Wednesday, July 1, 2026

The Secret of Kriya Yoga: Himalayan Yogi Gnananandha Giri Maharaj With Ravi Sastry @sreeniravitv

The Secret of Kriya Yoga: Himalayan Yogi Gnananandha Giri Maharaj With Ravi Sastry @sreeniravitv

Author Name:Sree Niravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreeniravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8-IbK9_WgAk



Transcript:
(00:21) ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు ఒక అద్భుతమైన హిమాలయ పరంపరకు సంబంధించినటువంటి ఒక యోగి అలాగే వారు యోగ మార్గంలో అనేక నిష్నాతమైనటువంటి వారు వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలని సమాజానికి అందించారు ఎన్నో సేవా మార్గాల ద్వారా సమాజంలో ఎంతో మందికి హితం చేస్తున్నారు వారి యొక్క సాధనాపరమైనటువంటి జ్ఞానాన్ని దీక్షల్ని ఎంతోమందికి అందిస్తూ చాలా మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి మహాయోగి వారు ఎవరో కాదు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ వారు మన
(01:08) స్టూడియోకి రావటం మన అదృష్టం కాబట్టి వారితో ఇప్పుడు మనం సజ్జన సాంగత్యం చేయడం అనేది మన అదృష్టంగా భావిస్తూ నమస్కారం స్వామీజీ నమస్కారం అండి స్వామీజీ యోగము అంటే ఏమిటి యోగము అంటే నాట్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ నాట్ ఏ మెంటల్ ఎక్సర్సైజ్ యోగం అంటే అంటే జీవాత్మని పరమాత్మలో కలపడమే యోగం యోగం అంటే కలయక యోగ సాధన చేసేవాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి యోగ సాధనలో పరిపక్వత అయిన వాడికి ఉండే లక్షణాలు ఏంటి సాధకుడికి లక్షణాలు అలాగే యోగి లక్షణాలు రెండు లక్షణాలు యోగా నేర్చుకోవాలన్న వాళ్ళకి మనం కొత్తగా చెప్పేది ఏమి లేదండి పతంజలి మహర్షి చెప్పారు ఆల్రెడీ యమనియమాలు
(01:52) అనేది ఉంటే యోగం సిద్ధిస్తుంది మనం రోగి ఉన్నారనుకోండి పత్యము ఉంటే రోగం తొందర నయం అయితే పత్యం లేకుండా కూడా మెడిసిన్ వాడొచ్చు కానీ లేట్ గా ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది అనుకోండి తీపి నేను ఉప్పు కారాలు ఎక్కువ తీసుకుంటా అంటే షుగర్ తొందరగా తగ్గదు అదే మీరు మన పులుపు చేదు ఎక్కువ తీసుకొని కరెక్ట్ గా పత్యం ఉండి కరెక్ట్ గా మెడిసిన్ వాడుతూ దానికి కావలసిన క్రమశిక్షణ కలిగి ఉంటే తొందరగా మనం ఇది అయితాం.
(02:16) ఇప్పుడు మనం కాశీ నడిచి వెళ్తున్నాం అనుకో పూర్వకాలం పాదయాత్ర నడిచి వెళ్ళాలన్నప్పుడు రోజుక ఒక 40 కిలోమీటర్లు నడుస్తున్నాము 50 నడిచిన అనుకో త్వరగా వెళ్తాం నెమ్మదిగా నడిస్తే అంటే మనిషిలో ఒక తపన ఒక ఆతృత ఒక జిజ్ఞాస ఒక నేను ఈ జన్మలనే తరించాలని ఒక తపన ఆ ఒక ఇది ఉండాలి తీవ్ర సంవేగాత ఆసన్నః అని పతంజలి మహర్షి చెప్తారు కాబట్టి కనుక అంత యొక్క తీవ్రత ఉండాలన్నమాట ఎంత తీవ్రత ఉంటే అంత మనకు ఎక్కువ యోగం అంత తొందరగా సిద్ధిస్తుంది ఆ తపన లేకుండా మనం యశా శ్రద్ధ వైశా సిద్ధి గనుక తప్పకుండా ఆ తపన ఉండాలి అలాగే యమనియమాలు అనేది తప్పనిసరి పాటిస్తే రిజల్ట్ అనేది చాలా స్పీడ్ గా
(02:54) ఉంటుంది ఫలితం అసలు ఈ యోగి ఎలా ఉంటాడు యోగి లక్షణాలు ఏంటి యోగి అనేది భగవద్గీతలో చెప్పారు మన ప్రాక్టికల్ గా కూడా అన్నిట్లల్లో అంటే అంటే ఏంటంటే కూర్మో అంగాని సర్వశః ఇప్పుడు తాబేలు ఏముంటుంది నీళ్లలో ఉంటుంది బయట ఉంటుంది. అలాగే తనకు అవయవాలకు అవసరం లేకపోతే లోనికి లాక్కొని ఉంటుంది. అట్లా కనుక యోగి ఎక్కడైనా ఉండగలుగుతాడు ఎండా బాన చలి అలాగే సమాజంలో ఉండగలుగుతాడు అడవిలో ఉండగలుగుతాడు సింహం అడవిలో ఉంటుంది సమాజంలోకి రాలేదు చేప నీళ్లలో ఉంటుంది అది వడ్డున ఉండలేదు కానీ యోగి అంతట ఉంటాడు.
(03:37) సమాజంలో ఉంటాడు అడవిలో ఏకాంతంలో ఉండగలుగుతాడు అందరిలో కలిసి సమాజంలో ప్రవచనాలు చెప్తూ ఉండగలుగుతాడు అవధూతగా ఉండగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు ఏదైనా ఉంటాడు ఇంకోటి అవయవాలని కంట్రోల్ పెట్టుకుంటాడు తాబేలు ఏ విధంగా ఇప్పుడు వాటికి అవయవాలకు అవసరం లేనప్పుడు లోనికి లాక్కొని ఉంటుంది అప్పుడు క్రూర జంతువులు గాని కుక్కలు నక్కలు గాని దాన్నిఏమి మనని దాన్నఏమి డామేజ్ చేయలేవు దాన్ని తిప్ప మీద రాయేసిన ఏమి ఇది కాదు కనుక ఆ రకంగా తాబేలు వలే యోగి శరీరం అంతట సహకరిస్తుంది అంతట ఉండగలుగు తాడు అలాగే అతను అన్ని అతని శరీరం అన్ని తట్టుకుంటుంది అంతట ఉండగలుగుతారు.
(04:11) అయితే యోగ సాధన చేసేవాళ్ళు యోగి గాని యోగ సాధన చేసేవాళ్ళకు కానీ ఎటువంటి ఆహార నియమాలు ఉంటే మంచిది ఎట్లాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది అయితే ఇక్కడ శాఖహారము చాలా ఉత్తమ ఆహారం అండి ఎలా అంటే ఈ యొక్క ఆహారంలో శాఖహారం ఉండాలి మితాహారం ఉండాలి శుద్ధాహారం ఉండాలి న్యాయార్జిత ఆహారం ఉండాలి నాలుగు రకాలు అయితే ఈ యొక్క మరి సాధకుడి తను స్వయంగా సంపాదించుకున్న ఆహారము ఎక్కువ పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మరి ఒకరి మనం వేరే వాళ్ళ భోజనం తిన్నప్పుడు సగం వాళ్ళకు పుణ్యం వెళ్తుంది.
(04:51) అయితే ఆ రకంగా మనకు ఈ యొక్క నాలుగు రకాల ఆహారాలు శాకాహారం చాలా మంచిది శాఖహారమే అని ఎక్కువ తీసుకోకూడదు అంటే ఎక్కువ తింటే శరీరం నిలవదు అది శరీరానికి హాని ప్రమాదం తక్కువ తింటే శరీరంలో మన పనులు మనం చేసుకోలేం. అలాగ తినకపోతే దేహం నిలవదు మితాహారంగా ఉండాలి. ఆ మితాహారాన్ని కూడా పొట్టని నాలుగు భాగాలు చేస్తే సగభాగం ఆహారం తీసుకోవాలి పావు భాగం నీరు తీసుకోవాలి పావు భాగం శ్వాస కోసం ఖాళీగా వదిలిపెట్టాలి.
(05:19) అయితే ఇక్కడ చాలా మంది ఏమన్నా అంటే ఆకుకూరలు చాలా మంచిది పూర్వీకులు ఆకుకూరలు బాగా తీసుకునేవారు కాబట్టి ఏ జబ్బు లేదు ఇప్పుడు ఈ యొక్క ఆవులు గేదెలు ఎద్దులు ఇవి ఉన్నాయండి వాటికి ఏమన్నా మోషన్స్ ప్రాబ్లం ఉందా ఎంత ఫ్రీ మోషన్ ఉంటుంది ఎందుకు గడ్డి బాలినప్పుడు పేడ ఫ్రీగా మోషన్ ఉంటుంది. అలా ఆకుకూరలు కేగులకి పట్టుకోదు క్లీన్ చేసేస్తుంది పొట్టని క్లీన్ చేస్తుంది ఐరన్ చక్కగా మనకు ఐరన్ పెంచుతుంది శరీరానికి రక్తము శుద్ధి చేస్తుంది.
(05:54) ఇప్పుడు రక్తం శుద్ధి లేకపోతే క్యాన్సర్ రోగానికి కారణం మలబద్ధకమే అన్ని రోగాలకు కారణం అంటారు మొదలు క్యాన్సర్ కు ప్రభావం చూస్తుంది తర్వాత ఈ యొక్క మనకు లివర్ ఇది అవుతుంది లివర్ ప్రాబ్లం వస్తున్నాయి రకరకాలుగా కంటి చూపు ప్రాబ్లం వస్తుంది రకరకాల ఇది వస్తుంది కనుక ఆకుకూరలు చాలా మంచిది పప్పుల్లో కూడా బెబ్బరిపప్పు కందిపప్పు ఉలవపప్పు మినప్పప్పు రకరకాల పప్పులు ఉంటాయి 10 రకాల పప్పులు 20 30 రకాల ఆకుకూరలు ఉంటాయి ఆకుకూరలు ఇవి ఎక్కువ తీసుకోవాలి సాధకులు అలాగే ఇంకొకటి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి అలాగే ఇంకొకటి మనకు ప్రతి కూరలో అల్లము జీలకర్ర తర్వాత కొత్తిమీర
(06:30) ధనియాల పొడి తప్పకుండా వేసుకోవాలి త్వరగా జీర్ణము శక్తి పెంస్తుంది తొందర డైజేషన్ అవుతుంది అయితే ఇక్కడ మనకు ఈ యొక్క చాలా మట్టుక ఏందంటే మనము ఈ యొక్క శాఖహారము శుద్ధాహారము సాధకుడికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే స్వామి ఆహారము నుంచి ప్రాణశక్తి వస్తుంది అంటారు. ఆహారం నుంచి ఎట్లా ప్రాణశక్తి వచ్చి అది మన శరీరంలోకి వెళ్తుంది.
(06:57) అయితే ఇప్పుడు ప్రతి ఆహారంలో కూడా తప్పకుండా అన్ని ఉంటాయి. ఏవి మన ఇప్పుడు భూమి నుంచే పండుతుంది ఏ ఆహారమైనా భూమి నుంచి వస్తుంది కాబట్టి భూమి నుంచి ఔషధులు ఆ యొక్క యొక్క పంచభూతాల యొక్క దానికి సంబంధించిన అన్ని ఒక ఆహారం తీసుకునేటప్పుడు అన్ని విటమిన్లు ఉండేటట్టు చూసుకోవాలి మనం అన్ని విటమిన్లు ఉండేటట్టు చూసుకోవాలి అందుకనే మనము ఒక్కొక్కసారి కలెగూరలు వండాలని మనం ఒకొక పండుగల్లో ప్రత్యేకంగా పెడతారు.
(07:27) ఆకుకూరలు గాని కూరగాయలని గాని కలెగూరలు వండుతారు మనకు అలా ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు ఉగాది పచ్చడి రోజు కూడా షెడ్యరుషులని మనం ఉగాది పచ్చల్లో మనం తయారు చేస్తాం ఎందుకంటే షెడ్రషులు శరీరానికి అవసరం అలాగే ఇంలో కూడా మనకు ఈ యొక్క మనం తీసుకునే ఆహారంలో కూడా ఆక్సిజన్ ఉంది. మనం తీసుకునే ఆహారంలో నీరు ఉంది అగ్ని ఉంది అన్ని ఉన్నాయి పంచభూతాలు కూడా ఉన్నాయి.
