Wednesday, May 20, 2026

 ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నిన్న నన్ను అడిగాడు 1948 లో జరిగిన గాంధీజీ హత్యపై మీ అభిప్రాయం ఏమిటి?, ఆయన్ని హత్య చేసిన గాడ్సే ని ఏవిధంగా భావిస్తారు అని.
నేను ఆయనికి చెప్పాను *1926 డిసెంబర్ 23 న జరిగిన స్వామి శ్రద్ధానంద్ జీ హత్య* పై గాంధీజీ అభిప్రాయం, ఆయన్ని హత్య చేసిన అబ్దుల్ రషీద్ పై గాంధీజీకి వున్న అభిప్రాయమే నా అభిప్రాయం అని.
నా జవాబు ఆయనకి అర్థం కాలేదు. ఆయనకే కాదు ఈ విషయం చాలామందికి తెలియదు అని నాకు తెలుసు....

 అందువలన ఆయనకి ఈ విషయం తెలియజేయగానే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. 
వివరంగా చెప్పండి 

ఆ సంఘటన ఏమంటే 1923 లో ఆర్య సమాజ్ కి చెందిన ప్రముఖ స్వామీజీ శ్రద్ధానంద్ గారు ముస్లింలుగా మార్చబడిన హిందువులని మళ్లీ హిందూ ధర్మంలోకి తీసుకురావటానికి
(గర్ వాపసి)
 *శుద్ధి ఉద్యమాన్ని* ప్రారంభించారు.

 కొద్ది రోజుల్లోనే లక్షలాదిమంది ముస్లింలు హిందూ ధర్మాన్ని తిరిగి స్వీకరించారు.

*శుద్ధి ఉద్యమం*

 గాంధీజీకి ఇష్టం లేదు. అందువలన స్వామి శ్రద్దానంద్ గారిపై గాంధీజీ తప్పుడు ప్రచారం చేయటం జరిగింది.

 ఆయన పత్రిక ఎంగ్ ఇండియాలో. ముస్లింల్ని ఆలయాల్లోకి తీసుకువెళ్లి నమాజ్ చేయించిన గాంధీజీ కి,
 హిందువుల్ని మసీదుల్లోకి తీసుకువెళ్లి పూజలు చేయించలేని గాంధీజీ కి ఈ విధంగా అనిపించటంలో ఆశ్చర్యం లేదు....

గాంధీజీ ముస్లింలను రెచ్చగొట్టడం వలన 23-12-1926 న అబ్దుల్ రషీద్ అనే ముస్లిం జీహాదీ మతతత్వవాది  శ్రద్ధానందజీ బాగ జరం తో మంచం పైన నిద్రిస్తున్న నిస్సహాయత స్థితి ఉన్న స్వామీ శ్రద్దనందా జీ మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఘోరంగా హత్య చేశాడు...

రెండు రోజుల తర్వాత 25వ తేదీన గౌహతిలో ఒక కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ మాట్లాడుతూ స్వామి శ్రద్ధానంద్ జీ హత్య జరిగినందుకు బాధపడవలసిన అవసరం లేదని, 
ఎందుకంటే 
అతను *శుద్ధి ఉద్యమం*  చేస్తున్నాడు అది ముస్లింలకు కోపం తెప్పించింది. అందుకు 
  ఆ విధంగా జరగటం సహజమే అని చెప్తూ , అబ్దుల్ రషీద్ భాయి చేసిన హత్య తప్పు కాదని, అవసరమైతే అతన్ని కోర్టులో కాపాడతానని చెప్పడం జరిగింది....

మరి, లక్షలాది మంది హిందువుల శవాలపై ఏర్పడిన పాకిస్తాన్ కి నెహ్రూ ప్రభుత్వం పై ఒత్తిడి చేసి, 
నిరాహార దీక్ష కూడా చేసి 55 కోట్ల రూపాయలు పాకిస్థాన్ కి ఇప్పించిన గాంధీజీని , ముస్లింల్ని ఆలయాల్లోకి తీసుకువెళ్లి నమాజ్ చేయించిన గాంధీజీని, హిందువుల్ని మసీదుల మెట్లు కూడా ఎక్కనివ్వని గాంధీజీని హత్య చేసిన దేశభక్తుడైన గాడ్సేని హంతకుడు అనగలమా?
అందుకే నేను ఈ విధంగా ఆయనకి జవాబు చెప్పేసరికి ఏం చెప్పాలో తెలియక కలుస్తాను సార్ అని తప్పుకున్నాడు. ఎవరి కైనా విషయాన్ని స్పష్టంగా అర్ధం చేయిస్తే వారు,హిందుత్వం దేశభక్తి జాతీయ వాదం, స్వాభిమానం వ్యక్తిత్వం వైప్ వస్తారు. ఈ విధంగా 
ముందుకు  వెళ్ళాలి. అంటే ఈ దేశ చరిత్ర క్షుణంగా తెలియాలి.

#బటెంగే_తో_కఠెంగే 
#ఏక్_హైతోసేఫ్_హై 
#SupportCAA_NRC 
#హిందురాష్ట్రదేవోభవ #భారత్_మాతకిజై #శారదామల్లేష్          సేకరణ :శ్రీనివాస రెడ్డి గొదల
 రవీంద్రని విశ్వజనీనమైన 
తాత్విక, ఆధ్యాత్మిక సాహిత్య దృక్పథాన్ని 
ఒకే చోట అందించే గొప్ప సంకలనం ఇది

పుస్తకాల అరలో దాచుకోదగ్గ అద్భుతమైన అపురూపమైన సంకలనమిది 

--------------------

‘ది పోస్ట్ ఆఫీస్’ (డాక్‌ఘర్)
ఒక అద్భుతమైన దృశ్యకావ్యం. 

పైకి ఒక చిన్న ...బాలుడి కథలా అనిపించినా
అంతర్లీనంగా 
ఉండే తాత్వికత, వేదాంతం 
చదువరుల హృదయాలను కదిలిస్తాయి.

********

అమల్' అనే ఒక అనాథ బాలుడు 
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటాడు. 

అతడిని పెంచుకుంటున్న మావయ్య (మాధవ్) వైద్యుడి సలహా మేరకు అమల్‌ను ఇల్లు దాటి బయటకు వెళ్ళనివ్వడు. 

నాలుగు గోడల మధ్యే బందీ అయిన అమల్, 
ఆ గది కిటికీ పక్కనే కూర్చుని, బయట తిరిగే తోటమాలి, పెరుగు అమ్ముకునేవాడు, కాపలాదారు, మరియు చిన్న పిల్లలతో మాట్లాడుతూ లోకాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు.

సరిగ్గా అదే సమయంలో, 
ఆ ఊరిలో రాజుగారు ఒక కొత్త 'పోస్ట్ ఆఫీస్' నిర్మిస్తారు. 

అది చూసిన అమల్, 
రాజుగారు ఎప్పటికైనా తనకోసం 
ఒక ఉత్తరం పంపుతారని, 

ఆ ఉత్తరాన్ని 
తానే స్వయంగా చదువుతానని 
ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు.

**********

ఈ నాటకంలో 
ఠాగూర్ ప్రతి పాత్రను, ప్రతి అంశాన్ని 
ఒక గొప్ప ప్రతీకగా (Symbol) మలిచారు:

శారీరక పరిమితులకు లొంగని, 
అనంతమైన స్వేచ్ఛను కోరుకునే 
పవిత్రమైన మానవ ఆత్మకు ప్రతీక అమల్ .

ఆత్మను బంధించే 
లౌకిక శరీరం లేదా సమాజం విధించే కట్టుబాట్లు.
నాలుగు గోడల ఇల్లు

ఇక్కడ రాజు అంటే 
పరమాత్మ భగవంతుడు.

సృష్టికి, సృష్టికర్తకు 
మధ్య ఉండే ఆధ్యాత్మిక అనుసంధానమే 
పోస్ట్ ఆఫీస్. 

రాజుగారి ఉత్తరం అంటే 
మృత్యువు లేదా ముక్తి కోసం వచ్చే పిలుపు.

*********

నాటకం ముగింపులో 
అమల్ కళ్ళు మూసి ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటాడు. 

శారీరకంగా 
అది మరణమే అయినా, 
ఆధ్యాత్మికంగా అది బంధనాల నుంచి ఆత్మ పొందిన అసలైన స్వేచ్ఛ. 

రాజుగారి వైద్యుడు వచ్చి 
కిటికీలన్నీ తెరిపించినప్పుడు, 
అమల్ భౌతిక ప్రపంచం నుంచి అనంత విశ్వంలోకి ప్రవేశిస్తాడు.

********

ఎన్నో భావోద్వేగాలు, 
సున్నితమైన సంభాషణలు 
ఈ నాటకంలో తారసపడతాయి

అమల్ పాత్రలోని 
ఆ అమాయకత్వం, ఆరాటం 
చదువరిని కలకాలం వెంటాడుతూనే ఉంటుంది

-------------------------

ఆధునిక ...
భారతీయ సాహిత్యంలోనే 
ఒక మైలురాయి గోరా' (Gora)  

అప్పటి 
బ్రిటిష్ ఇండియా కాలం నాటి 
సామాజిక, రాజకీయ, మతపరమైన వాతావరణాన్నే కాదు 

సమకాలీనపు 
వర్తమాన విషాదాన్నీ
ఒక అద్దంలా చూపిస్తూనే... 

'అసలైన దేశభక్తి అంటే ఏమిటి?' 
అనే ప్రశ్నను చాలా లోతుగా చర్చిస్తుంది.

********

నవల కథానాయకుడైన 'గోరా' (గౌరమోహన్)
కరడుగట్టిన సాంప్రదాయవాది. 

హిందూ ధర్మాన్ని, ఆచారాలను 
అత్యంత తీవ్రంగా సమర్థిస్తూ ....
వాటిని రక్షించడమే తన జీవిత ఆశయంగా బతుకుతుంటాడు. 

విదేశీ సంస్కృతిని, 
బ్రహ్మసమాజ ఆలోచనలను 
అతడు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. 

ప్రతీ ఆచారాన్ని 
గుడ్డిగానైనా సరే పాటించాలని వాదించే గోరా, 
తన దేశం పట్ల ఎనలేని భక్తిని, ప్రేమను కలిగి ఉంటాడు

తన స్నేహితుడు 'బినోయ్' 
ప్రగతిశీల భావాలు గల ఒక బ్రహ్మసమాజ కుటుంబానికి (పరేష్ బాబు కుటుంబం)
గోరా దగ్గరవ్వడంతో 
కథలో ఘర్షణ మొదలవుతుంది. 

ఆ కుటుంబంలోని 
సుచరిత, లలిత వంటి పాత్రల పరిచయం 
గోరా ఆలోచనలను, నమ్మకాలను పరీక్షకు గురిచేస్తుంది..

నవల ముగింపులో 
గోరా జీవితాన్ని కుదిపేసే ఒక నిజాన్ని 
అతడి తండ్రి వెల్లడిస్తాడు.

గోరా నిజానికి భారతీయుడు కాదని, 
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో
చనిపోయిన ఒక ఐరిష్ దంపతుల బిడ్డ అని
అతడిని తాము తెచ్చి పెంచుకున్నామని చెప్తాడు

ఆ క్షణంలో ...
గోరా కట్టుకున్న కులమతాల కోట 
ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. 

తాను ఏ హిందూ సమాజం కోసమైతే 
మిగతా ప్రపంచాన్ని దూరం పెట్టాడో, 
ఆ సమాజం ప్రకారం తానొక అపరిచితుడినని గ్రహిస్తాడు. 

కానీ ఆ శూన్యం నుంచే 
అతడికి అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది. 
ఆ సందర్భంలో గోరా అనే మాటలు చిరస్మరణీయమైనవి:

"ఈరోజు నేను 
 నిజమైన భారతీయుడిని అయ్యాను. 
 నాలో ఇప్పుడు ఏ కుల, మత, వర్గ ఘర్షణలు లేవు. 
 ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ నా వాళ్లే."

అప్పటివరకు ...
ఒక సంకుచిత పరిధిలో ఉన్న గోరా, 
ఆ క్షణంలో విశ్వమానవుడిగా రూపాంతరం చెందుతాడు. 

చివరకు అతడు సమాజం దాటేసిన తన తల్లి 'ఆనందమయి' పాదాలకు నమస్కరించి, ఆమెనే అసలైన భారతదేశానికి ప్రతీకగా గుర్తిస్తాడు..

*********

మతం, కులం, ఆచారాల పేరిట 
మనుషుల మధ్య గోడలు కట్టే సంప్రదాయాన్ని
ఠాగూర్ ఈ నవలలో ప్రశ్నించారు. 

బాహ్య ఆచారాల కంటే 
అంతర్గత మానవత్వమే గొప్పదని న
వల సాగుతున్న కొద్దీ ఠాగూర్ నిరూపిస్తారు.

దేశాన్ని ఒక మతంగానో 
లేదా ఒక నిర్దిష్ట సమూహంగానో చూడటం కాదు... 

దేశంలోని ప్రతి పేదవాడిని, 
అట్టడుగున ఉన్న మనిషిని ప్రేమించడమే
నిజమైన దేశభక్తి 
అని నిరూపిస్తాడు రవీంద్రుడు

------------------------

ఠాగూర్ కేవలం 
కవి లేదా కథకుడు మాత్రమే కాదు... 

అంతకంటే గొప్ప దార్శనికుడు, తాత్వికుడు 
అని నిరూపిస్తుంది క్రియేటివ్ యూనిటీ' (Creative Unity). 

ఇందులో ఆయన 
పాశ్చాత్య దేశాల భౌతికవాదానికి, 
ప్రాచ్య దేశాల (భారతీయ) ఆధ్యాత్మిక జీవన విధానానికి 
మధ్య ఉన్న తేడాలను ఎంతో హేతుబద్ధంగా విశ్లేషించారు.

**********

క్రియేటివ్ యూనిటీ అంటే ఏమిటి? 
(సృజనాత్మక ఐక్యత)

ఠాగూర్ దృష్టిలో 
ఈ విశ్వమంతా ఒకే ఒక 
సృజనాత్మక శక్తితో (Creative Force) 
ముడిపడి ఉంది. 

బాహ్యంగా 
ప్రకృతిలో, మనుషుల్లో 
ఎన్నో వైవిధ్యాలు కనిపించినప్పటికీ...
 
అంతర్గతంగా 
వాటన్నింటినీ కలిపి ఉంచే 
ఒక అదృశ్య 'ఐక్యత' (Unity) ఉంది. 

ఆ ఐక్యతను గుర్తించడమే అసలైన జ్ఞానం.

ఎప్పుడైతే మనిషి 
ఈ ఐక్యతను మర్చిపోయి, 
తనను తాను ప్రకృతి నుండి లేదా 
తోటి మనుషుల నుండి వేరుగా చూసుకుంటాడో, 

అప్పుడే సమాజంలో 
అశాంతి, స్వార్థం పెరుగుతాయి.

***********

కళ - సత్యం - అందం 
(Art, Truth, and Beauty)

ఈ సంకలనంలో ఠాగూర్ 'కళ' (Art) యొక్క పరమార్థాన్ని అద్భుతంగా వివరించారు.

కళ అనేది 
కేవలం వినోదం కోసం 
లేదా నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం కాదు.

మనిషి తనలోని 
అహంకారాన్ని (Ego) దాటి, 
విశ్వజనీనమైన ఆనందాన్ని ఆవిష్కరించే ప్రసాదమే కళ.

