Sunday, November 30, 2025

🔥🔥Who Am I? 🤔| Sri Vivekananda REVEALED Secret of Omkaram🕉️| Truth Vivekamrutham | #TeluguPodcast

🔥🔥Who Am I? 🤔| Sri Vivekananda REVEALED Secret of Omkaram🕉️| Truth Vivekamrutham | #TeluguPodcast

 https://youtu.be/tCSlDBoc-18?si=6pkpPgIi8oHt7NN6


Default Title
https://www.youtube.com/watch?v=tCSlDBoc-18

Transcript:
(00:02) ఓం మాండూక్య ఉపనిషత్ అనే ఈ పుస్తక రచయిత మాత్రమే కాకుండా ఉపనిషత్తుల గురించి మనం వింటూ ఉంటాం కానీ ఉపనిషత్తులు అనంగానే చాలా క్లిష్టతరమైనవి మనకు అర్థం కానివన్నీ చాలా మంది జంకుతూ ఉంటారు. అసలు వేదాలు అపౌష్యాలు మానవ మస్తిష్కంలో నుంచి పుట్టుకురాల ద సో కాల్డ్ వేదాస్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్ బ్రైన్స్ చైల్డ్ ఉపనిషత్ అంటే అర్థం గురుముఖత ఉపదేశించబడిన వేదాన్ని ఉపనిషత్ అంటారు.
(00:41)  అనుభవపూర్వకంగా గ్రహించాలంటే మాండుక్య ఉపనిషత్ సాధన ఎలా చేయాలి ఎలా నేర్చుకోవాలి మాండుక్యో ఉపనిషత్తులో ఉపదేశించిన 12 శ్లోకాల యొక్క సారభూతమైన అంశం గాని అర్థం అయితే మనం మన ఆరిజన్స్ ఏంటి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అసలు నేను ఎవరిని అనేది తెలియాలి కదా నా ఆరిజన్ ఒక క్రిమి కీటకాలుగా మొదలైంది అని క్రిమి కీటకాలు పుణ్యం చేస్తే నేను గాడిదని అయ్యానని గాడిద మళ్ళీ పుణ్యం చేస్తే నేను మనిషిని అయ్యాను అన్నది సరైన వాదన కాదు మాండుకోపుని శబ్దం అయితే మన క్రిమి కీటకాలు మన సోర్స్ కాదని మన సోర్స్ ఓంకారం అని తెలుస్తుంది.
(01:14) సనాతన ధర్మంలో మూడు మార్గాలు చెప్పబడ్డాయి ద్వైతము విశిష్ట అద్వైతము అద్వైతము ఈ ఓంకార తత్వం ఏదైతే మీరు చెప్తున్నారో అది అన్నిటికంటే అతీతమా అన్నిటి సమ్మేళనమా మాండుక్యోపనిషత్ తొలి శ్లోకంలోనే చెప్పేసారు కదమ్మా అవును సర్వము సమస్తము ఓంకారమే మీకు నాకు విశ్వానికి ఎన్ని వైరూప్యాలు ఉన్నా చాలా మంది మేమందరం ఏ అవస్థలో ఉన్నామని ఎలా తెలుసుకుంటాం ఉన్న సత్యం చెప్తున్నా ఎక్కువ శాతం మాండుక చోపునిషత్తు అర్థమైతే అది అసత్యం అని అర్థంవుతుంది.
(01:46)  అలాగే భగవద్గీత ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు కర్మలేం మానద్ర బాబు నువ్వు తిను చూడు ఎంజాయ్ చెయ్ కానీ నీ దర్శనమొంది వెలిగిన జ్యోతి మనసునా చిన్మయా అందరికీ నమస్కారం సుమన్ టీవీ కార్యక్రమానికి వెల్కమ్ ఆత్మ జ్ఞానం పొందాలనే తపనతో తపస్సుతో ఎంతోమంది ఋషిపుంగవులు యోగులు మహర్షులు మనకి ఉపనిషత్తు సారాన్ని అందించారు.
