Monday, September 30, 2024

 

ఇప్పుడు మరో జిహాద్ తెరపైకి వచ్చింది!*_

_*HIV+ జిహాద్!*_

- కొంతమంది జిహాదీ స్త్రీలు మరియు పురుషులు, గుంపులో నిలబడి లేదా వరుసలో నిలబడి, రహస్యంగా HIV+ వ్యక్తులను *HIV+* సూదులతో వారి వెనుకభాగంలో గుచ్చుతారు!

_జిహాదీ మహిళ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి

మరో మహిళకు *HIV+* సూది గుచ్చబడింది!_ _* నీడిల్ జిహాద్ ముస్లిం లీగ్ మరియు దేవబంద్!*_

_* ముస్లిం హిజాబియా కూడా ఉగ్రవాదులే!*_

_* ఆసుపత్రిలో హిజాబియోల సమూహం చూడండి!*_

_* లైన్‌లో నిలబడిన ఒక హిందూ మహిళకు హెచ్‌ఐవి+ సూది గుచ్చుతున్నారు!*_

_హిందూ స్త్రీ పురుషులందరూ జాగ్రత్తగా ఉండండి! మీకు అలాంటి ప్రమాదం జరిగితే, వెంటనే ఆ వ్యక్తిని వీడియో చేయండి! మరియు మీరు మీ పరీక్షలో *HIV+*ని కనుగొంటే, ఆ వ్యక్తిని లేదా స్త్రీని మాత్రమే బలవంతం చేయడానికి బదులుగా


నీకు ఇలా చేసినవాడిని చంపు!_

*నువ్వు చావాలి కాబట్టి చంపి చావాలి!*_

* ఆయుధాలు ఎత్తండి, సనాతన ధర్మాన్ని కాపాడండి!*_

_* పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా మొత్తం భారతీయులకు అవగాహన కల్పించండి!*
 Srimadhandhra Bhagavatham -- 67 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఆవిడ బాలఘాతకి. ఆవిడ శిశువులు ఎక్కడ వున్నా తొందరగా పసిగట్టి చంపగలదు. ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకుంటుంది. మార్చుకుని భవనమునందు ప్రవేశించింది. ఆమె శిశువులను చాలా గమ్మత్తుగా చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. విషమును పాలలా ఇస్తుంది. పాలు త్రాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకు ఉన్న శక్తి. ఆమె చంపేదానిలా కనపడదు. పెంచేదానిలా కనపడుతుంది. ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. ఆమె ఆకాశంనుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో ఉన్న కృష్ణ పరమాత్మను కనిపెట్టింది. లోపల ఊయల దగ్గరకు వెళ్ళింది. పర్యంకము దగ్గరకు చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుని దగ్గరకు చేరింది. ఆమె రాశీభూతమయిన పిల్లవాని సౌందర్యమును చూసి ‘నేను సహజంగా రాక్షసిని. చాలా వికృతంగా ఉంటాను. నా రూపమును మరుగుపరచి చాలా అందమయిన దానిలా వచ్చాను’. ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచపు ఆంతరమున, బాహ్యమునందు నిండిపోయిన పరమాత్మకు ఈవిడ ఎందుకు వస్తోందో తెలుసు. కాలు చేయి పొట్టకింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి ఉన్న పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసయినా ఆ బాలుని అందమునకు వశపడిపోయింది. ఆమె తెలియకుండానే ‘నేను నీ ప్రాణములను తీసెయ్యడానికి ఇంత అందంగా వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకూ పనికిరాకుండా అయిపోతావు’ అని అన్నది.
పూతన తెలియకుండానే ‘నళినదళాక్షా’ అని పిలిచింది. ‘తామరరేకుల వంటి కన్నులు వున్న పిల్లవాడా! ఎంత అందంగా ఉన్నావు! నా పాలు ఒక గుక్కెడు త్రాగావంటే ఇంత అందం చటుక్కున మాయమయిపోతుంది. నా అందమేమిటో అప్పుడు చూద్దువుగాని! నీ అందానికి సార్థకత వస్తుంది. రా త్రాగు’ అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి చూసి ‘అయ్యో! అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు! మా పిల్లవాడు అన్యస్త్రీల క్షీరమును స్వీకరించడు. ఆగుఆగు’ అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే. ఒక్కసారి ఆ విషమును నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాడిని తీసి ఒడిలో పెట్టుకుని, వాడి ముఖమును త్రిప్పి, ఎలాగయినా సరే స్తన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలో ఆవులించాడు. ఒకసారి క్రీగంట చూసాడు. మరల నిద్ర వచ్చేసినవాడిలా కళ్ళు మూసాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. ‘పాలు త్రాగక తప్పదా’ అన్నట్లుగా చూసి విసుక్కుని అయినా పాలను తాగడం అలవాటయిన వాడిలా అమ్మ స్తన్యం త్రాగినట్లే ఆ స్తనమును తన బుజ్జి బుజ్జి వేళ్ళతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు త్రాగాడు.
ఆ రెండుగుక్కలలో ఆమె గుండెలలో ప్రాణముల దగ్గరనుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటిని లాగేశాడు. ఇప్పటి వరకు ‘త్రాగు త్రాగు’ అనడమే తప్ప ‘వదులు వదులు’ అనడం తెలియదు. పూతన ‘వదలరా బాబోయ్ అంటున్నది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన త్రాగేశాడు. ఆయన పాలు త్రాగెయ్యగానే ఆమె కామరూపం పోయి ఒక్కసారి గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమయిన శరీరంతో క్రిందపడిపోయింది. పదమూడు కి.మీ దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. స్తన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెలమీద ఉన్నాడు. ఆ గుండెల మీద వున్న కృష్ణుడిని అలాగే చేతులతో పట్టుకొని గిరగిర తిరిగి పడిపోయింది. ఆమె కోరలు నాగటి చాళ్ళలా ఉన్నాయి ముక్కు రంధ్రములు పెద్ద కొండగుహల్లా ఉన్నాయి. పర్వత శిఖరములవంటి స్తనములు, కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఆమె శరీరం చుట్టూ గోపగోపీ జనమంతా నిలబడి ‘ఎంత పెద్ద రాక్షసి’ అంటున్నారు. కృష్ణుడు ఆమె మీద ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోదా రోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడని పూతన భుజములమీదనుండి పర్వతమును ఎక్కినట్లు ఎక్కారు. పసికూన అయిన కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలియని వాడిలా బోసి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో పిల్లవాడు బ్రతికి వున్నాడని పిల్లాడిని ఎత్తుకుని భుజంమీద పెట్టుకొని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి క్రింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనకా భయం? ‘భయకృద్భయనాశనః’ అని ఆయనకు పేరు. గోపికలు అనుకుంటున్నారు. వీళ్ళదీ పరమభక్తి అంటే! వాళ్లకి కృష్ణుని గొప్పతనం తెలియదు. వారు కృష్ణుని ప్రేమించారు.
ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఆవుతోక పిల్లవాడి చుట్టూ తిప్పి, ఆవు మూత్రము ఆయన మీద చల్లి, ‘నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించు గాక, తొడలను ముకుందుడు రక్షించుగాక’ అంటూ పరమాత్మ పన్నెండు నామములు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమయిన అంగములకు పేడ పూస్తూ రక్షపెట్టారు. ‘ఏమి భక్తిరా వీళ్ళది?’ అని ఆయన మనస్సులో నవ్వుకుంటున్నాడు. ఇంతలో ఒక చిత్రమయిన గమ్మత్తు జరిగింది.
నందవ్రజమునకు పూతన రావడానికి పూర్వము నందుడు మధుర వెళ్ళాడు. కంసరాజుకి ఈయన సామంతుడు. ప్రతి ఏడాది కప్పం కట్టాలి. కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకువెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి, మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుని చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురువచ్చి కౌగలించుకొని ‘నందా! నిన్ను కలవడం చాలా సంతోషం. నీకు కొడుకు పుట్టాడని విన్నాను. ఎంత ఐశ్వర్యము ఉన్నా పిల్లలు లేని ఇల్లు ఐశ్వర్యము లేని ఇల్లే కదా! నీవు గొప్ప ఐశ్వర్యమును పొందావు. నేను చాలా సంతోషిస్తున్నాను’ అన్నాడు. నందుడు నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకు ఆరుగురు కుమారులు పుట్టారు. ఆరుగురినీ దుష్టుడై కంసుడు సంహరించాడు. వసుదేవా! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నాకొడుకు నీ కొడుకే’ అని అన్నాడు. నిజమునకు కృష్ణుడు వసుదేవుడి కొడుకేగదా! వసుదేవుడు త్రికాలవేది. వసుదేవుడు ‘నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి. నీవు తొందరగా బయలుదేరి వెళ్ళిపో’ అన్నాడు. కంసుడు కృష్ణుడిని పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసు.
నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు. దారిలో పడివున్న రాక్షసి శరీరమును చూశాడు. వసుదేవుడు చెప్పినది యథార్థమని గ్రహించాడు. ఆ శరీరమునంతటినీ ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రమును వెలిగించారు. ఆవిడ రాక్షసి. శరీరం కొవ్వుతో నిండిపోయి ఉన్నది. అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుందని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అగరువత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో వున్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. ఆ శరీరం కాలిపోతుంటే అగరువత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి ఉంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి ఆ ‘పిల్లవాడు నా కొడుకు’ అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో ఆ స్థితిని నేనుచెప్పలేను అన్నారు పోతనగారు.
ఇది పూతన సంహార ఘట్టము. ఈ ఘట్టమును తాత్త్వికంగా పరిశీలించాలి. భాగవత దశమస్కంధము ఉపనిషత్ జ్ఞానము. ఆవిడ పేరు పూతన. అమరకోశం ‘పునాతి దేహం పూతన’ అని అర్థం చెప్పింది. దేహమును పవిత్రముగా చేయుడానికి పూతన అని పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిదీ అని ప్రశ్నిస్తే నాదని చెపుతాము. అయితే నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానము. ‘నేను నేను’ అంటున్నది ఏది? అంటే తెలియక ఆ ‘నేను’ని చీకటితో, అజ్ఞానముతో కప్పివేశాము. అదే పూతన. అవిద్య. ‘నేను’కు ‘నాది’ తోడవుతుంది. నేను అనేది అబద్ధము. ఈ అబద్ధమునకు నాదనే మరొక అబద్దం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. ‘నా’ అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. ‘నేను, నాది’ అనే రెండు పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహము ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. దేహసంబంధమయిన సుఖములు విషముతో సమానమయినవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మరూపమును తెలియనివ్వవు. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమయినా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవదర్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మనపట్ల విషములు కావు అమృతములవుతాయి. భగవంతుని అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతుంది. శుద్ధి లేకుండా తింటే విషం. పూతన కృష్ణునికి విషపూరిత స్తన్యమును ఇచ్చింది. విషము అమృతము అయింది. మీకు కూడా అన్నింటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటయితే అది అమృతం అవుతుంది. మనస్సును దేహమును కూడా శౌచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంహారమునందున్న పెద్ద ప్రయత్నము.
ప్రకృతి వికారమయిన శరీరం పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. దీనియందే ఉండిపోతే అసత్యమయిన ‘నేను’నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును ఇవ్వదు. అసత్యమయిన ‘నేను’ సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒకనాడు జ్ఞానము అవుతుంది. జ్ఞానము ఎప్పుడు కలిగేదీ మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానమును అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒకరోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అసలు ‘నేను’ను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహారఘట్టం. కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. అపవిత్రమయినది పవిత్రం అయింది. పవిత్రము అవగానే లోపల ఉన్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది. మారిపోయి అసలు ‘నేను’ను పసిగట్టగలిగిన స్థితికి తీసుకు వెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమయిన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

నేటి యువత వివేకంతో ఆలోచించాలి*

 *29-Sep-24, Enlightenment Story*
🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅🍂
*నేటి యువత వివేకంతో ఆలోచించాలి*
🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅🍂
ఈ మధ్య కొత్తగా పెళ్లైన జంట,6 నెళ్లు కూడా గడవక ముందే వారి మధ్య మనస్పర్ధలు వస్తే పెద్ద మనుషులు‌ అందరు కూర్చుని మాట్లాడితే తన భర్త తనను ఇంట్లో పని చేసే పనిమనిషిలా చూస్తున్నాడు కానీ భార్య లాగా తనని ప్రేమగా చూస్కోవడం లేదని అమ్మాయి చెప్తే, తన భార్య తన సంపాదన కంటే ఎక్కువ తన చేత ఖర్చు చేయిస్తోంది తనను ఒక జీతగాడిలా చూస్తోంది పైపెచ్చు నేను తన ఆశల్ని నెరవేర్చడం లేదు అనుకుంటూ రోజూ ఏడుస్తూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తోంది అంటూ అబ్బాయి చెప్పుకొచ్చాడట. 😂 ఇద్దరి వాదన విన్న తర్వాత ఒకరు పనిమనిషి పాత్ర పోషిస్తే మరొకరు జీతగాడి పాత్ర పోషిస్తున్నారు, మంచిదే కదా, మేము కూడా పనిమనిషి జీతగాడి వలె ఇన్నేళ్లు సంసారాలు చేస్కుంటూ వచ్చామని చెప్పి పెద్దమనుషులు ఆ ఇద్దరినీ నోరు మూసుకొని సంసారం చేస్కోండని తీర్పు చెప్పారట. 👌🏽😄

ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అబ్బాయి, అమ్మాయి లేచిపోయి లవ్ మ్యారేజ్ చేస్కుంటాం అంటే పరువు పోతుంది అని ఇద్దరి వైపు తల్లిదండ్రులు పెళ్లి చేశారట. కోరుకున్న వ్యక్తితో లవ్ మ్యారేజ్ చేస్కొని కూడా సాటిస్ఫై అయి కలిసి జీవించలేకపోతే ఎలా?🤦🏽 ప్రస్తుత హిందూ వైవాహిక వ్యవస్థను సరిదిద్దాలి. సంస్కృతీ సాంప్రదాయాలకు వ్యక్తులు దూరం అయితే సహించలేని తనం, అహంకారం, విచ్చలవిడితనం, అవతలి వ్యక్తులను అర్ధం చేసుకోలేని గుణాలు వస్తాయి. కాబట్టి చదువులు, ఉద్యోగాలు, సంపాదనలు ఏవి ఎంత ఉన్నా అన్నింటి కంటే మన వ్యక్తిత్వం ముఖ్యం. ఎంజాయ్ మెంట్లు, ఎక్సైట్మెంట్లు అంటూ వయసు పెరుగుతున్నా పరివర్తన చెందకుండా ఉండడం మన విలువను పెంచదు. మన వ్యక్తిత్వం ఆధారంగానే సమాజం మనల్ని గుర్తిస్తుంది. మన వ్యక్తిత్వం గౌరవప్రదమైనదిగా ఉండాలా లేక అసహ్యించుకునేలా ఉండాలా అనేది *నేటి యువత వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి*

🔅🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅🍂

 *💯రోజుల HFN St🌎ryతో* 

♥️ *కథ-23* ♥️

_*చదవడానికి ముందు... మెల్లగా కళ్లు మూసుకోండి... నవ్వండి... మీలో ఉన్న ఆధ్యాత్మికతను ఆస్వాదించండి...*_

*ఆధ్యాత్మిక గణితం*

ఒక గ్రామంలో ఒక తెలివైన వ్యక్తి మరణించాడు.

అతనికి 19 ఒంటెలు ఉన్నాయి. 
అతని ఇష్ట ప్రకారం, తన 19 ఒంటెలలో సగం తన కొడుక్కి, అందులో పావు వంతు అతని కుమార్తెకు మరియు దానిలో ఐదవ వంతు తన సేవకుడికి ఇవ్వాలి.

ఈ విభజన ఎలా జరగాలి అని అందరూ అయోమయంలో పడ్డారు.

19 ఒంటెలలో సగం అంటే ఒక ఒంటెను నరికివేయవలసి ఉంటుంది. 
విభజన కోసం తెగబడే ఒంటె కచ్చితంగా చచ్చిపోతుంది.

వారు ఒకదాన్ని నరికివేసినా, మిగిలిన 18 ఒంటెలలో పావువంతు నాలుగున్నర.

మళ్లీ మరో సగం?

అందరూ చాలా అయోమయంలో పడ్డారు. 
ఈ సందిగ్ధాన్ని పరిష్కరించడానికి, పక్క ఊరి నుండి ఒక తెలివైన వ్యక్తిని పిలిపించారు. 

ఆ జ్ఞాని ఒంటెతో వచ్చి సమస్య విన్నాడు. 
కాస్త విరామం తీసుకుని ఆలోచించాడు. 
అప్పుడు, "నా ఒంటెను కూడా 19కి చేర్చండి, ఆపై పంపిణీ చేయండి" అని చెప్పాడు.

ఇప్పటికే ఒక పిచ్చివాడు తన విలునామలో సరిగా పంచడానికి రాకుండా వ్రాసి చనిపోయాడు, మరియు ఇప్పుడు ఈ రెండవ పిచ్చివాడు వచ్చాడు, అతను తన ఒంటెను విభజన కోసం వాటితో కలుపుతాడంట .
అయినా సరే ఆయన ఆలోచనను అంగీకరించడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని అందరూ అనుకున్నారు. 
ఇప్పుడు వీలునామా యొక్క గణితం ఇలా ఉంది-

19 + 1= 20 ఒంటెలు.

20లో సగం అంటే 10 కొడుక్కి ఇచ్చారు.

20లో నాలుగో వంతు, అంటే 5 కూతురికి ఇవ్వబడింది.

20లో ఐదవ వంతు, అంటే 4 సేవకుడికి ఇవ్వబడింది.

ఇప్పుడు 10 + 5 + 4 = 19. కాబట్టి 1 ఒంటె మిగిలిపోయింది, మరియు అది పొరుగు గ్రామానికి చెందిన ఆ తెలివైన వ్యక్తికి చెందినది. 
అతను తన సొంత ఒంటెను తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు.

*అలాగే, మనందరి జీవితంలో కూడా 19 ఒంటెలు ఉన్నాయి.*

 *5*  *జ్ఞానేంద్రియాలు* : (కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం)

 *5 _కర్మేంద్రియాలు* (చేతులు, పాదాలు, నాలుక, మూత్ర నాళం, పాయువు)

 *5 _ప్రాణాలు_* _(ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన)

మరియు

 *4 _అంతరాకరణ_* (మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం)

మొత్తం *19 ఒంటెలు* ఉన్నాయి.

ఈ 19 ఒంటెల పంపిణీలో మనిషి జీవితమంతా చిక్కుకుపోయి ఉంటుంది. 
మరియు ఆత్మ అనే ఒంటెను దానికి చేర్చకపోతే, అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవితాన్ని నడిపించకపోతే, ఆనందం, శాంతి, సంతృప్తి మరియు ఆనందాన్ని పొందడం సాధ్యం కాదు. 
హృదయం యొక్క స్వచ్ఛత మరియు స్పష్టతతో మాత్రమే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది.

♾️
♾️

*"మన జీవి యొక్క అన్ని అంశాలు - శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక మరియు ఆధ్యాత్మిక - స్వీయ-అధ్యయనం ద్వారా మెరుగుపరచబడతాయి. ఆ ప్రయోజనం కోసం మనకు అందించిన అభ్యాసాలను ఉపయోగించడం మన ఇష్టం. మరియు గుర్తుంచుకోండి, హృదయం 
స్వీయ-అధ్యయనానికి ప్రధానమైనది, హృదయంలో ఉండే కళలో మనం ప్రావీణ్యం పొందిన తర్వాత ప్రామాణికమైన స్వీయ-విచారణ అనేది ఒక అద్భుతమైన సాధనం."*
*దాజీ*

హృదయపూర్వక ధ్యానం 💌

HFN Story team
x

 *💯 రోజుల HFN St🌍ryతో* 

♥️ *కథ-22* ♥️

_*చదవడానికి ముందు... ఒక్క క్షణం ఆగి ఆత్మావలోకనం చేసుకోండి... మీరు చేసే ఏ పనినైనా మీ మనసుతో చేస్తున్నారా, లేక పూర్ణ హృదయంతో చేస్తున్నారా...?*_

*కష్టమైన పని మరియు తెలివైన పని*

యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తయిన కొన్ని నెలల తర్వాత ముఖేష్ మరియు అనిల్ కలిసి ఒక కంపెనీలో చేరారు.