సత్యం ఎక్కడైతే 
సంపూర్ణంగా ఆవిష్కరించబడుతుందో, 
అక్కడ అందం ఉంటుంది. 
ఆ అందాన్ని సృష్టించడమే సృజనాత్మకత.

**********

జాతీయవాదం వర్సెస్ అంతర్జాతీయవాదం (Nationalism vs Internationalism)

తమ 'రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే' పరమావధిగా సాగే పాశ్చాత్య దేశాల సంకుచిత జాతీయవాదాన్ని (Western Nationalism) ఠాగూర్ ఈ వ్యాసాలలో తీవ్రంగా విమర్శించారు. 

ఒక దేశం 
మరొక దేశాన్ని అణచివేయడం, 
కేవలం అధికారం, యంత్రాలపై ఆధారపడటం 
మానవాళిని వినాశనం వైపు తీసుకెళ్తుందని ఆయన హెచ్చరించారు. 

దీనికి ప్రత్యామ్నాయంగా, 
మనుషుల మధ్య, సంస్కృతుల మధ్య 
ప్రేమ మరియు పరస్పర గౌరవంతో కూడిన 'విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని' (Internationalism) ఆయన ప్రతిపాదించారు.

***********

తూర్పు - పడమరల కలయిక 
(The Meeting of East and West)

పాశ్చాత్య దేశాల 
సైన్స్, సాంకేతికత, మరియు లౌకిక ప్రగతిని
ఠాగూర్ పూర్తిగా వ్యతిరేకించలేదు. 

కానీ, వాటికి 
ప్రాచ్య దేశాల (తూర్పు దేశాల) ఆధ్యాత్మికత
ఆత్మపరిశీలన తోడవ్వాలని ఆకాంక్షించారు.
 
బాహ్య ప్రగతి (భౌతికవాదం) 
ఎంత అవసరమో, 
అంతర్గత వికాసం (ఆధ్యాత్మికత) 
కూడా అంతకంటే ఎక్కువ అవసరమని, 
ఈ రెండింటి సమతుల్యత వల్లే మానవజాతికి మనుగడ సాధ్యమని ఆయన నమ్మారు.

"కళాకారుడు 
 ప్రకృతి కంటే భిన్నమైనవాడు కాదు; 
 ప్రకృతి యొక్క సృజనాత్మక శక్తే 
 కళాకారుడి ద్వారా ప్రవహిస్తుంది."

ఇందులోని వ్యాసాలు చదువుతున్నప్పుడు.. 
ఒక ఉపాధ్యాయుడిగా, సమాజాన్ని లోతుగా గమనించే ఒక రచయితగా మన విద్యావ్యవస్థ, సంస్కృతిపై ఠాగూర్ చూపిన దార్శనికత  ఎంతగానో ఆలోచింపజేస్తుంది.

----------------

హంగ్రీ స్టోన్స్ & అదర్ స్టోరీస్’ 
(Hungry Stones & Other Stories) 

ఠాగూర్ కథా రచనలోని వైవిధ్యానికి, 
ఆయన ఊహాశక్తికి ఒక అద్భుతమైన నిదర్శనం. 

ఒకవైపు సమాజంలోని సున్నితమైన మానవ సంబంధాలను చూపిస్తూనే, 

మరొకవైపు పాఠకులను అలౌకిక, అతీంద్రియ ప్రపంచంలోకి తీసుకెళ్లే అద్భుతమైన కథల సంకలనం ఇది.

మనుషుల మధ్య వ్యక్తమవ్వని ప్రేమ ఒంటరితనం, ఆరాటాలను ఆయన చాలా నిశ్శబ్దంగా అక్షరీకరిస్తారు.

మనుషుల ఆలోచనలలోని అంతర్మథనాన్ని, భయాలను పట్టుకోవడంలో ఠాగూర్ శైలి అద్వితీయం.

రాసే ప్రతి అక్షరంలోనూ భావుకతను, తాత్వికతను నింపే ఒక కవి మాత్రమే ఇలాంటి కథలను సృష్టించగలడు. 

*********

గీతాంజలి’ (Song Offerings) 
కేవలం ఒక పుస్తకం కాదు... 

అది మానవ ఆత్మ 
భగవంతుడికి సమర్పించుకున్న అక్షర నివేదనం.
 
1912లో ఠాగూర్ స్వయంగా 
దీనిని ఇంగ్లీషులోకి అనువదించినప్పుడు, 
ఆ కవిత్వంలోని అమృతాన్ని గ్రోలిన పాశ్చాత్య లోకం మంత్రముగ్ధురాలైంది. 

దాని ఫలితంగానే 1913లో 
ఆయనను వెతుక్కుంటూ సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది. 

ఈ గౌరవాన్ని అందుకున్న 
మొట్టమొదటి ఆసియా ఖండపు రచయిత ఆయనే.

గీతాంజలిలోని భక్తి 
సంప్రదాయ విలువలకో, మూఢనమ్మకాలకో సంబంధించింది కాదు. 

ఇందులో భగవంతుడు 
ఎక్కడో ఆకాశంలో ఉండే సర్వాధికారి కాదు
ఆయన ఒక ప్రియుడు, ఒక స్నేహితుడు, ఒక మార్గదర్శి.

జీవాత్మ (మనిషి)
 పరమాత్మతో కలవడానికి 
పడే వేదన, ఆరాటం, 

చివరకు పొందే పరమానందం 
ప్రతి కవితలోనూ పల్లవిస్తుంది.

ఠాగూర్ తన అహాన్ని (Ego) పూర్తిగా వదిలేసి, తనను తాను ఒక శూన్యమైన పిల్లనుగ్రోవిగా భగవంతుడి చేతుల్లో పెడతారు. 

ఆయన ఊదే శ్వాసే 
తనలోని సంగీతం అని నమ్ముతారు.


"నీవు జపమాలలు తిప్పడం, 
 మంత్రాలు చదవడం ఆపెయ్! 

 తలుపులన్నీ మూసి 
 చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నావు?

 నీ దైవం ఎక్కడ ఉన్నాడో తెలుసా... 
 ఎండనక, వాననక నేలను దున్నే రైతుతో ఉన్నాడు, 

 కఠినమైన రాళ్లను 
 పగలగొట్టే శ్రామికుడితో ఉన్నాడు. 

 ఆయన బట్టలు కూడా 
 వారిలాగే ధూళితో నిండి ఉన్నాయి. 

 నీవు కూడా నీ పట్టు వస్త్రాలను పక్కన పెట్టి 
 ఆ శ్రమజీవుల మధ్యకు రా... 

 అక్కడే నీకు దైవం కనిపిస్తాడు."

ఈ ఆలోచన ఠాగూర్ లోని సామాజిక స్పృహకు, మానవతావాదానికి నిదర్శనం.

సంగీతాన్ని, కవిత్వాన్ని 
తన శ్వాసగా భావించే ఎవరికైనా 
'గీతాంజలి' ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. 

-----------------

ఓ సామాన్య బాలుడు
విశ్వ కవీంద్రుడైన మూలాలు
రవీంద్రుని 'బాల్య స్మృతులు 

నిజం నిజం ....

రవీంద్రని విశ్వజనీనమైన 
తాత్విక, ఆధ్యాత్మిక సాహిత్య దృక్పథాన్ని 
ఒకే చోట అందించే గొప్ప సంకలనం ఇది

పుస్తకాల అరలో దాచుకోదగ్గ అద్భుతమైన అపురూపమైన సంకలనమిది 

- రత్నాజేయ్ (పెద్దాపురం)
 *రవీంద్రనాథ్ ఠాగూర్*
*అద్భుతమైన కవిత…*
‼️"నేనిక లేనని తెలిశాక  విషాదాశ్రులను 
వర్షిస్తాయి నీ కళ్ళు..
కానీ  మిత్రమా! అదంతా నా కంట పడదు!
ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! 
‼️నీవు పంపించే పుష్పగుచ్ఛాలను 
నా పార్ధివదేహం 
ఎలా చూడగలదు?
అందుకే... అవేవో ఇప్పుడే పంప రాదా!
‼️నా గురించి నాలుగు మంచి  మాటలు పలుకుతావ్ అప్పుడు
కానీ అవి నా చెవిన పడవు..
అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !
‼️నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు !
కానీ నాకా సంగతి తెలీదు..
అదేదో ఇపుడే క్షమించేయలేవా?!
‼️నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది
కానీ అది నాకెలా తెలుస్తుంది?
అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !
‼️నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది
అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!
‼️సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక! 
సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?
‼️ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను!"
*ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే  బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం! కష్టసుఖాలు పంచుకొందాం! ఒకరికొకరమై మెలుగుదాం! ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం!!*
*ఈరోజు కలిసిన, మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో? మాట్లాడతాడో లేదో?*    
  *ఏది శాశ్వతం?*
*ఎవరు నిశ్చలం?*
🌷🌷🌷🌷🌷
 మనుషులు!
***********
పక్షిజంతు సమూహాలకు 
ఉన్నప్రేమమనిషికి లేదు!
వీడిని వాటితో పోల్చొద్దు
అవిబాధపడతాయి!

దున్నపోతా!కుక్కా!నక్కా 
కోతీ!గాడిదా.. ఇవి అన్నీ 
ప్రేమలోఅగ్రస్థానంతెల్సా!
వీడెందుకూ పనికి రాడు!

కుక్కపిల్ల'కుంట'లోపడితే
అదిచూసినకోతిపిల్లబాధ
జాతివివక్షకూడా లేదు!
కిచకిచమంటూ ఏడుపు!

పిల్లిపిల్లకుపాలిచ్చేకుక్క! 
కాకి చనిపోతే చుట్టూ
కాకులుచేరి 'కాకిగోల'! 
గోలకాదుహృదయవేదన

కాని మనుషులకేమైంది?
రోడ్డుపైప్రమాదంజరిగితే
వీడు వీడియో తీస్తాడు!
చూసుకుంటూ పోతాడు!

వీధిలో సంగతి సరే!
ఇంట్లోనే దిక్కులేదు!
డబ్బుకోసం గడ్డితిని
లుప్తమైన ప్రేమలు!

భార్యాభర్తలుతల్లీపిల్లలు
అక్రమసంబంధాలు
హత్యలు ఉన్మాదం
ఎవరికిఎవరోఈలోకం!

విలువల్లేవు!డబ్బుకోసం
ఎంత నీచానికైనా రెడీ!
కొట్టుకుచస్తున్నారు!
దున్నపోతు వెధవలు!

అయ్యో!దున్నపోతుతో
పోలిక కుదరదు!ఎలా
తిట్టాలోఅర్ధం కావట్లేదు!
చావండి 'డబ్బు'కోసం!

గల్లీ తగాదాలే కాదు 
ఢిల్లీ రాజకీయాలు 
ప్రపంచమంతా డబ్బే!
'చిన్న'లేదు'పెద్ద'లేదు !

ప్రేమలేమైపోయాయ్!
డబ్బులు మింగేసాయ్!
అంతా నటచక్రవర్తులు!
డబ్బులు!మనుషులు!
          ********
-తమ్మినేని అక్కిరాజు 
        హైదరాబాద్
        13-5-2026
 చలం జయంతి సందర్బంగా...
చలం సాహిత్యంపై నా స్పందన 
--------------------------------------------
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో రచయితలు ఉద్భవించారు. ఉద్భవిస్తూనే ఉంటారు. వీరిలో ఇంచుమించు అందరూ కేవలం రచయితలు మాత్రమే. మానవ శ్రేయస్సే ధ్యేయంగా రచనలు చేపట్టి మనిషి ఆలోచనా విధానాన్ని "వాస్తవ జీవితం వైపుగా"  మరలే విధంగా ప్రభావితం చేయగల రచయతలు కొందరే ఉంటారు.ఆ కొందరిలో చలం ఒక్కడు

చలం ఏ సంకెళ్ళకు, ఏ సంశయాలకు తలొగ్గకుండా తాను ఏమీ ఆలోచించాడో,ఏది నమ్మాడో,ఏది అనుసరించాడో, ఏది ఆచరించాడో అదే వ్రాశాడు. తాను, తనలో ఉన్న రచయిత వేరు కాదు. ఏదైనా తాను ఒక్కడే.తెలుగు సాహిత్యంలో ఇలాంటి వైఖరి ఉన్న రచయిత తాను జీవించి ఉన్న కాలం వరకూ తానొక్కడేనేమో!

కీట్స్, షెల్లి,హార్డి వంటి ఆంగ్ల రచయితలు ప్రభావం,కృష్ణశాస్త్రి,నండూరి,శ్రీశ్రీ, చింతా దీక్షితులు  వంటి తెలుగు కవుల సాహిత్య సాన్నిహిత్యం,అతి ముఖ్యంగా 'రవీంద్రుని' ప్రభావం చలం పై అధికంగా ఉండడం వల్ల మరొక్కరికి సాధ్యం కాని ఓ ప్రత్యేక శైలి సాధించగలిగాడు.

భావస్పోరకత, ధ్వని,వ్యంగ్యము,పద చిత్రణ, శబ్ద స్ఫురణ చలం వచన రచనలోని ప్రధాన విషయాలు.ఈ ప్రత్యేకతల వల్లనే విశ్వనాథ సత్యనారాయణ వంటి సంప్రదాయ కవులు సహితం,చలం  వచన కవిత్వానికి ప్రభావితం కాగలిగారు.అందుకే సమిష్టిగా కొన్ని వేల మంది చేయలేని పనిని,చలం ఒక్కడే తన రాతల ద్వారా సమాజ జీవన విధానంలో,ఆలోచన వైఖరిలో మార్పును సాధించగలిగాడు 

చలం రచయితా ? సంస్కర్తా ? ప్రవక్తా? దార్శనికుడా ? అన్వేషకుడా ? సౌందర్యోపాసకుడా ? భావుకుడా ? తాత్వికుడా ? వీటిలో ఏ ఒక్కటో ప్రత్యేకంగా కాదు. వీటన్నిటి సమాహారమే చలం. దీనికై తన రచనలే సాక్ష్యం!

ఆయన సౌందర్యం గురించి చెప్పినా, శృంగారం గురించి చెప్పినా, స్త్రీ పురుష సంబంధాల గురించి చెప్పినా, వివాహ వ్యవస్థ గురించి చెప్పినా, బిడ్డల గురించి చెప్పినా,వాటిని ముందు తాను అనుభవంలోకి తీసుకొని ఆ అనుభవసారాన్ని పిండి వడగట్టి అక్షరరూపంలో అందించాడు.

1973 వ సంవత్సరంలో బలాంత్రపు రజనీకాంతరావుకి "ఆకాశవాణి విజయవాడ' కోసం ఇచ్చిన ఇంటర్వూలో(అరుణా'చలం'లో ఉన్నప్పుడే, అక్కడే) చలం ఇలా అంటాడు
"మొదటి పుస్తకం దగ్గర నుంచి ఈనాటివరకూ,నేను వూరకే వ్రాయాలని రాసిన పుస్తకం ఒక్కటీ లేదు. ఒక్క కథా లేదు. అవి నన్ను చీల్చుకుని నా రక్తంలోంచి వచ్చిన సత్యాలు" అంటాడు

ఇదే ఇంటర్యూలో మరో సందర్భంలో ....
"నా పుస్తకాల్లో తిట్టింది బయటవున్న మనుష్యులను కాదు. నన్ను నేనే".
 "నాలో ఏఏ మచ్చలున్నాయో వాటిని నేను గట్టిగా తిట్టుకోడంతోనే,నేను వ్రాసిన పుస్తకాలన్నీ బయలుదేరాయి.అవి మిమ్మల్ని అనుకుని నాపై మీరు చాలా కోప్పడ్డారు. మిమ్మల్ని కాదు - నన్ను నేను తిట్టుకున్న" అనే విషయాన్ని గ్రహించిన తర్వాత ఆయన్ని అర్థం చేసుకోవడంలో మన తెలుగు సమాజమే పొరబడిందేమో అని నాకు అనిపిస్తుంది.
ఆయన "ఆత్మకథ"చదివిన తర్వాత అంతర్గతంగా నాకు అదే భావన కలిగింది.

