Tuesday, March 30, 2021

బౌద్ద మతం

 


2018 పోస్ట్... మరో మారు రీ పోస్ట్

#మొదటభౌధచరిత్రచూదాం; బౌద్ద మతం అవతరించడానికి కారణం సిద్ధార్థ గౌతముడు. అయన గారు 29 ఏళ్లు సమాజానికి దూరంగా రాజ కోట లో చీమ కూడా కుట్టనంత సుఖంగా పెరిగాడు. రాజ మహల్ స్త్రీలతో చట్టపట్టాళేసుకుని జీవితాన్ని అనుభవించాడు. ఉన్నట్టు ఉండి రాజ కీరీటం , ప్రజాపాలన చేయాల్సివచ్చింది. శత్రువుతో పోరాడి గెళవ గల సత్తా లేదు. పుర ప్రజల సమస్యలు తీర్చలేడు అని గ్రహించి , అయోమయం లో రాత్రికి రాత్రి రాజ్యం నుంచి దొంగ చాటుగా పారిపోయి ఇద్దరు సన్యాసులు దగ్గర చేరి వారి విద్య నేర్చుకుని ఓక రోజు తాను జ్ఞాని అని ప్రఖటన చేస్తాడు. అది నిజం అని నమ్మి యఱ్రి జనాలు ఆయన పంచన చేరతారు. అఢుక్కు తినే సొమ్ము పని చేయకుండా రావడంతో సోమరుల సంఖ్య పెరిగింది. వ్రుత్తి విద్యా నైపుణ్యం కొరవడింది. చేసేది లేక ఈ గుంపు బుధ బుధ అంటూ రాజ్యాల మిద పడడం. అప్పటికే జనాల్లో పెరిగిన అసహనం తో రాజులు వీరి పంచన చేరడం జరిగింది.
వీరి పొట్ట కూటి కోసం జనాల మద్య కుల గొడవలను పోషించారు. కుల వృత్తులు దారి తప్పాయి.కుల అహంభావం - కుహంభావం తారా స్తాయికి చేరాయి.
సుఖాల్లో మునిగి తేలడం వల్లన రాజ్యాన్ని కాపాడే రాజులు శక్తి హీనం అయ్యారు. క్రియా శీలక పదవుల్లో భౌద్దులు ఉండడం దేశ రక్షణ వ్యవస్థ నాశనానికి దారి తీసింది.
భౌద్దులు అప్పటి వరకు ఉన్న హిందు విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసారు. హిందు విద్యా వ్యవస్థలో సామజిక అంశాలు , యోగ లాంటి విద్యలు , శాస్త్రీయ అంశాలు , దైవ సంబంద అంశాలు విరివిగా ఉండేవి.
భౌధ ఆరామాల్లో కేవలం భౌధ ఆరాధన , భౌధ బిక్ష... ఇలాంటి సామజిక స్పృహ లేని అంశాలు మాత్రమే ఉన్నాయి... అక్కడ అక్కడ జరిగే పోరపాట్లను పెద్దవి చేసి భౌధ మత మార్పిడి చేసే వారూ. హిందు దేవతా ఆరాధనను తప్పు పట్టే వారూ...
ఫలితంగా అఖండ భారత వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది. హూనూళూ , మంగోళూలు , ఇస్లాం దోపిడీ దొంగల దాడుల్లో పర దేశియూలు చేతుల్లో కి వెల్లి పోయింది... వాళ్ల స్వార్ధం ఫలితం 500 ఏళ్లు పైగా బానిసత్వం!