కొన్ని సంవత్సరాల పని తర్వాత, వారి మేనేజర్ ముఖేష్‌ను సీనియర్ సేల్స్ మేనేజర్‌గా పదోన్నతి కల్పించారు, కాని అనిల్ తన ఎంట్రీ లెవల్ జూనియర్ సేల్స్ ఆఫీసర్ హోదాలో ఉన్నాడు. 
అనిల్ అసూయ భావాన్ని పెంచుకున్నాడు.కానీ, ఎలాగో అలగా పని కొనసాగించాడు.

ఒకరోజు అసూయ పెరిగిపోవడంతో ముఖేష్‌తో ఇక పని చేయలేనని అనుకునే స్థితికి చేరుకున్నాడు అనిల్. 
అతను తన రాజీనామా లేఖను రాశాడు, కానీ అతను దానిని మేనేజర్‌కు సమర్పించే ముందు, మేనేజ్‌మెంట్ కష్టపడి పనిచేసే సిబ్బందికి విలువ ఇవ్వలేదని, కానీ ఇష్టమైన వారికి మాత్రమే పదోన్నతి కల్పించిందని ఫిర్యాదు చేశాడు!

కంపెనీలో గడిపిన సంవత్సరాల్లో అనిల్ చాలా కష్టపడ్డాడని మేనేజర్‌కి తెలుసు; 
ముఖేష్ కంటే కూడా చాలా కష్టపడాడు కాబట్టి అతను ప్రమోషన్‌కు అర్హుడు. 
కాబట్టి అనిల్‌కు ఈ విషయాన్ని గ్రహించడంలో సహాయపడటానికి, మేనేజర్ అనిల్‌కి ఒక పనిని ఇచ్చాడు.

"అనిల్, నువ్వు రాజీనామా నిర్ణయం తీసుకోకముందే, నా దగ్గర నీకో పని ఉంది. వెళ్లి ఊర్లో ఎవరైనా పుచ్చకాయలు అమ్ముతున్నారో కనుక్కో."
అనిల్ పనిని పూర్తి చేయడానికి బయటకు వెళ్లి, వెంటనే తిరిగి వచ్చి, "అవును ఎవరో ఒకరు ఉన్నారు!"

మేనేజరు "కేజీకి ఎంత అమ్ముతున్నారు?" 
అనిల్ అడగడానికి పట్టణానికి తిరిగి వెళ్లి, మేనేజర్‌కి తెలియజేయడానికి తిరిగి వచ్చాడు; 
"అవి కిలో రూ.13.50!"

మేనేజర్ అనిల్‌తో, "నేను మీకు ఇచ్చిన పనిని ముఖేష్‌కి ఇస్తాను, దయచేసి అతని ప్రతిస్పందనను జాగ్రత్తగా గమనించండి!"

అందుకని మేనేజర్ ముఖేష్‌తో, అనిల్ సమక్షంలో, "వెళ్లి, పట్టణంలో ఎవరైనా పుచ్చకాయలు అమ్ముతున్నారో లేదో తెలుసుకొని రమ్మని" అడిగాడు.

ముఖేష్  వెళ్లి కనుక్కుని  తిరిగి వచ్చి, "సార్.. ఊరు మొత్తం మీద పుచ్చకాయలు అమ్మేవాడు ఒక్కడే ఒకడు ఉన్నాడు. ఒక్కో పుచ్చకాయ రూ.49.00, అరకిలోకి రూ.32.50 పైసలు. పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి కిలోకి రూ.13.50 పైసలకు అమ్ముతున్నాడు. 
 అతని దగ్గర  93 పుచ్చకాయలు  ఉన్నాయి,  ఒక్కొకటి 7 కిలోల బరువు ఉంటుంది. 
అతనికి ఒక పొలం ఉంది మరియు డెలివరీ ఛార్జీలు కూడా కలిపి ఒక పుచ్చకాయకు 27 రూపాయల చొప్పున రోజుకు 102 పుచ్చకాయలను మనకు వచ్చే 4 నెలల పాటు పుచ్చకాయలను సరఫరా చేయగలడు.

పుచ్చకాయలు మంచి నాణ్యతతో తాజాగా మరియు ఎరుపు రంగులో ఉన్నాయి మరియు గత సంవత్సరం మనము విక్రయించిన వాటి కంటే రుచిగా ఉంటాయి. 
అతనీ దగ్గర స్వంత స్లైసింగ్ మెషీన్‌ను వుంది. మన కోసం ఉచితంగా ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
మనము రేపు ఉదయం 10 గంటలలోపు అతనితో ఒప్పందం కుదుర్చుకోవాలి మరియు సీతాఫలంలో గత ఏడాది  లాభాలను రూ. 2,23,000తో అధిగమించడం ఖాయం.

ఇది మన మొత్తం పనితీరుకు సానుకూలంగా దోహదపడుతుంది, ఎందుకంటే ఇది మన ప్రస్తుత మొత్తం విక్రయ లక్ష్యానికి కనీసం 3.78% జోడిస్తుంది.

నేను ఈ సమాచారాన్ని వ్రాతపూర్వకంగా ఉంచాను మరియు ఇది స్ప్రెడ్‌షీట్‌లో కూడా అందుబాటులో ఉంది. 
మీకు కావాలంటే దయచేసి నాకు తెలియజేయండి, ఎందుకంటే నేను పదిహేను నిమిషాల్లో మీకు పంపగలను."

అనిల్ చాలా ఇంప్రెస్ అయ్యాడు మరియు తనకు మరియు ముఖేష్ కి మధ్య ఉన్న తేడాను గ్రహించాడు. 
రాజీనామా చేయకూడదని, ముఖేష్ ను చూసి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

మన ప్రయత్నాలన్నింటిలో అదనపు మైలు వెళ్లడం యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకోవడానికి ఈ కథ సహాయం చేస్తుంది. 
మీ హృదయం మీ పనికి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని అందించగలరు. 

మీరు చేయాలనుకున్నది చేసినందుకు మీకు రివార్డ్ ఉండదు, దాని కోసం మీకు జీతం మాత్రమే లభిస్తుంది! 
మీరు ఒక అదనపు మైలు వెళ్లి, అంచనాలకు మించి పనిచేసినందుకు మాత్రమే మీకు రివార్డ్ లభిస్తుంది. 
హృదయపూర్వకమైన పనికి మీ ప్రేమ, ఆసక్తి మరియు అవగాహన అవసరం. 
ఆ చిన్న అదనపు ప్రయత్నం అన్ని తేడాలు చేస్తుంది.

*"నేను ఏమి చేసినా, ఆ పనిలో నా హృదయలోని ప్రేమను కురిపించాలి."*
 
♾️
*"మన హృదయాలలో, మన అన్ని చర్యలు మరియు ఆలోచనలలో ప్రవహించే ప్రేమ గురించి హృదయపూర్వకంగా తెలుసుకోండి."*
*దాజీ*

హృదయపూర్వక ధ్యానం 💌

HFN Story team
x

*****టాయిలెట్ ధ్యానం

 Link - https://www.teluguyogi.net/2019/01/blog-post_96.html?m=1

*****సినిమా నటులా మనకు ఆదర్శం?



Sunday, September 29, 2024

 


బ్రిటీషు చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథ.!
అడుగడుగున దోపీడీ నిత్యం.! దాచేస్తే దాగని సత్యం.!!
ఒక జాతిని వేరొక జాతి, పీడించే సాంఘిక ధర్మం, ఇంకానా? ఇకపై సాగదు.! 
.
తూర్పుగోదావరి జిల్లా కోరంగి  వైభవం - నౌకానిర్మాణంపై బ్రిటన్ ప్రభుత్వ మహాదారుణ కుట్ర!!

నేను కూడా తూగో జిల్లావాడినే. చిన్నప్పటినుంచీ మాకు ఒక విషయాన్ని మీడియా మరియూ మా పెద్దవాళ్ళూ నూరిపోసారు. అదేమిటంటే, భూమి పుట్టినప్పటినుంచీ 1850 వ సంవత్సరములో కాటన్ దొర రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేంతవరకూ, మా ప్రాంత ప్రజలందరూ అడుక్కుతింటూ బ్రతికేవాళ్ళమంట. ఈ సొల్లు కథని మనస్పూర్థిగా నమ్ముతున్న మనవారికోసం నేను చెప్తూన్న వాస్తవ గాధ ఇది. నమ్మని మేధావులకోసం ఇస్తున్న పిచ్చి సలహా ఇది.
 
ఒక్కసారి గూగుల్ లోకి వెళ్ళి "20,000 Ships Destroyed in 1839"  "20,000 షిప్స్ డిస్ట్రోయెడ్ ఇన్ 1839 సైక్లోన్" అని టైప్ చెయ్యండి. 

అప్పుడు మీ ముందొక అద్భుత ప్రపంచం గోచరిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి (కొరింగ) ఓడరేవు దగ్గర 1839 లో వచ్చిన అతి భయంకరమైన 40 అడుగుల ఉప్పెనలో మరణించినవారి సంఖ్య మూడు లక్షల మంది, ధ్వంసం అయిపోయిన మరియూ కొట్టుకుపోయిన నౌకల సంఖ్య అక్షరాలా ఇరవై వేలు. యావత్ ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ ఇప్పటి తూర్పు గోదావరి జిల్లాలోనే వుండేది. కేవలం ఒక్క నౌకాశ్రయ ప్రాంతం లోనే 20 వేల నౌకలు ధ్వంసం అయ్యాయంటే, అది ఎంత పెద్ద పరిశ్రమో అర్ధం అవుతుంది. 

కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం, ధ్వంసమైన 20 వేలూ మొత్తం నౌకలు కావనీ, ఇందులో కొన్ని వేల బోట్లు కూడా వున్నాయనీ చెప్తారు. ఏది ఏమైనా సరే, 1839, అంటే సరిగ్గా కాటన్ దొర బ్యారేజ్ నిర్మించటానికి కేవలం 11 సంవత్సరాల ముందు వరకూ, తూర్పు గోదావరి ప్రాంతములో ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ వుండేది అన్న విషయములో అందరిదీ ఏకాభిప్రాయమే. 

కేవలం అప్పటికి 40 సంవత్సరాల క్రితమే పురుడుపోసుకున్న లండన్ నౌకాశ్రయం లో కోరంగి నౌకల ముందు బ్రిటన్ నౌకలు దిగదుడుపుగా వుండేవి. అందుకే 1839 కోరంగి ఉప్పెనను బ్రిటన్ పండగ చేసుకుంది. 

మన సొంత చరిత్ర మనకు తెలియకుండా దాచేసి, బ్రిటీషువాడు లేకపోతే భారతీయుల బతుకు కుక్క బతుకే అని చెప్పే చరిత్రకారులను మన జవహర్ లాల్  నెహ్రూ యూనివర్సిటీ తయారుచేస్తుంది.

ఎందుకంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న భారతీయ చరిత్ర పుస్తకాన్ని రచించిన నెహ్రూ, అందులో బ్రిటీషువారిని గొప్ప సాహసికులుగా, భారతీయులను సన్నాసిగాళ్ళుగా అభివర్ణిస్తాడు. భూమి పుట్టినప్పటినుంచీ భారతీయులు అనాగరీకులుగానే బ్రతికారని మనస్పూర్తిగా నమ్మే మన రాజ్యాంగకర్త అంబేడ్కర్ కూడా, ఆ కారణముతోనే రాజ్యాంగ రచనకోసం భారతీయ సంస్కృతినీ, గ్రంధాలనూ చూడనైనా చూడకుండా, నిన్న గాక మొన్న నాగరీకతను మన నుంచి నేర్చుకుని, మోసాలతో, దోపిడీలతో డబ్బు సంపాదించిన పశ్చిమ దేశాల నుంచి రాజ్యాంగ సూత్రాలను అరువు తెచ్చుకుని రాసుకున్నాం. ఎన్నో చోట్ల అంబేడ్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని కూర్చుని రాసేశారు అని మనం అనుకుంటాం. రాజ్యాంగం లో ఉన్న లోపాలను చూసి స్వయంగా అంబేడ్కర్ గారే మొత్తుకుంటూ "ఈ రాజ్యాంగంలో ఎన్నో పొరపాట్లు వున్నాయి. ఈ రాజ్యాంగాన్ని తగలబెడదామని ప్రతి పాదన వస్తే అలా తగలబెట్టే వాళ్ళల్లో ముందు నేనే వుంటా అని ఆయన బహిరంగంగా చట్ట సభలో అన్నమాటల్ని నెహౄ గారు బయటకు రానివ్వలేదు. అలాగే వాటిని చట్టసభల రికార్డులో కూడా తొలగించి వుండాల్సింది. 
పోనీ ఇప్పటికైనా రాజ్యాంగములో మార్పులు చేద్దామన్నా, బ్రిటీషువాడు మార్చి వ్రాసిన మన చరిత్రను తిరిగి వాస్తవాలతో వ్రాద్దామన్నా, భారతీయులమని చెప్పుకుతిరిగే మన సొంత దేశస్తులే పరమ మూర్ఖత్వంతో  తిరగబడతారు. కులాలపిచ్చితో కుమ్ములాటలు మొదలు పెడతారు. బ్రిటీషువాడి హిప్నాటిక్ బానిసత్వ ట్రాన్సులోనుంచి మనం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు బయటపడతామో ఎప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడతామో కదా? 

సరే, అసలు కథలోకి వస్తే, ఆ బ్రిటీషువాడు కూడా మన కోరంగి నౌకా పరిశ్రమను చూసి మూర్చపోయి, దానిని అణగదొక్కటానికి విపరీతమైన పన్నులు విధించాడు. ఐనా మనం నిలదొక్కుకున్నాం. కానీ, విధి వక్రిస్తే మనం మాత్రం ఏమి చేయగలం? ఉప్పెనకు తలవంచాము.

ప్రపంచములోని వివిధ దేశాలవారు కోరంగి ప్రజలను తమ తమ దేశాలలో కూడా నౌకా పరిశ్రమలను స్థాపించటానికీ, గొప్ప గొప్ప నౌకలను నిర్మించటానికీ రప్పించుకొనేవారు. అలా వలస వెళ్ళిన వారిని కోరంగి వారు అని పిలిచే వారు. ఇప్పటికీ చాలా దేశాలలో తెలుగు వారిని కోరంగి వారు అనే పిలుస్తారు. ఐతే అలా వలస వెళ్ళిన వారిలో నౌకా పరిశ్రమతో ఏమాత్రం సంబంధములేని వారు కూడా చాలామంది వున్నారు.

ఈ నవంబరు 25 వ తేదీకి ఈ ప్రకృతి విలయతాండవం సంభవించి 180 సంవత్సరాలు పూర్తి అయ్యింది.

*ఆఖరి ముక్క:* 
మన ఇల్లు గాలీ వానకు పడిపోతే వెంటనే కట్ఠుకుంటాం మన బతుకుల్ని నిలబెట్టుకుంటాం. అలాంటి ప్రకృతి విపత్తులు ఎంతో సహజం కనక. కానీ బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశంలొ  1839 ఉప్పెన తరువాత తిరిగి కోరంగి నౌకాశ్రయాన్ని పునర్నిర్మిద్దాం అన్న ఆలోచన చెయ్యలేదు. భారతదేశంలో ఎందరో ప్రజలు డిమాండ్ చేసినా అసలు  బ్రిటీషు ప్రభుత్వం ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేదు.
.
ఎందుకంటే, కోరంగిలో తయారయ్యే నౌకల ముందు బ్రిటన్ లో తయారయ్యే నౌకలు నాశిరకముగా వుండేవి. గోదావరి ప్రజలకు గుప్పెడన్నం పెట్టాలనే ఒక గొప్ప ఆశయముతో బ్రిటీషువారు కాటన్ బ్యారేజుని నిర్మించారన్న కట్టుకథని మాత్రం మీడియా బాగా ప్రచారం చేసింది. ఆ కథ చెప్పడమే కాదు ఆయనకు ఒక పెద్ద విగ్రహం పెట్టి ఏకంగా తెలుగు వాళ్ళందరూ భగత్ సింగ్ నీ సుభాష చంద్రబోస్ ని మహాత్మాగాంధీని తలుచుకోకపోయినా అతన్ని బ్రిటీష్ వారి దాతృత్వాన్ని గొప్పగా చెప్పేసుకుంటాం. 

సదరు, కాటన్ అనే బ్రిటీషు ఇంజనీరును దొరా అని సంబోధించకపోతే మా తూగో జిల్లా వారికి తెగ కోపం వచ్చేస్తుంది. అందుకే వారు ఈ మెస్సేజును ఫార్వార్డు చేయరేమో అన్న భయముతో నేను కూడా కాటన్ దొరా అనే సంబోధించాను. ఎంతైనా బానిస మనస్తత్వం అంత తొందరగా మారదు కదా?

Contribution by - గమనిక - ఇది నాకు ఎవరో షేర్ చేస్తే చదివాను దీనిని చదివి గూగుల్ చేశాను ఈ విషయం మీద చాలా సమాచారమే వుంది . దీనిలో సత్యం ఉంది అని నిర్ధారించుకుని నేను షేర్ చేశాను. బ్రిటీషు ప్రభుత్వం వారి అరాచకాలు అకృత్యాలు బాగా తెలిసిన వారికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. బ్రిటీషు వారిని అమాయకంగా సమర్ధించే వారికి తప్ప.
విచిత్రం ఏమిటంటే ప్రతి నిముషం వాళ్ళు ఈ దేశాన్ని దోపిడీ దొంగల్లా దోచేస్తూ ఎదిరించిన వాళ్ళని పరమ నిర్ధాక్షిణ్యాంగా చంపేశారన్నది మనందరికీ తెలిసిన, అసలు నిరూపించాల్సిన అవసరమేలేని పచ్చినిజం. ఇలా మన దేశాన్నే కాదు అమెరికాలోని రెడ్ ఇండియన్స్ నీ, దక్షిణాఫ్రికాలోని నల్లజాతి వారినీ... ఇలా కనిపించిన ప్రతి దేశాన్ని అడ్డంగా దోచుకునీ దోచుకునీ దోచుకునీ అంతులేనన్ని హత్యలు చేసిన ఆ బ్రిటీష్ రాచరికం అంటేనే అసహ్యం వేస్తుంది రక్త మాంసాలతో మానవత్వం వున్న ఏ మనిషికైనా.! అందుకే శ్రీ శ్రీ అన్నట్టు 
"చారిత్రక యథార్థతత్వం
చాటిస్తారొక గొంతుకతో
ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
సామాన్యుని జీవనమెట్టిది?
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా ? ఇకపై సాగదు.
.
ఇన్ని చేసినా మన దేశంలో కొంత మంది ఆ పరమ దుర్మార్గ కిరాతక కీచక రాచరిక ప్రభుత్వాల చర్యలలో గొప్పగా వరదలై ప్రవహించేంత అద్భుతమైన మానవత్వం కూడా వున్నదని మనకు వివరిస్తూ వాళ్ళ గొప్పలు మనకు చెప్తూ వుంటారు. -
 🤨Today I spoke to a Muslim businessman at his shop. I wanted to know the reason for not opposing the order of community-specific people to write their names on their shops. I was very disturbed on hearing his reply. He told me, “Sir, what difference does writing the name make? Hindus and Sikhs always support those who are eager to fight against them.

*Take our Khwaja Moiddin Chishti Sahib, he got Prithviraj's daughters raped in public and today Hindus are eager to kiss his tomb*.

Take the Ram Mandir issue, if your Hindus had not stood against the Ram Mandir, would any Muslim have had the courage to stand in support of the Babri Masjid?  *Our ancestors publicly murdered Guru Govind Singh Ji, the Sikh Guru, and got his children bricked into the wall and today their generations are ready to lick our feet.*

Didn't you see how they are making us offer Namaaz in their Gurudwaras. Making us observe Roza and Iftaari.

*Sir, your people are very forgetful and greedy. In the riots of 1984, Congress massacred the Sikhs and today Sikhs are eager to lick the feet of Muslims along with Congress.*

*Mulayam Singh fired bullets on Hindus and today Hindus are eager to worship his son Shri Akhilesh Yadav, are laying mats for him.*

So sir, it doesn't matter. Even if a Muslim's name plate is there and a Hindu is getting the same mango ₹2 cheaper at a Muslim shopkeeper's shop, he will buy it from the Muslim only.  Your own brothers, the SC, ST and Dalit community which is a part of your Hindu religion, are so lost in Jai Mim Jai Bhim that they are not even bothered by the love-jihad and rape of their sisters and daughters by Muslims. And you are stuck in the name.

*If Hindus get vegetables at ₹ 2 per kilo cheaper, they will forget who spit or who urinated, they will buy the goods from us only.*

*I was stunned to hear his words and came back home thinking whether the real culprit for the destruction of Hindus is the Hindu himself or the Muslim.*
🤔
- Courtesy a friend

****జీవిత మకరందం..

 🔱 అంతర్యామి 🔱

# జీవిత మకరందం..

🍁సంతోషంగా జీవించడం ఏమంత తేలికైన
విషయం కాదు. జీవితం సవాళ్లతో నిండి
ఉంటుంది. జీవనక్రమంలో విజయం, ఆనందం తారసపడుతుంటాయి. కానీ జీవితం చాలావరకూ నిరాశతోనే గడిచిపోతుంది. ఎందుకంటే, చాలామంది విజయాన్ని ఆనందంతో సమానం అనుకుంటారు. కేవలం కీర్తిప్రతిష్ఠలు, డబ్బు ఆనందాన్ని కలిగించవు. ఆనందం మన సొంత చర్యల నుంచి, లోలోపలి నుంచి ఉద్భవిస్తుంది. విజయాన్ని కీర్తి, డబ్బు, అధికారంతో కొలవడమనేది సామాజికపరమైంది. ఆ ఉచ్చులో పడకూడదు. వినయం ప్రధానం. అంతిమంగా, లోపల ఉన్న ఆత్మ వాస్తవం. అదే ముఖ్యమైంది. బాహ్య, వాతావరణం కాదు. సత్యాన్ని, ధర్మాన్ని • అనుసరించాలి. పోరాడకుండా దేన్నీ విడిచిపెట్టకూడదు. సామర్థ్యాన్ని పూర్తి పరిమితుల మేర విస్తరించేదాకా నిష్క్రమించకూడదు. అప్పుడే జీవితం విలువైందిగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడే అసలైన ఆనందం అనుభవంలోకి వస్తుంది. జీవితం నాణ్యతను ఈ ఆనందక్షణాల ద్వారానే గ్రహిస్తుంటాం. ఆనందం అంతిమమైనదే. దానిని ఎవరికివారు అనుభూతి చెందాలి.

🍁'మీ ప్రథమ కర్తవ్యం ఆనందంగా ఉండటమే' అని వందేళ్ల క్రితమే స్వామి రామానందతీర్థ చెప్పారు. సాధువులు ఆనందమార్గాన్ని ఆటంకపరచే అడ్డంకులేంటో కనుగొన్నారు. వాటిని తొలగించుకుని ముందుకు వెళ్లే నిర్ణీత పద్ధతుల్ని తెలియజేశారు. విజయమార్గంలో కోరిక పుడుతుంది. కోరిక ఎదుగుదలను నిరోధిస్తుంది. శక్తిహీనుల్ని చేస్తుంది. కోరిక వలయంలో చిక్కుకున్న మనిషి బయటపడటం అంత తేలిక కాదు. భగవద్గీత కోరికలను వదిలేయమని చెప్పదు. పరిపూర్ణతను కలిగించే ఒక ఉన్నతస్థాయి కోరిక వైపునకు ఎదగమంటుంది.

🍁ఆనందం అంటే వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాలు. కొందరికి ఆర్థికపరమైన భద్రత, కొందరికి అర్థవంతమైన సంబంధాలు, ఆరోగ్యం అయితే ఇంకొందరికి ఎదుగుదల. ఆనందా. నిర్వచించాలంటే- సంతృప్తి వైపు చేసే ప్రయాణంలో ముఖ్యమైన మొదటి అడుగు. క్షణికానందాలకు విలువ కచ్చితంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఆనందానికి స్వీయ ఆలోచనలు, స్పృహతో కూడిన ప్రయత్నం, సానుకూల దృక్పథం... అవసరం. ఆ దిశగా చేసే ప్రయత్నాలు మానసిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయి. కాలం గడిచినకొద్దీ మానసిక శ్రేయస్సుకు తోడ్పడతాయి.

🍁ఇష్టమైన పనిలో మునిగిపోయినప్పుడు కలిగిన ఆనందం ఒక ప్రవాహం లాంటిది. సంగీత కళాకారులు, చిత్రకారులు, నటీనటులు... తమ నైపుణ్యంతో గంటల తరబడి నిమగ్నమై ఆనందంలో మునిగిపోతారు. ఆ కళను ఇష్టపడేవారిని సైతం అందులో ముంచెత్తుతారు. మన స్వభావం, దృక్పథం... తృప్తిలో ప్రభావవంతమైన భూమికను పోషిస్తాయి. నిరంతర అభ్యాసం, లక్ష్యాలను కలిగి ఉండటం వల్ల ఉత్సాహం, పురోగతి లభిస్తాయి. దాటే ప్రతి మైలురాయి పురోగతితోబాటు ఆనందాన్నీ ఇస్తుంది. 
 🍁జ్ఞానసాధనే లోతైన ఆనందాన్ని అందిస్తుందని తెలుసుకోవాలి.🙏

-✍️ మంత్రవాది మహేశ్వర్

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 🙏🏻 *రమణోదయం* 🙏🏻

*తెలుసుకొనేవన్నీ ఆ జ్ఞాన రూపామే, అవి అన్నీ జ్ఞానమైన తనలో అణగిపోతాయి. అదే ఆత్మ నిష్ఠ. ఆ దశలో భేదాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సహజ స్థితి ఏకమై వెలుగుతుంది. అదే అద్వితీయ ముక్తదశ.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.436)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
                 
🪷🙏🏻🪷🙏🏻🪷

 శరీరమంతటికీ హృదయమే ముఖ్యకేంద్రం..
మెదడుకు వెలుగు,బలము దానినుండే ప్రసరిస్తాయి.
వాసనలు అతి సూక్ష్మరూపంలో మెదడులోనే 
ఉంటాయి..హృదయం నుంచి శక్తి మెదడులోకి
ప్రవహించడం జరుగుతుంది.. మెదడు వాటిని
సినిమా ప్రదర్శనలాగ విపులీకరించి ప్రదర్శిస్తుంది..

🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻

****ప్రశాంతం గా ఉండాలంటే...*

 *ప్రశాంతం గా ఉండాలంటే...*




*మనో శాంతి మనకి చాల ముఖ్యము*,

*మనో శాంతి అంటే మానసికంగా, మరియు మన బావవేశాలలో ఒక ప్రశాంత స్థితిని కలిగివుండటం*,

*ఎలాంటి అనవసర ఒత్తిడి తీసుకోకుండా, మన మనసుని, మన బావాలని ప్రశాంతంగా ఉంచుతూ, మన చేతిలోని పని మీద పూర్తి ఏకాగ్రతతో, సృజనాత్మకతతో చెయగలటం*,

*ఎలాంటి ఆందోళనకి, భయానికి గురికాకుండా మనము కోరుకున్న మానసిక, శారీరక స్తితిని పొందటం*.

*మీ మనస్సు శాంతితో ఉన్నప్పుడు, మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, అందరు మీ గురించి ఏమి మాట్లాడుకుంటున్నారు అనే దానిపై, చిన్న చిన్న విషయాలపై మీరు అంతగా ప్రభావితం కారు, మీకు సంబదించిన విషయాలలో, మీరు ఒక అబిప్రాయంలో వుండి ప్రశాంతంగా పని చేసుకోగలరు*.

*అలాగే బయటి సంఘటనల కారణంగా, పరిస్థితుల కారణంగా అనవసరంగా ఇబ్బందులుపడరు*.

*అలాగే మనో శాంతిని పెంచుకుంటే మాత్రం అనవసారంగా సహనం కోల్పోము*,

మరియు

*మనలో కావాల్సిన సహన శక్తి పెరుగుతుంది, అలాగే మన అంతర్గత బలం అయిన మన అంతర్గత శక్తిను గుర్తించగలం*

మరియు

*అంతర్గత ఆనందం కుడా పెరుగుతుంది*.

*ఎప్పుడైతే మనం మన మనో శాంతి గురించి అలోచిస్తామో*,

*ఎప్పుడైతే దాని గురించి కృషి చేస్తామో*,

*అప్పటి నుండి మనో శాంతి పెరగటం మొదలవుతుంది*.

అలాగే

*మన అంతర్గత మనో శాంతి చివరకు, బాహ్య శాంతికి దారితీస్తుంది*.

*మీ లోపలి ప్రపంచంలో శాంతి సృష్టించడం ద్వారా, మీ మనస్సులోని శాంతిని, మీరు మీ బాహ్య ప్రపంచంలోకి మరియు ఇతర వ్యక్తులైన మీ కుటుంభ సబ్యుల, మిత్రుల జీవితాల్లోకి కూడా ప్రశాంతతని, ఆనందాన్ని తీసుకురాగలరు*.

*ఈ ప్రశాంతత మరియు శాంతి స్థితిని సాధించడానికి మనము కొన్ని పనులు చెయ్యవలసి వుంటుంది*.

*మొదటిది*........

*అంగీకారం, అంటే మన మనస్సు యొక్క శాంతి కోసం కొన్ని విషయాలని మనము అంగీకరించడము అత్యంత కీలకమైన అంశం*.

*ముందుగా జీవితములో అనిశ్చితి అనేది ఒక భాగము అర్థం చేసుకోవాలి మరియు మనము దాన్ని అంగీకరించాలి*.

*మనము మన చుట్టుపక్కల జరిగే ఎన్నో విషయాలని నియంత్రించలేము*,

అలాగే

*మన జీవితంలో కూడా కొన్ని విషయాలు పూర్తిగా మన చేతులోవుండవు*,

కాబట్టి

*ఈ విషయాన్నీ మార్చగలం, ఈ విషయాన్నీ మార్చాలేమో, అలాగే వాటి మధ్య భేదం గుర్తించడం అవసరం*.

*అలా గుర్తించడం వలన మనో శాంతికి మొదటి మెట్టు మనం ఎక్కినట్టే*.

రెండవది......

*రోజుకి కనీసం  కొద్ది గంటలయినా  మెడిటేషన్..... ద్యానం చేసుకోవడం చాల ఉపయోగకరం*.  

*శ్వాసమీద ధ్యాస ధ్యాన పద్దతిలో  మీరు సాధన చేయవచ్చు*.

*మీ శ్వాస పైన ద్యాస పెట్టడం ద్వార కూడా ఒక రకమైన ప్రశాంతతని మీరు పొందవచ్చు*.

మూడవది.....

*మీ మనో శాంతిని మించిన ఆస్థి, సంపద ఏది లేదని గుర్తించండి*.

ఎందుకంటే

*ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా వుంటారో అప్పుడు మీరు చాల సృజనాత్మకంగా ఆలోచించగలరు*.

అలాగే

*ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరించగలరు*.

నాలుగవది.....

*మీ హృదయాన్ని వినండి*.

*మీ జీవితంలో ఎన్నో సందర్బాలలో ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో మన లోపలినుండి ఒక ఆలోచనల వస్తుంది*.

*దానిని విని ఆచరించడం వలన కూడా మనం ఏంటో ప్రశాంతతని పొందవచ్చు*. 

*ఇప్పటివరకు మనం చర్చించిన విషయాలను ఆచరణలో పెట్టడం ద్వార మనో శాంతిని మీరు పొందవచ్చు*.
 🪷🙏🏻🪷🙏🏻🪷

*శ్రీ గురుభ్యోనమః* 

          నిజమైన  గురువు  నీ హృదయంలోనే  ఉన్నాడు.  బయట  గురువు  చేసేపని  ఏమిటంటే ...  లోపలి  గురువు  దగ్గరకి  ఎలా  పంపాలో,  ఆ పంపే  ప్రయత్నం  చేస్తాడు.  నీ హృదయంలోని  దేవుడు  ఒక్కడే  నిజం !  బయట  దేవుడు  లేడా  అంటే ...  ఉన్నాడు.  బయట  గురువు  లేడా  అంటే ...  ఉన్నాడు.  అయితే,  నీ మనస్సు  ఎంత  నిజమో  వాళ్ళు  కూడా  అంతే  నిజం.  గుళ్ళు,  గోపురాలు,  తీర్థయాత్రలు ...  నీమనస్సెంత  నిజమో  అవి  కూడా  అంతే  నిజం.  నువ్వు  సంపాదించుకున్న  పుణ్యం  కూడా  అంతే  నిజం.  *కానీ, అసలు  సత్యం -* 
*It is above ... It is above ...* 
*It is above all these things and all these troubles.*

అంటే  హృదయంలోని  సత్యం  దగ్గరికి  తీసుకువెళ్ళే  వరకు గురువు వెంటాడుతాడు, హృదయంలోని సత్యం దగ్గరికి వెళ్లే వరకు మనకు  స్వేచ్ఛ  లేదు,  సుఖం  లేదు,  స్వతంత్రం  లేదు.  అక్కడికి  తీసుకువెళ్ళటానికి  మాటల  ద్వారా  ఎంతవరకు  చెప్పగలడో,  అంతవరకూ  చెప్తున్నాడు  *ఈ ఋషి ...  ఈ రమణుడు !* 

మీ దర్శనానికి  రావటం  వల్ల  నాకు  ఏమీ  ప్రయోజనం  ఉండదా ?  నేను  తెలుసుకోగోరేది  అదే  అంటే ...  భగవాన్  ఆ ప్రశ్నకి  సమాదానం  అక్కడ  చెప్పలేదు  కానీ,  మరొక  చోట  సమాదానం  చెప్పారు.  ఇక్కడికి  వచ్చిన  వాళ్ళు  ఎవరూ  రిక్తహస్తాలతో  బయటకు  వెళ్ళరు.  అరుణాచలం  వెళ్ళి  వచ్చామన్న  సంగతి  మీరు  మరిచిపోవచ్చు,  అయినప్పటికీ ...  నాస్తికుడు  ఆస్తికుడు  అవుతాడు,  ఆస్తికుడు  భక్తుడు  అవుతాడు,  భక్తుడు  జ్ఞాని  అవుతాడు,  జ్ఞాని  ఈశ్వరుని  స్వరూపాన్ని  పొందుతాడు.  అది  చిటారు  కొమ్మ !  అంటే  మీరు  ఒక  మంచిపని  చేసి  మరిచిపోయారనుకోండి ...  ఏదో  ఒకరోజు,  ఎప్పుడో  ఒకప్పుడు  దాని  పలితం  ఇచ్చేవరకు  అది  మిమ్మల్ని  విడిచిపెట్టదు. 

*జ్ఞానికి  నమస్కరిస్తే  అది  నాకే  అందుతుంది  అని  నారాయణుడు  అన్నాడు.*  అయితే  ఆ నమస్కారం  లౌకికులకు  పెట్టే  నమస్కారం  కింద  ఉండకూడదు,  లౌకికులు  యాంత్రికంగా  పెడతారు.

*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*పోడూరు :*  2000 / 08 / 10
                      
🪷🙏🏻🪷🙏🏻🪷
 *చద్దన్నం_అంటే_పెరుగన్నమే!
                  

పిల్లలకు చద్ది అన్న౦ పెట్టట౦ మానేశాక ఈ తర౦ పిల్లలు బల౦గా ఎదుగుతున్నారని ఎవరైనా అనుకొ౦టూ వు౦టే వాళ్ళు పెద్ద భ్రమలో ఉన్నట్టే లెక్క. 

చద్దన్న౦ అనగానే ముఖ౦ అదోలా పెట్టేసేది ముఖ్య౦గా మన పెద్దావాళ్ళే. కొత్తతర౦ నాగరీకులైన తల్లిద౦డ్రులకు చద్దన్న౦ అ౦టే, కూలి నాలి చేసుకొనేవాళ్ళు తినేదనే ఒక అభిజాత్య౦తో కూడిన అపనమ్మక౦ బల౦గా ఉ౦ది. 

తెలుగు నిఘ౦టువుల్లో కూడా  చల్ది అన్న౦ అ౦టే పర్యుషితాన్న౦ (stale food) - రాత్రి మిగిల్చి ఉదయాన్నే తినే పాచిన అన్న౦ అనే అర్థమే ఇచ్చారు. ఈ అర్థ౦ రాసిన నిఘ౦టు కర్తలు కూడా ఇప్పుడు మన౦ చెప్పుకున్న నాగరీకుల కోవకు చె౦దిన వారే! 

రె౦డిడ్లీ సా౦బారు తిని కడుపుని౦పుకొ౦టున్నా౦ అనే భ్రమలో జీవిస్తున్న  ఈ తరాన్ని ఏ అన్న౦ రక్షి౦చగలదు....? వీళ్ళకి అన్న౦ అ౦టేనే నామోషీ! పొద్దున్నపూట టిఫిన్లు, మధ్యాన్న౦ పూట పలావులూ, బిరియానీలు, రాత్రిపూట నాన్లో, పరోటాలూ తప్ప అన్నం ధ్యాస లేకు౦డా జీవిస్తున్నారు. అన్న౦ తినే వాళ్ళ౦టే వీళ్ళలో చాలామ౦దికి చిన్నచూపు. తాగుబోతులకు మ౦దుకొట్టని అమాయకపు జీవుల౦టే పాసె౦జరు క్లాసు గాళ్ళని ఒక అభిప్రాయ౦ ఉన్నట్టే అన్నాన్ని ద్వేషి౦చే ఈ కొత్తతర౦ ధనిక వర్గానికి కూడా చద్దన్న౦ తినే వాళ్ళ౦టే అలా౦టి చిన్న చూపే ఉ౦ది.
        
గోపాల కృష్ణుని చుట్టూ పద్మంలో రేకుల లాగ కూర్చుని గోపబాలురు చద్దన్న౦ తిన్నారని #పోతన గారు వర్ణి౦చాడు. 

ఆ చద్దన్న౦ ఎలా౦టిద౦టే…,

“మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద /
డాపలి చేత మొనయ నునిచి/
చెలరేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు /
వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి...”

ఇ౦ట్లో నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరగాయ ముక్కల్ని వేళ్ళతో పట్టుకొని మీగడ పెరుగు వేసి మేళవి౦చిన చల్ది ముద్దలో న౦జుకొ౦టూ తిన్నారనే అన్నారు పోతన గారు. 

దీన్నిబట్టి చల్ది అ౦టే పెరుగన్నమేనని స్పష్టమౌతో౦ది. ఇక్కడ చలిది అనేది ‘చల్ల’కు స౦బ౦ధి౦చినదనేగాని,  పాచిపోయి౦దని కాదు. చలి బోన౦ లేక చల్ది బోన౦ అ౦టే పెరుగన్నమే!

గ్రామ దేవతలకూ, అలాగే, దసరా నవరాత్రులలో అమ్మవారికీ  చద్ది నివేదన పెట్టే అలవాటు ఇప్పటికీ కొనసాగుతో౦ది. 

చద్ది నివేదన అ౦టే, పెరుగు అన్నాన్ని నైవేద్య౦ పెట్టట౦. ఇది శా౦తిని ఆశిస్తూ చేసే నివేదన. గ్రామ దేవతలు ఉగ్ర దేవతలు. అ౦దుకని గ్రామ దేవతలకు ఉగ్రత్వ౦ శా౦తి౦చట౦ కోస౦ చద్ది నివేదన పెడతారు. 

దధ్యోజన౦ అ౦టే పెరుగన్న౦లో మిరియాలు, అల్ల౦, మిర్చి వగైరా కలిపి తాలి౦పు పెట్టి తయారు చేసినది. దద్ధోజనానికీ పెరుగన్నానికీ తేడా, ఈ తాలి౦పు దట్టి౦చట౦లో ఉ౦ది.
          
చల్ల అనే పద౦ అత్య౦త ప్రాచీన౦ మనకి. 

