Wednesday, January 27, 2021

సాయిబాబా చరిత్ర చదవండి, నిజాలు తెలుసుకోండి

🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩

మా రామునికి పది రూపాయల గుడికి ఇవ్వనోలు

ముద నష్టపోల్లు మొఖం మీదనే డోర్ వేస్తున్నారు

మా ఆయన లేడు మాది క్రిస్టియన్ మతం అనుకుంటూ

మీ ఆయన కాదు మీ ఇంట్లో మా సీతమ్మ తల్లి లేదే మా శ్రీ రాముడు లేడే అనిపిస్తుంది ఇది ఎందుకు చెప్తున్నాను

రామా నిధి సేకరణ కోసం హైదరాబాద్ కొంపల్లి ప్రజయ్ గృహ తాల్లో సుమారు 600 కుటుంబాలు ఉంటాయి ఇందులో సగానికిపైగా మతం మారిన క్రిస్టియన్ ముస్లిం కన్వర్ట్ ఉన్నారు

ఏ ఒక్క క్రిస్టియన్స్ కూడా పది రూపాయలు శ్రీరామ నిధికి ఇవ్వడం లేదు ఎందుకు మన హిందుత్వ మీద విషం నిండి ఉన్నారు మరి మన హిందువులు మాత్రం చర్చిలకు పోతారు వారికి రంజాన్ కు బట్టలు పండ్లు పలహారాలు ఇచ్చి భోజనం చేసి మరి వస్తారు వీళ్ళను చూసి నేర్చుకోండి రా మతం అంటే ఏంటో

ఒక్క మాట చెప్తున్నాను వినండి
చరిత్ర చదవండి, నిజాలు తెలుసుకోండి
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

సైఫుద్దీన్ బాబా,(సాయిబాబా అసలు పేరు,),
ఏ ఒక్క రోజు హిందూ దేవుళ్ళ నీ పూజించని ఫకీర్ బాబా( ముస్లిం) ను, "హిందూ దేవుడు" గా హిందువులు పూజించడం ఏమిటి?,, కొంచెం అయినా ఆలోచన ఉండాలి కదా?

శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ వారు ప్రచురించిన " శ్రీ సాయి సచ్చరిత్రము "

ఫకీర్ కు, సాయి అనే పేరు ఎలా వచ్చేను,, పేజీ no.41, 42, 43

సాయిబాబా కు కోపం వచ్చినప్పుడు భక్తులపై ఇటుక / రాళ్లు విసిరేవారు. బిగ్గరగా తిట్టుచుండిరి,, " పేజీ no. 59, 62, 63, 92, 105,,. etc.
( దేవుడు అయితే, కోపం వస్తే, భక్తులపై రాళ్లు, ఇటుకలు విసిరి వేయడం ఏమిటి?, భక్తులను తిట్టడం ఏమిటి? )

" నేనొక ముసల్మాన్ (ముస్లిం ) ", అని, ఒక మహమ్మదియున్ అని సాయి బాబా నే స్వయంగా చెప్పినారు
" పేజీ No. 103 &
" సాయి బాబా ఒక మహమ్మదియున్ ( ముస్లిం ) అని చెప్పినారు
" పేజీ No. 112, 226, 232, ( బాబా గారే తను ముస్లిం అని చెప్పిన, హిందువుల దేవుడు ఎలా అయినారు )

సాయిబాబా, పొగాకు పీల్చుట / తాగుట ,, పేజీ no.48, 126, etc.

సాయి బాబా అసలు పేరు - సైఫుద్ధిన్ బాబా,,
ఫకీర్ లను పర్షియన్ భాష లో " సాయి ' అని అంటారు,, ఆవిధంగా ఫకీర్ పేరు క్రమం గా " సాయి" గా మారినది.
తన జీవితాంతం మసీదు లోనే గడిపినారు. ఎప్పుడు "అల్లా మాలిక్ " అని చెప్పేవారు.

ఏ ఒక్క రోజు సాయి బాబా హిందు దేవుళ్ళ ను పూజించలేదు.
తను ముస్లిం కాబట్టి, మసీదు లోనే ఉండి అల్లా ను ఆరాధించేవారు. / నమాజ్ చేసే వారు,,


త్రిమూర్తుల అంశ తో ఏర్పాడిన అవధూత అవతారం ధాత్తాత్రేయ,,
అవతారం నకు మరో అవతారం ఉండదు,,

విష్ణు మూర్తి అవతారం శ్రీ రాముడు, కానీ శ్రీ రాముడు కి మరో అవతారం ఉండదు.

విష్ణు మూర్తి అవతారం శ్రీ కృష్ణుడు,, కానీ శ్రీ కృష్ణుడు కి మరో అవతారం లేదు,,
అదే విధంగా దాత్తత్రేయ స్వామీ నే ఒక అవధూత అవతారం,, మళ్ళీ ఒక అవతారం నకు మరో అవతారం ఉండదు,,
కానీ, సాయిబాబా ధాత్తాత్రేయ అవతారం గా ఎలా ప్రచారం చేస్తారు,, కొంచెం అయినా ఆలోచించాలి గదా?

ఇందులో నే పెద్ద కుట్ర ఉన్నది..

హిందువుల ఆహారపు అలవాట్ల పై " హలాల్ " పేరుతో దాడి.
(హలాల్ ఆంటే " అల్లా కు అర్పించి,, ఇస్లాం నిబంధనలు ప్రకారం చేసిన ఆహారం ).

ధార్గాలు ( సామాధులు / గోరీలు ) ల పేరు తో హిందూ గ్రామ దేవాతలపై దాడి,

ఇప్పుడు, సాయిబాబా ( సాయిబు ) పేరుతో హిందూ ప్రధాన దేవాతలపై దాడి,,

ఒక అల్లా ను ఆరాధించి, మసీదు లో ఉండి నమాజ్ చేసే ఒక సాయిబు ను హిందూ ధర్మం లో ఒక Plan ప్రకారం ప్రవేశపెట్టినారు,, first ధాత్తత్రేయ అవతారం అన్నారు, క్రమం గా, సాయిరాం, సాయికృష్ణ అంటూ హిందూ ప్రధాన దేవుళ్ళ పై దాడి ప్రారంభించారు,, ఇప్పుడు, ఏకంగా విష్ణు సాయి సహస్ర నామాలు అంటూ పుస్తకాలు కూడా వ్రాసినారు,, ఒక Plan ప్రకారం అన్ని ప్రాంతలలో పెద్ద పెద్ద విగ్రహాలు ( కనీసం 20 అడుగులు ) కడుతున్నారు.

ముస్లిం మేధావులు ఎప్పటినుంచో చెపుతున్నారు , నమాజ్ చేసి, అల్లా మాలిక్ అంటూ అల్లా ను ఆరాధించిన సాయిబాబా ను పూజించడం ఆంటే, అల్లా ను ఆరాదించడమే అని,,

చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న ఈ ప్రమాదం ను అడ్డుకట్ట వెయ్యక పోతే, భవిష్యత్ లో హిందూ ధర్మం నాశనం అవుతుంది..
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

🚩🍃🚩🍃🚩🚩🍃🚩🍃🚩🍃🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment