Saturday, August 29, 2020

వికీమీడియా డోనేషన్స్ ఎందుకు అడుగుతోంది..

వికీమీడియా డోనేషన్స్ ఎందుకు అడుగుతోంది..

వీకీపీడియా గురించి కొన్ని విస్తుపోయే నిజాలు..

చదవడానికి 5 నిమిషాలు కేటాయించకపోతే మనకు భావితరాల మీద బాధ్యత లేనట్టే..
విషయం లోకి వెళదాం..

ఈ కాలం లో సాధారణంగా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికి వికీపీడియా తెలుసు..
మనకు ఏం కావాలన్నా గూగుల్ లో వెతకాలి, వెతికిన ప్రతీ వాటి పూర్తి సమాచారం వికీపీడియా ద్వారా తెలుసుకోవాలి..

ఈవిషయం స్కూల్ కి వెళ్లే పిల్లాడినుండి అందరికి తెలిసిందే..

కానీ వీకీపీడియా ద్వార సంఘవిద్రోహ శక్తుల కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి , ఈ దేశం లో జరిగే ప్రతీ అరాచకం వెనక వాళ్ళ హస్తం ఉందా.. అనే అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి.. ?

మనం కాస్త పరిశోధన చేస్తే ఒళ్ళు జలజరించే కొన్ని భయానక విషయాలు బయటపడ్డాయి..
అవేంటో తప్పక చదివి షేర్ చేయండి ..

ఒక్క సారి గూగుల్ లోకి వెళ్లి పప్పు గాంధీ అని సెర్చ్ చేయండి, మీకు వెంటనే రాహుల్ గాంధీ అని ఒక వీకీపీడియా లింక్ కనిపిస్తుంది .. ఆ వీకి లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు వీకీమీడియా ఫౌండేషన్ కి డొనేషన్ చేయమని ఒక లింక్ కనిపిస్తుంది..

ఒకసారి మనం డొనేషన్ ఇచ్చేముందు అసలు ఈ వికీమీడియా అంటే ఏంటో దానిగురించి కొంత లోతుగా విశ్లేషణ చేద్దాం...

వీకీ మీడియా ని జేమ్స వెల్ అనే వ్యక్తి 2003 లో ఎటువంటి లాభాపేక్ష లేని ఒక NGO గా ఏర్పాటు చేసాడు
వికీపీడియా ఫౌండేషన్ లోని సలహా మండలి కమిటీ కి వెళ్తే అందులో నరాలు తెగే ఉత్కంఠ కలిగే పేర్లు కనిపిస్తుంది అవి మెలిసా హాగ్మెన్, జార్జ్ సొరస్..
వీళ్ళగురించి చెప్పే ముందు ఒకసారి వెనక్కి వెళదాం.

2019 ఆగస్టు 27 వ తారీఖున వికీపీడియా భారతదేశం లో తన పాఠకుల నుండి విరాళాలు అడిగింది
తరవాత 2019 సెప్టెంబర్ లో సౌదీ అరేబియా పెట్రోలియాం కంపెనీల మీద డ్రోన్ ల తో ఎటాక్ జరిగింది , ఈ ఎటాక్ కి కారం ఇరాన్ నే అని అమెరికా ఇరాన్ దేశాన్ని నిందించింది..
ఫలితంగా భారత్ కి సౌదీ అరేబియా నుండి రావాల్సిన పెట్రోలియం దిగుమతులు 16% పడిపోయాయి..
అప్పుడు భారత్ లో పెట్రోల్ ధరలు అత్యధికంగా పెరిగాయి..
పెట్రోల్ లీటర్ 80 డీజిల్ 70 కి చేరాయి..
పెరిగిన ఇంధన ధరలకు కమ్యూనిస్ట్ మీడియా దేశవ్యతిరేఖ మీడియా దీని అంతటికి కారణం మోదీనే అని ప్రతీ రోజు పేపర్ లలో హెడ్ లైన్స్ వేసేది...

అలాగే సెప్టెంబర్ 16 న పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాద సంస్థ #జైషేమహ్మమద్ దసరా సందర్బంగా భారత్ దేశం అంతటా ఉగ్రవాదదాడులు చేస్తాం దేవాలయాలపై దాడులు చేస్తాం అని ప్రకటన చేసింది.

ఇదే సమయం లో సెప్టెంబర్ 23 న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వీకిమీడియా ఫౌండేషన్ లోని ముఖ్య సలహాదారుడు పైన చెప్పిన వ్యక్తుల్లో ఒకరు జార్జ్ సొరస్ తో కలిసి కాశ్మీర్ విషయమై చర్చలు జరిపాడు.
మరుసటి రోజు సెప్టెంబర్ 24 న ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని ఇంటలీజెన్స్ నుండి వార్తలు వచ్చాయి.
మల్లి సెప్టెంబర్ 27 న భారత ప్రధాని న్యూయార్క్ లో 74 వ వార్షిక UN జనరల్ మీటింగ్ లో స్పీచ్ ఇచ్చారు
అదే రోజు రాత్రి భారత రక్షణ శాఖ మంత్రి తీరప్రాంతాల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అధికారప్రకటన చేశారు..

ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి
ఇవన్నీ భారత ప్రధాని మోదీ సెప్టెంబర్ 20 నుండి 27 మధ్యలో అమెరికా పర్యటన సందర్బంగా జరిగినవి అని..

తరవాత కొన్నాళ్ళకు భారత ఆర్మీ అక్టోబర్ 20 న POK లోని టెర్రరిస్ట్ స్థావరాలపై దాడిచేయడం ద్వారా పాకిస్థాన్ కి తగిన గుణపాఠం చెప్పింది

ఈ సంఘ విద్రోహ శక్తులు రెండు వైపులా ఇలాగే డబల్ గేమ్స్ ఆడతారు

బాగా గుర్తుతెచ్చుకోండి
భారత ప్రధాని అమెరికా కి వెళ్ళినప్పుడు , లేదా అమెరికా ప్రధాని ఇండియా కి వచ్చినపుడు ఈ వేర్పాటు వాదులు ఉగ్రవాదులు ఈ దేశం లో అరాచకం సృష్టించడానికి ప్రయతిస్తూనే ఉంటారు..
ట్రంప్ భారత దేశ పర్యటనకు వచ్చినప్పుడు ఢిల్లీలో జరిగిన గొడవల గురించి మీ అందరికి తెలుసు

కానీ ఇక్కడే వికీపీడియా కి సంబంధించిన ఒళ్ళు గగ్గులుపొడిచే లింక్ చూద్దాం

12 ఫిబ్రవరి 2020 న వికిపీడియా ఫండ్స్ కావాలి అంటూ లింక్ ఇచ్చింది ఫండ్స్ అడిగిన 12 రోజుల తరవాత అంటే 24 ఫిబ్రవరి 2020 న ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి అప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలో ఉన్నాడు

మళ్లి 29 జులై 2020 రోజున మల్లి వికీపీడియా ఫండ్స్ ఇవ్వమంటూ అడిగింది , ఇలా అడిగిన 12 రోజుల తరవాత అంటే మొన్న 11 ఆగస్టు 2020 న బెంగుళూర్ లో కాంగ్రెస్ MLA ఇంటి దగ్గర జరిగిన అల్లర్ల గురించి మీ అందరికీ తెలిసిందే..
దీన్ని బట్టి మనకు అర్ధమయ్యే విషయం ఏమిటంటే కమ్యూనిస్టులు వీకిమీడియా పేరుతో మనల్ని డబ్బులు అడుగుతారు వాళ్ళు మనదగ్గర తీసుకున్న డబ్బులతో మన మీదే యుద్ధం ప్రకటించి వారు తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తారు ..

బెంగుళూరు గొడవల్లో కారణమైన సంస్థ , మనకు మీడియా లో బాగా వినిపించిన పేరు SDPI అనే సంస్థ , ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ SDPI అనే సంస్థ PFI అనే సంస్థ యొక్క పొలిటికల్ వింగ్ ఈ PFI సంస్థ సభ్యులే 2018 మే 16 ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు.
ఈ సంస్థ ని జార్ఖండ్ ప్రభుత్వం నిషేధించింది
ఈ సంస్థ పై ఉత్త్రరప్రదేశ్ ప్రభుత్వం నిషేధించాలని ఆలోచిస్తుంది..

ఇప్పుడు మీకే అర్ధమయ్యి ఉంటుంది వీకిపీడియా ఫండ్స్ ఎందుకు అడుగుతోందో వచ్చిన డబ్బులు దేని కోసం ఖర్చుపెడుతుందో

ఇంకొక్క రెండు చిన్న విషయాలు మనం పరిశీలిస్తే మన కళ్ళముందు ఉన్న మబ్బులు కాస్తా తొలగిపోయి మరికొన్ని విషయాలు మనకు అర్ధమవుతాయి , ఎలా అంటే దీనిమీద మనకిక రవ్వంత అనుమానము లేనంతగా

ఢిల్లీ అల్లర్ల గురించి మనకి అందరికి తెలుసు అవి ముందు ప్లాన్ చేసుకుని అటాక్ చేసినట్టుగా ఆప్ పార్టీ లీడర్ తాహిర్ హుస్సేన్ కూడా అంగీకరించాడు
కానీ వీకీపీడియాలో గనక మనం వెళ్లి సెర్చ్ చేసి చూస్తే హిందువుల గుంపు ముస్లిం లపై దాడి చేసారూ అని రాశారు

బెంగుళూరు గొడవలు ఒకరు ముస్లిం ప్రవక్త పై కామెంట్ చేసినందుకు జరిగాయి అని రాసిన వీకీపీడియా , హిందు దేవుళ్ళని అసభ్యంగా చిత్రించి పోస్ట్ పెట్టిన వాడికి కౌంటర్ కామెంట్ వల్ల జరిగిన గొడవలు అని ఎందుకు రాయలేకపోయింది..

ప్రతీ భారతీయుడి నినాదం జై హింద్ అయితే జై హింద్ అనే నినాదం కేవలం బీజేపీ పార్ధుకి వాళ్ళది అని ఎందుకు చూపిస్తుంది

వీకీపీడియా పక్షపాతధోరణి కల మీడియా.. ప్రజలను తప్పుదారిపట్టించడానికి సైకలాజికల్ వార్ చేసే ఒక మధ్యమం ఇలాంటి దానికి మనం డబ్బులు ఇవ్వాలా మనం డబ్బులు ఇచ్చి మనమీద దాడిచేయమని మనమే కోరుకోవాలా సిగ్గుపడాల్సిన విషయం కదా.!

కానీ ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు ఎందుకు ఆలోచిస్తారు , మనకంటికి కనబడే విషయాల వెనక మనకు కనబడకుండా ఎంత యుద్ధం జరుగుతుందో గమనించారా
మన దేశాన్ని నిర్వీర్యం చేయడానికి కమ్యూనిస్టులు , ఉగ్రవాదులు , వేర్పాటువాదులు , సంఘవిద్రోహ శక్తులు ఎన్ని కుట్రలు పన్నుతున్నారో గమనించారా..?

ఇప్పుడే ఒకసారి వీకీపీడియా లింక్ క్లిక్ చేయండి , మల్లి డొనేషన్స్ అడుగుతుంది ఈ సారి వీళ్ళ డబ్బు హైదరాబాద్ లోనో , చెన్నయ్ లోనే అరాచకాలు సృష్టించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుంది
ఇప్పటికే మించిపోయింది ఏమి లేదు శత్రుమూకల వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుదాము ,
జాతీయవాదం వైపు నిలబడదాం ,
దేశవ్యతిరేఖ, సంఘవ్యతిరేఖ శక్తులకు నిలువ నీడ లేకుండా చేద్దాం, గొడవలు చేసే వర్గాల ఆర్ధిక మూలాలు దెబ్బతీద్దాం వారిని ఆర్ధికంగా బహిష్కరిద్దాం వారిని నిర్వీర్యం చేద్దాం..

జై హింద్

String యూట్యూబ్ చానెల్ వారి వీడియో కి నా స్వేచ్చానువాదం

కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి

Source - Whatsapp Message

నేడు భారతదేశం కూడా విధ్వంసం అంచున ఉంది.

ఇస్లాం వేగంగా అభివృద్ధి చెందుతోందని, వేలాది మంది ముస్లింలు, పోలీసులు, సైన్యం, రాష్ట్రం ఈ వ్యవస్థలోకి ప్రవేశించాయని,
ఇస్లాం భారతదేశంలో రెండవ అతిపెద్ద మతం అని
సౌదీ అరబ్ ప్రొఫెసర్ నాసిర్ బిన్ సులేమాన్ ఉల్ ఒమర్ అన్నారు.
నేడు భారతదేశం కూడా విధ్వంసం అంచున ఉంది.
ఒక దేశం ఎదగడానికి చాలా దశాబ్దాలు తీసుకున్నట్లే, దాని విధ్వంసం కూడా జరుగుతుంది.
భారతదేశం రాత్రిపూట ముగియదు.
ఇది క్రమంగా తొలగించబడుతుంది. భారతదేశం ఖచ్చితంగా నాశనం అవుతుంది.