పూర్వ ద్రావిడ పద౦ ‘సల్’, పూర్వ తెలుగు భాషలో ‘చల్ల్’ గానూ, పూర్వ దక్షిణ ద్రావిడ భాషలో ‘అల్-అయ్’ గానూ మారినట్టు ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘ౦టువులో పేర్కొన్నారు. 

పూర్వ ద్రావిడ ‘సల్’ లో౦చి వచ్చిన చల్ల (మజ్జిగ-Buttermilk), పూర్వద్రావిడ ‘చల్’ లొ౦చి ఏర్పడిన చల్ల (చల్లనైన-cold, cold morning ) వేర్వేరు అర్థాల్లో వాడుకలోకి వచ్చాయి. ఈ తేడాని గమని౦చాలి.
       
చలి ప౦దిరి, చలివ౦దిరి, చలివ౦ద్రి, చలివె౦దర, చలివే౦ద్రము, చలివే౦దల, చలివే౦ద్ర... ఈ పదాలన్ని౦టికీ త్రాగటానికి నీళ్ళు అ౦ది౦చే ప౦దిరి అనే అర్థాన్నే మన నిఘ౦టువులు ఇచ్చాయి. 

కానీ, మజ్జిగ ఇచ్చి దప్పిక తీర్చట౦ మన పూర్వాచార౦. ఒకప్పుడు చలివే౦ద్రాలు చల్లనిచ్చిన కే౦ద్రాలే కాబట్టి, ఆ పేరు వచ్చి ఉ౦డాలి.
         
 “అయ్యా! మీరు చల్దివణ్న౦ తి౦చారా...?”  అనే ప్రశ్న వినగానే కన్యాశుల్క౦లో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తుకు వస్తు౦ది. చల్దివణ్ణ౦ అ౦టే, పెరుగన్న౦! ఇ౦ట్లో పెద్దవాళ్ళు కూడా అనుష్ఠానాలు చేసుకున్నాక ఉదయ౦ పూట ఉపాహార౦గా హాయిగా చల్ది తినేవారు. స్టీలు కంచాలు. స్టీలు క్యారేజీలు వచ్చాక చద్దన్న౦ స్థాన౦లో రె౦డిడ్లీ బక్కెట్ సా౦బారు టిఫిన్లు, కాఫీ, టీలు ఆక్రమి౦చాయి.
         
#యోగరత్నాకర౦ అనే వైద్య గ్ర౦థ౦లో అతి వేడిగా పొగలు గక్కుతున్న అన్న౦  బలాన్ని హరిస్తు౦దనీ  ఎ౦డిపోయిన అన్న౦ అజీర్తిని కలిగిస్తు౦దనీ, అతిగా ఉడికినదీ, అతిగా వేగినదీ, నల్లగా మాడినదీ అపకార౦ చేస్తాయనీ, సరిగా ఉడకనిది జీర్ణకోశానికి హాని కలిగిస్తు౦దనీ, అతి ద్రవ౦గా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకొ౦టే దగ్గు జలుబు, ఆయాస౦ వస్తాయనీ, దేహ కా౦తిని, బలాన్ని హరిస్తాయని  మలబద్ధత కలిగిస్తాయనీ ఉ౦ది. వీటికి భిన్న౦గా, చల్ది అ౦టే, మజ్జిగ అన్న౦ అమీబియాసిస్(గ్రహణీ వ్యాధి), పేగుపూత, కామెర్లు, మొలలు, వాతవ్యాధు లన్ని౦టినీ తగ్గి౦చగలిగేదిగా ఉ౦టు౦దనీ, బలకర౦ అనీ, రక్తాన్ని, జీర్ణ శక్తినీ పె౦చుతు౦దనీ ఈ గ్ర౦థ౦ పేర్కొ౦టో౦ది. బియ్యాన్ని వేయి౦చి వ౦డితే, జ్వర౦తో సహా అన్ని వ్యాధుల్లోనూ పెట్టదగినదిగా ఉ౦టు౦దని కూడా అ౦దులో ఉ౦ది. ఈ చల్లన్నాన్ని  మూడు రకాలుగా చేసుకోవచ్చు.

1. ఆ పూట వ౦డిన అన్న౦లో మజ్జిగ పోసుకొని తినవచ్చు.
2. రాత్రి వ౦డిన అన్నాన్ని తెల్లవార్లూ మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
3. రాత్ర్రి వ౦డిన అన్నాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అది మునిగే వరకూ పాలు పోసి, నాలుగు మజ్జిగ చుక్కలు వేస్తే, తెల్లవారేసరికి ఆ అన్న౦ మొత్త౦ తోడుకొని పెరుగులాగా అవుతు౦ది. ఈ తోడన్న౦ లేదా పెరుగన్నానికి తాలి౦పు పెట్టుకోవట౦, ఉల్లి ముక్కలు, టొమాటో, కేరట్ లా౦టివి కలుపుకోవట౦ చేయవచ్చు.
         
అన్న౦ కూడా పెరుగులాగా తోడుకు౦టో౦ది కాబట్టి, ఈ తోడన్న౦ తి౦టే, లాక్టోబాసిల్లై అనే ఉపయోగకారక సూక్ష్మజీవుల ప్రయోజన౦ ఎక్కువ కలుగుతు౦ది...! 

అయితే, మజ్జిగలో నానబెట్టినది దానికన్నా చాలా తేలికగా అరిగేదిగా ఉ౦టు౦ది. అప్పటికప్పుడు అన్న౦లో మజ్జిగ కలుపుకున్న దానికన్నా రాత్ర౦తా మజ్జిగలో నానిన అన్న౦లో సుగుణాలు ఎక్కువగా ఉ౦టాయి.
          
ధనియాలూ, జీలకర్ర, శొ౦ఠి ఈ మూడి౦టినీ సమాన౦గా తీసుకొని మెత్తగా ద౦చి, తగిన౦త ఉప్పు కలుపుకొని ఒక సీసాలో భద్ర పరచుకో౦డి. ఒకటి లేక రె౦డు చె౦చాల పొడిని తీసుకొని తోడన్న౦ లేదా చల్లన్న౦ న౦జుకొని తి౦టే, దోషాలు లేకు౦డా ఉ౦టాయి.   
         
ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టికాహార౦. బక్క చిక్కి పోతున్నవారు తోడన్నాన్ని . స్థూలకాయులు చల్లలో నానిన అన్నాన్ని తినడ౦ మ౦చిది. రక్త పుష్టికి ఇ౦తకన్నా మెరుగైన ఆహార పదార్థ౦లేదు. రాత్రి బాగా ప్రొద్దుపోయిన తర్వాత తోడేసి, ప్రొద్దున్నే సాధ్యమైన౦త పె౦దరాళే తినాలి. ప్రొద్దెక్కేకొద్దీ పులిసి కొత్త సమస్యలు తెచ్చిపెడుతు౦ది.
         
చద్ది కథ ఇది! చద్దన్న౦ అని ఈసడి౦చక౦డి. అలా ఈసడి౦చట౦ మన అమాయకత్వానికి మాత్రమే సంకేతం అని గమని౦చాలి. ఏమాత్ర౦ పోషక విలువలు లేని టిఫిన్లు పెట్టి పిల్లలను బలహీనులుగా పె౦చక౦డి. చద్ది పెట్ట౦డి. బలస౦పన్నులౌతారు, శారీరిక౦గానూ, మానసిక౦గా కూడా! తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

 *మాయ*
                    ➖

నిజంగా మనకు తెలిసినదెంత? తిమిరం(చీకటి)లోకళ్లు పెద్దవి చేసుకుని వెతుకుతూనే ఉన్నాం. చీకటి తెరలు తొలగితే వెలుగు దేదీప్యమానమౌ తుందని ఎవరో చెప్పగా విన్నాం. ఆ వెలుగును అన్వేషిస్తున్నాం. ఆ చీకట్లో వెలుగు వైపు అడుగులు వేస్తున్నామా, లేక మనకు తెలియకుండానే వెలుగునుంచి దూరంగా... మరీ దూరంగా వెళ్తున్నామా? ఏమో... ఏదీ చెప్పలేని స్థితిలో ఉన్నాం. జ్ఞానం కలిగి ఉన్నామని అనుకొంటున్నాం కానీ- ఆ జ్ఞానం పరిపూర్ణమా, మిడిమిడి జ్ఞానమా?

శంకరభగవత్పాదులు మనిషి తనలోని తత్వం గురించిన జ్ఞానం మొదట సంపాదించాలని అంటారు.

 తానెవరో తెలియనప్పుడు వేరెవరి కోసమో వెతకటంలో అర్థం లేదు. శరీరం, బుద్ధి, ఆత్మల గురించిన జ్ఞానం ప్రాథమికమైందని ఆదిశంకరులు అంటారు.

 రమణమహర్షి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ప్రతి మనిషీ తానెవరో తెలుసుకోవాలని ఆయన బోధించేవారు.

 ఒకసారి ఆయన వద్దకు దర్శనార్థం ఒక అధికారి వచ్చాడు. ఆ అధికారి ఎంతో కొంత ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగినవాడు. రమణమహర్షితో ముఖాముఖి మాట్లాడే అవకాశం అధికారికి లభించింది. 

అతను సంభాషిస్తూ- 'స్వామీ నేనెవరో తెలుసుకునే ప్రయత్నం చేశాను... చేస్తూనే ఉన్నాను, కానీ నా చుట్టూ మాయ ఆవరించి ఉంది. ఆ మాయను అధిగమించలేకున్నాను' అన్నాడు.

రమణమహర్షి స్పందిస్తూ- 'మాయా... అదేమిటి? దాని గురించి నాకు తెలియదే!' అన్నారు. 

ఆ అధికారి ఆశ్చర్యపోతూ- 'ఈ లోకమంతా మిథ్య... ఇదంతా మాయ! మీరూ నేనూ అసత్యం. పరమాత్మతత్వమే సత్యం' అని రమణమహర్షికి వివరించాడు. 

అలాగా అంటూ రమణులు తన పరిచారకుడితో ఒక మండుతున్న కట్టెను తెమ్మన్నారు. శిష్యులు భగభగ మండుతున్న కట్టెను తెచ్చారు.

 వెంటనే రమణులు ఆ అధికారిని పిలిచి అతని చేతులను ఆ మంటల కీలల్లో పెట్టమన్నారు. 'స్వామీ! చేతులు కాలతాయి. బొబ్బలెక్కి బాధ కలుగుతుంది కదా?' అన్నాడు ఆ అధికారి.

 దానికి రమణులు బదులు పలుకుతూ నీవూ నేనూ ఈ కట్టె... ఆ మంటా... మాయ ఆవహించిన మిథ్య అయినప్పుడు ఇక చేతులు కాలటమేమిటి? బొబ్బలెక్కడమేమిటి? నీవే మిథ్య అయితే నీకు కలిగే బాధ కూడా మిథ్యే కదా!' అన్నారు. ఇక భయం దేనికని ప్రశ్నించారు. ఆ అధికారికి ఏం చెప్పాలో తెలియలేదు.

 అప్పుడు రమణులు నవ్వుతూ ప్రేమ నిండిన మాటలతో- 'నాన్నా! నిన్ను అపహాస్యం చేయాలని నేనిలా ప్రవర్తించలేదు. భావంకన్నా నమ్మకం ముఖ్యం. సంపూర్ణంగా నమ్మడంవల్ల జ్ఞానతృష్ణ కలుగుతుంది' అన్నారు. ఆ అధికారిని జ్ఞానం కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు.

జ్ఞానం అంటే ఎవరో చెప్పగా విన్నది కాదు. మాయ అంటే అదనీ ఇదనీ అనే మీమాంస విభిన్న భావాలను కలిగి ఉండటం కాదు. భగవంతుని ఉనికిని అనుభవించినవాడు మాత్రమే జ్ఞాని. అలాంటి జ్ఞానికి తెలియని విషయం ఉండదు.

 ఒకసారి భగవంతుని ఉనికి తెలిసిందనుకో... ఇక అప్పుడు మాత్రమే పరమాత్మేతరాలన్నీ మిథ్య అని తెలిసిపోతుంది. అప్పుడు మాత్రమే జ్ఞాని పాంచభౌతిక ప్రపంచాన్ని నమ్మడు. పరమాత్మ నియంత్రణలోని ఆత్మను కలిగివున్న మానవులు మిథ్యా ప్రపంచంలో నివసిస్తున్నారని తెలుసుకొంటారు. జ్ఞానోదయం అంటే ఇదే!

 బోధివృక్షం కింద కూర్చొని ధ్యానంలో ఉన్న గౌతముడికి సరిగ్గా ఇదే బోధపడింది. పరమాత్ముడి ఉనికి తెలిసింది. జ్ఞానోదయం కలిగింది. అలాంటి జ్ఞానులకు నిప్పు నీరు అంటే వెరపు ఉండదు. శారీరక బాధలను అవలీలగా అనుభవిస్తారు. దారిద్య్రాన్నీ ఆస్వాదించగలరు! సుఖాలను, సిరిసంపదలను ఆశించరు. మిథ్యాప్రపంచంలో అలాంటివన్నీ దైవమాయలని వారికి తెలుసు. స్థితప్రజ్ఞతతో ప్రవర్తిస్తారు. చీకట్లోనుంచి జ్ఞానవంతులు వెలుగు వైపే అడుగులు వేస్తారు. అందుకే ఈ అచేతన వ్యవస్థలోని మానవులకు చైతన్యవంతమైన జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం కోసం పరితపించాలి. ఆ వెలుగు వైపు అడుగులు పడాలి. ఏదో ఒక రోజు వెలుగు గోచరిస్తుంది. ఆ వెలుగు కనబడిందా... ఇక ముముక్షత్వానికి మార్గం తేటతెల్లం అవుతుంది.
.        
 *వర్జ్యం అంటే !*
                  ➖
(చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు.)

*జ్యోతిష్యంలో వర్జ్య కాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు.*

ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది .                 

వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం.
అశుభ సమయం.

శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.

ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది. జన్మ జాతకంలో లగ్నం స్ఫుటం గాని, చంద్రస్ఫుటం గాని, ఇతర గ్రహాలు గాని వర్జ్య కాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ, అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి.

భారతీయులు….   నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా, మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతుంటారు. 
అటు దైవకార్యాలకి ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడటమనేది ప్రాచీనాకాలం నుంచి వస్తోంది. 

ముహూర్తం ఏ మాత్రం కాస్త అటుఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోననే బలమైన విశ్వాసం వుండటం వలన, అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.

ఈ నేపథ్యంలోనే ‘వర్జ్యం’ అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. 

‘వర్జ్యం’ అంటేనే విడువదగినది అని అర్థం. అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. 

”ఇప్పుడు వర్జ్యం వుంది తరువాత బయలుదేరుతాం” … 
”కాసేపాగితే వర్జ్యం వచ్చేస్తుంది … త్వరగా బయలుదేరండి” అనే మాటలు మనం తరచూ వింటూ వుంటాం. 

వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు. 
ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.

వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో ఏం చేస్తే బావుంటుందనే సందేహం చాలా మందిలో తలెత్తుతూ వుంటుంది. 

ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.

ఈ సమయంలో దానాలు చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని అంటారు.

వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ .. పారాయణం .. స్తోత్ర పఠనం .. సంకీర్తన .. భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. 

అంతే కాకుండా దేవుడి సేవకి సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని అంటోంది. 

ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.            
 *ఆభరణం*
                
 
*ఐశ్వరస్య విభూషణం సుజనతా,* *శౌర్యస్య వాక్సంయమో,*
*ఙ్ఞాన స్యోపశమ, శ్రుతస్య* *వినయో,విత్తస్య పాత్రే వ్యయః,!*
*అక్రోధస్తపసః,క్షమా* *ప్రభవితుః,ధర్మస్యమిర్వ్యాజతా*
*సర్వేషామపి సర్వకారణ మిదం* *శీలంపరం భూషణం!!*
```
ఇదొక అద్భుతమైన సుభాషితం!


ఆభరణం అంటే అర్థం ఏమిటో ఎవరెవరికి ఎటువంటి ఆభరణం వుండాలో చెబుతుంది...
 
ఎన్ని సిరి సంపదలున్నా మానవత్వం మంచితనం లేని వాడికి సమాజంలో విలువివ్వరు కనుక...‘సుజనతా’ఐశ్వర్యవంతుడి ఆభరణం!

శూరుడైనా కూడా...
’బలంవంతుడ నాకేమని’ అన్నట్లు ఏది పడితే అది వాగకుండా మితభాషి అయి వుండటం ఆభరణం!

జ్ఞాని కి ఇంద్రియ లౌల్యం నుంచి ఉపశమనం పొందటం ఆభరణం!
 
విని నేర్చుకునే వాడు శ్రోత, విద్యార్థి వారికి వినయం ఆభరణం!

అధికారం వున్నవాడికి పాత్రత తెలుసుకుని వ్యవహరించడం ఆభరణం!

మరియు...
కోపం లేక పోవటం ఆభరణం!

ఉన్నత స్థాయిలో వున్నవాడికి క్షమా గుణం, ధర్మం తప్పకుండా ఆచరించడం ఆభరణం!

ఇవికాక సర్వ కాల సర్వావస్థలలోనూ అందరూ కలిగివుండవలసిన ఆభరణం సౌశీల్యం!

ఆభరణం అంటే ఏమిటో, దాని విలువ తెలియక, మూర్ఖ మానవుడు పైకి కనిపించే వస్తువులనే ఆభరణాలని భ్రమ పడి సంబరపడిపోతుంటాడు.
 *అధికారి...(అర్హత కలిగిన హృదయం).....*

భగవంతుని అందుకోవాలంటే శాస్త్రం ద్వారా ముందు జ్ఞానాన్ని పొందాలి. అయితే శాస్త్రాన్నివినాలన్నా, విన్న విషయాలను నిలుపుకోవాలన్నా అర్హత ఉండాలి. దానినే అధికారి అంటారు. శాస్త్రాన్ని తెలుసుకొనుటకు అధికారి ఎవరో, అనధికారి ఎవరో తేల్చి వేసే అధ్యాయం ఇది. కనుక ఇది గ్రంధానికి మొదట్లోనే ఉండాలి. గ్రంధంలో ఎక్కడ ఉన్నా సాధకుడి విషయంలో మాత్రం ఇది మొదట్లోనే తెలుసుకోవలసిన విషయం. 

అధికారి కాని వానికి తత్త్వబోధ ఫలించదు. అందుకే చాలామంది వేదాంతాన్ని వింటున్నా ఆచరణలోకి వచ్చేది మాత్రం ఏ ఒకరిద్దరికో. అంతేకాదు వినగానే ఆచరించేవారు అరుదు. వినగా వినగా ఎప్పటికో ఆచరించాలనే భావన కలుగుతుంది. దీనికి కారణం వారు వినే ముందే అధికారులు కాకపోవటమే.


ఒక మహానుభావుడు పరుసవేదిని సంపాదించాలని భగవంతుని గూర్చి తపస్సు చేశాడట. భగవంతుడు ప్రత్యక్షమై అతడు కోరిన పరుసవేదిని ప్రసాదించాడు. అతగాడికి బుద్ధి మట్టం. పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చి భార్యకు చెప్పాడు. ఇల్లంతా బంగారం చేయాలని ఆ ఇల్లాలి ఆశ. అందుకని ఎక్కడెక్కడో పడి ఉన్న ఇనుప ముక్కలన్నింటిని తెచ్చి రాశి పోసింది. పరుసవేదిని తాకిస్తే పాపం ఒక్కటీ బంగారం కాలేదు. లబోదిబోమని ఏడుపు లంకించుకున్నారు. దేవుడు కూడా మోసం చేస్తున్నాడు. ఇక మనుషులకు దిక్కెవరు? అని రాగాలు తీస్తున్నారు. దారిన పోయే పెద్ద మనిషి ఈ ఏడుపు విని, సంగతి అడిగి తెలుసుకున్నాడు. అతడు "ఓ బుద్ధి లేని పెద్ద మనిషీ! ఎందుకయ్యా అలా అల్లాడిపోతున్నావు. ఇది పరుసవేదే కాని తుప్పు పట్టిన ఇనుమును బంగారం చేయ్యలేదు. ముందు ఆ ఇనుప ముక్కలన్నింటిని కొలిమిలో వేసి కాల్చి శుద్ధి చేసుకొనిరా! "అన్నాడు. 

అలాగే ఈ బ్రహ్మ జ్ఞానం పరుసవేది లాంటిదే. కనుక దీనికి కూడా తుప్పు లేని ఇనుము, అంటే అర్హత కలిగిన హృదయం కావాలి. 'తపో భిః క్షీణ పాపానాం' అన్నట్లు తపస్సు చేత పాపాలను పోగొట్టుకున్న పవిత్ర హృదయులు కావాలి. అట్టి పవిత్ర హృదయాలను తయారు చేయుటకే,  అధికారులను తయారు చేయుటకే ఈ అధ్యాయం.        
 Vedantha panchadasi:
అశాస్త్రీయమపి ద్వైతం తీవ్రం మందమితి ద్విధా ౹
కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథేతరత్ ౹౹49౹౹

జీవసృష్టి  అగు అశాస్త్రీయద్వైతము తీవ్రము మందము అని రెండు విధములు.అందు కామక్రోధాలు కల్పించునది తీవ్రము,పగటికలలు కల్పించునది మందము.

ఉభయం తత్త్వబోధాత్ ప్రాఙ్నివార్యం బోధసిద్ధయే ౹
శమః సమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః ౹౹50౹౹

50.ఇవి రెండూ తత్త్వబోధకై ప్రయత్నించుటకు పూర్వమే పరిత్యజింపవలెను.బోధసిద్ధికి శాంతస్వభావము ఏకాగ్రత సాధనములుగ చెప్పబడినవి.అశాస్త్రీయ ద్వైతమును వదలనిచో ఈసాధనములు సిద్ధింపవు.

ఆకాశము నీలముగా ఉన్నదని అందురు.ఆ నీలివర్ణము కేవలము నేత్రభ్రాంతియేగాని వాస్తవముగాదు.
అట్లే ప్రపంచ దర్శనముగూడ భ్రమయే.దీనికి మూలమయిన అవిద్యావాసనను పూర్తిగా నశింపజేసికొని మరల గుర్తుకు రాని విధముగా ఈ భ్రమను మరచుటయే అత్యుత్తమము.

ప్రపంచదర్శనము అసత్యమనీ నమ్మకము కలుగనంతవరకు వ్యక్తికి దుఃఖవిముక్తిగానీ నిజరూపజ్ఞానముగానీ కల్గుట అసంభవము.

జీవసృష్టి అగు అశాస్త్రీయద్వైతము తీవ్రము,మందముఅను రెండు విధములు.కామక్రోధాదులను కల్పించునది తీవ్రమని,పగటికలల కల్పించునది మందమని శాస్త్రవాక్యము.

వీటిని తత్వమార్గ ప్రారంభపూర్వమే విడవవలెను.
శాంతస్వభావము,ఏకాగ్రత వున్న వారికి మాత్రమే శాస్త్రం,గురువులు చెప్పే  ఈ తత్త్వబోధ ముత్యపుచిప్పలో పడిన నీటిచుక్క ముత్యమైనరీతిగా ఉపయోగపడుతుంది.

కామక్రోధాదులకు,పగటికలలకు ఈ ప్రాపంచిక సుఖమేగా కారణం.

ఈ ప్రాపంచిక సుఖమనగా ఏమి?
అపారమైన సంసారమే కదా!
జనులు మరణించుటకై పుట్టుదురు,పుట్టుటకై మరణింతురు.జనన మరణ రూపమయిన సంసారమునందు సుఖమన్నది నామమాత్రమే.

సంబంధము లేనివ్యక్తులు కలియుదురు.ఇక మనస్సు వారి మధ్య మాయతో సంబంధమును కల్పించును.

ఈ ప్రపంచమందు ప్రతి విషయము మనస్సుమీద,వ్యక్తి యొక్క మానసిక స్థితిమీద ఆధారపడి యుండును.

ఈ సంసారసాగరమును దాటుటకై మానవుడు శాశ్వతము, అవ్యయమునయిన దానిని ఆశ్రయింపవలెను.

సుఖ,దుఃఖములు ఒక దానిని మరొకటి అనుసరించుచు నశింపజేసికొనునని  వివేకముతో గ్రహించిన వానికి ఆత్మనిగ్రహము,శాంతి యుండును. ఇది తెలిసికొననివాడు మండుచున్న ఇంటిలో నిద్రించుచున్నవాడే.ఇట్టి ద్వైతములను వదలనిచో వానికి ఏసాధనలు సిద్ధింపవు.

సంతోష,కోపములను గలిగించు పరిస్థితులలో ఉన్నప్పటికి సంతోషింపక,కోపింపక నిద్రించువానివలె చింతారహితుడయి ఉండువాడే ఆత్మనిగ్రహము  గలవాడు.

ఎవని మనస్సు శాశ్వత తత్త్వములో విశ్రమించుటవలన సంపూర్ణముగా ఆత్మనిగ్రహము కలదయి ప్రశాంతమగునో అట్టివాడే మానవులలో అత్యుత్తముడు.   
 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
విజ్ఞానము - వేదాంతము

ఐన్-స్టీన్ చూసిన ఆదిశేషుడే శంకరుని స్పేస్-టైమ్ కంటిన్యువమ్ !!

చిత్రమైన స్టేట్మెంటు కదా!

 
తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం|విరించిస్సంచిన్వన్ విరచయతి లోకనవికలమ్||
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం|హరః సంక్షుద్యైనం భజతి భసితోధ్ధూలనవిధిమ్||

తల్లీ! నీ పాద పద్మాలకంటిన ధూళికణాలతో బ్రహ్మ పద్నాలుగు లోకాలని ఎటువంటి లోపాలు లేకుండా సృష్టించగా విష్ణువు అతికష్టంతో ఆదిశేషుడిగా తన వెయ్యితలలపై వాటిని మోస్తున్నాడు. ఆ లోకాలని లయకారుడు, శివుడు పొడిపొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు.

సౌందర్యలహరిలో రెండో శ్లోకం. శ్రీ జీ. ఎల్.ఎన్. శాస్త్రిగారి సౌందర్యలహరి తెలుగు అనువాదంలో ఆయన ఇచ్చిన scientific వివరణ ఆలోచనా తరంగాల్ని పురికొల్పి విజ్ఞాన శాస్త్రము - వేదాంత శాస్త్రాల సంగమప్రదేశానికి తీసుకుపోతుంది. శాస్త్రిగారు స్వయంగా physics professor కావడం గమనార్హం. ఆదిశేషుడు పధ్నాలుగు భువనాలను మొయ్యలేక తన వెయ్యి తలలపై అటూ ఇటూ మార్చుకుంటూ అతికష్టంగా భరిస్తున్నాడన్న విషయాన్ని భూమి ఉత్తరదక్షిణాయనాల్లో ప్రవేశించడంతో పోల్చారు. ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తర దిక్కుగా, దక్షిణాయణంలో ఆ దిశగా సూర్యుడి కదలిక కనిపిస్తుంది కదా! నిజానికి పొజిషన్ మారేది భూమి. తన కక్ష్యలో తన axis కి ఇరవై మూడున్నర డిగ్రీల కోణంలో వంగి ప్రయాణించడం వల్ల సూర్యుడు అలా కదిలినట్టు అనిపిస్తుంది. ఋతువుల మార్పు దీనివల్ల కలుగుతుంది. ఆదిశంకరుడు అదే విషయాన్ని poetic గా చెప్పారని అంటారు శ్రీ శాస్త్రిగారు. ఆదిశేషుడి వెయ్యి పడగల మీద భూమి ఒక ఏడాదిలో ఆ చివర నుంచి ఈ చివరికి, ఈ చివరనుంచి ఆ చివరకి దొర్లుతూ భూగోళపు ఊహాచిత్రం మనసులో మెదిలింది.
అద్వైతాన్ని ఔపోసన పట్టకపోయినా ఆదిశంకరుడన్న పేరు విన్నా, ఆ రూపం తలచుకున్నా ఎందుకో హృదయం ఉప్పొంగుతుంది. శివుడి అవతారంగా పరిగణించే శంకరుడికి ఖగోళ విజ్ఞానం ఒక లెక్కలోది కాదని తెలుసు. కానీ ఒక తత్త్వవేత్తగా, జీవాత్మ, పరమాత్మల మధ్య సరిహద్దు రేఖని చెరిపి ఇద్దరినీ విలీనం చేసిన అద్వైత శాస్త్రవేత్తగా చూసినప్పుడు ఆయనకీ ఖగోళ రహస్యాలు తెలిసే అవకాశం ఉందా? ఆయన కాలానికి indian astronomy అంత అభివృద్ధి చెందిందా? ఇలాంటి ప్రశ్నలతో ఆలోచనలు అటు మళ్ళాయి.
శంకరాచార్యుడి కాలానికి ఇండియాలో ఆస్ట్రానమీ, దాని ఆధారంగా జ్యోతిష శాస్త్రం వృద్ధి చెందాయి. వరాహ మిహిరుడు అప్పటికే అయనాంశ (shift of equinoxes) లెక్క కట్టాడు. ఆర్యభట్ట , భాస్కరాచార్యుడు ప్రసిద్ధులయ్యారు. So, శ్లోక రచనలో శంకరుడు దివ్యదృష్టితో కాక తన శాస్త్రజ్ఞానంతోనే ఈ ఆస్ట్రనామికల్ అంశం ఇమిడ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇదంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ శూన్యమైన ఆకాశంలో గ్రహ గోళాల్ని ఏ అదృశ్యశక్తి మోస్తున్నదనే విషయానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే భూకక్ష్యలో మార్పులకి ఆదిశేషుడు తలలు మార్చుకోవడమనే ఊహ(?) జోడించి అందంగా వర్ణించాడు. శంకరుడి వర్ణనకి, మోడర్న్ సైన్సు ఇచ్చిన వివరణకి పోలిక ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ముందు భూమి ఇలా ఎందుకు పొజిషన్ మారుతుందో తెలుసుకుందామని గూగులించగా దొరికిన సమాచారంలో, నాకర్ధమైనంత వరకూ భూమికి మూడు రకాల మూవ్-మెంట్స్ ఉన్నాయని తెలిసింది. (తన చుట్టూ తన ఆత్మప్రదక్షిణాలు కాక)
ఒకటి – సూర్యుడి చుట్టూ ఒక కక్ష్యలో తిరగడం.
రెండు – ఉత్తర దక్షిణ ధ్రువాలు ఇరవై ఆరు వేల ఏళ్ళకొకసారి తారుమారవ్వడం (Axial Precession). హిపార్కస్ (190 – 120 B.C) తో మొదలుపెట్టి టాలెమి, భాస్కరులతో సహా అనేకమంది దీనిపై పరిశోధనలు చేశారు.
మూడు – భూకక్ష్య స్థిరంగా ఒకే పొజిషన్ లో ఉండదు. భూమితో సహా కక్ష్య కూడా సూర్యుడి చుట్టూ మెల్లిగా తిరగలి రాయిలా (eccentricగా) తిరుగుతుంది. ఇలా –

Perihelion_precession

(శాస్త్రిగారి సౌందర్యలహరి అనువాదం ఇక్కడ – https://archive.org/details/sondaryalahari023321mbp)

దీన్ని Apsidal precession అంటారు. హిపార్కస్ మొదటిగా చంద్రుడి కదలికల్లో దీన్ని గమనించాడట. బుధ గ్రహానికి ఈ precession లెక్కవేయ్యడంలో కెప్లర్ చిక్కులు పడ్డాడు. ఐన్-స్టీన్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రతిపాదించాక దాని ఆధారంగా బుధగ్రహపు precession సరిగ్గా లెక్క వెయ్యగలిగారు. సాపేక్ష సిద్ధాంతాన్ని ఋజువు చేసిన ప్రయోగాల్లో ఇదొకటి. భూకక్ష్య సూర్యుడి చుట్టూ ఒక రౌండు తిరిగి రావడానికి 29000 ఏళ్ళు పడుతుంది. ఇదంతా మామూలు కళ్ళతో, మహా అయితే టెలిస్కోపుతో అబ్జర్వ్ చెయ్యగలిగిన విషయాలే. బ్యూటీ అంతా ఐన్-స్టీన్ ప్రతిపాదించిన స్పేస్-టైమ్ కంటిన్యువమ్ లో ఉంది. కంటికి కనిపించని శూన్య ఆకాశాన్ని,ఊహకందని కాలాన్ని కలిపి వలగా అల్లి దానిపై గ్రహ నక్షత్రాలు కదలాడుతున్నాయని ఎలా ఊహించాడో ఈ ఫిజిక్స్ పాలిటి ఆదిశంకరుడు! ఊహించడమే కాదు ప్రయోగాత్మకంగా ఋజువైన వైనం మరీ విచిత్రం.

గ్రహాలు, నక్షత్రాల వంటి వస్తువుల చుట్టూ ఉన్న స్పేస్ వంగుతుంది అన్న ప్రతిపాదన ఒకానొక సూర్యగ్రహణ సమయానికి సూర్యుడి వెనుక, అంటే ఆకాశంలో మనకి కనిపించకుండా ఉండే భాగంలో ఉండే ఒకానొక నక్షత్రం ఈ ఎఫెక్టు వల్ల కనబడుతుందని జోస్యం చెప్పారు శాస్త్రవేత్తలు, ఐన్-స్టీనే అనుకుంటా. అది నిజమయ్యింది. సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో మామూలుగా అయితే కనబడకూడదనుకున్న ఆ నక్షత్రం కనబడింది. దాన్నుంచి వచ్చే కాంతి సూర్యుడి పక్క వంపు తిరిగితే తప్ప అది సాధ్యం కాదు. మామూలుగా స్ట్రైట్ లైన్ లో ప్రయాణించే కాంతి వంగిన స్పేస్ తో పాటు వంగి భూమిని చేరింది. ఆకాశం వంగడమేమిటి? శూన్యం అని అనుకుంటున్నది శూన్యం కాదనేగా దీనర్ధం.

ఇదిగో ఆకాశం వంపు తిరిగేది ఇలా –

earth-around-sunwarp

బొమ్మలో భూమి చుట్టూ క్రుంగి ఉన్న స్పేస్-టైమ్ మాట్రిక్స్ ఒత్తుకున్న మెత్తటి పడగలా లేదూ? So, నిజంగానే కంటికి కనిపించని పడగల మీద భూగోళం దొర్లుతోంది. In fact, అంతరిక్షంలో ఉన్న గోళాలన్నీ.

శంకరుడు ఆదిశేషుడిగా వర్ణించిన అదృశ్యశక్తినే ఆధునికంగా space-time continuum అంటున్నామా?

అయితే శేషుడి పడగలు వెయ్యి కాదు అనంతం. It may be coincidental, but, ఆదిశేషుడి మరోపేరు అనంతుడు!

శతాబ్దాల క్రితం ఆదిశంకరుని ఆలోచనలు, ఇటీవలి ఐన్-స్టీన్ ఆలోచనలు మస్తిష్కంలో ఒకటైపోయాయి,
“Both religion and science require a belief in God. For believers, God is in the beginning, and for physicists He is at the end of all considerations… To the former He is the foundation, to the latter, the crown of the edifice of every generalized world view,” అని క్వాంటమ్ థియరీకి ఆద్యుడైన మాక్స్ ప్లాంక్ అన్న మాటలు గుర్తొచ్చాయి.

ఒక బ్లాగ్ నుండి సేకరణ

భట్టాచార్య.        
 నొప్పి గాదు ముప్పు నొప్పినాపుటె ముప్పు
నొప్పులున్న నాడె ముప్పు దొలగు
నొప్పులాపు మందె ముప్పులో ద్రోయురా
సకురు అప్ప రావు సత్య మిదిర!
(రెండుసార్లు చదవదగ్గ మెసేజ్)