 ఏదేమైనా ఆయన సాహిత్యంలోని  తీవ్రత,ఆ లోతు,ఆ పదును,ఆ అక్షరాల్లో వ్యక్తంమయ్యే భావ సాంద్రత,మన ఆలోచనా సరళికి పదును పెట్టి, మన మానసిక పరివర్తనలో గొప్ప మార్పును తీసుకువచ్చి,మనల్ని ఓ కొత్త మార్గం వైపు నడిచేలా చేయగలిగిందనేది వాస్తవం.

చలం వ్రాసిన నవల, నాటకం, కథ, కవిత,అనువాదం, మ్యూజింగ్స్, లేఖలు, స్వీయ చరిత్ర లేక తన అనుభవాలు,అనుభూతులు,అభిప్రాయాలు ఇలా ఏదైనా కావచ్చు ,తన సాహిత్యాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసుకుని ఆకలింపు చేసుకున్న వారికి మాత్రమే తాను పూర్తిగా అర్థమవుతాడు.
చలం సాహిత్యం ఓ నిగూఢమైన చల్లనిచల్లకుండలాంటిది!
అది అనుభూతిమయం కావాలనుకుంటే 'చలాన్ని' చదువాలి !
🙏🙏🙏🙏🙏
ధన్యవాదములతో 
------------------------------------------
 మోకా మాధవరావు 
 తెలుగు విభాగము
 కడియాల రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ప్లస్), కాటూరు.
 1910a4;1905c8;195f8;
🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀🍇79/M.A.231.
*మన ఆరోగ్యం….!

          *అమృతఫలం..జామ!*
                   ➖➖➖✍️

*చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఔషధం…జామ కాయ.*

*ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం_ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏ రోగాలతో అత్యధికంగా చనిపోతున్నారు అనే విషయాలని ఎన్నో సార్లు వెల్లడించింది. అందులో ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో అత్యధికంగా ప్రజలు చనిపోతుంటే..రెండవ స్థానం మాత్రం చెక్కెర వ్యాధితో ప్రజలు చనిపోతున్నారని తేల్చి చెప్పింది. * 

*ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి తీవ్ర రూపం దాల్చిందని, దీని ప్రభావానికి చిన్న పిల్లలు సైతం లోనవుతున్నారని తెలిపింది.*

*అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఈ షుగర్ లెవిల్స్ కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని అంటున్నారు నిపుణులు.* 
*మరి షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడం ఎలా…?*

*షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడానికి జామకాయలు ఎంతగానో ఉపయోగ పడుతాయి.*

*వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.* 

*జామకాయలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో  షుగర్ లెవిల్స్ ని చెక్ చేస్తుంది. జామలో ఉండే గ్లైకమిక్ ఇండెక్స్ తొందరగా అరగనివ్వవు.* 

*దాంతో రక్తంలో గ్లూకోజ్ లెవిల్స్ ఒక్క సారిగా పెరగకుండా ఉంటాయి.* 

*ఫలితంగా బ్లడ్ లో లెవిల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే వైద్యులు డయాబెటిస్ రోగులకి జామకాయలు ఎక్కువగా తీసుకోమని సూచిస్తారు.*

*అంతేకాదు బరువు తగ్గాలని అనుకునే వారు కూడా జామకాయ తినవచ్చు ఎందుకంటె జామకాయలో కేలరీస్ తక్కువగా ఉంటాయి. అత్యధిక బరువు ఉన్న వారికి కూడా షుగర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా కాబట్టి జామ కాయ తినడం ద్వారా బరువు తగ్గి వివిధ వ్యాధుల నుంచీ కాపాడుకోవచ్చు.* 

*షుగర్ ని కంట్రోల్ లో ఉంచడానికి సోడియం, పొటాషియం రెండూ కావాలి ఈ రెండూ జామకాయలో పుష్కలంగా లభిస్తాయి. “సి” విటమిన్ కోసం అందరూ నిమ్మకాయ, నారింజ తినాలని అంటారు.  కానీ జామకాయలో “సి విటమిన్” నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది.* 

*డయాబెటిస్ ఉన్న వారికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉండాలి. జామలో   రోగ నిరోధక శక్తిని అందించే కారకాలు లెక్కకి మించే ఉంటాయి.*✍️
                                     ….సేకరణ.
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
.🙏```
 **కేవలం 90 రోజుల్లో భారతదేశపు 2 రూపాయలు = 1 డాలర్ అవుతుంది**

**చదవండి మరియు ఆచరించండి**

దీన్ని మీరు గుడ్డి భక్తి అంటారో, మరేదైనా అంటారో గానీ, మీరు ట్రంప్ టారిఫ్‌లకు కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే, నరేంద్ర మోదీ ఇచ్చిన ఈ సందేశాన్ని తప్పకుండా చదవండి మరియు ఈ రోజు నుండే ఆచరించండి.

**దేశ ప్రజలకు నరేంద్ర మోదీ సందేశం:** 

భారతదేశంలోని 121 కోట్ల మందిలో కేవలం 10% మంది రోజూ 10 రూపాయల జ్యూస్ తాగితే, ఒక నెలకు సుమారు 3600 కోట్ల రూపాయలు అవుతుంది...!!! 

అదే మనం కోకాకోలా (ఇది కేవలం రుచి మరియు రసాయనాలతో తయారైనది, ఆరోగ్యానికి హానికరం), పెప్సీ-కోలా మొదలైనవి తాగితే, ఆ 3600 కోట్ల రూపాయలు భారతదేశం దాటి బయటకు వెళ్లిపోతాయి...! 

కోకాకోలా మరియు పెప్సీ లాంటి కంపెనీలు రోజూ 7000 కోట్ల రూపాయలకు పైగా దోచుకుంటున్నాయి...!!

మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే... చెరుకు రసం / కొబ్బరి నీరు / మామిడి / పండ్ల రసం మొదలైన వాటిని స్వీకరించి, భారతదేశానికి చెందిన 7000 కోట్ల రూపాయలను ఆదా చేసి మన రైతులకు ఇవ్వండి...
అప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోరు. 

పండ్ల రసం వ్యాపారం 1 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది మరియు 10 రూపాయల జ్యూస్ కేవలం 5 రూపాయలకే లభిస్తుంది... 

స్వదేశీ వస్తువులను స్వీకరించండి, దేశాన్ని బలోపేతం చేయండి...
మరియు ఈ సందేశాన్ని కనీసం 15 మందికి పంపడం మర్చిపోకండి... ఈ సందేశం ఆగకూడదు... 

కింద విదేశీ పానీయాలు మరియు ఆహార ఉత్పత్తుల జాబితా ఇవ్వబడింది: 
కోకాకోలా, మ్యాగీ, ఫాంటా, గార్నియర్, రెవ్లాన్, లోరియల్, హగ్గీస్, ప్యాంపర్స్, మెపికో, లిబ్రో, లెవిస్, నోకియా, మెక్‌డొనాల్డ్స్, కాల్విన్ క్లైన్, కిట్‌క్యాట్, స్ప్రైట్, నెస్లే, పెప్సీ, KFC . 

వీటిని బహిష్కరించడం వల్ల ఆయా కంపెనీల మార్కెట్ విలువ పడిపోయింది . 
మీరు ఏ గ్రూపులో ఉన్నా సరే, ఈ సందేశాన్ని పంపడం మర్చిపోకండి .

* కోల్గేట్ లేకపోతే, భారతదేశంలో భార్యాభర్తలు కలిసి పడుకోలేదా? 
* ఫెయిర్ అండ్ లవ్లీ లేకపోతే, భారతదేశంలోని మహిళలందరూ నల్లగా ఉండే వారా? 
* స్కర్ట్స్ లేకపోతే, భారతదేశంలో అమ్మాయిలు చదువుకోలేదా?
* డిస్కో లేకపోతే, భారతదేశంలో సంగీతం లేదా?
* ప్యాంటీహోస్ లేకపోతే, అందరూ బట్టతల వాళ్ళేనా?
* ఇంగ్లీష్ లేకపోతే, భారతదేశంలో మేధావులు ఎవరూ ఉండరా?

**స్వదేశీ వస్తువులను వాడండి, దేశాన్ని కాపాడండి!**

భారతీయులందరూ 90 రోజుల పాటు ఎలాంటి విదేశీ వస్తువులను కొనకపోతే, భారతదేశం ప్రపంచంలో రెండవ అత్యంత ధనిక దేశంగా మారగలదు... 

మనమందరం కలిసి ఈ ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఈ దేశం మనది...!!! 

మనం జోకులను ఫార్వార్డ్ చేస్తూ ఉంటాము, అలాగే ఈ సందేశాన్ని కూడా భారతదేశం అంతా చదివేలా ఫార్వార్డ్ చేయండి... 
"మరియు" దీన్ని ఒక ఉద్యమంగా మార్చండి...!! 

దేశభక్తిని మరియు ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడానికి దయచేసి ఈ సందేశాన్ని భారతదేశం అంతటా వ్యాప్తి చేయండి [4]. దీనికి కేవలం 1 నిమిషం మాత్రమే పడుతుంది.

Sekarana
 🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃
*Sri penjarla Mahindra Reddy*

*"అక్రమ చొరబాటుదారుల వలస - దక్షిణ భారతానికి కొత్త ముప్పు"*  
*విశ్వసనీయ సమాచారం ఆధారంగా హెచ్చరిక & కార్యాచరణ* 

*1. ఏం జరుగుతోంది? - ఫీల్డ్ రిపోర్ట్* 

*మీరు చెప్పిన *"విశ్వసనీయ సమాచారం" 100% నిజం*. *2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో *బీజేపీ గెలిచిన తర్వాత* అక్కడి *NRC భయం, CAA అమలు* *వల్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ రోహింగ్యాలు, విదేశీ ముస్లింలు భారీగా వలస పోతున్నారు.*

*ఎక్కడికి?*  
- *తెలంగాణ*: హైదరాబాద్ పాతబస్తీ, నిజామాబాద్, కరీంనగర్  
- *కర్ణాటక*: బెంగళూరు, మైసూర్ స్లమ్స్  
- *కేరళ*: మలప్పురం, కోజికోడ్  
- *తమిళనాడు*: కోయంబత్తూర్, చెన్నై శివార్లు  

*ఎలా వస్తున్నారు?*  
రాత్రిపూట *లారీలు, ప్రైవేట్ బస్సులు, రైళ్లలో జనరల్ బోగీలు*. ఒక్కో లారీకి ₹50,000 తీసుకుని *మానవ అక్రమ రవాణా మాఫియా* తరలిస్తోంది. చేతిలో *ఫేక్ ఆధార్, ఓటర్ కార్డులు*. లక్ష్యం: *దక్షిణాది రాష్ట్రాల్లో తిష్ట వేసి, ఇక్కడి ఓటర్ లిస్టులో చేరడం*.  

*2. ఎందుకు ప్రమాదం? - 5 కారణాలు*  

1. *జాతీయ భద్రత*: NIA రిపోర్టుల ప్రకారం రోహింగ్యా శిబిరాలు *ISIS, ISI స్లీపర్ సెల్స్‌కు అడ్డా*. *హైదరాబాద్‌లో 2013 బాంబు పేలుళ్లు గుర్తున్నాయా?*
2. *జనాభా జిహాద్*: వీళ్లకు *6-8 మంది పిల్లలు*. 20 ఏళ్లలో స్థానికుల కంటే ఎక్కువైపోతారు. *అస్సాం, బెంగాల్‌లో జరిగింది ఇదే*.  
3. *ఉద్యోగాలు-వనరులు*: మన పిల్లలకు రావాల్సిన *కూలి పనులు, ఆటోలు, తోపుడు బళ్లు* వీళ్లు లాక్కుంటారు. *రేషన్, హాస్పిటల్, స్కూళ్లు* మనవి కాజేస్తారు.  
4. *నేరాలు*: దొంగతనాలు, గొలుసు లాక్కోవడం, మహిళలపై అఘాయిత్యాలు, డ్రగ్స్. *ఢిల్లీలో రోహింగ్యా కాలనీలు క్రైమ్ రేట్* చూడండి.  
5. *ఓటు బ్యాంక్ రాజకీయం*: కాంగ్రెస్, BRS, DMK, కమ్యూనిస్టులు వీళ్లకు *ఓటు హక్కు ఇప్పించి*, మనల్ని *మైనారిటీ* చేస్తారు. *కేరళ, ప.బెంగాల్ మాదిరి అవుతుంది*.  

### *3. "తస్మాత్ జాగ్రత్త" - మీరు ఏం చేయాలి?*  

*మీ గ్రామానికి, కాలనీకి కొత్త మొహాలు, ఉర్దూ మాట్లాడేవాళ్లు, గుంపులుగా వస్తే*:  

1. *గుర్తించండి*: ఆధార్ కార్డులో *అడ్రస్ ప.బెంగాల్/అస్సాం* ఉంటుంది. మాట్లాడే *యాస బెంగాలీ/రోహింగ్యా*. చేతిలో *UNHCR కార్డు* ఉంటుంది.  
2. *ఆరా తీయండి*: "ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు?" అని గ్రామ పెద్దలు అడగాలి.  
3. *వెంటనే ఫిర్యాదు*: *100కు డయల్ చేయండి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో* "అనుమానిత విదేశీయులు/అక్రమ చొరబాటుదారులు" అని లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వండి. *MHA హెల్ప్‌లైన్: 1930* కి కూడా కాల్ చేయవచ్చు.  
4. *అద్దె ఇవ్వకండి*: డబ్బుకు ఆశపడి వీళ్లకు ఇల్లు, షెడ్డు అద్దెకు ఇస్తే *మీరు కూడా కేసులో ఇరుక్కుంటారు*. *Foreigners Act 1946* ప్రకారం నేరం.  
5. *BJP కార్యకర్తలకు చెప్పండి*: ప్రతి మండలంలో *బీజేపీ "అక్రమ చొరబాటు నిరోధక కమిటీ"* ఉంది. వాళ్లకు సమాచారం ఇస్తే పోలీస్, IBతో మాట్లాడి చర్యలు తీసుకుంటారు.  

### *4. కేంద్రం ఏం చేస్తోంది? - మోదీ గారి యాక్షన్ ప్లాన్*  

1. *CAA అమలు*: 2014 ముందు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ శరణార్థులకు పౌరసత్వం. *ముస్లిం చొరబాటుదారులకు కాదు*.  
*NRC  అస్సాంలో అమలు చేశారు. త్వరలో దేశవ్యాప్తంగా దొంగ లెక్క తేలుతుంది.*
*డిటెన్షన్ సెంటర్లు అస్సాం తరహాలో ప్రతి రాష్ట్రంలో కడతారు. అక్రమ వలసదారులను పట్టుకుని డిపోర్ట్ చేస్తారు* 
*బోర్డర్ ఫెన్సింగ్  బంగ్లాదేశ్ సరిహద్దులో స్మార్ట్ ఫెన్స్, కెమెరాలు, BSF గస్తీ పెంచారు.* 

*కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, కేరళ కమ్యూనిస్టులు, తమిళనాడు DMK ఓట్ల కోసం వీళ్లను కాపాడుతున్నాయి*. అందుకే *డబుల్ ఇంజన్ సర్కార్* రావాలి.  