(02:09)  ఈ ఉపనిషత్తులు మనకు తెలిసి 108 అని కొంతమంది 200 దాకా ఉన్నాయని మరి కొంతమంది చెప్పగా అన్నిటికంటే గొప్పది అన్నిటిలో గ్రంధరాజం అని చెప్పుకునే ఉపనిషత్ కేవలం పుష్కర శ్లోకాలతో మనకి జీవిత సారాన్ని ఆత్మ జ్ఞానాన్ని సత్యాన్ని బోధించే మండూక్య ఉపనిషత్ నిత్యం మనం చేయవలసిన ఉపాసన ఏమిటి వీటన్నిటి గురించి చెప్పడానికి మనకి గురుతుల్యులు అందరికీ చాలా సుపరిచితులు మాండూక్య ఉపనిషత్ అనే ఈ పుస్తక రచయిత మాత్రమే కాకుండా అనేక పుస్తకాలు సత్యాన్ని గురించి వారు స్వయంగా స్వానుభవంతో తెలుసుకని రచించారు శ్రీ వివేకానంద గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడబోతున్నాం
(02:45) నిజంగా ధన్యులం ఇవాళ ఎందుకంటే ఈ కలియుగంలో తెలుసుకోవలసిన ఈ విషయాలు ఇవాళ తెలుసుకో తెలుసుకునే అవకాశం మనకి రావడం చాలా గొప్ప విషయం గురువుగారు నమస్కారం నమస్తే గురువుగారు చాలా ఉపనిషత్తుల గురించి మనం వింటూ ఉంటాం కానీ ఉపనిషత్తులు అనంగానే చాలా క్లిష్టతరమైనవి మనకు అర్థం కానివన్నీ చాలా మంది జంగుతూ ఉంటారు. తమరు ఏమంటారు గురువుగారు మొదటిగా సుమనస్కులైన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సునమస్సులను తెలియజేసుకుంటూ మీ ప్రశ్నకు సమాధానం మీరు అడిగిన ప్రశ్న ఉపనిషత్ చాలా జటిలమైంది కష్టమైంది సామాన్య మానవుడికి అందుబాటులోకి రాదని ఒక వినికిడి ఉంది దాని మీద
(03:21) స్పష్టీకరణ ఇవ్వమని చెప్తున్నారు అంతేగమ్మ అంతేనండి అసలు వేదాలు అపౌర్షాలు వేదాలు అపౌరుషాలు అంటే మానవ మస్తిష్కంలో నుంచి పుట్టుకురాల దట్ సో కాల్డ్ వేదాస్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్ బ్రైన్స్ చైల్డ్ రైట్ ఎవరైతే వేదాలు ఉపదేశించారో ఆ మహర్షులు ఈ వేదాలు మా ద్వారా చెప్పబడ్డాయి కానీ మా వల్ల చెప్పబడలేదు అంటే ద వేదాస్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ బ్రైన్ చైల్డ్ అవును మానవ మేదస్సులోనుంచి పుట్టుకురాల మనిషి ద్వారా చెప్పబడింది కానీ మానవుడి వల్ల చెప్పబడలేదని అందుకే వేదాలని అపవృష్యాలు అంటారు రైట్ అంత కష్టమైన క్లిష్టమైన వేదాలని సామాన్యమైన మానవుడు తనంతట తానుగా
(04:02) చదువుకుంటే దాని అంతరార్థం అర్థం కాకపోగా అపార్థం పుట్టుకొచ్చే ప్రమాదం పొసిగి ఉందని గ్రహించ చిన కొంతమంది పండితోత్తములు ప్రాజ్ఞులు ఆ వేదాల యొక్క అంతరార్థాన్ని గ్రహించి ఆ వేదాలని చాలా సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా వేదం యొక్క హృదయాన్ని ఉపదేశించారు కాబట్టి ఉపనిషత్ అంటే అర్థం గురుముఖత ఉపదేశించబడిన వేదాన్ని ఉపనిషత్ అంటారు.
(04:27) గురుముఖతః ఉపదేశించబడిన వేదమే ఉపనిషత్ కాబట్టి గురువు ఏం చేస్తాడు సంక్లిష్టమైన సత్యాన్ని సరళంగా ఉపదేశిస్తాడు కాబట్టి నా ఉద్దేశంలో ఉపనిషత్తు సంక్లిష్టమైన సత్యం సరళమైన ఉపదేశం ఈ రెండిటి సంఘాత స్వరూపమే ఉపనిషత్ కాబట్టి వేదం యొక్క హృదయాన్ని గురువరండు ఉపదేశిస్తాడు కాబట్టి నా ఉద్దేశం ఉపనిషత్తు సరళమైనదే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చే మహత్తరమైన ఉపదేశమేనని వైక్తికంగా నేను భావిస్తు గురువుగారు మనకి మామూలుగా మనం జీవితం దైనందిన జీవితం కొనసాగిస్తూ మనం మేలుకుని ఉన్నామా ఎరుకలో ఉన్నామా నిద్రపోతున్నామా మన అవస్థ ఏమిటి యక్చువల్లీ ఎందుకంటే మనం ఆత్మ స్వరూపులం
(05:14) వి ఆర్ నథింగ్ బట్ సింబాలిక్ ఆఫ్ ద సేమ్ యూనివర్సల్ సెల్ఫ్ అండ్ కాన్షస్నెస్ ఇవన్నీ వింటూ ఉంటాం. అది వాస్తవమా ఎలా గ్రహించుకోవాలి అది మీరు అనుకున్న స్థితి ఆ వాస్తవం యొక్క సమగ్రమైన అవగాహనల యొక్క పాళ్ళు మనలో పెరుగుతున్న కొద్ది నాచురల్ గానే ఆ స్థితి వస్తుంది. ద డిగ్రీ ఆఫ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్వ అకంప్లిష్ టువర్డ్స్ ద ట్రూ ఐ యామ నాచురల్లీ వవిల్ బి ఇన్ దట్ స్టేట్ కాల్డ్ అవేర్నెస్ ఆర్ అవేకనింగ్ స్టేట్ అంటే అసలు మనం రెండు నేను ఉన్నాయని తెలుసుకోవాలి.