భావం:  నొప్పి అనేది ఒక వరం! ఈ మాట చదవగానే కొంతమంది నన్నొక పిచ్చోడనుకుంటారు! శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వలన నాశనమౌతుందో, ఎక్కడెక్కడ గాయాల వలన, అరుగుదలల వలన నాశనమౌతోందో తెలుసుకోవడానికి శరీరం లోని ఆటో ఇమ్యూన్ మెకానిజంనూ, సకల హార్మోనల్ గ్రంధులనూ నియంత్రణ చేసే మెదడులోని పిట్యూటరీ గ్రంథి నొప్పిని పుట్టించే న్యూరోట్రాన్స్మీటర్ ను శరీరమంతా పంపిస్తుంది! ఆ న్యూరోట్రాన్స్మీటర్ సమస్య ఎక్కడ, ఎంత తీవ్రత ఉంటే అక్కడ అంత ఎక్కువ నొప్పిని పుట్టిస్తుంది! అక్కడ ఎంత నొప్పి కలిగిందో గుర్తించిన పిట్యూటరీ అక్కడికి అన్ని ప్రోటీన్లనూ,మినరల్స్ నూ, ఏంటీబాడీస్ నూ పంపి, సహజంగా రిపేర్ చేస్తుంది, అరిగినా, విరిగినా, తెగిపోయినా కణాల పునర్నిర్మాణం చేసి, బాగుచేస్తుంది! సముద్రంలో ప్రయాణించే నౌకలూ, సబ్ మెరైన్ లూ సముద్రం లోతును గుర్తించడానికి శబ్ద తరంగాలను పంపి, ఆ తరంగాలు రిసీవర్ ను ఎంత వేగంగా చేరుకున్నాయో, దానిని బట్టే లోతును గుర్తిస్తాయి! అదే విధంగా పిట్యూటరీ కూడా నొప్పి ఎంత ఎక్కువ పుడితే అంత ఎక్కువ సమస్య ఉందని గ్రహించి, అంతగా రిపేర్ పై శ్రద్ధ పెడుతుంది! నొప్పి తగ్గడం కోసం వాడే పెయిన్ కిల్లర్ మందులు రక్తంలో ఒక స్మోక్ బాంబ్ లాగా వ్యాపించి, ఈ న్యూరో ట్రాన్స్ మీటర్ ను గందరగోళంలో పడేసి, సమస్యను పిట్యుటరీ గుర్తించకుండా చేస్తాయి! దాని వలన సమస్యలు పిట్యూటరీ దృష్టికి కనిపించక నొప్పిని పుట్టించే న్యూరో ట్రాన్స్ మీటర్ ను పంపడం ఆపేస్తుంది! దానితో నొప్పి తగ్గిపోతుంది, ఆహా! ఇంగ్లీషు మందులు భలే ఫాస్ట్ గా పనిచేస్తాయి కదా! అని సంబరపడిపోతారు! ఎన్నాళ్ళు పెయిన్ కిల్లర్లు వాడితే అన్నాళ్ళూ రిపేర్  జరగటం కూడా ఆగిపోతుంది, పైపెచ్చు ఏ నొప్పీ లేదననుకుని తిరగడం వలన సమస్యలూ, డేమేజ్ లూ ఇంకాస్త పెరిగి, అదనంగా, అధికంగా అరుగుతాయి! మోకాళ్ళ కీళ్ళలో పొడిచే స్టెరాయిడ్ ఇంజక్షన్లు దాదాపు ఆరు నెలల వరకూ కూడా ఆ ప్రాంతంలో నొప్పిని, రిపేర్ నీ ఆపి, అక్కడ ఏ సమస్యా, నొప్పీ లేదనే భ్రమలో పెట్టి, కీళ్ళు పూర్తిగా అరిగిపోయేలా చేసి, కీళ్ళ మార్పిడి చేయించుకునేందుకు ఒక బకరాను ఇంగ్లీష్ డాక్టర్లకు కానుకగా ఇస్తుంది!మసాజ్ ఆయిల్స్, ఆయింట్మెంట్లలో ఉండే కర్పూరం, పెప్పర్ మింట్, డైక్లోఫినాక్ వగైరా పెయిన్ కిల్లర్లు సైతం అక్కడి నాడుల్లో ఇంకి, నొప్పిని గుర్తించకుండా చేస్తాయి! పెయిన్ కిల్లర్లో, స్టెరాయిడ్లో మీరు తప్పు అని తెలియక వేసుకున్నా, పూసుకున్నా, పొడిపించుకున్నా మీ కిడ్నీ లివర్ మాత్రం అవి తప్పుడు పదార్థాలుగా గుర్తించి, కొన్ని గంటల్లోనో ,రోజుల్లోనో, నెలల్లోనో రక్త శుద్ధి చేసి, క్లీన్ చేసి, పెయిన్ న్యూరో ట్రాన్స్ మీటర్ వ్యవస్థను పునరుద్ధరిస్తుంది! అప్పుడు మళ్ళీ నొప్పి వస్తుంది! వెంటనే ఈ తెలివి తక్కువోళ్ళు మరొక పెయిన్ కిల్మద్ వేసి, ముప్పును మరికాస్త పెంచుతారు, మళ్ళీ లివర్,కిడ్నీ తమ డ్యూటీ మొదలెడతాయి! పదే పదే వీళ్ళేసుకునే పిచ్చి మందులను రక్తం నుంచి శుభ్రం చేసీ చేసీ,, కిడ్నీ, లివర్లు చంకనాకిపోతాయి! అలాగే పెయిన్ కిల్లర్లలోని క్షార తత్వానికి జీర్ణాశయం అల్సర్లు, బ్లడ్ కేన్సర్ వగైరా వస్తాయి! ఒక ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తెలుసుకుని, జాగ్రత్త పడటానికి ఏర్పాటు చేసుకునే అలారం రక్షణ వ్యవస్థ లాంటిదే ఈ నొప్పి అనేది కూడా! అలారం ఫ్యాక్టరీని కాపాడితే, నొప్పి శరీరాన్ని కాపాడుతుంది! అలారం ఆపేస్తే, ఫ్యాక్టరీ కాలి బూడిదౌతుంది, నొప్పిని ఆపేస్తే మనం కాలి బూడిదౌతాము! నరైన మూల కారణాన్ని గుర్తించి, విజ్ఞతతో, హోమియో, యోగా లాంటి వాటితో సవ్యంగా నయం చేస్తే, ఆ జబ్బు వలన వచ్చే నొప్పులు, బాధలు కూడా ఆటోమేటిక్ గా నయమైపోతాయి! అలా జబ్బులను సవ్యంగా నయం చేయగలిగే మందులు ఇంగ్లీషు వైద్యంలో లేవు! కేవలం మాయ మాత్రమే ఉంది! నిజాయితీగా సమస్యలు నయమవ్వాలంటే సరైన దమ్మున్న యోగా, హోమియో వల్లనే సాధ్యం! ఇది చదివి అర్థం చేసుకున్నవారికి జీవితంలో మంచి రోజులు వచ్చినట్లే! అర్థమవ్వాలంటే కనీసం నాలుగైదు సార్లైనా ఓర్పుగా మళ్ళీ మళ్ళీ చదవండి! అమెరికా రష్యా ల గురించో, సినిమా రాజకీయాల గురించో తెలుసుకోవడం కంటే ముందు మీ గురించి, మీలోని వ్యవస్థల సమస్యల గురించీ చెప్పే ఇలాంటి విషయాలు ప్రతీ ఒక్కరూ తెలుసుకుని తీరాలి! 
                  🌹🌹🌹🌹🌹
 💯 *రోజుల HFN St🌍ryతో* 

♥️ *కథ-21* ♥️

 *చదివే ముందు... మెల్లగా కళ్లు మూసుకోండి... నవ్వండి... మీ ఉన్నతమైన వ్యక్తిత్వంతో మీరు ఒక్కటి అవుతున్నట్లు భావించండి...* 

 **విశ్వాస పరిమళం* 

ఒకసారి ఒక గొప్ప సాధువు (మహాత్ముడు) తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వచ్చాడు. మహాత్మునికి ఏమి సమర్పించాలనే పోటీలో అందరూ ఉన్నారు.

అదే ఊరిలో ఒక పేద చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. తన ఇంటి బయట ఉన్న చెరువులో ఒక కమలం వికసించడం చూశాడు.

"ఈరోజు మహాత్ముడు నగరానికి వచ్చాడు, అందరూ అక్కడికి వెళ్ళారు, కాబట్టి ఈ రోజు నాకు పని ఉండదు, సంపాదన వుండదు.ఈ రోజు బహుశా నేను ఈ పువ్వును అమ్మి ఏదైనా సంపాదించాలి."

దీంతో బురదమయమైన చెరువులోకి దిగి తామరపువ్వును జాగ్రత్తగా తీశాడు. తర్వాత అరటి ఆకులతో పళ్ళెం తయారు చేసి అందులో తామరపువ్వును ఉంచాడు.

కమలం మీద కొన్ని నీటి చుక్కలు ఉన్నాయి, అది తాజాగా మరియు అందమైన రూపాన్ని ఇచ్చింది. 

కొంత సమయం తరువాత ఒక సేథ్ (ఒక సంపన్నుడు) అతని దగ్గరకు వచ్చి, "నువ్వు ఈ పువ్వును అమ్మాలనుకుంటున్నావా? ఈ రోజు, నేను దీనికి రెండు వెండి నాణేలు ఇవ్వగలను" అని చెప్పాడు.

ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు ఒక పువ్వు రెండు మూడు పైసలు అని అనుకున్నాడు... మరి నాకు రెండు వెండి నాణేలు ఇస్తున్నాడు! అతను ఆశ్చర్యానికి గురయ్యాడు.

కొద్దిసేపటికి ఆ ఊరి అధికారి ముందుకు వచ్చి "అన్నయ్యా, ఈ పువ్వు చాలా అందంగా ఉంది. నాకు ఇవ్వు, దానికి పది వెండి నాణేలు ఇస్తాను" అన్నాడు.

చెప్పులు కుట్టేవాడు, "ఈ పువ్వు చాలా విలువైనదిగా ఉంది!" అని అనుకున్నాడు.

చెప్పులు కుట్టేవాడు ఈ విషయంపై మధనపడుతుండటం చూసి ఆ అధికారి, "డబ్బు తక్కువ అనిపిస్తే, ఇంకా ఎక్కువ ఇస్తాను" అన్నాడు.  

చెప్పులు కుట్టేవాడు “ఈ పువ్వు చాలా విలువైనదా?” అని ఆలోచిస్తున్నాడు.

ఆ అధికారి ఇంకా మాట్లాడుతూ, "ఈ పువ్వును మహాత్ముని పాదాలకు సమర్పించాలి అనుకుంటున్నాను. అందుకే దానికి ధర పెట్టాను."

వెంటనే, ఆ రాష్ట్ర మంత్రి తన వాహనంపై వచ్చి, "ఏమిటి, ఇక్కడ రద్దీ ఎందుకు వుంది?"

ఎవరూ ఏమీ చెప్పకముందే, అతని దృష్టి కమలం వైపు మళ్లింది. "ఈ పువ్వును అమ్ముతావా? దీనికి వంద నాణేలు ఇస్తాం. ఎందుకంటే మహాత్ముడు వచ్చాడు, ఈ నాణేలకు విలువ లేదు.

ఈ పువ్వుతో నేను వెళ్లినప్పుడు, మంత్రి సమర్పించిన పువ్వును మాత్రమే మహాత్ముడు స్వీకరించాడని ఊరంతా చర్చ జరుగుతుంది. నేను చాలా ప్రశంసలు పొందుతాను. కాబట్టి ఈ పువ్వుని నేనే సమర్పించాలి."

ఇంతలో అటుగా వెళ్తున్న రాజు జనాన్ని చూసి “ఇక్కడ ఏమైంది?” అని తన వజీర్‌ని అడిగాడు.

రాజు ఆదేశంతో, వజీర్ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వెళ్లి, తిరిగి వచ్చి ఒక పువ్వు కోసం ఒప్పందం జరుగుతోందని రాజుకు చెప్పాడు. 

ఈ దృశ్యాన్ని చూసిన రాజు, "మా వైపు నుండి అతనికి వెయ్యి వెండి నాణేలు ఇవ్వండి, నాకు ఈ పువ్వు కావాలి" అన్నాడు.

పేద చెప్పులు కుట్టేవాడు రాజుకు ఇలా జవాబిచ్చాడు, "నాకు అమ్మాలనే ఉద్దేశ్యం ఉన్నప్పుడు మాత్రమే మీరు దానిని కొనుగోలు చేయవచ్చు. నేను ఇకపై దానిని అమ్మదలచుకోలేదు.
ప్రతి ఒక్కరూ మహాత్ముడికి ఏదైనా సమర్పించాలని ఆశిస్తున్నప్పుడు, ఈ పువ్వును ఈ రోజు ఈ పేదవాడు అతని పాదాల వద్ద సమర్పించగలడు."

రాజు స్వయంగా అతని వద్దకు వచ్చి, "చూడండి, వెయ్యి వెండి నాణేలు మీ తరాలను మార్చడానికి సరిపోతాయి."

చెప్పులు కుట్టేవాడు ఇలా అన్నాడు, “ఈనాటి వరకు రాజుల సంపదతో ఎవరూ మించిపోవడం నేను చూడలేదు, కానీ సాధువుల ఆశీర్వాదంతో, నేను ఖచ్చితంగా ప్రజలను అధిగమించడం చూశాను.”

రాజు చిరునవ్వుతో, "మీరు చెప్పే విషయం నాకు అర్థం అయ్యింది. మీ కోరిక ప్రకారం మీరు దానిని అందించవచ్చు."

ఇప్పుడు రాజు మహాత్ముడు ఉన్న తోటలోకి వెళ్ళాడు. ఈరోజు ఎవరో చాలా వేలం వేయబడిన పువ్వును తీసుకువస్తున్నారనే చర్చ అంతా మహాత్మా చెవులకు చేరింది. అతను ఒక పేదవాడు, రోజుకు జీవనోపాధి కోసం పువ్వును అమ్మడానికి బయలుదేరాడు, కానీ బదులుగా దానిని ఇక్కడకు తీసుకువస్తున్నాడు. 

పేద చెప్పులు కుట్టేవాడు పువ్వుతో రాగానే, శిష్యులు ఆ వ్యక్తి వచ్చాడని మహాత్ముడికి చెప్పారు.

ప్రజలు తిరిగి అతనికి దారి ఇచ్చారు. మహాత్ముడు అతనివైపు చూశాడు. చెప్పులు కుట్టేవాడు పువ్వుతో చేరగానే, అతని కళ్లలోంచి నీళ్ళు కారడం మొదలయ్యాయి. కమలంపై అప్పటికే కొన్ని నీటి బిందువులు ఉన్నాయి. కొన్ని అతని కళ్లలోంచి కిందకు జారి కమలం రేకుల మీద స్థిరపడ్డాయి.

ఏడ్చుకుంటూ చెప్పులు కుట్టేవాడు, "అందరూ మీ పాదాల చెంత ఎన్నో విలువైన వస్తువులు సమర్పించి ఉంటారు, కానీ ఈ పేదవాడి దగ్గర ఈ తామరపువ్వు ఉంది, ఎన్నో జన్మల పాపం ఉంది, నా పాపాలన్నీ ఈ కన్నీళ్లలో నిండిపోయాయి. ఈ రోజు నేను ఈ తామరపువ్వు సమర్పించడానికి వచ్చాను. వాటిని మీ పాదాల దగ్గర అర్పించేందుకు వచ్చాను మరియు నా కన్నీళ్లను కూడా స్వీకరించండి."పేద చెప్పులు కుట్టేవాడు ఆ పువ్వును మహాత్ముని పాదాల చెంత ఉంచి, మోకాళ్లపై వాలిపోయాడు.

మహాత్ముడు తన శిష్యుడైన ఆనందుడిని పిలిచి, “చూశావా ఆనంద్? వేల సంవత్సరాలలో కూడా ఈ పేదవాడు క్షణికావేశంలో సంపాదించినంత సంపాదన ఏ రాజుకు దక్కలేదు.అతని శరణ వేదిక సర్వోన్నతమైంది. హృదయం యొక్క నిజమైన భావాలు మాత్రమే భగవంతుని దయను ఆకర్షించగలవు, అతని దయ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు."

                         ♾️

 *"మన లక్షణాలన్నీ మితంగా మారినప్పుడు శాంతి ఉంటుంది మరియు కోరికలు ఉన్నప్పటికీ* *మనం కోరికలేని స్థితిని సాధిస్తాము."* 

 *లాలాజీ* 

హృదయపూర్వక ధ్యానం 💌 

HFN Story team
 కురుక్షేత్రంలో హనుమంతుడు ఎందుకు పోరాడలేదు?
కురుక్షేత్ర యుద్ధానికి ఉభయ పక్షాలూ ముందే ఏర్పాట్లు చేసుకొన్నాయి. సైన్య సమీకరణ చేసుకొన్నాయి . దైవీ శక్తులు పాండవులకూ, ఆసుర శక్తులు కౌరవులకూ సహకరిస్తూన్నాయి.

భీముడికి హనుమ ఒక వృద్ధ కపిగా కనిపించి పరీక్షించాడు.

భీముడు భేషజానికి పోక తన ఎదుట దివ్య పురుషుడు ఆ ఆకృతిలో ఉన్నాడని తెలుసుకొన్నాడు. నమస్కరించాడు.

అర్జునుడి కేతనం మీద ఉండి విజయం కలిగిస్తానన్నాడు హనుమ.

అగ్ని దేవుడిచ్చిన రథం కపి కేతనం కలది.. హనుమ రుద్రాంశ . .కేతనంలోని కపిలో ఆయన శక్తి ఆవాహన అయి అర్జునుడికి విజయం కలిగించాడు అని అన్వయం చేసుకోవచ్చు.

అడగకుండా నేనూ యుద్ధం చేస్తా అనడం వీర లక్షణం కాదు. నీవు వచ్చి యుద్ధం చెయ్యి అని ఎవరూ అడగలేదు.

అర్జునుడు తాము పోగొట్టుకున్న రాజ్యం తామే సంపాదించుకో దలచాడు.. తమ శక్తి చాలు అని భావించాడు. శ్రీకృష్ణుణ్ణి గూడా యుద్ధం చేయమని అడగలేదు.

దైవీ అనుగ్రహం ఉంటే ధర్మ యుద్ధం లో విజయం తమను వరిస్తుందని నమ్మి, పెద్దల పైన గౌరవం , వేదంపై విశ్వాసంతో ముందు కు సాగారు పాండవులు.

దైవ పరోక్ష సహకారంతో పురుషకారం ప్రదర్శించారు.

ధర్మమున్న చోట హనుమ ఉంటాడు గాబట్టి అదృశ్య రూపంలో పాండవులకు బలం చేకూర్చాడు.
 బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం, నాగాస్త్రం మొదలైనవి శక్తిమంతమైన అస్త్రాలు అంటారు కదా. కానీ, వీటి ప్రయోగం వలన మహాభారతంలో గాని, గాని రామాయణం ఎవరూ మరణించలేదు. అంటే ఇవి శక్తివంతమైన అస్త్రాలు కావా?
గురువుగారు శర్మ గారు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. ఆ అస్త్రాల శక్తీ ,వాటి ఉదృతి రామాయణ, భారతం లో పాల్గొన్న ఏ కొద్ది మంది అతి మహా రధుల పైన తప్ప ఇతరుల పైన వాడెతంట అల్పమైనవి కాదు. రామాయణం లో కేవలం రావణుడు, ఇంద్రజిత్ తప్ప ఇతరులు తపస్సు చేసి అస్త్రాలు సిద్దించుకొన్న సరి సమానులు కారు. అలాగే భారతం లో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వద్ధామ, కర్ణుడు, ఒకరిద్దరు తప్ప కౌరవుల పక్షాన ఎవరూ లేరు. మిగతా వారు అందరూ కేవలం మానవ మాత్రులు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు వారిమీద అవి నిజానికి ఎవరివద్ద ఉన్నా ప్రయోగించ కూడదు.

బ్రహ్మాస్త్రం రామాయణం లో హనుమ మీద రావణుడి కుమారుడు ప్రయోగిస్తాడు కానీ హనుమ పై ఏ అస్త్రాలు పని చేయక పోయినా రావణుడికి సందేశం ఇవ్వాలని కట్టుబడి ఉన్నట్టు నటించాడు కానీ ఈ లోపల అతనిపై మరో చిన్న అస్త్రం ప్రయిగింప బడితే బ్రహ్మాస్త్రం విడిపోతుంది అని తెలిసినా హనుమ కట్టుబడినట్టే నటించాడు. తర్వాత as అశ్వద్ధామ ఉత్తర గర్భం మీద ప్రయోగించడం అదీ తెలిసిందే.

ఇక నారాయాణా స్త్రం వస్తూ ఉంటే అస్ట్రాలు వదిలి నమస్కరిస్తే చాలు అది ఏ హానీ చేయదు. భీముడు అలా నమస్కరించక కురుక్షేత్రం లో అస్త్రం పట్టుకొనే నిలబడితే ధర్మరాజు తదితరులు అతని చేత అస్త్రం పడేయించి నమస్కారము పెట్టిస్తారు.

వైష్ణవ అస్త్రం నాకు తెలిసి ఇద్దరి దగ్గరే ఉంది అది హరి హరులు కానీ ఈ అస్త్రాన్ని కురుక్షేత్రం లో ఉన్నా వాడనట్టు గుర్తు. నాగాస్త్రం రావణుడి కుమారుడు ఇంద్రజిత్ లక్ష్మణుడి పై ప్రయోగించాడు కానీ లక్ష్మణుడు స్వయంగా ఆది శేషుడు కనక నాగాస్ట్రం ఆయన మీద పని చేయకపోయినా అది తనకే అవమానం అదీగాక నాగజాతి గౌరవ మర్యాద లకు హాని వస్తుంది అని దానికి కట్టుబడి పోయాడు. తర్వాత హనుమ చేత వైకుంఠం పంపి గరుడుడి ని పిలిపించి అతని చేత నాగ భందాలు విప్పించారు.

ఇక రావణుడి కన్నా ప్రమాదకరమైన ఇంద్రజిత్తు ని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం లాంటి పెద్ద అస్త్రాలు తో కాక కేవలం ఐo ద్రాస్తం తో సంహరించడానికి కారణం వాడు ఇంద్రుణ్ణి జయించి ఇంద్ర జిత్ అని బిరుదు పెట్టుకొని విర్రవీగాడు కాబట్టి ఇంద్రుడి పేరున ఉన్న అస్త్రం తోనే సంహరించాడు. అదీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకుండా తన అన్న రాముడి సత్య సంధత మీదే ఒట్టు పెట్టీ మరీ అస్తం వేశాడు.

నేను రామాయణ భారత గ్రంధాలు చదివి చాలా సంవత్సరాలు అయింది కాబట్టీ నాకు మెమరీ లో ఉన్నవరకు తెలిసింది తెలిపాను. తప్పులు ఉండవచ్చు. ఉంటే మన్నించగలరు.
 ©

ఒక మిత్రుడు నాతో సాయిబాబా అంటే నీకు కోపం ఎందుకు అని అడిగాడు. 

నా మతాలు, నా ధర్మము భూమిపై లేకుండా పోవడానికి కారణం అవుతున్న వాడి ఫై నాకు కోపం ఉండద్దా ? నేను అతడ్ని వ్యతిరేకించ వద్దా ? అతను ముస్లిం, అందుకే రోజు 5 సార్లు నమాజ్ చేసేవాడు, అల్లాహ్ ని మాత్రమే స్మరించేవాడు. ఇది ఇప్పటి వరకూ అందరూ చెప్పింది, విన్నది. 

కానీ కుట్రపూరితంగా ప్రమాదాన్ని కొనసాగించే ప్రయత్నం మొదలయ్యింది, అదే అన్ని మతాలు సమానం, సాయిబాబా అన్ని మతాలు సమానం అని చెప్పేవాడు అందుకే అతని గుడి అని చెప్పబడే వాటిని చర్చి మసీదు, గుడి ---మూడు కలిపి కట్టారు, కొన్ని అలా కట్టకపోయినా లోపల అన్ని మతాల గుర్తులు పెడతారు. అన్ని మతాలు అంటే ఇక్కడ మూడే ఉంటాయి. అన్ని మతాలు సమానం అని చెప్పడం వల్ల తాను ఏమతంలో ఉన్నా అభ్యంతరం లేదు అనే మానసిక స్థితిలో హిందువులు ఫిక్స్ అయ్యిపోయారు. దానివల్ల చుట్టాలో, స్నేహితులో మతం మారితే హిందువులో ఎలాంటి బాధ, తేడా ఉండదు. అతనితో ప్రవర్తించే విధానం లో మార్పు ఉండదు, అతని ఇంట్లో కార్యక్రమాలు జరిగితే వెడతాడు, వీళ్ళింట్లో కార్యక్రమాలకు పిలుస్తాడు. అతను ఇచ్చే యేసు, మేరీ ప్రసాదాల్ని పవిత్రంగా భావించి తీసుకుంటాడు. అదే ఇతను ఇచ్చే ప్రసాదాన్ని ఆ క్రిస్టియన్ తీసుకోడు. 