భారత్ లోని హిందువుల పరిస్థితి త్వరలో ఇరాక్ యాజిదీల మాదిరిగానే ఉంటుంది.
భారతదేశంలో ప్రతిరోజూ సుమారు 65,000 మంది పిల్లలు పుడుతున్నారు.
వీరిలో సుమారు 40,000 మంది ముస్లిం పిల్లలు ఉండగా, హిందువులకు 15 వేల మంది పిల్లలు ఉన్నారు. ఇతరులు 10000.
అంటే, ముస్లింల జనాభాలో 20% మంది పిల్లల జనన రేటులో 80% హిందువులను మించిపోయారు.
ఇప్పుడు పుట్టిన పిల్లలలో, ముస్లిం మెజారిటీ మరియు హిందూ మైనారిటీ.
దీని ప్రకారం, 2050 నాటికి భారతదేశంలో ముస్లింలు మెజారిటీ అవుతారు.
ఈ రోజు, ముస్లిం జనాభా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 20% ఉంది,
కాని వాస్తవానికి వారు 25% దాటారు.
ప్రభుత్వ గణాంకాలు తప్పు ఎందుకంటే వహాబీ ముస్లింలు లెక్కింపు సమయంలో వారి వాస్తవ సంఖ్యలను ఉద్దేశపూర్వకంగా దాచిపెడతారు
మరియు నమోదు చేయరు. తద్వారా వారి జనాభా యొక్క ఆయుధం దాగి ఉంది, తద్వారా కాఫీర్లు అవగాహన పొందలేరు.
భారతదేశంలో లౌకికవాదం హిందువులు మెజారిటీ ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది మరియు హిందువులు మైనారిటీలో ఉంటే దాని ఫలితం ఏమిటి. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ యొక్క అంతరించిపోతున్న అవిశ్వాసుల డేటా నుండి మనం దీనిని అర్థం చేసుకోవచ్చు.
పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మినహా,
ప్రస్తుత కాశ్మీర్ నుండే నేర్చుకోండి.
కేరళ, బెంగాల్, ఉత్తర ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల ముస్లిం ఆధిపత్య ప్రాంతాలను గమనించండి, ఇక్కడ ముస్లిం ప్రాంతాలకు ఆనుకొని ఉన్న హిందూ స్థావరాల నుండి కాఫీర్లు నిరంతరం వలస వస్తున్నారు.
ఇది కాకుండా, జాంబియా, మలేషియా వంటి దేశాల ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ముస్లింలు మెజారిటీ అయిన వెంటనే ఈ లౌకిక దేశాలను ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించారు.

అందువల్ల, కళ్ళు మూసుకోవడం సంక్షోభాన్ని నివారించదు...
ఆలోచించండి...

జాగో హిందూ... 🚩

Source - Whatsapp Message

Wednesday, August 26, 2020

బ్రహ్మ దేవుడు "పంచభూతాలను" పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు.సహనానికి ప్రతిరూపం స్త్రీ.

🌹🙏బ్రహ్మ దేవుడు "పంచభూతాలను" పిలిచి ఒక్కో వరం
కోరుకోమన్నాడు.

🌹వరం కోసం తొందర పడిన "ఆకాశం"🙏 అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు
బ్రహ్మ.

🌹ఆకాశం మీద కూర్చునే వరాన్ని "సూర్యుడు"🙏 కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు.

🌹వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన "జలం"🙏 మేఘాల రూపంలో మారి... ఆకాశం మీద
పెత్తనం చలాయిస్తూనే.. కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది.

🌹పై ముగ్గురినీ జయించే శక్తిని "వాయువు"🙏 కోరడంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి
మేఘాలు పటాపంచలవడం....
సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి.

🌹చివరివరకు సహనంగా వేచి చూసింది 🌹భూదేవి🙏
పై నలుగురూ నాకు సేవచేయాలని కోరడంతో
బ్రహ్మ అనుగ్రహించాడు.

🌹అప్పటినుండి ☁️ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది.
☀️వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు.
🌧వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం.
సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు.

🌹సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి ..
మిగతా భూతాలు సేవకులయ్యాయి.

🌹సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు.

🌹సహనానికి ప్రతిరూపం స్త్రీ🌹

🌹అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు.

🌹సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు
ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం.

🌹బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి.

🌹కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది.

🌹సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని🙏
ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది.

శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
,🙏🙏🙏🙏🙏🙏
🍀🌺🍀🌺🍀

Source - Whatsapp Message

మంచి మాటలు

మంచి మాటలు...

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే . దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనే డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము .

మనిషిని పరిచయం చేసుకోవటం లో గొప్పతనం ఏమీ లేదు ! వాళ్ళ మనసుని అర్థం చేసుకోవటం లోనే మన గొప్పతనం ఉంది నేస్తమా! .


మనిషికి కావలసింది నేర్పు . మనసుకు కావలసింది ఓర్పు . జీవితానికి కావలసింది కూర్పు . బాధలలో కావలసింది ఓదార్పు . ప్రతి జీవితానికి కావలసింది మార్పు .

నీ బలం ఎవరికి తెలియక పోయినా పర్వాలేదు . బ్రతకే యొచ్చు . కానీ ! నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు . బ్రతకనివ్వరు

నీలో ఎన్ని లోపాలున్నా బలహీనతలున్నా నిన్ను నీవ్వు ఎలా ప్రేమిస్తావో అలాగే ఎదుటి వారి లోపాలనూ బలహీనతలను అర్థం చేసుకుంటే అందరూ మంచిగానే కనిపిస్తారు అందరూ నీవారవుతారు

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Source - Whatsapp Message

సూక్తులు

🔲 సూక్తులు

🔺యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కుడా కీర్తి దక్కుతుంది.

🔺యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది - జాన్ మిల్డన్.

🔺యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో.

🔺రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం.

🔺రాజకీయాల్లో మతం ఉండదు - లెబనీస్.

🔺రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం.

🔺రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.

🔺రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.

🔺రేపన్నది సోమరులు ఎక్కువగా పని చేయవలసిన రోజు.

Source - Whatsapp Message

మంచి విచారణ

మంచి విచారణ
🕉🌞🌏🌙🌟🚩

దశాబ్దాలపాటు చీకటి గదిలో మగ్గిన వ్యక్తి చెరసాల నుంచి బయటకు వచ్చినప్పుడు, బయట కాంతిని చూడలేక, నేను మళ్లీ జైలులోకి వెళతాను అనే ఖైదీ జీవితం మనది.


పలు సంపదలు, పేరు ప్రఖ్యతలే కాదు పరిమితిని మించిన పరివారం కూడా మనిషిని కన్నూమిన్నూ కానకుండా చేస్తుంది. అలా అధిక బంధాలు కూడా అనర్థదాయకాలు...


ఆ బహుబంధ లంపటమే ఆ సర్వేశ్వరుడి సంకల్పానికి మనల్ని సుదూరం చేస్తుంది. ఆయన మనపై పెట్టుకుకున్న నమ్మకాన్ని వమ్ముచేస్తుంది. అందుకే పరివారం కన్నా ప్రథమ ప్రాధాన్యం పరమాత్మే కావాలి..


మనం ఎదుర్కొనే కష్టాలు, ఒత్తిడిలు అన్నింటినీ ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి. అంటే ప్రాపంచిక బాధల బరువును పారమార్థిక బాధ్యతతో అనుసంధానం చేయాలి.అప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.


తేన త్యక్తేన భుంజీథ -త్యజించి తీసుకోవాలి అంటుంది ఉపనిషత్తు. అంటే నిస్సంగబుద్ధితో స్వీకరించాలి.


అశాశ్వతమని తెలిసిన మనం నేడు ప్రతిదానితో విపరీతంగా మమేకమై ఎడబాటు కలిగినప్పుడో లేదా మనదనుకున్న వస్తువు పోయినప్పుడో హృదయావేదనకు గురవుతున్నాం. అంతా నిష్క్రమించేవారే, అన్ని వెళ్లిపోయేవే అన్న భావన ఉంటే ఏది మనలను బాధించలేదు. కానీ మనం ఎప్పుడూ ఈ విషయాన్ని మరిచిపోతున్నాం.


ప్రతి కలయికకు ఒక విడిపోవడం ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. కర్మ మనలను కలుపుతుంది. కర్మ మనలను విడదీస్తుంది. కలవడం ఎంత సత్యమో, విడిపోవడం కూడా అంతే సత్యం. విధి నిర్ణయం ఇలా ఉన్నప్పుడు ఎవరితో మనం శాశ్వతంగా ఉండగలుగుతాం...? ఎవరు మనవారు...? ఎవరు పరాయివారు...? ఐతే అందరూ మన వారవ్వాలి, లేదా ఎవ్వరు మనవారు కాదు. కానీ మనకు భయం.


ప్రతి మనిషి తనవాళ్ళు అనుకున్నవాళ్ళంతా తనతో శాశ్వతంగా ఉండాలి అనుకుంటాడు. అది సాధ్యమవదని తెలిసినా నిస్సంగబుద్ధిని అలవర్చుకోడు. తనకుతాను ఎడబాటుకు సిద్ధం చేసుకోడు. అందుకే తనవాళ్ళు అనుకున్నవారు వెళ్ళిపోయినా వెంటనే బాధలో కురుకుపోతాడు..


అనుబంధాల వలన కలిగిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, గతంలోకి వెళ్ళి దుఃఖిస్తూ జీవితాన్ని వెళ్లదీయడమో చేస్తున్నాడు. కానీ.... మరణం జీవననాటకం నుంచి తనను కూడా తొలగించబోతున్నదనీ, భగవంతునికి ఆలంబనగా చేసుకొని జీవించడమే జీవిత ప్రయోజనమనీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు .


ఇది మన బలహీనత. మన అశక్తత. ఈ అశక్తత నుంచి బయటపడాలి. సంగరాహిత్యాన్ని అలవర్చుకోవాలి. దేనితోనూ పూర్తిగా మమేక మవకుండా, కావలిసినప్పుడు మనస్సును నిలిపి, మళ్ళీ అనుకున్న వెంటనే మనస్సును వ్యక్తి లేదా సంఘటన నుండి విడదీయ గలగటమే... " తపస్సు"....


-సర్వేజనాః సుఖినోభవంతు._

🕉🌞🌏🌙🌟🚩

Source - Whatsapp Message

Tuesday, August 25, 2020

దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు అనేక మంది పిల్లలకి ఆదర్శం.

ఇద్దరు అమ్మాయిల కధ ...

ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది

క్రిమినల్స్ గురించి సమాచారం రావటం తో తన సబ్ అర్దినేట్స్ తో కలిసి DSP ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు.అతని శరీరం మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది. మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభా సింగ్ కి సమాచారం పంపారు.

నిజానికి DSP సింగ్ కి అతని సబ్ అర్దినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టన పెట్టుకుంది. అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు.
“దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అనేది ఆయన చివరి మాట.

సింగ్ భార్య 'విభా సింగ్' హై కోర్టుని ఆశ్రయించింది. సిబిఐ కి కేసు బదలాయించారు. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుదీర్గమయిన కోర్టు ప్రక్రియ మొదలయింది.

DSP సింగ్ హత్య జరిగినప్పటికి, అతనికి బార్య విభా సింగ్ కి కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు.
తల్లి కి వారణాసి ట్రెజరీ లో ఓక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తండ్రి మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం నీరు కారి పోయింది. భర్త తో పాటు పని చేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరు సహకరించలేదు.

ఆమె ఉద్యోగం లో జాయిన్ అయింది. రెండో బిడ్డ భూమి మీదకి వచ్చింది.
ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది. కొద్ది ఆదాయం, తండ్రి లేని ఒంటరి కుటుంభం. అన్ని రకాల గడ్డు సమస్యలని ఎదుర్కుంది. పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేసారు. తండ్రి ఫోటో ని చూస్తూ.. అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుంటూ ఇష్టపడి చదువు సాగించారు.

పెద్దమ్మాయి కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది. కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు తల్లి కి కాన్సర్ అని తెలుసుకుంది. ఆమె ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజుల కి వ్రాసిన పరిక్షల లో ఆమె యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. తల్లి మరణ శయ్య వద్ద తామిద్దరు UPSC క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది.

2004 లో తల్లి మరణానంతరం అక్క చేల్లెల్లిద్దరు డిల్లీ చేరారు. ముఖర్జీ నగర్ లో ఒక సాదారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు. మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. స్వగ్రామం మరిచి పోయారు. బందువులు లేరు. ఒక పండగ లేదు ఒక సరదా లేదు. ఒక విరామం లేదు. వాళ్లిద్దరు ఒకరి కొకరు ప్రేరణ. వాల్లిదరికి తల్లి తండ్రి ప్రేరణ.

2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు. వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషిల్ వ్యవస్థని తాకింది. తండ్రి ని చంపిన 31 ఏళ్ల తర్వాత, చార్జ్ షీట్ చేసిన 27 ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలిస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది. ఎస్ పి సింగ్ నిజాయితీని, తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది. తీర్పు చెప్పినప్పుడు అప్పటి 'లక్ష్మి పుర ఖేరి' జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఖం దాచుకోలేక పోయింది. కన్నీటి పర్యంతం అయింది.

ఆడపిల్లలని తక్కువ గా చేసి చూసే/మాట్లాడే వాళ్లకి కింజాల్ సింగ్, ప్రింజాల్ సింగ్ ఒక సమాధానం.

దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు అనేక మంది పిల్లలకి ఆదర్శం.

Source - Whatsapp Message

నీ జీవిత సహచరి ఎవరు?

నీ జీవిత సహచరి ఎవరు?
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బందువులా?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా?
నీ శరీరమే!
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!
నువ్వు అవునన్నా?కాదన్నా?ఇది కఠిక నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.
నీవేదైతే నీ శరీరం కొరకు భాద్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో.,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో.!
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా.!!
నీ శరీరమే నీ ఆస్థి.,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ భాద్యత.!
ఎందుకంటే?
నీవే నిజమైన సహచరివి.!
కనుక జాగ్రత్తగా ఉండు.
నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో.
డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప.!
ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.
మనసుకు-ద్యానము.
శరీరానికి-యోగా.
గుండెకు-నడక.
ప్రేగులకు-మంచి ఆహారం.
ఆత్మకు-మంచి ఆలోచనలు.
ప్రపంచానికి-మంచి పనులు.
శ్రీశ్రీ.రవిశంకర్.
సుప్రసిద్ధ ఆద్యాత్మికవేత్త.
ఆంగ్లరచనకు తెలుగు అనువాదం.యధాతథంగా.

Source - Whatsapp Message

Monday, August 24, 2020

మనిషిని చూసి మనసును లెక్కించ రాదు

మనిషిని చూసి మనసును లెక్కించ రాదు
ఒక రోజు అక్బర్ మహారాజు తన సభలో, “మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు” అని అన్నారు.

అది బీర్బల్ ఒప్పుకో లేదు. మనిషి వృత్తికీ స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు.

అక్బర్ కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివి తేటలు, మేధస్సు మీద చాలా నమక్కం. కాని, అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా.

అందుకనే మనిషి వృత్తి కి, స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే, అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు.

“సరే, రేపు ఇద్దరం మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేద్దాము, ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చోపిస్తాను!” అని బీర్బల్ ఒప్పుకున్నాడు.

అనుకున్న ప్రకారం మొన్నాడు ఇద్దరూ మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేసారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు.

బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి, మిఠాయిలు అమ్ముకుని అతని దగ్గిరకి వెళ్లి, “మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టు లోంచి ఏమైనా ఇప్పించండి!” అని నాటకం ఆడాడు.

మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు చీదరించుకుని, “ఛీ! ఛీ! వ్యాపారం చేసుకునే ఈ సమయం లో ఈ గోలేంటి! నిన్ను చూసి కొనే వాళ్ళు కూడా రారు! పొ! పొ!” అని చికాకుగా ధుత్కరించాడు.

బీర్బల్ ఊరుకో కొండా, చాలా ఆకలి వేస్తోంది అని బ్రతిమాలాడు.

మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుభండారాలు పెట్టుకుని కూడా ఏ మాత్రం చలించలేదు. సహాయకుల చేత బీర్బల్ ని మెడ బెట్టి కొట్టు బయటకు గెంటించాడు.

బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు.

ఒక బండలు కొట్టే మేస్త్రీ కనిపించాడు.

అలాగే మారు వేషంలో ఇద్దరూ ఆ బండలు కొట్టే అతని దగ్గిరకు వెళ్ళారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు.

“అయ్యా! మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా?” అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు.

ఆ మేస్త్రి వెంటనే, “అయ్యో! అలాగా! నాతొ రండి.” అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు కడిగి, ఇంట్లోకి తీసుకుని వెళ్లి, ఉన్న కొంచంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించ మన్నాడు.

అతని భార్య కూడా అలాగే అన్నం, కూర, పచ్చడి, పులుసు, తయారు చేసి, రుచికరమైన భోజనం వడ్డించింది.

భోజనం అయ్యాక, కొంచం సేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు నీడలోకి లాగి అక్బర్, బీర్బల్ కి విసినికర్రలు ఇచ్చాడు.

ఇలా మర్యాదగా అతిథులు లాగా సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్, బీర్బల్ సెలవు తీసుకుంటుంటే, దారిలో తినడానికి కొంత తిను భండారం ఒక మూటలో కట్టి ఇచ్చాడు.

తిరిగి సభకు చేరాకా, బీర్బల్ అక్బర్తో, “ప్రభు! చూసారా! మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు, అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి కఠిన హృదయము లేదు! మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా?” అని అడిగాడు.

అక్బర్ చిరు నవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నారు.

ఆపదలో వున్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి, అతని కుటుంబానికి బహుమూల్యమైన బహుమతులు పంపించి, కృతజ్ఞత తెలియ చేసుకున్నారు.

అందుకే పెద్దలు చెబుతారు పూలు అమ్మే వారికి
కష్టాలు లేవని, అలాగే
ఐశ్వర్యం ఉన్న వారందరు
సంతోషంగా ఉంటారు
అనుకోవడం చాలా పొరపాటు. ఏందకంటే డబ్బు సౌకర్యాలను ఇస్తుంది కానీ సంతోషని ఇవ్వలేదు.

మనిషిని చూసి మనసును లెక్కించ రాదు ఎందుకంటే
గాలిని మనం చూడలేం అంతమాత్రాన గాలి లేదు అని నిర్ధారించడం వీలుకాదు.
అలాగే మనం చేసే పాప పుణ్యాల లెక్క ఒకటి ఉంటుంది. మనకు కనిపించనంత మాత్రాన దేవుడు లేడు అనుకోవడం మూర్ఖత్వం.

నా చుట్టూ ఉన్న వారు ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉంటాను అని అనుకోకూడదు.
మార్పు మనతోనే మెదలు కావాలి.

నువ్వు వెలిగించే దీపం చిన్నదే కావచ్చు... కానీ.. నిన్ను చూసి మరో పదిమంది వెలిగిస్తే చీకటి సైతం కంటికి కనిపించాదు.
అలాగే మనం మంచి దారిలో నడిస్తే మనల్ని చూసి మరో పది మంది మంచి దారిలో నడుస్తారు. ఇలా లోకం అంత మారితే మళ్లీ మనం సత్య యుగాన్ని చూడవచ్చును.


Source - Whatsapp Message

బ్రహ్మ ముహూర్తం

బ్రహ్మ ముహూర్తం

ఒక కోతి తన పిల్లకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమురాలుగా తీర్చిదిద్దాలనుకుని ఎలుగుబంటి నిర్వహిస్తున్న పాఠశాల్లో చేర్పించి, తన పిల్ల చదువులో ముందంజలో ఉండాలంటే ఏమి చేయాలని గురువుని అడిగింది ..

పాఠశాల్లో చెప్పిన విషయాలను వేకువనే మననం చేసుకుంటే సరిపోతుంది సూచన చేసింది ఎలుగు గురువు.

కోతికి కోడి గుర్తుకు వచ్చింది. వేకువనే నిద్రలేపే ఒకే ఒక సాధనం కోడి మాత్రమేనని గుర్తించింది. కోడిని వెతుక్కుంటూ నడవసాగింది కోతి. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు కోడి ఎదురైంది.

'కోడిబావా..!' అంటూ ఆప్యాయంగా పిలిచింది కోతి.వయ్యారంగా నడుస్తున్న కోడి చటుక్కున ఆగి కోతి వైపు చూసింది.
'నీతో పని పడింది. నా పిల్లకు వేకువ చదువు అవసరమని ఎలుగు గురువు చెప్పింది. వేకువనే మేల్కొలిపే శక్తి నీ ఒక్కదానికే ఉంది. నా నివాసం పక్క నీ నివాసం ఏర్పుచుకుంటే చాలు. నువ్వు నాకు మేలు చేసినదానివవుతావు' కోడిని ప్రసన్నo చేసుకునే పనిలో పడింది కోతి.
'నీ నివాసం పక్క నా నివాసం ఏర్పర్చుకుంటే నా తిండి విషయం ఎవరు పట్టించుకుంటారు?' గడుసుగానే అడిగింది కోడి.
'నీకు కావాల్సిన తిండిని నేను సమకూరుస్తాను' హామీ ఇచ్చింది కోతి.

కోడి అంగీకరించి కోతి నివాసముంటున్న చెట్టు వద్దకు వెళ్లింది. అక్కడే పక్కనున్న మరో చెట్టు కింద నివాసం ఏర్పర్చుకుంది. దినచర్యలో భాగంగా కోడి తన కూతలను వినిపించసాగింది.
వేకువనే కోడికూతతో మేల్కొని, తన పిల్లచే పాఠశాలలో నేర్చుకున్న విషయాలను వల్లెవేయించడం అలవాటు చేసింది కోతి.

కూతకు ప్రతిఫలంగా కోడి మాత్రం తనకిష్టమైన ఆహార వస్తువుల జాబితా కోతికి చెప్పి తెప్పించుకుని తింటుండేది. హాయిగా రోజులు గడవడంతో కోడికి గర్వముతో పాటు బద్ధకం పెరిగింది. రోజులు గడుస్తున్నాయి. పిల్లకోతికి పరీక్షలు దగ్గరపడ్డాయి. తల్లికోతి మరింత శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టింది.

అది వేసవికాలం కావడంతో ఆహారపదార్థాల కొరత కనిపించసాగింది. బద్ధకస్తుడికి ఆకలెక్కువ అన్న చందాన కోడి రోజు రోజుకి ఆహార పదార్థాల జాబితా పెంచుకుపోవడం మొదలుపెట్టింది. ఆహారపదార్థాల సంపాదనలో కోతి నానా పాట్లు పడుతుండేది. ఇటు పిల్ల చదువు కోసం సమయం వెచ్చించలేక అటు కోడి కోరిన ఆహారపదార్థాలు అందించలేక తల్లికోతి సతమతమౌతుండేది.

తను కోరుకున్న ఆహారపదార్థాలు తెచ్చి ఇవ్వడంలో కోతి శ్రద్ధ వహించడంలేదని భావించిన కోడి, కోతిపై చిర్రుబుర్రులాడుతుండేది. చివరకు కోతిని ఇరకాటంలో పెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలనుకుని 'కోతిబావా! మా బంధువు నన్ను రమ్మని పిలిచింది. వారం రోజుల పాటు అలా వెళ్లొస్తాను. అంది కోడి.

ఆహార సంపాదనలో పడే పాట్లు గుర్తుకువచ్చి, కోడికి ఆహారం సమకూర్చే కన్నా చుట్టాలింటికి పంపడమే మంచిది అనుకుంది కోతి. 'కోడిబావా! బంధువు పిలిచాక వెళ్లకతప్పదు. నువ్వు వెళ్లి రా!' అంది.

బతిమాలుతుందనుకున్న కోతి, అలా చేయకపోవడంతో కోడికి కోపం రెట్టింపు చేసి నా కూత విలువ తెలిసి వచ్చేలా చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉన్నపళంగా అక్కడ నుంచి వెళ్లిపోయింది.

బద్ధకస్తుడికి శ్రమించడమంటే మహా కష్టంగా ఉంటుంది. వారం రోజులు తిండి కోసం నానా తంటాలు పడింది కోడి. కోతి ఆతిథ్యమే మేలని అప్పుడనిపించింది. తిరుగు ప్రయాణమై కోతి నివాసానికి చేరింది.

'కోతిబావా! నేను లేకపోవడం వలన నీ పిల్ల చదువుకు ఇబ్బoది కలిగి ఉంటుంది. బంధుత్వo కన్నా నీ స్నేహమే గొప్పదనిపించింది. అందుకే వచ్చేశాను' అని ఇచ్చకపు మాటలు కలిపింది కోడి.

'కోడిబావా! అలవాటు అనేది గొప్పది. ఇన్ని రోజులుగా సమయానికి కూతతో మేల్కొల్పడం నీ వంతైతే, అది నా పిల్లకు అలవాటుగా మారింది. నువ్వు లేనప్పుడు కూడా అదే సమయానికి మెలుకువ వచ్చేది. యథావిధిగా నా పిల్ల చదువుకుంటుండేది. మంచైనా చెడైనా మనం పిల్లలకు అలవాటు చేస్తే అది స్థిరంగా వాళ్ల బుర్రలో ఉండిపోతుందని అర్థమైంది. ఇక నీ అవసరం లేదు' కోడి ముఖాన్నే అనేసింది కోతి.

నేను కూయకపోతే లోకానికే తెల్లారదనే భావన తప్పని రుజువుకావడంతో కోడి సిగ్గుపడింది. కోతి మాటలతో పెట్టిన వాత చురకలా తగలడంతో ఉసూరుమంటూ అక్కడ నుంచి కదిలింది.

అందుకే మనకు ఐశ్వర్యం వచ్చే కొద్దీ అనిగిమనిగి ఉండవలెను.
శక్తి వచ్చేకొద్దీ చక్కగా ప్రవర్తించడం నేర్చుకొనవలెను.
విజ్ఞానం పెరిగే కొద్దీ విజ్ఞతతో నడుచుకోవడం అలవాటు చేసుకొనవలెను.అంతేగాని నేను లేకపోతే ఈ లోకం నడవదు అనేటువంటి దురాలోచన మన భవిష్యత్తు కి అంత మంచిది కాదు.

అవి నీకు సమకూర్చిన వారికి,వాటిని వెనక్కి తీసుకోవడం తెలుసు. అది అంత పెద్ద పనేమీ కాదు, ఎలా వచ్చాయో
అలాగే పోయే ప్రమాదం కూడా ఉంది.


ఎందుకంటే ఎందుకంటే ఈ సృష్టిలో శతకోటి లింగాలలో మనం ఒక చిన్న లింగం అంతేకాని సృష్టిని నడుపుతున్నది మనం కాదు. మన ఉన్నా మన లేకపోయినా ఈ సృష్టిలో ఏ పని ఎప్పుడూ ఆగిపోదు, ముందుకు సాగిపోతూనే ఉంటుంది అదే సృష్టి ధర్మం.

విజయం మనల్ని వరించాలంటే పనులను బ్రహ్మ ముహూర్తం లో ప్రారంభించడం అలవాటు చేసుకోవాలి.
ఇదే అలవాటు మనం మన పిల్లలకి కూడా చేయాలి.
ఆచరణ అలవాటు అయి వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్షును, ఐశ్వర్యాన్ని, అద్వితీయమైన శక్తులను అందించడంలో తోడ్పడుతుంది.

