నా మతం జోలికొస్తే నరికే**స్తా..! | Hindu Jana Shakti Lalith Kumar | Santosh Kumar Ghanapathi | Amogh
Author Name:Reflection Bharat
Youtube Channel Url:https://www.youtube.com/@ReflectionBharat
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2L268SA4YKE
Transcript:
(00:00) కురుక్షాత్రం ఈ సెగ్మెంట్ అండ్ ముందుగా మీరు ఓం శ్రీమన్మహా గణాధిపతయే నమః శ్రీ మహా సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం ఓం భద్రం కర్ణే భిశ్రణామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తృష్టువాంసస్తనోభిర్వ్యాషేమ దేవహి తయదాయుహు ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మంగళ శాసనం కోరుకునేటటువంటి ఒక మంత్రం చూడండి వేదం ఎంత గొప్పది అనింటే ఈ మంత్రార్థం ఒకసారి మీరు వింటే కనుక ఇది ఒక
(00:46) మతానికి చెందినది కాదు అని మీకు అర్థంఅవుతుంది. భద్రంకర్ణే భిశృణయామదేవాః ఎల్లప్పుడూ కూడా శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి మాటలే నేను వినాలి గాక భద్రం పశ్యేమాక్షభిర్యజత్రః ఎప్పుడు కూడా శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి దృశ్యాలే నేను చూడాలి గాక స్థిరైరంగైస్తువాంసస్తనోభిహి నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా అత్యంత ంత బలంగా ఉండాలి గాక అంతే విధంగా నాకు అత్యధిక ఆయుష్యు ఉండాలి గాక నేను ధర్మం గురించి మాట్లాడాలి గాక దేవతల గురించి స్తుతించాలి గాక ధర్మాన్ని నేను
(01:32) రక్షించాలి గాక అనేటటువంటి అర్థం మనకు ఈ మంత్రంలో వస్తుంది. ప్రతి కార్యక్రమానికి కూడా ముందు మనం ఈ మంత్రంతో ప్రారంభం చేసుకోవడం అనేది మంగళకరం. ఇకపోతే నిన్న ఈ కార్యక్రమానికి నేను వస్తున్నటువంటి విషయం సద్గురువులు పూజ్య గురుదేవులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి చెప్పడం జరిగింది. ఏ ఛానల్ వాళ్ళు చేస్తున్నారు ఏమిటి అని అడిగారు.
(02:04) ఈ విధంగా రిఫ్లెక్షన్ అని ఒక రైట్ వింగ్ జర్నలిజం ఛానల్ అండి అని నేను చెప్పడం జరిగింది. రైట్ వింగ్ జర్నలిజం అన్నారు అవునండి అన్నారు. ఓహో అయితే ఇప్పుడు వీళ్ళని కూడా జనాలు బాగా ఆదరిస్తున్నారు అన్నమాట అన్నారు అవునండి అంటే ఒకానొక కాలంలో పూర్తిగా లెఫ్ట్ వింగ్ జర్నలిజానికి లెఫ్ట్ వింగ్ ఐడియాలజీకి ఎక్కువగా గౌరవం ఉండేది అంటే వారే చెప్తున్నారు లెఫ్ట్ వింగ్ ఐడియాలజీకి లెఫ్ట్ వింగ్ జర్నలిజానికి బాగా ఆదరణ ఉండేది ఇప్పుడు ఆ రోజులు పోయాయి ఆ రోజులు పోయి రైట్ వింగ్ జర్నలిజానికి ఇప్పుడు రోజులు వచ్చాయి నేడు అత్యధి ధికులు అంటే మెజారిటీ అయినటువంటి హిందువుల యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశానికి వాళ్ళ
(02:46) యొక్క అభిప్రాయానికి అనుగుణంగానే జర్నలిజం అంటే వార్తా ఛానల్లో కూడా నడుచుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది ఇప్పుడు హిందువులకు అనుగుణంగా వార్తలు రాస్తేనే హిందువులు మెచ్చుకునేట్టుగా వార్తలు రాస్తేనే వార్తా ఛానల్లు ఉంటాయి అనగలుగుతాయి. హిందువులకు వ్యతిరేకంగా ఇప్పుడు మేము వార్తలు రాస్తాము అంటే కనుక వాళ్ళ యొక్క ఆటలు సాగవు ఇది నా సందేశంగా అక్కడ వెళ్లి చెప్పు అని స్వామి వారు చెప్పడం జరిగింది.
(03:20) అక్కడ ఉండేవారు రిఫ్లెక్షన్ ఛానల్ కూడా ఆశిస్సులు అందజేశారు. ఆ విధంగా పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఇప్పుడు మనం ఈ యొక్క అంశం లోకి వెళ్లిపోయినట్లయితే కురుక్షాత్రం అని ఈ యొక్క సెషన్ కి పేరు పెట్టారు కురుక్షాత్రం అంటే ఏమిటి అని మనం చూస్తే క్షత్రం అనే పదం క్షాత్రం అనే పదం రెండు ఒకటే ఇంచుమించుగా క్షత్రం అంటే ఏమిటండి మనం క్షాత్రాన్ని విడిచిపెట్టాము లేకపోతే మనకి క్షాత్రం అనేది హిందువుల్లో లోపించింది అంటే సత్యమే హిందువు హిందువులకు భగవద్గీత మిగిలింది క్షాత్రం పోయింది భగవద్గీతను పూజిస్తున్నారు
(04:00) క్షాత్రాన్ని మరిచిపోతూ వచ్చారు అసలు క్షాత్రం అంటే ఏమిటి నిన్ను ఎవడైనా వెళ్లి ఒక కత్తిని పట్టుకుని లేకపోతే ఒక గన్ను పట్టుకుని యుద్ధం చేయమని చెప్పలేదు దాడులు చేయమని చెప్పలేదు రఘువంశంలో మనం చూసుకున్నట్లయితే ఒకానొక సందర్భంలో దిలీప మహారాజు అని ఒక మహారాజు ఉంటాడు ఆయన అడవికి వేటాడటానికి వెళ్ళినప్పుడు ఒక సింహం చేతిలో ఒక ఆవు ఉంటుంది అంటే ఒక సింహం ఆవుని చంపబోతూ ఉంటుంది దానికి అదే ఆహారం కాబట్టి సింహానికి బలహీనమైనటువంటి జంతువులు ఆహారం ఆ విధంగా సాధు జంతువులు కూడా సింహానికి ఆహారమే ఆవును సింహం ఆహారంగా తీసుకోబోతూ ఉన్నది అప్పుడు దిలీప మహారాజు తన యొక్క
(04:43) క్షాత్ర ధర్మాన్ని ఉపయోగించి సింహాన్ని నిలువరించాడు నిలువరించి ఆవును కాపాడాడు. అప్పుడు సింహం దిలీప మహారాజుని ప్రశ్నించింది ఇదేమిటయ్యా నా నోటి వద్ద ఉన్నటువంటి ఆహారాన్ని నువ్వు లాక్కుంటూ ఉన్నావు ఇది నీకు న్యాయం కాదు కదా నేను నీ రాజ్యంలో జీవినే నువ్వు నాకు ఆహారాన్ని అందించవలసిన బాధ్యత నీదే కదా నువ్వు నా ఆహారాన్ని ఎందుకు తీసుకుంటూ ఉన్నావు అని అడిగితే నేను నీ ఆహారాన్ని తీసుకోవటం లేదు క్షాత్ర ధర్మౌ క్షత్రం అంటే రెండు లక్షణాలు ఉండాలి క్షతం త్రాయతే ఇది క్షాత్రం మనమందరం కూడా వార్తల్లో చదువుతూ ఉంటాం మనందరికీ తెలుసు ఏదైనా ఒక ఆ
(05:24) అనర్థాలు జరిగినప్పుడు క్షతగాత్రులు అనే పదం వాడతారు క్షతగాత్రులను తీసుకువెళ్ళారు ఇంతమంది మరణించారు ఇంతమంది క్షతగాత్రులు ఉన్నారు అని క్షతగాత్రులు అంటే ఏమిటి దెబ్బ తిన్నవారు అదేవిధంగా దెబ్బ తిన్నవారు క్షతగాత్రులు అవుతారు క్షత్రియుడి యొక్క లక్షణం క్షాత్రం అంటే ఏమిటంటే దెబ్బ తిన్నవాడిని రక్షించడం దెబ్బ తినకుండా కూడా కాపాడడం ఈ రెండు రెండు లక్షణాలు కూడా క్షాత్రం కిందకు వస్తాయి మనం ఆ మాత్రం చేయలేమా మనం మన కళ్ళ ముందు మన ఆడపిల్లల్ని ఒక ధర్మ వ్యతిరేకి ఒక ఉగ్రవాది కబలించుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ ఆడపిల్ల రేపు అన్యాయం కాబోతోంది అని మనకు అవగాహన ఉన్నప్పుడు మనం
(06:05) రక్షించి నువ్వు చేస్తున్నటువంటిది తప్పమ్మా ఇది కాదు ఇంకొక్కసారి ఆలోచించుకో అని మనం చెప్పలేమా ఒకవేళ మన ఆడపిల్లల్ని కనుక వాళ్ళు బలాత్కారం చేయబోతూ ఉంటే మనం వెళ్లి రక్ష రక్షించలేమా అంటే గాజపడడానికి ముందు మనకు తెలిస్తే కనుక మనం రక్షించాలి గాజపడిన తర్వాత మనం అక్కడ ఉంటే కనుక మనం ఖచ్చితంగా రక్షించాలి ఈ రెండు చేయలేకపోతే కనుక మనలో క్షాత్రం లేనట్టు భగవద్గీతలో కూడా మనం చూస్తే వాళ్ళ ఒక క్షత్రియుడు యొక్క లక్షణాలు ఏమిటి అని భగవంతుడు చెబుతాడు క్షత్రియుడు అంటే కనుక క్షాత్ర గుణం ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా అలా ఉండాలి క్షత్రియులు అంటే అదేదో
(06:50) జాతిపరంగా క్షాత్రత్వం అని మనం భావించినట్లయితే కనుక చాలా తప్పు శౌర్యం తేజో ధృత దాదాక్ష్యం అని ఇదంతా కూడా చెప్తూ శౌర్యము తేజస్సు ధృతి అదేవిధంగా దయ ముఖ్యంగా రెండు లక్షణాలు ఇందులో చెబుతున్నాడు ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పు నివారించాలి ఇది క్షాత్ర గుణం ఉన్నటువంటి వాళ్ళ లక్షణం అదే సమయంలో దయ ఉండాలి మన వారి పట్ల దయ ఉండాలి మన అన్న ఉన్నవాళ్ళ పట్ల మనకు దయ ఉండాలి.
(07:20) శత్రువుల పట్ల మనకు ఆ యొక్క క్షాత్ర గుణం చూపించగలిగేటటువంటి పోరాట పటిమ ఉండాలి. భగవంతుడు యొక్క ముఖ్య లక్షణం ఏమిటండి ఆ భగవంతుడు అని మన చేత పూజింపబడేటటువంటి వాళ్లకు రెండు ముఖ్య లక్షణాలు ఉంటాయి. ఏమిటది అంటే కనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుష్టులు అంటే ఎవరు ధర్మ వ్యతిరేకులు శిష్టులు అంటే ఎవరు ధర్మ అనుకూలురులు మనం భగవంతుడు అని ఏదైతే భగవంతుడు అవతారం తీసుకొని చేస్తాడో మనం కనీసం ఆ పని చేయడానికి ప్రయత్నం చేయాలి భగవంతుడే వస్తాడో చేస్తాడు అని మనం అనుకోవడం చాలా తప్పు దుష్టుల్ని మనం శిక్షించాలి శిష్టుల్ని రక్షించాలి కానీ
(08:06) ప్రజాస్వామ్యం ఇది పూర్వం రోజుల్లో అయితే కనుక అస్త్రంతో శిక్షించేవారు పూర్వం రోజుల్లో అయితే కనుక కత్తులు కటారులు ధనస్సులు ఇవన్నీ ఉండేవి మరి నేటి రోజుల్లో పరిస్థితి ఏమిటి అని అంటే కనుక నేటి రోజుల్లో మనకు వాక్ే ఆయుధం నేటి రోజుల్లో మనకు ఓటే ఆయుధం కనీసం వాక్కుతో మనం ప్రశ్నించలేకపోతే ఇంకెందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా అస్త్రం పట్టడానికో లేకపోతే గొడవలకు వెళ్ళడానికో భయపడవచ్చు గాక కానీ ప్రశ్నించడానికి కూడా భయపడుతున్నాము అంటే కనుక ఇంకా మనలో క్షాత్రం ఉంది అని మనం చెప్పాల క్షాత్రం ఎక్కడఉంది క్షాత్రం లేదు క్షాత్రం ఎప్పుడో మనం పోగొట్టుకున్నాం కానీ దానిని ఇప్పుడు
(08:48) మళ్ళీ మనం ఒక్కసారి మళ్ళీ పునః ఆవాహన చేసుకోవాలి భగవంతుడు భగవద్గీతలో అర్జునుడితో చెప్తాడు చాలా అద్భుతమైనటువంటి మాట ఇందాక వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట కృష్ణుడు రాముడు వీళ్ళు ఎప్పుడు కూడా మర్యాద పురుషోత్తములు ఎప్పుడు కూడా వాళ్ళు వీరత్వాన్ని చూపినట్లుగా మనకు కనిపించరు అలా ఎందుకు చూపించట్లేదు అంటే చాలా స్పష్టంగా అర్జునుడు నేను యుద్ధం చేయడానికి నాకు ఏమాత్రం కూడా ఉద్దేశం లేదయ్యా నేను నాకు చాలా ఆ ఒళ్ళంతా కూడా గాండీవం శ్రంసతేహస్తాతు చేతి నుండి గాండీవం కింద పడిపోతుంది నా వల్ల కావటం లేదు అనిఅంటే కృష్ణుడు వెంటనే ఆయనకి చాలా
(09:27) కోపం వస్తుంది ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ మాట మాట్లాడుతాడా ఆయన అని చెప్పేసి క్లైబ్యం మాస్మగమ నమస్పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోతిష్టపరంతప ఇంతకు మించినటువంటి వాక్యం కృష్ణుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు క్లైబ్యం అంటే ఏమిటి క్లైబ్యం అంటే నపుంసకత్వం నపుంసకత్వాన్ని చూపిస్తున్నావా నువ్వు అని అర్జునుని ఒక్క మాటతో కృష్ణుడు ఆ ఒక ఒక రకంగా పూర్తిగా అతను ఎంత తప్పు చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తు చేశాడు గుర్తు చేసి నువ్వు క్లైబ్యాన్ని చూపించకు నపుంసకత్వాన్ని చూపించకు దయచేసి నువ్వు క్షుద్రం హృదయ దౌర్బల్యం నేడు మన
(10:12) హిందువుల్లో ఉన్నది ఇదే క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యం క్షుద్రం అంటే ఏంటి అంటే నీచమైనది నీచమైనటువంటి హృదయ దౌర్బల్యంతో నువ్వు బాధపడుతున్నావయ్యా నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి యుద్ధం చేయలేను చేయను అని రంగనాచ కబురులు చెప్తావా అని కృష్ణుడు అర్జునుని ఎత్తి పొడిచాడు అందుకే ఆ తర్వాత అర్జునులో పౌరుషం వచ్చింది యుద్ధం చేశాడు కురుక్షేత్ర యుద్ధం గెలిచాడు అదేవిధంగా నేడు హిందువులు కూడా మనం చూసుకున్నట్లయితే క్షుద్రమైనటువంటి హృదయ దౌర్భల్యంతో ఉన్నారు నీచమైనటువంటి మానసిక బలహీనతతో ఉన్నారు కనీసంలో కనీసం తోటి హిందువు సమస్యలో ఉంటే హిందువులు
(10:56) వెళ్లి నేను నీకు అండగా ఉన్నాను అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు హిందువుల ఆడపిల్లలు అన్యాయం అవుతూ ఉంటే వాళ్ళ వాళ్ళకు వెళ్లి సహాయం చేసేటటువంటి ఆ యొక్క క్షాత్రం మన హిందువుల్లో పోయింది కనీసంలో కనీసం మన కుటుంబంలోనైనా సమస్యలు వచ్చినప్పుడు హిందువులు వెళ్లి నిలుస్తూ ఉన్నారు ఇది ఒక్కటే నిలిచింది కన్నా తల్లికో కన్న తండ్రికో కట్టుకున్న భార్యకో కన్న పిల్లలకో సమస్య వచ్చినప్పుడు మాత్రం హిందువులు వెళ్లి చక్కగా నిలబడుతూ ఉన్నారు కానీ తోటి హిందువుకు సమస్య వచ్చినప్పుడు మాత్రం ఒక్క హిందువు రావటం లేదు నాతో చాలామంది చెబుతూ ఉంటారు ఏమయ్యా నువ్వు
(11:32) చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటావు నీకు అన్ననాడు రేపు సమస్య వచ్చినప్పుడు ఒక్క హిందువు రాడు ఎందుకు నీకు ఇవన్నీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి నేడు ఉన్నదా లేదా ఒక్కసారి చెప్పండి మీరు ఎవరైనా గతంలో చాలామంది హిందుత్వవాదుల్ని ఖైదు చేసి జైల్లో పెట్టినప్పుడు మనవాళ్ళు ఎవరు కూడా రోడ్డు ఎక్కింది లేదు వాళ్ళకు సమర్థింపగా వాళ్ళను విడుదల చేయండి అని పోరాడింది లేదు.