(07:50) అలాగే ఈ తీసుకునే ఆహారంలో ఇప్పుడు మనము ఆహారం తీసుకుంటే దేహాన్ని పోషిస్తుంది. అంటే ఇప్పుడు దేహానికి ఆహారమే అన్నం కానీ ఇక్కడ ప్రాణం అనేది ఒకటి ఉంది. మనమేం ప్రాణం ఏమనుకుంటాం అంటే ప్రాణం పోయింది అంటాం. చాలామంది ప్రాణాన్ని ఆక్సిజన్ తో పోలుస్తారు. ఒక చనిపోయిన శివం ఉంటే దానికి ఫుల్గా ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి నింపితే బ్రతుకుతుందా? ప్రాణం వేరు ప్రాణ వాయువు వేరు చాలామంది ప్రాణ వాయువుని ప్రాణం అని అనుకుంటారు కాకపోతే ఆ ప్రాణం అనేది జీవుడు ఆ జీవుడికి ఆహారం ఏందంటే శ్వాస ఈ యొక్క దీంట్లో ప్రాణశక్తి ఆక్సిజన్ మనం తీసుకునేది ఏదైతే ఉంటుందో ఈ దేహానికి మనకు
(08:30) దేహం నిలుసుకు ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రాణానికి ఆహారం శ్వాస తీసుకోకపోతే బ్రతకరు అంటే యోగులు సమాధి స్థితిలో ఉన్నది వేరు ఒక సామాన్యులు తప్పకుండా శ్వాస తీసుకోవాలి ఈ యొక్క ఆత్మకు శ్వాసే ఆహారం అయితే ఈ శ్వాస వల్ల తీసుకోవడం వల్ల మనలో ప్రాణశక్తి వృద్ధి అనేది ఎలా జరుగుతుంది ఆ శ్వాసని పీల్చుకోవడం వల్ల ఏమి ప్రక్రియ శరీరంలో జరుగుతుంది మామూలు వ్యక్తికి శ్వాసకి ఒక యోగి శ్వాసకి ఉన్న వ్యత్యాసం ఏమి అంటే మామూలు వ్యక్తి ఎందుకంటే సూర్య నాడో చంద్ర నాడో నడుస్తుంది.
(09:02) ఎడమ చంద్రనాడి కుడి సూర్య నాడి కానీ యోగులకి సూక్ష్మ నాడి నడుస్తుంది. సాధారణమైన సాధన చేయని వాళ్ళకి ఏదో ఒక నాడి నడుస్తుంది. ఇంకా సరికాలంలో వాళ్ళకి ఏం చేస్తుందంటే ముక్కులు లాకై సరిగా శ్వాసక్రియ కూడా జరగదు తద్వారా వాళ్ళకి అనేకమైన జబ్బులు కూడా వస్తుంటాయి వాళ్ళకి ఎందుకంటే శ్వాస సరిగా నడవకపోతే అయితే ఇప్పుడు అందుకనే మనకు తులసి కొట్టు ఇంటి ముందల గుమ్మం ముందల ఎందుకు ఉంచుతారు అంటే ఆ గాలి ఇంట్లోకి వస్తుంది ఆ తులసి ఏందంటే వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఆక్సిజన్ని అందిస్తుంది.
(09:34) పూర్వకాలంలో వేప చెట్లు కూడా ఇంటి ముందల ఉండేది. వేప చెట్టు కూడా ఆక్సిజన్ బాగా అందిస్తుంది కనుక ఇంట్లో మన ఇంటి ముందల మొక్కల్ని చక్కగా పెంచుకోవాలి అలాగే ఇంకొకటి ఈ యొక్క నాడి శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు మనము బస్్రిక కపాలభాతి ఇటువంటి ప్రాణాయామాలతోటి కూడా సాధారణమైన మనిషి కూడా మనము నాడి శుద్ధి చేసుకోవచ్చు అంటే రెండు ముక్కు రంద్రాల్లో సమంగా శ్వాస నడిచేటట్టు చూసుకోవచ్చు స్వరయోగంలో కూడా మనం శ్వాసను మార్చుకునే పద్ధతి కూడా ఉంటుంది.
(10:01) అయితే సామాన్యమైన వ్యక్తి నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటే యోగి యోగి ఇంత తెలుసు నుంచు నిమిషానికి ఒకే శ్వాస 15 శ్వాసలు సగటు మనిషి తీసుకుంటే యోగి నిమిషానికి ఒకే శ్వాస తీసుకుంటాడు. తద్వారా ఎన్ని అవుతుంది మనకు నిమిషానికి ఒకటి అంటే 60 శ్వాసలు సాధారణమైన మనిషి నిమిషానికి 15 శ్వాసలు అంటే గంటకి మన 9 900 శ్వాసలు అవుతున్నాయి కానీ యోగి 60 శ్వాసలే తీసుకుంటాం దానివల్ల ఆయువు పెరుగుతుంది ఆయువు పెరుగుతుంది ఇప్పుడు ఆయువు ఎలా పెరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ తాబేలు అన్ని తాబేలు కాదు రాకాశి తాబేలు అని ఉంటుంది అది నిమిషానికి నాలుగు శ్వాసలు తీసుకుంటుంది 400 సంవత్సరాలు జీవిస్తుంది
(10:42) గద్ద నిమిషానికి ఆరుఏడు శ్వాసలు తీసుకుంటుంది అది సుమారుగా 100 సంవత్సరాలు జీవిస్తుంది పాము నిమిషానికి ఒక శ్వాస తీసుకుంటుంది అన్ని పాములు కాదు దేవతా పాములు నాగుపాములువెయ సంవత్సరాలు జీవిస్తుంది. ఇట్లా మన శ్వాసకు ఆయుస్సుకు సంబంధం ఉంది అయితే మరి యోగులు ఎట్లా ఆయుస్యుషస్సు పెంచుకుంటారు అంటే శ్వాస వల్లనే ఆయుషస్సు పెంచుకుంటారు.
(10:59) వాళ్ళు సమాధి స్థితిలో వాళ్ళకు శ్వాసనే నడవదు తద్వారా వాళ్ళ ఆయుస్సు పెరుగుతుంది. వాళ్ళు కొంతమంది ఆరు నెలలు కూడా సమాధి స్థితిలో ఉంటారు ఇప్పుడు గగనగిరి మహారాజు ఉండేది. ఆది ఆరు నెలలు ఐసు నీళ్లలో పోయి తపస్సు చేసేది ఆరు నెలలకు పైకి వచ్చేది. ది నాలెడ్జ్ ఆపకుండలి అని ఫారినర్స్ రాశారు వారి మీద ఒక పుస్తకం. అట్లా అటువంటి యోగులని నేను ఎందరినో చూసినాను ఇప్పుడు మనకు కనిపిస్తూ సత్యనారాయణ బాబా ఉంటారు ఆయన మన చాలా రోజుల నుంచి తపస్సు చేస్తున్నారు వాళ్ళ విశ్వాస చాలా నెమ్మది నడుస్తుంది.
(11:26) అట్లా చాలా మంది యోగులని మనము గమనించింది ఒకటి ఏంటిదంటే వాళ్ళు ఈ యొక్క కొంతమంది వందల మంది వందల సంవత్సరాలు ఉండే స్వామీజీలని నేను అడిగినాను సత్యనారాయణ బాబా తర్వాత ఇది మన వీరు ఇది సీతారాం బాబా తర్వాత మౌని బాబా సీతారాం బాబా ఎక్కడ ఉంటారంటే ఈ యొక్క ఇది యమునోత్రి వెళ్లే దగ్గర జానకి చెట్టి అంటారు మార్కండేయుడు తపస్సు చేసినప్పుడు వేడినీటి కుండం ఏర్పడ్డది అక్కడ ఆ గుండు కింద తపస్సు చేశారు వారిని నేను 30 ఏళ్ల కింద చూసినప్పుడు అట్లే ఉన్నారు ఇప్పుడు అట్లాగే ఉన్నారు ఒక పూజారిని అడిగిన పంతులు గారిని మా తాతగారు నన్ను వళలో ఎత్తుకొని వచ్చారు స్వామి అలాగే ఉన్నారు.
(12:03) మా నాన్నగారు ఎంబడి నేను వచ్చినాను మళలా నేను వృద్ధుని అయిపోయినా స్వామి అలాగే ఉన్నారు బాబా అలాగే ఉన్నారు అన్నారు. వారిని మనం నేను గతంలో కూడా కొంచెం మన ఛానల్లో పరిచయం కూడా చేయడం జరిగింది. అయితే అట్లా వారి పేరు మౌని బాబా అంటారు నిరాహరి వారు 130 సంవత్సరాల పైన ఉంటుంది వారికి అలాగే ఇలాంటి సేమ్ కూడా మనకు నర్మదా పరిక్రమంలో కూడా వారిని అడిగినప్పుడు కూడా ఆయన మౌనంలో ఉంటారు ఒకటే చెప్పారు ఈ కొన్ని సైగల రూపంలో చేస్తారు మనిషి ఆయుష్షు ఎట్లా పెంచుకోవచ్చు అని నేను అడిగినప్పుడు శ్వాసనే ఉంది రహస్యం అన్నాడు ఇంతే సింపుల్ ఇలా కిందికి పైకి
(12:41) అన్నాడు అంటే మరి నాభి నుంచి మనకు మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఇట్లా చూయించాడంటే శ్వాసే ఉంది రహస్యం అనేది తేలిపోయింది తర్వాత మనకు ఈ యొక్క సీయారాం బాబా అని మనకు నర్మదా పరిక్రమంలో ఉంటారు వారు వారిని కూడా మన ఛానల్లో చూయించడం జరిగింది అయితే వారు కూడా మౌనం ఉంటారు ఏం మాట్లాడరు నిరాహార యోగి కానీ కొంచెం సిద్ధ పురుషుడు వీళ్ళందరినీ వారు ఎప్పుడైనా రెండు మూడు మాటలు మాట్లాడతారు ఆ మాటల్లో కూడా నేను అడిగినప్పుడు ప్పుడు కూడా ఒక యోగి నిరాహారిగా ఉండడం కూడా ఈ యొక్క ఎవరైతే ప్రాణవాయువుని ఆధీనం పెట్టుకుంటారో వాళ్ళకు పంచ ప్రాణాలు పంచప్రాణాలు ఆధీనంలో
(13:21) వస్తాయి ముఖ్యమైనవి కనుక ఇన్ని నాడి వ్యవస్థ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు మనము ఆ రాత్రిపూట అంటే మనకు ఉదయము సూర్యుడు నుంచి సోలార్ ప్లాంట్ నుంచి ఈ యొక్క అది మనకు సౌరశక్తి సౌరశక్తిని తీసుకొని మనం బ్యాటరీలో స్టోర్ చేసుకున్నాం రాత్రి పూట సూర్యుడు లేడు మరి లైట్ ఎట్లా వస్తుంది బ్యాటరీ నుంచి మళ్ళీ మనకు లైట్ వెలుగుతుంది అలాగే ఈ యోగులు కూడా ఈ యొక్క లోపల ఉండే అవయవాలన్నీ క్లీన్గా ఉంటాయి వాళ్ళకి శుద్ధి అయి ఉంటాయి పరమ పవిత్రమై ఉంటది అంటే ప్రాణాయామ చేస్తే మనకు మనసు పవిత్రమవుతుంది జబ్బులు రావు అంటే ఇప్పుడు మనకు పాపము అంటే మన
(14:05) యొక్క పాపాలే మన రోగాలు శాస్త్రం చెప్పే ప్రకారం మరి ప్రాణాయామతోటి రోగాలు పోతున్నాయి అంటే పాపాలు పోతున్నట్టే కదా ఒప్పుకోదగిందే కదండ అందుకంటే ప్రాణాయామ తోటి పాపాలు పోతాయి మనసు సిద్ధి అవుతది ధ్యానం కుదురుతుంది పాపాలు పోయినప్పుడే ధ్యానం చక్కగా కుదురుతది కనుక వారు అలా ఆ దివ్యశక్తిని శ్వాస ద్వారా వాళ్ళు ఈ యొక్క దివ్య శక్తిని సంపాదించ ంచుకోవడం వల్ల నిరాహారిగా ఉండగలుగుతున్నాము ఆయుష్షు పెరుగుతుంది శ్వాస మేము తీసుకోం కాబట్టి ఆయుష్షు ఆటోమేటిక్ గా పెరుగుతుంది అన్నారు చట బాబా కూడా అలే చెప్పారు చాలా సిద్ధ పురుషుడు వారి తాన ఏ సామాగ్రి ఉండదు కానీ
(14:37) అన్ని ఆహారాలు రొట్టెలు అర్ధరాత్రి 12 గంటలకు పోయినా రొట్టెలు పెడతారు వారు చెటక్కు బాబా చెటక్కున్న పనులు చేస్తారు కాబట్టి చెక్కు బాబు వారు ఎక్కడ ఉంటారంటే హనుమాన్ చెట్టు అంటారు నర్మదా పరిక్రమ అనేది మనకు చాలా రెండు మూడు రాష్ట్రాల్ని కలుపుకొని ఉంటుంది కనుక ఆ పరిక్రమంలో చెక్ బాబా ఉంటారు చాలా మందిని నేను యోగులని అడిగేవారిని ఈవెన్ నేను మానకేశ్వర మాత తోటి కూడా నేను గంటన్నర ఇంటర్వ్యూ చేసినాను అమ్మగారితోటి పుస్తకంలో కూడా రాసినామ అవి అయితే చెప్పింది ఒకటే అమ్మ మీరు నిరాహారిగా ఎలా ఉండగలుగుతున్నారు అని కూడా నేను అడిగినాను అంటే నేను చాలా సాధన
(15:10) చేసిన నాయనా సాధన చేయంగా చేయంగా అలా నాకు ఒకటే కేచరి ముద్ర వచ్చేసింది నేను అమృతం తాగుతున్నాను దేవతలు తాగి అమృతం తాగుతున్నాను ఆహారంతో నాకేమి అవసరం నాన్న నాయనా అన్నది అంటే అట్లా అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కేచర్ ఇవన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు యోగ సాధన చేస్తారు ఆహారం తీసుకుంటున్నారు ఆహారం లేకుండా స్థితి వస్తుంది.
