Friday, September 29, 2023

మనం తినే ఆహరం వల్లనే

 *మనం తినే ఆహరం వల్లనే మనం చేసే ఆలోచనలు రూపుదిద్దు కుంటాయి, అందుకే "జైసా అన్న్..వైసా మన్" అంటుంది శాస్త్రం. తమోగుణం అన్నది హింస తో మరి రాక్షసత్వం తో కూడుకున్న గుణం, మాంసపు భోజనం చేస్తూ హింసాత్మక ఆలోచనలు చేసే కిరాతకులు, వాళ్ళు వండేది శాకాహారమైన సరే అది హింసతో కలుషితం అయిపోయి తమోభోజనం కింద మారిపోతుంది, మీరు vegeterian hotel కి వెళ్లి శాకాహారమే తినుండచ్చు, కానీ దానిని వండింది మాంసాహారులు కనుక వారి రాక్షస లక్షణాలు మనకి వచ్చేస్తాయని తెలుసుకోవాలి, కాబట్టి ఆహరం విషయంలో జాగ్రత్త అవసరం, ఒక్క పూట పస్తులు ఉన్నా పరవాలేదు కానీ తమోగుణులు వండిన ఆహరం ఎంతమాత్రం తినకూడదు. - బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ*

No comments:

Post a Comment