(12:02) కావున క్షాత్రము అంటే నేటి రోజుల్లో కత్తితో పోరాడనక్కర్లేదు ధనుస్సుతో పోరాడనక్కర్లేదు గన్నుతో పోరాడనక్కర్లేదు కనీసం వాక్కుతో పోరాడండి కనీసం ఒక మాట సహాయం వచనే కా దరిద్రత అని పెద్దలు చెప్పినట్లుగా ఒక్క మాట మాట్లాడడంలో మీ దరిద్రం పోయేది ఏముంది మీకు దరిద్రం వచ్చేది ఏముంది [గురకలు] ఒక హిందూ ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వాళ్ళకు సహాయంగా ఒక మాట మాట్లాడండి చేతన అయితే వాళ్ళకు తోడుగా వెళ్ళండి ఇంకా చేతన అయితే ఆర్థిక సహాయం చేయండి ఇంకా చేతన అయితే మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వాళ్ళకు సహాయం చేయండి అంతేకానీ ఏదో నా కడుపు చల్లగా ఉంటే చాలు అని కనుక
(12:45) ఉన్నట్లయితే భవిష్యత్తు తరాలు మీ కొడుకు మీ మనముడు మీ మునిమనవుడు వాళ్ళ కడుపు చల్లగా ఉండేటటువంటి అవకాశాన్ని మీరే పోగొట్టిన వారు అవుతారు. ఒకానొక సందర్భంలో నేడు ఎవరెవరైతే ముస్లింలుగా క్రైస్తవులుగా నేటి సమాజంలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళు వచ్చి రకరకాలుగా వాళ్ళ ధర్మానికి అనుగుణంగా వాళ్ళ మతానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ రకరకాలుగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారో ఉద్యమాలు చేస్తున్నారో ఇంకా ఇంకా ఎక్స్ట్రీమ గా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళంతా భారతదేశంలో ఒకప్పుడు హిందువులే ఒకప్పుడు హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బలవంతంగా మతం మార్చబడ్డారు ఇళ్లల్లో
(13:25) ఉన్నటువంటి మగవాళ్ళను చంపి ఆడవాళ్ళను తీసుకుని వెళ్లి బలవంతంగా పెళ్ళళ్లు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళకు పుట్టినటువంటి సంతానమే నేడు ఉన్నటువంటి ఆయా మతస్తులు మన ఆడవాళ్ళను వాళ్ళు తీసుకు వెళ్ళకపోయి ఉంటే వాళ్ళ జాతి మన దేశంలో నేడు లేనే లేదు వాళ్ళ జాతిని ఉద్ధరించింది కూడా మన ఆడవాళ్లే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.
(13:49) నాడు అంత కష్టపడి మన యొక్క ధర్మాన్ని రక్షించడానికి కృషి చేసి వాళ్ళ చేతిలో చనిపోయినటువంటి మగవారి భార్యలు ఆడబిడ్డలు నేడు వాళ్ళ ఇళ్లల్లోనే ఉన్నారు ఆ విషయం వాళ్ళకు తెలియక మా పూర్వీకులంతా కూడా హిందువులే అన్న విషయం వాళ్లకు తెలియక నేడు హిందువుల మీద వాళ్ళు వాగ్దాడి కావచ్చు లేకపోతే ఇతర దాడులు కావచ్చు చేస్తూ ఉన్నారు మేమే ఇక్కడ ప్రథమ పౌరులం మీరు ద్వితీయ పౌరులుం అని వాళ్ళు చెబుతూ ఉన్నారు మనం కూడా చప్పట్లు కొట్టి మతాలన్నీ సమానమే వాళ్ళందరూ సహోదరులే అని మనం అంటూ ఉన్నాం సహోదరులే మనతో గౌరవంగా ఉన్నంత కాలం అందరూ సహోదరులే మనతో చక్కగా
(14:30) ఉన్నంత కాలం అందరూ సహోదరులే ఎప్పుడైతే తేడా వస్తుందో అప్పుడు సహోదరులు ఎందుకు అవుతారు మనం ఏం చేయాలో అది చేయవలసినటువంటి అవసరం ఉన్నది దయచేసి క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని హిందువులు కలిగి ఉండవద్దు నీచమైనటువంటి మానసిక బలహీన హీనతల్ని హిందువులు కలిగి ఉండవద్దు దయచేసి మానసికంగానైనా బలంగా ఉండండి బలంగా ఉండి తోటి హిందువులకు సపోర్ట్ గా వెళ్ళండి తోటి హిందువుల సమస్యలు మీ సమస్యలుగా మీరు చూడండి మీ రంగంలో మీరు ఉన్నత స్థితిలో ఉంటే కనుక ఆ రంగంలోనే వాళ్ళకు చేతనైన సహాయం అందరూ కూడా చేయండి కనీసం హిందువుగా చెప్పుకోవడానికి కూడా భయపడేటటువంటి రోజుల నుండి నేను
(15:15) హిందువును అని చెప్పుకోగలిగినటువంటి స్థితికి వచ్చా అభివృద్ధి లేకపోలేదు నేను హిందువును అని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. [ప్రశంస] కానీ అక్కడితో ఆగిపోకూడదు నేను హిందువుని అని మనం చెప్పుకుంటే సరిపోదు మన తోటి హిందువులు కూడా చెప్పుకోవాలి ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు నేను ముస్లింని అని వాళ్ళు చెప్పుకోగలిగేవారు నేను క్రైస్తవుడిని అని వాళ్ళు చెప్పుకోగలిగేవారు కానీ మన హిందువులు నేను హిందువుని అని చెప్పుకోలేకపోయినటువంటి దుస్థితిలో ఉండేవారు ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నుండి బయటపడ్డారు నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నారు అందుకే మనం నేడు
(15:53) ఇక్కడ ఏ విధమైనటువంటి కాంట్ లేవు చేసుకోగలుగుతూ ఉన్నాం మీరందరూ రాగలిగారు మేము మాట్లాడగలుగుతూ ఉన్నాం కావున అక్కడే ఆగిపోవద్దు ఇంకా ఇంకా కూడా ముందుకు రావాలి మనం క్షత్రం అనేటటువంటిది అంటే మన హిందువు ఎక్కడైనా దెబ్బ తిన్నాడా వెళ్ళండి తోడు ఉండండి రక్షించే ప్రయత్నం చేయండి మన హిందువు దెబ్బ తినబోతూ ఉన్నాడు అని మీకు ముందే తెలిసిందా వెళ్ళండి తోడు ఉండండి దెబ్బ తినకుండా కాపాడండి ఈ రెండు లక్షణాలే లే క్షాత్రము అనిఅంటే ఈ రెండు లక్షణాలు కనుక మనకు లేకపోతే మన తోటి హిందువు దెబ్బ తిన్నాడు అని తెలిసి కూడా మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అనిఅంటే
(16:32) ఇందాక కృష్ణుడు చెప్పాడు చూసారా ఆ లక్షణాలు ఉన్నట్టే అదేవిధంగా తోటి హిందువుకి సమస్య రాబోతూ ఉన్నది అని మీకు ముందే తెలిసినప్పటికీ కూడా మీరు ఏమాత్రము సహాయం చేయకుండా మీ పని మీరు చేసుకున్నారా మీకు ఆ లక్షణాలు ఉన్నట్టే అందువల్ల అందరూ కూడా క్షాత్రాన్ని చూపిద్దాము తర్వాత అంశంలోకి మళ్ళీ మనందరికీ తెలుసు రుద్రాధ్యాయము అని మనం చెప్పుకుంటాం నమకం అంటాం మనం నమకం అంటే ఓం నమో భగవతే రుద్రాయ అని మొదలవుతుంది అందులో మొట్టమొదటి మంత్రం ఏమిటో తెలుసుండి నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తుధన్వనే బాహుభ్యాముతే
(17:16) నమః శివుని నమస్కరిస్తున్నారు ఏ విధమైనటువంటి శివుని ఉగ్రుడైనటువంటి శివుడిని ఏ విధంగా ఉగ్రుడైనటువంటి శివుడిని నమస్తే అస్తు ధన్మనే చేతిలో ధనుస్తూ ఉన్నటువంటి శివుడా నీకు నమస్కారము అని మనం మొట్టమొదటి మంత్రంలోనే చెప్పుకుంటూ ఉన్నాం. శివుడి చేతిలో ధనుస్సు ఉంది అనే మనం రుద్రాధ్యాయన్ని ప్రారంభిస్తూ ఉన్నాం.
(17:40) విష్ణు సహస్రంలో చిట్టచివరి శ్లోకం ఏమిటి? విష్ణు సహస్రంలో చిట్టచివరి శ్లోకం కనుక శ్లోకం కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే వనమాలి గదీశంగి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుహు వాసుదేవో భిరక్షతు దాని ముందు ఇంకో శ్లోకం ఉంది దాని ముందు శ్లోకం ఏమిటండి శారంగధన్వా గదాధరః అని ఒక వాక్యం వస్తుంది ఆ వాక్యంలో రెండు నామాలు శారంగధన్వా గదాధరః శంగము అనే ధనుస్సును చేతిలో కలిగి ఉంటాడు మహా విష్ణువు ఇంకో చేతిలో గద ఉంటుంది శివుడైన ధనుస్సు మాత్రమే పట్టుకున్నాడు ఈయన రెండు పట్టుకున్నాడు ఈ చేతిలో ధనుస్సు ఈ చేతిలో గద ఆ విధంగా ఇనుంచి వస్తే ఇటు వేసేస్తాడు ఇటు నుంచి
(18:27) వస్తే ఇటు వేసేస్తాడు ఆ విధంగా మన దేవుళ్ళు ఎప్పుడు కూడా హృదయ దౌర్భల్యంతో లేరు ఎక్కడ అధర్మం వస్తే అక్కడ వాళ్ళు అస్త్రాలను ఉపయోగిస్తూనే వచ్చారు అదే విధంగా మీరు అమ్మవారిని చూడండి ఇంకా సరే శివుడు గురించి చెప్పుకున్నాము అదే విధంగా మహావిష్ణువు గురించి కూడా చెప్పుకున్నాం ఈయనకి రెండు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి అమ్మవారికి ఎన్ని చేతులు ఉంటాయి అష్టాదశ భుజ 18 చేతులు ఉంటాయి ఆవిడకి ఇటు తొమ్మిది ఇటు తొమ్మిది ఉంటాయి మొత్తం 33 కోట్ల మంది దేవతల చేతిలో ఉండేటటువంటి ఆయుధాలు అన్నీ అమ్మవారి చేతిలోనే ఉంటాయి ఓ చేతిలో కద ఓ చేతిలో ధనుస్సు ఓ చేతిలో కత్తి ఓ చేతిలో చక్రం
(19:07) ఇంకా అన్ని ఉండి ఆవిడ చేతిలో డాలు కూడా ఉంటుంది అంటే అంటే ఇన్ని ఆయుధాలు అమ్మవారు కలిగి ఉంటుంది. స్త్రీ మూర్తి అయి ఉంది అమ్మవారు ఎప్పుడు కూడా బలహీనంగా లేదు మన యొక్క సనాతన ధర్మ చరిత్రలో అమ్మవారు ఎప్పుడు కూడా బలహీనంగా మనకు అస్త్రాలు లేకుండా కనిపించదు దృష్టిలో పెట్టుకోవాలి దేవతలందరూ కూడా అస్త్రాలని పట్టుకొని మనకి ఏం బోధిస్తూ ఉన్నారు.
(19:32) మనం ఎప్పుడు కూడా ఆత్మ రక్షణ చేసుకోవలసిందే శివుడైనా మహావిష్ణువైనా అమ్మవారైనా వాళ్ళంతట వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి వెళ్లరు హిందువు కూడా తనంతట తాను ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళడు కానీ వాళ్ళు ముగ్గురు యుద్ధానికి ఎవరైనా వచ్చారు అనుకోండి వీళ్ళు విడిచిపెట్టరు వాళ్ళని సంహరించాల్సిందే వీళ్ళు గెలవాల్సిందే ఆ లక్షణాన్ని మనం కనీసంలో కనీసం అడాప్ట్ చేసుకోవాలి మనం ముందు యుద్ధం చేయం మనం ఎప్పుడు ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టం మనం సాత్విక స్వభావంతో ఉంటాం కానీ మన మీదకు ఒకడు దాడి చేయడానికి వచ్చినప్పుడు మన ధర్మం మీద ఒకరు దాడి చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం ఆత్మ
(20:11) రక్షణ ఆత్మ రక్షణ అంటే ధర్మ రక్షణ మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి నాలుగు మాటలు మాట్లాడలేదు నాలుగు కార్యక్రమాలు చేసుకోలేదు నలుగురికి తోడు వెళ్ళలేదు అనిఅంటే కనుక అంతకు మించినటువంటి నీచమైన హృదయ దౌర్బల్యం ఇంకొకటి లేదు అని కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కచ్చితంగా గురువుగారు థాంక్యూ సో మచ్ అండ్ ఇంతకుముందు గురువుగారు చెప్పినట్టే అంటే ఒక సాధారణ హిందువు పరిస్థితి కురుక్షేత్రంలో అర్జునుడు ఎటువంటి మానసిక స్థితితో ఉన్నాడో ఇప్పుడు ఈ సెక్యులరిజం కానివ్వండి లేదా వాటఎవర్ అనేక అనేక అనేక ఆంక్షల మధ్యలో ఒక హిందువు కూడా అటువంటి
(20:50) స్థితిలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు గ్రౌండ్ లో చాలా మటుకు తిరుగుతారు గ్రౌండ్ లో వర్క్ చేస్తూ ఉంటారు గ్రౌండ్ లో సమస్యలను మీరు చూస్తా ఉంటారు క్షాత్రం మన హిందువుల్లో ఇంకా ఎంతవరకు సజీవంగా ఉందని మీరు చూస్తున్నారు అండ్ దూరం కావడానికి గల కారణం ఏంటి ముందుగా రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారం.
(21:13) అండ్ మెయిన్లీ ఇక్కడ అమ్మోకి స్పెషల్ థాంక్స్ అండ్ అప్రిసియేషన్ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఇట్లాంటివి అనేకం నిర్వహించినందుకు కూడా సో ఇక్కడ క్షాత్రం గురించి ఒకటి మాట్లాడుకోవాలండి హిందువుల్లో క్షాత్రం చచ్చిపోయిందని కొంతమంది అంటున్నారు క్షాత్రం బతికే ఉందని కొంతమంది అంటున్నారు. నేను రెండు అబద్ధాలే అంటున్నా హిందువులు ఏ విధంగా అయితే ఈ దేశంలో నిద్రపోతున్నారు అనే ఒక మబ్బులో మనం బతికేస్తున్నామో అలాగే ఈ మబ్బులో కూడా బతికేస్తున్నాం హిందువులు నిద్ర పోవట్లేదు నిద్ర నటిస్తున్నారు బికాజ్ వాళ్ళకి కంఫర్ట్ కావాలి.
(21:46) [ప్రశంస] అలాగే హిందువుల్లో క్షాత్రం కూడా సచ్చిపోలేదు ఉంది కానీ దాన్ని బయటికి తీయాలంటే ఎక్కడ మళ్ళీ శ్రమపడాలి ఎవరికి పని పెట్టాలి అని చెప్పేసి ఆలోచనతోటి ఏమీ లేని చవటల్లాగా కూర్చుంటున్నారు. భగవద్గీతలో గనుక రెండవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే సంభావ్యతే కీర్తించ మరణాత్ అధిరుచతే అని చెప్పేసి పరమాత్మ మనకు చెప్తా ఉన్నారు.
(22:10) అంటే ఎవరైనా ఒకడికి మర్యాద కలిగినోడికి ఇజ్జత్తు మానం అంటారు కదా అది కలిగినోడికంట అది పోగొట్టుకోవటం మరణం కంటే దారుణమైన విషయం సిగ్గుమానం పోగొట్టుకొని బతకడం కంటే చచ్చిపోవటం మేలురా బాబు అని పరమాత్మ మనకి స్ట్రైట్ గా భగవద్గీతలో చెప్పారు [ప్రశంస] కానీ మనం ఏం చేస్తున్నాం అన్నీ ఇడిసే బతుకుతున్నాం ఎందుకు ఈరోజు మనకి ఏదన్నా సిగ్గు మానం పౌరుషం వీటితో బతకాలి అంటే మనం వీధుల్లోకి రావాలి మనం వీధుల్లోకి రావాలంటే మన పని పక్కన పెట్టాలి మనకి బోల్డ్ పనులు ఉంటాయి పొద్దున్నే ఒల్లు కడుక్కోవాలి అది అయిన తర్వాత కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయాలి. అది అయిపోయిన తర్వాత
(22:45) పేకాటో లేకపోతే క్లబ్బో పబ్బో ఏదో ఒకటి కావాలి మన సుఖాలు మన ఆలోచనలు ఏవి మనం పక్కన పెట్టలేం కానీ మనక ఏం కావాలి దేశరక్షణ కావాలి ధర్మ రక్షణ కావాలి కానీ ఇంకెవరో చేయాలి మనం చేయం [ప్రశంస] ఇది ప్రస్తుతం మన దగ్గర మిగిలిన క్షాత్రం అన్నమాట నిజానికి మరి పోయి శాంతం క్షాత్రం లేకుండా వీళ్ళందరూ పౌరుషం లేకుండా ఇట్టాకే బతుకుతున్నారు అంటే ఒక్కొక్కడికి పౌరుషం ఎట్లా ఉంటది అంటే పెళ్లాన్ని పులిహారు చేయమంటే సరిగ్గా చేయకపోతే ప్లేట్ ని గాలిలోకి ఇసిరికొట్టేంత పౌరుషం ఉంటది.