మనం ఉన్నా లేకున్నా
మన చేసిన అలవాట్లు మన పిల్లలకి శ్రీరామరక్ష ల ఎప్పుడూ కాపల ఉంటాయి.అవి వారిని నిరంతరం రక్షిస్తూ, వారి
విజయాలలో వాటి వంతు సహాయాన్ని అందించేస్తూ ఉంటాయి.

Source - Whatsapp Message

లోపల ఏముంది

లోపల ఏముంది

మనం టైం పాస్ చేస్తున్నాం అంటే భగవంతుడు మనకు ఇచ్చిన సమయాన్ని వృధా చేస్తున్నాం. 24 గంటలు అని నేను అనుకోను 86,400 సెకన్లు గా భావిస్తాను. 24 గంటల సమయాన్ని ఏమి చేస్తారు, ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి.
ఒక బిక్షగాడు 30 సంవత్సరాలుగా ఒక రోడ్ కూడలిలో ఒక బాక్స్ మీద కూర్చొని భిక్షం అడుక్కునే వాడు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి నువ్వు కూర్చున్న బాక్స్ ఎప్పుడైనా తెరిచి చూసావా అని ఆ బిక్షగాడిని అడుగుతాడు. అందుకు ఆ బిక్షగాడు నేను 30 సంవత్సరాలుగా ఈ పెట్టె మీద కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాను నాకు ఎప్పుడూ దీనిని తెరిచే అవసరం కలగలేదు అని చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఒకసారి ఆ బాక్స్ తెరిచి చూడు అప్పుడు నీకు భిక్ష వేస్తాను అంటే ఆ బిక్షగాడు ఆ బాక్స్ తెరిచి చూస్తాడు, అందులో వజ్రాలు వైడూర్యాలు బంగారం ఉంటుంది.ఇన్ని సంవత్సరాలు ఈ పెట్టె మీద కూర్చునా నేను భిక్షం అడుక్కున్నది అని అనుకుంటాడు.

అందుకే ఎప్పుడూ మనలోకి మనం తొంగి చూసుకుంటూ ఉండాలి మన లోపల కూడా బంగారం ఉంటుంది.

వివేకానందుల వారు చెప్పారు "మిమ్మల్ని బలహీనులుగా తల్చుకుంటే బలహీనులు గానే ఉండిపోతారు, మీరు బలవంతులు నేను సింహాన్ని అని అనుకుంటే బలవంతులుగా సింహాలు గా తయారవుతారు ".

మనలో ఉన్న బంగారాన్ని మనం చూసుకోకుండా బయట విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ మనలో ఉన్న శక్తిని కోల్పోతూ ఉన్నాం. చాలా శక్తులు మనల్ని పడివేయటనికి ప్రయత్నిస్తున్నే వుంటాయి. మనలో ఉన్న బలహీనతలను వ్యాపారంగా మార్చుకునే వారు పుట్టుకొస్తున్నే వుంటారు.
అలాటి వాటికి విద్యార్థులు యువత బలి పడకూడదు.నాకొక లక్ష్యం ఉంది దానిని నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం ఉండాలి.

మనదేశంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఎందరో మహానుభావులు అత్యంత నిరుపేద నేపథ్యం నుండి వచ్చినవారే! బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు,డాక్టర్ అబ్దుల్ కలాం గారు,లాల్ బహుదూర్ శాస్త్రి గారు ఇలా ఎందరో మహానుభావులు. వాళ్లలో ఉన్న ప్రచండమైన ఆత్మవిశ్వాసం, మేము ఎటువంటి పరిస్థితులు లో ఉన్నా కూడా మా మీద మాకు విశ్వాసం ఉంది మేము సాధించి చూపిస్తాం అనే కోరిక వలన వారు మహానుభావులు కాగలిగారు. మనమెందుకు కాకూడదు అని మనమంతా ఆలోచించాలి.


Source - Whatsapp Message

భయమెందుకే కుందేలా!

భయమెందుకే కుందేలా!

ఒక అడవిలో ఒక చిట్టి కుందేలుకి పిరికితనం ఎక్కువ.

పెద్ద జంతువులను చూడాలంటేనే భయం.

తనకంటే పెద్ద జంతువులు వస్తున్నట్లు తెలిస్తే చాలు ఏ చెట్టు వెనకో, పుట్ట వెనకో దాక్కునేది. చిన్న శబ్దం వచ్చినా, చివరకు ఆకులు గలగలమన్నా కూడా బెదిరిపోయి పరుగెత్తేది. దానిని మిగతా కుందేళ్ళు పిరికిదని వెక్కిరించేవి.

కొన్ని రోజుల తరువాత కుందేలుకు జీవితం మీద విరక్తి కలిగింది ‘ఛీ... ఛీ.... నా అంత పిరికివాళ్ళు ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో. అనుక్షణం భయపడుతూ బతికేకంటే చచ్చిపోయినా బాగుణ్ణు’ అనుకుని ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరింది. నీటిలో దూకి ప్రాణం తీసుకోవాలని సరస్సు వైపు వెళ్ళింది.

ఆ సరస్సు ఒడ్డున కొన్ని కప్పలు ఉన్నాయి. పెద్ద కప్పలు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాయి. చిన్న కప్పలు నీటిలోంచి ఒడ్డుకు, ఒడ్డు నుండి నీటిలోకి గెంతుతూ ఆడుకుంటున్నాయి.

కుందేలు రాకను పసికట్టిన ఒక కప్ప ‘‘అటు చూడండి. ఒక కుందేలు ఇటువైపే వస్తోంది’’ అని గట్టిగా అన్నది.

దాంతో కప్పల్లో కలకలం బయలుదేరింది. ‘‘అమ్మో ఇక్కడుంటే ప్రమాదం. పదండి..దాక్కుందాం పదండి’’ అని ఒకదానిని మరొకటి హెచ్చరించుకున్నాయి. వెంటనే దబ్బు దబ్బుమని సరస్సులోకి దూకాయి.

కుందేలు అక్కడికి చేరేసరికి అక్కడున్న కప్పలన్నీ నీటిలోకి చేరిపోయి తల మాత్రం బయటికి పెట్టి కుందేలు వైపు భయంగా చూడసాగాయి.

అది చూసి కుందేలు నోరు వెళ్ళబెట్టింది. ‘ఇదేమిటి, అవి నన్ను చూసి ఎందుకు భయపడ్డాయి. నేను వాటినేం చేయనుగా!’ అనుకుని ఆశ్చర్యపోయింది.

అప్పుడు కుందేలుకు ఒక సత్యం బోధపడింది. ‘ఈ ప్రపంచంలో తనకన్నా బలహీనమైన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ప్రతిదానికీ భయపడటం సరైనది కాదు. ఆపద కలిగినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకానీ ఆపద కలుగుతుందేమోనని ఊహించి భయపడటం మూర్ఖత్వం’ అనుకుంటూ అక్కడ నుంచి తన స్థానానికి బయలుదేరింది.

ఆ సంఘటన కుందేలులో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అప్పటి నుంచి ధైర్యంగా జీవించాలని నిర్ణయించుకుంది.
ఇక ఆరోజు నుండి చీటికీ మాటికీ భయపడకుండా, హాయిగా ఉండసాగింది.

కుందేలులో వచ్చిన మార్పు మిగిలిన కుందేళ్లకు ఆశ్చర్యం కలిగించింది.

అన్నీ దాన్ని మెచ్చుకోసాగాయి.

ఆపదలు వచ్చినప్పుడు దైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, సభ యందు వాక్చతుర్యము, యుద్దము నందు శౌర్యము, విద్యల యందు ఆసక్తి కలిగి ఉండవలెను. లేనిచో మనం వున్న లేనట్లే లెక్క.

ఈ సృష్టిలో అన్ని ప్రాణులకు బ్రతికే హక్కు సమానంగా ఉంది. ఏ జీవి ఇంకొక జీవిని
మనుగడను శాసించు లేదు.

అలా శాసించగల అనే భ్రమలో ఎవరైనా ఉంటే అది ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వీలు లేనంత మహా పాతకం అవుతుంది.

మనకు ఆయుష్షు అలాగే
మన అవసరం ఈ భూమ్మీద ఉన్నంతవరకు భగవంతుడు
రక్ష ఎప్పుడు ఉంటుంది.

దీపం వెలగాలంటే నూనె కావాలి,మనం బ్రతకాలంటే దేవుని దీవెనలు ఉండాలి.
అంతేకానీ, ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు.ఎవరికివారే మనోధైర్యం,సంకల్పంతో ముందుకు సాగాలి. ఆ తర్వాత జయాపజయాలను మన కర్మ ఫలితాలను బట్టి భగవంతుడు నిర్ణయిస్తాడు.

చిన్న చిన్న విషయాలకు
బెంబేలెత్తిపోవడం అంత మంచిది కాదు. జరిగేది జరగక మానదు మనం భయపడినంత మాత్రం ఏదీ ఆగదు.ఏం జరుగుతూ ఉన్న అంతమన మంచికే అని ముందుకు సాగడం విజయవంతుడు లక్షణం.
జైయిభవ, విజయీభవ, దిగ్విజయీభవ అని ఏదో ఒక రోజు ఈ ధరణిపై మన విజయపదం వినిపించక మానదు అని ముందుకు సాగిపోదాం.



Source - Whatsapp Message

మేనేజ్‌మెంట్ సెమినార్‌లో టిఎన్ శేషన్ చెప్పిన ఒక అనుభవం

మేనేజ్‌మెంట్ సెమినార్‌లో టిఎన్ శేషన్ చెప్పిన ఒక అనుభవం ఇది:

ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆయన తన భార్యతో కలిసి పిక్నిక్ కోసం ఉత్తర ప్రదేశ్‌లో ప్రయాణిస్తున్నారు. దారిలో, పిచ్చుక గూళ్ళతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు.

ఇది చూసిన వారు అక్కడకు వెళ్లారు మరియు అతని భార్య రెండు గూళ్ళను ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంది.

పొలాలలో ఆవులను మేపుతున్న ఒక బాలుడిని పోలీసు ఎస్కార్ట్ పిలిచి, గూళ్ళను దించాలని డిమాండ్ చేశారు. పిచుక గూళ్ళను తీసినందుకు 10 రూపాయలు చెల్లిస్తామని ఆశ లేదా కూలి ఇస్తామనే ధీమాతో పోలీసులు ఆ యువకునికి చెప్పారు. ఆ ఆవులు మేపుతున్న అతను అందుకు నిరాకరించాడు. దీనితో మరి కొద్దిగా రేటు పెంచి 50 రూపాయలు ఇస్తామని శేషన్ ఆఫర్‌ను 50 కి పెంచారు.
శేషన్ పెద్ద అధికారి కావడంతో పోలీసులు బాలుడిని చేయమని కోరారు. ఒక సందర్భంలో ఆదేశించారు. బాలుడు శేషన్ మరియు అతని భార్య ఇలా అన్నారు. మీరు 50 రూపాయలే కాదు. ఎంత ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లోను పిచుక గూళ్ళను తీసి ఇవ్వలేను 'సాబ్జీ అంటూ ఎంతో ధీమాగా చెప్పాడు ఆ బాలుడు. మీరు ఇచ్చేదానికి నేను ఆశపడి, కక్కుర్తి పడి నేను అన్యాయం చేయలేను. చేయను' కూడా అంటూ చెప్పాడు. అంతే కాకుండా ఆ పిచుక గూళ్ళను తొలగిస్తే 'ఆ గూళ్ళ లోపల, శిశువు పిచ్చుకలు ఉంటాయి, నేను మీకు ఆ గూళ్ళు ఇస్తే అందులో ఉన్న శిశువు పిచుకలు ఏమి అవుతాయి. అలాగే సాయంత్రం తల్లి పిచ్చుక తన పిల్లలకు ఆహారం తీసుకు వచ్చినప్పుడు తన పిల్లలు కనిపించకపోతే ఆ తల్లి పిచుక ఎలా అల్లాడి, తల్లడిల్లి పోతుందో, ఏడుస్తుందో ఆలోచిస్తే మాటలు రావడంలేదు. ఆ పిచుక పిల్లల, తల్లి బాధ చూడటానికి నాకు గుండె లేదు ’. ఇది విన్న శేషన్ మరియు అతని భార్య షాక్ అయ్యారు.

నా స్థానం, హోదా, నా సర్వీసు, నా చదువు, నా IAS అన్నీ కూడా ఆ ఆవులను కాస్తున్న బాలుని ముందు కరిగిపోయాయి అంటూ శేషన్ చెప్పారు. నేను ఆవపిండిలా అతని ముందు ఉన్నాను. ఆ బాలుడు మా కళ్ళు తెరిపించాడు. ఫలితంగా మా కోరికను వదులుకున్నాం. తిరిగి వచ్చిన తరువాత, ఈ సంఘటన మమ్మల్ని అపరాధభావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది. విద్య, స్థానం లేదా సాంఘిక స్థితి మానవత్వం యొక్క కొలతకు ఎప్పుడూ గజ స్టిక్ (స్కేల్) కాదు.

