Friday, April 3, 2026

ఆహారం నీ Energy ని తినేస్తుందా? | Brahmacharya Truth” revealed??

ఆహారం నీ Energy ని తినేస్తుందా? | Brahmacharya Truth” revealed??

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wY6Uj86H2Sg



Transcript:
(00:01) తినడం కోసం బతుకుతున్నావా లేక బతకడం కోసం తింటున్నావా ఒక్కసారి ఆలోచించు మన పూర్వీకులు పూర్వకాలంలో బతకడం కోసం తినేవారు కానీ మనం ఇప్పుడు తినడం కోసమే బతుకుతున్నాం నిజమా కాదా నిజమైతే కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చెయ్. ఫుడ్ మన జీవితానికి ఫ్యూయల్ కావాలి. కానీ ఇప్పుడు అది ప్లెజర్ అయిపోయింది. ప్రతి రెండు గంటలకి ఏదో తినాలి ప్రతి హాఫ్ న్ అవర్ కి ఏదో తాగాలి ఆకలి లేకపోయినా తినాలి బోరైనా తినాలి. బాధ ఉన్నా తినాలి.
(00:36) ఇలా తింటూ తింటూ మన శరీరం పని చేసేది ఒకటే డైజెషన్ నీ ఎనర్జీ అంతా డైజెషన్ లోనే అయిపోతే నీ బ్రెయిన్ ఎలా షార్ప్ గా ఉంటుంది? నీ మైండ్ ఎలా కంట్రోల్ లో ఉంటుంది ఇక్కడే బ్రహ్మచర్యం కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ ఎక్కడికి పోతుంది అసలు మన శరీరానికి ఎనర్జీ లిమిటెడ్ గా ఉంటుంది. ఒక భాగం మూమెంట్ కి వెళ్తుంది.
(01:01) మనం కదిలిస్తూ ఉంటాం కదా దానికి ఒక భాగం థింకింగ్ కి వెళ్తుంది. ఒక భాగం హీలింగ్ కి వెళ్తుంది. కానీ చాలా పెద్ద భాగంలో ఎనర్జీ డైజెషన్ కి వెళ్తుంది. ఎక్కువ తింటే ఎక్కువ డైజెషన్ ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో అందుకే మీరు గమనించే ఉంటారు తిన్న వెంటనే చాలా మందికి నిద్ర వస్తుంది. ఎందుకంటే డ్యూయల్ ఫీల్ అవుతాం ఫోకస్ ఉండదు.
(01:25) ఇది సింపుల్ లాజిక్ ఎనర్జీ సేవ్ చేయలేకపోతే బ్రహ్మచర్యం ఎలా పాసిబుల్ అవుతుంది? మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీస్ అవ్వాలి అంటే మనం కంట్రోల్ లో ఉండాలి. ఓవర్ ఈటింగ్ చేస్తే బాడీ హీట్ పెరుగుతుంది డిజైర్స్ పెరుగుతాయి. ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. ఎక్కువ స్పైసీ ఎక్కువ జంక్ ఎక్కువ షుగర్ ఇవన్నీ కలిసి మైండ్ ని రెస్ట్ లెస్ చేస్తాయి. లెస్ట్ పెంచుతాయి.
(01:52) అందుకే చాలామంది యోగులు సింపుల్ ఫుడ్ తీసుకుంటారు ఎందుకంటే ఫుడ్ కంట్రోల్ అయితే మైండ్ కంట్రోల్ అవుతుంది. మైండ్ కంట్రోల్ అయితే బ్రహ్మచర్యం పాసిబుల్ అవుతుంది. బ్రహ్మచర్యం అంటే కేవలం నో సెక్స్ కాదు అది ఎనర్జీ మేనేజ్మెంట్ ఫోకస్ డిసిప్లిన్ మీ ఎనర్జీ వేస్ట్ కాకుండా దాన్ని హైయర్ పర్పస్ కోసం యూస్ చేయడం స్టడీస్ వర్క్ మెడిటేషన్ క్రియేటివిటీ ఇవన్నీ ఎనర్జీ మీద డిపెండ్ అవుతాయి.
(02:22) నీ ఎనర్జీ డైజెషన్ లస్ట్ లో పోతే లైఫ్ లో గ్రోత్ ఎలా వస్తుంది నేను చెప్పేది మొత్తం ఎనర్జీ గురించే ఎనర్జీ సైన్స్ గురించే ఇప్పటి లైఫ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అసలు అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ కంటెంట్ అన్లిమిటెడ్ డిస్ట్రాక్షన్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు చాలా ఫుడ్ వీడియోస్ వస్తాయి. ఆ ఫుడ్ వీడియోస్ చూడగానే మనకు కూడా ఆకలి ఉన్నా లేకపోయినా తినాలనిపిస్తుంది.
(02:51) బోర్ అంటే ఈటింగ్ యాడ్ చూస్తే క్రేవింగ్స్ ఇదే డేంజరస్ సైకిల్ ఎక్కువ తినడం అయితే ఎనర్జీ లాస్ అయిపోతుంది లేజీనెస్ వస్తుంది మోర్ క్రేవింగ్స్ చివరికి లైఫ్ డిస్ట్రాక్షన్ అవుతుంది. ఇది ఫిక్స్ చేయడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఈట్ ఓన్లీ వెన్ హంగ్రీ అంటే ఆకలి ఉంటే మాత్రమే తిను ఆకలి లేకపోతే అస్సలు తినకు 70% స్టమక్ రూల్ పూర్తిగా తినకు చాలామంది కడుపు ఫుల్ గా తింటారు అలా చేయకు కొద్దిగా స్పేస్ వదిలేయ్ థర్డ్ సింపుల్ ఫుడ్ ఎక్కువ ఆయిల్ ఉన్నవి జంక్ వి స్పైసీ ఫుడ్ తగ్గించు వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ ఫాస్టింగ్ చెయ్ బాడీ రీసెట్
(03:36) అవుతుంది మైండ్ క్లారిటీ వస్తుంది అవేర్నెస్ తినేటప్పుడు చాలామంది ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తింటారు అలా కాదు తినేటప్పుడు పూర్తిగా కాన్షియస్ గా తినాలి ఫోన్ చూసుకుంటూ తినకూడదు. మీ లైఫ్ లో బిగ్గెస్ట్ ట్రూత్ ఇదే ఎనర్జీ ఇస్ లైఫ్ ఫుడ్ కంట్రోల్ లేకపోతే మైండ్ కంట్రోల్ లో ఉండదు. మైండ్ కంట్రోల్ లేకపోతే బ్రహ్మచర్యం లేదు బ్రహ్మచర్యం లేకపోతే సక్సెస్ లేదు.
(04:05) అందుకే గుర్తుపెట్టుకోవాలి బతకడం కోసమే తినాలి తినడం కోసం బతకకూడదు. నీ ప్లేట్ ని కంట్రోల్ చేయలేకపోతే నీ లైఫ్ ని కూడా కంట్రోల్ చేయలేవు. నిజమైన యుద్ధం బయట కాదు మన లోపలే జరుగుతుంది. ఆకలి వచ్చినప్పుడు కాదు ఆకలి లేకపోయినా తినాలి అని అనిపించినప్పుడు అది హంగర్ కాదు అది ఆకలి కాదు అది హ్యాబిట్ అయిపోయింది. అది అడిక్షన్ లా మారిపోయింది మనకు నీ మైండ్ చెప్తుంది ఒక్కసారి తింటే ఏం జరుగుతుందిలే ఏమవుతుందిలే అని అక్కడే డిసైడ్ అవుతుంది నీ ఫ్యూచర్ నువ్వు కంట్రోల్ లో ఉన్నావా లేక నీ డిజైర్స్ కంట్రోల్ చేస్తున్నాయా ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా ఎక్కువ
(04:47) తినేవాడు కాదు ఎక్కువ ఎంజాయ్ చేసేవాడు కాదు కంట్రోల్ ఉన్నవాడు నీ మీద నీకు కంట్రోల్ ఉంటే తినాలని అనిపించినా ఆగగలవు స్క్రోల్ చేయాలని అనిపించినా ఆపగలవు లస్ట్ వచ్చినా కామ్గా ఉండగలవు. ఇదే రియల్ పవర్ ఇదే సెల్ఫ్ కంట్రోల్ నీ బ్రెయిన్ ఇప్పటివరకు ఇలా ట్రైన్ అయింది కదా బోర్ అయినా ఈటింగ్ చేయాలి స్ట్రెస్ లో ఉన్నా ఈటింగ్ చేయాలి హ్యాపీగా ఉన్నా ఈటింగ్ చేయాలి అని ఇది డేంజరస్ ప్రోగ్రామింగ్ ఇది చేంజ్ చేయాలంటే ఏం చేయాలి బోర్ అనిపిస్తే వాక్ చెయ్ స్ట్రెస్ వచ్చినప్పుడు బ్రీతింగ్ మీద కాన్సంట్రేషన్ చెయ్ హ్యాపీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి క్రియేట్
(05:27) చెయ్ ఫుడ్ ని రివార్డ్ గా చూడొద్దు ఫియల్ గా మాత్రమే చూడు నీ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటో తెలుసా ఎనర్జీ దాన్ని వేస్ట్ చేశవనుకో లైఫ్ వేస్ట్ అయిపోతుంది. దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశవంటే లైఫ్ పవర్ఫుల్ అవుతుంది. సేమ్ ఎనర్జీ సేమ్ బాడీ కానీ డైరెక్షన్ చేంజ్ చెయ్ అంతే ఆర్డినరీ పర్సన్ కాదు ఎక్స్ట్రార్డినరీ పర్సన్ అవుతావు నువ్వు.
(05:55) నీ లైఫ్ లో త్రీ థింగ్స్ కంట్రోల్ లో ఉంటే చాలు అవేంటో తెలుసా ఫుడ్ థాట్స్ యక్షన్స్ ఇవి కంట్రోల్ లో ఉంటే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. పీస్ ఆటోమేటిక్ గా వస్తుంది. పవర్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. గుర్తుపెట్టుకో నువ్వు రోజుకి మూడు సార్లు తింటావ్ నీ బాడీని బిల్డ్ చేయదు అది అది నీ హ్యాబిట్స్ ని బిల్డ్ చేస్తుంది. ఆ హ్యాబిట్స్ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి.
(06:23) పొట్టని కంట్రోల్ చేయలేని వాడు జీవితాన్ని ఎప్పటికీ కంట్రోల్ చేయలేడు. ఒక్కసారి కామ్గా కూర్చొని ఆలోచించు నువ్వు ఈ బాడీ కాదు నువ్వు ఈ డిజైర్స్ కూడా కాదు ఈ బాడీకి ఆకలి ఉంటుంది కానీ నీకు కాదు ఈ బాడీకి టేస్ట్ కావాలి కానీ నీకు కాదు నువ్వు ఒక అబ్సర్వర్ మాత్రమే బాడీ ఒక టూల్ కానీ ప్రాబ్లం ఏంటంటే మనం టూల్ కి స్లావ్ అయిపోయాం. నాలుక చెప్పినట్టు బతుకుతున్నాం.
(06:52) మనం డిసైడ్ చేయడం లేదు నాలుకే డిసైడ్ చేస్తుంది. మన శరీరంలో డేంజరస్ పార్ట్ ఒకటి ఉంది అదే నాలుక చిన్నదే కానీ చాలా పవర్ఫుల్ అది కంట్రోల్ లో లేకపోతే లైఫ్ మొత్తం కంట్రోల్ లో ఉండదు. నాలుక టేస్ట్ కోసం అడుగుతుంది. బాడీ సఫర్ అవుతుంది మైండ్ డల్ అవుతుంది. చివరికి నీ లైఫ్ స్లోగా డిస్ట్రాయ్ అవుతుంది. ఇది ఒక ట్రాప్ అన్నమాట. తింటే ప్లెజర్ వస్తుంది కానీ అది టెంపరరీ తర్వాత ఏమవుతుంది హెవీనెస్ లేజీనెస్ గిల్ట్ మళ్ళీ అదే సైకిల్ కొనసాగుతూనే ఉంటుంది.
(07:28) [సంగీతం] ఇది బ్రేక్ చేయకపోతే లైఫ్ లో అంతా అదే లూప్ లోనే ఉండిపోతావ్. నీకు ఫ్రీడమ కావాలంటే అవేర్నెస్ కావాలి. తినేటప్పుడు స్లోగా తిను ప్రతి బయట నువ్వు ప్రతిసారి నవిలి తినేటప్పుడు చాలా అబ్సర్వ్ చెయ్ అప్పుడు ఎక్కువ తినాలి అనే కోరిక తగ్గిపోతుంది తక్కువ తింటావ్. నిజంగా ఆకలి ఉందా అని అడుగు నీకు నిజంగా ఆకలి వేస్తేనే తిను లేక అలవాటు వల్ల తింటున్నావా లేదా ఒక్కసారి ఇలా అబ్సర్వ్ చేస్తే ఆటోమేటిక్ గా కంట్రోల్ వస్తుంది ఫోర్స్ అవసరం లేదు.
(08:03) బ్రహ్మచర్యం అంటే డిజైర్స్ ని కిల్ చేయడం కాదు వాటిని అండర్స్టాండ్ చేయడం ఈ ఎనర్జీని వేస్ట్ చేయకుండా దాన్ని హైయర్ లెవెల్ కి తీసుకెళ్ళడం ఫుడ్ కంట్రోల్ చేస్తే మైండ్ ఆటోమేటిక్ గా కామ్ అవుతుంది. మైండ్ కామ్ అయితే లస్ట్ కంట్రోల్ లో అవుతుంది. లస్ట్ కంట్రోల్ అయితే ఫోకస్ పీక్ స్టేజ్ లో ఉంటుంది. అదే బ్రహ్మచర్య రియల్ మీనింగ్ మీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే పెద్ద పెద్ద చేంజెస్ అవసరం లేదు చిన్న చిన్న కంట్రోల్ చాలు.
(08:37) ఒక్క మీల్ స్కిప్ చేయడం అలవాటు చేసుకో ఒక క్రేవింగ్ రీసెట్ చేయడం అలవాటు చేసుకో ఇవే రియల్ విక్టరీస్ ఇవే రియల్ గ్రోత్ నిజం ఏంటంటే నువ్వు తినే ఫుడ్ నీ బాడీని మాత్రమే కాదు నీ మైండ్ ని కూడా షేప్ చేస్తుంది. నీ మైండ్ నీ డెస్టినీని షేప్ చేస్తుంది. నువ్వు తినేది నువ్వే అవుతావు అందుకే జాగ్రత్తగా తినాలి. లేకపోతే నీ లైఫ్ స్లోలీ నిన్ను తినేస్తుంది.
(09:05) సో ఈ వీడియో నీకు నచ్చితే [సంగీతం] లైక్ చెయ్ షేర్ చెయ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో కింద కామెంట్ సెక్షన్ లో ఈ వీడియో మీద అభిప్రాయాన్ని నాతో తప్పకుండా షేర్ చేసుకో

How to control Nightfall in బ్రహ్మచర్యం ♂️

How to control Nightfall in బ్రహ్మచర్యం ♂️

Author Name:TonsOfVeerya

Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fgJAk1cwdIg



Transcript:
(00:00) మన బ్రహ్మచర్య సాధనకి పెద్ద అవరోధం ఈ నైట్ ఫాల్ మన ప్రమేయం లేకుండా నిద్రలో జరిగే వీరియస్ కలనం ఈ నైట్ ఫాల్ అనేది చాలా మంది కామన్ అని చెప్తారు ఎందుకంటే మనం కావాలని ఎజాక్లేట్ చేయట్లేదు స్పెర్మ్ సెల్స్ మెచ్యూర్ అయ్యాక ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి వాటి ప్లేస్ లో కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి. సో నైట్ ఫాల్ గురించి బాధపడాల్సిన పని లేదు అది మన బ్రహ్మచర్యాన్ని బ్రేక్ చేయదు అనుకుంటాం.
(00:28) అయితే నిజానికి స్పర్మ్ సెల్స్ మెచూర్ అయ్యి స్టోర్ చేయబడే ఎపిడమిస్ యొక్క డిజైన్ అనేది రిలీజ్ చేయబడని కారణంగా చనిపోయినటువంటి స్పర్మ్ సెల్స్ ని అబ్జర్బ్ చేసుకునేలాగా నిర్మించబడింది. అలా అబ్సర్బ్ చేసుకోబడిన స్పెర్మ్ సెల్స్ రీసైకిల్ చేయబడి మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్ లోనే కలుస్తాయి. అందులో ఉన్న కంపోనెంట్స్ అబ్సర్బ్ చేసుకోబడిన కారణంగా ఆ రక్తం మునుపటి కంటే శక్తివంతంగా మారుతుంది.
(00:53) మళ్ళీ అదే రక్తంతో తరువాతి మాంస ధాతువు తయారవుతుంది. దాని తర్వాత కొవ్వు, ఆ తరువాత ఎముక, ఎముక నుండి మూలుగు, చివరిగా వీర్యం మళ్ళీ అదే వీర్యం రిలీజ్ చేయని కారణంగా శరీరం చేత అబ్జార్బ్ చేసుకోబడి దాని కంపోనెంట్స్ మళ్ళీ రక్తంలో కలుస్తాయి. ఆ రక్తం మరింత శక్తివంతంగా తయారవుతుంది. కాబట్టి మనలాంటి బ్రహ్మచర్య సాధకులకి నైట్ ఫాల్ అనేది ఓటమి లాంటిది.
(01:19) ఎక్కడ తప్పు జరిగిందో గమనించి మనం కరెక్ట్ చేసుకోవాలి. ఏదో రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేసి నైట్ ఫాల్ ని కంట్రోల్ చేయలేకపోతున్నామని గివ్ అప్ చేయకూడదు. ఎలాగైతే మాస్టర్బేషన్ ని జయించడానికి నెలల నుండి సంవత్సరాలు పట్టిందో దీనికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే ఈ మాస్టర్ బేషన్ లాంటి పనులు మనం తెలివి ఉన్నప్పుడు చేస్తాం.
(01:42) అది పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది. కానీ ఈ నైట్ ఫాల్ మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. ఎక్కువగా నైట్ ఫాల్ జరిగేది అర్ధరాత్రి 1:00గంట రెండు ఇంకోటి తెల్లవార జామున. ఈ అర్ధరాత్రి నైట్ ఫాల్ కి కారణం ఎక్కువగా నీళ్లు తాగి పడుకోవడం ఇంకోటి పడుకునే ముందు బ్లాడర్ ని ఖాళీ చేయకపోవడం లేదంటే మన స్లీపింగ్ పొజిషన్. సెక్స్ ఆర్గాన్ కి ఒత్తిడి తగిలేలా పడుకోవడం.
(02:06) ఇంకా రెండోది చాలా ప్రమాదకరమైనది తెల్లవారు జామున జరిగే నైట్ ఫాల్. ఇది మనల్ని రకరకాల కలలతో నింపేస్తుంది. అందులో మనం సయనిస్తాం, రమిస్తాం కానీ నైట్ ఫాల్ అయ్యేదాకా శరీరాన్ని కదపలేం ఎందుకంటే అది నిద్రావస్థలో చివరి స్టేజ్ కాబట్టి మనం ఖచ్చితంగా నాలుగు గంటలకు మేల్కోవాలి. అందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపు లేదు లేవగానే వ్యర్థాన్ని బయటకి పంపించి ఒక అరగంట రన్నింగ్ లేదా జాగింగ్ చేస్తే బెటర్ తర్వాత స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకుని ఒక 10 నిమిషాలు ప్రార్థన వీర్యం బాడీలో రిటైన్ అవ్వాలంటే ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయాలి.
(02:45) కావాలంటే మీరు స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ లేదా కోర్ ఎక్సర్సైజెస్ ఈవినింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ చేస్తే డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది. ఈవినింగ్ చేస్తే స్ట్రెంత్ పెరుగుతుంది. కాబట్టి మీకు ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే ఉదయం నాలుగు గంటలకు లేవాలసిందే కనీసం లేచి స్నానం చేసి ప్రార్థన పూర్తి చేసుకొని కావాలంటే గంట గంటన్నర మళ్ళీ పడుకోవచ్చు.
(03:07) దీనికి తోడు అశ్విని ముద్ర మూలబంధనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ రాత్రి గాని పగలు గాని కలలు రావడం చేత లేదా ఇంకే కారణంగానైనా నైట్ ఫాల్ అయినట్టయితే అది మన యొక్క కేలి ఆపోజిట్ జెండర్ తో మన ప్రవర్తన ఎలా ఉంది ఏ విధంగా మాట్లాడుతున్నాం కలిసి భోజనం చేయడాలు జోక్లు వేసుకోవడాలు ఫోన్లో మాట్లాడడాలు ఆపేయాలి అది ఎవరితో అయినా సరే డిస్టెన్స్ పాటించాలి ఎందుకంటే మన మైండ్ కి తెలుసు తల్లి చెల్లి అక్క ఇవన్నీ కానీ కానీ ఇంద్రియాలకి అది కేవలం ఒక ఆపోజిట్ సెక్స్ అంతే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ లార్డ్ బ్రహ్మ
(03:49) ఆయన తన సొంత కూతురికే అట్రాక్ట్ అయ్యాడు. కాబట్టి ఇంద్రియాలపై పట్టు సాధించడం చాలా కష్టం అని అర్థంవుతుంది. ఇంద్రియాని జయంత్యాషు నిరాహార మనిషిన వర్షయిత్వాతు రసనం తన్ నిరన్నస్య వద్దతే మనం గొప్ప సాధన చేసి కామాన్ని జయించాం క్రోధాన్ని జయించాం. అప్పుడు కూడా మన బ్రహ్మచర్య సాధనకి ఆటంకం లేదు అని అనుకోవడం కుదరదు అప్పుడు నాలుక మనకి ట్రబుల్ ఇస్తుంది.
(04:17) అతిగా భోజనం చేయడం నిషిద్ధం కాబట్టి మితంగా తినమని ఈ భాగవత శ్లోకం యొక్క అర్థం అందుకనే సంశయాత్మ వినశ్యతి అంటాడు కృష్ణుడు. నైట్ ఫాల్ అయినా బ్రహ్మచర్యం నిలబడుతుంది అనే అనుమానాలు వదిలేయండి. నెలకి నాలుగు సార్లు నైట్ ఫాల్ అయితే అది ఒకసారి మాస్టర్బేషన్ చేసుకున్నంత వీర్యాన్ని బయటకు పోగొడుతుంది. మరి ఇంకెక్కడ సీమన్ ని రిటైన్ చేసినట్టు అవుతుంది.
(04:46) నైట్ ఫాల్ అనేది ఈ బ్రహ్మచర్యాలు ఇవన్నీ తెలియని వాళ్ళకి కామన్ అంతే తప్ప దీన్ని ఆచరించి లాభాన్ని పొందాలి అనుకునే వాళ్ళకి కాదు.

