Saturday, May 2, 2026

బుద్ధుడు ఎందుకు దేవుడి గురించి చెప్పలేదు | Satya Darshanam | God Vs Soul | PMC Telugu

బుద్ధుడు ఎందుకు దేవుడి గురించి చెప్పలేదు | Satya Darshanam | God Vs Soul | PMC Telugu

Author Name:PMC Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_5RgIM_xYBo



Transcript:
(00:01) [సంగీతం] పత్రీజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. [సంగీతం] సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా గత నాలుగు ఎపిసోడ్లుగా 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అని ఆనంద కరణేష్ వారు లక్ష్మీదేవి, సరస్వతి దేవి వారి ద్వారా వారి ధ్యానంలో రిసీవ్ చేసుకున్న విషయాలు వారే రాయమని చెప్పిన తర్వాత ఇంగ్లీష్ లో మనకు ఒక పుస్తకం ఇచ్చారు.
(00:42) అది తెలుగు ట్రాన్స్లేషన్ కూడా వచ్చింది. గ్రూప్స్ లో కూడా బుక్ రీడింగ్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇది ఐదవ ఎపిసోడ్. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎంతోమంది మహర్షుల గురువుల యొక్క జీవిత చరిత్రలను స్టడీ చేసిన ఆధ్యాత్మిక వేత్త. రత్నకుమారి గారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం ఎపిసోడ్ఫైవ్ కి స్వాగతం మేడం థాంక్యూ అండి సో నాలుగు ఎపిసోడ్లుగా ఆనంద కరణేషు వారు ఏమ అడిగారు లక్ష్మీదేవి వారు సరస్వతి దేవి ఏమఇచ్చారు అనేది తెలుసుకున్నాం మేడం ఈ ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఆత్మకు ఎదుగుదలకు అందించేటి ఏంటి అని వీరు
(01:19) అడిగారు అవును వారి ఏం సమాధానం ఇచ్చారు మేడం ఏ మాత సమాధానం ఆయన అంటారఅన్నమాట నాకు ఆమె చెప్పే విషయాలన్నీ కూడాను ఆత్మ మంచి పోషణ ఇస్తున్నాయి అని ఎలా అంటే ఇప్పుడు చూడండి భౌతిక విషయాలు అన్నీ కూడా మన కర్మలకి భౌతికంగా సంబంధించినవి ఉంటాయి. కొన్ని కొన్ని విషయాలు మనం విన్నప్పుడు మనకి ఇందరి నుంచి ఎలా అంటే ఎప్పుడు వినని కొన్ని కొన్ని విషయాలు ఏమటి మన ఆత్మ ఎగులకు సంబంధించిన విషయాలు మనం వింటున్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది.
(01:47) నా ఆత్మ కొన్ని విషయాలు చూడండి నా ఆత్మ తృప్తి పడింది అంటుంటారు. అంటే చూడండి మన భౌతిక శరీరం తృప్తి పడడం వేరు మనసు తృప్తి పడడం వేరు ఆత్మ తృప్తి పడడం వేరు. ఈ మీరు 1ౌ సీడ్స్ ఆఫ్ జాయ్ మాట్లాడిన ఇంతకుముందు మనం థింకింగ్ అండ్ డెస్టినీ మాట్లాడిన మీరు చెప్పిన ఆవలి తీరం పుస్తకం ఆ రెండు ఎపిసోడ్లు కూడా నిజంగా తృప్తి పడింది మేడం ఈ నాలుగు ఎపిసోడ్లు డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ లో బుద్ధుని యొక్క అంటే బుద్ధ పౌర్ణమి వేడుకల గురించి మీరు ఇంకా ముగ్గురు గెస్ట్లతో ఈ నాలుగు ఎపిసోడ్లు విన్న తర్వాత అసలు వినలేని ఒక సంతృప్తి కాదు ఫుల్ తృప్తి సమ్ అంటే అంటే ఇంగ్లీష్ లో సమగడ
(02:24) తెలుగు అసలు ఫుల్ఫిల్మెంట్ అనిపిస్తుంది మీరు అన్నది అల్టిమేట్ ట్రూత్ మేడం అవును అలాగే ఇందులో ఏం చెప్తారంటే మంచి పుష్పాలు వికసించినయి అనుకోండి వాటి నుంచి వచ్చే మనకి ఏమంటారు సువాసనలు వినగానే మనకి ఎలా ఉంటుందంటే మన మంచి ఒక ఫీలింగ్ వస్తుంది అద్భుతమైన ఫీల్ వస్తుంది అదే దాన్ని లోపలికి తీసుకుంటే మన యొక్క తరంగాలు వాటి యొక్క తరంగాలతో మన లోపల చేంజెస్ వస్తాయంట అదే మాదిరిగా దివ్యత్వ పురుషుల యొక్క వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వింటూ ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం అందుకున్నప్పుడు మనలో ఇంకా ప్రకంపనలు అనేది ఉన్నత స్థితికి వెళ్తాయి.
(03:01) అని ఆనంద కరణేష్ వారి వారి అనుభవాన్ని కూడా చెప్పారు ఇందులో ఆ లక్ష్మీదేవి చెప్తున్నారుఅన్నమాట అ లక్ష్మీదేవి చెప్పిన విషయం ఆ లక్ష్మీదేవి గారు చెప్తున్నారుఅన్నమాట అంటే పుష్పాలకి ఏ విధంగా అయితే మనం మనం ఎలా ఫీల్ అవుతూ మనలో ప్రకంపనలో చేంజెస్ ఎలా వస్తున్నాయో అలాగే దివ్యత్వ పురుషుల యొక్క జ్ఞానము వాళ్ళ యొక్క వాక్కులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనలో కూడా ఏమవుద్ది ప్రకంపనలు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఎస్ అని ఆమె చెప్పడం జరిగింది అలాగే ఇంకా ఏమంటే బుద్ధ భగవానులు ఉన్నారు ఆయన ఏమంటే కొన్ని కొన్ని కొన్ని ఆటంకాలు అంటే కొన్ని
(03:36) విషయాలు మనం ఏమంటే పరిమితులు మనమే చేసుకుంటున్నాం అంటదాన్ని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందుకోవడానికి మనం ఖాళీగా ఉంటే ఆ జ్ఞానం మనలోకి వెళ్తుంది. దానికి తగ్గ కొన్ని పరిమితులు ఉంటాయి కదా ఆ పరిమితులని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఏమన్నారు దేవతలు దేవుళ్ళు వీటినన్నిటిని పక్కక నెట్టారు ఆయన పక్కక పెట్టారు అంటారు అంటే దేవుడు అనే పదం ఎత్తలేదు చాలా మంది చాలా ఉన్నాయి కాంట్రవర్సీలో ఏమని బుద్ధుడు ఎందుకంటే ఇలా ఇది కారణం ఇది కారణం చాలా మంది ఆలోచిస్తున్నారు.
(04:03) వీళ్ళు లక్ష్మీదేవి ఏం చెప్పారంటే అలా అనటానికి బుద్ధ భగవానుడికి విశ్వాసం లేదనో వాళ్ళని ఏదో అనాలని లేకపోతే వాళ్ళని ఒక తీసేసేయాలని ఆ ఉద్దేశంతో అనలేదు ఆయన ఏవిధంగా అంటే ఆ విషయాన్ని ఎత్తలేదు అంటే కారణము ఆమె ఏం చెప్తారంటే ఈ దేవతలు దేవుళ్లు దీనికి సంబంధించిన కొన్ని పరిమితులు మనుషులకు ఉన్నాయి. ఎప్పుడైతే గనుక మనము ఆ వేలో వెళ్తామో అప్పుడు ఏమవుతుందంటే ఒక లిమిటేషన్ ఇప్పుడు చూడండి చాలా చోట్ల గుళ్ళల్లో కూడా అమ్మవారిని అది ఆరాధిస్తారు జనాలంతా కూడా ఊరంతా ఏమంటే వాళ్ళ పెద్దోళ్ళు ఎలా చేశారో సేమ్ అదే వీళ్ళు చేస్తున్నారు జంతు బలులు ఇవ్వడం అన్నీ చేసి అమ్మవారు శాంతి ఇచ్చింది మాకు
(04:39) కోరికలు తీరుస్తుంది ఇవన్నీ ఇక్కడ తెలంగాణలో నేను చూసి నాకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఆంధ్ర సైడ్ కన ఇక్కడ బాగా చూస్తుంటాము ఎక్కువగా చేస్తారు ఇవన్నీ కూడాను ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ ఆచారము వ్యవహారాలు ఇవన్నీ కూడా అంటే అక్కడ దేవత అంటే అంక బలి ఇచ్చేసేయాలి అది వీళ్ళు పెట్టుకున్న లిమిటేషన్స్ ఇవన్నీ కూడాను ఇప్పుడు దేవతల గురించి మాట్లాడినప్పుడు ఆ ఆ నమ్మకాల్లోకే వెళ్తారు ఆ నమ్మకాల అంతే కదా ఇంకా జంతువుని తీసుకొచ్చి ఇంకా అంటే ఎక్కువ మనం ఇది చేసేస్తే మనకు అమ్మవారు ఎన్నో వరాలు ఇచ్చేస్తుందని ఆమెలోనే ఉంటారు కదా ఈ పరిమితులు ఏం చేస్తున్నాయి వాళ్ళు ముందుకు వెళ్ళకుండా
(05:09) చేస్తున్నాయి ఇవి అందుకే ఈయన ఏం చేశారు బుద్ధ భగవానుడు వాటిన్నిటిని అసలుక ఆయన ఎత్తకుండా వాటన్నిటిని నిరోధించారు ఆయన ఆ మాటలు తీయకుండా ఉన్నతంగా ఎదగడానికి ఏం చేయాలో అది మాత్రమే మాట్లాడారు అంటారా అవునండి అంటే వాళ్ళ యొక్క దివ్యత్వాన్ని దాన్ని ఆయన కించపరచలేదు కాకపోతే మీకున్న మనుషులకు ఉన్న పరిమితుల కారణంగా ఆయన ఆ విషయాల్ని తిరస్కరించారు అంటే తిరస్కరించడం కూడా అంటే దాన్ని తిరస్కరించారు అంటే అలాగ తీసుకోవాలి మనం అది అది అంతేగన ఆ మాట చెప్పలేదు అంటే వ్యతిరేకించినట్టు కాదు అలానే సపోర్ట్ కూడా చేయలే అంతకన్నా ఉన్నతంగా ఎదగడానికి కావల్సింది
(05:45) ఉంది అని అందించారు అని లక్ష్మీదేవి వారు అవును బుద్ధుల వారు అందించిన విషయాన్ని చెప్తున్నారు బుద్ధి భగవాడు కూడా చాలా విషయాలు చర్చించారు వండర్ఫుల్ మేడం ఇలాగ అందుకోసమే ఆయన అందులో ఆ విషయాల్ని జోడించలేదు అన్నమాట ఇలా ఇలా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అలాగే ఆ ఇంకా ఏమంటే కొన్ని కొన్ని మనకి ఇంకా నిరోధించే విషయాలు ఇక్కడ ఏమంటే మన ఆధ్యాత్మికతో ఎదగకుండా ఉన్నత స్థితికి దివ్యత్వం సైడ్ కి వెళ్లకుండా ఇంకా ఆపే విషయాలు ఏమేమి ఉన్నాయి అంటే ఆ భగవంతుడు మీద భగవంతుడు అని భగవంతుడు అనేది ఒక విశ్వాసం భగవంతుడు అనేది కూడా ఒక విశ్వాసం అని
