ఈ చిన్న పని శరీరంలోని 7 చక్రాలు కనెక్ట్ అవుతాయి | #shorts | Back To Roots
Author Name:Back to Roots
Youtube Channel Url:https://www.youtube.com/@backtoroots1
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NZMwDl5x1yI
Transcript:
(00:00) మనకి మొత్తం 18 మంది మహర్షులు సుశృతుడు చరకుడు అగస్తుడు చిదనాగార్జునుడు వాగ్భట్టుడు భద్ర మహర్షి పతంజలి అగ్నివేషుడు పరాశరుడు కేలుడు దృడవల మహర్షి స్థౌలతీషుడు జాత్కర్ణుడు హరితుడు క్షీరపాణి మనకి రెండవ శతాబ్దంలో భయం వేసిన వాళ్ళందరినీ లైన్లో నిలబడితే నాలుగు పదాలు అనిపించి తలమీద ఇట్లా అనే లోపలో బ్రెయిన్లో అవసరం లేని మేటర్ అంతా తొలగిపోయేది స్థౌల్య తీసుడు మహానుభావుడు తర్వాత పతంజలి 80 లక్షల యోగాలు చెప్పాడు 84 లక్షలు మనక అందులో ఎనిమిది కూడా తెలియదు ఎంత గొప్పవాళ్ళు చూడండి పతంజలి మహర్షి జీవ సమాధి అయ్యారు ఎక్కడ రామేశ్వరంలో ఆ రామేశ్వరం గుడిలోకి వెళ్ళాక
(00:41) కుడి చేతి వైపు ఉంటుంది ఆయన సమాధి తలస్నానం చేసి అక్కడ నిలబడితే వైబ్రేషన్ స్టిల్ ఈరోజు కూడా తెలుస్తున్నాయి. చూస్తే తప్ప ఇవి తెలియదు ఒకటి ఇంకోటి ఏంటంటే మనం పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం పడుకునే లోపు మీరు ఎక్కడ ఏదనా తాగండి ఏదనా తినండి ఇంటికి వెళ్ళాక మటుకు ఒక కప్పు గోరువెచ్చట నీళ్ళల్లో రెండు తులసాకులు వేసుకొని నీళ్లు తాగాలి లేడీస్ కి వచ్చేటప్పటిక అవిస గింజలు గాని ముల్లంగి గింజలు గాని పొడి వేసుకొని తాగాలి జెంట్స్ కి వచ్చేటప్పటికి తులసాకు తాగితే ఏమవుతుందంటే మనం ఎక్కడెక్కడ తాగి తినవచ్చిందంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది ఇదొకటి వాడు
(01:17) పడుకునేటప్పుడు ఎడం పక్క తిరిగి పడుకొని ఒక్క నిమిషం బోరలు పడుకొని ఇటన పడుకోండి అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల మనకుఉన్న అగ్ని మనం తిన్న ఆహారాన్ని మండించేసి విటమిన్ మినరల్ ఐరన్గా మార్చేసి పడుకున్నాక ఏడు చక్రాలు కనెక్ట్ అవుతాయి దానివల్ల ప్రాబ్లం రాదు తిని కూర్చోవడం చేయబోడు ఎవడనా కడుగుతాడని ఎదురు చూస్తున్నాం కరోనా రాకపోతే ఎవడనా నైలు పెడితే తినటానికి రెడీగా ఉన్నారు జనం అట్లా చేయబట్టే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి అందుకనే మన పనులు మనమే చేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదు. ఇట్లా చేయగలిగితే ప్రాబ్లం
(01:52) రాదు. ఇంకొకటి ఏంటంటే పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం వరకు మనకి 12 గంటల టైంలో ఒక్క 15 నిమిషాలు మనకు కేటాయించలేకపోతే ఈ డిసీజులతో బాధపడటం కరెక్టా ఈ 15 నిమిషాల్లో ఏం చేయాలంటే నీళ్ళు పుక్కులు ఇచ్చాలి మనిషి నాలుగు సార్లు అనే మినిమం నాలుగు సార్లు నీళ్లు పుక్కలిచ్చడం వల్ల లక్షప వేల గ్రంధులు ఉంటాయి నోట్లో లాలాజలం తయారయి లోపలికి వెళ్తుంది తర్వాత పళ్ళు ఉడిపోవడం ఉండదు ఇప్పుడు మొత్తం ఎవడు చూసినా కట్టుడు పళ్ళే గట్టిగా నైతే కింద పడుతున్నాయి పళ్ళు ఊడిపోవడం ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మనం తినాల్సినవి తినటం లేదు తర్వాత పేస్టుల బదులు పళ్ళపొడి
(02:28) కడుక్కుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి పళ్ళపొడి కంపల్సరీ అప్పుడప్పుడన్నా కడుగుతుండాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే గవ పేస్ట్ రుద్దుకోవడం వెళ్ళిపోవడం ఇది ప్రమాదం అన్నమాట. మనం పళ్ళపొడి కడిగితే ఏలుతో కడుగుతాం కాబట్టి ఇక్కడన్న ఆజ్ఞ చక్రాలు ఉంటాయి వాటి వల్ల మనకి ఇబ్బంది రాదు. ఇంకోటి ఏంటంటే కింద కూర్చొని లేచామ అంటే కళ్ళు తిరగటం లేకపోతే కాళ్ళు తిమ్మిర్లు పడుతుంటాయి ఏం చేయాలంటే లేచే ముందు చెవ్వు ఎడంకాలు ప్రాబ్లం వచ్చిందంటే కుడి చెవు నీ ఇట్లా మూడు సార్లు అనగానే తిమ్మిరి తగ్గిపోతుంది
No comments:
Post a Comment