Monday, March 29, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

🌸ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చిందని
🍂పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది

🍃 పదార్థాన్ని బట్టి అవసరము

పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది

కనుక.....

🌷మనమెంత గొప్పవారిమైనా

🌱మన అవసరం లేని దగ్గర మౌనంగా
ఉన్నపుడే
మన విలువ పెరుగుతుంది.🌟




ఎక్కడైనా మనం సరిపోని చోట
బలవంతంగా ఇమిడిపోయే ప్రయత్నం చేసి,
మనల్ని మనమే బాధ పెట్టుకోవద్దు.!

చుట్టూ దొంగ దోస్తులను పెట్టుకొని ఆనందించడం కంటే,
ఒంటరి తనాన్ని ఆస్వాదించడం మేలు..
ఎంత సహాయం చేస్తే అంత ఎదుగుతావు,
ఎంత మోసం చేస్తే అంత నలిగిపోతావు..

నీ చుట్టూనే ఉంటూ నవ్వుతూ,
నవ్విస్తూ ఉండే వాళ్లంతా,
నీ మిత్రులని భ్రమ పడకు...
ఆస్కార్ అవార్డులు పొందిన వారికంటే,
చాలా బాగా నటించేవారుంటారు..
ఎప్పుడో వాస్తవ పరిస్థితులు,
వారి నకిలీ భాగోతం బహిర్గతం కాదు,
కాబట్టి జాగృత్త గా ఉండాలి.!
కాన్ని సందర్భాల్లో మంచి వాళ్ళు గా ఉండే కంటే,
ప్రశాంతంగా ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వాలి..
అయితే మన మంచి తనాన్ని బలహీనతగా తీసుకుంటే,
గుణపాఠం చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడవద్దు...
👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment