Saturday, December 24, 2022

నేను మొక్కేది తులసి మొక్క, నువ్ మొక్కేది ప్లాస్టిక్ మొక్క.

 నేను మొక్కేది తులసి మొక్క, నువ్ మొక్కేది ప్లాస్టిక్ మొక్క.

నాతో పాటు నువ్వు బాగుండాలని సర్వే జన సుఖినోభవంతు అనే మంత్రాన్ని బోధించింది నా ధర్మం.

నీ దేవుణ్ణి నమ్మకపోతే మమ్మల్ని అన్య జనులుగా భావించి హతమార్చమని బోధించేది నీ గ్రంధం.

ప్రతిదీ భగవంతుని స్వరూపమే అని భావించేది మా ధర్మం.

మా దేవుడు మాత్రమే నిజమైన దేవుడని ప్రచారం చేయమంది నీ గ్రంధం.

మాతృదేవోభవ, పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రులు, గురువులు మాత్రమే నీ మొదటి దైవలు అని నేర్పింది నా ధర్మం.

మతం మారనీ నీ తల్లిదండ్రులను, కన్నా బిడ్డల్ని ఏ మాత్రం క్షమించక అంతం చేయి, ఒకవేళ వారు మరణిస్తే కనీసం దహన సంస్కారలు చెయ్యకు అని నేర్పింది నీ మతం.

తల్లిదండ్రుల కన్నా తనను తను కాపాడుకోలేని ఏడారి దేవుడే గొప్ప అంటుంది నీ మతం.

ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు అంటుంది నా ధర్మం.

ఆకలి తీర్చే అన్నమే పరబ్రహ్మ్మ స్వరూపం అంటు కొన్ని వేల ఆలయాల్లో నిత్య అన్న వితరణ చేయిస్తుంది నా ధర్మం.

దశమభాగల రూపంలో మీ కష్టాన్ని దోచుకుంటున్నాయి మీరు నమ్మిన దైవ సన్నిధిలు.

No comments:

Post a Comment