(05:47)  ప్రస్తుతం మనం పోషిస్తున్న పాత్ర నేను వేరు ఎప్పటినుంచో అస్తిత్వంలోకి కొనసాగుతూ ఎప్పటికీ అస్తిత్వంలోకి కొనసాగే నేను ఒకటి ఉందని తెలియాలి. ఆ నేను గురించి ఎంతగా తెలిస్తే ఈ నేను కానటువంటి నేను నుంచి అంతగా మనం దూరంగా ఉంటాం అని నా ఉద్దేశం దాన్నే మనం ఎరుక అంటాం ఏదైనా అంటాం మీరు అడిగిన ప్రశ్నకి సూటి సమాధానం ఆత్మ చైతన్యంగా పిలవబడుతున్న నిజమైన నేను యొక్క లేకపోతే నిజమైన నేనుగా పిలవబడుతున్న ఆత్మ చైతన్యం యొక్క సమగ్రమైన అవగాహనలు అనేది ప్రాథమిక అంశం ప్రధానమైన అంశంగా నేను భావిస్తున్నాను.
(06:21)  వెన్ వ సే ఐ యమ దట్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు నో హౌ టు ఐidెంటిఫై దట్ అండ్ ద డైకాటమీ ఇస్ దట్ అన్లెస్ యు నో దట్ యు కెనాట్ సే ఐ యమ్ దట్ సో హౌ డు యు నో దట్ దట్ ఇస్ నాలెడ్జ్ అదే జ్ఞానం నా ఉద్దేశంలో ట్రూత్ అనేదేమో మన స్వస్వరూపం మన పుట్టిన ఇల్లు జ్ఞానం అనేదేమో చిరునామం గురువు అనే అతనేమో అతను మనకి అక్కడికి తీసుకెళ్ళగలిగే నావిగేటర్ మ్ నా ఉద్దేశంలో సత్యమేమో మన నిజ స్వరూపం జ్ఞానం ఏమో మన పుట్టినంటి చిరునామ గురువేమో నావగేటర్ మన పుట్టిని చిరునామ ద్వారా చక్కగా మన ఇంట్లోకి తీసుకెళ్లి మన ఇంట్లోకి వచ్చేసామని కూడా నొప్పి తెలియకుండా కూర్చిపెట్టగలిగేది నావగేటర్
(07:02) గురువుహ సో మీరు అడిగారు కదా ఆ ట్రూత్ తెలిస్తే మనం పాత్రలా ఉంటాం కానీ పాత్రగా ఉండం. అంటే ఒరిజినల్ గా మనం ఏదైతే అయి ఉన్నామో ఆ నిజతత్వం తెలియాలి మనకి అది జ్ఞానం జ్ఞానం ద్వారా కచ్చితంగా తెలుస్తుంది. నా ఉద్దేశంలో ఒకటేనమ్మ సాధన అంటే మార్గం సో మనకి పెద్దలు చెప్పినట్లుగా మనం స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోగలగాలి దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటాం కదా అందరూ అపోహ పడుతున్నట్లుగా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే దేవుడి గురించి తెలుసుకోవడం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే స్వస్వరూపం నేను ఎవరో నేను తెలుసుకోవడాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారని స్వయంగా
