Sunday, August 2, 2026

చర్చిలో సీతమ్మ..? | Raw Talks With Author & Journalist Kovela Santhosh Kumar | Amogh D #ramayana

చర్చిలో సీతమ్మ..? | Raw Talks With Author & Journalist Kovela Santhosh Kumar | Amogh D #ramayana

Author Name:Reflection Bharat

Youtube Channel Url:https://www.youtube.com/@ReflectionBharat

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NtPtwQ22tWU



Transcript:
(00:00) అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయో శ్రీలంకలో శంకరీ దేవి దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక గీత అష్టాదశ శక్తి పీఠాలు గీత గీస్తే భారతదేశ సరిహద్దు వస్తుంది. హిమాలయాలకు దక్షిణాన సముద్రం ఉంది. ఉత్తరాన హిమాలయాలు ఈ మధ్య ప్రాంతం భారతదేశం అంటుంది. బౌద్ధాన్ని క్రిస్టియానిటీని విపరీతంగా ప్రమోట్ చేసినవాడు నెహ్రూ అనుమానం లేకుండా అదే సమయంలో రామలీలా మైదానంలో రామాయణం మీద రాముడి మీద హిందూ మతం మీద నెగిటివ్ కామెంట్ చేసినవాడు కూడా నెహృదం కోసం తెచ్చే జీపులను నాసిరకం జీపు
(00:48) తెప్పించి పెట్టాడు. ఆ స్కాం అయితే విచారణ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేశారు. ఇది గనుక విచారణ చేస్తే నేను రాజీనామా చేస్తా అని బెదిరించారు. నర్సీ మార్గరేట్ అనుకుంటా కవయిత్ ఆమె రాముడి మీద ఒక కవిత్వం రాసింది. దాని అర్థం ఏంటంటే సీతను వెళ్ళగొట్టాడు రాముడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆమె చర్చిలోకి వెళ్లి తల దాచుకున్నది.
(01:11) రాముడు తన తప్పు తెలుసుకొని చర్చి ముందు సీత ఎప్పుడు బయటికి వస్తుందా అని తచ్చాడుతున్నాడు. ఇది కవిత్వం. ఒక్కడు ఖండించలేదు. ఎప్పుడు జరిగిందండి ఇది 2020 21 లో ఈ షాజహాన్ ఎంత గొప్పవాడు అంటే పెద్ద కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు వీడు ఈ మొగళ్ళ రాజ దర్బార్లో అడిగాడట ఏంటి పద్ధతి ఏంటి ఇది కరెక్టా కాదా అంటే విత్తనం నాటిన వాడే ఆ ఫలాన్ని మొదట అనుభవించే హక్కు ఉంటుంది అని మొగలు దర్బార్ లోపల ఆయన న్యాయ నిపుణం చెప్పిన మాట ఇది వీడు ప్రేమికుడా ఒకటి గుర్తుపెట్టుకో ప్రపంచంలో ఏ మిఠాయి కొట్టు నుంచి మిఠాయి తెచ్చుకున్నా ఆ మిఠాయి తీయానే ఉంటది వాడు చెప్పే ఉదాహరణాలు
(01:49) చూడండి మీరు జస్ట్ ఇట్లా ఏది ప్రోమో లెక్క అన్నట్టు ప్రోమో లెక్క పై పైన టచ్ చేస్తానే ఇట్లా ఉంది. ఒకసారి మీరు ఫుల్ సినిమా చూస్తే నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ అమోగ్ దేశపతి అండ్ ఈరోజు రా టాక్స్ లో భాగంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని వ్యక్తిత్వాన్ని చరిత్రని అన్నిటిని కూడా మీకు నేను మన స్క్రీన్ ద్వారా పరిచయం చేయబోతున్నాను.
(02:20) వారి రచనలు నాకు తెలిసి చాలామందికి తెలుసు కానీ వారేనా అవునా కాదా అని కొంతమేర తెలియకపోవచ్చు కానీ వారు చేసింది వారు రాసింది వారు మాట్లాడించింది కచ్చితంగా జర్నలిజం ఉన్నవాళ్ళకే కాదు టీవీ మీడియా కావచ్చు పేపర్ కావచ్చు ఈరోజు ఉన్నటువంటి YouTube తో సహా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు చూసే ఉంటారు తప్పకుండా చూడడమే కాదు చూసిన తర్వాత అరే ఇంత లోతుగా రాస్తారా ఇంత లోతుగా అధ్యయనం చేస్తారా అండ్ ఎట్ ద సేమ్ టైం నార్మల్ గా పైపైన చూస్తున్నటువంటి వ్యక్తులకి దీని అంతరార్థం ఇదా ఇలా ఉంటదా అని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది అండ్ ఇంట్రడక్షన్ కంటే
(03:04) ముందు అంటే వారిని కెమెరాకి పరిచయం చేయబోయే ముందు ఒక చిన్న సెంటెన్స్ నాకు మీ ముందు చదవాలనిపిస్తుంది. ఇది చదివితే చాలు వారఏంటి అనేది అర్థమైపోతుంది మీకు ఆ ఇది దేవ రహస్యం దేవ రహస్యం అనగానే రివీల్ అయిపోయింది చాలామందికి విశ్వంలో తొలి సర్జన్ ఎవరు మహాభారత యుద్ధంలో భారీ పేలులు జరిగాయా కైలాసంలో శివుడు ఉన్నాడా రామబాణంలో న్యూక్లియర్ పవర్ ఉందా దేవతల కాలమానానికి మన కాలమానానికి తేడా ఏమిటి? నాటి పుష్పక విమానమే ఇవాల్టి ఎగిరే పల్లెమా? శ్రీకృష్ణుడు నిజమా అబద్ధమా శివుడికి కైలాసాలు ఎన్ని ఉన్నాయి కురుక్షేత్రంలో రేడియేషన్ ఆనవాళ్ళు ఎక్కడివి భూతాలకు లిపి ఉందా 60 కోట్ల మంది
(03:48) కృష్ణులు ఎక్కడున్నారు బ్రహ్మాస్త్రం అన్వస్త్రమేనా ఒక్కొక్క ప్రశ్న ఫస్ట్ అఫ్ ఆల్ ఈ ప్రశ్న సంధించాలంటేనే ఎంతో జ్ఞానం కావాలి అంతకుమించినటువంటి ధైర్యం కావాలి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటే ఏం కావాలి ఎవరు కావాలి వారే ఇక్కడ మనతో పాటు ఉన్నారు కేవలం ఈ ఒక్కటి కాదు ఇగో బేసిక్గా ఇంకా చాలా ఉన్నాయి నా చేతిలో పట్టేవి ఇవే బట్ ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి చాలా మంది అడుగుతా ఉంటారు కదా అన్న పుస్తకాలు కావాలి మేము చదువుతాం అసలైన చరిత్ర కావాలి మాకు అని చెప్పేసి అసలైన చరిత్రే కాదు మీరు ఊహించినటువంటి డీ కోడ్ మనం అంటూ ఉంటాం కదా అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి
(04:25) అండ్ ఈ ఇంటర్వ్యూలో కొంత మీరం తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం. ఆ తర్వాత అన్నగారి దయ్య మన అదృష్టం అలా ఉంటది అన్న నమస్కారం నమస్కారం కోవెల సంతోష్ కుమార్ గారు అన్నగారు అన్న ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నాను అద్భుతం అద్భుతం అండ్ ఫైనల్లీ ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రిఫ్లెక్షన్ మాధ్యమంలో మీరు రావాలి అని ఫైనల్లీ నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అరే వచ్చేసింది వచ్చేసింది అన్న నిజంగా అంటే ఆ తొలితరం జర్నలిస్ట్ గా ఆ మిగిలినవన్నీ ఈ లోపలికి వెళ్దాం మనం ఈ లోపట కదా ఇంకా చాలా లోపలికి వెళ్లాల్సింది ఉంది. అవన్నీ పక్కన పెట్టి కొంతమేరా ఒక
(05:03) తొలితరం జర్నలిస్ట్ గా అంటే ఎప్పుడు 1993వ అన్న 94 93 94 ఆ తరం నుంచి ఇప్పుడు 2026 దీంట్లో పేపరు ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఫస్ట్ ఆ నుంచి మీరే అవును ఆ తర్వాత డిజిటల్ మీడియా ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాలో కొత్త పొంతలు వస్తా ఉన్నాయి జర్నలిజంలో లో రైట్ అసలు బేసిక్ గా అంటే కొన్ని సందర్భ ఒక సందర్భంలో మీరు అసలు జర్నలిస్ట్ విలువలుఏంటి జర్నలిస్ట్ ఎలా ఉండాలి అండ్ ఆన్ స్క్రీన్ యాంకర్ ఎలా ఉండాలి అసలు టీవీ ఛానల్ ఎలా ఉండాలి ప్రతిది కూడా అంటే చెప్పడం వేరు మీరు రాశారు మన్యువల్ రాశరు మాన్యువల్ రాశారు రైట్ అప్పటి నుంచి ఇప్పటికీ ఈ ప్రయాణం ఆ
(05:47) నార్మల్ ఎందుకంటే మీరు రచయిత కూడా కాబట్టి అవును ఆ రచయితని ఒకసారి బయటకి తీసి ఈ ప్రయాణం ఆ చూస్తున్నారు కదా ఈ ప్రయాణం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు రెండు మాటల్లో చెప్పాలి అంటే అంటే తొలితరం జర్నలిస్ట్ అని అనడానికి లేదు. అనే ఎందుకంటే అంతకుముందు ఎప్పుడో పేపర్ మొదలైంది ప్రింట్ జర్నలిజం మొదలైంది కానీ తెలుగులో ఎలక్ట్రానిక్ మీడియా వస్తున్న తొలి క్రమంలో ఎలక్ట్రానిక్ మీడియాకి మొదటి బ్యాచ్ లో నేనున్నాను మీరున్నారు అది ఒక భాగం అతే 94 నుంచి నేను కంట్రిబ్యూటర్ గా ప్రారంభించా అసలు జర్నలిజం అంటే ఏంటో తెలవనప్పుడు నన్ను రిజెక్ట్ చేసిన సందర్భంలో ఒక
(06:27) మిత్రుడు మా అన్నయ్య వాళ్ళ మిత్రుడు నేను చూసుకుంటానులే అని చెప్పేసి నన్ను లోపలికి తోశడు అలా మొదలైంది నా ప్రయాణం ప్రింట్ మీడియాలో బ్రోమైడ్ అతికించిన కాలం నుంచి అంటే అప్పుడే కంప్యూటర్ ప్రారంభించి అప్పుడే కంప్యూటర్స్ వచ్చి టెలిప్రింటర్లతోటి న్యూస్ కవరేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా లోపల విహెచ్ఎస్ క్యాసెట్లు తో రికార్డ్ చేసి ముందు రికార్డ్ చేసి ఒక అరగంట ముందు పంపించి ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి సింగపూర్ కి పంపించి సింగపూర్ లో టెలికాస్ట్ చేసిన సందర్భం నుంచి ఈరోజు ఈ టీవీ లో ఆటవటీవీలో ఎస్ అప్పుడు ఆ రోజుల్లో 10 నిమిషాల ముందు
(07:08) పరిగెత్తి ఉరికి ఉరికి ఉరికి బిఎస్ఎల్ ఉండేది బిఎస్ఎల్ లోపల టెలికాస్ట్ చేసేవాళ్ళం ఇక్కడి నుంచి క్యాసెట్ ప్లే చేస్తే సింగపూర్ లో ఉన్న మనవాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని రికార్డ్ చేసుకొని రీప్లే చేసేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు 9మది గంటల ఒక బులెటిన్ అంటే 8:40 కో 850 కో వెళ్ళాలి. ఒకసారి సీతారామకేసరి రాజీనామా చేస్తే చేస్తున్నాడు అన్న వార్త వస్తే ముందు ధైర్యంతోటి రాసేసి పంపించేశం.
(07:36) సరిగ్గా 9 గంటలకు పులిటిన్ అంటే అప్పటి వరకు అతని రిసిగ్నేషన్ ప్రకటన రాలేదు ఓకే న్యూస్ లో హెడ్లైన్స్ పడుతున్న సందర్భంలో కరెక్ట్ గా ఆ టైం కి వచ్చేసింది. అట్లాంటి రిస్క్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. బాగుంది యాక్చువల్ గా ఇది మీరు చెప్తుంటే సారీ నాకు ఏదో ఒక సినిమా సీన్ గుర్తుక వస్తా ఉంది. అదేంటి చనిపోతే ఇది వేసేయండి. ఆ ఇబ్బందికి ఉంటే ఇదే అది ఆ పని కూడా చేసాం ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు పివి నరసింహరావు సీరియస్ గా ఉంటే ఆయన మొత్తం కంప్లీట్ గా ఆయన స్పెషల్ ఇష్యూ మొత్తం పేజీలు రెడీ చేసి పెట్టాం.
(08:10) ఆ రెడీ చేసి పెట్టి ఫోటో ఫీచర్స్ అన్ని ఫుల్ పేజీలు మొత్తం రాసేసి అన్ని రెడీ చేసి పెట్టిన తర్వాత ఆయన హాయిగా ఉన్నారు. తర్వాత 11 రోజుల తర్వాత చనిపోయారు. ఆ పేజీలు అలా దాచి పెట్టేసి ఆ తర్వాత విషయం అంటే ఇట్లాంటి సందర్భాలు పేపర్ లో వస్తాయి అన్ని చోట్ల వస్తాయి వస్తాయి అన్ని చోట్ల ఎందుకంటే పోటీ అంతే కదా వాళ్ళకంటే ముందు మనం ఏదో చెప్పాలి అనే పోటీ లోపల ఈ పరిగెత్తడాలు అనేటివి జరుగుతాయి.
(08:38) అట్లా చాలా సందర్భాలు జరిగాయి కానీ బేసిక్గా అదృష్ట శత్తువం మీలాంటి వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వాస్తవాన్ని మాత్రమే మీరు చూపించేవారు కానీ ఈరోజు వచ్చేసరికి ఏమైంది అంటే బతికున్న వాళ్ళని చాలా మందిని చంపేస్తున్నాయి ఛానల్ ఇదే తొందరపాటు మనం మిగతా వాళ్ళ కంటే ముంద ముందు బ్రేకింగ్ ఇవ్వాలి అనే భావన వల్ల సమస్య ఇదే వస్తుంది. నేను మేము ఈటీవీ లో ఉన్నప్పుడు మాకు కొన్ని విలువలు ఉండేవి ఎట్లా ఉంటుందంటే బషీర్ బాగ్ లో కాల్పుల వద్దంతం జరిగింది నలుగురు చనిపోయారు ఎస్ ఎస్ విద్యుత్ సందర్భంలో అప్పుడు ఏమైంది అక్కడ ఉన్న మా సీనియర్ రిపోర్టర్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము స్క్రోలింగ్ చేశం
(09:13) రిపోర్టర్ ని విశ్వసిస్తాం అక్కడ స్పాట్ లో ఉన్న రిపోర్టర్ ని విశ్వసిస్తాం కానీ మా ఎండి పిలిచి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకుండా మనం వార్త ప్లే చేయకూడదు అది నియమం హమ్ అని ఆ మమ్మల్ని ఇది చేశారు ఆపారు దాన్ని ఓకే అంటే అప్పుడు ఆ పద్ధతి ఉండేది ఇప్పుడు ప్రభుత్వంలో అసలు వార్త తెలిసినా తెలవకున్నా జరిగినా జరగకున్నా ముందు వేసేస్తాం.
(09:42) కుకింగ్ అనేది ఎక్కువయపోయింది వార్తలను వండడం వడ్డించడం ముందు మన వెర్షన్ లో వచ్చిందా లేదా ఎస్ అప్పుడు మాకు చాలా ఎన్ని రకరకాల విలువలు ఉండేవి పేజీలో ఫోటో రెండు మడత మధ్యలోకి ఫోటో రాకూడదు పేజీ లేఔవుట్ కూడా అంత పక్కగా చేసేవాళ్ళం మ్ ఇప్పుడు ఏమీ లేదు. అన్ని ఏది వస్తే అది చేసేయడం అంతే కాబట్టి అది అట్లా గడిచిపోయింది ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక రకాల చూసాం ప్రింట్ మీడియాలో అన్ని చూశను అన్ని డెస్కుల్లో పని చేశాను మ్ తర్వాత సెంట్రల్ డెస్క్ ఇంచార్జ్ గా కూడా పని చేశను.
(10:20) ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ లో చాలా ఇంపార్టెంట్ గా చాలా పెద్ద పని చేశాను. దాదాపు 92 స్టోరీలు 90 పైన స్టోరీలు చేశను నేను నా బ్లాగ్ లో ఇవాల్టికి ఉంటాయి. ఓకే జి 24 గంటలు ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ మలిదశ తెలంగాణ మూమెంట్ కి సంబంధించిన అన్ని ఆ కవరేజ్ చాలా చేశం అప్పుడు ఎలా ఉంటుంది అన్న అప్పుడు బేసిక్ గా ఇప్పుడు రెండు విషయాలు ఒకటి మీరు పూర్తిగా ప్రో ప్రో కాదు రైట్ లా కనబడుతా ఉంటది ఇదంతా ముచ్చట ఇది ఒకటి రెండవది తెలంగాణ మూమెంట్ కి సంబంధించి ముఖ్యంగా ఆరోజు తెలంగాణ మూమెంట్ అప్పుడు మేము యక్చువల్గా నేను చదువుకుంటున్నటువంటి సందర్భం అప్పుడు మనం ఎక్కడ న్యూస్ పేపర్స్ చూసినా సరే
(10:57) న్యూస్ ఛానల్స్ చూసినా సరే యాంటీ తెలంగాణ అది కొంత కొంత కాదు చాలా ఎక్కువగా కనిపించేది. అవును అట్లాంటి సందర్భంలో మీరు ప్రో తెలంగాణగా జీ లో చేస్తున్నా అంటున్నారు కదా మీకు ఎటువంటి దాంట్లో రెండు ఉన్నాయి దాంట్లో రెండు పార్షాలు నేను రెండింటిని ఎదుర్కున్నా ప్రో తెలంగాణ యాంటీ తెలంగాణ రెండిటిని నేను ఎదురుకున్నాను. 24 గంటలేమో మాకు ఆ ఎప్పుడైతే మేనేజ్మెంట్ యాజమాన్యం యొక్క పాలసీ ఏ రకంగా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం రాయాల్సి ఉంటుంది.
(11:28) 24 గంటల్లో ప్రో తెలంగాణ ఆయన శైలేష్ రెడ్డి గారు ఉండేవారు ఆయన ప్రో తెలంగాణ నడిచింది ఆ డిసెంబర్త ఆ 2009 అంతా గడిచిపోయింది. ఉ ఎప్పుడైతే 2013 అంటే తెలంగాణ వచ్చే టైం వచ్చిందో నేను అప్పుడు అంటే రెండిటి కాంట్రాస్ట్ ఎట్లా ఉంటుందంటే 10 టీవీ లో ఉన్నాను నేను ఉమ్ 10 టీవీ లో ఇద్దరు అధికారులు ఉండేవాళ్ళు ఇద్దరు మేనేజ్మెంట్ పక్షాన ఇద్దరు ఉండేవారు ఒకరు సమైక్యాంధ్ర ఒకరు తెలంగాణ ఓకే సమైక్యాంధ్ర గురించి రాస్తే ఈ తెలంగాణ ఆయన వచ్చి తిట్టేవాడు తెలంగాణ గురించి రాస్తే సమైక్యాంధ్ర గురించి తిట్టేవారు చాలా దారుణంగా ఉండేది చివరికి ఒకసారి ఆ ఛానల్ ఓనర్ తమిన వీరభద్రం గారు
(12:10) వారిని అడిగాం అయ్యే మాకు మా సబ్బైటర్లకి ఏదో ఒక పాలసీ చెప్పండి మనం సమైక్యాంధ్రాన తెలంగాణ ఏమి రాయాలో చెప్పండి మీరు మీరు ఏది రాస్తే అదే మేమ మీరు ఏం చెప్తే ఆ దాన్ని ఫాలో అవుతాం అంటే ఓరోజు చాలా పెద్ద మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టేసి డిస్కషన్ చేసేసి అందర ఇవే ప్రశ్నలు అడిగితే చివరికి ఆయన కంక్లూజన్ ఏం చెప్పారంటే మనము చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకము తెలంగాణకు వ్యతిరేకం కాదు అని ఒక సందిగ్ధమైన కామెంట్ చేసి వదిలేశారు.
(12:42) దాన్ని ఏ రకంగా స్వీకరించాలో ఎవరికీ తెలియదు చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం తెలంగాణకి వ్యతిరేకం కాదు కాదు అసల దాన్ని ఏ రకంగా స్వీకరించాలి మేము ఎట్లా చేయాలి తల బద్దలు కొట్టుకొని ఈ సరే బ్యాలెన్స్డ్ గా రాద్దాం అటు ఇటు కాకుండా అని చెప్పేసి వదిలేసాం. ఎందుకంటే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ మీడియాలో ఇప్పుడు ఏంటంటే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ సాక్షిలో ఉంటే సాక్షి పాలసీ పాటించాలి జ్యోతిలో ఉంటే జ్యోతి పాలసి పాటించాలి అది అంతే కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి ఆ తెలంగాణ మూమెంట్ లో చాలా స్ట్రగుల్ అయ్యాం మేము కచ్చితంగా కచ్చితంగా నేను దేవ రహస్యంలోకి
(13:17) వస్తాను ఎందుకంటే దీనికంటే ముందు ఇంకొకటి అడగాలనిపిస్తుంది నాకు ఎందుకంటే మీడియాలోకి అంటే ఇప్పుడంటే జర్నలిజం కు పేరు జర్నలిజం అనే వృత్తికి పేరు మారిపోయినట్టుగా అనిపిస్తా ఉంది ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో అండ్ ఎవరు మొబైల్స్ వచ్చింది మొబైల్ జర్నలిజం దగ్గరికి వచ్చేసాం డిజిటల్ మీడియా వచ్చింది ఎవరి మొబైల్స్ వాళ్ళు ఎవరి వ్యూస్ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు.
(13:35) కానీ ఒకప్పటి కాలంలో అంటే ఇంత ఈ మొబైల్ వాటఎవర్ ఈ డిజిటల్ మీడియా ఇంత రాకముందు జర్నలిజం అనే వృత్తిని ఎంతో మంది నిజంగా ఆరాధించేవాళ్ళు అండ్ వన్ మోర్ థింగ్ ఒక్కసారి జర్నలిజం అంటే తనకు ఉండేటటువంటి విలువ కూడా సమాజంలో అంటే మీరు అది చూశారు అవును సమాజంలో దానికి ఉండేటటువంటి విలువ వేరు బట్ మీరు ఇప్పుడు అంటున్నారు కదా యాజమాన్యం అంటే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అంటే ఇక్కడికి వచ్చే ముందు ఎన్నో ఊహలు ఉంటాయి అంటే జర్నలిజం అంటే సమాజంలో ఒక రాజకీయం రెండవది జర్నలిజం అంటే సమాజం దృక్కోణంలో పనిచేస్తూ సమాజానికి ఏదో ఒకటి కావాలి సమాజాన్ని మార్చాలి అనేటువంటి ఒక
(14:10) ఆలోచన రీతితో వీడు వస్తాడు దీనిలోకి రావడం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసి విసిగిపోయి ఒకటి విసిగిపోవడం రెండో వీరు మారిపోవడం అంతే వీరు మారిపోవడం అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇంత నాకు 90స్ నాటి వరకు కూడా ఎట్లా ఉండిందంటే ప్రొఫెషనల్ బిజినెస్ మన్ ఆ మీడియా నడిపేవాళ్ళు రామనాథ్ గోయంక ఇండియన్ ఎక్స్ప్రెస్ గానీ ఎస్ ఆంధ్రప్రభ గాని మిగతా వాళ్ళు గాని ఈనాడు రామోజీరావు గారు రామోజీరావు గారు వాళ్ళు రాజకీయంగా ఎట్లా ఉన్నా గాన ఆ కనిపించే అంటే కనిపించడంలో మాత్రం ఒక నిష్పాక్షికత కనిపించేది అప్పుడు ఆ తర్వాత తర్వాత ఏమైపోయిందంటే
(14:54) రాజకీయ పార్టీలు పేపర్లను ఓన్ చేసుకున్నాయి రాజకీయ పార్టీలు డైరెక్ట్ గా పేపర్లను ఓన్ చేసుకున్నాక రాజకీయాలకి మీడియాకి తేడా లేకుండా పోయింది. రాజకీయాలకు మీడియాకు తేడా లేకపోయిన తర్వాత ఈ ఒకటే వెర్షన్ ఒకటే వార్త భిన్న వెర్షన్స్ లో రాయాల్సి వస్తుంది నిజం ఈ రీసెంట్ గానే ఆ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రెండు ఛానల్స్ మ్ రెండు ఛానల్స్ లో ఒకటే వార్త రాత్రి 7:00 గంటలకు డిస్కషన్స్ లో ఇద్దరు ఒకటే సబ్జెక్టు మీద తీసుకున్నారు.
(15:28) ఇద్దరు భిన్నమైన వైఖరులు వ్యక్తం చేస్తారు. రిపోర్టర్లు అనే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు అంటే పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు. లిట్రల్ గా పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు. బయట కూడా అదే వాళ్ళు చివరికి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు బయ మనం ట్రాన్స్ఫార్మ్ కావాలి ఆఫీస్ మెట్లు దిగ్గానే మనం మనం మనంగా ఉండాలి అనే ఇది లేకుండా పోయింది.
(15:51) ఇప్పుడు నేను బయటికి వస్తే నా ప్రపంచం ఇది. ఓన్లీ ఆఫీస్ లో ఉన్నంతవరకే ఆ వార్తలు అంతవరకే నేను బయటికి వచ్చిన అంటే నా పూర్తి నా ప్రపంచమే వేరు నా దేశము నా ధర్మం నా భక్తి అన్నీ వేరే ఉంటాయి. ఆ రకంగా ఈ డివియేట్ కాలేకపోతున్నారు ఇప్పుడు ప్లస్ ఇవాళ జర్నలిజం అనేది ఆల్మోస్ట్ విలువలతో కూడిన జర్నలిజం అనేది చచ్చిపోయింది. కేవలం ఏ పేపర్లో చేరుతున్నామో ఆ పార్టీ వార్తలు రాస్తున్నామా అంతే ఓపెన్ గా ఈ యాజమాన్యాలు కూడా మొన్న ఒకాయన పేపర్ పెడితే ఆయనకి ఏదో పదవి కావాలని ఒక పేపర్ పెట్టారు.
(16:26) ఓకే లేకపోతే ఇప్పుడు రేపు రెండు మూడు పేపర్లు రాబోతున్నాయి. ఈ ఎన్నికల ముందు వస్తాయి. ఎన్నికల ముందు సంపాదన చేసుకుంటారు ఇది ఇట్లా నడుస్తూ ఉంటుంది. జర్నలిస్టులు అక్కడఏదో ఎక్కువ జీతం వస్తుందని అయిపోతుంది ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత వాడి బతుకు నాశనం అయిపోతుంది నాశనం ఈ రకంగా ఉంది. దానికి తోడు ఏమైపోయింది అంటే ఈ డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా అనేది మీడియాను సర్వనాశనం చేసింది.
(16:50) ఎందుకంటే ముందు వకాబులరీ పోయింది. నోటికి వచ్చిన మాటలు భాష ఒ ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ స్టాండర్డ్ లాంగ్వేజ్ అనేది లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఆ దాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేస్తున్నారు ఆ ఒక పద్ధతి ప్రకారం చేయాలనేది కూడా లేకుండా అయిపోయింది. ఆ డిజిటల్ మీడియా చేసిన దాని వల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ జరిగింది తెలుగు మీడియాకి అది నా అభిప్రాయం ఎస్ ఎస్ ఎస్ ఓకే అండ్ ఇంకో దానిలోకి వద్దాం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం తప్పకుండా దీన్ని కంటిన్యూ చేద్దాం డిజిటల్ మీడియాకి సంబంధించి
(17:31) అవును ఎందుకంటే రిఫ్లెక్షన్ కూడా డిజిటల్ మీడియానే అంటే మీరు మళ్ళీ ఈ డిజిటల్ మీడియాలో డవియేషన్ని గుర్తుపెట్టుకోవాలి ఎస్ సాధారణ వార్త ఛానల్స్ వేరు ఒక కాజు కోసం పని చేసే ఛానల్స్ మీలాంటివి వేరు ఈ కాజు కోసం చేసే ఛానల్లు దాని విలువలు దాని పద్ధతి దాని ప్రకారం వెళ్తాయి. పర్టికులర్ గా న్యూస్ కోసమే అంటే పార్టీలు నడిపే సోషల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతే ఓన్లీ కేవలం పొద్దున లేస్తే బురద జల్లడం అది నోటికి ఎంత వస్తే అంత వినడానికి కూడా చాలా కష్టం వినడానికి కూడా చాలా కష్టం సంక్రాంతికి అమ్మవారి పండుగ అన్నట్టే ఉంటుంది అంటే ఒక డిజిటల్ ఛానల్ లో ఒక అట్లా
(18:19) ఉంటుంది అలాగే ఉంది మొత్తం అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు నిజంగా దేవ రహస్యం గురించి మాట్లాడితే ఆ ఒక సాటిలైట్ ఛానల్ లో అంటే మీరు బుక్ రాయరు బుక్ రాయడంతో పాటుగా ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం రన్ చేశారు. రైట్ అయితే ఈరోజు మనం చూసుకుంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒక హిందూ ఐడియాలజీ అండ్ సనాతన ప్రో ఇండియా ప్రో హిందూ అనేటటువంటిది చాలా పెద్ద స్థాయిలో వచ్చింది.