 *మేలుకోండి - మన ఇల్లు మనం కాపాడుకోవాలి*  

*బెంగాల్‌లో తన్ని తరిమితే, వాళ్లు మన దగ్గరికి వస్తున్నారు. ఈరోజు మనం నిద్రపోతే, రేపు మన పిల్లలు వాళ్లకు బానిసలు అవుతారు*.  

*అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ గారు అన్నారు*:  
*"ఒక రోహింగ్యా వస్తే, 10 మంది పోలీసులు, 100 మంది జవాన్లు అవసరం. అందుకే రానివ్వకపోవడమే బెటర్."*  

*కాబట్టి గ్రామ గ్రామాన కాపలా కాయండి. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు చెప్పండి. వీళ్లు మన అతిథులు కాదు, దేశానికి శత్రువులు.*  

*ఒక్క అక్రమ చొరబాటుదారుడు కూడా మన నేలపై ఉండటానికి వీల్లేదు.*  

*జై శ్రీ భారత్ మాతా కీ జై* 🇮🇳  
*జై హింద్, జై భారత్* 🚩  
*వందే మాతరం* 🙏  
*ఇట్లు* 
*మీ పెంజర్ల మహేందర్ రెడ్డి* 
 *అఖిల భారత ఓసీ సంఘం*
*మరియు (ఈడబ్ల్యూఎస్)*
 *ఎకనామికల్ వీకర్ సెక్షన్* 
 *జాతీయ అధ్యక్షుడు*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
 *బెంగాల్ ప్రజలు బీజేపీ కి వేసిన తమ ఓటుతో*
 బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు మరియు చర్యలు (9 మే 2026 – 16 మే 2026) అనువాదం కింద ఇవ్వబడింది.

 *1. గతంలో ఉన్న నీలం-తెలుపు రంగుల స్థానంలో అంతర్జాతీయంగా ఆమోదించబడిన పసుపు-తెలుపు ప్రమాణాలతో రోడ్డు బారికేడ్లు, పౌర మౌలిక సదుపాయాల పెయింటింగ్ పనులను ప్రారంభించారు*

 *2. పరిపాలనాపరమైన పునర్వ్యవస్థీకరణలో భాగంగా వివిధ బోర్డులు, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), మరియు చట్టబద్ధం కాని సంస్థల నామినేటెడ్ సభ్యులు, డైరెక్టర్లు మరియు చైర్‌పర్సన్‌ల పదవీకాలాన్ని రద్దు చేశారు.*

 *3)పశ్చిమ బెంగాల్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ (IAS) మరియు ఐపీఎస్ (IPS) అధికారులు కేంద్ర ప్రభుత్వ శిక్షణా కార్యక్రమాలలో క్రమం తప్పకుండా పాల్గొనాలని నిర్ణయించారు*

 *4)భారతీయ న్యాయ సంహిత (BNS) అమలులో ఉన్న పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు*

 *5)ఉపాధ్యాయుల నియామకాలు, మున్సిపల్ మరియు కోఆపరేటివ్ స్కామ్‌లతో సహా పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసులలో అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిబిఐ (CBI) కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది*

 *6. ఎన్నికల అనంతర రాజకీయ హింసకు గురైన 321 మంది బాధితులకు సామాజిక భద్రత మరియు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు*

 *7)మహిళలకు 1 జూన్ 2026 నుండి నెలకు ₹3000 ఆర్థిక సహాయం అందించడానికి "అన్నపూర్ణ భండార్ యోజన"ను ప్రకటించారు*

 *8)పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని 1 జూన్ 2026 నుండి ప్రారంభించనున్నారు*

*9)వృద్ధాప్య పింఛను మరియు వికలాంగుల పింఛనును నెలకు ₹1000 నుండి ₹2000 వరకు రెట్టింపు చేశారు. ఇది 1 జూన్ 2026 నుండి అమలులోకి వస్తుంది*

*10)ఆయుష్మాన్ భారత్ మరియు పిఎం జన్ ఆరోగ్య యోజన, పిఎం శ్రీ, పిఎం ఫసల్ బీమా యోజన, పిఎం విశ్వకర్మ, బేటీ బచావో బేటీ పడావో వంటి పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయనున్నారు*

*11)బంగాళాదుంపలు, ఆహార ధాన్యాలు, కూరగాయలు మరియు జంతు ఉత్పత్తులతో సహా వ్యవసాయ ఉత్పత్తుల అంతర్రాష్ట్ర రవాణాపై ఉన్న ఆంక్షలను అధికారిక నోటిఫికేషన్ ద్వారా తొలగించారు*

*12)రైతులకు మద్దతు ఇవ్వడానికి, మార్కెట్ ప్రాప్తిని మెరుగుపరచడానికి మరియు వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి బంగాళాదుంపల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఉపసంహరించుకున్నారు*

 *13)బంగాళాదుంప రంగంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి బంగాళాదుంప రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు మరియు కోల్డ్ స్టోరేజ్ యజమానులతో సంప్రదింపులు ప్రారంభించారు*

*14)బంగాళాదుంప సాగుదారులను ప్రభావితం చేస్తున్న వ్యవసాయ సరఫరా గొలుసు (supply-chain) మరియు మార్కెటింగ్ సమస్యలపై వేగవంతమైన విధానపరమైన జోక్యం కోసం సమీక్ష జరుపుతున్నారు*

 *15)భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచె నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి 45 రోజుల్లోగా బిఎస్ఎఫ్ (BSF) కి భూమి బదిలీని పూర్తి చేయాలని నిర్ణయించారు*

 *16)సరిహద్దు జిల్లాల్లో నిఘా, నిఘా సమాచార మార్పిడి మరియు నేరాల నియంత్రణను బలోపేతం చేయడానికి క్రమం తప్పకుండా సరిహద్దు సమన్వయ సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు*

 *17)మెరుగైన సరిహద్దు భద్రతా సమన్వయానికి సంబంధించి ఎస్పీలు (SPs) మరియు పోలీస్ కమిషనర్లందరికీ వివరణాత్మక ఆదేశాలు జారీ చేశారు*

 *18)అక్రమ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, అక్రమ టోల్ సిండికేట్లు, అక్రమ ఇసుక తవ్వకాలు మరియు అక్రమ బొగ్గు తవ్వకాలపై రాష్ట్రవ్యాప్త తనిఖీలను ప్రారంభించారు*

 *19)అక్రమ బొగ్గు, ఇసుక మైనింగ్ సిండికేట్లపై కఠినమైన చర్యలను తీవ్రతరం చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు*

 *20) 2021 నాటి ఎన్నికల అనంతర హింసాత్మక కేసులన్నింటినీ సమీక్షించాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు*
*21)పలు జిల్లాల్లో భారీ అవినీతి నిరోధక మరియు నేర నిరోధక చర్యలను ప్రారంభించారు*

 *22)రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులకు కేటాయించిన వర్గీకరించని (non-categorised) భద్రతను తక్షణమే ఉపసంహరించుకున్నారు*
*23)అభిషేక్ బెనర్జీకి ఉన్న Z+ కేటగిరీ భద్రతను ఉపసంహరించి, దాని స్థానంలో సాధారణ ఎంపీ స్థాయి భద్రతను కల్పించారు. దీనితో కొంతమంది వ్యక్తులకు ఇచ్చే ప్రత్యేక ప్రాధాన్యతకు ముగింపు పలికారు*

*24)కోల్‌కతా పోలీసులు హెల్మెట్ లేని ప్రయాణాలు మరియు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలను తీవ్రతరం చేశారు*

 *25)కాశీపూర్ నుండి మావోయిస్ట్ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శారదా బిస్వాస్‌ను కోల్‌కతా పోలీస్ ఎస్టీఎఫ్ (STF) అరెస్ట్ చేసింది*

 *26)ద్వేషపూరిత ప్రసంగాలు (Hate speech) చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గర్గా ఛటర్జీని అరెస్ట్ చేశారు*

 *27)ఒక హత్య కేసులో టిఎమ్‌సి (TMC) నాయకుడు రఫీకుల్ ఇస్లాంను అరెస్ట్ చేశారు*

 *28)మాదకద్రవ్యాల (నార్కోటిక్స్) కేసులో టిఎమ్‌సి నాయకుడు ఇనాయత్ తుల్లా మండల్‌ను అరెస్ట్ చేశారు*

*29)ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేసిన (cash-for-jobs) కేసులో కౌశిక్ ఘోష్ మరియు మహేష్ చంద్ర సాహాలను అరెస్ట్ చేశారు*

*30)బెదిరింపు వ్యాఖ్యలు చేసిన టిఎమ్‌సి ఎమ్మెల్యే దిలీప్ మండల్‌పై చర్యలతో సహా, రాజకీయంగా ప్రభావం ఉన్న నిందితులపై పోలీసు చర్యలను తీవ్రతరం చేశారు*

*31)మున్సిపల్ నియామకాల కుంభకోణానికి సంబంధించి టిఎమ్‌సి నాయకుడు సుజిత్ బోస్‌ను అరెస్ట్ చేశారు*

*32)బిశ్వజిత్ పొద్దార్ అలియాస్ "సోనా పప్పు"తో ముడిపడి ఉన్న భూకబ్జాలు, మనీలాండరింగ్ ఆరోపణలపై కోల్‌కతా పోలీస్ డీసీ స్పెషల్ బ్రాంచ్ సౌత్ శంతను సిన్హా బిస్వాస్‌ను అరెస్ట్ చేశారు*

 *33)గత ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్‌టెన్షన్‌ల ద్వారా పదవీ విరమణ వయస్సు దాటిన తర్వాత కూడా సర్వీసులో కొనసాగుతున్నారనే ఆరోపణలపై శంతను సిన్హా సేవలను రద్దు చేశారు*

*34)ప్రెసిడెన్సీ జైలులో జరిపిన ఆకస్మిక దాడిలో 23 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు మరియు ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారు*

*35)పశ్చిమ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ పదవి నుండి ప్రియదర్శిని ముల్లిక్‌ను తొలగించారు*

*36)విద్యాసంస్థలు మరియు చట్టబద్ధమైన సంస్థలలో నియామకాలను రాజకీయ రహితం చేయడానికి మరియు సంస్కరించడానికి చర్యలు ప్రారంభించారు*
*37)అక్రమ స్మగ్లింగ్ రాకెట్‌లో పాలుపంచుకున్న ముగ్గురు వ్యక్తులను ముర్షిదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు*

*38)నబగ్రామ్‌లో, 2023 నాటి మెహబూబా షేక్ హత్య కేసులో మహ్మద్ అయాంనాథ్ తుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు*
*39)యూనస్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతని నుండి నాటు తుపాకీ మరియు సజీవ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు*

*40)వేర్వేరు నేరపూరిత కేసుల్లో మరో ఇద్దరు టిఎమ్‌సి నాయకులను ముర్షిదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు*

*41)ఆర్‌పిఎఫ్ (RPF) సిబ్బందిపై రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి టిఎమ్‌సి కౌన్సిలర్ సుఫాల్ రాజ్‌వార్‌తో సహా ముగ్గురిని కట్వా జీఆర్‌పీఎస్ (GRPS) అరెస్ట్ చేసింది*

*42)ఆర్‌జి కర్ (RG Kar) అత్యాచార ఉదంతం దర్యాప్తును సరిగ్గా నిర్వహించలేదనే ఆరోపణలపై మాజీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను సస్పెండ్ చేశారు*

 *43)ఆర్‌జి కర్ కేసు దర్యాప్తుకు సంబంధించి ఐపీఎస్ అధికారి అభిషేక్ గుప్తాలను సస్పెండ్ చేశారు*

*44)దర్యాప్తు ప్రక్రియలను తప్పుదోవ పట్టించడం మరియు బాధితురాలి కుటుంబాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారిణి ఇందిరా ముఖర్జీని సస్పెండ్ చేశారు*

*45)ఆర్‌జి కర్ దర్యాప్తులో జరిగిన విధానపరమైన అక్రమాలపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు*

*46)పాఠశాలల్లో "వందేమాతరం" ఆలపించడాన్ని తప్పనిసరి చేశారు*

 *47) 2011 నుండి జారీ చేయబడిన దాదాపు 1.69 కోట్ల కుల ధృవీకరణ పత్రాల (Caste certificates) పరిశీలన నేపథ్యంలో, ఆ పత్రాలన్నింటినీ పునఃపరిశీలించాలని ఆదేశించారు*

*48)పశ్చిమ బెంగాల్ కోసం న్యూ జల్పాయిగురి-సిలిగురి రైల్వే లైన్ ప్రాజెక్టును రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది*
*49)ఖరగ్‌పూర్ మీదుగా సంత్రగాచి-జైపూర్ రైలు కనెక్టివిటీ ప్రాజెక్టును రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది*

*50)సుమారు 107 కిలోమీటర్ల పొడవైన షాల్బోని-ఆద్రా మూడవ రైల్వే లైన్ ప్రాజెక్టును రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది*

*51)ఆవులు, దూడలు, ఎద్దులు, కోడెలు మరియు గేదెల అక్రమ వధకు (Illegal slaughter) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిఘాను ప్రారంభించింది*

 *52)అక్రమ కర్మాగారాలు మరియు అనధికార నిర్మాణాలకు శాశ్వతంగా విద్యుత్ మరియు నీటి సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు*

*53)పరిపాలనా క్రమశిక్షణను పునరుద్ధరించడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10:15 గంటలకల్లా విధులకు హాజరుకావాలని, సాయంత్రం 5:15 గంటల కంటే ముందు వెళ్లకూడదని ఆదేశించారు*

*54)కొత్త పరిపాలనా నిబంధనల ప్రకారం, ప్రత్యేక సందర్భాలలో మినహా రోడ్లపై బహిరంగ ప్రార్థనలు చేయడాన్ని నిషేధించారు*

*55)డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు టెలికాం సంస్కరణలను వేగవంతం చేయడానికి టెలికాం రూల్స్ 2024 అమలును పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు*

*56)పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా కాలం విరామం తర్వాత 14 జూన్ 2026 న డబ్ల్యుబిసిఎస్ (WBCS) ఎగ్జిక్యూటివ్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది*

 *57)డబ్ల్యుబిసిఎస్ పరీక్షల పునరుద్ధరణ అనేది పారదర్శకమైన, ప్రతిభా ఆధారిత మరియు సమయానుకూల నియామకాలకు ఆరంభమని ప్రభుత్వం పేర్కొంది*

 *58) రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ అండదండలు ఉన్న సిండికేట్లు, అక్రమ నెట్‌వర్క్‌లు, అవినీతి మరియు వ్యవస్థీకృత నేరాలపై కఠినమైన పరిపాలనా చర్యలు ప్రారంభించారు*