ఇది నేను ఎదో కల్పితం గా చూపిన చెప్పిన మాటలు కాదు. చరిత్ర చెప్పిన సత్యం!
ఓక అసమర్ఢుఢు పదవిలో ఉంటే దేశం ఎలా నాశనం అవుతుందో జరిగిన పరిణామాలు రుజువు చేస్తాయి.....
★ బౌద్ధం బలం అయ్యి ఉంటే విదేశీ చేతుల్లో భారత్ వెళ్ళేది కాదు!
★ బౌద్ధం న్యాయం అయ్యి ఉంటే బౌద్ధ శాసన కర్తల్లో అవినీతి పరులు పెరిగి విదేశీ చెంచాలకు అమ్ముడుపోయి దేశం నాశనం అయ్యేది కాదు!
★ భౌద్జం శక్తి వంతం అయి ఉంటే అశోక చక్రవర్తి లాంటి వారి చేతుల్లో నుంచి విడిపోయి చిన్న చిన్న రాజ్యాలు వచ్చేవి కావు!
★ బౌద్ధం పదిలం అయి అయ్యి ఉంటే కుల సమష్యలు పెరిగివి కాదు!
★ అఖండ భారతం మూకల చేతికి పోవడంఒక్క మాటలో చెప్పాలి అంటే బౌద్ధం అంతం జరిగి వుండేది కాదు!

👉 ఆదునిక భారతం లో కి వెళ్లి చుస్తే.....

1870-1880 ల్లో ఆంగ్లేయులు భారత ఎందుకు నిర్వీర్యం కాలేకపోతుందో అధ్యయనము చెయ్యడానికి "మేఖలె " లాంటి వారిని నియమించింది.వారు భారత్ మొత్తం తిరిగి " హైందవ భారతీయ సనాతన వ్యవస్థ" ను నాశనం చేస్తే భారత్ సమూలంగా నాశనం అవుతుంది అని గ్రహించారు.సనాతన వ్యవస్త నాశనము అవ్వాలి అంటే " వేదాలు , పురాణాలూ , ఇతిహాసాలు " నాశనము అవ్వాలి అని నిర్ణయం చేసారు.
వారికి అమ్ముడు పోయిన కొంత మంది మిడి మిడి సంస్కృత జ్ఞానం కలిగిన వారూ ( భౌథుళు కూడా ఉన్నారు ) వేద సంపదను వక్రీకరణ చేయడం మొదల పెట్టారు. మిగిలిన కొంత మంది సంస్కృత పండితులను నాశనం చేసారు.....
【హిందువులు సంఖ్య తక్కువ ఉన్న చోట ప్రత్యేక దేశం చేయడం. బర్మా , టిబెట్ , శ్రీలంక దేశాలు గ విడ తీసారు...】
హిందు వ్యవస్థ లో ఉన్న కులాలను , తెగలను రెచ్చ కొట్టారు.
1910 తరువాత వక్రీకరణ చేసిన పుస్తకాలను విద్యా వ్యవస్థ లో ప్రవేశ పెట్టారు. ఈ మద్య కాలం లో కమ్యూనిస్ట్లు భారత్ లో ప్రవేశించారు. అప్పటి వరకు ఉన్న భౌధ నాయకులూ అందరు కమ్యూనిస్ట్లు గ మారడం. కులాల మద్య వ్యత్యసం పెంచడం మొదలు పెట్టారు.....
ఇలాంటి భావ జాలాలకు బలి ఐన " బాబా సాహెబ్ అంబెడ్కర్ ,మహా కవి శ్రీ శ్రీ " లాంటి వారూ రావడం , మార్పులు కోసం ప్రయత్నం చేయడం , స్వాతంత్రం రావడం , భారత్ , పాకిస్తాన్ , బాంగ్లాదేశ్ గ విడిపోవడం, రాజ్యాంగం రాయడం అన్నీ చక చక జరిగాయి... అప్పుడు అప్పుడే క్రైస్తవం విస్తరించడం మొదలు అయింది.
వక్రీకరణ చేసిన పుస్తకాలను జనాల బుర్రలో నింపడం మొదలు పెట్టారు. కొందరు ఏకంగా రామాయణ , మహాభారత , భగవద్గీత లను తప్పుగా రాయడం మొదలు పెట్టరు.....
ఉదాహరణ: రంగ నాయఖమ్మ లాంటి వారు. ఫలితంగా మత మార్పిడిలు వీజృంభించాయి......
ఓక వైపు కుల కోట్లాటలు పెరిగి పెరిగి నరుక్ఖునె స్తాయికి వచ్చాయి.....
కమ్యూనిస్ట్ లు ngo రూపం లో ఆర్దిక వ్యవస్థ ను సృష్టించి మత మార్పిడిలు పెంచడం , ఇస్లాం కాస్త ఉగ్రవాద రూపం దాల్చడం జరిగాయి......