(07:39) శ్రీకృష్ణుడే భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం మూడవ శ్లోకంలో ఆయనే చెప్పారు ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం స్వస్వభావ జ్ఞానం నేను ఎవరో నేను తెలుసుకోవటం ఆధ్యాత్మిక జ్ఞానం అని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం గాని తెలిస్తే తెలిసిన జ్ఞానం మీద మనం ధారణ చేసుకుంటే అంటే జ్ఞానాన్ని శ్రవణం చేసి జ్ఞానాన్ని మననం చేసి జ్ఞానం మీద ధారణ చేసుకుంటే కచ్చితంగా ఆ పరివర్తన మనలో వచ్చి తీరుతుందని నేను విశ్వసిస్తున్నాను దీనివల్ల వేట్ నాలెడ్జ్ నాలెడ్జ్ జ్ఞానం పొందడం అంటే చదవడం ద్వారా తెలుసుకోవడం ద్వారా మనకి టెస్టింగ్ అన్ని రకాల ఇందులో కూడా మాధ్యమాలు సాధనాలు
(08:19) ఉంటాయి కదండీ తెలుసుకోవడానికి అయితే ఈ మాండుక్య ఉపనిషత్ అన్ని అన్ని ఉపనిషత్తులలో ఎందుకు ఇంత గ్రంథరాజం అని తమరు తెలుసుకున్నారు గురువుగారు ఇందాక మీరు అన్నట్లుగా అనేక అనేక ఉపనిషత్తులు అందుబాటులో ఉన్నాయి వాటిలో 108 ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని కొన్ని శంకరాచార్యుల వారు భాష్యం చెప్పారు కాబట్టి అవి ఇంకా చాలా అందరికీ అందుబాటులో ఉన్నాయి నా ఉద్దేశంలో వాటన్నిటిలోకి మాడుక్యో ఉపనిషత్తు శిఖరం అంటే ఎందుకు మాండుక్యుపనిషత్తు అంత ప్రధానమైనది అని నా ఉద్దేశం అంటే మాండుక్యోపనిషత్తు తనంగానే మనలో స్ఫురించాల్సిన భావుకత ఓంకారం పుష్కర శ్లోకాలతో పరిపుష్టమై ఉన్న
(09:00) మాండుక్యోపనిషత్లో ప్రతి శ్లోకంలో ఓంకారం గురించే చెప్పారు. మాండుక్యోపనిషత్ అధ్యయనం చేయకపోతే ఓంకారం మీద ఉండే అవగాహన ఒకలా ఉంటది. మాండుక్యోపనిషత్ అర్థం అయితే ఓంకారం యొక్క అవగాహన మరోలా ఉంటది. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం 12 13 శ్లోకాలు అక్షర పరబ్రహ్మ యోగం 12 13 శ్లోకాలు శ్రీకృష్ణుడే చెప్పారు.
(09:24)  మీరు ఒక్క ఓంకారాన్ని తెలుసుకుంటే చాలు ఆధ్యాత్మికతలో శిఖరాయమానమైన స్థానానికి ఉద్ధరించుకోవచ్చుఅని స్వయంగా ఆయనే చెప్పారు. ఎనిమిదవ అధ్యాయం శ్లోక ద్వయం 12 13 శ్లోకాలు ఆ ఓంకారం గురించి సమగ్రమైన అవగాహనలు మాండుకోపనిషత్తులో ఉన్నాయి. ఉమ్ ఇంకొకటి రెండో కారణం ఏంటంటే వర్ మేడ్ టు బిలీవ్ దట్ అవర్ సోర్స్ ఇస్ ఇన్సెక్ట్స్ మ్ అనిమల్స్ ప్లానెటరీ కింగ్డమ అంటే నా ఉద్దేశం మనం మొట్టమొదటిగా క్రిమి కీటకాలుగా జన్మించామని క్రిమి కీటకాలు పుణ్యం చేస్తే ప్రమోషన్ వచ్చి మ్ జంతువులుగా వచ్చామని జంతువులు పుంజ్యం చేస్తే చిట్ట చివరికి మనం మానవులుగా వచ్చామని ఈ జన్మలో తినకూడని
