Tuesday, October 15, 2024

శాఖాహారం అమృతాహారం.

 శాఖాహారం  అమృతాహారం.

భారత దేశం పుణ్య భూమి అంటారు .!!
మరి అటువంటి భారత దేశాన్ని
పుణ్య భూమి గానే ఉంచుదా ము.

ఇది ఖచ్చితం గా చదవండి.

 మాంసాహారం మృతాహారం

జార్జి బెర్నర్డ్ షా అన్నారు,
నీ పొట్ట శ్మశానం కాదు అని.

వివరణ చూద్దాం.

(1)  జంతువులు,పక్షులు,జల చరాలు, అన్ని కూడా మనలాగే నొప్పి ఉన్న ప్రాణులే.
మనకి ఎలా అయితే పెన్సెలు చెక్కి నప్పుడు వ్రేలు కోసుకుంటే వారం పది  రోజులు,(అలాగే ఇతరత్రా)
వరకు కట్టు వేస్తామూ.
అదే జంతువులని పీక           కోస్తున్నప్పుడు అది భూమిపై గిల గిల కొట్టు కుంటున్నప్పు డు అది ఎంత బాదపడు తుంది,,  
 మైడియర్  ఫ్రెండ్స్   ఒక్కసారి ఆలోచిద్దాం . మరి ఆబాద ఎవరికి చెందుతుంది.

పెంచిన వారికి,అమ్మే వారికి,కొన్న వారికి,వండే వారికి,తిన్న వారికి . చేరి ఇంట్లో,వొంట్లో కస్టాలు.

2  ఈ మాంసము తినడం ఎక్క డ నుండి మానవుడి కి             వచ్చింది అంటే,
ఆది మానవుడు నుండివచ్చింది.                        ఆది  మానవుడు ఎలా ఉండేవాడో అందరికి తెలుసు,జంతువు లాగే ఉండేవాడు.
మరి ఈనాడు  అన్నీ అలవాట్లు మార్చుకుని జీవిస్తున్నాడు.
మరి జంతువుల తిండి ఎందుకు మారలేదు.

3   మన పురాణాలు లో ప్రతి భగవంతుడి వెనుక ఒక జంతువు లేక పక్షి ఉంటుంది.
అంటే భగవంతుడు జంతువు లో కుడా ఉన్నాడు ,మమ్మల్ని పూజించి నట్లే వాటిని కుడా పూజించండి అని.

మరి మన వాళ్లు దేవుడి తో పాటు వాటిని పూజిస్తారు,మళ్లి
వాటిని చంపి తింటారు.
ఎందుకు.   !!  
                  
అలాగే
దశావతారం లో భగ వంతుడు నేనే  ఆ అవతారాల్లో ఉన్నాను అని చూపించేడు.

4  మాంసం తిన్న  జంతువు క్రూరత్వం తో ఉంటుంది. వాటి  దగ్గరకు మచ్చిక అయితేనే వెళ్ల గలం.
ఉదా; పిల్లి,కుక్క,నక్క,పులి,సింహం.

అదే ఆవు,మేక,గొర్రె,ఏ నుగు,ఇంకా ఎన్నో వీటి దగ్గరకు మనం వెళ్లగలము.

  ఇంకా అంటారు మాంసం బలమని
మరి పై జంతువులన్నిటి కి బలము ఎలా వచ్చింది.!!

అలాగే మాంసం తిన్న జంతువుల కి కోరలు , గోళ్ళూఉంటాయి.

ఆవులు  మిగతా వాటికి దంతాలు ,గిట్టలు ఉంటాయి.
మరి మన పళ్ళు,గోళ్ళూ  ఎలా ఉన్నాయి.

అలాగే
మనిషి బ్రతకడం కోసం ఆహారం కావాలి కాని మాంసం అవసరం లేదు,

నాలుక మీద ఒక్క క్షణం ఉండే రుచి కోసం ప్రాణం తీయడం అవసరమా.

ఈ రోజు ఎన్నో రకాలయిన veg లు దొరుకు తున్నాయి.
పన్నీరు,మష్రూమ్,మీల్ మేకర్
బేబీ కార్న్, ఇతరత్రా. 

అలాగే ఇంకో ఆసక్తి కరవిషయం
ఒక kg మాంసం తయారీ కి 10     or  15 వేల లీటర్ల నీరు అవసరం పడుతుంది.
అదే కాయగూరల కి 500 లీటర్ల   
         నీరు పడుతుంది.

ప్రాణం విలువ, ప్రాణం ఉన్న వాళ్ళకే తెలుసు..

జై హింద్.

సేకరణ : మహాత్ముల సoదేశాలు నుండి లక్ష్మి

No comments:

Post a Comment