Sunday, June 28, 2026

‼️SECULARISM వాళ్ళ నష్టాలు ఏమిటి ?‼️| Telugu Podcast | Dr.kasireddy Venkatreddy |Madan Gupta

‼️SECULARISM వాళ్ళ నష్టాలు ఏమిటి ?‼️| Telugu Podcast | Dr.kasireddy Venkatreddy |Madan Gupta

Author Name:Madan Gupta

Youtube Channel Url:https://www.youtube.com/@themadangupta

Youtube Video URL:https://www.youtube.com/watch?v=M6-qhRlaQrA



Transcript:
(00:00) సర్వభూతస్తమాత్మానం సర్వభూతానిచాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః అంటే సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని ఎవరైతే భావిస్తారో నా ఆత్మనే సర్వ ప్రాణుల్లో ఉన్నదని ఎవరైతే భావిస్తారో అతడు సమదర్శన ఇంతకంటే మించినటువంటి తత్వం ప్రపంచ శాంతి కొరకు ఉపయోగపడేది ప్రపంచ మానవులంతా ఒకటే అని కాదు ప్రపంచంలో ఉన్న సర్వభూతాలన్నీ కూడా ఒకటే తన జీవితాంతం సాహిత్య సేవ దేశసేవ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఉన్నటువంటి వ్యక్తి 140 గ్రంథాలు వారు ఇప్పటివరకు రచించారు ప్రముఖ జాతీయవాది శ్రీ కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు
(00:46) తెలుగులో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్ని ప్రక్రియలని టచ్ చేశారు దాదాపుగా బుర్ర కథలు కూడా రాసారు ఏదైనా ఇట్లా వీరుల కథలు ఏమన్నా బుర్ర కథగా చెప్తుంటే ఒళ్ళు అట్లా గగురుపడిచేది సార్ మేము మూట కొట్టేటప్పుడు మూట పాటలు ఉండేవి అవును సార్ నీవు కొట్టే మూటాకాడికి నీళ్ళకంటారా నేనే వస్తే నీళ్లు లేవురా నీవు లేవు మీరు ఇచ్చిన ఉపన్యాసాలు చాలా ఉపన్యాసాలు విన్నారు ప్రతి ఉపన్యాసం జాతీయవాద దృక్పదంతో ఉండేది ఇవాళ ప్రతి వ్యక్తి కృష్ణ పాత్రలోకి రావాలి ప్రతి వ్యక్తి అర్జున పాత్రలోకి రావాలి ఇక్కడ తన దేశ వికాసం కొరకు ఇది తప్ప నాకు ఇంకొక మోక్షం లేదు అనేటటువంటి
(01:30) ఆలోచన కలిగినటువంటి సాహిత్యాన్ని సృష్టించాలి విద్యాలయాలు నిర్మాణం కావాలి పఠనాలయాలు నిర్మాణం కావాలి అన్ని మతాలు ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే కానీ అన్ని మతాల సారం ఒకటి కాదు కదా ఈ దేశాన్ని తమ గుప్పిట్లో పట్టుకోవాలనుకున్నటువంటి ఇస్లాం కానీ ఈ దేశాన్ని తన గుప్పిట్లో పట్టుకోవాలనుకున్నటువంటి క్రైస్తవం కానీ ఈ దేశ వికాసానికి ఏమాత్రం దోహదం చేయలేదండి సెక్యులరిజం అనేటటువంటి ఒక ముసుగు మన మీద కప్పి చాలా భయంకరంగా దేశాన్ని నాశనం చేస్త హిందువులను చీలికలు చేసేసి 30% ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజ్యాధికారం సంపాదించొచ్చు అనేటటువంటి ఒక ఆలోచనతోటి కుట్ర ఊహలతోటి ఈ
(02:10) దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి కుండలు ఎన్నో ఉన్నాయి కానీ మట్టి ఒకటి ఆభరణాలు ఎన్ని ఉన్నా బంగారం ఒకటే గోవులు ఎన్ని ఉన్నా పాలరంగు ఒకటే అదేవిధంగా ఏకైవ జాతి కలు భారతీయ భారతీయులందరూ కూడా ఒకే జాతి అనే ఈ భావన నిర్మాణం కావాలి ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవర పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము శ్రీ కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు వారు సార్ వెల్కమ్ టు మదన్ టాక్స్ సార్ నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందు భూమి సుఖమర్ధితోహం సార్ మీరు అసలు 140 పుస్తకాలు ఎట్లా రచించగలిగారు సార్ అయితే వ్యవసాయంలో ఉంటూనే నేను మా ఊరిలో
(02:50) జనపద గేయాలు వాళ్ళు పాడుతూ ఉంటే ఆహా ఆ తర్వాత దీపావళి పండుగలు దిమ దిమ్మన్రు శ్రీరామ రామచంద్ర చూడంగా చూడంగా ఎవరవచ్చేరు శ్రీరామ రామచంద్ర చూడంగా చూడంగా అన్నలో వచ్చేరు శ్రీరామ రామచంద్ర ఏరి మీ అన్నల్లు ఏవి గుర్రాలు శ్రీరామ రామచంద్ర బంకుల్లో అన్నల్లు బయట గుర్రాలు శ్రీరామ రామచంద్ర దీపాలి పండుగ మీద ఈ విధంగా పాట పాడుకోవడం ఓహో అంటే అన్నలు చెల్లెళ్లను తీసుకపోవడానికి వచ్చినటువంటి పాట ఇది భర్త పోతే పోతివి గాని మల్లెన్నడ వస్తావు అని అడుగుతాడు ండి అంటే అప్పుడు ఆమె అంటుంది ఇంతమందిలో నన్ను ఇంతమందిని అడగాల్సి వచ్చిందే అనుకొని
(03:34) నక్కళ్ళ నాగళ్ళ దున్నిన్ననాడు కుక్కల్లు గుంటుకలు కొట్టిన్ననాడు ఒరిపొట్టు సేతాడు వేనిన్ననాడు మాయత్త మామామ సచ్చిన్ననాడు తలవార స్నానాలకు అందొచ్చేను అంటుందండి ఇది ఆ పాఠ్య గ్రంథంలో లేదు తీసేసారు నేను సేకరణ చేసినటువంటి దీంట్లో ఉంది ఓ మేము మూట కొట్టేటప్పుడు మూట పాటలు ఉండేవి అవును సార్ అవును సార్ అవి ఏల పాటలు మూట పాటలు అనే పేరు ఉండదు నీవు కొట్టే మూటకాడికి నీళ్ళకంటారా నేనే వస్తే నీళ్లు లేవురా నీవు లేవు సోరావాడా
(04:18) కళ్ళ నీళ్లుురా కాల్వరినిండే ఆయన కొట్టే ఈ వాడేది పురుషుడు కానీ స్త్రీ అభిప్రాయాన్ని తన మనసులోకి తెచ్చుకొని పాడుతున్నాడు పాడుతున్నాడు నీవు కొట్టే మూటకాడికి నీళ్ళ కింటా నేను వస్తే నీళ్లు లేవు నీవు లేవు మూటమూరం గూలిపోయింది మూట లేదు ఎద్దులు లేవు తాను ఎవరిని కలవడానికి వచ్చిందో అతను లేడు అప్పుడు కళ్ళ నీళ్లే కాల్వ నిండినాయంట కాలువారినాయి పులం బారినాయ అని ఎంత ధ్వని ఉందో దీంట్లో ఎంత అద్భుతమైన అప్పుడు ఇలాంటివి 60 70 గీతాలు ఇంతింత మాత్రాన అంతా రాసి పెట్టుకున్నానండి అలాగే ఇదే భావనతో ఆరుద్ర సార్ ఒక పూనలమ్మ పదాలు
(05:03) ఆ పూనలమ్మ పదాలు కాకుండా ఆయన సినిమాలో ఒక పాట రాశడు సార్ ఆ ఆ గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నాదాన ఈ చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా చెప్పగలవా చిరుగు పాతల బడుగు బ్రతుకుల నేతగాళ్లే నేసిన న్నారు చాకిర ఒకరిది సౌఖ్యం ఒకరిది సాగది ఇంకా తెలుసుకో అని చాలా ఆ పాట చాలా బాగుండేది సార్ అవునండి అవునండి ఎందుకంటే జానపద గీతాల ప్రభావంతోటి ఇప్పుడు మీరు జానపద గీతాలు చెబుతుంటే నిజంగా అంటే వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మేము అంత మూట కొట్టేటప్పుడు కపిల అంటారు రాయలసీమలో
(05:47) ఇక్కడ తెలంగాణలో మూట అంటాము వెనకకు ఎద్దుల్ని లాక్కొని వచ్చేసి దున్నపూతలు కూడా కట్టి కట్టేవాళ్ళం అండి అలా వెనకకి వచ్చేసి వచ్చినప్పుడు ఒక పాట ఒ ఒక చరణం వస్తది. తొండపు తాడు ఎత్తి నీరు పోయించినప్పుడు ఒక చరణం వస్తది. మళ్ళీ ముందుకు పోయి వరకు మూడో చరణం వస్తది దాని తర్వాత సంబోధన వస్తది ముగింపు వచ్చేస్తుంది.
(06:15) ఇలాగా ఈ విధంగా ఆ ఇవన్నీ మాయమైపోయినాయి సార్ ఆ అంటే ఒకటి ఆహా ఆనాటి కాలంలో కష్టాన్ని పాటగా పాడుకునేవాళ్ళు సుఖాన్ని పాటగా పాడుకునేవాళ్ళు పని చేస్తూ ఆ పనిని పాటగా మలుచుకునేవాళ్ళు అవునండి ఇసుర్రాయి పాటలు దంపుడు పాటలు పాటలు సువిసువోలాలి సువ్వెన్నలాలి అని ఆ దరువు వేస్తూ పాడేటటువంటి పాటలు ఇవన్నీ కూడా ఏ పని చేస్తున్నా గాని పాట ఉండడం పెళ్లి సందర్భంలో అయితే ఇంకా ఎన్ని పాటలు వస్తాయో చాలా వస్తాయండి పెళ్లి పాటలలో కొట్టం పాటలు అరుకుడు పాటలు భావంతుల పాటలు రకరకాలుగా వస్తాయండి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా సేకరణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాటి పుస్తకాల రూపంలో
(06:56) తెచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు నేను కూడా ఆ తర్వాత అంటే పుస్తకాల్లో భాగంగా పాలమూరు జిల్లా జానపద గేయాలు అనే ఒక పుస్తకం వేసాను రంగారెడ్డి జిల్లా జానపద గేయాలు అని ఒక పుస్తకం వేసాను ఈ రెండు కూడా రెండు రెండు సార్లు ప్రచరింపబడ్డాయండి అచ్చ అచ్చ అచ్చ ఇవి అంటే ఆ తర్వాత కాలంలో అంటే ఇది ఇప్పుడు నేను చెప్పేది నేను నా చదువు ప్రారంభ దశలోని విషయం ఇది అంటే అప్పుడు ఆ ప్రభావం పడింది ఆ తర్వాత నేను ఓరియంటల్ కాలేజీ చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది తెలుగు పండిటుగా చేరాను అప్పుడు ఈ ఛందస్సు ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి నేను చదువుకున్నటువంటి పాలెము వెంకటేశ్వర
(07:32) అనే మకుటం పెట్టేసి కాసులవారి లోకమిది కాంచుము పాలెము వెంకటేశ్వర అన్న పాలెము వెంకటేశ్వర మకుటం పెట్టి రాసాను ండి అది ఒకటి రెండు సార్లు అచ్చయింది. ఆయన కాసులవాడే కదా సార్ అంతే కదా కాకపోతే ముందు వడ్డీ వడ్డి నీవు కూడా ఆ కాసులవాడవే ప్రజకు కాసుల అప్పుగా ఇత్తువా ప్రభువు కాసులవారి కార్యములు కాంచుము పాలెము వెంకటేశ్వర అప్పుడు కాసుబర్మాంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఈ విధంగా రాసేటటువంటి సందర్భంగా మనకు ఇవన్నీ గుర్తు రావడం ఇవన్నీ ఉంటాయండి కాబట్టి ఆ ప్రభావంతోటి రాస్తూ వెళ్ళగా కథలు నవలలు పద్యాలు శతకాలు పద్య కావ్యాలు
(08:15) ఈ వ్యాసాలు ఇలాగ వచ్చి అయినాయి ఎట్లా తెలుగులో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్ని ప్రక్రియలని టచ్ చేశారు దాదాపుగా బుర్ర కథలు కూడా రాసానండి చాలా నేతాజీ బుర్ర కథ రాసానండి నేతా సుభాష్ చంద్రు కదా సంగర రంగ విహారాదీరా శాస్త్రవ సంహారా వినుమా అని ఈ విధంగా భారతవీరా నీవు లేవురా అని అంటే ఆ ప్రభావం సార్ అసలు ఆ ప్రక్రియే పోయింది సార్ బుర్రకథల ప్రక్రియ మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం ఏదైనా ఇట్లా వీరుల కథలు ఏమనా బుర్ర కథగా చెప్తుంటే ఒళ్ళు అట్లా గగురు పడిచేది సార్ బాలచంద్రుని కథ చెప్పినా అభిమన్యుని కథ చెప్పినా రాణి రుద్రమ కథ చెప్పినా జాన్సీ
(08:58) లక్ష్మీబాయి కథ చెప్పినా ఇవన్నీ కూడా వీరగాధల కిందకే వస్తాయి కాబట్టి వీటన్నిటిని బుర్ర కథలుగా బాగా ప్రచారం చేసినటువంటివి మనకు కనిపిస్తాయండి సరే ఇవి మీరు 140 పుస్తకాలు రాయడానికి కారణం ఏంటి అన్నందుకు ఈ విషయాలు ఇలా ప్రస్తావించానండి అంతేనండి సార్ అఫ్కోర్స్ యాక్చువల్ గా నా మీతోటి నేను మొట్టమొదట ఈ పాడ్కాస్ట్ చేయాలా అనేది నా ఆలోచన సార్ కానీ చాలా రోజుల తర్వాత ఇప్పటికీ కుదిరింది అండ్ మీరు ఇచ్చిన ఉపన్యాసాలు చాలా ఉపన్యాసాలు విన్నాను నేను ఆ అండ్ ప్రతి ఉపన్యాసం జాతీయవాద దృక్పదంతో ఉండేది సార్ భారతదేశపు వికాసం ఇది నా భారతదేశపు
(09:40) వికాసం ఓన్లీ ఆర్థికంతోటే జరుగుతదా లేకపోతే సంస్కృతి కూడా దానికి జోడైతే ఆర్థిక భారతదేశ వికాసం జరుగుతుందా ఆర్థికము అనేది భౌతికమైనటువంటి అంశం ఏద ఎవరికైనా గాని ధనమూల విధం జగత్తు అనేది సత్యమేనండి ఎందుకు కావాలి అనిఅంటే జీవితం నడవడానికి కావాలి అర్థం అర్థం కావాలంటే శ్రమ కావాలి శ్రమ చేయాలి శ్రమ చేయకుండా అన్ని నా దగ్గరికి రావాలి అని ఎవరైతే తే అనుకుంటారో వాళ్ళు సోమరిపోతులు వాళ్ళ దగ్గరికి ఏది రాదు అండి నహి ఒక్క పడుకున్నటువంటి సింహము తాను నేను ఇంత శక్తి ఉంది కదా నాకు ఆహారం వచ్చి నా నోట్లో పడాలి అని నహి సుక్తస్య సింహస్య ప్రవిసంతి ముఖే మృగః అని రాష్ట్రీయ
(10:26) స్వయంసక సంఘాన్ని అడిగితరు కదా మీరు అందులో ఈ సుభాషిత చెప్తారండి అంటే పడుకొని అన్ని నా నోట్లో పడాలి నా ఆహారం అని ఒకవేళ సింహం అనుకున్న నోట్లోకి ఆహారం వచ్చి పడదు సింహం అయినా కానీ పనిచే చేయాల్సిందే కాబట్టి శ్రమ శక్తి అనేటటువంటిది తప్పనిసరిగా మానవుడు తాను ఉపయోగించుకోవాల్సిందే శక్తి ఉండాలి శ్రమ చేయాలి శ్రమకు తగినటువంటి ఫలితం వస్తది ఆ ఫలితం ద్వారా ఆహారం లభిస్తుంది దాని ద్వారా శారీరక పుష్టి వస్తుంది తర్వాత ఈ శారీరక పుష్టి తోటి తాను గట్టిగా నిలబడగలుగుతాడు.