Masturbation Side Effects ♂️ | Quit masturbation telugu

Masturbation Side Effects ♂️ | Quit masturbation telugu

Author Name:TonsOfVeerya

Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Tup6CB9sLjQ



Transcript:
(00:02) ఒక తోటమాలి తన తోటలో అతి కష్టం మీద ఒక నెల రోజుల పాటు సుందరమైన పుష్పాలను తయారు చేస్తాడు. తర్వాత వాటన్నిటిని తుంచి రసం తీస్తాడు. అలా రసం తీసిన తర్వాత బయటకు వెళ్లి ఆ రసాన్ని మురికి కాలువలో పోస్తాడు. ఇప్పుడు అతన్ని ఏమనాలి తెలివైన వాడా లేదా మూర్ఖుడా ఈ మాస్టర్బేషన్ కూడా అలాంటిదే శరీరం నెలల తరబడి కష్టపడి తయారు చేసిన ఈ ఆరు ధాతువుల సారాన్ని నోట్లో ఉమ్మిలాగా కళ్ళల్లో నీళ్లలాగా అది ఒక వ్యర్థ పదార్థము అది బయటకు పోవాల్సిందే అనుకుంటారు. ఏదో మలమూత్రాలు స్రవించినట్టు
(00:50) వీర్యోత్పత్తి జీవితాంతం జరగదు. వీర్యం అనేది ఒక దశలో ఒక అవస్థలో మాత్రమే ఉత్పన్నం అవుతుంది. ఆయుర్వేదం చెప్తుంది ఒక్క చుక్క వీర్యం తయారవ్వడానికి 40 డ్రాప్స్ రక్తం కావాలని అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి మరణం బిందు పాతేనా జీవనం బిందు దారనాథ్ వీర్యాన్ని ఎంత ఎక్కువగా ఖర్చు పెడితే నీలో అంత త్వరగా ముసలితనం వస్తుంది.
(01:22) నీ చుట్టూ ఉండే కాంతి క్షేత్రం నాశనం అవుతుంది. నీలో రిజువనేషన్ తగ్గిపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. కాబట్టి మనిషి మరణానికి దగ్గర అవుతాడు. జీవనం బిందు ధారణాత్ బ్రహ్మచర్య ధారణ ద్వారా 50 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలాగా ఉంటాడు. యావత్ బిందు స్థితోదేహే తావత్ కాలభయంకుతాః సీమన్ రిటెన్షన్ ద్వారా మనిషి రోగాల బారి నుండి విముక్తుడు అవుతాడు.
(01:58) అతనికి మృత్యుభయం లేదు ఎందుకంటే శరీరంలో తయారయ్యే ఇంద్రియ శక్తి అతి విలువైనది. అందుకనే కృష్ణుడు అర్జునుడితో అంటాడు కామరూపేన కౌంతేయ జ్ఞానినో నిత్యవైరిని బుద్ధి పరిమితి చెందడానికి బుద్ధి సక్రమంగా పని చేయడానికి కూడా వీర్య శక్తి చాలా అవసరం. అటువంటి మహత్వపూర్వమైన ఇంద్రియ శక్తిని వ్యర్థంగా బయటకి పంపిస్తే మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి.
(02:34) అయినప్పటికీ కొన్ని హార్డ్ టైమ్స్ వస్తాయి. మనం మాస్టర్బేషన్ చేయకూడదని ఎంత బలంగా సంకల్పించినా సరే వికారాల ప్రభావం మన సంకల్ప బలం కంటే అధికంగా ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితులకు మహాత్ములు కూడా మినహాయింపు ఏమీ కాదు. స్వామి దయానంద సరస్వతిని ఒకసారి ఇలా అడిగారు మీరు ఒంటరిగా ఉంటారు బ్రహ్మచారి కదా కామవికారం మిమ్మల్ని సతాయించదా అని అడిగారంట ఎందుకు సతాయించదు రోజు వస్తుంది తలుపు కొడుతుంది.
(03:11) నేను లోపలికి రానా అంటుంది. అయితే నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను తరువాత రమ్మని చెప్తాను. ఎందుకంటే స్వామీజీ అప్పుడు సత్యార్థ ప్రకాష్ మూలాధారం అనే పెద్ద పుస్తకాన్ని రాసే సేవలో ఉన్నారు. దానికోసం ఎంతో సాధన చేయాల్సి ఉండేది. నేను మహాకార్యంలో బిజీగా ఉన్నప్పుడు కామం వచ్చి తలుపు తట్టి బయటే నిలబడి ఉంటుంది. ఎందుకంటే దానికోసం నా దగ్గర సమయం ఎక్కడిది అన్నారంట స్వామీజీ ఖాళీ సమయమే అన్ని వికారాలకి మూలం స్వయాన్ని ఎప్పుడూ బిజీగా ఉంచండి. ఎందుకంటే ఒక సామిత ఉంది.
(03:55) నథింగ్ స్టేస్ వాక్యూమ్. ఈ ప్రపంచంలో ఏది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఒకవేళ ఖాళీగా ఉంటే అక్కడికి ఏదో ఒకటి వచ్చి చేరుతుంది. భూతప్రేతాలు కూడా ఖాళీగా ఉండే ఇల్లు గుహల్లోనే చేరుకుంటాయి. ఇది ప్రకృతి నియమం. దీనికి మనసు కూడా మినహాయింపు ఏమీ కాదు. మనసుని ఖాళీగా వదిలేసామంటే వికారాల ఆకర్షణ చాలా తీవ్రంగా ఉంటుంది. స్వామి శివానంద సరస్వతి చెప్తారు వికారాల ప్రభావం మధ్యాహ్నం పడుకునే సమయం రాత్రి పడుకునే సమయంలో అధికంగా ఉంటుంది.
(04:37) దాని కారణంగానే నైట్ ఫాల్ మాస్టర్బేషన్ సంభవిస్తాయి. మగాడు నైట్ ఫాల్ అయినప్పుడు కంటే ఎక్కువ వీర్యాన్ని మాస్టర్బేషన్ చేసినప్పుడే కోల్పోతాడు. మనం ఎలాగైతే బాల నుండి పెరుగును తయారు చేస్తామో ఇప్పుడు ఆ పెరుగును చిలికి వెన్నను బయటకు తీసి ఇప్పుడు ఆ వెన్నని కిటికీలోంచి బయటకు విసిరేయడం లాంటిది. ఈ మాస్టర్బేషన్ కూడా ఎందుకంటే వెన్న తీయడానికి మనం ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది.
(05:12) అలాగే మన శరీరం కూడా వీర్యాన్ని తయారు చేయడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఎవరైతే వారానికి మూడు నాలుగు సార్లు మాస్టర్బేషన్ చేసుకుంటారో వారిలో ఫోకస్ దెబ్బ తింటుంది. వారు ధైర్యాన్ని కోల్పోయి పిరికితనంగా ఉంటారు. వారి మీద వారికే అనుమానం విశ్వాసం లేకపోవడం జరుగుతుంది. అయితే ఒక బ్రహ్మచారి బాధపడాల్సింది నైట్ ఫాల్ గురించో లేదా మాస్టర్బేషన్ గురించో కాదు ఎందుకంటే ఇదంతా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది.
(05:48) కాబట్టి థాట్ లెవెల్ లో వర్క్ చేయాలని స్వామీజీ చెప్పారు. అయితే ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా మాస్టర్బేషన్ చేయకుండా ఉండలేకపోతున్నాం. మహా అయితే రెండు లేదా మూడు నెలలు ఉండగలుగుతున్నాం. అంతే తప్ప ఈ అలవాటుని మానుకోలేకపోతున్నాం. గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణలో దాదాపు ఆరు నెలల పాటు కలియదిరిగాడు. ఎన్నో సార్లు సంకల్ప దీక్ష చేశాడు.
(06:21) కానీ సఫలీకృతం కాలేదు. ఒకరోజు బోధి వృక్షం కింద నాకు సత్యం బోధపడేంతవరకు లేచేదే లేదని కఠోరమైన సంకల్ప దీక్షలో కూర్చుంటాడు. అదే రోజు రాత్రి అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. ఈసారి మాస్టర్బేషన్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఒక పవర్ఫుల్ ప్రశ్న వేసుకోండి. ఈ సమయంలో నేను ఏం చేస్తున్నాను? నేను చేసే పురుషార్థం నన్ను ఎటువైపుకు తీసుకెళ్తుంది ఉన్నతి వైపుకా లేదా అధమ స్థానానికా నేను ఏ సుఖం కోసం అయితే నా శక్తిని ఖర్చు చేస్తున్నానో అసలు దాని క్యాలిబర్ ఎంత
(07:09) వాస్తవానికి అసలు అక్కడ ఏముంది ఒకసారి ఆలోచించండి. అది ఒక మాంసరసాది వికారం దీనివల్ల మనకి ఒరిగేది ఏమీ లేదు పైపెచ్చు మనకి నష్టమే జరుగుతుంది. లేదు మాకు ఈ మాంసపిండం నుండి వచ్చే క్షణకాలిక సుఖం కావాలి అలాగే మేము మా లక్ష్యాన్ని కూడా సాధిస్తాము అంటే అది అసాధ్యం. ఎందుకంటే సుఖర్తిన కుతో విద్య నాస్తి విద్యార్థినా సుఖం సుఖర్తివ త్యజత్ విద్య విద్యార్థివా త్యజత్ సుఖం ఈ శ్లోకానికి అర్థం చాలా సింపుల్ ప్లెజర్ కోసం నీ గోల్ ని
(07:58) వదులుకుంటావా లేదా నీ గోల్ కోసం ప్లెజర్స్ ని సాక్రిఫైస్ చేస్తావా ఎందుకంటే విద్యని అంటే లక్ష్యాన్ని సాధించాలి అనుకునేవాడు ఎటువంటి ప్లెజర్స్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇఫ్ యు వాంట్ సంథింగ్ యు హావ్ టు సాక్రిఫైస్ సంథింగ్

శివాజీ మహారాజ్ 1280kg బంగారు సింహాసనం ఇక్కడ దాచాబడింది | Raigad Fort Hidden Treasure Mystery

శివాజీ మహారాజ్ 1280kg బంగారు సింహాసనం ఇక్కడ దాచాబడింది | Raigad Fort Hidden Treasure Mystery

Author Name:Info Matters Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@Infomatterstelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZgW0o4svqA0



Transcript:
(00:00) ఈరోజు మనం ఒక సాధారణ చారిత్రిక ప్రదేశం గురించి కాదు ఒక అద్భుతమైన సామ్రాజ్యానికి గుండెకాయిగా నిలిచిన రాయగడ్ కోట రాశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కోట కేవలం రాతి నిర్మాణం కాదు ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన హిందూ స్వరాజ్యం యొక్క ఆత్మ. ఈ భూమిలో ఈ గోడల వెనుక భారతదేశ చరిత్రలో అత్యంత విలువైన మరియు అంతుచిక్కని నిధి దాగి ఉందని చరిత్రకారులు స్థానికులు బలంగా నమ్ముతున్నారు.
(00:29) ఆ నిధి విలువ అక్షరాల నాలుగు లక్షల కోట్లకు పైగే ఉంటుందని అంచన. అసలు శివాజీ మహారాజ్ అంతటి అపారమైన సంపదను ఎందుకు ఎవరికంటా పడకుండా ఇక్కడ దాచాల్సి వచ్చింది. ఈ నిధికి మూలం ఏంటి? మొగలుల దాడుల నుంచి పక్కనున్న సుల్తానుల కన్ను పడకుండా సురక్షితంగా ఇన్నేళ్లుగా ఆ సంపద ఎలా నిలిచి ఉంది? బ్రిటిష్ పాలకులు వారికి ఉన్న అత్యాధునిక పరిజ్ఞానంతో కూడా కోటను ఆక్రమించిన తర్వాత తవ్వకాలు జరిపిన ఆ నిధిని ఎందుకు కనుగొనలేకపోయారు.
(01:03) కోటలో నిధి దాచి ఉన్న ఆ రహస్య స్వరంగం లేదా హజారే పేటిక ఎప్పటికీ ఎక్కడుంది? ఎన్నో ఏళ్లుగా మరుగున పడి ఉన్న ఈ నిధి రహస్యాన్ని చేదించడానికి మన పురావస్తు శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఆ నిధి దొరికితే అది మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి ఎన్నో కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూ మనం నేరుగా చరిత్రలోకి ప్రయాణించి రాయిగడ్ కోట యొక్క అసాధారణమైన వైభవాన్ని దాని వెనుక దాగి ఉన్న అద్భుతమైన నిధి రహస్యాన్ని ఈ వీడియోలో సమగ్రంగా విశ్లేషిద్దాం.
(01:37) ఛత్రపతి శివాజీ రాయగడ్ వైభవం అండ్ అపార నిధి రహస్యం రాయగడ్ కేవలం కోట కాదు అది ఒక అఖండమైన భావోద్వేగం వ్యూహాత్మక దార్శినికతకు ప్రతిరూపం 17వ శతాబ్దంలో శక్తివంతమైన మొగలు బీజాపూర్ సుల్తానుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్యాన్ని స్థాపించారు కదా ఆయన ఎప్పుడు తన నవ సామ్రాజ్యానికి అభేద్యమైన పరిపూర్ణమైన రాజధాని కోసం వెతుకుతూ ఉండేవారు.
(02:06) 1656 లో శివాజీ గారు ఎంచుకున్న కొండ ప్రాంతమే రైరి నేటి రాయగఢ. దీనిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని భౌగోళిక వ్యూహం. ఇది సముద్ర మట్టం నుండి సుమారు 2700 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాక కోట చుట్టూ మూడు వైపుల నిటారుగా ఉండే కొండలు శత్రువుల కదలికలను పూర్తిగా అడ్డుకునేవి. శివాజీ గారు దీనికి రాయగడ్ రాజులకోట అని నామకరణం చేసి అపారమైన ఖర్చుతో దీనిని ఒక శక్తివంతమైన రక్షణ కవచంగా మార్చారు.
(02:36) ఇక్కడ రాజభవనాలు, దర్బార్ హాల్, శివాజీ పట్టాభిషేకం జరిగిన చోటు మంచినీటి కొలనులు, మార్కెట్ ప్లేస్, దేవాలయాలు ఒక ఆధునిక నగరంలో ఉండాల్సిన ప్రతీది ఉండేది. అయితే ఈ కోటగోడల వెనుక దాగి ఉన్న అత్యంత ఆసక్తికరమైన రహస్యం కోహినూర్ కంటే గొప్పదని భావిస్తున్న అపారమైన నిధి. రాయిగళలో దాగి ఉన్న ఈ నిధి గురించి తెలియాలంటే శివాజీ గారు నిర్మించిన పారదర్శకమైన పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఆయన పోగు చేసిన సంపద మూలాలను పరిశీలించాలి.
(03:06) ఈ నిధికి ప్రధాన మూలం శివాజీ మహారాజ్ యొక్క చాగజక్యం సూరత్ దోపిడి 1664 లో అప్పటి మొగలుల ప్రధాన వాణిజ్య కేంద్రమైన అత్యంత ధనిక నగరమైన సూరత్ ను అద్భుతమైన వ్యూహంతో దోచుకున్నారు. ఈ దోపిడీ ద్వారా సుమారు కోటి రూపాయల విలువైన సంపదను తెచ్చారని అంచనా. ఈ బారి సంపదలో అధిక భాగం రాయిగడకు తరలించబడింది.
(03:28) దీంతో పాటు ఇతర ప్రాంతాలను జయించినప్పుడు వచ్చిన విజయాలు అండ్ కప్పాలు అలాగే రాజ్యంలో పటిష్టమైన పన్నుల వ్యవస్థ ద్వారా వచ్చిన ధనం కోటలో నిల్వ ఉండేది. శివాజీ మహారాజ్ ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించేవారు. మొగలుల దాడులు కరువులు కష్ట సమయాల్లో ప్రజల రక్షణ మరియు తన సామ్రాజ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉపయోగించడం కోసం ఈ సంపదను అత్యంత గోప్యంగా కోటలోని సురక్షితమైన ప్రదేశాల్లో దాచారు.
(03:54) ఈ రాహస్య నిధుల్లో కొన్నిటిని హజారే పేటికలు అని పిలిచేవారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆనాటి ఒక రూపాయి విలువ నేటి ద్రవ్యోల్బనం, బంగారం, రత్నాలు పెరుగుతున్న విలువను లెక్కలోకి తీసుకుంటే ఈ మొత్తం నిధి ప్రస్తుత విలువ సుమారుమూడున్నర నుండినా లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.
(04:16) అందుకే ఈ కోటగోడల మధ్య దాగి ఉన్న ఈ నిధిస్యం చరిత్రలోనే ఒక అంతిచిక్కని ఉత్కంఠభరితమైన అంశంగా మిగిలిపోయింది. ఈ అపారమైన సంపదను ఆయన ఎలా దాచారు? అది ఇప్పటికీ సురక్షితంగా ఎక్కడుంది? నాలుగు లక్షల కోట్ల విలువైన ఆ అపార నిధి ఎక్కడ దాగి ఉంది చారిత్రక ఆధారాలు కథనాలు కొన్ని కీలకమైన క్లూలను ఇస్తున్నాయి. శివాజీ మహారాజ్ ప్రతిరోజు పూజించే జగదీశ్వర్ మందిరం చుట్టూ లేదా ఆ ఆలయం కింద అత్యంత గోప్యమైన సురంగాలు ఉండవచ్చు.
(04:46) అంతేకాక కోటలో స్వయంగా నాణాలు ముద్రించే టంకశాల ప్రాంతంలో భారి నిల్వలు దాగి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజులు తమ నివాస స్థలాల కింద అత్యంత గోప్యంగా నిధులను దాచే సాంప్రదాయం ఉండేది. కాబట్టి పాలక వసతి కింద ముఖ్యంగా రాణివాసం లేదా రాజభవన కింద రహస్య గదులు, సురంగాలు లేదా బయటకి వెళ్లే రహస్య మార్గాలతో అనుసంధానించబడిన గోప్య స్థావరాలు ఉండవచ్చు.
(05:11) ఈ నిధి రహస్యాన్ని శివాజీ మహారాజ్ ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయనకు అత్యంత నమ్మకమైన కొద్దిమంది ముఖ్యమంత్రులకు మాత్రమే తెలుసు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు తీయడానికి ఈ మార్గాన్ని నిర్ణయించుకున్నారు. అందుకే 19 వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కోటలో విస్తృతంగా తవ్వకాలు జరిపిన శివాజీ గారి రక్షణ వ్యవస్థ పటిష్టత కారణంగా వారికి పెద్దగా ఏమీ దొరకలేదని కథనాలు చెబుతున్నాయి.
(05:38) కోట పతనం తర్వాత మొగలు 1689 ఆ తర్వాత ఆంగ్లో మరాఠా యుద్ధాల తర్వాత బ్రిటిష్ వారు రాయిగడ్ కోటను పూర్తిగా ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ సైన్యం నిధి కోసం అత్యంత పకట్బందీగా అన్వేషణ జరిపింది. కోటలోని రక్షణ వ్యవస్థను కూల్చి ప్రతి అంగుళాన్ని తవ్వారు. చరిత్రకారుల అంచన ప్రకారం బ్రిటిష్ వారికి నిధిలోని ఒక చిన్న భాగం మాత్రమే దొరికి ఉండవచ్చు. అత్యంత ముఖ్యమైన పెద్ద నిధి 4 లక్షల కోట్లు అంటున్నది ఇప్పటికీ దొరకలేదని చాలా మంది నమ్మకం.
(06:06) దీనికి బ్రిటిష్ అధికారులు రాసిన లెటర్స్ లో కూడా వారు నిధిని పూర్తిగా కనుగొనలేకపోయారనే అంశం బలమిస్తుంది. స్వతంత్ర భారతదేశంలో పురావస్తు శాఖ ఈ కోటను రక్షిస్తోంది. ట్రెజర్ ట్రో యాక్ట్ 1878 ప్రకారం నిధి దొరికితే అది ప్రభుత్వ సొత్తు అవుతుంది. ఏఎస్ఐ వారు కోటలో మరమత్తులు తవ్వకాలు చేస్తుంటే పురాతన నాణాలు ఆయుధాలు దొరుకుతున్న ఆ ప్రధాన నిధి మాత్రం దొరకలేదు.
(06:32) స్థానికులు చరిత్రకారులు ఇప్పటికీ ఆ నిధి కోటలోనే ఒక రాయి లేదా కొండచర్య కింద దాగి ఉన్న రహస్య సురంగంలో భద్రంగా ఉందని బలంగా నమ్ముతారు. మరి ఈ నిధి దొరికితే ఏం చేయాలి? శివాజీ గారు దాన్ని ప్రజల కోసం స్వరాజ్యం కోసం దాచారు. ఇప్పుడు అది దొరికితే దాన్ని ఉపయోగించడంలో కూడా కొన్ని నైతిక చిక్కులు ఉంటాయి. ఈ నిధిని పూర్తిగా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలా లేక దానిని కనుగొన్న వ్యక్తులకు కొంత భాగం ఇవ్వాలా ఇలాంటి పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోవాలంటే నీతి శాస్త్రంలోని ది ట్రాలీ సమస్య గురించి తెలుసుకోవాలి.
(07:06) ట్రాలీ సమస్యలో మీరు ఐదుగురిని కాపాడటానికి ఒకరిని బలి చేయాల్సి వస్తే ఏం చేస్తారని అడుగుతారు. ఒకరి ప్రాణం పోయినా ఐదుగురు బతుకుతారనే పరిణామాత్మక నైతికతను చాలా మంది సమర్ధిస్తారు. దీనిని ఉపయోగిత్వ సిద్ధాంతం అంటారు అంటే అత్యధిక మంది సంతోషమే లక్ష్యంగా కానీ ఒక లావుపాటి వ్యక్తిని బ్రిడ్జ్ మీద నుంచి తోసి ఐదుగురిని కాపాడాల్సి వస్తే చాలా మంది వెనుకడుగు వేస్తారు ఎందుకంటే సంపూర్ణ నైతికత ప్రకారం చేతులారా ఒకరిని చంపడం అనేది ఫలితం ఏమైనప్పటికీ తప్పు మరి రాయగడ్డ నీతి సంగతి ఏంటి శివాజీ గారు నిధిని దాచి భవిష్యత్తు కోసం ఉపయోగించాలనుకోవడం ఉపయోగిత్వ
(07:43) సిద్ధాంతం కిందకు వస్తుంది అంటే అత్యధిక మంది ప్రజల సంతోషం గ్రేటెస్ట్ గుడ్ ఫర్ గ్రేటెస్ట్ నెంబర్ కోసం సంపాదన ను కాపాడటం. ఆ నిధి దొరికిన వాళ్ళు దొంగిలించడం అనేది మాత్రం సంపూర్ణ నైతికత ప్రకారం తప్పు ఎందుకంటే నిధి దొరకకపోతే పేదరికం పెరగవచ్చు. కానీ దొంగిలించడం అనే చర్యనే తప్పు. ఏది కరెక్ట్ ఈ ప్రశ్నకు సరైన ఖచ్చితమైన సమాధానం లేదు.
(08:06) ప్రతి నిర్ణయం వెనుక ఒక నైతిక కోణం ఉంటుంది. రాయిగడ్డు కోట గురించి వివరంగా తెలుసుకున్న తర్వాత మన ముందు నిలిచిన అతిపెద్ద ప్రశ్న నాలుగు లక్షల కోట్ల విలువైన ఆ అపార నిధి ఇప్పటికీ అక్కడ ఉందా? చారిత్రిక ఆధారాలు పురావస్తు పరిశోధనలు మరియు తరతరాలుగా వస్తున్న స్థానిక కథనాలు అన్నీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అత్యంత విలువైన వారసత్వం ఇప్పటికీ ఆ కోటలోని ఏదో ఒక రహస్య గదిలో భద్రంగా దాగి ఉందనే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి.
(08:35) రాయిగడ్డ కేవలం రాతిగోడల నిర్మాణం కాదు అది శివాజీ మహారాజు యొక్క ధైర్యం రాజనీతి మరియు అపారమైన దార్శనికతకు శాశ్వత జహనం. ఈ కోటను ఒక్కసారైనా సందర్శించడం అనేది కేవలం చరిత్రను చూడటం కాదు ఆనాటి స్వరాజ్యం యొక్క వైభవాన్ని ఆత్మవిశ్వాసాన్ని అనుభవించడం ఒకవేళ ఆ నిధి ఎవరికీ దొరికినా అది కేవలం ఒక వ్యక్తికి లేదా సంస్థకు చెందదు అది యావత్ భారతదేశ సంపద చరిత్ర మనకు అందించిన అమూల్యమైన వారసత్వం శివాజీ గారు ఏ లక్ష్యం కోసం అయితే ఆ సంపదను కాపాడాలనుకున్నారో అదేవిధంగా అది భవిష్యత్తులో దేశ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే ఉపయోగపడాలి ఏది ఏమైనా
(09:15) ఛత్రపతి శివాజీ వారసత్వం మరియు ఆయన రాజధాని రాయగడి యొక్క అంతులేని రహస్యం చరిత్రపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటుంది.

