Tuesday, May 31, 2022

సుప్రసిద్ద అజ్మీర్ దర్గా దాని వెనుక దాగున్న మన చక్రవర్తుల రక్తచరిత్ర!!

👍సుప్రసిద్ద అజ్మీర్ దర్గా దాని వెనుక దాగున్న మన చక్రవర్తుల రక్తచరిత్ర:⁉️

అజ్మీర్ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీ దర్గాలో ప్రార్థన చేసే ప్రతి హిందువు మన మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ గారిచేతిలో 16 సార్లు ఓడి క్షమాభిక్ష పొంది తర్వాత వెన్నుపోటు పొడిచి ఆయననూ ఆయన పట్టపు రాణి 'సంయోగితా దేవి' గారిని ఏవిధంగా చిత్రహింసలు పెట్టి హతమార్చాడో తెలిస్తే మీ రక్తం మరుగుతుంది.

భారత దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన అజ్మీర్ షరీఫ్ దర్గా ఇస్లాం సూఫీ ప్రచారకుడు ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీ మరియూ ఈతనిని ఘరిబ్ నవాజ్ ( పేద ప్రజల ఉద్దారకుడు) అని కూడా పిలుస్తారు అతని తదనంతరం అతని పేరున ప్రసిద్ధికెక్కిన ఈ దర్గా అజ్మీర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి 1.2 కిలోమీటర్ల దూరంలో తారఘర్ కొండ కింద వుంటుంది ఇందులో రెండు పెద్ద సమావేశ మందిరాలతో బాటు పలు పాలరాతి కట్టడాలు నిర్మింపబడ్డాయి, నిజాం పాలకులు నిర్మించిన అతి భారీ ద్వారము, షాజహాన్ నిర్మించిన అక్బరి మసీదుతో బాటు ఈతని పెద్ద పాలరాతి గుమ్మటము గా ఉండేది.
ఈ ప్రసిద్ధ దర్గా ఒకప్పుడు మొఘలుల దండయాత్రకు ముందు మన హిందువుల గుడి దానిని వారు కూలకొట్టి ఆ ప్రాంతంలో దర్గా నిర్మించారని చెప్తారు, భారతదేశంలోని ప్రతి ఒక్క పురాతన మసీదు ఒకప్పుడు మనం పూజించే మందిరాలే అంటే అతిసయోక్తి కాదేమో. ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీ దివి నుండి దిగివచ్చిన దేవుడో లేదంటే సూఫీ సన్యాసో కాదు ఈతను ఒక మూర్ఖుడు, ఉన్మాది. అతనికి భారతదేశంలో ఇస్లాం వ్యాపింపచేయాలన్న ఒకే ఒక్క సంకల్పంతో ఇక్కడకు వచ్చాడు.

ఘోరి మహమ్మద్ ను భారతదేశం పైకి దండయాత్రకు వురుకోల్పింది ఈ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీనే అనే విషయం చాలమందికి తెలియదు. అతనికి ఏ మహిమలు లేవు పైగా ఆవు మాంసం తినే ఒక ఉన్మాదిత్వానికి రూపకర్త అతడు. హిందువులకు ఈతని దుష్క్రుత్యాలు తెలియకుండా అతని అనుయాయులు మరియు కుహానా చరిత్రకారులు అతని అసలు స్వరూపం దాచి అతనికి చరిత్రలో సుస్థిర స్థానం కల్పించారు.

దురద్రుష్టవశాత్తు మన చరిత్రలో భారతదేశాన్ని మనలను కాపాడిన మహారాజులకు తగిన స్థానం దక్కలేదు. పిరికిపంద, లక్షల మంది హిందువులను చంపిన మహమ్మద్ ఘోరీని 16 సార్లు ఘోర పరాజయం పాల్జేసిన వీర యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ ని హిందువులు గుర్తించటంలో విఫలమయ్యారనే చెప్పుకోవాలి.😰

మరగుపరచబడిన చిష్తీ అసలు స్వరూపం.
ఈ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీయే మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ భార్యయైన ‘సంయోగిత దేవి’ని ఇస్లాంకు మారలేదని మహమ్మద్ ఘోరి చేత లైంగిక హింసలకు గురి చేసి బందించి ఒక లైంగిక బానిసగా మార్చి చంపించేసాడు. కొందరు హిందువులు ఇక్కడ దర్గాలో ప్రార్థన చేయటం యెంత సిగ్గుమాలిన పని? ఇంత నయవంచకుడైన ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీని ఇక్కడ ఒక దేవదూతగా ఆరాధిస్తున్నారు. ఇది మన ఆత్మగౌరవాన్ని మనమే వంచిన్చుకోవడం కాదంటారా..??

👉 మహమ్మద్ ఘోరిని 16 సార్లు యుద్ధంలో ఘోరంగా ఓడించి దయాదాక్షిన్యాలతో ప్రాణాలతో వదిలిపెట్టాడు మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ కాని ఒక సారి వెన్నుపోటుతో యుద్ధంలో గెలిచి ఏ మాత్రం కూడా దయలేకుండా కళ్ళను పెకలించి చిత్రహింసలు పెట్టి తలను నరికించి వేశారు ఈ నరరూప రాక్షసులు.
పాండవుల వారసుడైన ధర్మ ప్రభువైన పృథ్వీరాజ్ చౌహాన్ కు మనం ఇచ్చే గౌరవం ఇదేనా ఆలోచించండి.