(11:01) మీరు ఏదైతే వ్యక్తి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ఉందో స్వామి వివేకానందులు ఇదే చెప్తారండి. మానవునికి మొట్టమొదలు కావలసినటువంటిది శారీరక శక్తి ఫిజికల్ స్ట్రెంత్ కావాలి శారీరక శక్తి ఉంటే తనను తాను రక్షించుకుంటాడు తన కుటుంబాన్ని రక్షిస్తాడు ఎవరైనా ఆపదల్లో ఉంటే వాళ్ళని కూడా రక్షిస్తాడు ఆ తర్వాత ఓ సమయం వచ్చిందంటే దేశ రక్షణ కోసం నిలబడతాడు.
(11:26) శారీరక శక్తి ఈ శారీరక శక్తి తర్వాత మనిషికి కావలసింది మానసిక శక్తి ఇది ప్రతి మానవునికి ఉపయోగపడే నాలుగు అంశాలుండి ఇవి. మానసిక శక్తి, మెంటల్ స్ట్రెంత్. ఈ మెంటల్ స్ట్రెంత్ దేని వల్ల కలుగుతుంది అధ్యాపకుల వల్ల కలుగుతుంది. గుడిలో పూజారి చెప్తుంటే పురోహితులు చెప్తూ ఉంటే పెద్దలు చెప్తుంటే వినడం వల్ల కలుగుతుంది. పుస్తకాలు చదవడం వల్ల కలుగుతుంది ఏదైనా చర్చల్లో పాల్గొని తర్కిస్తే కలుగుతుంది.
(11:52) కొత్త విషయం తెలుసుకోవడం ఇవన్నీ కూడా మానసిక శక్తిలో అంతర్భాగంగా వస్తుంది. మానసిక శక్తి తర్వాత బౌద్ధిక శక్తి కావాలంటారు స్వామీజీ ఇంటలెక్చువల్ స్ట్రెంత్ అంటారు స్వామీజీ ఏమిటి బౌద్ధిక శక్తి అంటే మానసిక శక్తి ఎట్లాంటిది అంటే మనసు చాలా విఫలమైంది ఎక్కడంటే అక్కడ పరిగెత్తుతుంది మనసు అలా పరిగెత్తకుండా ఇది సత్యం ఇదే గుర్తుంచుకో అని నిలబెట్టేది బౌద్ధిక శక్తి అంటే ఇంటలెక్చువల్ స్ట్రెంత్ ఇది జ్ఞానం ఇది సత్యం ఇది విజ్ఞానం ఇది బుద్ధి దీనిని అనుసరించు అని చెప్పేది బౌద్ధిక శక్తి అండి ఆ తర్వాత తర్వాత ఈ మూడు శక్తులు మనిషికి అహంకారాన్ని కలిగిస్తాయి. తాను
(12:29) తనకు తెలిసినంత ఎవరికీ తెలవదనే మనసులో భావిన గాని ఉన్నట్టయితే అది జ్ఞాన అహంకారం వస్తది బౌద్ధికంగా నేనే సత్యం చెప్తున్నాను అందరూ నేను చెప్పిందే వినాలే అది ఒక అహంకారాన్ని కలిగిస్తది. శారీరక శక్తి నాకు మించిన బలము కలిగినవాడు మరెవడు లేడు అని అనుకుంటే అది అహంకారాన్ని కలిగిస్తది. కాబట్టి ఈ మూడు శక్తులను కూడా సమన్వయం చేసేటటువంటిది ఆధ్యాత్మిక శక్తి అది స్పిరిచువల్ స్ట్రెంత్ అంటారు స్వామీజీ కాబట్టి ఆధ్యాత్మిక శక్తి అనేటటువంటిది నేనెంతో నువ్వు అంతే అనే భావన కలిగిస్తుంది ఎట్లా కలిగిస్తుంది అంటే భగవద్గీతలో మనకు 18వ అధ్యాయంలో 61వ
(13:05) శ్లోకంలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూడాని మాయ అని ఉంటుందండి అంటే ఈశ్వరుడు సర్వ ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు ఎంత బాగుందండి చీమ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు మానవుని హృదయంలో ఉన్నాడు ఏనుగు హృదయంలో ఉన్నాడు ఎద్దు హృదయంలో ఉన్నాడు అన్ని జీవుల యొక్క హృదయాలలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఏ జీవాత్మ ఎక్కడ ఉందని మనం అనుకుంటున్నామో ఆ జీవాత్మను నడిపిస్తున్నది పరమాత్మ అనేటటువంటి విధంగా ఇంత గొప్ప తత్వాన్ని ఈ ప్రపంచానికి సర్వభూత సరిగ్గానండి ఆత్మ సర్వభూత అని అయితే అది అది తాను తెలుసుకొని చెప్పేది అది కూడా
(13:50) భగవద్గీతలో సర్వభూతస్తమాత్మానం సర్వభూతానిచాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః అని ఇదండి సర్వభూతాలలో అంటే సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని ఎవరైతే భావిస్తారో నా ఆత్మనే సర్వ ప్రాణుల్లో ఉన్నదని ఎవరైతే భావిస్తారో అతడు సమదర్శన ఎంత బాగుందండి ఇంకా ఇంతకంటే మించినటువంటి టి తత్వము ప్రపంచ శాంతి కొరకు ఉపయోగపడేది ప్రపంచ మానవులంతా ఒకటే అని కాదు ప్రపంచంలో ఉన్న సర్వభూతాలన్నీ కూడా ఒకటే సర్వ ప్రాణులు ఒకటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు చీమ దోమ ఏనుగు మనిషి ఏదైనా ఇంత గొప్ప తత్వాన్ని భగవద్గీత అందించిందండి అది కానీ మనకు మనకు ఒక చిన్న
(14:39) ప్రాబ్లం ఉందండి ఇప్పుడు అన్ని మతాలు ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే కానీ అన్ని మతాల సారం ఒకటే కాదు కదా దానికి ఇప్పుడు ఆ నన్ను పూజించకపోతే చంపేయాను అని చెప్పి ఒక మత గ్రంధం చెప్పి అవునండి ఇంకొక మత గ్రంథం నువ్వు వదిలేయి అసలు నేను అంటే మీ మధ్య తగువులు పెట్టడానికి వచ్చితిని కానీ మిమ్మల్ని సంస్కరింపరాలేదు అని చెప్పి ఇదే చెప్తారు.
(15:10) మరి ఇంత విశాల భావాలు కలిగినటువంటి భారతదేశం ఈరోజు హిందువు రెండవ తరగతి పౌరుడుగా అండ్ ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కోల్పోయినటువంటి వాడుగా తయారయ్య ఉన్నాడు సార్ భారతదేశంలో ఈ దీనికి కారణాలు ఏమిటంటారు దీన్ని రివైవ్ చేయడానికి ఎట్లా తప్పకుండా నండి ఆధ్యాత్మిక జాతీయవాదము సాంస్కృతిక జాతీయవాదము అనే ఈ రెండు కూడా ప్రతి భారతీయుడు తను స్వీకరించాల్సిన అవసరం ఉంది అంటే సూటిగా చెప్తే ఈ రెండు ఈ రెండు ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నటువంటి ఇవి ఆ సింబల్ బరుసు బొమ్మ బరుసు లాంటివి ఈ రెండు కూడా మనిషిలో ఉండాలి.
(15:52) దీన్నే రాష్ట్రీయ స్వయంస్క సంఘం ఏం చెప్తుందంటే వ్యక్తిగత శీలము జాతీయ శీలము అంటుంది కాబట్టి వ్యక్తిగత శీలం తోటి నువ్వు ఎదుగు కానీ నేను నేను ఎదుగుతున్నాను నేను చెప్పిందే అందరు వినాలని కాకుండా జాతీయ శీలం కలిగి ఉండు అంటే అందరూ నావాళ్లే అనేటటువంటి భావనతోటి ఉండు అని అందుకే మేము సాహిత్యంలో తుమల సీతరామమూర్తి గారు చెప్పిన ఒక పద్యాన్ని ప్రామాణికంగా ఉపయోగిస్తుంటామండి దేవుడన మాతృదేశమా దేవత తలన ప్రజలు యజ్ఞ దీక్షయనంగా సేవావ్రత నిష్టయ ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా స్వాతంత్రోద్యమం జాతీయోద్యమం అంటాం చూడండి దాదాపు బాగా 1857 నుంచి 1947 మధ్యకాలంలో ఈ
(16:37) జాతీయోద్యమ భావాలు దేశమంతటా విస్తరించాయి అన్ని భాషల్లోను ఆ ఇవాళ 29 రాష్ట్రాలు లేదా ప్రాంతాలుగా ఉన్నటువంటి భారతదేశం నిండా చుట్టూ ఇంకా అప్పటివరకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్నీ కూడా ఇట్లాగా ఉన్నటువంటి స్థితి బర్మ శ్రీలంక బర్మ మయనార్ మొదలైనటువంటివి శ్రీలంక బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఇది అఖండ భారత ఇదంతా కాబట్టి అలాగా ఉన్నటువంటి స్థితిలో ఈ ఇదంతా కలిపి ఈ దేవుడు నా మాతృదేశమే నాకు దేవుడు జాతీయవాదం అంటే ఈ భావన ఉండాలని ఒక మాట చెప్తామండి మాతృణం పితృ ఋణం ఋషి ఋణం అంటే గురువు యొక్క రుణం గురువు ఋషి అని తర్వాత సమాజ రుణం తర్వాత వీటన్నిటి
(17:18) తర్వాత దేశ ఋణం అండి దేశం కాబట్టి ఈ రుణం తీర్చుకోవడానికి మనిషి ఈ భావనతోటి ఉంటే నా దేవుడు నాకు దేవుడు ఎవరంటే నా మాతృదేశమే జాతీయవాదం మొట్టమొదలు మన దేశాన్నే అలా భావించాలి వివేకానందుడు అదే చెప్తాడు కదా సార్ ఫస్ట్ ఒక 50 సంవత్సరాలు మీరు మీ దేవుళ్ళందరినీ పక్కన పెట్టండి భరతమాత అనేటటువంటి దేవతను పూజించడం మొదలు పెట్టండి మీ దేశం ఎక్కడికో పోతుంది అని చెప్తాడు ఆయన అవునండి అంతే కాబట్టి దేవుడన మాతృదేశమా దేవతలన ప్రజలు యజ్ఞ దీక్షయనంగా సేవావ్రత నిష్టయ మీరు యజ్ఞాలు యాగాలు ఏవైనా చేయొచ్చు గాక కానీ ఇప్పుడు యజ్ఞ దీక్ష ఏంటంటే సేవావ్రతం అంటే సేవ చేయాలి. ఈ సేవ
(17:57) ఎవరికి చేయాలి తల్లిదండ్రులకు చేయాలి వృద్ధులకు చేయాలి దీనహీన పీడిత తాడిత మానవులకు చేయాలి దేశంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరము తీర్చాలి ఆ తీర్చడం అనేటటువంటి దానం అనే పేరుట ఉపయోగించారు అనుకోండి సేవాదానం అనే మాట సేవాదానం శ్రమదానం అన్నదానం జ్ఞానదానం అని ఈ విధంగా చివరికి ప్రాణదానం ఇవన్నీ కూడా సేవా ధర్మంలో అంతర్భాగంగా వస్తాయి.