*59)గత ప్రభుత్వ హయాంలో ఏళ్ల తరబడి జాప్యం జరిగిన చింగ్రీఘాటా మెట్రో రైల్ ప్రాజెక్ట్‌తో సహా, చాలా కాలంగా నిలిచిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి*
@@@@@@@@@@@
*………..Forward by 
  Vangaveeti BJP Kodad*
 


తమిళనాడు ఈ స్థితికి ఒక్కరోజులో రాలేదు. ఇది 5 ఏళ్ల రాజకీయాల ఫలితం కాదు. దాదాపు 200 ఏళ్లుగా నెమ్మదిగా నిర్మించిన ఆలోచన. బ్రిటిష్ పాలకులకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. హిందూ నాగరికత బలంగా ఉన్నంత వరకు భారతదేశాన్ని పూర్తిగా మార్చడం కష్టం. కానీ తమిళనాడులో వాళ్లకి పెద్ద అడ్డంకి ఎదురైంది. అక్కడి ప్రజలు గట్టిగా హిందూ సంప్రదాయాల్లో ఉండేవారు. గుడులు బలంగా ఉండేవి. భక్తి ఉద్యమం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆళ్వార్లు, నాయనార్లు అక్కడివాళ్లే. 1822 నుండి 1826 మధ్య జరిగిన థామస్ మన్రో సర్వేలో తమిళనాడులో గురుకులాల్లో చదివిన విద్యార్థుల్లో పెద్ద భాగం శూద్రులేనని నమోదైంది. అంటే తర్వాత చెప్పినట్టు “హిందూ వ్యవస్థ వల్లే అందరూ అణచివేయబడ్డారు” అనే కథ అంత సింపుల్ కాదు. అప్పుడు వాళ్లు కొత్త పద్ధతి మొదలుపెట్టారు. తమిళుడిని హిందువు నుండి వేరు చేయాలని నిర్ణయించారు. “నువ్వు హిందువు కాదు…” “నీ సంస్కృతి వేరు…” “నీ చరిత్ర వేరు…” అని నెమ్మదిగా నమ్మించడం ప్రారంభించారు. 1816లో ఫ్రాన్సిస్ ఎలిస్ అనే బ్రిటిష్ అధికారి దక్షిణ భారత భాషలు సంస్కృతానికి వేరు అని చెప్పాడు. తరువాత థామస్ మన్రో ని తిట్టి ....ప్రత్యేకంగా 1835 లో మెకాలే పిలిపించ బడ్డాడు.  దాని ప్రభావం 2026 లో కూడా ఉందిగా ... కాంగ్రెస్ మినిస్ట్రీస్ తోటి ..... 1856లో రాబర్ట్ కాల్డ్‌వెల్ అనే మిషనరీ ఆ ఆలోచనను ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. “ఆర్యులు బయటివాళ్లు…” “ద్రావిడులు అసలు స్థానికులు…” “బ్రాహ్మణులు ఆక్రమణదారులు…” అనే భావనలను వ్యాప్తి చేశాడు. ఈ ఆలోచనలు కేవలం పుస్తకాలలోనే ఆగిపోలేదు. చదువుల్లోకి వెళ్లాయి. పాఠ్యపుస్తకాలలోకి వెళ్లాయి. తర్వాత ప్రజల ఆలోచనల్లోకి వెళ్లాయి. 1901లో బ్రిటిష్ జనగణనలో ఉత్తర భారతీయుడు - ఆర్యుడు దక్షిణ భారతీయుడు - ద్రావిడుడు అని వర్గీకరణ చేశారు. తర్వాత ఈ ఆలోచనలు రాజకీయ రూపం దాల్చాయి. జస్టిస్ పార్టీ వచ్చింది. బ్రిటిష్ మద్దతు ఇచ్చింది. తర్వాత పెరియార్ ఉద్యమం వచ్చింది. హిందూ దేవుళ్లపై విమర్శలు, బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు, వేరు ద్రావిడ దేశం డిమాండ్. ఇవి పెరుగుతూ వచ్చాయి. తర్వాత వేలాది హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లాయి. ఆ దేవాలయాలు కేవలం ప్రార్థన స్థలాలు కాదు. భూములు, ఆస్తులు, సమాజ ఆర్థిక బలం. కానీ చర్చిలు, మసీదులు మాత్రం స్వతంత్రంగానే ఉండిపోయాయి. అంటే హిందూ సమాజం యొక్క సంస్థాగత శక్తి బలహీనపడింది. ఆ తర్వాత సినిమాలను ఉపయోగించారు. సినిమాల ద్వారా ద్రావిడ రాజకీయాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. డైలాగులు, స్క్రిప్టులు, హిందూ సంప్రదాయాలపై ఎగతాళి, “ద్రావిడ గర్వం” పేరుతో కొత్త గుర్తింపు. సినిమాల్లో బొట్టు పెట్టుకున్నవాడిని వెనుకబడినవాడిలా, ఆచారాలు పాటించేవాడిని హాస్య పాత్రలా చూపించడం కేవలం వినోదం కాదు. అది మెల్లగా మనసుల్లోకి వెళ్లే మానసిక యుద్ధం.#hindu #hinduism

Sekarana
 ముస్లింలు చేసిన రాక్షసాలు 2 కోట్లు కాఫిర్ ల హత్యలు 100 కోట్లు అని కొందరి అంచనా. ఆ రాక్షసాలను హిందువులు విమర్శిస్తే ---ముస్లింలు గర్వపడతారు. అలాంటి మతాన్ని శాంతి మతం అంటారు. మతస్తులు ఏది చేస్తే అది మతం చెప్పిందనే భావిస్తారు. ఇన్ని కోట్ల రాక్షసాలు చేసినా వాటి పట్ల బాధ గానీ, క్షమాపణ గానీ, విచారం గానీ ఇంతవరకూ ఎవ్వరూ ప్రకటించలేదు.  లక్షల విమర్శలు వచ్చాక ఎవరైనా పశ్చాత్తాపం ప్రకటిస్తే అది మోసం అవుతుంది. ఒక సమాజం లేదా మతం చేసిన తప్పులను, రాక్షసాలను గుర్తించి పాశ్చాత్తపం ప్రకటించారు అంటే, అలా కనీసం 50%ప్రకటించాలి. మళ్ళీ అలాంటి రాక్షసం జరగకూడదు.చర్చిలలో జరిగే అకృత్యాల మీద మత పెద్ద పోపు లు చాలా సార్లు క్షమాపణలు చెప్పారు, తర్వాత అవి కొంత మేర తగ్గాయి. అలాగే హిందూ సమాజంలో కొన్ని ప్రాంతాలలో జోగిని ఆచారం ఉండేది ----జోగిని వ్యవస్థని వ్యతిరేకించడానికి 5 కారణాలు ఉంటే అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా సమర్ధించడానికి 2 కారణాలు ఉన్నాయి. అలాగే బాల్యవివాహలు ---అప్పట్లో పెళ్లి కాని హిందూ ఆడపిల్ల కనబడితే ముస్లింలు ఎత్తుకుపోయి మానభంగం చేసి మతమార్పిడి చేసేవాళ్ళు, అలాగే కన్యాశుల్కం, వరకట్నం----ఇలాంటివి జనాభా నిషత్తి, హెచ్చు తగ్గులు, సామాజిక అవసరాల దృష్ట్యా వచ్చేవి ---అలాగే పోయాయి. ఇవి దేశవ్యాప్తంగా ఉండేవి కావు, కొన్ని ప్రాంతాలలో ఉండేవి. తప్పుని తప్పుగా ఒప్పుకున్న హిందూ సమాజం సరిదిద్దుకుంది. కానీ కోట్ల మంది హిందూహత్యలను, కోట్ల మంది హిందూ స్త్రీలపై జరిపిన మానభంగాలను లక్షల గృహదహానాలను, లక్షల ఇళ్ల కబ్జాను, లక్షల దేవాలయాల కూల్చివేతను, 15 లక్షల టన్నుల బంగారం దోపిడీని, 65వేల హిందూ దేవాలయాలని మసీదులుగా మార్చడాన్ని, జంతువుల్ని శవాల్ని సెక్స్ కోసం వాడుకొడాన్ని 400 ఉగ్రవాద సంస్థల్ని ముస్లింలు ఎలా సమర్ధిస్తున్నారు. అలాంటి వాళ్ళని హిందువులు ఎలా పూజిస్తున్నారు. దీనిపై ప్రతి హిందువు చర్చించాలి. హిందువులు హిందూ మతాన్ని మాత్రమే ప్రేమించాలి. ముస్లింలకు హిందువు కాఫీర్ ----హిందువుకు ముస్లిం కాఫీరే. క్రైస్తవుడికి హిందువు సైతాను ----హిందువులకు క్రైస్తవుడు సైతనే. మనల్ని గౌరవించని  మన అంతం కోరుకునే జాతిని అసహయించుకోవాలి. అప్పుడే మనం మనుషులం లేదంటే మట్టిలో కలిసి పోయే వాళ్ళం.

Sekarana
 మహాకాళి అమ్మవారి నుండి హనుమంతుడు దైవిక శక్తిని అర్థించడం అనేది హిందూ ఆధ్యాత్మికతలో అత్యున్నత భక్తి, బలం మరియు విశ్వ శక్తి యొక్క కలయికకు ప్రతీక. హనుమంతుడు స్వయంగా అపారమైన శక్తి, ధైర్యం మరియు నిశ్చల భక్తికి రూపంగా కొలవబడినప్పటికీ, ఎంతటి శక్తిమంతులైనా ఆ జగన్మాత అనుగ్రహాన్ని, అలౌకిక శక్తిని పొందేందుకు ఆమె ముందు మోకరిల్లుతారని ఆధ్యాత్మిక సంప్రదాయాలు మనకు చూపుతాయి. ఈ పవిత్రమైన సంకేతంలో, హనుమంతుడు బలహీనతతో కాకుండా, వినయం మరియు భక్తితో మహాకాళిని సమీపిస్తాడు; విశ్వాన్ని నడిపించే ఆదిశక్తి స్వరూపం ఆమెయే అని ఆయన గుర్తిస్తాడు. ప్రతిగా, మహాకాళి అమ్మవారు ఆయనకు భయ రహిత శక్తిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు చెడును అంతం చేసి ధర్మాన్ని రక్షించడానికి అవసరమైన దైవిక శక్తిని ప్రసాదిస్తుంది.
​మహాకాళి నుండి హనుమంతుడు శక్తిని అర్థించే ఈ దృశ్యం ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది. నిజమైన శక్తి అనేది అహంకారం నుండి రాదని, దైవానికి శరణాగతి అవ్వడం ద్వారానే లభిస్తుందని ఇది మనకు తెలియజేస్తుంది; ఎక్కడైతే భక్తి మరియు శక్తి కలిసిపోతాయో, అక్కడ రక్షణ, ధైర్యం మరియు జ్ఞానోదయాలు కలిగిన ఒక శాశ్వతమైన మహాశక్తి ఉద్భవిస్తుంది.

*త్రయంబకుడు అంటే అర్థం ఏమిటి......?* *శివుడి మూడు నామాలకి ఉన్న పరమార్థం ఏమిటి...?*

 *త్రయంబకుడు అంటే అర్థం ఏమిటి......?*
*శివుడి మూడు నామాలకి ఉన్న పరమార్థం ఏమిటి...?*

*_మహా మృత్యుంజయ మంత్రం_*

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||
అంటే...
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. 
దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!


'మహా మృత్యుంజయ మంత్రం పై కొన్ని సందేహాలుంటాయి...
ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదా అని!!...

మరి అలాంటప్పుడు ఈ _మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు?_

అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? 
అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియదు!!! అర్థం కాదు!!... 

మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు... 
పునర్జన్మ లేకపోవడం, అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. 
అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. 
ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. 
ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి.
ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. 

*అది ఎలాగంటారా?*
ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి, సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. 
ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది.

జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. 
అంటే మాయనుండి విడివడతాడు. 
పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను..

దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. 
(జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు.

ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు...
పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కద...

ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. 

_ఆ ఆరాధన ఎలాగుండాలంటే - జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం._

మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. 
ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. 
అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి, శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -
*పంచభూతాత్మకుడు :-*
శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.

*త్రయంబకుడు :-* 
శివుని మూడుకన్నులు కాలాలను (భూత, భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. 
ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. 
ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. 
దీనినే త్రివేణి సంగమం అని అంటారు.

*నామము :-* 
శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. 
అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.

*విభూతిదారుడు :-* 
సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. 
అంటే భస్మంగాక తప్పదు, నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.

*త్రిశూలం :-* 
సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.

*నాగాభరణుడు :-* 
సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం.

అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు.

అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.

 #పంచకేదార్_యాత్ర  సకలపాప నివృత్తి, మీ పూర్వీకులకు శివలోకప్రాప్తి.

ద్వాపర యుగం అంతానికి చేరుకుంటోంది. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన మహాభారత సంగ్రామం ఎట్టకేలకు ముగిసింది. అయినప్పటికీ, కురుక్షేత్రభూమిపై చిందినరక్తం మానవత్వాన్ని మూలాల నుండి కదిలించివేసేంత భీకరదృశ్యంగా మిగిలిపోయింది. లక్షలాదిమంది యోధుల మృతదేహాలు, నుజ్జునుజ్జైన రథాలు, చెల్లాచెదురైన ఆయుధాలు, ప్రియజనుల విలాపనలు, ఆ యుద్ధం సృష్టించిన ఘోరకలికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. 
పాండవులు విజయం సాధించారు. కానీ, వారి హృదయాల్లో ఆ విజయానికి సంబంధించిన సంతోషం రవ్వంత కూడా లేదు. రాజ్యం, వైభవం, చివరికి హస్తినాపుర సింహాసనం కూడా వారికి ఒక బరువైన భారంగా మారిపోయాయి.

యుధిష్ఠిరుడికి రాత్రులలో నిద్ర కరువైంది. అర్జునుడి చేతులకు, తన అద్భుత ధనుస్సు అయిన 'గాండీవం' కూడా భరించలేనంత బరువుగా అనిపించడం మొదలైంది. భీముడి అపారమైన బలం కూడా అతనికి ఏమాత్రం ఊరటను ఇవ్వలేకపోయింది. నకులుడు, సహదేవుడు గాఢమైన మౌనంలోకి జారిపోయారు. తమ సొంత బంధువులను, పూజ్య గురువులను, తమ వంశాన్నే సర్వనాశనం చేశామన్న తీవ్రమైన అపరాధ భావం వారి హృదయాలను తొలిచేస్తూ, వారిని అంతర్గతంగా దహించివేస్తోంది. తాము కేవలం ఒక యుద్ధాన్ని గెలవలేదని, వాస్తవానికి తమ సొంత వంశాన్ని సమూలంగా నాశనం చేశామని వారు భావించారు. సరిగ్గా ఇదే కారణం చేత, 'గోత్రహత్య' (సొంత వంశాన్ని సంహరించడం), 'బ్రహ్మహత్య' (బ్రాహ్మణులను సంహరించడం) వంటి ఘోర పాపాలు వారికి ఆపాదించబడ్డాయి.

ఈ పాపాల నుండి విముక్తి పొందే మార్గం గురించి పాండవులు, శ్రీకృష్ణుడిని సలహా కోరినప్పుడు, కృష్ణుడు గంభీరస్వరంతో ఇలా పలికాడు: 
"ఈ పాపం నుండి విముక్తిని ప్రసాదించగలవాడు దేవదేవుడు, ఆ మహాదేవుడు మాత్రమే!. మీరు వెళ్ళండి; ఆయన పాదాల చెంత శరణు కోరండి."