(23:17) మామూలు పౌరుషం కాదు కానీ ఈ పౌరుషం రోడ్డు మీద ఎవడైనా మేక్ గడ్డం వేసుకొని నెత్తిని టోపీ పెట్టుకొని బండితో గుద్దితేనో లేకపోతే ఏదనా గొడవ పెట్టుకుంటేనో వాడి దగ్గర మాత్రం అహువా భయ్యా అంటాడు మరి ఆడు ఎట్టా భయ్యా అయ్యాడు వీడి అమ్మ వాడి బాబు దగ్గరికి పోయిందా వాడి బాబు వీడి అమ్మ దగ్గరికి వచ్చాడా [ప్రశంస] లేదు కానీ ఆ క్షాత్రం ఎక్కడ చూపిస్తారు అంటే కొంపలో పెళ్ళాల దగ్గర ఎందుకు వాళ్ళఏం మాట్లాడరు కదా మళ్ళీ ఇట్లాంటి క్షాత్రం ఇంకెవరి దగ్గర చూపిస్తారంటే పొరపాటున ఎప్పుడైనా గుడికి వెళ్తే పొరపాటు గుడికి వెళ్తే జనరల్ గా మనం గుడికి పోం బయట నుంచి
(23:49) ఫ్లయింగ్ కీస్ వేస్త వెళ్తాం దేవుడికి కూడా పొరపాటున ఎప్పుడు గన గుడికి పోతే ఆ గుడిలో మనకంటే క్యూ లైన్లో ముందుఉన్నోడు లే మనకంటే వెనక ఉన్నోడు ఒకరిని దాటుకొని ముందుకు వెళ్తుంటే ఏయ్ ఎడికి పోతున్నావ్ రా అని అడుగుతాం అదే మన కడుపు కొడుతున్న ఒక మరకనో ఒక గొర్రెనో క్వశ్చన్ చేసే దమ్ము మనలో ఎవరికన్నా ఉంటదా ఉండదు ఇక్కడ అయిపోతుంది మన క్షాత్రం అంతకీ క్షాత్రం అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం ఎందుకంటే వీళ్ళందరూ ఇంట్లో చూపించేది బయట చూపించేది క్షాత్రం అని ఎందుకు అనాల్సి వస్తుంది ఇందాక చెప్పాను కదా క్షతత్రాయతే ఇతి క్షాత్రం కష్టాల్లో ఉన్నవాడిని లేదా
(24:24) గాయాల పాలైన వాడిని కాపాడటము ప్రాణాపాయంలో ఉన్నవాడిని కాపాడటం కూడా క్షత్రియ లక్షణమే మరి ఈ క్షత్రియ లక్షణాల్ని ప్రతి ఒక్కడికి ఉన్నాయిగా ఎలా ఉంటాడు వాడి పెళ్లాన్ని ఎవడో వచ్చి చేయి పట్టుకుంటుంటే వాడు ఊరుకుంటాడా లేదుగా లేదు వాడి ఆస్తిలోకి ఎవడనా ఒకడు వచ్చి ఒక అడుగు ముందుకు జరిపి గోడ కట్టుకుంటే వాడు ఆగుతాడా కోర్టు పై హైకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అవసరమైతే అవకాశం లేకగానే అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా వెళ్తాడు.
(24:52) ఏమి అవ్వకపోతే అవసరమైతే సుపారి ఇచ్చి మనుషుల్ని పెట్టి అవతలను చంపించాలని కూడా ప్రయత్నం చేస్తాడు. ఈ ఆస్తి కోసం వీడు అంత తాపత్రేయ పడుతున్నాడు తప్పులేదు ఎందుకంటే అది వాడికి వారసత్వంగా వచ్చింది కాబట్టి మరి అదే వారసత్వంగా మనకి ధర్మం కూడా వచ్చిందిగా ఈ ధర్మాన్ని ఎవరు కాపాడతాడు. మరి అదే వారసత్వంగా ఈ దేశాన్ని కూడా మనక ఇచ్చారు కదా ఎందుకు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఊరికే ఉద్దరలో ఇచ్చారా మనకేమన్నా లక్షల మంది ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ రక్తాన్ని ధారపోసి వాళ్ళ తిండి నిద్ర సుఖం అన్ని మనకోసం ధారపోసి మనకి ఈ దేశాన్ని అప్పచెప్పారు మనం ఏం చేస్తాం కూర్చుని
(25:27) పొద్దున్నే ఆఫీస్ పనులు పొద్దుగుక క్రికెట్ మ్యాచ్లు అది కూడా అయిపోయిన తర్వాత బార్లు పబ్బులు తబ్బులు ఇవే అన్ని జీవితంంతా తప్పులే చేస్తాం బతుకుతాం మనం మళ్ళీ ఏమంటాం ఈ దేశాన్ని అంత అశమాసి కాదండి బాగు చేయటం. మన దగ్గర చాలా జాడ్యాలు ఉన్నాయి అని చెప్పి అంటాడు. మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి. ఆఖరికి అమెరికా లాంటి దేశం మీరు చూసుకుంటే అమెరికా అనేది అతి పెద్ద వలస దేశం.
(25:50) ఇప్పుడున్న అమెరికన్స్ ఎవ్వరు కూడా నేటివ్ అమెరికన్స్ కాదు. అందరూ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి తెస్తేసుకుని బతుకుతున్నోళ్లే. అలాంటి అమెరికా వాడి దగ్గరికి వెళ్లి నీ దేశం ఎంత గొప్పదో తెలుసా అంటే అబ్బో మా దేశం చాలా తోపండి అంటాడు. మన దగ్గరికి వచ్చి ఎవడైనా కర్మగాలి భారతదేశ వైభవం నీకు తెలుసా అన్నాడఅనుకోండి బొంగళ మా భారతదేశం మొత్తం కొలగచ్చితో కొట్టుకు చస్తుంది తప్ప మాకుేం మంచి ఉంది అంటాడు వీడికి ఏమీ తెలియదు భారతదేశం గురించి వీడికి ఎవడో ఎర్రకు అందించిన పిడిఎఫ్ లు ఉంటాయి ఆ పిడిఎఫ్ లు పట్టుకొని ఇదే అని చెప్పేసి బతికేస్తా
(26:18) ఉంటాడు ఆ బతుకు వల్ల మన బతుకు ఎంత దౌర్భాగ్యపు స్థితికి వచ్చేసిందంటే ఈరోజున హిందువులే చూసుకుందాం భారతదేశంలో మనకి టైర్ పంచర్ అయిందంటే బషీర్ కావాలి ఏసీ రిపేర్ వచ్చిందంటే నజీర్ కావాలి ఒకవేళ క్యాబ్ కావాలంటే వజీర్ కావాలి మనం మాత్రం జీ హుజూర్ అంటూ వాళ్ళ కాళ్ళ కడ బతకాలి ఇది మన బతుకు ఇంత బానిసత్వాన్ని మన బుర్రలక ఎక్కించింది ఎవరు ఇది ఇక్కడ మొదలైంది కాదండి స్కూల్ లెవెల్లో మొదలవుతుంది చిన్నప్పుడు ఎవరైనా ప్రతిజ్ఞ విన్నారా ఎంతమంది విన్నారు ఒకసారి చేయొత్తండి సరదాగా అంతే ఆ ప్రతిజ్ఞ మొత్తం కూడా మనకు ఎట్లా ఉందో తెలుసా అండి చాలా కంఫర్టబుల్ జోన్ లో
(26:55) బతకండిరా బాబు మీకు ఇంతకంటే జీవితం ఏం లేదని చెప్పేసి చెప్తారు భారతదేశం మాతృభూమినా మీ భారతీయులు అందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిదమైన నా దేశ వారసత్వం పట్ల నేను గౌరవిస్తున్నాను నేను అందరితో మర్యాదగా నడుచుకుంటాను తల్లిదండ్రులను గురువులను ఉపాధ్యాయులను గౌరవిస్తాను ఇదేనా నా వారసత్వ సంపదను చూసి గర్వించడం కాదు ఆ గర్వంగా నాకు గర్వకారణమైన దాన్ని నేను రక్షించుకోవడం కోసం కూడా బతకాలని చెప్పాలిగా ఎందుకు చెప్పలా ఒక్కడ కూడా మనకి అవతల రెండు మతాల వాళ్ళకి పొద్దున్న నుంచి పొద్దు పోయేదాకా ప్రతిరోజు ఐదు
(27:28) సార్లు చెప్తానే ఉన్నారు అరే నీ దేవుడు తప్ప ఎవడు తోపు కాదు నీ మతం తప్ప ఏది ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి అలాంటిోళ్ళని తట్టుకొని బతకాల్సిన మనం మాత్రం ఈ ముండమో ఈ మాటలు వింటూ బతుకుతున్నాం నేర్చుకుంటున్నాం ఇంకెప్పుడు బాగుపడతాం స్వతహాగా మనకి కూడా వాళ్ళ గ్రంథంలో చెప్పిన దానికంటే బాధ్యతాయుతమైన మాటలే చెప్పారండి ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు ఎందుకు పదే పదే భగవద్గీత కోట్ చేస్తున్నారు అంటే ఇందాక స్వామివారు చెప్పారు ప్రస్తుతానికి మనకి క్షాత్రం మిగల గీత మాత్రం మిగిలింది కాబట్టి ఆ గీతలో నుంచయనా సరే మళ్ళీ
(28:02) నేర్చుకుందాం అని చెప్పేసి చెప్తున్నాను భగవద్గీత రెండవ అధ్యాయంలోనే అతచేత్వమిదం ధర్మ్యం సంగ్రాామం నకరిష్యసి ఈ మాట ఎంతమంది విన్నారు ఈ శ్లోకాన్ని ఎంతమంది విన్నారు కదా తతః కీర్తించ స్వధర్మ తతః కీర్తించ హిత్వా పాపం అవాప్యసి అని చెప్పేసి చెప్తున్నారు అంటే నీకు ఈ ధర్మ యుద్ధం ఏదైతే ఉందో అది నీ మీద కచ్చితంగా విధిగా విధించబడింది కాబట్టి నువ్వు యుద్ధాన్ని చెయి అర్జున అని చెప్పేసి చెప్పాడు ఆయనకి చెప్తూ మనక ఏమని చెప్తున్నారు ఎప్పుడైతే నువ్వు ఈ యుద్ధాన్ని మానేస్తావో అప్పుడు నువ్వు అన్నింటికంటే పెద్ద పాపాన్ని మూటకట్టుకుంటున్నావ్ అసలైన అపకీర్తిని
(28:43) పొందుతున్నావ్ నువ్వు సంపాదించుకున్న కీర్తిని అప్పటిదాకా నువ్వు ఏదైతే సంపాదించుకుని ఉంటావో దాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టుకుంటున్నావ్ కాబట్టి మోసుకొని ధర్మ యుద్ధం చెయ్ ధర్మం కోసం యుద్ధం చెయ అని చెప్పేసి చెప్తున్నారు. మరి మనలో ఎంతమందికి అసలు ధర్మం కోసం యుద్ధం చేయడం పక్కన పెట్టండి క్షాత్రం పక్కన పెట్టండి ధర్మం గురించి శాస్త్రం ఏం చెప్తుంది ఐడియా ఉందా కొంతమందికైనా అందరికీ బాగా తెలిసిన కోట్ ఒకటి ఉంది ధర్మో రక్షత రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది.
(29:13) మరి ఆ ధర్మం అంటే ఏంటి అని అడిగితే ఆ ధర్మానికి ఉండే 10 లక్షణాల్లో ధర్మం గురించి 10 లక్షణాలు ఉపనిషత్తే చెప్తుంది. ధృతిక్షమ ధమోస్తేయం సౌచం ఇంద్రియ నిగ్రహం ధీర్విద్య సత్యమ క్రోధ దశకం ధర్మ లక్షణం అని చెప్పేసి అందులో మొట్టమొదటిది ఏం చెప్పారండి ధృతి అంటే ధైర్యము ధర్మానికి ఉన్న 10 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ధైర్యము మరి ఆ ధైర్యం ఈరోజున ఎంతమంది హిందువులకు ఉంది ఆ ధైర్యాన్ని ఎంతమంది హిందువులు తమ పిల్లలకి నేర్పిస్తున్నారు మొదటిగా ఎందుకంటే ఈరోజు ఒక రోడ్డు మీదకి ఒక టోపీ పెట్టుకొని వస్తాడు ఆడిది కాని ఆస్తి ఆడిది కాని దేశంలో వాడు కాళ్ళు రగరే వేసుకొని
(29:51) తిరుగుతున్నాడు. దేశం మొత్తానికి బండి మీద హెల్మెట్ పెట్టుకొని తిరగడం రూల్ అయితే వాడు బొక్కల టోపీ పెట్టుకొని తిరుగుతాడు వాడిని అడిగేవాడు కూడా లేడీ ఈ రోజున దేశంలో వాడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. అంటే ఈ దేశపు రూల్స్ ని తొంగలతో కేహ నిన్ను ఎవడు అడిగేది అడిగితే మూకదాడులు చేద్దాం లేకపోతే రాళ్ళవారం అనేది ఒకటి వస్తది అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి చెప్తున్నారు.