(18:45) ఎవరైతే హిందుత్వం గురించి మాట్లాడితే వాడు హీరో ఇప్పుడు అవును సో ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మొబైల్ చేతిలో ఉంటే చాలు ఇక మనం ఎత్తుకుందాం జై శ్రీరామ్ మరి వాడు ప్రాక్టికల్ గా వాడు ఆ సబ్జెక్ట్ కి పోనీ వాడు ఉన్నటువంటి ఆ దానికి ఎంతమటికి అలైన్ అయన ఉన్నాడు ప్రాక్టికల్ గా బయట ఎంత మెట దాని ఆ చూస్తున్నాడు అనేటటువంటిది మిగిలిన అవన్నీ పక్కకు మాట్లాడడానికి మాత్రం మాట్లాడుతున్నారు మనం సబ్జెక్ట్ ఏదైనా వచ్చింది అంటే కత విష్యు ఫస్ట్ ఇంకా మనమే తీసుకోవాలి మనమే మాట్లాడాలి అతడితే అటు మాట్లాడ నోటికి ఏదో సరే అన్నట్టుగా అయిపోయింది ఇదొకటి బట్ కొన్ని సంవత్సరాల క్రితం అంటే నేను అంటే
(19:19) నేను నా ప్రయాణం అంటే ఇటువైపు న్యూస్ వైపు భారత్ టుడే నుంచి నాది ఒక 10 సంవత్సరాలు అవుతుంది 10 12 సంవత్సరాల నుంచి ఇటు ప్రారంభం అయింది ఆ సమయంలో నిజంగా ఆ సమయంలో కూడా భారత్ టుడే వచ్చిన టైంలో కూడా తెలుగు జర్నలిజం లో ప్రో హిందూ ప్రో అనేటటువంటిది ఎక్కడా నాకు కనిపించలేదు సీరియస్ గా అవును అంటే ఏదైనా న్యూస్ ఛానల్ డిబేట్స్ వస్తే ముఖ్యంగా టీవీ9 లాంటి ఛానల్స్ కావచ్చు ఏదైనా పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ కూడా హిందూ హిందూ పండుగలు వచ్చి అంటే దానిపైన విషం చిమ్మడానికే డిబేట్స్ పెడుతున్నటువంటి కాలం అవును అది దీపావళి దగ్గర నుంచి గాని ఏ పండుగ
(19:51) వచ్చినా సరే యాంటీ హిందూ నర్రేటివ్ ని మనం ఏ రకంగా దీన్ని బిల్డ్ అప్ చేస్తాం ఏ రకంగా తీసుకెళ్తామ అని అండ్ చాలా అద్భుతంగా వ్యూవర్షిప్ ఉండేది. అవును అవును ఈరోజు అంటే పోనీ ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టుగా జై శ్రీరామ అంటే హీరో అయిపోతున్నారు కాబట్టి అందరూ జై శ్రీరామ అంటున్నారు సాటిలైట్ ఛానల్స్ కూడా కొంతమేరా ఇది మాట్లాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు.
(20:12) కానీ ఈ దేవ రహస్యం అండ్ జీ లో మీరు చేసినటువంటి ప్రోగ్రాం ఎన్ని సంవత్సరాల క్రితం అప్పుడు అది అది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను ముందు కొంత చెప్తాను ప్లీజ్ ఇప్పుడు యాంటీ యాంటీ యాంటీ ఇండియన్ నెర్రేషన్ నేను హిందూ అని కూడా అనను భారతీయతనే అంటాను ఎందుకంటే హిందూ అనే పదము సింధు నుంచి వచ్చింది గజ్వాయ హిందూ మహమ్మద్ బిన్ కాసిం ముందు ప్రస్తావన చేశడు అప్పటినుంచి హిందువు అని మనకు అంతకు ముందు ఆర్యవర్తం భరతవర్షము భరత ఖండము ఈ రకమైన ప్రస్తావనలే అన్ని చోట్ల ఉన్నాయి తప్ప హిందూ అనేది మేజర్ గా గజ్వా హిందు నుంచి వచ్చింది ఆ తర్వాత ఏదో విష్ణు
(20:50) పురాణంలో అక్కడ ఎక్కడో తర్వాత ప్రస్తావి కానీ వాస్తవంగా మనది భారతవర్ణ ఈ హిందూ అనేది ఒక జియోగ్రాఫికల్ వర్డ్ అది మతానికి సంబంధించింది కాదు మ్ ఇది చాలా మందికి తెలియదు దాన్ని రిలీజియన్ గా బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మార్చారు అంతవరకు ఓకే ఇక ఈ యాంటీ ఇండియన్ నెర్రేషన్ ఏంటంటే మీడియా మొత్తము ఎక్కువ కాలం అత్యధికులు లెఫ్ట్ ఓరియంటెంట్ వచ్చారు ఒక మీడియాలోనే కాదు ఐసిహెచ్ఆర్ లో గాని భారతీయ విద్యా సాంస్కృతిక వ్యవస్థలు అన్నింటిలో కూడా లెఫ్టిస్టులు మొదటి నుంచి కూడా దూరారు. కొన్ని దశాబ్దాల
(21:34) నుంచి సాహిత్య అకాడమీలు గాని మిగతా వాటిలో గాని మిగతా చోట్ల గాని ఎక్కడ మీరు చూడండి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో గాని ఆ ప్రతి చోట ప్రతి చోట వాళ్ళు ఉండడం వల్ల ఏమైందంటే నెర్రేషన్ కూడా అట్లాగే వచ్చేసింది. ఎన్సిఆర్టిఎన్సిఆర్టీ లో కూడా వాళ్ళే ఉన్నాడు. రోమిలా తాపర్ చాలా కాలం పాటు అధ్యక్షురాలుగా అవును దానితోటి మహాత్మా గాంధీ హత్య విషయం అంటే చిన్న ఉదాహరణ దాంట్లో ఒక చిన్న ఉదాహరణ మహాత్మా గాంధీని గాడ్సే చంపారు అనేది ఒక కథనం గాంధీ అసాసినేషన్ మీద ఒక పాఠం ఉంటుంది.
(22:07) మ్ అంటే వాళ్ళ నెర్రేషన్ ఎట్లా ఉంటుందంటే మహాత్మా గాంధీని గాడ్సే అనే అతను చంపాడు అది తప్పు అని చెప్పడం వరకు ఓకే ఆయన చంపడం అనేది అందరూ ఖండించాల్సిందే అందులో అనుమానం లేదు. ఆ చంపిన వాడు తప్పు వాడికి అతనికి శిక్ష పడింది అయిపోయింది. కానీ గాడ్సే ఈ హిందూ రాష్ట్ర పేపర్ ఒక బ్రాహ్మణ్ ఫస్ట్ గాంధీ గాడ్సే అనేవాడు ఒక బ్రాహ్మణ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ రాష్ట్ర పేపర్ అని పర్టికులర్ గా చెప్పి మైనారిటీలు ముస్లింలు అంటే అతనికి పడదు అని ఆ పర్టికులర్ ఆ వాక్యాన్ని చొప్పించడం ఏదైతే ఉందో తెలియకుండా ఒక ఎజెండా బేస్డ్ గా ఆ పంపింగ్ చేయడం జరిగింది.
(22:53) అదే మొగళ్ల విషయంలో ఆ మాట రాదు. మొగళ్ళు మహా అద్భుతము చాలా గొప్పవాళ్ళు మత సామరస్యం ఉంది జోదా అక్బర్ అని సినిమాలు తీస్తారు మొగలే ఆజం అని సినిమాలు చాలా అందంగా చూపిస్తారు మళ్ళ చాలా అందంగా చూపిస్తారు అది అట్లా ఉంటుంది. ఈ రకమైన వల్ల ఈ మీడియాలో కూడా నాకు చాలా సార్లు అనుభవం అయింది. ఆఫ్ మాకున్న ఎడిటర్లు గాని బాసులు గాని వాళ్ళ నుంచి కూడా ఎదురైనాయి ఇవన్నీ ఉంటది ఖచ్చితంగా అదంతా ఉండింది.
(23:23) దానిలో భాగంగా ఇది జీ లో జీ 24 గంటల 2009 లో ప్రారంభమైంది. 2009లో ప్రారంభం అయినప్పుడు ప్రైమ్ టైం లో ఒక ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఏం చేయాలి అని ఒక ప్రోగ్రాం చేస్తే చేయాలని అనిపించినప్పుడు స్టూపిడ్ ఇండియా టీవీ అని ఒకటి ఉండింది. ఓకే ఇండియా టీవీ వాడు స్టూపిడ్ ఇండియా టీవీ అని ఒక ప్రోగ్రాం్ చేశడు. ఓకే ఓన్లీ స్టుపిడ్ వార్తలే ఉంటాయి ఏమ ఉండదు దాంట్లో వాడికి ఒకసారి ఒక మనము 10 సెకండ్స్ విజువల్ ఇప్పుడు మనం పదే పదే చూపిస్తామ అని అంటాం కదా ఓన్లీ 10 సెకండ్స్ విజువల్ ఒక అపార్ట్మెంట్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది.
(23:58) అగ్ని ప్రమాదం జరిగితే ఆ అపార్ట్మెంట్ కిటికీలో నుంచి పైన ఎక్కడో పిల్లి బయటికి వచ్చింది. కిటికీ మీద ఉంది. కింది నుంచి క్రేన్ లో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఒక 10 సెకండ్స్ విజువల్ ఉంది. దాని మీద ఇండియా టీవీ వాడు బిల్లికో కైసే బచాయ జాయే అని ఒక ప్రోగ్రాం చేశడు అరగంట నడిపించాడు. పిల్లిని కాపాడడం ఎలా అగ్ని మంటలో తీలుకు చిక్కుకున్నది అని దాని మీద పిల్లి కష్టపడుతున్నది నన్ను కాపాడడానికి ఎవరు వస్తున్నారు అని చూస్తున్నది ఫైరు వాళ్ళు వస్తున్నారు అని ఇట్లా రకరకాల పిచ్చి కథ అంతా అల్లేసి దాన్ని చేశాడు.
(24:32) మ్ చివరక వాడు పైకి వెళ్ళేసరికి ఆ కిటికి నుంచి ఇంకో కిటికి దూకుతుంది దానితోటి స్టోరీ ఎండ్ చేస్తాడు. ఈ రకంగా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఇట్లాంటిది ఏమనా చూద్దాం అంటే అట్లా అయితే అంత కష్టం కానీ మనం ఒక సపరేట్ గా చేద్దాం అని ప్లాన్ చేసి రోజుక ఒక సబ్జెక్ట్ తీసుకుందాం ఒకరోజు స్పిరిచువల్ ఒకరోజు హెల్త్ ఒకరోజు సైన్స్ అట్లా తీసుకుందాం.
(24:56) లాస్ట్ సాటర్డే అట్లా స్పైసీ ఏదైనా ప్రోగ్రాం్ పెట్టుకున్నామని అట్లా చేసుకుంటూ వచ్చామ అన్నట్టు ఒక టిపికల్ టైటిల్స్ తోటి చేయటం అన్నట్టు అన్ని మ్ అన్ని ఆ టైటిల్ే చాలా టిపికల్ ఉంటుంది రెండు పదాలతోటి ఉంటుంది. అప్పుడు అంత మేము ప్రయోగాలు చేశంఏడు సెకండ్ల ప్రోమోఎనిమిది సెకండ్ల ప్రోమోలు ఇట్లా ఒకే వాక్యం ఒకే వాక్యం ఉంటుంది ప్రోమో ఉంటుంది ఆ రకంగా ప్రయత్నాలు చేశం.
(25:20) చాలా ప్రయోగాలు చేశం అందులో భాగంగా జీ స్టోరీస్ అని ఇవి ఇది స్టార్ట్ అయింది. ఓకే ఓకే జి స్టోరీస్ అని జి స్టోరీస్ లో ఎవ్రీ మండే ఒక స్పిరిచువల్ ప్రోగ్రాం ఈ స్పిరిచువల్ ప్రోగ్రాం్ మామూలుగా ఊరికే చెప్తే బాగుండదు అనేది మన ఇండియన్ స్పిరిచువల్ ఫిలాసఫీలో ఉండే సింబాలిజం మ్ సింబాలిజం ని వ్యక్తం చేయడం అట్లా ఫర్ ఎగజాంపుల్ అని ఫర్ ఎగ్జాంపుల్ గణపతి ఉన్నాడు గణపతి ఇప్పుడు మామూలుగా మనం మనుషుల్లాగానే మనం దేవుళ్ళంతా చూస్తాం కదా గణపతికి ఆ తొండం ఉంటుంది ఏనువు ముఖం ఎందుకు ఉంటుంది ఆ బాణ పొట్టు ఎందుకు ఉంటుంది చెవులు ఎందుకు ఉంటాయి ఏకదంతమే ఎందుకు ఉంటుంది ఒక
(26:00) దంతం ఎందుకు విరిగిపోయి ఉంటుంది గణపతి ఆ జూన్ సెప్టెంబర్ అక్టోబర్ లోనే ఎందుకు పూజ వస్తది తొలిదేవుడు కదా అంతకుముందు శ్రీరామనామో ఉగాదో ఏవో పండుగలు ఉన్నాయి కదా కానీ ఆయన్నే తొలిదేవుడు అని ఎందుకు అన్నాము ఇది ఆలోచన ఉమ్ ఈ ఆలోచనతోటి డిస్కషన్ తొవ్వి తవ్వి పోతే భారతదేశం వ్యవసాయ క్షేత్రం వ్యవసాయ ప్రధానమైన దేశం మనకి వ్యవసాయ సంవత్సరమే మొదటి సంవత్సరం ప్రారంభం వ్యవసాయ సంవత్సరం ప్రారంభంలోనే చవితి వినాయక చేతి వస్తుంది.
(26:34) కాబట్టి వినాయకుడు తొలి పండుగ అతను పంటల దేవుడు అనేది ఒక ప్రారంభం మ్ ఇది ఒక భావన ఈ పంటల దేవుడు అంటే ఏమిటి వినాయకుడు ఏకదంతం నాగలికి గుర్తు ఈ ఏనుగు చెవులు చాటలకు గుర్తు తూర్పార పట్టే చాటలు చాటలకు గుర్తు బాన పొట్టె ధాన్యం నిల్వ చేసే గాదెకు గుర్తు వినాయక చవితినాడు మొత్తం మొత్తం కంప్లీట్ గా మనం పూజించే 21 పత్రాలు కేవలం పంట పులాల పక్కన దొరికే మొక్కలే అవే పత్రాలు 21 పత్రాలు వ్యవసాయంలోనే ఎలుక కలుపు పంటల్ని నాశనం చేసే ఎలుకను చిట్టలకు
(27:20) వాహనం చేసుకోవడం అంటే ఎలుకను అణచి వేయడం ఆ కలుపు పాము పాము కూడా పంటల లోపల ఎలుకలను వీటిని చేసేసి పంటల్ని కాపాడే దానికి గుర్తు ఈ రకంగా ఓవరాల్ గా మొత్తం వినాయకుని స్వరూపాన్ని చూస్తే అగ్రికల్చర్ అగ్రేరియన్ సమాజం మనది వ్యవసాయ సమాజానికి మొదటి దేవుడు అందుకోసం మనం పంటల్ని వేసే ముందు ఆయనకు ఆ పంటల దగ్గర దొరికే ఆ పత్రాలతోటే మనం పూజ చేస్తాం.
(27:51) అదే ఆ కొత్త బియ్యం తోటి కుడుములు చేయడం గాన మిగతావి గాని అది అంటే దైవం యొక్క స్వరూపాన్ని మనం ఎట్లా చిత్రీకరించాం మ్ అంటే ఊరికే వాడికి మనసులోకి రాదు. కానీ అది ఒక భావన మరొక భావన ఏంటి మూలాధారానికి అధిపతి గణపతి ఎస్ ఇది ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు అవును మూలాధారం అంటే ఏంటి జీవి పుట్టుక స్థానం జన్మస్థానం మెటీరియల్ పదార్థం ఈ మెటీరియల్ పదార్థం నుంచి మనిషి ఎదిగిన తీరు నలుగుపిండితో వినాయకుడిని తయారు చేస్తాడు.
(28:25) నలుగుపిండి అంటే మట్టి మట్టిలో మట్టే ప్రధానం మట్టి పదార్థం మెటీరియల్ మట్టిలో పార్వతి విత్తనం వేసింది. ఎదిగింది. ఎదిగి ప్రపంచంలోనే అతి పెద్ద జీవి ఏనుగు అంటే మనిషి పదార్థం నుంచి అతి పెద్ద ఏను జీవిగా ఎదుగుదల క్రమాన్ని వినాయకుడి యొక్క స్వరూపం చూపిస్తుంది. మూలాధారానికి అందుకనే ఆయన అధిపతి సృష్టి పరిణామ క్రమంలో మూలాధారం నుంచి ఎదిగి వచ్చిన తీరు క్రమం ఈ రకమైన భావన దైవం యొక్క స్వరూపం ఊరికే దేవుడు పోయి దండం పెట్టుకుంటాం పూజలు చేస్తాం అనేది పక్కన పెట్టండి.
(29:03) అసలు ఎందుకు ఆ రూపం ఎందుకుఉన్నది ఒకసారి ఆలోచించండి. ఈ రకంగా గణపతి తోటి మొదలైింది అందులోనే మీరు అన్నది తొలి సర్జన్ ఎందుకు అని అన్నారు అంటే చాలా ప్రశ్నలు అందరూ వెయిట్ చేస్తున్నారు వీటికి సమాధానాలు ఈ తొలి సర్జన్ ఎందుకు తొలి సర్జన్ ఎవరు శివుడు వినాయకుడి తల నరికాడు ఎస్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశడు ఇంకో తల తీసుకొచ్చి పెట్టాడు అవును ఫస్ట్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్ శివుడే ఇప్పుడు కొత్తగా సైన్స్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చేస్తామా అని ప్రయోగాలు చేస్తున్నారు ఈరోజు మనం నెట్ లో చూస్తే తెలిసిపోతుంది అవును అవును అంటే హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి
(29:44) ఫస్ట్ ఒక కాన్సెప్ట్ అది ఒక భావన మీరు అన్నిటిని నేరుగా ట్రూ ట్రాన్స్లేషన్ చూడొద్దు దీని వెనక ఉన్న ఉద్దేశాన్ని చూస్తే భారత ఇండియన్ ఫిలాసఫీ అనేది అర్థంవుతుంది. సరస్వతి ఉంది సరస్వతి వీణ వీణ నాలుగు తంత్రులు ఏడు మెట్లుఏడు నాలు 28 మళ్ళీ ఇంటూ రెండు అటునుంచి ఇటునుంచి స్వరాలు మారుతాయి 56 అక్షరాలు స్వరాలు సప్తస్వరాలు 56 అక్షరాలు ఆమె జ్ఞానానికి ప్రతీక హంస మంచిని చెడును వేరుచేస్తుంది.
(30:25) పాల నీళ్ళను వేరుచేస్తుంది. మంచిని చెడుని వేరు చేసేది జ్ఞానము నాలెడ్జ్ నాలెడ్జ్ కి సింబల్ ఆమె ఈమె నాలెడ్జ్ కి సింబల్ కాబట్టి క్రియేషన్ కు పక్కన ఆమెను పెట్టారు. ఏదన్నా మనం తయారు ఈ పేపర్ తయారు చేయాలంటే దీని గురించిన నాలెడ్జ్ మనకు అవసరం. కాబట్టి సృష్టిని చేసేవాడు బ్రహ్మ కాబట్టి అతనికి నాలెడ్జ్ ఉండాలి. మన ట్రినిటీ కాన్సెప్ట్ అది ప్రపంచాన్ని పరిపాలించడానికి డబ్బు కావాలి కాబట్టి లక్ష్మీదేవిని విష్ణుమూర్తి పక్కన పెట్టారు.
(30:55) మొత్తం ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూషన్ పవర్ అది శక్తి ఈ శక్తి అమ్మవారు ఆమె ఉంటేనే ఆయన ఎగ్జిక్యూట్ చేయగలరు. ఈ మూడు కూడా చట్టాలు చేయటం శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మూడు ఇవి ఈరోజు ఉన్న మన డెమోక్రటిక్ సిస్టం లో ఉన్నది మన ట్రినిటీ కాన్సెప్ట్ లో ఉన్న భావన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంతే నారదుడు నాలుగోవి ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ స్టేట్ ఈ మూడు ఈ మూడు ప్రధానమైనవి దీన్ని ఈ రకంగా అర్థం చేసుకోగలిగితే మనకి ఆ ఇండియన్ స్పిరిచువాలిటీ లోని సింబాలిజం అర్థం వుతది. మనం ఆ సింబాలిజం లాగానే
(31:41) చూడాలి అదేంది బ్రహ్మకు పుట్టిన సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు ఈ దుర్మార్గుడు అని చెప్పేసి ప్రచారం చేస్తే సరస్వతి అయోనిజా ఆయన సృష్టి పైన ముందు 10 మంది మానస పుత్రులను సృష్టించాడు ఆయన పెళ్లి చేసుకున్నాడు అంటే మనలాగా పెళ్లి చేసుకుంటాడు ఏంటి అది కాదు అదే ఇప్పుడు ఏమైందంటే మనం ఏదైతే చూస్తున్నామో ఇదే కోణంలో భగవంతుని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
(32:05) ఆ అది తప్పు ఎస్ ఇప్పటి దానికి మనమే సంబంధాలు అది అది సాధ్యం కాదు అది అది ఎందుకు చెప్పారంటే మనతోటి సంబంధం మనలో ఇప్పుడు వాళ్ళద్దరు భార్యా భర్తలు వాళ్ళ మధ్యన ఇది అయింది అనేది చెప్పడం ఎందుకంటే మనకి ఈజీగా కనెక్ట్ కావడానికి ఆ భావన ఏదైతే ఉందో కనెక్ట్ కావడానికి ఆ కనెక్ట్ కావడం కోసం మనకి ఆ రకమైన కథలు అల్లి చెప్పారు కథల రూపంలో చెప్పడం ఉన్న ఉద్దేశం అది ఏదో ఒక కథ చెప్తే దేవుడు ఇట్లా చేశడు ంటే ఆ కథ మనకు తెలిస్తే ఇది ఉంటుంది.
(32:38) శివుడు ఉన్నాడు శివుడు స్వరూపం ఏంటి పైన నీళ్లు ఉన్నాయి నిలవంక ఉన్నాడు నీళ్లు జలం నిలవంక ఆకాశం పృథ్వి ఆయన స్మశానంలో ఉన్నాడు మట్టి తర్వాత ఆ మూడో కన్ను అగ్ని పంచభూతాల స్వరూపం మొత్తం పూర్తిగా దాన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకోరు మనం ఎందుకు చేయం మనం ఈ పంచభూతాలతో నిండిన విశ్వం లోపల సృష్టికి కి అమ్మవారు ప్రకృతి స్వరూపిని ప్రకృతి పురుషుల సమాగంతో సమాగమంతో ఆ ఆది దంపతులు దాంపత్య జీవనానికి ప్రతీకాది ఎందుకు చెప్పమది ఈ రకమైన విశ్లేషణలు మనకి చాలా అవసరం చాలా అవసరం నేడు చాలా చాలా అవసరం
(33:24) ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు అన్న మీడియాలో ప్రాబ్లం ఏమవస్తుందంటే అరుస్తున్నారు పోయి అరవడం వల్ల ఉపయోగం లేదు జవాబు చెప్పాలి వాళ్ళు చెప్తున్న దానికి లాజికల్ గా మనం సమాధానం ఇవ్వగలిగితే ఇంకొకసారి ప్రశ్న అయ్యాడు. నిజంగా ఇదే జరిగిందిన్న ప్రెసెంట్ ఏంటంటే ప్రశ్నలు అంటే ప్రశ్నించే తత్వం పెరిగింది నిజంగా అది కచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఆ మనం ఆహ్వానించాల్సిందే ప్రశ్నించడం పెరగాలి కానీ కొన్ని తరాలు కొన్ని తరాలు ఏంటి అంటే కేవలం డబ్బు అనేటటువంటి చట్టంలో ఉండిపోయి ఆ పెద్దల ద్వారా వచ్చేటటువంటి కథలని కేవలం కథలుగానే చూసి ఆ కథల వెనుకునేటటువంటి అర్థాన్ని కూడా మనం అర్థం
(34:03) చేసుకోకుండా ఈ ప్రశ్నకి ఇప్పుడు ముందుతరం వాళ్ళు సమాధానం చెప్పాలనటువంటి స్థితికి వచ్చేసింది లేదు ఇప్పుడు ఇంకొక తరం జారిపోతే చెప్పేవాడు కూడా ఉండడు నిజం ఇప్పుడు ఈ మధ్య ఆ మధ్య ఏంటి కలికి అని ఒక సినిమా వచ్చింది అవును ఆ కలికి అన ఒక పెద్ద సినిమా బీబసిన సినిమా దాంట్లో ఒక చిన్న సన్నివేశం ఉంటది లాస్ట్ లో ఎక్కడో ఫ్లాష్ బ్యాక్ లో కర్ణుడి గురించి సన్నివేశం ఉంటది.
(34:30) కర్ణుడు బాణం అది అర్జునుడు ఒక బాణం వేస్తే కర్ణుడి రథం కొద్దిగా వెనక్కి పోతుంది మళ్ళీ కర్ణుడు వేస్తే ఈయనది ఇంక కొద్దిగా తక్కువ పోతుంది. కృష్ణుడు అంటాడు అర్జునుడు అంటాడు అగో నాకంటే వానికంటే నాకు తక్కువ పోయింది అంటే అరే నేను దేవుణని డైరెక్ట్ గా నేను ఇక్కడ ఉన్నా గాని నీ రథం రెండు అడుగులు వెనక్కి పోయిందంటే వాడు ఎంత గొప్పవాడు అని చెప్పేసి అని చెప్పేసి అది అది ఒక ఫ్లోలో వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది.
(34:56) కానీ దాని వెనక ఉన్న ఎజెండా ఏంటి అర్జునుడిని నెగిటివ్ గా కర్ణుడిని చూపించడం కర్ణు మొత్తం మహాభారతంలో కర్ణుడే కదా అసలు విలన్ పూర్తిగా అసలు రాజీ సంధి కుదరకుండా ఉండడానికి కారకుడే కర్ణుడు కర్ణుడు ఎక్కడ ఏ యుద్ధంలో గెలిచాడు చెప్పండి భారతంలో ఎవడనా చదివాడా మహాభారతం అసలు ఒరిజినల్ కాపీ ఎవడ మహాభారతం మహాభారతం తెలిసిందంతా ఏంటి అంటే కర్ణుడిని గ్లోరిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది దానవీర శూరకర్ణ ఎన్టి రామారావు గారు ఆయన ఒక్క దానము చేయలేదు నేను ఈరోజు చెప్తున్నా మీకు కర్ణుడు ఎక్కడ దానం చేయలేదు.
(35:32) కర్ణుడు కర్ణుడికి రూపాయి కూడా అతని దగ్గర లేదు. దుర్యోధనుడు ఇచ్చిన భిక్ష అంగరాజ్యం దుర్యోధనుడు పెట్టిన భిక్షంగరాజ్యం అతనిది కాదు అతను సామంతుడు ఆ ఉన్నదాంట్లో ఆ వచ్చిన దాంట్లో నుంచి ఏమనా ఇచ్చాడేమో తెలియదు. మహాభారతంలో దానాలు చేశాడు దానాలు చేశడు అనేది ఏమ లేదు. చివరికి ఆయన కవచ కుండలాలు ఇచ్చింది కూడా అది దానం కాదు మ్ ఇచ్చి పుచ్చుకున్నాడు శక్తి ఆయుధం తీసుకొని అది ఇచ్చాడు అంతే అతనికి తను చాలా గొప్ప వీరుడిని అని అనిపించుకోవాలన్న ఈగో ఎక్కువయింది అక్కడ అందుకే దుర్యోధనుడు పంచన చేరాడు ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రధాన కారకుడే కర్ణుడు
(36:14) ఇట్లాంటి వాడిని తీసుకొనివచ్చి హీరో చేసేసి దానవీర శూర్కన్నను పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తే అది అయిపోయింది కొన్ని తరాలపైన ఇంపాక్ట్ పడింది ఇంపాక్ట్ పడింది ఇప్పుడు కేవలం ఒక సినిమా గురించి దాని ఇంపాక్ట్ ఎంత పడింది చూడండి అదిఒక్కటే కాదు మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఆ సబ్జెక్ట్ డివేట్ అవుతున్నామ లేదు లేదు పర్లేదు అంటే ఇప్పుడు నేను చెప్పా ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆ మనవాళ్ళు చాలా విషయాలు సరదాగా తీసుకున్నారు.
(36:47) ఎందుకంటే చాలా గొప్ప భక్తుడి చేత తన దేవుణని తిట్టించాడు ఆంజనేయుని తోటి రాముణని తిట్టించాడు కామెడీగా తీసుకున్నారు అవును రామాంజనేయ యుద్ధం గాన మిగితాయి గాని కృష్ణ అర్జున యుద్ధం యుద్ధం గన కృష్ణుడి చేత అర్జునుడిని తిట్టిస్తాడు. గయోపాఖ్యానం ఉంది ఆ గయోపాఖ్యానంలో అర్జునుడి కృష్ణుడు సంవాదం అర్జునుడి చేత విపరీతంగా తిట్టిస్తారు.
(37:13) గయోపాఖ్యానం పింగళ లక్ష్మీకాంతరావు గారు రాసిన పుస్తకం లక్ష కాపీలు అమ్ముడిపోయాడు. బ్రిటిష్ వాళ్ళు అమ్మించారు దాన్ని బ్రిటిష్ వాళ్ళు దాన్ని నాటకం వేయించారు. మ్ అది ఒక సరదాగా తీసుకున్నారు దాని వెనక ఉన్న పెద్ద కుట్రను మనం చేదించలేకపోయాం. అది కామెడీగా తీసుకున్నాం తప్ప వాడు చాలా ఎంత గొప్ప భక్తుడు అర్జునుడు నరనారాయణులు నరనారాయణుల భావనలో ఉంటాము వాళ్ళని ఇచ్చేశరు.
