Friday, February 16, 2024

క్రిస్టియనిజం లో కులాలు, ఇస్లాం లో కూడా

క్రిస్టియనిజం లో కులాలు, ఇస్లాం లో కూడా 

క్రిస్టియానిటీ

1. క్రిస్టియానిటీ .....ఒకే క్రీస్తు----ఒకే గ్రంథం బైబిల్...........ఒకే దేవుడు యహోవా
మీకు తెలుసా
లాటిన్ క్యాథలిక్కులు సిరియన్ క్యాథలిక్కులు చర్చిలలోకి ప్రవేశించరు.
పైవారిద్దరూ మార్థోమా వారి చర్చిలలోకి ప్రవేశించరు
పైవారు ముగ్గురూ పెంతెకోస్తు చర్చిలలోకి ప్రవేశించరు
వైవారు నలుగురూ సాల్వేషన్ ఆర్మీ చర్చిలలోకి ప్రవేశించరు.
వై ఐదుగురూ సెవన్త్ డే అడ్వాన్టిస్ చర్చిలలోకి ప్రవేశించరు
పై ఆరుగురూ ఆర్థోడాక్స్ చర్చిలలోకి ప్రవేశించరు
పై ఏడుగురూ జాకోబైట్ చర్చిలలోకి ప్రవేశించరు
ఇలా క్రిస్టియన్లలో 146 రకాల క్రీస్తు సంఘాలు (తెగలు లేదా కులాలు) ఒక్క కేరళా రాష్ట్రంలోనే ఉన్నాయి.
వీరెవరూ ఒకరి చర్చిలకు ఒకరు వెళ్ళరు. ఇలా ప్రంపచంలో ఇంకెన్ని క్రీస్తు కులాలు ఉన్నాయో ఆలోచించండి.
అద్భుతం క్రిస్టియానిటీ .....ఒకే క్రీస్తు----ఒకే గ్రంథం బైబిల్...........ఒకే దేవుడు యహోవా ఇది క్రిస్టియానిటీలో ఉండే ఏకత్వం.

ఇక ముస్లీముల పరిస్థితి చూద్దాం
2. మసల్మానులు .... ఒకే ప్రవర్తకుడు మొహమ్మద్......ఒకే గ్రంథం ఖురాన్.....ఒకే దేవుడు అల్లాహ్
మహమ్మదీయుల్లో ప్రథానంగా షియాలు సున్నీలు. అన్ని ముస్లీం దేశాల్లో షియాలు – సున్నీలు ఒకరిని ఒకరు నరుక్కుంటారు.
ముస్లీం దేశాల్లో మత పరమైన తగాదాలన్నీ ఈ రెండు తెగల మద్యనే.
షియాలు సన్నీల మసీదులలోకి వెళ్ళరు
వీరిద్దరూ అహమదీయ మసీదులలోకి వెళ్ళరు
వీరు ముగ్గురూ సూఫీ మసీదులలోకి వెళ్ళరు.
వీరు నలుగురూ ముజాహిద్ధీన్ మసీదులలోకి వెళ్ళరు.
ఈ రకంగా వీరిలో 13 రకాల మహమ్మద్ సంఘాలు (తెగలు లేదా కులాలు) ఉన్నాయి.
చంపుకోవడాలు, నరుక్కోవడాలు, దోచుకోవడాలు, బాంబులు వేసుకోవడాలు వీరి మద్య సర్వసాధారణం.
మహమ్మదీయులందరూ టెర్రరిస్టులుకాదు కానీ టెర్రరిస్టులందరూ ముస్లీములే. 60 శాతం ముస్లీం టెర్రరిస్ట్ బాధితులు ముస్లీములు, ముస్లీం దేశాలే
చిన్న పిల్లలను, స్త్రీలను, ముసలివారిని, తన పర బేధం లేకుండా చంపగలిగిన మౌఢ్యం వారిది.

ఇక హిందువుల సంగతి చూద్దాం

3. 1280 ధర్మ గ్రంథాలు. 10 వేలకు పైన వాటి పై భాష్యాలు. లక్షకుపైగా భాష్యాలపై మరలా భాష్యాలు. ముక్కోటి దేవతలు. లెక్కకు మిక్కిలి ఆచార్యులు, వేలకొద్ది ఋషులు, వందలకొద్ది భాషలు అయినా ప్రతి ఒక్కరూ అన్ని ఆలయాలకు వెళతారు. ఏకత్వం అనేది హిందువులలో ఉందా ఇతర మతాలలో ఉందో ఆలోచించండి.
గత 10 వేల సంవత్సరాలలో హిందువులు ఎవరిపైకీ దాడివెడలి ఎరుగరు. మీరు ఈ దేవుడినే పూజించాలని ఎవరి నెత్తినా రుద్దలేదు. మతం పేర రక్తపుటేరులు పారించలేదు. అత్యంత శాంతిమయ దేశం భారత దేశం. ఈ దేశం మీదికి దండెత్తి వచ్చిన శకులు, హూణులు, బర్బరులు అందరూ ఈ జాతి జీవనంలో కలసిపోయారు. క్రైస్తవులు, మహమ్మదీయులు మాత్రమే ఈ దేశంలో ఈ సంస్కృతిలో కలవక ఈ సంస్కృతికి హానికలిగించే ప్రయత్నాలు చేయడం, మత మార్పిడులకు పాల్పడడం శోచనీయం.
     సమస్తా లోకా సర్వేజనో సుఖినోభవంతు అనేది నా హిందుత్వం మాత్రమే 
     సేకరణ 
జై శ్రీ రామ్ 🙏🙏

No comments:

Post a Comment