(10:03) తిన్నా చూడకూడని చూసిన మాట్లాడకూడది మాట్లాడిన మళ్ళీ జంతువుల కింద వెనక్కి వెళ్ళిపోతాం అని 84 లక్ష 84 లక్షల జీవరాశులు ప్రమోషన్ వస్తే చివరికి మానవుడిగా మనం ప్రమోట్ అయ్యామ అనే వర్షన్ విన్నారా మీరు అవునవును చాలా చాలా మంది చెప్పగా విన్నాం మళ్ళీ మనకు ఆ మోక్షం వైపు అడుగులు వేయకపోతే అదిఒక భయంగా కూడా పెట్టారు మళ్ళీ మీరు కుక్కగా పుడతారు పుడతారు సో 84 లక్షల జీవరాశులు జన్మలు తీసుకుని ప్రతి జన్మలో పుణ్యం చేయడం వల్ల ప్రమోషన్ ఇచ్చి వచ్చి వచ్చి చివరికి మానవుడు అయ్యామని ఈ జన్మలో తినకూడం తింటే మళ్ళీ పురుగులు గానో జంతువులు గానో మారిపోతామ అన్న నానుడు ఉంది కదా కదా
(10:39) ముందుకు మనం వింటూనే ఉన్నాం ఈ మాండుకోపనిషత్తు అర్థమైతే అది అసత్యం అని అర్థం అవుతుంది. మన ఆరిజన్ ఇన్సెక్ట్స్ కాదని క్రిమి కీటకాలు కాదని అసలు క్రిమి కీటకాలు ఎలా పుణ్యం చేస్తాయి గాడిద దాని జీవలక్షణం ఏదైతే అది చేస్తుంది అవును కరోనా క్రిమి దాని జీవలక్షణం ఏదైతే అది చేస్తది కానీ అది పుణ్యం చేయదు పాపం చేయదు కానీ అంటే మీరు అనేది అది విచక్షణ లేకపోవడం అన్నది కారణమా లేక పుణ్యం పాపం తేడా తెలియకపోవడం క్రిమికీటకాలకి మనిషికి వివేకం విచక్షణ ఇవ్వబడింది కాబట్టి మనిషి ఎక్కువ పుణ్యం చేయాలని మనం ఆపాదిస్తాం నా ఉద్దేశం మనం మన ఆరిజన్స్ ఏంటి నేను ఎవరు ఎక్కడి
(11:23) నుంచి వచ్చాను అసలు నేను ఎవరిని అనేది తెలియాలి కదా నా ఆరిజన్ ఒక క్రిమి కీటకాలుగా మొదలైందని క్రిమి కీటకాలు పుంజ్యం చేస్తే నేను గాడిదిన అయ్యానని గాడిది మళ్ళీ పుణ్యం చేస్తే నేను మనిషిని అయ్యాను అన్నది సరైన వాదన కాదు మాండుక్యోపని శబ్దం అడితే మన క్రిమి కీటకాలు మన సోర్స్ కాదని మన సోర్స్ ఓంకారం అని తెలుస్తుంది. మనం క్రిమి కీటకాలు పొంగించేయటం వలన మానవులుగా రాలేదని మన సోర్స్ ద ట్రూ సోర్స్ ఆఫ్ ట్రూ సోర్స్ ఇస్ మాండుక్యోపనిషత్ మాండుక్యోపనిషత్ ఇస్ ఏ ట్రూ సోర్స్ ఆఫ్ అవర్ ట్రూ సోర్స్ అది మన పుట్టినింటికి చిరునామ చిరునామా మాండుక్యోపనిషత్ ఎందుకంటే మనం
(12:05) ఓంకారీశ్వరులం అని చెప్తా ఉంది మాండుక్యోపనిషత్ తొలి శ్లోకంలో ఏం చెప్పారంటే సర్వులు సమస్తము ఓంకారమే ఏది పుట్టుకొచ్చినా ఏదైనా సరే ఓంకారం సర్వుల్లో నేను ఉన్నాను కదా అవును అంటే మరి నేను ఓంకారీశ్వరుడినే కదా అంతే మరి నా ఆరిజన్ ఓంకారం మరి ఇత ఇతర జీవరాశులు క్రిమి కీటకాలు మనం ఈ సృష్టి ఇదంతా కూడా ఓంకారీశ్వర స్వరూపాలు అంట అంటారా దాన్నే చెప్పారు మర్షి మొట్టమొదటి శ్లోకంలో సర్వులు సమస్తము ఓంకారమే అని ఉపదేశించిన గురువరణ్యుడు మహర్షి తర్వాత శ్లోకాల్లో దాని వెనకున్న శాస్త్రీయత చెప్పారు ఎలా సర్వులు సమస్తము ఓంకారమో చెప్పారు.