(06:20) చెప్తున్నారు ఆమె అందుకే ఆయన ఎప్పుడు భగవంతుడు అనే పదమే వాడలేదు బుద్ధ భగవానుడు అది విశ్వాసాలకు సంబంధించినే వాళ్లే వారు సాధన చేసి దివ్యత్వ అంటే దివ్యజ్ఞాన ప్రకాశం పొందారో అది మాత్రమే వారు చెప్పారు అవునండి అది ఇంకోటి ఏంటంటే మనకి ఆయన తీర్పిస్తాడని ఏమంటే ఇప్పుడు మనం అంటాం కదా నేను ఈ పని చేస్తే ఆయన పనిష్మెంట్ ఇప్పుడు చూడండి మొక్కుంటారు కొంచెం మంది మొక్కున్నప్పుడు ఏం చేస్తారంటే నేను గనుక ఇది చెల్లించకపోతే దేవుడు నా మీద కోపం వస్తాడు ఇదిగో నా ఇంట్లో ఈ నష్టం జరిగింది నా పిల్లలకి ఇలా జరిగింది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇది తెలంగాణలో ఎక్కువ ఉంది మేడం
(06:54) ఏదనా జరిగినప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఏవి గుర్తుకు రావు ఆనందంగా డబ్బు వస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు గుర్తుకు రావు ఏదనా ఇబ్బంది రాంగానే అయ్యో ఆరోజు మొక్కు తీర్చుకోలేము మేము అక్కడికి వెళ్దామని వెళ్ళలే ఇక్కడికి వెళ్దామని వెళ్ళలే అని అప్పుడు స్టార్ట్ చేస్తారు అవును ఇవన్నీ కూడాను భగవంతుడు తీర్పిస్తాడు అన్నది కూడాను సత్యం కాదు అది అవి కూడా మీ యొక్క అడ్డంకలు ఇవన్నీ అడ్డంకలు కారణం అన్నమాట భగవంతుడు తీర్పిస్తాడు ఆయనే న్యాయము న్యాయాన్ని చెప్తాడు మనకని భగవంతుడి మీద ఏవైతే మీకు ఉన్నాయో ఆ ఒపీనియన్స్ అన్నీ కూడాను అన్నీ కూడాను అసత్యం అమాట మన విశ్వాసాలు అవన్నీ
(07:28) కూడా అవి అన్ని విశ్వాసాలు మాత్రమే అంది సత్యం కాదని లక్ష్మీదేవి చెప్తున్నారు అవునండి ఇవ వీటన్నిటికి కారణము కాన ఈ పరిమితులు పెట్టుకొని మనము ఆధ్యాత్మికతగా ఎదగలేకపోతున్నాం అన్నమాట ఇవన్నీ కూడాను అంటే వాస్తవంగా ఏమంటారంటే ఇంకొకటి ఇప్పుడు దివ్య దివ్యాత్మల యొక్క వాళ్ళతో ఉండటం వల్ల వాళ్ళ ప్రకంపనలతో మనము ఎదిగే అంత వస్తది కొంచెం మనం ఉన్న ఈ ఉన్న స్థితి నుంచి కొంచెం పైకి ఎదుగుదల అనేది జరుగుతుంది దేనివల్ల దివ్యాత్మల యొక్క ప్రకంపనాల వల్ల అధిరోహించడంని అందులో పదం వాడారు అంటే ఏంటంటే మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి అని అలాగే ఇంకా
(08:03) ఏమంటే మనకి కారణం కూడా పూర్ణాత్మ కూడా ఉంది మన పూర్ణాత్మ మన పూర్ణాత్మకి లోబడి ఉండడం వల్ల కూడాను వాటి ప్రకంపల నుంచి కూడా వీళ్ళు కొంచం కొంచమ ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇది కరెక్ట్ అయింది కాదు ఇదే సరైంది కాదు అని కూడా చెప్పారు ఆమె అంటే గనుక ఆ అందర కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడిని పట్టుకుంటారు దేవుడిని పట్టుకొని ప్రతిదానికి ఆయనే ఆయనే అని అనుకుంటూ వారే అన్ని ఇస్తారు అన్నీ ఇస్తారు అన్ని చేసేది వారే నా మంచికి నా చెడుకు వారే కారణం అన్ని వాళ్ళే ఇంకా ఆయనే అంతా చూసుకుంటాడో అలే ఎవరైతే మనము అంతా డిపెండింగ్ అయిపోయి అలాగే పూర్ణాత్మ కొంతమంది పూర్ణాత్మ
(08:42) అంటారు కదా నా పూర్ణాత్మ ఇలా చెప్పింది నేను ఇలా చేశాను నా పూర్ణాత్మ ఈ విధంగా ఉంది ఈ విధంగా అని అంటారు అని ఏమంటే ఎప్పుడైతే మనం లోబడే అలా ఉంటామో దాని వల్ల కొంచెం వాళ్ళలో రావచ్చు పరివర్తన అనేది కానీ అది సరైంది కాదు ఎందుకంటే మన ఎదుగుదలకి ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్తే అడ్డంకులే ఆ అడ్డంకులే వండర్ఫుల్ ఇది అల్టిమేట్ పాయింట్ మేడం దివ్యత్వాన్ని తెలుసుకోవడంలో అడ్డుపడేది దేవీ దేవతల పట్ల ఉన్న నమ్మకాలే కాకుండా పూర్ణాత్మ మీద ఆధారపడడం కూడా దివ్యత్వాన్ని తెలుసుకోవడంలో అడ్డంకి అని లక్ష్మీదేవి వారే చెప్తున్నారు అవునండి అంటే ఏమంటే దీనివల్ల మనకి లేదనం
(09:19) కొంత ఉంటది ఆ ఉంది కొంత ఉన్నా కానీ ఏమంటే మనం ఇంకా వెళ్ళవలసిన మార్గానికి శూన్యంలోకి ట్రావెల్ చేయాలి మనం శూన్యాన్ని తెలుసుకో శూన్య స్థితికి వెళ్ళాలి మనం ఆ అందులోకి వెళ్ళాలి అన్నప్పుడు మనము వీటి ద్వారా వెళ్లడం అనేది అవ్వదు ఇవి ఒక మాధ్యమంగా కొంతవరకు ఇవి ఉంటాయి అంతే అందుకోసమే బుద్ధ భగవానుడు చెప్పకపోవడానికి మెయిన్ కారణాలు ఇవన్నీ కూడా వాళ్ళ అప్పో దీపో అని అందుకే చెప్పారు ఆయన నీ దీప నువ్వే వెలిగించుకోవాలి ఇవన్నీ డిపెండింగ్ వచ్చేస్తుంది కదా మనక ఇక్కడ ఒకరి మీద ఆధారపడి ఉండడం అవుతుంది కదండీ దీనికి ఎగ్జాంపుల్ నేను విన్నాను మన ఆంధ్ర సైడ్
(09:53) ఎక్కడో ఒక యోగిని మాట ఆంధ్ర సైడ్ ఒక ఎవరో ఒక మాస్టర్ చెప్పారు ఈ విషయం మాస్టర్ చెప్తుంటే విన్నాను నేను ఫస్ట్ సారి ఆశ్చర్యం వేసింది నాకు ఆ యోగిని ఆమె ధ్యాన స్థితిలో నిత్యం ధ్యాన స్థితిలోనే ఉంటారంట ఫుల్ ఆమె ఎదురుగా స్వయంగా భగవంతుడే వచ్చి ప్రత్యక్షమయ్యాడంట ప్రత్యక్షం అయితే ఆమెంట మీరు తప్పుకోండి మీరు ఎందుకు వచ్చారు అన్నారంట ఆ అన్నారంట నాకేమ అవసరం లేదు నేనే మిమ్మల్ని ఏం పిలవలేదు మీరు ఎందుకు వచ్చారు అని అడిగిందంట అలా అని ఆయన చెప్తుంటే ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోయాను నేను మరి మనం చేసేదే భగవంతుడి కోసం కదా మరి ఆయనే వత్తే ఇంకేం కావాలి మనిషికి
(10:26) ఇలా ఆలోచించాను అప్పుడు ఆయన అప్పుడు నా స్థితి అది స్వయంగా మీకు దేవుళ్ళు వచ్చినా కూడా అంటా నాకేం అవసరం లేదు మీతో పని లేదు వెళ్ళిపోమంది అంటాను తనకు తాను తెలుసుకోవాలని ఆ అది అహంకారపు చిహ్నం కాదది కాదండి వాళ్ళు కూడా అడ్డాని కి ఆ మీరు చెప్తూఉంటే ఇప్పుడు మన రామకృష్ణ పరమహంస వారు ఎప్పుడు తన్మయత్వంలో ఉండి కాళికామాతను చూస్తూ ఉంటారు కదా నేను కనబడ్డా నరికేయ అనే పదం ఆ పదం హార్డ్ గా ఉంది కానీ నేను కనబడ్డా తీసేసేయ నువ్వు ముందుకు వెళ్ళ అనేదే చెప్పారు అనేది ఇప్పుడు గుర్తుకొస్తుంది అదే లక్ష్మీదేవి చెప్తున్నారు మరి అవునండి అంటే చూడండి ఇక్కడ నాకు అర్థమైంది ఏందంటే
(11:03) అది ఇవన్నీ కూడా అంటే ఏంటంటే మనము కనిపించే దేవు దేవతలు వీళ్ళ మీద ఏమవుతాం మనం కనబడగానే ఏదో ఒకటి అడగడమే కదా మన మనుషులు చేసే లక్షణం సాధిమిటి అది కావాలి ఇది కావాలి లేకపోతే వేరు వేరు విషయాలు అడుగుతూ ఉంటాం వాళ్ళని ఆ మనక ఇంకా అంటే ఇంకా ఈ ప్రాపంచిక స్థితిలో ఉండడానికే మనం నిజం చెప్తే ఈ రోజు వరకు పరమాత్ముడు అనేదాన్ని మనము ఈ భూమి మీద బుద్ధ మతం రాకముందు బౌద్ధ మతము అందరూ కూడా దేవుడిని ఎందుకు ఉపయోగించారండి ఇప్పటికి కూడా ఈనాడు నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంకా జరుగుతానే ఉన్నాయి కోరికలు తీర్చడానికి కోరికలు తీర్చుకోవడానికి ఏదైనా సరే అసలుకి
(11:36) మనకు ఉపయోగం ఉంది కాబట్టే దేవుడని వెళ్తున్నా అవసరం కోసం మాత్రమే అవునండి అంతేగాని ఉత్త జ్ఞానం కోసము వాళ్ళు పరమ స్థితికి చేరడం కోసం భగవంతుని పట్టుకునే వాళ్ళు ఏ వందలో నూటికో కోటికో అంటారు కదా ఒక్కరు ఉంటారేమో నండి దీంట్లో ఈమె స్పష్టంగా మనకి తెలియజేసిన విషయాలు ఏమంటే ఇవే అంటే గనుక దాన్ని మించిన స్థితికి మీరు ఎదగాలి అనేది ఆమె తెలియజేశారు.
(11:59) ఆధారపడే తత్వం ఎక్కడ వద్దు మీ దీపాన్ని అంటే మీ పైన మీరే ఆధారపడి మీరే స్వయాన తెలుసుకొని మీరు వెళ్ళాల్సింది ఉన్నతమైన స్థితి మీరు కింద ఉంటున్నారు అవును అది అద్దు అంటే ఏది అవసరం లేదో అది మాట్లాడలేదు బుద్ధుల వారు అని అవును లక్ష్మీదేవి వారు చెప్తున్నట్టు మీ నుంచి అర్థమయింది మేడం అవునండి వావ్ ఇంకా ఏమంటే మనసు ఏ విధంగా అడ్డుపడుతుంది అచ్చా మనసు అడ్డుపడే విషయాలు కూడా లక్ష్మీ దేవి చెప్పారు అంటే మనసు మనస అంటే మనం ఏం చేస్తామఅంటే మన ఆలోచనని మనసు దాకా తీసుకెళ్లి వదిలేస్తున్నప్పుడు ఆ మనసే ఆ మనసుని దాటి వెళ్ళాలి అంటే ఇప్పుడు సూర్యుడి యొక్క వెలుగు ఏ విధంగా ప్రకాశం
(12:37) అనేది ఏ విధంగా భూమి మీద పడుతుంది ఏ విధంగా సూర్యుడి మీద మనకి ఎన్ని రకాల నమ్మకాలు ఉన్నాయి ఏమంటే ఏదైనా సరే మన మనసు పనిచేస్తుంది అంటే మన నమ్మకాలు ఉన్నప్పుడు మనసు పనిచేస్తున్నట్టే లెక్క అక్కడ నమ్మకాలు ఉన్నాయ అంటే మనసు ఉంది ఇంకా మనసు ఉన్నట్లేండి [గొంతు సవరించుకోవడం] అది అధిగమించాలి అంటే మనము దాన్ని దాటి తెలుసుకోగలగాలిఅన్నమాట మనం అప్పుడు అక్కడ మనసు అనేది ఆగిపోతుంది ఇప్పుడు చూడండి ఒకళ్ళు ఒక స్థితిలోకి మీరు రామకృష్ణ పరాహంస గురించి చెప్పారు ఆయనకి మనసు అక్కడ పనే చేయదు.