త్రవ్వకాల్లో బయటపడ్డ బార్బారికుడి బాణాలు | Fn-20 Mystery

త్రవ్వకాల్లో బయటపడ్డ బార్బారికుడి బాణాలు | Fn-20 Mystery

Author Name:Info Matters Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@Infomatterstelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qcmNfDieEGg



Transcript:
(00:00) చరిత్ర పుటలను తిరిగేస్తే కొన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి. కానీ పురాణాల లోతుల్లోకి వెళ్తే నమ్మలేని రహస్యాలు బయటపడతాయి. మనం పుట్టినప్పటి నుండి మహాభారతం గురించి వింటూనే ఉన్నాం. కానీ మీకు తెలుసా కురుక్షేత్ర రణభూమిలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని సైతం వణకించిన ఒక భయంకరమైన శక్తి ఉంది. అది ఏ అస్త్రం కాదు ఏ దేవుడు కాదు కేవలం మూడు బాణాలను పట్టుకున్న ఒకే ఒక్క యోద్ధ అసలు ఎవరా యోద్ధ కేవలం ఒక్క నిమిషంలో మొత్తం కురుక్షేత్రాన్ని స్మశానంగా మార్చే గల ఆ శక్తిని చూసి కృష్ణుడు ఎందుకు కలవరపడ్డాడు మనం కేవలం టీవీ సీరియల్స్ లో చూసిన
(00:39) మహాభారతం వేరు వాస్తవ గ్రంథాల్లో దాగి ఉన్న చీకటి కోణాలు వేరు 18 రోజుల యుద్ధంలో దాదాపు 40 లక్షల మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు కానీ ఆలోచించండి అంతమంది శవాలు ఏమయ్యాయి ఏ పురాణంలోనైనా ఆ శవాల దాన సంస్కారాల గురించి క్లియర్ గా ఉందా లేక ఆ రక్తం పారిన నేల వాటిని మింగేసిందా అర్జునుని రథం 18 రోజుల పాటు అన్ని దివ్యాస్త్రాలను తట్టుకొని నిలబడింది.
(01:07) కానీ యుద్ధం ముగిసి కృష్ణుడు కాలు కింద పెట్టగానే ఆ రథం ఎందుకు పేలి బూడిద అయిపోయింది. అభిమన్యుడి మరణం వెనుక కృష్ణుడు ఆడిన అసలు నాటకం ఏమిటి? తన మేనల్లుడు అని తెలిసి కూడా ఆ 16 ఏళ్ల బాలుడిని చక్రవ్యూహంలో ప్రాణాలు వదిలేలా ఎందుకు వదిలేసాడు దీని వెనుకున్న ఆ శాపం ఏమిటి సహదేవుడికి భవిష్యత్తు మొత్తం తెలుసు పాండవులు గెలుస్తారని కౌరవులు నశిస్తారని ముందే తెలిసినా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు.
(01:35) ఈ వీడియోలో మనం కేవలం కథలు చెప్పుకోవడం లేదు. సైన్స్ మరియు పురాణాల ఆధారాలతో నిరూపితమైన భయంకరమైన సత్యాలను విశ్లేషించబోతున్నాం. బర్బరీకుడి మూడు బాణాల వెనుక ఉన్న ఆ టెక్నాలజీ ఏంటి? కృష్ణుడు తన శిరస్సును దానంగా అడిగి ఎత్తైన కొండ మీద ఎందుకు ప్రతిష్టించాడు? నేటి కలియుగంలో ఆ బర్బరీకుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ఎన్నో వెన్నులో వనుకు పుట్టించే ఆలోచింపజేసే రహస్యాలను అత్యంత లోతుగా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం.
(02:03) కనురెప్ప వేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి నిమిషం ఒక కొత్త మిస్టరీని రివీల్ చేయబోతుంది. శ్రీకృష్ణుడు భయపడిన ఆ మహాయోద్ధ బర్బరీకుడు మహాభారత యుద్ధం అంటేనే ప్రపంచంలో ఎక్కడ లేని అస్త్రశస్త్రాలు మాయావిలుకారులు శౌర్య పరాక్రమాలకు నిలయం అయితే భీష్మ ద్రోణ కర్ణ అర్జునుల వంటి మహారధులను సైతం లెక్క చేయని ఒక మహావీరుడు ఈ యుద్ధభూమిలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
(02:31) అతడే భీమసేనుడి మనవడు ఘటోత్కచుడి కుమారుడైన బర్బరీకుడు ఈయన సామాన్యుడు కాదు అపారమైన యోగశక్తితో పాటు శివుడిని మెప్పించి మూడు దివ్య బాణాలను వరంగా పొందిన అజయుడు ఆ మూడు బాణాల వెనుక ఉన్న శక్తి ఎంతటిది అంటే నేటి కాలంలోని అత్యంత ఆధునికమైన సెన్సార్ టెక్నాలజీ కూడా వాటి ముందు సరిపోదు. మొదటి బాణాన్ని సంధిస్తే అది యుద్ధరంగంలోని లక్షలాది మందిలో ఎవరెవరిని సంహరించాలో వారిని మాత్రమే వెతికి పట్టుకుని వారి మీద ఒక ఎర్రని గుర్తును వేస్తుంది.
(03:01) రెండవ బాణాన్ని ప్రయోగిస్తే అది కేవలం రక్షించాల్సిన వారి మీద గుర్తు వేస్తుంది. ఇక మూడవ బాణం విడుదలైతే చాలు కేవలం రెప్పపాటు కాలంలో మొదటి బాణం గుర్తుపెట్టిన ప్రతి ఒక్కరిని వారు పాతాళంలో దాక్కున్న సరే వెతికి పట్టుకొని ప్రాణాలు తీస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూతయ్యాక ఆ బాణాలు తిరిగి బర్వరీ కుడి అమ్ముల పొదలోకి చేరుకుంటాయి అంటే ఒకే ఒక్క యోద్ధ కేవలం మూడు నిమిషాల వ్యవధిలో మొత్తం కురుక్షేత్రంలోని 40 లక్షల సైన్యాన్ని తుడిచిపెట్టగలడు.
(03:30) ఈ అద్భుతమైన శక్తి గురించి తెలిసిన శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం ఒక్క క్షణం నివ్వెరపోయాడు. బర్బరీకుడు తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఓడిపోయే పక్షం వైపు మాత్రమే పోరాడతాను అని నిర్ణయించుకున్నాడు. ధర్మం గెలవాలంటే కౌరవులు ఓడిపోవాలి. కానీ కౌరవులు ఓడిపోతున్న ప్రతిసారి బర్బరీకుడు వారి వైపు నిలబడి పాండవులను హతం చేస్తాడు. మళ్ళీ పాండవులు బలహీన పడగానే వారి పక్షం వహిస్తాడు.
(03:56) ఈ చక్రం ఇలాగే కొనసాగితే యుద్ధం ముగిసేసరికి బర్బరీకుడు మినహా ప్రపంచంలో మరెవ్వరూ ప్రాణాలతో మిగలరు. అందుకే లోక కళ్యాణం కోసం శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్లి బర్బరీకుడిని పరీక్షించదల్చాడు. ఒక రావి చెట్టు కింద నిలబడి ఒకే ఒక్క బాణంతో ఆ చెట్టుకున్న వేలాది ఆకులను రంద్రం చేయగలవా అని సవాలు విసిరాడు. బర్బరీకుడు కళ్ళు మూసుకొని బాణం వదలగానే అది గాలి వేగంతో ప్రతి ఆకును చేదించుకుంటూ వెళ్ళింది.
(04:22) అయితే శ్రీకృష్ణుడు తన మాయతో ఒక ఆకును తన పాదం కింద అది పెట్టాడు. కానీ బర్బరీకుడి బాణం శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వచ్చి ఆగిపోయి అక్కడే భీకరంగా తిరుగుతూ పాదాన్ని కూడా చీల్చేందుకు సిద్ధమైంది. అప్పుడు బర్బరీకుడు అత్యంత వినయంగా నవ్వుతూ ప్రభు మీ పాదం పక్కకు జరపండి లేదంటే ఆ ఆకును గుర్తుపట్టిన నా బాణం మీ పాదాన్ని కూడా గాయపరుస్తుంది అని చెప్పాడు.
(04:47) ఆ మాట విన్న కృష్ణుడికి అర్థమైంది. ఇతను యుద్ధభూమిలో ఉంటే ధర్మస్థాపన అసాధ్యమని యుద్ధం అంటే కేవలం కత్తుల పోరాటం మాత్రమే కాదు అది వ్యూహాల సమాహారం అని నిరూపిస్తూ కృష్ణుడు బర్బరీకుడి దాతృత్వాన్ని కోరి అతని శిరస్సునే దానంగా అడిగాడు. ఒక మహోన్నత ఆశయం కోసం బర్బరీకుడు తన ప్రాణాలనే బలి ఇచ్చి మహాభారతంలోనే అత్యంత గొప్ప త్యాగమూర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు.
(05:12) బర్బరీకుడి మహాత్యాగం మరియు అభిమన్యుడి మరణం వెనుక ఉన్న అసలు రహస్యాలు లోక కళ్యాణం కోసం ధర్మ స్థాపన కోసం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆడిన అత్యంత కఠినమైన నాటకం బర్బరీకుడి శిరస్సును దానంగా అడగడం బర్బరీకుడు కేవలం తన బాణాల శక్తిని నిరూపించడమే కాకుండా తన భక్తిని కూడా చాటుకున్నాడు. కృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో నీ తల దానంగా ఇస్తావా అని అడిగినప్పుడు ఆ అడిగింది సామాన్య మానవుడు కాదని గ్రహించిన బర్బరీకుడు ఒక క్షణం కూడా వెనకాడకుండా తన ఖడ్గంతో తన శిరస్సును ఖండించి కృష్ణుడి పాదాల చెంత ఉంచాడు.
(05:48) ఈ అద్భుత త్యాగానికి చలించిపోయిన కృష్ణుడు కలియుగంలో బర్బరీకుడు తన పేరైన శ్యామ అనే నామంతో పూజలు అందుకుంటాడని వరంఇచ్చాడు. అందుకే నేడు రాజస్థాన్ లోని కాటు శ్యామ గా ఆయన కోట్లాది మంది భక్తుల నిరాజనాలు అందుకుంటున్నారు. అయితే ఈ యుద్ధంలో మరో తీరని లోటు అభిమన్యుడి మరణం. 16 ఏళ్ల బాలుడు గర్భంలో ఉండగానే చక్రవ్యూహ భేదనం నేర్చుకున్న మేధావి.
(06:12) ఏడుగురు మహారధులు అధర్మంగా చుట్టుముట్టి చంపేస్తుంటే కృష్ణుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది చరిత్రలో అతిపెద్ద ప్రశ్న. దీని వెనుక ఉన్న మొదటి రహస్యం వర్చస్సు శాపం. అభిమన్యుడు నిజానికి చంద్రుడి కుమారుడైన వర్చస్సు భూలోకంలో ధర్మస్థాపన కోసం చంద్రుడు తన కుమారుడిని కేవలం 16 ఏళ్ల పరిమితితో మాత్రమే పంపాడు. ఆ సమయం ముగియగానే అతను తిరిగి దైవలోకానికి వెళ్ళాల్సిందే.
(06:39) రెండవది అర్జునుడిలో యుద్ధకాంక్షను రగిల్చడం. భీష్ముడు ద్రోణాచార్యుల వంటి పూజ్యులపై బాణాలు వేయడానికి అర్జునుడు వెనకాడుతున్న తరుణంలో కుమారుడి మరణం అతడిని ఒక యోద్ధగా మార్చి ధర్మ యుద్ధం వైపు నడిపించింది. ఇక మూడవ కారణం జయద్రతుడి వరం. శివుడి నుంచి పొందిన వరం ప్రకారం అర్జునుడు లేని సమయంలో ఒక్క రోజంతా పాండవులందరిని జయద్రతుడు అడ్డుకోగలడు.
(07:04) ఈ వరం వల్లే భీమ ధర్మరాజులు అభిమన్యుడికి సహాయంగా చక్రవ్యూహంలోకి వెళ్ళలేకపోయారు. ఇదంతా కృష్ణుడికి ముందే తెలిసిన లోకానికి ఒక గొప్ప సందేశం ఇవ్వడానికి అధర్మపరుల పాపం పండేలా చేయడానికి అభిమన్యుడిని బలిదానానికి సిద్ధం చేశాడు. ఇది కేవలం ఒక మరణం కాదు కురుక్షేత్ర యుద్ధ గమనాన్ని మార్చిన ఒక దైవిక వ్యూహం అర్జునుడి రథం దహనం మరియు కురుక్షేత్రంలోని 40 లక్షల శవాల మిస్టరీ.
(07:28) కురుక్షేత్ర యుద్ధం ముగిసాక పాండవుల విజయోత్సాహం మిన్నంటుతున్న తరుణంలో సాక్షాత్తు అర్జునుడికే దిమ్మ తిరిగేలా చేసిన ఒక అద్భుత సంఘటన రథం దహనం 18 రోజుల పాటు భీష్ముడి అగ్నిబాణాలు ద్రోణాచార్యుడి బ్రహ్మాస్త్రాలు కర్ణుడి నాగపాషాలు ఇలా ఎన్నో దివ్యాస్త్రాలను ఎదుర్కొని చెక్కు చెదరకుండా నిలిచిన అర్జునుడి నందిఘోష రథం యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు దానిపై నుండి దిగి పక్కకు వెళ్ళగానే ఒక్కసారిగా భీకరమైన మంటలతో పేలిపోయి సెకండ్ల వ్యవధిలో బూడిద కుప్పగా మారిపోయింది.
(08:02) నిర్గాంతపోయిన అర్జునుడు మాధవా శత్రువులు ఏమీ చేయలేని నా రథం ఇప్పుడు ఎందుకు కాలిపోయింది అని అడిగినప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం ఈ ప్రపంచానికే ఒక గొప్ప పాఠం ఆ రథంపై హనుమంతుడు ధ్వజంపై ఉండటం కృష్ణుడు సారధిగా ఉండటం వల్ల శత్రువుల అస్త్రాల ప్రభావం రథంపై పడకుండా వారు అడ్డుకున్నారు. నిజానికి ఆ రథం ఎప్పుడో ఆ దివ్యస్త్రాల దాటికి కాలిపోయింది.
(08:27) కానీ కేవలం కృష్ణుడి దైవిక శక్తి వల్ల మాత్రమే అది ఆ రూపంలో నిలిచి ఉంది. కృష్ణుడు తన బాధ్యత ముగిసిందని భావించి రథం దిగగానే ఆ శక్తులన్నీ ఉపసంహరించుకోవడంతో రథం తన సహజ స్థితి అయిన బూడిదగా మారిపోయింది. అంటే మనం సాధించే ప్రతి విజయం వెనుక మనకు తెలియని ఒక అద్భుత శక్తి ఉంటుందని ఇది నిరూపిస్తుంది. ఇక అంతకంటే పెద్ద మిస్టరీ ఏంటంటే కురుక్షేత్ర రణ భూమిలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు 40 లక్షల మంది యోధుల శవాలు ఏమయ్యాయి అన్నది అంత పెద్ద ఎత్తున జరిగిన మారణ హోమంలో శవాల కుప్పలు కనీసం కొండలంతా ఎత్తున ఉండాలి కానీ పురాణాలు ఎక్కడా వాటి ఉనికి గురించి పెద్దగా చర్చించలేదు. దీని వెనుక ఉన్న
(09:06) వాస్తవాలను పరిశీలిస్తే యుద్ధం జరిగిన ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇరు పక్షుల వారు యుద్ధమాపి తమ వైపు చనిపోయిన సైనికులను గుర్తించి గౌరవప్రదంగా సామూహిక దహన సంస్కారాలు నిర్వహించేవారని తెలుస్తోంది. అంతేకాకుండా వేలాది శవాలను పవిత్రమైన సరస్వతి నదిలో కలిపేవారని యుద్ధం ముగిసాక ధర్మరాజు ఆధ్వర్యంలో మిగిలిన అన్ని అవశేషాలను పూర్తిగా దహనం చేసి శాంతి పూజలు నిర్వహించారని చరిత్ర చెబుతోంది.
(09:36) కురుక్షేత్రంలోని మట్టి నేటికి ఎర్రగా ఉండటానికి కారణం ఆనాడు చెందిన లక్షలాది మంది వీరుల రక్తమేనని నమ్ముతారు. కొన్ని శాస్త్రీయ పరిశోధనల ప్రకారం అక్కడ జరిగిన అత్యంత శక్తివంతమైన అస్త్రాల ప్రయోగం వల్ల ఏర్పడిన విపరీతమైన ఉష్ణోగ్రతలకు శవాలు సైతం అస్తిత్వమే లేకుండా కాలిపై ఉండవచ్చని కూడా ఒక వాదన ఉంది. సహదేవుడి మౌనం మరియు మహాభారత సందేశం.
(10:00) మహాభారతంలోని అత్యంత నిగూడమైన మరియు భావద్వేగభరితమైన పాత్ర సహదేవుడిది. పాండవుల్లో అందరికంటే చిన్నవాడైన సహదేవుడు సామాన్య మానవుడు కాదు. ఆయన త్రికాలజ్ఞాని అంటే గతం వర్తమానం మరియు భవిష్యత్తును అరచేతిలో ఉసిరికాయలా చూడగలిగే అపారమైన జ్యోతిష్య శక్తి కలిగిన మేధావి. కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది? అందులో ఎవరెవరు ఏ రోజున మరణిస్తారు? చివరికి విజయం ఎవరిని వరిస్తుంది అనే ప్రతి చిన్న అంశం సహదేవుడికి యుద్ధం ప్రారంభానికి ముందే తెలుసు అయితే ఇక్కడే ఒక భయంకరమైన ధర్మ సంకటం నెలకొంది.
(10:33) సహదేవుడికి ఉన్న ఈ అద్భుత శక్తి గురించి తెలిసిన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రకృతి సమతుల్యత దెబ్బ తినకూడదని ఒక కఠినమైన శరతు విధించాడు. ఒకవేళ సహదేవుడు గనుక జరగబోయే భవిష్యత్తును ఎవరికైనా వెల్లడిస్తే ఆ క్షణమే అతని శిరస్సు వెయి ముక్కలైపోతుందని హెచ్చరించాడు. కళ్ళ ముందే తన సోదరులు గురువులు బంధువులు మరణిస్తారని తెలిసిన ద్రౌపదికి జరగబోయే అవమానం గురించి ముందే సమాచారం ఉన్న ధర్మ స్థాపన కోసం సహదేవుడు ఆ భయంకరమైన నిజాన్ని తన గుండెల్లోనే దాచుకొని మౌనంగా ఉండిపోయాడు.
(11:07) అంతటి వినాశనం జరుగుతుందని తెలిసి కూడా ఏమీ చేయలేని ఆ నిస్సహాయత అనుభవించడం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద శిక్ష. సహదేవుడి మౌనం బలహీనత కాదు. అది ధర్మం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత చూశారు కదా మహాభారతం అంటే కేవలం రాజ్యాల కోసం జరిగిన పోరాటం మాత్రమే కాదు అది మనిషిలోని అంతర్మదనానికి త్యాగానికి వ్యూహాలకు ఒక నిలువుట అద్దం బర్బరీకుడి అజయమైన శక్తిని శ్రీకృష్ణుడు తన తెలివితేటలతో నియంత్రించడం అభిమన్యుడి బలిదానం వెనుక ఉన్న దైవిక కారణాలు కృష్ణుడు దిగగానే అర్జునుడి రథం కాలిపోవడం ఇలా ప్రతి ఘట్టం మనకొక విలువైన పాఠాన్ని నేర్ప జరుపుతుంది.
(11:47) ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని మన విజయాల వెనుక ఎప్పుడూ ఒక అదృశ్య శక్తి ఉంటుందని ధర్మం కోసం ఒక్కోసారి త్యాగాలు తప్పవని ఈ మహాకావ్యం నిరూపిస్తోంది. ఈ వీడియోలో మనం చర్చించిన రహస్యాలలో మీకు ఏది అత్యంత ఆశ్చర్యకరంగా అనిపించిందో కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. బరిబరీకుడి మూడు బాణాల శక్తి గురించి మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి.
(12:11) చరిత్రలోని ఇలాంటి మరెన్నో అన్వేషించని నిజాలను శాస్త్రీయ ఆధారాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడానికి వీడియోని షేర్ చేయండి.