(37:40) ఆంజనేయుడు రాముణని తిట్టడం ఏంటి ఆ సినిమా తీయడం ఏంటి సదాశివ బ్రహ్మం చేత లవకుశుల్లో రాముణని తిట్టిస్తాడు పద్యాలు పాడించి లవకుశులు పద్యాలు లవకుషులు పద్యాలు పాడతారు ఇవన్నీ ఒక తెలియకుండా చాప కింద నీరులాగా చాలా అట్లా వెళ్ళుకుంటూ వచ్చాయి చివరికి అవే నిజాలు అయిపోయాయి. నిజం అవే నిజాలు అయిపోయాయి చివరికి అదేదో సినిమాలో ఇదే దానవేశ్వర్ కన్లోనే నాకు ఆరో భర్తగా కావాలని నేను కోరుకుంటున్నాను ద్రౌపదిని ద్రౌపది దగ్గర నిలబడి ద్రౌపది క్యారెక్టర్ని సర్వనాశనం చేస్తాడు అవును ఆ ఏమిటది ఎంత దుర్మార్గం అది ఈ రకమైన ఈ వ్యూహాలని కుట్రాలని మనం అర్థం
(38:26) చేసుకోక దానికి సమర్ధించుకుంటూ వచ్చాం. దానికిఏదో ధర్మము లేకపోతే ఇంకోటిఏదో ఇంకోటిఏదో నేను అర్జునునికి పరీక్ష పెట్టానో ఇట్లాంటిది ఏదో సమర్ధింపు మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నాం తప్ప ఇది తప్పు అని చెప్పలేకపోయాం ఇక్కడ అది జరుగుతూ వచ్చింది. చాలా దుర్మార్గమైన కుట్రలు చేసుకుంటూ వచ్చారు. మ్ బేసిక్గా నిజంగా మీరు చెప్తుంటే ఏంటంటే ఇప్పుడు నిజంగా రామాయణం కావచ్చు భారతం కావచ్చు సినిమా పరంగా తెలిసిందే ఉందప్ప అసలైనటువంటి మళ్ళీ ఈ రామాయణ భారత అసలైనటువంటి పుస్తకాలు కనిపించవు ఎక్కడ ఒరిజినల్ చూడరు ఒరిజినల్ ఎవరు చూడరు ఎవరు చూడరు మార్కెట్ లో దొరికేవి కూడా ఒరిజినల్స్
(39:09) ఉండవు ఎవడో వ్యాఖ్యానించినవి చదివి ఎవడో చెప్పినవి మాట్లాడి వాటి గురించి చెప్తారు వాటి గురించే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది యాంటీ ఇప్పుడు రామాయణం రాముని గురించి గాని రావణుని గురించి గాని చాలా పెద్ద స్థాయిలో మాట్లాడుతా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఇదంతా కూడా ఏంటి అంటే ఈ పుస్తకాల్లో చదివి దాన్ని ఇంకా జనాల్ లోపటికి చొప్పించడం ఇప్పుడు నార్మల్ గా ఎవరైతే ఇప్పుడు మనం జెన్జీ అని మాట్లాడుతుంటామో ఈ జన్జీ కి ఇవి మాత్రమే ఎక్కుతాయి.
(39:34) ఆ ఇవే ఎక్కుతాయి. వాళ్ళకి తెలియదు అసలు వాస్తవం ఏంటో చెప్పడానికి ఎవడు లేడు లేడు ఈ పుస్తకంలో ఇది ఉంది కదా మీ పుస్తకమే ఇది మీ పుస్తకంలో ఇలాగే రాసి ఉన్నది కాబట్టి ఇదే నిజం దాంట్లో మీరు ఎట్లా అని చెప్పేసి వాడు మాట్లాడుతా ఉంటాడు. అవును ఎస్ అన్న ఇక్కడి నుంచి నిజంగా అండ్ స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువల్ సింబాలిజం ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం్ మీరు ఆ టైంలోనే చేస్తున్నప్పుడు అండ్ కచ్చితంగా మీకు అంటే పాజిటివ్ గా ఎంత వస్తదో నెగిటివ్ కూడా కచ్చితంగా ఉంటది దానిలో సందేహం లేదు ఆ దాన్ని ఎలా ఎలా ఎదుర్కొని మీరు ముందుకు వచ్చారు
(40:06) నేను దీంట్లోనే సేతువు కట్టింది ఎవరు అని బా ఒకసారి చేశాను రామసేతువు నిర్మాణం మీద రాసుకుంటూ వచ్చాను రామాయణంలో ఏం చెప్పామో అది రాసాం అయి దానికి ముందు ఒక ప్రోమో రిలీజ్ చేశం. రాముడు సేతువు నిర్మించలేదు. ఉమ్ సేతు మరి సేతువు కట్టింది ఎవరు రాముడు కట్టకుండా ఎవరి ఈ టైపులో ఏవో నాలుగు వాక్యాలు రాసి మన ప్రోమో రాస్తాం కదా ఆ టైపులో ఏదో ప్రోమో రాసి పొద్దున్న రిలీజ్ చేసి పడేసాను.
(40:38) వెంటనే బజరంగదల్లి వాళ్ళు వచ్చి గొడవ పొద్దటి నుంచి ఫోన్లు మ్ ఫోన్లు ఇదేంటి నువ్వేం రాసావ అని శైలేశ్ రెడ్డి గారు నన్ను పిలిచి అడిగారు అంటే దాంట్లో ఏమీ లేదు వాడు కట్టినోడు అసలు పేరు పెట్టాం అంతే ప్రోమోలో టీజింగ్ పెడతాం కాబట్టి అని చెప్పేసి చివరికి మేము దాడి చేస్తామ అని చెప్పేసి వాళ్ళు ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళకి చెప్పి మేము వస్తున్నామ అంటే ఖైరతాబాద్ పోలీసులు వచ్చి కాపలా కాశారు ఛానల్ ఓ ఓకే అయ్యో పెద్ద గొడవ దాని మీద చివరికి నేను వాళ్ళు ఫోన్ చేస్తే నన్ను మాట్లాడమంటే నువ్వు ప్రోమో చూసి మాట్లాడవద్దు నీకు మీకు హిందుత్వం మీద రామాయణం మీద
(41:19) మీకంటే వందరెట్లు అభిమానం ఉన్నవాడిని దాని గురించి తెలిసినవాడిని నేను ముందు చూసినాక మాట్లాడండి అని చెప్పేసి అన్నాక సాయంత్రం ప్రోగ్రాం తీసక మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి తప్పయింది అని చెప్పేసి క్షమాపణ చెప్పారు. ఈ రకమైనవి కూడా జరిగాయి మ్ ఇట్లాంటివి జరుగుతున్నాయి బాగా అప్లద వచ్చినటువంటి ఏదఏదన్నా ఇది మొత్తం సిరీస్ దీంట్లో రావణ రహస్యం రావణ రహస్యం ఆ శ్రీలంకలో రావణుడి ఆనవాళ్ళు దొరికిన ప్రోగ్రాం్ ఏదైతే ఉందో శ్రీలంక టూరిజం వాళ్ళు ఒక రిలీజ్ చేశారు.
(41:50) అప్పుడు జీ వాళ్ళు హిందీలో కొద్దిగా ప్రోగ్రాం చేశారు జీ వాళ్ళు లంకకు మన వాళ్ళని పంపించి రిపోర్టర్ని పంపించి అక్కడ కొంత విజువల్స్ సేకరించి పంపించారు. ఇప్పుడు మనకు నెట్వర్కింగ్ ఉంది కాబట్టి ఆ విజువల్స్ తెప్పిసుకున్న తర్వాత ఓకే ఏమిటి రావణ రావణ ఆనవాళ్ళు ఎట్లా దొరికాయి ఏమిటి లంకలో ఏమేమి ఉన్నాయి అనేది రెండు భాగాలుగా చేశం.
(42:12) ఓకే అది ఛానల్ ని చాలా టాప్ లెవెల్ కి తీసుకపోయింది నెంబర్ వన్ స్థాయికి తీసుకపోయింది ఒక 20 30 సార్లు దాన్ని రిపీట్ చేసి ఉంటారు రావణ రహస్యాన్ని ఉమ్ దాన్ని కాపీని నేను నా బ్లాగ్ లో పెట్టుకుంటే టెక్స్ట్ ని అది క్రెడిట్స్ ఇవ్వకుండా Facebook లో ఒక 17 18వ000 షేర్లు అయ్యాయి. వాళ్ళు సొంతంగా చేసేసుకున్నారు అంతే అంతే అంతే ఎట్లా వెళ్ళిపోయింది ఎవరు రాసారు ఎక్కడి నుంచి అదే రావణ రాసి ఆ తర్వాత రెండు మూడు ఛానల్స్ కొద్దిగా తిప్పి మళ్ళీ అవే ప్రోగ్రాం్ తయారు చేసుకున్నాయి ఆ తరహాలు అవురా ఈ దేవ రహస్యం పేరుతోనే హెచ్ఎం టీవీ లోపల ఇంకొకతను
(42:55) ఇవే ప్రోగ్రామ్స్ ని కొంచెం మార్చుకొని చేశారు. ఓకే ఇట్లా ఇట్లా కూడా జరిగాయి. అది జరుగుతా ఉంటది ఇంకా ఒక్కసారి వచ్చింది అంటే భావదాన్ని దారిద్రం అని అంటాం కదా వాటిని యస్ ఇట్ ఈస్ గా పెట్టేసుకోవడం అంతే ఆ తర్వాత నేనుఫేస్బ లో పెట్టడం మానేసాను. ఇదని మొత్తానికి మొత్తానికి ఎత్తేస్తున్నారు. కంప్లీట్ గా అన్నారు దగ్గర చెప్పారని మార్చట్లేదు కనీసం అట్లా చెప్పినా బక్కు లేదు దయా హృదయం మీరు మీకు చాలా దయా హృదయం ఉన్నది.
(43:24) అనొచ్చు బాస్ అయ అట్లా జరిగింది ఎస్ ఎస్ స్ రావణ రాసిం చాలా బాగా హిట్ అయింది. చాలా చాలా బాగా జరిగింది. బాగుంది అండ్ మామూలుగా దన్న ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటది కదా మామూలుగా మీరు ఏంటి అంటే ఆ ఇంతకుముందు అన్నట్టుగా డిజిటల్ అంటే సాటిలైట్ ఛానల్స్ లో తొలితరలం తొలితరం తెలుగు మీడియాలో ముఖ్యంగా తొలితరం జర్నలిస్ట్ అప్పుడు ఏంటంటే రోజులో ఒకటి బులెటిన్ అంతే కదా ఆ రెండు రెండు బులెటిన్స్ మూడు గంటలకు ఆ మూడు బులెటిన్ పొద్దునఏడు గంటలకు పొద్దున మధ్యాహ్నం కూడా వస్తాయి మధ్యానం తర్వాత తర్వాత కాలంలో మధ్యాహ్నం పెట్టారు ఓకే ముందు రెండే బులెటిన్స్
(43:59) పొద్దున రాత్రి పొద్దునఏడు గంటలకు రాత్రి 9 గంట రాత్రి 9 గంట రాత్రి 9ి గంటలకు ఆ బులెటిన్ గురించి మొత్తం ఇట్లా మధ్యాహ్నం రెండు గంటల నుంచి యుద్ధం మీరు యుద్ధము బయట చూసే వాళ్ళ అయితే ఎదురు చూపు ఉండేది. అంతే ఎప్పుడైతే ఉంట ఎదురు చూపండి ఈటీవీ న్యూస్ సక్సెస్ అయింది అదే నిజంగా ఈరోజు కూడా ఈ 9ి గంటల ఈటీవీ న్యూస్ కి అదే ఆ డిమాండ్ ఉంది.
(44:19) ఆ రోజు చేసిన 97 లో చేసిన మాంటేజ్ ఈరోజుకు అదే వాడుతున్నారు. ఆ మ్యూజిక్ తో సహా అది వచ్చింది అంటే ఫస్ట్ ఎక్కడన్నా కూడా ఈటీవీ మాంటేజ్ లో కూడా కొద్దిగా కూడా చేంజ్ కాలేదు. నేను ఆ మాంటేజ్ లో అడిగాను సార్ ముందు పాకిస్తాన్ జెండా వస్తున్నది మనది ముందు రావాలని అది అట్లాగే వెళ్ళిపోయింది మీరు ఇవాళే చూడండి ముందు పాకిస్తాన్ జెండా తిరుగుతుంది అది ఓకే ఆ అసలు అబ్సర్వ్ చేయాలి ఉంటుంది చాలా ఆ ఈరోజుకి కూడా అదే ఉంటుంది వాళ్ళ సిస్టం కూడా యాంకర్ కదలకుండా కూర్చోవాలి ఇట్లా పెట్టుకొని కూర్చోవాలి లేదా తెలుగు డిక్షన్ రూపేనా కూడా ఇప్పటికీ చాలా
(44:55) మంది అంటే కొన్ని పదాలను పలికే విధానంలో మనం ఈటీవీ ని చూడండి ఈటీవీ యాంకర్స్ చూడండి వాళ్ళు మాట్లాడేది అండ్ ఈనాడు పేపర్ లో ఏది రాసారు అది అది మెయింటైన్ చేస్తారు అది మన దగ్గర అట్లా ఉండదు. నేను జీ లో ఉన్నప్పుడే ఒకసారి ఎప్పుడో వంది మా గదులు అని రాశను ఓకే వంది మా గదులు అనొచ్చో లేదో మీరు కావాలంటే కట్ చేసుకోండి అని వంది మా గదులు అని రాశను.
(45:21) యాంకర్ ఏం చేసిందంటే వంది మాదిగలు అని చదివేసింది. ఓం పిచ్చి ఏమనాలి అంటే ఆ పదానికి అర్థం ఏంటండి అని ఆయన న్యూస్ రీడర్ అడిగింది అడిగితే అమ్మ నీకు పదం అర్థం చెప్పడం కంటే నేను దానికి భజన పర్లో ఇంకేదైనా పదం ప్రత్యామనయన రాసి చదివేసేయండి అని చెప్పేసి మార్చి రాశను అంటే వీళ్ళకి వకాబులరీ లేదు పెద్ద సమస్య ఏందంటే వాళ్ళని తప్పు పట్టడం కాదు కానీ వొకాబులరీ లేదు ఋష్యశృంగుడు అన్నప్పుడు నేను ఆ హచ్చులో రు రాస్తే బుషేశృంగుడు అని చదివేశారు చదివేస్తే అదేంటంటే మీరు బూకు ఒక కొమ్మ ఎక్కువ పెట్టారు సార్ అని అడిగారు.
(46:05) అన్నారు నేను ఏమనాలి ఊకి కొమ్ము ఎక్కువ పెట్టడం ఏంటి నాకు అసలు ఏమనాలో తెలియదు మళ్ళీ నేను తర్వాత అచ్చురు రాయడం మానేసా రాయడం మానేసాను నేను నాకు ఇన్ని అనుభవాలు నన్న ఏం చేయమని ఇది అసలు ఏం చేయాలో అర్థం కాలేదు వదిలేసా అసలు జవాబు కూడా చెప్పలేదు నేను బుకు కొమ్ము పెడితే బూ అనేది చదివా బూకు మీరు ఎక్స్ట్రా ఒక కొమ్ము పెట్టారంటే మీరు తప్పు రాశారు
(46:48) నేను తప్పు రాశ నేను తప్పు రాశను అంటే నేను అసలు మాట్లాడలేదు సైలెంట్ గా వెళ్ళిపోయా చాలు నాయనా ఇక వద్దు బాగుంది అయితే అదేనం అయితే ఆ ఈనాడు ఈటీవీ వచ్చినప్పుడు ఆ బులెటిన్ కి నిజంగా ఒక విపరీతమైనటువంటి వాల్యూ ఉండేది ఆ క్రెడిబిలిటీ వేరు అవునండి ఆ తర్వాత తర్వాత తర్వాత తర్వాత ఏంటంటే అంటే 24/7 న్యూస్ ఛానల్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే టీవీ9 నుంచే వచ్చింది అనుకుంటాను నేను అవునండి 24/7 న్యూస్ ఛానల్ అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఆ టైం లో నిజంగా అంటే ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూే నాద అప్పుడు మనకు ఈ జర్నలిజం ఇవన్నీ అసలు నేను
(47:22) లేనటువంటి వ్యక్తిని నేను ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు అంటే ఈటీవీ జెమినీ మాటీవ టీవీ ఒక రేంజ్ లో మా టీవీ వీటన్నిటిని చూసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. ఆ టైంలో 24/7 న్యూస్ ఛానల్ అసలు ఎవరు చూస్తారు రా అని నేను అనుకునేవాడిని అవును కానీ మా ఇంట్లో అప్పుడప్పుడు మొదలైంది ఎవడున్నా సరే మెల్లిగా న్యూస్ పెడదాం న్యూస్ పెడదాం అనే కాన్సెప్ట్ లోకి పెద్దలు పిల్లలు ఇవి చూస్తా ఉంటే పెద్దవాళ్ళ దానినుంచి ఒక్క ఛానల్ పక్కన పెడితే ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కంటే అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎక్కువ
(47:49) ఉండేది న్యూస్ ఛానల్ ఒకటే కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చాలా తగ్గిపోయాయి. అవును ఎవరు చూసినా మొత్తం 24/7 న్యూస్ ఛానల్స్ే ఒక హాఫ్ ఆన్ అవర్ న్యూస్ బులెటిన్ నుంచి ఇన్ని ఛానల్స్ 24/7 న్యూస్ రన్ చేస్తూనే ఉంటే అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు మనకి నేను 97 లో చేసినప్పుడు ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు ఒక జీ న్యూస్ ఒకటి నేషనల్ లెవెల్ లో ఉండింది.
(48:14) ప్రైవేట్ ఛానల్ స్టార్ న్యూస్ ఒకటి ఉండింది స్టార్ న్యూస్ ఈ ప్రణయరాయి వీళ్ళంతా దాంట్లో ఉండి ఈ అర్ణబ్ గోస్వామి అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు అప్పుడే ఫీల్డ్ లోకి వచ్చారు ఓకే బర్కాదత్ వీళ్ళంతా రిపోర్టర్ బీట్ రిపోర్టర్ ఓకే ఆ శ్రీనివాసన్ జైన్ శైలేష్ రెడ్డి గారు ఇద్దరు కాంగ్రెస్ బీట్ రిపోర్టర్లు అప్పుడు ఓకే వాళ్ళు అట్లా ఉండింది.
(48:37) మన దగ్గర సన్ టీవీ రీజనల్ ఛానల్ అది ఉండింది. హమ్ వీళ్ళు కూడా 24 అవర్స్ కాకుండా జీ న్యూస్ ఒకటే 24 అవర్స్ చేసింది. స్టార్ న్యూస్ ఒకటి కంప్లీట్ గా 24 అవర్స్ అది బయట విదేశాల మేనేజ్మెంట్ ఉండింది అప్పుడు తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయింది స్టార్ న్యూస్ కాస్త ఎన్డి టీవీ లోకి ఇది అయిపోయింది అనుకుంటా అప్పుడు మొట్టమొదట 24 అవర్స్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చింది టీవీ9 అది కూడా ఏన్ఐ యూఎన్ఐ తరహాలలో ఐ న్యూస్ అనేది ఆ ఒక న్యూస్ ఏజెన్సీ సంబంధించిన ఆయన రవి ప్రకాష్ గారితో కలిసి పెట్టాడు.
(49:10) ఉమ్ ఓకే అప్పుడు ఆ పెట్టినప్పుడు 18 జీరోస్ 1830స్ ఉమ్ ఇది కాన్సెప్ట్ 18 జీరోస్ అన్నీ న్యూస్ ఉండాలి 1830స్ అన్ని ఆ ఇవి ఉండాలి. టోటల్ గా 18 అవర్స్ మొత్తం రన్ కావాలి మిగతా ఆరు గంటలేమో రిపీట్ రిపీట్స్ ఆ పద్ధతి లోపల స్టార్ట్ చేయాలి ఈ 1830స్ అన్ని ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ 18 జీరోస్ అన్ని న్యూస్ న్యూస్ ఈ రకంగా చేసుకొని వస్తే ఈ బ్రేక్లలో బ్యాలెన్స్ అవుతుంది ఏదైనా ఎందుకంటే మధ్యలో ఎంటర్టైన్మెంట్ వస్తుంది కాబట్టి బాలెన్ వెనకే కొంత ఆ బ్యాలెన్స్ అవుతుంది.
(49:46) లైవ్ వచ్చిన తర్వాత ఇ దానికి ఆ అవసరం లేకుండా పోయింది ఆ బాలెన్స్ కూడా అవసరం లేకుండా పోయింది. ఎప్పుడైనా ఏదైనా లైవ్ ఇవ్వచ్చు అనేది ఆ రకమైన ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది. కానీ న్యూస్ ఏమైిందంటే దానికోసం చాలా స్ట్రగుల్ పడ్డాం 24 అవర్స్ ఛానల్ వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డాం. న్యూస్ ని ఎక్కడి నుంచి సృష్టించాలి 18 బులెటిన్లకి న్యూస్ ఎక్కడి నుంచి సృష్టిస్తాం.
(50:12) అదే సృష్టించడమే అవుతది కదా సృష్టించడమే ఆ ఒక స్టోరీని రకరకాల ఫార్మాట్స్ లోపల సృష్టించడము సరే దానికి ఏం చేశము మొదట్లో ఫోన్లు మొదలైనాయి మ్ తర్వాత లైవ్ టెలికాస్ట్లు మొదలైనాయి ఓబి వ్యాన్లతోటి ముందు ఓఎఫ్సి మోడల్ ఉండేది ఓఎఫ్సి పెట్టినప్పుడు ఓఎఫ్సి పెట్టేసి ఓఎఫ్సి ఓబి లేనప్పుడు ఓఎఫ్సి అక్కడ ఎక్కడో పాయింట్ పెట్టేసి తెలంగాణ మూమెంట్ అప్పుడు ఉస్మానియా లోపల ఓఎఫ్సి పాయింట్ పెట్ట అవును అవును పెట్టుకొని అక్కడ చేసామ అన్నట్టు ఓఎఫ్సి తోటి స్టార్ట్ అయింది తర్వాత బైట్ ఫోన్ ఇన్లు ఫోన్ ఇన్లతోటి కాసేపు నడిపించడం బుల్లిటిన్ రన్ కావాలి కదా ఆ తర్వాత డిస్కషన్స్ ఇంటర్వ్యూస్ ఈ చర్చలు ఇదంతా
(50:51) చేసుకుంటూ వచ్చాం. అంతా కలిపితే ఓవరాల్ గా మొత్తం మీరు ఈ పాలిటిక్ గమనించండి 10 12 వార్తల కంటే సాలిడ్ గా ఉండవు. సాలిడ్ గా ఉండే వార్తలు 10 12 ఉంటాయి. అంతే వాటిని స్టోరీలుగా మారిస్తే ఇంకొక ఐదఆరు అయితాయి. ఈ స్టోరీలను మీరు ప్లే చేసుకుంటూ పోతాం. ప్రతి బులెటిన్ లో మొదటి ఒక ఐదారు నిమిషాలే కొత్త వార్తలు ఏమనా వస్తూ వస్తాయి మిగతాన్ని పాతే వస్తుంటాయి తప్పదు సృష్టించడం ఇంకా వేరేలా ఆప్షన్ే లేదు.
(51:22) అక్కడ నుంచి డిజిటల్ మీడియా కి వచ్చిన తర్వాత ఇంకా ఇది అది అంతు అంతు లేదు. ఇప్పుడు ఇంకోటి ఏమైంది ఒపినియన్స్ే వార్తలు అయిపోయాయి ఇప్పుడు లో చిన్న వీడియో వస్తే అది తీసేసుకొని పెట్టుకుంటున్నాం సోషల్ మీడియాలో ఇప్పుడు స్ట్రింగర్ లో నుంచి బయట నుంచి రిపోర్ట్ రావట్లేదు. సోషల్ మీడియాలో లో ఒక వీడియో వస్తే దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసేయడం ప్లే చేసి పరేయడం సరిపోతుంది అంతే ఆట్wిitటర్ లో పెట్టిన ట్వీట్ కూడా వార్త అవుతుంది అంతే వార్తే వీళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్కడ పెడుతున్నారు నాయకులు కూడా లో ఒక పోస్ట్ పెడతారు ఇవాళ పొద్దున నరేంద్ర మోడీ
(51:55) మోదీజీ పెట్టారు వాళ్ళు పెట్టారు అవును విద్యార్థుల దాని మీద విద్యార్థుల దాని మీద దాని మీదనే ఉదయం నుంచి నేషనల్ ఛానల్స్ రన్ చేస్తున్నాయి అవును వాళ్ళకి వాళ్ళ ఆహారం అదే అంతే ఇంకేముంటుంది ఓకే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేద్దాం అన్నయ్య అయితే ఇక్కడ అండ్ మీరు ఇంతకుముందు చెప్పారంటే సింబాలిజం గురించి అని చెప్పేసి దేవతలకు సంబంధించి ఒకవైపు అది రెండోది ఆధ్యాత్మిక కోణం పరంగా కూడా మీరు కొంతమేరు మాట్లాడడం జరిగింది.
(52:20) అయితే ఇక్కడ చరిత్ర చరిత్రలోకి వెళ్దాం. నిజంగా కల్లోల భారతం క్రీస్తుకం 622 నుంచి 1947 వరకు కల్లోల భారతం ఈ పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది మొదటి ప్రశ్న. అండ్ రాసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి నాకు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. అది చాలా ముఖ్యం ముందు పరిణామాలు చెప్పండి తర్వాత రాయాలని ఎందుకు అనిపించిందో చూద్దాం దీనికంటే ముందు రామం భజామలం అని రాశ అవును రామం భజేశ్యామలం అనేది ఇది ఒక ఒక మూడు మూడు సబ్జెక్టుల భాగంలో పార్ట్ గా ఇది మొదటి పుస్తకం రామం భజాలం కల్లోల భారతం రెండవ పుస్తకం అచ్చా ఓకే రామంబజేశామలం మొదటి పుస్తకం కల్లోల భారతం
(52:58) రెండవ పుస్తకం ఇప్పుడు మూడోది రాస్తున్నాను అది ఈ మీరు కల్లోల భారతం అడిగారు కాబట్టి కల్లోల భారతం రాయడానికి ప్రేరణ ఏంటంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2000 20 21 అనుకుంటా ఐ థింక్ దేశ విభజన తాలూకు భయానక జ్ఞాపకాల దినంగా 1947 ఆగస్టు 14 ను ప్రకటించారు. అది ఆ రకంగా జరుపుకోవాలి అని ప్రకటించారు. అప్పుడు ఈ దేశ విభజన తాలూకు భయానక జ్ఞాపకాలు ఏమిటి అని భావన చేసుకుంటున్నప్పుడు
(53:42) అందులో ఏం రాయాలి ఏమిటి అని ఒక రచన చేద్దామని ఆలోచించండి. సంచిక వ్యవస్థాపకులు కస్తూరి మురళీకృష్ణ గారు ఉన్నారు రాకా సుధాకర్ గారి తమ్ముడు అవును ఆయన ఆయన సంచిక నడిపిస్తున్నారు దాంతో పాటు ఈ సబ్జెక్ట్ మీద మేమ ఇద్దరం డిస్కస్ చేశం. అప్పుడు దేశ విభజన విషవృక్షం అన్న పేరుతో ఈ పుస్తకాన్ని రాయడం మొదలైంది ఈ ధారావాహికం రాయడం మొదలైింది.
(54:10) మొట్టమొద దీనికి పేరు దేశ విభజన విషవం అంటే మీరు పుస్తకంగానే రాద్దాం అనుకున్నారా లేకపోతే ఏదైనా ధారావాహిక ధారావాహిక సిరీస్ సిరీస్ ఇది రాస్తున్నప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి భయానక జ్ఞాపకాలు అంటే ఓన్లీ 1947 దగ్గర ఆ రెండు నెలలు ఆ అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్న వాళ్ళు వీళ్ళని కూల్చడం అది ఆ మారణకాండ అదంతా దారి లోపల జరిగిన మారణకాండ ఇదే రాయాలా వాస్తవంగా ఇంకేమన్నా దూరం పోవాల అనిఅంటే విశవృక్షానికి వేళ్ళు ఎక్కడ ఉన్నాయి ఈ వేళ్ళు ఎక్కడున్నాయని వెతికితే 622 లో తేలింది.
(54:45) బా 622 లో తానే మీద అరబ్బులు దాడి చేసినప్పుడు రెండవ పులకేషి చాలుక్యరాజైన రెండవ పులకేషి ఆ పులకేషిని కూడా కమెడియన్ గా సినిమా తీశారు చేశారు మనవాళ్ళు చాలా సమర్థులు ఆ పులకేషి వాళ్ళని తరిమి కొట్టాడు తానే ఎయిర్పోర్ట్ తానే ఓడరేవు తానే ఓడరేవు దగ్గర వాళ్ళని తరిమి కొడితే వందఏళ్ల పాటు మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడలేదు. అక్కడి నుంచి మొదలుపెట్టాం దానికి ముందు జరిగిన కొన్ని పరిణామాలను ముందు ప్రస్తావించడం అది 610 లో మక్కాను స్వాధీనం చేసుకోవడం మహమ్మద్ ప్రవక్త వచ్చి మక్కాను ఎట్లా స్వాధీనం చేసుకున్నాడు ఆ తర్వాత పర్షియన్ల మీద ఎట్లా దాడి చేశారు యూదులను ఎట్లా
(55:25) చంపాడు యూదులను చంపడము వ్యాపారం కోసం వస్తున్న యూదులను నౌకలోనే చంపేయడం ఆ తర్వాత పర్షియన్లను పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్ వీటి దాన్ని ఎట్లా స్వాధీనం చేసుకున్నాడు పర్షియా తర్వాత వాళ్ళకి కనిపించింది యూరోప్ వైపు కాకుండా అంటే కొద్దిగా వెళ్ళారు ఆ టర్కీ వైపు అటు యూరోప్ వైపు కొద్దిగా వెళ్ళారు కానీ ముందు ప్రధానంగా కనిపించింది దగ్గరే ఉన్నాయి భారతదేశం దానికి వాళ్ళకు భూభాగం కనిపించింది సింధు అట్లా రాసుకుంటూ వచ్చాం.
(55:54) ఇవాళ మీరు మన చరిత్ర ఎక్కడ ఉన్నది అని మీరు మీరు ఎవరైనా ప్రశ్నిస్తే పాకిస్తాన్ లో ఉన్నదని చూపించుకోవాల్సిన పరిస్థితి సప్తసింధు నదులన్నీ ఎక్కడ ఉన్నాయి? వాటి పేర్లు ఏమైపోయాయి తక్షశిల ఎక్కడ ఉంది హింగ్లాజ్ దేవి అమ్మవారు ఎక్కడ ఉన్నారు శక్తిపీఠం ఇవన్నీ ఏమైపోయాయి ప్రధానంగా దశశీలలో మన ప్రముఖులందరూ దాదాపుగా మనం చెప్పే విష్ణు శర్మ దగ్గర నుంచి పంచతంత్రం రాసిన విష్ణు శర్మ దగ్గర నుంచి చాణక్యుడు దగ్గర నుంచి గొప్ప గొప్ప మేధావులంతా చదువుకున్న యూనివర్సిటీ అది పోయింది మన దగ్గర ఫలానా చోట ఉందని చెప్పుకోలేని దుస్థితి అలా
(56:41) దాంట్లో భాగంగా ఇది దేశ విభజన వృక్షం రాయడం జరిగింది. హ ఇందులో మొట్టమొదలు మహమ్మద్ బిన్ కాసిం ఎట్లా వచ్చాడు 702 లో మొదటి బ్రాహ్మణ రాజు రాజా దాహిర్సేన్ మనకి అతన్ని సింధు దేవాల్ పోర్ట్ అని మన దగ్గర చాలా పెద్ద వాణిజ్య కేంద్రం రోము మిగతా ప్రపంచానికంతా చాలా గొప్ప వర్తక వాణిజ్యాలు జరిపిన సిల్క్ రోడ్కు కూడా వర్తక వాణిజ్యాలు జరిపిన ఓడరేవును ముందు స్వాధీనం చేసుకున్నాడు.