(13:04) అయినా ఆయన తన్మయత్వంలో ఉన్నా కూడా చెప్పారు ఈ విషయం చెప్పారు అవును ఒకవేళ నేను కనబడ్డా తీసేసేయండి అని అవును ఏమంటే ఒక ఎగ్జాంపుల్ ఆయన లోపల కూర్చుని ఉంటారు అన్నమాట వాళ్ళ అన్న కోసం వేరేవాళ్ళు ఎవరో వస్తారు మీ అన్నయ్య ఉన్నారా అంటే లేడు అని చెప్తారు అంటే వాళ్ళ అన్నయ్య లోపల నుంచి వస్తాడు అంటే ఇదిగో ఉన్నాడు కదా లేడుఅని చెప్తావ ఏంటి అంటారు మనకు కూడా ఉంటది ఆయన అబద్ధం ఎందుకు చెప్పారని ఆయన ఏమంటారో తెలుసా వాళ్ళ అన్న అంట ఏమంటారు నది ఒడ్డున చెప్పులు ఎతుక్కుంటున్నాడంట మనిషి ఇక్కడే ఉన్నారు ఆయన పూజ చేస్తున్నారు కూర్చుని లోపల ఈయనేమో
(13:36) మామూలుగా కూర్చుని ఈయన ఉన్నారు ఆ టైంలో అక్కడ ఇంట్లో వాళ్ళు వచ్చినోళ్ళు మీ అన్నయ్య ఎక్కడ అని అడుగుతారుఅన్నమాట ఈయన అంటాడు మన్న లేడని చెప్తారు. చెప్తే ఆయన వస్తాడు వచ్చిన తర్వాత ఏంటి అలా ఎందుకు చెప్పావు అంటే ఇక్కడే కనబడుతున్నాడు గా ఆ అంటే ఇందాక దాక మన్నయ్య నది వడ్డం చెప్పులు వెతుక్కుంటున్నాడు అని చెప్తారు. అంటే తన మనసు ఎక్కడ ఉందో అది చెప్పారు ఆ ఫిజికల్ బాడీ కాదు ఆయన కూర్చుని ఉంది దేవుడి దగ్గరే కానీ మనసు ఎక్కడ ఉంది చిత్తం శివుడి మీద చెప్పులు భక్తి మీద గాను అవి వెతుక్కుంటూ ఉన్నాడుఅని చెప్తారు ఆయన అలాగా అంటే అది మనసు స్థితిలోనే
(14:07) ఉన్నారు ఆయన అది నువ్వు ఎక్కడ ఉన్నావు అని కాదు మనసు ఎక్కడ ఉన్నది అనేది ఇంపార్టెంట్ ఆ అంటే ఆ మనసు స్థితిని దాటాలి అంటే ఇవన్నీ అడ్డంకలే కదా ఈ విషయాలు ఇవన్నీ కూడా దాన్ని కూడా దాటే స్థితికి వెళ్ళగలగాలి అంటే ఆ పారవస్య స్థితిలో ఎలా ఉంటుంది అంటే మనకి అక్కడ ఇంకా మనసు పని చేయదు ఆమె అదే అంటుందన్నమాట ఏమంటే ఎవరు కూడా దేవుడు ఇలాగ మిమ్మల్ని అడ్డుకుంటాడు లేకపోతే ఆయన తీర్పు చెప్తాడు అనటానికి ఆయన న్యాయం ఆయన చెప్తాడు మీకు తీర్పు చెప్తాడు ఇవన్నీ ఏమ ఉండదు అవన్నీ అలా చెప్తాడు అనుకోవడానికి ఒక పుష్పము పరిమళించింది అనుకోండి అప్పుడు అది ఏ విధంగా ఉంటుంది
(14:40) అలాగే ఒక వ్యక్తి ఆ పుష్పమగా పరిమళించినప్పుడు ఆ ఆనందమై స్థితిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి తీర్పు చెప్పే అంతా అసలు వాళ్ళకి రాదు ఇంకా ఇప్పుడు మనమే చూడండి ఒక వ్యక్తి ఫుల్ ఆనందంలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల తప్పులు వాళ్ళు పట్టరు అవును ఒకళ్ళ మీద కూడా ప్రేమ చూడండి ఊబికి ఊబికి వస్తుంది ఆనందంగా ఉంటుంది వాళ్ళని కలుసుకున్నప్పుడు వాళ్ళలో తప్పులు కూడా వీళ్ళు తప్పులు ఎంత ఎందుకంటే అవి కూడా అందులో అన్ని సమస్య పోతాయి ఆనందంగా ఉన్నప్పుడు ఏమి కనబడవు ఏవి కనబడవండి తప్పులు అనేది బాధలో ఉన్నప్పుడు మంచి తప్పు బాధలో మనసులో ఉన్నప్పుడు ఏ అన్ని కనబడుతూ
(15:10) ఉంటాయి ఆ ఏమంటే ఇంకా తప్పులు అనేది అక్కడ స్థానమే ఉండదు ఇంకా అక్కడ అలాంటి వాళ్ళు మీకు తీర్పు ఎక్కడ చెప్తారు వాళ్ళు ఆ స్థితిలో అంత ఉన్నత స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు అంత మంచి ఆనంద స్థితిలో మౌలికానందం అంటది ఆనంద స్థితిలో ఉన్నప్పుడు మీకు ఎవరు చెప్తారు ఇక్కడ తీర్పు ఆనంద స్థితిలో బ్రహ్మానంద స్థితిలో ఉన్న దేవీ దేవతలు ఎవరు తీర్పు ఎవరు ఇట్లా తప్పులు పట్టారు తప్పులు చెప్పారని మనం లక్ష్మీదేవి డబ్బు కోసం పూజించే లక్ష్మీదేవి వారే మనకు చెప్తున్నారు అవునండి ఇంకా ఆమె ఏం చెప్తారంటే ఇంకా ఈ కాలంలో అలాగే సరస్వతీ దేవి వీళ్ళందరూ కూడా కలిపి
(15:46) ఆ సరస్వతి లక్ష్మి పార్వతి వీళ్ళందరూ ఈ మొత్తం రకరకాల జన్మల కింద అంటే వీళ్ళే ఆ ఒక ఏమంటే ఒకే ఆత్మ నుంచి వచ్చిన ఆత్మజాతి అంటే ఒకే ఆత్మ నుంచి వచ్చిన వీళ్ళు ఆ రకరకాలుగా జన్మలు తీసుకొని భూమి మీదకి రావడం జరిగింది. అంటే ఒకరే ఇలాగ ఒకరు సరస్వతిగా మళ్ళీ చూడండి మన లక్ష్మీదేవి మనకు సీతగా రాధగా రుక్మిణిగా ఇలా ఎలా అయితే జన్మలు తీసుకుందంటే అవన్నీ ఆ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విరుద్ధమైన అంటే ఒక మనం ఏమంటామఅంటే దాని బాధాకరమైన జీవితం ఇలా సీతలాగా గడిపింది అని సీత పేరు పెట్టడానికి కూడా కొంతమంది ఇష్టపడరు ఎందుకంటే ఆమె కూడా ఎలా కష్టాలు పడిందో మా
(16:23) పిల్ల కూడా అలాగే పడుతుందని అలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమంటే మనం అనుకుంటాము ఆమె వచ్చి భూమి మీద కష్టాలు పడింది అని కానీ అది కరెక్ట్ కాదు వీళ్ళు ఆ పాత్ర తీసుకొని భూమి మీదకి వచ్చారు అది ఆత్మ ఆ పాత్ర తీసుకొని ఉన్నతంగా ఎదగడం కోసం ఉన్నతంగా ఎదగడం కోసం ఎందుకంటే మనం చెప్పుకున్నాం గతంలో కూడా మూడు చక్రాలు నాలుగు చక్రాలు ఓపెన్ అయి ఉన్నాయి వాళ్ళకి ఇంకా ఓపెన్ అవ్వాలి చక్రాలు వాళ్ళకి అని వాళ్ళు అలా తీసుకొని భూమి మీదకి వచ్చి ఒక విరుద్ధమైన క్యారెక్టర్ తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకుని అందులో అది ఫేస్ చేసి వచ్చినప్పుడు వాళ్ళు అత్యుత్తంగా
(16:52) ఎదగగలుగుతారట ఇంకా చక్రాస్ పై అన్నీ ఓపెన్ అవుతాయి వాళ్ళకి అంటే మేడం లక్ష్మీదేవి వారు ఏం చెప్తున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి లక్ష్మీదేవి వారు భూమిమీద జన్మ తీసుకుని ఆత్మ భూమిమీద తీసుకునే జన్మతో చక్రాతీత స్థితికి ఎదగడానికి తీసుకునేటువంటి జన్మలే అవునండి ఆ బాధలాగా కనబడ్డా ఈ చక్రాలన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కలాగా ఆ పాత్రలు తీసుకున్నారు అని చెప్తున్నారు అంతే కదా అవును మొత్తము ఏమంటే అసలు విశ్వంలో ఉన్నదే ఒకటి ఒకే దేవుడు అంట దేవుడు అంటే ఒకే ఒకే పురుషుడు ఒకే పురుషుడున్న ఒకే పురుషుడు ఉన్నాడు అంటే ఒకే భగవంతుడు ఉన్నాడు అనింటే
(17:31) ఇక్కడ అర్థం పురుషుడు అని వాడతారు పురుషుడు అంటే అక్కడ ఆత్మ అనే వస్తుంది ఒకే ఆత్మ ఆ అంటే మొత్తానికి విశ్వంలో ఉన్నది ఒకటే దానినుంచి వచ్చినవే మనం అంటాం కదా కొన్ని కొన్ని ఆత్మలు వచ్చి మళ్ళీ అవి ఒక పూర్ణాత్మ కింద అయి ఏ విధంగా అవుతుందో ఇక్కడ ఏమంటారంటే శూన్యము అనేది శూన్య స్థితి అనేది వాళ్ళకి ఇంకా బ్రాడ్ అవుతుంది వీళ్ళు పార్వతీ దేవి వీళ్ళు లక్ష్మీ వీళ్ళందరూ వచ్చారు కదా భూమి మీద కొన్ని జన్మలు తీసుకొని వచ్చి ఇక్కడ గడిపినప్పుడు వాళ్ళు ఇక్కడ గడిపి ఇక్కడ ఉన్నత స్థితికి వెళ్ళే కొంది అక్కడ సూని స్థితి అనేది బ్రాడ్ అవుతా ఉంటదింటండి.
(18:02) అచ్చా ఆ పూర్ణాత్మ ఏదైతే ఉన్నదో ఆ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ అక్కడ పెరుగుతూ ఉంటది అది ఆ స్థితి అనేది ఆ సురిస్థితి ఇంకా బ్రాడ్ అవుతూ బ్రాడ్ అవుతూ వెళ్తూ ఉంటుందంట అంటే మన ఎదుగుదలే పూర్ణాత్మ యొక్క ఎదుగుదల ఎదుగుదల అనేది విన్నాం కదా అది దీని ద్వారా చెప్పబడుతుంది పూర్ణాత్మ కూడా బ్రాడ్ అవ్వాలంటే ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలు ఇక్కడ ఎదిగే కొంది అక్కడ శూన్యస్థితి అనేది ఎదుగుతుదిమ శూనిస్థితి అనేది మనకు తెలియట్లేదు కదా అంటే ఏమంటారంటే మనం ఉన్నదే అదే సూని స్థితిలో అది కాబట్టి కనబడదు ఆ మనం ఉన్నది శూన్యంలోనే శూన్య స్థితిలోనే
(18:37) మనం ఉన్నాయి చేప గనక నీళ్ళల్లో ఉండి నీళ్ళఏమని వెతుక్కుంటే ఎక్కడ ఉంటది నీళ్ళయ్యని చేప అడిగింది అనుకోండి నీళ్ళలో ఉండి ఎలా కనబడతది అదే మద్రగా మీరు కూడా ఉన్నదే అందులో మీరు మేడం ఇది కూడా పత్రి సార్ని అడిగారు. సర్ ఉన్నత లోకం అంటే ఎట్లా ఉంటాయి అంటే మనం ఆల్రెడీ ఉన్నదే ఉన్నత లోకం అన్నారు. ఆ కాబట్టి మనకు తెలుస్తలేదు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం ఇదే ఉన్నతలు ఒక ఉన్నదే అందులో అవును సో అందులో ఉన్నాం కాబట్టి మనకు తెలియట్లే ఉన్నదంతా శూన్యంలోనే ఉన్నాం మనం అవును వావ్ అలాగే ఫస్ట్ జన్మలు తీసుకుని వాళ్ళు విడబడి జన్మలు తీసుకొని వచ్చినప్పుడు
(19:09) ఏమంటే కొన్ని కొన్ని జన్మలు మంచిగానే ఉంటాయి కానీ తర్వాత తర్వాత జన్మలు విరుద్ధమైన పాత్రలో వాళ్ళే తీసుకుంటారంట విరుద్ధతమైన దాంట్లో తీసుకుని అందులో నుంచి బయటికవచ్చి వీళ్ళు ఎదగడానికి కారణం అవుతారుఅన్నమాట అప్పుడు వాళ్ళ చక్రాస్ యక్టివేట్ అవుతాయి ఇలా ఏడు చక్రాస్లు కూడా అలాగే విష్ణువు రాముడిగా వీళ్ళగా వచ్చినప్పుడు కృష్ణుడుగా రాముడిగా వచ్చినప్పుడు ఆయన చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవ్వలేదట నాలుగు చక్రాసే ఆయన ఈ మూడు చక్రాస్ యాక్టివేట్ నాలుగు చక్రంలో ఉన్నారు ఆయన ఆ స్థితిలో ఉన్నారు రాముడు వారు కూడా దాని తర్వాతే ఆయన చక్రాస్ యాక్టివేట్ అయినట్లు చెప్పారు. అలాగే ఈ
(19:42) విధంగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి రాముడిగా జన్మ తీసుకున్నారు కృష్ణుడిగా జన్మ తీసుకని వచ్చారు ఆ అలాగే నెక్స్ట్ అలా వచ్చిన తర్వాత ఏమైందంటే అలాగే సరస్వతీ దేవి కూడా వచ్చారు వచ్చి ఆమె కూడా వేదాలు మనం చెప్పుకున్నాం కదా ఏవైతే వేదాంతం ఇవన్నీ ఉన్నాయో అవన్నీ భూమిమీద అందించడం జరిగింది సరస్వతీ దేవుని అందించిన తర్వాత దానికి లోబడి ఏం చేశారంటే కొంత ఆ పరిమితులు క్రియేట్ అయినాయి పరిమితులు క్రియేట్ అయినప్పుడు దానినుంచి వీళ్ళు జనాలు ఏం చేశారు చూసారా ఇది మాలవాళ్ళు అంటుకోకూడ పిల్ల స్త్రీలు చదవకూడదు ఈ లిమిటేషన్స్ వచ్చేసినయి కొన్ని అది వాళ్ళు చెప్పలే
(20:16) ఆహ మన సరస్వతి దేవి వాళ్ళు ఏమి చెప్పలేదండి ఇక్కడ లిమిటేషన్స్ క్రియేట్ అయిపోయినాయి దానికి ఆపోజిట్ గా మరలా వచ్చి బౌద్ధ మతంలో ఆమె రావడం జరిగింది పుట్టడం జరిగింది సరస్వతి దేవి అదే అదే మళ్ళీ బౌద్ధ మతంలో కూడా ఆమె పుట్టడం జరిగిందంట ఏ పా మూడు జన్మలు తీసుకున్నారంట బౌద్ధ మతంలో కూడా వచ్చి ఎందుకంటే అక్కడ లిమిటెడ్ అయిపోయింది జ్ఞానము దాన్ని కవర్ చేయడం కోసం మరలా జన్మలు తీసుకునేవి మరలా బౌద్ధ మతంలో వచ్చి మరలా జ్ఞానాన్ని అందించడం జరిగింది.