చివరికి తాజ్ మహల్ లో ఉన్న హిందూ దేవాలయం బయటపడింది | Secrets Of Taj Mahal | Fn-20 Mystery

చివరికి తాజ్ మహల్ లో ఉన్న హిందూ దేవాలయం బయటపడింది | Secrets Of Taj Mahal | Fn-20 Mystery

Author Name:Info Matters Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@Infomatterstelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_ESMnq-4wwg



Transcript:
(00:00) ప్రపంచ వింతల్లో ఒకటిగా ప్రేమకు అపురూప చిహ్నంగా మనం చెప్పుకునే తాజ్మహల్ గురించి మనకు తెలియని ఒక చీకటి కోణం ఒక విస్మరించబడిన చరిత్ర ఉందంటే మీరు నమ్ముతారా? గడిచిన 350 ఏళ్లుుగా ఆ తెల్లని అద్భుతం వెనక ఎన్ని రహస్యాలు సమాధి అయ్యాయో ఆ గోడల మధ్య ఎన్ని నిజాలు బందీ అయ్యాయో ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా మనం తాజ్మహల్ అంటే షాజహాన్ ముంతాజ్ల ప్రేమగాధ మాత్రమే విన్నాం.
(00:32) కానీ ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చలు కోర్టులో దాఖలైన పిటిషన్లు ఒక సంచలన విషయాన్ని తెరపైకి తెచ్చాయి. తాజ్మహల్ లోపల ఎవ్వరికీ ప్రవేశం లేని ఆ 22 రహస్య గదుల వెనుక అసలు ఏముంది? కొన్ని శతాబ్దాలుగా ఆ గదులకు తాళాలు ఎందుకు వేసి ఉంచారు? పురావస్తు శాఖ సైతం ఆ గదులను తెరవడానికి ఎందుకు భయపడుతుంది? చరిత్రకారులు చెబుతున్నట్టుగా అది నిజంగా ముంతా సమాధినా లేక హిందూ రాజులు నిర్మించిన తేజో మహాలయ అనే ప్రాచీన శివాలయమా? ఒకవేళ అది కేవలం సమాధి అయితే అక్కడ స్వస్తిక్ గుర్తులు కమలం పువ్వు ఆకృతులు మరియు హైందవ సంస్కృతిని ప్రతిబంబించే శిలాజాలు ఎలా వచ్చాయి? ఈ
(01:17) ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకడానికి ఒక ప్రత్యేక పరిశోధక బృందం రహస్యంగా ఆ నేలమాలిగల్లోకి ప్రవేశించినప్పుడు వారు చూసిన దృశ్యాలు కేవలం ఒక దేశ చరిత్రనే కాదు మొత్తం ప్రపంచం తాజ్మహల్ని చూసే కోణాన్నే మార్చేసేలా ఉన్నాయి. ఆ గదుల్లోని తాళాలు పగిలినప్పుడు బయటపడ్డ ఆధారాలు అక్కడ కనిపించిన వింత ఆకృతులు మరియు 350 ఏళ్ల నిశబ్దాన్ని చేదిస్తూ వినిపించిన ఆ చేదు నిజాలు ఏమిటో ఈ వీడియోలో మనం అత్యంత లోతుగా ఆధారాలతో సహా విశ్లేషించబోతున్నాం.
(01:51) చరిత్రను విజేతలు రాస్తారని అంటారు. కానీ కాలం గడిచే కొద్దీ భూమి పొరల్లో దాగిన సత్యం ఏదో ఒక రోజు అగ్ని పర్వతంల బద్దలై తీరుతుంది. ఇప్పుడు తాజ్మహల్ విషయంలో కూడా అదే జరుగుతోందా? తరతరాలుగా మనం నమ్మిన చరిత్ర అబద్ధమా లేక ఈ వివాదాల వెనుక మరేదైనా కుట్ర ఉందా? ఈ వీడియోలో చూద్దాం. తాజ్మహల్ లోని ఆ 22 రాహస్య గదుల మిస్టరీ.
(02:16) తాజ్మహల్ నిర్మాణ శైలిని గమనిస్తే మనకు కనిపించే అందం వెనుక ఎవరికీ తెలియని అత్యంత భయంకరమైన మరియు లోతైన రహస్యాలు భూగర్భంలో దాగి ఉన్నాయి. తాజ్మహల్ ప్రధాన వేదిక కింద ఉన్న సుమారు 22 రాహస్య గదులు దశాబ్దాలుగా ఒక చిక్కుముడిలా మిగిలిపోయాయి. ఈ గదుల వైపు వెళ్ళడానికి కానీ వాటి తాళాలు తీయడానికి కానీ అటు పురావస్తు శాఖ ఇటు ప్రభుత్వం ఎందుకు సాహసించడం లేదనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని వేధిస్తున్న ప్రశ్న చరిత్రకారులు మరియు పరిశోధకుల వాదన ప్రకారం ఈ గదులు కేవలం ఖాళీ గదులు మాత్రమే కాదు అక్కడున్న గోడలపై హిందూ దేవతల విగ్రహాలు పురాతన శిలాశాసనాలు
(03:00) మరియు హైందవ సంస్కృతికి సంబంధించిన అనేక ఆనవాళ్లు ఉన్నాయని నమ్ముతారు. ఒకవేళ ఈ గదులను తెరిచి లోపల ఉన్నది ప్రపంచానికి చూపిస్తే మొగలు కట్టించినట్లుగా మనం నమ్ముతున్న ఈ చరిత్ర పూర్తిగా తలకిందులు అవుతుందన్న భయం అధికార వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇటీవల ఈ నిగూడ రాహస్యాలను చేదించడానికి కోర్టు ఆదేశాల మేరకు అత్యంత కఠినమైన భద్రత మధ్య ఒక ప్రత్యేక బృందం ఆ నేల మాలిగల్లోకి ప్రవేశించినప్పుడు ఎదురైన దృశ్యాలు వారిని నివ్వెరపోయేలా చేశాయి.
(03:34) కొన్ని శతాబ్దాలుగా సూర్యరశ్మి సోకని ఆ గదుల్లోని తాళాలు పగలకొట్టినప్పుడు లోపల ఉన్న గాలిలో ఒక రకమైన పురాతనమైన వాసన మరియు అక్కడున్న రాళ్లపై చెక్కిన అసాధారణ ఆకృతులు ఆ పరిశోధకులకు చెమటలు పట్టించాయి. ఆ గదుల్లోని గోడలకు ఇటుకలతో బలవంతంగా పూడ్చివేసిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే లోపల ఏదో భారీ నిర్మాణాన్ని లేదా అత్యంత ముఖ్యమైన ఆధారాలను ప్రపంచ దృష్టికి రాకుండా మొగల్ పాలకులు కప్పిపెట్టారని ఈ బృందం అనుమానిస్తోంది.
(04:08) ఆ చీకటి గదుల్లో కనుగొన్న స్తంభాల అమెరికా ఇస్లామిక్ వాస్తు శిల్పానికి విరుద్ధంగా పురాతన భారతీయ దేవాలయాల గర్భాలయ నిర్మాణానికి దగ్గరగా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజ్మహల్ కేవలం ఒక సమాధి మాత్రమే అయితే ఆ గదుల లోపల ముద్రించబడిన కమలం ఆకృతులు మరియు ఇతర పవిత్ర చిహ్నాల ఆవశ్యకత ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు చరిత్రను కొత్త కోణంలా చూసేలా చేస్తోంది.
(04:33) ఈ 22 గదుల వెనుక దాగి ఉన్న అసలు సత్యాన్ని బయట పెట్టకుండా ఇంకా ఎంతకాలం ఈ అద్భుత కట్టడం ఒక మిస్టరీగా మిగిలిపోతుందో తెలియదు కానీ ఆ తాళాలు తెరిచినప్పుడు బయటపడ్డ ఆధారాలు మాత్రం తాజ్మహల్ మూలాలను పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉన్నాయి. ముంతాజ్ సమాధి కింద ఉన్న అసలు రహస్యం తాజ్మహల్ అసలు రహస్యం దాని బాహ్య సౌందర్యంలో లేదు.
(04:59) మన కళ్ళకు కనిపించకుండా భూగర్భంలో దశాబ్దాలుగా పాతి పెట్టబడిన ఆ అడుగు పొరల్లో దాగి ఉంది. సాధారణంగా పర్యాటకులు చూసే ముంతా సమాధి కేవలం ఒక ప్రతీక మాత్రమేనని అసలైన సమాధి దాని కింద ఉన్న మరొక చీకటి గదిలో ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఆ రెండో సమాధి కింద కూడా మరొక మూడో స్థాయి గది ఉందని అక్కడే తాజ్మహల్ అసలు చరిత్ర బంది అయి ఉందని చాలా తక్కువ మందికి తెలుసు.
(05:26) దాదాపు 300 ఏళ్ల తర్వాత ఆ చీకటి మెట్లు దిగి అత్యంత లోతైన భూగర్భ గదిలోకి ప్రవేశించినప్పుడు అక్కడున్న గాలిలోని చల్లదనం సాధారణమైనది కాదు. అది ఒక రకమైన నిశబ్ద భయాన్ని మరియు వందల ఏళ్ల నాటి చరిత్ర తాలూకు బరువును మోస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ ప్రత్యేక పరిశోధక బృందంలోని సైంటిస్ట్ సునీల్ గమనించిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడున్న గోడలు మరియు స్తంభాల నిర్మాణం ఏమాత్రం మొగల్ కాలపు ఇస్లామిక్ వాస్తు శిల్పంతో పోలి ఉండవు.
(05:58) ఆ గోడలపై స్పష్టంగా కనిపిస్తున్న కమలం పువ్వు గుర్తులు సూర్యబింబాలు మరియు పూన కుంభాన్ని పోలిన ఆకృతులు చూస్తుంటే ఒక ఇస్లామిక్ సమాధిలో ఇవి ఉండటం అసాధ్యమనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం సమాధులపై మనుషుల లేదా జంతువుల ప్రకృతికి సంబంధించిన ఆకృతులు చెక్కడం నిషిద్ధం. కానీ ఇక్కడ కనిపిస్తున్న సూర్య ఆకృతులు మరియు ఇతర హైందవ చిహ్నాలు ఇవి ఒక ప్రాచీన శివాలయానికి లేదా రాజ ప్రసాదానికి సంబంధించిన ఆధారాలనే వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
(06:33) ముఖ్యంగా ఆ గదుల్లోని స్తంభాలు ఏనుగు తొండాల వంటి ఆకృతులతో అతి క్లిష్టమైన చెక్కడాలతో నిండి ఉండటం ముంతాజ్ మరణానికి ముందే ఈ కట్టడం ఉందనే సందేహాలను బలపరుస్తోంది. ఒక సమాధి లోపల ఇంత భారీ స్థాయిలో హిందూ ధర్మ చిహ్నాలు ఉండటం వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఒకవేళ షాజహాన్ దీనిని మొదటి నుండి నిర్మిస్తే మొగల్ నిర్మాణాల్లో ఎక్కడ లేని ఈ గుర్తులు ఇక్కడ ఎలా వచ్చాయి? ఆ గదుల్లోని రాళ్లను కార్బన్ డేటింగ్ చేస్తే అవి 800 ఏళ్ల కంటే పాతవని తేలే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
(07:08) ఆ చీకటి గదిలోని గోడలను తడిమినప్పుడు అవి రాళ్లతో కాకుండా ఏదో లోహపు మిశ్రంతో పూత పూసినట్లు ఉండటం ఆ గదుల లోపల ఉన్న గాలి వెలుతురు ప్రసరించే మార్గాలు అన్నీ ఇటుకులతో మూసివేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ ఆలోచిస్తుంటే ముంతాజ్ సమాధి కేవలం ఒక కవర్ స్టోరీ మాత్రమేనని దాని కింద ఒక మహా అద్భుతమైన భారతీయ నాగరికతకు సంబంధించిన కట్టడం దాగి ఉందనే చేదు నిజం మనకు అర్థమవుతుంది.
(07:36) ఈ భూగర్భ రహస్యాలు ప్రపంచానికి తెలిస్తే తాజ్మహల్ గుర్తింపు మారిపోవడమే కాదు. భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన అధ్యాయాన్ని మనం మళ్ళీ తిరగరాయాల్సి ఉంటుంది. ఆ తాళాలు పగిలినప్పుడు కేవలం గదులు మాత్రమే తెరుచుకోలేదు. శతాబ్దాలుగా దాచబడిన ఒక నిగుళళ సత్యం వెలుగులోకి రావడానికి సిద్ధంగా ఉంది. మూడు రోజుల ఇన్వెస్టిగేషన్ మొదటి రోజు ఏం జరిగింది? ఆ మూడు రోజుల రహస్య పరిశోధనలో బయటపడ్డ సత్యాలు కేవలం ఒక కట్టడం గురించినవి కావు.
(08:06) అవి భారతదేశ చరిత్ర గమనాన్ని మార్చేసేంత శక్తివంతమైనవి. మొదటి రోజు పరిశోధక బృందం ఆ చీకటి నిశబ్దాన్ని చేదిస్తూ లోపలికి అడుగుపెట్టినప్పుడు వారు ఊయించిన దానికి పూర్తి భిన్నమైన దృశ్యాలు స్వాగతం పలికాయి. సాధారణంగా ఇస్లామిక్ వాస్తు శిల్పంలో సమాధుల గోడలు చాలా సాదా సీదాగా ఎలాంటి బొమ్మలు లేదా చెక్కడాలు లేకుండా ఉంటాయి.
(08:30) కానీ ఇక్కడ గోడలపై ఉన్న అద్భుతమైన ఆకృతులు మరియు సన్నని లతలు కమలం పువ్వులను పోలిన చెక్కడాలు చూసి ఆ బృందం దిగ్బ్రాంతికి లోనైంది. ముఖ్యంగా శాస్త్రవేత్త సునీల్ తన డైరీలో ఆ క్షణాలను వివరిస్తూ మనం చూస్తున్నది కేవలం ఒక సమాధి కాదు. దీని వెనక శతాబ్దాల నాటి ఒక మహోన్నత కట్టడం బంది అయి ఉంది అని రాసుకోవడం గమనార్హం. అక్కడ ఉన్న స్తంభాల ఎత్తు, వాటి అమెరికా, మరియు నేలమట్టం నుండి అవి నిర్మించబడిన విధానం చూస్తుంటే అది ఒకప్పుడు ఏదో ప్రాచీన ఆలయానికి సంబంధించిన గర్భాలయం లాగా స్పష్టంగా కనిపిస్తోంది.
(09:05) ఇక రెండో రోజు ఉదయానికి తాజ్మహల్ పరిసరాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం భద్రతను అత్యంత కఠినతరం చేసి పర్యటకులను పూర్తిగా నిలిపివేసింది. ముంతాజ్ సమాధికి అతి సమీపంలో ఉన్న ఒక రహస్య మార్గాన్ని తెరిచినప్పుడు ఆ బృందం మరిన్ని విస్తిపోయే విషయాలను గమనించింది. అక్కడున్న రాళ్లను అదునాతన పరికరాలతో పరీక్షించగా అవి షాజహాన్ కాలం నాటివి కాదని అంతకంటే వందల ఏళ్ల క్రితం నాటివని తేలింది.
(09:35) అంటే షాజహాన్ ఈ ప్రాంతానికి రాకముందే ఇక్కడ ఒక బారి నిర్మాణం ఉందనేది అక్షర సత్యం. గదుల్లోని గాలి వెలుతురు చొరబడకుండా కొన్ని చోట్ల ఇటుకలతో అడ్డుగోడలు కట్టడం వెనుక ఉన్న ఉద్దేశ్యం అక్కడ దొరికిన పురాతన ఆధారాలను కప్పి పుచ్చడమేనని స్పష్టమవుతోంది. మూడో రోజున ఈ పరిశోధన అత్యంత ఉత్కంఠభరితమైన స్థాయికి చేరుకుంది. అప్పటికే పరిశోధకుల నోట తేజో మహాలయ అనే పదం వినిపించడం మొదలైంది.
(10:05) లోపల లభించిన శిధిలాలు స్తంభాలపై ఉన్న చిహ్నాలు చూస్తుంటే అది ఒకప్పుడు శివాలయం అన్న వాదనలకు బలాన్ని చేకూర్చాయి. స్తంభాల కింద ఉన్న పీఠాలు గదుల మధ్య ఉన్న ప్రదక్షిణ మార్గం వంటి నిర్మాణాలు ఖచ్చితంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ ని పోలి ఉన్నాయి. అయితే ఈ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే సమయంలోనే అనుూహ్యంగా పై అధికారుల నుండి పరిశోధనను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు రావడం పెను సంచలనం సృష్టించింది.
(10:33) ఒకవేళ లోపల ఏమీ లేకపోతే పరిశోధనను ఎందుకు ఆపేశారు? అక్కడ దొరికిన ఆధారాలు బయటకు వస్తే దేశంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న భయంతో ఆ గదులను మళ్ళీ హడావిడిగా సీల్ చేశారా? ఏది ఏమైనా ఆ మూడు రోజులు ఆ నేలమాలిగల్లో గడిపిన బృందానికి మాత్రం తాజ్మహల్ అంటే కేవలం ఒక సమాధి కాదు అది భారతీయ చరిత్రలో కప్పిపెట్టబడిన ఒక గొప్ప రహస్యంఅని అర్థమైంది.
(11:01) ప్రపంచం ముందు ప్రేమకు చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం కింద తరతరాలుగా నిశబ్దంగా వేచి ఉన్న అసలు సత్యం ఎప్పటికైనా వెలుగులోకి రాక తప్పదు. కానీ దీని గురించి సునీల్ అనే సైంటిస్ట్ తన రిపోర్ట్ లో కొన్ని షాకింగ్ విషయాలు రాశాడు. తాజ్మహల్ కింద ఉన్న నిర్మాణాలు మొగలుల కంటే 500 ఏళ్ల పాతవి అక్కడన్న నీటి సరఫరా వ్యవస్థ రహస్య మార్గాలు ఒక రాజు తన సైన్యం కోసం కట్టించుకున్న కోటలా లేదా ఆలయంలా ఉన్నాయని అతను మెన్షన్ చేశాడు.
(11:31) చరిత్ర మనకు చెప్పింది కేవలం ఒకవైపు మాత్రమే మరోవైపు చాలా లోతు ఉంది. ఫైనల్గా తాజ్మహల్ అంటే కేవలం ప్రేమ కావ్యమే కాదు అది రహస్యాల గని వందల ఏళ్లుుగా ఆ తాళాల వెనక దాగి ఉన్న నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే అబద్ధాన్ని ఎంతకాలం దాచినా అది ఒకరోజు అగ్ని పర్వతంలా పగిలి బయటకి వస్తుంది. ఉమ్

కామసూత్ర పుస్తకం గురించి ఎవరు చెప్పని నిజాలు | Kamasutra is NOT about S*x | Fn-20 Mystery

కామసూత్ర పుస్తకం గురించి ఎవరు చెప్పని నిజాలు | Kamasutra is NOT about S*x | Fn-20 Mystery

Author Name:Info Matters Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@Infomatterstelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tPhmAq0zUEM