(30:12) మనకి ఈ దేశంలో మళ్ళీ చెప్తున్నా చాలా సార్లు చెప్పా చాలా వేదికల మీద చెప్పా ఈ వేదిక మీద కూడా చెప్తున్నా ఈ దేశంలో వ్యవస్థల్ని గౌరవించిన చట్టాన్ని పాటించిన న్యాయాన్ని గౌరవించిన అది ఒక్క హిందువులు మాత్రమే చేస్తున్నారండి ఒక్క హిందువులు మాత్రమే చేస్తున్నారు. మిగతా మతాల వాళ్ళందరూ చూడండి ప్రతిసారి ఇలా మిగతా మతాలు మతాలు అంటే కూడా చిరాగ్గా ఉందండి నాకు మతాల గురించి కూడా కాదు మతాల గురించి కూడా కాదు నేను చెప్తున్నా ఈ రోజున హిందువులకి ధైర్యం కావాలి క్షాత్రం పెరగాలి ఇది పెరగాలి అంటే కత్తులు పట్టుకొని యుద్ధం చేయడానికి కాదు కానీ గుర్తుపెట్టుకోండి కత్తి పట్టుకోవాల్సి
(30:45) వస్తే పట్టుకోవడానికి సిద్ధపడే అంత క్షాత్రం కూడా కావాలి [ప్రశంస] ఎందుకంటే ఈరోజు మన శత్రువులు ఎవరు అంటే చాలామంది క్రైస్తవులు ముస్లింలు అంటారు కాదండి వాళ్ళు కూడా శత్రువులు వాళ్ళతో పాటు మనకి ఈ దేశంలో నాస్తికులు శత్రువులే ఎందుకంటే శత్రువులు అంటే మన వాదానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కాదు మనం ప్రతి వాదాన్ని అంగీకరించగలం వాళ్ళతో మాటల ద్వారా చేయగలం కానీ వాళ్ళు సనాతన ధర్మం యొక్క పతనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి నా నాశనాన్ని కోరుకునే ప్రతి వాడు నాకు శత్రువే ఎవడైతే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను అని బహిరంగంగా చెప్తున్నాడో వాడిని
(31:19) నిర్మూలించడానికి వాడిని నిర్మూలించడానికి నాకు ఈ మాటలు రికార్డు అయిపోయి ఎయిర్లోకి వెళ్ళిపోయినా కూడా ఊడేది ఏం లేదు పీగేది ఏం లేదు ఎవడు ఎవడైనా ఒక్కసారే చస్తాడు రెండుసార్లు చస్తాను అనుకొని బాలసం ఉన్నోడు భయపడండి మీ బతుకులకి అంతే ఎవరైనా నా ధర్మాన్ని నిర్మూలిస్తాను అంటే గనుక కచ్చితంగా వాడిని నిర్మూలించడానికి కూడా నేను వెనకాడను [ప్రశంస] క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు నాస్తికులు కావచ్చు లేకపోతే ఇప్పుడు హిందువుల్లో కొత్తగా దౌర్భాగ్యులు కొంతమంది దుర్మార్గపు మార్గాలతో వచ్చారు బొమ్మ కుమారీలు అని చెప్పేసి ఆడెవరో తాడిపత్రి ప్రబోధన త్రవ్వైత సిద్ధాంతం అని
(31:52) చెప్పేసి ఆ జ్ఞానగంగ అంట ఈ మధ్య అదో దిక్కుమాలి వ్యవస్థ వచ్చింది. వాడేంటి అడ్రస్ మొత్తం ఇస్తేనంటే ఒక పుస్తకం పంపుతాడు. అరే 100 రూపాయల పుస్తకం కోసం మీ అడ్రెస్లు మీ ఫోన్ నెంబర్లు అన్నీ వాడి చేతిలో పెడుతున్నారంటే భూ మీ బతుకులు తాగలయ్యా సిగ్గుందా మీకు అసలు 100 రూపాయల పుస్తకం కోసం నీ పర్సనల్ డేటా మొత్తం వాడి చేతిలో పెడతాను వాడు 500 రూపాయల పుస్తకాన్ని ఇస్తానంటే నీ ఇంటి ఆడవాళ్ళని కూడా పంపిస్తావు కదా రేపు ఈ దౌర్భాగ్య పుస్త అలవాటు అయితే చేయడా ఇలాంటి శత్రువులు ఇంకా కోకొల్లలండి కొత్తగా ఈ బ్రహ్మకుమారి అని ఒక సంస్థ వచ్చింది ఆ బ్రహ్మకుమారి సంస్థ ఇప్పుడు
(32:26) నాలుగు పార్టీలు అయింది ఈ బ్రహ్మ బాబా పార్టీ మొన్నటి దాకా మీ అందరి రికి తెలుసు ఇప్పుడు ఆ బ్రహ్మ బాబా పార్టీ పోయి శివ పార్టీ విష్ణు పార్టీ కూడా వచ్చింది కొత్తగా వీళ్ళద్దరికీ తోడుగా ఇప్పుడు దుర్గాభ్రహణ అని చెప్పేసి ఇంకొకడ దుర్గా పార్టీ అని వచ్చేసింది అమ్మవారి పార్టీ అట అంటే కర్మ ఏంటంటే నాకు అర్థం కానీ మన దేవుళ్లే ఇట్టా వచ్చేస్తున్నారు ఎందుకు మన దేవుళ్ళేమో అబద్ధం అన పక్కన ప్రచారం చేస్తా ఉంటారు కొంతమంది దౌర్భాగ్య మతాలవాళ్ళు మరి వీళ్ళందరూ వచ్చేసి మేమే దేవుళ్ళు మా మీదకి దేవుడు వస్తున్నాడు అంటే వీడికి ఏంటి ఆ స్పెషల్ కేటగిరీ
(32:54) స్టేటస్ వీడేమన్నా పోరాటం చేసాడా కేంద్ర ప్రభుత్వం వీడికి ఏమైనా గ్రాంట్ ఇచ్చిందా ంద ఏమీ లేదు హిందువులు ఎగిరెల్లాన్ని తన్నట్లేదు కాబట్టి పక్క మతాలని తటం మానేసాం ఓకే కానివ్వండి మన ధర్మంలో ఉంటూ మన ధర్మం ముసిగేసుకుంటూ మన ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్న ధర్మ ద్రోహులని కూడా కొట్టకపోతే ఇంకెప్పుడు కాపాడుకుంటాం మన ధర్మాన్ని నేనేం చేస్తున్నాను అని మీరు అడగొచ్చు నా వంతు ప్రయత్నం నేను 100% చేస్తున్నాను ఈ బ్రహ్మకుమారీల విషయంలో కావచ్చు ఆ తాడిపత్రి తైతం గాడి విషయంలో కావచ్చు ఈ రాంపాల్ బాబా విషయంలో కావచ్చు ఇంకా దొంగ బాబాలు ఎవరైతే ఉన్నారో
(33:27) వాళ్ళందరి విషయంలో లో కూడా కావచ్చు ఎందుకు చేస్తున్నాము అంటే ఎల్లప్పుడూ వీధులను మాత్రమే ఊడ్చుకుంటా కూర్చుంటే వీధుల్లో ఊడిచిన చెత్తంతా వచ్చి మన ఇళ్లల్లోనే పడతది కాబట్టి మన ఇళ్లను కూడా శుభ్రం చేసుకోవాలి ఆ పని మేము సక్రమంగానే చేస్తున్నాం ఇందులో కావాల్సింది మీ అందరి భాగస్వామ్యం మీరు కూడా చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క హీరోనే ఇక్కడ ఇందాక సోదరుడు చెప్పారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కత్తి పట్టని శివాజీ అని చెప్పేసి ముమ్మాటికి నిజం ఉదయం నుంచి సాయంత్రం దాకా ధర్మం కోసం ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు ఒక
(33:55) శివాజీ ప్రతి ఒక్కడు ఒక రాణ ప్రతాప్ ప్రతి ఒక్క స్త్రీ ఒక్కొక్క జాన్సీ లక్ష్మీబాయే కానీ యాక్షన్స్ యాక్షన్స్ ఎక్కువ కావాలి మనకి ఇప్పుడు చెప్తున్నానండి ధర్మం గురించి టాపిక్ వచ్చింది ధర్మ రక్షణ మనం అందరం చేస్తాం అని చెప్పేసి అంటున్నాం ఈ ధర్మ రక్షణలో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి ప్రశ్నించడమేగా ఈ ప్రశ్నించే క్రమంలోనే క్షాత్రం ఎంత ఇంపార్టెంట్ శాస్త్రం కూడా అంతే ఇంపార్టెంట్ గా రెండు కావాలిగా మనకి ఉదాహరణకి నేను అంటే నా లైఫ్ లో జరిగిన ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ చెప్పొచ్చు టైం ఉందా యా ఒకసారి ఒక పోరంబో గాడు కూర్చున్నాడు వాడుఒక నాస్తికుడు ఆడు
(34:33) వచ్చేసి మాట్లాడుతా మాట్లాడుతా ఏమంటాడంటే ఏమయ్యా మీరన్నీ మీ సంస్కృతంలో అర్థం కాకుండా రాసుకున్నారు అసలు ఆ సంస్కృతం అనే భాష అర్థం లేని భాష దానికి లిపి లేదు మొన్నటిదాకా అని చెప్పేసి అన్నాడు. ఆ గాడిదికి ఎన్ని రకాలుగా చెప్తే అర్థమవుతుంది ఏ భాషకైనా కూడా లిపి కాదరా ఇంపార్టెంట్ భాషక ఎప్పుడు శబ్దమే ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ భాష పుట్టిన మొదట శబ్ద రూపకంగానే వస్తుంది ఆ తర్వాత మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి లేకపోతే డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన అవసరం కోసం భాషను లిపిని సృష్టించుకుంటూ ఉంటాం అలా చెప్తున్న సన్నాసి పోనీ ఆ భాషకు దూరంగా
(35:05) ఉంటాడా లేదు ఆడి పేరు నరేష్ అది సంస్కృతం పేరు ఆడు పెట్టుకున్న సంస్థ పేరు భారత నాస్తిక సమాజం అందులో భారత భారత అంటే సంస్కృత పదం నాస్తిక అంటే సంస్కృత పదం వాటిని దేన్ని వదలలేడు వాడు చివరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత మార్క్సిస్ట్ పార్టీ అని పెట్టుకున్న వాళ్ళు కూడా అందులో భారత అనే పదాన్ని వదిలిపెట్టలేరు వాళ్ళు అందరికీ ఆ సంస్కృతమే కావాలి కానీ వాడు వీధుల్లోకి వచ్చి సంస్కృతానికి లిపి లేదు తెలుసా అంటే మన వాళ్ళు ఫోన్ చేసి అన్నా ఇట్లా అంటున్నారు నిజమేనా ఒరే అయితే వద్దు నిజమైతే ఇప్పుడు మనకు ప్రాబ్లం లిపి కాదుగా భాష ఆ భాషలో చెప్పిన కంటెంట్ ఆ
(35:41) వేదంలో చెప్పిన దానిలో ఎక్కడైనా సరే ఇదిగో ఆడి పెళ్లాన్న నిత్ర వీడి పెళ్లాన్న నిత్ర ఆడి గుడిని కూల్చే ఈ వీడి కొంపను కూల్చే అని చెప్తే వేదం మంచిది కాదండి అని చెప్పేసి అనొచ్చు కానీ వేదం మొత్తం గురించి ఇందాకే గురువుగారు చెప్పారు కదా భద్రం కరుణే విష్ణునియామ దేవాహ భద్రం పస్ మాక్షత్ర అని చెప్పేసి అంటే మా కళ్ళు ఎప్పుడు మంచే చూడాలి మా చెవులు ఎప్పుడు మంచే వినాలి ఇదే కదా వేదం చెప్పింది అది తినటానికి నీకు రోగం ఏంటి ఏం ఏం లేదు అలాగే ఇంకొకడు ఉన్నాడు మొన్న ఒక టోపీ పెట్టుకొని వస్తా ఉంటాడు సిరాజ్ అని మీ అందరూ చూసే ఉంటారు ఆడు అసలు నేను
(36:12) సిరాజు గారు సిరాజ్ గారు అంట ఒక కౌంటర్ వీడియో చేస్తే అతను లలిత్ కుమార్ నువ్వు నువ్వు అన్నాడు సరే నువ్వు నువ్వు అన్న తర్వాత నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాను కాబట్టి రారా పోరాక వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నాకు బావ కాదు బావమతి కాదు నాకేంటి ఏది కాదు అసలు అన్నప్పుడు మాట్లాడారు అయిపోయిన తర్వాత ఇంకో వీడియో పెట్టి ఇదిగో లలిత్ కుమార్ సంస్కారవంతంగా మాట్లాడట్లేదు నువ్వు కాబట్టి నేను నీతో డిబేట్ చేయను అని చెప్పేసి అన్నాడు ఓకే నేను సంస్కారవంతంగా ఎందుకు మాట్లాడాలి అనటానికి ఏదన్నా ఆధారం చూపిస్తాడు ఏమన్నా అని చూస్తే ఖురాన్ లో రెండో అధ్యాయం ఎన్నో
(36:43) ఆయతులో ఇట్లా ఉంది సంస్కారవంతంగా మాట్లాడమని మా అల్లాహ్ చెప్తున్నాడు నువ్వు అలా మాట్లాడిన రోజునే నీతో చర్చ చేస్తా అన్నాడు నా కర్మ ఏంటంటే నేనే ఉన్నా దొరకనా కాదు కదా ఖురాన్ నీది నువ్వు పాటించు నువ్వు సంస్కారవంతంగా మాట్లాడు [ప్రశంస] నాకు నా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు యస్మిన్ యధావర్తతేయో మనుష్యతస్మిన్ తావర్తతవ్యం సధర్మః ఎవడు నీతో ఎలా నడుచుకుంటాడో నువ్వు వాడితో అలాగే నడుచుకో నువ్వు తమ్ముడు అంటే నేను అన్న అంటా నువ్వు యరా అంటే నేను యర బోక అంట [ప్రశంస] నేను నా పరమాత్మ మాటల్ని పాటించేవాడిని ఇలాంటి క్షేత్రం ప్రతి ఒక్కరిలోన పెరగాలి
(37:21) ఈ క్షాత్రం అంటే యుద్ధం చేయాల్సిన రోజున యుద్ధం చేసుకున్నప్పుడు చూద్దాం ఆ రోజు యుద్ధంలో పోతామా ఉంటామా తర్వాత కదా కానీ యుద్ధానికి అయితే సిద్ధంగా ఉందాం కానీ దానికంటే ముందు మాట్లాడటానికి సిద్ధపడదాం ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు అన్న మాకు కూడా మీలాగా మాట్లాడాలని ఉంది కానీ భయమేస్తుంది అన్న ఏదన్నా సమస్య వస్తదేమో అని చెప్పి ఆలోచిస్తున్నాం అని చెప్పి అన్నారు నేను 100 శాతం చెప్తున్నా మాట్లాడండి ఏ సమస్య రాదు మాట్లాడకపోతేనే సమస్యలు వస్తాయి మాట్లాడకపోవడం వల్లే సమస్యలు వస్తాయి అంటే అంటే ఇక్కడ 100 మంది ఉన్నారు అనుకోండి ఒక్కరు
(37:54) మాట్లాడితే సమస్య 10 మంది మాట్లాడితే సమస్య ఎందుకంటే మాట్లాడని వాళ్ళు 90 మంది ఉన్నారు కాబట్టి 20 మంది మాట్లాడితే సమస్య అప్పటికీ కూడా మాట్లాడని వాళ్ళు 80 మంది ఉన్నారు. 100 కి 60 మంది మాట్లాడితే దాదాపుగా సమస్య కాకపోవచ్చు 70 మంది 80 మంది 90 మంది కలిసి ఒకే మాట మాట్లాడితే సమస్య అవుతుందా అండి 100కి 100 మంది మాట్లాడితే సమస్య అవుతుందా ఇందాక చెప్పినట్లుగా సుప్రీంకోర్టు జల్లికట్టు తీర్పు వెనక్కి తీసుకుంటుంది 100కి 100 మంది మాట్లాడితే ఎలా ఉంటుంది ఐక్యత ఉంటే ఎలా ఉంటుంది ఇందాక లిపి గురించి మాట్లాడారు అందులో ఒక ఒక మాట మీకు చెబుదాం
(38:34) అనుకుంటూ ఉన్నాను మనం చిన్నప్పుడు అందరూ కూడా ఇంటి నుండి తల్లో తండ్రో నాన్న ఫలానా కొట్టుకు వెళ్లి పాలు పెరుగు మొదలైనటువంటి సామగ్రి తీసుకునిరా అని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం కాస్త బుద్ధి బాగున్నవాడు అనుకోండి అమ్మ చెప్పినటువంటి ఆ మూడు నాలుగు అంశాలు గుర్తుపెట్టుకొని వెళ్లి తెచ్చేస్తాడు బుద్ధి కాస్త తక్కువగా ఉన్నాడు అనుకోండి అప్పుడు అమ్మ చెప్పినటువంటిది ఒక పత్రం మీద రాసుకొని వెళ్లి తీసుకని వస్తాడు నిజానికి రాత అనేది ఎవరికి అవసరమైంది బుద్ధి తక్కువ వాడికి అవసరమైంది బుద్ధి ఉన్నవాడికి లిపి అవసరం లేదు మన
(39:13) మన సనాతన భారతదేశం లో కూడా మనకు లిపి అవసరం లేదు అనింటే మన వాళ్ళ ఐక్యూ చాలా గొప్పది ఐక్యూ గొప్పది కాబట్టి మనకి లిపి అవసరం లేదు నువ్వు ఒక 100 మంత్రాలు చెప్తే 100 మంత్రాలు 10 రోజుల పాటు నీ దగ్గర నేను నేర్చుకుని కంఠస్తం చేసి నేను నీకు అప్ప చెప్పేస్తాను పుస్తకం ఎందుకు పేపర్ ఎందుకు ఆ సత్తా లేని వాళ్ళు ఉంటారు చూసారా ఎన్నిసార్లు చెప్పినా కూడా బురకెక్కని మొద్దులు ఉంటారు అలాంటి మొద్దులకు కాగితం మీద రాసి ఇవ్వాలి లిపి అలా మొదలైంది లిపి మొద మొదలవ్వడానికి మొట్టమొదటి కారణం అది ఇక రెండవ కారణం లిపి మొదలు కాకపోవడానికి కారణం ఏమిటి అంటే కనుక వేదవిద్య అలాగే ఇతర
(39:55) విద్యలన్నీ కూడా చాలా ఉత్కృష్టమైనవి గొప్పవి అనేక విద్యలు రహస్యంగా ఉండాల్సినవి కూడా ఉన్నాయి నేటి రోజుల్లో మనం చూసామ అనుకోండి న్యూక్లియర్ సైన్స్ అని ఉంటుంది న్యూక్లియర్ సైన్స్ గురించి మీరు వికీపీడియాలో వెతికితే దొరుకుతుందా మీకు దొరకదు యోగ్యుడికి దానికి సంబంధించినటువంటి టీచర్ ఎవరైతే ఉంటారో అన్ని లైసెన్స్ లో తీసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ కి రహస్యంగా బోధిస్తాడు నాకు తెలిసే వాళ్ళకు లిఖితపూర్వకంగా ఇస్తారో లేదో నాకైతే తెలియదు మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు ఇచ్చినా కూడా దానికి చాలా తతంగా ఉండవచ్చు ఒకానొక సందర్భంలో వేద విద్య భారతీయ విద్యలన్నీ కూడా అయోగ్యుల
(40:32) చేతిలో పడకుండా ఉండడం కోసం వీటిని కూడా అక్షరబద్ధం చేయలేదు పైగా గీతి శీఘ్రి శిరఃకంపి తథా లిఖిత పాఠకః అని ఒక శాసనం ఉంది శాస్త్ర వచనం ఉంది వేదం చదవాలి అనింటే కనుక అనేక నియమాలు ఉంటాయి అందులో ఒక నియమం ఏమిటి అంటే కనుక లిఖిత పాఠకః రాసి ఉన్నటువంటి స్క్రిప్ట్ చూసి చదవకూడదు వీడు రాసి ఉండడం అంటే పెన్నతో రాయడమేనా అండి అని కాదు అచ్చు వేసినా కూడా చదవకూడదు రాసి వేసిన దాన్ని చూసి చదవకూడదు అచ్చు వేసిన పుస్తకాన్ని కూడా చూసి చదవకూడదు మరి ఎలా చదవాలి అంటే గురువు దగ్గర గురుముఖతః విని ఒకసారి వింటే రాకపోతే రెండుసార్లు మూడుసార్లు గురువు గురువు ఎంత సహనంతో
(41:15) ఉంటాడుఅంటే విద్యార్థికి వచ్చేంతవరకు 100 సార్లుయినా చెప్తాడు తప్ప రాసి ఇచ్చేవాడు కాదు పూర్వకాలంలో మనవాళ్ళు ఆ స్థాయిలో బుద్ధిమంతులుగా ఉండేవారు కానీ రాను రాను బుద్ధి తక్కువ అవుతూ వచ్చింది పుస్తకాల పబ్లిషింగ్ ఎక్కువ అవుతూ వచ్చింది మనవాళ్ళు చేత కాక రాయలేదు లిపి లేక రాయలేదు అని మనమే నేడు వాళ్ళు చెబుతూ ఉంటే అవునా అని ఫోన్ చేసి అడిగేటటువంటి పరిస్థితి వచ్చింది నాకు కూడా చాలా చాలా మంది అడిగారు ఏవండీ దేవనాగరికి సంస్కృత భాషకు లిపి లేదట కదండీ అని చెప్పేసి కనీసం ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని తెరచి చూసినట్లయితే అధికరణ సంఖ్య గుర్తులేదు
(41:55) కానీ కేంద్ర ప్రభుత్వ అధికార భాష ఏది అనిఅంటే కనుక కేంద్ర ప్రభుత్వ అధికార భాష దేవనాగరి లిపితో కూడినటువంటి హిందీ అని ఉంటుంది. అంతేకానీ హిందీ అనే చెప్పొచ్చుగా భారత రాజ్యాంగ కర్తలు ఆ మాట ఎందుకు వాడలేదు దేవనాగరి లిపితో కూడినటువంటి హిందీ అని చెప్పడానికి కారణం ఏమిటంటే హిందీ తో మొదలుపెట్టి ప్రపంచ వ్యాప్తంగా 130 భాషలకు వాడుతున్నటువంటి లిపి దేవనాగరి లిపి అది సంస్కృత లిపి [ప్రశంస] నేడు మరాఠీ కావచ్చు బెంగాలీ కావచ్చు బిహారీ కావచ్చు కాశ్మీరి కావచ్చు కొంకణి కావచ్చు నేపాల్ లో మాట్లాడే కొన్ని భాషలు డోంగ్రీ భాష మణిపురి చాలా భాషలు నూట 130 భాషలకు
(42:36) లిపి దేవనాగరి లిపి 130 భాషల లిపి ఒకే లిపిగా మనకు కనిపిస్తూ ఉంటే సంస్కృతానికి లిపి లేదు అని వాడంటే భారత రాజ్యాంగం కూడా చదవడం చేత కానటువంటి మనం అవును అవును లేదా అవునా అని ప్రశ్నించేటటువంటి దుస్థితిలోకి మనం వచ్చాం. ఇంకోటి క్షాత్రం గురించి మాట్లాడేటప్పుడు అసలు ఫస్ట్ అఫ్ ఆల్ మన ప్రాబ్లం ఏంటంటే భారతదేశపు క్షత్రియ వంశాల గురించి మనకి చెప్పేవాడు లేడు తెలుసుకోవాలన్న ఆశక్తి మనకు అంతకంటే లేదు ఎందుకంటే రాముడు కృష్ణుడు క్షత్రియులే కాదంటలు ఇక ఆ తర్వాత క్షత్రియ వంశాల్లో లేవా చాలా ఉన్నాయి కాకపోతే మనం వాటిల గురించి తెలుసుకోం మనకు
(43:16) కనపడేది ఏంటి అశోకుడు రోడ్లకు ఇరువైపున చెట్లు నాటించాడు ఇది ఒకటే తెలుసు అశోకుడు నాటించడానికి ముందు భారతదేశంలో అసలు చెట్లే లేవు అన్నమాట మనమందరం ఎక్కడ గుడారాలు వేసుకొని కూర్చునేవాళ్ళం ఎడారు దేశాల్లో మన బతుకులు అది ఇట్టాగే చూసుకుంటాం మనకి ఇప్పుడు క్షాత్రము అనంగానే క్షత్రియుడు అనగానే గుర్తు చేసేది ఎవరిని అంటే పెళ్ళం పిల్లలతో ఏగలేక కొంప వదిలేసి పారిపోయిన బుద్ధి లేనోడిని వాళ్ళని ఇప్పుడు మనకి దేవుళ్ళని చెప్పి చూపిస్తున్నారు వాళ్ళనే ఇప్పుడు క్షత్రియులు అని చెప్పి చూపిస్తున్నారు.
(43:44) మరి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళు ఈ దేశ సరిహద్దుని కాపాడటం కోసం ఏనుగులతో యుద్ధాలు చేసి అలెగ్జాండర్ లాంటి వాడిని కుక్క చావుకి తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళందరి గురించి మర్చిపోతున్నామా మనం చాలామందికి ఇప్పుడు కూడా పురుషోత్తముడు చరిత్ర గురించి చెప్పగానే ఆ కొంచెం కాంట్రవర్సీ ఓడిపోయాడా గెలిచాడా సచ్చిపోయాడా బతికున్నాడా ఇది తెలుసు కానీ అలెగ్జాండర్ అనేవాడు అనారోగ్యం పాలై సచ్చిపోవడానికి కారణం పురుషోత్తముడు కొట్టింది దెబ్బే అని చెప్పేసి ఎంతమందికి తెలుసు ఇదే కదా మనది దేశపు క్షాత్రము మనం ఇవన్నీ మర్చిపోయి మనమంతా ఎప్పటికీ కంఫర్ట్ జోన్
(44:19) లో బతకాలి అని చూస్తే ఎట్లా కంఫర్ట్ జోన్ లో బతకాలని ప్రతి కుక్క అనుకుంటుందండి కుక్కలు కూడా అనుకుంటే వర్షం పడంగానే ఏదో ఒక చెట్టు నీడకు పోద్ది అది తడవకూడదు అని చెప్పేసి అరే దానికి మనకి తేడా ఏంటి ఇంకా మనం అంత కంఫర్ట్ జోన్ లో బతకాలి అనుకుంటే ఈ మహానుభావుడు ఉన్నాడు ఆయన కూడా అంత కంఫర్ట్ జోన్ లో బతికి ఉంటే ఈరోజు మనం అందరం కూడా సగం కట్ చేసుకొని కూర్చునేవాళ్ళం ఇక్కడ [ప్రశంస] వాస్తవాలు కదా కొన్ని అంగీకరించడానికి కొంచెం మనసొప్పకపోవచ్చు కానీ నిజాన్ని ఎప్పుడు కాదనలేము మనం అండ్ ఇంకోటి చాలామంది నాకు కింద కామెంట్లు పెట్టొచ్చు లేకపోతే తర్వాత ఫోన్ చేసి
(44:52) చెప్పొచ్చు అన్న కొంచెం భాష జాగ్రత్త ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి బాబు నా భాష ఇలాగే ఉంటది. ఉద్యమ భాష అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులే నీ అమ్మ మొగుడా మున్నబొప్పి దద్దమ్మ అని మాట్లాడుతుంటే ఒక ఉద్యమం చేస్తున్నా నా ధర్మం కోసం నేను నేను మాత్రం హరే రామ హరే కృష్ణ అని భజన ఎక్కడ చేసుకుంటా కూర్చుంటా నేను ఇట్నే మాట్లాడతా అలెగ్జాండర్ గురించి వారు అన్నప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది అలెగ్జాండర్ వచ్చాడు పురుషోత్తముడు చేతిలో పురుషోత్తముడిని ని
(45:28) ఓడించాడు అని ఒక కథ లాంటిది చెప్తూ ఉంటారు అదంతా కూడా మన కమ్యూనిస్టు మేధావుల కథలు మనకి తెలియంది ఏముంది కానీ అసలు శసలైనటువంటి చరిత్ర చూసినప్పుడు అలెగ్జాండర్ అసలు భారతభూమి లోపలికే రాలేదు అనేటటువంటిది వాస్తవం చంద్రగుప్తుడు అంటే మొట్టమొదటి చంద్రగుప్తుడు కాలంలో ఆ కాదు సముద్రగుప్తుడు కాలంలో సముద్రగుప్తుడు కుమారుడు అయినటువంటి రెండవ చంద్రగుప్తుడు యువరాజుగా ఉన్నటువంటి కాలంలో అలెగ్జాండర్ రు సింధు నదికి అవతల మోహరించి ఉన్నాడు అని తెలిసిన వెంటనే భారత ఖండ చక్రవర్తి అయినటువంటి సముద్రగుప్తుడు బెదిరిపోలేదు భయపడలేదు కొడుకుని చూసి వెళ్ళు అన్నాడు
(46:09) కొడుకు వెళ్ళాడు సైన్యాధ్యక్షుడిగా అలెగ్జాండర్ ని ఓడించి అక్కడి నుంచి ఒక చావు తప్పి కన్నులట్టపోయినట్లుగా చేసి వెనక్కి వచ్చాడు ఈ అవమాన భారంతో నేను ఇప్పటిదాకా విశ్వ విజేతను మొత్తం గెలిచాను గెలిచాను అని అహంకారంతో వెర్రవేగుతూ ఉన్నటువంటి అలెగ్జాండర్ ఒక చక్రవర్తి కూడా కాడు చక్రవర్తి కుమారుడైనటువంటి యువరాజు చేతిలో నేను ఓడిపోయాను అనేటటువంటి ఓటమి బాధ ఉంటుంది చూశారా దానివల్ల రోగం వచ్చింది రోగం వచ్చి మార్గ మధ్యంలోనే చనిపోయాడు అలెగ్జాండర్ భారత భూమి లోపలికి రానేలేదు ఇక్కడ ఎవరితోనూ యుద్ధం చేయనేలేదు సినిమాల్లో మనం చూస్తున్నటువంటి చాణక్య
(46:53) చంద్రగుప్తా మొదలైనటువంటి సినిమాల్లో చూపిస్తున్నవి అబద్ధ ధాలు ఇది నేను చెబుతూ ఉన్నటువంటి మాట కాదు మనందరికీ తెలుసు ప్రఖ్యాత జర్నలిస్టు ఆయన 40 సంవత్సరాల పాటు ఆయన అనేక పత్రికల్లో సేవలు అందించినటువంటి ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి పుస్తకంలో చూడండి అలెగ్జాండర్ అసలు భారతదేశంలోకి వచ్చాడా రాలేదు ఎవరినైనా ఓడించాడా లేదు అన్ని కట్టు కథలే అసలు అలెగ్జాండర్ రావడానికి స్కోపే లేదు అప్పుడు అంత స్థాయిలో ఉన్నది మన భారత సామ్రాజ్యం కాకపోతే అన్ని చోట కూడా అదే అదే బోధిస్తూ ఉన్నప్పుడు ఏదో బ్రాహ్మణుడు మేకలు కథలు ఉంటాయి ఒక మేకని మోసుకుంటూ
(47:31) వెళ్తుంటే కుక్క కుక్క అని చెప్పేసి 10 మంది అనేసరికి కుక్కే అని మేకని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఆ విధంగా 10 మంది కలిసి ముక్త కంఠంతో అబద్ధం ఆడితే అదే నిజం అని అందరు కూడా అనుకునేటటువంటి దుస్థితిలో ఉన్నాం అలెగ్జాండర్ కంటే కూడా బలవంతమైనటువంటి మహారాణి ఒక ఆవిడ ఉండేది ఈజిప్ట్ లో ఆ గ్రీకులో ఆవిడ పేరు సమరమసు అని ఆమె మహారాణి నాటి రోజుల్లోనే నాలుగు లక్షల మంది సైన్యంతో భరత ఖండాన్ని జయించాలి అని వచ్చింది సమరియమస మహారాణి అలెగ్జాండర్ కంటే నాలుగు తరాలకు పూర్వం ఆవిడ వచ్చి ఆవిడ భారతదేశ రాజులతో యుద్ధం చేసింది చేసిన తర్వాత అవాలగా మనవాళ్ళు ఆవిడని
(48:13) ఓడించారు మహిళ కాబట్టి యుద్ధంలో చంపకుండా పంపించేశరు ఆవిడ చావు తప్పి కన్ను లొట్టపోయి ఆ బాధతో ఆవిడ బాధపడుతూ వెళ్ళింది అక్కడ కన్ను మూసింది వాళ్ళ చరిత్ర అంతా కూడా అదే కానీ అలెగ్జాండర్ తో వచ్చినటువంటి భజంత్రి గాళ్ళంతా కూడా లేదు లేదు అలెగ్జాండర్ అంత చేశాడు ఇంత చేశాడు అని చెప్పేసి రాసేస్తే వాళ్ళు రాసినటువంటి దాన్ని మనం నిజాలు అనుకొని ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి దౌర్భాగ్యం ఇక్కడ ఉంది అని నేను ఇప్పుడు చెబుతూ ఉన్నాను వేరే దేశం వాడు వచ్చి మీ రాజు మారాజు చేతిలో ఓడిపోయాడు అనిఅంటే మన దేశం వాళ్ళు లేదు
(48:53) మన రాజు వాళ్ళ రాజు చేతిలో ఓడిపోలేదు అని చెప్పినప్పుడు చీచి లేదు గ్రీకు వాడు చెప్పాడు వాళ్ళ రాజు చేతిలోనే మన రాజు ఓడిపోయాడు అని మనలో మనమే చెప్పుకొని ఆత్మన్యోనతకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి దుస్థితి ఇంతవరకు ఉంది ఇక మీదట ఉండదు అని నేను తప్పకుండా నమ్ముతూ ఉన్నాను కనీసంలో కనీసం మనం పోరాడకపోయినా సనాతన ధర్మ సనాతన ధర్మ రక్షణ కోసం మనం వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయకపోయినా ఉద్యమాలు చేసేట టువంటి వాళ్ళకి సహకరిద్దాం వాళ్లకు మనం సహాయం చేద్దాం మన నరేంద్రమోడీ లాంటి ప్రియతమ ప్రధాన మంత్రి గారు గత 10 సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన ఎన్నో
(49:39) కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం మనం 40 డిగ్రీల ఎండా అని చెప్పేసి ఏసీ రూమ్లో కూర్చుని వెళ్లి ఓటు వేసి ఆయన్ని గెలిపించలేకపోతే ఇంక మనం అది కూడా చేయలేకపోతే మనలో ఇంకా క్షాత్రం ఎప్పటికీ రాదు అని చెప్పక తప్పదు అంటే ఎప్పటికీ మెల్కనో ఎవడైనా పడుకునే వాడిని నిద్ర లేపుతాడు కానీ పడుకున్నట్లు నటించేవాడిని ఎవ్వడు నిద్ర లేపగలడు అని పెద్దవాళ్ళు చెప్తున్నట్లుగా నేటి హిందువుల పరిస్థితి ఆ విధంగా ఎల్లప్పటికీ ఉండిపోకూడదు తప్పక ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా ఒక్కసారి స్మరించుకోండి స్మరించుకుని పదేళ్ల క్రితం మనం హిందువుగా చెప్పుకోగలిగామా ఎవ్వరైనా నేను హిందువుని
(50:21) అని చెప్పుకోగలిగినటువంటి సందర్భం ఉందా? లేదు కానీపఏళ్ల తర్వాత మనం ఇంత ధైర్యంగా మనం మాట్లాడగలుగుతున్నాము అంటే దానికి ఆయనే కారణం నాకు పార్టీలతో సంబంధం లేదు మోదీతోనే సంబంధం మోదీకి ఓటు వేద్దాం మోదీని కూర్చోపెడదాం సనాతన ధర్మాన్ని రానున్న 150 ఏళ్లకు వెయఏళ్లకు మనం తీసుకొని వెళ్దాం. ఎస్ ఎలా అనిపించింది [ప్రశంస] ఎంతసేపు చెప్పినా వినాలనిపిస్తుంది వినాలనిపించడం కాదు మనకు చేయాలనిపించాలి పాటించాలి అనిపించాలి మన కర్మ దానికి అనుగుణంగా మార్చుకోవాలి మార్చుకునేలా మిగిలిన వాళ్ళని కూడా మనం చేయాలి.
(51:05) చెప్పొచ్చు యాక్చువల్లీ క్షాత్రం గురించి చెప్పేటప్పుడు పురాణాల గురించి కూడా ఒకసారి చెప్పాలి చాలా మందికి ఏంటంటే పురాణ కథలు చూసుకొని ఈ పురాణ కథలు ఏంటి అట్లా ఉంది అంటే ఇప్పుడు మనకి క్రైస్తవులు ముస్లింలు చెప్తున్న పురాణాలన్నీ మనం వినేసి మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే పురాణాల నిండా ఏముందంటే రంకుబుంకే అని చెప్పేసి అనుకుంటాం కాదండి అంతర్లీనంగా ఉన్న సందేశం ఒకటి ఉంటుంది ఆ సందేశాన్ని మనం విడిచిపెట్టేస్తా ఉన్నాం.
(51:28) ఈ క్షాత్రం టాపిక్ వచ్చింది కాబట్టి భారతదేశపు స్వతంత్రోద్యమానికి స్ఫూర్తి మన బ్రతుకుకి భవిష్యత్తుకి మనకొక దీప్తి ఏంటి అంటే పురాణమే ఎందుకంటే ఒక పురాణంలో మీరు చూసుకుంటే గరుత్మంతుడు స్టోరీ ఉంటుంది ఎంతమందికి తెలుసండి గరుత్మంతుడికి తల్లి పెనతల్లి ఇద్దరు ఉంటారు వినత కద్రువ అని చెప్పేసి ఆ వినతని కద్రువ ఏదో కారణం చేత ఆవిడ బానిసని చేసుకుంటుంది వెయ్యేళ్ళు బానిసత్వం చేయాలని చెప్పేసి ఆ తర్వాత నా తల్లిని బానిసత్వం నుంచి విడిపించాలి ఎలా అని చెప్పేసి గరుత్మంతుడు కద్రువుని అడిగితే ఆవిడ ఒక కండిషన్ పెడుతుంది దేవలోకంలో అమృత భాండ ఉంటుంది అమృతాన్ని
(52:04) నాకు తెచ్చిపెట్టు నాకు అమృతాన్ని తెచ్చి పెడితే నిన్ను నిన్ను నీ తల్లిని బానిసత్వం నుంచి విడిచిపెట్టేస్తాను అంటది ఆ గరుత్మంతుడు దేవలోకానికి వెళ్తారు సరే ఏదో ఒక పద్ధతిలో ఆయన అమృత బండాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ పిన్నతల్లి చేతికి ఇచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించుకుంటారు. ఈ స్టోరీలో మనకి ఏం అర్థం అవుతుంది మామూలుగా కథ మాత్రం అర్థమైంది అదే అతి తెలివి ఎర్ర కుక్కలకు ఏం అర్థం అవుతుంది ఏడైనా పక్షులు పాములు మాట్లాడుకుంటాయా అసలు ఎక్కడైనా దేవలోకానికి వెళ్ళటానికి కుదురుద్దా ఈ వీడికి ఏమైనా విమానం ఉందా అని అడుగుతారు ఒరేయ్ కుక్కల్లారా వినండి
(52:36) అక్కడ కథలో తీసుకోవాల్సింది మన స్వతంత్ర ఉద్యమం కాలంలో తీసుకున్నది ఏంటంటే మనం అమృతం తాగి వెయ్యేళ్ళు బతకడం కంటే మనము మన తల్లి బానిసత్వంలో లేకుండా బయటికి రావడం అన్నిటికంటే ఇంపార్టెంట్ మన తల్లిని బానిసత్వం నుంచి బయటకి తేవడం కోసం మనం ఎంత యుద్ధమైనా చేయొచ్చు ఆఖరికి అమృతం సాధించొచ్చు అమరత్వాన్ని పొందొచ్చు కానీ బానిస బతుకు బతుకుతూ అమరత్వం పొందే కంటే కూడా స్వతంత్రంగా బతుకుతూ చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాడు.
