Tuesday, June 2, 2020

ఒక జాతి అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు

ఒక జాతి అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు: 3

*

1) చరిత్ర తెలుసుకోకపోవడం.,

2) ఐకమత్యం లోపించడం.,

3) సంస్క్రృతీ-సాంప్రదాయాలను వదిలివేయడం....

పై కారణాలలో ఏ ఒక్కటైనా చాలు, జాతి అంతరించిపోవడానికి...
అటువంటిది ప్రస్తుతం హిందూస్థాన్ సమాజాన్ని పై మూడూ పట్టి పీడిస్తున్నాయి...
అందుకే అంత త్వరగా

హిందువుల_జనాభా తగ్గిపోతున్నది.

అందుకు మనమందరమూ బాధ్యులమే..
పై కారణాలను అధికమించే ప్రయత్నం చేద్దాం..

హిందూస్తాన్ లో..

1) మొఘలులు భారతీయులయ్యారు - భారతీయులు కాఫిర్లు అయ్యారు.

2) నెహ్రూ - ఖాన్ - మైనో గాంధీలయ్యారు, భారతీయులు ఫూల్స్ అయ్యారు.

3) ముస్లిములు కాశ్మీరీలయ్యారు - కాశ్మీరీలు శరణార్ధులయ్యారు.

4) బంగ్లాదేశీ రోహింగ్యాలు బెంగాలులయ్యారు - బెంగాలీయులు వారి దుర్గామాత పూజ కూడా చేసుకోలేని బంగ్లాలయ్యారు.

5) అసహనపరులు హిందువులయ్యారు - హిందువులు సెక్యులర్లయ్యారు, నిజమైన సెక్యులర్లు సంగి టెర్రరిస్టులయ్యారు.

6) మావోయిస్టులు జనజీవన స్రవంతి అయ్యారు, పట్టణ నక్సలైట్లు జన విజ్ఞాన మేధావులయ్యారు, నిజమైన మేధావులు, మూఢాచార భక్తులయ్యారు.

7) భారత ఆర్మీని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులు కడు పేద జాతి అన్నార్తులయ్యారు, వారిపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించిన ఆర్మీ జవాన్లు, మానవ హక్కుల ఉల్లంఘన పరులయ్యారు. ఆ అన్నార్తుల చేత, ఆ శాంతి కాముకుల చేత చంపబడి స్వర్గస్తులయ్యారు.

8) ఈ తుకడే తుకడే గ్యాంగ్ దేశభక్తులుగా చలామణీ అయ్యారు - నిజమైన జాతీయవాదులూ, దేశభక్తులేమో లెఫ్టిస్టులూ, రైటిస్టులచేత విశ్వాస ఘాతకులుగా, గర్విస్టులుగా, దేశవిభజనకారులుగా ముద్రపడ్డారు.

9) అడవులను తమ ఆస్తిగా భావించడం పర్యావరణ ఆందోళన - అదే సమయంలో భూమిని స్మశానాలుగా వాడుకోవడం వారి లౌకిక జన్మహక్కు.

10) గొర్రె ఉన్నిని దారాలుగా అల్లి, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గుర్తు అయిన రాఖీగా వాడుకోవడం గొర్రెల్ని హింసించడం - పవిత్ర బక్రీదుకు కొన్ని వేల గొర్రెల్ని కర్కశంగా చంపి తినడం పవిత్ర పండుగ, మత స్వాతంత్రం.

11) మైనారిటీలను బుజ్జగించడమే సెక్యులరిజం - మాకూ సమానత్వం కావాలని హిందువులు కోరడం కమ్యునలిజం.

12) కేరళను వరద బాధితులను ఆదుకున్న RSS టెర్రరిస్టులు, - ఒసామాజీ హఫిజ్ సాహెబ్ మరియు హురియత్ లు జాతీయవాదులు మరియు శాంతి కాముకులు.

13) అమ్ముడుపోయిన దళాలీలు (Lutyens) జర్నలిస్టులు - నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియాలని భావించే జర్నలిస్టులు దళాలీలు.

14) భారత్ మాతాకీ జై అనేవాళ్లది కమ్యూనలిజమ్, వారికి నగర బహిష్కరణలు - భారత్ ని ముక్కలు చేస్తాం, పోలీసులు పక్కకు తప్పుకుంటే భారతదేశంలో హిందువులందర్నీ తెగనరుకుతాం అనే వాళ్లది వాక్ స్వాతంత్రం (Freedom of Speech).

15) విభజించు - పాలించు అని చెప్పడం Inclusion - సబ్ కా సాత్ సబ్ కా వికాస్ + సర్వేజనా సుఖినో భవంతు అని చెప్పడం Division.

16) రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ లు, నిఖా హలాల్ లు జాతిని శక్తివంతం చేసేవి - ముద్రా లోన్ లు జాతిని నిర్వీర్యం చేసేవి.

17) భారతీయ నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం, స్కిల్ డవలప్ మెంట్లు పెట్టడం వారిని టెర్రరిస్టులు గా చేయడం - నిజమైన టెర్రరిస్టులు దేశంపై పడి దోచుకు తినడం, ప్రధానికి బాంబులు పెట్టడం, ఆర్మీపై రాళ్లు రువ్వడం శాంతి కాముకం!

దీనిని పోలీసు, ఆర్మీలు అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన.

ఇంకా చాలా వున్నాయి.. (ఇది ఓ ఇంగ్లీష్ పోస్ట్ కి తర్జుమా)

అయినవారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో... ఇదే కొంత కాలంగా నడుస్తూ వస్తున్న భారతదేశ రాజకీయ చిత్రపటం.

పడగొట్టబడిన ఒక్కో ఇటుక పేర్చే సమయం వచ్చేసింది..
లేదంటే.. ఒకప్పుడు.. డైనోసార్ల లా హిందూస్థాన్ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది..
...........................

జై శ్రీరామ్
భారత్ మాతాకీ జై

Copied Post

No comments:

Post a Comment