(18:20) యజ్ఞ దీక్ష అంటే సేవావ్రత నిష్టయ నీవు సేవ చేయాలి. ఇంటి దగ్గర నుంచి ఇంద్రలోకం వరకు సేవ చేస్తూ వెళ్ళు ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధం కనుమ జాతీయోద్యమం అన్నాను చూడండి ఆ జాతీయోద్యమం కానీ స్వాతంత్ర ఉద్యమం కానీ 1857 నుంచి 1947 మధ్య కాలంలో ఈ 90 సంవత్సరాల కాలంలో బాగా ఒక్కొక్కటి ఒకటి ఒకటి ఒకటొకటి విస్తరిస్తూ వచ్చాయండి సార్ ఇప్పుడు వందేమాతరం గీతం కూడా అదే కదా సార్ అవును ఆ త్వంభిదుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమల విహారిణి వాణి నీ విద్యాదాయిని అని త్రిమూర్త్యాత్మకమైన స్వరూపం భారతమాత అని చెప్పి ఆయన ఓ తల్లి నీవు నాకు శక్తి నివ్వు దుర్గవుగా
(19:02) కానీ ఈఈ ఇంత అద్భుతమైనటువంటి భావనలతో కూడినటువంటి మన జాతీయవాదం సెక్యులరిజం అనేటటువంటి ఒక ముసుగు మన మీద కప్పి చాలా భయంకరంగా దేశాన్ని నాశనం చేసింది సార్ మీరేమ అనుకోబాకండి ఈ మాట అంటున్నాను అని అది సత్యంఅండి అది 6 22 నుంచి మొదట ఒక యుద్ధం ప్రారంభమైన 712వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర మొదటిసారిగా దెబ్బతీసింది భారతదేశాన్ని అప్పుడు సింధు ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజు మీద దాడి చేసి అతన్ని మోసంతో చంపే రాజుని చంపేసి మోసంతోటి అతని ఇద్దరు బిడ్డల్ని తీసుకొని తర్వాత వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నారండి
(19:47) ఆ విధంగా అప్పటి నుంచి ప్రారంభమయి దేశంలో దురాక్రమణం మొదలయింది అంటే ఏ విస్తారవాదం ఇంపీరియలిస్టిక్ అవుట్లుక్ అంటే తన తాను పెంచుకుంటూ వెళ్ళడం అన్నది ఇప్పుడు మనం మొదట చెప్పుకున్నాం చూడండి ఏ తత్వం ఈ దేశంలో ఉన్నది అని ఆ తత్వము అంతటా కూడా భగవంతుడే ఉన్నాడు. ఇది ఈ గొప్ప ఫిలాసఫీ ప్రపంచ శాంతిని కలిగించేటటువంటిది చూడండి ఎక్కడైనా ఒక పురోహితుడిని మనం తీసుకొని వచ్చేసి అయ్యా ఈ పని మీరు చేయండి ఈరోజు ఈ జన్మదినం ఉన్నది కాదు ఈ పండుగ ఉన్నది ఇది మీరు దీనిని నిర్వహించండి అంటే వారంతా చెప్పిన తర్వాత చివరిలో ఏమని అంటారండి ఓ విశ్వము శాంతియుతంగా ఉండుగాడు
(20:29) ఓం జౌశాంతిహి ఆపశాంతిహి ఓషయహేశాంతిహి పృత్వి శాంతిహి సర్వం శాంతి శాంతి శాంతి అంటాడు ఓం శాంతి శాంతి శాంతి ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ ఏ ధర్మంలో అయినా కానీ ఏ మతంలో అయినా కానీ ఏ సంస్కృతిలో అయినా కానీ ప్రపంచ శాంతి కలుగుగాక లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు అని ఇంత గొప్ప తత్వాన్ని ఇంత గొప్ప నినాద ప్రాయమే అనుకోండి అవి కానీ అవి జన జీవితంలోనికి వెళ్తాయి కదా ఆ కారణంగా భారతదేశం మరొక దేశం మీద దండయాత్ర చేయలేదండి వాళ్ళు సరిహద్దుల్లో ఉన్నటువంటి రాజులు ఉండొచ్చు ఆ కాలంలో పరిపాలకులు ఉండొచ్చు వాళ్ళని అణచివేసి కానీ లేకుంటే లోబరుచుకొని కానీ
(21:10) లేకుంటే సంహరించి కానీ ఏ విదేశీ శక్తులు తమ సామ్రాజ్యవాద దురహంకార మనస్తత్వం తోటి దేశంలోకి వచ్చాయో ఇంత విశ్వ విశాలమైనటువంటి ఈ గుణాలు అణచివేశరండి ఎంత గొప్ప ఒక సంస్కృత శ్లోకం మనకు ప్రాచీన గ్రంథాలలో దొరికేది ఆర్ష విజ్ఞానంలో అయం నిజః పరోవేక్తి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం ఎంత బాగా ఉందండి అయం నిజః వీడు నావాడు పరోవేత్తి అతడు పరాయివాడు అని అల్ప మనస్కులు అనుకుంటారు.
(21:44) అయం నిజహ పరోవేతి గణన లఘుచేతసం లఘు మనస్కులు అంటే అల్ప మనస్కులు నీచ మనస్కులు ఏదనా చెప్పొచ్చు అనుకుంటారు అందరూ నావారే అంటే ఈ ప్రాణం ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి నేను అందులో భాగం ఇప్పుడే గీతలో చెప్పుకున్నాం కదా మనం ఆ విధంగానే ఉదార చరితానంతు ఉత్తమ గుణశీలాలు కలిగినటువంటి ఎవరికైతే ఎవరైతే ఉంటారో వాళ్లకు వసుదైవ కుటుంబకం ఎంత గొప్ప మాటండి ఈ దేశం ప్రసంగం ఆ నాకు ఒక్కొక్కసారి ఇట్లా ఇవి వింటూ ఉంటే అబ్బా ఇంత గొప్ప సంస్కృతి కానీ నేను అనుకున్నట్టు అవతల వాళ్ళు కూడా అనుకోవాలి కదా దానివల్ల నా ధర్మం దెబ్బతింటున్నది
(22:26) ఇక్కడ ఇప్పుడు నేను అందరూ నా వాళ్ళే అందరూ ఇదే అంటున్నాం కానీ వాళ్ళు ఇదిగో నా దేవుని పూజిస్తేనే నా వాడివి నా మతాన్ని స్వీకరిస్తేనే నా వాడివి అంటున్నారు కదా వాళ్ళ గురువులు వాళ్ళు మతో ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో అవి విదేశీ మతాలు అవి ఏవైనా కానీ అని గాక అది ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు ఇంకేదైనా కావచ్చు గాక వాళ్ళది విస్తారవాదం విస్తారవాదం అంటే సామ్రాజ్య విస్తారవాదం ఇంపీరియలిస్టిక్ సంకుచిత విస్తారవాదం అంతే అంతే సామ్రాజ్యాన్ని పెంచుకోవాలి తాము ప్రపంచంలో నిలబడాలి మిగతా వాళ్ళందరూ కూడా తమకు బానిసలుగా ఉండాలి బానిసలుగా ఉండాలి
(23:02) అనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళే ఈ దేశంలోకి అడుగుపెట్టారు ఇక్కడ మేధావులు మేధావులు అని పిలవబడ్డ వాళ్ళు లేదా వాళ్ళకు పరిచర్యలు చేసేటటువంటి సేవకులైనటువంటి వాళ్ళు అదే నిజమని అని ప్రచారం చేశారు ఎంత దౌర్భాగ్య స్థితి ఇది అని ఇంకొక మాట అంటాడండి ఎంత గొప్ప జాతి ఇది నిచ్చిన జాతి కాదు మరి చావదు వేయ యుగాలకైనా వెన్నిచ్చిన జాతి కాదు పరువెత్తు విరోధిని పిలిచి కౌగిటన్ గుర్చిన జాతిరా ఇది మరుత్తరు శాఖలతోడా హాయిగా అతనకాయలాడుకొనెరా మన కీర్తిలతామ తల్లికల్ శౌర్యాన్ని ధైర్యాన్ని నింపేటటువంటి జాతీయోద్యమ సందర్భంగా వచ్చాయండి కాబట్టి నా దేశాన్ని ఆక్రమించి నా
(23:48) సంస్కృతిని బ్రష్టు పట్టించి నీకి సంస్కృతే లేదు అనేటటువంటి విధంగా ప్రచారం చేస్తే దాన్ని మళ్లా మనం నెత్తికెత్తుకు నెత్తికెత్తుకుంటే ఆ సందర్భంలో ఒక వివేకానందు వంటివారు అమెరికాలోని చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో ఇది నా సంస్కృతి అని చెబితే అప్పుడు ఆ విదేశాలలో ఉన్నటువంటి ఆ ఆ భాష్య పండితులు అని మేధావులైన వాళ్ళు సర్వధర్మ సంభావన కలిగిన కొంతమంది వాటిని బ్రహ్మాండంగా ప్రచారం చేశారండి వివేకానందుడు ఏడు ఉపన్యాసాలు ఇచ్చాడు చికాగో విశ్వత మహాసభ ఆ సోదరీ సోదరులారా అని ప్రారంభం చేసినటువంటి దాంట్లో ఏడు వాళ్ళు చుట్టూరా పిలిపించుకొని
(24:28) ఇచ్చినటువంటి ఏడు ఉపన్యాసాలు ఇవాళ మనకు 300 పేజీల గ్రంధంగా వచ్చినాయండి అవును అవునండి ఆ విధంగా ప్రపంచానికి భారతదేశం ఇంత గొప్పది ఇంత ఔన్నత్యం కలిగింది అని తెలిసేట్టుగా చేశారండి మేధావులకు వాళ్ళకి తెలుసు రాజరిక వ్యవస్థను వ్యవస్థలో వచ్చేసి తమ రాజరిక వ్యవస్థతోటి తమ మతాన్ని కలుపుకొని ఈ దేశాన్ని తమ గుప్పిట్లో పట్టుకోవాలనుకున్నటువంటి ఇస్లాం కానీ ఈ దేశాన్ని తన గుప్పిట్లో పట్టుకోవాలనుకున్నటువంటి క్రైస్తవం కానీ ఈ దేశ వికాసానికి ఏమాత్రం దోహదం చేయలేదండి తమ భాషలు రుద్దాయి తమ రాజ్యాధిపత్యాన్ని రుద్దాయి తమ భోగ లాలసత కొరకు ప్రయత్నం
(25:08) చేసాయి తమ సుఖ సంతోషాల కొరకు ప్రయత్నం చేసాయి కానీ ఇక్కడ భారతీయుడు ఇక్కడ శ్రమజీవి ఇక్కడ ఉన్నటువంటి ఒక పండితుడు కానీ పామరుడు కానీ వీళ్ళు వికసించాలి ఈ దేశం వికసించాలి అనేటటువంటి ఆలోచన చేయలేదండి సార్ ఓకే ఎందుకనింటే అది ఆ మన దౌర్భాగ్యం ఇతర ఇతరుల పాలన విదేశీ పరిపాలకుల మనస్తత్వాలు విదేశీ పరిపాలకుల మనస్తత్వం కానీ అధికార బదిలి జరిగిన తర్వాత నేను స్వాతంత్రం అనడం లేదు సార్ అధికార బదిలి జరిగిన తర్వాత అదే మనస్తత్వంతో ఈ దేశం మళ్లా పరిపాలించబడింది కదా అందుకే ప్రాచీన గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను జనజీవితంలోనికి తీసుకొని వెళ్లి
(25:54) మన శక్తి ఏమిటి అని తెలియజేయడానికి కొన్ని స్వతంత్ర సంస్థలు దేశంలో ఆవిర్భవించి 1947 15 ఆగస్టులో స్వాతంత్రయం వచ్చినప్పటి నుండి మళ్ళీ ఒక్కసారిగా మనం ఏమిటి అనేది బెరజి వేసుకుందామని ప్రయత్నం చేస్తూ వచ్చాయి కానీ ఏ మహాత్ములు ఈ దేశంలో జన్మించి వ్యాసులవారు కావచ్చు గాక వ్యాసోచ్చిష్టం జగత్సర్వదే నిజం కావచ్చు గాక ఎందుకంటే అష్టాదశ పురాణాని కృత్వా సత్యవతిసుతః ఆ విధంగా ఆయన మీకు మీరు ఎందులో ఏది సత్యము ఏది ధర్మము చెప్పండి ఏది పుణ్యము ఏది పాపము చెప్పండి అంటే ఒక శిష్యునికి చెప్పాడు అన్నటువంటి ఈ మాట శిరోధార్యం అండి ఏనాటికైనా గాని పరోపకార పుణ్యాయ
(26:41) పాపాయ పరపీడనం ఒక శ్లోకంలో చెప్పమని అడిగాడట శిష్యుడు మీరు 18 మహాపురాణాలు 18 ఉపరాణాలు భారతము హరివంశము బ్రహ్మ సూత్రాలు ఇన్ని రాశరు కదా దీంట్లో ఒక శ్లోకంలో చెప్పండి దీని పరమార్థం అని ఒక శిష్యుడు అడిగాడంటండి అర్ధ శ్లోకేన ప్రవక్షి అన్నాడంట అర్ధ శ్లోకంలో చెప్తా ఒక శ్లోకం ఎందుకు అర్ధ శ్లోకంలో చెప్తానని పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడన ఎంత బాగుందండి ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం అపకారం చేయడం పాపం అంతే కాబట్టి మహాభారతాన్ని రచించిన వ్యాసులవారు ఎన్ని ధర్మాలు చెప్పిఉన్నారు అందులో చతుర్విధ పురుషార్థాలను చెప్పే ధర్మార్థ కామ మోక్షాలు ఎవరు మనిషి ఏ విధంగా ఉండాలి
(27:24) అనేటటువంటిది ముఖ్యంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత అందులో ప్రధానంగా విష్ణు సహస్రనామాలు సనసు జాతీయము ఈ మూడు కూడా ఆత్మ ప్రాణ సదృశ్యంగా ఉండగా మహాభారతం మన దేశం యొక్క ఒక బొమ్మను ఒక చిత్రాన్ని మన ముందు పెట్టేటటువంటి విధంగా ఉంటుందండి కాబట్టి కానీ వాటిని వదిలేసుకున్నాం కదా అంటే మన అధికార బదిలి జరిగిన తర్వాత అదే కలోనియల్ మైండ్ సెట్ తో ఈ దేశాన్ని పరిపాలించారు కదా సార్ ఇప్పుడు మన సంస్కృతిని అభివృద్ధి చేసేదానికి మన విద్యాలయాలు లేవు అండ్ విద్యాలయాల నుంచి వస్తున్నటువంటి అవుట్పుట్
(28:08) అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీసం సంస్కారం ఉండడం లేదు దేశభక్తి అంతకంటే ఉండడం లేదు అయితే అందరి మీద మనం ఈ విధంగా ఆ నేరం మోపలేము ఇప్పుడు నా దేశము నా ధర్మము నా జాతి నా సంస్కృతి అనేటటువంటి ఈ భావన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఓట్ల లాలుచి కారణంగా ఇతరులు ఎవరైతే మనల్ని హేళన చేశారో ఈ దేశానికి ఒక సంస్కృతి లేదు అని అన్నారో ఆ అన్నటువంటి వాళ్ళ వాళ్ళు ఆలోచన చేస్తూ ఈ దేశాన్ని మళ్ళీ ఆక్రమించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉంది.