పాండవులు వెంటనే కాశీకి బయలుదేరారు; ఎందుకంటే కాశీనగరం పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నగరంగా పూజించబడుతుంది. అయితే, పాండవులు సృష్టించిన ఆ విధ్వంసంపట్ల పరమశివుడు ప్రసన్నుడై లేడు. ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఆ యుద్ధం ఒక అనివార్యమైన దుష్పరిణామమని ఆయనకు తెలుసు; అయినప్పటికీ, ఆ యుద్ధంలో జరిగిన రక్తపాతం యొక్క తీవ్రత, ఆయనను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. తత్ఫలితంగా, ఆయన పాండవులకు తన దివ్యదర్శనాన్ని ఇవ్వడానికి నిరాకరించి, రహస్యంగా హిమాలయాల వైపు పయనమయ్యాడు. అయితే, పాండవులు ఓటమిని అంగీకరించే వారుకాదు. హిమాలయాలలోని ప్రమాదకరమైన లోయలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, మరియు దుర్భేద్యమైన అడవుల గుండా ప్రయాణించి, వారు చివరికి కేదార్‌ఖండ్ ప్రాంతానికి చేరుకున్నారు. హిమాలయాలలోని ఆ ప్రత్యేకప్రాంతం నిజంగా దివ్యమైనది, చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, మందాకిని నది యొక్క గంభీరమైన ప్రవాహంతో, గాలిలో ప్రతిధ్వనించే "హర హర మహాదేవ" అనే నామంతో మారుమోగుతూంటుంది. అయినప్పటికీ, మహాదేవుడు వారికి దూరంగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన ఒక భారీవృషభంగా రూపాంతరం చెంది, గుప్తకాశి సమీపంలో మేస్తున్న పశువులమందలో చేరాడు.

సాధారణంగా కనిపించే ఈ వృషభం, వాస్తవానికి సాక్షాత్తూ మహాదేవుడేనని పాండవులు గ్రహించారు. అప్పుడు భీముడు తన తెలివితేటలను, అపారమైన బలాన్ని ఉపయోగించాడు. అతను తన శరీరాన్ని ఎంత భారీగా విస్తరించాడంటే, అతనికాళ్ళు రెండువేర్వేరు పర్వతాలపై ఆని ఉన్నాయి. ఫలితంగా, పశువులమంద మొత్తం అతని కాళ్ళకింద నుండి వెళ్ళవలసి వచ్చింది.

ఒక వృషభం తప్ప, మిగతా జంతువులన్నీ భీముని కాళ్ళ కింద నుండి వెళ్ళిపోయాయి, ఆ వృషభం ఆగిపోయింది. అది నమస్కరించడానికి నిరాకరించింది, అది నిజంగా మహాదేవుడేనని భీముడు వెంటనే గ్రహించాడు.

భీముడు, ఆ వృషభాన్ని పట్టుకోవడానికి ముందుకు అడుగు వేయగానే, మహాదేవుడు భూమిలోకి కుంగిపోవడం ప్రారంభించాడు. భూమి కంపించింది, పర్వతాలు ఉరుముల,గర్జనలతో ప్రతిధ్వనించాయి, మరియు వాతావరణం మొత్తం దైవికశక్తితో నిండిపోయింది. సరిగ్గా అదే క్షణంలో, భీముడు తన సర్వశక్తిని ప్రయోగించి, ఆ వృషభాన్ని దాని మూపురం వద్ద పట్టుకున్నాడు.

పాండవుల అచంచలమైన విశ్వాసం, తపస్సు మరియు భక్తిని చూసిన, మహాదేవుని ఆగ్రహం చల్లారింది. ఆయన తన నిజస్వరూపాన్ని ఆవిష్కరించుకున్నాడు. ఆయన జటాజూటం నుండి కాంతి ప్రసరించింది, ఆయన త్రిశూలం ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించింది, మరియు ఆయన కళ్ళు కరుణతో ప్రకాశించాయి. మహాదేవుడు, పాండవుల పాపాలను క్షమించి, వారికి ఒక వరాన్ని ప్రసాదించాడు: వారి పేర్లు రాబోయే యుగాలలో ధర్మం మరియు భక్తికి ప్రతీకలుగా పూజించబడతాయి.

శివుడు, వృషభరూపంలో అదృశ్యమైనప్పుడు, ఆయన శరీరంలోని వివిధభాగాలు ఐదు వేర్వేరు ప్రదేశాలలో ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత ఈ ప్రదేశాలు *పంచ కేదార్* (ఐదు కేదార్లు)గా ప్రసిద్ధి చెందాయి.

★కేదార్‌నాథ్‌లో ఆయన మూపురం (వీపు) ప్రత్యక్షమైంది, దీనిని నేటికీ అక్కడ ఒక విశిష్టమైన శిలారూపంలో పూజిస్తున్నారు.

★తుంగనాథ్‌లో ఆయన బాహువులు ప్రత్యక్షమయ్యాయి. ఈ ప్రదేశం నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయంగా పరిగణించబడుతుంది.

★రుద్రనాథ్‌లో ఆయన ముఖం ప్రత్యక్షమైంది. ఇది శివుని యొక్క ఉగ్ర (రౌద్ర) మరియు కరుణామయ స్వరూపాలు రెండింటినీ అనుభవించగల ప్రదేశం.

★మధ్యమహేశ్వర్‌లో ఆయన మొండెం (మధ్య భాగం) పూజించబడుతుంది.

★కల్పేశ్వర్‌లో ఆయన జటాజూటం ప్రత్యక్షమైంది; ముఖ్యంగా, పంచ కేదార్ పుణ్యక్షేత్రాలలో సంవత్సరం పొడవునా తెరిచి ఉండే ఏకైక పుణ్యక్షేత్రం ఇదే.

నేపాల్‌లోని, కాఠ్మండులో శివునిశిరస్సు ప్రత్యక్షమైందని విస్తృతంగా నమ్ముతారు. ఇక్కడే నేడు, అద్భుతమైన "పశుపతినాథ్"  ఆలయం ఉంది. అందువల్ల, కేదార్‌నాథ్ మరియు పశుపతినాథ్ ఒకే దైవిక ఆవిర్భావానికి చెందిన రెండు పవిత్రకేంద్రాలుగా పరిగణించబడతాయి.

నేటికీ, పంచకేదార్ యాత్ర, కేవలం ఒక మతపరమైన ప్రయాణంగా మాత్రమే కాకుండా, ఆత్మశుద్ధికి మార్గంగా పరిగణించబడుతుంది. కఠినమైన పర్వతాలు, మంచుతో నిండిన మార్గాలు మరియు ప్రకృతిసవాళ్లు, భక్తుల విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. నిజమైన భక్తితో పంచ-కేదార్ యాత్రను పూర్తిచేసిన ఏ భక్తుడైనా, తమ పితృదేవతలకు పరిపూర్ణతను చేకూర్చి, శివలోకం ప్రవేశం పొందుతారు.

ఈ కథ, కేవలం పాండవులకే కాదు. తమ పాపాలు, అహం, మరియు బాధలనుండి విముక్తిని కోరుకునే ప్రతీ మానవునికి వర్తిస్తుంది. హృదయపూర్వక పశ్చాత్తాపం, భక్తి, మరియు శరణాగతి ద్వారా,  ఎంతటి ఘోరమైన పాపాలైనా క్షమించబడతాయని మహాదేవుడు బోధిస్తున్నాడు.
 *శ్రీశైల రగడ*

*శ్రీరమ్యంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి నడచితిని*
*పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి*
*కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా*
*ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలోపల ఎన్నడు చూడము*
*ధారుణి లోపల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుట మైనది*
*బ్రహ్మ నిర్మల బ్రహిశృంగంబులు నిర్మలమగు మాణిక్య కూటములు*
*కోటలు కొమ్మలు గోపురంబులు తెఱపిలేని బహు దేవాలయములు*
*పుణ్య స్థలంబులు పుణ్య వనంబులు వాటమైన పూదోటలు మిక్కిలి*
*మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు*
*క్షేమ కరంబగు చింతామణులు అమృత గుండంబులు*
*కడు నైష్ఠికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేడెటి రాజులు*
*సంతత లింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు*
*గణగణ మ్రోగెటి ఘంటనాదములు విజయ ఘోషయగు శంఖ నాదములు*
*వీర శైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరు ధూపములు*
*జపములు చేసెటి జంగమోత్తములు తపములు చేసెటి తాపసోత్తములు*
*ప్రమథులు భక్తులు శైవ గణంబులు గట్టిగ ఇది భూకైలాసమ్మని*
*తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు*
*చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని*
*పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి*
*గురు మంత్రంబును జపమును చేసితి అకళంకుడనై ఆశ జయిస్తిని*
*శివ పంచాక్షరి మనసున నిలిపితి శివ తత్త్వము పరిశీలన చేసితి*
*పంచేంద్రియంబులు పదిలము చేసితి పంచ ముద్రలభ్యాసము చేసితి*
*అంతర్ముఖుడనైతిని, నాదబ్రహ్మ నాదము వింటిని లోపల తుమ్మెద నాదము వింటిని*
*వెలుగులకెల్లా వెలుగై వెలిగెడు ఆ లోపల దీపము కంటిని*
*ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిధానము కంటిని*
*కంటికి ఇంపగు పండు వెన్నెల విరిసిన షట్కమలంబులు పిండాండములో బ్రహ్మాండము కంటిని*
*అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్న రాజహంసను పట్టితి*
*చాల వేయి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేళి సలిపితిని*
*మల్లికార్జునుని మదిలో దలచితి ముందర భృంగికి మ్రొక్కి వేడితిని*
*నందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి*
*మళ్ళీ మళ్ళీ మహిమను పొగడుచు పిళ్ళారయ్యకు ప్రియముగ మ్రొక్కితి*
*ద్వార పాలకుల దర్శన మాయను ద్వార మందు రతనాల గద్దెపై*
*చూచితి నెవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందర లింగం*
*నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్య లింగం*
*రాజితమైన విరాజిత లింగం పూజనీయమగు పురాణ లింగం*
*లింగము గనుగొని లింగ దేహినై లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని*
*లింగమందు మది లీనము చేసితి జీవన్ముక్తడనైతిని*
*అంకమంది భ్రమరాంబిక ఉండగా మల్లికార్జునిని కోరి పూజించితి*
*దీపము పెట్టితి దివ్య దేహునకు ధూపము వేసితి ధూర్జటి కప్పుడు*
*తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి*
*సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు జయ జయ జయ జయ జంగమరాయ*
*ఆదిదేవుడవు ఆత్మ శరణ్య దయ తప్పక ధవళ శరీర భయము బాపు మీ భక్తనిధాన*
*ఎన్ని జన్మములు ఎత్తిన వాడను నిన్ను తలంపక నీచుడనైతిని*
*ఎన్నడు ఏ విధమెరుగని వాడను దుష్ట మానసుడ గౌరీ రమణ*
*తామస గుణములు తగులాటంబులు నియమము తప్పిన నీచవర్తనుడ*
*నిత్య దరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును*
*చేయరాని దుశ్చేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి*
*సంసారంబను సంకెళ్ళల్లో హింస పెట్టమిక ఏలుము తండ్రి*
*ముల్లోకంబులు ముంచెడి గంగను సలలితముగా జడ ధరియిస్తివి*
*గొప్ప చేసి నిను కొలిచిన బంటును తప్పక చంద్రుని తల ధరియిస్తివి*
*విన్నుని చేత కన్ను పూజగొని సన్నుతి కెక్కిన చక్ర మిచ్చితివి*
*ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి*
*మూడు లోకముల ముఖ్యము నీవే మూడు మూర్తులకు మూలము నీవే*
*దాతవు నీవే,భ్రాతవు నీవే,తల్లివి నీవే,తండ్రివి నీవే,బ్రహ్మము నీవే,సర్వము నీవే*
*పాల ముంచుమిక నీట ముంచు మీ పాల బడితనో ఫాలలోచన అనుచు ప్రణతుల నిడుచు*
*ఇది చదివిన వారికి*

🌸 *ఫలశృతి:*

*కాలువలు త్రవ్వించి గన్నేర్లు వేసి పూలు కోసి శివునకు పూజించిన ఫలము*
*గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన్న ఫలము*
*ఆకలితో నున్న అన్నార్తులకును కమ్మనీ భోజనంబిచ్చిన ఫలము*
*భీతితో నున్నట్టి కడు దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము*
*అంత కన్నా ఫలము అధిక మయ్యుండు*
 *బిల్వాష్టకం - బిల్వ పూజ*

శివ పూజకు అత్యంత శ్రేష్ఠమైనది మారేడు ఆకు. దీనినే సంస్కృతంలో బిల్వ పత్రం అంటారు. మారేడు చెట్టుకి వచ్చే ఆకులు విశేషమైన ఆకారం లో ఉంటాయి. మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి  త్రిదళం అని పేరు పొందాయి . ఇది మూడు గుణాలకు ప్రతీకగా (సత్వ రజస్తమో గుణములు),  పరమశివుని మూడు కన్నులుగా, మూడు జన్మల పాపాన్ని హరించేదిగా చెప్పబడింది. ఈ బిల్వపత్రాలు ఎండినా కూడా పూజలో వినియోగించ వచ్చు. మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. 

ఈ బిల్వపత్రాల మహిమ గురించి రాసిన బిల్వాష్టకం తాత్పర్యం మీకోసం.

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను.

అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం

ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం

సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం

కోటి ఏనుగుల దానం ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల ఫలం తో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం

లక్ష్మీ దేవీ స్తన్యము నుండి జన్మించిన, శివునికి ఎంతో ప్రియమైన, బిల్వ వృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

దర్శనం, స్పర్శనం వలన మహా పాపాలను నాశనం చేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

కాశీ నివాసం, కాల భైరవుని దర్శనం, ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం

మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలో శివుని కలిగిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

ఫలశృతి బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్ 

ఫలశృతి: శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వలన పాపాలు తొలగి, పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది.
 ”మనసు మరియు మోక్షం’-- గురు శిష్యుల సంభాషణ

శిష్యుడు: గురువు గారు, మోక్షం పొందాలంటే ఏం చేయాలి? 
నా ’మనస్సు’తో ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. 
ధ్యానం, జపం, వేదాంతం చదువుతున్నాను... 
కానీ ఇంకా ’శాంతి’ లేదు.

గురువు: ’మనస్సు’తోనే మోక్షం కోరుకుంటున్నావా?

శిష్యుడు: అవును గురువు గారు.

గురువు: అదే పొరపాటు. ’మనస్సు’ను ఆధారం చేసుకొని విముక్తి కోరడం అంటే, ’బంధనాన్ని’ సృష్టించిన ’ఆయుధం’తోనే బంధనం నుండి విడుదల కావాలని ప్రయత్నించడం లాంటిది.

శిష్యుడు: అయితే ’మనస్సు’ ద్వారా మోక్షం సాధ్యం కాదా గురువు?

గురువు: కాదు. మనస్సే నిన్ను ’బంధనం’లో పడేసింది. 
అది నిన్ను "నేను శరీరం, నేను మనస్సు" అని నమ్మించి, సుఖ-దుఃఖాల లోకంలో తిప్పుతోంది. ఇప్పుడు అదే మనస్సుతో విముక్తి ఎలా కలుగుతుంది?