విజ్ఞానం అనేది ప్రకృతిని తెలుసుకునేందుకు, సమాచారాన్ని సేకరించేందుకు, విలువలను తెలుసుకునేందుకు, ఆచరించేందుకు, ప్రక్క వాని కొంప కూల్చకుండా సాటి వాడు కూడా సంతోషంగా ఉండేందుకు ఉపయోగపడినప్పుడే దానికి ఒక విలువ ఉంటుందని ఆ బాలుడు నాకు ఆచరణలో నేర్పాడని చెప్పారు. అది లేకుండా ఏమి చేసినా ఉపయోగం లేదని , తద్వారా ఏమీ సాధించలేమని పేర్కొన్నారు.. మీకు, మాకు అందరికి భావం మరియు జ్ఞానం ఉన్నప్పుడు అందరి జీవితం ఆనందంగా మారుతుంది చెప్పారు.

Source - Whatsapp Message

కొడుకులు "5 రకాలు".

కొడుకులు"5 రకాలు".

1. శత్రు పుత్రుడు :-
ఇతడు చిన్నతనం నుంచి తండ్రి చేసే ప్రతి పనికి వ్యతిరేకిస్తూ, ఏ పనితోను తండ్రికి ఆనం దంకలిగించక
పోవడమే కాక తండ్రి మరణించే వరకు ప్రతి పనితోను తండ్రిని భాదిస్తూనే ఉంటాడు.
గత జన్మలలో ప్రబలమైన శత్రుత్వం కలవాడే ఈ జన్మలో శత్రు పుత్రుడిగా జన్మిస్తాడు.

2. మిత్ర పుత్రుడు :-
ఇతడు చిన్నతనం నుంచి తండ్రితో ఒక స్నేహితుని వలె సంభందాన్నికొనసాగిస్తాడు కాని ఒక పుత్రుడు
తండ్రికి ఇచ్చే ఏ సంతోషాన్ని అతడు తండ్రికి ఇవ్వలేడు.
గత జన్మలలో ఆప్త మిత్రుడు ఐనవాడే ఈ జన్మలో మిత్ర పుత్రుడుగా జన్మిస్తాడు.

3. సేవక పుత్రుడు :-
ఇతడు అన్నివిషయాలలోనూ రాణిoచకపొఇనా తండ్రి చెప్పిన మాటని తు చ తప్పకుండా పాటిస్తాడు.
తండ్రి చేయవలసిన పనులను కూడా ఇతడు చేస్తూ ఉంటాడు. తండ్రికి కేవలం సేవ చేయడానికి
మాత్రమే జన్మిస్తాడు.
పూర్వ జన్మలలో సేవకుడిగా ఉండి యజమాని నుండి పొందిన లబ్ధికి కృతజ్ఞ్యత పూర్వకంగా తన
జీవితాంతం ఉండి ఈ జన్మలో సేవక పుత్రుడు గా జన్మిస్తాడు.

4. కర్మ పుత్రుడు :-
ఇతడు కేవలం ఒక కొడుకుగా తండ్రికి చేయవలసిన కర్మ కొరకు మాత్రమే జన్మిస్తాడు. చిన్నతనం నుంచి
తండ్రికి దూరం గానే ఉంటాడు. అప్పుడప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో తండ్రికి దూరం గానే
ఉంటాడు. కేవలం అంత్యేష్టి కొరకు మాత్రమే జన్మిస్తాడు. ఇతడిని కర్మ పుత్రుడు అంటారు.

5. నిజ పుత్రుడు :-
ఇతడు పుట్టినదగ్గరనుంచి తన ప్రతి పనితోటి తండ్రిని ఆనందింపచేస్తూ తండ్రికి అభేదం గా ఉంటాడు.
ఇతడిని విడిచి తండ్రి క్షణ కాలం కూడా బ్రతుకలేడు. చివరికి తన అంత్య కాలమునందు కూడా తన
కొడుకు చేతిలోనే సంతోషం గా ఏ భాధ లేకుండా అనాయాసమైన మరణాన్ని తన తనయుడి
ఒడి లోనే పొందుతాడు. మర్చిపోకుండా మాసికం పెడతాడు. తప్పకుండా తద్దినం పెడతాడు,
గయ లో శార్ధం పెడతాడు. తండ్రికి పుణ్యలోకాలు కలిగేల చేస్తాడు. ప్రతి క్షణం ప్రతి పనిలోనూ
తన తండ్రినే స్మరిస్తాడు. అరమరికలు లేకుండా తండ్రి పోలికల తోటే ఉండి తండ్రి లాగే ప్రవర్తిస్థూ
తండ్రి కోసమే బ్రతుకుతాడు .
ఇతడిని మాత్రమే మన ధర్మ శాస్త్రాలు నిజ పుత్రుడు అన్నాయి.

సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు.
🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

చరిత్ర లోని కొన్ని ప్రదేశాలు ఇప్పుడు ప్రస్తుతానికి పిలవబడుతున్న పేర్లు...

కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప ్రదేశ్
శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర
హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా
కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్
శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్
ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్
జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్ See బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
* గౌతమ బుద్ధుడు పరినిర్య ాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్

Source - Whatsapp Message

టంగుటూరి ప్రకాశం పంతులు గారు జయంతి సందర్భంగా

🇮🇳💐🇮🇳💐🇮🇳💐🇮🇳💐
ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, న్యాయవాది, తెల్లవాడి తుపాకీ కి రొమ్ము ఎదురొడ్డి నిలిచిన ఆంధ్రకేసరి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఇ స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ🙏🏻🙏🏻🙏🏻🙏🏻


టంగుటూరి ప్రకాశం
భారత రాజకీయవేత్త మరియు స్వాతంత్ర సమర యోధుడు,ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి
'టంగుటూరి ప్రకాశం' పంతులు (ఆగష్టు 23, 1872 – మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
వ్యక్తిగత వివరాలు
జననం
ఆగష్టు 23, 1872
మరణంమే 20, 1957
జీవిత భాగస్వామి
హనుమాయమ్మ
హిందూ

బాల్యం

టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరి లో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన ముత్తాత టంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవాడు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అనే ఇద్దరు కుమారులు. ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామిలో టంగుటూరులో కరణీకం చేసేవిధంగా, ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గర్లో ఉన్న వల్లూరులో కరణీకం చేసేట్లుగా నిర్ణయించారు. ఆయనే ప్రకాశం తాతగారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో ఆఖరి వాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం సంతానంగా జన్మించాడు. ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు.

చదువు

వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ, ప్రకాశాన్ని తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ.లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు. ప్రకాశం 1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి, 1894లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరూ, పుష్కలంగా సంపద సంపాదించాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు.

ఇంగ్లాండులో విద్యాభ్యాసం

బారిష్టరుగా ప్రకాశం
అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు. కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టరులకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశాన్ని కూడా బారిస్టరు అవమని ప్రోత్సహించాడు. ఆ సలహా నచ్చి, ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీ లాగానే మద్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.

బారిష్టరుగా

1907లో, లండనులో ప్రశంసాపత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రథముడు. ప్రకాశం పౌర, నేర వ్యాజ్యాలనన్నింటినీ చేపట్టేవాడు. ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్యకేసు ఒక ప్రసిద్ధిచెందిన కేసు. తిరునెల్వేలిలో కలెక్టరుగా పనిచేస్తున్న ఆష్, 1907లో కాల్చిచంపబడ్డాడు. ఈ సంఘటన బెంగాల్కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్ర పాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయములో జరిగింది. ప్రకాశం ఈ హత్య కేసులో, ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకు స్వల్పశిక్ష పడేటట్టు చేశాడు. ప్రకాశం, లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు కూడా సంపాదకత్వం వహించేవాడు. అదే సంవత్సరం బ్రిటిషు ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా, ఉద్రేకపూరితముగా ఉన్నవని భావించటం వలన, ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో, ఈయన బిపిన్ చంద్ర పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు. లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి, 1921 అక్టోబరులో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశాడు. 1921లో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలిపెట్టేనాటికి, లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తినీ, దేశసేవకే ఖర్చు చేసాడు.

ప్రజాసేవలో

లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు. 1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్ లోనూ పర్యటించాడు. కేరళలో మోప్లా తిరుగుబాటు సమయములో బయటిప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి, పర్యవసానంగా ఊటీ లోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయాడు. 1922లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వచ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్‌భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా, జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు.

రాజకీయ జీవితం

1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్‌ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.

1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించాడు.

ఆంధ్రకేసరి

సైమన్ కమీషను, వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి. 1928, మార్చి 2న కమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. అయితే, ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో మూక విపరీతముగా పెరిగిపోయింది. వాళ్లను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థ సారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు. దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం, తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపింవేశాడు. 1935లో మరలా దీన్ని పునరుద్ధరించటానికి విఫలయత్నాలు సాగాయి.

1937లో కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ ఎన్నికలలో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా ఆధిక్యత తెచ్చుకున్నది. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకాశం ముందున్నప్పటికీ, క్రియాశీల రాజకీయాలకు తిరిగివచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా, కాంగ్రెసు అధిష్టానవర్గం కోరిక మేరకు తప్పుకున్నాడు. రాజాజీ మంత్రివర్గములో ప్రకాశం రెవిన్యూ శాఖామంత్రిగా పనిచేశాడు. మంత్రిగా ఈయన చేసిన పనులలో ముఖ్యమైనది, బ్రిటీషు ప్రభుత్వము పాటించే జమిందారీ వ్యవస్థ వలన వ్యవసాయరంగములో జరుగుతున్న అవకతవకలను పరిశీలించటానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షత వహించటం. రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో కాంగ్రెసు మంత్రివర్గాలు, యుద్ధంలో భారతదేశం పాల్గొనటం గురించి తమను సంప్రదించలేదని రాజీనామా చేశాయి. 1941లో యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకులలో ప్రకాశం ప్రథముడు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. 1945లో జైలునుండి విడుదలైన తర్వాత, ప్రజలకు చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించాడు. 1946లో కాంగ్రెసు పార్టీ తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీలో పోటీచేసి గెలిచింది. ఈ తరుణంలో 1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె.కామరాజ్, జాతీయ నాయకులైన గాంధీ, నెహ్రూల అభ్యర్థి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు. అయితే, పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 11 నెలలే మనగలిగింది.

స్వాతంత్ర్యానంతరం

సామాన్య ప్రజల సంక్షేమార్ధమై ప్రకాశం, తన వ్యక్తిగత భద్రతను, జవహర్ లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలనూ,, లెక్కచేయకుండా 1948లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రాన్ని సందర్శించాడు. నిజాం యొక్క సహాయసహకారాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీని కలిసి, రిజ్వీ తన అదృష్టాన్ని చాలా దూరం లాగుతున్నాడని హెచ్చరిక చేశాడు. ఈ సందర్భంలో ప్రకాశం ధైర్యానికి మెచ్చుకోలుగా రజాకార్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

1952లో ప్రజాపార్టీని స్థాపించి అధికారములో ఉన్న కాంగ్రెసు పార్టీ మంత్రులందరూ ఎన్నికలలో ఓడిపోయేట్టు చేశాడు. అయితే ప్రజాపార్టీకి సొంతగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే బలనిరూపణకు ముందే ఈ సంకీర్ణం కూలిపోయింది.

అంతలో 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించటంతో ఉద్యమం తీవ్రతరమైంది. ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్‌ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నది పై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి. కమ్యూనిష్టులు ఈయన పాలనను వ్యతిరేకించటం, సోషలిస్టులు మద్దతు ఉపసంహరించటం వలన ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.

1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు. 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించాడు. అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు.

ఆత్మకథ

ఆయన ఆత్మకథ "నా జీవిత యాత్ర" పేరిట నాలుగు భాగాల పుస్తకంగా విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం వ్రాసాడు. దీనిలో స్వాతంత్ర్యోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగష్టు 2006 లో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీ లోకి కూడా అనువదింపబడింది.

ప్రకాశం జిల్లా ఏర్పాటు

స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయిత్వం నేటికీ ఆంధ్ర దేశములో వెలుగొందుతూ ఉంటుంది. టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు (మార్కాపురం, గిద్దలూరు) కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.

చంద్రమౌళి న్యాయవాది నోటరీ న్యాయవాద పరిషత్, పశ్చిమ గోదావరి జిల్లా🙏🏻🙏🏻🙏🏻

Source - Whatsapp Message

ఋషి పంచమి సందర్భంగా సప్త ఋషులు గురించి తెలుసుకుందాం

🙏🏻 ఈరోజు ఋషి పంచమి సందర్భంగా సప్త ఋషులు గురించి తెలుసుకుందాం 🙏🏻


సప్త ఋషులు
సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు....

కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయః స్మృతాః!!

భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.
ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజ్యనీయులే.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు.

🙏🏻1. కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

🙏🏻2. అత్రి మహర్షి:-
సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

🙏🏻3. భరద్వాజ మహర్షి:-
భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

🙏🏻 4. విశ్వామిత్ర మహర్షి:-
విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

🙏🏻5. గౌతమ మహర్షి:-
తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

🙏🏻6. వశిష్ఠ మహర్షి:-
ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.

🙏🏻7. జమదగ్ని మహర్షి:-
జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశారు.
🕉️

Source - Whatsapp Message

ప్రశ్న: “పోటీతత్త్వం విపరీతంగా పెరిగిపోతూన్న ఈ కాలంలో పిల్లలను ఎలా పెంచాలి?

🙏ప్రశ్న: “పోటీతత్త్వం విపరీతంగా పెరిగిపోతూన్న ఈ కాలంలో పిల్లలను ఎలా పెంచాలి?”

🌷పత్రీజీ:

🌷చాలామంది ప్రాపంచిక తల్లిదండ్రులు“క్లాస్లో నువ్వే ఫస్ట్ రావాలి..నువ్వే ఇంజనీయర్ కావాలి..నువ్వే డాక్టర్ కావాలి..నువ్వే కలెక్టర్ కావాలి..నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు రావాలి” అంటూ చిన్నప్పటి నుంచీ పిల్లలకు 100% ప్రాపంచికతను నూరిపోస్తూ వుంటారు.