(15:36) ఇప్పుడు ఒక సామాన్యుడు సాధన చేస్తున్నప్పుడు ఆ సాధనలో ఇప్పుడు ఒక ప్రాణాయామం కావచ్చు ఒక ధ్యానం కావచ్చు వాళ్ళకి ఆ ప్రాణాయామం సిద్ధించింది అనేది ఎప్పుడు తెలుస్తుంది ఆ ప్రాణాయామం వల్ల వాళ్ళు ఎప్పుడు బెనిఫిట్ పొందుతారు ప్రాణాయామ ప్రారంభంలో కొంత నాడి శుద్ధి అయిన దానిక సరిగ్గా చేయడం రాదు ఎవరికీ కొంత స్టార్టింగ్ లో ఏ పనైనా పర్ఫెక్ట్ చేయలేము మనం బాగా ప్రాక్టీస్ చేయగా చేయగా చేయగా చేయగా ఏ పనైనా పర్ఫెక్ట్ అవుతుంది.
(16:05) మనం ఏం చేస్తామ అంటే ఏదైనా పని నేర్చుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాలు చేసి వదిలేస్తాం. ఓ స్విమ్మింగ్ అనుకో రోజు రెండు నిమిషాలు పడితే వస్తదా చెప్పండి. ఒక రోజు ఐదు గంటలు 10 గంటలు రోజు అందులోనే ఈదుతుంటే అనుకో వస్తూనే ఉంటది సైకిల్ కూడా ఊరికి అదే రోజంతా సాయంత్రం వరకు తొక్కుతుంటే అది పర్ఫెక్ట్ అయితది. రెండు నిమిషాలు తొక్కిన అనుకో సంవత్సరానికి కూడా పర్ఫెక్ట్ రాదు.
(16:24) రోజు రెండు నిమిషాల్లో చేశారు మనం ఏందంటే ఏ పని చేసినా మనం ఏం చేస్తున్నామ అంటే దాన్ని తీవ్ర సంవేగాత్ ఆసన్నః అంటారు. ఇప్పుడు సమాధి స్థితి ఎట్లా కలుగుతుంది అంటే తీవ్ర సందే కాదు తీవ్ర తపన ఇప్పుడు ఒక మిడత ఉంది అగ్నిలో పడితే ఏం కోరుకుంటుంది అది నేను వడ్డున ఎప్పుడు పడాలి ఓ చాప వడ్డున పడ్డది నేను ఎప్పుడు నీళ్ళల్లో నన్ను వేస్తారు అదే కోరుకుంటుంది మనకు కూడా ఒక తపన ఒక ఆర్తి ఒక ఇది రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వివేకానందుడు ఎంత తపించారు వాళ్ళ మన పుస్తకాలు చదివేటప్పుడు ఎంత తపన భగవంతుడు కోసం ఈ జన్మల్నే పొందాలనేది అలా తపస్సు చేసే కాలంలో నా జీవితంలో ఒక అర్థ గంట
(16:58) వేస్ట్ అయింది ఒక గంట వేస్ట్ అయింది అని ఏడిచిన రోజులు ఉంటాయి ఎందుకంటే సర్వము త్యాగం చేసి ఇక దేవుడే మాకు కావాలి మోక్షమే కావాలని తపన చేసిన కదా అవి నాకు గత రోజులు గుర్తుకొస్తుంది ఎందుకంటే ఆ తపన తోటి మనం కొన్ని సంవత్సరాలు చేసిన రిజల్ట్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది మరి రోజంతా చేయనికే సామాన్యుడికి ఎట్లా సాధ్యం అని మీరు అనొచ్చు ఉదయం గంట సాయంత్రం గంట కేటాయించుకోవాలి సాధనకి సెలువు దినాల్లో కాస్త ఎక్కువ పెంచుకోవాలి సమయం దొరికినప్పుడల్లా చేస్తుండాలి ఇక ఇటు శాస్త్రం చదవాలి గురువుల మాటలు వినాలి చక్కగా సాధన చేస్తుండాలి అలా నెమ్మదిగా
(17:30) పెంచుకుంటూ పెంచుకుంటే మొక్క ఎలా పెరుగుతుంది మరి ఒకటే రోజు మహా వృక్షం కాదు క్రమంగా క్రమంగా రోజు ఒక మొక్క మహా వృక్షం అయినట్టు చిన్న పిల్లవాడు ఇంత పిల్లవాడు పిండం మహా పెద్ద ఒక అంటే పెరిగి పెద్దవాడు అయినట్టుగా ఒకటి రెండు మూడు చదువుతూ ఒక పీజీ పిహెచ్డి 18 సంవత్సరాలకు పూర్తి చేసినట్టుగా అలా మన సాధన కూడా క్రమేపి పెరుగుతుండాలి.
(17:52) అలా పెంచినప్పుడు ఆటోమేటిక్ గా ఒక పరిపక్వత స్థితి వస్తుంది. ఏ విద్య అయినా ఒక 12 సంవత్సరాలు చేస్తే పరిపక్వత వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా సాధన అనేది కూడా ఒక 12 సంవత్సరాలు బాగా తీవ్రంగా చేస్తే ఒక పరిపక్వత స్థితి అనేది వస్తుంది. అయితే ఆ నాడి శుద్ధి కోసం ఏం చేయాలంటే మనము కొంచెం కపాల ఇది ఈ యొక్క బస్త్రిక గాని కపాలబాత్తి గాని ఇటువంటివి చేసి కొంచెం నాడి శుద్ధి చేసుకోవాలి చేసినప్పుడు మనం ఇలా పెట్టినప్పుడు రెండు ముక్కు రంద్రాల్లో ఎప్పుడైతే సంబంధ శ్వాస వస్తుందో కొంత మనకు నాడి శుద్ధి జరిగినట్టు ఇంకా అప్పుడు మనకు సుష్మణ
(18:21) నడుస్తది. కనుక అలాగే మనము తక్కువ బ్రీతింగ్లు తీసుకుంటున్నాం అనుకోండి మరి మీరు అడిగింది ఏంటంటే సాధనలో నేను కొంచెం మంచి స్థితిలో ఉన్నానని ఎట్లా తెలుసుకోవాలి అనే ప్రశ్న దీనికి అయితే మనకు రెండు ముక్కు రంద్రాల్లో శ్వాస సంబంధంగా నడుస్తుంది మనసు ప్రసన్నంగా ఉంటుంది ఎవరైనా ఆవేశపడ్డా మనకు కోపం రాదు మనసు ప్రసన్నంగా ఉంటుంది చాలా శాంత భావము గతంలో ఉండే మనకు తమోగుణ రజోగుణాలు క్షమిస్తాయి సత్వగుణము అలవడుతుంది చాలా శాంతంగా ఉంటుంది శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎండ అయినా తట్టుకుంటుంది వాన అయినా తట్టుకుంటుంది చలి అయినా తట్టుకుంటుంది ఒక మూడు గంటలైనా ఒకే ఆసనంలో
(18:56) కూర్చుంటే శరీరంక ఏ పరిశ్రమ లేకుండా చక్కగా కూర్చోగలుగుతారు ఆసన సిద్ధి కూడా వస్తుంది ఆటోమేటిక్ గా ఎందంటే ఒక శ్వాసన అనేది పట్టుకుంటే మనము శ్వాసనే శ్వాసనే అంటాము శ్వాస అనే రెండు అక్షరాలని తక్కువ అంచన వేయకూడదు ఆ శ్వాస అనే రెండు అక్షరాలతోటే ఒక యోగి ఆ శ్వాస ప్రక్రియ ద్వారానే నీళ్ల మీద ఉండి ధ్యానం చేయగలుగుతున్నాడు ఆ శ్వాస ప్రక్రియ ద్వారానే ఒక యోగి అగ్నిలో ఉండి ధ్యానం చేయగలుగుతున్నాడు ఆ శ్వాస ప్రక్రియ ద్వారానే ఒక యోగి నిరాహారిగా ఉంటున్నాడు ప్రహలాద్ జాని గారు చెప్పింది ఇదే మాట నాకు ఆ ఎందుకంటే వారిని ఒక ప్రోగ్రాంకు నేను ఆహ్వానించినాను కూడా అయితే ఈ అంత
(19:30) యోగులందరూ కూడా మనకు చెప్పేది ఒకటే ఈ శ్వాసతోటి ఒక యోగి గాలిలో ఉండి ధ్యానం చేస్తున్నాడు ఒక భూమిలో భూమిలో ఉండి ధ్యానం చేస్తున్నారు పంచభూత సంభన చేయగలుగుతున్నాడు నిరాహారిగా ఉండగలుగుతున్నాడు అష్ట సిద్ధులు పొందగలుగుతున్నాడు శ్వాసని సహస్రారంలో మూలాధారంలో శక్తి ఉండి సహస్రారంలో శివుడు ఉన్నాడు శివశక్తి ఐక్యం ఇదే ఇక చక్కగా వెళ్లి జీవుడు జీవుడు అనుకోండి ఆ జీవుడిని తీసుకొని శివునిలోన ఐక్యం చేస్తున్నాం ఆ శ్వాస ప్రక్రియ ద్వారానే అది సాధ్యమవుతుంది.
(19:57) ఇంక వేరే ప్రక్రియలు ఉండొచ్చు కానీ ఇది ఫ్లైట్ వే శ్వాస ప్రక్రియ అనేది ఫ్లైట్ వే కనుక ఈ శ్వాసలో బ్రహ్మాండం దాగి ఉంది ప్రాణం ఊపిరివాయ అంటారు. ఆ ప్రాణం కూడా ఊపిరి లాకనే ఆ సూక్ష్మంగా కనిపియకుండా ఉంటుంది. అట్లా కనక మనం శ్వాసలనే సమస్తం ఉంది శ్వాసను పట్టుకుంటే మనసు వశం అవుతుంది మనసు వశమైతే సర్వం వశమవుతుంది. ఇప్పుడు కొంతమంది బక్క చిక్కిన శరీరాలు గాలిస్తే కొట్టుకపోయే దేహాలు దుమ్ము కొట్టిన దేహాలతో ఋషులు ఉంటారు.
(20:28) మహా చక్రవర్తులు దాసులయ ఎందుకు ఉంటారు వాళ్ళకి ఇంద్రియాలు దాస్యం చేస్తాయి కాబట్టి ప్రపంచం అంతా వాళ్ళకి దాసులై ఉంటారు దాస్యం చేస్తారు కనుక ఎవరికైతే మనసు వశం అవుతుందో వారికి ప్రపంచంఅంతా దాసులు ఎవరైతే ఇంద్రియాలకు దాసులు వాళ్ళు ప్రపంచానికి అంత దాసులు ఎవరికి ఇంద్రియాలు దాస్యం చేస్తాయో వారికి ప్రపంచంఅంతా దాసులు అయిపోతారు. అందుక దానికి ఏం చేయాలి శ్వాసని పట్టుకోవాలి శ్వాస వశం అయితే సర్వం వశం అవుతుంది శ్వాసలో సర్వ లోకములు ఉన్నాయి అయితే ఈ శ్వాసలో సర్వలోకాలు ఉన్నాయి ప్రాణాయామం చేస్తున్నాం కానీ ఈ సాధన చేసే వ్యక్తికి సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఏ విధంగా
(21:00) ఉపయోగపడుతుంది తప్పకుండా ఉండాలి ఇప్పుడు అగ్నికి గాలి తోడైతే ఇంకా అద్భుతంగా మండుతుంది. మ్ అగ్ని తోడ అయితే ఎందుకు మనం ఆరిపోయినప్పుడు కూడా అగ్ని ఏం చేస్తాము ఊదుతాం ఒక పైపు పెట్టి ఊదుతాం లేదా అంటే ఇలాగ ఎందుకు గాలి అనేది అగ్నికి చాలా బలాన్ని ఇస్తది శక్తి ఇస్తది వాయువు అగ్నికి బలం అలాగే ఈ సజ్జన సాంగత్యం అనేది సాధకుడికి బలం రెట్టింపు ఇప్పుడు అగ్ని నాలుగింతలు కాదు 10 ఇంతలు రెట్టింపుగా అగ్ని ప్రజ్వలిస్తుంది గాలి వస్తే గాలి లేకపోతే కూడా ఆరిపోతుంది.