శిష్యుడు: అయితే ఏం చేయాలి గురువు?

గురువు: మనస్సును దాటి వెళ్లు. పూర్తిగా అతిక్రమించు.

శిష్యుడు: ఎలా గురువు? దయచేసి చెప్పండి.

గురువు: సరళంగా అడుగు. "నేను ఎవరు?"
ఒక ఆలోచన వచ్చినప్పుడు, "ఈ ఆలోచన ఎవరి? ఇది నాదా?" అని వెనక్కి తిరిగి చూడు. ఆలోచన యొక్క మూలం వరకు వెళ్లు. అక్కడ మనస్సు ఆగిపోతుంది. శాశ్వతమైన నిశ్శబ్దం, ఆత్మ స్వరూపం మిగులుతుంది.

శిష్యుడు: కానీ గురువు, 'మనస్సు’ చాలా బలంగా ఉంటుంది. అది నన్ను వెనక్కి లాగేస్తుంది.

గురువు: అది సహజం. మనస్సు అలవాటు చేసుకుంది. కానీ నువ్వు నిరంతరం "నేను ఎవరు?" అని విచారణ చేస్తూ ఉంటే, మనస్సు తనంతట తాను బలహీనమవుతుంది. చివరికి అది ’ఆత్మ’లో కలిసిపోతుంది.

శిష్యుడు: ఇది చాలా ’కష్టం’ అనిపిస్తుంది గురువు...

గురువు: (మెల్లగా నవ్వుతూ) ’కష్టం’ అనుకునేది కూడా మనస్సే. నువ్వు ఆత్మవు. ఆత్మకు ఎలాంటి కష్టం ఉండదు. ఉండేది ఒక్కటే.. శాంతి, పూర్ణత్వం.
   *కష్టం* 
*మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది! దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు!*
*అదిగో..... అక్కడుంది అని చూపించినా కనిపించదు!*

                       *కోపం* 
*ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపంలాంటిది! ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు! కానీ అది చేసే నష్టం మాత్రం మాములుగా ఉండదు.*

                      *జీవితం* 
*ఒక రైలు ప్రయాణం లాంటిది! మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే.. మనకోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది!*

 *కోపం, కష్టం, జీవితం* 
*మూడూ మనవే కానీ... మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు! మనకు చెప్పి రావు, పోవు..*
*దయచేసి నేను ఏదో వేదాంతం చెప్తున్నాను అనుకోకండి..*
*వాస్తవాన్ని వివరిస్తున్నాను అంతే..*

*కష్టం చూసి బేంబేలు పడిపోకండి, కష్టాన్ని చుట్టములా రానివ్వండి, మనతో పాటు ఒక రెండు రోజులు ఉండనివ్వండి.. తర్వాత నవ్వుతూ సాగనంపండి.. లేదంటే అలవాటుగా మార్చుకుంటే, అది మనకు జీవిత భాగస్వామిలా అంటిపెట్టుకునే ఉండిపోతుంది..*
*కష్టం వచ్చినప్పుడు భయపడితే ఆ కష్టం మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు.. నువ్వు ఎంత అన్నట్టు కష్టాన్ని చూసి నవ్వితే అది ఇట్టే పారిపోతుంది..*
*ఇక కోపం ఇది మనలోనే ఉంటుంది, మనల్నే దహించి వేస్తుంది.. కాబట్టి కోపాన్ని అధిగమించమని నేను చెప్పను. ఎందుకంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు.. కానీ కోపాన్ని దిగమింగుకోండి..కోపం పదిమందిని దూరం చేస్తే,ప్రేమ వందమందిని దగ్గర చేస్తుంది. కోపంలో కోల్పోవడమే తప్ప దక్కించుకోవడం,  సాధించడం ఏమీ ఉండదు..*
 *కాబట్టి ఎవరి మీదైనా కోపం వచ్చిన ప్రతీ సారి అంతకుముందు వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోండి.. ఆ కోపం ప్రేమగా మారిపోతుంది..*
*ఎప్పుడైతే కోపాన్ని దిగమింగుతూ, కష్టాన్ని నవ్వుతూ స్వీకరిస్తామో అప్పుడు ఎవరి జీవితమైనా స్వర్గతుల్యమవుతుంది.. కష్టానికి భయపడి పోకుండా, కోపాన్ని అధిగమించుకుంటూ, అందరూ ఆనందమైన జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటూ....*

🟢🟡🔴🔵🙏🔵🔴🟡🟢

Have a nice day 😊

 



 

[5/16, 10:29] +971 52 798 6445: We are sharing these BOOKS to safeguard our ancestral knowledge of Sanatani way of living life for every creature !
[5/18, 02:44] +971 52 798 6445: Telugu:

*******పుస్తక విరాళాల విజ్ఞప్తి******

నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్న *శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ సెంటర్* తరపున, మేము స్వచ్ఛంద సేవకులను మరియు ఆధ్యాత్మిక గురువులను ఒక విజ్ఞప్తితో ఆహ్వానిస్తున్నాము. మా నూతన కేంద్రంలోని *గ్రంథాలయ* విభాగానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను విరాళంగా ఇవ్వాలని కోరుతున్నాము. తద్వారా భక్తులందరూ, పుస్తకాలు కొనుగోలు చేయలేని వారు మరియు ధ్యానం కోసం కేంద్రానికి వచ్చే సందర్శకులు ఈ జ్ఞాన సంపదను వినియోగించుకుని లబ్ధి పొందగలరు. ఒకవేళ మీరు ఈ మహత్తర కార్యానికి నేరుగా సహాయం చేయలేని స్థితిలో ఉన్నట్లయితే, దయచేసి ఈ విజ్ఞప్తి సందేశాన్ని మీ ఆత్మీయ మిత్రులకు, బంధువులకు, సహోద్యోగులకు, అలాగే మీ పరిసరాల్లోని స్వచ్ఛంద సంస్థలకు మరియు ధార్మిక సంస్థలకు పంపగలరు.

ఆధ్యాత్మిక జ్ఞానం, ఆరోగ్య చికిత్సా విధానాలు (Healing), శాకాహార జీవనశైలి (Vegan) మరియు సంపూర్ణ ఆరోగ్యం (Wellness) వంటి అంశాలకు సంబంధించిన పుస్తకాలను ఈ క్రింది చిరునామాకు పంపవచ్చు:
శ్రీ. బొద్దులూరు వెంకటేశ్వర్లు
*శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మందిరం*, పిరమిడ్ నగర్, ఎర్రబల్లి పాలెం, వింజమూరు - పిన్ కోడ్: 524228
జిల్లా: SPSR నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9441625157 / +91 9110318485

మరింత సమాచారం కోసం, దయచేసి శ్రీ వేణుగోపాల్ బల్లా గారిని +91 70219 27229 నంబర్ ద్వారా WhatsAppలో లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి.

—-> *దయచేసి సబ్‌స్క్రైబ్ మరియు షేర్ చేయండి:*
https://youtube.com/@srivedavyasavasistapyramid?si=F6_vxGAFv8uAPBMg
[5/18, 02:45] +971 52 798 6445: Hindi:

*******किताबें दान करने का अनुरोध******

हम, नेल्लोर में स्थित *श्री वेदव्यास वशिष्ठ पिरामिड सेंटर* में, स्वयंसेवकों और आध्यात्मिक गुरुओं को आमंत्रित करते हैं कि वे हमारे नए शुरू किए गए सेंटर के *पुस्तकालय* (Library) अनुभाग के लिए आध्यात्मिक ज्ञान पर आधारित किताबें दान करें। इसका उद्देश्य सभी भक्तों को ज्ञान का लाभ पहुंचाना है—विशेषकर उन लोगों को जो किताबें खरीदने में असमर्थ हैं, और उन आगंतुकों को जो सेंटर में ध्यान-साधना के लिए आते हैं। यदि आप इस नेक काम में सीधे तौर पर मदद करने की स्थिति में नहीं हैं, तो कृपया इस संदेश को अपने सभी करीबी दोस्तों, रिश्तेदारों, सहकर्मियों, आस-पास के समाज के लोगों और धर्मार्थ ट्रस्टों व संस्थाओं तक पहुँचाने में हमारी मदद करें।

आध्यात्मिक ज्ञान, स्वास्थ्य उपचार, हीलिंग, वीगन भोजन और वेलनेस से संबंधित किताबें आप निम्नलिखित पते पर भेजकर योगदान कर सकते हैं:
श्री बोड्डुलुरु वेंकटेश्वरलू
*श्री वेदव्यास वशिष्ठ पिरामिड ध्यान मंदिर*, पिरामिड नगर, येर्राबल्ली पालेम, विंजामुर - पिन कोड: 524228
जिला: SPSR नेल्लोर, आंध्र प्रदेश
मोबाइल: +91 9441625157 / +91 9110318485

अधिक जानकारी के लिए, कृपया श्री वेणुगोपाल बल्ला से WhatsApp या फ़ोन कॉल के माध्यम से +91 70219 27229 पर संपर्क करें।
[5/18, 03:13] +971 52 798 6445: *******REQUEST FOR BOOKS DONATIONS******

We, at *SRI VEDAVYASA VASISTA PYRAMID CENTRE* based in Nellore are inviting volunteers, Spiritual Masters to donate books on spiritual wisdom for our newly launched centre for its *Library* section for all devotees to get knowledge benefit and those who cannot afford buying books, visitors for dhyana meditation to the center. If you are not in a position to help for this noble cause, kindly send this message request to all your near and dear friends, relatives and colleagues around surrounding society and charitable trusts and foundations. 

Books can be ordered, donated to following delivery address to: 
Shri. Bodduluru Venkateswarlu
*SRI Vedavyasa Vasista Pyramid Dhyana Mandiram*, Pyramid Nagar, Yerraballi Palem, Vinjamur - PIN CODE: 524228
District: SPSR Nellore, ANDHRA PRADESH
Cell: +91 9441625157/ +91 9110318485
Note: —-> *PLEASE LIKE, SUBSCRIBE & SHARE:* 
https://youtube.com/@srivedavyasavasistapyramid?si=F6_vxGAFv8uAPBMg

_For further information, please contact Mr VENUGOPAL BALLA on whatsapp to +91 7021927229_
 *మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారిగా* *హస్తినాపురానికి* *వెళ్ళినప్పుడు జరిగిన ఈ అందమైన సన్నివేశం* *భగవంతుడికి కావలసింది* *అహంకారం కాదు, కేవలం నిశ్చలమైన* *భక్తి మాత్రమే అని నిరూపిస్తుంది.*
*ఈ కథ పూర్తి వివరాలు మీ కోసం:*

### దుర్యోధనుడి విందును కృష్ణుడు ఎందుకు నిరాకరించాడు?
పాండవుల తరపున రాయబారం మాట్లాడటానికి శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వస్తాడు. కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి దుర్యోధనుడు ఎంతో విలాసవంతమైన, రకరకాల పిండివంటలతో కూడిన గొప్ప విందును ఏర్పాటు చేస్తాడు.
కానీ శ్రీకృష్ణుడు ఆ విందును తిరస్కరిస్తాడు. దానికి కారణం అడుగుతూ దుర్యోధనుడు కోపగించుకోగా, కృష్ణుడు ఇలా అంటాడు:
> "ఒకరి ఇంట్లో భోజనం చేయాలంటే రెండు కారణాలు ఉండాలి. ఒకటి—పెట్టేవాడికి తినేవాడిపై ప్రేమ ఉండాలి, లేదా తినేవాడికి బాగా ఆకలి వేసి ఉండాలి. నీకు నాపై ప్రేమ లేదు (పాండవులపై పగతో ఉన్నావు), నాకు అంత ఆకలి కూడా లేదు. పైగా అహంకారంతో పెట్టే విందు కంటే భక్తితో పెట్టే గంజి ముక్క మేలు."
### విదురుడి ఇంటికి కృష్ణుడు వెళ్ళడం
దుర్యోధనుడి రాజప్రసాదాన్ని వీడి, కృష్ణుడు పరమ భక్తుడైన విదురుడి పేద ఇంటికి వెళ్తాడు. విదురుడు, ఆయన భార్య సులభ (కొన్ని గ్రంథాలలో ఆమె పేరు సులభ అని, మరికొన్నింటిలో భక్తిమతి అని అంటారు) కృష్ణుడిని చూడగానే ఆనంద పరవశులవుతారు.
ఆ సమయంలో విదురుడు ఇంట్లో లేడు, ఆయన భార్య మాత్రమే ఉంది. జగన్నాథుడే స్వయంగా తన ఇంటికి వచ్చేసరికి ఆమె సంతోషంలో ఏం చేయాలో తెలియక, తన్మయత్వంలో మునిగిపోతుంది.
### అరటిపండు తొక్క తిన్న ఘట్టం

కృష్ణుడికి ఆకలిగా ఉందేమోనని ఆమె త్వరత్వరగా ఇంట్లో ఉన్న అరటిపండ్లను తీసుకొచ్చి వలవడం పెడుతుంది. అయితే పరమాత్ముడిని చూస్తూ ఆమె ఎంతగా బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయిందంటే...
 * ఆమె పరధ్యానంలో అరటిపండు లోపలి గుజ్జును పారేసి, కేవలం అరటిపండు తొక్కను కృష్ణుడికి తినిపిస్తుంది!

 * శ్రీకృష్ణుడు అది గమనించినా, ఆమె హృదయంలోని నిష్కల్మషమైన ప్రేమని చూసి, ఏమీ మాట్లాడకుండా ఆ అరటిపండు తొక్కలనే ఎంతో అమృతంలా ఆరగిస్తాడు.
అంతలో విదురుడు ఇంటికి వచ్చి, భార్య చేస్తున్న పనిని చూసి కంగారుపడి, "ఏం చేస్తున్నావు? స్వామికి తొక్కలు తినిపిస్తున్నావా?" అని భార్యను గద్దిస్తాడు.
### కృష్ణుడి సమాధానం
అప్పుడు కృష్ణుడు నవ్వుతూ విదురుడితో ఇలా అంటాడు:
> "విదురా! ఆపు. ఆమె నాకు పెడుతున్నది అరటిపండు తొక్కలు కాదు, అమృతం లాంటి భక్తిని. దుర్యోధనుడి ఇంట్లో షడ్రసోపేతమైన విందు తిన్నా నాకు ఇంత తృప్తి లభించేది కాదు. ఇక్కడ నాకు దక్కింది భోజనం కాదు, మీ ప్రేమానురాగాలు."
ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం:
భగవంతుడు ఎప్పుడూ మన దగ్గర ఉన్న సంపదను, గొప్పతనాన్ని చూడడు. మనం ఇచ్చే చిన్న వస్తువునైనా ఎంత ప్రేమతో, భక్తితో ఇస్తున్నామనేదే చూస్తాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు: *"పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి"* (భక్తితో ఒక ఆకు, పువ్వు, పండు లేదా కొంచెం నీరు ఇచ్చినా నేను సంతోషంగా స్వీకరిస్తాను).
 శాంతి ప్రతి వ్యక్తి యొక్క అంతర్లీన స్వభావం. ఆత్మే శాంతి. "అయం ఆత్మా సంతో" అని ఉపనిషత్తు ప్రకటిస్తుంది. ఈ ఆత్మ స్వభావమే శాంతి. శాంతి ఎక్కడ నివసిస్తుందో, అక్కడి నుండే మీరు శాంతిని పొందగలరు.