(12:44)  సో ఫస్ట్ చాలా కేటగారికల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి సర్వులు సమస్తము ఓంకారమే భూతము అంటే గతము ప్రస్తుతము భవిష్యత్తు అన్ని కూడా ఓంకారమే ఒకవేళ త్రికాలాలకు ఏదైనా అతీతంగా ఉంటే అది కూడా ఓంకారమే అంటే ఆయన ఉద్దేశం చాలా క్లియర్ గా చెప్పేసాడు కేటగారికల్ హి హస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఓంకారం దేర్ ఇస్ నో ఎక్జంప్షన్ ఫ్రమ దట్ అని చెప్తూ మిగతా 11 శ్లోకాల్లో మీరు అన్నది చెప్పారు ఎలా సర్వస్వము ఓంకారం అయింది అంటే జాగృతావస్థలోకి ఉద్ధరించుకున్న ఓంకారీశ్వరుడు తన అంతర్ముఖుడై తనలో అంతర్గర్భితంగా ఉన్న ఒక్కొక్క అంశాన్ని
(13:21) అభివ్యక్తీకరిస్తుంటే ఆ అభివ్యక్తీకరణ సృష్టి అయింది ద సోకాల్డ్ క్రియేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ సిరీస్ ఆఫ్ రియలైజేషన్ సిరీస్ ఆఫ్ రియలైజేషన్ మరొకసారి చెప్తాను మొట్టమొదటి శ్లోకంలో సర్వులు సమస్తము ఓంకారమే అని చాలా విపులంగా చెప్పారు నా ఉద్దేశంలో సర్వుల్లో నేను ఉన్నానా లేదా అంతే నేనుఉన్నాను సో నేను ఓంకారీశ్వరుని అక్కడిదాకా క్లియర్ నేను ఒక్కడినే ఓంకారీశ్వరుని కాదు నా కుటుంబ సభ్యులు సమాజం మొత్తం అందరూ కూడా ఓంకారీశ్వరులు ఆరిజిన్ అనేది ఓంకారం తర్వాత క్రియేషన్ ఎలా వచ్చింది ఆ ఓంకారీశ్వరుడే జాగృతావస్థలో తన్ని తాను ఉద్ధరించుకొని అంతర్ముఖుడై అంతర్లీనంగా
(14:01) తనలో నిక్షిప్తమైన తన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించ తద్వారా క్రియేషన్ క్రియేషన్ మనిఫెస్టేషన్ ఆఫ్ ద క్రియేటర్ అయితే ఎక్స్ప్లోర్స్ ఇన్నర్ కాన్స్నెస్ అండ్ ఎక్స్ప్రెస్ దిస్ కాన్షస్నెస్ ఎక్స్ప్రెస్డ్ కాన్షస్నెస్ ఇస్ కాల్డ్ స్ క్రియేషన్ నేను ఓంకారీశ్వరుని నాలో అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్న దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించని ఆరంభించా అభివ్యక్తీకరించిన తర్వాత అది క్రియేషన్ అవును అస్ సింపుల్ యస్ సచ్ ఇప్పుడు ఈ సందేహం ఒకటి కలుగుతుంది గురువుగారు మనకి సనాతన ధర్మంలో మూడు మార్గాలు చెప్పబడ్డాయి ద్వైతము విశిష్ట ద్వైతము అద్వైతము ఈ ఓంకార
(14:42) తత్వం ఏదైతే తే మీరు చెప్తున్నారో అది అన్నిటికంటే అతీతమా అన్నిటి సమ్మేళనమా ఎందుకంటే మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వేరు వేరు అనే ఒక స్థితి కూడా అదిఒక సనాతన సంప్రదాయంగా మనం నేర్చుకున్నాం. సో దీనికి దానికి మరి చాలా మందికి ఇదే సందేహం కలుగుతుంది. నేను ఓంకారీశ్వరుని అంటే అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నట్టు మరి దీన్ని ఎలా మిడితం చేసుకోవాలి నా దైనందిన జీవితంలోని మీరు అన్నట్లుగా ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతం ఈ మూడు డైమెన్షన్స్ పర్సెప్షన్స్ ప్రిజమ్ మూడు దృక్కోణాలు ఉన్నాయి కానీ మాండుక్యోపనిషత్ తొలి శ్లోకంలోనే చెప్పేసారు కదమ్మా
(15:21) అవును సర్వము సమస్తము ఓంకారమే మీకు నాకు విశ్వానికి ఎన్ని వైరూప్యాలు ఉన్నా ఆ అన్ని వైరూప్యాలకి నడుమ ఉన్న సారూప్యమే ఓంకారం మీరు వేరు నేను వేరు కానీ మనందరి పుట్టినల్లు ఓంకారం అన్నా ఆ ఓంకారం నుంచి ఓంకారం యొక్క దృక్కోణం నుంచి గాని దర్శిస్తే నేను ఓంకారీశ్వరుని నేను ఓంకారీశ్వరుని అన్న స్థితిలో స్థితమై దర్శిస్తే విశ్వంలో సర్వులకి సమస్తానికి మధ్య ఎన్ని వైరూప్యాలు ఉన్నా మనందరిలో ఒక్క సారూప్యం ఉంది అది అది మనందరి పుట్టినిల్లు ఓంకారం అండ్ దట్స్ వాట్ వ కాల్ ఇన్ మోడర్న్ టెర్మినాలజీ సోల్ కాన్షస్నెస్ ఇస్ దట్ రైట్ గురువుగారు కరెక్ట్ కాదు ఇట్ ట్రై టు కాల్ ఇల్ సోల్
(15:59) కాన్షస్నెస్ సో అట్ ద కాన్షస్నెస్ లెవెల్ వి ఆర్ ఆల్ వన్ వన్ అన్నది క్లియర్ గా స్పష్టంగా చెప్పబడింది. ఇది అనుభవపూర్వకంగా గ్రహించాలంటే మాండుక్య ఉపనిషత్ ఉపాసన ఎలా చేయాలి అంటే సాధన ఎలా చేయాలి ఎలా నేర్చుకోవాలి ఎలా దాన్ని గ్రహించుకోవాలి మీరు చెప్తుంటేనే ఒక్కొక్కటి ఒక్కొక్క పొర తొలగి మనం తెలుసుకుంటున్నాం.
(16:20)  మాండుక్యోపనిషత్తులో మొట్టమొదట సర్వం సమస్తము ఓంకారమే అని చెప్పిన మహర్షి తర్వాత తస్యోప వ్యాఖ్యానం తస్య ఉపవ్యాఖ్యానం మీకు తెలుసు కదా వ్యాఖ్యానం అంటే ఒక గ్రంధానికి మీ డైమెన్షన్ ఒకటి ఉంటది నా డైమెన్షన్ ఒకటి ఇంకో డైమెన్షన్ వ్యాఖ్యానం అంటే డైమెన్షన్ తస్య ఉప వ్యాఖ్యానం తస్య అంటే ఆ ఓంకారం యొక్క దృక్కోణం సర్వము సమస్తము ఓంకారమే అని చెప్పిన మహర్షి అదే శ్లోకంలో తస్యోప వ్యాఖ్యానం ఆ డైమెన్షన్ తో ఎలా చూడాలి ఆ డైమెన్షన్ తో చూడటం ఎలా మనకి మాండుక్యోపనిషత్తులో ఉపదేశించిన 12 శ్లోకాల యొక్క సారభూతమైన అంశం గాని అర్థమైతే మనలో ఒక కొత్త డైమెన్షన్ స్టార్ట్ అవుతుంది కొత్త
(17:02) పర్సెప్షన్ స్టార్ట్ అవుతుంది ఆ పర్సెప్షన్ ప్రకారం చూస్తే అద్వైత అద్వైతం అనే దృక్కోణం మొదలవుతుంది. అద్వైతం అంటే ఏంటి సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే నేను అనేకంలా కనిపిస్తున్నాను గానీ అనేకంగా విడిపోవాలి అద్వైతంలో సింపుల్ గా చెప్పాలంటే నేను అనేకంలా కనిపిస్తున్నా కానీ అనేకంగా విడిపోవాలి నేనే సూర్యుడిగా నేనే చంద్రుడిగా నేనే నక్షత్ర మండలంగా ఉన్నా ఇంకా అద్వైతాన్ని ఇంకా విపులంగా చెప్పాలంటే దైవానికి నాకు మధ్య అభేదాన్ని దర్శించగలిగే ఒక దర్శనాన్ని అద్వైతం అంటారు.
(17:40)  జీవ బ్రహ్మ ఐక్య విచారణ జీవేశ్వర అభేద దర్శనం జీవ బ్రహ్మైక్య విచారణని అద్వైతం అంటాం జీవుడు బ్రహ్మ ఇద్దరూ ఒక్కటే అన్న దర్శనం తర్వాత నాకు ఈశ్వరుడికి అభేదం అని తెలిసిపోయిన తర్వాత ఈశ్వరుడికి సృష్టికి మధ్యలో కూడా అభేదం అని తెలుస్తుంది. అప్పుడు నేనే దైవం దైవమే సృష్టి కాబట్టి నాకు దైవానికి నాకు సృష్టికి మధ్య ఉన్నది అభేదమే అన్న ఒక దృక్కోణాన్ని అద్వైతం అంటారు.