(57:09) స్వాధీనం చేసుకొని ఒక కోవట్టును దాహిర్సేన్ దగ్గర పంపించి దైర్సేన్ను ఓడించి అతని తల నరికి అతని ఇద్దరు కూతుర్లను బానిసలుగా చేసి తీసుకొని పంపించాడు వాళ్ళ ఖలీఫాకి ఉమయ్యద్ ఖలీఫాల కాలంలో జరిగింది. ఇక్కడి నుంచి ఆ ఆఫ్ఘనిస్తాన్ వైపు ప్రయాణం చేసి ఆ లాహోరు మిగతా ప్రాంతాలు చేసుకుంటూ వచ్చి అటుదాకా ఇచ్చేశడు.
(57:36) ఆ మహమ్మద్ బిన్ కాసిం ఏం ధ్వంసం చేశాడు ఎట్లా ధ్వంసం చేశాడు ముల్తాన్ లాంటి ఒక గొప్ప సూర్యదేవాలయం ఒక ఈ 40 అడుగుల సూర్యుడి విగ్రహం చాలా అద్భుతమైన అద్భుతమైన సూర్య దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ మసీదు కట్టిపడేసాడు కొన్ని వే లక్షల సంపాదన అక్కడ ఉండేది అంతా కూడా వాడి రాజ్యానికి తర్లించిపోయాడు ఈ ఆ తర్వాత అటునుంచి మంగోలులు ఎట్లా వచ్చారు గజినివాదులు ఎట్లా వచ్చారు గోరి ఎట్లా వచ్చాడు ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ స్థిరపడింది ఎవరు లోడీలు ఎట్లా వచ్చారు మధురై మీద మధుర మీద మధుర కృష్ణుడి దేవాలయం మీద ఎట్లా ధ్వంసం జరిగింది కృష్ణుడి కళ్ళు రెండు కెంపులు మధురలో కృష్ణుడి
(58:22) కళ్ళు విగ్రహానికి ఉన్నవి ఆ రెండు కెంపుల విలువ కొన్ని లక్షల రూపాయి అంటే అంత గొప్ప విగ్రహాన్ని వెతుక్కుపోయారు సోమనాథ్ దేవాలయం 17 సార్లు దండెత్తడం అంటే అక్కడ ఎంత సంపద ఉండి ఉండొచ్చు ఎంత సంపద మధుర లోపల ఎంత సంపద ఉంది మధురలో వాడు చూసినప్పుడు ఇంటింట కృష్ణ దేవాలయం ఉంది మధురలో మ్ ఎందుకంటే 60 కోట్ల కృష్ణులు అంటే మధురే మీకు అంటే గడప గడపకు అడుగు అడుగు వేస్తే స్వామి అక్కడ ప్రతి చోట పూజ జరుగుతుంది.
(59:01) ఉమ్ అలాంటి మధురలో కృష్ణుడి మీద ధ్వంసం చేసి ఇవాళ మీరు మధురలో దేవాలయానికి వెళ్తే జైలు కిందికి ఉంటుంది మసీద్ పైకి ఉంటుంది. మీరు వెళ్లి చూస్తే తెలుస్తుంది. అంటే మీరు క్రిటికల్ గా వెళ్ళాలి దండం పెట్టడానికి పోవద్దు. క్రిటికల్ గా చూస్తే జైలు కిందకి ఉంటుంది పక్కన మసీదు ఇట్లా పైకి ఉంటుంది. మ్ దాన్ని తొలగించుకోలేని పరిస్థితి దుస్థితిలో ఉన్నాం మనం కృష్ణుడు పుట్టిన జైలు అది ఆ జైలు ఎక్కడో మూలకు ఉంటుంది.
(59:34) చిన్నగా ఉంటుంది. ఆ పక్కన మాత్రం మసీద్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఏమిటిది ఇట్లా వెతుకుతూ వెతుకుతూ వరుసగా తీసుకుంటూ వస్తే తుగ్లకులు తుగ్లకు లైన్ చేశారు ఆ తర్వాత బానిసలుండి అల్తమష అని ఒక బానిస హ్ లోడీల దగ్గర ఉంది వాడు వేలం పాట లోపల ఆ కొనుక్కోబడ్డవాడు వాడు ఢిల్లీని ఏలాడంటే ఎవడినికైనా తెలుసా అల్తమష్ అనేటవాడు ఒకడు ఉన్నాడఅనే సంగతి హరామ మొగల్లు ఈ ముస్లింలంతా హరామ అనే ఒక ఒక హాల్ ఒక రూము ఏర్పాటు చేసేసి అది వేష్యా గృహం వీళ్ళందరినీ ఎత్తుకొచ్చిన
(1:00:19) వాళ్ళందరినీ అందులో పడేసి అందులో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న బ్యూరోక్రాట్లు అందరినీ వాళ్ళని అనుభవించేందుకు వదిలేశారు. అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపిన అనేక ఘటనలు ముస్లింల పాలనలో ఉన్నాయి. ఇవేవి చెప్పలేదు ఎవ్వరు కూడా చెప్పలేదు ఎవరు కూడా మహమ్మద్ హబీబ్ రాస్తాడు గజిని మహమ్మద్ ఎందుకు వచ్చాడు ఆ అక్కడ దోచుకున్నాడు అంటే సోమనాథ్ దేవాలయంలో దోచుకున్నాడు మహమ్మద్ హబీబ్ అంటే ఇర్ఫాన్ హబ హబీబ్ తండ్రి నెహ్రూకి చాలా మిత్రుడు అని రాసాడు ఈ హిందువులందరూ పని లేక ఆ డబ్బద్ద తీసుకొచ్చి అక్కడ ఎవడు దాచి
(1:01:03) పెట్టుకోమన్నాడు ఆలయంలో అని రాశడు లిట్రల్ గా హిందువులు వాళ్ళకి డబ్బ పని లేక డబ్బు అంతా తీసుకొచ్చి దేవాలయంలో దాసి పెట్టుకున్నారు దేవాలయంలో ఉన్నది కాబట్టి వాడు దోచుకున్నాడు నువ్వు దాచి పెట్టుకోకపో దోచుకునేటవాడు కాదు కదా వాడు మంచోడే అని అన్నాడు. ఏం కాన్సెప్ట్ ఏం నెర్రేషన్ వాడు చెప్తున్నది ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా దేవాలయం అనేది హిందూ భారతదేశంలో దేవాలయం అనేది కల్చరల్ సెంటర్ కల్చరల్ సెంటర్ ధ్వజస్తంభం అనేది రాడార్ ఊర్లోకి వచ్చిన వానికి రాడార్ అది కనిపించేది ఇది దారి ఇది గుడి అని ఆ గుడి అనేది విద్యా కేంద్రంగా ఉంది కల్చరల్
(1:01:48) సెంటర్ ఉంది భోజనశాలగా ఉంది అన్నదానం అది ఎస్ ఎవ్వరికైనా ఆశ్రయం ఇచ్చే కేంద్రం కేవలం దేవుని గుడి కాదు అది లేకుండా వాడి ఇష్టం వచ్చినట్టు రాసి పడేస్తే దాన్ని మనం చెప్పుకుంటున్నాం చరిత్రలో అదే రాసుకుంటాం అదే రాస్తున్నాం మహమ్మద్ బిన్ కాసిం ఇది తర్వాత మొగళ్ళు మొగల్లు వచ్చారు ఆ బాబర్ వచ్చాడు బాబర్ బాబర్ టైం లోనే తాజ్మహల్ మీద చర్చ జరిగింది తాజ్మహల్ అక్కడ అంతకు ముందే ఉందని ఈ వెన్నెల రాత్రి నేను ఇక్కడ కూర్చుంటే చాలా అద్భుతంగా ఉందని బాబర్ నామాలో రాసుకున్నాడు.
(1:02:26) ఈ పుస్తకంలో అన్ని ఒరిజినల్ రిఫరెన్సెస్ తీసుకొని రాసింది. బాబర్ ఆత్మకథ తీసుకున్నాను జహంగీర్ ఆత్మకథ తీసుకున్నాడు షాజహాన్ ఆత్మకథ తీసుకున్నాం జహంగీర్ అనేవాడు జీవితమంతా యుద్ధాలు చేసి నాశనం చేశాడు. ఈ జహంగీర్ అనే వాడిని మనం సలీం గా ప్రాజెక్ట్ చేశారు. అనార్కలి సలీం సలీం గా ప్రాజెక్ట్ చేసి ప్రేమికుడు అని చెప్పేసి ప్రాజెక్ట్ చేశారు.
(1:02:52) మొగలే ఆజం సినిమాలు తీశారు. మ్ సినారాయణ రెడ్డి మాటలు రాశడు ఇక్కడ జహంగీర్ అనేవాడు అత్యంత దుర్మార్గుడు షాజహాన్ షాజహాన్ ప్రేమికుడు ఎట్లా అయితాడో నాకు బుర్రగ బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. దీని గురించి ఒకసారి చెప్పాలన్న మీరు ప్లీజ్ షాజహాన్ తాజ్మహల్ గురించి మీ ద్వారా షాజహాన్ ఆ షాజహాన్ అనేది నేను క్లియర్ గా చెప్తామ అనుకోండి షాజహాన్ ఈ జోధాబాయి అని ఉంది కదా ఈ జోధాబాయి జహంగీర్ కాలంలో ఉన్న ఆమె అక్బర్ కాలంలో లేదు అక్బర్ మత మొదటి షాజహాన్ ముందుకు పోయే ముందు అక్బర్ గురించి ఒక మాట చెప్తాను అక్బర్ మతసామరస్యవాది అది ఇది అని చెప్పేసి అక్బరు ఇస్లాం కూడా వ్యతిరేకంగా
(1:03:33) ఉన్నాడు హమ్ అక్బర్ ఇస్లాంకి వ్యతిరేకంగా చేసి అక్బర్ పేరుతో ఒక మతాన్ని సృష్టించాడు. తన తను ఇచ్చేస్తూ అల్లాహు అక్బర్ అనే దాంట్లోని అక్బర్ కు తనకు పర్యాయపదంగా మార్చేశడు. ఇది చాలా మందికి తెలియదు తెలియదు ్ మ్ ఆ తర్వాత సరిహిండి సరిహిండి అని ఒకడు ఉన్నాడు. ఓకే ఈ షరియా అనే చట్టాన్ని రాసినవాడు ఈ సరిహిండి అనేవాడు హ్ వాడికి వాళ్ళ ఇక్కడ సమాధులు ఉంటాయి.
(1:04:11) మనం చాదర్లు కప్పుతుంటాం. హిందువులు కూడా పోయి చాదలు కప్పుతారు ఖచ్చితంగా షరియాను తీసుకొని వచ్చి దాన్ని అమలు చేయాలని చెప్పినవాడు ఈ సరిహేంద్ సరిహిందే అక్బర్ దాన్ని అమలు చేయలేదు. తర్వాత మళ్ళీ జహంగీర్ దగ్గర మళ్ళీ దాన్ని షరియాను అమలు చేసుకుంటూ తీసుకొచ్చారు. ఇక షాజహాన్ దగ్గరికి వస్తే షాజహాన్ అమర ప్రేమికుడు అద్భుతము అని చెప్తారు.
(1:04:32) ఉ షాజహాను రాజ్యాధికారంలో ఉన్నది 32 సంవత్సరాలుండి 32 సంవత్సరాలు 32 సంవత్సరాలు షాజహాను రాజ్యంలో అధికారంలో ఉన్నాడు మ్ ఈ 32 సంవత్సరాల్లో 31 యుద్ధాలు చేశాడు ఆ యుద్ధాల వివరాలు కూడా ఉన్నాయి ఉమ్ 32 సంవత్సరాల్లో 31 యుద్ధాలు ఈయన ప్రేమించింది ఎప్పుడు చెప్పండి సింపుల్ లాజిక్ ఇంకా వేరే ఏమ అక్కర్లేదు నేను ఇంకా అంత దూరం పోను గానీ ఇక్కడే 32 సంవత్సరాలు 31 యుద్ధాలు చేసిన వాడు ఈ అమర ప్రేమికుడు ఎట్లా అవుతాడు మొదటిది ఆ తర్వాత ఆయన ముంతాజ్ ఆమె
(1:05:20) ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా మ్ పెళ్లి చేసుకున్నాక ఈ షాజహాన్ ఎంత గొప్పవాడు అంటే ఆయన పెద్ద కూతుర్ని పెద్ద కూతురు ఆమెకి ఆయన చాలా సేవలు చేసింది. ఏది జైల్లో పడేసినప్పుడు అవరంగే జైల్లో పడేసిన పెద్ద కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు వీడు ఆ పేరుఏదో ఉంది గుర్తులేదు కానీ మ్ పెట్టుకున్నాడు ఈ మొగళ్ళు రాజ దర్బార్లో అడిగాడట అడిగితే ఇదేంటి పద్ధతి ఏంటి ఇది కరెక్టా కాదా అంటే విత్తనం నాటిన వాడే ఆ ఫలాన్ని మొదట అనుభవించే హక్కు ఉంటుంది అని మొగలు దర్బార్ లోపల ఆయన న్యాయనిపుణలు చెప్పిన మాట ఇది
(1:06:07) షాజహాన్ వీడు ప్రేమికుడా చెప్పండి మొదటిది ఇంకెవరో అడిగారట పక్కనే ఉన్న మంత్రులు మ్ ఏమ ఇంతమందిని తీసుకొని వస్తున్నావు వాళ్ళు మంచా చెడా ఏమన్నా చూడవు కదా అంటే ఆడవాళ్ళని తీసుకొని వచ్చి హరామ్లో పెట్టడం అనేది వాళ్ళకి అలవాటైన ఇది అప్పుడు ఏం ఏం తీయంటే ఒకటి గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో ఏ మిఠాయి కొట్టు నుంచి మిఠాయి తెచ్చుకున్నా ఆ మిఠాయి తీయనే ఉంటది.
(1:06:42) అంటే వాడు చెప్పే ఉదాహరణలు చూడండి మీరు ఈమెను పెళ్లి ఈమె నాలుగో భార్యను ఏదో ఉంది ఉంటాది ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతోటి 19 సంవత్సరాలు కాపురం చేశడు ఈయన మ్ 19 సంవత్సరాలు కాపురం చేశాడు 19 సంవత్సరాలలో 14 మందిని కన్నాడు 14 మందిని కన్నాడు 31 యుద్ధాలు చేసుకుంటూ మ్ 14 మందిని కంటే దాన్ని ప్రేమ అంటారా కామం అంటారా సాడిజం అంటారా ఒక స్త్రీ 19 సంవత్సరాల కాపురంలో 14 మందిని కంటే ఏమనాల
(1:07:30) ఆమె చనిపోయి 14వ సంతానాన్ని కన్న తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమెను ఉత్తరప్రదేశ్లోని బుర్హాన్పూర్ ప్యాలెస్ లో ఖనం చేశారు. మ్ ఖనం చేసిన తర్వాత రాజా మాన్సింగ్ కొడుకు రాజా జైసింగ్ దగ్గర ఉన్న ప్యాలెస్ ని వీడు ఇచ్చి తీసుకున్నాడు. అక్కడి నుంచి ఆ ప్యాలెస్ ని తీసుకొని దాంట్లో సమాధి మళ్ళీ ఆరు నెలల తర్వాత అస్తికలను తీసుకొని వచ్చి ఇక్కడ పూడిచిపెట్టారు.
(1:08:04) ఇక్కడ పూడిచిపెట్టారు మీకు ఇంకోటి ఏందంటే తాజ్మహల్లో కింద 22 గదులు ఉంటాయి అవునంట 22 గదులు ఉంటాయి 22 గదుల్లో ఏమున్నాయి అనేది చెప్పరంట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సుప్రీం కోర్టులో కేస అయింది అంతకు ముందు అయింది మేము చెప్పము దీని మీద చర్చించడానికి వీలు లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒకటి చెప్పేసింది దాన్ని మాట్లాడవద్దు అని చెప్పేసి దాన్ని ప్రేమ మందిరం షాజహానే కట్టాడు అని చెప్పేసి ముస్లింలకు సంబంధించి సమాధుల దగ్గర ఓపెన్ ఏరియా ఉంటది.
(1:08:36) పైన పెద్ద మహా ప్యాలెస్ లాగా సమాధులు కట్టరు ఎక్కడ మీరు గమనించండి మొత్తం ఈవెన్ అక్బర్ సమాధి మిగతా అన్నీ చూసినా గాని చిన్న చోట్ల ఓపెన్ ఏరియాలోనే ఉంటాయి సమాధులన్నీ లేకపోతే చిన్న కట్టడం ఉంటుంది. అంతకుమించి ఎక్కడ కూడా ఉండదు. మ్ ప్లస్ దానిలో గోశాల ఉంది. సైనికులని నివసించడానికి ప్లేస్ ఉంది. విశ్రమించడానికి ప్లేస్ ఉంది గుర్రాల శాల ఉంది.
(1:09:04) గుర్రాల శాల ఉంది అందులో ఇవన్నీ ఎందుకుఉన్నాయి ఒక మసీద ఒక సమాధి ఉన్న ప్లేస్ లో వీటితోటి ఏం పని ఇది షాజహాన్ కట్టింది ఎట్లా అవుతది ఓ సమాధికి అయితే ఇంత కట్టాల్సిన అవసరం లేదు కదా ఇంకొక విషయం అందరూ ఆశ్చర్యపోయేది ఏందంటే దానిలో రెండు నాలుగో అంతస్తులో ఒక సమాధి ఉంటది మూడో అంతస్తులో ఒక సమాధి ఉంటది రెండు సమాధులు ఒక శరీరానికి రెండు సమాధులు ఉన్న ఏకైక మొగలు రాసి చదివి ఎందుకుఉందో తెలీదు దానికి ఒక కథనం ఆయన పైనుంచి కిందికి దిగి వస్తూ ఉంటే ఆయన కన్నీళ్లు కారుసు కింద ముంతాజ్ సమాధి మీద నీళ్లు పడుతున్నాయంట టప్ టప్ టప్ అని మ్
(1:09:48) అని ఒక కవిత్వాలు అల్లుతారు దానికి షాజహాన్ అంత దుర్మార్గుడు మొగలు రాజులలో ఇంకొకడు లేడు వాడి తర్వాత ఉన్నవాడు ఎవరంగే వానికంటే సాడిస్తు ఇక్కడ మీరు మానవతావాది ఔరంగజేబ్ అని పెట్టారు ఆ ఇప్పుడు వీళ్ళంతా చెప్తారు కదా అదే చెప్తారు కదా ఇప్పుడు ఔరంగజేబ్ కట సూఫీ అట ఔరంగజేబ్ సూఫీ సూఫీ అతను చాలా గొప్పవాడు ఏదో ఆ జపమాల చేసుకుంటూ రొట్టెలు తినుకుంటూ బతికేవాడు చాలా సాధు జీవితం చేసేవాడు అని చెప్పేసి దశరధుడికి నలుగురు షాజానికి నలుగురు వీళ్ళు రాముడు భరతుడు శత్రువును లక్ష్మణుడు లక్ష్మణ భరత శత్రుడు లు వాళ్ళు ఒక
(1:10:33) విలువలకు కట్టుబడి అన్న అన్న ఆజ్ఞకు అన్న అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు ఇక్కడ షాజహాన్ కొడుకు మొదటి కొడుకును తల నరికి జైల్లో ఉన్న పళ్ళెంలో బంగారు పళ్ళెంలో పెట్టి పంపించాడు. మిగతా ఇద్దరిని అత్యంత దారుణంగా నరికి చంపేసి అధికారంలోకి వచ్చినవాడు ఔరంగజేబ్ వాడు సూఫీ అని సాధు అని మాట్లాడితే మంచి నీళ్ళ ఇవ్వలేదు తండ్రి జైల్లో ఉన్న తండ్రికి మంచి నీళ్ళ ఇవ్వలేని పరిస్థితి ఔరంగజేబ్ ఛత్రపతి శివాజీకి విలవిల విలవిల లాడిపోయి చివరికి ఆయన బతికున్నాడో లేడో తెలియక కొట్టుకొని కొట్టుకొని ఔరంగాబాద్ కి వచ్చి ఔరంగాబాద్ లో చచ్చాడు. ఈ మొత్తం పీరియడ్
(1:11:16) లో శివాజీ పీరియడ్ ఎట్లా చూస్తారు మీరు మొత్తం పీరియడ్ లోపల భారతదేశాన్ని కాపాడింది శివాజీ మాత్రమే అటు రాజపూతులు ఇటు ఛత్రపతి శివాజీ అటు సిక్కులు ఈ ముగ్గురు భారతదేశానికి కవచం లాగా వ్యవహరించారు. మొత్తం హిందూ దేశా భారతదేశం అంతా మొగళలని వెళ్ళగొట్టి అంటే మొగళల రాజ్యాన్ని వీక్ చేసి మొత్తం హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు నాలుగు వైపుల నలుగురు పీశ్వాలను ఏర్పాటు చేశాడు.
(1:11:49) పీశ్వ అంటే ప్రధానమంత్రి పీశ్వ అంటే బ్రాహ్మణుడు కాదు ఇప్పుడు పీశ్వ అంటే బ్రాహ్మణుడు అని మాట్లాడతాడు మాట్లాడతారు పీశ్వ అంటే బ్రాహ్మణుడు కాదు పీశ్వ అంటే ప్రధానమంత్రి అది లెక్క అది శివాజీ శంభాజీ మహారాజు చేసిన గొప్ప పని నిజనా అయితే నిజంగా ఈ హెడ్డింగ్స్ చూస్తా ఉంటే ప్రతి హెడ్డింగ్ గురించి మాట్లాడాలి ప్రతి హెడ్డింగ్ గురించి తెలుసుకోవాలని అనిపిస్తాఉంది నాకు అయితే నేను పుస్తకం చదివిన తర్వాత అండ్ మీ ఒక్కటి వాళ్ళకు కూడా కచ్చితంగా అనిపిస్తా ఉంటది.
(1:12:15) అండ్ ఇక్కడిదాకా చూసిన తర్వాత అయ్యమ్మ ఈ చరిత్ర అంతా తెలుసుకోవాలి అంటే చాలా మంది నిజంగా ఈరోజు ఏంటంటే అసలైనటువంటి చరిత్ర ఏంటి నన్ను ఎంతమంది అడుగుతా ఉంటారు అంటే ఎక్కడైనా పుస్తకం ఉంటే చెప్పండి ఏవైనా పుస్తకాలు ఉంటే చెప్పండి మేము చదువుతాము మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మా పిల్లలకి చెప్పాలనుకుంటున్నాం అని చెప్పేసి అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ నేను కొన్ని సందర్భాల్లో నేను వేరే శాస్త్రి గారి పుస్తకాలని రాఖ గారి పుస్తకాలని చెప్తా ఉంటాను అండ్ ఇక్కడ చాలా వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు ఆర్డర్
(1:12:43) చేసుకోవచ్చు అండ్ మీరు కొనుక్కో కోవచ్చు ఆ తర్వాత చదవచ్చు చదవాలి కచ్చితంగా చదివేటటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఇంకొక రెండు విషయాలు కూడా నేను అడుగుతాను అడిగిన తర్వాత మనం రామాయణంలోకి వెళ్దాం. అండ్ ఆ మధ్యలో ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను నేను మీ దగ్గర నుంచి చెప్పండి యా ఇంటర్వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ కచ్చితంగా చాలా మందికి తెలియాల్సినటువంటి విషయాలు ఇవి అందుకోసం మీరు ఎంతో సమయాన్ని అంటే అన్నిటికంటే ముఖ్యమైన సమయం ఆ సమయాన్ని వెచ్చించి ఇన్ని అంటే ఒక పుస్తకం ఇలా కనబడదు కానీ ఈ పుస్తకం వెనకాల ఉన్నటువంటి
(1:13:11) శ్రమ ఏంటి అనేది రాసిన మీకు తెలుసు అవును ఎన్ని సంవత్సరాలు దీనికి ఎన్ని నిద్రలేని రాత్రులు ఎన్ని పాదయాత్రలు చేస్తే ఒక పుస్తకం బయటికి వస్తది కచ్చితంగా సో అంత విలువ ఉంది దీనికి అంత విలువ మీకు తెలుసు ఈ విలువ ఏంటి అనేది అందుకోసం అంత కష్టపడ్డారు. అండ్ మన ఛానల్ ద్వారా కూడా మనం ఒక సిరీస్ ఏదనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తాఉంది నాకు మీ సమయాన్ని బట్టి ఫ్యూచర్ లో మీ సౌకర్యం తప్పకుండా తప్పకుండా మనం చేయాలి ఎందుకంటే చాలా మందికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది.
(1:13:40) ఈరోజు తప్పకుండా రైట్నా అయితే ఆ దానికంటే ముందు దీంట్లో ఇంకొక రెండు విషయాలు నాకు హెడ్డింగ్స్ ఒకటి ఇది అతడే సాధువు అతడే రాజకీయ నాయకుడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాఉంది ఇది ఎవరో ఆ ఇది గాంధీ గురించి రా అర్థమైంది ఇది నేను అన్న మాట కాదు అంబేద్కర్ అన్నమాట అంబేద్కర్ తన స్పీచెస్ రైటింగ్స్ వాల్యూమ్స్ లో ఈ పార్టిషన్ ఆఫ్ ఇండియా మీద పాకిస్తాన్ డివిజన్ మీద మెన్షన్ చేసుకుంటూ వచ్చారు.
(1:14:14) చెప్తూ గాంధీజీ గురించి ప్రస్తావన చేస్తూ ఈ మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఒకే సమయంలో అటు సాధువుగా ఉండాలని అనుకుంటాడు ఇటు రాజకీయ నాయకుడిగా ఉండాలని అనుకుంటారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది అంబేద్కర్ గారు అన్నారు ఈ మాట అంబేద్కర్ ఓపెన్ గా అంబేద్కర్ రచనలో స్పష్టంగా రాశరు గాంధీజీ ఒకే సమయంలో ఈ రెండు రూపాలలో ఉండాలని అనుకుంటారు.
(1:14:38) దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అని క్లియర్ అయి ముస్లిం అనుకూలవాదం ముస్లిం అనుకూలవాదం అంటే గాంధీజీ కూడా ఆ ఆయన సిద్ధాంతాన్ని మనం నేరుగా తప్పు పట్టడానికి లేదు కానీ ఆ ఆయన ఏమంటే హిందూ ముస్లింలు ఐక్యంగా ఉంటే ఒక పద్ధతి ప్రకారం భారతదేశం సమయకంగా నడుస్తుంది అనే ఒక స్థిరమైన అభిప్రాయంతో ఆయన ముందుకు వెళ్ళాడు.
(1:15:11) దాంతో ఏమైపోయింది ముస్లింలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ముస్లింలకు అనుకూలంగా కొంత కొన్ని నిర్ణయాలు మోపలా తిరుగుబాటు విషయంలో గాని ఖిలాఫత్ మూమెంట్లో ఖిలాఫత్ మూమెంట్ విషయంలో గాని మలబార్ లోపల హిందువుల ఊతకోత విషయంలో గాని ఆయన స్పందించలేదు ఖిలాఫత్ మూమెంట్ ని ఆయనే ప్రారంభించాడు. ఈ ఇవన్నీ ఆ గాంధీలోని వైవిచ్యమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయి అన్నట్టు ఆ ఉద్దేశంతోనే ఆయన అన్న మాట అంబేద్కర్ అన్నమాట నేను ముస్లింలు ఒక మతపైన సెట్ గా కాకుండా తమను తాము ఒక జాతిగా క్రియేట్ చేసుకొని జాతివాదంతోనే భారత పాకిస్తాన్ విభజన జరిగింది అనేది ఆ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారండి ఈ
(1:15:55) మాట అంబేద్కర్ లో మనం కొన్ని పార్శాల గురించి ఆలోచిస్తాం కానీ దానిలో ఉన్న అనేకమైన అంశాలను చూస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ మిగతా వాళ్ళు కానీ ప్రొఫెసర్ నూరుల్ హసన్ మొదటి విద్యామంత్రి మొదటి విద్యా వీళ్ళంతా ఏం చేశారు ఏమిటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ డైరెక్ట్ గా మాట్లా నేరుగా అన్నారు ఈ విభజన ఇక్కడితోటి ఆగిపోదు మొత్తము పూర్తిగా భారతదేశం అంతా ఇస్లామీకరణ అయ్యేందుకు ఇది మొదటిగా అడుగు అని చెప్పేసి మాట్లాడారు.
(1:16:25) అవన్నీ అట్లా ఆగిపోయాయి ఇది ఇవన్నీ అంటే కనుమరుగ అవుతున్నాయి అంటే పైకి తెలియకుండా కప్పబడి ఉన్నాయి అంతే దాన్ని బయటికి తీసుకుంటూ వచ్చాం దీంట్లో అండ్ నిజంగా ఇంకా లోతుగా మాట్లాడాలి కచ్చితంగా అండ్ మీ సమయం మాకు కావాలి తీసుకుంటాం అయితే ఇక్కడ ఇంకొకటి ఉన్నాయి ఇది లీగ్ ముందడుగు కాంగ్రెస్ వెనుకడుగు ముస్లిం లీగ్ పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ విషయంలో ముస్లిం లీగ్ చాలా ముందుగానే చాలా చాలా ముందుగానే ఎందుకంటే 1905 నుంచే వాళ్ళు ఒక ఆ ఒక వ్యూహంతో ఉన్నారు.
(1:17:05) 1905 లో వందేమాతరం మూమెంట్ ఎప్పుడైతే అయిందో ఆ డాకా నవాబు నమీదుల్లన ఏదో ఉంది డాకా నవాబు డాకా నవాబు కాలంలోనే వాళ్ళు ఒక స్థిరమైన ఉద్దేశంతోటి ఉన్నారు. ఓకే దాంతో వాళ్ళ లక్ష్యం చేరుకోవడానికి వాళ్ళకి సపరేట్ దేశం కావడం కోసము బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. బ్రిటిష్ సైన్యంలో ముస్లింలను ఎక్కువ మందిని చేర్పించారు. బెంగాల్ లోపల వందేమాతరం ఉద్యమం అయినప్పుడు డాకా నవాబు అక్కడ అల్లలు జరపడానికి రెడ్ పాంప్లెట్ రిలీజ్ చేశారు.