(28:53) కాబట్టి తమ జనసంఖ్య ఇక్కడ పెంచుకోవాలి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటిది. జనసంఖ్య పెంచుకొని భారతదేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలి అని ఈ మధ్య వినిపిస్తున్నటువంటి కొన్ని మాటలని బట్టి చూస్తే వాళ్ళైనా ఎవరైతే పరిపాలకులుగా ఉండి కొంతకాలం పరిపాలన చేసి 50 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
(29:18) కేవలం ఓట్ల కొరకు ఓట్ల కొరకు కాకుండా దేశాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి యువతను ఆ విధంగా మనం సంసిద్ధం చేయాలి అనేది కొన్ని సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి చేస్తున్నటువంటి సంస్థల్లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు ఇంకా అనుబంధ సంస్థలు ఏవైనా కావచ్చు గాక ఎన్ని చేసినా గాని బిందువు సింధువులో బిందువే అయింది కాదు ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఇట్లాంటివన్నీ జరుగుతాయి కానీ ఒక సంస్థ తలుచుకుంటే ఎంతవరకు చేయవచ్చు పోనీ ఇప్పుడు విద్యా విధానం ఏమన్నా మారిందా అదే మెకాల సిస్టమ పోనీ చరిత్ర ఏమన్నా మార్చారా
(30:05) జాతీయవాదం వ్యాపించాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు ఉదాహరణకు ఆ భగవద్గీతను అనువాదం కొన్ని పద్యాలలో అంది ఇచ్చినటువంటి కర్రశ్రీ గారు కృష్ణుని తోటి ఒక మాట అనిపిస్తారు. అర్జునుని ఇది ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే కృష్ణుడు ఈ విషాదంలో పడ్డావు కదా ఈ విషాదాన్ని వదిలి నేనుఎందుకు నీకు ఇది చెప్తున్నాను నీకుఎందుకు నేను ఈ డ్రైవర్ పని చేస్తున్నాను ఉదాహరణానికి కారు అనుకోండి వాళ్ళ రథం సారథే కదా పార్త సారతే కదా పార్తనికి సారథే కదా ఇది నీ మాతృ ఋణమ్ము తీర్చుకొనుమో ఈ వేడి రక్తముతో ఇది నీకు అగ్ని పరీక్ష దీక్ష గొనుమో ఈ క్షాత్ర విస్ఫూర్తితో ఇది కర్తవ్యము నీకు
(30:47) నిల్వబడుమో ఈ కర్మ వీరుండవై ఇది నీ జీవిత లక్ష్యం అందుకొనుమో విల్లు శత్రుంజయ ఇది సందేశం అండి ఈ విధంగా నువ్వు సంసిద్ధం కాని మరి నేను ఎందుకు నీకు డ్రైవర్ కి చేస్తున్నా ఈ గర్వాంధుల రూపుమాపుటకే గాని జీతమా బత్యమా నీ గుర్రాలను దోలునంత పనికినేల మా ఇంటిలోనే గుర్రాలను తోలలేనో నిజమింతే ధర్మ రక్షార్థమై యోగమునితి పార్థ సారధి మహోద్యోగము సాగి ఎంత బాగుందండి కాబట్టి ఇవాళ ప్రతి వ్యక్తి కృష్ణ పాత్రలోకి రావాలి ప్రతి వ్యక్తి అర్జున పాత్రలోకి రావాలి నరనారాయణులు ఇద్దరు నాలో ఉన్నారు అనేటటువంటి భావన నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది
(31:31) ఇది నా మాతృభూమి అని భావించినటువంటి వ్యక్తి ఎందుకొరకంటే విష్ణు పురాణంలో ఈ భూమి ఎవరైతే నాది నా జన్మభూమి పితృభూమి అని భావిస్తారో వాళ్ళు ఈ భూమి పుత్రులు అంటాడండి ఆ ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూషై సవైహిందురితిస్మృత ఆ సింధువు నుంచి అంటే సింధు నది నుంచి ఈ మధ్యలో సింధు నది జల సమస్య వచ్చింది కదా కానీ ఆ సింధు నది నుంచి మొదలెట్టుకొని మరో సింధు అంటే హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఏ భూభాగం ఉందో ఇప్పటికీ అంటే స్వాతంత్రం తర్వాత ఇది ఇప్పటికి ఉంది ఇట్లాగే ఎవరైతే దీనింత పితృభూమిగా మాతృభూమిగా పుణ్యభూమిగా ధర్మభూమిగా కర్మ
(32:14) భూమిగా జన్మభూమిగా భావిస్తారో వాళ్ళంతా ఈ భూమి పుత్రులు ఒకవేళ భావిస్తే ఏ విధంగా తల్లిని కాపాడుకోవడం కొడుకు చేస్తాడో అదేవిధంగా దేశమాతను కాపాడుకుంటే తన దుకాన్ మకాన్ తాను నిలుపుకోగలుగుతాడు. తన కర్మాగారం తన వ్యవసాయ క్షేత్రాన్ని తాను బాధ్రపరుచుకోగలుగుతాడు వాటి నుంచి ఉత్పత్తి బ్రహ్మాండంగా వచ్చేట్టు చేయగలుగుతాడు.
(32:38) ఇది ఒకవేళ నిలుపుకోకపోయినట్టయితే తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటాడు. అంటే తను నిలబడలేడు తనక ఎక్కడ దుకానో ఎక్కడ మకానో తెలవదు ఏ విధంగా తాను నిలదొక్కుకోవాలో తెలవదు కాబట్టి ఏ పరాయి దేశాలకో మళ్ళీ వెళితే వాళ్ళు ఆ దేశాల నుంచి ఏ విధంగానో వెళ్లగొడతారు అక్కడి మతాన్నో సంప్రదాయాన్నో స్వీకరించో లేకపోతే వాళ్ళకు బానిసగా బతుకుతో ఊడిగని చేస్తూనో బతకాల్సి వస్తుంది ఏ దేశంలో ఉన్నటువంటి భారతీయుడైనా కాబట్టి ఇక్కడ తన దేశ వికాసం కొరకు ఇది తప్ప నాకు ఇంకొక మోక్షం లేదు ఇది ఉంటేనే నాకు మోక్షం కాబట్టి దీని వికాసం కొరకే నేను ప్రయత్నం చేస్తా అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి
(33:17) సాహిత్యాన్ని సృష్టించాలి విద్యాలయాలు నిర్మాణం కావాలి తర్వాత పఠనాలయాలు నిర్మాణం కావాలి తల్లి ఒడి ఒక మాట చెప్తానండి ఈ మూడింటిని సంస్కారాలు అందించడానికి ఈ మూడు ముఖ్యమైన క్షేత్రాలు మొదటిది తల్లి ఒడి ఆ రెండోది చదువుల బడి మూడోది సమాజంలో ఉన్న గుడి గుడి కాబట్టి తల్లి ఒడిని నుంచి ఈ సంస్కారాలు అందాలి అందుకే మాతృదేవోభవ అని అన్నది తర్వాత ఆ తల్లి ఒడి సంస్కారాలు అందించేటటువంటి స్థితిలో ఎట్లా ప్రహ్లాదుని ఆమె పెంచిందో ఎట్లా శివాజీని జీజియావాయి పెంచిందో ఏ విధంగా వివేకానందుని భువనేశ్వరి మాత పెంచిందో ఆ విధంగా మన పిల్లల్ని మనం పెంచాలి అనేటటువంటి ఆలోచన ఆధునిక
(34:03) తల్లిదండ్రులు ఆలోచించాలి వాళ్ళ మనసులో ఇవి నాటాలి ఇవి నాటేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఇది ఎంత నాటి దాటిన నీకు అటు విద్యాలయానికి వెళ్ళగానే లేదా ఇటు సమాజంలోకి రాగానే వాడి ఆ మస్తిష్కాన్ని చెడగొట్టడానికి అన్ని శక్తులు చాలా సిద్ధంగా ఉన్నాయి కదా సార్ ఉన్నాయి మరి వీటిల్ని ఎట్లా కొనుక్కోవాల ఇప్పుడు ఆకర్షణల వైపు తొందరగా మనిషి పరిగెత్తుతాడు.
(34:31) అక్కడ ఇవన్నీ ఆకర్షణలు కేవలం మార్పులు వస్తే చాలు అని తప్పుడు పనులు చేసేవాళ్ళు లేరా తర్వాత ఉద్యోగం వస్తే చాలు ఇంత లంచం ఇచ్చిన ఉద్యోగంలో చేరుతారు అనుకునేవాళ్ళు లేరా అన్న పాపం ఆయన ఎవరు సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ జస్ ఇటాటి వాళ్ళందరినీ కాక్రోచెస్ అన్నాడని ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ పరిస్థితి అంటే నేనైతే మెరుగుపడింది అనుకోవడం లేదు సార్ కొంత చైతన్యం మొదలైంది అనుకుంటున్నా అంతేనండి ఎక్కడైనా గాన ప్రారంభం కొద్దిగానే ఉంటుంది కానీ విపరీతమైనటువంటి శక్తులు విదేశీ శక్తులు ఈ సువిశాలమైనటువంటి భారతాన్ని తాము ఎట్లాగైనా ఆక్రమించాలనే ఆలోచన ఎప్పుడూ
(35:16) చేస్తూనే ఉన్నాయి కాబట్టి తమ మతవాదుల సంఖ్యను పెంచుకోవాలి ఇక్కడ అనే ఆలోచన చేస్తున్న తరుణంలో భారతీయులు కులం వర్ణం వర్గం ప్రాంతం మతం భ్రష్ట రాజకీయం వీటన్నిటికీ అతీతంగా మేమంతా ఒక్కటే అనదనములము అనేటటువంటి భావన తోటి ఎదగవలసిన అవసరం ఉంది దానికి చాలా ప్రచారం జరగవలసిన అవసరం ఉంది. అయితే అందుకే మృత్పిండ ఏకో బహుభాండ రూపః సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుదేను జాతం ఏక పరాత్మ బహుదేహవర్తి ఇది ఏదో ఆదిశంకరుల కాలం నాటి శ్లోకం అండి కుండలు ఎన్నో ఉన్నాయి కానీ మట్టి ఒకటే ఆభరణాలు బంగారం ఎంత ఉన్నా కానీ ఆభరణాలు ఎన్ని ఉన్నా బంగారం ఒకటే
(36:01) గోవులు ఎన్ని ఉన్నా పాలరంగు ఒకటే అదేవిధంగా ఏకై ఏకజ జరాతి బహుభారతీయ కలుభారతీయ ఏకైవ జాతి కలు భారతీయ భారతీయులందరూ కూడా ఒకే జాతి అని ఈ భావన నిర్మాణం కావాలండి ఈ భావన నిర్మాణం ఈ శ్లోకానికి నిజంగా ఏక పరాత్మ బహుదేహవర్తి అని చివరి పాదాల్లో అవునండి ఈ కాలంలో మార్చి ఒకే జాతి భారతీయులంతా ఒక్కటే అని ప్రచారం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారండి జరగాల్సింది జరుగుతూనే ఉంది కానీ ఇది ఇంకా వేగం పెంచాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ చాలా మంచి మాట చెప్పారు సార్ ఇది ఎడారి మతాలని స్వీకరిస్తే ఈ దేశం మీద నీకు ప్రేమ పోతుంది అని చెప్పాడు. అది అది
(36:48) కరెక్టే కాదు సార్ అది చూస్తున్నాం కదా మరి ఇంత ఇప్పుడు ఒకటే ఒక పరిస్థితి సార్ ఇంత పెద్ద దాదాపు 30 కోట్ల మంది వాళ్ళు ఇంకొక 10 కోట్ల మంది వీళ్ళు ఒ 40 కోట్ల మందిని మళ్లా ఈ జాతీయవాదం వైపు సాంస్కృతిక జాతీయవాదం నేను మామూలు జాతీయవాదం అనను సాంస్కృతిక జాతీయవాదం వైపు తీసుకురావడం సాధ్యమా సాంస్కృతిక జాతీయవాదం ఆధ్యాత్మిక జాతీయవాదం ఈ రెండూ కూడా అవసరం ఇవ్వాళ ఒకటి కల్చరల్ నేషనలిజం అంటాం ఇంకోటి స్పిరిచువల్ నేషనలిజం అంటాం
(37:32) ఈ రెండింటి వైపు ప్రపంచంలో ఇవే గొప్పవి అనేటటువంటి ఒక భావన నిర్మాణం కావాలి. మేమే అందరి మీద అధికారం చెలాయిస్తాము అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి మతాలలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మార్పు రావల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు రావడం కొరకు వీళ్ళు శక్తివంతులు కావాలి. వీళ్ళు శక్తివంతులు అయినప్పుడు ఆ మార్పు వస్తుంది.