మన తీవ్రమైన దురదృష్టం ఏమిటంటే చరిత్రలో కోట్లాది మంది హిందువులని చంపించి రక్తక్షరాలు లిఖించిన హింసోన్మాదులైన మహమ్మద్ ఘోరి, అలావుద్దీన్ ఖిల్జీ , టిప్పు సుల్తాన్ , మొఘలులు, ఇంకా చాల మంది ఇస్లామిక్ పాలకుల చరిత్రలను మన పిల్లలు చదివే చరిత్ర పాఠాలలో స్వర్ణాక్షరాలతో లిఖించడం. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత కూడా మనకు ఇటువంటి పాలకులు లభించటం మనం చేసుకున్న దౌర్భాగ్యం ప్రజలు వీరు చేసే పనులు తెలియక వీరిని ఆదరించడం అత్యంత దౌర్భాగ్యం.😰

ప్రతియొక్క పురాతనమైన మసీదు పునాదులు మన కూలగొట్టబడిన మందిరాలనే అనడంలో అతిశయోక్తి కాదేమో కాని ఇది చాల మంది చెవిటి, గుడ్డి వారైన హిందువులకు తెలియడంలేదు. అదే వారు చూడగలిగిన, వినదగిన వారైతే మహారాజ పృథ్విరాజ్ చౌహాన్ కు ఆయన ధర్మపత్ని సంయోగిత దేవికి జరిగిన ఘోరం గురించి దర్గాలోకి అడుగుపెట్టే ముందే ఆలోచిస్తారు. చిష్తీ ఎటువంటి ప్రచారకుడంటే అతను 7లక్షల మంది హిందువులను తన హింసాత్మక చర్యలతో మతం మార్చగలిగాడు దీనికి ఇస్లామిక్ పాలకుల అండదండలు మెండుగా వున్నాయి మరి. అతను మూడు సార్లు హిందూ స్త్రీలను పెండ్లి చేసుకుని ఇస్లాం లోనికి మార్చుకున్నాడు. ఈ చిష్తీ ఇలా గర్వంగా చెప్పుకుంటాడు “ మేము మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ అత్యంత కష్టంతో వెన్నుపోటు పొడిచి చంపి అతని సంధినుండి ఇక్కడ ఇస్లాం ని స్తాపించాం, అతని అందాలరాసియైన భార్య సంయోగితాదేవి ఇప్పుడు మహమ్మద్ ఘోరితో ఒకే మంచంపైన లైంగిక బందీ అని చెప్పుటకు గర్వపడుతున్నాను” అని అన్నాడు...
ఈ దుర్మార్గుడు ఇక్కడ ఒక దైవ దూతగా ఆరాధించబడుతున్నాడు ఇంతకన్నా ఘోరాతిఘోరము , దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉంటుందా..??

దీనికి ఇంకా ఆజ్యం పోసే సంగతేంటంటే. మన మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ ఎంతటి ధీరుడు అంకితభావం కలవాడంటే అతను తన రెండుకన్నులు పెకలించినా కూడా, ఘోరి అతనికి ఆవుమాంసం తినిపించినా కూడా, ఆఖరుకు తన ధర్మపత్నియైన సంయోజితా దేవిని లైంగిక బానిసను చేసుకున్నాం, నిన్ను నీ భార్యను సజీవంగా విదడిచేస్తామన్నా కూడా అవన్నీ తనకు త్రునప్రాయమని సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన త్యాగమూర్తి మన మహారాజు. అది మన మహారాజు యొక్క త్యాగనిరతి, తుదిశ్వాస వరకు మోఘలులని ఎదిరించన ధీరుడు పూజనీయుడు కానీ ఈ దెయ్యాలను మనం పూజించాలంటారా? ఎంతటి దౌర్భాగ్యం ఈ హిందూదేశానికి

ఈ దీరోదాత్తుడిని ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లోని మహమ్మద్ ఘోరి యొక్క స్మారక చిహ్నం ముందు సమాధి చేసారు. ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలు మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ యెడల విపరీతమైన ద్వేషం చూపిస్తారు కాని ఆ మహానుభావుడిని, ధర్మరక్షకుడిని, మనల్ని కాపాడిన ధీరోదాత్తుడిని చంపిన కర్కసులను మాత్రం ఇక్కడ సిగ్గులేకుండా, ఆత్మగౌరవమనేది కించిత్తు కూడా లేకుండా పూజిస్తున్నాం. మనం ఆ మహావీరునికి అర్పించే నివాళి ఇదేనా? మనల్ని మనం ఒక సారి ప్రశ్నించుకుందాము, మన భావితరాలకు అసలైన చరిత్రను తెలిపి రానున్న “ఇస్లాం” అనే ఉపద్రవం గురించి ముందే హెచ్చరించుదాము...

ఇది మన భాద్యత గుర్తుంచుకోండి.
భారత్ మాతాకీ జై!!

సేకరణ

No comments:

Post a Comment