🌷ఆ పిల్లలు కూడా పాపం అవే వింటూ..చిలుక పలుకుల్లా అలాంటి మాటలే నిత్యం పలుకుతూ ఉంటారు. ఫలితంగా వారు తమ తమ జీవితాలలో అంతులేని అవమానాలకూ, అపజయాలకూ గురవుతూ ఉంటారు!

🌷కాబట్టి “నేను అందరి కన్నా ముందుండాలి”అన్న భావన కంటే “అందరూ పక్వంగా ఉండాలి..అందులో నేను కూడా ఒకానొక పక్వంగా ఉండాలి” అన్న సరైన భావనతో పిల్లలను పెంచాలి!

🌷నిజానికి విద్యార్థి జీవనానికి కావలసినవి ‘ఏకాగ్రత’..‘పట్టుదల’..‘జ్ఞాపకశక్తి’ .. ‘ఏక సంధాగ్రాహ్యత’.. ‘చురుకుదనం’..‘ఉత్సాహం’.. ‘శక్తి’! ఇవి అన్నీ కూడా పిల్లలు పుట్టుకతోనే సహజంగా కలిగి ఉంటారు.

🌷అయితే ప్రతిరోజూ వాళ్ళతో నిర్ణీత సమయంలో ధ్యానం చేయిస్తూంటే తమ లోనే నిక్షిప్తం అయివున్న ఈ అద్భుతలక్షణాలను వారు సహజ ఎరుకలోకి తెచ్చు కోగలుగుతారు.
💐☘💐☘💐☘💐☘💐☘

Source - Whatsapp Message

అనుమానం పెనుభూతం అనడానికి మహా భారతంలో జరగిన సంఘటన

అనుమానం పెనుభూతం అనడానికి మహా భారతంలో జరగిన సంఘటన

మహాభారతంలో.. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు ఆయన కొడుకు అశ్వత్థామ, కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు. అందులోనూ అశ్వత్థాముడు మరణం లేని వరం పొందినవాడని చిరంజీవి అని తెలుసు.. కౌరవుల పక్షంలో అశ్వత్థాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు.. అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలోని అందరికి నమస్కరించి అశ్వత్థాముడిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించసాగాడు..

అపుడు కృష్ణుడు అశ్వత్థాముడి క్షేమసమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారవిడిచాడు.. అలా ఉంగరం పడిపోవటం చూసిన అశ్వత్థాముడు వంగి నేల పైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడో అని ఆకాశం వైపు చూసిన తరువాత అశ్వత్థాముడు కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు.

ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు, అశ్వత్థాముడు “నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాటాయిస్తున్నాను ” అన్నట్లు అర్థం చేసుకున్నాడు. ఈ అనుమానం తోనే చివరివరకు అతన్ని యుద్ధం లో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు. కురుక్షేత్రం17వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వత్థాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు..

నేను చిరంజీవి వరం పొందినవాడిని అని తెలుసు కదా.. నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని అడిగాడు …అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు.. దీనికి బదులుగా “ఎవరు మాట ఇచ్చింది” అని అశ్వత్థాముడు అడిగాడు అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వత్థాముడు ముందు విరక్తితో నవ్వి.. ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారిపడిపోతే అది తీసి ఇచ్చాను కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు.

నాపైన నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణం అయ్యావు.. అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలుసుండేది, ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించటానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది అని చెప్పాడు అశ్వత్థాముడు.

కనుక అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం అంతే కానీ మనసులో దాచుకుని దానిని పెంచుకుంటూ పోతే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకు ఓటమి తప్పదు.. అనుమానం పెను భూతం అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ భారతంలోని ఈ ఘట్టం.🙏

Source - Whatsapp Message

Saturday, August 22, 2020

అప్పుడే "ఆనందంగా" ఉంటారు. అదే జీవిత సత్యం...!

చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న స్నేహితులంతా ఓ చోట కలిశారు. అందరికీ వేలల్లో జీతం వస్తోంది . బాగా సెటిల్ అయ్యారు . కానీ జీవితంలో ఏదో మిస్‌ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.

ఇదే విషయం గురించి చర్చించారు...
కానీ ఏదో మిస్‌ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు.....!
మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారూని గుర్తుచేశారు.

ఆ మాస్టారూ పేరు గుర్తుకు రాగానే అందరి మోహాల్లో ఒక సంతోషం...! ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టారూ అంటే అందరికీ ఎంతో ఇష్టం....
అతనొక స్పూర్తి ! అంతా ఒక అండస్టాండింగ్‌కు వచ్చారు...

ఆ మాస్టారూ ఎప్పుడూ అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలు దేరారు....!

ఆ మాస్టారూ దగ్గరకు వెళ్ళి, తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు..!

ఆయన చెప్పిన పాఠాల మూలంగానే ఇంత గొప్పవాళ్లమయ్యామని గుర్తుచేశారు...! పనిలోపనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు, సవాళ్లను కూడా ఏకరువూ పెట్టారు.

ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో వున్నా...వేలకు వేల జీతాలు సంపాధిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు.....!

ఇదంతా విన్న ఆ గురువు
కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు.

కొద్ది సేపటికి గురువుగారి భార్య వంటగదిలో నుండి వేడి వేడి టీ ని ఓ కేటిల్‌లో తీసుకుని వచ్చింది.

ఓ ప్లేట్‌లో రకరకాల కప్పులను (పింగాణి, స్టీల్‌, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్‌ చేసినవి) తీసుకొచ్చి, వారి ముందుపెట్టి టీ తాగమని చెప్పి లోపలికెళ్ళింది.

వాళ్లంతా మోహమాట పడుతూనే....తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు...!

వాళ్లంతా టీ తాగడం అయిపోగానే ఆ మాస్టారూ వాళ్లందరిని ఉద్దేశించి..

మీరంతా గమనించారా...
టీ మీ ముందుకు రాగానే , ఏ కప్పు తీసుకోవాలని కాసేపు అలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని టీ తాగారు.. ఫలితం...
ఇక్కడున్న వాటిలో normal కప్పులే మిగిలిపోయాయి....!

అందరూ తాగే టీ
ఒకటేఅయినా... తాగుతూ..
ఇతరుల టీ కప్పు,
దాని డిజైన్‌ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయే అని మధన పడుతూ తాగుతున్నారు ...
ఫలితం...తాగే
"టీ"ని అస్వాదించడం" మరిచిపోయారు..

అదే సకల సమస్యలకు మూలం....

ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి...
వాటి వెంట పరిగెడితే ఇక అంతే...!

మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు...!

ఎదుటి వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో,
ఎంత రిచ్‌గా ఉన్నారో...
ఏ హోదాలో ఉన్నారో,
ఏం కొంటున్నారో
అని పొల్చుకొని...
మధన పడుతూ...
వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తూ
మీ ఇష్టాఇష్టాలను,
మీ అభిరుచులను
అన్నీ అన్నీ మర్చిపోతున్నారు...

మీ జీవితం టీ అయితే.....
మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా
టీ కప్పులాంటివి...వాటికి హద్దు ఉండదు.

కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని ఆస్వాదించటం నేర్చుకొండి. అప్పుడే "ఆనందంగా" ఉంటారు.
అదే జీవిత సత్యం...!

💐సర్వే జనా సుఖినోభవంతు💐

Source - Whatsapp Message

ఈ పొరబాట్లు మహా గ్రహాపాట్లు

🌷ఈ పొరబాట్లు మహా గ్రహాపాట్లు🌷

తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి చడవకండి, హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియ చేయడం వరకు నా బాధ్యత..అవి ఏమిటో తెలుసుకుందాము....

1.పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు, ఆ టైం లో వాకిలి చిమ్ముకో కూడదు ,సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్ల కూడదు...

2. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది.

3. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చో వాలి కానీ చై కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు..

4.మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి,బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకో కూడదు అందులో జేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది.

5. ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు.

6. వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయాక ఉతక కూడదు..

7.సంధ్య కాలంలో సంసారం నిషేధం ,నిద్రపోకూడదు, ఆహారం తిన కూడదు గొడవలు పడకూడదు, ఆ సమయం ప్రదోషం కాలం ,ధ్యానం పూజ,మంచి ఫలితం ఇస్తుంది.

8.పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు , లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి, కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి,

9. పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు, మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు.

10. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం కచ్చితంగా మంచినీరు ఉంచాలి,

11. ఒక్క కుంది దీపం పెట్టె వాళ్ళు 3 ఒత్తులు వేయాలి, రెండు అంత కన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది..

12. రోజూ వారి దీపారాధన కు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము,నోము, దీక్ష,పరిహారాలు,సమయంలో, దీపారాధన నూనె అని మార్కెట్ లో దొరికెవి తెచుకోకండి నువ్వుల నూనె, ఆవు నైయి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి, కొబ్బరి నూనె తెచ్చుకోండి..కానీ కల్తీ నూనె వాడకండి..

13. పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తెసివేయాలి అలానే 5 min కూడా ఉంచకూడదు

14. సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు,నూనె,కోడి గుడ్లు. ఇంటికి తెచుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచుకున్నట్టు..

15. పొద్దు పోయాక పెరుగు, ఊరగాయాలు, మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు.

16.శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచుకోకూడదు, మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి..

17. జాతకంలో కుజ దోషం ఉన్న వారు,వ్యాపారం లో గొడవలు ఇబ్బందులు ఉన్న వారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది.

18. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి, ఎవరైనా శనివారం రోజు బహుమతులు గా ఇనుము వస్తువులు, నల్లటి,నీలి,వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి.

19. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రం గా ఉంచండి,పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి..పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు

20. వంట చేసే వారు మాట్లాడుతూ అరుస్తూ చేయ కూడదు, వండే టప్పుడు పోరాబాటుగా కూడా మట్టాలాడే టప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహా దోషం పోరాబాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది.

21. ఇంటి ముంగిటలో తమల పాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమల పాకు గౌరమ్మ మైలు గాలి తగల కూడదు..

22. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు.

23.తులసి చెట్టు ఆకులు గోటితో గిల్ల కూడదు ఆడవారు అసలు కోయకూడదు, పొద్దు పోయాక నీరు పోయాకుడదు, ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడు గా భావించాలి...

24. దేవాలయం లో పూజించే విధంగా గాని గుడిలో గాని ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి, గృహంలో ఫ్లూట్ ఊదు తున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు...ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం మంచిది.

25.ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి.

26. రాత్రి పూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు, తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాల్లర్స్ వేసుకో కూడదు, పిన్నిసులు వేయకూడదు, దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి..

27.అపశకునాలు మాటలాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాల పైనే ఉంటారు.

28.వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు.

29. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది.

30. విడిచిన బట్టలు కాలితో తొక్క కూడదు,

31. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు.

32.ప్రతి రోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్క సారిఅయినా గడపకు పసుపుకుంకుమ పెట్టాలి.

33. ఉదయం లేవగానే పాసి మొహంతో అద్దం చూడకూడదు, తల దువ్వ కూడదు,

34. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు..

35. స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు.

36.మంగళవారం, శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు, గోర్లు తీయకూడదు, పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు.

37. రెండు చేతులతో తల గోక కూడదు .గోర్లు కొరుకుతూ ఉండకూడదు, కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు, గుమ్మం చిలుకు ఆడించకూడదు.

38. తినే టప్పుడు తుమ్మితే చై కడిగి మళ్ళీ తినాలి..

39. వెండి వస్తువులు బహుమతులు గా ఇవ్వకూడదు.

40.ఇంటి గుమ్మాo ముందు చెప్పులు వదల కూడదు కొంచెం దూరంగా వదలాలి,

41. ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు, ముఖ్యంగా భర్తకు ఎగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు. మైలు నియమం పాటించాలి,

42. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారం లో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో బీపెట్టాలి .

43. జితం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం వారం నాడు ఊపు కొనాలి ధనం ఇంట్లో నిలుస్తుంది.

44. రాహు కాలంలో ,స్నానం, భోజనం, మైధునం చేయాకుడదు .

45. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయం లో మటుకే పెట్టాలి.

46. గృహస్థులు ఏక వస్త్రంతో పూజ చేయాకుడదు.

ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనము పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా ఎడ్డీమడ్డి గా ఉంటూ ఆ పూజలు చేశాము ఈ పూజలు చేశాము ఫలితం లేదు అనకండి..

Source - Whatsapp Message

పిల్లలతో పెద్దల ప్రవర్తన..

🍁పిల్లలతో పెద్దల ప్రవర్తన..🍁

తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించకూడదు.

పదే పదే వారికి ఒకటే విషయం చెప్పి విసిగించడం వంటివి చేయకూడదు.

పిల్లలకు ఏ విషయం చెప్పదలచుకున్నా ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చెప్పాలి. పదేపదే న్యాగింగ్ చేస్తే పిల్లలు తల్లిదండ్రులను లెక్కచెయ్యరు.

పిల్లల్లోని లోపాలను ఎత్తి చూపడం కన్నా, వారిలోని స్కిల్స్‌ను గుర్తించి అభినందించండి. ఇతరుల ముందు మీ పిల్లల్ని తక్కువచేసి మాట్లాడకండి. దీనివల్ల వారు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు.