(37:59) కానీ వీళ్ళలో చీలికలు తెచ్చి అంటే ఇక్కడ భూమి పుస్తకం కులాలు ఇప్పుడు జరుగుతుంది అదే కాబట్టి వీళ్ళలో చీలికలు తెచ్చి తాము ఓట్లు సంపాదించుకొని అధికార పీఠాల మీద కూర్చోవాలి ఐదేళ్ళు మేము ఉంటే చాలు అనుకునేటటువంటి ఆలోచన ఉన్నది కానీ శాశ్వత కాలాల పాటు ఈ దేశం ఉండాలి అనేటటువంటి భావనతోటి మెలగాల్సిన అవసరం ఉన్నది. చూడండి ఈ మాతా పృథ్వి పుత్రోహం పృతివ్యాహ అని వేదమంత్రం చెప్తున్నది ఈ భూమి మా అమ్మ ఈ భూమికి మేము పుత్ర రూపి సంతానం వేద మంత్రంలోని ఈ భావాన్ని సరిగ్గా దీనిని సాహిత్యంలో అక్షరబద్ధం చేసినవారు వాల్మీకి రాముని నోట పలికించారు.
(38:39) దక్షిణ భారతంలోని రామాయణాల్లో లేకపోవచ్చు గాక కానీ ఉత్తర భారతంలో ఉన్నటువంటి రామాయణాల్లో ఈ శ్లోకం ఉంది. అన్నయ్యా ఈ లంకా నగరం ఎంత బాగుంది ఇక్కడ మనం ఇక్కడనే మనం ఉండిపోదామా అని అడిగితే నిజానికి రాముడు తాను అనుకుంటే ఎప్పుడైతే వారి సంహారం జరిగిందో ఆ సుగ్రీవుని రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకోవచ్చు అరణ్యానికి వచ్చాడు మాట అన్న ప్రకారం వచ్చాడు గుహుడు గుహుడు పరిపాలిస్తున్నటువంటి గుండి చేతిలో ఉన్నటువంటి అరణ్య భాగాలన్నీ కూడా తాను ఇక్కడే ఉంటాను అని గుహుడిని తన సేవకునిగా పెట్టుకొని ఇక్కడే పరిపాలన చేస్తా అనొచ్చు ఇది లేదు సుగ్రీవుని కోరలేదు విభీషణ
(39:13) వచ్చినప్పుడు అప్పుడు అతనికే సింహాసనం ఇస్తా అని అన్నాడు కదా రాజ్యాధికారం లంకకు అట్లా కాకుండా ఆ మాట అనకుండా తానే లంక పరిపాలించాలఅనుకోవచ్చు కానీ మాతృభూమి మీద ఆయన దృష్టి ఉన్నది అందుకే అన్నటువంటి శ్లోకం ఇవాళ భారతీయులందరికీ శిరోధారియం అండి అపిస్వర్ణమయి లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిస్చ స్వర్గానపిగరయసి ఈ లంకా నగరం బంగారమయం కానిగాక తమ్ముడా నాకు రుచించదు సుమా కన్నతల్లి కన్న నేల తల్లి స్వర్గం కన్న మిన్నరా తమ్ముడా జననీ జన్మభూమిష స్వర్గాదతపి గరియసి అనేటటువంటి ఈ మాట ఇవాళ భారతదేశంలోని భారత పుత్రులందరికీ కూడా శిరోధార్యం కావాలి ఈ
(39:56) భారతమాత ఉంటేనే మా ఎగజస్టెన్స్ ఉంటుంది మా అస్తిత్వం ఉంటుంది. ఈ భారతమాతను రక్షించుకోవాలి. ఇవాళ ఉన్న హిమాలయాల నుంచి హిందూ మహా సముద్రం వరకు అటక్ నుంచి కటక్ కొరకు ఉన్నటువంటి ఈ భాగం ఉంటేనే మన గుడి ఉంటది మన బడి ఉంటది అమ్మ ఒడి ఉంటది లేదా వ్యవసాయపు మడి ఉంటది. లేకుంటే వ్యవసాయపు మడి ఉండదు ఈ మాట అంటుంటే మాకు గ్రామ భారతి అని దాంట్లో నేను కూడా ఒక అవునండి గ్రామభారతి కూడా పరివార క్షేత్రాల్లో క్షేత్రాలో దాంట్లో ఈ ఐదిటిని తీసుకుంటారు సార్ ఆ అమ్మవడి ఆ గుడి బడి ఆ వ్యవసాయ మడి మడిఆ అండ్ సరుకుల అంగడి సరుకుల అంగడి
(40:41) గడి గడి గడి గడి అంటే అంటే కోట అనే అర్థం కూడా ఉంది అంగడి అంగడి అంటే అంగడి అది అది అంగడి సో ఈ ఐదు అంశాల మీద గ్రామ భారతి పనిచేస్తూ ఉన్నది అండ్ ఇప్పుడు రైట్ అమ్మవడి ఓకే అది మన చేతుల్లో ఉంది అండ్ గుడిబడి మన చేతుల్లో ఎక్కడ ఉన్నాయి సార్ అందుకే ఇప్పుడు రాజ్యాధికారం చేతుల్లోకి వచ్చినటువంటి సందర్భంగా వీటన్నింటిని ఈ అనుకున్న విధంగా తీర్చిదిద్దు ఎద్దుకునే అవకాశం ఉంటుంది.
(41:17) కాబట్టి రాజ్యాధికారము చేతుల్లోకి రావాలంటే జనమానసాన్ని మొట్టమొదట నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ జనమానస నిర్మాణానికి ఇప్పుడు ఆలయాలకు వెళ్ళినటువంటి సందర్భంగా చెబుదాం. నేను ఈ మధ్యకాలంలో ఈ తెలంగాణలో కొన్ని పర్యటనలు చేసినటువంటి సందర్భంగా ఒక ఊరిలో రిటైర్ అయినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు చేస్తున్నటువంటి పని ఏమిటి అనిఅంటే ఆయన ఒక స్వామీజీ శిష్యుడు ఆ స్వామీజీ భగవద్గీతకు వ్యాఖ్యానం రాశాడు తాత్పర్యాలు రాశాడు.
(41:47) ఆయన పుస్తకాలు ఈయన ప్రచురించి ఆ పుస్తకాలను తెచ్చుకొని ఆ జిల్లాలో ప్రతి గుడికి వెళుతూ ఆ గుడిలో ఉన్నటువంటి పూజారితోటి భగవద్గీత పుస్తకాలు ఇచ్చి ఆయనక 10 పుస్తకాలు 10 20 పుస్తకాలు ఇచ్చి మీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి మీరు తీర్థం ఇస్తారు ప్రసాదం ఇస్తారు షటగోపం పెడతారు కానీ వచ్చిన 10 మందిని మీరు ఒక దగ్గర కూర్చోబెట్టండి.
(42:13) ఈ భగవద్గీతను పారాయణం చేయమని చెప్పండి. గీత ఏ శక్తిని ఇస్తుందో ఐదు వాక్యాలు చెప్ప 10 నిమిషాలు ఇది ముగించండి ఈ విధంగా రోజు మీరు ఈ పని చేయండి అందుకొరకు మీకు 15 20 భగవద్గీతలు నేను ఇస్తున్నాను ఇది చేయండి మిగతా సందర్భాలలో ఒక్కరు వస్తారు ఇద్దరు వస్తారు కానీ ఒకేసారి నలుగురు వచ్చినప్పుడు మీరు ఇట్లా వాళ్ళని కూర్చోబెట్టి తప్పనిసరిగా ఈ పారాయణం చేసి ఈ దేశాన్ని గురించి ధర్మాన్ని గురించి జాతిని గురించి సంస్కృతిని గురించి 10 మంచి మాటలు చెప్పి మేమంతా ఒక్కటి అనే ఒక భావన కలిగించండి గుడి గుడి ఈ పని చేస్తలేదు ఈనాటికి చేయడం లేదు చేయడం మొత్తం నేను ఉండే
(42:50) చివరి వరకు అంటే హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఏ గుడి ఈ పని చేయడం లేదు. కానీ అక్కడ 20 30 గుళ్ళు ఆ జిల్లాలో ఈ పని మొదలుపెట్టాయి. అయితే ఒక్కటి ఎట్లా ఉంటుందంటే చెప్పేటటువంటి ఎవరైతే ఆ పురోహితుడు ఉంటాడో అతడు కూడా శిక్షణ పొందాల్సినటువంటి అవసరం ఏ అంశాన్ని ఏ విధంగా చెప్తాము అని ఇప్పుడు అన్నాం కదా ఇది నీ మాతృ ఋణము తీర్చుకొనుము ఈ వీడి రక్తముతో అని ఈ విధంగా అనువాదం చేసిన గీతలో ఉన్నటువంటి అంశాన్ని కాబట్టి ఆ విధమైనటువంటి భావనను గుడి చేయాల్సి ఉంది.
(43:24) బడి ఈ మీరు ఇప్పుడే అన్నారు సెక్యులరిజం అనేటటువంటి మాట అన్ని సమానమే ఏమి కాదనం అన్ని సనాతన ధర్మం నుంచి పుట్టుకొని వచ్చినటువంటివే అనేటటువంటి ఒక భావన ఏర్పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే మతమతాంతరాలు ఆదిశంకరుల కాలంలో 74 రకాల మతమతాంతరాలు వచ్చాయి. ఆ వచ్చినటువంటి వాటి అన్నింటిని కలిపి ఆయన ఆరు చేశడు కదా శైవ వైష్ణవ సౌర గాణపత్య శాక్తేయ కాపాలికలు కాబట్టి ఈ ఆరు మతాలు అద్వైతం ద్వారా ఆయన సాధించారు కదా అదే అద్వైతం ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది.
(44:02) ఒక చిన్న ఉదాహరణ అండి సాహిత్యకారులు అయినటువంటి వాళ్ళలో మనకు తిరుమల తిరుపతి దేవస్థానము వైష్ణవ తత్వాన్ని బోధిస్తుంది అనుకుందాం ఎందుకంటే అక్కడికి శ్రీమద్ రామానుజులు వచ్చారు అనేది కూడా మనకు తెలుసు ఆ పక్కనే కూడా వచ్చారు కదా వచ్చారండి అక్కడికి దగ్గరనే శ్రీకాళహస్తి అక్కడ శైవం బోధిస్తుంది అనుకుందాం ఈ రెండింటి మధ్యలో విక్రమసింహపురం నెల్లూరు ఉంది నెల్లూరు ఆ నెల్లూరులో ఈ రెండు ప్రచారం ఇలా జరుగుతున్నటువంటి సందర్భంగా ఒక మహాపురుషుడు పుట్టాడు కవి బ్రహ్మ తిక్కన తిక్కన ఆయన ఏం చేసాడు హరి వేరు హరుడు వేరు కాదు అని ఆ రెండింటిని కలిపాడు విష్ణు రూపాయ నమఃశివాయ
(44:40) అని పలికాడు జాయితక ఇష్టమెచ్చు పరతత్వము గొలిచ ఇష్ట సిద్ధికి ఇష్ట సిద్ధికి అంటాడు ఇంకేం కావాలి కాబట్టి ఎట్లా ఇద్దరు ఒక్కటే అనేటటువంటి ఒక భావన కలిగించి నేను ఆ నేల నుంచి వచ్చినవాడినే సార్ చాలా సంతోషం కాబట్టి కిమస్తిమాలం కిమ కౌస్తుభంవా అంటాడు నీకు అస్తిమాల కావాలా కౌస్తుమా ఏది ఇష్టము యశోవదాస్ ధన్యం ఇష్టమా అని ఈ విధంగా అడిగి ఆయన ఎంత గొప్ప తత్వాన్ని వ్యాప్తం చేశాడు హరిరాద్వైతాన్ని అది ఇవాళ దేశంలో ఈ జరుగుతున్నటువంటి ఈ రాజకీయ ఆ సంఘాలు ఏవైతే ఉన్నాయో పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో ఈ ఆలోచన వచ్చేటటువంటి విధంగా చేయాల్సిన అవసరం ఉందండి జాతీయత చాలా ముఖ్యం
(45:22) అనేటటువంటి భావన రావాలి. నాకు ఒక విచిత్రమైనటువంటి అంటే జనరల్ గా అంటే అఫ్కోర్స్ ఇది ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్నది జాతీయవాదం సాంస్కృతిక పునరుజ్జీవనం వీటిని గురించి మాట్లాడుకున్నాం కానీ నాకు చాలా విచిత్రంగా అనిపిస్తున్నటువంటి విషయం సార్ ఎవరైనా మెజారిటీ ఉన్న వాళ్ళతోటి ఉంటారు కానీ ఇక్కడ మైనారిటీ అనే వాళ్ళ వాళ్ళతోటి ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి అంటే కానీ విచిత్రం సార్ మెజారిటీ ప్రజానీకమైనటువంటి హిందువులలో ఏ కులం అనే పేరుట ఇంకా చీలికలు తీసుకురావడానికి ప్రయత్నాలు ఏ పార్టీలు ఏ విధంగా తమ ఓటు కొరకు ప్రయత్నాలు
(46:08) చేస్తున్నాయో అలా చేసి మైనారిటీ ఓట్లన్నీ ఒకే దిక్కు పడతాయి కాబట్టి వాళ్ళల్లో హిందువులలో ఒక కులం తమ వైపు ఒకటి ఉంటే వీళ్ళ అందరి వచ్చినట్టయితే రాజ్యాధికారం తమ చేతుల్లోకి వస్తుంది అనేటటువంటి ఈ భ్రష్టమైనటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో అది దేశానికి చెడు చేస్తుంది. అందుకే వచ్చేటటువంటి 2047వ సంవత్సరానికి 100 సంవత్సరాలు అయతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అప్పుడు భారతం సమగ్రంగా గొప్పగా వెలుగుతుంది అనేటటువంటి విధంగా జాతీయవాదులు అంటుంటే 2047 వరకు మేము భారతదేశాన్ని మా మతరాజ్యంగా చేస్తామని ప్రకటిస్తూ ఉన్నటువంటి విదేశీ మతాలు ఉన్నాయి
(46:51) ఉన్నాయి ఉన్నాయి బయట దేశంలో ప్రకటిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు అంటే అప్పటివరకు మా సంఖ్య పెరుగుతుంది మేము భారతదేశాన్ని మా గుప్పిట్లోకి తెచ్చుకుంటాము అనేటటువంటిది ఈ విధంగా వాళ్ళు ప్రకటిస్తున్నా కానీ అధికార పీఠం వరకు ఎవరైతే పోరాడుతున్నారో ఎవరైతే చీలికలు పేలికలుగా సమాజాన్ని చేస్తున్నారో వాళ్ళు ఆలోచించడం లేదు.
