Monday, March 23, 2026

 *"🌷నువు నేను, మనం, మూడు పదాలే... కానీ వాటి మధ్య ప్రయాణం.* 
"నువ్వు" లో  స్వార్థం ఉంటుంది.
"నేను" లో అహం ఉంటుంది.
"మనం"లో అర్థం ఉంటుంది.
*నువ్వు* నుంచి *నేను* దాటితే పోరాటం మొదలవుతుంది. *నేను* నుంచి *మనం* చేరితే బంధం పుడుతుంది... అంత ఈ మూడు పదాల మధ్యే .. దూరాలు, దగ్గరలు, ఆశలు, నిరాశాలు. చివరికి తెలిసేది ఒక్కటే... ఒంటరిగా మొదలైన ప్రయాణం ...

""మనం"" గా మారితేనే 
జీవితం పూర్తవుతుంది అని..

.......*🌷జై శ్రీరామ్🌷*....

No comments:

Post a Comment