Tuesday, February 25, 2020

మీకేం అర్ధమైంది????? కాకతాలీయమా!!! శాపగ్రస్తమా???మరేదైనా నా????

మీకేం అర్ధమైంది????? కాకతాలీయమా!!!  శాపగ్రస్తమా???మరేదైనా నా????

రాజీవ్ గాంధీ గారు మొత్తం 181పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొన్నారు.అందులో నుండి సోనియా గాంధీ గారు 180 లలో పాలుపంచుకున్నారు.(శ్రీ పేరంబుదూర్ మీటింగ్ తప్ప)కానీ,రాజీవ్ గాంధీ చివరి మీటింగ్ లో ఆవిడ పాల్గొనలేదు.అదే రోజు ఆయన మానవబాంబ్ ద్వారా హాత్య చేయబడ్డారు.

 రాజీవ్ గాంధీ హత్యలో మరో 14 మంది సామాన్యులు చనిపోయారు.అందులో ఒక్క కాంగ్రెస్ కి చెందిన వ్యక్తి లేడు!!!ఇది ఆశ్చర్యం గా ,అనుమానాస్పదం గా అనిపించడం లేదా ఒక ప్రధాన మంత్రి కాండిడేట్ వ్యక్తి ప్రసంగించే మీటింగ్ లో ఒక్క సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేకపోవడం ??????

రాజీవ్ గాంధీ హత్య లో పెద్ద లీడర్ కానీ ,మధ్యస్థ లీడర్ కానీ ,చిన్న లీడర్ కానీ చనిపోలేదు.సోనియా లేరు,ఎప్పుడూ రాజీవ్ వెంట ఉంటూ అనుసరించే వ్యక్తి.తల నొప్పి కారణంగా ఆవిడ ఆ రాలీ కి హాజరు  కాలేదు.అధికారికంగా ఏమైనా తెలిసిందా!!!ఎమ్ జరగబోతోంది అని???
దీన్ని మొత్తాన్ని విదేశీయుల ద్వారా హైజాక్ కి గురి మీకేం అర్ధమైంది???

ఆ తరువాత భారత న్యాయస్థానం  ప్రియాంక గాంధీ హంతకులకు శిక్ష అవసరం లేకుండా క్షమాభిక్ష పెట్టమని ఆమె అప్లికేషన్ దాఖలు చేసింది.
మీకేం అర్ధమైంది????

సోనియా ప్రస్థానం ఒక కొడలుగా మొదలయ్యాక అప్పటినుండి ఇప్పటివరకు ఒక్కటి కూడా సాధారణ మరణం నమోదు కాలేదు,అన్నీ కూడా అసాధారణమైనవే.... రహస్యమైనవే.
మీకేం అర్ధమైంది????

ఇందిరా గాంధీ కుమారుడు అయిన సంజయ్ గాంధీ మామ అయినటువంటి కల్నల్ ఆనంద్ ఆయన తన ఫామ్ హౌస్ కి ఎదురుగా చంపబడ్డాడు.
మీకేం అర్ధమైంది?

సంజయ్ గాంధీ కూడా ఒక ప్రైవేట్ ప్లేన్ ప్రమాదం  లో చనిపోయాడు. ఇందిరా గాంధీ తన సొంత రక్షకుడి చేతిలో నే హత్య చేయబడ్డారు.తరువాత రాజీవ్ గాంధీ కూడా అలాగే చనిపోవడం జరిగింది.

సోనియా తన దెగ్గరి మిత్రురాలు అయిన,తనతో పాటు బార్ లో డాన్స్ చేసిన ఆవిడ గారి కొడుకు అయిన రాబర్ట్ వాద్రా కు ప్రియాంక ను ఇచ్చి వివాహం జరిపించారు.
మీకేం అర్ధమైంది???

ప్రియాంక గాంధీ మామ రాజేంద్ర వాద్రా ఢిల్లీ లోని ఒక గెస్ట్ హౌస్ లో చనిపోయి కనిపించడం జరిగింది.

ప్రియాంక బావ గారి భార్య అయిన హై వే రోడ్డు ప్రమాదం లో చనిపోయారు.

ప్రియాంక గాంధీ గారి బావ గారు మొరాదబాద్ హోటల్ లో చనిపోయి కనిపించడం జరిగింది.
మీకేం అర్ధమైంది???

 రాజీవ్ గాంధీ దెగ్గరి మిత్రులు ఐన రాజేష్ పైలట్ ,మాధవరావు సిందియా రాజీవ్ తో కలిసి ఇటలీ లోని ఆ బార్ కి వెళ్లేవారు,ఎక్కడైతే ఆవిడ డెన్స్ చేస్తుండేదో.కానీ ,కాకథాలీయంగా రాజేష్ పైలట్ రోడ్డు ప్రమాదం లో,మాధవరావు సిందియా విమాన ప్రమాదం లో చనిపోయారు.
మీకేం అర్ధమైంది????

ఏరోజైతే పార్లమెంట్ మీద అఫ్జల్ గురు దాడి చేసాడో ఆరోజు రాహుల్,సోనియా ఇద్దరూ పార్లమెంట్ కి వెళ్ళలేదు.ఇది కూడా కాకథాలీయమే!!!!!!
మీకేం అర్ధమైంది????

మీకేమనిపిస్తోంది ఇవన్నీ కేవలం కాకథాలీయాలేనా??

బంగ్లా రచయిత పోర్ ఫేవర్ ఏంజెల్ చరక్ గారి రచన.

No comments:

Post a Comment