(1:17:38) మేము సపోర్ట్ ఉంటాం రెడ్ పాంప్లెట్ అంటారు దాని పేరే రెడ్ పాంప్లెట్ రెడ్ పాంప్లెట్ రిలీజ్ చేసేసి మొత్తం కంప్లీట్ గా మీరు హిందువుల ఇండ్ల మీద దాడి చేయండి షాపుల మీద దాడి చేయండి దోచుకోండి చంపండి టాకా నవాబ్ మీకు అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి అక్కడ చెప్పేశారు. ముస్లిం లీగ్ మొదటి నుంచి ఎప్పుడైతే గాంధీ తోటి విభజన విభేదం వచ్చిందో జిన్నా దానికి నాయకత్వం వహించాడు.
(1:18:02) నిన్న నాయకత్వం వహించిన తర్వాత 1935 లో ఎప్పుడైతే ఓవరాల్ గా 1935 ఎన్నికలు జరిగినయి ఏడు ప్రామిన్స్లలో మొత్తం దేశంంతా అవును ఎన్నికలు జరిగిన తర్వాత నెహ్రూ ఏమన్నాడంటే గెలిచిన తర్వాత మనం కోయలేషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం అని అన్నాడు ఓరల్ గా చెప్పాడు తర్వాత వీళ్ళకి మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ కి వీళ్ళని పక్కకు తోసేసాడు. మ్ దానితోటి జిన్నా చాలా సీరియస్ గా హర్ట్ అయ్యాడు.
(1:18:28) ఉమ్ ఒప్పందం కుదుర్చుకొని మాట్లాడి ముందు ఇస్తానని చెప్పేసి చేయలేదుఅని చెప్పేసి ఆ అప్పటినుంచి ఈ సపరేటిజం అనేది బలంగా తీసుకుంటూ వచ్చాడు 35 నుంచి 35 నుంచి అంతకు ముందు నుంచి ఉంది 35 తర్వాత తీవ్రమైన కొంచెం తీవ్రమైంది తీవ్రమైంది ఆ తర్వాత కరాచీలో లాహోర్ లో మిగతా చోట్ల సమావేశాలు పెట్టడము ఆ తర్వాత పాకిస్తాన్ అనే పేరు ఖాయం చేయడము తర్వాత సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నాయకత్వంలో గాని మిగతా వాళ్ళ నాయకత్వంలో గాని ని వీళ్ళందరితోటి అక్కడ మీటింగ్ పెట్టడము అక్కడ పాకిస్తాన్ మాకు ఈ భూభాగాలు కావాలని చెప్పేసి వాళ్ళఒక ప్రత్యేకంగా ఆ భూభాగాన్ని వాళ్ళు
(1:19:05) తీసుకోవడానికి గల కారణం ఏంటి పాకిస్తాన్ ఒక్కటి తీసుకోలేదు. ఇందులో నేను మెన్షన్ చేశను పాకిస్తాన్ ఒక్కటి తీసుకోలేదు వాళ్ళ వాళ్ళ తీసుకుంటాను అనలేదు. ఉ వాళ్ళు పంజాబ్లో వాళ్ళు భారతదేశం ఇట్లా బొమ్మ వేసి భారతదేశంలో చాలా ఒక గ్రీన్ కలర్ వేశారు అన్ని రకరకాల ప్లేసులలో మ్ అందులో పాకిస్తాన్ ఒకటి తూర్పు బెంగాల్ ఒకటి నార్త్ ఈస్ట్ ఒకటి ఉమ్ నార్త్ ఈస్ట్ ఒకటి కింద హైదరాబాద్ స్టేట్ ఒకటి హైదరాబాద్ స్టేట్ ఒకటి మ్ ఆ ఇటు గోవా ప్రాంతంలో ఇంకొకటి ఇట్లా ఒక ఏడు ఎనిమిది ప్రావిన్సులు కలిపి ఈ ఏడు ఎనిమిది ప్రాంతాలు కలిపి వాళ్ళు రకరకాల పేర్లు పెట్టారు. హైదరాబాద్ కు
(1:19:46) ఉస్మానిస్తాన్ అనే పేరుతో సొంత దేశం కావాలని పెట్టారు. ఉమ్ ఆదివాసి స్థాన్ అచూతి స్థానం అని పెట్టారు ఒకటి మాకు కావాలని ఆదివాసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని అచూతి స్థానం కావాలి దేశంగా విడగొట్టాలని చెప్పేసి రీడ్ ఒప్పందం ద్వారా నార్త్ ఈస్ట్ అంతా క్రైస్తవ దేశంగా ప్రకటించాలని చెప్పేసి ఒట్టి చేశారు. క్రైస్తవ దేశంగా ఎందుకు వీళ్ళకి ఏం సంబంధం? వీడు ఒప్పందంగా హమ్ ఆ అది వేరే అక్కడ అది చే అది ఆ ఇక్కడ పాకిస్తాన్ ఇటు తూర్పు బెంగాల్ ఇట్లా రకరకాలుగా చేసేసారు వీళ్ళు చేసేస్తే అది ఎట్లా కుదురుతాయి అని చెప్పేసి అప్పటికి ఆ రెండిటికి ఒప్పుకున్నాడు.
(1:20:22) తూర్పు పాకిస్తాన్ అటు ఇటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఈ మధ్యలో రోడ్డు సంబం అటు నుంచి జిన్న అడిగాడు మాకు మాకు డైరెక్ట్ రోడ్ ఇవ్వండి అని మన పుణ్యం ప్రకారం ఆయన ఇయ్యలేదు నెహ్రూ ఎందుకు అదృష్టం గాంధీ ఇవ్వాలి అన్నాడంటే కదా ఇవ్వాలి దానికి సంబంధించి ఇవ్వాలి అన్నాడు గాంధీ ఇవ్వాలన్నాడు ఈయన ఇవ్వలేదు అదృష్టం బాగుండి మన కరోవడు పడలేదు.
(1:20:42) లేకపోతే అసలు మొత్తం పోయేది. కంప్లీట్ గా ఎస్ ఎస్ అని ఇంకా అనేక విషయాలు దీంట్లో మాట్లాడుకోవడానికి కానీ సమయం ఇంతపోతున్నది కాబట్టి ఇంకొక విషయం మాట్లాడుకుండా మాత్రం ఈ కల్లోల భారతం ఎందుకంటే 622 నుంచి 1947 మధ్య జరిగినటువంటి విషయాన్ని ముగించలేను. ఆ విషయం ఏంటి అంటే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి అవును ఎస్ వారి గురించి ఒకసారి మీ మాటల ద్వారా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి చెప్పాలి అని అంటే మొదటి నుంచి గాంధీ ఆయన్ని వ్యతిరేకించాడు.
(1:21:15) అహింస అనే పేరుతోని గాని మిగతాది గాని పేరుతోని ఆయన కాంగ్రెస్ అహింస అనేదే కారణం అంటారా అక్కడ ఇంకేదైనా ఏ కాదు అదేమీ లేదు. ఆయన ఆయనకి ఆయన సాయుధ పోరాటం అంతా చేశడు. నిజానికి కాంగ్రెస్ చేసిన పోరాటాలు ఏమ లేవు మీరు ఏమన్నా అనండి స్వాతంత్ర యుద్ధంలో కాంగ్రెస్ ఏదేదో పోరాటం చేసిందంటే అవి తప్పు 199 1905 వందేమాతర ఉద్యమము అది అందరూ భారతీయులు అందరూ చేశారు బెంగాల్ లో ప్రారంభమయింది మొత్తం భారతదేశం అంతా వచ్చింది.
(1:21:44) కాంగ్రెస్ పాత్ర స్వల్పం మిగతా అందరూ వచ్చేసరికి వాళ్ళు కొంత ఇచ్చేశారు. రెండోది 1915లో 1915 లోపల గాంధీజీ ఎంటర్ అయ్యారు. మ్ ఇక్కడికి గాంధీజీ ఎంటర్ అయిన తర్వాత కాంగ్రెస్ చేసిన పోరాటాలు మూడే మూడు. ఒకటి సహాయ నిరాకరణ అది భారతదేశ స్వతంత్రం కోసం కాదు ఖిలాఫత్ టర్కీలో కిలాఫత్ కోసం అది మనది కాదు రెండు దండి సత్యాగ్రహం మ్ 3 1942 క్విట్ ఇండియా క్విట్ ఇండియా మూమెంట్ ఎంత అద్భుతంగా జరిగిందంటే క్విట్ ఇండియా ఆగస్టు 8 నాడు 42 ఆగస్టు 8 నాడు అనౌన్స్ చేశారు ఆగస్ట్ు 8 నాడు చేయగానే తొమ్మిది నాడు వీళ్ళందరూ పోయి
(1:22:31) జైల్లో కూర్చున్నారు. వీళ్ళ జైల్లు అంటే చాలా అద్భుతమైన ప్యాలెస్లు కాంగ్రెస్ నాయకులందరూ జైల్లోనే ఉన్నారు. మ్ 42 తర్వాత నుంచి 47 వరకు కూడా ఒక్క ఉద్యమం చేయలేదు. మరి స్వాతంత్రం ఎట్లా వచ్చింది ఐదేళ్ళు ఎవరు ఎవ్వరు కూడా ఏమి చేయలేదు. ఎవరు మన వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. మ్ ఎందుకు వచ్చింది? నౌకాదల ఉద్యమం మొత్తం భారతదేశంలోని అన్ని తీరాలలో బ్రిటిష్ నావికాదళంలో వచ్చిన తిరుగుబాటు ఈ తిరుగుబాటు నాయకత్వం వహించింది ఆజాద్ హింద్ ఫౌజ్
(1:23:17) ఆజాద్ హింద్ ఫౌజ్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే వాటికి సంబంధించిన జాతీయ భావన గల సైనికులు బ్రిటిష్ నావికాదళంలో ఉండి వాళ్ళు పూర్తిగా నౌకల్ని హైజాక్ చేసేసి సముద్రం మధ్యలోకి తీసుకుపోయి ఆపడేశారు. అవును దానితోటికి తట్టుకోలేదు అప్పటికే ఏమైపోయింది రెండో వరల్డ్ వాల్ రెండో ప్రపంచ యుద్ధం పూర్తఅయింది. మ్ అంతకుముందే 1945 లోపల డిసపియర్ అయ్యారు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆయన మొట్టమొదలే అండమాన్ లోపల మొదటి జెండా ఎగిరేశడు.
(1:23:50) త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదలు ఎగిరేసింది స్వతంత్రాన్ని ప్రకటించింది 43 లో అక్కడ అండమాన్లో మొట్టమొదటి దేశ ప్రధాని అని కూడా ఆ అనౌన్స్ చేశారు అక్కడ తర్వాత ఆయన జపాన్ లో ఉండి ప్రభుత్వాన్ని కూడా ప్రకటించి పడేశడు. ఆయన చేసిన సేవ మామూలుది కాదు వీళ్ళ వల్ల రాలేదు స్వాతంత్రం కేవలం సుభాష్ చంద్ర బోస్ సైన్యం వల్లనే వచ్చింది.
(1:24:16) సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ప్రేరణ ఏదైతే ఉందో ఆయన 45లో డిస్పియర్ అయినా కానీ మ్ ఆయన ఇచ్చిన ప్రేరణతో హిందూ ఫౌజ సైన్యం చేసిన దాడి వల్ల ఎందుకంటే మీకు 49లో అనుకుంటా 49లో క్లెమెంటట్లీ బ్రిటిష్ ప్రధానిగా ఉన్నాడు. క్లెమెంటట్లీ మనకు స్వాతంత్రం ఇచ్చినప్పుడు కూడా ఆయనే ప్రధాని ఓకే ఆయన తర్వాత బెంగాల్ కి వచ్చాడు కలకత్తాకి వచ్చాడు బెంగాల్ గవర్నర్ ఇంట్లో కూర్చున్నాడు.
(1:24:41) బెంగాల్ గవర్నర్ కి అతిథిగా వచ్చాడు అతిథిగా వచ్చినప్పుడు ఏమైంది ఆ నిజం చెప్పండి మీరు భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం ఎట్లా వచ్చింది గాంధీ వల్ల వచ్చిందా అని అడిగాడు. ఏమి కాంగ్రెస్ వల్ల వచ్చింది అంటే కాంగ్రెస్ వల్ల ఏమి రాలేదు గాంధీ పాత్ర మినిమల్ ఇదే పదం వాడాడు మినిమల్ అంటే అత్యంత కనిష్టం గాంధీ పాత్ర రాలేదు మిగతా నవకాదలం దీని వల్ల వచ్చింది గాంధీ పాత్ర ఏమీ లేదు దీంట్లో అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పాడు ఉమ్ అంటే ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఇప్పటికి ఆయన మాట్లాడింది ఆయన రికార్డు ఉంది కదా ఆయన పుస్తకంలో రాసుకున్నాడు బెంగాల్ గా
(1:25:22) ఉన్నాడు ఓకే క్లియర్ గా ఉంది ఈరోజుకు ఆన్ రికార్డ్ నేను అది కూడా మెన్షన్ చేశను మీట్లో ఉంది. ఓకే పుస్తకం పేజీ నెంబర్ తో సహా ఉంటుంది. ఆన్ రికార్డ్ గాంధీ పాత్ర మినిమల్ చాలా క్లియర్ గా గాంధీజీ చేసి మిగతా స్వాతంత్రోద్యమంలో మన కాంగ్రెస్ వాదులు గాని మిగతా వాళ్ళు గాని చేసినవన్నీ కూడా ఈరోజుకు మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్కైవ్స్ లో డాక్యుమెంట్లు కనిపిస్తాయి మనకు ఎవ్వరైనా వెతుక్కోవచ్చు మ్ ఎవ్వరైనా వెతుక్కోవచ్చు ఈ మహాత్మ అనే కాన్సెప్ట్ ఏది మహాత్మ అనే కాన్సెప్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనను పిలిచారు.
(1:26:00) అప్పటినుంచి మహాత్మ అయ్యాడు అంతే ఆయన మహాత్ముడు అవునా కాదా అనేది వ్యక్తిగతం మనము అంతే తప్ప రవీంద్రనాథ్ ఠాగూర్ మాత్రం ఆయనను మహాత్మ అని పిలిచారు. అప్పటినుంచి ఆయన మహాత్ముడు అని ఇదయింది. కాకపోతే ఆయనది ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్ పాలసీ చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ పాలసీని ప్రతిపాదించాడు. ఈ కాంగ్రెస్ వాళ్లే దాన్ని తొక్కి పెట్టి నాశనం గాంధీజీ ప్రతిపాదించారు గాంధీజీ విద్యా విధానం అద్భుతమైన విద్యావిధానం అంటే లైక్ అంటే మీరు చిన్నప్పటి నుంచే చదువుకుంటున్నప్పుడే మీరు మామూలు సాధారణమైన విద్యతో పాటు ప్రతి విద్యార్థికి ఏదో ఒక ఆ వృత్తిపరమైన నైపుణ్యం నేర్పించాలి ఈ వృత్తి అంటే నేను జనరల్ గా
(1:26:43) చెప్తున్నా అంటే కంప్రెస్ చేసి చెప్ ఆ వృత్తిపరమైన నైపుణ్యం నేర్పితే వాడు బయటికి వచ్చాక నేను ఎలాగైనా బతకగలను అని వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ తర్వాత వాడు వెళ్ళిపోతాడు. ఇది చేయండి అని ఇవాళ మనం స్కిల్ యూనివర్సిటీలు అని పెడుతున్నాం కదా దీని కాన్సెప్ట్ ఆరోజే గాంధీ చెప్పాడు. దాన్ని ఎందుకు వీళ్ళు పెట్టలేకపోయారు నెహరు చాలా ముందుచూపు ఉంది అని మాట్లాడుతా ఉంటారు కదా నాలుగు నాలుగు ప్రావిన్సుల లోపల అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ మ్ నాలుగు ప్రావిన్సులు మేము మా దగ్గర డబ్బులు లేవు మేము ఈ విధానాన్ని అమలు పరచలేమని తీర్మానం చేశయి ఆ రోజు
(1:27:19) ప్రావిన్స్ అసెంబ్లీలో అఫీషియల్ గా అది కూడా ఉంది. ఉమ్ అదే మధ్య మమ్మకాలకు అప్పుడే వీళ్ళు అనుమతులు ఇచ్చారు. అవును అట్లా ఉంటుంది. ఓకే ఇది పార్ట్ ట పార్ట్ టూ లో ఏదో జస్ట్ ఇట్లా ఏదో ప్రోమో లెక్క అన్నట్టు ప్రోమో లెక్క పైపైన టచ్ చేస్తానే ఇట్లా ఉంది. ఒకసారి మీరు ఫుల్ సినిమా చూస్తే కళ్ళ ముందు అంటే ఒక రకంగా కనబడుతుంది ఇంకో రకంగా అంటే ఇంత అరాచకాలు చేశారు మన దేశం పైన మనం ఈరోజు ఈ రకమైనటువంటి బతుకు బతకడానికి ఎన్నెన్ని కుట్రలు జరిగాయి అనే విషయం మనకు అర్థం అవుతుంది నిజంగా మాట్లాడుతా ఉన్నప్పుడు ఒక రకంగా నిజాలు తెలుసుకుంటున్నామ అనే భావన నిజాలు
(1:28:01) తెలుపుతున్నామ అనేటువంటి భావనతో పాటుగా చాలా బాధ నా లోపల ఉంది నిజంగా ఎందుకంటే మనం చెప్తుంటాం కదా అసలైన చరిత్ర కావాలి అసలైన చరిత్ర అసలైన చరిత్ర కోసం అడుక్కొని అడుక్కోవాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నాం ఈరోజు భారతీయులం. అడుక్కున్న కూడా ఎక్కడ దొరకదు ఎందుకంటే ఎవరి పుస్తకాలు వాళ్ళ ఇష్టమన్నట్టు రాసుకున్నారు ఎవరి ఆత్మకథలు వాళ్ళ లెక్క అంటే ఈ దేశపు చరిత్రను ఒక ఆత్మకథ లెక్క రాసుకున్నారు ఏది బాబా ఆత్మకథ లేకపోతే ఇంకెవడో ఇంకెవడో ఇంకోడో ఈ పనికిమాలిన అందరి ఆత్మకథలే ఈ దేశపు చరిత్ర అయింది చివరికి అది మన దౌర్భాగ్యం దాని నుంచి ఇటువంటి అద్భుతమైనటువంటి
(1:28:33) ఆ ఏమంటాం మనం వ్యక్తులు అని కూడా అనలేము వీళ్ళు అంతకు మించినటువంటి వాళ్ళు ఋషులు అనుకోవచ్చు ఎందుకంటే వారి తపస్సే ఇదంత వారి తపస్సు నుంచి వచ్చినటువంటి పుస్తకాలు ఇవి అది మన కోసం అయితే మనం పార్ట్ టూ నుంచి పార్ట్ వన్ లోకి వెళ్దాం అన్నాం. నిజంగా రామం భజేశ్యామలో రామం భజేశ్యామలో నిజంగా చూస్తా ఉంటే ఆశ్రేతు హిమాచలం భారతదేశం కింద మీరు చూడండి ఒకసారి రామభానం రామభానం వెనకాల భారతదేశం ఇది పోస్టర్ లోనే అర్థమవుతుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అండ్ మీ ద్వారా ఒకసారి రామం భజ్యామలం గురించి రామంభజ శ్యామలం పుస్తకము అయోధ్యలో రామ మందిర
(1:29:11) నిర్మాణానికి శంకు స్థాపన అయిన రోజు ప్రారంభమైంది హమ్ దీని రచన అది జరిగింది. అయితే దీనికి దీని ప్రేరణ ఏమిటంటే ఆ ఈ దేశంలో మొట్టమొదటి నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా అందరికీ టార్గెట్ అయిన ఏకైక వ్యక్తి రాముడు రాముడు ఒక చారిత్రక పురుషున్నని పురాణ పురుషుడిగా మార్చిపారేశారు. మిత్తుగా చేశారు కల్పిత కథ కల్పిత కథ పూర్తిగా కల్పిత కథ మార్చిపడేసారు రెండు ఎందుకంటే దాంట్లో పర్టికులర్ గా ఆయన జన్మతే మొత్తం డీటెయిల్డ్ గా ఉన్నప్పటికీ కూడా
(1:29:55) దాన్ని కల్పితంగా మార్చిపడేశారు. ఉమ్ ఎందుకు అంటే దీనికి ప్రధానమైన కారణం ఈ దేశంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సమస్త జాతులను ఏకం చేసినవాడు రాముడు తూర్పు నుంచి పశ్చిమం వరకు భారతదేశాన్ని ఏకం చేసినవాడు కృష్ణుడు అస్సాంలో తేజ్పూర్ నుంచి గుజరాత్లో ద్వారక దాకా మొత్తం సమాజాన్ని ఏకం చేసినవాడు కృష్ణుడు అయితే మ్ ఉత్తరం నుంచి దక్షిణం దాకా కన్యాకుమారి దాకా లంక దాకా ఏకం చేసినవాడు అనేక జాతులతో మమేకమవుతూ అందరితో మాట్లాడుతూ కలుస్తూ వెళ్ళినవాడు రాముడు. ఈ రాముడు మొత్తం
(1:30:40) దేశాన్ని ఏకం చేసినవాడు ఈ ఒక్క సూత్రాన్ని తెంచితే భారతదేశంలో అన్ని ప్రాంతాలను కలుపుతున్న ఏకైక సూత్రం ఈ రాముడు. ఈ సూత్రాన్ని తెంచితే భారతదేశంలో భారతీయ ధర్మాన్ని నాశనం చేయడం చాలా సులువు అనేది ఇటు మార్క్సిస్ట్ చరిత్రకారులు ఇటు బ్రిటిష్ చరిత్రకారులు చాలా ముందుగా గుర్తించారు. దాని ప్రకారం ఒక రకంగా రాముడి వ్యక్తిత్వాన్ని హననం చేసుకుంటూ వచ్చారు.
(1:31:07) ఇందులో భాగంగానే చాలా కొంతకాలంగా ఈ కమ్యూనిస్ట్ మేధావులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో వాళ్ళు మేధావులని అనుకుంటారు. కమ్యూనిస్ట్ మేధావులు అరసము వీరసము కురసము నీరసము ఇట్లాంటి సంఘాలందరూ హేతువాదులు లిబరలిస్టులు వీళ్ళంతా కూడా రాముడి క్యారెక్టర్ ని డామేజ్ చేయడానికి పూనుకున్నారు వాళ్ళకి దొరికింది రెండే రెండు విషయాలు ఒకటి దళితుడు అని ఒక దళితుడుఅని అతనికి పేరు పెట్టేసారు ఆ రోజు దళితత్వం ఎక్కడ వచ్చిందో తెలియదు దళితుడు అన్న శూద్రుని శంభుకుని చంపాడు ఒకటి సీతను అడవిలో పాలు చేసాడు అన్నది ఈ రెండు పెట్టేసి రాముడు దుర్మార్గుడు రావణుడు చాలా గొప్పవాడు వేద వేదాంగాలు
(1:31:49) చదివినవాడు బ్రహ్మర్షి అద్భుతము మహాపురుషుడు అట్లాంటి వాడిని వచ్చి ఆమ అన్యాయంగా చంపేశడు అనేది ఈ నెర్రేషన్ తీసుకుంటూ వచ్చారు. రాముణని రాముణని తిడితే నాకు సంతోషం అని అన్నవాడు కూడా ఉన్నాడు. చాలామంది మ్ ఈ ఇందులో భాగంగా ఒకాయన Facebook లో రోజు ఆ వ్యాసాలు పెడుతుంటే నాకు బాగా చికాకుగా ఉండింది. అందులో అందులోనే ఒక మేర్ మెర్సీ మార్గరేట్ అనుకుంటా ఆమె పేరు కవి కవయిత్రి మ్ పేరు చెప్తున్నా ఏం నష్టమే లేదు.
(1:32:24) ఆమె రాముడి మీద ఒక కవిత్వం రాసింది. ఓకే అంటే దాని అర్థం ఏంటంటే సీతను వెళ్ళగొట్టాడు రాముడు సీతను వెళ్ళగొడితే ఆ ఆమె ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆమె చర్చిలోకి వెళ్లి తల దాచుకున్నది తనకు అక్కడే రక్షణ దొరుకుతుందని ఆశ్చర్యమేస్తది మీకు ఓపెన్ గా కవితను రాసిందన్నారు మెచ్చుకున్నారు ఆమె కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాముడు తన తప్పు తెలుసుకొని చర్చి ముందు సీత ఎప్పుడు బయటికి వస్తుందా అని తచ్చాడుతున్నాడు.
(1:33:03) ఇది కవిత్వం ఒక్కడు ఖండించలేదు ఎప్పుడు జరిగిందండి ఇది 2020 21 లో ఆ కవిత్వం వచ్చింది. ఆమె మొన్న ఉచ్చల జలధితరంగా అని రాసేసింది. అవును ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నట్టు అంటే ఇంత ఘోరంగా మళ్ళీ ఆమె సో సామాజికము అది ఇది అని ఈ సంస్కరణ వాదాలు మాట్లాడుతుంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ రకంగా మాట్లాడు వీటన్నిటి నేపథ్యంలో భారతదేశాన్ని భారతదేశ చరిత్రను భారతీయ ధర్మాన్ని ఎట్లా రాముడి పేరు చెప్పి ఏ రకంగా విధ్వంసం చేసుకుంటూ వచ్చారు అని రాయాలని సంకల్పించి మొదలుపెట్టిన గ్రంథం ఇది ఇది రామాయణం కాదు రామాయణం ఉంటుంది
(1:33:51) కానీ రామాయణం కాదు భారతదేశ చరిత్రను ఏ రకంగా పూర్తి అత్యంత దారుణంగా డిస్ట్రక్షన్ చేశారు అనేది అనేది దీనిలో ఉంటుంది. అది మొదలు పెడుతూ అసలు దీంట్లో భారతదేశాన్ని అభారతీయం ఎందుకు చేశారు? ఎక్కడ మొదలైంది అసలు ఇది ఎక్కడ మొదలైంది అంటారు ఎప్పటి నుంచి మొదలైింది? 209 2020 ఐ థింక్ ్ Facebook లో వచ్చినప్పుడే నేను రాస్తాను అన్నాను రాస్తా అన్నప్పుడు మా నాన్నగారు సుప్రసన్నాచార్య గారు అడిగాను ఇది రాద్దాం అనుకుంటున్నాను అని అన్నప్పుడే ఆయనతో డిస్కషన్ అయింది ఆయనేమో ఆధ్యాత్మిక పరంగా చెప్పడం నేనేమో ఆ కామన్ మ్యాన్ గా నేను డిస్కస్ చేయడం
(1:34:34) ఈ డిస్కషన్ కంటిన్యూ అయింది. అప్పుడు ఒరిజినల్ రామాయణాన్ని పక్కన పెట్టుకొని భారతీయ చరిత్రను పక్కన పెట్టుకొని ఈ డిస్ట్రాక్షన్ ఎట్లా నడుచుకుంటూ వచ్చింది అనేది డిస్కషన్ చేసుకుంటూ వచ్చాం. మ్ మా ఇంట్లో రామాయణం అనేది ఒక పరంపరగా సాగుతూ వచ్చింది మా ముక్తాత గారి దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది అది అలా వచ్చేసింది.
(1:34:55) ఆ తర్వాత సంచికలో మురళీ కృష్ణ గారిని అడిగితే మనం చేద్దామని అనుకు అయితే అది పోయి రామాయణం మొదటి అర్థభాగం అంతా రామాయణం కాకుండా ఈ చరిత్ర విధ్వంసం అనేది ఎట్లా జరుగుతూ వచ్చిందిని చాలా స్పష్టంగా చెప్పడం అనేది ప్రధాన ఉద్దేశం సాగింది. ఇందులో మొట్టమొదలు స్వాతంత్రం వచ్చినప్పుడు వచ్చిన టైంలో నెహ్రూవియన్ చరిత్రకారులు ఏం చేశారు భారతదేశ చరిత్ర ఆర్సి మజుదార్ నేను చరిత్ర రాస్తాను అంటే ఆయన పక్కకు పడేసి హమ్ ఆ తర్వాత భారతీయ విద్యాభవన వాళ్ళు వేశారు 11 వాల్యూమ్స్ అవి భారతదేశ చరిత్ర మ్ ఆయన ముందు ఆయనకు అప్ప చెప్పారు పని అప్ప చెప్తే ఆయన్ని తీసి పక్కకు పడేసి ఇర్ఫాన్ హబీబ్ మిగతా వాళ్ళకి వేరే వాళ్ళకి
(1:35:40) ఇచ్చారు. ఏమిటంటే కాంగ్రెస్ కోణంలో నెహ్రూ గాంధీ కుటుంబాల కోణంలోనే స్వాతంత్ర చరిత్ర రాయాలి అని చెప్పేసి కండిషన్ ఆ తర్వాత మనం చదువుకున్న చరిత్ర అంతా ఆ కండిషన్స్ మీద మీరు మొత్తం భారతదేశ స్వతంత్ర ఉద్యమ చరిత్రలో మనం చదువుకున్నదంతా నెహ్రూ కుటుంబం చేసింది గాంధీ కుటుంబం చేసింది. అంతకుమించి మిగతా వాళ్ళంతా ఎగిరిపోయారు లాలా లాజపత్రాయ ఏమైపోయారు బిపిన్ చంద్రపాల్ ఏమైపోయాడు తిలక్ ఏమైపోయాడు గోకలే ఏమైపోయాడు అందరూ అందరూ మాయమైపోయారు మ్ భగత్ సింగ్ ఏమయ్యాడు ఆజాద్ ఏమైపోయాడు చంద్రశేఖర్ ఆజాద్ ఇదంతా తీసుకుంటూ వచ్చి మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉంది
(1:36:26) రామాయణంలో ఏం చెప్పాడు రామంభజే శ్యామలము అంటే భారతదేశంంతా శ్యామలం అంటే ఆకాశం భారత భారతదేశంంతా ఆవరించిన ఏకైక వ్యక్తి రాముడే మ్ అతడు తప్ప ఈ దేశానికి దిక్కు లేదు అని చెప్పడం కోసమే ఆ టైటిల్ ఉద్దేశం అతడే మొత్తం ఎందంటే రామాయణంలో ఒక పార్శ్వం ఏమి ఉండదు. రామాయణంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది. ఎవరో ఒక భర్త తన భార్యని ఎత్తుకొని పోతే పోయి ఆ కాపాడుకొని తీసుకొచ్చాడు అనేది కథ కాదు అసలు అది కథే కాదు అది దాంట్లో ఒక పార్ట్ భారతదేశం లోపల ఒక రాజ్య వ్యవస్థ ఎట్లా ఉంది
(1:37:09) ఆ రాజ్యం ఎలా నిర్మాణం అయింది దాని భద్రత వ్యవస్థ ఎట్లా ఉంది దాని సరిహద్దులు ఎట్లా ఉన్నాయి దాని ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా ఉంది శత్రు దేశాల్లో అది కోవర్ట్ ఆపరేషన్స్ ఎట్లా నిర్వహించింది అయోచన అది ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద నిఘా వ్యవస్థ ఎట్లా ఉండింది వాళ్ళు మంత్రులను గాని మిగతా వర్గాలను గాని ప్రజలకు పని ఇచ్చేవి మీకు కులాలవారి అనే ప్రస్తావన ఉండదు రాముడు భరతుడికి చెప్తున్నప్పుడు ఎక్కువ పని వచ్చిన వాళ్ళు మధ్యస్థ పని వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళు పని రాని వాళ్ళు ఇది కేటగిరీస్ క్లాసెస్ ఈ రకంగా విభజించి పని అప్ప చెప్పమన్నాడు.
(1:37:49) శూద్రులు అది ఇది ఏమీ లేదు. మ్ దాన్ని బేస్ చేసుకొని మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉంది మన ఇండియన్ హిస్టారియన్స్ ఎట్లా మార్చారు అని ఇందులో రాసుకుంటూ రావడం జరిగింది. ఉమ్ ఇప్పుడు ఈ రామాయణంలోకి సెక్యులరిజం ఎందుకు వచ్చింది? ఉమ్ సెక్యులరిజం ఎందుకు వచ్చింది అంటే మన రాజ్యాంగము ప్రియాంబుల్ రామ పట్టాభిషేకంతో కనిపిస్తుంది.
(1:38:14) ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు ఇప్పుడు మార్చేశరు అనుకోండి నమ పట్టాభిషేకం తోటే ఉంటుంది. సెక్యులరిజం ఎందుకు వచ్చింది అనింటే ఈ చరిత్ర డిస్టార్షన్ లో భాగంగానే సెక్యులర్ రాజ్యాంగ సభ మొదలు మనం ఇందిరా గాంధీ సెక్యులరిజం పెట్టిందని అనుకుంటున్నాం కానీ రాజ్యాంగ సభ చర్చల్లోనే 48 లోనే ఈ సెక్యులరిజం పెట్టాలి అవును సెక్యులరిజం ఆర్ మైనారిటీ ఏదో ఒకటి ఏదైనా పెట్టాలనే ఒక భావన వచ్చింది.
(1:38:40) దాని మీద డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిపోతే దాని మీద చర్చ జరిగితే అందులో ఆ సభలో పాల్గొన 270 మంది మే ఓన్లీ అంబేద్కర్ రాసి అని అనుకుంటాం కానీ 270 మంది ఆ డిస్కషన్స్ లో మీరు మతం అనే మాట లేకుండా ఎట్లా మీరు సెక్యులర్ రాష్ట్రంగా ప్రకటిస్తారు చెప్పండి. అని అడిగాడు మీరు మైనారిటీ పదం వాడితే మతం ఉన్నట్టే లెక్క అని అంటే నెహ్రూ ఒప్పుకోలేరు.
(1:39:09) అంటే అందరూ గట్టిగా మాట్లాడేసరికి ఆ సెక్యులర్ పదాన్ని ఆపాడు. ఈ సెక్యులరిజం ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది క్యాథలిక్ చర్చి ఎట్లా వాడింది వాటికన్ క్యాథలిక్ చర్చి ఎక్కడి నుంచి వాడింది దానినుంచి వీళ్ళు ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు అనే డిస్కషన్ ఇందులో చెప్పడం జరిగింది. ఇది చెప్పడం జరిగింది దీని వల్ల జరిగిన నష్టం ఏంటి? సెక్యులరిజం అనే వ్యవస్థ పట్ల సెక్యులరిజం అనేదాన్ని ఒక మతంగా మార్చారు సెక్యులరిజమే ఇప్పుడు ఒక మతం హిందుత్వాన్ని తిట్టే ఒక మతం సెక్యులరిజం హిందుత్వాన్ని తిట్టే ఒక మతం సెక్యులరిజం అంతే హిందుత్వానే తిట్టాలి అంతే
(1:39:46) ముస్లింలను మీ ఇతర వర్గాలను ఇగ్నోర్ చేయాలి తిట్టొద్దు ఇగ్నోర్ చేయాలి మాట్లాడొద్దు అది లెక్క ఈ రకంగా దీంట్లోనే ఈ సెక్యులరిజం భావనలో నుంచే హిందూ కోడ్ బిల్ వచ్చింది. మొట్టమొదలు నెహ్రూ చేసిన పెద్ద ద్రోహం హిందూ కోడ్ బిల్లు హిందూ కోడ్ బిల్లు ద్వారా హిందువుల్లో విడాకుల చట్టం తీసుకొని వచ్చాడు. మ్ హిందూ అప్పుడు ఆ డిస్కషన్లో పార్లమెంట్లో అయిన డిస్కషన్స్ లో ఈ మాట వచ్చింది.
(1:40:17) అయ్యా అంటే మరి ముస్లింలకు ఏమవుద్దంటే ముస్లింలు ఇప్పుడు ఆ సంస్కరణలకు సిద్ధంగా లేరు. ముస్లింలు ఆ సంస్కరణలకు సిద్ధంగా లేరు. హిందువులను మాత్రం మనం మార్చాలి. కాబట్టి సంస్కరణలు తీసుకొని రావాలంటే ఆ బిల్లు పీగిపోయింది. అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఆ బిల్లును నాలుగు ముక్కలు చేసి నాలుగు బిల్లులుగా ఆమోదింప చేసుకున్నాడు నెహ్రూ ఈ బిల్లు ఆమోదం పొందనందుకే అంబేద్కర్ రిజైన్ చేశడు.
(1:40:44) ఉమ్ రిజైన్ చేస్తే ఈ అంబేద్కర్ ని నెహ్రూయే ఓడగొట్టాడు. ఇదంతా ఒక పరిణామ క్రమం ఇప్పుడు అంబేద్కర్ నెత్తిన పెట్టుకొని మళ్ళీ ఓడ ఓడగొట్టినవాళ్ళే నెత్తిన పెట్టుకొని మాట్లాడుతా ఉంటారు ఇదఒక పరిణామ క్రమం మనం అంత తేలిగ్గా తీసుకొని ఇదే సమయంలో ఈ సెక్యులరిజం అనే భావన ఊతంఇచ్చే ఉద్దేశంతోటి నెహ్రూ బౌద్ధాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు.
(1:41:09) బౌద్ధాన్ని నిందించడం కాదు బౌద్ధము ఈ ఒక్కటి దేశంలో మన దేశంలో పుట్టిన మతాలు మన దేశ ధర్మానికి వ్యతిరేకంగా ఎన్నడూ లేవు ఏనాడు లేవు అదే కదన్న ఇప్పుడు వచ్చినా జైన సిక్కు మతమైనా బౌద్ధమైన జైనమైనా ఒక పాయ మన ధర్మంలో ఒక పాయ ఉపనిషత్తులను బుద్ధుడు తిరస్కరించలేడు లేదు పరబ్రహ్మ తత్వాన్ని ఇప్పుడు డిస్కషన్ అవసరం లేదు ఇప్పుడు చర్చించద్దు పరబ్రహ్మం అనేది తర్వాత చూసుకుందాము ముందు ఇక్కడ జీవితంలో ఉన్నవి ఏందో చూసుకోండి అని అన్నాడు తప్ప తిరస్కరించ చలేదు జైనులైనా అంతే సిక్కిజం అయినా అంతే సిక్కిజం ఇండియాను భారతదేశం ధర్మంలో నుంచి గురునానక్ రామాయణ భారత భాగవతాలను
(1:41:46) అనువదించాడు. భారతంలో పంజాబీలోకి మ్ నేరుగా అనువదించాడు గురు అర్జున్ దేవ్ గురునానక్ గురు గోవింద్ సింగ్ ఒకళ్ళు కాదు ఇవన్నీ అందులో పాయలే అయితే నెహ్రూ నెహ్రూ తనలో ఏం చేశడుఅంటే అక్కడ రాముణని తిరస్కరించాలి అంటే మనం ముస్లింలు క్రిస్టియన్ విదేశీ మతాలను పట్టుకుంటే కష్టమని బౌద్ధాన్ని ముందుకు తీసుకొచ్చాడు అది ముక్కోట అయింది ముసుగులాగా అది 10 సంవత్సరాల పాటు బౌద్ధాన్ని అలాగే ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు.
(1:42:23) అదే సమయంలో అశోకుడిని తీసుకొని వచ్చి అశోకుడు గొప్ప రాజయ్యాడు. ఆ రోజు వరకు అశోకుడిని ఎవడు గుర్తుపెట్టలేదు. మ్ 1947 కు ముందు అశోకుడి చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు ఎవరూ చర్చించలేదు విస్తారంగా నెహ్రూ వచ్చిన తర్వాతనే మూడు సింహాలు వచ్చాయి జెండాలోకి గాంధీ చెరకాపై అశోక చక్రం అశోక చక్రం వచ్చింది రాష్ట్రపతి భవనంలో అశోక హాల్ వచ్చింది.
(1:42:51) ఇవన్నీ అశోక చక్రాలు అవార్డులు వచ్చినాయి. పరమవీర చక్రాలు అశోక చక్రాలు అన్ని అశోకుడు చుట్టూ తిప్పి అశోక ది గ్రేట్ అని చెప్పేసి తీసుకుంటూ వచ్చారు. బౌద్ధాన్ని ఒక 10ఏళ్ల పాటు పిచ్చేశరు. అప్పుడు ఏమైపోయింది ఈ బౌద్ధం అనేది ముందుకు వచ్చేసరికి హిందూయిజం అనేది వెనక్కి పోయి రాముడి వ్యతిరేక రామాయణము రాముడు ఇట్లాంటి వ్యతిరేకమైనవన్నీ ఆ ప్రబలంగా ముందుకు వచ్చాయి.
(1:43:15) ఉమ్ దీన్ని నెహ్రూ సమర్ధించాడు పరోక్షంగా అదే సమయంలో క్రైస్తవ మిషనరీలు చేసే కార్యక్రమాలని అడ్డుకోవద్దు అని చెప్పేసి అఫీషియల్ గా లేఖలు రాశడు అందరి ముఖ్యమంత్రులకు ఈయన మ్ బౌద్ధాన్ని క్రిస్టియానిటీని విపరీతంగా ప్రమోట్ చేసినవాడు నెహ్రూ అనుమానం లేకుండా అదే సమయంలో రామలీలా మైదానంలో రామాయణం మీద రాముడి మీద హిందూ మతం మీద నెగిటివ్ కామెంట్ చేసిన వాడు కూడా నెహ్రూయే అది కమ్యూనిస్టులకి మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయింది.
(1:43:56) నేరుగా హమ్ అది మనం ఇక్కడ ప్రస్తావించాల్సి వచ్చింది. ఓకే ఓకే దీనికి నెహ్రూకి సహాయపడ్డవాడు ప్రముఖ చరిత్రకారుడు మహమ్మద్ హబీబ్ ఇప్పుడు గొప్ప చరిత్రకారుడు అని చెప్పుకుంటున్న ఇర్ఫాన్ హబీబ్ కు ఆయన తండ్రి తండ్రి ఈ మహమ్మద్ హబీబు మొట్టమొదట చరిత్ర రచన ఎట్లా చేయాలనేది ఒక ఫార్మాట్ తయారు చేశాడు. ఇస్లాములు భారతదేశంలోకి చురబడలేదు.
(1:44:27) భారతదేశం పైకి దండెత్తిన రాజులకు ఇస్లాం తోటి సంబంధం లేదు. వాళ్ళు వచ్చారు దోచుకున్నారు పోయారు ఎవరికీ సంబంధం లేదు. ఇక్కడ అణగారిన వర్గాలను భారతదేశంలో ఉన్న తీవ్రమైన అప్రషన్ అణచివేతల వల్ల తట్టుకోలేక విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన ఇస్లాంలోకి శాంతియుతంగా మత మార్పిళ్లు జరిగాయి. ఎక్కడ కూడా ఒక్క మత మార్పిడి కూడా ఒత్తీడితోటి జరగలేదు.
(1:44:59) ఈ రకమైన చరిత్ర నిర్మాణానికి ఆయన ప్రతిపాదనలు చేశాడు. ఆ పుస్తకంలో నేను కల్లోల భారతం ఒక్క చోటకైనా శాంతియుతంగా మత కల్లోలం జరిగిందని చరిత్రలో ఎక్కడైనా చూపిస్తే నేను ఈ పుస్తకాలన్నీ వదిలేస్తా. ఒక్క ఇన్సిడెంట్ సింగిల్ ఇన్సిడెంట్ మ్ అంత రక్తపాతము బలవంత మాత్రమ జిజియా పనులు విధించి శాంతివితంగా మత మార్పిడి ఎందుకు జరుగుతది అవసరమే ఉన్నది అక్కడ అవసరమే వచ్చింది జరుగుతది దుర్మార్గం కదా వాడు దొంగ దొంగ లోపట చేరాలని ఎందుకు అనుకుంటాడు అసలు వాడు దొంగని చూసుకుంటా అది ఈ రకంగా చెప్తూ దీన్ని రామాయణం తోటి పోలుస్తూ కంపేర్ చేసుకుంటూ ఇది రాయడం
(1:45:43) జరిగింది దీంట్లో అనేక అంశాలు వచ్చాయి. మన క్యాబినెట్ ఎట్లా ఉండింది రామాయణంలోని క్యాబినెట్ ఎట్లా ఉండింది. దశరధుడి క్యాబినెట్ ఎట్లా ఉంది నెహ్రూ క్యాబినెట్ ఎట్లా ఉండింది మ్ దశరధుడి క్యాబినెట్ లో ఒక మంత్రిని ఎంపిక చేసుకోవాలంటే మొదటి లక్షణం అవినీతి లేకపోవడం కుటుంబాన్ని కూడా వదిలేసి దేశం కోసం పాటుపడడం మొదటి లక్షణం.
(1:46:07) వాడే మనకి అతనే కాకుండా అతను మంత్రిగా నియమించుకునే ముందు రాజు అతని చుట్టుపక్కల ఇండ్లవాళ్ళను చుట్టుపక్కల బంధువులను మిగతా వాళ్ళను అందరినీ ఎంక్వైరీ చేసేవాడు ఇతనికి పొలిటికల్ యంబిషన్ ఏమైనా ఉందా ఇంకేదైనా ఆంబిషన్ ఉందా క్రిమినల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా ఇతరమైన ఏమనా ఉన్నాయా అని అన్ని చూసుకున్న తర్వాతనే ఎంపిక చేసేవాడు మ్ అంత ఒక సిస్టమాటిక్ క్యాబినెట్ ఒక రూపకల్పన ఉండేది నెహ్రూ దాంట్లో మొదటి స్వాతంత్రం వచ్చిన ఏడాది లోపలనే జీప్ల స్కామ్ అయిపోయింది.
(1:46:42) 48 లో మొదటి సంవత్సరం యుద్ధం కోసం తెచ్చే జీపులను నాసిరకం జీపులను తెప్పించి పెట్టాడు ఎందుకయ్యా అంటే ఆయన కూతుర్ని అల్లుడిని లండన్లో ఆయన దాచి పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని చదువు చెప్పాడు. ఇందిరా గాంధీని ఫిరోజ్ గాంధీని పికే మీనన్ మీనన్ ఆ స్కామ్ అయితే పార్లమెంట్లో చట్టం అయితే పార్లమెంట్ గొడవ అయితే పార్లమెంట్లో గొడవ అయితే విచారణ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేశారు.
(1:47:11) ఇప్పుడు మనం వేస్తాం కదా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆ విచారణ దగ్గర ఆ కమిటీ ముందుకు పోయి ఇది గనుక విచారణ చేస్తే నేను రాజీనామా చేస్తా అని బెదిరించాడు నెహ్రూ దానితోటి ఆ విచారణ ఆగిపోయింది. అదే వీకే మినన్ ను తర్వాత కాలంలో డిఫెన్స్ మినిస్టర్ చేశాడు ఈ నెహ్రూ అదే వీకే మినన్ని డిఫెన్స్ మినిస్టర్ చేశాడు ఏం చెప్తారు దీనికి తర్వాత వీక్ మినన్ కూడా ఈయన పైన తిరగబడడం అని ఆ అది తర్వాత కాదు తర్వాత విషయం తర్వాత ఇక్కడికైతే ఇది ఆ తిరగబడడం అంటే ఆ లవాదేవిలో ఏదో తేడాలు రావచ్చు ఏదైనా జరగొచ్చు అది మనక అది తెలియదు.
(1:47:52) అది ఇట్లా ఉంటుంది అయితే ఆ 1947 నుంచి జరుగుతున్న పరిణామాలు భారతదేశ చరిత్ర మీద ఒక జరుగుతున్న దాడిని రిఫ్లెక్ట్ చేస్తూ ఆనాటి పరిణామాలన్నీ రాజ్యాంగ సభలో గాని మిగతా వాటి గాని అవి ఈ చరిత్రను డిస్టార్ట్ చేయడానికి ఎట్లా దోహదం చేశాయి అని చెప్పడానికి ఆ పరిణామాలన్నీ ఘటనలన్నీ చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది. ఉమ్ ఆ తర్వాత ఈ ఐసిహెచ్ఆర్ కానీ ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కానీ మిగతా వాటిలలో గాని వీళ్ళు మార్క్సిస్ట్ హిస్టారియన్లు చేరటం మార్క్సిస్ట్ దృక్పదంతో చెప్పటము రామాయణాన్ని సింధు నాగరికతను ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ఒక రకంగా ఆ మిస్ ఇంటర్ప్రెట్ చేయడము ఇదంతా ఎట్లా జరిగింది
(1:48:36) అనేది చెప్పుకుంటూ రావడం ఏంటి ఇందులో అండ్ ఇక్కడ భారత సృష్టికర్తలు ఎవరు ఆ ఐదు భారత సృష్టికర్తలు ఎవరు అనిఅంటే వీళ్ళు భారతదేశం అన్ని ముక్కలు ముక్కలు అయిపోయింది అది అయిపోయింది అది అయిపోయింది అనేది చెప్పినప్పుడు అసలు భారతదేశానికి ముందు ప్రపంచంలో ఏ ఏ దేశాలు ఎక్కడ ఎక్కున్నాయి 20వ శతాబ్దం దాకా అమెరికా పూర్తి స్వరూపమే రాలేదు.
(1:49:07) మనకి ముందున్నది కేవలం రోము మిగతాయి తప్ప ఇక్కడ భారతదేశం యొక్క సృష్టికర్తలు ఏమిటి అంటే మనకి వేరే ఏమి చెప్పక్కర్లేదు. అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయో మీరు ఒక మ్యాప్ వేయండి. వారదేశం వస్తుంది. గీత గీయండి ఎక్కడెక్కడ ఉన్నాయో శ్రీలంకలో శాకంబరి దగ్గర నుంచి మొదలుపెట్టి శాంకరి దేవి శ్రీలంకలో శాంకరి దేవి దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు ఒక గీత అష్టాదశ శక్తి పీఠాల గీత గీస్తే భారతదేశ సరిహద్దు వస్తుంది.
(1:49:42) విష్ణు పురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే హిమాలయాలకు దక్షిణాన సముద్రం ఉంది ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి ఈ మధ్య ప్రాంతం భారతదేశం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు ఆదిశంకరులు ప్రయాణం చేసింది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకానే మిగతా దానికి పోలేదు కదా తర్వాత మన భారతదేశ సంస్కృతి ఏదైతే ఉందో ఈ సంస్కృతి అంతా ఈ మధ్యలోనే ఉంటుంది.
(1:50:13) దేశాలు వేరు కావచ్చు రాజ్యాలు వేరు కావచ్చు కానీ ఈ ఇక్కడే ఉంటాయి కరెక్ట్ గా ఇదే సరిహద్దు అది దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఏమిటి సూర్య సిద్ధాంతం ఏం చెప్పింది సూర్య సిద్ధాంతంలో ఏం చెప్పింది కోట వెంకటాచలం గారు ఆర్యావర్తం గురించి ఏం చెప్పారు చరిత్రలో ఎలా డిస్క్రైబ్ చేశారు మిగతా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం ఏంటి దాని రూపం ఏంటి అనేది దాంట్లో డిస్కషన్ చేయాల్సి వచ్చింది.
(1:50:39) అండ్ ఈ సుగ్రీవుని ఎట్లా దానికి సంబంధించి అది చాలా కీలకమైంది సుగ్రీవు రామాయణం లోపల వానర్లను పంపించినప్పుడు నాలుగు దిక్కులకి నలుగురు నాలుగు టీమలను పంపించాడు. నాలుగు టీములను పంపించినప్పుడు సుగ్రీవుడిని వాలి వాలి ఆ దుందుబిని చంపిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఫిష్ కిందకి వస్తే సుగ్రీవుడు వాలిని చూసి భయపడి పారిపోతాడు.
(1:51:08) వాలి వెంటాడతాడు అన్నట్టు సుగ్రీవుని వెంటాడితే వాడు ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాలకు మొత్తం తిరిగి తిరిగి తిరిగి వచ్చి ఋషముఖం మీద ఉన్నాడు. అది వాడికి మనసులో ఉంది మొత్తం ప్రపంచం అంతా తిప్పాడు తిరిగి వచ్చాడు. ఈ తూర్పు దిశకి దక్షిణ దిశకి ఉత్తర పడమరలకి పంపించినప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎక్కడెక్కడ ఏ జాతి ప్రజలు ఉన్నారు వాళ్ళ ఆకారాలు ఏంటి? అక్కడ ఎక్కడ ఎలాంటి చెట్లు ఉన్నాయి కొండలు ఉన్నాయి నదులు ఉన్నాయి అక్కడ ఆహార పదార్థాలు ఏంటి అక్కడ మనుషులు ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళు చంపుతారా నరమాంస భక్షకులా లేక మామూలు వాళ్ళా అని ఆయా ప్రాంతాలను వర్ణిస్తూ
(1:51:49) చెప్పుకుంటూ వస్తాడు ఇక్కడ ఇక్కడ ఇవి ఉంటే ఇవి ఉంటాయి మీరు ఇక్కడ దాక పోండి ఇక్కడ తర్వాత పోకండి ఇక్కడ తర్వాత ఇచ్చేయండి అని వాటన్నిటిని మనం ఇప్పుడున్న భౌగోళిక స్వరూపంలో ఈరోజున్న జియోగ్రాఫికల్లో ఆ సారూప్యతలు ఏవైతే ఉన్నా ఉన్నాయో వాటిని చూసుకుంటూ ఆనాటి అప్పటి సుగ్రీవుడు చెప్పిన ప్రాంతాలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్తూ వాటిని వివరిస్తూ ఆ నాలుగు వ్యాసాలు రాయడం ఆయన మ్ ఆ ఫలానా చోట ఫలానా ఈ ప్రాంతం ఉంది ఈరోజు కూడా మనం ఐడెంటికల్ గా ఉన్నవి అవి కాబట్టి రామాయణం చరిత్రే ఇది ఒక్కటి నిరూపణ ఈ సుగ్రీవుడు అట్లాస్ అనేది నిరూపణ
(1:52:30) ఇక వేరే ఏమీ లేదు ఈ రోజుక కూడా ఎస్ ఎస్ ఎస్ అండ్ మీ మీ యొక్క దీంట్లో మీ రీసెర్చ్ లో అఖండ భారతం అంటే మామూలుగా ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడదాకా ఉంది అప్ టు కారంకోరం కారాకోరం పర్వత శ్రేణులు అంటే ఉజ్బెకిస్తాన్ పైన ఇక్కడ ఇప్పుడు జంబూద్వీపం మనం ఆఫ్ఘానిస్తాన్ అని అనుకుంటాం కానీ మనకి ఉజ్బెకిస్తాన్ దాకా ఉంటుంది. ఉ ఎందుకంటే మనకి వెంకట కొట వెంకటాచలం గారు డీకోడ్ చేశారు దాన్ని మ్ డీకోడ్ చేసినప్పుడు కైలాస పర్వతం ఎక్కడ ఉంది కైలాస పర్వతం తర్వాత అలకాపూరి కుబేరుడు అలకాపురి ఎక్కడ ఉంది మ్ ఆ తర్వాత మిగతా ఆ పర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కాంభోజ రాజ్యం ఎక్కడఉంది
(1:53:15) మిగతాన్ని అవన్నీ అట్లా డీకోడ్ చేసుకుంటూ వచ్చారు. అట్లా డీకోర్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి పైన ఉజ్బెకిస్తాన్ దాకా కింద బాలి ద్వీపం దాకా ఇండోనేషియా ఆ కింది వరకు కూడా అఖండ భారతమే మొత్తం పర్షియా వరకు ఇటువైపు వాయువలో పర్షియా పర్షియా వైపు ఉమ్ పర్షియా దాకా ఇంత అఖండ భారతం ఉంటుంది. మనము ఆఫ్ఘనిస్తాన్ లో ఏదో కాందహార్ని చూసుకొని గాంధారి రాజ్యం అని అంతవరకే అనుకున్నాం అంతవరక కానీ చాలా విస్తారమైన అది అందుకనే దాన్ని ఉపఖండం అన్నది అందుకే ఈరోజు కూడా రష్యాలో అఖండ జ్వాలతో వెలిగే అగ్ని దేవాలయం ఉంది.
(1:54:00) హిమ హిమా మంచకొండల మధ్యలో ఈరోజు కూడా ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ ప్రాకృత లిపి లోపల శాసనం ఉంది. ప్రాకృతం ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతానికి పూర్వ రూపం కదా అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనం మామూలుగా ఈ రామాయణానికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏ దేశంలో చూసినా కూడా వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తా ఉంటాయి ఇప్పటికి అవును అవును దీన్ని ఇలా అండ్ మీరు ఇంతకుముందు మనం ఆఫ్లైన్ లో మాట్లాడినప్పుడు కూడా రామాయణానికి సంబంధించి వివిధ దేశాల్లో వివిధ భాషల్లో రాసినటువంటి ప్రతులను కూడా నేను చూశాను చదివాను అన్నారు.
(1:54:38) అంటే ఇప్పుడు మనకి ఆసియాలోని చాలా ప్రాంతాల్లో రామాయణాన్ని పోలిన కథలు ఉంటాయి. రామాయణాన్ని పోలిన కథలు ఉంటాయి రకరకాల ఇప్పుడు జైనంలో రామాయణం ఉంది. బౌద్ధంలో రామాయణం ఉంది. వీటిని ఇగ్నోర్ చేయడానికి వీలు లేదు. అయితే వాళ్ళ వాళ్ళ పద్ధతి లోపల ఆ రామాయణాన్ని ఆ బౌద్ధానికి అనుకూలంగా జైనానికి అనుకూలంగా రాసుకున్నారు. ఇంకో చోట్ల రామాయణం ఏందంటే రామాయణానికి పోలిన కథలు అంటే ఏదో భార్యని ఎత్తుకు వెళ్ళడం ఇట్లాంటివి ఉంటుంది.
(1:55:11) ఆ దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి ఒక దేశంలో అయితే రాముడికి నలుగురు భార్యలు ఉన్నారని చెప్పేసి ఉంది దీంట్లో అది మెన్షన్ చేశం. ఓకే నలుగురు భార్యలు ఉన్నారని ఒక దాంట్లోనేమో లక్ష్మణుడే రావణుడిని చంపాడు అని చెప్పేసి అంటే ఆ క్యారెక్టర్ ఆ లక్ష్మణ పేరు ఉండకపోవచ్చు కానీ లక్ష్మణ తమ్ముడు అనేవాడు రావణని చంపినట్టుగా ఉంటుంది.
(1:55:32) ఇట్లా రకరకాల రామాయణానికి సరిపోలిన కథలు వివిధ దేశాల్లో మీకు ఇండోనేషియాలో గాని ఆస్ట్రేలియాలో గాని మాల్దీవులలో గాని ఇటు ఇరాక్లో గాని ఇన్ని చోట్ల మనకు కనిపిస్తాయి. కంబోడియాలో గాని నిజంగా ముస్లిం దేశాల్లో కూడా చాలా సందర్భాలు ఆ ఇండోనేషియా పూర్తిగా ముస్లిం ఇండోనేషియా పూర్తి ముస్లిం దేశమే కదా ఇక్కడికి ఇప్పుడే దాంట్లో చాలా మందికి రాముని పేర్లు ఉంటాయి.
(1:55:53) ఉమ్ మలేషియాలో ఉంటాయి రాముడి పేర్లు వాళ్ళ విమానానికి సంబంధించిన కూడా గరుడ వీడి ఈ పేర్లు అవే ఉంటాయ పెడతా ఉంటారు అవును అవును అది అండ్ నిజంగా మాట్లాడుతా ఉంటే మాట్లాడ పోతాం అండ్ ఇంకొకటి దీనిలో ఇంట్రెస్టింగ్ అనిపించింది దాదాపుగా ఇందులో 55 టాపిక్స్ ఉన్నాయండి నేను అడిగింది ఒక మూడు టాపిక్స్ మాత్రమే సో మూడు టాపిక్స్ే ఇం డీటెయిల్ గా ఇంత డీటెయిల్డ్ గా ఉన్నాయి మీరు 55 చదివితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అండ్ సీత పాదాలపై రావరుడు ఆ అది నాకు తెలుసుకోవాలఅనిపిస్తుంది ఆక్చుల్గా ఏంంటే చదివేదాకా కూడా నేను ఆగలేకపోతున్నాను ఎందుకోసం మిమ్మల్ని
(1:56:22) అడుగుతున్నా ఇవన్నీ ఎందుకంటే రామాయణంలో చాలా విషయాలు మనకి తెలియదండి రావణుడు చాలా గొప్పవాడు లేదా అహంకారి ఇది ఇది అని చెప్పేసి రావణుడి అంత కాముకుడు ఇంకోడు లేడు అది శూర్పణక తెలుసు మ్ శూర్పణక్కకు ఆ విషయం తెలుసు శూర్పణక ముందే ఫస్టే అసలు ఆ కరదూషణలను చంపడానికి ముందే కరదూషణలను చంపడానికి ముందే అక్కడ రాముడు మమ్మల్ని పని చేయని ఇయట్లేదు అని చెప్పేసి రావణ దగ్గరికి పోయి మొర పెట్టుకున్నాడు.