(53:03) ఇంత గొప్ప సందేశం మన పురాణంలో ఉంది కదా ఇతిహాసంలో కూడా చూసుకుంటే మహాభారతంలో పంచపాండవులు అందరూ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు రాజ్యాలు పోయినయి అన్ని పోయినయి ద్రౌపదిని వరం కోరుకోమ్మా అంటే నా భర్తల్ని బానిసత్వం నుంచి విడిపించండి చాలు అని చెప్పి అడుకుంది కానీ నా రాజ్యం నాకు ఇప్పించేయండి మొత్తం నేను రోజు ఏడు వారాలు నగలేసుకొని తిరగడానికి అవకాశం ఇవ్వండి అని అడగలా ఆత్మగౌరవంతో బతకాలని మాత్రమే కోరుకున్నారు ఎక్కడికక్కడ ఇవే కథలు మనం వింటున్నాం కానీ ఈ కథలు మనకి ఇలా ఎవడో చెప్పడు మనక ఏం చెప్తాడు గరుడ పురాణం చదివితే మీ పెద్దోళ్ళందరూ పైలోకాల్లో
(53:37) స్వర్గానికి వెళ్తారు. విరాటపురం చదివితే వర్షాలు పడతాయి సుందరకాండ చదివితే పెళ్లిళ్లు అవుతాయి పనిపడ్డ లేకుండా కూర్చున్నారు ఆంజనేయ స్వామి సీతారాములు అందరూ కూడా పురాణాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పండి నేటి కాలానికి అన్వయం చేయండి మన వాళ్ళకి ఆ పౌరాణిక కథల ఆధారంగా మార్గదర్శనం చేయండి ఇలా బ్రతకాలి ఇలా బ్రతకూడదు అని చెప్పటానికే పురాణము కానీ ఆ పురాణం మొత్తాన్ని కూడా ఒక చాదస్తం కింద ఛాందస్సం కింద మార్చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన దానిలో రిఫ్లెక్షన్ లాంటి ఛానల్స్ కావచ్చు ఇంకొన్ని ఆధ్యాత్మిక ఛానల్స్ కొన్ని
(54:12) వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఇటువంటి ఛానల్స్ ఉన్న అతి పెద్ద బాధ్యత ఏంటంటే సనాతన ధర్మాన్ని కొన్ని భక్తి ఛానల్స్ నుంచి కాపాడుకోవాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సనాతన ధర్మాన్ని కొన్ని భక్తి ఛానల్స్ నుంచి కాపాడుకోవాలి లేకపోతే కొన్నాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏమైపోతుంది అంటే బ్రాండీ బోస్ చేసే పూజలు మేకల్ని కోళ్ళని కోసిపెట్టే నైవేద్యాలు ఇవే కొంతమంది జ్యోతిష్యం పేరుతోటి చేసే నగ్న పూజలు యోని పూజలు ఇవే సనాతన ధర్మం అని చెప్పేసి సనాతన ధర్మానికే పెను ప్రమాదం తెచ్చే అవకాశం ఉంది.
(54:43) కొంతమంది అయితే నాలుగు ఇలాచీలు జేబులో పెట్టుకుంటే లక్ష వస్తది నాలుగు చపాతీలు నల్ల కుక్కకు అమావాస్య రోజున పెడితే అప్పులు తీరిపోతాయి లేకతే బల్లి తోక తీసుకెళ్లి జిల్లేడు చెట్టుకి కడితే శత్రు పిల్లలు పోతాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా ఇలాంటి అశాస్త్రీయమైన మాటలు చెప్పే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రతి ఛానల్ వల్ల కూడా రేపు ధర్మానికి ప్రమాదమే కాబట్టి వాటన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి జాతీయవాద దృక్పధం ఉన్న ఛానల్స్ లో వచ్చే విషయాల్ని విశేషాలని మాత్రమే పరిగణలోకి తీసుకోండి సనాతన ధర్మంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సనాతన ధర్మంలో మూఢ
(55:15) నమ్మకాలు లేవు ఇది గంటాపదంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పొచ్చు సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి ఆచారం వెనకాల కూడా సాంకేతికమైన సామాజికమైన మానసికమైన భౌతికమైన ఈ కారణాలన్నీ కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి ఇటువంటి కారణాలు లేకుండా గుడ్డిగా చెప్పిన ఆచారాలు గుడ్డిగా ఏర్పాటు చేసిన ఆనవాతీలు ఏమీ లేవండి దయచేసి ఇలాంటి ఛానల్స్ మాయలో పడి ధర్మానికి హాని చేయకండి అటువంటి పరిహారాలు ప్రయోగాలు పాటిస్తూ అంటే కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగస్వాములు కూడా టీవీలో వచ్చే సిస్టారాజ్యంగా పరిహారాలు చెప్తున్నారు ఎయిపడితే అవి చేయొద్దు నష్టపోయి ఆనక నిందని ధర్మం మీదకి నెట్టొద్దు జై
(55:51) శ్రీరామ్ వారు చెప్పినటువంటి దాంట్లో పురాణాల్లో క్షేత్రానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పండి అనిఅంటే మనమంతా కూడా సుందరకాండ పారాయణ చేస్తాం సుందరకాండ ప్రవచనాలు వింటాం అందులో ఒక శ్లోకం ఉంటుంది ఆంజనేయ స్వామి స్వయంగా చెబుతాడు అప్పటివరకు కూడా మొన్న 2014 వరకు పాకిస్తాన్ని ఏదో మనవాళ్ళు పెద్దగా చూపిస్తూ ఉండేవారు పాకిస్తాన్ అంటే అమ్మో ఇండియా పాకిస్తాను యుద్ధమా అన్నంత స్థాయిలో మనతో సమానమైన దేశము అనేటటువంటి భావన ఉండేది చూశరా అదేవిధంగా సుందరకాండ జరిగేంతవరకు కూడా రావణాసురుడు అనిఅంటే ఆయన ఏదో పెద్ద రాక్షసుడు మహాబలవంతుడు అనేటటువంటి ఒక భావన ఉండేది
(56:33) అప్పుడు ఆంజనేయ స్వామి ఒక మాట చెబుతాడు చాలా అద్భుతంగా ఉంటుంది నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలంభవే ఒక్క రావణాసురుడు కాదువెయి రావణాసురులు వచ్చినా కూడా నా ముందు యుద్ధంలో నిలవలేరు శిలాభిస్తు [ప్రశంస] శిలాభిస్తు ప్రహరతః పాదపైశచ సహస్రషః నాకు అన్నీ ఆయుధాలే నాకేమి ప్రత్యేకమైనటువంటి ఆయుధం ఉండాల్సినటువంటి అవసరం లేదు రాళ్లుు రప్పలు కొండ కోన చెట్లు చేమలు అన్నీ ఆయుధాలే ఆయుధం ఉంటే దాని ఒక్కదానితోనే చేయాలి యుద్ధం కానీ ఆంజనే జనేయ స్వామి అలా వస్తాడు రావణాసురుడో లేకపోతే ఆ అక్షకుమారుడు వచ్చాడు అనుకోండి వాడిని
(57:18) సంహరించాలి అనిఅంటే అటో ఇటో చూస్తాడు అక్కడ చెట్టు ఉంటుంది తీసి వేసాడంటే అయిపోయింది ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి క్షాత్రం ఏమిటి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అసలు చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే రావణాసురుడిని ఆంజనేయ స్వామి అట ఒక్క గుద్దుతో చంపగలిగేటటువంటి శక్తిని కలిగి ఉన్నాడట కానీ ఈ యొక్క ఆ ఘనత ఏదైతే ఉందో అది నా స్వామి అయినటువంటి రామచంద్రుడికి రావాలి అని అన్నాడు ఆయన [ప్రశంస] అంతేకాదు రావణాసురుడు రాముడి చేతిలోనే చావాలి అదే విధి కావున అలా జరగనివ్వండి అని ఆయన స్వామి భక్తిని చూపిస్తాడు ఇక్కడ ఏదో మనం రాముణని తక్కువ
(58:00) చేయటం లేదు కానీ ఆంజనేయ స్వామి చెప్పినటువంటి క్షాత్ర అంశాలు మనం గుర్తించాలి భీముడు అంతటివాడు మహాభారత కాలానికి భీముడు చాలా బలవంతుడు మనం మనందరికీ తెలుసు పొరపాటున ఆవిడ శిఖరం పైన లోయ పక్కగా ఉండి పిల్లాడికి పాలిస్తూ ఉంటుంది భీముడికి దూరంగా ఒక సింహం వచ్చి గాండ్రించేసరికి బెదిరిపోయి పిల్లవాడిని వదిలేస్తుంది వదిలేస్తే లోయలో నుంచి కింద పడిపోతాడు చంటి పిల్లవాడు ఐదు నెలలో ఎంతో ఉంటుంది వయసు కింద పడతాడు కింద ఒక బండరాయి మీద పడతాడు ఆ బండరాయి బ్రద్దలయపోతుంది తప్ప ఈ చంటి బిడ్డకి ఏమీ కాదు భీముడి శక్తి అలాంటిది అలాంటి భీముడు ఆంజనేయ
(58:39) స్వామి యొక్క తోక లోకాను కదిలించలేకపోతాడు అంతటి శక్తిమంతుడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని మనం పూజించి మనం ఆంజనేయ స్వామికి వడమాలలు వేసుకొని ఆంజనేయ స్వామికి అష్టోత్తరాలు చేసి ఇంటికవచ్చి మనం కాలక్షేపం చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి క్షాత్ర గుణాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి ఇక చిట్టచివరగా నేను ఈ రోజు ఒక అంశాన్ని చెప్పబోతు ఉన్నాను మీలో ఎంతమందికి పెళ్లి అయింది అండి పెళ్లైన వాళ్ళు చేతులెత్తండి ఓకే మీకు మీకు పెళ్లిఅయిన తర్వాత ఒకళో ఇద్దరో సంతానం కలిగి ఉంటారు.
(59:14) సంతానం ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఇద్దరికంటే ఎక్కువ సంతానం హిందువుల్లో ఉండేటటువంటి అవకాశం లేదు ఎందుకు అనింటే ఇద్దరు పుట్టిన వెంటనే ఆసుపత్రిలో డాక్టర్లే బలవంతంగా నాలుగు చీవాట్లు పెట్టి నాలుగు తిట్లు తిట్టేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేస్తూ ఉన్నారు. ఇదే డాక్టర్లు ఇవే ఆపరేషన్లు ఇతర మతాల వాళ్లకు ఎందుకు చేయించటం లేదు అలా చేయించి ఉంటే కనుక డాక్టర్లు కనుక అంటే డాక్టర్లు కూడా కేవలం ఈ యొక్క కుటుంబ నియంత్రణ హిందువులకు మాత్రమే అవసరము అని భావిస్తూ ఉన్నారా ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాల్సిందే
(59:58) చట్టం అనేది ఎల్లప్పుడూ సమానమే చట్టం ముందు అందరూ సమానులే అని మనం సినిమాల్లో వింటూ ఉంటాం సత్యమా అండి అది సత్యం కానే కాదు చట్టం ముందు కొందరు ఎక్కువగా సమానులు అవుతారు కొందరు తక్కువగా సమానులు అవుతారు అందుకే చట్టం అనేటటువంటిది సమానంగా ఉండాలి అని మళ్ళీ నేను వస్తే అది చేస్తాను అని ఆయన చెబుతూ ఉన్నాడు మళ్ళీ రప్పించండి చేయించండి రప్పిద్దాం చేయిద్దాం నేను ఉండేది తెలంగాణలో కాదు ఆంధ్రరాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రంలో ఉంటాను అక్కడ ఓటు వేసి వచ్చేసాను అయిపోయింది ఇక మీ పని నేను ఓటు వేసి మీరు వేయండి అని చెబుతున్నాను ఇప్పటికీ కూడా ఉంది చూడండి [ప్రశంస]
(1:00:40) అందువల్లన ఈ విషయాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కనీసం ఇంటి నుండి కదిలి ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే నాకు ఒక మిత్రుడు ఉన్నాడు అతని పేరు చెప్పను అతను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అతనికి మొదట కవల పిల్లలు పుట్టారట వేద విద్వాంసుడు ఇద్దరు కొడుకులు పుట్టారు ఇద్దరు ఎందుకు ఇంకొకళ్ళ ఉంచుకుందాము అని మూడో కొడుకును కూడా ఆయన పొరపా పాటున కన్నాడు అంతే ఇంకా అప్పుడు ఆసుపత్రికి వెళ్లేసరికి డాక్టర్లుఅందరూ కూడా ఈ వేద పండితుడు మీద పడ్డారు పడి అసలు బుద్ధి లేదా మీరు నిరక్షరాస్యుడు ఇల్ ఎడ్యుకేటెడ్ అవి ఇవి అన్ని మాటలు మాట్లాడి బలవంతంగా
(1:01:18) కుటుంబ నియంత్రణ చేసేసారట ఇదే కుటుంబ నియంత్రణ ఇతర మతాలకు ఎందుకు చేయటం లేదు ఇది ప్రశ్నించేటటువంటి తత్వం మనకు రావాలి అందరికి సమాన చట్టాలు ఉండాలి డబ్బులు దేవాలయాల నుండి తీసుకుంటే చర్చల నుండి తీసుకోవాలి మసీదుల నుండి కూడా తీసుకోవాలి అంతేకానీ దేవాలయాల నుండి మాత్రమే తీసుకొని వాటికి ఇస్తాము అనింటే ఇది సమానత్వం ఏమిటి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బులతో ఇతర మతాల వాళ్ళని ఎలా పోషిస్తారు అదేవిధంగా తిరుపతిలో రోడ్లు వేయాలి అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ డబ్బులు ఆ రోడ్డు మాత్రం అందరూ వాడుకుంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం
(1:01:58) ప్రశ్నించాలి వాళ్ళను ఎక్కువగా చూసేస్తున్నారు అని మనం ఏదో బాధపడడం లేదు అందరినీ సమానంగా చూడండి అని మాట్లాడుతున్నాం సమానత్వాన్ని కోరుతున్నాము ఇంతే మీరు కూడా సమానత్వాన్ని కోరండి ఎవ్వరైతే సమానత్వపు చట్టాన్ని తీసుకొస్తాము అని చెబుతూ ఉన్నారో వాళ్ళకు ఓటు వేయండి [ప్రశంస] రేట్ ఎలా జరిగింది వింటూ ఉంటే ఇంకో రెండు మూడు గంటలు అయినా సరే వినాలనిపిస్తున్నది కానీ ఆల్రెడీ లేట్ అయింది వారు అక్కడికి ఎక్కడికో వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు 10:40 10:40 కి ఫ్లైట్ కూడా ఉందట మళ్ళీ తిరిగి అక్కడికి సో ఎనీ క్వశ్చన్స్ అడిగితే టక టక డైరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ అడగాలి.
(1:02:43) ఎస్ మైక్ ప్లీజ్ ఇదిగో పాస్ సంతాన యక్చుల్లీ టాపిక్ వచ్చేసి క్షాత్రం కాబట్టి నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది ఏంటంటే భగత్ సింగ్ లాంటిోళ్ళు ఇండియాలో మన పక్కన పక్కన ఇంట్లో పుట్టాలనుకుంటారంట పాకిస్తాన్ అయితే ప్రతి ఒక్కళ ఇంట్లో పుట్టాలనుకుంటారంట మన ఇంట్లో అంబానిీ పుట్టాలి పక్కఇంట్లో శివాజీ పుట్టాలి
(1:03:28) అందరి కోరిక అదే కదండి సో ఇంకొకటి ఏందంటే ఇప్పుడు మీరు కూడా అమోగన్న ఇంటర్వ్యూలో చెప్పారు కదా పురాణంలో గాని ఎక్కడ కూడా బ్రాహ్మణుడిని రిచ్ గా చూపెట్టలే లేరు కూడా ఎక్కడ విన్నా కూడా పేద బ్రాహ్మణుడే అని అంటారు. సో ఇప్పుడు ఒక బ్యాచ్ వచ్చేసి బ్రాహ్మిన్స్ ని టార్గెట్ చేస్తా ఉంటారు అన్నట్టు సో ఒక శ్లోకం ఏదో మనుస్మృతిని తీసుకొని వస్తారు మనుస్మృతి ఈ యుగానికి సంబంధించింది కాదు.
(1:03:53) సో పరాచర స్మృతి కదా సో అలాంటి మనస్మృతి ఇప్పటికీ ఇంకా మనం పాటించాలా అందులో నుంచి ఉన్న శ్లోకాలకి మనం ఇంకా రెస్పాండ్ అవ్వాలా ఎందుకు అంటే ఒక పరశురాముడు ఆయుధం పట్టుకుంటేనే లోకం తట్టుకోలేకపోయింది కానీ ఇప్పుడు బ్రాహ్మణుడి చేతిలో ఆయుధం పెట్టలేం సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే వాళ్ళని కాపాడుకోవడానికి మేము క్షత్రియులం అవ్వాలా లేకపోతే బ్రాహ్మణుడే క్షత్రియుడిలాగా ఫైట్ చేయాలా బ్రదర్ మీ పేరు ప్రమోద్ ప్రమోద్ గారు కూర్చోండి ఒక్క నిమిషం అండి యాక్చువల్లీ మీరు అడిగింది చాలా వాలిడ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరికీ తెలియాల్సింది కూడా ఈరోజున ప్రతి
(1:04:26) మతంలో కూడా వాళ్ళ మత పెద్దలు కొంతమంది ఉంటారు వాళ్ళ వ్యవస్థల్ని ఎవరు కాపాడుకుంటున్నారండి ఆ మతస్తులే కాపాడుకుంటున్నారు చర్చి ఫాదర్ ఉన్నాడు ఆడికి కాళ్ళు చేతులు అన్ని ఉంటాయి కానీ ఆడికి దశం భాగాలు తీసుకెళ్లి ఎందుకు ఇవ్వాలి వేరే పని ఎందుకు చేసుకోడు ఎందుకంటే వాడు అన్ని పనులు పక్కన పెట్టేసి ఆ మతాన్ని ప్రచారం చేయడం దాన్ని బ్రతికించడం వాడి పని కాబట్టి అలాగే మసీదులో పని చేసేవాడు ఉండడు వాడిని ఎవరు పోషిస్తున్నారు ఆ మత మతస్తులే పోషిస్తున్నారు.