Transcript:
(00:00) కామసూత్రం అనే పేరు వినగానే చాలా మందికి మొహంలో ఒక ఇబ్బంది కరమైన భావం వస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ పదం చెప్తే ఇంకా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఏంటిది ఈ టాపిక్ ఏంటి స్కిప్ చేసేద్దాం అని కూడా అనుకోవచ్చు. కానీ ఒక్క నిమిషం ఆగి దీని గురించి చాలా తెలుసుకోవాలి. ఈ పుస్తకం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఈ అద్భుతమైన గ్రంధాన్ని మన పూర్వీకులు రాశారనే నిజం కానీ మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు.
(00:28) అలానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. నిజం చెప్పాలంటే భారతదేశంలో పుట్టిన పుస్తకాల్లో ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయినవి కొన్ని మాత్రమే అందులో భగవద్గీత ఎంత ఫేమస్ో కామసూత్రం కూడా అంతే ఫేమస్ కానీ ఒక పెద్ద తేడా ఉంది. భగవద్గీతను ప్రపంచం గౌరవిస్తుంది. కానీ కామసూత్రాన్ని ప్రపంచం తప్పుగా అర్థం చేసుకుంది.
(00:53) దీన్ని ఒక సెక్స్ బుక్ లా చూశారు. ఆఖరికి మన భారతీయులు కూడా అది పాతకాలం నాటి సెక్స్ పొజిషన్స్ గురించి చెప్పే పుస్తకం కదా అని కానీ ఇది అలాంటిది కాదు అయితే అసలు ఈ పుస్తకం మన దేశంలో అంతగా ఎందుకు ఫేమస్ కాలేదు. హవ్ యు హర్డ్ అబౌట్ కామసూత్ర స కామసూత్ర పోసిషన్స్ ఆర్ మోర్ లైక్ యోగా పోసెస్ యు నో నో ఐ నో దట్ ఇట్స్ ద సెక్స్ బుక్ rightైట్ యదఇండియన్ఇన్vెంటడ్ఇయదకొండమోదబ కానీ విదేశాల్లో మాత్రం బాగా పాపులర్ అయింది.
(01:33) అది కూడా ఒక నెగిటివ్ కోణంలో ఎందుకు అలా అయింది అసలు ఆ పుస్తకంలో ఏముంది దీని వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి కామసూత్రం ఒక సెక్షువల్ ఫ్యాంటసీ పుస్తకంగా ఎందుకు మారిపోయింది. దీనికి ప్రధాన కారణం బ్రిటిష్ కాలనీల పాలన. 19 వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ వాళ్ళు మన సంస్కృతిని చరిత్రను కించపరచాలని ఒక పర్ఫెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేశారు.
(01:59) దానిలో భాగంగానే మన గ్రంథాలను ఇంగ్లీష్ లోకి అనువాదం చేయించారు. అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ ఇతను ఒక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ ఇతనికి వేరు వేరు సంస్కృతుల సెక్షువల్ అలవాట్ల గురించి తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి. అందుకే ఇతను 1883 లో కామసూత్రాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించాడు. కానీ ఇతను చేసింది ఏంటంటే కామసూత్రంలో ఉన్న కొన్ని సెక్షువల్ అంశాలను మాత్రమే హైలైట్ చేసి మిగతా డీటెయిల్స్ ని అసలు పట్టించుకోలేదు.
(02:32) దాంతో పాశ్చాత్య ప్రపంచంలో కామసూత్రం అంటే సెక్స్ గురించి మాత్రమే చెప్పే పుస్తకం అని ఒక అపార్థం మొదలైంది. ఈ అపార్థం 20వ శతాబ్దంలో పబ్లిషింగ్ ఇండస్ట్రీ వల్ల ఇంకా బలపడింది. వాళ్ళు ఈ పుస్తకాన్ని ఎరోటిక్ కంటెంట్ గా మార్కెట్ చేశారు. చాలాసార్లు కవర్ పై అభ్యంతరకరమైన చిత్రాలు వేసి పుస్తకం అసలు ఉద్దేశాన్ని కంప్లీట్ గా మార్చేశారు. తర్వాత 1960 70 లో వెస్టర్న్ కంట్రీస్ లో జరిగిన సెక్షువల్ రివల్యూషన్ సమయంలో వాళ్ళు తమ స్వేచ్ఛ లైంగితకు చిహ్నంగా కామసూత్రాన్ని ఎంచుకున్నారు.
(03:06) కానీ మళ్ళీ ఈ పుస్తకం చెప్పిన మానవ సంబంధాలు వ్యక్తిగత అభివృద్ధి లాంటి విషయాలను పక్కన పెట్టేసి కేవలం సెక్షువల్ టెక్నిక్స్ గురించి మాత్రమే పట్టించుకున్నారు. అందుకే ఈరోజు కామసూత్రం పేరు వినగానే పోర్నోగ్రఫీ బుక్ లాగా చూస్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదు ఇది మనకు జరిగిన అన్యాయం ఇప్పుడు ఈ పుస్తకం అసలు దేని గురించి చెబుతుందో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం కామసూత్రం ఒక సమగ్ర జీవన గైడ్ కామసూత్రం కేవలం శారీరక ఆనందం గురించి మాత్రమే కాదు ఇది ఒక వ్యక్తి జీవితంలో మూడు ప్రధాన లక్ష్యాలను సాధించడానికి ఒక సమగ్ర గైడ్ ఈ మూడు లక్ష్యాలను ధర్మ అర్థ కామ అంటారు. ధర్మం
(03:46) ధర్మం అంటే నీతి నైతిక బాధ్యతలు సరైన ప్రవర్తన అర్థం అర్థం అంటే సంపద ఆర్థిక స్థిరత్వం వృద్ధి కామం కామం అంటే ప్రేమ ఆనందం శారీరక సంతృప్తి ఈ మూడు లక్ష్యాలను జీవితంలో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ పుస్తకం నేర్పుతుంది. ఇది కేవలం కామం గురించి మాత్రమే కాదు ధర్మాన్ని పాటించడం ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం ఇంటి వ్యవహారాలను చక్కగా నిర్వహించడం సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా ఈ పుస్తకం నేర్పుతుంది.
(04:23) ఈ పుస్తకం అసలు ఎలా పుట్టిందో ఒకసారి చూద్దాం. మన పురాణాల ప్రకారం దేవుడు మనుషులు మహిళలను సృష్టించి వారికి ధర్మం, అర్థం, కామం అనే నియమాలను ఇచ్చాడు. ఈ నియమాలను మొదట నంది శివుడు శిష్యుడు 1000 అధ్యాయాల్లో వివరించాడట. తర్వాత చాలామంది మహర్షులు పండితులు ఈ 1000 అధ్యాయాలను కుదించుకుంటూ సారాంశంగా రాస్తూ వచ్చారు.
(04:51) అలా చివరికి వాత్సాయనుడు ఈ అన్ని రచనలను కలిపి ఒక చిన్న వర్షం తయారు చేశాడు. అదే మనం ఇప్పుడు చదువుతున్నటువంటి వాత్సాయనుడి కామసూత్రం. ఈ పుస్తకం మొత్తం ఏడు భాగాలుగా విభజించబడింది. వాటి గురించి ఒక్కొక్కటిగా డీటెయిల్డ్ గా చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదటి భాగం ధర్మ, అర్ధ, కామం ఈ భాగంలో ధర్మ, అర్ధ, కామం అనే మూడు లక్ష్యాల గురించి క్లియర్ గా చెప్తుంది.
(05:18) వాత్సాయనుడు కామం కూడా ధర్మం లాగానే చాలా ముఖ్యమైనదని చెప్పాడు. దాన్ని సరిగ్గా బ్యాలెన్స్డ్ గా పాటించాలని చెప్తాడు. లైంగిక ఆనందాన్ని పవిత్రమైన ముఖ్యమైన జీవిత భాగంగా చూపిస్తాడు. ఈ భాగం సెక్షువల్ ఆనందాన్ని ఎలా గౌరవంగా చూడాలి భాగస్వాముల భావోద్వేగాలు శారీరక అవసరాలను ఎలా గౌరవించాలి కూడా నేర్పుతుంది. ఇద్దరు భాగస్వాములు సమానమేనని ఎవరూ బలవంతం చేయకూడదని కూడా స్పష్టంగా చెప్తుంది.
(05:45) ఒకరి సంతోషం కోసం మరొకరిని బాధ పెట్టకూడదనే ఒక గొప్ప వాక్యం ఈ పుస్తకంలో ఉంది. ఈ ఒక్క వాక్యం గనుక ప్రతి మగవాడు అర్థం చేసుకుంటే ప్రపంచంలో చాలా సమస్యలు తగ్గుతాయి. సంప్రయోగికం అంటే లైంగిక సంబంధాలు. ఈ రెండో భాగం పేరు సంప్రయోగికం చాలామంది దీన్ని కేవలం సెక్స్ పొజిషన్ గురించి మాత్రమే అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు ఇది మనిషికి మనిషికి మధ్య ఉండే భావోద్వేగ అనుబంధాన్ని శారీరక ఆనందాన్ని ఎలా సమన్వయం చేయాలో వివరిస్తుంది.
(06:20) ఈ భాగంలో కేవలం 20% మాత్రమే సెక్షువల్ పొజిషన్ గురించి ఉంటుంది. మిగతా 80% అసలు విషయాన్ని చెప్తుంది. ఈ భాగం ముఖ్యంగా శారీరక అనుకూలత గురించి మాట్లాడుతుంది. అంటే ఒక పురుషుడు ఒక మహిళ శారీరకంగా ఎలా భిన్నంగా ఉంటారో ఒకరికొకరు ఎలా సర్దుకు పోవాలో ఎలా ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలో వివరిస్తుంది. ఇది కేవలం శారీరక కదిలికల గురించి కాదు ముద్దులు కౌగిలింతలు స్పర్శ వంటి ద్వారా కూడా ఒకరినొకరు ఎలా దగ్గర చేసుకోవచ్చో ఎలా వారి మధ్య ప్రేమ సాన్నిహిత్యం పెంచుకోవచ్చో కూడా వివరిస్తుంది.
(06:57) అంతేకాకుండా ఈ భాగం పరస్పర గౌరవం సంరక్షణ గురించి చాలా గొప్పగా చెప్తుంది. సెక్స్ అనేది కేవలం ఒక శారీరక చర్య కాదు అది భావోద్వేగాల కలయక అని చెప్తుంది. ఇద్దరు భాగస్వాములు సమానమేనని ఒకరి ఆనందానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం తప్పు అని చెప్తుంది. ఒకరికొకరు ఇచ్చే సంరక్షణ ఒకరిపై ఒకరు చూపించే ప్రేమ ఆప్యాయత ఎంత ముఖ్యమో ఈ భాగం చాలా వివరంగా వివరిస్తుంది.
(07:25) అందుకే ఈ భాగం కేవలం శారీరక ఆనందం గురించి కాదు అది ప్రేమ నమ్మకం భావద్వేగాల బంధాన్ని మరింత దృఢం చేసుకోవడం గురించి మూడవ నాలుగవ భాగం కన్య భార్యల గురించి ఈ రెండు భాగాల్లో మహిళల పాత్ర గురించి చాలా ప్రగతిశీలమైన విషయాలు ఉన్నాయి. మహిళల విద్య ఎంత ముఖ్యమో అలానే వారు సామాజిక సాంస్కృతిక జీవితంలో చురుగ్గా ఎలా పాల్గొనాలో ఈ భాగాల్లో చెప్పబడింది.
(07:53) మహిళలను తమ సొంత కోరికలు, హక్కులు, బాధ్యతలు ఉన్న వ్యక్తులుగా ఈ గ్రంథం చూపిస్తుంది. మూడవ భాగంలో సరైన జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి? పెళ్లి ఎలా చేసుకోవాలి? ఇంప్రెస్ చేయడం ఎలా వంటి వాటి గురించి చెప్తుంది. అమ్మాయిని ఎలా మెప్పించాలి? కుటుంబం ఆమోదం ఎలా పొందాలని కూడా వివరిస్తుంది. ఇది ఒక రకంగా పెళ్లికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైడ్ లాంటిది.
(08:20) దీని తర్వాత పెళ్లయ్యాక జీవితం ఎలా నడిపించుకోవాలని నాలుగో భాగం చెప్తుంది. భార్యా భర్తల బాధ్యతలు ఏంటి? ఖర్చులు ఇంటి పనులు సేవకుల నిర్వహణ ఒకరికొకరు ప్రేమ గౌరవంతో ఎలా ఉండాలో కూడా డీటెయిల్డ్ గా వివరిస్తుంది. ఐదవ ఆరవ భాగం ఇతర సంబంధాలు అండ్ వేష్యల గురించి. కామసూత్రం యొక్క ఐదవ ఆరవ భాగాలు చాలా ఆసక్తికరమైనవి. మరియు ప్రాచీన భారతీయ సమాజం ఎంత ప్రగతిశీలంగా ఉండేదో మనకు తెలియజేస్తాయి.
(08:51) ఈ భాగాలు కేవలం లైంగిక సంబంధాల గురించి మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న సామాజిక ఆర్థిక కోణాలను కూడా చర్చిస్తాయి. ఈ భాగాలు పెళ్లికి బయట ఉండే సంబంధాల గురించి చాలా సున్నితంగా బాధ్యతగా వ్యవహరించాలని చెబుతాయి. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి ఎవరి గౌరవం దెబ్బతినకుండా ఎలా చూసుకోవాలనే విషయాలపై మార్గదర్శకాలు ఇస్తుంది.
(09:14) ఈ భాగాల్లో మరింత ముఖ్యమైన విషయం వేష్యల గురించి చెప్పిన తీరు. పాశ్చాత్య దేశాల్లో వారిని కేవలం భోగ వస్తువులుగా చూస్తారు. కానీ ప్రాచీన భారతదేశంలో అలా కాదు. కామసూత్రం ప్రకారం కోటిసెన్లు విద్యలో కళల్లో ఉన్నత స్థాయి జ్ఞానం ఉన్నవారు. వీరు కేవలం శారీరక ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా సంగీతం నాట్యం చిత్రలేఖనం వంట తోటపని వంటి 64 కళల్లో ప్రావీణ్యం సంపాదించేవారు.
(09:46) అందుకే సమాజంలో వారికి చాలా గౌరవం ఉండేది. కామసూత్రం వారి నైపుణ్యాలు వారి ఆర్థిక స్థిరత్వం మరియు వారికి లభించిన గౌరవం గురించి వివరంగా చెప్పడం ద్వారా ఆనాటి సమాజంలో స్త్రీలకు ఉన్నత స్థానాన్ని వెల్లడిస్తుంది. ఐదవ ఆరవ భాగాలు ముగిసిన తర్వాత ఏడవ భాగం ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా మరింత అందంగా ఆసక్తికరంగా మార్చుకోవాలో వివరిస్తుంది. ఈ భాగం 64 కళల గురించి చెప్తుంది.
(10:14) ఇవి కేవలం నైపుణ్యాలు కాదు ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఆకర్షణను పెంచుకోవడానికి నేర్చుకోవాల్సిన విషయాలు ఇందులో సంగీతం చిత్రలేఖనం నృత్యం వంట తోటపని వంటి కలలు మాత్రమే కాకుండా సంభాషణ కల పుస్తకాలు చదవటం ఇతరుల స్వభావాన్ని అర్థం చేసుకోవడం వంటివి కూడా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే కామసూత్రం అసలు శిసలైన జీవిత మార్గదర్శి కామసూత్రం గురించి మనం తెలుసుకున్న విషయాలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు.
(10:45) ఎందుకంటే దాన్ని మనం చాలా సంవత్సరాలుగా తప్పుగా అర్థం చేసుకున్నాం. కామసూత్రం అనేది కేవలం లైంగిక విషయాల గురించి చెప్పే పార్న్ బుక్ కాదు. ఇది ఒక సంపూర్ణ జీవన గైడ్. ఇది ఒక మనిషి జీవితాన్ని ఎలా సంపూర్ణంగా సంతృప్తికరంగా జీవించాలో డీటెయిల్ గా వివరించే ఒక మాస్టర్ పీస్ ఈ పుస్తకం కేవలం శారీరక ఆనందం గురించి మాత్రమే కాదు ఇది మీ భాగస్వామితో సరిహద్దులు ఎలా పాటించాలి గొడవలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి మీ ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించుకోవాలి ఇంట్లో ఎలా ప్రశాంతంగా ఉండాలి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎలా మెలగాలి వంటి ఎన్నో
(11:21) ముఖ్యమైన విషయాలను మనకు నేర్పిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి ప్రాచీన సమగ్రమైన గైడ్ మన దగ్గర ఉండి ఉంటే జీవితం ఎంత సులభం ప్రశాంతం అయ్యేదో కదా ఈ పుస్తకం మనకు చెప్పేది ఒకటే కామం వల్ల కలిగే ఆనందం ధర్మాన్ని నష్టపరిచే విధంగా ఉండకూడదు. ఈ ఒక్క వాక్యం గనుక మనం అందరం అర్థం చేసుకుంటే ప్రపంచం మరింత మంచి ప్రదేశంగా మారుతుంది.
(11:50) కామసూత్రం మన ప్రాచీన విజ్ఞానానికి సంస్కృతి గొప్పతనానికి ఒక నిదర్శనం. దీన్ని తప్పుగా అర్థం చేసుకుని దానికి అపవాదు వేసిన వారిని పక్కన పెట్టి ఈ అద్భుతమైన గ్రంథం వెనుక ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకున్నందుకు మనం గర్వపడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.

Copying Is the Real Secret to Success #shorts #nutripolitics #copyright #intelligence #facts #ai

Copying Is the Real Secret to Success #shorts #nutripolitics #copyright #intelligence #facts #ai

Author Name:NutriPolitics

Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OhvXf4fSIw4



Transcript:
(00:00) ఎవడనా నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే అబ్బా దానిలో ఉందిలేరా పెద్ద గొప్ప వాడుగగు చూసి చెప్పాడంట అలాంటి వాళ్ళని చూస్తే నాకు అయ్యా పాపం వీడి కొంచెం షుగర్ టాబ్లెట్ ఇస్తే బాగుంది అనిపిస్తుంది. అసలు నువ్వు రాయటం ఎలా నేర్చుకున్నావో చెప్పు జస్ట్ బై కాపీయింగ్ లెటర్స్ే కదా అసలు నువ్వు లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నావ్ చెప్పు ఈ సొసైటీలో అందరూ మాట్లాడేది వినే కదా పెయింటర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద పెయింటింగ్స్ రిఫరెన్స్ గా తీసుకొని సేమ్ ఇలాంటి పెయింటింగ్ ని రీక్రియేట్ చేయాలనుకుంటారు.
(00:22) మరి దీని కాపీే కదా అనేది అంతెందుకు నువ్వు చేసే ఆఫీస్ లో నీకు ఏదైనా డౌట్ వస్తే ఎక్కడ చూస్తావ్ చెప్పుగగుల్ లో గానిీ చార్జీ బుట్టలు గాని చూస్తావు కదా మరి దాన్ని ఏమంటారు నువ్వు వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ తన బుక్కులో చదివింది కాకుండా సొంత వైద్యం చేసి నువ్వు చేయించుకుంటావా [అరుస్తున్న ముఖం] లాయర్ని మీట్ అయినప్పుడు కూడా బుక్కులో ఉన్న లా పాయింట్స్ చదివే నీకు చెప్పాలి.
(00:41) అప్పుడు కూడా ఏంటి కాపీ చేస్తున్నావ్ అంటావా? సొమాటోని చూసి సుగ్గి వచ్చింది. షాట్స్ ని కాపీ చేసి YouTube షాట్స్ Instagram షాట్స్ వచ్చాయి. మరి YouTube లోనే Instagram లో నీ అకౌంట్ డిలీట్ కొట్టుకుంటా అలెగ్జాండర్ గ్రహం ఫోన్ కనిపెట్టాడు. ఆ ఫోన్ ను కాపీగా తీసుకొని ఇప్పుడు ఇన్ని వేల రకాల ఫోన్ క్రియేట్ చేశ.
(00:58) నువ్వు ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా అలా కాపీ అయింది. కాపీ అని నువ్వు [సంగీతం] వాడావు కదా మరి ఆ ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టు నెక్స్ట్ టైం ఎవడైనా ఇన్ఫర్మేషన్ చెప్తే మూసుకొని వింట నేర్చుకో ఇది చార్జిబిలిటీ లోది ఇది డీప్ సీక్ లోది ఇదిగ జెమినీది గనుక అన్నావంటే అనవలే నువ్వు ఇంత విన్న తర్వాత కూడా సేమ్ అదే క్వశ్చన్ అడిగితే నిన్ను ఏమ అనాలో జనాలు చూసుకుంటారు.
(01:13) ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్