శాంతి బాహ్య వస్తువులలో లేదు. శాంతి ఇంద్రియ సుఖాలలో లేదు. మంటలను ఆర్పడానికి పోసిన నెయ్యి లాగా, ఇంద్రియ సుఖాల పట్ల ప్రతి ఆతిశయం కోరికల జ్వాలలను మరింత తీవ్రతరం చేసి, మనస్సులో అశాంతిని పెంచుతుంది. ఈ ఇంద్రియ సుఖాలు మరియు కోరికల చక్రానికి విరుగుడు, మనస్సును ఈ వస్తువుల నుండి మళ్ళించి, వాటిలో శాంతిని వెతకడం వ్యర్థమని గ్రహించి, దానిని తన సర్వ ఆనందమయమైన ఆత్మలో నిలపడంలో ఉంది.

అనాది కాలం నుండి సాధువులు, ఋషులు ఈ సత్యాన్ని మానవుని చెవులలో బోధిస్తూనే ఉన్నారు, అయినప్పటికీ అపారమైన అజ్ఞానం కారణంగా, అతను వారి ఉపదేశాలను పెడచెవిని పెట్టి, తన ఇంద్రియ సుఖాల జీవితంలోనే కొనసాగుతాడు.  ఇంద్రియ వస్తువులలో ఆనందాన్ని వెతుకుతూ అక్కడక్కడా దెబ్బలు తిన్న తరువాత, శాంతి బాహ్య వస్తువులలో లేదని తనను తాను ఒప్పించుకుని, అతను చివరికి ఆనందం కోసం దేవుని వైపు తిరుగుతాడు.

శాంతి అంటే దైవిక జీవితాన్ని గడపడం. శాంతి అంటే ఒకరి యొక్క మూల ఆత్మ స్వభావాన్ని తెలుసుకోవడం. శాంతి అంటే భగవంతుని పట్ల భక్తిని ఆచరించడం. శాంతి అంటే చంచలమైన మనస్సును నిశ్చలపరచడం. శాంతి అంటే ఆయన సృష్టిలో దేవునికి సేవ చేయడం.

శాంతి మరియు పరిపూర్ణత పర్యాయపదాలు. అపరిపూర్ణులకు శాంతి లేదు. పరిపూర్ణత శారీరక బలం లేదా అందంలో ఉండదు, అలాగే అది బండి నిండా పుస్తకాలు చదవడంలో కూడా ఉండదు.

పరిపూర్ణత శారీరక, మానసిక లేదా మేధోపరమైనది కాదు, కానీ అది ఒకరి ఆత్మ స్వభావం యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది కేవలం పుస్తక పఠనం ద్వారా కాకుండా, ఒకరి హృదయ శుద్ధి ద్వారా జన్మిస్తుంది; వినడం, మననం చేసుకోవడం, గాఢ ధ్యానం మరియు ఒకరి యొక్క మూల స్వభావం యొక్క వాస్తవ అనుభవం మాత్రమే ఒకరిని పరిపూర్ణుడిని చేయగలవు.

~ స్వామి శివానంద సరస్వతి రచించిన 'కాన్క్వెస్ట్ ఆఫ్ మైండ్'.                     


 Peace is the essential nature of every person. Atman is Peace. Ayam Atma Santo- declares the Upanishad. This Atman is Peace by its nature. You can have peace only from where peace resides. 

Peace is not in external objects. Peace is not in the sensual pleasures. Like the ghee (clarified butter) poured into the fire to put it out, every indulgence in sensual pleasures serves only to aggravate the flames of desires and causes increased restlessness of mind. The panacea for this cycle of sensual pleasures and sensual desires lies in turning the mind away from these objects, recognising the futility of seeking peace in them, and fixing it in one's own all-blissful Atman. 

Saints and sages from beginningless past have been dinning this truth into the ears of man, yet due to colossal ignorance, he pays a deaf ear to their counsels and persists in his senseward life. After receiving knocks here and there in his pursuit of happiness in sense-objects, he ultimately turns to God for happiness, having convinced himself that peace does not lie in objects outside.

Peace is leading a divine life. Peace is in knowing one's essential Atmic nature. Peace is in practising devotion to God. Peace is in stilling the restless mind. Peace is in serving God in His creations. 

Peace and perfection are synonymous terms. There is no peace to the imperfect. Perfection does not consist in physical strength or beauty, nor does it consist in studying a car-load of books. 

Perfection is not physical, mental or intellectual, but it is spiritual knowledge of one's Atmic nature, born not through mere study of books, but through purification of one's heart; hearing, reflection, deep meditation and actual experience of one's essential Nature alone can make one perfect.

~ CONQUEST OF MIND by Swami Shivananda Saraswati.                  
 *ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్.*               
1. మీరు ఎంత డబ్బు సంపాదిస్తారు.

2. మీలోని తీవ్రమైన అభద్రతా భావాలు.

3. మీ ప్రేమ జీవితంలోని ప్రతి వివరమూ.

4. మీరు ఖచ్చితంగా వేయబోయే తదుపరి అడుగు.

5. మీ పాస్‌వర్డ్‌లు (ఖచ్చితంగా).

6. మీ వైఫల్యాలన్నీ.

7. మీ కుటుంబ కలహాలు.

8. వారి గురించి మీకున్న ప్రతి అభిప్రాయమూ.

9. మీరు గతంలో చేసిన తప్పులన్నీ.

10. మీరు వారిని రహస్యంగా ఇష్టపడరనే విషయం.

11. ఉద్యోగం మానేయాలనే మీ ప్రణాళికలు.

12. వారి శైలి మీకు ఎంతగా నచ్చదనే విషయం.

13. వారి భాగస్వామి చాలా చెడ్డవారని మీరు అనుకోవడం.

14. మీరు ప్రతీ పైసాను ఎలా ఖర్చు చేస్తారు.

15. ఏదో ఒక విషయంలో మీరు వారి కంటే గొప్పవారని.

16. మీలోని చీకటి ఆలోచనలు.

17. వారి పెంపకాన్ని మీరు ఎలా విమర్శిస్తారు.

18. వారి సమస్య గురించి మీరు పట్టించుకోరనే విషయం.

 19. మీరు వాళ్ళ వెనుక మాట్లాడుతున్నారని.

20. ఇతరులతో మీకు జరిగిన ప్రతి వాదన.

21. వాళ్ళు మరీ సున్నితంగా ఉన్నారని మీరు అనుకోవడం.

22. వాళ్ళు ఇచ్చిన బహుమతి మీకు ఎంతగా నచ్చలేదో.

23. మీ సంబంధంలోని ప్రతి వ్యక్తిగత విషయం.

24. వాళ్ళ పట్ల మీకు ఎంత అసూయగా ఉందో.

25. మీరు వింటున్నట్లు కేవలం నటిస్తున్నారని.

26. వాళ్ళు విసుగు పుట్టించేవారని మీరు అనుకోవడం.

27. మీ భవిష్యత్తు గురించి మీకున్న కచ్చితమైన భయాలు.

28. వాళ్ళు ఏ విషయంలో సరిగ్గా లేరని మీరు అనుకుంటున్నారో.

29. మీ రాజకీయ వాదనలు (వాళ్ళు అడిగితే తప్ప).

30. వాళ్ళు బరువు పెరిగారని మీరు అనుకోవడం.

31. మీ పూర్తి వైద్య చరిత్ర.

32. మీరు విన్న పుకార్లన్నీ.

33. వాళ్ళ కల తెలివితక్కువదని మీరు అనుకోవడం.

34. మీరు చేసే ప్రతి చిన్న విమర్శ.

 35. మీకు వారి రహస్యం తెలుసని.

36. మీరు వారి జీవితాన్ని వేరే విధంగా ఎలా గడుపుతారో.

37. మీరు వారిని జాలిపడతారని.

38. మీరు వారిని నమ్మరని.

39. వారి ఉద్యోగం నిష్ప్రయోజనమని మీరు అనుకుంటారని.

40. మీరు వారి కుటుంబం గురించి అనుకునే ప్రతీ విషయం.

1. How much money you make.

2. Your deepest insecurities.

3. Every detail of your love life.

4. Your exact next move.

5. Your passwords (obviously).

6. All your failures.

7. Your family drama.

8. Every opinion you have about them.

9. Your entire past mistakes.

10. That you secretly dislike them.

11. Your plans to quit your job.

12. How much you hate their style.

13. That you think their partner is terrible.

14. How you spend every penny.
15. That you're better than them at something.

16. Your darkest thoughts.

17. How you judge their parenting.

18. That you don't care about their problem.

19. That you're talking behind their back.

20. Every argument you've had with others.

21. That you think they're too sensitive.

22. How much you disliked their gift.

23. Every private detail of your relationship.
24. How jealous you are of them.

25. That you're only pretending to listen.

26. That you think they're boring.

27. Your exact fears about your future.

28. What you think they're bad at.

29. Your political rants (unless they ask).

30. That you think they've gained weight.

31. Your full medical history.

32. All the gossip you've heard.

33. That you think their dream is stupid.
34. Every small criticism you have.

35. That you know their secret.

36. How you'd do their life differently.

37. That you pity them.

38. That you don't trust them.

39. That you think their job is pointless.

40. Everything you think about their family.

 273D5.193e5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *సప్త చిరంజీవులు.*
                 ➖➖➖✍️


*1. అశ్వత్థామ :-*```
ద్రోణాచార్యుని కుమారుడు.
మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు..```


*2. బలిచక్రవర్తి :-*```
ప్రహ్లాదునికి కుమారుడైన విరోచనుని కుమారుడు.ఇంద్రుని జయించినవాడు.

వామనమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి, అతనిచే పాతాళమునకు తొక్కబడ్డాడు. కానీ ఇతని సత్య సంధితకు మెచ్చుకున్న వామనుడు గధాదారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు..```


*3. వ్వాసమహర్షి :-* ```
సత్యవతీ పరాశరుల కుమారుడు  కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబడేవాడు. అష్టాదశ పురాణాలను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వారు అని వ్యాసుడుని పేర్కొంటారు..```


*4. హనుమంతుడు :-*```
కేసరి భార్య అయిన అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞ ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో శివుని శక్తిని ఆమెకు వరముగా ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు. సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు. పరమేశ్వరుని అవతారము. రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేశ్వరుని హతమార్చడంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ. మహా భారతయుద్ధంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయానికి కూడా దోహదకారి అయ్యాడు.```


*5. విభీషణుడు :-*```
కైకసికి  విశ్వబ్రహ్మ కు కలిగిన మూడవ కుమారుడు. బ్రహ్మపరమున ఇతడు సుశీలుడైయ్యాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి, సన్మార్గము గూర్చి చెప్పేవాడు. సముద్రము దాటుటకు , రావణుని హతమార్చుటకు 
శ్రీ రామునికి  ఉపాయము చెప్పాడు. రావణుని అనంతరం లంకాధిపతి అయ్యాడు..```


*6. కృపాచార్యుడు:-*```
సప్త చిరంజీవులలో 6వ వాడు . కృపుడు. శరద్వంతుని కుమారుడు.. శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు.
ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపాడు. ఆమెను చూడగానే ఇతడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి వేరే చోటుకు వెళ్ళాడు. 

ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు. కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు. భీష్ముని కోర్కె మన్నించి ధనుర్విద్యను నేర్పాడు. మహాభారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు.```


*7. పరశురాముడు:-*```
రేణుకా జమదగ్నుల కుమారుడు. జమదగ్నికి తాత భృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు. శివుని ఆఙ్ఞతో తీర్ధయాత్రలు చేశాడు. శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందాడు.✍️```
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...                  8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
 244e5;205f5;
🍀🌺🍀 🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


*లక్షల శ్లోకాలు గల..*
      *మహాభారత సారాంశం*
                       *పది వాక్యాలలో..*
                  ➖➖➖✍️

```
1. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు...          వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు.```
*ఉదా: ’కౌరవులు.’*```


2. నువ్వు ఎంతటి బలవంతుడివి అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ... ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ... వాటిని అధర్మం కోసం వినియోగిస్తే.. అవి నిరుపయోగం అవుతాయి. నువ్వు కూడ నాశనం అవుతావు.```
*ఉదా: కర్ణుడు* ```


3. యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే "వినాశం" జరుగుతుంది.```
*ఉదా: అశ్వత్థామ.*```


4. పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.```
*ఉదా: ”భీష్ముడు."*```


5. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  “దురహంకారం” తో “అధర్మంగా” వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి “వినాశం” జరుగుతుంది.
```*ఉదా: “దుర్యోధనుడు.”*```


6. స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా “తనవారి పట్ల వల్లమాలిన అభిమానం” గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.```
*ఉదా: ధృతరాష్ట్రుడు* ```


7. శక్తి యుక్తులకి, తెలివితేటలకి “ధర్మం” తోడైతే “విజయం” తప్పక లభిస్తుంది.```
*ఉదా: అర్జునుడు.*```


8. ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం.```
*ఉదా: శకుని.*```


9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు.```
*ఉదా: యుధిష్ఠిరుడు*```


10.  అందరి బంధువైనా... అన్ని తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా.```
*ఉదా: శ్రీకృష్ణుడు*```✍️
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...8712184465.  లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
 *మన జీవిత ప్రయాణం చాలా చిన్నది.ఎవరు పుడుతూనే మనకి స్నేహితులుగానో, ఆప్తులు గానో, హితులుగానో, శత్రువులు గానో ఉండటం లేదు.
*మన ప్రవర్తన, మనం వాళ్ళతో ప్రవర్తించే తీరు అహంకారం తో కూడిన నిర్ణయాల వల్లే అలా మారుతారు.
 

               😊 🙏🏻

*నిజమైన ధనవంతుడు*

 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

 *నిజమైన ధనవంతుడు*
    ➖➖➖✍️     

ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై  ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు.

ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు.

ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు.

రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు.

ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు.

ఆయన ప్రవర్తన చాలా సాదాసీదాగా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు.

ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం.

రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవ భావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు.

ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు.

ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది.

ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ ‘సాందీపనీ’ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన ‘వశిష్ఠముని’ దగ్గరికీ వెళ్ళారు.

ఆ ముసలాయన ప్రతి రోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు.

ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు.

ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు.

రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు.

ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది.

ఠాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు... “ఈ పెద్దాయన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యెన్ లు ఇవ్వండి.”

ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో ఠాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు.

అంతకు మునుపు ఠాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు.

వెళ్ళగానే వాచ్‌మాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు.

లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు.

ఆయన కుటుంబమంతా ఠాగూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు.

రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో “మీరు నన్ను ఎక్కడికి తీసుకు వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు.

అప్పుడాయన “ఓ ఋషి వర్యా! ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్యా, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు. నాకు రెండు పెద్ద ఫ్యాక్టరీలున్నాయి.”

“ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటపుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అనడిగాడు రవీంద్రుడు.

“స్వామీ! భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు.”

“అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొనితెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తున్నది.                                  నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటి దాకా సిరిసంపదలే ధ్యేయంగా బతికాను. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాటా నా అజ్ఞాన పొరలను తొలగించాయి. నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను                          ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.”

ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.

కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది, సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరిసంపదలకు విలువ లేదు.

రవీంద్రుల వారు సంతోషంగా...                “ఓ మిత్రమా! నీకు సిరిసంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడవే. నీ లాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.”

“నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక మైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు.” అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.✍️```
.