Monday, December 27, 2021

కాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన "మార్టీన" అనే ఆవిడ హిందూధర్మం పై... వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ప్రతి హిందువు తెలుసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది.

కాథలిక్ క్రిస్టియన్
కుటుంబంలో జన్మించిన
"మార్టీన" అనే ఆవిడ
హిందూధర్మం పై...
వెలిబుచ్చిన
అభిప్రాయాన్ని

ప్రతి హిందువు
తెలుసుకుని
ఆలోచించాల్సిన
అవసరం ఉంది.

నేను
ఒక కాథలిక్ క్రిస్టియన్
కుటుంబంలో జన్మించాను .

నాకు చిన్నప్పటినుండి
మా చర్చి ఫాస్టర్..

యేసు ఒక్కడే దేవుడు
అని చెప్తుండే వాడు.

ఐతే
నాకు అంతగా
అతని మాటలు
నమ్మబుద్ధి కాలేదు.

నేను
పాత,
కొత్త నిబంధనలు చదివి...
మా పాస్టర్ ని అడిగాను.

భూమి ఆకారం గురించి
బైబిల్
ఎందుకు
తప్పుగా చెప్పింది?

తండ్రితో
కూతురు కామాలీలల్లో
పాల్గోవచ్చు అని ఉంది ...

ఇంతకు
బైబిల్ ముఖ్య ఉద్దేశం
ఏమిటి?

ఒక గ్రంధంలో
ఇలాంటి వాటికి
ఎలా స్థానం కల్పించారు?...

అని ప్రశ్నించేసరికి...

ఆ చర్చి సభ్యులు
నన్ను ఇంకోసారి
చర్చికి రావొద్దు!
అని నన్ను
అక్కడ నుండి తరిమేసారు.

అప్పుడు వయస్సు
13 ఏళ్ళు.

ఆ తరువాత
నాకు ముస్లిం స్నేహితులతో
పరిచయం అయింది.

ఒకసారి
మసీద్ కు వెళ్ళగా...
అక్కడ నాకు
చేదు అనుభవం
ఎదురయ్యింది.

నేను ముందు
హిజాబ్ వేసుకోవాలని
ఆర్డర్ ఇచ్చారు.

హిజాబ్ వేసుకొని
ఇంటికి వెళ్లి
అక్కడే
నమాజ్ చేయాలనీ...

"ఓ అల్లాహ్ నేను పాపిని,
నేను
ఏ జన్మలోనో
ఎంతో పాపం చేశాను...

అందుకు
నన్ను మహిళగా
సృష్టించావు" అంటూ
వేడుకోవాలని చెప్పారు.

ఆమాట విని
నాకు కన్నీళ్ళు ఆగలేదు.

అల్లాహ్ ఎవ్వరు?
అని ...నేను అడిగాను

అల్లాహ్
దైవం అని...
అల్లాహ్ కి
రూపం లేదు అని ...
వాళ్ళు చెప్పారు .

రూపం లేని దైవానికి
మగాడు
అనే ఎలా ముద్ర వేసారు?
అని అని అడిగాను.

"మొహమద్ ప్రవక్త
చెప్పారు"
అని మాత్రమే వాళ్ళు
బదులిచ్చారు.

అప్పుడే అర్ధం అయ్యింది.

ఇస్లాంలో
మహిళలకు
చాలా తీవ్రమైన
ఇబ్బందులు
ఉన్నాయి అని...

ఇస్లాంలో
మహిళలను
కేవలం కామావాంఛ
తీర్చుకోడానికి
ఒక బొమ్మగా
ఉపయోగిస్తారు అని...

మహిళలకు
మసీద్ లోపలికి
ప్రవేశం కూడా ఉండదు
అని తెలిసింది.

మహిళను
ఎంత అపవిత్రంగా
చూస్తున్నారో తెలుసుకొని...
నాలో నేను
కుమిలిపోయాను.

అలా కుమిలిపోతూ
ఏడుస్తున్న తరుణంలో...
ఒక వృద్ద మహిళ
నా చెంతకు వచ్చి ...

పవిత్రమైన భావాలకు
ఆధ్యాత్మికతకు నిలయం
"భారతదేశం" అనీ....
కొన్ని ఆధారాలతో
నాకు మొత్తం
వివరించి చెప్పారు .