శ్రీకృష్ణుడు చెప్పిన 11 జీవన సత్యాలు | Bhagavad Gita Telugu Motivation

శ్రీకృష్ణుడు చెప్పిన 11 జీవన సత్యాలు | Bhagavad Gita Telugu Motivation

Author Name:SRIRAM ALL IN ONE

Youtube Channel Url:https://www.youtube.com/@sriramallinone

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hq14koDWhj4



Transcript:
(00:00) భక్తులారా శ్రీకృష్ణ పరమాత్మ కృపా కటాక్షాలతో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మీరు వినబోయేది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రసంగం కాదు ఇది మీ హృదయం చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం. మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి కదా ఎందుకు ఇన్ని [సంగీతం] కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మనసుకు శాంతి దొరకడం లేదు? ఎందుకు కొందరు మనల్ని అర్థం చేసుకోరు? ఎందుకు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వస్తుంది? ఎందుకు బంధాలు బాధగా మారుతున్నాయి? ఎందుకు భయం ఆందోళన ఒంటరితనం మనల్ని వెంటాడుతున్నాయి.
(00:37) ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం [సంగీతం] మనం బయట ప్రపంచాన్ని వెతుకుతాం. కానీ నిజమైన సమాధానం చాలా కాలం క్రితమే మనకు ఇచ్చబడింది. [సంగీతం] అదే శ్రీమద్భగవద్గీత. గీత కేవలం యుద్ధరంగంలో చెప్పబడిన ఉపదేశం కాదు మనసు కుంగిపోయిన ప్రతి మనిషికి బంధాల్లో మునిగిపోయిన ప్రతి హృదయానికి ఓటమి భయంతో వణకుతున్న ప్రతి ఆత్మకు దారి చూపించే దివ్య జ్ఞానం [సంగీతం] ఈరోజు మనం తెలుసుకోబోయేది శ్రీకృష్ణుడు మన జీవితాన్ని పూర్తిగా మార్చగల 11 మహాజీవన సత్యాలు ఇవి కేవలం వినడానికి కాదు మనసులో దిగిపోవడానికి ఒక్కో మాటలో ఒక దీపం ఉంది [సంగీతం] ఒక్కో ఒక్కో ఉపదేశంలో ఒక మార్గం
(01:20) ఉంది. ఒక్కో సత్యంలో ఒక విముక్తి ఉంది. కాబట్టి ఆత్మ బంధువులారా ఈ ధ్యాన ప్రవాహాన్ని ఎక్కడా ఆపకుండా మనసు నిశ్చలంగా పెట్టి చివరివరకు వినండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒకే ఒక్క మాట మన జీవిత దిశనే మార్చేస్తుంది. మరి రండి శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన [సంగీతం] ఆ దివ్య సత్యాల్లోకి మెల్లగా ప్రవేశిద్దాం. మన జీవితాన్ని మార్చగల మొదటి సత్యం ఏమిటంటే ఎవరైనా మనకు చాలా సన్నిహితులైనా మనకంటే పెద్దవాళ్ళైనా గౌరవించాల్సిన స్థానంలో ఉన్నవాళ్ళైనా వాళ్ళు మనపై అన్యాయం చేస్తే మన గౌరవాన్ని దెబ్బతీస్తే మన మనసును పీడిస్తే దాన్ని ధర్మం పేరుతో బంధం పేరుతో ప్రేమ పేరుతో పెద్దల గౌరవం
(02:06) పేరుతో [సంగీతం] జీవితాంతం భరించకూడదు. ఎందుకంటే గీత చెప్పేది ఒక గొప్ప సత్యం సొంతం అనేది రక్త సంబంధం వల్ల కాదు సొంతం అనేది రక్షణ వల్ల మన గాయాన్ని పెంచేవాడు సొంతం కాదు [సంగీతం] మన కన్నీటిని తుడిచేవాడే నిజమైన మనవాడు మనలో చాలామంది జీవితాంతం ఒక పొరపాటు చేస్తుంటారు. ఇది నా వాళ్ళు కదా ఇది నా ఇంటివాళ్ళు కదా ఇది నా బంధువు కదా వాళ్ళు ఏం చేసినా మౌనంగా భరించాలి అని అనుకుంటాం.
(02:37) కానీ అదే మౌనం చాలాసార్లు మన బలహీనతగా మారుతుంది. మన సహనాన్ని గౌరవంగా చూడకుండా మనల్ని మరింతగా అణచివేయడానికి ఉపయోగిస్తారు. కురుక్షేత్రంలో అర్జునుడి బాధ కూడా ఇదే తన ఎదుట నిలబడ్డవారు శత్రువులు కాదు తనకు తెలిసిన వాళ్ళు తన కుటుంబం తన గురువులు [సంగీతం] తన రక్తం అందుకే అతని చేతులు వణకాయి. అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి.
(03:02) అతని హృదయం యుద్ధం చేయడానికి సిద్ధంగా లేకపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఒక శాశ్వత సత్యం చెప్పాడు. ధర్మం ముంద బంధం చిన్నది. అధర్మాన్ని అంగీకరించడం కూడా ఒక పాపమే [సంగీతం] ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. ఎవరు చేసినా అన్యాయం అన్యాయమే ఎవరు చేసినా అవమానం అవమానమే. ఎవరు చేసినా ద్రోహం ద్రోహమే. అందుకే జీవితంలో ఒక దశలో మనం నిలబడి చెప్పాలి.
(03:27) ఇది సరైంది కాదు అది కోపం కాదు అది అహంకారం కాదు అది ధర్మం రెండవ సత్యం వెళ్ళిపోయిన వారి కోసం నిరంతరం విలపించకూడదు. ఇంకా రాని వాటిని ఊహించుతూ భయపడకూడదు. ఎందుకంటే మనిషి బాధలో సగం గతం వల్ల మిగతా సగం భవిష్యత్తు వల్ల వస్తుంది. వర్తమానం వల్ల కాదు. మనలో ఎంతమంది గతాన్ని మోస్తూ జీవిస్తున్నాం ఎవరో మనల్ని బాధ పెట్టారు ఒక అవకాశం పోయింది ఒక మనిషి దూరమయ్యాడు ఒక తప్పు జరిగింది ఇంకా మనం వాటినే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ గుండెల్లో మోస్తుంటాం.
(04:03) మరోవైపు రేపు ఏమవుతుందో డబ్బు సరిపోతుందా ఆరోగ్యం ఎలా ఉంటుందో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో మన వయసు తర్వాత ఎవరుంటారో అని ఎన్నో ఆందోళనలు మనసును తినేస్తుంటాయి. కానీ కృష్ణుడు చెప్పిన సత్యం ఎంతో సరళం నీ చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే గతం ఒక జ్ఞాపకం భవిష్యత్తు ఒక ఊహ జీవితం మాత్రం ఈ క్షణం మనిషి వర్తమానాన్ని కోల్పోయేది ఇదే కారణంతో ఇప్పుడున్న సూర్యోదయాన్ని చూడకుండా ఇప్పుడున్న భోజనాన్ని ఆస్వాదించకుండా ఇప్పుడున్న ప్రేమను గుర్తించకుండా ఇప్పుడున్న ఆరోగ్యాన్ని ధన్యవాదంగా భావించకుండా మనసు ఎప్పుడూ ఎక్కడో తిరుగుతూనే ఉంటుంది.
(04:44) గీత మనకు నేర్పేది ఇదే ఇప్పుడే జీవించు ఇప్పుడే నవ్వు ఇప్పుడే క్షమించు ఇప్పుడే ప్రార్థించు ఇప్పుడే [సంగీతం] ప్రేమించు ఎందుకంటే ఈరోజు మళ్ళీ తిరిగి రాదు. మూడవ సత్యం మరణానికి భయపడడం అనేది తెలియని చీకటికి భయపడడం లాంటిది. భయం సహజం కానీ మరణం ఒక అంతం కాదు అని తెలిసినప్పుడు ఆ భయం కరిగిపోతుంది. మనిషి ఎక్కువగా భయపడేది చావుకే కానీ గీత చెప్పేది ఎంతో లోతైనది.
(05:13) శరీరం మారుతుంది ఆత్మ మారదు శరీరం పుడుతుంది ఆత్మ పుట్టదు శరీరం చనిపోతుంది ఆత్మ చావదు. పాత బట్టలు విడిచేసి కొత్తవి వేసుకున్నట్లే ఆత్మ [సంగీతం] కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ సత్యం నిజంగా మనసులో దిగితే మన బాధలు సగం తగ్గిపోతాయి. ఎందుకంటే మనం కోల్పోయినది శాశ్వతంగా పోయిందని అనుకొని ఏడుస్తాం.
(05:40) కానీ ఆత్మ యాత్రలో ఇది ఒక మలుపు మాత్రమే మన జీవితంలో మనం కలిసిన వాళ్ళు కూడా [సంగీతం] యాదృచ్చికంగా రారు కర్మల బంధంతో వస్తారు కొంతకాలం మనతో నడుస్తారు. తర్వాత తమ దారిలో వెళ్తారు. అందుకే గీత మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. ఎవరూ శాశ్వతంగా మనవారు కాదు ఎవరూ శాశ్వతంగా పరాయివారు కాదు. అన్ని ఆత్మయాత్రలో వచ్చే తాత్కాలిక నిలయాలు మాత్రమే. నాలుగవ సత్యం మనసును జయించని వాడికి ప్రపంచాన్ని జయించిన శాంతి దొరకదు.
(06:10) ఈ రోజుల్లో మనిషి బయట ప్రపంచాన్ని జయించడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి. [సంగీతం] పదవి కావాలి, డబ్బు కావాలి, గౌరవం కావాలి, విజయం కావాలి కానీ తన మనసు మీద మాత్రం అతనికి నియంత్రణ లేదు. చిన్న మాటతో కోపం వస్తుంది. చిన్న నిరాకరణతో మనసు విరిగిపోతుంది. చిన్న పోలికతో అసూయ పెరుగుతుంది. చిన్న అపజయంతో ఆత్మవిశ్వాసం కూలిపోతుంది.
(06:34) [సంగీతం] ఇదంతా బయట సమస్య కాదు ఇది లోపల నియంత్రణ లేకపోవడం అర్జునుడు కూడా కృష్ణుడితో ఇదే అన్నాడు. మనసు చాలా చంచలంగా ఉంది. దాన్ని ఆపడం గాలిని ఆపడం లాంటిది. అప్పుడు కృష్ణుడి ఇచ్చిన సమాధానం మహత్తరమైనది. అభ్యాసం వైరాగ్యం అంటే మనసు ఎక్కడికైనా పోయినా మళ్ళీ మళ్ళీ దాన్ని సత్యం వైపు తీసుకురావడం అభ్యాసం అనవసరమైన మోహం ఆరాటం కోరికలపై బానిసత్వం తగ్గించడం వైరాగ్యం ధ్యానం జపం మౌనం శుభ సంగతి పవిత్ర ఆలోచనలు ఇవి మనసును శాంతపరుస్తాయి.
(07:10) మనసు శాంతంగా ఉంటేనే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. మనసు గందరగోళంగా ఉంటే జీవితం కూడా గందరగోళంగా మారుతుంది. ఐదవ సత్యం కామం కోపం లోభం [సంగీతం] ఇవి మనిషిని నెమ్మదిగా లోపల నుంచి కాల్చేస్తాయి. మనిషి నాశనం ఒక్కసారిగా జరగదు. చాలాసార్లు అది అలవాట్ల రూపంలో నెమ్మదిగా మొదలవుతుంది. ఎక్కువ కావాలి ఇంకాస్త కావాలి ఇంకా నేను గెలవాలి ఇంకా వాళ్ళు నన్ను గౌరవించాలి ఇంకా నేను చూపించాలి అనే లోభం మొదలవుతుంది.
(07:46) అది నెరవేరకపోతే కోపం [సంగీతం] వస్తుంది. కోపం వచ్చాక వివేకం పోతుంది. వివేకం పోయాక సంబంధాలు పాడవుతాయి. సంబంధాలు పాడైతే ఒంటరితనం వస్తుంది. ఒంటరితనం వచ్చినప్పుడు మనిషి తనలోనే కూలిపోతాడు. అందుకే గీతలో ఈ మూడు నరక ద్వారాలు అని చెప్పబడింది. ఇవి బయట నరకానికి తీసుకెళ్లే ద్వారాలు కావు ఇవి మన జీవితాన్నే ఇక్కడే నరకంగా మార్చే ద్వారాలు ఆరవ సత్యం ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కరే రూపాలు మాత్రమే అనేకం.
(08:22) ఎంత అందమైన బోధ ఇది మనిషి ఈ రోజుల్లో దేవుడి పేరుతో కూడా విభేదిస్తున్నాడు. [సంగీతం] ఇతనే గొప్ప అతనే చిన్న ఇదే సరైన మార్గం అది కాదు అని గొడవ పడుతున్నాడు. [సంగీతం] కానీ గీత మనకు నేర్పేది ఏమిటంటే సముద్రం ఒక్కటే అందులో కలిసే నదులు అనేకం. సూర్యుడు ఒక్కడే అతని కాంతి ఎన్నో కిటికీల్లోంచి లోపలికి వస్తుంది. అలాగే పరమాత్మ ఒక్కడే అతని రూపాలు అనేకం ఎవరైనా శివుడిని ఆరాధించవచ్చు ఎవరైనా రాముణని ఆరాధించవచ్చు ఎవరైనా కృష్ణుని ఆరాధించవచ్చు [సంగీతం] ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు.
(09:01) భక్తి నిజమైనదయతే అందులో దేవుడు ఒక్కడే ఏడవ సత్యం మనిషి ఎంత ఎక్కువ సుఖం కోసం పరిగెడతాడో అంత ఎక్కువగా బాధలను తన వైపు లాగుకుంటాడు. ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ లోతుగా ఆలోచించండి. మనలో ఎక్కువ బాధ ఎందుకు వస్తుంది? మనకు కావాల్సింది దొరకకపోవడం వల్ల మనకు దొరికింది మనం ఊహించినట్టుగా లేకపోవడం వల్ల మనకు నచ్చినది శాశ్వతంగా ఉండకపోవడం వల్ల అంటే బాధకు మూలం సుఖం మీదున్న ఆశ ఈ ప్రపంచంలో ఇంద్రియాలకు ఆనందంగా అనిపించే చాలా విషయాలు మొదట మధురంగా ఉంటాయి.
(09:43) కానీ తరువాత చేదుగా మారతాయి. అలసత్వం మొదట మధురంగా ఉంటుంది. తరువాత పశ్చాత్తాపం ఇస్తుంది. అధిక భోగం మొదట ఆనందంగా ఉంటుంది. [సంగీతం] తరువాత శూన్యత ఇస్తుంది. అధిక ఆశ మొదట ప్రేరణలా కనిపిస్తుంది. [సంగీతం] తరువాత ఒత్తిడిగా మారుతుంది. కానీ నియమం సాధన ఓర్పు క్రమశిక్షణ మొదట కష్టంగా అనిపిస్తాయి. [సంగీతం] కానీ తరువాత నిజమైన శాంతినిఇస్తాయి.
(10:09) ఎనిమిదవ సత్యం ఎవరు తమ జీవిత భారాన్ని నిజంగా భగవంతుడి పాదాల దగ్గర ఉంచుతారో వారి జీవితాన్ని ఆయనే నడిపిస్తాడు. [సంగీతం] ఇది చాలా లోతైన విషయం. మనలో చాలామంది దేవుని నమ్ముతున్నామని అంటారు. కానీ [సంగీతం] మన భారం మాత్రం మనమే మోస్తుంటాం. మన ఆందోళనల్ని మనమే మోస్తాం. మన భయాల్ని మనమే మోస్తాం. మన భవిష్యత్తును మనమే లెక్కలు వేసుకుంటాం.
(10:36) అప్పుడు అది సంపూర్ణ శరణాగతి కాదు. శరణాగతి అంటే నేను నా ధర్మం చేస్తాను కానీ ఫలితాన్ని నీకు వదిలేస్తాను ప్రభువు నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను కానీ భయం మాత్రం నీ పాదాల దగ్గర పెడతాను. నేను నడుస్తాను కానీ నడిపించేది నువ్వు ఈ స్థితి వచ్చినప్పుడు మనసులో ఒక అద్భుతమైన తేలిక వస్తుంది. ఎందుకంటే మనం అన్నీ నియంత్రించాలనే భారాన్ని వదిలేస్తాం.
(11:05) ఆ విశ్వాసం మనల్ని నిలబెడుతుంది. తొమ్మిదవ సత్యం ఈ ప్రపంచంలో నిజంగా మనది ఏమీ లేదు. మనము నా ఇల్లు నా డబ్బు నా పిల్లలు నా పేరు నా శరీరం నా గౌరవం అని అంటాం. కానీ ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి ఇవన్నీ ఎప్పటికీ మన దగ్గరే ఉంటాయా నిన్న మనతో ఉన్నవారు ఈరోజు దూరమయ్యారు. నిన్న మనది అనుకున్న వస్తువులు ఈరోజు లేవు.
(11:33) నిన్న మనం ఇష్టపడ్డ భావనలు ఈరోజు మారిపోయాయి. నిన్నటి శరీరం కూడా ఈరోజు అదే కాదు అన్ని మారుతున్నాయి అన్ని కదులుతున్నాయి. అన్నీ తాత్కాలికం అందుకే గీత సారం మనకు చెబుతోంది. నీవు ఏం తెచ్చావు ఏం తీసుకెళ్తావు ఈ సత్యం తెలిసిన వాడికి అహంకారం తగ్గుతుంది. అధిక మోహం తగ్గుతుంది. సంపదపై వ్యామోహం తగ్గుతుంది. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలిక అతిథులు మాత్రమే అని అతనికి తెలుస్తుంది.
(12:03) 10వ సత్యం మోహం మనిషి జీవితంలో కనిపించని గొలుసు ఇది బయటకి ప్రేమలా కనిపిస్తుంది కానీ లోపల బంధనంగా మారుతుంది. ఎవరైనా మన జీవితంలోకి వస్తారు మనసుకు దగ్గర అవుతారు. మన ఆలోచనల్లో చోటు చేసుకుంటారు. అప్పుడు మనం నెమ్మదిగా వాళ్ళలోనే జీవించడం మొదలు పెడతాం. వాళ్ళు నవ్వితే మనం సంతోషం వాళ్ళు దూరమైతే మనం బాధ వాళ్ళు పట్టించుకోకపోతే మనం విరిగిపోవడం ఇది ప్రేమ కాదు ఇది మోహం ప్రేమలో శాంతి ఉంటుంది.
(12:37) [సంగీతం] మోహంలో బంధనం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుంది. మోహంలో బాధ ఉంటుంది. అర్జునుడి చేతులు యుద్ధరంగంలో వణకించింది శత్రువుల బలం కాదు మోహం. అందుకే గీత మొత్తం ఒక విధంగా చూస్తే మోహాన్ని కరిగించే జ్ఞానం మనలో చాలా బాధల మూలం కూడా ఇదే మనమే మనసులో ఊహలను కడతాం. మనమే ఆశలను పెంచుకుంటాం. మనమే ఎదుటివారిని దేవుళ్లుగా భావిస్తాం.
(13:06) తరువాత వాళ్ళు మన ఊహించినట్టుగా లేకపోతే మనమే విరిగిపోతాం. [సంగీతం] అందుకే గీత చెబుతోంది ప్రేమించు కానీ బానిస అవ్వద్దు ఆప్యాయంగా ఉండు కానీ నీ ఆత్మగౌరవం కోల్పోవద్దు సంబంధాలు పెట్టుకో కానీ నీ శాంతిని వాటికి అప్పగించవద్దు 11వ సత్యం ఈ ప్రపంచంలోకి వచ్చామంటే బాధ తప్పదు కానీ బాధ శాశ్వతం కాదు ఎంత గొప్ప మాట ఇది మనిషి బాధకు భయపడతాడు.
(13:36) ఎందుకంటే అది వచ్చినప్పుడు జీవితమే అయిపోయిందని అనిపిస్తుంది. కానీ గీత మనకు ఒక అద్భుతమైన ధైర్యం ఇస్తోంది. ఈ ప్రపంచం దుఃఖాలయం అంటే ఇక్కడ బాధలు రావడం సహజం కానీ అదే సమయంలో ఇది అశాశ్వతం కూడా అంటే ఏ బాధ శాశ్వతం కాదు. ఈరోజు నీకు కన్నీళ్లు ఉన్నాయా రేపు అవి జ్ఞాపకాలు అవుతాయి. ఈరోజు నీకు అవమానం ఎదురైందా రేపు అది నీ బలం అవుతుంది. ఈరోజు నీవు ఓడిపోయావా రేపు అది నీ విజయం కోసం నేర్పిన పాఠం అవుతుంది.
(14:08) కాలం అన్నిటిని మార్చేస్తుంది. అందుకే బాధకు భయపడకూడదు. బాధ వచ్చినప్పుడు ఎందుకు నాకు అని అడగకుండా ఇది నాకు ఏమి నేర్పుతోంది అని అడగాలి. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాన్ని మార్చేది సుఖం కాదు కష్టం. మనసును బలపరిచేది ప్రశంస కాదు పరీక్ష ఆత్మను మేల్కొల్పేది సౌకర్యం కాదు వేదన అందుకే గీత ఉపదేశం మనకు చెబుతోంది. బాధను శత్రువుగా చూడకు దాన్ని ఒక గురువుగా చూడు ఆత్మ బంధువులారా ఇప్పుడు ఈ 11 సత్యాలను ఒక్కసారి మన హృదయంలో మళ్ళీ గుర్తు చేసుకుందాం. అన్యాయాన్ని సహించకూడదు.
(14:47) గతాన్ని మోయకూడదు భవిష్యత్తుకు భయపడకూడదు మరణాన్ని అర్థం చేసుకోవాలి మనసును జయించాలి కామ క్రోధ లోభాలను దూరం పెట్టాలి. దేవుడి రూపాల్లో భేదం చూడకూడదు. సుఖం కోసం బానిసలా పరుగెత్తకూడదు. దేవుని నిజంగా ఆశ్రయించాలి. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. మోహాన్ని తగ్గించాలి. [సంగీతం] బాధను భయపడకుండా ఎదుర్కోవాలి.
(15:16) ఇవి కేవలం ఆధ్యాత్మిక మాటలు కాదు ఇవి జీవితాన్ని నిలబెట్టే అంతర్గత స్తంభాలు ఎవరైతే వీటిని మెల్లగా ఆచరిస్తారో వారి జీవితంలో భయం తగ్గుతుంది. మనసులో శాంతి పెరుగుతుంది. బంధాలు స్పష్టమవుతాయి. ఆలోచనలు పవిత్రమవుతాయి. జీవితం భారంగా కాకుండా పవిత్ర ప్రయాణంలా అనిపించడం మొదలవుతుంది. గీతను ప్రపంచం చాలా మంది చదివారు కానీ చాలా కొద్దిమంది మాత్రమే జీవించారు.
(15:44) ఎందుకంటే గీత అర్థం పుస్తకంలో కాదు ప్రవర్తనలో తెలుస్తుంది. మన కోపాన్ని ఎలా అదుపులో పెట్టామో అందులో [సంగీతం] తెలుస్తుంది. మన బాధలో ఎలా నిలబడ్డామో అందులో తెలుస్తుంది. మనకు నష్టం జరిగినప్పుడు కూడా ధర్మాన్ని ఎలా వదలలేదో అందులో తెలుస్తుంది. [సంగీతం] ఈరోజు ఈ దివ్య సత్యాలు మీ హృదయాన్ని తాకి ఉంటే మీ జీవితంలో ఒక కొత్త వెలుగును రగిలించి ఉంటే ఈ రోజు నుంచే ఒక చిన్న మార్పు ప్రారంభించండి.
(16:12) ఒక్కసారిగా జీవితాన్ని మార్చాలని కాదు రోజుకు ఒక్క ఆలోచన మార్చండి ఒక్క అలవాటు మార్చండి ఒక్క ప్రతిస్పందన మార్చండి ఒక్క భయం వదిలేయండి. ఒక్క క్షణం దేవుణని గుర్తు చేసుకోండి. అంతే చాలు మిగతా దారిని కృష్ణుడే [సంగీతం] చూపిస్తాడు. ఈ ధ్యాన ప్రవాహం మీకు నచ్చి ఉంటే మీ హృదయంలో శ్రీకృష్ణుడి నామం ఒక్కసారి పలకండి. మీ అనుభూతిని కామెంట్ లో పంచుకోండి.
(16:38) ఈ దివ్యజ్ఞానం మరొక బాధలో ఉన్న మనిషికి చేరేలా ఈ సందేశాన్ని పంచండి. మీ అందరి జీవితాల్లో శాంతి ఉండాలి. మీ మనసుల్లో భయం కరిగిపోవాలి. [సంగీతం] మీ కుటుంబాల్లో ఆనందం నిండాలి. మీ అడుగులకు ధర్మం తోడుగా ఉండాలి. మీ ఆత్మకు కృష్ణుడు సారధిగా ఉండాలి. జై శ్రీకృష్ణ. లోకా సమస్త సుఖినో భవంతు