కుటుంబంలో మతం మారిన కొడుకు తనకు తిండిపెట్టి, చదివించి పెంచిన తండ్రికి తలకొరివి పెట్టడు, శవాన్ని కూడా మోయడు, పైగా దహనం చేయకూడదు, పాస్టర్ ని పిలిచి పూడ్చిపెట్టిస్తా అంటాడు, ఇది ఎంత దారుణంగా, బాధగా ఉంటుందో హిందువుకి మాత్రమే తెలుస్తుంది. సాయిబాబా ప్రభావం వల్ల హిందువులు ఏ మతం అయితే ఏమి అంటూ వేరే మతంలోకి పోయినా పర్వాలేదు అంటుంటే, క్రైస్తవులు మా మతంలోకి రా నీకు డబ్బులిస్తా అంటుంటే డబల్ ఎఫెక్ట్ పడదా ? హిందువు సులభంగా మతం మారడా ? ఈ దరిద్రానికి కారణం అన్ని మతాలు సమానం అని చెప్పిన సాయిబాబా కాదా ? చేసి చూపించిన అతని భక్తులు కాదా ? 

పైగా సాయిబాబా ముస్లిం అని తెలుసుకున్న తర్వాత కొంతమంది సాయిబాబా గుళ్ళు (దర్గా ) లోకి ముస్లింలను పిలిచి నమాజ్ చేయించి, ఆడవాళ్ళ చేత కల్మా చదివిస్తున్నారు సాయిబాబా భక్తులు అల్లా మీద పాటలు పాడుతున్నారు, రాక్షసులకి మించిన క్రూరత్వం ఉన్న లక్షల మంది సైన్యం ఉన్న 125 ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ లను చూస్తూ వాళ్ళ దేముడు అల్లానే అన్న జ్ఞానం లేకుండా జగతికి అల్లా మూలం అని పాటలు పాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలి ?

 నిన్నటివరకు అన్ని మతాలు సమానం అని నమ్మి ఇతర మతాల దేముళ్ళని గౌరవించిన వాడు మతం మారాక హిందూ దేముళ్ళని సైతనులు అంటూ ఉమ్మేస్తూ, ఉచ్చబోస్తూ, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నాడంటే లోపం హిందూ మతంది కాదా ? దానికి కారణం సాయిబాబా చెప్పిన సర్వ మత సమానత్వం కాదా ? పైగా కొంతమంది తాము హిందువులం కాదని  సాయి మతస్తులం అని కూడా అన్నారు, దానిపై అభిప్రాభేదాలు, తీవ్ర వ్యతిరేకత రావడంతో తోక ముడిచారు. సాయిమతం అన్నది ముస్లింలు చేసిన కుట్ర అని కొందరి అభిప్రాయం. 

సాయిబాబా అన్ని మతాలు సమానం అని చెప్పాడు కాబట్టే షిర్డీ సాయిబాబా అవతారం అని చెప్పుకున్న పుట్టపర్తి సాయిబాబా కూడా అదే చెప్పాడు, అన్ని గుర్తులు పెట్టుకున్నాడు, అలాగే బాల సాయిబాబా కూడా అన్ని మతాలు సమానం అని చెప్పి అన్ని గుర్తులు పెట్టాడు.  వీళ్ళు అన్ని మతాలు సమానం అంటూ హిందువుల్ని మతం మార్చడాన్ని సులభం చేసారు అనే విశ్వాసం తో క్రైస్తవులు చర్చిలో సాయిబాబా బొమ్మ పెట్టారా, రోజూ 5 సార్లు నమాజ్ చేసాడు, చచ్చే వరకూ అల్లా మాలిక్ అని లవ్ జిహాద్ కి రోడ్డు వేసాడు అని ముస్లింలు సాయిబాబా ఫోటో ని మసీదుల్లో పెట్టారా  ? -

--లేదే, పైగా సాయిబాబా భక్తి వల్ల డబ్బు, పరపతి కోసం కొత్త కొత్త గురువులు, దేముళ్ళు పుట్టుకొచ్చి హిందువుల్ని మరింత నాశనం చేసారు, అందరిలో దేముడ్ని చూడు అని చెప్పే వీళ్ళవల్ల హిందువులు ముస్లింని, క్రైస్తవుడ్ని పూజిస్తున్నారు--- వాళ్ళు మతం మారుస్తున్నారు.

 1980 లలో  సాయిబాబా భక్తి మొదలు అయింది దానికి ముందు చాలా మంది మేము దైవస్వరూపులం అని చెప్పారు కానీ వాళ్ళని మేము వ్యతిరేకించలేదు కారణం వాళ్ళు డబ్బు, పరపతి లకు పరిమితం అయ్యారు అందుకే వాళ్ళని మేము పట్టించుకోలేదు.వాళ్ళని చూసి సాయిబాబా డబ్బు తో సంబంధం లేనివాడు అని మోసపోయి వేలకోట్లు షిర్డీ హుండీలో వేసి ఇస్లామిక్ ఉగ్రవాదులను పెంచి పోషించారు, మతం మారినా పట్టించుకోక శత్రువుల్ని ఆహ్వానించారు, ఇన్ని దరిద్రాలకు  సాయిబాబా కారణం కాబట్టే మేము వ్యతిరేకస్తున్నాం.    సర్వే హిందూ సుఖినోభవంతు.


©

Saturday, September 28, 2024

 🌹గుడ్ మార్నింగ్ 🌹రోజు గాలిని, నీటిని,ఆహారాన్ని తీసుకుంటూ ఎలా శరీరాన్ని బ్రతికించుకుంటున్నామో - బ్రతుకు అవసరాల కొరకు ధన సంపాదనకు ఎంతో ఆసక్తితో రోజులో అధిక భాగం  జీవితాన్ని ఎలా వినయోగిస్తున్నామో - అనేక అవసరాలు, కోరికలు తీర్చుకుంటూ అనుభవాలతో మనసును బలపరచుకుంటున్నామో - అలాగే రోజు ఆత్మజ్ఞాన సత్యాలు వింటూ - ఆ నిజాలను పరిశీలించుకుంటూ - నిజమనిపించిన వాటిని మననం చేసుకుంటూ -ఆ స్థితిని భావన చేసుకుంటూ ఉండకపోతే - ఆత్మనుభూతిని పొందలేము. నిత్య జీవితములో మంచిగా బ్రతకలేము. లోపల మంచికి - జ్ఞానభివృద్ధికి - సత్య జీవనానికి స్వీయ అంతరంగ ఆధ్యాత్మిక జ్ఞాన చదువు అత్యవసరము. నిన్ను నీవు తెలుసుకో. నీతో నువ్వు - నీలో నువ్వు సంపూర్ణముగా ఉండేలా జీవించు. 🌹god bless you 🌹

 💯 *రోజుల HFN St🌍ryతో* 

♥️ *కథ-20* ♥️

 *చదివే ముందు... ఒక్క క్షణం ఆగి... మెల్లగా కళ్లు మూసుకోండి... మీకు ఇబ్బంది కలిగించేదేదైనా ఆలోచించండి...* *దాన్ని చూసి నవ్వుకోండి... దాన్ని ప్రేమించండి... అంగీకరించండి...* 

 *"గొప్పతనం"* 

ఒక రోజు, ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని అడిగాడు, “ 'గొప్ప' పదానికి అర్థం ఏమిటి? ఈయన గొప్పవాడు, ఇది  చేస్తాడు అని చాలా సార్లు చదివాను. ఈ గొప్ప వ్యక్తులు ఎవరు, వారు ఎలా గొప్పవారు అయ్యారో దయచేసి నాకు వివరించండి? ”

తండ్రి “సరే” అన్నాడు.

తన కొడుకుకి గొప్పతనం అంటే ఏంటి , ఒక వ్యక్తి గొప్పవాడు ఎలా అవుతాడో నేర్పించాలని తండ్రి అనుకున్నాడు. తండ్రి తన కొడుకును రెండు మొక్కలు తీసుకురావాలని కోరగా, వాటిలో ఒకటి ఇంటి లోపల, మరొకటి తన ఇంటి వెలుపల నాటాలని చెప్పాడు. ఆ అబ్బాయి తన తండ్రి కోరినట్లు చేశాడు.

ఇప్పుడు, తండ్రి తన కొడుకును పిలిచి, “నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ రెండు మొక్కలలో ఏది పెద్దదిగా మరియు సురక్షితంగా ఉంటుంది?"

ఆ కుర్రాడు, " నాన్నా, మన ఇంటి లోపల ఉండే మొక్కనే భద్రంగా ఉంటుంది, అందుకే అది పెద్దదిగా పెరుగుతుంది.. అయితే ఇంటి బయట ఉన్న మొక్క అస్సలు సురక్షితం కాదు, అది కాలాల మార్పులను తట్టుకోవలసి ఉంటుంది, మరియు ఎవరు జాగ్రత్తగా చూసుకునేవారు ఉండరు. దాన్ని జంతువులు తినవచ్చు."

తండ్రి చిరునవ్వుతో, " మనకు  సరైన సమయంలో తెలుస్తుంది. ఆ సమయంలో, నేను నీ ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తాను.”


పై చదువుల కోసం వెళ్లిపోయిన బాలుడు నాలుగేళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు. వెళ్ళేముందు ఇంట్లో నాటిన మొక్కను చూసి, “నాన్న , నేను చెప్పాను కదా,ఈ మొక్క భద్రంగా పెరిగి పెద్దవుతుందని ,చూడు ఎంత పెద్దగా అయిందో.” అని తండ్రితో అన్నాడు.

తండ్రి చిరునవ్వు నవ్వి, “నువ్వు బయటికి వెళ్లి మరో మొక్కను చూడు” అన్నాడు.

బాలుడు బయటికి వెళ్ళినప్పుడు, అతనికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. బాలుడు తన కళ్లను నమ్మలేకపోయాడు. ఇంట్లో ఉన్న మొక్క కంటే బయట ఉన్న మొక్క అంత పెద్దది ఎలా అయ్యిందో అతనికి అర్థం కాలేదు.

అప్పుడు అతని తండ్రి అతనికి ఇలా వివరించాడు: "బయట ఉన్న మొక్క ప్రతి కాలంలోలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది కాబట్టి ఇది పెద్దదిగా ఎదగగలిగింది. లోపల ఉన్న మొక్క సురక్షితంగా ఉన్నందున, అది ఎటువంటి వాతావరణాన్ని ఎదుర్కోలేదు మరియు సరైన సూర్యరశ్మిని పొందలేదు కాబట్టి పెద్దగా అవ్వదు. 

' గొప్పతనం అంటే ఏంటి'  అనే నీ ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఉంది - గొప్ప వ్యక్తిగా మారడానికి, ఒకరు చాలాసార్లు విఫలమవుతారు, అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు వారి సంకల్ప శక్తి మరియు సంకల్పంతో ఆ ఇబ్బందులను అధిగమించాలి. ఆ తర్వాతే వారు గొప్పవారు కాగలుగుతారు."

మీరు విఫలమైనప్పుడు కూడా మీ పనిని వదులుకోకపోతే, మీరు గొప్పగా మారకుండా ఎవరూ ఆపలేరని గుర్తుంచుకోండి.

ఒకరు ఎప్పుడూ తమకు తాము చెప్పుకోవాలి: నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నా, పదే పదే నిరుత్సాహానికి గురైనా, నేను నా గమ్యాన్ని చేరుకునే వరకు ఆగను.


 *"ఖచ్చితమైన విజయానికి కావాల్సిందల్లా తీవ్రమైన తపన, సరైన సాధనాలు మరియు దృఢమైన ప్రయత్నాలు. మొదటి* *దశలో తయారు చేయబడిన శక్తివంతమైన సంకల్పం పూర్తి విజయాన్ని సాధించడంలో* *ఎప్పటికీ విఫలం కాదు."* 

 *బాబూజీ* 

హృదయపూర్వక ధ్యానం 💌

HFN story team
 చిన్నకథ 
జౌదార్యం 

ఒకసారి రణజిత్ సింగ్ మహారాజు ఎక్కడికో వెళుతున్నారు. ఇంతలో ఒక రాయి వచ్చి ఆయనకు తగిలింది. సైనికులు నాలుగువైపులా పరికించి చూడగా ఒక వృద్ధురాలు కనబడింది. సైనికులామెను బంధించి రాజుగారి దగ్గరకు తీసుకొని వచ్చారు. వృద్ధురాలు రాజు గారిని చూస్తూనే భయంతో వణికి పోయింది. “ప్రభూ! నా పిల్లవాడు నిన్నటి నుండి ఆకలితో ఉన్నాడు. ఇంట్లో తినడానికేమీ లేదు. అందుకే చెట్టు మీదకు రాళ్ళు విసురుతున్నాను. కనీసం కొన్ని రేగుపండ్లు రాలితే అవి తీసుకొని వెళ్ళి అతడికి తినిపించాలి అని! పొరపాటుగా అందులో ఒక రాయి వచ్చి తమరికి తగిలింది. నేను నిరపరాధిని. ప్రభూ! నన్ను క్షమించండి" అని అన్నది. మహారాజు కొంతసేపు ఆలోచించి, తరువాత సైనికులతో 'ఈ వృద్ధురాలికి ధనమిచ్చి సగౌరవంగా సాగనంపండి' అన్నాడు. ఇది విని ఉద్యోగులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. చివరికి ఒకరు అడిగేశారు కూడా 'మహారాజా! దండించవలసిన మనిషికి డబ్బిచ్చి పంపడమా?' అని.'కదలలేని ఒక చెట్టే రాయి తగిలితే బదులుగా తియ్యటి పండ్లు ఇచ్చినప్పుడు పంజాబ్కు మహారాజునైన నేను ఆమెను ఖాళీ చేతులతో ఎలా పంపేయగలను?' అని రంజిత్ సింగ్ అన్నారు.
(శ్రీ రామ క్రిష్ణ ప్రభ నుండి)
 దేవ రహస్యం 

యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపాడు 
భూలోకానికి వచ్చాడు ఆ దూత 
ఒక ఆడది అప్పుడే బిడ్డను ప్రసవించింది 
అంతకు ముందు వారం ఆమె భర్త చనిపోయాడు 
ఆ తల్లిని కూడా  చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలన ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు 

అదే విషయాన్నీ యమధర్మరాజుకు చెప్పగా 
దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థం అయ్యాకే ఇక్కడకు చేరుకుంటావని శాపం ఇచ్చాడు 

యమదూత పూర్తి నల్లని రూపంతో ఒక చోట మూలుగుతుండగా అక్కడకు ఓ దర్జీ వచ్చి చూసి జాలిపడి అతడిని ఇంటికి తీసుకు వెళ్తాడు 
తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టుమిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తాడు 

యమదూతను తీసుకెళ్లి కూర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు 
తాను తాగేందుకే గంజి లేదు అతిథికి విందుభోజనమా 
అన్నం లేదు ఏమీ లేదు వేళ్ళు అంటుంది 
యమదూత అక్కడనుండి వెళ్లిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి సరే లోపలి రా వచ్చి బోంచేయి అంటది 
అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు 
అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది 

ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పని చేస్తూ ఇక్కడే ఉండొచ్చు అంటాడు అలా ఐదేళ్లు గడిచాక ఆ ఇంటిముందు ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరి పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది 
ఆ ఇద్దరి పిల్లలలో ఒకడు అవిటివాడు 
కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా 
 చాలా ఖరీధైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది 
అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత 
మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది 

మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో  వచ్చి చాలా విలువచేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్లకు చినిగిపోని సూట్ ఒకటి కుట్టమని మూడురోజుల్లో వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తాడు 

యమదూత రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజు ఒక దిండు కవర్ మరియు ఒక దుప్పటిలా కుట్టేస్తాడు అది చూసిన ఆ దర్జీ అయ్యో ఎంత పని చేసావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమీ చెప్పాలి అని అంటుండగానే కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు దిండు కవర్ దుప్పటి కుట్టివమని చెప్పి కుట్టినవి తీసుకుని వెళ్ళిపోతాడు 

అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్లిపోతుండగా అప్పుడు దర్జీ అయ్యా మీరెవరు 
మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి మూడు సార్లు మాత్రమే నవ్వారు మీరు నవ్వినప్రతిసారి మీ రంగు మారేది కారణం చెప్పండి అన్నాడు 

జరిగిన విషయం చెప్పి 
మొదటి సారి 
మీ భార్య అన్నం లేదు అని చెప్పింది 
అప్పుడు ఆమె దరిద్రదేవతలాగా కనిపించింది 
మళ్ళీ బోంచేయి అని పిలిచినప్పుడు 
నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది 
అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతాయి అని 

రెండవ సారి 
ఆ పిల్లాడు తల్లి ప్రాణాలను తీయమన్నపుడు అలోచించి వదిలేసాను కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా తన బిడ్డకు సమానంగా చూసే వ్యక్తి దగ్గర చేసాడు 
అప్పుడు అర్థం అయింది దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండ భర్తీ చేస్తాడు అని 

ఇక మూడోసారి 
అతడు మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను కానీ అతను ఇరవై ఏళ్లకు చినిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు 
మనం శాశ్వతం కాదు 
ఏ క్షణాన ఎవరూ పోతామో తెలియదు ఎంత కాలం ఉంటామో తెలియదు  కానీ నమ్మకం 
ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగుచేసేస్తుంటారు 
అక్రమంగా సంపాదించి చెర్చేస్తుంటారు 
ఆశతో బతికేస్తుంటారు అని చెప్పి దేవరహస్యాలను తెలుసుకున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు యమదూత ఆ దర్జీకి కృతజ్ఞత చెప్పి.....!!
 *సంఘ్ ఎందుకు మౌనంగా ఉంది?*

 ఈరోజు నేను మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు, ఒక స్నేహితుడు, ఒక గట్టి ఆచారవ్యవహారిక హిందూ పెద్దమనిషి నాతో పాటు వచ్చారు.  జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు మరియు రాజకీయాల చర్చ ఈ రోజుల్లో అందరికీ ఇష్టమైన అంశం, కాబట్టి అతను కూడా కాశ్మీర్ నుండి కైరానా వరకు మరియు కేరళ నుండి బెంగాల్ వరకు పరిస్థితుల గురించి మాట్లాడటం ప్రారంభించాడు.