(21:32) కనుక అట్లా సాధకుడికి కూడా ఒక నూనె లాంటిది అనుకోండి సజ్జన సాంగత్యం దీపము వెలగడానికి కనుక సజ్జన సాంగత్యం చాలా ఉపయోగపడుతుంది అంటే నాలుగు కృపలు ఉండాలంటారు ఒకటి గురు కృప దైవ కృప అంటే గురు కృప దైవ కృప మనో కృప శాస్త్ర కృప ఈ నాలుగు కృపలు ఉంటేనే మనం తరిస్తాం అంటే గురు కృప చూపిన మనకు ఏం చేయాలి శాస్త్ర కృప ృప కూడా ఉండాలి శాస్త్రం అర్థం కావాలి చదివింది విన్నది అర్థం కావాలి అది విన్నది అర్థమైన మనం మనో కృప అంటే మనసు కూడా సహకరించాలి.
(22:08) మనసు అనేది ఏందంటే మనము ఇన్నీ వదిలిపెట్టి ఒక సన్మార్గంలో వెళ్ళినప్పుడు తిరగబడతది అది ఆ యొక్క దైవ మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రాపంచికంలోకి తీసుకెళ్తుంటది కానుక ఆ దాన్ని కూడా మనం చిన్న పిల్లవాడిని బుజ్జగించినట్టు ఉంటారు నయాన భయాన అంటే మొదలు బుజ్జగిస్తాం లేకపోతే దాన్ని ప్రాణాయామ తోటి మనం అంతర్ముఖమైన చేసుకుంటాం.
(22:28) అటయోగతోటి కొంతమంది బలవంతంగా కూడా దాన్ని ఇది చేసేస్తారు అంటే ప్రాణాయామ తోటి తాత్కాలికంగా అంతర్ముఖం అవుతుంది రోజు అలా చేస్తుంటే అభ్యాసం కిందికి అయిపోతుంది ఇప్పుడు ఎంత దొంగ పశువు అయినా దాన్ని గొలుసు పెట్టి కట్టేస్తే రోజు మ్యాప్ చేస్తుంటే అది అలవాటు కిందికి అయిపోయి తాడు విడిచిన పోదు అట్లా మనసు కూడా ఎంత ఇది ఉన్నా గాని అభ్యాసం తోటి అది సహజ సిద్ధంగా ఉంటుంది ఇంకోటి ఆనందం కోసమే కదా బయటికి వెళ్ళేది ఆనందం సహజంగా కొన్ని రోజులు కూర్చుంటే కూర్చున్న దగ్గరనే కుదుటుగా ఆనందం వస్తుంది.
(22:55) కనుక ఈ విధంగా మనకు ఈ యొక్క శ్వాస అంటే మెల్లగా అభ్యాసం తోటి మనకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొకటి మనకు అభ్యాసం అనేది వస్తుంటుంది. ఇప్పుడు పతంజలి వారు అష్టాంగ యోగాన్ని ప్రతిపాదించారు. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇలా మనకి మనకి అష్టాంగ యోగాన్ని ఈయన ప్రతిపాదించారు. అవును కొంతమంది డైరెక్ట్ గా ఏదో ఒక క్రియని అంటే కొంతమంది ధ్యానాన్ని పట్టుకుంటారు కొంతమంది యోగాన్నే పట్టుకుంటారు అష్టాంగ యోగముతో కూడిన ధ్యానము అష్టాంగ యోగముతో కూడిన యోగము ఎలా ఉంటుంది మామూలుగా ఓన్లీ యోగము చేస్తే ఎలా ఉంటుంది అష్టాంగ యోగంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అద్భుతమైన
(23:36) ప్రశ్న ఇప్పుడు ఎలా అంటే మహర్షులు ఇప్పుడు యోగోప అంటే పూర్వకాలం వంటి వేదాలు వేదముల శిరస్సులే ఉపనిషత్తులు ఉపనిషత్తులక వెళ్లి ఉపనిషత్తు కాలంలో యోగులు ఉండేవాళ్ళు మనకు పతంజలి మహర్షి మనకు ఉంటది యజ్ఞవలికుడు పతంజలి కంటే మొదటి యోగి యజ్ఞవల్క మహర్షి ఎందుకంటే వాళ్ళందరూ కూడా అందుకనే పతంజలి మహర్షి ఇది నాది అని చెప్పలే మహానుభావుడు శివుడు పార్వతీ మాతకి చెప్పాడు సమస్త యోగశాస్త్రాల సారాన్ని చెప్పారు ఇవన్నీ కూడా యోగులు కూడా ఉపనిషత్తులో చెప్పారు అదే యోగాన్ని అయితే అందుకని ఆది గురువు పరమశివుడు ఆది గురువు వారి నుంచే వచ్చింది సమస్త యోగ విద్యలు కనుక తర్వాత ఈ యొక్క
(24:18) యజ్ఞవాల్క్యాది మహా యోగులు కూడా వీళ్ళంతా ఉపనిషత్తుల్లో యోగశాస్త్రాన్ని గొప్పగా చెప్పారు. ఆ యోగ యోగోపనిషత్తుల సారాన్ని పతంజలి మహర్షి ఏం చేశారంటే ఒక సూత్ర నాలుగు నాలుగు పాదాలుగా దాన్ని సూత్రంగా చెప్పారు ఏదన్నా మనం మాట్లాడుకున్నప్పుడు కొద్దిగా సూత్ర ప్రాయంగా చెప్పండి అంటారు అంటే షార్ట్ కట్ లో చెప్పండి అంటారు వారిని ఆ షార్ట్ కట్ లో సూత్ర ప్రాయంగా మనకు అందించారు అది నాలుగు పాదాలు సమాధి పాదము సాధన పాదం విభూతి పాదం కైవల్య పాదం ఈ నాలుగు పాదాలు అందించి దాన్ని మళ్ళీ ఇది తీసి కొన్ని టెక్నిక్లు చెప్పారు పతంజలి మహర్షి కూడా ఈశ్వర ప్రినిధానద్వ అన్నారు
(24:53) క్రియా క్రియాయోగః అన్నారు క్రియాయోగం ద్వారా మనం సమాధి స్థితి ఎన్ని రకాలుగా పొందొచ్చు జపం తోటి పొందొచ్చు శరణాగతితో పొందొచ్చు క్రియాయోగంతో పొందొచ్చు ధ్యాన యోగంతో పొందొచ్చు అని చాలా టెక్నిక్లు ఇచ్చారు అంటే సమాధి గురించి గొప్పగా వర్ణించి ఆ సమాధి స్థితిని మీద ఆసక్తి కలిగించి దాన్ని ఎలా పొందాలంటే సాధన ఆ సాధన చేస్తే కొన్ని సిద్ధులు వస్తుంటాయి అవి కూడా పక్కకెత్తాలి అంటే మనకు ఎట్లా అంటే అవి భ్రమించి ముందుకు వెళ్ళలేము కానీ ఇప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకు చేతిలో కూడా నడుపుతారు డ్రైవింగ్ రాని వాళ్ళకి బండి ఇస్తే మీరు కొట్టారు అది సిద్దులు
(25:24) ఏందంటే కనకం కాంత కోసం వినియోగించచ్చు లేదంటే స్వార్థ ప్రయోజనాలకు వినియోగించు లేకపోతే ఇక్కడే ఆగిపోతుంది ఫిఫ్త్ క్లాస్ లోనే ఆగిపోవచ్చు విద్యార్థి పైగా పిహెచ్డి పీజీ పిహెచ్డి చదివేది ఉంది. కనుక తర్వాత అవి కూడా మనం కాదా అని వదిలి పెడితే కైవల్య స్థితి అందుకుంటాం. కైవల్య స్థితి అందుకున్న తర్వాత సిద్దులు చూపెట్టిన ప్రమాదం లేదు ఇప్పుడు శంకరాచార్యులు వీరబ్రహీంద్ర స్వామి ఇటువంటి మహానుభావుడు.
(25:45) అయితే ఇక్కడ పతంజలి మహర్షి అష్టాంగ యోగ సారాన్ని తీసి మనకు ఇప్పుడు మేము చెప్పే క్రియా యోగం అనేది తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణదానం అంటారండి. ఇక్కడ ఒకటి ఏంటిదంటే ఇందులో కడివెడు పెరుగు అష్టాంగ యోగం ఉపనిషత్తు సారము పతంజలి సూత్రాలు పతంజలి సూత్రాలు కడివెడు పెరుగులక వెళ్లి పిడికెడు వెన్న అంటే ఒక్కొక్క పాయింట్ చెప్పకుండా చాలా మంది ఏమంటే మీరు క్రియాయోగం అంటే ఆ మనకు ఏందంటే ప్రాణాయామో లేకపోతే కళ్ళు మూసుకొని చేసే ధ్యానమో లేకపోతే ఇంకేదనా ఆసనాలో కాదు ఇది ఇది అటయోగము రాజయోగము మంత్ర యోగము లయ యోగము ఈ నాలుగు యోగాలక వెళ్లి మెయిన్ పాయింట్స్
(26:19) తీసుకొచ్చి కడవడి పెరుగులక వెళ్లి పిడికడి వెన్న తీసినట్టు సారాన్ని మనకు అందించారు అంలే ఏందంటే తపస్ స్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగః మనం చాలా మంది ఏమనుకుంటారంటే క్రియా యోగానికి మూల పురుషుడు పతంజలి మహర్షి ఈ పూర్తి యోగానికి పరమశివుడు పరమశివుడు నుంచి ఉపనిషత్తు ఋషులు వారి నుంచి పతంజలి మహర్షి పతంజలి మహర్షి నుంచి ఈ సారాన్ని మనకు పతంజలి మహర్షి ముఖ్యంగా సామాన్య జన సామాన్యంలో జీవిస్తూ గృహస్థ జీవితంలో జీవిస్తూ కామన్ మనసులు కూడా ఇవి చేసుకొని ఈజీగా చేసుకునే పద్ధతిని మనకు అందించారు అంటే ఇంట్లో తపస్సు అంటే ధ్యానం స్వాధ్యాయం
(26:53) స్వాధ్యాయం అంటే వేదాంత విచారణ శ్రవణము మనం వినడము చదవడం అలాగే వేదాంత విచారణ సెల్ఫ్ ఎంక్వైరీ నేను ఎవరు కన్నునా చెవునా ముక్కునా అని మన వేదాంతంలో 24 తత్వాలని విచారణ చేస్తాం రమణ మహర్షి చేసినట్టుగా విచారణ వారు విచారణ ధ్యానం రామకృష్ణ పరమహంసి శరణాగతి ధ్యానం అమ్మవారికి తను సమర్పించుకొని ధ్యానంలో ఉన్నారు. రామకృష్ణ పరమహంస మనకు రమణ మహర్షుల వారు విచారణ ధ్యానం లాయర్ మహశ ఇంకొకటి ఎక్స్ట్రా చేసిండు ప్రాణాయామ విచారణ ధ్యానం అంటే రమణ మహర్షిలోన భక్తి అంటే రామకృష్ణ పరమహంసలోని శరణాగతి భక్తి ఈశ్వర ప్రణదానం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణదానం క్రియాయోగః
(27:31) అంటే రామకృష్ణ పరమహంస శరణాగతి రమణ మహర్షి విచారణ అలాగే ఈ యొక్క మన సదాశివ బ్రహ్మేంద్ర యోగులు ఇంకా గొప్ప గొప్ప యోగులు ప్రాణాయామ తోటి చేశారు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళంతా ఆ ప్రాణాయామ అంటే ధ్యానం ప్రాణాయామ ధ్యానం ఈ మూడు కలుస్తాయి ఇందులో కనుక మనం ఏందంటే ఇప్పుడు మనం ఎక్కడనా మనం పార్కులకి వెళ్ళామండి మంచి ఆసనాలు నేర్పుతున్నారు స్వామి మాకు ఎందుకో రిజల్ట్ ఇంకా జబ్బులు తగ్గట్లేదు అంటే వాళ్ళు ఆహార నియమం పాటిస్తలేరా అని తేలిపోతది అయ్యా మీరు ఆహారానికి శాఖహారం తీసుకుంటే మంచిది దాంట్లో అప్పుడప్పుడు అపక్వహారం ఇంకా మంచిది అమృతాహారం కనుక ఆహారంలో మీరు
(28:06) మార్పు చేసుకుంటే 100 శాతం ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతది అంటే గ్రౌండ్ లో వెళ్లి మనం యోగ యోగ అంటూ ఆసనాలే చేస్తుంటారు ఇంకా కొంత మనం ఏం చేస్తారంటే ధ్యానము ఏడవది అష్టాంగ యోగంలో ఏడవది ధ్యానం కదా ఆ ధ్యానముకి డైరెక్ట్ చేయక ఈ అంత ఎందుకు పరిశ్రమ అని డైరెక్ట్ ధ్యానంలో కూర్చుంటారు మంచిది చాలా సంతోషం ధ్యానము చాలా పరమ పవిత్రమైంది కానీ అది ఒకటి ఏంటిదంటే ఇప్పుడు ఒక కార్పెంటర్ ఉన్నారు ఒక డోర్ చేయాలంటే 10 పరికరాలు పట్టుకొని వస్తారు.