(1:56:56) మొర పెట్టుకుంటే రావణుడు మారిచోడు దగ్గరికి ఫస్ట్ వెళ్ళాడు. అంటే జస్ట్ ముందు చెప్తున్నాడు ముందు వెళ్తే నువ్వు అరే పిచ్చోడా నువ్వు రామునితోటి పెట్టుకోకు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటే వెళ్ళిపోయాడు. మొదటి ప్రయత్నం విరమించుకున్నాడు సీతా అపహరణానికి రెండో ప్రయత్నం శూర్పణక వచ్చి శూర్పణక వచ్చి వాడు వాడి విషయం తెలుసు కాబట్టి సీత సౌందర్యాన్ని వర్ణించింది సీతను పెళ్లి చేసుకోకపోతే నువ్వు వేస్ట్ సీతను అనుభవించకపోతే నువ్వు వేస్ట్ అని చెప్పేసి చెప్పింది.
(1:57:32) అంటే వాడికి లోపల ఉన్న కామమైన కోరికల్ని రెచ్చగొట్టి వాడిని ఇచ్చేసింది. కొన్ని ఆంజనేయుడు కిష్ కింద అది లంకకు వెళ్ళితే కొన్ని వందల మంది స్త్రీలు అట్లా పడుకున్నాట అంతమంది భార్యలు ఒకటి కాదు రెండు కాదు మ్ ఆ అందుకోసము ఆ సీతను సీతను చూసాక ఆడికి మతి పోయింది ఆమెను ఏ రకంగానైనా పెళ్లి చేసుకోవాలి అనుభవించాలి పట్ట ప్రాణం చేయాలి అని చెప్పేసి అను అనుకున్నాడు.
(1:57:58) ముందు చెప్పాడు తీసుకెళ్ళాడు లంకకు తీసుకెళ్ళాడు తీసుకెళ్తే వినలేదు డైరెక్ట్ తీసుకెళ్లి అశోకవనంలో కూర్చోబెట్టలేదు ఆమెను పుష్పకంలో తీసుకెళ్లి లంక మొత్తం తిప్పి చూపించాడు ఇో ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అని అన్ని చూపించాడు. ఇవి అంతపురాలు ఇది రాజమహందిరం ఇది ప్యాలెస్లు అని ఆమె మొత్తం తిరిగింది పూర్తిగా రావణ లంక మొత్తం చూపించాడు తిరిగి తీసుకొచ్చి అశోకవనంలో కూర్చోపెట్టాడు అయినా వినలేదు చివరికి వాడి కోరిక చంపుకోలేక ఆమె పాదాలంతా అమ్మ నేను ఎవ్వడి కాళ్ళ మీద పడలేదు ఇది వాల్మీకి రాసిన మాట నేను ఎవడి కాళ్ళ మీద
(1:58:39) పడలేదు ఈరోజు వరకు నీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా నువ్వు నన్ను ఇది పెళ్లి చేసుకోమని అడుగుతారు. అయినా తిరస్కరించింది సీత. ఇది రాముడి రాముడి క్యారెక్టర్ అది. రావణుడు ఏదో ఇచ్చేసాడు లేకపోతే ఆయనకి ఇది అయిపోయింది ఆమె పాదాల మీద కాళ్ళు తలపెట్టి కండం పెట్టి లొంగిపోమన్నాడు. ఆమె తిరస్కరించింది. ఇక్కడ రావణుని ఒకడు గ్లోరిఫై చేస్తా ఉంటారు కద ఏంటంటే సీతమ్మను తీసుకొచ్చిరు తీసుకొచ్చినా కూడా ముట్టుకోలేదు రావణుడు ఆమె ఒప్పుకునేదాకా అట్లాంటి గొప్ప అది ఇది గొప్ప అండి ఎన్టి రామారావు సినిమాలో మట్టిని తీసుకొని పిచ్చి చూపించినట్టు కాదు కదా
(1:59:19) అదేం కాదు ఆమెను బలవంతంగా లేపి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇ ముట్టుకోకపోవడం ముచ్చటే లేదు. అవన్నీ పురాణ ఇప్పుడు పురాణ కథలను ఒరిజినల్ కథతోటి సమ్మిళితం చేయడం వల్ల వచ్చిన సమస్య ఒకటి అది మొదటికి మొదటి సమస్య రెండోది రామాయణం ఏమైపోయింది అంటే ఎవరికి తోచిన అనుభూతిని వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకుంటూ వచ్చారు.
(1:59:46) విశ్వనాథ వారు అన్నారు కదా మరల ఇదేల రామాయణం అన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు తనదైన రుచులు తనదిగాన చేసిన సంసారమే చేయుచున్నదిన్నాళ్ళు తనదైన అనుభూతి తనదిగాన రాసిన రామ కథనే రాయుదును నాదైన అనుభూతి నాదని ఆ చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఎవడి అనుభూతి వాడు ఇప్పుడు ఆయన మొత్తము గోదావరి ప్రాంతంలో ఆమె వాళ్ళు ఉన్నది ఆ తర్వాత మన తెలుగు తిను బండారాలన్నీ అక్కడ వండి పెట్టినట్టుగా చెప్తాడు ఆమె వివాహ సమయంలో మ్ అంటే అదంతా వాల్మీకి రామాయణంలో ఉండదు కదా ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఆమెను వేదవతిని ఎత్తుకొని వచ్చింది అగ్ని ప్రవేశం వేదవతి ఆ సీతారామ కళ్యాణం ఉంది
(2:00:34) కదా అవును అవును సినిమాలో ఆమె వేదవతి అయిపోతే ఆమె బూడిది అయిపోతే కాలిపోతే ఆమెని తీసుకొని వచ్చి లంకలో పుట్టింది అని చెప్పేసి ఆ పెట్టెను వదిలేస్తే మీద దొరికింది అని చెప్పేసి ఇవన్నీ పిచ్చి కథలన్నీ ఉంటాయి. అది ఆనంద రామాయణం అనే రామాయణంలో అది ఓకే ఈ దీంట్లో అది కాదు. వాల్మీకి చెప్పలేదు. అయితే మరొకటి ఇక్కడ రావణ ఇక్కడ ఇంకొక ఇంకో విషయం చెప్ప ఏంటే దీంట్లో మనకి లేని విషయాలు చెప్పడం అసలు రామాయణంలో మీకు ఎవరికీ తెలియని విషయం ఏందటంటే చాలా మందికి సీతా స్వయంవరం నేరుగా ఘట్టము రామాయణంలో వాల్మీకి రచించలేదు.
(2:01:11) సీతా స్వయంవరమే లేదు. సీత తర్వాత చెప్తుంది సీతా స్వయంవరానికి రాముడు వెళ్ళలేదు. ఉమ్ ఇది ఇంకో విషయం రాముడు మిథిలకు చేరే నాటికి సీతా స్వయంవరం జరిగి చాలా కాలం అయింది. మ్ ఆ తర్వాత విశ్వామిత్రుడు యజ్ఞము అయిపోయిన తర్వాత అక్కడ జనకుడు ఏదో యజ్ఞం చేస్తున్నాడు చూద్దు గాని కదా అక్కడ ఒక ధనస్సు ఉంది నీకు చూపిస్తా అని తీసుకెళ్తాడు అంతే అప్పుడు జనకుడు సీతా స్వయంవరం ఎట్లా జరిగింది గతంలో ఎట్లా జరిగింది అని కథ చెప్తాడు అయ్యా నేను అప్పుడు కథ నేను సీతా స్వయంవరం చేశను అందరిని రాజులు పిలిపించి శివధనస్సుని ఎక్కిన పెట్టిన వాళ్ళను ఇస్తానని అన్నాను
(2:01:54) ఎవడు ఎక్కువ పెట్టలేదు అయితే నేను ఇవ్వని పొమ్మన్నాను ఇవ్వని పొమ్మంటే ఆ రాజులంతా వచ్చి నా మీద మొత్తం రాజ్యాన్ని చుట్టుముట్టారు ఏడాది పాటు వాళ్ళతో యుద్ధం చేశాను. ఆ ఏడాది పాటు యుద్ధం చేస్తే ఈ మొత్తం దేశంలో అన్నము ఆ నీళ్ళు అన్ని అయిపోయినాయి బియ్యం కూడా దొరకని పరిస్థితి అప్పుడు దేవతలని ఏదో అడిగితే నాలుగు ఆయుధాలు ఇస్తే వాళ్ళని తరిమి కొట్టా నాకు నమ్మకం లేదు ఇప్పుడు మీకు రోడు ఎక్కువ పెడతా అన్నా గాన ఎక్కువ పెట్టమని నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు.
(2:02:25) అప్పుడు ఆయన ఎక్కువ పెట్టాడు. అంతేగానీ సీత పూజడ వెన్నుగా శిరసు వంచే చెరుకు గడవోలే నడిమికి విరిగే ధనువు అనేది వాల్మీకి రామాయణం కాదు లక్ష్మణ రేఖ లేదు శబరి అంగిలి పండ్లు ఇవ్వలేదు ఇవేవి లేవు సినిమాటిక్ లిబర్టీలో భాగంగా ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీలో భాగంగా ఎవరికి వాళ్ళు వాళ్ళు రాసుకున్నారు. ఇది రాముడు ప్రారంభించింది మొదలు చెట్టు కింద పడుకున్నాడు మొదటి రోజు రాత్రి ఆయన ఒక చెట్టు కింద పడుకున్నాడు.
(2:03:03) ఆ తర్వాత ఆయన బయలుదేరాడు ఒకో ఆశ్రమానికి వచ్చాడు భరద్వాజ ఆశ్రమానికి వచ్చాడు ఆ తర్వాత గుహుడు దగ్గరికి వచ్చాడు గుహుడు నిషాద రాజు వాళ్ళ ఇంట్లో నేల మీద పడుకున్నాడు. ఆ గుహుడు కాళ్ళు కడిగే పడవ అనేది ఏమి లేదు దాంట్లో ఆయన మళ్ళీ పంపించాడు. అక్కడి నుంచి చిత్రకూటం వచ్చాడు ఆ తర్వాత పంచవటికి వచ్చాడు. ఇట్లా వస్తూ వస్తూ అనేక జాతుల ప్రజలతోటి మమేకమ అవుతూ వచ్చాడు మనుజుడను నేను మనుజ ధర్మంబు నాది ఇలా అధర్మంబమ్ము ఛాయ సహించనేను అన్నాడు రాముడు ఇది మొత్తం రామాయణానికి మూల సూత్రం బేసిక్గా తీసుకోవాల్సింది కూడా ఏంటి అనేది ఇక్కడ నిజంగా ఒకసారి కెమెరా ముఖంగా నేను
(2:03:46) చెప్పాలనుకుంట ఒక చిన్న విషయాన్ని ఇంతకుముందు మీరు సీతమ్మ తల్లి గురించి చెప్పారు సీతమ్మ తల్లిని రావణుడు తీసుకెళ్తున్నప్పుడు తీసుకెళ్ళని తీసుకెళ్ళని తీసుకపోయి చెట్టు కింద పడేయలేదు అశోకవనంలో ఆవిడని ఫస్ట్ అద్భుతమైన లంకా నగరం గురించి చెబుతూ ఇక్కడ ఇక్కడ నీ కింద ఇంతమంది దాసులు ఉంటారు నువ్వు ఈ పట్టపురాణి అయితే నీకు వచ్చేది ఇది ఈ రాముడి పక్కన నువ్వు ఉంటే ఎంతో ఉంటావు అనేటటువంటి అంత టెంప్ట్ చేసిన ఆ తర్వాత చివరికి పాదాల మీద వచ్చి పడ్డా కూడా అంతటి రాజు నీ పాదాల మీద పడుతున్నాని ఇప్పటి వరకు నేను ఎవరి పాదాలను చూడకూడ చూడలేదు అవును
(2:04:17) నీ పాదాల మీద పడుతున్నా అని చెప్పేసి రావణాసురుడు ఏకంగా అశోకవనంలో సింగిల్ గా ఉన్నటువంటి సీత పాదాల మీద పడ్డా కూడా ఆమె నా రాముడు వస్తాడు నా రాముడు నన్ను తీసుకొని వెళ్తాడు అనేటటువంటి ఒక దృఢ సంకల్పం తోటి అవును నా రాముడు రావాలి అనుకున్న తప్ప ఎక్కడ ఈమె టెంప్ట్ కాలేదు ఆ ఏది చూడలేదు అక్కడ అవును అదే రామాయణంలో మనం తీసుకోవాల్సింది ఈరోజు ఆ రామాయణాన్ని నిజంగా చెప్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే రామాయణాన్ని రాముణని సీతను వాళ్ళు దూరం ఎంత చేయాలో అంత చేసేసారని అనిపిస్త కాబట్టి ఒక కామన్ మ్యాన్ ఎన్ని ప్రలోభాలు పెట్టాలో అన్ని ప్రలోభాలు సీతకు పెట్టాడు
(2:04:52) సీతకు పెట్టారు అయినా ఆమె ఇది కాలేదు కానీ ఈరోజు నిజంగా చూస్తుంటే ఒక అంటే భార్యా భర్తల బంధం విషయానికి మనం వస్తే ఎన్ని వార్తలు చూస్తున్నాం అవును ఏ ప్రలోభ దిక్కుమాలిన అది అసలు మాట్లాడకూడా మాట్లాడేమ అక్రమ సంబంధాల కోసం భర్తలను చంపుతున్నటువంటి భార్యలు అవును పెరుగుతున్నారు భార్యలను చంపుతున్నటువంటి భర్తలు పెరుగుతున్నారు చివరికి కన్న పిల్లలను చంపుతున్నటువంటి తల్లులు పెరుగుతున్నారు.
(2:05:16) దీనిలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు వాళ్ళు రామాయణాన్ని మనకు దూరం చేస్తే ఏమవుతది అంటే మనం మనిషిగా బ్రతకడం మనం మర్చిపోతాం అదే మర్చిపోతున్నాం అందుకోసం రామాయణం కావాలి అందుకోసం రాముడి వ్యక్తిత్వం మనం తెలుసుకోవాలి అంతే అది పక్కన పెట్టి ఫస్ట్ ఇక్కడ రాముడి వ్యక్తిత్వం అని అంటారు కాబట్టి చెప్తు విలువలు చాలా ఇంపార్టెంట్ రాముడు పాటించిన విలువలు ఈ ఆశాంతము యుద్ధకాండ వరకు పాటించిన విలువలే ఆయనను ఈరోజు దేవుణని చేశయి మన దేశంలో మనిషి సమాజానికి చేసేమని మనిషిని చేసిన మనుషుల్ని దేవుళ్లుగా పూజించే సంప్రదాయం ఉంది. మేడారంలో సమ్మక్కసారులమ్మల దగ్గర
(2:05:51) నుంచి పైడి విశాఖపట్నంలో విజయనగరంలో పైడి తల్లి అమ్మవారి దగ్గర నుంచి వాళ్ళు చరిత్రలో ఉన్నవాళ్ళు చరిత్రలో ఉన్నవాళ్ళు చరిత్రలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇవాళ్ళ దేవతలుగా దేవుళ్లుగా పూజింపబడుతున్నవారు ఈ ఈ సంప్రదాయం ఉంది దాన్ని తిరస్కరించడానికి లేదు రాముడు ఆ మొదటి నుంచి కూడా ఆ విలువలు తనకి నచ్చినా నచ్చకపోయినా ఆ విలువను పాటించాడు.
(2:06:13) ఎందుకంటే దశరధుడు నేను విలువలు ఎందుకు ప్రార్థించాడు అంటే దశరధుడు ఇంటికి అడవికి పొమ్మన్నప్పుడు ఆయన దగ్గర ఒప్పుకున్నాడు. తర్వాత తల్లి దగ్గరికి వస్తే ఆమెను ఆ అమ్మ నువ్వు ఏమని బాధపడకు నేను బాధపడట్లేదు నాన్న చెప్పి నేను పోతున్నా అంటే ఆమె ఏడ్చింది తండ్రిని తిట్టింది. తండ్రిని తిట్టింది అక్కడ మ్ దశరధుడిని ఆమె ఇచ్చేసి తన ఇంటికి వచ్చాడు.
(2:06:38) అక్కడ ఎవరి ఇండ్లు వాళ్ళవే ఆయన వచ్చిన పద్ధతిని కూడా చెప్తాడు వాల్మీకి మన అయోధ్య కాండలో ఉంటుంది. వచ్చిన తర్వాత సీత దగ్గరికి వచ్చిన తర్వాత డల్లుగా కనిపిస్తున్నావ ఏంటి కాసేపట్ల పట్టాభిషేకం కదా అని అంటే ఆమె ముందు ఓపెన్ అప్ అయి ఏడిచాడు రాముడు ఇది వాల్మీకి ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఒక మనిషి నేను కాసేపట్లో రాజున అవుతున్నా నన్ను అడవికి పొమ్మన్నాడు అని చెప్పేసి ఆమె భార్య ముందు వచ్చి ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడిచాడు.
(2:07:13) ఎంత గొప్ప అద మీకు రామాయణం తీస్తే ఇది తీయాల ఇట్లా అది కదా నేను ఆ వెంటనే నువ్వు రమ్మంటే నువ్వు రావయ్యా బాబు నేను నీతో పాటు వస్తాను అంటే వద్దు నువ్వు ఇక్కడ ఉండు అమ్మ దగ్గర ఉండు అమ్మ దగ్గర ఉండు అని చెప్తూ ఉండు గానీ జాగ్రత్తగా ఉండు ఒకసారి అధికారం నెత్తికఎక్కితే ఈగో పెరుగుతుంది మనం ఎవరిని ఎట్లా మారుతారో తెలియదు భరతుడి ముందు నన్ను నన్ను పొగడవద్దు నువ్వు ఉమ్ పొగిడితే ఫీల్ అయితే నిన్ను ఇబ్బంది పడతావు నువ్వు ఇబ్బందుల పాలవుతావ అంటాడు.
(2:07:50) ఈ వాక్యాలు మీరు ఇవన్నీ గమనించకపోతే రామాయణంలో మనకి ఏం అర్థంఅవుతుంది అంటే కామన్ గా ఒక సమాజంలో ఉండే వాడు అన్నయనా తమ్ముడైనా తను రాజయనప్పుడు తనీ ముందు నా భర్తను పొగడితే ఎట్లా ఉంటుంది అనేది అంటే మనిషిలో ఉండే కామన్ లక్షణాలని అక్కడ ప్రతిఫలింప చేశాడు. పరశురాముడు కూడా రాలేదండి మ్ ఆయన పెళ్లిఅయిన తర్వాత శివధనుర్భంగం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోమని అడిగితే మా నాన్నకుి చెప్పండి మా నాన్న ఒప్పుకుంటే నేను చేసుకుంటా అన్నాడు.
(2:08:28) ఆ మాటను తీసుకొచ్చి వాల్మీకి మ్ వాళ్ళ తండ్రి ఒప్పుకోలు మీద పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భార్య మీద అమితమైన ప్రేమ కలిగి వాళ్ళద్దరు ఎంత అద్భుతమైన ప్రేమతో ఉన్నారు అనేది చెప్తాడు. అడవిలో రిటర్న్ అవుతుంటే మధ్య మార్గ మధ్యంలో ఎక్కడో కలుస్తాడు పరిశురాముడు మ్ ఏయ్ ఎవడురా అని ఇంకా అక్కడికి రాలేదు. ఇంత జరిగింది ఎవరు చెప్పరు ఎస్ ఎస్ ఎస్ అండ్ ఫైనల్ గా దీంట్లో ఒక విశ్వామిత్రుని గురించి విశ్వామిత్రుడి గురించి నాకు త్రిపునేని హనుమాన్ చౌదరి గారు ఫోన్ చేశారు.
(2:09:03) మ్ ఆయన ఇది చదివారు చదివిన తర్వాత విశ్వామిత్రుడు గురించి చెప్పారు. నువ్వు అన్నిటిలో విశ్వామిత్రుడు చాప్టర్ చాలా అద్భుతంగా రాశవయ్యా చాలా చాలా ఇవాళ వ్యక్తిత్వ వికాసానికి అది పాఠం విశ్వామిత్రుడు అనేది వ్యక్తిత్వ వికాసానికి విశ్వామిత్రుడు అనేవాడు పాఠం విశ్వామిత్రుడు కథ ఆయన ఎదుగుదల ఒక క్షత్రియ రాజుగా ఉండి వశిష్టుడితోటి కోపడి గొడవ పెట్టుకొని ఆ కోపంతోటి ఆ కసితోటి ఆ క్రమంగా ఎదిగిన తీరు ముందు రాజుగా తర్వాత రాజర్షిగా రాజర్షి నుంచి మహర్షిగా మహర్షి నుంచి బ్రహ్మర్షిగా ఆ ఎదిగిన తీరు ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైన ఆ ఇది
(2:09:52) నేరుగా దాంట్లో చెప్పుకుంటూ విశ్వమిత్రుడు తన కథను చెప్తూ వస్తాడు. నేను ఇట్లా వచ్చాను ఇట్లా వచ్చాను ఆ చాలా ఇదయ్యాను కోపం వచ్చింది అదయింది. ఆ తర్వాత వశిష్టుడి దగ్గరికి పోయి ఆ కామధేనువుని అడిగాను ఇవ్వలేదు. ఆ తర్వాత కసితోటి చేసుకున్నాను ఆ తర్వాత మేనక గర్వభంగం తపోభంగము ఆ తర్వాత ఏదైనా తర్వాత బ్రహ్మర్షిగా ఆ వశిష్టుడే వచ్చి బ్రహ్మర్షిగా ఒప్పుకున్నాడు.
(2:10:17) అప్పుడు నాకు సంతృప్తి కలిగింది. ఇది ఇది పరిణామ క్రమం విశ్వామిత్ర ఇది ఒక మనకి ఈరోజు ఎవరికైనా వ్యక్తిత్వ వికాస పాఠం చెప్పాలంటే విశ్వామిత్రుడు కథ చెప్తే చాలు అంత అద్భుతమైన మళ్ళీ బాలకాండ తర్వాత విశ్వామిత్రుడు మనకు కనిపించడు కనిపించడు చిన్న పాత్ర అవును చాలా చిన్నగా చాలా మంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. మీకు ఎస్ ఎస్ మీ రాముడికి తన ప్రయాణంలో మొట్టమొదలు 100కు పైగా పైగా ఆయుధాలు ఇచ్చినవాడు విశ్వామిత్రుడు వెపన్స్ ఆ తర్వాత అగస్త్యుడు ఇలా వరుసగా ఒక్కో చోట ఒక్కొక కొంతమంది అట్లా ఆయుధాలు సప్లై
(2:11:01) చేసుకుంటూ వచ్చారు. చివరికి ఆదిత్యుడు తన రథాన్ని పంపించాడు. అంటే ఒక్కోళ్ళు ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతూ వచ్చారు ఏ రకంగా ఉపయోగపడుతూ వచ్చారు అనేది మళ్ళ ఒక క్రానాలజీలో ఉంటుంది. ఓకే ఓకే ఓకే వందన అండ్ నిజంగా చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి మీరు ఎంతో రీసెర్చ్ అనుకోవచ్చు అంటే జీవితాన్నే పెట్టారు అంతకు మించి ఏం లేదు అండ్ ఈ రెండు పుస్తకాల గురించి పూర్తిగా కాకుండా ఎందుకంటే మీ సమయం చాలా ఇప్పటికే చాలా ఎక్కువ తీసుకున్నాం.
(2:11:34) మీరు మీ మాటల్లో మహావిద్య అండ్ విలయ విన్యాసం మహావిద్య అనేది దేవరహస్యం తర్వాత తంత్ర విద్యల మీద రాయాలని అప్పటికి చరిత్ర ఎందుక ఇంట్రెస్ట్ ఎందుకు తాంత్రిక వైపు చూడాలనే ఆలోచన వీటిని తంత్ర విద్యలు అనాలా వద్దా అని దానికి నాకు వాసిరెడ్డి వేణుగోపాల్ ఉండే జర్నలిస్ట్ నా కొలీగ్ ఓకే ఆయన మీరు తంత్ర విద్యల మీద రాయొచ్చు కదా అని అన్నారు. మ్ నేను అంత సీరియస్ గా తీసుకోలేదు.
(2:11:59) ఆ తర్వాత చూసినప్పుడు ఏదో YouTube లలో అక్కడ ఎక్కడో చిన్న చిన్న వీడియోలు చూశను కానీ సాధ్యం కాలేదు. తంత్ర విద్యాల మీద చూస్తున్నప్పుడు మా నాన్నగారు దశమహావిద్యల మీద కొంత చిన్న నోట్ రాశారు చిన్న నోట్ దాన్ని బేస్ చేసుకుంటే తాంత్రిక విద్యలకి దశమహావిద్యలకి సంబంధం ఉంది. దశమహావిద్యలని మీరు సాధారణ సంప్రదాయంలో ఉపాసన చేయొచ్చు వామచరం దక్షిణాచారం రెండిటిలో చేయచ్చు చేయవచ్చు ఇవి రెండు తీవ్రమైనవే అప్పుడు ఈ దశమహావిద్యలు ఏమిటి అన్న దాని మీద రాయాలని అనుకున్నాను.
(2:12:33) ఆ దశమహావిద్యలు రాయాలని అనుకున్నప్పుడు ముందుగా అమ్మ అనే భావనతోటి మొదలైంది. అన్ని అమ్మవారే మొత్తం ఎందుకంటే దశాంగుళి నకోత్పన్న దశావతార నారాయణ అవతార అని త్రిపురసుందరి మన లలితా సహస్రనామంలో ఉంటుంది. అంటే అమ్మవారి చిటిక ఇట్లా నకం తోటి ఇట్లా చిటిక వేస్తే ఒక అవతారం అయిందంట దశావతారం ఆమె మూలం అంటే జన్మకు ఆమె మూలం అక్కడి నుంచే మిగతా సృష్టి అంతా వచ్చింది అప్పుడు అమ్మ నుంచి మొదలు పెట్టాలి దీనికి మా అమ్మ ప్రేరణ అయింది అప్పుడు మా అమ్మ వెళ్ళిపోయారు.
(2:13:12) ఉమ్ మా అమ్మ జీవితము ఆమె చేసిన ఇది ఆమె చదువుకోకపోయినా ఎంతో మందికి సర్వీస్ చేసింది ఆమె నాన్నగారి దగ్గరికి వచ్చే స్కాలర్స్ కి స్టూడెంట్స్ కి అందరికీ చాలా గొప్ప వ్యక్తి సరే అందరి అమ్మలు అట్లానే నా దృష్టిలో అది అప్పుడు ఆమె నుంచి వచ్చి దశమహావిద్యల మీద మొదలు పెట్టినప్పుడు మళ్ళీ సాధారణ పరిభాషలో ఆధ్యాత్మిక పరిభాషలో రాస్తే నేను రాయలేను మ్ నాది ఏంది అంటే నా శైలి జీ స్టోరీస్ తో మొదలైంది కాబట్టి చెప్పే పద్ధతిలో ఉంటది మాట్లాడినట్టు ఉంటది నా శైలి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడే పద్ధతి అట్లా తొందర కనెక్ట్ అవుతాను. మామూలుగా పద్ధతి ప్రకారం
(2:13:52) రాస్తే కుదరదు అని అప్పుడు చేసినప్పుడు ఈ కాళి నుంచి కమలాత్మిక వరకు ఎవరెవరు ఏమిటి ఈ సృష్టి పరిణామ క్రమం ఎట్లా వచ్చింది మ్ దీంతో డిస్కషన్ చేస్తూ ఇది సృష్టి ఎవల్యూషన్ కి సంబంధించిన ఈ విద్యలు ఇవి మ్ ముందు ఒక బ్లాక్ హోల్ చీకటి లోపల ఆమె సృష్టి సంహారానికి ప్రళయానికి సింబ ఆ సృష్టి సంహారం జరిగినప్పుడు వెంటనే మళ్ళీ నిర్మాణం జరుగుతుంది.
(2:14:24) ఈ ఆ సౌర మండలంలో మధ్యలో ఆమె ఉంటుందట. అది చీకటి ఆ చీకటి నుంచి వెలుగు సౌరమండలంలో వస్తుంది సూర్యుడి నుంచి అలా వచ్చినప్పుడు ఈ చీకటిలో నుంచి వెలుగు ప్రసారం ఎలా అవుతుందో సృష్టి సంహారం నుంచి నిర్మాణం అలా ప్రారంభం అవుతుంది. అందుకే కాళి మొదలవుతుంది. ఆదిమ విద్య మొదటి విద్య అంటే మొదటి జన్మ కారణం అక్కడి నుంచి మొత్తము 10 విద్యలు ఎందంటే మనకి విద్యలు వస్తే పురుష మంత్రాలను మంత్రాలు అంటాము స్త్రీ మంత్రాలను విద్యలు అంటాం మ్ ఇది మన భారతీయ సంప్రదాయంలో మొదటి నుంచి ఉన్న పద్ధతి అందులో ఇవి స్త్రీ మంత్రాలు ఈ స్త్రీ మంత్రాల్లో ఒక్కొక్కరు ఏమిటి కాళి
(2:15:11) భువనేశ్వరి త్రిపుర సుందరి కాళితా తార తార రెండు తార త్రిపుర సుందరి త్రిపుర సుందరి భువనేశ్వరి భైరవిమస్త ధూమావతి ధూమావతి బగలాముఖి బగలాముఖి మాతంగిలా ఈ ఇది ఇందులో తార తార మాతంగి విద్యకు ప్రతిరూపాలు భైరవిని మన నెగిటివ్ ఫోర్సెస్ ని ఆ శక్తిమంతంగా తిప్పికొట్టే రూపం భువనేశ్వరి త్రిపుర సుందరి అమ్మవా వారి పూర్ణ స్వరూపానికి చిన్నం అంటే అప్పుడే పూర్ణత్వము వచ్చిన సృష్టి నిర్మాణానికి అంటే వ్యక్తిగా ఎదిగిన తర్వాత పూర్ణ స్వరూపాలకి అవి
(2:15:56) ఇది ఈ త్రిపురాలు ఈ మూడు సంఖ్యకు మనకి చాలా ప్రాధాన్యం ఉంది. త్రిశూలము మూడు నామాలు త్రినేత్రము ఈ మూడు అంకె తోటి మనకి చాలా సంబంధించింది మూడు ఏడు తొమ్మిది సప్తమాతృకలు సప్త సింధువులు నవరాత్రులు నవమాత్రులు మళ్ళీ 27 నక్షత్రాలు ఈ మూడుతో గుణింతమైన అన్నిటికీ మనకి ఒక ద్వాద ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 ఇట్లా మనక అన్నీ ఉంటాయి.