ఓక వ్యవస్థ నాశనం అవ్వాలి అంటే విద్యా వ్యవస్త , ఆర్దిక వ్యవస్థ , రక్షణ వ్యవస్త నాశనం అవ్వాలి.

విద్యా వ్యవస్థ లో జరిగిన వక్రీకరణాల వల్ల కుల - మత గొడవలు తారా స్తాయికి చేరాయి.....

పాలకుల అవినీతి వల్ల రక్షణ రంగం కొంచెం దెబ్బ తిన్నది.ఇంక ఆర్దిక వ్యవస్త ఐతే చెప్పాల్సిన పనే లేదు.

వాదాలు పేరిట కమ్యూనిజం లో ఉన్న బౌద్ధం కాస్త , జన వాదం , బహు జన వాదం , అంబెడ్కర్ వాదం , కుల వాదం ... ఇలా వాదాలు గా వీభజించుకుని అన్నీ రకాల వ్యవస్థ లో కి చొచ్చుకు పోయింది.
👉 ఫలితం ఈ రోజు మనం చూసే కుల పోరాటాలు...
👉 భారత్ భర్భథి అరుపులు , పట్ట పగలు హిందువులను చంపడం.
👉 నోటికి ఇష్టం వచ్చినట్టు హిందు సంప్రదాయాలను తిట్టడం.
👉 హిందు దేవుళ్ళని పఱిహాసం చేయడం , దేవాలయ వ్యవస్త ను నిర్వీర్యం చేయడం. 【ద్వారా హిందు కి హిందు అంటే అసహ్యం పుట్టించి మతం మార్చడం... ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.....】

👉 రాబోయే రోజుల్లో కుల గొడవలు , మత పెరగడం , అవి పూర్తీ స్థాయి అంతర్యుద్ధం కి దారి తీయడం ద్వారా సమూలంగా భారత్ ను నిర్వీర్యం చేయడం , ముక్కలు చేయడం అనేది వీరి ప్లాన్.

👉 కావాలంటే గమనించండి!

1920 తరువాత కుల గొడవలు మొదలు అయ్యాయి స్వాతంత్రం తరువాత పెంచారు....

1940 తరువాత నుంచి ఇస్లాం - హిందు గొడవలు పెంచారు.....

1970 తరువాత క్రైస్తవ - హిందు గొడవలు పెంచారు.....

👉 ఈ రోజున ఏకంగా కాశ్మీర్ ముక్కలు చేయండి , అస్సాం , త్రిపుర , నాగాలాండ్ ను ప్రత్యెక క్రైస్తవ దేశం ఛెయమనడం, కేరళ ను ప్రత్యెక దేశం కావాలని గొడవలు చేయడం అన్నీ ఇందుకు ప్రత్యెక సాక్ష్యాలు....

హిందువులను నాశనము చేయాలి!
హిందు గ్రంధాలను నాశనము చేయాలి!
కుల గొడవలు పెంచాలి!
మత గొడవలు పెంచాలి!
అంతర్యుద్ధము జరగాలి..

*అందుకే ఈ మద్య అసహనం డ్రామాలు ఆడడం మొదలు పెట్టారు....

ఇది భౌధ రూపం లో కమ్యూనిస్ట్ రూపం లో జరుగుతున్న తతంగం...

కావాలంటే చరిత్ర చదువుకొండి , అర్ధం చేసుకోండి , పాయింట్ లు రాసుకోండి.

"అంబెడ్కర్ వాదం పేరుతో భౌథుళు , కమ్యూనిస్ట్లు హిందువులను , భారత్ ను ముక్కలు చెయ్యాలి అని చూస్తున్నారు "

ఇది చరిత్ర చెప్పిన సత్యం జాగొ హిందు జాగొ మత మార్పిడీలు తిప్పి కొడదాం!

#కుల
పిచ్చివదిలిఏకం_అవుదాం!

Source - Whatsapp Message

No comments:

Post a Comment