(28:31) ఒకటి ఇప్పుడు ఒకటి ఇక్కడ తీయాలంటే ఎన్ని పరికరాలు లైట్ ఇవి మనం ఈ వేడికి తట్టుకోలేక ఒక ఏదో ఫ్యాన్ ఇది ఉంటుంది లైటింగ్ కెమెరా ఇవన్నీ ఉంటాయి కదండీ కాలర్ మైక్ ఇట్లా అంటే ఉట్టిగా మనము కూర్చుంటే అయిపోదు ఇంటర్వ్యూ అలాగే ఇక్కడ కూడా ఒక వంట చేసేటప్పుడు కూడా కూరగాలి తీసుకొస్తే వంట కాదు అలా ఎన్ని ఎన్ని కావాలి ఒక పాత్ర కావాలి ఇది కావాలి అది కావాలి అన్ని రకాలు ఇది కావాలి గనుక మనకు ఒక వంట కావాలంటే ఇవన్నీ కూడా కావాలి కాబట్టి తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రధానము ఇవన్నీ మూడు కలుస్తాయి అయితే ఒక్కొక్క పార్ట్ చెప్పకుండా ఇవి అన్ని కలిపి చేస్తున్నాం ఇక్కడ ప్రాణాయామం ఉంటుంది
(29:06) ధ్యానం ఉంటుంది ఇలా జపం కూడా చేసుకోవచ్చు అవకాశం ఉంది జపం చేసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు అంటే ప్రాణాయామ జపము ధ్యానము విచారణ ధ్యానం ఈ నాలుగు కలుస్తాయి నాలుగు పాయింట్స్ కలుస్తాయి కనుక అందుకనే నేను చిన్నప్పుడు అనేక అటయోగిని నేను యాక్చువల్ గా ముందు చెప్పాలంటే మొదలు ధ్యానయోగినిది నాకేం తెలవనప్పుడు జపం చేసినాను తర్వాత ధ్యానం చేసేవాడిని తర్వాత అటయోగం నేర్చుకున్న విపరీత తంగా అన్ని శరీరం సాపట్టినట్టే చుట్టి తర్వాత ఏం చేసినంటే ఇది చూసిన తర్వాత అంటే ఓహో బాబాజీ పతంజలి మహర్షి అంటే ఉపనిషత్తు ఋషుల నుంచి మనకు పతంజలి మహర్షి పతంజలి శిష్యులు
(29:43) ఎవరు బాబాజీ మహారాజు చాలామంది మహతార్ బాబాజీ ఎవరి శిష్యుడు అంటే ఇది పతంజలి మహర్షిది క్రియాయోగం వారి శిష్యుడే బాబాజీ మహారాజు మహావతార్ బాబాజీ వారి శిష్యుడు లాహిరి మహాశ వారి నుంచి పరంపరగా వచ్చింది మనకి ఇప్పుడు యుక్తేశ్వరగిరి మహారాజు పరమహం యోగానంద గారు ఇట్లా సాగుతుంది అయితే కానీ పరమహంస యోగానంద గారు ఇప్పుడు న్యూ జనరేషన్ కి ఎక్కువ ఇంగ్లీష్లో క్లాసులు చెప్పడం ప్రపంచంఅంతా తిరిగి చెప్పడం విదేశాల్లో దాన్ని చెప్పడం వలన ఎక్కువ వెలుగులోకి వచ్చింది.
(30:09) లాయిరి మహాశే భారతదేశం స్వాతంత్ర సమరయోగులకి యోగం చెప్పారు మరి మరి బాబాజీ మహారాజు గృహస్తుడైన లాయరి మహాశయని ఎందుకు ఎంచుకున్నారు అంటే సంఘ సమాజంలో గృహస్తులు ఎక్కువ ఉంటారు సన్యాసులు చేసే విద్యాది ఋషులు చేసేది మేము గృహస్తులము మేమే చేస్తాం మేము అని అనుకుంటారు అంటే ఒక ఫ్యామిలీ జీవితంలో ఉంటూ పట్టణ జీవితం ఫ్యామిలీ జీవితం గృహస్థ జీవితంలో ఉండి వాళ్ళు సాధన చేసి తరించారు అనుకోండి మిగతా వాళ్ళకి ఆదర్శం ఉంటుందని ఉన్నారు గనుక లాయర్ మాస్ట సన్యాసానికి ఇంపార్టెంట్ లేదు నువ్వు క్రియ చేస్తే మోక్షం వస్తుంది తరిస్తావు కాశాం బట్టలు వేసుకుంటే నువ్వు మోక్షం రాదు నీకు
(30:42) అంటారు. కేవలం కాశాం కడితే అంటే కాశాం కట్టిన సాధన చేయాలి గృహస్తున్న సాధన చేయాలి బ్రహ్మచార్య గృహస్తువా వనప్రస్త స్త్రీయా పురుషుడా చిన్న పిల్లలా వృద్ధులా అనేది భేదం లేదు ఎవరు అన్నం తింటే వాళ్ళ ఆకలి పోతుంది ఎవరు ఔషధం తింటే వాళ్ళ రోగం పోతుంది ఎవరు సాధన చేస్తే వాళ్ళు మోక్ష స్థితిని అందుకుంటారు. అయితే స్వామి ఇప్పుడు మోక్షం మోక్షం మోక్షం అంటారు.
(31:08) ఈ మోక్ష స్థితి అనేది మనకి దానికోసమేనా యోగం అనేది భౌతికమైనటువంటి కామ్య కోరికలను కూడా యోగం తీరుస్తుందా తీరుస్తుంది అంటే ఇక్కడ మనకు ఒక టెంట్ దండి మనము ఒక మంచి పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళాం ఎందుకు ఎండకాలం విపరీతంగా ఎండ కొడుతుంది అక్కడికి వెళ్తే నీడ దొరికింది చక్కటి ఆక్సిజన్ దొరికింది చల్లటి గాలి దొరికింది మనని దాహం మంచి పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు కూడా మనకు చక్కగా ఫ్రూట్స్ తింటే దాహం కూడా తక్కువ ఉంటది నీటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రూట్స్ ఆ పళ్ళు దొరికినాయి ఈ చక్కగా పడుకోనికి కూడా మనకు విశ్రాంతి దొరికింది చల్లటి నీడలో అంటే మనం నీడ కాని పోతే మనకు ఇన్ని బెనిఫిట్స్ కలిగినాయి
(31:49) కదండీ అంటే ఆహారం దొరికింది ఎట్లా ఆకలిలో ఉన్నాం కాబట్టి ఆహారం దొరికింది నీడ దొరికింది ఆక్సిజన్ దొరికింది పడుకోవడానికి విశ్రాంతి తీసుకొని స్థలం దొరికింది అన్ని దొరికింది అట్లాగే మనము మనము కొంతమంది ఆరోగ్యం కోసమే యోగం చేస్తున్నారు ఆరోగ్యం పొందుతున్నారు కొంతమంది మనశశాంతి కోసం యోగంలోకి వస్తున్నారు ఫ్యామిలీ సమస్యలతో కుటుంబ సమస్యలతో ట్రెస్సులతోటి వాళ్ళు మనశశాంతి పొందుతున్నారు కొంతమంది సంకల్పాన్ని పెంచుకోవాలి నేను ఏదో ఒకటి సాధించాలని ఒక ఏం గోలు పెట్టుకొని సాధన చేస్తున్నారు వాళ్ళు కూడా అది సాధిస్తున్నారు ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను సతీ లీలావతి అనేట ఆమె
(32:25) ఒక మామూలు గృహిణి ఆమె ఎవరు సతి అనుసూయ శిష్యురాలు తన భర్తని కుష్టి రోగం వచ్చేస్తే అది తగ్గుతది అని ఒక బండిలో వేసుకొని తోసుకొని పోతుంది ఉంటే ఆమె అర్ధరాత్రి అక్కడ బండి దించినప్పుడు ఆయన నడుచుని పోతే ఒక ఋషి నెత్తిన కాలు పెడుతూ పోతున్నప్పుడు ఆయన కోపిష్టి ఋషి ఓ మూర్ఖుడా సూర్యుడు వచ్చే లోపల నువ్వు చనిపోవు గాక అన్నప్పుడు భార్య అయినా అబ్బో ఈ ఋషి మాట తప్పదు ఎంత అయింది అంటే అసలు సూర్యుడే ఉదయించుకో ఉదయించకుండు గాక అన్నది ఒక మామూలు గృహిణి పలికితే ఋషులు అల్లాడిపోయారు ఎంబడే ఏమైంది అమ్మ నీ భర్తకు మల్ల కొత్త శరీరాన్ని ప్రసాదిస్తాము ఎలాగైనా స్తంభించి పోతాయి
(33:03) లోకాలని అని వేడుకున్నారు అంటే ఒక సాధారణమైన గృహికి ఆ యొక్క పవర్ ఎట్లకి వెళ్లి వచ్చింది వాక్కులో అంటే ఆ మెడిటేషన్ ఆ యోగం పూర్వకాలంలో మనం ఏమనుకుంటాం అంటే భక్తి భక్తి గొప్పది ఏం యోగం యోగం ఏంటిది అంటారు భక్తిలో యోగం ఉంది ఎట్లా అంటే నారదుల శిష్యులు ఎవరు ఇది మన ధ్రువుడు ఎవరి శిష్యులండి నారదుల వారి శిష్యుడు మరి ధ్రువుడు చేసిన సాధన ఏంటిది ఒంటికాళ్ళ మీద తపస్సు ఒంటికాళ్ళ తపస్సులో ఆయన ఏం చేసాడు మొదలు పచ్చి ఆకులు తిన్నాడు తర్వాత ప్రాణం ఉంది అని వెండు ఆకులు తిన్నాడు తర్వాత నీళ్లే తాగారు తర్వాత శ్వాసనే ఆహారంగా తర్వాత కూడా కుంభక యోగంలో
(33:35) ఉన్నారు. నిప్పుల వర్షం గురిసింది అగ్ని వర్షం గురిసింది వర్షంలో మునిగిపోయాడు. కేవల కుంభకంలో కూడా ఉన్నారు. మరి ఆ సాధన ఎవరు వచ్చింది నారదుడు మరో నువ్వు అడవికి ఎందుకు వెళ్తావు నాయనా వెళ్ళమంటే లేదు నేను తపస్సు చేయాలి నాకు అవమానం జరిగింది నేను తపస్సు చేయాలి దైవ సాక్షాత్కారం పొందాలి అన్నారు అప్పుడు అతనిలో పట్టుదల చూసి యోగ మార్గాన్ని అందించారు మనం ఏమనుకుంటాం అంటే రామ అనే రెండు అక్షరాలే చెప్పారు ఎవరికి రత్నాకరుడికి ఆ మనకు నారదుల వారు అంటారు కానీ దానితో పాటు శ్వాస విద్య చెప్పారు అందుకనే ఇది భగవద్గీతలో ఉంది అలాగే మనకు ఏది మన
(34:16) రామాయణంలో ఉంది భారతంలో ఉంది తర్వాత మనకు వశిష్టుల వారు చెప్పిన దాంట్లో కూడా ఈ యొక్క శ్వాస విద్య ఈ ప్రాణాయామ విద్య ఉంది. ఇప్పుడు మనము ఉదాహరణకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాం అండి దాన్ని మేము క్రియ అంటాం ప్రాణాయామం అని అంటే మీరు శ్వాస విద్య అంటున్నారు మేము క్రియ అంటున్నాం అంతే కదా మీరు శ్వాస విద్య అని ఒక పుస్తకం రాశారు నేను గమనించిన అట్లా మీరు శ్వాస విద్య అంటుంటే మేము క్రియ అంటున్నాం దాన్ని అంతే ప్రాణాయామ టెక్నిక్ అని ఆ ఇంగ్లీష్ లో చెప్తున్నారు దాన్ని అయితే ఇక్కడ ఏంటే ప్రాణాయామం అనే ఉపాయము శ్వాస అనే ఉపాయం అయితే ఇక్కడ మరి ఎట్లా
(34:51) అంటే మనము పూజలు మీరు చిన్నప్పుడు పూజలు కూడా చేశారు సంకల్పం చెప్పినప్పుడు ఏం చెప్తారు ప్రాణాయామ వినియోగః అంతేనా గాయత్రీ మంత్రం తోటి ఐదు ప్రాణాయామాలు చేసేసి చక్కగా చేతి కడిగేసుకుంటాం కదా మరి ఐదు ప్రాణాయామాలు కర్మకాండంలో ఎందుకు చేశారు పూజ హోమ జప తప ఏది ఉన్నా గాని మనం సంకల్పం చెప్పుకొనే కదండీ కర్మకాండంలో చేసేది మరి అందులో ప్రాణాయామాన్ని ఎందుకు వినియోగించారు ఈ ప్రాణాయామం వలన మనసు ఏకాగ్రత చెందుతుంది మనసు ఏకాగ్రత చెందినప్పుడు ఏ పని చేసినా పర్ఫెక్ట్ మీరు డ్రై మనసుపెట్టి డ్రైవింగ్ చేయకపోతే మనము ఇంటికి చేరలేము మన ఎదుట
(35:25) ఉన్నోళ్ళు ఇంటికి చేరు మనసు పెట్టి ఎగ్జామ్ రాకపోతే మనసు పెట్టి వంట చేయకపోతే మనసు పెట్టి ఒక నాట్యం చేయకపోతే మనసు పెట్టి మనం చదవకపోతే ఫలితం 100 శాతం ఉండదు అలాగే ఏకాగ్రతతో పని ఏది చేసినా 100కు 100 శాతం ఫలితం పొందుతాం ఆ ఏకాగ్రత పొంది దైవంలో మనసు నిలవనికనే ఈ ప్రాణాయామ శ్వాస విద్య ఉపయోగపడుతుది. ఇంత భక్తి చేసుకోక ఊరికి యోగ యోగ యోగ యోగ యోగము అని అంటారు ఏంటిది భక్తి చేయక అని అంటారు వాళ్ళకి తెలియదు రహస్యం ఈ యొక్క కలియుగ మనుషులకి అల్పాయుషులు బహురోగ పీడితులు ఓపిక తక్కువ ఉన్నోళ్ళు ఆ అసలు ఒక దాని మీద నిశ్చలంగా మనసు నిలవని వాళ్ళు
(36:05) కోరికలు ఎక్కువ అటువంటి వాళ్ళకి చంచలమైన మనసుని ఈ యొక్క ఈ యొక్క మనసులో ఉండే తమోగుణాలు రజోగుణాలు నశించాలంటే ఈ ప్రాణాయామ విద్య శ్వాస విద్య తప్పనిసరి ఉండాలి దాన్నే మేము క్రియ అంటున్నాం. కనుక ఆ విద్య ద్వారా తమోగుణాలు, రజో గుణాలు దొరికినప్పుడు ఇప్పుడు మనకు బంగారం ముడి బంగారం ఉంది. క్వింటల్ ఎంత అంటాం. అదే దాన్ని శుద్ధి చేస్తాం.