(20:45) ఎలా అంటే ఒక ఒక పాతలో భాగస్వామిగా వచ్చి ఒక జీవించి అలాగా కొంత జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది అక్కడ అంటే అక్కడ ఆమె చక్రాస్ ఇంకా ఎక్కువగా యాక్టివేట్ చేయలేవు. కాకపోతే దివ్యత్వంలో ఉన్నారు కొంతకాలం అలా జరిగింది ఒక జన్మ అయితే రెండో జన్మ అయితే ఏమంటే బోధిసత్వుడు బోధిసత్వుడి యొక్క భార్య మంజుశ్రీగా పుట్టారట మంజుశ్రీగా పుట్టి ఆమె మహాయానానికి సంబంధించి చాలా జ్ఞానాన్ని అందించారు.
(21:12) ఓ ఎస్ అక్కడండి తర్వాత ఇంకొక జన్మలో పద్మనా పద్మసంభవుడు అంటారు. ఓకే పద్మసంభవుడు ఆ అతని భార్యగా స్నేహితురాలుగా వచ్చి వజ్రయానాన్ని ఈమె బాగా బ్రాడ్ చేసి అందులో తంత్ర విద్య దానికి సంబంధించిన మొత్తం రాయడం జరిగింది. వావ్ మొత్తం ఎవరంటే సరస్వతి దేవి ఇచ్చిన జ్ఞానం ఇదంతా కదా సరస్వతీ దేవియే అవునండి తను చెప్పిన గ్రంథాలు లిమిటేషన్ చేయబడి వీళ్ళు చదవాలి వీళ్ళు చదవద్దు అని అన్నప్పుడు పరిమితమైనప్పుడు మళ్ళీ వారి జన్మ అంటే వారి ఆత్మ అంటే బుద్ధత్వంలో కూడా జన్మ తీసుకొని జ్ఞానం అందించారు అని వాళ్ళకి అంటే మీరు ఈ మతంలో కూడా వచ్చారా ఆ మతంలో ఉండి అంటే ఆమె ఏమన్నారంటే మతాల
(21:57) పరిమితులు మీకు మాకు కాదు మాకు అన్నీ ఒకటే అవి పాత్ర ఆ అందించడానికి ఒక అందించారు అంతే జ్ఞానము దీని ద్వారా ఇలాగ అందించబడింది అది మతమని కాదు గానీ పాత్ర ఆ విధంగా తీసుకున్నాం అవును అంటే వాళ్ళ ఉద్దేశంలో పాత్రలు మేడం అంతే కదా అంటే మనకి ఇక్కడున్న జీవులకి ఏ విధంగా ఈ జ్ఞానాన్ని అందించి దివ్యత్వం సైడ్ వాళ్ళని నడపాలి ఇప్పుడు గురువులు ఎవరవచ్చినా ఈ భూమి మీదకి ఇప్పుడు పత్రిసార అనే కాదు ఇంకా మొత్తం మనకి రమణ మహర్షి గాని రామకృష్ణ పరహంస గాని మనకి అనేకమంది వచ్చారు గురువులు వీళ్ళంతా మెయిన్ మనకి మనకి వాళ్ళ ఉద్దేశం ఏందంటే ఇక్కడున్న వాళ్ళ దివ్యత్వం సైడ్ మనని
(22:33) తీసుకెళ్ళడమే వాళ్ళ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అది ఎప్పుడు కాలమాన పరిస్థితిలో ఎక్కడ ఏ విధంగా చెప్తే అర్థమవుతుదో ఆ విధంగా వచ్చారు అప్పుడు పాలిభాష అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక భాష కాబట్టి అందులో తీసుకొని ఇలా అందించారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అవునండి వావ్ మేడం ఎందుకంటే ఆ పరిస్థితులు అప్పుడు మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు విపరీతంగా అయిపోయినాయి ఆ కాలంలో కూడాను ఆ టైంలో విష్ణుమూర్తే బుద్ధుడిగా జన్మ తీసుకొని వచ్చారు అంటారు ఇది అసలు పాయింట్ అంతకు ముందు జన్మలో ఆయన ఫోర్ చక్రాస్ యాక్టివేట్ అయినాయి కానీ ఈ జన్మలో ఆయన బుద్ధుడిగా జన్మించి మనకి చూపించడం
(23:08) జరిగింది బుద్ధుడిగా జన్మించి మళ్ళీ అందరు దివ్యత్వం సైడ్ అందరిని తీసుకు వెళ్ళడానికి వచ్చారు ఆయన ఎస్ ఎంతో మంది చూడండి ఎంతో మందికి ప్రేరణ ఎంతో మందికి దారి చూపించారు అంతే అంటే అప్పటిదాకా ఉన్నటువంటి మూఢ నమ్మకాలు పరిమితమైన నమ్మకాలను ఏవి టచ్ చేయకుండా అవునండి ఉన్నతంగా ఏది ఎదగడానికి ఏం కావాలో అదే డైరెక్ట్ పాయింట్ పాయింట్ చెప్పారు అవునండి నేను ఇలా చేస్తే అలా ఎదిగాను మీరు కూడా ఇలా చేయండి ఎదగండి ఎవరు మీకు అక్కర్లేదు అవును వావ్ అంటే చూడండి ఇక్కడ హిందూ రిలజియన్ దాంట్లో చెప్పిన మళ్ళీ ఇలాగ బౌద్ధ రిలిజియన్ అని వేరే ఏదైనా గన అక్కడ జరుగుతున్నది
(23:44) జ్ఞానం అందించి జ్ఞానం అందించడమే అండి పర్పస్ దివ్యత్వం వైపుకు తీసుకెళ్ళడం మానవ లోకానికి అంటే ఇక్కడ కూడా చూడండి విష్ణువే తను మరలా బుద్ధుడిగా జన్మ అనేది తీసుకోవడం జరిగింది అనేది కూడా ఇందులో లక్ష్మీదేవి చెప్పడం జరిగింది అదే విష్ణువే రాముడుగా కృష్ణుడిగా మళ్ళీ కలియుగము తర్వాత కాలంలో ఇప్పుడు కలియుగంలో కృష్ణుడిగా వచ్చారు.
(24:08) కానీ దాని తర్వాత కొంత కాలానికి ఇప్పుడు బుద్ధ భగవానుడిగా రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏమంటారంటే ఇవన్నీ కూడా అవసరం అట దివ్యత్వం సైడ్ పంపడం కోసం ఎందుకంటే ఎప్పుడైతే గనుక ఈ కలియుగం అయిపోయి మరలా ఆ సత్యయుగం రావడానికి ఏమంటే ఆ సైడ్ కి పంపేవాళ్ళు కావాలి. ఆ కాలమాన పరిస్థితిలో అవి దాటించడానికి ఒకరు వచ్చి దానికి చెప్పేసి అంటే జ్ఞానం అందించారు ఆయనే ఆ రూపంలో వచ్చారు ఈమె జ్ఞానాన్ని అందించారు సరస్వతీ దేవి గారు చూడండి సరస్వతి దేవి ఆ రూపంలో వచ్చి మంజుశ్రీ గాను మరల పద్మసాంబుడు ఆయనకి భార్యగాను వచ్చి మరలా జ్ఞానాన్ని అందించడం జరిగింది అంటే ఇవన్నీ కూడాను
(24:45) చాలా కాలం అయిపోయి ఉంటది వీళ్ళందరూ రాను రాను ఇప్పుడు బుద్ధుడు అంటే 2600 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ వచ్చేసరికి వె000 సంవత్సరాల క్రితము అలాగ ఉంటది బోధి బోధిసత్వం అంటేనంట పూర్తిగా ఏమంట ఎన్లైట్మెంట్ అయినవాళ్ళు కాదట బోధిసత్వం అంటే ఫోర్ చక్రాస్ యాక్టివేట్ అయిన వాళ్ళంట బోధిసత్వం అండి ఓకే ఆ ఇంకా మామూలుగా బుద్ధుడు అంటే బుద్ధత్వం బుద్ధి బుద్ధుడుఅయ్యారు అంటే గనుక సెవెన్ చక్రాస్ కూడా యాక్టివేట్ అయిన వాళ్ళంట అది వాళ్ళని బుద్ బుద్ధి బుద్ధత్వం పొందిన వాళ్ళని కూడా అంటా ఉంటారు రైట్ ఏడు చక్రాలను అంటే చక్రాతీత స్థితికి చేరుకున్న వాళ్లే బుద్ధుడు
(25:21) అవుంటే బుద్ధ పౌర్ణమి ఈ సందర్భంగా కూడా ఈ విషయం లక్ష్మీదేవి వారి ద్వారా మనకు మెసేజ్ అందింది. ఆ బుద్ధుడి గురించి అండి చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇందులోనే ఇంకా అంటే ఏదైనా గాన మొత్తానికి మనము ఈ ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మనకి ఏమేమి ఉపయోగపడతాయి అన్న దాంట్లో నుంచి ఇందులోనుంచి చెప్పుకుంటూ వచ్చారుఅన్నమాట అంటే మొత్తం మీద మనసుని దాటే అతీతమైన స్థితికి ఎదగడానికే అవును ఈ వీళ్ళు వారి యొక్క జన్మ పరంపర అలా కొనసాగించారు అవునండి మనకు అందించడం కోసమే అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏమంటారంటే కొంతమంది దేవతలు దేవుళ్ళు
(25:55) దేవతలు బోధిసత్వులు వీళ్ళు బుద్ధుడి కన్నా ఇంకా వికసించిన వాళ్ళు కాదని అంటారు కొంతమంది ఇది నిజమేనా అనేది కూడా ఇందులో ఆనందడు గారు అడిగారున్నమాట ఎస్ మేడం స్టార్టింగ్ ప్రశ్న ఇదే దేవుళ్ళు దేవతల కన్నా ఎక్కువ నా బుద్ధులు వారు అయితే ఇందులో ఏం చెప్తారంటే ఆ పైలాకంలో కొంతమంది ఉన్నత లోకాల్లో బోధిసత్తువులు అంటే మనం చెప్పుకున్నట్టు ఇంకా పూర్తిగా అవ్వలేదు కానీ వాళ్ళు దేవతలు దేవతలు ఉన్నారంటే ఉన్నారు కొంతమంది అప్పటి కాలంలో ఉన్నారట బుద్ధుడి కాలంలో ఉన్నారంట ఎన్లైట్మెంట్ ఇంకా పూర్తిగా అవ్వలేదు కానీ వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు
(26:28) అందించడానికి వాళ్ళు అక్కడే ఉండిపోయారు కొంతమంది ఉండి అప్పటి కాలంలో అందుకనే బుద్ధుడు ఉన్న కాలంలో ఏమన్నారంటే పూర్తిగా ఆ ఇంకా బుద్ధుడు కన్నా కూడా ఇంకా దివ్యత్వాన్ని దివ్యత్వాన్ని బుద్ధుడు మాదిరిగా పొందలేదు వాళ్ళు పొందని వాళ్ళు ఇంకా ఉన్నారఅనే పదం ఎందుకు వాడారు అంటే అందుకే వాడారు. బుద్ధుడంతా దివ్యత్వం పొందిన వాళ్ళు లేరు పొందలేదు దేవీ దేవతలు పొందలేదు పొందని వాళ్ళు ఉన్నారు దేవీ దేవతలోనే ఉన్నారు ఇంక బుద్ధత్వాన్ని బుద్ధుడు పొందినంత బుద్ధత్వాన్ని కూడా వాళ్ళు పొందలేదట దేవీ దేవతలు వాళ్ళు ఉన్నారంటే ఆ నిజమే ఉన్నారు ఆ కాలంలో అని లక్ష్మీదేవి చెప్పారు అప్పటి
(27:02) బుద్ధుడు ఉన్న కాలంలో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఆ లోకాల్లో అక్కడే ఆగిపోయారు మళ్ళీ భూమి మీదకి రాలేదు వాళ్ళు ఏమంటే మళ్ళీ వాళ్ళు రావాలంటే అక్కడుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయొచ్చు అలాగే విరుద్ధమైన ఒక పాత్ర తీసుకొని భూమి మీదకి వచ్చి కూడా వాళ్ళు ఉన్నత స్థితి వెళ్లొచ్చు ఏమంటే మొదట్లో మంచిదే దొరుకుతుదిఅని చెప్పాము కదా దాని తర్వాత ఏమందంటే విరుద్ధతమైన అనేకమైన జన్మలు తీసుకుని వాళ్ళు తర్వాత దివ్యత్వం వైపుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మనుషులైనా గాని అలాగా ఓకే ఆమె చెప్పడం జరుగుతుంది.