(47:14) ఎందుకొరకు అని అంటే తాత్కాలికమైనటువంటి ఆలోచనతోటి తాత్కాలికమైనటువంటి అధికారంతో అధికారం కొరకు వాళ్ళు సమాజాన్ని చీలిక పేలికలుగా చేస్తున్నారు. అందువల్ల ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము సూర్యుని వెలుతురులు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక నరుడు ప్రాణాలతో నడుచునందాక అందాగల ఈ అనంత భూతలిని మన భూమి వంటి కమ్మని భూమి లేదు లేదురాయిటువంటి భూదేవి యందు లేరు రామన వంటి ధీరులు ఇంకెందు తమ తపస్సులు ఋషులు ధారవోయంగా చండ వీరము శూర చంద్రులు అర్పింప రాగ దుగ్ధము భక్తరాజులీయంగా భావ సూత్రము
(47:57) కవి బాంధవుల దిక్కుల కెదన్ను తేజంబు వెలుగా జగముల నూగించు మొగతనం బెగయ రాలు పూవులు చేయు రాగాలు సాగా సౌందర్యమగబోయు సాహిత్యమొప్ప వెలిగిన దీదివ్య విశ్వంబు పుత్ర దీపించే నీ పుణ్య దేశంబు పుత్ర అవమానమేలరా అనుమానమేల భరత పుత్రుడనంచు భక్తితో పలక ఎంత గొప్పగా చెప్పారండి రాయపురల వారు ఈ భావన ఈ జీవితంలోకి వెళ్ళాలి జనజీవిత ఎందుకు వెళ్ళాలి అవును ఇది ఉంటేనే నేను ఉంటాను.
(48:29) ఇవాళ్ళ జపాన్ గానీ జర్మనీ కానీ వాళ్ళు దేశం మీద ఎంత ప్రేమతో ఉన్నారు దేశమును ప్రేమించుమన్నా మనిషి ఎంది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టి మేలు తలపెట్టవయి గురుజాడ వారు అన్నటువంటి దాని వెనుక తీసుకోవచ్చు కదా కానీ దాంట్లో ఇంకొక మాట ఉంది సార్ ఆ దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులో అని కానీ అది దానితో నేను విభేదిస్తాను అవును చాలా మంది విభేదిస్తారు ఎందుకొరకు ఆ విధంగా ఆయన అన్నాడు అనేటటువంటిది ఈ మట్టి లేకుంటే మనం లే కదా కాబట్టి దేశం దేశము దేశం అంటే మట్టే దేశం అంటే మట్టి దేశం అంటే కుండలు దేశం అంటే సంస్కృతి దేశం అంటే మనుషులు దేశం అంటే ఇక్కడ బ్రతికేటటువంటి
(49:09) ప్రతి ప్రాణి అందుకే అంటే ఎల్లలతో కలిగినటువంటిది అందుకే సకారాత్మక దృష్టితో వారు చెప్పిన దేశమును ప్రేమించమన్నాం మంచిదే అంతవరకే మనం స్వీకరిస్తాము అందుకొరకు అని చెప్పేసి మనుషులందరూ ఒక్కటే భారతీయులు హిందువులు ఎందుకొరకు అనిఅంటే ఈ రకమైనటువంటి పేర్లు ఎన్నో వచ్చాయి. వాళ్ళు ఆర్యవర్తం అన్నారు కాశ్యపీ ఖండం అన్నారు భారతదేశం అన్నారు హిందూ దేశం అన్నారు సింధు నుంచి హిందూ వచ్చింది అని అన్నారు ఇదంతా చరిత్రలో వచ్చినటువంటి అనేక అంశాలు కావచ్చు గాక భాషా ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి ఎన్నో రాష్ట్రాలు ఉండొచ్చు గాక అయినా గాని మేమంతా మా ఆత్మ ఒక్కటి ఈ
(49:47) భారతమాత మా ఈ మా తల్లి అనేటటువంటి ఈ భావన సామాజిక జీవితంలో ప్రజా లో చొచ్చుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ప్రచారం జరగాలి కాసి బొడ్డు కోసిన పిల్లగాడి దగ్గర నుంచి ఈ ప్రచారం జరిగి 99 ఏళ్ల తాతగారి వరకు ఈ విషయాలన్నీ వెళ్లాల్సినటువంటి అవసరం ఉందండి అయితే ఎక్కడెక్కడ ఇవి వెళ్లొచ్చు అనేటటువంటి ఒక ఆలోచన మనం చేసినట్టయితే ఈ మహాపురుషుల జీవిత చరిత్రల్ని ఈ పిల్లలకు చెప్పాలండి ఆ తర్వాత పఠనాలయాలు గ్రంధాలయాలు ఈ బోధలు కొనసాగించాలి పాఠశాలలు ఇవే విషయాలు ప్రస్తావించాలి కళాశాలలు ఇవే విషయాలు ప్రస్తావించాలి తర్వాత ప్రాచీన గ్రంథాలు వేదాలు కానీ
(50:32) ఉపనిషత్తులు గాని దర్శనాలు గాన పురాణాలు కానీ అవి చెబుతున్నటువంటి అందులో అంతర్గత సాక్ష్యాలను స్వీకరించి ఇవి మా సంపద మా వైజ్ఞానిక సంపద అని అందులో ఇవాళ ఆధునిక కాలానికి అనుగుణంగా సమన్వయించుకొని తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఏ అరవిందులు అఖండ భారతాన్ని ఏ విధంగా దర్శించారు ఏ విదేశాల నుంచి వచ్చినటువంటి ఆ మాతృమూర్తి ఆమె మాత మదారవిందులు శ్రీమాత ఆమె ఏ విధంగా దర్శించిందో కాబట్టి ఆ దర్శనం అందరిలో రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక విషయం ఉంది సార్ శ్రీమా శ్రీమాత మా వైజ్ఞానిక సంపద అని అందులో ఇవాళ ఆధునిక కాలానికి అనుగుణంగా
(51:17) సమన్వయించుకొని తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఏ అరవిందులు అఖండ భారతాన్ని ఏ విధంగా దర్శించారు ఏ విదేశాల నుంచి వచ్చినటువంటి ఆ మాతృమూర్తి ఆమె మాత మదనవిందులు శ్రీమాత ఆమె ఏ విధంగా దర్శించిందో కాబట్టి ఆ దర్శనం అందరిలో రావాల్సినటువంటి అవసరం ఉంది విషయం ఉంది సార్ శ్రీమార్ శ్రీమాత మదర్ మదర్ ఆమె ఒక విశ్వ ప్రపంచాన్ని విశ్వ సమాజాన్ని ఊహించింది సార్ పాండిచేరి వెళ్ళారా వెళ్ళానండి ఐరోయిల్ హరోవిల్ చూసాను నిజంగా ఒక అద్భుతమైన ప్రపంచం సార్ అది ఆవిడ అంటే నాకు అక్కడ వెళ్తే ఆ అదే విశ్వజనీయన భావన అంటే మొత్తం ఆ మనం
(52:08) అనుకుంటున్నాం కదా ఇది ఆత్మ సర్వభూతాని లోకా సమస్తభవంతు వసుదైవ కుటుంబం కూడా అదేనండి అదే అవును కాబట్టి ఇంటి నుండి ఇంద్రలోకం వరకు మనవాళ్ళు చెప్పారు కానీ తన ఇల్లు సరిగ్గా లేకపోయినట్టయితే ఇంకొకరు చెప్ చెప్పేద ఎలాగా తన ఇల్లు అంటే తన దేశం అండి కాబట్టి తన దేశాన్ని తను సుస్థిరం చేసుకోవాలి అది బలంగా ఉండేట్లుగా చేసుకోవాలి ఎవరైనా కానీ బలం కలిగినటువంటి మాట అవతలవాడు వింటాడు కానీ బలహీనుని మాట అవతలవాడు విన్నాడు కదా కాబట్టి తన తాను శక్తివంతునిగా తీర్చి దిద్దుకోవాల్సిన అవసరం ఉంది తన దేశాన్ని ఈ దేశ ప్రజానికాన్ని ఆ విధంగా తీర్దిద్దుకోవాలి
(52:46) ఈ దేశంలోకి వచ్చినటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించాలండి అది ఇవాళ్ళ తక్షణ కర్తవ్యం అది సార్ ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్లే మీకు హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటనలు చెప్పానండి వాళ్ళకు బ్యాంకు లోన్లు కూడా ఇప్పిస్తున్నారు సార్ ఆధార్ కార్డులు ఆ ఓటర్ ఐడి కార్డులు బ్యాంకు లోన్లు ఇదంతా నీతో స్వార్థంతోనే చేసేదేనండి ఎందుకొరకు అంటే తమ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో 51% ఈ జనాభా ఉంటే వాళ్ళ చేతుల్లోకి రాజ్యం వస్తుంది.
(53:23) 51 అక్కర్లేదు హిందువులను చీలికలు చేసేసి 30% ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజ్యాధికారం సంపాదించొచ్చు అనేటటువంటి ఒక ఆలోచనతోటి కుట్ర ఊహలతోటి ఈ దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి పిల్ల పిల్లకి ఈ విషయాన్ని తెలియాల్సినటువంటి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధ్యాపకులు ఎలాగ ఉండాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. చైనా భారతదేశమే దండయాత్ర చేసినప్పుడు ఇది రాష్ట్రీయ స్వయంసక సంఘంలో ఒక ఒకరి ఈ అనుభవంతో చెప్పినటువంటి అంశం అండి.
(53:53) 1962 ఆ వాళ్ళు దండయాత్ర చేసిన సందర్భంగా కొంతమంది యువకులు వెళ్లి ఒక అధ్యాపకుని దగ్గరికి వెళ్లేసి ఆ గురువుగారు గురువుగారు దేశభక్తి అందరిలో వ్యాపించాలనే ఉద్దేశంతోటి చిన్న చిన్న కథలు వేస్తూ ఈ పత్రికను ప్రారంభం చేశమండి ఇది పక్ష పత్రిక ఈ కథలు జనంలోకి వెళ్ళినట్టయితే పిల్లలకు తెలిసినట్టయితే దానితోటి దేశభక్తి బాగా నిర్మాణం అవుతుందని అనుకుంటున్నాము మీరు పాఠాలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ పాఠాలు చెప్పేటప్పుడు ఇప్పుడు మధ్యలో ఇలాంటి కథలు చెప్పొచ్చు అనే ఉద్దేశంతోటి మీరు దీన్ని తీసుకోండి దీనికి చెందా కట్టండి ఎంత ఐదు రూపాయలో ప రూపాయ చెంద అది సంవత్సరానికి ఓ నెలకు రెండు
(54:33) సార్లు వచ్చే పత్రిక చిన్న పత్రికనే కావచ్చు కానీ పక్షపత్రిక వస్తుంది అంటే ఇదిగో చూడు భయ్యా ఈ నేను చెప్పేటటువంటి ఈ శాస్త్రానికి ఇదేమ అవసరం అవసరం లేదు అంటే శాస్త్రమైనా కానీ మధ్యలో ఉదాహరణ చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగించొచ్చు సార్ అంటే ఇదిగో చూడయ్యా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నాకు నెలకు 300 ఇస్తున్నది.
(54:58) ఒకవేళ చైనా వాడు దండయాత్ర చేసి దేశాన్ని ఆక్రమించుకుంటే అప్పుడు కూడా ఈ పాఠశాల ఉంటుంది కదా అప్పుడు కూడా నాలాగ లెక్కలు చెప్పేవాడు ఎవరైనా ఉండాలి కదా అప్పుడు వాడు 3000 ఇస్తాడు పో నేను తీసుకొని పో ఈ కథ రాసినటువంటి మనవ గిరిధర్ రావు రాస్తాడండి కింద నీతి ఇలాంటి అధ్యాపకులు ఏ దేశంలో ఉంటారో ఆ దేశం తొందరగా బానిసత్వంలోకి పోతుంది కాబట్టి ఇప్పుడు ఆ గురువు ఆయన దృష్టి అంతా ధనం మీద ఉంది కాబట్టి గురువే సరైనటువంటి విధంగా మార్గదర్శనం చేయకపోతే ఇంకెవరు చేస్తున్నారు కాబట్టి అదే కాదు ఈ గురువులు ఎవరెవరైతే ఉన్నారో ఈ విదేశాలు రావాలి ఈ దేశం మీద ఆక్రమణ చేయాలి అని ఆలోచించే గురువులు
(55:34) ఉన్నారు ఉన్నారు తర్వాత ఆ విధంగా వాళ్ళని తయారు చేసి దేశాన్ని అన్నాలని సృష్టించి అష్టపు గురువులు వాళ్ళని గురువులుగా అనడం కూడా నాకు పోని టీచర్స్ అందాము ఏదో ఒకటి అందాం అయితే అట్లాగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు సంసిద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు రేపటినాడు రష్యా దండెత్తి వచ్చినా చైనా దండెత్తి వచ్చినా వాళ్ళకు అవ్వానం పలికేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు ఉంటే అప్పుడు ఏమవుతుంది ఈ దేశం మళ్లా పరాయిపాలనలోకి పోతుంది.