(36:23) రాగి ఇత్తడి ఇనిమి పుటం పెట్టి తీసేసిన తర్వాత గ్రామ ఎంత అండి అంటాం అంటే విలువ పెరుగుతుంది ఒక మహనీయుడు అయిన తర్వాత ఎంత శోభిస్తాడు మామూలుగా ఉన్నప్పుడు మూడు గుణాలతో ఉన్నప్పుడు విలువ లేదు అతనికి ఒక మహాత్ముడు అయినప్పుడు విలువ కలుగుతుంది. అలాగే ఇక్కడ స్వచ్ఛమైన బంగారం అయిపోతున్నాడట పుటం పెట్టడం వల్ల ఈ యొక్క శ్వాస విద్య ద్వారా మనకు పుటం పెట్టబడి తమోగుణం రజోగుణము పోయి సత్వగుణం నుంచి కూడా దాటుకొని విశుద్ధ సత్వగుణం నుంచి గుణాతీతుడు వరకు అవుతున్నారు.
(36:48) కనుక ఆ రకంగా మనము ఈ యొక్క మనము ఈ యొక్క శ్వాసలనే మనకు ఇది ఉందన్నమాట ఈ యొక్క ప్రాణాయామ తోటి మనకు కర్మకాండాలు ఎందుకు చేర్చారు అంటే ఏకాగ్రత కోసం ఈ ఏకాగ్రతత తోటి మీరు హోమం చేయండి జపం చేయండి పూజ చేయండి కర్మకాండాలతోటి కూడా ఫలితం పొందకపోతే అవి చేస్తారా ఇప్పుడు పుత్ర కామేష్టి యాగము రాజసూయ యాగము ఇవన్నీ చేశారు కదండీ ఋషులు ఎందుకు అవి కూడా ఫలితం పొందొచ్చు కానీ 100 శాతం మనసు పెట్టి జపం చేస్తే జప ఫలితం పొందుతాం ధ్యానం చేస్తే ధ్యాన ఫలితం పొందుతాం ఆసనాలు చేస్తే ఆసనాల ఫలితం పొందుతాం కానీ ఈ ప్రాణాయామ ప్రతి దాంట్లో ఎందుకు చేర్చాలంటే మనసు ఏకాగ్రత కోసం ప్రాణాయామ
(37:24) కనుక మనము ఇది చేయకుండా మనం ధ్యానం చేస్తే మంచిదే కానీ నాడు శుద్ధి లేనందుకు కాళ్ళలో నొప్పి వస్తుంది మొదటి పాయింట్ ఎక్కువసేపు కూర్చోలేము ఇంకొకటి మనకు ఆటోమేటిక్ గా ఒక నిద్రమత్తు వస్తుంది శరీరంలో నిద్రమత్తు వచ్చినప్పుడు మనము సరిగా ధ్యానం కుదరదు దాని వల్ల తద్వారా మనది సమయం అనేది సంవత్సరాలు సంవత్సరాలు వృద అవుతుంది.
(37:44) కొంతమంది ఏం చేస్తారంటే ఎనిమిది తొమ్మిది గంటలు ధ్యానంలో కూస్తారు గ్రేట్ ఒప్పుకుంటాం అదే కొంత ప్రాణాయామ ఒక గంట సేపు చేసి ఇంకొక రెండు గంటలు ధ్యానం చేస్తే వాళ్ళు ఆ ఫలితం పొందుతారు అందుకనే లాయర్ మహసే చెప్పింది ఒకటే క్రియలు కూడా ఎక్కువ ప్రాణాయామాలు చేసిన శాస్త్రీయమైన 200 ప్రాణాయామాలు అస్తవ్యస్తంగా చేసే కొద్ది 12 ప్రాణాయామాలు శాస్త్రీయంగా చేయడం ఉత్తమం అంటారు అలాగే మీరు గంటల తరబడి ధ్యానము అశాస్త్రీయంగా చేసే ధ్యానము మీరు 12 సంవత్సరాలు చేసిన ఒకటే శాస్త్రీయ పద్ధతిలో ఆరు నెలలు ధ్యానం చేసిన ఒకటే అంటారు అందుకనే దీన్నే పరమ విహంగ మార్గం
(38:17) అని పతంజలి మహర్షి మహర్షి అంటారు. దాన్ని విహంగ మార్గం అంటే ఎగిరిపోయే మార్గం అని దాన్ని ఫ్లైట్ వే క్రియా యోగ ఫ్లైట్ వే అంటారు క్రియా యోగ కాదు క్రియా యోగ మెడిటేషన్ యోగ ధ్యానం దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఫ్లైట్ వే అంటారు అంటే దీన్ని ప్రాణాయామతో కూడుకున్న ధ్యానం ఎవరు చేసినా ఎక్కువ అద్భుతంగా పొందుతారు అంటే ఒక అరగంట ప్రాణాయామ చేసి తర్వాత మూడు గంటలు ధ్యానం చేయండి అద్భుతంగా ఫలితం మనం పొందుతాం.
(38:39) కనుక ఈ యొక్క క్రియ అంటే కేవలము అనేకమైన పద్ధతులు ఉన్నాయి జపం ఉంది మంచిది దైవానుగ్రహం పొందుతాం తర్వాత పూజలు ఉన్నాయి పూజలు ఉన్నాయి హోమాలు సంధ్యావందనము నోములు వ్రతాలు జపము జప సాధన అలాగే ఆ కొంతమంది ఆరోగ్యం కోసం ఆసన పద్ధతి తర్వాత ప్రాణాయామ ఉంటుంది కొంతమంది ప్రాణాయామనే చేసి వదిలిపెడతారు ధ్యానం చేయరు వాళ్ళు పూర్తి ఫలితం పొందారు కొంత ఆరోగ్యం పొందుతారు మనశశాంతి పొందుతారు కానీ పూర్తి ఫలితం పొందరు కొంతమంది కేవలం ధ్యానమే చేస్తారు ఈ ప్రాణాయామ చేయరు అప్పుడు ఏందంటే వాళ్ళకి ఎక్కువ సమయం వృదా అవుతుంది మనసు అంతర్ముఖంగానికి కనుక ఇది
(39:15) చేయడం వల్ల ఏంటందంటే మొదటి పెనుమి బిట్టు మనిషి శుద్ధి అవుతుంది. అలాగే శరీరం నాడి శుద్ధి అవుతుంది. ఆసన సిద్ధి కలుగుతుంది. రక్తనాళాలు వాయనాలు రెండు ఉంటాయి. ఆ రెండు శుద్ధి అయితాయి శరీరంలో ఉండే బ్లాక్స్, క్లాడ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. దానితోటే జబ్బులు వస్తుంటాయి చాలామందికి ఆ నాడి శుద్ధి జరిగిన తర్వాత ఎంతసేపు కూర్చున్నా సునాయాసంగా గంటల తరబడి కూర్చుంటాం.
(39:40) మనం ఇంకా రోజంతా కూర్చున్నా మనం ఒక గంట సేపే కూర్చున్నట్టు అనిపిస్తది. ఇక అలాగే మనసు అంతర్ముఖం అవుతుంది. దైవంలో లీనం అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్ ధ్యానం చేస్తాం. పర్ఫెక్ట్ ఫలితం పొందుతాం. తొందరగా ఫలితం పొందుతాం మనం. కనుక కొంత ప్రాణాయామం చేసి ధ్యానం చేస్తే ఆరోగ్యం కోరే వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది మనశశాంతి కోరే వాళ్ళకు మనశశాంతి వస్తుంది సంకల్ప శక్తి కోరే వాళ్ళకు అద్భుతమైన సంకల్ప శక్తి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనకు సతి లీలావతి గురించి చెప్పినం అమ్మగారు సూర్యుడు ఆగమంటే ఆగింది ఎందుకు ఓ ఋషి పర్వతమా తొలుగు తొలుగు అంటే కూడా తొలుగుతుంది అంటాడు వివేకానంద స్వామి
(40:10) అంత సంకల్పం ఇప్పుడు వేదవ్యాసుల వారు ఒక నది సైడ్ వదులు వీళ్ళకి గోపికలకు అన్నారు చూడండి అట్లా అంటే అంత సంకల్ప శక్తి యోగిలోన ఉంటుంది అందుకనే ఇప్పుడు ఎట్లా అంటే డెప్త గాలి వచ్చినప్పుడు ఎండు తాకులు కొట్టుకొని పోతాయి రాళ్ళు కొట్టుకొని పోవు సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకొని ఎట్లా నిలబడుతున్నామ అనే దానికన్నా అక్కడనే మన సాధన బలం నిలబడి ఉంది.
(40:30) అట్లా కనుక ఇంకొకటి దీని వలన సంకల్ప శక్తి పెంచుకోవచ్చు అన్ని ఫలితాలు వస్తదండి కల్పవృక్షము కామదేనువు చింతామణి లాంటిది సాధన ఇవన్నీ ఉంటాయి అష్ట సిద్ధులు కూడా పొందుతాడు దీంతో సాధనతోటి సాధ్యం కానిది లేదు కనుక ఈ వేల ఆసనాలు మన జీవితం సరిపోదు. వేల మంత్రాలు చెప్పమన జీవితం సరిపోదు వేల పూజలు నోములు వ్రతాలు మనకు సరిపోదు కడివడి పెరుగులక వెళ్లి పిలికడ అందించినట్టుగా మనకు ఉపనిషత్తు సారం ఎల్ల తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణదానం అందించినందుకు నేను అనేక రకాల సాధనలు చేసిన పూజలు నోములు వ్రతాలు పారాయణాలు ఆ అష్టాంగ యోగము ఆసనాలు అన్నీ చేసి చేసినప్పటికీ ఓహో క్రియాయోగం చేయుటకు ఈజీ
(41:05) ఉంది సైడ్ ఎఫెక్ట్ లేదు ఫ్లైట్ వే ఎక్కువ ఫలితం వస్తుంది మనం నలుగురికి చెప్పుట కూడా ఈజీగా ఉంది ఇది సామాన్ కామన్ మ్యాన్ కూడా చేయగలుగుతాడని నేను ఇందులోకి రావడం జరిగింది. నా పుస్తకంలో కూడా ఎందుకు మీరు ఇన్ని అటయోగ ఇంత దిట్ట అయి ఉండి మళ్ళీ ఇంల కిందకి వచ్చారా అని అంటే నేను ఆన్సర్ ఇయడం జరిగింది అదే ఆన్సర్ ఇక్కడ చెప్తున్నాను నేను అయితే స్వామి ఇప్పుడు మీరు బ్రహ్మజ్ఞాన భారత్ అని ప్రచారం చేస్తున్నావు కదా అలాగే బ్రహ్మజ్ఞాన భారత్ అంటే ఏంటి దాని వెనుక ఉన్న విశేషం ఏంటి? అంటే ఇప్పుడు మేము గోవింద మేము చిన్నప్పుడు ఐదవ ఏట నాకు ఐదో
(41:39) ఆరో ఏట నాకు సహజంగా సిద్ధంగానే నేను చాలా పిరికితనంగా ఉంటే ఒక నాకు ఒక సజెషన్ ఏం చేసిండరంటే ఊర్లో ఒక ఒక పండితుల వారు ఈ హనుమాన్ మంత్రం చేసుకుంటే మంచిది అన్నప్పుడు హనుమాన్ చాలీసాలో ఒక మంత్రం చేయడం వల్ల కొద్ది ధైర్యం వచ్చింది. తద్వారా ఇంకా ధ్యానం చేస్తే బాగుంటుందని హనుమంతులాగా ధ్యానం చేస్తున్నాను. వీరబ్రేంద్ర స్వామి అంటే అందరికీ పరిచయం కాబట్టి వారు ఇచ్చిన సిద్ధపక ఇచ్చిన శివశక్తి పంచాక్షరిని జపం చేస్తూ ధ్యానం చేస్తూ నాలో కొంత ఆత్మవిశ్వాసం పెరిగింది ఆ గ్రంథం చదవడం వలన కొన్ని ఆసనాలు ప్రాణాయామాలు కూడా నేను ఓన్ గా ప్రాక్టీస్
(42:11) చేసి కొంత సాధన చేస్తే ఇంకా స్పీడ్ గా ఉంది రిజల్ట్ ఇంకా దీన్ని ఏం చేయాలంటే శాస్త్రీయంగా గురుముఖత్వంగా నేర్చుకోవాలని భగవద్గీతకి నేను మర్యాద ఇచ్చి మనకు ఎందుకంటే తద్విద్య ప్రణపాతేన శ్లోక ప్రకారం కనుక ఆ ప్రకారంగా తద్వి ప్రణిపేన పరిప్రశ్న ఉపదేశం జ్ఞానం జ్ఞాన తత్వ దర్శన అన్నట్టుగా ఆ యొక్క శాస్త్ర మర్యాద ఇచ్చి నేను హిమాలయాస్ కి వెళ్ళాలని కోరికతోటి ఎంతో కష్టం కోర్చి పోయినాను.