(27:40) వాళ్ళు ఎప్పుడైతే మనసును దాటిన స్థితి వాళ్ళది అలా ఉండిపోతారో అప్పుడు వాళ్ళకి మనసు అనేది కూడా ఉండదు అక్కడ ఆ టైం ఎవరైతే మరలా వాళ్ళని ఆ ఎవరైతే వాళ్ళని మళ్ళీ వచ్చి కదపడమో లేకపోతే ఆ స్థితి నుంచి బయటకి తీసుకొస్తారో మరలా అప్పుడు ఆ మనసు అనేది పని చేయడం అవుతుందో అప్పుడు సృష్టి ఇంకా సృష్టి అనేది చేస్తా ఉంటారంట చా డీపర్ స్టేట్ లోకి వెళ్లి అంటే మనసుని దాటిన స్థితిలోకి వెళ్లి బయటికి వచ్చిన తర్వాత రావడానికి ఎవరో ఒకరు బయటకి రప్పించేటట్లు పరిస్థితి వస్తది కదండీ ఆ వచ్చినప్పుడు సృష్టి అనేది జరుపుతా ఉంటారు అన్నమాట విశ్వం అంటే మనం ఈ విషయమే కాదు అనేక
(28:17) విశ్వాలు ఉన్నాయి అనేక విశ్వాలు సృష్టి చేస్తూ ఉన్నారు సృష్టి జరుపుతూ ఉన్నారు అంటే మరి మేము కూడా చేయొచ్చు అంటే మీరు కూడా ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మీరు కూడా చేయొచ్చు అని చెప్తున్నారు మనం కూడా అందరూ కూడా ఆ స్థితికి ఎదగొచ్చు అని చెప్తున్నారు లక్ష్మీ దేవి ఎస్ మేడం బుద్ధుడు ఉన్న కాలంలో బుద్ధుడు అంతా ఎదగని దేవీ దేవతలు కూడా ఉన్నారు అవునండి అనేది లక్ష్మీ దేవత లక్ష్మీదేవి చెప్తున్నారు ఆ కాలంలో ఉన్నారు కాబట్టి అంటే వాడు అలాగా ప్రస్తావించడం జరిగింది అని చెప్పేసి అలాగే ఇంకా ఏమంటే మనం చెప్పుకున్నాం కదా సరస్వతి దేవి బుద్ధుడి కాలంలో ఇలాగ
(28:49) మూడు జన్మలు జన్మలు తీసుకొని ఇలా రావడం జరిగింది ఎలా అయితే లక్ష్మీదేవి వీరంతా కూడా ఏమంటారంటే సరస్వతిదేవి ఇచ్చిన జ్ఞానం చాలా జ్ఞానాన్ని అందించారు ఆమె ఇవన్నీ కూడా మేము అనుకని వాళ్ళు భూమి మీదకి వచ్చి ఇచ్చిందే ఇదంతా కూడా జ్ఞానాన్ని అనేది కూడా ఆమె చెప్పడం జరిగింది. అలాగే శివుడు కూడా చాలా తక్కువ జన్మలు తీసుకున్నారంట శివుడు భూమి మీద శివుడు తీసుకున్నది చాలా తక్కువ జన్మలు అని చెప్పడం జరిగింది.
(29:12) విష్ణువు అలాగే శివుడు ఇలాగే లక్ష్మి వీరంతా పార్వతి వీరంతా కూడా భూమి మీదకి వచ్చి జన్మల జన్మలు తీసుకొని వారు జ్ఞానాన్ని అందించిన వాళ్ళే వాళ్ళంతా కూడాను ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎదగడానికి కోసమే వారంతా వారందరూ వచ్చి కూడాను ఈ భూమి మీద చాలా జ్ఞానాన్ని అందించారు. అయితే ఇంకా ఏమంటారంటే మనము సూర్యుని చూస్తాము సూర్యుని చూసి సూర్యుడి యొక్క కాంతి సూర్యుని దాంట్లో కూడా మనం ఏంటంటే ఎన్నో పరిమితులు పెట్టుకున్నాము నిజమైన జ్ఞానాన్ని మనం అందుకోలేకపోతున్నాం ఇంకా అలాగే నక్షత్రాలు నక్షత్రం మల దాని మీద కూడా మనకి అనేకమైన అపోహలు ఉన్నాయి
(29:48) అంటే ఇప్పుడు మనం చదువుతాము చదివినప్పుడు మనకి ఏమని చెప్తారు అందులో నక్షత్రాల గురించి దాన్ని మాత్రమే మనం మన బ్రెయిన్ లో పెట్టుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఇప్పుడు రాత్రిపూట మనం గనక అక్కడ ఆరు బయట కూర్చుని చూస్తూన్నాడు పైన నక్షత్రాలు కనిపిస్తాయి దాని నుంచి కూడా మన జ్ఞానాన్ని తీసుకోవచ్చుట కానీ ఆ జ్ఞానాన్ని దాన్ని మనం ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాం అంటే దానికన్నా ముందే మనం కొన్ని నిర్ణయాలు తీసేసుకొని మనం ఫిక్స్ చేసి పెట్టుకుంటాం ఇది ఇలాగే ఉంటది ఇది ఇలాగే అని ముందు నిర్ణయాలు అయిపోయినాయి అయిపోయినాయి కాబట్టి దానికి సంబంధించిన
(30:17) జ్ఞానం కూడా మనం తీసుకోలేకపోతున్నాం అన్నమాట వావ్ మేడం ఇది అల్టిమేట్ పాయింట్ మేడం మరి చిన్ననాటి రోజుల్లో ఎప్పుడు రాత్రంతా ఏంటది స్కై ని చూస్తూ పాడుకునేవాళ్ళం ఆ అండి కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎంతమంది రాత్రులు వచ్చి పైన మీద ఆకాశాన్ని చూసుకుంటూ వాడుకునే రోజులే లేవు అసలు ఇప్పుడు అలా అడిగితే మనం గనక ఇప్పుడు వెళ్లి కొంతమందిని గనక ఇంటర్వ్యూ చేస్తేయండి కనీసం 100 మందిని చేస్తే ఒక్కళ్ళు కూడా ఉంటారా ఉండరు ఇప్పుడు మేడం సిటీస్ లో ఇసి పెట్టండి విలేజీలో కూడా లోపల పడుకోవడం [గురకలు] అన్ని [గొంతు సవరించుకోవడం] టీవీలు సమయం అయిపోతుందని పనిచేసుకొని బయటకవచ్చి ఆకాశం
(30:53) ఇంకా చూసేవాడు కనబడతలేదండి ఇప్పుడు మా చిన్ననాటి రోజుల్లో మీరు కూడా అయి ఉంటారు చిన్నప్పుడు అండి మా పిల్లలకి నా గుర్తు మా పిల్లలకు కూడా మే నక్షత్రాలు చూపిస్తూనే భోజనం పెట్టేవాళ్ళం రాత్రిపూట తిప్పుతూ వాళ్ళకి పైన ఇంకా చూపిస్తూ పెట్టేవాళ్ళం అన్నాం. అందుకే అన్ని నక్షత్రాలు మొత్తం అన్ని దేశాల్లో తిరుగుతున్నారు మీ పిల్లలు ఆ [నవ్వు] ఓకే మేడం చెప్పండి ఆ అంటే దానినుంచి కూడా జ్ఞానాన్ని అందుకోవచ్చు ఇలాగని చెప్పడం జరిగింది.
(31:15) అంటే మనం ఫిక్స్డ్ నిర్ణయాలు లేకపోతే అవునండి అలా నక్షత్రాలని చూస్తూ కూడా జ్ఞానాన్ని తీసుకోవచ్చు. అంటే మొత్తం కూడా చూడండి ఇక్కడ ఎలా అయితే విశ్వం ఎలా అయితే ఉన్నదో అలాగే అనంతం మాట శూన్యం అనేది మనం ఇక్కడ ఏం చేస్తామంటే శూన్య స్థితిని బుద్ధ భగవానుడు యూస్ చేశారు అంటే ఆ శూన్య స్థితి అంటే అక్కడ ఏందంటే మొత్తము మనము అక్కడ ఏమీ లేదని కాదు అర్థం పరిపూర్ణంగా ఉండడమే అక్కడ శూన్య స్థితి అన్నీ ఉన్న స్థితి అవును అయితే గనుక ఏదైతే ఉన్నదో మనము మనం కూడా ఇప్పుడు దేవీ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ మూల చైతన్యం నుంచి వచ్చారు మనము కూడా ఆ మూల చైతన్యం నుంచి వచ్చాం మనం కూడా
(31:47) అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే అందరం కూడా వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఒక మూల చైతన్యం నుంచే మనందరం వచ్చాం అంటే దేవీ దేవతలు అన్నవాళ్ళు కూడా లక్ష్మీ దేవత అన్నవాళ్ళు కూడా మనమందరం కూడా అక్కడి నుంచి అందరం వచ్చింది అక్కడి నుండే ఒక మూల చైతన్యం నుంచి వచ్చామండి ఆమె అడుగుతారట మీరు మేము అందరం సమానం అంటే సమానమే లక్ష్మీదేవి చెప్తున్నారు అందరం సమానం అని సమానమే అండి సృష్టి మేము కూడా చేయొచ్చా అంటే ఎందుకు చేయకూడ సృష్టి మీరు కూడా చేయొచ్చు అలాగ ఆ అత్యున్నత స్థితికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే భూమి మీదకి వచ్చి ఇలాగ జన్మలు తీసుకొని ఏ
(32:20) విధంగా విధంగా అయితే వాళ్ళు వాళ్ళ చక్రాస్ని యక్టివేట్ చేసుకుంటూ ఎదిగారో అదే మాదిరిగా అందరూ చేయొచ్చు అందరూ ఎదగొచ్చు అందుకే కదా పత్రి సర్ కూడా అంటా ఉండేవాళ్ళు చూడండి వాళ్ళు మనం అంతా ఒకటే అని మాస్టర్ కృష్ణ ఇలా చెప్తా ఉంటారు ఆయన మాస్టర్ గణేష్ అని ఒక వ్యక్తి పరంగా చెప్తూ ఉండేవాళ్ళు నేను దేవుళ్ళ ఏంటి మనమేమో దేవుళ్ళు ఎంతో ఇదిగా మాట్లాడతాము సరే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకునే సింపుల్ మన సీనియర్స్ అన్నట్టు మాట్లాడేవా ఆ మన ఒక వ్యక్తులు పర్సన్ మాదిరిగా మాట్లాడేవాళ్ళు మాస్టర్ ఆ మాస్టర్ ఇలా గాని అంటే మనక కన్నా ముందు మాస్టరీ సంపాదించిన వాళ్ళు
(32:52) ఇప్పుడు వీరు చెప్పేది కూడా అదే కదా మేడం అవునండి మేము వచ్చి ఇలా ఎదిగాము మీరు కూడా ఆ స్థాయికి ఎదగొచ్చు అవును అది ఆ చెప్తుంది అది ఏమంటే ఆ ఎప్పుడైతే మనం ఇలాగ ఇక్కడ ఈ విధంగా అయితే దివ్య దివ్యత్వం సైడ్ వెళ్తూ ఉంటామో వాళ్ళు ఏ విధంగా ఉంటారో అక్కడ ఆ సూని స్థితి అనేది ఆ ఉన్నది ఆ మూల చైతన్యం అనేది ఇంకా విస్తారంగా అవుతుందట ఏ మూల చైతన్యం నుంచి అందరం వచ్చాం మనము ఆ మూల చైతన్యం అనేది ఇంకా విస్తారంగా వ్యాపిస్తూ పోతుందన్నమాట అనంతం ఇంకా ఆ అంటే ఇక్కడ చూడండి దివ్యత్తాన్ని ప్రాప్తి చెందిన వాళ్ళు కూడా ఇంకా చేస్తారా అంటే అనంతం అది ఇంక మనం ఏం
(33:25) చెప్పలేము దానికండి చిలువలు పలగలు పైన వర్క్ ఉంది అని అన్నారు కదా మనం ఎంత ఎదిగినా ఇంకా మన మన ఎదుగుదలే ఆ విశ్వ ఎదుగుదల అవును ఆ మనం వచ్చింది కూడా ఇంకా పోర్టల్ ఇంకా ఇంకా ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంది. అవునండి అలాగే ఇంకా ఏమంటే భూమి మీదకి ఇప్పుడు మనం శివుడు అలాగే విష్ణుమూర్తి వీళ్ళందరూ ఎలా అయితే గనక వచ్చారో పార్వతీదేవి కూడా రావడం జరిగింది అలాగే పార్వతీదేవి ఎనర్జీ కూడా వచ్చింది భూమి మీదకి వచ్చారట ఆమె ఏ విధంగా వచ్చి ఆమె కూడా జ్ఞానాన్ని ఇచ్చారట ఆమె ఏ విధంగా వచ్చి జ్ఞానాన్ని ఇచ్చారు అంటే గనుక ఆ ఏం చెప్తారంటే ఆమె ఒక పురుష బుద్ధుడు కింద ఒకానొక ఆమె
(34:04) పురుషుడిగా జన్మ తీసుకున్నారు. పార్వతీదేవి పార్వతీ దేవి ఒక కుటుంబంలో ఆమె జన్మించడం జరుగుతుంది జన్మించినప్పుడు వాళ్ళ తల్లి ఆ పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడే 10 ఏళ్ల వయసులోనే బౌద్ధ మఠాన్ని పంపడం జరిగింది. బౌద్ధ మఠాన్ని పంపించినప్పుడు ఆ అక్కడ పురుష బుద్ధుడు బుద్ధుడు బుద్ధుడి కింద ఉండి అక్కడ 30 సంవత్సరాల వయసులోనే ఆమె దివ్యత్వాన్ని ప్రాప్తి చెందారు.
