Friday, December 25, 2020

70 ఏళ్లలో, ఒక కుటుంబం మన దేశం మొత్తాన్ని ముస్లిం దేశంగా మార్చాలని ప్రయత్నించినా మన అమాయక అభాగ్య హిందువులకు అర్థం కాలేదు.

తెలుగు translation.
70 ఏళ్లలో, ఒక కుటుంబం మన దేశం మొత్తాన్ని ముస్లిం దేశంగా మార్చాలని ప్రయత్నించినా మన అమాయక అభాగ్య హిందువులకు అర్థం కాలేదు.
 
కానీ 5 సంవత్సరాలలోనే, ఈ దేశాన్ని హిందూ దేశం గా మార్చాలని సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అంటున్న మోడీ ప్రయత్నిస్తున్నారని, కోరుకుంటున్నారని ముస్లింలు బాకా ఊదితే మాత్రం నమ్మేస్తున్నారు. 

మన కళ్లెదురే దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది, కాని ఎవడూ గొంతెత్తి ఖండించలేదు, నినదించలేదు కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు.

సగం కాశ్మీర్  కళ్లెదుటే పోయింది, కాని ఎవడూ గొంతెత్తి ఖండించలేదు, నినదించలేదు కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు.

టిబెట్ ని చేజేతులా చైనాకి అప్పగించేశారు…. 
కాని ఏ తిరుగుబాటు లేదు ఎవడూ గొంతెత్తి ఖండించలేదు, నినదించలేదు కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు.

దేశ ప్రజల మీదట రిజర్వేషన్, ఎమర్జెన్సీ, తాష్కెంట్, సిమ్లా, సింధు, గోహత్య నిషేధం నిరాకరణ వంటి అనేక గాయాలు రుద్దబడ్డాయి, కానీ ఎవరూ పట్టించుకోలేదు ఎవడూ గొంతెత్తి ఖండించలేదు, నినదించలేదు కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు.

2 జి స్పెక్ట్రం, బొగ్గు, సిడబ్ల్యుజి, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫోర్స్ వంటి లక్షలాది కోట్ల కుంభకోణాలు కుదిపేసి దేశాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్లినా ఎవడూ గొంతెత్తి ఖండించలేదు, నినదించలేదు కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు.

పైగా చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది, రైళ్లు కూడా ఆగలేదు.

సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, దీన్ దయాల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అనేక న్యూక్లియర్ సయింటిస్టిల ప్రాణాలు అపహరించారు, ఎవడూ గొంతెత్తి ఖండించలేదు, నినదించలేదు కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. కొవ్వొత్తి వెలిగించలేదు కనీసం సిబిఐ విచారణను కూడా ఎవరూ డిమాండ్ చేయలేదు

ఖాంగ్రాస్ నాయకత్వానికి పోటీ పడిన మాధవరావు, సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చంపబడ్డారు, ఎటువంటి తేడా లేదు

కానీ గోహత్య నిషేధం, గొడ్డు మాంసం అదుపు అన్న వెంటనే, దేశమంతటా ఘోర జాతీయ విపత్తు దాపురించింది

జాతీయ గీతం తప్పనిసరి, నిల్చోవాలి అన్న వెంటనే, అసంతృప్తి అనుసరించింది, దేశమంతటా ఘోర జాతీయ విపత్తు దాపురించింది

వందేమాతరం లేదా భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు, వారి నాలుకలు నవారంధ్రాల్లో దూరాయి, దేశమంతటా ఘోర జాతీయ విపత్తు దాపురించింది

డీమోనిటైజేషన్ మరియు జిఎస్టి బిల్లులు రాగానే వారి ఒళ్ళు బళ్ళు కోపంతో కరాళ నృత్యం చేశాయి, దేశమంతటా ఘోర జాతీయ విపత్తు దాపురించింది

ఆధార్‌ను నిరధార్‌గా మార్చడానికి ఉత్తమోత్తమ ప్రయత్నాలు జరిగాయి, దేశమంతటా ఘోర జాతీయ విపత్తు దాపురించింది

తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల బాధను ఎవరూ అర్ధం చేసుకోలేదు, అనుభవించలేదు కనీసం న్యాయం అడగాలని ఎవడి నోరూ పెగల్లేదు. 