(42:37) అక్కడ ఉపదేశం తీసుకొని వచ్చినక గురువులు ఏమన్నారంటే నువ్వు ఇప్పుడే ఇక్కడ ఉంటే చిన్న బాబువి నీ మనసు ప్రపంచం దిక్కు నీకు ఇంకో జీవితం నీ వైపు నీ మనసు వెళ్లొచ్చు ఉంటారు కదా మళ్ళీ డబ్బులు సంపాదియాలి కామన్ అంటే కామన్ మ్యాన్ కి ఉండే ఆలోచన నీకు రావచ్చు కనుక కొంత కాలం నువ్వు అక్కడే ఉండి నువ్వు చదువుతో పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పోగొడుతూ సాధారణమైన జీవితం నువ్వు గడపరా సాధన విడువద్దు మళ్ళీ రెండు పూటలు కాదు మూడు పూటలు నువ్వు ఎంతైనా సాధన చెయి సాధన చేస్తూ కూడా నువ్వు పని చేయాలని చెప్పా అప్పుడు ఇప్పుడు నేను ఏం చేసేసాను అంటే చిన్న పిల్లోడు కదా మళ్లా ఎవడన్నా మధ్యనే
(43:09) వదిలేసి వెళ్తే కష్టం కదా అని నేను ఇక్కడ కొంత కాలం సాధన చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంక నాకు ఈ జీవితం వద్దని మా గురువు గారిని మొరపెట్టుకుంటే ఇంకా అక్కడ అవకాశం ఇచ్చారు తర్వాత మళ్ళీ ఒక కొన్ని సంవత్సరాలు ఒక నాలుగైదు సంవత్సరాలు నేను ఇక్కడ ఉండి మళ్ళీ అక్కడ వెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడ నేను చాలా సాధన చేసినాను అక్కడ ఎందుకంటే చాలా ప్రకృతి ఇచ్చిన ఆహారమే తీసుకుంటూ దుంపలివి అది తపస్సు చేసినాక గురువుగారు మళ్ళీ ఉండి నువ్వు సమాజంలోకి వెళ్ళాలన్నారు.
(43:35) అక్కడ మనం సాధన చేసింది ఎవరికీ తెలుసు మళ్ళీ ఇక్కడ గోవిందాయపల్లి ఆశ్రమంలో నేను సాధన చేసుకున్నాను మా గురువులు నేను అవధూతగా ఉండడం నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం అవధూత అంటే ఊరికు వాడు ఉత్తమా యోగిరా ఇవన్నీ జంజాతం పెట్టుకుంటే మా సమస్యలు చెప్పండి స్వామి మాకు ఇది చెప్పండి స్వామి ఇది అది ఇవన్నీ ఎందుకు ఈ జంజాతము ఇది పెద్ద సంసారము ఈ బంధం నాకు వద్దు అనుకున్నా కానీ గురువుల గురువు మాట దైవమాట వినాలి కాబట్టి గురువుల ఆజ్ఞను విని నాకెందుకులేవే అని వేదవ్యాసుడు అనుకుంటే వేదాలు వచ్చేదా నాకెందుకులే అని శంకరాచార్యులు అనుకుంటే నాలుగు మతాలు ఈ పరంపర కొనసాగేదా
(44:04) స్వార్థపరుడా అని గురువు చివాట్లు పెట్టి గురువు చెప్పింది వింటే నీ శ్రేయస్సు దాగి ఉందని చెప్పి అక్కడ నువ్వు సరే నీవు దానం చేసుకో కానీ నెలకొక రోజులు దీక్షలు ఇవ్వు అని చెప్పడం వలన పుస్తక రచన చేసి 14 జిల్లాలు తిరిగి క్లాసులు అంటే మన తెలుగు రాష్ట్రాలు తిరిగి క్లాసులు ఇచ్చి అక్కడ ప్రతి పౌర్ణమి రోజు నేను క్లాసు చెప్పేవాడిని అప్పుడు దీక్షలు ఇచ్చేవాడిని మిగతప్పుడు నేను మౌనం మళ్ళీ భవన ధ్యానం చేసుకున్న తపస్సులో ఉన్నా కానీ ఒక వారం రోజులు ధ్యానం వదిలితే కూడా తాగిన వాడికి ఫుల్ బాటిలు కొట్టిన వాడికి రోజంతా నిజ తగ్గనట్టు ఆ నిశ అనేది తగ్గదండి ఆ నిశ
(44:37) లోపల ఉండే ఆ నాదము ఆ నాదానుసంధానము ఆ కపన ఆ బ్రహ్మానంద స్థితి అనేది ఆ మత్తు మామూలు అందుకనే ఇప్పుడు ఒక లవ్లో పడ్డవాడు కులము మతము గోత్రము అన్ని వదిలి తల్లి తండ్రి ఆస్తులని కూడా వదిలి పెట్టిపోతారు ఆ మత్తులో అలాగే ఇక్కడ కూడా ఆ దైవమనే మత్తులోనే ఋషులు సమస్తము సంసారాలు వదిలి కూడా ఇప్పుడు భాగవతంలో చూడండి చక్రవర్తులు రాజ్యాలు పిల్లలకు అప్పచెప్పి కూడా ఉండగలిగారు.
(45:00) ఆ దైవం అనే మత్తు నిశా తెలిసినప్పుడు ప్రపంచాన్ని కూడా మరిపిస్తుంది అది అది ఒక పెద్ద డ్రగ్స్ కంటే పెద్ద మత్తు ఇది యొక్క భక్తి యోగం అనేది భక్తి యోగము ధ్యాన యోగము జ్ఞాన యోగం యోగం అన్నిట్లో కలుస్తది ఆ యొక్క ధ్యానం అనేది అన్ని డ్రగ్స్ కంటే చాలా పెద్ద డ్రగ్ అది ఎందుకంటే అది అందులో కూర్చున్నప్పటికి అన్నీ మరిపిస్తుంది అది బ్రహ్మానంద స్థితిని ఇచ్చేది ఇది శరీరం ఆరోగ్యం చేసేది బయట డ్రగ్స్ బ్రహ్మానంద స్థితిని మోక్షాన్ని కలిగించేది సర్వం సమర్పిస్తుంది మనకి అయితే ఇక్కడ ఈ క్లాసులు ఇస్తున్నప్పుడు పౌర్ణమి రోజు ఇస్తున్నాము పుస్తకాలు బయటికి వెళ్లి అది
(45:29) దాని ద్వారా వచ్చేవాళ్ళు మన ఛానల్ ద్వారా వచ్చేవాళ్ళు అయితే దీన్ని ఆదివారాలు మళ్ళీ తర్వాత ఆదివారాలు అయితే బాగుంటుంది స్వామి అని కొంతమంది ఎంప్లాయిస్ మన కోరడం వల్ల ఆదివారాలు క్లాసులు ఇచ్చినాం. క్లాసులు ఇచ్చినాం తర్వాత ఏం చేసేసినమ అంటే స్వామీజీ మీరు హైదరాబాద్ లో కూడా క్లాసులు ఇస్తే బాగుంటుందని హైదరాబాద్ లో క్లాసులు ఇవ్వడం తర్వాత ఇతర జిల్లాల్లో కూడా చేస్తే బాగుంటుంది అని అనడం వల్లన దాన్ని జిల్లాల వారిగా చదువుకున్న విద్యావంతులు చదువు రాని వాళ్ళు అందరూ గొప్ప అనుభూతులు పొందుతారు నెలకొక కిలా తగ్గిన వాళ్ళు ఉన్నారు మంచి అనుభూతులు
(45:56) పోయినవాళ్ళు గంటల తరబడి కూర్చొని ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. దానికి జి ఫిఫ్టీ ప్రోగ్రాం అనే ఒక కాన్సెప్ట్ పెట్టినాము ఇప్పుడు మనకు ఆ యొక్క మనకు సర్టిఫికేట్ ఇస్తాము ఇదంతా బ్రహ్మ జ్ఞాన భారతు దీన్ని ఈ మెంబర్షిప్ ఫ్రీ మెంబర్షిప్ ఎందుకంటే మా గురువుల ఆదేశ ప్రకారము మళ్ళీ ఈ యొక్క జి 50 అంటే జ్ఞానం జ్ఞానానంద గమ్యం 50 ప్రోగ్రామ్స్ ఈ 50 ప్రోగ్రామ్స్ ని అన్ని జిల్లాల వారిగా చేస్తున్నాం అంటే గోవిందపల్లి ఆశ్రమంలో ప్రోగ్రామ్స్ హైదరాబాద్ ప్రోగ్రామ్స్ లెక్కలోకి వేసుకోం కౌంటర్ చేసుకోం కానీ జిల్లాల వారిగా చేసేటివి G50 ప్రోగ్రామ్స్ ఈ G50
(46:31) ప్రోగ్రామ్స్ లో మెంబర్షిప్ ఇస్తున్నాం. కోటి మంది ద్వారా కోటి మంది మెంబర్షిప్ ఇస్తున్నాం. ఇక్కడ ఏంటిదంటే ఈ కోటి మంది మెంబర్షిప్ ద్వారా మన పిల్లలని యోగులుగా ధ్యానులుగా యోగులుగా చేయాలి. దానికి ఒక ధ్యాన యోగం అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి సంధి అనేకమైన ట్రెస్ కు లోన అవుతున్నారు. చాలా స్ట్రెస్ కు లోన అవుతున్నారు మానసిక ఒత్తిడి తర్వాత మెమొరీ పవర్ తక్కువ ఉంటుంది ఇప్పుడు పిల్లలకి జంకు ఫుడ్ తింటున్నారు ఇవంత ఉంటుంది వాళ్ళకి ఏమి తినాలి మీరు ఎంత చక్కటి ప్రశ్నలు అడిగారు ఒక చిన్న కింది నుంచి పై వరకు ఎంత లెవెల్
(47:03) గా అడుకుంటూ వస్తున్నారు ఈ ప్రశ్నలు అంటే ఏమి తినాలి ఎట్లా వ్యవహరించాలి ఎట్లా మాట్లాడాలి ఎట్లా తిరగాలి ఎట్లా మనం వినాలి అంటే ఇప్పుడు పడుకున్నది మొదలు అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్నంతవరకు మనకు ఆహారం అంటే ఆహార నియమం ఉండాలంటే ఆహార క్రమశిక్షణ మాట క్రమశిక్షణ నడవడి క్రమశిక్షణ నిద్రా క్రమశిక్షణ డబ్బు క్రమశిక్షణ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తర్వాత ఇవన్నీ కూడా వ్యవహార డిసిప్లిన్ తర్వాత మనము కుటుంబ బాధ్యత సామాజ బాధ్యత ఇవన్నీ రెస్పాన్సిబిలిటీగా మనకు ఆశయాల్లో ఉంటాయి మా ఆశయాలు ఎయిమ్స్ గోల్స్ తర్వాత వాళ్ళకి ప్రతిజ్ఞ చేయిస్తాం
(47:37) రోజు సాధన చేసేటప్పుడు సహకారం తీసుకుంటాను నేను స్త్రీలని గౌరవిస్తాను భారతదేశానికి నేను సేవ చేస్తాను పుట్టినకు సేవ చేస్తాను ఏది మన ధ్యాన యోగము అంటే అంటే మనకు మనక ఏందంటే దేశభక్తి దైవభక్తి కలిగి ఉంటాను తల్లిదండ్రులను గౌరవిస్తాను, కుటుంబ బాధ్యత తీసుకుంటాను మనకు పర్యావరణాన్ని రక్షిస్తాను ఆ స్త్రీలని నేను గౌరవిస్తాను అని అన్ని రకాల బాధ్యతలు మనకు అందులో రాయబడి ఉంటాయి మన ఆశయాల్లో తర్వాత ప్రతిజ్ఞలు అయితే ఇక్కడ ఒకటి ఏంటిదంటే ఈ కోటి మంది సభ్యత్వం ద్వారా ప్రభుత్వాల దగ్గర నివేదిక ఉంచి పిల్లలకి ఒక సిలబస్ పెడితే అక్కడ ఒక స్పిరిచువల్ టీచర్ ఉంటారు
(48:09) వాళ్ళకి చిన్న పర్సంది అన్ని ఆధ్యాత్మిక మనం ఎందుకంటే సంస్కృతి మన శాస్త్రాలు మన సంస్కృతి సాంప్రదాయాలు మరుగవుతున్నాయి వాళ్ళక అన్నీ నేర్పిస్తారు చిన్న పర్సంది ఆహారం ఏది తీసుకోవాలి ఎట్లా ఉండాలి వాళ్ళ జీవన విధానం మొత్తము ఒక పరిపూర్ణ మానవుడు ఆచరించవలసింది చిన్నప్పటి సందే వాళ్లకు చెప్పడం జరుగుతుంది.
