*ఆఖండభారతదేశాన్ని మతంపేరుతో విడదీసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన భారతదేశాన్ని కూడా ముస్లిందేశంగా మార్చడానికి .. అంబేద్కర్ గారితో పాటు 378మంది మహోన్నతమైన వ్యక్తులు భారతదేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను సనాతనధర్మాన్ని కాపాడడంతో పాటు భావితరాలకు మంచిభవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో తయారు చేసిన రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో వేశాడు నెహ్రూ.. రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా 80సార్లు మార్చింది కాంగ్రెస్ పార్టీ..భారతదేశాన్ని ముస్లిందేశంగా మార్చడంకోసం...అసలు రాజ్యాంగలో లేని వక్ఫ్ బోర్డును సెక్యులర్ అనే పదాలను రాజ్యాంగంలో చేర్చి ..ఎడారిమతాలను భారతదేశంలోకి తీసుకునివచ్చి చేసిన కుట్రపూరిత రాజకీయాలను ఇకనైనా గ్రహించి మేల్కోండీ ...భారతదేశంలో పుట్టినప్రతివ్యక్తి తో పాటు మరి ముఖ్యంగా హిందువులంతా... జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జయ జయ జయహో భారత్ జైహింద్ శ్రీ ఆంజనేయం విజయోస్తు...*
No comments:
Post a Comment