జీవితాన్ని మార్చే గీతా సారం.. కేవలం 15 నిమిషాల్లో! | Bhagavad Gita Essence in Telugu

జీవితాన్ని మార్చే గీతా సారం.. కేవలం 15 నిమిషాల్లో! | Bhagavad Gita Essence in Telugu

Author Name:SRIRAM ALL IN ONE

Youtube Channel Url:https://www.youtube.com/@sriramallinone

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ol6k4sWbJb0



Transcript:
(00:00) భక్తులారా మీ అందరికీ శ్రీకృష్ణ [సంగీతం] పరమాత్మ కృపా కటాక్షాలతో హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మీరు ఈ వీడియోని యాదృచ్చికంగా [సంగీతం] చూడటం కాదు మీ హృదయం వినాల్సిన ఒక సందేశం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ధ్యాన ప్రవాహాన్ని మనసుపెట్టి వినండి. [సంగీతం] ఈ మాటలు కేవలం వినడానికి కాదు జీవితంలో నడవడానికి మీరు ఈ జ్ఞానాన్ని హృదయంలో దాచుకుంటే మీ ఆలోచనలు మారతాయి.
(00:30) మీ ఆలోచనలు మారితే మీ జీవితం [సంగీతం] మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి భక్తులారా ఈ ప్రపంచంలో మనిషి ఎక్కువగా ఏం వెతుకుతాడు డబ్బు వెతుకుతాడు గౌరవం వెతుకుతాడు పేరు వెతుకుతాడు సంబంధాలు వెతుకుతాడు. అయితే వీటన్నిటికంటే లోపల లోపల అతను వెతుకుతున్నది ఒక్కటే మనశశాంతి ఎంత సంపాదించినా ఎంత సాధించినా ఎంతమంది చుట్టూ ఉన్నా రాత్రి తల దిండు మీద పెట్టినప్పుడు మనసు ప్రశాంతంగా లేకపోతే అది జీవితం కాదు అలసట అందుకే శ్రీమద్ భగవద్గీత మనిషికి కేవలం ధర్మం నేర్పదు ఎలా బతకాలో నేర్పుతుంది.
(01:12) ఎలా ఆలోచించాలో నేర్పుతుంది. ఎలా కూలిపోకుండా నిలబడాలో నేర్పుతుంది. గీత అనేది యుద్ధభూమిలో పుట్టిన జ్ఞానం అందుకే అది కేవలం అడవుల్లో కూర్చున్న మునులకు మాత్రమే కాదు కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి కూడా బాధ్యతల మధ్య నలిగిపోతున్న వారికి కూడా బాధ భయం ఆందోళన మోహం అసూయ [సంగీతం] కోపం అవమానం ఇవన్నీ అనుభవిస్తున్న ప్రతి మనిషికి కూడా ఈరోజు మనం గీతలోని అనేక సత్యాలను ఒక జీవన మార్గంలా అర్థం చేసుకుందాం.
(01:47) [సంగీతం] ఈ మాటలను కేవలం వినకండి మీ గుండెలో దించుకోండి. శ్రీకృష్ణుడు ముందుగా మనిషికి చెప్పేది ఒక గొప్ప సత్యం ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు. ఈరోజు నీది అనుకున్నది రేపు నీది కాకపోవచ్చు. ఈరోజు నీతో ఉన్నవారు రేపు నీతో ఉండకపోవచ్చు. ఈరోజు నీకు ఉన్న శరీరం కూడా ఒకరోజు నీతో ఉండదు. [సంగీతం] ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు.
(02:14) కానీ ఇదే విముక్తికి మొదటి తలుపు. మనిషి ఎక్కువగా బాధపడేది కోల్పోతాననే [సంగీతం] భయంతోనే కానీ నిజంగా మనం ఏం కోల్పోతాం పుట్టినప్పుడు మనం ఖాళీ చేతులతో వచ్చాం. [సంగీతం] వెళ్తున్నప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తాం. మధ్యలో మనం నాది అని పట్టుకొని కూర్చున్నవి వాస్తవానికి కొంతకాలం మన దగ్గర ఉండటానికి వచ్చినవి మాత్రమే ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు లోపల తేలిక పడతాడు.
(02:38) [సంగీతం] అతను బంధాల్లో ఉంటాడు కానీ బంధనాల్లో ఉండడు. అతను సంపాదిస్తాడు కానీ సంపాదనకు [సంగీతం] బానిస కాడు అతను ప్రేమిస్తాడు కానీ స్వాధీనతతో కాదు స్వచ్ఛతతో ప్రేమిస్తాడు. గీత మనకు చెప్పే మరో గొప్ప సత్యం ఏమిటంటే ఆత్మకు చావు లేదు మరణం అనేది ముగింపు కాదు మార్పు మనిషి పాత బట్టలు విప్పి కొత్త బట్టలు వేసుకున్నట్టు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది.
(03:09) ఇది ప్రకృతి [సంగీతం] నియమం కాబట్టి మరణం గురించి భయపడే ముందు జీవితం ఎలా గడుపుతున్నామో ఆలోచించాలి. చాలామంది ఇలా అనుకుంటారు నేను బతికే ఉన్నాను అంతే చాలు కానీ గీత చెబుతుంది బతకడం సరిపోదు ధర్మంతో బతకాలి. [సంగీతం] ధర్మం అంటే కేవలం పూజలు కాదు ధర్మం అంటే నీ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం ధర్మం అంటే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకపోవడం ధర్మం అంటే నీకు సాధ్యమైనంతవరకు ఎవరికీ అన్యాయం చేయకపోవడం ధర్మం అంటే బలహీనుని చూసి గర్వపడకుండా సహాయం చేయాలనే మనసు కలిగి ఉండడం శ్రీకృష్ణుడు మనిషికి ఒక గొప్ప ఉపదేశం ఇస్తాడు.
(03:51) నీకు కర్మ చేయడం మీదే హక్కు ఉంది. ఫలితం మీద కాదు ఇది చాలా లోటైన సత్యం భక్తులారా మనిషి బాధల్లో చాలా భాగం కర్మ వల్ల కాదు ఫలాపేక్ష వల్ల అతను పని చేసే ముందు ఫలితం గురించి ఆలోచిస్తాడు. మాట్లాడే ముందు ఎదుటివాడు ఎలా స్పందిస్తాడో ఆలోచిస్తాడు. సహాయం చేసే ముందు ఎదుటివాడు గుర్తుపెట్టుకుంటాడో లేదో ఆలోచిస్తాడు.
(04:16) ప్రేమించే ముందు ఎదుటివాడు తిరిగి ప్రేమిస్తాడో లేదో ఆలోచిస్తాడు. ఇలా ప్రతి పనిలో ఫలితం కోసం ఎదురుచూస్తూ తన మనసుకు తానే శిక్ష వేస్తాడు. గీత చెబుతుంది [సంగీతం] నీ పని ధర్మంగా చెయి మిగతాది కాలానికి దైవానికి వదిలేయి నువ్వు విత్తనం నాటు మొక్క ఎప్పుడు వస్తుందో ప్రకృతి చూసుకుంటుంది. నువ్వు నీ మంచిని చెయి దాని ఫలితం ఎప్పుడు వస్తుందో [సంగీతం] కర్మ చూసుకుంటుంది.
(04:42) కర్మ గురించి గీట చెప్పే సత్యం చాలా గొప్పది. కర్మ అనేది శబ్దం చేయదు కానీ తప్పకుండా పని చేస్తుంది. నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రతి చెడు పని ప్రతి మాట ప్రతి ఆలోచన కూడా ఒక విత్తనం అది వెంటనే మొలకెత్తకపోవచ్చు కానీ ఒకరోజు తప్పకుండా నీ ముందుకు వస్తుంది. అందుకే మనిషి ఎప్పుడూ జాగ్రత్తగా [సంగీతం] ఉండాలి. ఎవరూ చూడటం లేదనుకొని చేసిన తప్పు ఎప్పుడో ఒకరోజు జీవితంలో నీడలా తిరిగి వస్తుంది.
(05:14) ఎవరు గుర్తించలేదనుకున్న మంచి పని ఎప్పుడో [సంగీతం] ఒక రోజు నీకు రక్షణగా నిలుస్తుంది. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరినైనా మోసం [సంగీతం] చేయవచ్చు కానీ నీ కర్మను మాత్రం కాదు అందుకే గీత మనకు భయపడవలసింది దేవుడిని కాదు మన సొంత కర్మలకు అని నేర్పిస్తుంది. ఇంకో గొప్ప శత్రువు మనిషి జీవితంలో కోపం కోపం వచ్చినప్పుడు మనిషి తనలు తాను మరిచిపోతాడు.
(05:38) సరైనది తప్పు అనే తేడా కనిపించదు. ఒక్క క్షణం కోపంలో పలికిన మాట ఎన్నో సంవత్సరాల బంధాన్ని పగలగొట్టగలదు. [సంగీతం] ఒక్క క్షణం ఆవేశంలో చేసిన పని జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగల్చగలదు. అందుకే గీత [సంగీతం] చెబుతుంది కోపం మొదట మనసును కాలుస్తుంది. తరువాత సంబంధాలను కాలుస్తుంది. చివరికి [సంగీతం] జీవితాన్ని కాలుస్తుంది.
(06:02) ఎంత కోపం వచ్చినా ఆ క్షణంలో స్పందించకపోవడం ఒక గొప్ప సాధన. ఆగి ఆలోచించడం మౌనంగా ఉండడం ఒక అడుగు వెనక్కి వేయడం ఇవే నిజమైన బలం. మనిషి [సంగీతం] జీవితంలో మరో పెద్ద పరీక్ష మనస్సు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. గతం గుర్తుకు తెస్తుంది భవిష్యత్తు గురించి భయపెడుతుంది [సంగీతం] ఇతరులతో పోలుస్తుంది అనవసరమైన కోరికలు పెంచుతుంది సందేహాలు నింపుతుంది.
(06:29) అందుకే గీత చెబుతుంది. [సంగీతం] మనసు నీ మిత్రుడు కూడా అవుతుంది. నీ శత్రువు కూడా అవుతుంది. నీవు మనసును అదుపులో పెట్టుకుంటే అది నీకు మార్గదర్శి అవుతుంది. నీవు దాని వెంట నడిస్తే అది నిన్ను గందరగోళంలోకి నడుపుతుంది. అందుకే ధ్యానం మౌనం సత్సంగం [సంగీతం] మంచి ఆలోచనలు మంచి పఠనం ఇవన్నీ మనసుకు ఆహారం మనసు ఎప్పుడు ఎక్కడికో పరుగులు తీస్తుంటే శాంతి ఎలా దొరుకుతుంది నీరు అలజడిగా ఉంటే అందులో [సంగీతం] ప్రతిబింబం కనిపించదు అలాగే మనసు కలతగా ఉంటే సత్యం కనిపించదు.
(07:02) [సంగీతం] మనసు నిశ్చలమైతేనే లోపల ఉన్న దైవత్వం అనుభవించగలం. శ్రీకృష్ణుడు చెబుతున్న మరో గొప్ప పాఠం మోహం గురించి మనిషి ఎక్కువగా బాధపడేది మోహం వల్లే నాది నా వాళ్ళు [సంగీతం] నా సంపాదన నా పేరు నా గౌరవం ఈ నా అనే భావమే అతన్ని బంధిస్తుంది. అదే తరువాత భయంగా మారుతుంది. ఆ భయం తరువాత దుఃఖంగా మారుతుంది.
(07:31) మోహం లేకుండా ప్రేమించడం నేర్చుకున్నవాడే నిజంగా స్వేచ్ఛగా [సంగీతం] జీవిస్తాడు. ఎవరినైనా ప్రేమించు కానీ వారిని నీ సొంతంగా భావించి [సంగీతం] బంధించకు సంబంధాలను గౌరవించు కానీ వాటిపై ఆధారపడి నీ విలువను కొలవకు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా ఎవరివారు కాదు [సంగీతం] మనమంతా కొంతకాలం కలిసి నడిచే ప్రయాణికులమే గీట చెబుతుంది [సంగీతం] మనిషి బయట అందాన్ని చూసి ఆకర్షితుడు అవుతాడు కానీ నిజంగా నిలిచేది స్వభావం మాటలు కొంతసేపు ఆకట్టుకుంటాయి కానీ [సంగీతం] ప్రవర్తనే నే నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.
(08:06) అందుకే నీ ముఖం అందంగా ఉండటం కంటే మీ మనసు అందంగా ఉండటం ముఖ్యం. మనిషి జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. [సంగీతం] కానీ చాలా సమస్యలు బయట పరిస్థితుల వల్ల కాదు మన ఆలోచనల వల్లే [సంగీతం] ఇతరులు ఏం చేస్తున్నారు అని ఆలోచించడం ఎవరు ఏమన్నారు అని మనసులో పెట్టుకోవడం ఇతరులతో పోల్చుకోవడం [సంగీతం] వీటి వల్లే మనసు అశాంతి చెందుతుంది.
(08:32) గీత ఒక అద్భుతమైన జీవన రహస్యం చెబుతుంది. నీవు నీ దారిలో నడువు ఇతరులను గమనించడం తగ్గించు నీ లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టు అప్పుడు జీవితం చాలా తేలికగా మారుతుంది మనిషి దుఃఖానికి మరో కారణం అధిక ఆశలు అందరి నుంచి ఎక్కువ ఆశించడం ప్రతి సంబంధం నుంచి ఒక నిర్దిష్ట ప్రవర్తన ఆశించడం ప్రతి పనికి వెంటనే ఫలికం రావాలని ఆశించడం ఇవే [సంగీతం] మనసును అలసటకు గురి చేస్తాయి.
(09:00) ఆశలు తగ్గిన చోటే శాంతి మొదలవుతుంది. ఇది నిరాశగా బతకమని కాదు ఆశీర్వాదంగా బతకమని ఎదురు చూడకుండా ప్రేమించు ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయి నీ పని నిబద్ధతతో చేయి జరిగేది కాలానికి వదిలేయి అదే గీత మార్గం గీత చెబుతుంది [సంగీతం] నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఓడించలేరు. మనిషిని బయట శత్రువులు అంతగా నాశనం చేయరు.
(09:30) లోపలున్న భయం సందేహం అలసట ఆత్మన్యోనత నిస్పృహ ఇవే అతన్ని ఎక్కువగా కూలదోస్తాయి. అందుకే నీకు నీపై నమ్మకం ఉండాలి. నీవు పడిపోవచ్చు [సంగీతం] కానీ లేవగలవు నీవు ఓడిపోవచ్చు కానీ మళ్ళీ ప్రయత్నించగలవు. నీవు ఆలస్యంగా ప్రారంభించవచ్చు కానీ సరైన దారిలో నడవగలవు. దేవుడు నీకుఇచ్చిన శక్తిని [సంగీతం] తక్కువ అంచనా వేయకు జీవితంలో కష్టం వచ్చినప్పుడు చాలామంది ఇలా అంటారు.
(10:00) దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు కానీ గీత చెబుతుంది కష్టం అనేది శాపం కాదు [సంగీతం] సిద్ధం చేయడానికి వచ్చిన శిక్షణ సముద్రంలో పడవను నడపని వాడికి అలల బలం తెలియదు. విపత్తులు చూడని వాడికి తనలోని ధైర్యం తెలియదు. బాధలను ఎదుర్కొని వాడికి ఆత్మబలం తెలియదు. అందుకే [సంగీతం] కష్టాల నుంచి పారిపోకు వాటిని ఎదుర్కో నీ లోపల ఎంత బలం ఉందో నీవే ఆశ్చర్యపోతావు.
(10:27) కృష్ణుడు ఎప్పుడూ కష్టాలు రావని చెప్పలేదు కానీ వాటిలో కూలిపోకుండా నిలబడమని నేర్పించాడు. గీతలో చాలా గొప్ప విషయం మాటల గురించి కూడా ఉంది. మాటలు బాణాలు లాంటివి ఒక్కసారి నోటి నుంచి బయటకు వచ్చాక తిరిగి [సంగీతం] తీసుకోలేము. అందుకే తీయగా సత్యంగా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం ఒక గొప్ప తపస్సు మనిషి జీవితంలో ఎక్కువ సంబంధాలు మాటల వల్లే నిలుస్తాయి అదే మాటల వల్లే పాడవుతాయి.
(10:59) నీవు పలికే ప్రతి మాట ముందు ఆలోచించు అది [సంగీతం] ఎదుటివాడి గుండెను గాయపరుస్తుందా లేక ఓదారుస్తుందా అది క్షణిక కోపం వల్ల వస్తుందా లేక జ్ఞానం వల్ల వస్తుందా? ఇది ఆలోచించే అలవాటు పెంచుకుంటే జీవితం మారిపోతుంది. గీత మరో గొప్ప రహస్యం చెబుతుంది. ఈ లోకంలో నీకు నిజంగా తోడుగా ఉండేది ఎవరో తెలుసా? అది నీ సంపాదన కాదు నీ పేరు కాదు నీ చుట్టూ ఉన్న జన సమూహం కాదు నీ మంచి కర్మలు నీకు కష్టం వచ్చినప్పుడు నీ పుణ్యమే నిన్ను కాపాడుతుంది.
(11:33) నీకు చీకటి వచ్చినప్పుడు నీ భక్తియే నీకు వెలుగుగవుతుంది. నీకు అందరూ దూరమైనప్పుడు నీ నిజాయితియే నీకు బలం అవుతుంది. అందుకే గీత చెబుతుంది. మంచి చేయడం ఎప్పుడూ ఆపకండి. ఎవరు గుర్తించకపోయినా దైవం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. శ్రీకృష్ణుడు భక్తికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా ఎంతో గొప్పది భక్తి అంటే [సంగీతం] భయం కాదు భక్తి అంటే బంధం నమ్మకం శరణాగతి మనసులోని భారాన్ని దైవం ముందు ఉంచగలగడం నీవు అన్నీ నియంత్రించలేవు కానీ నీవు విశ్వసించగలవు.
(12:07) అదే భక్తి యొక్క అసలు బలం ఒక చిన్న పిల్లవాడిని గాలిలోకి ఎగరేస్తే అతను నవ్వుతాడు. ఎందుకంటే తనను పట్టుకునే చేతులు ఉన్నాయని అతనికి తెలుసు. అలాగే భక్తుడికి కూడా జీవితం మీద భయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తన వెనుక దైవం నిలబడి ఉందని అతనికి తెలుసు అందుకే భక్తులారా భగవంతుని కేవలం అవసరాల కోసం మాత్రమే గుర్తు చేసుకోకండి కష్టంలో మాత్రమే కాదు సుఖంలో కూడా కన్నీళ్లలో మాత్రమే కాదు కృతజ్ఞతలో కూడా అప్పుడు భక్తి నిజమైన అనుభూతిగా మారుతుంది.
(12:40) గీత [సంగీతం] మనిషికి చివరగా నేర్పేది ఒక అద్భుతమైన సత్యం నిన్ను నీవు మార్చుకో ప్రపంచం మారాలని ఎదురు చూడకు సంబంధాలు మారాలని ఎదురు చూడకు సమయం మారాలని ఎదురు చూడకు నీ ఆలోచన మారితే నీ దారి [సంగీతం] మారుతుంది. నీ దారి మారితే నీ జీవితం మారుతుంది. మనిషి ఇల్లు మార్చుకుంటాడు చుట్టూ ఉన్న వారిని మార్చుకుంటాడు స్నేహితులను మార్చుకుంటాడు పనులు మార్చుకుంటాడు కానీ తన మనసును మార్చుకోడు అందుకే ఎక్కడికి వెళ్ళినా అదే దుఃఖం అతన్ని వెంట వస్తుంది.
(13:14) లోపల మార్పు వచ్చినప్పుడే బయట శాంతి కనిపిస్తుంది. భక్తులారా జీవితం చిన్నది కానీ అర్థవంతంగా గడపవచ్చు. ప్రతిరోజును చివరి రోజులా కాదు పవిత్రమైన అవకాశంలా చూడండి. ఎవరినైనా క్షమించండి. ఎవరినైనా ఓదార్చండి. ఎవరికైనా సహాయం చేయండి. మీ మనసును కొంచెం శాంతపరచండి. మీ మాటలను కొంచెం మధురంగా మార్చండి. [సంగీతం] మీ ఆలోచనలను కొంచెం పవిత్రంగా మార్చండి.
(13:42) ఇదే గీతను చెలివిన ఫలితం. ఈరోజు ఈ జ్ఞాన ప్రవాహం మీ హృదయాన్ని తాకి ఉంటే ఇది కేవలం ఒక వీడియోగా మిగలకూడదు. ఇది మీ జీవితంలో ఒక చిన్న మార్పుకు కారణం కావాలి. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మాట్లాడే ప్రతి మాటలో చేసే ప్రతి పనిలో ఈ గీత సారం కొంచెం కనిపించాలి. భక్తులారా జీవితంలో నిజమైన విజయం బయట ప్రపంచాన్ని గెలవడంలో లేదు. తన మనసును గెలవడంలో ఉంది.
(14:10) నిజమైన సంపద బ్యాంకులో లేదు మనసు శాంతిలో ఉంది. నిజమైన గౌరవం ఇతరులు ఇచ్చేదిలో కాదు మనస్సాక్షి ఇచ్చేదిలో ఉంది. నిజమైన భక్తి భయం వల్ల కాదు ప్రేమ వల్ల పుడుతుంది. ఈ గీత జ్ఞానం మీ హృదయంలో ఒక దీపంలా వెలగాలి. మీ చీకటి రోజుల్లో మీకు దారి చూపాలి. [సంగీతం] మీ బాధల మధ్య మీకు ధైర్యం ఇవ్వాలి. మీ సందేహాల మధ్య మీకు స్పష్టత ఇవ్వాలి.
(14:37) మీ అశాంతి మధ్య మీకు శాంతి ఇవ్వాలి. మీరు ఈరోజు వినింది కేవలం ఒక సందేశం కాదు జీవితాన్ని మెల్లగా మార్చగలిగే ఒక దివ్య స్మరణ ఈ జ్ఞానాన్ని మీలో దాచుకోండి. మీ కుటుంబంతో పంచుకోండి మీ పిల్లలకు చెప్పండి మీ మనసుకు మళ్ళీ మళ్ళీ వినిపించండి. ఎందుకంటే గీత అనేది చదివి మూసివేసే గ్రంథం కాదు [సంగీతం] ప్రతిరోజు జీవించాల్సిన మార్గం మీ హృదయంలో శ్రీకృష్ణుని కరుణ ఎల్లప్పుడూ ఉండాలి.
(15:04) మీ ఇంట్లో శాంతి సౌభాగ్యం ధర్మం నిలవాలి మీ బాధలు క్రమంగా కరిగిపోవాలి మీ మనసు భయాల నుంచి విముక్తి పొందాలి. [సంగీతం] మీ జీవితం సత్యం ప్రేమ కర్మ భక్తి మార్గంలో నడవాలి. ఈ జ్ఞాన ప్రవాహం మీకు నచ్చి ఉంటే మీ హృదయం నుంచి ఒక్కసారి జయ శ్రీకృష్ణ అని రాయండి. ఆ దివ్య నామంలో ఎంతో శక్తి ఉంది. [సంగీతం] ఆ నామస్మరణలోనే మనసుకు ఓదార్పు ఉంది.
(15:30) మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలి. జయ శ్రీకృష్ణ హరే కృష్ణ [సంగీతం]