పిల్లలు తప్పుచేసినప్పుడు ‘మీ నాన్నరానీ చెబుతాను’ అనో లేదా ‘మీ అమ్మతో చెబుతాను నీ సంగతి’ అని పిల్లల్ని ఎప్పుడూ బెదిరించకూడదు. దీనివల్ల వారికి తల్లిదండ్రుల పట్ల ప్రేమ బదులు భయం ఏర్పడుతుంది.

తల్లిదండ్రులు పిల్లలు అమలుపరచలేని రూల్సు మాట్లాడి పరువు తీసుకోకూడదు.

మీరు ఒక తప్పును చేస్తూ పిల్లలను ఆ తప్పు చేయకూడదని చెప్పకూడదు. దీనివల్ల తల్లిదండ్రులే నవ్వులపాలు అవుతారు.

చంపేస్తాను, చీల్చేస్తాను, నరికేస్తాను వంటి పదాలను పిల్లల ముందు మాట్లాడకూడదు. ఎందుకంటే అవి మీరు ఎలాగూ చేయలేరు.. అలాంటప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు?

పిల్లలు ఎప్పుడు నిద్ర లేవాలో, ఎప్పుడు చదవాలో, ఎప్పుడు పడుకోవాలో నేర్పించి, వాటిని అమలుచేసేలా ప్రోత్సాహం అందించాలి.

ఇతరుల పిల్లలతో ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలను పోల్చకూడదు. దానివల్ల తనంటే మీకు ఇష్టం లేదని పిల్లలు అనుకునే ప్రమాదం ఉంది.

వారానికొకసారి పిల్లలతో సరదాగా ఒక సినిమాకి లేదా ఫంక్షన్‌కి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

ఆప్యాయతనందించే చుట్టాలను కలుస్తూ ఉండాలి.

పిల్లల పరీక్షల సమయంలో మీరు టీవీ సీరియల్స్ చూస్తూ పిల్లలను చదువుకోమంటే వారు చదవరు. కాబట్టి మీరు టీవీ చూడటం మానేయాలి.

ఇతర పిల్లల పట్ల అసూయ పెంచుకున్న పిల్లలను దగ్గరికి తీసుకుని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కౌనె్సలింగ్ చేయాలి.

పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు తిడుతూ టీవీ ఆఫ్ చేయడం కన్నా ‘ఇప్పుడు చదువుతావా? పది నిముషాల తర్వాత చదువుతావా? ’ అని అడిగి ఛాయిస్ ఇవ్వాలి. దాంతో వారే అర్థం చేసుకుని కాసేపు టీవీ చూసి తరువాత చదువుకుంటారు.

పిల్లలకు పాఠశాలలో ర్యాంకు వచ్చినా, ఏదైనా పోటీల్లో నెగ్గినా ప్రత్యేకంగా అభినందించాలి.

పిల్లల స్కూల్ ఫంక్షన్లకి వెళుతూ ఉండాలి.

ఎప్పటికప్పుడు చెత్తను, చెత్త బుట్టలో వేయడం, ఇంట్లో ఎక్కడైనా పనికిరాని పేపర్లు, చాక్‌లెట్ కాగితాలు కనబడితే చెత్తబుట్టలో వేయడం వంటివి పిల్లలకు నేర్పాలి.

అడపాదడపా గుడులకు తీసుకెళ్ళడం, అనాథ శరణాలయాలకు తీసుకెళ్లడం, మానవతా విలువల గురించి చెప్పడం చేయాలి.

పిల్లలకు మహనీయుల చరిత్రలు చెప్పాలి.

పిల్లలు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలి.

ఇంట్లో స్థలం ఉంటే మొక్కలు వేయాలి. మీతో పాటు పిల్లలు కూడా గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహించాలి.

పిల్లలకు ఐక్యూ పెరిగేలాగా ఇంట్లో మంచి పుస్తకాలను కొనాలి.

మీకు తెలిసిన మంచి విషయాలను పిల్లలకు చెబితే వారు చాలా మంచి వ్యక్తుల్లా తయారై, ఉన్నత విలువలను కలిగి ఉంటారు.🍁

Source - Whatsapp Message

Friday, August 21, 2020

ఒప్పుకోవడం కష్టంగా ఉన్నా ఆలోచించ వలసిన విషయం

ఒప్పుకోవడం కష్టంగా ఉన్నా ఆలోచించ వలసిన విషయం

🤔 కాగితాన్ని కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

నిప్పును కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

చక్రాన్ని కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

వ్యవసాయాన్ని కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

పెద్ద పెద్ద ఇల్లు, బంగళాలు కట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

ఓడను కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

విమానం కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

కంప్యూటర్ కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

ఫోన్, మొబైల్ కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

కార్లు, వాహనాలు కనిపెట్టిందెవరు?
"మనిషి" - "HUMAN"

ఇంట్లో విశ్రాంతి, సుఖము, ప్రశాంతత కొరకు ఏ వస్తువులనయితే ఉపయోగిస్తున్నావో వీటిని ఎవరు తయారు చేశారు?
"మనిషి" - "HUMAN"

ఏ face book, whatsupలలో postings చదువుతున్నావో వీటిని ఎవరు సృష్టించారు?
మళ్ళీ సమాధానం
"మనిషి" - "HUMAN"

ఈ సమాజాన్ని నిర్మించిందెవరు?
"మనిషి" - "HUMAN"

మతాలను, ధర్మాలను సృష్టించిందెవరు
"మనిషి" - "HUMAN"

మందిరము, మసీదు, చర్చి సృష్టించిందెవరు?
"మనిషి" - "HUMAN"

వీటిలో దేవున్ని ప్రతిష్టించిందెవరు ?
"మనిషి" - "HUMAN"

విచిత్రమైన విషయమేమిటంటే ప్రతి ఒక్కటీ
"మనిషి" - "HUMAN"
సృష్టించాడు.

అయినప్పటికీ మనం దేవుడు చమత్కారాలు చేస్తాడని విశ్వసిస్తాం.


మనిషే దేవున్ని సృష్టంచాడనడానికి సాక్ష్యాలు


1)మనిషి తప్ప ఏ ప్రాణీ భగవంతున్ని కోరికలు కోరదు.

2)మనిషి నివాసం లేని చోట మందిరం గాని, మసీదు గాని, చర్చి గానీ లేవు.
ఇతర గ్రహాలలో గానీ, మంచు ఖండంలో గానీ.

3)వేరు వేరు దేశాలలో ప్రాంతాలలో వేరు వేరు దేవతలు, దీని అర్థం మనిషి
ఊహలతో తన ఇష్టమైన రీతిలో భగవంతున్ని సృష్టించాడు.

4)ప్రపంచంలో అనేక ధర్మాలు అనేక సాంప్రదాయాలు, అనేక పద్ధతులు ఒకర్నొకరు విమర్శించుకోవడాలు
దీని అర్థం దేవుడు ఒకరు కాదనేగా, అందరూ చెబుతారు దేవుడొక్కడే అని, కానీ కొసమెరుపు అది మా దేవుడే.

5)రోజుకో క్రొత్త దేవుడు, రోజుకో కొత్త పద్ధతి. మాదే గొప్ప అనే వితండ వాదనలు.

6)ప్రశ్నించే వాన్ని నాస్తికుడనో, హృదయం లేని వాడనో ముద్ర వేయడం.

7)ఈ ప్రపంచంలో వేరు వేరు దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్ని తిప్పలో ఎన్ని ప్రయాసలో వర్ణించ నలవి కాదు.

8)ఇప్పటి వరకు నాకు దేవుడు కనపడినాడని చెప్పిన మనిషే లేడు.
బుద్దుడు, వివేకానందుల వారు కూడా కనపడే మనిషికే సేవ చెయ్యమన్నారు.
ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చివరకు కీర్తి కాంక్ష కూడా సుమా!

9)దేవుడున్నాడు లేడు అనే వాడు కూడా ఒకే విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.

10)భగవంతుడు ఎవరికీ మేలు చెయ్యట్లేదు అలా అని కీడు కూడా చెయ్యట్లేదు.

11)దేవుడు లంచగొండితనం, అన్యాయం, దొంగతనం, బలాత్కారము, ఆతంకవాదము, అరాచకత్వాన్ని నిరోధించడం లేదు.

12)అమాయకమైన చిన్న పిల్లలను కాల్చుతున్నా కూడా వారిని ఆపడం లేదు.

13)మందిరాలు, మసీదులు, చర్చిలు, ధ్యానమందిరాలు ఇవి దేవుని నిలయాలనే చెప్పుకునే చోట కూడా
మహిళలు, పిల్లలు సురక్షితంగా లేరు.

14)మందిరాలు, మసీదులు, చర్చిలు కూల్చుతుంటే ఏ దేవుడూ వచ్చి ఆపలేదు.

15)అభ్యాసం చేయకుండా ఏ ఒక్క విద్యార్థి అయినా ఉత్తీర్ణుడయ్యాడా?

16)25 సంవత్సరాలముందు లేని దేవుండ్లు, రకరకాల పద్ధతులు ఈ నాడు గొప్ప గొప్పవి అయిపోయినాయి.

17)తానే దేవున్నని చెప్పుకునే వాల్లు చాలా మంది జైల్లలో ఊచలు లెక్క పెడుతున్నారు.

18)ఈ ప్రపంచంలో దేవుడే లేడని చెప్పేవాల్లు చాలా మంది ఆనందంగా ఉన్నారు.

19) హిందువులు అల్లాను స్వీకరించరు, ముస్లిములు హిందూ దేవతలను, క్రైస్తవులు హిందూ దేవతలను, అల్లాహ్ ను ఒప్పుకోరు. హిందూ ముస్లిమ్ గాడ్ ను అంగీకరించరు. అయినప్పటికీ ఈ దేవతలంతా ఎందుకిలా అని ఎవర్నీ అడుగలేదే?

కనుక ఆనందమే దైవం ఆనందం ఎప్పుడు కలుగుతుందీ అంటే కనపడని దేవుని పేరుతో కోటాను కోట్ల వ్యాపారం చేయడం కన్నా కనపడే మనిషికి సేవచేయడంలో,
వారి కళ్ళలో కనపడే కృతజ్ఞతాపూర్వకమైన చూపును అనుభవించే వారికే తెలుస్తుంది.

ప్రపంచంలోని తియ్యదనమంతా ఇందులోనే ఉంటుంది. మహామహులను పూజించడం కంటే వారు చూపిన మార్గంలో వెళ్ళడమే సరియైన విధానం.

రచయిత
మళ్ళీ వాడే
"మనిషి" - "HUMAN"

Source - Whatsapp Message

నీలోని గుడికి... 18 మెట్లు

నీలోని గుడికి... 18 మెట్లు

🙏 మనిషి మనసులో దైవత్వం ఉంటే... మనిషి ఉనికి ఆలయం అవుతుంది. ఈ 18 మెట్లను అధిరోహించి... మీలోని దైవత్వాన్ని చాటి చెప్పండి. మీలోని సుగుణాలతో... సమాజంలోపరివర్తనకు దారులు వేయండి.

"బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు " గారి ప్రవచనాల నుంచి జల్లెడ పట్టి... మీ కోసం అల్లిన విశిష్ఠ సుమమాల ఇది.

సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడి కొక్కడికే ఉన్నది. కానీ దురదృష్టం ఏమంటే నేటిరోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మద్రోణ కృపాచార్యులున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడనేదానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్పారు... ‘‘నీవు చేస్తున్నది తప్పు. నీ పనివల్ల పాడైపోతావు. మా మాట విను. ఇలా చెయ్యకు’’ అన్నారు. అందుకాయన– ‘‘మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను’’ అన్నాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం.

1 . సంస్కారబలం ఉండాలి
సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారం తోడయితే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం ఏర్పడుతుంది.

2 . మోహాన్ని పోగొట్టుకోవాలి
మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమం కోరి, మీతో కఠినంగా మాట్లాడేవ్యక్తి దొరకడం కష్టం. దొరికినా అటువంటి మాట వినేవారు ఉండరు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన ‘నీకేం అర్థమయింది’ అని అడిగాడు. ‘‘నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నేను యుద్ధానికి బయల్దేరుతున్నా’’ అన్నాడు అర్జునుడు.

3 . తప్పొప్పుల కూడిక
ఈప్రపంచంలో ఎవరూ ఒప్పులకుప్ప కాదు. నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి... ‘‘నీకేంలోటు, ఇంతమంది భార్యలున్నారు. కాంచనలంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి’’ అన్నాడు. అన్నీ విన్న రావణుడు ‘‘నువు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడిచేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో చస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు’’ అన్నాడు. అంతేతప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తపశ్శక్తి ఉన్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు?

4. మాట వినడమన్నది తెలుసుకోవాలి
మహాభారతం సమస్తసారాంశం ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటూ చెప్పారు... అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. అహంకారబలం అది – ‘‘నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. అయినా నేను తప్పులు చెయ్యడమేమిటి! నాకు చెబుతారెందుకు’’ అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడలు విరిగి పడి పోయాడు.

5 . పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు
తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా ? సాధ్యమే, ఎలానో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి అనుగ్రహభాషణం చదువుతుంటే, నా పక్కనే వచ్చి కూర్చుని స్వామి నాతో మాట్లాడుతుంటాడు. పరమాచార్య ప్రసంగాలు చదవండి, భారతీతీర్థస్వామి వారి ప్రసంగాలు చదవండి. పీఠాధిపత్యం వహించిన వారి వాక్కులు చదవండి. రామకృష్ణ పరమహంస, ఎపిజె అబ్దుల్‌ కలాం గారి మాటలు చదవండి.