కానీ అక్రమంగా దేశాన్ని కబళించాలని కుటిల యత్నాలు చేస్తున్న రోహింగ్యా ముస్లింలకు అన్యాయం జరుగుతోందనే స్వార్ధ రాచకీయాలు వీళ్ళ నోళ్ళల్లో పెగులుతున్నాయి. 

ఆలోచించండి …… 
కాంగ్రెస్ హిందువులను ఇంకెన్ని మోసాలు చేస్తూ వచ్చిందో…..

ఇస్లాం ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మూసివేయబడిన లేదా కూల్చివేసిన మొత్తం 50 వేల ఆలయాలు మరల తెరవబడతాయి లేదా నిర్మించబడతాయి
  - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అని చెప్పడం ఒకవిధంగా చాలా శుభవార్త,
అయితే 50 వేల దేవాలయాలను కూల్చివేశారా అనే ఆలోచన, ఆ 50 వేల అంకె విన్నాక నా మనస్సు, మెదడు మొద్దుబారిపోయాయి.

ఒక చర్చి కిటికీలో లేదా మసీదుపై రాళ్ళు పడ్డాయి అనే వక్రీకరించిన, వ్య
భిచార మీడియా తప్పుడు కథనాలకి వారాల పాటు హెడ్ లైన్స్ ల్లో, డిబేట్స్ పెడుతూ ఫాలో చేయబడుతుంది….

 కానీ ఆలోచించండి, కూల్చబడ్డ ఆలయాలు ఒకటి లేదా రెండు కాదు, 50 వేల ఆలయాలు….. మూసివేయబడ్డాయి

ఏం దీని గురించి ఏ హిందువుగా నీకు తెలియదా? కాశ్మీర్ లో ఏం జరిగిందో నీ పక్కనే ఉన్న భైన్సా, నిర్మల్, నంద్యాల, కర్నూలు ల్లో జరుగుతున్నా నీ మూసిన కనులకు కనబడదా, సీసం పోసిన చెవులకు వినబడదా 

మొదట హిందువులను లోయ నుండి బలవంతంగా తరిమివేసి, తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాళ్ళని నిర్మూలించారు,

ఇది ఎంత పెద్ద కుట్ర ఒక్కసారి ఆలోచించండి ..

మొత్తం లోయ యొక్క మూలం నుండి మొత్తం మతాన్ని నాశనం ఎలా చేయగలిగారు?

మోడీ ప్రభుత్వం రాకపోతే, ఈ విషయం ఎవరికీ తెలిసేది కాదు, 370 అధికరణ ద్వారా నేడు ఎన్నికలు నిర్వహించబడ్డాయి అంటే మామూలు మాటలు కాదు….!

పేరెన్నిక గన్న వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావులు మరియు కాంగ్రెస్ మరియు దాని గూఢచారులు ఈ సమస్యను దేశం ముందు ఎందుకు ఉంచలేకపోయారు?

ఒక సామాన్య హిందువు ఈ విషయాన్ని తెలుసుకోలేకుండా మరుగున పరచగలిగారు, ఈ కరాళ చరిత్ర గురించి తెలులుకోలేక గుప్తంగా ఉంచబడింది అంటే అది కాంగ్రెస్ సాధించిన విజయం మరియు వామపక్ష జర్నలిస్టులు మరియు ముస్లిం మేధావుల అతి తెలివి. 

ఈ మొత్తం పని తరాలుగా కుట్రలు లాగా జరుగుతోందని, మనకు తెలియని విధంగా మరుగున పరుస్తూ చట్టాలు, అధికారణాలు తీసుకు వచ్చి సామాన్య హిందువుని మోసం చేస్తూ వచ్చారని తేటతెల్లం అవుతోంది. 

దీని గురించి కాస్త మనసు పెట్టి ఆలోచించండి. నీ భావి తరం కోసం బుర్ర పదును పెట్టి ఆలోచించండి. 

జై భారత్

Source - Whatsapp Message

No comments:

Post a Comment