(56:03) కాబట్టి అస్తిత్వం లేని సార్ ఎక్కడికో ఎందుకు సార్ ఇదే హైదరాబాద్ నుంచి రష్యాక వెళ్లి మేము ఇక్కడ సపోర్ట్ చేస్తాం మీరు వచ్చి హైదరాబాద్ ని ఆక్రమించుకోండి అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు లేరా ఉంది ఉంది నిజాం పరిపాలన కొద్దిగా అటు ఇటు అవుతున్న సందర్భంగా అతను దిగిపోయేటటువంటి వాతావరణం 1948 సెప్టెంబర్ 17 ఇక వస్తున్నది అనేటటువంటి దశలో తమ ఆధిపత్యం రావాలనేటటువంటి ఉద్దేశంతోటి ఇండియన్ యూనియన్ సైన్యం వస్తే ఆ సైన్యాన్ని వ్యతిరేకించి ఆ సైన్యం మీద అభాండాలు వేసినటువంటి చరిత్ర ఇదే హైదరాబాద్లో మరి అదే చెప్తున్నది మీరు అంటున్నది అదే కాబట్టి అది ఒకటే కాదు రష్యాకి లెటర్ రాస్తే మీకు
(56:44) ఇంకా అంత ఇది రాలేదు మూసుకోండి అని చెప్పి రష్యా మాట్లాడింది. అవును చరిత్రలో అది ఇక్కడ హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ స్వాతంత్ర పోరాట చరిత్రలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయండి అది నిజమే అంటే ఇప్పుడు సార్ అంటే నేను ఎందుకు ఒక హైదరాబాదే కాదు అటు చెన్నైని తీసుకుంటే పెరియార్ రామస్వామి నాయకర్ మీరు ఇక్కడే ఉండండి అది మీకు మేము సహకరిస్తామ అని చెప్పి ఆంగ్లేయులకు ఉత్తరం ద్వారా తెలియజేశాడు కదా ఇవన్నీ ఇప్పటికీ ఆయన మహాపురుషుడు ఇంత దేశద్రోహుల్ని మనం ఇక్కడ పెట్టుకొని అందుకే ఇది ఈ చెడు ఉన్నది కాబట్టి ఆ చెడును తగ్గించేటటువంటి విధంగా చేసి దేశము
(57:30) క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పటికీ ఉన్నది కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితులను దూరం కావాలి అంటే పిల్ల పిల్ల నుంచి ఈ విషయాలు వాళ్ళకు అందేటట్టుగా చేసి ఈ దేశం ఉంటేనే నేను ఉంటాను అనే ఒక భావనను కలిగించడానికి ప్రయత్నం చేసే సంస్థలు చేస్తూనే ఉన్నాయి కానీ వాటి వేగం ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది గ్రామ గ్రామంలో ఇది వ్యాపించాల్సినటువంటి అవసరం ఉంది.
(57:54) కేవలం నగరాల్లో కొంతవరకే పరిమితమైనటువంటి చరిత్రల్ని మనము సంస్కరించి భారత జాతీయ చరిత్ర నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉందండి మనకు సంఘశాఖల్లో అయిపోయిన తర్వాత భౌతిక ఉండేది ఈ భౌతికలో ఇలా అనేక విషయాలు కథలు వీరుల కథలు అండ్ దేశభక్తికి సంబంధించినటువంటి ఆ అనేక సంఘటనలు వీటిలన్నిటిని గురించే భౌతికలో మాట్లాడేవాళ్ళు నేను నేనేమ ఏమనుకుంటున్నాను అంటే అంటే నా అభిప్రాయం ఇది అట్లాంటి భౌతికులు ఈరోజు సోషల్ మీడియా వచ్చింది.
(58:37) దీని ద్వారా మొత్తం ప్రజలందరికీ అందించొచ్చు కదా అందించొచ్చు అందుకొరకు చినశక్తిని నిర్మాణం చేసుకోవాలి యువతను నిర్మాణం చేసుకోవాలి వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి సోషల్ మీడియాలో తప్పనిసరిగా ఈ విషయాలు ప్రస్తావించాలి తన కాళ్ళ కింది భూమి కదలిపోతున్న స్థితి ఏర్పడితే అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి కదిలిపోతుంది అనేటటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మేలుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
(59:04) అందుకొరకు అని చెప్పేసి సాహిత్యకారుల పని ఇది ఉంటుంది. అధ్యాపకుల పని ఇది ముఖ్యమైనటువంటిది ఆ తర్వాత ఈ స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క పని కూడా ఇదే మాతృమండలిల పని కూడా ఇదే కాబట్టి ప్రతి సంస్థ కూడా ఈ దేశం ఉంటేనే నేను ఈ పని చేయగలుగుతాను. ఈ భావన రావాలండి ఎంతవరకు ఈ భావన రాదో అంతవరకు ఈ రాజకీయ కుతంత్రాలు విదేశీ దుర్మంత్రాలు షడ్త్రాలు ఇదే విధంగా కొనసాగుతాయి ఇలా కొనసాగి చివరికి వాళ్ళు అంటున్నటువంటి భారతదేశాన్ని మా గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాము అనేటటువంటి స్థితి గాని ఏర్పడితే అప్పుడు జనసంఖ్య తగ్గిపోతే ఏమవుతుంది ప్రపంచ శాంతి ఉండదండి కేవలం
(59:52) విస్తారవాద సామ్రాజ్యవాద దురహంకార శక్తుల రాజ్యాధికారంలు కిందికి వాళ్ళ పదఘట్టనల కిందికి దేశం వెళ్ళిపోతుంది. అందుకే వందేమాతర గీతాన్ని ఇప్పుడు దేశమంతటా మొత్తం గీతాన్ని పాడమని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంతోటి ఆ మహార్థాన్ని జనజీవితంలోకి తీసుకొని వెళ్ళడానికి అధ్యాపకులు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
(1:00:17) తమ పాఠశాలల్లో వీటిని తప్పకుండా పాడించి దాని వెనుక ఉన్న పరమార్థాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ భారతమాత జ్ఞానాన్ని ఇస్తుంది ఆమెనే సరస్వతి ఈ భారతమాత సంపదని ఇస్తుంది ఆమె లక్ష్మీదేవి ఈ భారతమాత శక్తిని ఇస్తుంది ఆమెనే దుర్గాదేవి అని మనం మొదట అనుకున్న త్వమిహి దుర్గాదశ ప్రధరణ ధారిణి కమలా కమలద విహారిని వాణి విద్యాదాయిని అనేటటువంటి ఇలాంటివి వెళ్ళాల్సిన అవసరం ఉందండి అందుకే చివరి ఇంకొక మాట చెప్తాను వివేకానందుడు ఒక మాట అంటాడు దాన్ని పద్య రూపంలో చిన్నగా చెప్పారు అవని చల్లిన దెద్దియో అదియ పండు కారణంబును బట్టియే కార్యము
(1:00:56) ఈ భూమి మీద నువ్వు ఏ రకమైన విత్తనాలు జరిగితే ఆ రకమైనటువంటి పంటే వస్తుంది. ఏ కారణం ఉంటే ఆ కారణాన్ని బట్టి కార్యం జరుగుతుంది. చెడ్డ చెడ్డకు మంచి మంచికిని కలుగు దీని తప్పించుకున్నట్టి తరుగులేదు. కాబట్టి చెడ్డ ఆలోచన చేస్తే కార్యం చెడ్డగా అవుతుంది ఫలితం చెడ్డగా వస్తుంది. మంచి ఆలోచన చేస్తే కార్యం మంచిగా అవుతుంది సఫలం అవుతుంది ఫలితం బాగా వస్తుంది.
(1:01:19) దానితోటి దీన్ని తప్పించుకొనునట్టి తెరగలేదు. ఎంత గొప్ప సూక్తి ఆయన వచనంలో చెప్పి ఉంటారు ఎవరో పద్యరూప కల్పన చేశరు ఇది కాబట్టి బలమే జీవనం బలహీనతే మరణం అన్నటువంటి ఆయన ఈ సూక్తులు ఎవరైతే పెద్దవాళ్ళు చెప్పారో ఇలాగా ఆదిశంకరుల దగ్గర నుంచి రామానుజులు మధ్వాచార్యులు రమణ మహర్షి వివేకానందుడు స్వామి రామానంద శివానంద ఎవరెవరెవరెవరు మలయాళ స్వామి ఎవరెవరెవరెవరు ఏ ఏ విధంగా చెప్పారు ఈ దేశాన్ని అందర ఏమనుకుంటున్నారు అంటే రాజులు పరిపాలించారు అనుకుంటున్నారు సార్ కానీ ఈ దేశాన్ని సాధువులు పరిపాలించారు సాధువులు పరిపాలించారు నిజమే కానీ ఆ సాధువుల యొక్క ఆలోచనలు జనజీవితంలోనికి
(1:02:04) ఇంకా ప్రచారం కావా వెళ్ళినయి కాబట్టి అన్నిటిని నాశనం చేశారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ వైపుగా ఆధ్యాత్మికత వైపుగా దృష్టి పోనీయకుండా ఒక ఆ సార్ 800 సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగిందో 200 సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగిందో దానికంటే ఎక్కువ ఈ 60 సంవత్సరాల్లో నష్టం జరిగిందో అవునండి అవును ఏ సెక్యులరిజం పేరిట కానీ ఏ విధమైన ఆలోచనలు చేశారో ఏ స్వాతంత్రం కొరకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు ఏ విధంగా పోరాడారో నేతాజీ సుభాష్ చంద్ర బోస్
(1:02:50) జై హింద్ అన్నమాట మాట వెనుక ఉన్నటువంటి అర్థాన్ని గాని మనం గ్రహించినట్లయితే జై హింద్ హిందుకు జయము కలుగుగాక అంటే హిందూ దేశానికి హిందూ జాతికి హిందూ సంస్కృతికి హిందూ ధర్మానికి అని అర్థం అండి అది దాని వెనుక ఉన్నటువంటి ఆ జై హింద్ మంత్రం అది అది నాడైనా నేడైనా రేపైనా అదే మంత్రం కావాల్సినటువంటి అవసరం ఉందండి.
(1:03:12) నువ్వు హింద్ అని అంటే చాలు ఇంకా వీళ్ళు మతతత్వవాదులు వీళ్ళు హిందూ మతం అనేదే లేదండి హిందూ ధర్మమే ధర్మం జీవన విధానం కాబట్టి సనాతన ధర్మము అనేది హిందూ జీవన విధానం అది కాబట్టి దీనిని ఏ విధంగానైనా అణచేయాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ తర్వాత వాళ్ళ సంఖ్యను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది దాని కొరకు విద్యాలయాలు, పట్టణాలయాలు, స్వేచ్ఛా సంస్థలు, స్వచ్ఛత సంస్థలు, సాహిత్య సంస్థలు క్రీడా సంస్థలు ఏవేవి ఎన్ని రకాలుగా ఉన్నాయో కళారంగంలో కూడా అది ఎన్ని రకాల కళారంగాలు కానీ నాటకం కానీ గాక లేదా
(1:03:55) ఈ సినిమాలు కానీ గాక ఏవైనా కానీ అవి కూడా ఈ విషయాన్నే ప్రచారం చేసి నలు దిక్కుల నుంచి ప్రచారం జరగాల్సినటువంటి అవసరం ఉందండి దాని ద్వారా ఈ వ్యక్తి నిలబడగల తాడు ఏ అమెరికాలోనో ఏ బ్రిటన్ లోనో ఉన్నటువంటి వ్యక్తి నా దేశం నిలబడాలని కోరుకుంటున్నారండి ఇప్పుడు వాళ్ళని అడిగితే మనం ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఒక టెక్నీషియన్స్ గా లేదా విజ్ఞాన శాస్త్రవేత్తలుగా అక్కడికి వెళ్లి ఉండొచ్చు గాక కానీ ఆ పని చేస్తూ నా మాతృభూమి నిలబడితేనే నేను నిలబడతాను అనేటటువంటి భావన కలిగినటువంటి వారు 99% ఉన్నారండి అక్కడ అవును సార్ ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత ఆ
(1:04:30) దేశానికి వాళ్ళు సేవ చేస్తున్నారు నిజమే కానీ నా దేశం నిలబడాలి సార్ ఈ దేశపు విలువ ఏందో వాళ్ళకి తెలుసు సార్ ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి పాలన ఆ నేను మీకుొక ఉదాహరణ చెప్తాను మన ఆ వాజ్పాయికి వాజ్పాయి టైంలో చాలా ఆర్థికమైనటువంటి పరిస్థితి చాలా దిగజారిపోయి ఉండింది. మనవాళ్ళు వెళ్లి ఇతర దేశాలు ఇతర దేశాల్లో మనవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్లి అరేయ్ బాబు దేశానికి డబ్బు పంపించండి రా మీరు అని అంటే డబ్బు పంపించడానికి వెనకాడే
(1:05:17) వాళ్ళు కానీ ఈరోజు భారతదేశానికి మీరు అన్నారు చూడండి సేవ చేయడానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని విధాలుగా అంటే ఒక నమ్మకం అనేది మనం కలిగించగలిగితే దేశంలోకి మళ్లా వదిలి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ కాదు తన్ మన్ ధన్ ధన్ తో సమర్పణ భావంతోటి పని చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళంతా బాగా చదువుకున్నవాళ్ళు కాబట్టి అలాంటి ఆలోచనలు చేసేటటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అలాంటి ఆలోచనలు చేసే ఇక్కడ ఈ జనసంఖ్యని పెంచాల్సినటువంటి అవసరం ఉంది.