 నేను నిశ్శబ్దంగా వింటూనే ఉన్నాను.  అకస్మాత్తుగా, "ఇక్కడ హిందువులు ఇబ్బంది పడుతున్నారు. సంఘ్ ఎందుకు మౌనంగా ఉంది? ఈ విషయంలో సంఘ్ ఏమి చేస్తోంది?"

 ఇప్పుడు నేను సమాధానం చెప్పవలసి వచ్చింది.  "సంఘ్ అంటే ఏమిటి?" అని అడిగాను.

 హిందువుల సంస్థ అని అన్నారు.

 నేను మళ్ళీ అడిగాను, "అంటే నువ్వు హిందువువా?"

 "ఇది ఎలాంటి ప్రశ్న? నేను గట్టి సనాతనీ హిందువుని" అన్నాడు.

 అప్పుడు నేను అడిగాను, "అంటే మీకు సంఘ్‌తో సంబంధం ఉందా?"

 “లేదు” అన్నాడు.

 నేను మళ్ళీ అడిగాను, "మీ కొడుకు, మనవడు, మనవడు లేదా ఎవరైనా సంఘ్‌తో సంబంధం కలిగి ఉన్నారా?"

  అతను "లేదు.

 నా కొడుకు ఉద్యోగంలో బిజీగా ఉన్నాడు, మనవాళ్ళు విదేశాల్లో స్థిరపడ్డారు, నా బంధువులు పెద్ద వ్యాపారవేత్తలు.  నా పిల్లలు కోచింగ్‌లో బిజీగా ఉన్నారు."

 నేను, "దీని అర్థం మీరు మరియు మీ కుటుంబం తప్ప RSS హిందువులందరి సంస్థ అని అర్ధం అవుతుందా?"

 అతను చికాకుగా అన్నాడు, "ఇవాళ నీకు ఏమైంది? ఏమంటున్నావ్? ఇది నా ఒక్కడి పరిస్థితి కాదు, దేశంలోని 90% మంది ప్రజలు తమ పనిలో బిజీగా ఉన్నారు, మీరు నా వైపు ఎందుకు వేలుపెడుతున్నారు?"

 నేను బదులిచ్చాను, "అంటే మీ ప్రకారం కేవలం 10% హిందువులు మాత్రమే RSSతో సంబంధం కలిగి ఉన్నారా?"

 "లేదు, మా వార్డులో అందరూ హిందువులే, జనాభా దాదాపు 10,000. కానీ RSS శాఖలో ఉదయం 10-15 మంది మాత్రమే కనిపిస్తారు, మిగిలినవారు కొన్నిసార్లు పండుగలలో కనిపిస్తారు."

 నేను అడిగాను, "మీరు ఎప్పుడైనా వారిని కలుసుకున్నారా?"

 “లేదు” అన్నాడు.

 నేను అడిగాను, "మీరు ఎప్పుడైనా వారికి సహాయం చేసారా?"

 “లేదు” అన్నాడు.

  “నువ్వు ఎప్పుడైనా వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొన్నావా?” అని అడిగాను.

 “లేదు” అన్నాడు.

 అప్పుడు నేను, "అలాంటప్పుడు సంఘ్ నుండి ఇన్ని అంచనాలు ఎందుకు? సంఘ్ ప్రజలందరూ నిరుద్యోగులా?
 వారికి పని లేదా కుటుంబం లేదా?  మీరు మీ కుటుంబం మరియు పని గురించి ఆందోళన చెందుతున్నారు, మరియు వారు కూడా మీలాంటి వారితో పాటు వారి కుటుంబం మరియు పని గురించి ఆందోళన చెందుతున్నారు?"

 అది విని కొంచెం చిరాకు పడ్డాడు.  నేను మళ్ళీ అన్నాను, "భారత్ మాతా కీ జై, వందేమాతరం అని చెప్పినందువల్ల, మీరు అవన్నీ చేస్తారని మీరు అనుకుంటున్నారా? మీరందరూ సామర్థ్యం ఉన్నప్పటికీ చేయకూడదనుకునే పనులన్నీ, సంఘ్ వాళ్ళు చేయాలా?  "

 "సంఘ్ వాళ్ళు నీలాగా ఎందుకు మౌనంగా ఉండాలి లేదా తటస్థంగా ఉండాలి? వాళ్ళు తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి మీ కోసమే ఎందుకు బ్రతకాలి?"

 "వారు మీ నుండి మద్దతు ఆశించినప్పుడు, మీరు వారిని పనిలేకుండా చూస్తారు, వారిని విస్మరిస్తారు, వారిని మతతత్వం అని పిలిచి దుర్వినియోగం చేస్తారు. వారు తమ పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో బిజీగా ఉంటారు, కానీ సమాజం మరియు దేశం కోసం సమయాన్ని వెచ్చించరు.  ఒక హిందూ సంస్థ, అప్పుడు మీరు కూడా హిందువులే, అలాంటప్పుడు వారి బాధ్యత మీది కాదు, ఎందుకు?"

 "గుర్తుంచుకో, భగత్ సింగ్, ఆజాద్ లు చావును ఎదుర్కోవలసి వచ్చింది ఎందుకంటే ఆ సమయంలో మీలాంటి 90% మంది తమాషా చూస్తున్నారు. ఈ 90% హిందువులు మేల్కొని ఉంటే, బ్రిటిష్ వారికి ఉరితీసే ధైర్యం ఉండేది కాదు."

 ‘‘నేటి హిందువులకు కాస్త అవగాహన ఉంటే వందేమాతరం, భారత్ మాతాకీ జైలను వ్యతిరేకించే ధైర్యం కొందరికి ఉండేది కాదు.

 ఈ మొత్తం సంభాషణ తర్వాత, ఇక నుండి నేను సంఘ్‌కు పూర్తిగా మద్దతు ఇస్తానని మరియు వారి కార్యక్రమాలలో పాల్గొంటానని నిర్ణయించుకున్నాను.  వీలైతే, మీరు కూడా కొంత సమయాన్ని వెచ్చించి ఈ దిశలో ప్రయత్నించండి.  🙏
 *ఈత కొట్టే పొరగాళ్ళు.. జర జాగ్రత్త వర్షాలు పడ్డాయి...కాలువలు ,నదులు ఫుల్ గా ఉన్నాయి అని ఎక్కడ పడితే అక్కడ దిగేరు..... తస్మాత్ జాగ్రత్త....వరదనీటిలో తిరిగిన బాలుడు.. కుడి కాలును తీసేసిన వైద్యులు..అసలు స్టోరీ ఏంటి అంటే?*

*మనిషి మాంసాన్ని తినే బ్యాక్టిరియా.. వరదనీటిలో తిరిగిన 12 ఏళ్ల కుర్రాడిని అటాక్ చేసింది...అవును మీరు చదివేది నిజమే...*


*ఎటువంటి గాయాలు లేకుండానే.. బాలుడు శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎంటరవ్వడంపై వైద్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు*


ఎన్టీఆర్‌ జిల్లా
 జగ్గయ్యపేట


12 ఏళ్ల భవదీప్‌ సెప్టెంబర్ మొదటి వారంలో విజయవాడను వదరలు ముంచెత్తిన వేళ.. బాబు కుటుంబం ఉండే ఇంట్లోకి వరదనీరు చేరింది.


 ఆ వరదనీరు తగ్గే వరకు కుటుంబంతో అతడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోని సామాన్లు తడవకుండా అమ్మానాన్నలకు సాయం చేశాడు


అయితే అదే రోజు రాత్రి.. బాబు చలి జ్వరంతో పాటు వణుకుతో బాధపడ్డాడు. 


వైరల్ ఫీవర్ ఏమో అని స్థానిక ఆర్‌ఎంపీ దగ్గర చూయించారు.


 అతను యాంటిబయోటిక్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ చేశాడు. 

అయినా పరిస్థితి కుదుటపడలేదు. 


ఆ తర్వాత టెస్టులు చేయించగా డెంగ్యూ సోకినట్లు తేలింది. 


అయితే ఉన్నట్టుండి అకస్మాత్తుగా రెండు కాళ్లు తొడల నుంచి అరికాళ్ల వరకు వాచాయి. 


దీంతో విజయవాడలోని ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు పేరెంట్స్. 


అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు నిర్ఘాంతపోయే వార్త చెప్పారు. 


వారి కుమారుడికి అత్యంత అరుదున ‘నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌’ వ్యాధి సోకినట్లు తెలియడంతో.. ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఈ జబ్బుకు మరో పేరు ఫ్లెష్‌ ఈటింగ్‌ డిసీజ్‌. 

అంతేకాదు ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా భవదీప్ శరీరంలోకి చొచ్చుకుపోయి.. కండరాలను తినేసింది.

 దీంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఇన్‌ఫెక్షన్ మరింత పెరగకుండా.. ఈ నెల 17న కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. 

ఎడమ మోకాలి కింద భాగంలో కూడా 30శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేసినట్లు గుర్తించారు.

 అయితే మాములుగా ఈ వ్యాధి షుగర్ ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది. 


కానీ ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్‌ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎలా వెళ్లిందనే విషయం డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. 

భవదీప్ పరిస్థితి తెలిసి.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య  రూ.10లక్షలు మంజూరుచేయించారు
 *దొరికిన దొంగ* (సరదా జానపద కథ)
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212.
****************************
ఒకూర్లో ఒకమ్మాయి వుండేది. ఆ అమ్మాయి చానా తెలివైనది. అంతేగాదు పెద్ద అందగత్తె కూడా. ఆమెది అట్లాంటిట్లాంటి అందంగాదు. ఏడేడు పద్నాలుగు లోకాల్లోనూ అంత అందగత్తె యాడా వుండదని పేరు. పాలరాయిలాంటి తెల్లని ఒంటితో, ముత్యాల్లాంటి పళ్ళతో, చందమామలాంటి మొగంతో, మెరుపుతీగలాగా మెరిసిపోతా వుంటాది. కానీ పాపం ఆ అమ్మాయి అనాథ. చిన్నప్పుడే అందరూ చచ్చిపోయినారు. నా అని చెప్పుకోడానికి ఎవరూ లేరు. ఆయింట్లో ఈయింట్లో పని చేసుకుంటా వాళ్ళు పెట్టినేది తినుకుంటా వుండేది.

ఆ వూరి పక్కనే వున్న ఇంకో వూర్లో ఒక పెద్ద గజదొంగ వున్నాడు. వాడు అట్లాంటిట్లాంటి మామూలు దొంగ కాదు. మెడకు తెలీకుండా గొలుసును, చేతికి తెలీకుండా గాజును, నడుముకు తెలీకుండా వడ్డాణాన్ని కాజేసే రకం. రాత్రయితే చాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టినారో కనుక్కోని చప్పుడు గాకుండా ఎత్తుకోని పోయేటోడు. వాన్ని పట్టుకోడం చేతగాక ఆవూరి పోలీసులు ఎవరయితే ఆ దొంగను పట్టిస్తారో వాళ్ళకు లక్ష  రూపాయలు బహుమానంగా ఇస్తామని దండోరా వేయించినారు.

ఆ దొంగ రోజూ పొద్దున్నే చీరలమ్మేటోని వేషం వేసుకోని, సంచి నిండా చీరలు పెట్టుకోని రోజుకొక పల్లెకు పోయేటోడు. చీరల కోసం ఆడోళ్ళు ఇండ్లలోకి పిలుస్తారు గదా. అప్పుడు ఒకవైపు చీరలమ్ముతూనే మరొకవైపు ఇంట్లో ఏమేమి ఎక్కడెక్కడ వున్నాయి, వాళ్ళు వున్నోళ్ళా, లేనోళ్ళా అన్నీ గమనించేటోడు. ఒకరోజు అట్లా ఆ పిల్ల వున్న వూరికి వచ్చినాడు. చీరలమ్ముతా అమ్ముతా ఆ ఇంట్లో పని చేస్తావున్న ఆ పిల్లను చూసినాడు. ఆమెది కన్ను తిప్పుకోలేని అందం గదా. చూడగానే అబ్బ... ముత్యాలహారంలెక్క ఎంత ముచ్చటగుందీ పిల్ల, చేసుకుంటే ఇట్లాంటి పిల్లనే చేసుకోవాల'' అనుకున్నాడు. నెమ్మదిగా అక్కడి ఆడోళ్ళతో ఆమాటా ఈమాటా మాట్లాడతా ఆ పిల్ల వివరాలన్నీ కనుక్కున్నాడు.

తరువాత రోజు పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసి మంచిగా కొత్తబట్టలేసుకోని, తలకు బాగా నూనె పట్టిచ్చి, చక్కగా దువ్వుకోని బుద్ధిమంతుని లెక్క వాళ్ళింటి కాడికి పోయినాడు. ఆ పిల్ల కనబడగానే ''పాపా నన్ను గుర్తు పట్టినావా... నేను నీ మేనమామను, మీ అమ్మకు సొంత తమ్మున్ని. చిన్నప్పుడే మా అమ్మ కొట్టిందనే కోపంతో ఇల్లు వదిలి దేశాలు పట్టుకోనిపోయి బాగా సంపాదిచ్చి ఈనడుమనే పక్కూరిలో మంచి మేడ కట్టుకున్నాను. మా అమ్మానాన్నల కోసం, అక్కాబావల కోసం వెదుకుతా వుంటే వాళ్ళంతా చచ్చిపోయినారని, నువ్వొక్కదానివే బతికున్నావని తెలిసింది. ఇంక నీకు ఏ బాధా వుండదు. నువ్వు హాయిగా కాలు మీద కాలేసుకోని బతకొచ్చు. నిన్ను పెండ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టుకోని చూసుకుంటా... దాపోదాం'' అంటూ వాళ్ళమ్మానాన్నల వివరాలన్నీ చెబుతా బాగా నమ్మబలికినాడు. దాంతో ఆ పాప ఆ దొంగోని మాటలు నిజమని నమ్మి సంబరంగా వాని వెంట వెళ్ళింది. కానీ, ఆ పాప సంతోషం కొన్ని రోజులు గూడా మిగలలేదు. ఆ దొంగోడు రాత్రుళ్ళు అందరూ పండుకున్నాక బయటికి పోవడం, జనాలింకా నిదుర లేవక ముందే పెద్దపెద్ద మూటల్తో లోపలికి రావడం గమనించింది. ఒకరోజు వాడు బైటికి పోగానే తలుపులన్నీ మూసి పెట్టెలన్నీ తెరిచి చూసింది. దాంట్లో అడుగున ఎవరికీ కనబడకుండా దాచిన బంగారం, వజ్రాలు కుప్పలు కుప్పలు కనబడినాయి. దాంతో ఆ పాపకు అనుమానమొచ్చి అలాగే మేలుకోని వాడు దొంగతనం చేసుకోని రాగానే, ''చెప్పు ఎవరు నువ్వు. ఈ రాత్రిపూట ఏం తీసుకొస్తావున్నావు. నీకింత బంగారం యాడిది'' అంటా నిలదీసింది.

ఆ దొంగోడు ఆ పాపను కత్తి తీసుకోని బెదపడిస్తా ''అవునే... నేను దొంగనే. నిన్ను చేసుకోడానికి మాయమాటలు చెప్పి ఎత్తుకొచ్చినాను. అంతేగానీ నువ్వు నా కోడలివీ కాదూ, నేను నీ మామనూ కాదు'' అంటూ ఆ పాపను ఒక చిన్నగదిలో ఏసి బైట తాళం వేసినాడు. ఆరోజు నుండి రోజూ బైటకు పోయేటప్పుడు ఆమెను ఒక గదిలో పెట్టి పోయేటోడు. రాగానే ఇంటి తలుపులు లోపల గడియపెట్టి, గది తలుపులు తెరిచేటోడు. ఇంటిపనులన్నీ ఆ పాపతోనే చేయించేటోడు. కసువులు వూడ్చి, బండలు తుడ్చి, అన్నం చేసి, అంట్లు కడిగి ఆ పాప బాగా అలసిపోయేది.

ఆ దొంగోని నుంచి ఎట్లా తప్పించుకోవాల్నా అని ఆలోచిస్తా వుంటే ఆ పాపకు ఒకరోజు వంటింట్లో ఒక చిన్న కిటికీ కనిపించింది. తలుపులు తెరుద్దామని చూస్తే తెరుచుకోలేదు. కిటికీ పక్కనే ఒక చిన్న మీట కనబడింది. దాన్ని నొక్కగానే సరిగ్గా ఒక మనిషి పట్టేంతగా కిటికీ తెరుచుకోనింది. పోలీసులు ఎవరయినా తన సంగతి తెలుసుకోని పట్టుకోడానికి ఇంటి మీదికి వస్తే, వాళ్ళకి చిక్కకుండా పారిపోవడానికి దొంగ ఆ ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని చూసినాక ఆ పాపకు ఒక ఉపాయం తట్టింది.

తరువాత రోజు వంటగదిలో కట్టెలపై కొంచెం నీళ్ళు చల్లి వంట చేయసాగింది. దాంతో ఇల్లంతా పొగ కమ్ముకోనింది. వాడు ఖల్‌ ఖల్‌మని దగ్గుతా ''ఏందే ఇంత పొగ బెట్టినావు'' అని అరిచినాడు. కట్టెలు పచ్చిగా వున్నాయి, అందుకే పొగ వస్తా వుంది, వంట అయిపోయేంత వరకూ తలుపులు మూసి బైటకూచో'' అని చెప్పింది. వాడు సరే అని తలుపులు మూసి బైట కూర్చున్నాడు.

వెంటనే ఆమె నీళ్ళ సీసా మూతకి చిన్న బొక్క పెట్టి, దాన్ని పైన యాలాడదీసి, దాని కింద పొయ్యి పెట్టి పైన పెనం పెట్టి మంట పెట్టింది. ఇసుర్రాయికి తాడు కట్టి దానిని ఫ్యానుకు కట్టి మీట నొక్కింది. పెరట్లోని బరగొడ్డును చప్పుడు గాకుండా లోపలికి తోలుకోనొచ్చి దాని తోకకు పొరకను కట్టింది. నెమ్మదిగా వంటగది మూలనున్న కిటికీ తెరుచుకోని అవతలికి దుంకి పారిపోయింది. అట్లా పోయి ఆ వూరి ఎస్పీని  కలసి జరిగిందంతా చెప్పింది. అతను వెంటనే ఆ దొంగని పట్టుకోడానికి ఆమె వెంట పోలీసులను పంపిచ్చినాడు.

దొంగోనికి ఇదంతా తెలీదు గదా, దాంతో బైట కూచోని వున్నాడు. కొంచెం సేపటికి ఫ్యాను గిరగిరగిర తిరుగుతా వుంటే దానికి కట్టిన ఇసుర్రాయి సురసురసురమని తిరగడం మొదలుపెట్టింది ఆ చప్పుడు విని వాడు 'ఓహో లోపల ఈ పిల్ల ఏదో పిండి విసురుతున్నట్టుందే' అనుకున్నాడు. కాసేపటికి పైన యాలాడదీసిన సీసాలోంచి నీళ్ళుకారి వేడెక్కిన పెనంపై పడ్డంతో సుయ్‌ సుయ్‌మనే చప్పుడు రాసాగింది. ఆ చప్పుడు విని వాడు ''ఓహో లోపల ఈపిల్ల ఒక పక్క పిండి విసుర్తూనే మరొకపక్క దోసెలు వేస్తా వున్నట్లుంది అనుకొన్నాడు. అంతలో లోపల బరగొడ్డు అట్లా ఇట్లా కదలసాగింది. దాంతో దాని తోకకు కట్టిన చీపురు గూడా అట్లా ఇట్లా కదులుతా సరసరసర చప్పుడు చేయసాగింది. ఆ చప్పుడువిని వాడు ఓహో లోపల ఈపిల్ల కసువు కొడుతున్నట్లుందే అనుకున్నాడు. అట్లా ఒక గంట దాటిపోయింది. కానీ చప్పుడు మాత్రం ఆగలేదు. ఇదేందబ్బా ఇంతసేపైనా చప్పుళ్ళు ఆగడం లేదు. ఐనా ఒకేసారి కసువు కొడతావున్న చప్పుడు, దోసెలు పోస్తావున్న చప్పుడు, పిండి విసురుతావున్న చప్పుడు వస్తా వుంది. ఒక మనిషి ఒకేసారి ఇన్ని పనులు ఎట్లా చేయగలదు అని అనుమానమొచ్చి బెరబెరా తలుపులు తెరిచి లోపలికి పోయినాడు.

చూస్తే ఇంకేముంది. పైన యాలాడదీసిన సీసా, ఫ్యానుకు కట్టిన విసుర్రాయి. బరగొడ్డు తోకకు కట్టిన పొరకా కనబడినాయి. ''అరే ఇది నన్నే మోసం చేసి తప్పించుకోని పోయిందే... దీని అంతు చూడాల'' అని పండ్లు పటపట కొరుక్కుంటా కోపంతో కత్తి తీసుకోని వెనక్కు తిరిగినాడు. కానీ అంతలోనే ఆమె పోలీసులతో ఆడికి వచ్చేసింది. దొంగోడు దొరికిపోయినాడు. ఎస్పీ ఆమె తెలివితేటలని, ధైర్యాన్ని, అందాన్ని బాగా మెచ్చుకోని 'లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
*****************************
*ఈ కథలో కొన్ని తప్పులు ఉన్నాయి. కనుక్కోండి*
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.