(48:26) అలా చిన్నప్పుడు మొక్క ఎలా పెరుగుతుందో వాళ్ళ సంస్కారం కూడా అలా పెరుగుతుంది. చదువు ఎలా పెరుగుతుందో వాళ్ళ సంస్కారం కూడా అలా పెరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే పూర్వకాలంలో వేదాలు సబ్జెక్టులు ఉపనిషత్తులు, సబ్జెక్టులు ఉన్నాయి. తర్వాత పురాణాలు సబ్జెక్టులు ఉన్నాయి. మనకు ఒక 20 సంవత్సరాలకు 30 సంవత్సరాల కింద రామాయణములు భారతంలోని ఘట్టాలు మనకు ఇంటర్మీడియట్ లోటెన్త్ లో ఎయిత్ సెవెంత్ నైన్త్ టెన్త్ లో కూడా మనకు మనం వాటి వస్తాయి కదండీ భాగవతంలో పద్యాలు తర్వాత నీతి శతకాలు కూడా చిన్నప్పుడు స్కూల్లో ఇవన్నీ పెట్టడం వల్లనే ఇవన్నీ మనకు జ్ఞాన నాలెడ్జ్ ఇచ్చేటివి కదండీ కనుక అప్పుడు వాళ్లకు
(49:01) నాలెడ్జ్ ఇచ్చేడం వలన ఆ బ్రహ్మ విద్య అనే ఉండేది సబ్జెక్టులు వేద పాఠశాలలో అది చదివితే వాళ్లకు భుక్తి ముక్తి రెండుని ఇచ్చేది ఇప్పుడు ఏమైంది అంటే కాన్వెంట్స్ స్కూల్లలో ఎప్పుడైతే విదేశీ పాలనతో ఇది సబ్జెక్ట్ అయితే చేంజ్ అయిందో పిల్లలకి జీరో నాలెడ్జ్ ఉంది డిగ్రీలు చేసినా గాని కనుక ఇప్పుడు ఈ కొంత సబ్జెక్టు యోగము ధ్యానం సబ్జెక్టు పెట్టడం వలన మానసిక ఒత్తిడి తట్టుకుంటారు మానసిక ఒత్తిడి తట్టుకుంటారు విద్యార్థులు అలాగే వాళ్ళు మనకు మెమొరీ పవర్ పెంచుకుంటారు తర్వాత మంచి సంస్కారాలు అనబడతాయి వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు జీవితంలో వాళ్ళు
(49:34) ఏం గోల్ని చేరుకుంటారు అట్లా దాని వలన ఈ యొక్క మరి కోటి మంది సభ్యత్వం ఇచ్చిన తర్వాత తర్వాత ప్రభుత్వాల దగ్గర నివేదిక ఉంచి వా పిల్లలక ఒక సిలబస్ యోగ ధ్యానం అనేది ఒక సిలబస్ క్రియాయోగ ధ్యానం అనేది ఒక సిలబస్ పెట్టేయడం వలన వాళ్ళకి అందరికీ కూడా మన భారతదేశంలో అందరూ యోగులు అవుతారు యోగము అంటే యోగం లేకుండా భారతదేశం లేదు యోగం చేయకుండా భారతీయుడు అనే హక్కు మీకు లేదు అంటాడు వివేకానంద స్వామి ఎందుకంటే ఆ అది ఆ చిన్న ప్రశాంతి సబ్జెక్టు ఉండడం వలన అందరూ యోగ ధ్యాన యోగం చేయడం వలన బ్రహ్మ జ్ఞానం పొందుతారు తద్వారా బ్రహ్మ జ్ఞాన భారత అవుతుంది బ్రహ్మజ్ఞాన భారతే మా
(50:10) లక్ష్యము ఇంకొకటి అదే వివేకానంద స్వామి ఇంకొకటి అంటాడు నా దేశంలో ఒక కుక్క పస్తున్నంత వరకు నా మతం ఇదే అంటాడు. వాటి ఆకలి తీర్చడం అంటారు దానికి కూడా అన్నపూర్ణ దేవి అమృత హస్తము నిత్యాన్నదాన కార్యక్రమం అని ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతుంది మనం కలవకుర్తిలో స్టార్ట్ చేశం ప్రతి దగ్గర ఇంకా 250 సెంటర్లు 2028 వరకు మనకు 250 సెంటర్లో ఏకకాలంలో నిత్యం అన్నదానం జరగాలనేది మా సంకల్పము అది కూడా మేము ఇది చేస్తాము అంటే మనం జూనా కాడలో మన సంస్థను విలీనం చేసినం గురువులు ఏ ఆజ్ఞ జూనాకాడ నియమాల ప్రకారం మన సంస్థ నడుస్తుంది గురువులు ఏదైతే ఆజ్ఞాపిస్తే
(50:43) ఇప్పుడు బ్రహ్మజ్ఞాన భారతు అమృత అన్నపూర్ణ దేవి అమృతాస్తం పథకము నిత్యన్నదాన కార్యక్రమాలు ఎందుకంటే సమస్ సమాజము ఇప్పుడు ఢిల్లీ అదే మన ఢిల్లీ బొంబై కలకత్తా చెన్నై మన భారతదేశంలో పెద్ద నగరాలు మహానగరాల్లో కూడా మన ఇప్పుడు మన హైదరాబాదే చూసుకోండి వీధుల పక్కన ఎంతమంది హోమ్లెస్ పీపుల్స్ ఇల్లు లేక ఉండేటున్నారు అది తిండికి లేక వస్త్రాలు లేక తిరిగిపోయిన వస్త్రాలతోటి ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులని బయట కి తోస్తే రోడ్డున ఉండి తిండి లేని వాళ్ళు వృద్ధులు ఎంత మంది ఉన్నారు వికలాంగులు ఎంతమంది ఉన్నారు మూగ వాళ్ళు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు
(51:14) అనాధలైన వృద్ధులు ఎంతమంది ఉన్నారు కనుక వాళ్ళందరికీ మనక దైవ స్వరూపాలు కదా ఆకలిలో ఉన్న వాళ్ళకి ఒక వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడం కూడా మనం భగవంతుడికి చేసే మన ఒక పూజ అది కనుక అంటే మనము దేవుని చాలా పూజిస్తాం కానీ ఈశ్వర రూపంలో ఉన్న జీవులకు సేవించడమే ఈశ్వరుడి సేవ మానవ సేవే మాధవ సేవ గనుక కనుక నిత్యాన్నదాన కార్యక్రమం వలన అన్ని జీవుల యొక్క ఆకలి తీర్చాలి ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలి అనేది మా యొక్క లక్ష్యము అయితే దీని వలన సామాన్యులకు కూడా ఈ యొక్క ఈ యోగాధ్యానము ఒక చదువు రాని వాళ్ళ కానుంచి పెద్ద చదువుకున్న వాళ్ళు తర్వాత పెద్ద మంచి
(51:54) ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యోగ ధ్యానం చేసి తరించాలనేది ఈ బ్రహ్మజ్ఞాన భారత్ తయారు కావాలనేదే మా యొక్క లక్ష్యము ఇంకా కనుక జై బ్రహ్మజ్ఞాన భారత్ జై జ్ఞాన వివేక భారత్ జ్ఞాన వివేక భారత్ అంటే స్కూల్లు కాలేజీలో విద్యార్థులకు నేను స్పెషల్ గా వాళ్ళకి మెమరీ పవర్ పెంచుట కోసమో అలాగే తర్వాత వాళ్ళకి స్ట్రెస్లు తట్టుకున్నట కోసం స్పెషల్ గా కొన్ని టెక్నిక్స్ పిల్లలకి చక్కగా చెప్పి ఆహార జంక్ ఫుడ్ తినకుండా మంచి ఆహారం ఎట్లా తీసుకోవాలి గురుభక్తి దైవభక్తి ఎట్లా కలిగి ఉండాలి మంచి పౌరులుగా ఎట్లా తయారు కావాలి అనేది వాళ్ళకి ఎందుకంటే పిల్లలకి ఎక్కువ
(52:24) ఉపన్యాసాలు చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి నిత్య జీవితంలో యోగా నాకు ఎట్లా ఉపయోగపడుతుంది ట్రస్ ని తట్టుకుంటానా మెమొరీ పవర్ పెంచుకుంటానా నాకు ఎట్లా ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలుగుతుందా నా లక్ష్యాన్ని చేరుకుంటానా ఈ పాయింట్లో వినే ఉండాలి విద్యార్థులకి ఇవి ఇవి చక్కగా బోధిస్తున్నాం స్కూళ్లలో కాలేజీలో కూడా జ్ఞాన వివేక భారత్ అనే ప్రోగ్రాం ద్వారా అందరికీ విద్యార్థులకు అందిస్తున్నాము.
(52:43) కనుక అన్నపూర్ణ దేవి అమృతస్తం ద్వారా నిత్యాన్నదాన కార్యక్రమాలు అనేది ఇటువంటి మన కార్యక్రమాలు గురువుల ఆజ్ఞ వలన ఈశ్వరుని అనుగ్రహం తోటి చక్కగా చేస్తున్నాం. మహోవతార్ బాబాజీ సాక్షిగా అలాగే హిమాలయ గురువుల ఆశీర్వాదం తోటి తర్వాత అలాగే మేము తప్పకుండా ఇది మా సంకల్పము ఆ అంటే సిద్ధించి తీరుతుంది ఆ యొక్క భారతమాత యొక్క కళ్ళల్లో ఆనంద భాషవాలు చూడాలని నా యొక్క లక్ష్యము తప్పకుండా సత్సంకల్పాలు నెరవేరుతాయని వివేకానంద స్వామి చెప్తారు.
(53:13) ఒక యోగి ఒక కోటగోడలో ఉండి సంకల్పం చేస్తే అది పెలి ఆయన దేహం వదిలిన ఆ కోటగోడ పెగిలించుకొని కూడా అంటే ఆ యొక్క గుహని పెకిలించుకొని కూడా వెళ్లి సమాజంలో అది నెరవేరుతుంది అంటున్నారు అంటారు గనుక సత్సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి గనుక ఈశ్వరుడు అనుగ్రహం తోటి ఈ సత్సంకల్పం నెరవేరాలని ఇక కోరుకుంటున్నాము. ఇది నేను రాసిన శ్వాస పుస్తకం స్వామి ఆ ఈ పుస్తకాన్ని నేను చూసానండి ఒకసారి ఒక సాధకుడు చూస్తే శ్వాస అనే ఇట్లా చూసినప్పుడు ఆ చూద్దామంటే ఓ రవి శాస్త్రి గారా మాకు పాత మంచి మిత్రులు మాకు మాకు సన్నిహితులు వారు అని చక్కగా గమనించినామును మీరు ఇటు శాస్త్రాన్ని అంటే
(53:51) ఉపనిషత్తులని పురాణాలని శాస్త్రాలని అక్కడ శ్వాస గురించి ఈ యొక్క శ్వాసక్రియ గురించి ఎక్కడెక్కడ చెప్పింరు అనేది ఈ శాస్త్రాన్ని చూయించి తర్వాత ఈ శ్వాస తీసుకునే విధానము దాన్ని ఎట్లా నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అలాగే దీన్ని ఎట్లా మనము నిత్య జీవితంలో దీన్ని సాధనలో వినియోగించుకోవాలి అనే పాయింట్స్ గురించి చాలా కొంతమ అనుభవాన్ని శాస్త్రాన్ని దాని ఉపయోగాలని అనుభవాన్ని అన్నిటిని చక్కగా మీరు విశీకరించారు చాలా మంచి అద్భుత గ్రంథం బాగా చాలా చక్కగా రాశారు ఈ శ్వాస గ్రంథము చక్కగా రాశరండి అద్భుతం చాలా సంతోషం స్వామిజీ చాలా అద్భుతమైన
(54:30) విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణ దేవి అమృతహస్తం ఓం నమఃశివాయ ఓం లోకా సమస్త సుఖినోభవంతు ఓం ఇప్పటివరకు మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకున్నాం. మరొక్కసారి మరొక విశిష్టాతితో కలుసుకుందాం. అంతవరకు సెలవు నమస్కారం.

No comments:

Post a Comment