ఐతే
నేను ఆమె మాటకు
అంత ప్రాముఖ్యత
ఇవ్వలేదు .

ఎందుకంటే
ఇంతకుముందు వెళ్ళిన
మతాలలో
మహిళలకు విలువ లేదు
అని తెలుసుకున్నాను.

భారతదేశంలో
మహిళల పరిస్దితి ఇంకా
దారుణంగా ఉంటుంది
అని పాస్టర్ చెప్పిన
వాఖ్యలు గుర్తొచ్చి ...

ఇంక హిందుత్వం వైపు
వెళ్ళకూడదని
నిశ్చయించుకున్నాను.

ఒక రోజు
నా స్నేహితురాలు
భారతదేశం నుండి
తీసుకు వచ్చిన
గంగ నీళ్ళు ఇచ్చి
నన్ను త్రాగామని చెప్పింది.

ఎందుకో కొంచెం
అయిష్టంగానే తాగాను.

నేను
నా స్నేహితురాలిని అడిగా
"గంగ ఎవ్వరు?
ఏమిటి ఈ కధ?" అని.

"గంగ అంటే నీరు...

భారతీయులు
మంచి నీటిలో
దైవాన్ని చూస్తారు.

గంగానదిని
'గంగాదేవి' అని
దేవతగా పూజిస్తారు
అని ఆమె చెప్పింది.

" నేను
ఆశ్చర్యంగా అడిగా
"గంగ మహిళ కదా,
మరి మహిళ మీద
అక్కడ వివక్ష చూపరా?"
అని అడిగాను.

అప్పుడు ఆమె చెప్పింది...

"వాస్తవానికి
భారతీయులు
ఆరాధించేది...
భూమాత,
వేదమాత,
గోమాత,
ధన మాత,
ధాన్యమత,
గంగామాత " అని...

ఇలా భారతీయులు
ప్రతి
మంచి విషయాలలో కూడా
మహిళలకే
ప్రథమస్థానం ఇస్తారు.

ప్రతి ప్రాణిలోనూ
మంచిని చూస్తారు.

మనం
అక్కడికి వెళితే తప్ప...

మనకు
భారతీయత యొక్క
పవిత్రత తెలియదు
అని ఆమె చెబుతుంటే
ఆశ్ఛర్యపోయాను.

అప్పుడు
నేను అడిగా ...

"మరి
అంత మంచి
హిందుత్వం కదా,
మరి నేడు ప్రపంచంలో
అత్యధిక శాతం
క్రిస్టియన్ మతం,
ఇస్లాం మతం
ఎందుకు
తీసుకుంటున్నారు?

ఆమె
దానికి చాల చక్కగా
జవాబు ఇచ్చారు

"స్వర్గం చాల చిన్నది...

నరకం చాల పెద్దది.

నరకం వైపు వెళ్ళడానికి
అన్ని తలుపులు
తెరిచి ఉంటాయి.

కానీ
స్వర్గం వైపు
పయనించాలంటే ....

ఒక చిన్న ఇరుకు సందులో
నుండి ప్రయాణించాలి"

అనే సమాధానం
నా గుండె
అంతర్భాగానికి తాకింది .

ఆ మరుసటి నెలలో
నేను భారతదేశానికి
ఎలాగైనా వెళ్లి
అక్కడ వాస్తవ రూపం
తెలుసుకోవాలి
అని అనుకున్నాను.

ఇప్పుడు
ఇక్కడికి వచ్చిన తరువాత
తెలుసుకున్నాను...
"ప్రపంచానికి
తల్లీ,తండ్రి లాంటిది
ఈ వేద భూమి
భారతదేశం .

ఇక్కడ ఉన్న ప్రేమ
ప్రపంచం మొత్తం
ఎక్కడ వెతికినా దొరకదు.

నాకు
ఇంకో జన్మంటూ ఉంటే ...
ఈ వేద భూమిలో
ఒక మహిళగా
పుట్టాలని ఉంది" అంటూ...

స్థానికి ఛానల్ కి
ఇచ్చిన ఇంటర్వ్యూ లో
మార్టీన చెప్పింది. -
(Hindu Jwala నుండి)

హిందూధర్మం
సనాతన ధర్మము...
పునాది చాలా బలమైంది.

మధ్యలో
కొన్ని లో


ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

https://kutumbapp.page.link/6496bNDVnYcHKiNo9

సేకరణ

No comments:

Post a Comment