(1:05:55) కాబట్టి 10వ తరగతి వరకు ఏదైతే ఏ మాతృభావన ఏది దేశభక్తి భావన గట్టిగా నిర్మాణం చేయగలిగితే ఎందుకంటే మా చిన్నతనంలో కానీ విద్యా వ్యవస్థలో విద్యా వ్యవస్థలో ఆ పాఠ్యాంశాలని కూడా దానికి అనుగుణంగా తయారు చేయాలి కదా అవునండి మా చిన్నతనంలో భారతీయ వీరులం భరతమాత బిడ్డలం జాతి కొరకు సేవ చేయ జన్మమెద్ది తరలినం అఖండ శక్తి యుక్తులం అజాతగానురక్తులం అనేటటువంటి విధంగా పాట పాడుతూ పోయేవాళ్ళం ఇది మనకు మనసులో నాటింది కదా నమో నమో ప్రియ భారతమాత నమో నమో జయ మంగళ గీత ఆ అమోగ శక్తివి ప్రమోద భరితౌ అని ఈ విధంగా పాడుకుంటూ వెళ్ళాం కదా కాబట్టి అలాంటివి అప్పట్లో ఎన్ని ఎన్ని గీతాలు వచ్చినాయి
(1:06:36) అవును తెలుగులో ఎన్ని వందల గీతాలు వందల గీతాలు వచ్చినాయి మా గురువుగారు ఎందరెడ్డి హనుమత్ శాస్త్రి గారు ఓ సంతోషం వారు నాదు జన్మభూమి కంటే నాకం ఎక్కడుంది సురలోకం ఎక్కడుంది అమరేంద్రులు గంధర్వులు అచ్చరలు వియచ్చరలు వేడుకతో వలస వచ్చి విహరించే హిమసృందం కాళిదాసు కంటి కొనల పసిడి కలల పూలమాల అవునండి అలకాపురి కాపురమగు అమర భారతీ నిలయం నాదు జన్మభూమి కంటే నాకమ ఎక్కడుంది సురలోకం ఎక్కడుంది ఇక్కడ నిజం పాలన అండి అప్పుడు అనయము మాతృదేశహితమాత్మను కోరెడువాడే భక్తుడ అని రాసాడు సురం
(1:07:22) ప్రతాప్ రెడ్డి గారు అనయము అనయం అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడు అనయము మాతృదేశ సహితమాత్మను కోరెడు వాడే భక్తుడవు తర్వాత కూడా కొన్ని ఉన్నాయి త్యాగి ఎవరు మనిషి ఎవరు సార్ ఇక్కడ నాకు ఒక చిన్న అప్పుడు మాతృదేశం ఏది సార్ నిజాం దేశమా లేకపోతే భారతదేశమా తను ఎక్కడ పుట్టిండో అక్కడ తనకు మాతృదేశము అనే భావన కలిగించాలి జనానికి ఎందుకంటే దున్నేటటువంటి వ్యక్తి కరెక్టే నిజమే నిజమే అయితే ఆయన ఇప్పుడు పోరాటాలు జరుగుతున్నాయి తెలుసు నిజాం ఇంకా దిగిపోలేదు కానీ మాతృభాష మీద మాతృ సంస్కృతి మీద తాను పుట్టిన ఈ మాతృదేశం మీద అణచివేతలు జరుగుతున్నాయి తెలుసు కాబట్టి
(1:08:01) మాతృభాష గురించి రాశారు వారు అది పరిపూర్ణ పావనాం బస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు అని ఆ విధంగా అలంపురీ నందనారామ విబ్రాది మల్గోవ పలరాజి ముదరచికి నా తెలుగు భాష ఇంత మాధుర్యంగా ఉంటుందని రాసినటువంటి రాసా ఆయన అనయము మాతృదేశత త్మను కోరివాడే భక్తుడు అసలు తన తనువున్ ధనంబును ముదంబున అర్పణ చేయునట్టి ఆ మనుజుడు త్యాగి తర్వాత భేదాలు లేకుండా బ్రాహ్మణుల మాలలను నొక్క విధంబు చూచునా జనుడే మనీషి దుర్మదము శత్రువుగా చూచున తండ్రి శూరుడవు ఎవడు శూరుడు ఎవరు త్యాగి ఎవరు మనీషి ఎవరు దేశభక్తుడు ఒక పద్యంలో చెప్పేసినారు కాబట్టి ఆ విధంగా వాళ్ళకు ఒక పత్రిక
(1:08:44) స్థాపించారు కొనుగొండ పత్రిక దాని ద్వారా సామాజిక జీవితంలో చైతన్యం కలిగించారు పుట్ల కృష్ణా పత్రిక గానియండి పుట్లూరు కృష్ణారావు గారు కృష్ణ పత్రిక దేశోద్ధారక కాశీనాథ నాగేశ్వరరావు గారు ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రిక ఆంధ్ర పత్రిక నుంచి అమృతాంజనం ఇచ్చి తన్నప్పి పాపిన ధన్యుడు ఎవరు అట్లాగే ఎలితి ప్రతిష్టలు అర్జించారండి అంతే కాదు చివరగా ఒక్క విషయము సరే ఎంతమంది దేవతలు ఉండని ఎవరైనా ఉండని గాక ఆ దేవతలను మీరు ఓంకార స్వరూపులుగా భావించండి అన్నాడండి స్వామి వివేకానందుల వారు కాబట్టి అంటే మీకు ఎల్లమ్మను చూడండి పోచమ్మను చూడండి మైసమ్మను చూడండి
(1:09:24) వెంకటేశ్వర స్వామి చూడండి శంకరుని చూడండి ఎవరైనా చూడండి వాళ్ళలో మీకు ఓంకారమే కలిగించాలి అందరికీ కటిక భేదాలు ఉండవు ఎందుకన్నాడు ఈ ఆధునిక కాలంలో ఆయన ఇంకా ఏమన్నాడంటే మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ పేరు ఇప్పుడు దరిద్ర దేవోభవ చేర్చుకోండి అన్నాడండి కాబట్టి అతనికి ఏమీ లేదు అని దూరం నెట్టకండి తల్లి ఎవరినో ఒకరి దూరం నెట్టకండి అతడు కూడా దేవుడే కానీ అందరిలో దైవం ఉన్నాడు అని ఇలాంటి భావాలు జన జీవితంలోకి తీసుక వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందండి తద్వారా ఆయన క్లియర్ గా చెప్పాడు అవునండి నువ్వు క్రిస్టియన్ మిషనరీస్ కి మీరు వచ్చి అక్కడ
(1:10:05) ఆధ్యాత్మికతను బోధించాల్సినంత అవసరం ఏమ లేదు అక్కడ ఆధ్యాత్మికత బోలడు ఉంది ఒక రిక్షా వాడిని అడిగినా సరే వాడు ఆధ్యాత్మికంగా మాట్లాడగలడు ఎందుకురా రిక్షా తొక్కుతున్నావ అంటే కర్మ నా కర్మ అండి అంటాడు ఆ వాళ్ళకు కావలసిన తిండి ఆ తిండిని ఇవ్వండి అనిని ఆయన చెప్తాడు సార్ వాళ్ళు అదే కదా వాళ్ళు చాలా తెలివిగా అదే తిండిని అదే వైద్యాన్ని అదే విద్యను వీళ్ళకి ఇస్తున్నామ అనే మబ్య మభ్య పెడుతూ మత మార్పిడిలు చేస్తున్నారు ఇవాళ మనకు పండుతున్న పంటలు ఈ భారతదేశానికి మరో భారతదేశానికి అందించేట పంటలు అడుగుతున్నాయని ఒక ఆయిల్ మనం
(1:10:50) దిగుమతి చేసుకోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టం అనండి తప్పనిసరి పరిస్థితి అనండి కానీ అన్నం పెట్టడంలో ఏమాత్రం కూడా ఇంకొకరి ఇంకో దేశానికి పెట్టగలదు ఇంత దేశానికి అన్న స్థితిలో భారతదేశం ఉంది ఇవాళ అందుకే అన్నదానం సేవాదానం విద్యాదానం అంటే జ్ఞానదానం ఈ శ్రమదానం ఈ విధంగా ఉదారంగా చేయండి ఎవరైనా అవసరం ఉన్నటువంటి వారికి అనేటటువంటి విధంగా స్వామి సార్ అయన్నీ అటువంటి అటువంటి దానాలన్నీ ఇంతకుముందు కాలంలో ఆలయాలు నిర్వహించాయి.
(1:11:25) అవునండి ఇప్పుడు ఆలయాలు కూడా సెక్యులర్ అయిపోయాయి. అంటే ఆలయాలు ప్రభుత్వం చేతి కింద ఉన్న కారణంగా అలాంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి చూద్దాం ధార్మిక సంస్థలన్నీ పూనుకొని ముందుకు రావాలి ప్రతి సంస్థ కూడా అది శ్రామిక సంస్థ గాని ధార్మిక సంస్థ గాని సేవా సంస్థలు గాని ఇంకా విద్యా సంస్థలు గాని అన్నీ కూడా నా దేశం కొరకే నేను చేస్తున్నాను అనేటటువంటి ఒక భావన దేశమాత సేవ దేవుని సేవే అనేటటువంటి భావనతోటి ముందడుగు వేస్తే తప్పనిసరిగా దేశం వికసిస్తుందండి సర్వేజనా సుఖినోభవంతు అన్న దాని వెనుక ఉన్న పరమార్థం ఆ విధంగా నెరవేరుతుంది అలా నెరవేరాలని భారత
(1:12:07) భవిష్యత్తు ఇందులోనే దాగి ఉందని ప్రతి వ్యక్తి కూడా నా దేశం నా ధర్మం నా జాతి నా సంస్కృతి ఇది విశ్వ శాంతి కొరకు ఉపయోగపడేటటువంటి విధంగా నేను తీర్దిద్దుకోవాలంటే నేను శక్తిమాన్ కావాలి నా దేశం శక్తిమాన్ కావాలి అనే భావనతో ముందుకు సాగాలని కోరుకుందామండి. చాలా చాలా ధన్యవాదాలు సార్ ఓ మీ అమూల్యమైన సమయాన్ని మాకోసం వెచ్చించినందుకు మరలా ఈ ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటేనే నాకు ఈ బౌద్ధి కాన్సెప్ట్ అదే సాహిత్యము సంస్కృతి ధర్మము ఈ మూడు కూడా దానికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా చేద్దాం సార్
(1:12:52) చేద్దాంండి ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది మనం చేయగలిగినంత సార్ ఇది మన దేశం సార్ సమాచారం అందాలి దాన్ని స్వీకరించే విధంగా వాళ్ళ మానస సార్ సిద్ధం కావాలండి సార్ ప్రస్తుతం ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. లేకపోతే బెంగాల్లో అంత మార్పు రాదు సార్ అది భగవా విజయం అనేటటువంటిది కూడా ప్రచారం జరుగుతుంది.
(1:13:17) అందువల్ల సార్ అంతర్గతంగా ఒక మేఘిని ఉన్నది కాబట్టి దాని కారణంగా ఎవరెన్ని విధాల ప్రయత్నం చేసినా గాని ఈ విదేశీయుల చొరబాట్లు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా నన్న బంగ్లాదేశ్ అంత ఈ సొంతం చేసుకోవాలనుకున్నారు పశ్చిమ బెంగాల్ లో అలాంటి ఆలోచన చేసి వచ్చారు అనేదే ఒక్కొక్క వార్త ఇప్పుడు బయటికి వస్తుంది చూద్దాం అది మళ్ళీ శక్తివంతంగా నిలబడి అది నిలబడి దేశానికి ఆదర్శంగా ఉండాలని మనం కోరుకు మళల మళ్లా అక్కడ జరిగినటువంటి హిందూ ఏకత్వ భావన ఆ వాళ్ళ ఆలోచనల మీద పూర్తిగా నీళ్లు చల్లింది దాని అటువంటి పరిస్థితులు
(1:14:02) రాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా గట్టి చర్యలు తీసుకుంటూ ఉంది అక్కడ జరగాలండి తప్పనిసరి జరగాలి హరిఓం ఇదండ ఈరోజు మన ఇష్టా గోష్టి కార్యక్రమం ఉన్నారు కదా 76 సంవత్సరాల యువకుడు 72 సార్ నా వయసు ఇప్పుడు 81 అండి 81 సో 81 సంవత్సరాల యువకుడు ఎంత స్ఫూర్తిదాయకంగా ప్రజల్ని ఎలా చైతన్యవంతులని చేయాలో ఆలోచిస్తున్నారు.
(1:14:33) మరి మీ వంతు కర్తవ్యాన్ని మీరు కూడా నిర్వర్తించండి ప్రజల్ని సాంస్కృతి మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడానికి ముందుకు నడిచేలా మీరు కూడా ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తాను. మిత్రులారా ఈ కార్యక్రమం కొనసాగడానికి అనేకమంది మిత్రులు వారి ఆర్థిక చేయతును మాకు అందిస్తూ ఉన్నారు కానీ అది కూడా సరిపోయినటువంటి పరిస్థితి మీరందరూ వారందరికీ ఆర్థిక చేయుతును అందిస్తున్నటువంటి వారందరికీ మా ధన్యవాదాలు. ఈ సహాయాన్ని కొనసాగించండి.
(1:15:04) ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మన మదన్ గుప్త ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మిత్రులారా దాదాపు మన ఛానల్ చూస్తున్నటువంటి వారిలో 70% మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని ముందు పదంలో ఉంచండి జాతీయవాద దృక్పదం కలిగినటువంటి ఛానల్ అన్నింటిని అన్నింటికీ కి మీ సపోర్ట్ చాలా అవసరం మరలా మరొక అద్భుతమైన విషయంతో మీ ముందు ఉంటాను అప్పటివరకు సెలవా మరి జై హింద్ జై మాభారతి

No comments:

Post a Comment