(1:04:52) ఇప్పుడు బోనస్ గా ప్రభుత్వాలు కూడా వాళ్ళద్దరిని పోషిస్తున్నాయి. అవును మన డబ్బులతోటి మరి మన ధర్మాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడిదాకా తీసుకొచ్చింది ఎవరు అప్పుడెప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ లేదు, వహచ్పి లేదు, హిందూ జనశక్తి లేదు, శివశక్తి లేదు, రిఫ్లెక్షన్ లేదు ఏదీ లేదు. అయినా సనాతన ధర్మం ఇక్కడిదాకా వచ్చింది అంటే కారణం ఏంటంటే మనకంటూ ఒక ఆలయం ఉంది ఆలయంలో ఒక అర్చకుడు ఉన్నాడు కాబట్టి ఆ అర్చక వ్యవస్థని మనమే కాపాడుకోవాలి.
(1:05:18) ఈరోజున హిందువులకి అ ఆలని రీరైట్ చేయించాలండి అమ్మ ఆవు అని చెప్పకూడదు అర్చకుడు ఆలయం అని చెప్పేసి నేర్పించాలి ఆ ఆ అంటే [ప్రశంస] అలా తీసుకెళ్తేనే సనాతన ధర్మం మళ్ళీ బ్రతుకుద్ది ఈరోజు అందరినీ వదిలిపెట్టేసి ఒక బ్రాహ్మణ వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటే ఆ ఒక్క వర్గం వీళ్ళ ఆగడాలకి ఎంత అడ్డుకట్టగా ఉందో మీరు చూడండి.
(1:05:41) ఈ రోజున మీరు జీన్స్ వేసుకొచ్చారు నేను జీన్స్ వేసుకొచ్చాను చక్కగా క్రాఫింగ్ చేయించుకొని వచ్చాను ఏ ఆయన పంచకట్టు కట్టుకొని సిక్క పెట్టుకుని ఎందుకు ఆయన కూడా స్టైల్ గా చేసుకొని చక్కగా లాప్టాప్ బ్యాగ్ వేసుకొని తిరుగుతే చేసుకోవచ్చుగా లేకపోతే ఈ జిహాది గ్యాంగు లాగా బైక్లు వేసుకొని అమ్మాయిలతో తిరగవచ్చుగా ఆయనక ఏమ అవసరం పొద్దున్నే చన్నీళ్ల స్నానం చేయటం లేకపోతే సాత్విక ఆహారంతో ఉండటం నియమబద్ధమైన జీవితం గడపడం ఆయన సుఖపడటం చేత కాకనా మన ధర్మం కోసం వాళ్ళు సుఖాలని త్యాగం చేస్తున్నారు అలాంటి వ్యవస్థని మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారు వాళ్ళ వాళ్ళని కాపాడటానికి మనం
(1:06:11) క్షత్రియులు కాదు అవసరమైతే రాక్షసులు కూడా అవ్వాలి ఒక్కోసారి తప్పదు [ప్రశంస] కచ్చితంగా ఇది జరగాల్సి ఉంటుందండి అండ్ ఇంకోటి ఏదో అడిగారు మీరు క్వశ్చన్ ఇంకోటి యా మనుధర్మ శాస్త్రం గురించి టాపిక్ సీరియస్లీ ఇది మనం మాట్లాడుకోవాలండి ఎందుకంటే మనుధర్మ శాస్త్రమే కాదు ప్రతి దానిలో కూడా మనం చూసే యాంగిల్ ని బట్టే ఉంటుందండి మనం చూసే కోణాన్ని బట్టే మనం చెప్పేది కూడా ఉంటుంది ఈ ఎర్ర కుక్కలు బులు కుక్కలు మనకు చెప్తున్న విధానాలను బట్టి మనకు ఇప్పుడు అన్ని తప్పుగా కనబడుతున్నాయి కానీ మనం అనుకున్నంత కఠినంగా మనం అనుకు న్నంత ఘోరంగా నీచంగా మన
(1:06:40) శాస్త్రాలు లేవండి ఉదాహరణకి మహాభారతంలోనే ఒక మాట తీసుకున్నాం ధర్మరాజు భీష్ముడు అంపసయ మీద ఉన్నప్పుడు వచ్చేసి తాతగారు తాతగారు ఇప్పుడు నాకు కొన్ని ధర్మ సూత్రాలు మీరు చెప్పండి అసలు రాజు అనేవాడు ఎట్లా ఉండాలి అని చెప్పేసి అడిగాడు ఆయన రాజు అనేవాడు ఎట్లా ఉండాలో చెప్పే క్రమంలో ఇదిగో బ్రాహ్మణుడు శూద్రుడి ఇంట భోజనం చేస్తే అశుద్ధం తిన్నట్టే అని చెప్పేసి చెప్పాడు భీష్ముడు మరి శూద్రులను అవమానించడమా కాదా అవమానించడమా కాదా ఒకసారి చెప్పండి అవమానించడం అనేవాళ్ళు చేయత్తండి.
(1:07:13) కదా కానీ అక్కడ రాజుకు చెప్పే ధర్మాల్లో బ్రాహ్మణుడు తిండి గురించి ఎందుకు వచ్చింది టాపిక్? ఎందుకు వచ్చింది అంటే పూర్వం బ్రాహ్మణులని పోషించడం అనేది రాజు బాధ్యత. బ్రాహ్మణులు ఇప్పటిలాగా సంభావనల మీద బ్రతికే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజాస్థానంలో లేకపోతే రాజుల యొక్క సపోర్ట్ తోటి సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఊర్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలిసిన శాస్త్రం ఆధారంగా వాతావరణం ఎప్పుడు మారుతది విత్తనాలు ఎప్పుడు వేసుకోవాలి కోతకు ఎప్పుడు తీసుకోవాలి లేకపోతే నీ ఇంట్లో క్రతువులు ఏమనా పెట్టుకోవాలంటే ఎప్పుడు పెట్టుకోవాలి ఇవన్నీ జ్యోతిష్య
(1:07:45) శాస్త్రం ఆధారంగా కాలాన్ని గుణించి చెప్పేవాళ్ళు దానికి వాళ్ళు ఏ సంభావన తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత రాజుది కాబట్టి రాజు ఆ డ్యూటీ సక్రమంగా చేస్తే వీళ్ళు అర్చకులు పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేస్తారు కానీ ఎప్పుడైతే పురోహితుడు రాజు దగ్గర నుంచి వచ్చేవి రాకపోతే శూద్రుడి దగ్గర ఏమయ్యా నీకు జాతకం చెప్పాక నాకు ప రూపాయలు ఇవ్వు అంటాడేమో శూద్రుడు అంటే ఎవరు సమాజ నిర్మాణానికి దోహదం చేస్తున్న శ్రామికుడు ఒక శ్రామికుడి దగ్గర నువ్వు తింటున్నావు అంటే నువ్వు అశుద్ధం తిన్నవాడితో సమానము అని చెప్పేసి
(1:08:16) బ్రాహ్మణుడికి కండిషన్ పెట్టారు అక్కడ శూద్రుడిని అవమానించలా కానీ మనక చెప్పే కుక్కలందరూ మనక ఏం చెప్తారు అదిగో శూద్రుడి ఇంట్లో అన్నం తింటే పెంట తిన్నట్టుంట అని చెప్పేసి శూద్రుడి ఇంట్లో అన్నం తింటే కాదు శూద్రుడు సొమ్ము తింటే అవును శూద్రుడు సొమ్ము తినే పరిస్థితి అర్చకుడికి రాకుండా చూడాల్సింది ఎవరు రాజు కాబట్టి రాజధర్మాల్లో రాజుగా చెప్పారు నువ్వు బ్రాహ్మణులని బాగా చూసుకోరా బాబు వ్యవస్థలన్నీ సవ్యంగా సాగుతాయి అని చెప్పేసి మనం ఇది చెప్పరు ఇదంతా చెప్పరు మనకి ఆ ఒక్క లైన్ చెప్పేస్తారు ఇలాగే ప్రతి శాస్త్రము మను ధర్మశాస్త్రం ఇందాక
(1:08:46) అన్నారు మను ధర్మ శాస్త్రం ఈ ఆ యుగానికి సంబంధించింది అని ఆ యుగానికి సంబంధించింది అయినా సరే ఇప్పటికీ కూడా మనకి ఆచరణీయం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆదరణీయమే [ప్రశంస] ఎందుకంటే ఆడఎవడో పాత నిబంధన అని పెట్టుకున్నాడు అది సిరిగి సర్వనాశనం అయిపోతే సంకనాక పోయినా సరే ఇప్పటికీ కూడా పుస్తకంలో పెట్టుకొని ఏమనా తేడా వస్తే అదంతా పాతది అండి అంటాడు మరి పాతది అయినప్పుడు నువ్వు ఎందుకు దాచుకున్నావు నా ధర్మశాస్త్రాన్ని మాత్రం నువ్వు తగలబెడతావా పాతది అయినా సరే పనికి రాకుండా పోయినా సరే నా మను ధర్మశాస్త్రం అది నా పూర్వీకులు నా కోసం రాసిన రాజ్యాంగం అది ఇప్పుడు నేను
(1:09:20) అనుసరించకపోయినా దాన్ని ఆదరిస్తాను మర్యాదగా చూసుకుంటాను [ప్రశంస] ఇంకొకటి ఉంది ఇప్పుడు నార్మల్ గా మనము మనుస్మృతికి సంబంధించి నేను ఒక పద్యాన్ని మీకు చెబుతాను అది విన్న తర్వాత మనుస్మృతి ఈ కాలానికి అవసరమా కాదా అనేది చెప్పండి గురువుల అనుగ్రహంతో హిందూ శతకం అని నేను ఒక శతకాన్ని రాయడం జరిగింది. [ప్రశంస] ఆ శతకంలో నుండి ఒకే ఒక పద్యం ఇంకా ఎక్కువ చెప్పను అదేమిటి అంటే కనుక విద్య వైద్యమటులే చట్టంబు సైతమున్ విద్య వైద్యమటులే చట్టంబు సైతమున్
(1:10:06) జనులకివ్వమనిరి ధనము లేక జనులకివ్వమనిరి ధనము లేక మనువు చెప్పినట్టి మాటలే మంత్రముల్ మనుగువు చెప్పినట్టి మాటలే మంత్రముల్ హిందూ ధర్మమునకు వందనమ్ము అని ఆ యొక్క పద్యం దాని సారాంశం ఏమిటి అని అంటే విద్య వైద్యం న్యాయం ఈ మూడు కూడా రాజు ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి అని మరుస్మృతిలో ఉంది ఆ వాక్యం ఈనాడు ఆచరణీయమా కాదా అంతే కాదు మీ అందరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటాయి ఒక్కసారి ఫిలిపీన్స్ నేషనల్ అసెంబ్లీ ముందు ఒక స్టాట్యూ ఉంటుంది అదేమిటి అనేది చూడండి అంటే మనం పార్లమెంట్
(1:10:51) అంటాం వాళ్ళు నేషనల్ అసెంబ్లీ అంటారు వాళ్ళు నేషనల్ అసెంబ్లీ ముందు వాళ్ళు మనువు విగ్రహాన్ని పెట్టుకున్నారు. మనువు విగ్రహాన్ని పెట్టుకొని దాని కింద మానవాళికి న్యాయ సూత్రాలను అందించినటువంటి మొట్టమొదటి మహనీయుడు అని దాని మీద రాసి ఉంటుంది. వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటారో మనమేమో ఆయన రాసిన పుస్తకాలు తగలబెడుతూ ఉంటాం.
(1:11:16) ఇంకొక మాట అండి యాక్చువల్లీ చాలామంది మను ధర్మశాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు ఓ నీతులు చెప్తా ఉంటారు మనకి మను ధర్మ శాస్త్రంలో అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పేసి ఇంతకీ నువ్వు ఎవడురా అంటే మేమంతా మానవత్వ వాదులమం అండి హ్యూమనిస్ట్స్ అని చెప్పేసి చెప్తారు అసలు ఈ దరిద్రుడికి అర్ధం కానిది ఏంటంటే మానవ శబ్దం ఎట్లా వచ్చింది మన్యుద్భావం మానవ మనవు నుంచి వచ్చిన వాళ్లే కదా మానవులందరూ కూడా ఆ పదాన్ని పక్కన పెడతాడు ఇందాక చెప్పలా సంస్కృతం వద్దు వాడికి కానీ సంస్కృత పదాలు వాడి సంస్థ పేరులో వాడి పేరులో కూడా ఉంటది అట్లాగే ఉంటది ఇది ఇంకోటి సినిమాల్లో పెద్ద డైలాగ్ చెప్తారు
(1:11:46) యత్ర నార్దంత పూజంతే రమంతే తత్ర దేవత అని అది ఎవరు చెప్పారు మన మనువు కాదా చెప్పింది అండ్ స్త్రీ నా స్త్రీ స్వాతంత్రం అర్హతే అని పట్టుకుంటారు స్వాతంత్రం లేదు అని చెప్పి స్త్రీలకు చెప్పలా స్త్రీ ప్రతిసారి కూడా స్త్రీకి ఎవరో ఒక రక్షణ ఉంటే ఆవిడ సేఫ్ అంటారు ఈ మాటలు ఇప్పుడున్న జనరేషన్ ఎవరికీ నచ్చవు కానీ ఏదన్నా చిన్న ఘటన జరగంగానే దిశా కేసు అభయ కేసు నిర్భయ కేసు అంటూ రకరకాల చట్టాలు కావాలి కొత్త కొత్త చట్టాలు చేయాలని అడుగుతారు ఆ చట్టాలతో పనే లేకుండా స్త్రీకి ఒక రక్షణ వ్యవస్థ ఉండాలని చెప్పిందే మనవి చేసిన నేరం ద్రోహం ఏదన్నా
(1:12:16) ఉంది అంటే అలాగే సమానత్వం గురించి మాట్లాడుతారు ఏ వీడు ఆ పనే చేయాలా వాడు ఈ పనే చేయాలా అని వద్దురా బాబు మీరందరూ మానవత్వాదులు కదా ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా మీ కమ్యూనిస్ట్ పార్టీలో పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా అందరినీ కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు చేసేయండి కింద కార్యకర్తలు ఎవర లేకుండా సరిపోద్దిగా వ్యవస్థ సర్వనాశనం అయిపోవడానికి ఏమేమి సజెషన్స్ ఇవ్వాలో సజెషన్స్ అన్నీ కూడా ఎర్ర కుక్కల నుంచే వస్తాయండి ఇంక ఇంకొకటి ఇప్పుడు నార్మల్ గా మనము ఇంతకుముందు ఎవ్రీ డే దేవుడి నామం చెప్పుకోవడం గుడికి వెళ్ళడం చేసేవాళ్ళం
(1:12:50) ఇప్పుడు వన్ వీక్ ఒకసారి పెట్టుకుంటున్నాం నెక్స్ట్ ఒక సంవత్సరానికి వస్తుంది దాని తర్వాత వెళ్ళడమే మానేస్తాం. ఇప్పుడు ఈ క్రమంలో ఏమైతుందంటే చర్చిని గుడిలాగా కట్టేస్తున్నారు ధ్వజస్తంభలు పెట్టేసినారు గీతలు పెట్టేసినారు గాయత్రీ మంత్రం వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు ఇక్కడి నుంచి మనం లెక్కపెడితే ఇప్పుడు గనక మనం ఫైట్ చేయకపోతే ఒక 100 సంవత్సరాల తర్వాత ఆ గుడిలకి 100 సంవత్సరాల చరిత్ర ఉంటది సో దాన్ని ఎట్లా ఫైట్ చేస్తారు ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ క్షాత్రం అనేది ఉంటదా మన ఇక్కడ మనం దేవాదాస్ షాక్ గురించి మాట్లాడుకోవాలండి యాక్చువల్ ఇందాక ఎవరో
(1:13:17) క్వశ్చన్ అడిగారు ఆ బ్రదర్ ఉన్నారో లేదో వెళ్ళిపోయారో తెలియదు మీరే అడిగారు కదా ఆ దేవాదా శాఖ గురించి మాట్లాడుకోవాలండి గుడి గురించి చూసుకుంటే గనుక ఆలయం ప్రతిరోజు ప్రతిక్షణం మనం వెళ్ళిన ప్రతిసారి మనక ఏదో చెప్పాలని ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ ఆలయం చెప్పేది కాదు కదా కనీసం ఆలయంలో అర్చకుడు చెప్పేది కూడా మనం బుర్రకు తీసుకోము మనం ఎంతవరకు ఏంటి మన కంఫర్ట్ లో మనం గుడికి వెళ్ళాలి ఏవండీ మన కంఫర్ట్ లో మనం గుడికి వెళ్ళాలి ఆ కంఫర్ట్ లో కూడా గుడికి వెళ్లి ఎట్లా ఉండాలి అంటే ఫస్ట్ గుడికి వెళ్తాం వెళ్ళంగానే అర్చకుడిని ఏవండీ తొందరగా
(1:13:49) అష్టోత్తరం చేయండి నీకు అష్టోత్తరం కావాలా తొందరగా కావాలా తొందరగా కావాలి అంటే నువ్వు ఏంటి నువ్వు భక్తి నీకు ఎక్కడా కనపడటంలా అర్చక స్వామి కూడా వెళ్ళంగానే సరే అర్జెంట్ అంటున్నారు కదా అని చెప్పేసి 108 చదవాల్సింది ఒక 28 చదివేసి అయిపోయింది వెళ్లి అంటాడు. మనక ఆయన 108 చదివాడో 28 చదివాడో తెలియదు. కానీ మనం బయటికి వచ్చి ఏమంటాం ఈ మధ్య అర్చకులు అందరూ పూజలు సరిగ్గా చేయట్లేదండి అంటారు అర్చకులు సవ్యంగానే చేస్తారు మనం సవ్యంగా వెళ్తున్నామా సవ్యంగా అడుగుతున్నామా సవ్యంగా చేస్తున్నామా మనం ఏది సవ్యంగా చేయం అండ్ మోర్ ఓవర్ ఈ దేవాదాయ శాఖ అనేది
(1:14:21) వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయింది అంటే మనకి గుడికి వెళ్ళంగానే ఇందాక మీరు అన్నారు చూసారా గుడిలో కానుకలు హుండీలో వేయండి అనే బోర్డు కనపడుతుంది అని చెప్పేసి అసలు కానుకలు హుండీలో వేయండి అనే బోర్డు పెడతమే పెద్ద దౌర్భాగ్యం అవును ఎందుకంటే ఈ దేశంలో ప్రతి ఒక్కడికి మత స్వాతంత్రం ఉంది. ఆ మత స్వాతంత్రాన్ని అనుసరించి వాడి మతాన్ని వాడు స్వేచ్ఛగా పాటించొచ్చు ప్రచారం చేసుకోవచ్చు ప్రకటించుకోవచ్చు కానీ మన పరిస్థితి ఏంటి మన మత స్వేచ్ఛ చాలా ఖరీద అయింది.
