Monday, July 29, 2024

****హిందూ బంధువుల్లో ఉన్న సాయి భక్తులకు చిన్న వివరణ

 జైశ్రీరామ్ మన హిందూ బంధువుల్లో ఉన్న సాయి భక్తులకు నాదొక చిన్న వివరణ సాయిబాబా హిందువా ముస్లిమా అనేది కొంచెం సేపు పక్కన పెడదాం కానీ షిరిడీలో ఉన్న సాయి మందిరాన్ని నిర్వహిస్తున్నది ముస్లిమ్స్ వాళ్లు పూర్తి ఆధారాలతో సహా సాయిబాబా మా ముస్లిం వ్యక్తి ఇక్కడికి వస్తున్న హిందువుల డబ్బులు మేము మా ముస్లింల రక్షణ కొరకు మాత్రమే మాకు ఇష్టం వచ్చిన వారికి మాత్రమే వాడుకుంటాము అని కోర్టులో వాదించి గెలిచారు దాన్లో భాగంగానే మసీదులకి మక్కా యాత్రలకు కొన్ని కోట్ల రూపాయలు హిందువుల ద్వారా వచ్చిన షిరిడీలోని హుండీ ఆదాయాన్ని పంచారు అంటే మన హిందువులం అమాయకంగా మనకు  ఉన్న దేవుళ్లను వదిలేసి శిరిడీలోని ఆ ముస్లిం సాయిబాబా దేవాలయంలో డబ్బులు కుమ్మరించి మన తల నరకటానికి ముస్లింసు కత్తి కొనుక్కోమని సహకరించినట్టుగా ఉంది దయచేసి అర్ధం చేసుకొని మీకు సాయిబాబా మీద భక్తి ఉంటే మీ ఇంట్లోనే మీ మనసులోని ధ్యానించుకొని దేవాలయానికి వెళ్లాలంటే కాశీ రామేశ్వరం తిరుపతి శ్రీశైలం అరుణాచలం వంటి ప్రదేశాలకు మాత్రమే వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జైహింద్
Sri Sri:
ముస్లిం  ఫకీర్    సాయిబ్ బాబా*  నే  short Cut లో  *సాయి బాబా* అని  అంటున్నాము.
సాయిబ్ బాబా అసలు పేరు - సైఫుద్దీన్ బాబా. ఇతను 1918 లో మరణించినాడు.

ముస్లిం అయినా,  సాయిబు బాబా కు,  హిందూ మతం నకు ఎలాంటి సంబంధం లేదు..
1000 సంవత్సరాలనుండి ముస్లిం ల. దండయాత్ర లకు వ్యతిరేకంగా. పోరాటం చేస్తూ,, 
మళ్ళీ 1970 తర్వాత ఒక ముస్లిం ఫకీర్ సాయిబ్ ను  సాయిరాం, సాయి కృష్ణ అంటూ పూజించడం  మన. హిందువుల అజ్ఞానము / అమాయకత్వం..     ఇది . ప్రధాన దేవుళ్ళ పై  జరుగుతున్న   జిహాద్..

1950 వరకు  షిర్డీ లో. ఉన్నది. సమాధి (దర్గా ) మాత్రమే.. 
హిందువుల అమాయకత్వం ను ఆసరాగా చేసుకొని " దర్గా " ను  మందిరం అని పిలవడం ప్రారంభించిన్నారు.. అప్పటి నుంచే  ముస్లిం ఫకీర్ ను హిందువులు,.  హిందూ దేవుని పూజించడం ప్రారంభించారు..

(దర్గా/ సమాధి  అంటే Extention ఉండదు..  కానీ  దేవుని మందిరలు ఎన్నైనా నిర్మించుకోవచ్చు..  అందుకే 1950 తర్వాత ఈ  సమాధి /దర్గా ను. ఒక plan ప్రకారం మందిర్ అని పిలవడం ప్రారంభించారు....  అప్పటి నుంచే ముస్లిం ఫకీర్ సాయిబ్ కు గుడులు కట్టించడం  ప్రారంభం అయ్యింది )

*సాయిరాం / సాయికృష్ణ అంటే కూడా అర్ధం తెలియనంత  అజ్ఞానము లోకి పోయిన్నారు.
*సాయి అంటే ఫకీర్*  అని* అర్ధం..*
*సాయిరాం / సాయి కృష్ణ అంటే  ఫకీర్. రామ్ / ఫకీర్ కృష్ణ.  అని అర్ధం..  
  ఇలా తెలియకుండానే, మన దేవుళ్ళ కు. ముస్లిమికరణ/ ఇస్లామికరణ   చేస్తూ,  ముస్లిం మతం లో కలిపేస్తున్నారు..*

విచిత్రం ఏమిటంటే..  ముస్లిం ఫకీర్ సైఫుద్దీన్ ( సాయిబు బాబా ) భక్తులు *99.9* % చదువుకున్న  హిందువులే..

1950 వరకు వచ్చిన. News పేపర్స్ లలో కానీ,  సాహిత్యం లో  కానీ ఎక్కుడ   కూడా ఈ ముస్లిం సాయిబాబా గురించి  వ్రాయలేదు..   1970 తర్వాత నే మొదటి సారి ఈ సాయిబ్ గురించి ఒక పాట సినిమా లో వచ్చింది. ఆలా ముస్లిం సాయిబ్ ను హిందూ దేవుడు అని ప్రచారం చెయ్యడం లో   వామపక్ష వాదులు / కమ్యూనిస్ట్ లు  విజయం సాధించారు..
ముస్లిం లు కూడ ఈ సాయిబ్ బాబా, మా  ముస్లిం నే అని అంగీకరిస్తున్నారు..  కానీ, హిందువులకే ఇంకా జ్ఞానోదయము కావడం లేదు..
కానీ, విచిత్రం  ఏమిటంటే,  శాస్రాలు, హిందుత్వం గురించి అవగాహనా ఉన్న చాలా మంది  బ్రాహ్మణులూ  ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ కొలవటం చాలా విచిత్రం.. 