(34:29) ఆ పార్వతీ దేవి ఎన్లైట్మెంట్ అయ్యారుట పార్వతీదేవి అవ్వడానికి ముందు తను వచ్చి సాధన చేసి అవును ఉన్నతగా వచ్చి ఆ ఉన్నత స్థాయికి ఎదిగి ఆ తర్వాత పార్వతీ దేవికి వచ్చారు లేదండి ఈ పార్వతీ దేవే ఆమె పుట్టారు అలాగా ఆ రూపంలో వచ్చారు పార్వతీ దేవే పిల్లవాడిగా పుట్టారు అమ్మాయిగా పుట్టలేదు అంటే ఎదిగిన సోల్స్ కూడా ఇంకా ఏం చేస్తారు అనడానికి ఆన్సర్ ఇది ఆ పిల్లవాడిగా పుట్టి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎలైట్మెంట్ అవ్వడం జరిగింది దివిజ్ఞాన ప్రాప్తి అంటాం కదా అది జరిగిందిన్నమాట అదే ఎన్లైట్మెంట్ దాన్ని అంటాము అంటే మొత్తం చక్రాస్ అన్ని యాక్టివేట్ అవ్వడం అలాగా
(35:05) జరిగి అప్పుడు ఆమె అక్కడ నుంచి ఈ ఆకాశిక రికార్డ్స్ ఇవన్నీ అంటున్నాం కదా ఇవన్నీ ఆ జ్ఞానాన్ని ఆమె శివుడి నుంచి తీసుకున్నారట ఆకాశిక రికార్డ్స్ ఆకాశక్ రికార్డ్స్ అంటే ఇక్కడ ఏమంటే మన యొక్క ఆత్మ గతంలో మనం ఏ జన్మలు తీసుకున్నాము మనం ఇప్పుడు మన ఆత్మ ఏ ప్రణాళిక తీసుకొని వచ్చింది భూమి మీదకి ఇవన్నీ ఆకాశ రికార్డ్స్ లో ఉంటాయి అంటే ఇది ఎవరు రాశరట ఇది అభౌతికంగా కూడా ఉంది ఇది పార్వతీ దేవి ఆ పార్వతీ దేవి రాశరని చెప్తారు.
(35:35) పార్వతీ దేవి శివుడి జ్ఞానం తీసుకొని రాశారు అయితే ఆమె ఎలా రాశారు అభౌతికంగా ఉన్న ఆకాశ రికార్డ్స్ తెలుసు అయితే లక్ష్మీదేవి అంటారు మీకు కూడా అందించాం కదా మేము ఆకాశ రికార్డ్స్ అంటారు. అంటే మాకేమో ఆకాశ రికార్డ్స్ అంది ఇచ్చారు అంటే మీరు అనేది ఏంటి నాడి జోస్యం గురించి చెప్తున్నారా అని అడిగారు ఆయన ఓకే నాడి అంటే గనుక మన ఒక పుట్టనవేలు ముద్ర తీసుకొని అంటే చూసారా విచిత్రం ఏమంటే ఏ ఒక్క వ్యక్తిది ఇంకొక వ్యక్తితో ఏలు ముద్ర అనేది కలవదు ఎస్ మేడం అది ఎవరైనా దేవుడు ఉన్నాడా అని అంటే ఆ రామదేవ్ గురుజీ ఆయన చెప్పారు ఒకసారి మనుషులకి ఏమంటే ఇది ఒక్క విషయం చాలు కదా
(36:09) మీకు దేవుడు ఉన్నాడు అనేదానికి మీరు చూడండి ఏ ఒక్కరు ఏలు ముద్ర ఇంకొకరు ఏలు ముద్రతో కలవదు ఆ విధంగా సృష్టి జరిగింది అంటేనే అర్థం అవ్వట్లేదు అక్కడ పరమాత్ముడు ఉన్నారు ఎవరు సృష్టించారు మరి ఇదంతా దాన్ని బట్టి అర్థం అయిపోతుంది కదా అంటారు అసలుకి చూడండి మరి ఎంత విచిత్రం మనకే అనిపిస్తది ఎంత విచిత్రమో ఏ ఒక్కరిది ఇంకొకరితో కలవదు ఎస్ మేడం ట్విన్స్ అయినా సరే ఆ కలవదు అయితే అదే చెప్తారన్నమాట ఏమని అంటే ఆమె 40 సంవత్సరాల పాటు ఆ శివుడి నుంచి జ్ఞానం తీసుకుని ఈ జ్ఞానాన్ని అందించడం జరిగిందంట మనకు ఏ విధంగా అందించారట అదే చెప్ప ఇదే ఈ జ్యోతిష్య
(36:43) ఆయన ఆనంద గారు అడుగుతున్నారు మాకు ఎలా అందిచ్చారు అని చెప్పినప్పుడు ఏమంటే నాడి జ్యోతిష్క మీరు అనేది అంటే అవును అని చెప్పారు. ఇది కూడా ఆ కాలంలో ఋషుల ద్వారా అందించారంట పార్వతి దేవి తన ఎనర్జీ ఆ ఇప్పుడు జన్మ తీసుకున్నారు కదా ఈ జన్మ తీసుకోకముందు కూడా కొంతమంది ఋషుల ద్వారా కొంత అందించారంట అలాగే ఇప్పుడు మరలా ఇలాగ జన్మ తీసుకుని 40 సంవత్సరాలు అందులోనే ఉండి ఎన్నో ఎన్నో తాడపత్ర గ్రంథాలు రాశరు అన్నమాట ఎంతో ఎంతో అందించారు జ్ఞానాన్ని ఈరోజు నిజంగా ఉన్నారు కానీ ఒరిజినల్ వాళ్ళు ఒరిజినల్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు మళ్ళీ డూప్లికేట్లు ఉన్నారు
(37:15) అన్నిట్లో అందరూ ఉన్నారు అంటే అప్పుడు ఈ చెయ్యి పట్టుకొని మొత్తం చెప్పేవాళ్ళు కదా మేడం ఆ అండి ఒక సినిమా కూడా వచ్చింది దీని మీద ఈ నాడి జ్యోతిష్యంలో ఏమంటే ఆ చెప్తారు అన్నమాట ఈ విధంగా అంటే రియల్ వాళ్ళు ఉన్నారు కొంచెం ఇప్పుడు నేను అంటున్నాను ఈ విషయం అప్పటినుంచి పరంపరగా ఒరిజినల్ గా ప్యూర్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు ఉన్నారండి ఇప్పుడు కూడా ఉన్నారు ఫేక్ గా ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పలేదు మనం నేను అనుకుంటాను వాళ్ళు చెప్పడం నాడి జ్యోతిషం గురించి చెప్పారు ఈయన ఎవరంటే మన ఆనంద గారు కూడా చెప్పారు ఆయన
(37:43) కూడా వెళ్ళారట మీకు మేము ఆకాశిక రికార్డ్స్ గురించి భూమి మీదకి అందించాము అన్నారు సో ఆనంద కరణేష్ గారు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆ విషయం ఇందులో చెప్తున్నారు అంటే చూడండి ఆకాశక్ రికార్డ్స్ అనేవి మనకు తెలిసినవి ఏమంటే మనము శరీరం వదిలినప్పుడు ఆకాశ్ రికార్డ్స్ చూసుకుంటాం పైనకి వెళ్లి చూసుకు మనం ఇప్పటిదాకా చేసినవి ఏంటి చేయబోయినవి ఏంటి గతంలో మనం ఏం చేసామో ఆకాశ్ రికార్డులో మనకు కనబడతాయి అన్నీ కూడాను అది భూమి మీద ఉండి కూడాను ధ్యానంలో వెళ్లి చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆకాష్ రికార్డ్స్ అంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా వాళ్ళు చూసుకున్న వాళ్ళు
(38:14) ఉన్నారు. అయితే అలాగే ఈ భూమి మీద ఉన్న మన కోసం కూడా కొన్ని ఆకాశ రికార్డ్స్ అందించాం మేము అని చెప్పారన్నమాట అవి ఏమంటే నాడి జ్యోతిష్కము సంబంధించిన ఆకాశ రికార్డ్స్ అనేవి ఆ ఉన్నాయి మనకు ఉంటది వశిష్ట నాడి జ్యోతిష్కం ఇలా రకరకాలు ఉన్నాయి అంటే ఋషుల ద్వారా కూడా అందించారు కొంత ఋషి పరంపర నుండి వచ్చినయి అయితే ఒరిజినల్ గా అది కూడా ఈమె అందించారట అలాగే పార్వతీ దేవి ఆ పార్వతీ దేవి ఎనర్జీతోనే అందించారు అవన్నీ కూడా వాళ్ళలో ఛానలింగ్ ద్వారా కొన్ని అందించారు.
(38:40) కొన్ని ఆమె భూమి మీదకి వచ్చి కొన్ని అందించారు మొత్తం మీద చాలా అందించారు. అంటే కాలం వేరుగా ఉంటది కదండీ ఆ కాలంలో కొంత జరిగిపోయి కాలం ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడో మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ భూమి మీదకి వస్తారు వీళ్ళు అంటే అంత స్పష్టంగా ఈ బుక్ లో వాళ్ళు చెప్పి ఉండకపోవచ్చు కానీ దాని భావార్థం అదే మరలా వచ్చి భూమి మీదకి మరలా ఆ జ్ఞానాన్ని అందించారు.
(38:58) ఎందుకంటే చూడండి మనకి గతంలో రాముడిగా వచ్చారు కృష్ణుడిగా వచ్చారు మళ్ళీ మనకి ఎప్పుడు అవసరమైనప్పుడు బుద్ధ భగవానుడిగా వచ్చి మరలా మనకు కొంత జ్ఞానాన్ని అందించడం అనేది జరిగింది కదా ఆ మాద్రిగానే ఇవి కూడాను అయితే దీంట్లో ఏమంటే మీరు ఏమన్నా మీరు అనుభవం పొందారు కదా అది కూడా మీరు చెప్పొచ్చు అంటారు లక్ష్మీదేవి ఆనంద గారు అన్నమాట ఆమె అంటారు ఏమని అంటే అందులో ఎన్నో మార్గాలు చూపించబడ్డాయి అన్నమాట అందులో ఒక రెండు మార్గాలు కాదు నాలుగు మార్గాల్లో ఫ్రీవిల్ ఉంది మనిషికి మీరు అందులో ఏ మార్గం రెండు మార్గాలైనా మీరు తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు అనేటట్టుగా
(39:28) చెప్పారు. అచ్చా అయితే ఇంకా ఏం చెప్పారంటే మీ అనుభవం చెప్పమన్నప్పుడు ఆయన చెప్పారు నేను ఉండేది యుఎస్ లో ఉంటారు ఆయన ఒక ప్రొఫెసర్ గా జాబ్ చేస్తున్నారు. అయితే ఆయన పెరిగింది ముంబైలో అంట ముంబైలో పెరిగారు. అయితే ఇక్కడ ఏమైంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన నాడి జ్యోతిషకానికి వెళ్ళారట నాడి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటారంటే వాళ్ళకి అసలుకి నా గురించి తెలియదు.
(39:53) నేను పెరిగింది ముంబై ఉన్నది యుఎస్ లో కాబట్టి వాళ్ళ తెలిసే అవకాశమే లేదు ఒకవేళ అనుకోవడానికి కూడా నేను ఇలాగే నాడి జ్యోతిష్కాల ఆయనకి శివ ఏదో పేరు చెప్పారు ఆయన వెళ్ళినప్పుడు నేను అక్కడ ఏమైందంటే వాళ్ళు తన యొక్క ఏలు ముద్ర తీసుకొని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో కొన్ని విషయాలు అంటే కొన్ని ఉండే భౌతికమైన విషయాలు కొన్ని చెప్పారు ఇలాగ ఆధ్యాత్మ సంబంధించిన కొన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ మీరే అష్టలక్ష్ములుగా ఉండి మీ అష్టలక్ష్ములే నాకు ఏమంటే బ్లెస్సింగ్ ఇవ్వడం అంటారు కదా ఆశీర్వదిస్తారని చెప్పడం జరిగింది అందులో మీ యొక్క అనుగ్రహం నా మీద ఉంటుందని మీరు
(40:27) అనుగ్రహిస్తారని ఇలాగ చెప్పడం జరిగింది మీ బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం ఉంటుందని అలాగే విష్ణుమూర్తి శివుడు వారి యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుందని అలాగే నేను ఆ ఏంటంటే కొంత ఏజ్ తర్వాత ఆ ఆయన పర్యటిస్తారట అమ్మవారివి లక్ష్మీదేవి సరస్వతి వీందరి శక్తిపీఠాలు మొత్తం కూడాను పర్యటించి అవన్నీ దర్శిస్తారు అని కూడా అందులో ఉందట ఆల్రెడీ సో ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ఆశీర్వదింపబడుతుంది అనేది ఈ పుస్తకం రాయడానికి ముందే వారు తెలుసుకున్నారు ఇక్కడ కనెక్ట్ అయింది.