(1:14:44) ఎక్కడ మొదలవుతుంది ఆ ఖరీదు అంటే బయట బండి పార్కింగ్ చేసే దగ్గర టికెట్తో మొదలవుతుంది. తర్వాత చెప్పులు చెప్పుల స్టాండ్ టికెట్ లోపలికి వచ్చిన తర్వాత దర్శనం టికెట్ ఒట్టి దర్శనం చాలదంటే అర్చనక రేటు అభిషేకం కోరేటు అష్టోత్తరానికి కోరేటు సహస్రనామానికి కోరేటు ఇన్నీ కాకుండా మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత గుడి బయటికి వచ్చిన తర్వాత ప్రసాదం అనేది ఆనవాయితి గుడిలో గుడిలో ప్రసాదం మనకి ఎప్పుడు పెడతారు 10 రూపాయలు పెట్టి పులిహోర లేకపోతే ఐదు రూపాయలు పెట్టి లడ్డునో కొనుక్కుంటే తప్ప మన మొఖానికి ప్రసాదం కూడా దొరకదు.
(1:15:13) ఇది మన దేశంలో మన బతుకున్న మత స్వేచ్ఛ. అంటే మనం కట్టాల్సిన టాక్స్ లు ఇన్కమ్ టాక్స్ లు లేకపోతే ఇంకేదో జీఎస్టీ లో ఏ ఉంటాయి డైరెక్ట్ టాక్సెస్ ఇండైరెక్ట్ టాక్సెస్ అన్ని కట్టేసిన తర్వాత మన జేబులో మిగిలిపోయిన డబ్బులతో మనం గుడికి వెళ్తే లాక్కోవాల్సిన డబ్బులన్నీ దేవాదాయ శాఖడు లాక్కున్న తర్వాత మన చివరాకరి రూపాయలు ఉంటాయి అది ₹10 రూపాయలు 100 రూపాయలు ఆ డబ్బు మనం ఎట్లా వాడాలో కూడా వాడే చెప్తాడు కానుకలు హుండీలోనే వేయాలంటాడు హుండీలో వేయకపోతే నేను చెత్త కుండీలు వేసుకుంటా అది నా డబ్బు నువ్వు వాడు అడగటానికి [ప్రశంస] కానుకలు ప్లేట్లో వేయరాదు అంటాడు ప్లేట్లో
(1:15:44) కాదు నేను తీసుకెళ్లి ఏట్లో వేసుకుంటాను నా డబ్బు నా ఇష్టం నువ్వు ఎవరో అడగటానికి దీనికి దేవాదాయ శాఖని క్వశ్చన్ చేయడానికి ఎవరు ముందుకు రారు. మన పని ఏంటి దేవాదాయ శాఖలో దేవాదాయ శాఖ కంట్రోల్ లోకి వెళ్ళటం వల్ల జరిగింది ఏంటో చెప్తానండి ఇన్ని రకాలుగా మన దగ్గర నుంచి దోపిడీ చేసిన డబ్బుల్లో నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ కి పంపే ముందు 21% కామన్ గుడ్ ఫండ్ సర్వశ్రేయో నిధి అని చెప్పేసి ఈ డబ్బుల్ని ప్రభుత్వం తీసుకుంటుంది.
(1:16:12) ఈ సర్వశ్రేయో నిధి నుంచి ఏం చేస్తారు? జీర్ణం అయిపోయిన దేవాలయాలు లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ధూపదీప నైవేద్యాలు లేని దేవాలయాలకి ఆర్థిక సహాయం చేస్తాం అంటున్నారు. ఆర్ధిక సహాయం అంటే ఎంత చేస్తారో తెలుసా అండి అట్లాంటి ఆలయాలకి ₹5000 ఒక ఆలయానికి అందులో ₹2000 అంటే మొన్నటిదాకా 3000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 5000 చేశారు. 5000లో ₹2000 రూపాయలు దేవాలయాల యొక్క పూజ సామాగ్రి కొనుక్కోవడానికి మిగతా మూడు రూపాయలు అర్చకుడి యొక్క గౌరవ వేతనము ఇది గుర్తుపెట్టుకోండి బాగా గౌరవ వేతనం ఎందుకంటే ఈరోజు మన జాతీయ సగటు ప్రకారం ఒక వ్యక్తి కంఫర్టబుల్ గా బతకాల అంటే 122
(1:16:46) నుంచి 150 రూపాయలు కావాలి ఒక వ్యక్తి బతకడానికి మరి అర్చకుడికి తన కుటుంబం మొత్తానికి వెళ్లి రోజుకు 100 రూపాయలు ఇచ్చి గౌరవ వేతనం అంటున్నారు ఏ రకమైన గౌరవ వేతనం అంటే రోజుకి 100 రూపాయలు కానీ మనం ఎప్పుడైనా మన అర్చకుడి సమస్య గురించి మనం మాట్లాడుతా అర్చకుడు ఈ మధ్య కమర్షియల్ అయిపోయారండి కానుక వేస్తే తప్ప చెట్టకోపం పెట్టట్లేదు.
(1:17:06) ఇదే మనం చేసే విమర్శ కానీ సెట్టగోపం పెట్టాలంటే కూడా కానుక వేస్తే బాగుండు అనుకునేంత దయనీయ స్థితికి అర్చకుడు వచ్చాడు అంటే దానికి కారణం ఎవరండి దేవాదాయ శాఖ కాదా ఈ 21% అయిపోయిందా లేదు మళ్లీ 5% ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ ఇంకో 3.5% అర్చక వెల్ఫేర్ ఫండ్ అని చెప్పేసి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి మొత్తం 29.5% 5% అంటే మనం వేసే 100 రూపాయలో 29న్నర రూపాయలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి.
(1:17:33) ఇది జీర్ణం అయపోయిన దేవాలయాలకి నిర్వహణ కోసము అర్చకుల సంక్షేమం కోసం అలాంటప్పుడు మరి మిగతా 70 రూపాయలో 50 పైసలు అకౌంట్లో సేఫ్ గా ఉండాలిగా ఇప్పటిదాకా వచ్చి దేవాదాయ శాఖ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి స్టాండ్ అలోన్ స్టేట్మెంట్ ఒకసారి రిలీజ్ చేయమని చెప్పండి. ఆదాయానికి సంబంధించి రిలీజ్ చేస్తే దేవాదాయక దేవాదాయ శాఖ అకౌంట్లో ఉండే డబ్బులు పెద్ద సున్నా అరే నువ్వు గుడి బాగు చేయడానికి గుడి నిర్వహణకి 21 రూపాయలు తీసుకొని అర్చకుడు కోసం మూడున్నర రూపాయలు తీసుకొని నీ అధికారులు నువ్వు పెట్టిన అధికారుల కోసం ఐదు రూపాయలు తీసుకొని మరి మిగతా 70
(1:18:09) రూపాయలు ఏం చేస్తున్నావ్ పప్పు బల్లాలు కింద పంచుతున్నారు కరోనా టైంలో చూస్తే 7000 మంది ఇమాములకి 5000 రూపాయలు ఇచ్చారు. 29,700 మంది పాస్టర్లకి 55000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళద్దరు మైనారిటీలు అండి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు అదే అర్చకులకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా 31వ000 మందికి అంటే ఈ దేశంలో 80% ఉన్న హిందువులకు సంబంధించిన అర్చకులు 31వ000 మంది ఈ రాష్ట్రంలో కేవలం 2% 2న్నర శాతం ఉన్న క్రైస్తవులకు సంబంధించిన మత పెద్దలు 29,700 మంది మరి 14% ఉన్న వాళ్ళకేమో 7000 మంది ఏమైపోతున్నాయి మన డబ్బులు ఇంకా లెక్కలు అడగాలా మనకి దోపిడికి గురవుతున్న మనం అండ్
(1:18:52) అండ్ ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లో అయితే మరీ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజున జగనన్న విద్యాదీవన, జగనన్న చేయోత, వైయస్సార్ వాహన మిత్ర ఇట్లాంటి పథకాలు ఉన్నాయి. ప్రతి పథకానికి కూడా అఫీషియల్ గా పథకం పేరు పెట్టి జీవోల ద్వారా ఎండోమెంట్ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ లో నుంచి 50 కోట్ల రూపాయలు తీసుకున్నారండి.
(1:19:14) ఎండోమెంట్ నుంచి 50 కోట్ల రూపాయలు తీసుకున్నారు ఎండోమెంట్ డబ్బులు మీరెవరు తీసుకోవడానికి ఇప్పుడు సార్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు మీ అబ్బా కొడుకుల పేర్లు పెట్టకూడదు శ్రీ వెంకటేశ్వర వాహన మిత్ర శ్రీ సరస్వతి విద్యాదీవన ఇవి పెట్టాలి మరి అవి ఎందుకు పెట్టలే [ప్రశంస] మేమంటే లెక్క లేదా మా ధర్మం అంటే లెక్క లేదా మా దేవుళ్ళ అంటే లెక్క లేదా ఏది కాదు మనలో అడిగేవాడు లేడు అంతే సో క్వశ్చన్ అండి క్వశ్చన్ క్వశ్చన్ చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక స్టోరీ చెప్పేది అన్నమాట అంటే అంటే పాయింట్ టు పాయింట్ చిన్న చిన్న చిన్న స్టోరీ మటర్ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే మన హిందువులందరిలోన ఒక అపోహ
(1:19:54) సృష్టిస్తున్నారు మన చుట్టుపక్కల వాళ్లే ఎప్పుడన్నా మనం మటన్ తిన్నా చికెన్ తిన్నా దేవుడి పేరు తలుచుకుంటే ఎందుకు తలుచుకుంటున్నావ్ అనే అపోహ చాలా మందిలో పెంచుతున్నారు అలాగా అంటే మటన్ తిన్నాం జై శ్రీరామ అంటుంది మటన్ తిన్నావు కదా జై శ్రీరామ అంటున్నావ్ సో నాకు మా మదర్ దీని గురించి ఒక స్టోరీ చిన్నప్పుడు చెప్పింది మా మదర్ చనిపోయింది అది చిన్న టూ త్రీ లైన్స్ లో అయిపోద్ది సో మీరు చెప్పి తర్వాత నేను చెప్తాను చెప్పండి మీ గురించి ఆ సో అంటే మా మదర్ వచ్చి చెప్పిన స్టోరీ ఏంటంటే చిన్నప్పుడు మాకు రెండు మూడు సార్లు చాలా సార్లు చెప్పినందుకు అది మైండ్ లో
(1:20:21) ఉండిపోయింది మా మదర్ 98 లో చనిపోయింది. కానీ ఆ స్టోరీ ఇప్పటికి నాకు ఉంది చాలా మందికి ఎప్పుడైతే మటన్ తిన్నావా దేవుడి పేరు తలుచుకోవా నేను చెప్తూ వస్తుంటాను అన్నమాట ఒక వ్యాపారి ఉంటాడండి ఎప్పుడు దేవుడిని తలుచుకోవడానికి టైం సరిపోదు అన్నమాట తనకి ఎప్పుడనా దేవుడి పేరు తలుచుకుందాం అంటే తన టైం సరిపోదు కానీ పట్టించుకోడు తన వ్యాపారంలోనే ఉంటాడు అలా వెళ్తూ వెళ్తూ ఒక చెప్తారు కదా అండి మనకు భజనలు భజనలు అవి చేస్తుంటాడు కదా అతను దేవుడి పేరు ఇలా తలుచుకోవాలి అలా తలుచుకోవాలి ప్రజలు చెప్తుంటే అతని దగ్గరికి వెళ్లి ఆ భజన అంతా అయిపోయిన
(1:20:48) తర్వాత అడుగుతాడు సార్ నాకు టైం దొరకట్లేదండి దేవుడి పేరు తలుచుకోవడానికి అంటే టైం దొరకట్లేదు అంటే ఏం చేస్తావ నాకు ఇలా స్వయం సో వ్యాపారం ఉంది రాత్రి పడుకున్నప్పుడు అదే తప్పు ఎక్కడఉన్నా అదే తపన నాకు టైం లేదండి అంటాడు. సరే మీరు స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారండి అంటే స్నానం చేసేటప్పుడు కూడా డోర్ మీద రాస్తుంటానుండి ఏదో ఒకటి లెక్కలో కానీ నాకు ఆ టైం లో దేవుడు రాదు అంటాడు.
(1:21:08) సరే నువ్వు లెటన్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు ఆయన అప్పుడు ఏమలే రావండి ఆల్ అప్పుడు తలుచుకో అంటాడు అప్పుడు తలుచుకో అన్నప్పుడు సరే ఆయన చెప్తున్నాడు కదా అని వీడు మన శ్రీరామ శ్రీరామ శ్రీరామ అనుకుంటూ తలుచుకుంటున్నాడు. అప్పుడే ఆ పక్కన నుంచి హనుమంతుడు వెళ్తున్నారు హనుమంతుల వారు వెళ్తున్నారంట వెళ్తూ వెళ్తూ వీడు ఇక్కడ కూర్చుని దేవుడి పేరు తలుచుకుంటాడని ఈపు మీద గట్టిగా ఒకటే కొడతారఅన్నమాట కొడతాడు అయిపోతది తర్వాత హనుమంతుల వారు శ్రీరాముడు సేవకు వెళ్ళినప్పుడు అక్కడ సీతమ్మవారు వెనకాల ఆకుతో పసర రాస్తూ ఉంటదంట రాముడు
(1:21:37) వెనకాల అది అంటే ఎవరో భక్తుడు నా భక్తుడిని కొట్టారు ఎవరో అని రాముడు చెప్పడం ఇది అంతరార్థం అండి అంటే రాముణని సర్వకాల సర్వావస్తువులందు ఎప్పుడైనా తలుచుకోవచ్చు అని మా అమ్మ చెప్పి రాముడినే కాదండి ఇప్పుడు భగవంతుడి పేర్లు అన్నీ కూడా మనకు చూసుకుంటే అవన్నీ భగవంతుడి యొక్క లక్షణాలే కదా ఆ లక్షణాలని ప్రతిక్షణం మనం గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే గుర్తు చేసుకోవటం అంటే గుర్తు చేసుకుని ఏదో తపస్సులాగా అనుకొని ఆ కోరిక తీరాలి ఈ కోరిక తీరాలి అనుకోవడం కాదు ఆ లక్షణాలన్నీ మనం అలవాటు చేసుకోవాలని చెప్పేసి చెప్పటమే దానిలో భగవంతుడి పేరు తలుచుకోవడానికి సమయం సందర్భం అంటే ఏమఉంది
(1:22:12) మటన్ తిన్నావు కాబట్టి తలుచుకోవద్దు చికెన్ తిన్నావు కాబట్టి తలుచుకోవద్దు లాంటి విషయాలు భగవద్గీతలో స్వామి చెప్తున్నారు కదండీ అవన్నీ కూడా ఆహార అలవాట్లు అందులో సాత్వికము తామసికము రాజసికము అని చెప్పేసి ఉంటాయి. ఈ రాజసిక ఆహారం నిషిద్ధం అని చెప్పేసి చెప్పలేదు కదా కొంతమంది అది తింటారు ఇంకొంతమంది సాత్విక ఆహారం తింటారు కాబట్టి రాజసిక ఆహారం తామసిక ఆహారం తినేవాళ్ళు భగవంతుడి పేరు తలుచుకోవద్దు అని చెప్పేసి మనక ఎక్కడ ఫోర్బిట్ చేయలేదు కదా అసలు అదే అట్లా ఏమ లేదు అసలు సర్వకాల భగవంతు శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం
(1:22:42) సఖ్యం ఆత్మనివేదనం ఎవరి భక్తి స్థాయిని బట్టి వాళ్ళకి ఉంటుంది ఒకడు బాగా తన్మయత్వంతో లేనమైపోయినవాడు తనకు తాను ఆత్మనివేదన చేసుకుంటాడు ఏమి చేయలేని పామరుడు అది పలకటం కూడా చేతగనివాడు కనీసం ఎవరనా పలుకుతుంటే విన్నా కూడా వాడికి పుణ్యం వస్తుంది సనాతన ధర్మం అంత ఫ్లక్సిబుల్ భగవంతుడు విషయంలో జై శ్రీరామ
No comments:
Post a Comment