6 .బాగుపడినా, పాడయిపోయినా కారణం–జడత్వమే
జడమనే మాట ఒకటుంది. జడం–అంటే చైతన్యముంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేం. కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టును కొట్టారనుకోండి. మీకు వినబడకపోవచ్చు కానీ, దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతిస్పందించగల శక్తి జడత్వానికి విరోధి. జడత్వం–అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన ఉండదు. అలాంటి ప్రతిస్పందనలేని లక్షణంలో నుంచి జడత్వం ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడయిపోయినా కారణమేమిటని అడిగింది శాస్త్రం. అందుకు జడత్వమే కారణం.

7. ఆదర్శాలు చెప్పడమే కాదు... ఆదర్శంగా మారాలి
ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే ఒక కార్యశీలిని ‘నడిచే రామాయణం’ అంటారు. తాను చెప్పడం వేరు, తానే ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు. ‘‘సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః:’’. ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడూ వ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే. కానీ నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్నదాన్నిబట్టి నీవు ఆదర్శంగా మారడమనే వస్తువు సిద్ధిస్తుంది.

8. ఎవరిలోపాన్ని వారే దిద్దుకోవాలి
నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పదిమందికీ అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, ‘‘మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం’’ చెప్పండి.

9. కోపాన్ని తగ్గించుకోవాలి
మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప. నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్టివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు. నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు.

10. జీవితం ప్రణాళికా బద్ధంగా ఉండాలి
అధికారులు కింది వారిని సంప్రదించాలి. పని చేయడంలోని సాధకబాధకాలను తెలుసుకోవాలి. అధికారి చేతిలో వేలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం ఉంటుంది. అవి సక్రమంగా ఖర్చుకావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు సరైన ప్రణాళిక ఉండాలి. రేపు మీరే ఆ అధికారి అయితే? అందుకే కత్తికి రెండు వైపులనూ అర్థం చేసుకుని ప్రణాళిక రచన చేయడానికి తగిన నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి.

11. వినండి, వినడం నేర్చుకోండి
ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, అందులో ఒక్క మంచి మాటను పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే... వారి జీవితం చక్కబడుతుంది.

12. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి
నేను ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. ఇవి కలిసే ఉంటాయి. ఒక చంద్రశేఖరేంద్రస్వామివారు ఎప్పుడూ మీ పక్కన ఉండాలంటే ఆయన సందేశాల పుస్తకం మీ దగ్గర ఉండాలి.

13. మృత్పిండంలా కాదు... రబ్బరు బంతిలా ఉండాలి
పదిమందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో తెలుసాండి. మీలో తట్టుకునే శక్తి లేనప్పుడు. మట్టి ముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారికిందపడిపోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంతపైకి లేస్తుంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంకపెట్టారని మీరు మృత్పిండమై పాడైపోకండి. మీవల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిననాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి.

14. నిరాశను దరిచేరనివ్వకండి
అబ్దుల్‌ కలాంగారి కెరీర్‌ ఎక్కడ నుండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి. ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి ఆయన నిరాశతో ఋషికేశ్‌లోని ఒక స్వామిజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామిజీ అలా వెళుతూ నీరసంగా కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. ‘‘నేను ఫలానా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాను, అది పొందడం నాకిష్టం. కాని నేను సెలెక్ట్‌ అవ్వలేదు. ఏదో ఈ ఇంటర్వ్యూ అని మరో దానికి వెళ్లాను, సెలెక్ట్‌ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టంలేదు’’ ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో’’ ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు.

15. మంచి మంచి పుస్తకాలు చదవండి
ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగుపుట్టి పెరిగినట్లు బ్రతకకూడదు. మంచిగా బ్రతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలామందిలో తెలుగు మాట్లాడాలా? ఇంగ్లిషు మాట్లాడాలా అన్న సందిగ్ధం మొదలైంది. ఇంగ్లిషు బాగా చదువుకుని పాసవండి. చక్కగా తెలుగులో మాట్లాడండి. మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథప్రతుల్ని వేయి ముద్రించి పంచిపెట్టండి. ఆదివారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతన గారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి.

16. ఆరాధించడం కాదు... ఆదర్శంగా తీసుకోవాలి
ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంతపైకి లేచాడు. టెండూల్కర్‌ క్రికెట్‌ చూడటం కాదు. టెండూల్కర్‌ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఒక బాల్‌ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. బంతి ఎక్కడ పడుతుంది. దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలి? అని... అంతే! స్ట్రోక్‌ అప్లై చేస్తాను అన్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి.

17. విజయాన్నీ, వైఫల్యాన్నీ సమానంగా తీసుకోవాలి
మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్మువిరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయి పోకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్‌ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి.

18. పొగడ్తకు పొంగిపోకండి
ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. జీవితంలో పొగడ్త అన్నది ఎంతమోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి పొగడ్త కూడా ఎంతవాడాలో అంతే వాడాలి.

గురుగీత వారి బ్లాగ్ నుండి సేకరణ.🙏🌺🙏

Source - Whatsapp Message

నారాయణ నారాయణ

నారాయణ నారాయణ

🤘ఒక అవ్వ ఎప్పుడూ- కూర్చున్నప్పుడూ, వంగినప్పుడూ, పైకి లేచినప్పుడూ కూడా "నారాయణ, నారాయణ" అంటూండేది.

ఆమె మనవడు విష్ణు ఒకసారి "ఎందుకవ్వా! నువ్వు ఎప్పుడూ `నారాయణ, నారాయణ' అంటుంటావు? ఆ నారాయణుణ్ని ఓసారి నాకు చూపించు" అని అడిగాడు.

"నారాయణుడు ఉన్నాడు; కానీ ఆయన మనకు కనిపించడు రా నాయనా!" అని చెప్పింది అవ్వ.

"అదేంటవ్వా? దేవుడున్నాడంటావు, కానీ కనిపించడంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా మరి? ఏమో! నేను మాత్రం దేవుణ్ని చూడాల్సిందే.
రేపు నన్ను తొందరగా లేపవ్వా! ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను!" అని చెప్పి పడుకున్నాడు వాడు.

మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణును లేపగానే, వాడు లేచి, దేవుణ్ని వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచీ, నడిచీ, కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు.

అక్కడి రాజుగారింటికి వెళ్లి "రాజాగారూ! రాజాగారూ! నేను నారాయణుని దగ్గరకు వెళ్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి.
దానికి పరిష్కారం కనుక్కుని వస్తాను నేను" అన్నాడు.

ఆ మాటలకు రాజుగారు "చూడు బాబూ! నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను.
నీటితో నిండి, పదిమందికీ ఉపయోగపడాల్సిన ఆ చెరువు, ప్రతి సంవత్సరమూ తెగిపోయి, నిరుపయోగమయి పోతున్నది. ఎన్నిసార్లు మరమ్మత్తులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది.

ఎందుకలా అవుతున్నదో అర్థం కావటం లేదు. అదేం చేస్తే బాగౌతుందో నారాయణుణ్ని అడిగి తెలుసుకురా" అని చెప్పాడు. "సరే" అని విష్ణు ముందుకు సాగిపోయాడు.

అలా వెళుతున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనబడింది. "బాబూ! నువ్వు నారాయణుని దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది.
అది ఎంతకీ నయం అవ్వట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా?" అని అడిగింది.

"ఓ! సరేలే! దానిదేముంది? తప్పకుండా కనుక్కుని వస్తాను" అని ముందుకు సాగాడు విష్ణు.

అలా చాలా దూరం నడిచిన తరువాత, విశ్రాంతి తీసుకుందామనుకొని, విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు.
అది ఒక మామిడిచెట్టు.
ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్లు! 'ఒక్క పండు తిందాం' అనుకొని విష్ణు ఒక పండుని కోసి, రుచిచూశాడు.
కానీ ఆ పండు చేదుగా ఉన్నది! మరో పండును కోసి చూస్తే, అది కూడా చేదే! "ఏమిటిది! మామిడిపళ్ళు చేదుగా ఉంటాయా?" అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు.

అప్పుడు ఆ మామిడిచెట్టు మాట్లాడింది:
"చూడు బాబూ! నువ్వు 'నారాయణ స్వామి' దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది.
నాకో సాయం చేసి పెట్టు.
ప్రతి సంవత్సరమూ నేను చాలా కాయలు కాస్తాను. కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవ్వరూ వాటిని ఇష్టపడటంలేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబూ!" అన్నదది. 'సరే' అని విష్ణు ముందుకు సాగాడు.

ఇంకొంత ముందుకు పోయాక, అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది.
'ఎంత అందంగా ఉన్నది, ఈ మల్లెచెట్టు!' అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు.
అంతలో ఆ మల్లెచెట్టు అన్నది: "బాబూ! నేను ఇన్ని పూలు పూస్తాను కదా! ఎవ్వరూ నా పూలకోసం రావటమే లేదు.
ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను.
నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నావల్లే ఉంది.
ఏం చేస్తే నా యీ బాధ దూరమౌతుందో కాస్త ఆ నారాయణున్ని అడిగి కనుక్కుని రావా?" అని.
విష్ణు అందుకు ఒప్పుకుని ముందుకు నడిచాడు.

ఆ తరువాత అతను "నారాయణ, నారాయణ" అనుకుంటూ ముందుకు సాగాడు.
ఎంతో అలసిపోయాడు- కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు. వెనకడుగు వేయలేదు.
అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి

"బాబూ! నాకు చాలా దాహం వేస్తోంది. తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా!" అని అడిగాడు.

'సరే' అని విష్ణు నీళ్లకోసం వెతికాడు.
దగ్గరలోనే ఒక చిన్న నీళ్లగుంత కనిపించింది అతనికి.
కానీ నీళ్లను తీసుకెళ్ళేందుకు పాత్ర ఏదీ లేదే!?
కొంచెం ఆలోచించిన మీదట, విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి, తాత దగ్గరికి తీసుకెళ్ళి,
"తాతా! దీన్ని పిండు.
నీళ్ళు వస్తాయి" అని చెప్పాడు.

విష్ణు తెలివితేటలను మెచ్చుకొన్న తాత "మనవడా! నువ్వెవరు? ఎక్కడికెళ్తున్నావు?" అని అడిగాడు.

"నారాయణుణ్ని చూసేందుకు" అన్నాడు విష్ణు.

"నారాయణుణ్ని చూడాలని ఎందుకు అనుకుంటున్నావు?" అని అడిగాడు తాత.

"మా అవ్వ ఎప్పుడూ 'నారాయణ, నారాయణ' అంటూ ఉంటుంది. కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకున్నాను.,
ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను"
అని చెప్పాడు విష్ణు.

ఆపైన తను దారిలో కలిసిన వాళ్లందరి సమస్యల గురించి కూడా చెప్పాడు.

తాత అన్నాడు: "నారాయణుని గురించైతే నేనేమీ చెప్పలేను;
కానీ మిగిలినవాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను.

గత జన్మలో ఆ మల్లెచెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలనూ, పూతీగలనూ కాళ్లతో అదేపనిగా తొక్కుకుంటూ పోయేది.
అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది" అని.

"మరి, దానికి ఏమీ పరిష్కారం లేదా, తాతా?" అని అడిగాడు విష్ణు.

"లేకేమి? ఉంది! ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే, ఆ తరువాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు" అన్నాడు తాత.

తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు.

"ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది.
దానిని దోవలో పోయే దాసప్పకి ఇస్తే, ఆ మామిడి కాయలు తియ్యగా పండుతాయి" అన్నాడు తాత.

'సరే'నని పాము గురించి అడిగాడు విష్ణు.

"ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది.
దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే, ఆ పాముకు పుండు మేలవుతుంది" అని చెప్పాడు తాత.

ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు.
"రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి, ఇంట్లో పెట్టుకొని, చదివించి, రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది.
సమస్యలన్నీ తీరిపోతాయి" అని చెప్పాడు తాత.

తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకూ పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు.

తొలుత ఎదురైన మల్లెచెట్టుతో, దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు.
అప్పుడా మల్లెచెట్టు "వేరే ఎవరో ఎందుకుగాని, నువ్వే నా పువ్వులను కోసుకెళ్లి రాణిగారికి ఇవ్వరాదూ?" అన్నది.

"సరే"నని, కొన్ని పువ్వులను కోసుకుని ముందుకు పోతూ, ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు.

అప్పుడా మామిడిచెట్టు "వేరే ఎవరున్నారు ఇక్కడ? నువ్వే తీసుకో, ఆ బిందెడు బంగారాన్నీ!" అన్నది.

"సరే"నని ఆ బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు.

ఆ తరువాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు.
ఆ పాము తన పుట్టలో పడిఉన్న రత్నాలహారాన్ని తెచ్చి, విష్ణుకే ఇచ్చింది.

చివరకు రాజుని కలిసి అతని సమస్యకూ పరిష్కారం చెప్పాడు విష్ణు.

"ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు? నువ్వే ఉండు!" అని, రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యమిచ్చి, విష్ణును, అవ్వనూ తనతోబాటే ఉంచుకున్నారు.

అంతలోనే విష్ణుకు తను నారాయణుణ్ని కలుసుకోలేదని గుర్తుకువచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ అన్నది: "దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు - ఎక్కడైనా ఉంటాడు విష్ణూ! కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు.

నువ్వు నారాయణుణ్ని చూడలేదని బాధ పడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్ధంకాలేదా? ఆ నారాయణుడే!" అని.🙏

Source - Whatsapp Message