(40:59) ఆ ఆయన ఎప్పుడు పుట్టారు అక్టోబర్ 11 1963 ఏమో చెప్పారు అప్పుడు ఆయన జన్మ తీసుకుంది మొత్తము వాళ్ళ తల్లిదండ్రులు అన్నీ ఆ జ్యోతిష నాడి జ్యోతిష్కలు చెప్పారట మొత్తం ఎందుకంటే రియల్ గా వాళ్ళకి తెలియదు కదా నేను వెళ్ళాను వెళ్ళినప్పుడే నాది చెప్పడం జరిగింది అంటే ఆయన అనుభవం చెప్తున్నారు అన్నమాట అది ఆమె లక్ష్మీదేవి అన్నారు మీ అనుభవం చెప్పండి అని ఆయన చెప్పడం జరిగింది అన్నమాట ఆ ఏంటే అప్పుడు ఈ జ్యోతిష్కాన్ని ఇలాగ ఇలాగ ఇలాగా చాలా కొన్ని సంఘటనలు చెప్పారు అని చెప్పి అంటే ఇది దేనికి ఉపయోగపడతాయి అంటే గనుక అలా తెలుసుకోవడము అనేది మన యొక్క ఆత్మ యొక్క ఆత్మ యొక్క
(41:32) పరంపర అంటే ఆత్మ ఏమి మార్గాన్ని చూస్ చేసుకొని భూమి మీదకి వచ్చింది అని అంటే మనం అనొచ్చు ఇవన్నీ దేనికి అని మన యొక్క ఆత్మ మార్గంలో వెళ్ళడానికి దీన్ని ఉపయోగించుకోవడం అంతే గన ప్రాపంచికంగా కోరుకొని అవి జరుగుతాయా లేవా తెలుసుకోవడానికి కాదు అనేది కదా ఏమంటే మన ఆత్మ ఉన్నతికి ఆత్మ ఎంపిక చేసుకునే దారిని తెలుసుకోవడానికి అవునండి మళ్ళీ ఒక రెండు దారులు ఇస్తే ఏది ఎంపిక చేసుకోవాలో మళ్ళీ ఫ్రీ వీల్ మన ఉంటాయి అంతే అది కూడా ఉన్నదా ఆ సౌకర్యం అంటే నాలుగు రకాల మార్గాలు అందులో చూపించారట ఆ చూపించబడింది అని కూడా చెప్పారు అందులో రెండు మార్గాలు ఈయన ఎంచుకొని వెళ్తున్నారు
(42:05) అనేది కూడా అందులో అన్నారన్నమాట ఆ నాలుగు మార్గాలు ఉన్నప్పుడు ఇందులోకి నుంచి వెళ్ళాలఅనేది మళ్ళీ మన ఛాయిస్ ఉంటది అక్కడ వాళ్ళు అదే అంటారు ఆమె మీకు ఫ్రీ విల్ ఉంది మీకు స్వతంత్రం ఉంది మీ ఇష్టం ఏ మార్గంలో ఒకవేళ మనం ఏదైతే డిసైడ్ చేసుకని వచ్చామో భూమి మీదకి అదే వెళ్ళాలని కూడా లేదు కదా ఆ ఒక్కొకసారి వేరే దారిలో కూడా వెళ్తాం అయితే అదే చెప్తారు నువ్వు అధ్యాత్మతో సైడ్ ప్రయాణం చేస్తావని కూడా ఆమె చెప్పారట ఆయన ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు చెప్పారన్నమాట నువ్వు ఈ సైడ్ ప్రయాణం చేస్తే నీ జీవితం లాస్ట్ దాకా చివరిదాకా నువ్వు ఈ వేలోనే ఉంటావు అనేది కూడా అందులో
(42:36) వచ్చింది. నాడి జ్యోతిష అంటే అప్పుడు తన ఆత్మ మార్గం అర్థమైనట్టే కదా అవునండి వృత్తిరీత్య బోధకుడిగా ఉండొచ్చు లెక్చరర్ గా కానీ ఇ మీ ఆత్మ మార్గం ఇది అని చూపించడం జరిగింది అవునండి అబ్బా ఆకాశ రికార్డు అంటే పైనఏదో ఉంది పైనఉన్నది ఓకే మేడం కింద కూడా మనం తెలుసుకోవచ్చు అనేది అవును తమిళనాడులో వైదీశ్వరం అని ఉంది వైదీశ్వరాలయం అని అక్కడ ఉంటాయని కొంతమంది చెప్పారన్నమాట ఇలాగ ఇక్కడ కూడా ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి కానీ మనం ఏందంటే ఎవరైనా సరే మనది ఇది విన్నారు అనుకోండి ఈయనే వేసి మనం అక్కడికి వెళ్ళిపోదాం అనుకోండి దాంట్లో కాదు ఏమంటే చూసుకోవాలి వాళ్ళు కరెక్ట్ అయిందా
(43:09) కాదా అని చూసుకని వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీదేవి వారు చెప్పింది ఏంటంటే కింద కూడా ఉంది అని చెప్పారు అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం కూడా చెప్పారు దీనికన్నా ముందు మీరు ఎవ్వరి మీద డిపెండ్ కాకుండా అవును ధ్యాన సాధన చేసుకోండి మాలాగా మీరు ఎదగండి అని చెప్పారు అది పట్టుకోవాలి ఇది కాదు అవునండి ఇది జస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా వెళ్తుంది ఎస్ మేడం అని ఇలాగ చెప్పడం జరిగిందిన్నమాట ఈ ఆకాశ రికార్డ్స్ ఇవన్నిటి గురించి కూడా వండర్ఫుల్ సో ఆకాశిక్ రికార్డ్స్ అనేది పార్వతీ దేవి రచించారు శివురి వారి జ్ఞానం తీసుకొని అనేది ఒక అల్టిమేట్ పాయింట్ ఇది
(43:43) అలాగే ఇంకా ఇంకా ఆమె ఇంకొక జన్మలో తారగా కూడా వచ్చారట భూమి మీదకి తార మనకి ఏంటంటే బౌద్ధుడు మ్యూజిక్ పెడితే కూడా వస్తది చూడండి తార వాళ్ళు ఆరాధిస్తారు ఆమె తారాని ఆమె ఆ ఒక ఎనర్జీ ఆ శక్తి ఆమె రావడం జరిగింది అదే రెడ్ తార వైట్ తార ఎల్లో తార మంత్ర తారా మంత్రస తారా మంత్ర తారా చాంటింగ్స్ తారాదేవి అండి తారాదేవి కూడా అంటారు బుద్ధిజం తారాదేవి ఆ తారాదేవిగా కూడా ఎవరు పుట్టారు అంటే గనుక పార్వతీ దేవి జన్మ తీసుకొని వచ్చారు భూమి మీదకి తారాదేవిగా శక్తి ఎనర్జీ అది ఒక మ్యూజిక్ రూపంలో వస్తది అవును ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ రిలీజియస్ అవన్నీ బ్యాలెన్స్ చేయడం కోసమే స్త్రీ
(44:20) ఎనర్జీ కూడా రావడం జరిగింది భూమి మీదకి ఈ విధంగా వచ్చి ఆ జ్ఞానాన్ని అర్చడం జరిగింది అంటే చూడండి బౌద్ధ మతంలో డెప్త్ అన్నమాట ఇదంతా కూడా ఇన్ని రకాలుగా ఉంది అని బౌద్ధ మతాన్న మహాయానం వజ్రయానం ఇలాగ రకరకాలు వచ్చినాయి కదా అవన్నీ దాని వెనకాల ఏముందనేది మనక ఇన్ని అర్థం అవుతున్నాయి అలాగే ఇంకా ఈయన అంటారున్నమాట అయితే ఇప్పుడు జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు కదా ఈయన ఆనంద గారు ఇంకొక మిజెడ్ అని ఉన్నారు ఆమె అయితే ఈయన అంటారుఅన్నమాట ఇక్కడున్న దేవీ దేవతలు దీనికి సంబంధించి మీరు అలాగే తూర్పు సైడ్ ఈయన అయితే పశ్చిమ సైడ్ ఉన్నవాళ్ళు జెడ్ అనే ఆవిడ ఆవిడ అక్కడ
(44:53) సంబంధించిన దేవీ దేవతల సంబంధించిన జ్ఞానాన్ని మీ ఇద్దరు కలిపి ఈ విధంగా దోను మిక్స్ అయ్యి ఇద్దరి జ్ఞానం భూమి మీదకి వెళ్తుంది ప్రపంచం అంతా అందించబడుతుంది అందించబడుతుంది మనకు మన ఇండియాకి అందించ చబడాలి అంటే మనం ఏ దేవీ దేవతలనఅయతే అనుకుంటున్నామో వారిని ఛానల్ చేసుకొని ఇది అందించారు అవునండి ఈ జెడ్ అనే మేడం గారు అక్కడ పశ్చిమ దేశాల్లో ఉండే దేవీ దేవతల గురించి అక్కడ దేవీ దేవతలు ఎవరో వారి జ్ఞానం వెళ్తుంది అంటే ఇదే జ్ఞానం అంతటికి వెళ్తుంది అనేది అర్థం అవుతుంది అవునండి సో మొత్తం అంతా ఒక్కటే అవును మళ్ళీ ఇక్కడ కూడా లక్ష్మీదేవి చెప్పింది
(45:26) ఒక ఒకటే అండి జ్ఞానం అనేది ఏమంటే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా అందించబడింది మనకి ఎందుకంటే ఆ దివ్యత్వం సైడ్ మనం కూడా వెళ్ళాలి ఆ శూన్య స్థితిని మనం కూడా అనుభూతి చెందాలి. ఆ శూన్యాన్ని అనేది అదే కదా అంటారు దేనైనా సరే ఆత్మనైనా శూన్యాన్నైనా అనుభూతి చెందగలుగుతాం. అది ఎగజక్ట్లీ వచ్చి మన ఎదురుగా ఉంటుందని కాదు దాన్ని ఫీల్ అవ్వగలుగుతాం భావించగలుగుతాం మనం ఆ దివ్యత్వాన్ని ఫీల్ అవ్వగలుగుతాము.