దేశం, ధర్మం అంటూ  ఇస్లాం కు. వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న, జాతీయ వాదులు  చాలా మంది,   ఈ ముస్లిం ఫకీర్ సాయిబ్ ను పూజించడం చాలా. విచిత్రం..

ముఖ్యం గా, ఈ సాయిబ్ గుడులు  ఒక్క మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల లోనే ఉన్నాయి..  ఇప్పుడిప్పుడే  ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు..

హిందువులు, ముఖ్యం గా  జాతీయ వాదులు ఈ ప్రమాదం ను   అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.
* *
సైఫుద్దీన్ బాబా,(సాయిబాబా అసలు పేరు,),
ఏ ఒక్క రోజు హిందూ దేవుళ్ళ నీ     పూజించని  ఫకీర్ బాబా( ముస్లిం) ను,  "హిందూ దేవుడు"  గా  హిందువులు  పూజించడం  ఏమిటి?,,   కొంచెం అయినా  ఆలోచన   ఉండాలి కదా? 

శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్,  షిర్డీ వారు  ప్రచురించిన  " శ్రీ  సాయి  సచ్చరిత్రము "

ఫకీర్ కు,    సాయి అనే పేరు ఎలా వచ్చేను,,  పేజీ no.41, 42, 43

సాయిబాబా కు   కోపం వచ్చినప్పుడు  భక్తులపై ఇటుక / రాళ్లు విసిరేవారు. బిగ్గరగా  తిట్టుచుండిరి,, " పేజీ no. 59, 62, 63, 92, 105,,.  etc. 
(  దేవుడు అయితే,  కోపం వస్తే,  భక్తులపై  రాళ్లు,  ఇటుకలు  విసిరి వేయడం  ఏమిటి?,  భక్తులను  తిట్టడం  ఏమిటి?  )

" నేనొక  ముసల్మాన్ (ముస్లిం ) ",   అని,  ఒక మహమ్మదియున్ అని  సాయి బాబా నే  స్వయంగా  చెప్పినారు 
" పేజీ No. 103 &
" సాయి బాబా ఒక  మహమ్మదియున్ ( ముస్లిం ) అని  చెప్పినారు 
" పేజీ No. 112,  226, 232,  ( బాబా గారే  తను  ముస్లిం అని చెప్పిన,  హిందువుల దేవుడు ఎలా అయినారు )

సాయిబాబా,  పొగాకు పీల్చుట / తాగుట ,,  పేజీ no.48,  126,  etc.
               * *
సాయి బాబా  అసలు పేరు - సైఫుద్ధిన్ బాబా,,  
ఫకీర్ లను పర్షియన్ భాష లో  " సాయి ' అని అంటారు,,   ఆవిధంగా  ఫకీర్ పేరు క్రమం గా  " సాయి" గా  మారినది. 
తన జీవితాంతం  మసీదు లోనే గడిపినారు.  ఎప్పుడు   "అల్లా మాలిక్ " అని చెప్పేవారు. 
  * * *
ఏ ఒక్క రోజు  సాయి బాబా  హిందు దేవుళ్ళ ను  పూజించలేదు. 
తను ముస్లిం కాబట్టి,  మసీదు లోనే ఉండి  అల్లా  ను ఆరాధించేవారు. / నమాజ్ చేసే వారు,,
    **  
త్రిమూర్తుల  అంశ తో ఏర్పాడిన అవధూత అవతారం   ధాత్తాత్రేయ,,  
అవతారం నకు  మరో అవతారం  ఉండదు,, 
విష్ణు మూర్తి అవతారం  శ్రీ రాముడు,   కానీ  శ్రీ రాముడు కి  మరో అవతారం  ఉండదు.
విష్ణు మూర్తి అవతారం  శ్రీ కృష్ణుడు,,   కానీ  శ్రీ కృష్ణుడు కి  మరో అవతారం  లేదు,,
అదే విధంగా   దాత్తత్రేయ స్వామీ నే  ఒక అవధూత అవతారం,,  మళ్ళీ  ఒక అవతారం నకు  మరో అవతారం  ఉండదు,,
కానీ,  సాయిబాబా  ధాత్తాత్రేయ   అవతారం గా ఎలా ప్రచారం చేస్తారు,,  కొంచెం అయినా  ఆలోచించాలి గదా?

ఇందులోనే   పెద్ద కుట్ర  ఉన్నది..!!

అయినా మనకు ఎంత మంది గురువు లేరు...,

ఇప్పుడిప్పడే
మన హిందువులు భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం చూడటానికి తిరువన్నామలై వెళ్తున్నారు,
ఆదిశంకరాచార్యులు వారు నడయాడిన ప్రదేశాలు చూడటానికి కాలడీ వెళ్తున్నారు,  బేలూరు రామకృష్ణ మఠంకు వెళ్తున్నారు, శృంగేరి మఠంకు వెళ్తున్నారు,

Sekarana

No comments:

Post a Comment