మగాడు మర్చిపోలేని స్త్రీ రహస్యం! 🤫 | The Secret of an Unforgettable Woman

మగాడు మర్చిపోలేని స్త్రీ రహస్యం! 🤫 | The Secret of an Unforgettable Woman

Author Name:Bujji Creations

Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4i6ZJJ4s4bc



Transcript:
(00:01) జీవితంలో ఎంతోమంది వస్తుంటారు వెళ్తుంటారు కానీ ఒక మగాడు తన ప్రాణం ఉన్నంతవరకు ఒక స్త్రీని మర్చిపోలేకపోతున్నాడంటే దానికి కారణం ఖచ్చితంగా ఆమె అందం కాదు అసలు ఒక మగాడి మనసులో చెరగని ముద్ర వేసే ఆ రహస్యం ఏంటి? ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు ఉన్నా కేవలం ఆమె మాత్రమే అతనికి ఎందుకు అంత స్పెషల్ గా గుర్తుండిపోతుంది. ఈరోజు ఈ వీడియోలో ప్రతి మగాడు కలగనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక హై వాల్యూ ఉమన్ లో ఉండే అద్భుతమైన ఆరు లక్షణాలు ఏంటో
(00:50) చూసేద్దాం. కొంతమంది మన జీవితంలోకి తుఫానులో వస్తారు అంతా అల్లకల్లోలం చేసి వెళ్ళిపోతారు. కానీ మరి కొంతమంది తెల్లవారు జామన వచ్చే పిల్ల గాలిలా వస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ తెలియకపోవచ్చు కానీ వాళ్ళు వెళ్ళిపోయాక ఆ ఖాళీని ఏ వస్తువుతోనూ ఏ వ్యక్తితోనూ భర్తీ చేయలేరు. ఒక మగాడు తన జీవితాంతం ఒక స్త్రీని మర్చిపోలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఆమె అందం మాత్రమే కాదు ఆమెలోని ఈ ఉన్నతమైన ఆరు లక్షణాలు నెంబర్ వన్ ఆమె తన ఆత్మ గౌరవాన్ని ఎప్పుడూ
(01:41) వదులుకోదు. ప్రేమ పేరుతో తనని తాను తక్కువ చేసుకునే పని ఆమె అస్సలు చేయదు గొడవ జరిగినప్పుడు అరిచి పెట్టడం కంటే నిశశబ్దంగా అక్కడి నుంచి తప్పుకోవడమే ఆమెకు తెలుసు ఆ నిశశబ్దమే అవతలి వ్యక్తికి అతి పెద్ద శిక్ష నెంబర్ టూ ఆమె ఎవరి మీద ఆధారపడదు. ఆమెకు తనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఒక లక్ష్యం ఉంటుంది. ఆమె సంతోషం కోసం ఎవరి వైపు చూడదు.
(02:21) తన కాళ్ళ మీద తాను నిలబడే ఆ ధైర్యమే ఆమెను అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. నెంబర్ త్రీ ఆమె ఒక అంతు చిక్కని పుస్తకం తన గురించి అంత ఒకేసారి చెప్పేసి బోర్ కొట్టించదు. తనలోని లోతును అర్థం చేసుకోవాలంటే తనతో కలిసి కాలాన్ని గడపాలి అనిపించేలా చేస్తుంది. ఆ కుతూహలమే ఆమెను ఎప్పటికీ గుర్తుండేలా చేస్తుంది. నెంబర్ఫోర్ ఆమె ఇచ్చే భరోసా ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలబడ్డా సరే నీకు నేను ఉన్నాను అని చెప్పే ఆ ఒక్క మాట కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కంటే ఎక్కువ బలాన్ని
(03:09) ఇస్తుంది. ఒక మనిషి పడిపోతున్నప్పుడు ఆమె అందించే చెయ్యి ఆ మనిషి గెలిచాక కూడా కృతజ్ఞతతో గుర్తుంచుకునేలా చేస్తుంది. నెంబర్ఫైవ్ ఆమె మెచూరిటీ చిన్న చిన్న విషయాలకు అలిగి డ్రామాలు చేయదు సమస్య వచ్చినప్పుడు నిందించడం కంటే పరిష్కారం వెతకడమే ఆమె నైజం కోపంలో కూడా గౌరవాన్ని మర్చిపోని ఆమె సంస్కారం అవతలి వ్యక్తి మనసులో చెదరని ముద్ర వేస్తుంది.
(03:45) నెంబర్ సిక్స్ ఆమె తనని తాను అపరిమితంగా ప్రేమిస్తుంది. తన లోపాలను కూడా ఒక అందంగా భావిస్తుంది. ఎప్పుడైతే ఒక స్త్రీ తనను తాను గౌరవించుకుంటుందో ఈ ప్రపంచం కూడా ఆమెను గౌరవించడం మొదలు పెడుతుంది. ఆ ఆత్మవిశ్వాసమే ఒక అయస్కాంతంల అందరిని తన వైపు ఆకర్షిస్తుంది. చివరిగా ఒక్క మాట ఇలాంటి హై వాల్యూ ఉన్న స్త్రీలు దొరకడం చాలా అరుదు ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి వారు ఉంటే వారిని అస్సలు వదులుకోకండి ఎందుకంటే అందమైన ముఖాలు ప్రతి వీధిలోనూ
(04:31) కనిపిస్తాయి. కానీ అందమైన వ్యక్తిత్వం ఉన్న మనసు మాత్రం జన్మకోసారి మాత్రమే తారసపడుతుంది. ఆమె వెళ్ళిపోయాక బాధపడడం కంటే ఆమె ఉన్నప్పుడే ఆ విలువను గుర్తించండి. ఎందుకంటే ఆమె మళ్ళీ తిరిగి రాదు కేవలం జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఈ ఆరు లక్షణాల్లో మీకు ఏది అత్యంత ముఖ్యమైంది అనిపించింది? మీ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి.
(05:13) వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.
 *శ్రీ రామ నామం*

 ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీ రామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు. 

*శ్రీ రామ* అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట.అదెలాగో చూద్దాం.

1⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే

2⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే*

3⃣ *శ్రీ* అంటే *లక్ష్మి*

4⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)

5⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)

6⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. 

అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. 

అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. 

మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా.

రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు. గమనించండి. 

*శ్రీ రామ శ్రీ రామ* అని అంటూనే వుందాము. 
మన ఈ మానవ జన్మ తరింద్దాము.🕉👏🌷

ఓం జై శ్రీరామ్ 🕉🌷🕉

శివుడి నివాసం ఎలా ఉంటుంది?

 *శివుడి నివాసం ఎలా ఉంటుంది?* 
🕉️❤️🪷

 *శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడని అందరికీ తెలిసిందే.అయితే ఆ పరమేశ్వరుడు నివశించే ప్రాంతమంతా ఎంత* *శోభాయమానంగా ఉంటుంది?* *పరిసరాలలో ఏవేవి ఉంటాయి? అనే విషయాలతో పాటు ఇంద్రాది దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు? అనే సమాచారాన్ని కూడా ఇస్తుంది ఈ కథా సందర్భం. ఇది లింగ పురాణం యాభై, యాభై ఒకటో అధ్యాయాలలో ఉంది. శివుడు దేవకూటం అనే పర్వత శిఖరం మీద ఉంటాడు. ఎత్త్తెన ఆ శిఖరం మీద భూతవనం అనే పేరున్న వనం ఉంది. దేవకూట పర్వతం సువర్ణ సహిత వైఢూర్య, మాణిక్య నీల గోమేధిక కాంతులతో విరాజిల్లుతుంటుంది.* *భూతవనం ఎంతో ప్రశాంతంగా చంపక, అశోక, పున్నాగ, వకుళ పారిజాతాది వృక్షాలతో నిండి ఉంటుంది. ఆ వృక్షాల మీద అనేక రకాల పక్షులు మధుర ధ్వనులు చేస్తూ ఉంటాయి. సుగుంధ భరిత పుష్పాలు నేల మీద రాలి కావాలని ఎవరో అలంకరించినట్టుగా ఉంటాయి. అక్కడక్కడ పుష్పాసనాలు కనిపిస్తాయి. చక్కటి సాధు జంతువులు ఆ వనమంతా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. స్వచ్ఛ జలాలతో ప్రవహించే నదులు, సెలయేళ్ళు పరిసరాలకు శోభను కలిగిస్తూ ఉంటాయి. నున్నగా ఉండి పెద్ద పెద్ద మానులతోనూ,* *విస్తరించిన కొమ్మలతోనూ ఉండే వృక్షాలు దట్టమైన నీడను కల్పిస్తూ ఉంటాయి.* 

 *దేవదేవుడైన శంకరుడి మందిరం మణి విభూషితంగానూ, బంగారు మయంగానూ, స్ఫటిక నిర్మితంగానూ ఉన్న గోపురాలతో అలరారుతూ ఉంటుంది. అక్కడ పట్టు వస్త్రాలను కప్పి ఉన్న మణిమయ సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాల పైనే పరమేశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్రులతో పూజలందుకుంటున్న భూతేంద్రులు, ప్రమథ గణాలు అక్కడ ఉంటాయి.* *భూతేంద్రులు, సిద్ధులు, ప్రమథులు, రుషులు, గంథర్వులు, బ్రహ్మాది దేవతలు మంగళవాద్య రవళుల నడుమ నిత్యం పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. అక్కడికి సమీపంలో యక్షేశ్వరుడైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. కుబేర నగరంలో కోటి సంఖ్యలో యక్షులతో పాటు పుణ్యాత్ములు నివసిస్తుంటారు.* *కుబేర శిఖరం నుంచి మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి దిగేందుకు అనువుగా కావలసిన చోట్ల బంగారు మెట్లు నిర్మితమై ఉంటాయి. మందాకిని నదిలో సుగంధ* *భరిత పుష్పాలు వికసించి మనోహరంగా ఉంటాయి. యక్ష, గంథర్వ, అప్సర స్త్రీలు, దేవ, దానవ, కిన్నెరులు ఆ నదిలో ఆనందంగా స్నాన పానాలను చేస్తుంటారు. మందాకినీ నదికి ఉత్తర భాగంలోను, కనక నందా నదికి తూర్పు భాగంలోనూ నందా నదికి నైరుతి దిక్కున ఉండే రుద్రపురిలో సాంబసదాశివుడు అమ్మ వారితో హాయిగా విహరిస్తుంటాడు అని లింగ పురాణం ఇలా శివ నివాస స్థానాన్ని పేర్కొంటోంది.* 

 *అలాగే ఇంద్రాదుల విషయానికొస్తే శీతాంతం అనే పర్వత శిఖరం మీద పారిజాత వనంలో దేవేంద్రుడు ఉంటాడు. దానికి తూర్పున ఉన్న కుముద పర్వతం శిఖరం మీద దానవులకు చెందిన ఎనిమిది పురాలు ఉంటాయి. సువర్ణ కోటరాద్రి మీద రాక్షసులకు చెందిన నలభై ఎనిమిది పట్టణాలు ఉంటాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న మహనీలాచలం మీద అశ్వ ముఖులైన కిన్నెరుల పదిహేను పురాలు, వేణు సౌదాద్రి మీద విద్యాధరులు ఉండే మూడు నగరాలు, వైకుంఠం అనే పేరున్న పర్వతం మీద గరుత్మంతుడు నివాసం, కరంజాద్రి మీద నీలలోహిత రుద్రుని నివాసం, వసుధార నగరంలో అష్ట వసువుల నివాసాలు, రత్న ధారాద్రి మీద సప్త రుషుల సప్త భవనాలు ఉంటాయి. ఏక శృంగ పర్వతం మీద ప్రజాపతి నివాసం ఉంటుంది.* 

 *గజ శైలాద్రి మీద దుర్గ తదితర దేవతల నివాసాలు ఉంటాయి. హేమకక్షం అనే పేరున్న పర్వతం మీద ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతల ఆవాసాలు ఉంటాయి. ఇదే పర్వతం మీద దేవతలకు చెందిన మరో ఎనభై నగరాలు కూడా ఉంటాయి. సునీలాద్రి మీద, పంచకుటాద్రి పైన రాక్షసులకు చెందిన అయిదు కోట్ల నివాసాలు ఉంటాయి. శతశృంగ పర్వతం మీద యక్షులకు చెందిన వంద పురాలు, తామ్రాభం అనే పర్వతం మీద సర్పరాజుల నివాసాలు, విశాఖాద్రి మీద కార్తికేయుడి పురం, హరికుటాద్రి మీద నారాయణ సౌధం, అంజనాద్రి మీద చారణుల నివాసాలు, సహస్ర శిఖర పర్వతం మీద ఉగ్రంగా ఉండే దైత్యుల ఏడు వేల పురాలు, పుష్ప కేతు పర్వతం మీద పన్నగుల నివాసాలు, తక్షకాద్రి పైన సూర్యచంద్ర, వాయు, నాగధికుల నాలుగు నివాసాలు ఉంటాయి.* 
సేకరణ

🕉️⚜️🌞🌎🏵️🔱🚩.   *ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 
 *ధర్మదేవత, యమధర్మరాజు ఒక్కరే..*

*సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు*

*ధర్మ దేవత, యమధర్మరాజు ఒక్కరే,  'భార్యతో కలిస్తే ముని శాపం వలన పాండురాజుకు మృత్యువు కలుగుతుంది. సంతానహీనునికి సద్గతులు కలగవు. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రం అనేక ఆపద్ధర్మాలను పేర్కొంది. భర్త అనుమతితో కుంతి తాను దుర్వాసుని వర ప్రభావంతో పొందిన మంత్రాలను ఉపాసించి సంతానవతి అయింది. ధర్మం, బలం, ఐశ్వర్యం, సౌందర్యం తదితర అంశాలలో ధర్మానిదే ప్రథమ స్థానం. అధర్మంతో ఏదీ సాధించలేరు కనుక, పాండురాజు ఆదేశంపై కుంతి ధర్మదేవతను ఉపాసించి, యుధిష్ఠిరుని తొలి సంతానంగా అందుకుంది. పాండురాజు ఆదేశం పైనే వాయు దేవుని ఉపాసించి భీముని, ఇంద్రుని ఉపాసించి అర్జునుని సంతానంగా పొందించి. మాద్రి అశ్వనీ దేవతలను ఉపాసించి నకుల సహదేవులను సంతానంగా అందుకుంది. ధృతరాష్ట్ర సంతానంగా మొదట దుర్యోధనుడు జన్మించినప్పుడు అనేక వైపరీత్యాలు గోచరించాయి. గాడిదలు, నక్కలు, గెద్దలు వికృతంగా అరిచాయి. ధృతరాష్ట్రుని హితైషులందరూ పెద్ద కొడుకును విడిచిపెడితే, మిగతా 99 మంది సుఖంగా జీవిస్తారని, లేకపోతే వంశ నాశన మవుతుందని హెచ్చరించారు. కులం బాగు కోసం అవసరమైతే ఒకడిని వదిలేయాలి. గ్రామం బాగు కోసం అవసరమైతే కులాన్ని వదిలేయాలి. దేశ క్షేమం కోసం గ్రామాన్ని, అలాగే తన క్షేమం కోసం అవసరమైతే యావత్తు పృథ్విని వదిలేయాలని హితవు చెప్పినా ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు'  ఈ సందర్భంగా మహాపతివ్రత గాంధారిని గురించి - తన భర్త చూడలేని లోకాన్ని చూడటం ఇష్టం లేక ఆమె కళ్లకు గంతలు కట్టుకున్నదన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ధృతరాష్ట్రునికి చూపు లేదన్న దోషాన్ని ఎంచకూడదనే ఆమె కళ్లకు గంతలు కట్టుకున్నదన్నారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖులు పురాణవైర గ్రంథాల్లో భారత కాలాన్ని, చారిత్రక వాస్తవాలను వెల్లడించారని, హిందూ మతం శాస్త్రీయమైనదని, ఖగోళ గమనాన్ని అనుసరించి భారత కాలగణనం జరిగిందని చెప్పారు. పాశ్చాత్య ఉపాసకులైన పాలకుల చేతిలో చరిత్ర వక్రీకరణకు గురి కావడం మన దురదృష్టమని సామవేదం ఆవేదన వ్యక్తం చేశారు.*

🍀🌹🍁🌻🏵️🍂🪷.          *ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 
 తెలుగు రాష్ట్రంలోనే న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలు............!!
న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటిపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. 
అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. 

1. సూర్యుడు..!
1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి!
(శ్రీకాకుళం)
2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి!
(తూర్పు గోదావరి)
4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి!
(కర్నూలు)

2. చంద్రుడు..!
1. గునుగుపూడిలో సోమేశ్వరస్వామి! (భీమ‌వ‌రం).
(ప‌శ్చిమ గోదావ‌రి ) 
2. కోటిప‌ల్లి సోమేశ్వరస్వామి!
(తూర్పుగోదావ‌రి) 
3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి!
పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి!
 (కృష్ణా జిల్లా)
4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు!
(నెల్లూరు)

3. అంగార‌కుడు (కుజుడు)..!
1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి! మ‌రియు చోడ‌వ‌రం
(కృష్ణా జిల్లా)
2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి!మ‌రియు పెద్దాపురం
(తూర్పుగోదావ‌రి)
3.పెద్ద నందిపాడు, నాగులపాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.
(గుంటూరు)
కుజ దోష నివారణకు యాదగిరి, ధర్మపురిలాంటి నృసింహ క్షేత్రదర్శనం కూడా మంచి ఫలితం ఇస్తుంది.

4. బుధుడు..!
1. ద్వార‌కా తిరుమ‌ల‌!
(ప‌శ్చిమ గోదావ‌రి) 
2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3.శ్రీకాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.
4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి!
(చిత్తూరు)

5. బృహ‌స్పతి (గురువు)..!
1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
(గుంటూరు)
2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
(మ‌హ‌బూబ్ న‌గ‌ర్ )
3.కోటిప‌ల్లిలో కోటిలింగేశ్వర స్వామి!
మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి) 
4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి! కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి!
(గుంటూరు)

6. శుక్రుడు..!
1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, 
సింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.
(విశాఖ)
2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీదేవి!
(చిత్తూరు)
3. పెంచ‌ల‌కోన ఆదిల‌క్ష్మీదేవి!
(నెల్లూరు)

7. శ‌ని..!
1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి)
2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు!
(అనంత‌పురం)
3. విజ‌యవాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి!
(కృష్ణా జిల్లా) 
4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి!
(ప్రకాశం)

8. రాహువు, 9. కేతువు..!
1. శ్రీ కాళ‌హ‌స్తి!
(చిత్తూరు)
2. మంద‌మ‌ల్లి నాగేశ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గాదేవి!
(కృష్ణా జిల్లా)
4. సంప‌త్ వినాయ‌క స్వామి!
(విశాఖ) 
5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి, 
తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.
(గుంటూరు).      *ఆధ్యాత్మిక కుటుంబం 4*