(45:48) వండర్ఫుల్ మేడం లక్ష్మీదేవి వారు చాలా అల్టిమేట్ విషయాలు అందించారు. అవును సో ఇంకా ఫైనల్ గా ఏం చెప్తారు మేడం ఆ ఫైనల్ గా ఏమంటే మనం చెప్పడానికి ఏమంటే మనం కూడా లిమిటేషన్స్ కొన్ని మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు మనము ఆ ఇలాగ మనమే సృష్టించుకొని అందులోనే ఉండిపోకుండా ఆ ఉన్నదాన్ని మనం ఇంకా మంచిగా చూడగలగాలి మనం ఎప్పుడైతే గనక ఈ అడ్డంకెల్ని మనకున్న ఈ మూఢనమ్మకాల్ని వీటిని మనం తొలగించుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనకి క్లారిటీగా ఇంకా ఆ జ్ఞానం అనేది వెళ్తుంది మన లోపలికి అంటే ఆ ప్రకంపనాల స్థాయి మనలో కూడా పెరిగితే మన చక్రాస్ యాక్టివేట్ అవుతాయి
(46:23) మనం ఇప్పుడు ఏ మూడో చక్రంలో ఉన్నామో నాలుగో చక్రంలో ఉన్నామో గతం నుంచి మనం చెప్పుకున్న దాన్ని బట్టి మనకు అర్థం అయిపోతుంది. దానినుంచి ఇంకా చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటే ఇంకా మనము ఉన్నతంగా ఎదగొచ్చు ఇంకొక విషయం కూడా చెప్పారు కుండల్నిలో ఏమంటే ఆ కొంతమంది ఏంటంటే చక్రాసు యాక్టివేట్ అయిపోతుంటాయి వాళ్ళు ఆ స్థితికి వెళ్లకుండానే అంటే గనుక మన కింద చక్రాస్ మొత్తం కాకుండానే పై చక్రాస్ని యాక్టివేట్ చేయడం కూడా జరుగుతా ఉంటది కొన్ని ఆ దివ్యత్వం సైడు అంటే ఆ జ్ఞానం ఉంది కదా ఈ జ్ఞానాన్ని అంతటిని మనం అందించుకోకుండా కుండల్ని ఒకటే యాక్టివేట్
(46:53) చేస్తే కూడా ప్రమాదం అవుతుందట జ్ఞానంతో కూడుకున్న కుండలిని రైజింగే ఉపయోగం ఉపయోగం అన్నట్టు నిజం మేడం ధ్యానం చేసినప్పుడు డైరెక్ట్ ఈ చక్రా నుంచి వెళ్తున్నాం. అవునండి కింది చక్రాలు క్లియర్ లేనప్పుడే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని చెప్తుంటారు. అవును అందుకే గురువులు గురువులు ఎదురుగాను గురువుల సహాయంతోనే కొన్ని కొన్ని మనం యాక్టివేట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అన్ని చూడాలి ఏమంటే కొన్ని విషయాలు ఏమవుతుందంటే చక్రాస్ కొన్ని యాక్టివేట్ అవుతున్నాయి బాగానే కానీ వాళ్ళు ఆ స్థితిలో ఉండరున్నమాట మొత్తం యాక్టివేట్ చేసేయాలని చూస్తారు అవి
(47:22) కొన్ని ప్రమాదం కూడా అవుతాయి. రైట్ జ్ఞానంతో మాత్రమే ధ్యాన శక్తితో జ్ఞానంతో మాత్రమే కుండలిని రైజ్ అయినప్పుడు చక్రాలు చక్రాలు అన్నిటిని క్లియర్ చేసుకోగలుగుతా పత్రి గారు ఏమంటారంటే మీరు ధ్యానం చేస్తూ వెళ్ళండి ధ్యానం చేస్తూ వెళ్ళండి వాట నాచురల్ గా అది యాక్టివేట్ అవుతుంది ఎస్ మేడం చేయొద్దు అనే చెప్తారండి యక్టివేట్ చేస్త చక్ర ధ్యానం అనేది లేదు అంటే చాలా మంది దాంట్లో ఓం అంటే డిఫరెంట్ డిఫరెంట్ బీజ మంత్రాలతో అఫర్మేషన్ తో డిఫరెంట్ డిఫరెంట్ చెప్తారు కానీ పత్రి సార్ అందిచ్చింది అదే నాచురల్ గా శ్వాస మీద ద్యాసతో ధ్యానంలో ఉండండి అది
(47:59) ఓల్డ్ ఏజ్ టర్మ్ అన్నారు. ఆ ఎస్ మేడం ధ్యానం అనాపానసాతి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అవును శక్తితో ఆత్మజ్ఞానంతో యాక్టివేట్ అయితామ అని అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఒకటే అండి ధ్యానం చేసి ధ్యానం ద్వారానే మనం ఉన్నత స్థితికి ఎదగాలిఅనేది అర్థం అవుతుంది. ఇప్పుడు లక్ష్మీదేవి వారు కూడా చెప్పిన సాధన ధ్యానం సాధన అది ధ్యానమే చెప్పారు ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకు బుద్ధ భగవానుడు అందించింది అదే కదా మరి ఇక్కడ మనం ఏమంటే ఈ దేవీ దేవతలు మనం ఎప్పుడైతే ఇవన్నీ పెట్టుకుని ఉంటున్నామో ఇప్పుడు అంతటితో అవ్వదు కదా వాళ్ళకి మనం వాళ్ళు చెప్తారు మాకు ఇలా చేయండి అలా చేయండి అని వచ్చి
(48:29) చెప్పారని మనం అన్ని చేసుకుంటూ అంటే అసలుది వదిలేసి వీటిలోకి వెళ్ళిపోతున్నాం మనం ఇక్కడ ధ్యానం చేసే సమయం ఉండదు ఇవన్నీ ఉండవు అక్కడ ఏంటంటే భౌతికంగా చేసే పనులు అన్నమాట అవన్నీ కూడా అయితే ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు ప్రార్థనలు విన్నా దేవుడికి సంబంధించిన మంత్రాలు విన్నా అక్కడ ఏమంటే కొంత జరుగుతుంది మనకి ఏదంటే మనసు కరుగుతుందంట మనసు కరగడం అంటే కొంచెం మనసు స్థితి నుంచి కొంచెం పక్కకు తప్పుకుంటాము అంతే జరుగుతుంది మనకు ఉపయోగం జరగదా ఉపయోగం లేదా అంతా వీళ్ళంతా కూడాను ఏమి తెలియకుండానే చేస్తున్నారా అంటే అని అడిగేవాళ్ళు ఉంటారు ఇప్పుడు విన్న వాళ్ళలో
(49:01) అంటే జరగదా అని కాదు కొంత ఉంటుంది మనసు కొంచెం పక్కకు తప్పుకుంటుంది కొంచెం ప్రశాంతత వస్తుంది అన్ని బాగా ఉంటాయి కానీ ఉత్తమ స్థితికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రము కంపల్సరీ మనం చెప్పిన ఇది బుద్ధి ఈ ధ్యానం ఆనాపాన సతి ధ్యానంలో వెళ్ళాలి. వెళ్తే గనుక ఉన్నత స్థితికి మంచిగా వెళ్ళగలుగుతాం లేదు అంటే మంచి జరగదామాకంటే ఉంటుంది కొంత శాంతన ఉంటుంది అవి లేకుండా ఉండవద్దు అది మెట్లు హైయెస్ట్ మెట్టుకి వెళ్ళడానికి ఇది అని చెప్తున్నారు మీరు ఏమంటే మూడో చక్రం యాక్టివేట్ అవ్వచ్చు నాలుగో చక్రం యాక్టివేట్ అవ్వచ్చు మాకు ఇలా అలా అని అనుకుంటారు అంతే గానీ మొత్తం
(49:32) చక్రాస్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఉన్న మార్గం ఏకైక మార్గం ధ్యానమే అనేది మనకి దీన్ని బట్టి అర్థమైిందండి. వండర్ఫుల్ మీ మెసేజ్ ఇప్పుడు చెప్పిన లక్ష్మీదేవి గారు చెప్పిన దాన్ని బట్టి ఇదే మెసేజ్ అండి రైట్ ధ్యాన సాధన చేస్తూ నాచురల్ గా చక్రాలను యక్టివేట్ చేసుకోవడం కుండలిని జ్ఞానం లేకుండా ప్రయత్నాలు చేయొద్దుఅని వండర్ఫుల్ కుండలిని ధ్యానం అంటే కుండలిని యాక్టివేట్ చేసే దాంట్లో కూడా ఆమె చెప్పారు జాగ్రత్త అనేది అంటే గురువుల సాన్నిధ్యంలో మనం చేయాలి అనేది కూడా చెప్పారు అలాగే ఇంకా నవ్వు గురించి కూడా చెప్పారు ఆమె ఓహో చిరునవ్వు ఇప్పుడు మనము ఏదైతే చిరునవ్వు
(50:06) నవ్వుతాం కదా నాచురల్గా మన లోపల నుంచి వచ్చే ఈ నవ్వు ఇది కూడా ఏమంటే అందులో ఒక భాగము ఆధ్యాత్మికతలో భాగమే అది కూడా నవ్వు అండి ఇప్పుడు కొంతమంది గురువులు చూడండి చిన్నదానికి కూడా అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎలా నవ్వుతారు వాళ్ళు అసలు వాళ్ళకి అక్కడ కారణం ఏమ ఉండదు ఒక చీమ ఇలా వెళ్తుందని చూసి నవ్వుతారు ఆ ఇలాగ ప్రతిదానికి వాళ్ళకి ఏమంట చిన్న పిల్లలు ఆ చిన్న విషయాన్ని పెద్దగా చెప్పి మనటం పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు ఏంటి నవ్వుతున్నాం అంటే ఇద దీంట్లో కూడా ఏముంది ఇంత నవ్వుతున్నారు అనుకొని వెళ్ళిపోతారు వాళ్ళు కానీ రియల్ గా ఏమంటే మనం ఎప్పుడైతే
(50:35) నవ్వుతూ ఉంటామో అలాగా అప్పుడు మన లోపల అనేది ఆ ప్రకంపనలు అనేది పైకి వెళ్తూ ఉంటాయి మటమాట ఆ ప్రకంపనల స్థాయి పెరుగుతూ ఉంటదిన్నమాట ఇది అల్టిమేట్ మెసేజ్ మేడం ఈరోజు ఆ నవ్వు యొక్క ఇంపార్టెన్స్ లక్ష్మీదేవి చెప్పడం ధ్యాన సాధనతోనే ఇవన్నీ సాధ్యమని ఆయన అంటారు ఒకవేళ అలా నవ్వితే వేరేవాళ్ళు అపార్థం కూడా చేసుకుంటారు కదా ఒక్కోసారి వేరేవాళ్ళ అలా అంటే ఆమె అంటారన్నమాట వేరేవాళ్ళు అపార్థం చేసుకుంటే సందర్భం దాన్ని చూసి మనం నవ్వుతాము అంతేగాని సందర్భంగా కాదు కదా కాదు కదా అది చూస చూసుకొని నవ్వుతాం కదా నవ్వు అనేది అంటే ఆడపిల్లలు చూడండి కొంతమంది నవ్వితే నవ్వకూడదు నవ్వితే
(51:12) ఆడపిల్లలు నవ్వకూడదు ఇలా చాలా ఏంటి ఇవన్నీ అపోహలే మనిషి ఏంటో హృదయపూర్వకంగా నవ్వాలి యాంత్రికంగా నవ్వు హృదయపూర్వకంగా నవ్వు చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్లాస్టిక్ నవ్వులు కాకుండా హృదయపూర్వకంగా నవ్వాలి అవునండి సూపర్ మేడం మీ మెసేజ్ కూడా అల్టిమేట్ గా ఉంది థాంక్యూ సో మచ్ మేడం థాంక్యూ అండి థాంక్యూ సో ఇది మిత్రులారా విన్నాం కదా 1000 సీట్స్ ఆఫ్ జాయ్ లక్ష్మీదేవి గారు అందించిన ఒక అద్భుతమైన విషయం మనం బుద్ధ పౌర్ణమి సందర్భంగా కూడా బుద్ధుని గురించి కూడా చెప్పారు.
(51:42) విష్ణుమూర్తే రాముడిగా కృష్ణుడిగా వచ్చి మళ్ళీ బుద్ధుడుగా వచ్చి మనకు ధ్యాన సాధనను ఆధ్యాత్మిక ఉన్నతికి దేవీ దేవతల యొక్క టాపిక్ లేకుండా ఉన్నతంగా ఎదగడానికి ఏం కావాలో ఆ మార్గం చూపించడానికి వచ్చారు అని అదే టైంలో పార్వతీదేవి కూడా ఎన్నో బౌద్ధ మతంలో కూడా ఎన్నో జన్మలు తీసుకొని అన్ని యానాల గురించి జ్ఞానం అందించారు. సో ఓవరాల్ గా మన యొక్క ఇప్పుడు ఏమైతే చేస్తున్నామో అవన్నీ మెట్లు మాత్రమే అనేది ఇక్కడ తెలుసుకున్నాం.
(52:19) వాటన్నిటిని దాటండి మీరు మాలాగా ఎదగొచ్చు భూమిమీదకి వచ్చి మన చక్రాలను దాటుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళాము అనేదే లక్ష్మీదేవి గారు చెప్పారు. సో ఓవరాల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మిత్రులారా మనం ఉన్నతంగా ఎదగాలి ఆధ్యాత్మిక ఉన్నతి అనేది ధ్యాన సాధనతో చక్రాతీత ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పారు చక్రాలు మనం ఆ సడన్ గా యాక్టివేట్ అవుతాయి కింద క్లియర్ లేకుండా అలా కాకుండా నాచురల్ గా జ్ఞానంతో కూడుకున్న చక్రాలను చక్రాతీత స్థితికి ఎదగడం ఆనాపానసతి ధ్యానంతోనే ఎదగడం అనేది తెలుసుకున్నాం మనం ఎన్ని రకాల జన్మలు తీసుకొని మనకు అందించారో ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్
(53:04) కూడా చెప్పారు ఆనంద కరణేష్ వారు ఇటువైపు దేవీ దేవతల పేర్లు తీసుకొని ఈ జ్ఞానం వారి ద్వారా అందిస్తే జెడ్ అనే మేడం గారు అటువైపు అటుసైడ్ ఉన్న దేవీ దేవతల యొక్క జ్ఞానాన్ని అటువైపు అందిస్తున్నారు అంటే ఈ జ్ఞానం అంతా టోటల్ గా విశ్వమంతా ప్రవాహం జరుగుతుంది అండ్ తారాదేవి కూడా మనకు ఎన్నో బౌద్ధ మతంలో ఇప్పుడు రెడ్ తార వైట్ తార మంత్రాస్ చాంటింగ్స్ అని ఉన్నాయి మరి ఈ చాంటింగ్స్ ఇవన్నీ మనల్ని దాటించావా అంటే కొంతవరకు మనకు మనసిక రిలాక్సేషన్ ఉంటది ఉన్నతంగా ఎదగడానికి ధ్యానము ఆత్మజ్ఞానమే అనేది తెలుసుకున్నాం తర్వాత నవ్వుతో ఉండడం చిరునవ్వు
(53:49) ఏ కారణం లేకుండా నవ్వుతూ ఉంటారు పిచ్చివాళ్ళు అనుకుంటాం యాక్చువల్లీ పిచ్చివాళ్ళు చిన్న పిల్లలే నవ్వుతూ ఉంటారు మిగతావాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నామో చూడండి సీరియస్ గా ఉండొద్దు చిరునవ్వుతో ఉండాలి అండ్ స్త్రీలు నవ్వొద్దు పురుషులే నవ్వాలి ఇలా ఏం కాదండి నవ్వు అనేది కూడా మన ఉన్నత స్థితిలోకి ఆ వైబ్రేషన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం.
(54:13) సో ఇది మేడం గారి ద్వారా మనం అందుకున్న విషయాలు ఇవన్నీ ఆచరిస్తూ ధ్యాన సాధన చేస్తూ బుద్ధుడు అవ్వడం అంటే ఏడు చక్రాల చక్రాతీత స్థితికి ఎదగడం చక్రాలన్నీ దాటి సహస్రార దల కమలంలో ఉండడమే బుద్ధుడు అనేది కూడా తెలుసుకున్నాం. ఆ బుద్ధ పౌర్ణమి వరకు ఇవన్నీ సాధన చేస్తూ అది సాధించాలని కోరుకుంటూ మనం పిఎంసి కి సపోర్ట్ చేద్దాం అంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ అందరికీ షేర్ చేద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవ్ థాంక్యూ వన్ అండ్ ఆల్ [బెల్][సంగీతం]

No comments:

Post a Comment