(2:16:30) ఈ అందుకనే ఈ త్రిపుర సుందరి మూడు పురాలకి అంటే సత్యలోకము కైలాసము వైకుంఠము ఈ మూడిటికి కూడా ఆమె అధినేత్రి ఇలా త్రిపుర సుందరి ఆ తర్వాత చిన్నమస్త చిన్నమస్త మన శరీరం యొక్క ప్రాణాధారానికి ఉనికికి ఆమె సింబల్ మ్ ఇడా పింగళ సుషుమ్న నాడులు రక్త ప్రసారము అది చాలా భయంకరంగా అనిపిస్తుంది కానీ అది మొత్తం ఆ రక్త ప్రసారం ఆగిపోతే మన ప్రాణం పోతుంది.
(2:16:59) అది చిన్న మస్త బగలాముఖి శత్రుస్తంభన విద్య శత్రు స్తంభన విద్య ఆమె పూర్తిగా పసుపు ఆకారంలో ఉంటుంది. ఈ పసుపు మనకి యాంటీబయోటిక్ నియంత్రణ చేస్తుంది శత్రు స్తంభనం కూడా అదే మ్ మన బతుకమ్మ కూడా పసుపు పూలే ఎక్కువ వాడతారు అవును అది కూడా బగలాముఖి స్వరూపమే కాకపోతే జానపదం రూపంలోకి మారింది. అవును ఈ దక్షిణాచారం నుంచి జానపద రూపంలోకి వచ్చినప్పుడు అది ఒక పద్ధతిలో ఉంటుంది.
(2:17:26) పగలాముఖి ఆ తర్వాత ధూమావతి మనకు ఉండే నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటిని మన ఇన్నర్ లో ఉండే నెగిటివ్ ఫోర్సెస్ ని తోసేసేది వితంతు అశుభ సూచకం కాదు అని నిరూపించేది ఈ ధూమావతి మన పిచ్చి ఆచారాలు విధవరాలు ఎదురవస్తే మనకి అశుభ సూచకం అదంతా ఏమీ లేదు. అది ధూమావతి ఆ తర్వాత మాతంగి సరస్వతి స్వరూపం కమలాత్మిక అన్నీ కలిసిన మహాలక్ష్మి అవతారం అది చివరికి రుద్ర అని ఉంది ఏది రుద్రుడు నేను చివరిలో యాడ్ చేశాను ఓకే రుద్రుడు వేదంలో చెప్పిన రుద్రుడు వేరు ఆదిత్య వసు రుద్రాదుల్లో ఉన్న రుద్రుడు వేరు శివుడు వేరు ఆ రుద్రుడికి శివుడికి మనం ఒకటే చేసి మాట్లాడుతున్నాం. ఆ
(2:18:12) రుద్రుడు చాలా తీవ్రమైన శక్తిగా వాడు మనం ఇంద్రుడిని కూడా కామెడీ క్యారెక్టర్ చేశం. ఋగ్వేదం లోపల 340 సూక్తులు ఉంటాయి. సుమారు ఎక్కువనే చాలానే ఇంద్రుడు ఇంద్రుడు చాలా గొప్పవాడు ఇంద్ర శబ్దం కానీ ఇంద్రుడు మనం కామెడీగా చేశమ అనుకోండి సినిమాల్లో అట్లానే రుద్రుడు మనకి ఇప్పుడు హిమాలయాల్లో ఉండే తీవ్రమైన స్వరూపం గల సాధువులు ఎవరైతే ఉంటారో మనం అఘోరాలు వీళ్ళు అంటాం కదా నాగా సాధువులు అవును మనకి మనకి బయటికి వేషాలు వేసుకొని నేను నాగా సాధువులు అని చెప్పేటవాళ్ళు వాళ్ళు కారు వాళ్ళు మనుషులను దగ్గరకి కూడా రానియారు అఘోరాలు గాని నాగాలు గాని మనుషులను
(2:18:53) దగ్గరికి రానివ్వరు అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళే మనం చాలా భయంకరంగా ఉంటుంది అది వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ మనం ఏదో చెప్పేసాం తెల్లగా బూడిద రాసుకుంటే అఘోరాలు అయినట్టు ఉంటుంది కానీ వాళ్ళు పూజించే స్వరూపం వేదంలోని రుద్రుడు వేద రుద్రుడు స్వరూపం అది దాని గురించి దాంట్లో చెప్పాల్సి వచ్చింది. ఓకే అది ఒకటి ఒక వ్యాసం ఉందని కలిపా దాంట్లో అంతే అండ్ ఇక్కడ సద్గురు శివానంద మూర్తి గారికి సమర్పణమని తొలి మన గురువుగారు ఎలాగ శివానందమూర్తి గారు నా మా కుటుంబానికి 80ల నుంచి గురువుగారి పరిచయం ఎందుకంటే ఆయన వరంగల్లో పని చేశారు.
(2:19:33) వరంగల్లో ఉద్యోగ రిచ్చ ఆయన అక్కడ పని చేశారు. అక్కడ రమణ బాల భక్త సమాజం అని ఆయన పెట్టి ఆ రోజుల నుంచే ఆయన సందేశాలు ఇవ్వడం ప్రారంభించారు. అట్లా నాకు మా కుటుంబానికి చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన కుటుంబంలో మేము ఒకరిమి నేను కాలంతో పాటు రాసినప్పుడు ఆయన నిజమైన దేశభక్తుడు వీడు అని చెప్పేసి మెచ్చుకున్నాడు నన్ను వీడు వీడు నిజమైన దేశభక్తుడు అని అన్నాడు అద్భుతం అట్లా అట్లా ఆయనతోటి ఈరోజు కూడా ఆయన ఆయన దయ వల్లే రామంబజే శామలం ఆయనకు దండం పెట్టుకున్నాకనే అయిపోయింది.
(2:20:11) ఆయన ఆయనే నడిపిస్తున్నాడు ఈ రోజు కూడా ఆయన వారి గురించి ఒక రెండు మాటలు చెప్పమంటే ఏం చెప్తారు మీరు అన్నీ ఆయనే ఒక మాట ఏంది రెండు మాటలు ఏంది ఎంత చెప్పినా తరగండి గాని ఇప్పుడు మిగతా సాధువులు సంతులాగా మిగతా వేరు ఆయన పూర్తిగా జాతీయ వాది ఆయన మొట్టమొదలు చెప్పింది ఏందంటే మీరు దేవుడి కంటే ముందు దేశాన్ని ప్రేమించండి. మిగతా వాళ్ళు చెప్పినట్టు దేశమే ముఖ్యము జగద్గురువు కృష్ణుడు కృష్ణం మందే జగద్గురువు జగద్గురు కృష్ణుడు క్రియా యోగాన్ని మనకు మనకు చెప్పారు ఆ క్రియా యోగాన్ని పరమహంస యోగానంద మళ్ళ తర్వాత మళ్ళీ భూమి మీదకి మళ్ళీ ప్రారంభించారు ఆ
(2:20:56) క్రియా యోగాన్ని మనం పాటించాలి క్రియ అంటే మనం కర్తవ్యం చేయడం ముందు దేశం కోసం సమాజం కోసం ఈ భూమి కోసం మీరు చేయాలి ఇది ఈ భూమి భూమి మీద మనిషిగా పుట్టినందుకు మీరు చేయవలసిన కర్మ ఆ తర్వాత మీకు గురువు అనేవాడు మిమ్మీకు మార్గదర్శనం చేస్తాడు. ఇది నాకు చాలా బాగా ఆయనతోటి కనెక్ట్ అయ్యేందుకు మార్గం చూపించింది. ఎంత గొప్పవారంటే ఆ అని నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేయగలిగా ఆ మీరు చేశరా దేనిలో ఉన్న ఒక గంటన్నర అది అచ్చు కాలేదు నా దగ్గర ఉండిపోయింది అది ఓకే ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు ఎంఆర్ శాస్త్రి గారు నన్ను తీసుకెళ్ళారు.
(2:21:37) ఓకే తీసుకెళ్లి ఇద్దరం కూర్చొని ప్రశ్న అడిగాను. అక్కడ నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేసింది ఆధ్యాత్మిక మార్గం ఏంటి ధర్మం ఏంటి ఈ మతమార్పిళ్ల మీద కూడా ఆయనను అడిగాను. మతమార్పి నిన్నటి మీరు గర్వాపసకి ఒప్పుకుంటారా అని అడిగాను. ఒప్పుకుంటాడు కచ్చితంగా ఎందుకు తీసుకో అంటే మరి నిన్నటిదాకా గొడ్డు మాంసం తిన్నవాడు ఈరోజు వస్తే ఏ కులంలోకి తీసుకుంటాడు అంటే వాడు ఇష్టమైన కులంలోకి వస్తాడు బ్రాహ్మణుడిగా ఉంటే మరి మీరు వాడు పక్కన కూర్చొని తింటారు అంటే ఖచ్చితంగా తింటారు వాడు మారి మారి వస్తానంటే నేను ఎందుకు కాదని అద్భుతం అది ఆయన భావన చాలా అద్భుతమైన ఆ చాలా
(2:22:13) అద్భుతమైన వ్యక్తి అనుమానం ఏం లేదు అది నెక్స్ట్ ఇయర్ సెంచరీ సెంటినరీ సెలబ్రేషన్స్ ఉన్నట్టున్నాయి. ఓకే అండ్ అది మీ దగ్గర ఉంది అచ్చు కాలేదు ఇంకా ఆ అది అచ్చు వెయ్యనియలేదు ఎందుకు ఆ ఏదో కారణాంతరాల వల్ల ఆగిపోయింది 11 పేజీలు ఇంటర్వ్యూ అది ఇప్పుడు దాన్ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా వద్దన్నాక గురువుగారు వద్దన్నాక గురువుగారే వద్దన్నారా ఆ అది ఉంది మీకు ఎప్పుడైనా వస్తే చూపిస్తా కచ్చితంగా కచ్చితంగా మా అదృష్టం అది అండ్ ఫైనల్ గానా అంటే ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకాల్లో ఫైనల్ గానే ఉంటుంది అంతే
(2:22:45) వేరేం లేదు అండ్ సమయం కూడా అయిపోతుంది. విలయ విన్యాసం గురించి ఒకసారి మీ మాటల్లో విలయ విన్యాసము దేవరహస్యం మహావిద్య తర్వాత చేసిన ప్రయత్నం అది అది కూడా ఆ దీంట్లో ప్రధానమైన వ్యాసం శివుడి పైన మిగతావి మామూలు మిగతావి ఉంటాయి జనరల్ వ్యాసాలు ఉంటాయి తర్వాతవి శివుడి పైన ఒక పాతిక పేజుల వ్యాసం ఉంటుంది దీంట్లో శివుడి మీద చేసిన శివుడి శివుడు పార్వతి ప్రకృతి పురుషు మధ్యన చేసిన మార్క్సిస్ట్ హిస్టారియన్స్ చేసిన దుర్వ్యాఖ్యానాలకు ఇది జవాబు తప్పుడు వ్యాఖ్యానాలు హమ్
(2:23:28) శివుడి రూపాన్ని గాని శివలింగాన్ని గాని శివుడి అస్తిత్వాన్ని గాని స్వరూపాన్ని గాని చేసిన వాటికి ఆ వాస్తవాలు ఏమిటి అనేది ఒక అనలిటికల్ స్టోరీ ఇది ఇందులో ఆ శివుడి స్వరూపాన్ని చర్చించడం జరిగింది పంచభూతాల సమాహారము శివుడిగా చెప్పడం ఎట్లా అనేది ఆ చెప్పడం అయింది. మ్ ఆ తర్వాత కైలాస ఎల్లోరా గుహల్లో కైలాస టెంపుల్ నిర్మాణంలో ఎట్లా జరిగింది దాని వెనుక ఆ అంతర్వాహినిగా ఉన్న శక్తి ఏమిటి? ఆమె వెస్టర్న్ హిస్టారియన్ ఆమె కింద ఉన్న సురంగంలోకి వెళ్లి అక్కడ ఉన్న ఏడు రాతి
(2:24:16) లోహ పీఠాలను మీద కూర్చున్న వ్యక్తులను ఎట్లా చూసింది ఇప్పుడు సురంగాలు మూసేశరు మ్ నాలుగు లక్షల టన్నుల రాతిని ఎట్లా తొలవగలిగారు దానికి భౌమాస్త్రం అనే ఆ అస్త్రాన్ని ఎట్లా వాడారు అనేది ఒక ఇంటర్ప్రిటేసేషన్ అంటే అది రాతిని ని పూర్తిగా డిసపియర్ చేస్తది బూడిద కూడా లేకుండా డస్ట్ కూడా లేకుండా ఎందుకంటే కైలాష్ టెంపుల్ దగ్గర చేసిన దాంట్లో ఎక్కడ కూడా ఆ తొలిచిన రాతి ఆనవాళ్ళు ఎక్కడ లేవు.
(2:24:48) కనుచూపు మెరలు ఎక్కడ కొన్ని కిలోమీటర్లు అంత తొవ్వినప్పుడు అక్కడక్కడన్న ఆ శకలాలనా కనిపించాలి. కానీ అవి కూడా లేవు. అది గాలిలో ఆవిరి అంటే పొగ ధూలి లోపల కలిసిపోయినట్టుగా చేశారు దాన్ని పైనుంచి కిందకి తవ్వుకుంటూ నిర్మించిన ఆలయం అని అట్లా చేసుకుంటూ వచ్చారు దానికి బహుమాసం అనేది వాడారు అనేది ఒకటి ఇంటర్ప్రెట్ చేశాను.
(2:25:12) దాంట్లో స్వామి మహాదేవుడి మూడో కన్ను గురించిన ఇంటర్ప్రిటేషన్ చేశాను. మ్ మన లోపల ఉన్న పీనియల్ గ్లాండ్ మూడో కన్ను అది అగ్ని స్వరూపము ఆ తర్వాత మూడుకు ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏదైతే ఉందో అందులో ఇందులో ఉంది. ఓకే మూడుకు ఉన్న ప్రాధాన్యం ఏంటి తర్వాత శివలింగానికి ఆ చేసిన దుర్వ్యాఖ్యానం శివలింగం అంటే మేల్ ఆర్గాన్ అని అవును పానవటం అంటే ఫీమేల్ ఆర్గాన్ అని చెప్పేసి దాన్ని ప్రచారం చేసి దాని రూపంలో ఇది ఉందా ఎక్కడైనా అసలు దీని గురించి చాలా మంది ప్రముఖులు కూడా మాట్లాడారు అందరూ అంగీకరించారు అవును ఇది ఇప్పుడు ఏమిటంటే ప్రకృతి పురుషులు ఆది దంపతులు అన్నదానికి వచ్చేసరికి దాని
(2:25:51) స్వరూపంగా దీన్ని ఒప్పుకున్నారు. శివలింగ ఆది దంపతులు అర్ధనారీశ్వర తత్వం వేరు అది దాంపత్య జీవితానికి ప్రతీక శివపార్వతులు వేరు దాన్ని అదే అక్కడ అదే ఉంది కాబట్టి శివలింగాన్ని పానవట్టాన్ని గాన ఆ రూపం మనకి ఆ బొమ్మలో అట్లా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఒప్పేసుకున్నారు. దాన్ని ఇప్పుడు మన ప్రవచనకారులు కూడా అదే రూపంలో ఒప్పుకునే పరిస్థితి నిజానికి 1890 లో మ్ ఆ పారిస్ లో మత అంతర్జాతీయ మత సమ్మేళనం జరిగింది మ్ గుస్తో ఒప్పట్ అనే ఒకడు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు అనువాదకుడిగా పని చేసేవాడు ఫస్ట్ మ్
(2:26:35) ఆ అతను మొట్టమొదలు పారిస్ లోపల పోయి ఇది శివలింగము మేల్ ఆర్గాను ఫిమేల్ ఆర్గాను దీనికి సింబల్ అని చెప్పేసి మొదలు అక్కడ ప్రచారించాడు. అక్కడ ఆ సభకు స్వామి వివేకానంద కూడా హాజరై దాన్ని ఖండించారు. మ్ దాన్ని ఖండించారు శివలింగం అంటే అది కాదు అథర్వ వేదంలో యూపస్తంభం అని చెప్పబడింది. అనంతమైన శక్తికి అనంతమైన పవర్ అంటే అన్వస్త్రమే అనంతమైన పవర్ అనంతమైన పవర్ కి ఈ యూపస్తంభం అనేది సింబల్ ఈ యూపస్తంభమే శివలింగము అని స్వామి వివేకానంద దాన్ని ఖండించి దాన్ని చాలా స్పష్టంగా వివరించారు.
(2:27:20) అది ఇక్కడ మెన్షన్ చేయడం శివలింగం యొక్క స్వరూపాన్ని దాని మీద చేసిన వ్యాఖ్యానాల్ని అది తప్పు దానికి ఇవాళ న్యూక్లియర్ రియాక్టర్ కి ఎందుకు సంబంధం? ఎందంటే శివలింగం మీద నిరంతరం మనం నీళ్ళు ఎందుకు పోస్తున్నాం న్యూక్లియర్ రియాక్టర్ మీద ఎందుకు నీటిది పక్కనే ఉంటాయి అంటే శక్తి తట్టుకోవాలంటే ఆ ఆ నీళ్ళ వల్ల చల్లబడుతుంది. అందుకే మనకి ఎక్కువ శివాలయాలు నదీ తీరంలోనే ఉంటాయి.
(2:27:49) జాగ్రత్త గమనిస్తే అందుకోసం ఈ వీటన్నిటిని చెప్తూ ఈ దీని గురించి చెప్పడం అయింది. హమ్ శివుడి మీద చేసిన దుర్వ్యాఖ్యానాలు ఖండిస్తూ పూర్తిగా దీన్ని వివరించడం జరిగింది. దీనిలో మిగతా వ్యాసాలు మామూలు ఇతర వ్యాసాలు ఉన్నాయి జెరూసలం మీద రాసిన వ్యాసం ఉంది. అందులో ఇస్లాంలో ఈ పునర్జన్మం పునర్జన్మం అనేది ఉందా లేదా ఎట్లా ఒప్పుకుంటారు ఇతర మతాలు వేరే ప్రపంచంలోని ఇతర మతాల్లో ఏ రకంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా చర్చించడం జరిగింది దీంట్లో కాకపోతే శివుడు అనేది దీంట్లో ప్రధానమైన ఎస్ ఎస్ ఎస్ అండ్ శివుడు లింగోద్భవ సమయం లింగోద్భవ సమయము మిగతావి ప్రతిది త్రిశూలం
(2:28:32) అంటే ఏమిటి త్రిశూలము త్రినేత్రము త్రినేత్రము ఇవన్నీ ప్రతిది చెప్పుకుంటూ వచ్చాను చాలా వివరంగా శివుడి గురించినప్పుడు సంపూర్ణమైన అవగాహన ఇందులో కలుగుతుంది మనకి అట్లా బాగుంది బాగుంది బాగుంది అండ్ ఇంకా ఎంతో తెలుసుకోవాలన్నది కదా ఈ పుస్తకాలు ఈ పుస్తకాలన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ నాకు మీరు పంపించండి నేను ఇంటర్వ్యూ డిస్క్రిప్షన్ లో పెడతాను అండ్ తప్పకుండా చదవాల్సి చదవడమే కాదు అంటే మీరు ప్రత్యేకంగా అర్థం చే కొన్ని పుస్తకాలు ఏంటంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఉంటది.
(2:29:05) ఆ ఇంతకుముందు చెప్పిన కదా నేను భారతీయ చరిత్ర అనేది ఎవరికి ఇష్టం ఉన్నట్టు ఎవరు ఆత్మకథలు రాసుకున్నట్టు రాసుకున్నారు భారతీయ చరిత్ర అనేది సో ఏందంటే దాన్ని చదివిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది ఆయన సందేహాలు ఉంటాయి మనకి ఇది కరెక్టేనా కాదా అవునా కాదా దీన్ని రూఢీ చేసుకోవాలంటే ఇంకో నాలుగుైదు పుస్తకాలు అట్లా కాదు ఇది ఏందంటే ఎంతో రీసెర్చ్ చేసి దాదాపు చెప్తున్నాను కదా వారి 33 ఏళ్ల జీవితాన్ని పెట్టి ఒకవైపు జర్నలిజం జర్నలిజం అంటే నేను ఇంతకుముందు చెప్పాను గత 10 అంటే 10 సంవత్సరాలు 10 12 సంవత్సరాల క్రితం నేను ఇటువైపు వచ్చినప్పుడు కూడా ధర్మం గురించి
(2:29:36) గట్టిగా మాట్లాడే గొంతుకలు చాలా తక్కువ ఉండేది. చాలా తక్కువ ఉండేది ఎందుకంటే అనేక అనేక ఫాక్టర్స్ ఉండేది దాని కోసం మాట్లాడితే ఎవడఏమంటాడో ఏం చేస్తాడో కానీ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ గొంతులు పెరిగిపోతా ఉన్నాయి ఈ మధ్యకాలంలో చాలా పెద్ద సంఖ్యలో మాట్లాడుతున్నారు ఒకవైపు మంచిదే ఇంకోవైపు దీని ద్వారా ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తున్నారు చెడు వైపు కూడా అది పక్కన పెడితే ఒక 15 20 25 30 సంవత్సరాల క్రితం చూడొచ్చు మన జర్నలిజం వ్యవస్థ ముఖ్యంగా తెలుగు జర్నలిజం అంతా కూడా ఎవరి కబంద హస్తాల్లో ఉండేది అటువంటి టైం నుంచి ఇప్పటిదాకా పక్కా నేను
(2:30:08) జాతీయవాదిని దేశం తప్ప వేరే ఏం లేదు అని చెప్పేసి అన్ని ఛానల్లు మారారు పేపర్స్ పత్రికలు మారారు ఈరోజు గర్వంగా చెప్తున్నాను నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ని అని అన్ని చూశారు అన్ని చూసేసారు. అండ్ ఏది చూసినా కూడా నేను ఏంటి అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక సంస్థలో ఇంతకుముందు చక్కని ఉదాహరణ చెప్పారు నిజంగా ఈరోజు యువత దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంది ఒక సంస్థలో నువ్వు పని చేస్తున్నావ్ సంస్థలో పని చేస్తున్నంత మాత్రాన నీ వ్యక్తిత్వాన్ని నువ్వు తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు.
(2:30:36) నువ్వు సంస్థ కోసం పని చేయ బయట సంస్థ నుంచి అడుగు బయట పెట్టినవ అంటే నువ్వు ఎవరు నీ వ్యక్తిత్వం ఇది నా వ్యక్తిత్వం ఇది అని చెప్పారు ఇంతకుముందు అది నేను బయటక వస్తే నా వ్యక్తిత్వం ఇది అని ఇంత నిజంగా చెప్తున్న ఒక అద్భుతమైనటువంటి పాడ్కాస్ట్ ఇది అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ఒక్కసారి కాదు ఎన్ని సార్లు చూసినా తక్కువే మీరు చూసి అర్థం చేసుకోండి అండ్ ఈ పుస్తకాలు తీసుకోండి కొనుక్కోండి చదవండి మీ పిల్లలకి తెలిపే ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినా కదా మనకు చాలా ప్రశ్నలకి సమాధానం తెలియదు.
(2:31:05) నిజంగా భారతీయ తత్వం సనాతన ధర్మం ఒక కథ చిన్న కథ చెప్పింది అంటే ఆ కథలో అనేకానేక యాంగిల్స్ ఉంటాయి అనేక ఫాక్టర్స్ ఉంటాయి. ఈరోజు మనం వేదాంతం గురించి నువ్వు మహా జ్ఞానిని అడిగిన ఊర్లో ఉండేటటువంటి పొలం పని చేసుకునేటటువంటి ఒక ముసలావిడ చెప్పేటటువంటి పాటలో వేదాంతం ఉంటది అవును అంతటి గొప్పనైనటువంటి సంస్కృతి మనది మనం దూరం చేసామ అనుకుంటాం కానీ దగ్గర చేసిరు అందరికీ దగ్గర చేసే ప్రయత్నం చేసిరు కానీ కొన్ని కారణాల చేత ఇదే డౌట్స్ డౌట్స్ ఆ డౌట్ కి సరైనటువంటి సమాధానాలు లేనటువంటి అది ఏంటి స్వతంత్రం రాకముందు వేరే మతస్తులు వేరే దేశాలు మన మీద దాడి చేసినప్పుడు జరిగినటువంటి నష్టం కంటే ఈ 70
(2:31:45) 80 సంవత్సరాల్లో మన భారతీయ చరిత్ర పైన జరిగినటువంటి నష్టం చాలా పెద్దది. అండ్ తిరిగి తిరోగమనటువంటి స్థితిలో మనం ఉన్నాం ఇటువంటి మహనీయులు మనకోసం వారి జీవితాన్ని పెడతా ఉన్నారు. మనం చేయాల్సింది ఏం లేదు వాళ్ళు ఏం చెప్తున్నారో అది విని ఆచరించి 10 మందికి చెప్పే ప్రయత్నం చేస్తే చాలు అండ్ ఈ ఇంటర్వ్యూ కచ్చితంగా మీకు నచ్చిందనే అనుకుంటాను కొన్ని లక్షల ప్రశ్నలకి సమాధానం అంతకుమించి ఇంకేముంది అండ్ కచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఫైనల్ గా అనా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమీ లేదు ఈ మన దేశం కోసం మన ధర్మం కోసం
(2:32:19) చరిత్రను సంస్కృతిని చదవండి చరిత్రను చదవండి సంస్కృతిని ఆచరించండి. అది చాలా స్పష్టంగా చెప్తున్నాను చరిత్ర చరిత్రగానే చదవండి ఒక దృక్పదంతో ఒక ఫాల్స్ ఎజెండా తోటి ఒక ప్రాపగాండా తోటి దానికి ప్రభావం కాకుండా మన చరిత్ర ఏం జరిగింది దాంట్లో మంచి ఉండవచ్చు చెడు ఉండవచ్చు వాటిని చదవండి మనకు చెప్పే మన కల్చర్ ఏమిటి మన దాంట్లో ఉన్న దాని ఉద్దేశాలు ఏంటి అనేది అర్థం చేసుకొని మనం చేసుకుంటే మన విలువలని కాపాడుకుంటే భారతదేశం ఎప్పటికీ కి ఏకంగా ఏకత్రితమై సమైక్యంగా సమగ్రంగా సార్వకాలీనంగా సార్వభౌమాధికారంతో మనగలుగుతుంది. ఇది అందరూ పాటించాలి అందరూ
(2:33:04) చదవండి. ఎందంటే ఇవాల్టి కెరీర్ మాత్రమే ఉద్యోగాలు అని అనుకునే దశ నుంచి ఒక రోజుక ఒక 15 నిమిషాలు మీరు ఒకడు చెప్పిన వ్యాఖ్యానం వినవద్దు. నేరుగా ఒరిజినల్ ఇప్పుడు నా పుస్తకాలు కూడా నేరుగా చదవకండి నేను అది కూడా నేను చెప్తున్నాను రామాయణం అంటే రామాయణం ఒరిజినల్ చదవండి వాల్మీకి రాసిన రామాయణాన్నే చదవండి భారతం అంటే వ్యాసుడు రాసిన భారతాన్నే చదవండి పక్క చూపులు చూడవద్దు వేరే వ్యాఖ్యానం చూసి అదే నిజం అని చెప్పేసి మనం వ్యాఖ్యానం చేస్తే అది తప్పవుతుంది.
(2:33:39) దానివల్ల మన ఆ దృక్కోణం మారుతుంది మన ఆలోచన మారుతుంది మన తీరు మారుతుంది మన దేశం మీద మన మీద మన చివరికి మన అస్తిత్వం పైన మనకు ఆత్మన్యూనత అనేది పెరుగుతుంది అది రాకుండా చూసుకుంటే చాలు అదొకటి నేను చెప్పదలుచుకున్నాను ఏదన్నా ఇప్పటి వరకు జరిగినటువంటివి ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇంతకు ముందు మీరు ఒక విషయం చెప్పారు ఒకటి ఆల్రెడీ అయిపోయింది రాబోతుంది అని అవును అండ్ నెక్స్ట్ ఏంటి ఇప్పుడు దసరా నాటికి నాది రావణ రహస్యం అని ఒకటి రాబోతున్నది ఎందుకంటే రావణుని గ్లోరిఫై చేసి విలన్ని హీరోగా చేసి ఆ సృష్టించి దానికి ద్రవిడవాదం అనే ముసుగు
(2:34:17) తొడిగి ఉత్తర దక్షిణ భారతాలను రెండుగా చీల్చే ఒక కుట్టను బహిర్గతం చేసే ఒక ప్రయత్నంగా రావణ రహస్యం అనే గ్రంథం రాబోతుంది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతము సంచిక డాట్కా లో మిషన్ ఆఫ్ ఇండియా ఆ అనే పేరుతో మిషనరీలు భారతదేశంలోకి చొచ్చుకు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క సంస్కృతి మీద విద్య మీద విద్యా విధానం మీద భాష మీద ఆ జీవన విధానం మీద వృత్తుల మీద కులాల మీద జరిగిన దాడిని ఆ సమగ్రంగా విశ్లేషిస్తూ మిషన్ ఎఫెన్ అనేది ఒక రచన స్టార్ట్ అయింది.
(2:35:04) అది కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను. లో రెగ్యులర్ గా వస్తు ఆదివారం వస్తుంది నేను చదువుతున్నాను అవి అండ్ ఇదే మనకు కావాల్సింది సో ఫ్యూచర్ లో మీరు ఇంకా ఎన్నో ఎన్నో రాయాలి మాలాంటి వాళ్ళ కోసం నిజంగా చెప్తున్నా అంటే మనం ఆస్తులు సంపాదిస్తాం మన తర్వాత తరం కోసం ఎంతో పెడతాం బట్ ఈ రోజు ఏంటంటే తర్వాత తరానికి మనం అంద చేయాల్సింది అసలైనటువంటి చరిత్ర చాలా మంది అంటా ఉంటారు ఏం తెలుసుకుంటాం అని ఆయన చరిత్రని తెలుసుకొని అంటే చరిత్రని తెలుసుకొని ఏం చేస్తాం అంటే మళ్ళా ఒకసారి ఆ దరిద్రాన్ని పునరావృతం కాకుండా చేస్తాం అంటే మన అసలైనటువంటి చరిత్రని మళ్ళీ పాతుం
(2:35:39) అవును అంతే కదా ఎస్ ఇప్పుడు హిట్లర్ చెడ్డవాడని వాళ్ళు ఒప్పుకుంటారు. మన దగ్గర ఎందుకు ఒప్పుకోము అది సమస్య అదే సమస్య అదే సమస్య నిజంగా చాలా చాలా ధన్యవాదాలు ఆ చాలా ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్

No comments:

Post a Comment