(18:06)  మీరు అన్నట్లుగా అనేక రకాల వాదనలు ఉన్నాయి అనేక రకాల వాదనలు ఉన్నాయి ద్వైతం ఉంది విశిష్ట అద్వైతం ఉంది కానీ ఆ వాదనల వాళ్లే మనం గాని జాగ్రత్తగా గమనిస్తే వాటి అన్ని దృక్కోణాల్లోకి అద్వైతం సర్వశ్రేష్టమైనదని తెలుస్తుంది తెలుస్తుంది ఆ అద్వైతాన్ని ప్రతిపాదించింది ఈ గ్రంథం డైరెక్ట్ గా ప్రతిపాదించేసింది అద్వైతాన్ని ప్రతిపాదించింది ఈ గ్రంథం 12 శ్లోకాల్లో మొత్తం అద్వైతమే చెప్పారు డైరెక్ట్ గా అద్వైతం అని పేరుతో కూడా చెప్పారు గురువుగారు మనం దైనందిన జీవిత లో వి ఆర్ నాట్ మైండ్ఫుల్ వి ఆర్ నాట్ అవేర్ ఇలాంటి పదాలు ఇప్పుడు వింటున్నాం కానీ నిజానికి మనం జాగృత అవస్థలో ఉన్నామా ఆ నిద్రావస్థలో
(18:42) ఉన్నామా లేకపోతే మధ్యలో ప్రజ్ఞావస్థ అవేర్నెస్ ఉండి అలాగా వైశ్వానర స్థితి ఇలా అనేక స్థితుల గురించి చెప్పబడింది మాండుక్యో ఉపనిషత్తులో వీటికి అర్ధాలు ఎలా చెప్పారు గురువుగారు దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి మాండుక్యో ఉపనిషత్తులో మనం తీసుకుంటే ఓమిచ్చే తదక్షరం మిదం సర్వం తత్సోప వ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యతి సర్వం ఓంకారమేవ అది ఒక్కటి పట్టుకుంటే చాలు నాకైతే ప్రతి ఇంట్లో సర్వం ఓంకారమేవ అనేది రాసుకోవాలని ఉంటది.
(19:15)  అన్ని ఓంకారమే అని తెలుసుకోవాలి తర్వాత త్రికాలాలకు అతీతముగా ఏదైనా ఉంటే అది కూడా ఓంకారమే అని తొలి శ్లోకం చెప్పారండి తొలి శ్లోకం సారం ఏంటి మొత్తానికి మూలము మాతృక ఓంకారమే రెండోది ఏంటంటే ఆ ఓంకారం యొక్క దృక్కోణం నుంచి దేన్ని దర్శించినా సరిగ్గా అదే అద్వైతం ఓంకారం యొక్క దృక్కోణం నుండి దేన్ని దర్శించినా అన్ని ఓంకారమే అని తేటపడుతుంది అని చెప్పిన మహర్షి రెండో శ్లోకం లో చూడండి రెండో శ్లోకంకి వచ్చేటప్పటికి మీరు అన్నదానికి మీరు అన్నదానికి సమాధానం చెప్పాలంటే ఇవి చెప్పాల్సి వస్తుంది.
(19:50) రెండో శ్లోకంలో సర్వం హేతత్ బ్రహ్మ ఫస్ట్ శ్లోకంలో సర్వము ఓంకారమే అన్న మహర్షి రెండో శ్లోకంలో సర్వము బ్రహ్మే అని చెప్పారు. అదే శ్లోకంలో అయమాత్మ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్ ఇది రెండో శ్లోకం అంటే ఏంటి ఆ క్రోనోలాజికల్ ఆర్డర్ లో ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడో చూడండి మనం ఫస్ట్ మన తొలి స్థితి మన జర్నీలో తొలి స్థితి ఓంకారం ద్వితీయ స్థితి దైవం మూడో స్థితి ఆత్మ ఎంత అద్భుతం కదా మనం కుక్కల్లో నుంచి పందుల నుంచి పందులు అన్నా కూడా మన తప్పు అవుతుందేమో నేను నన్ను అర్థం చేసుకుంటే నా పదాలు పట్టించుకోరు. కానీ అవర్ సోర్స్ ఇస్ సచ్ ఏ
(20:30) గ్రాండెస్ట్ బ్యూటిఫుల్ ఓంకారం కదా అన్న ఉద్దేశం అండ్ ద గ్రాండెస్ట్ మహర్షి హస్ రివీల్డ్ ది క్రోనలజికల్ ఆర్డర్ ఆఫ్ నోయింగ్ దిస్ ఫస్ట్ అవర్ ఫస్ట్ స్టేట్ ఇస్ ఓంకారం ద సెకండ్ స్టేట్ ఇస్ వి ఆర్ గాడ్ ద థర్డ్ స్టేట్ ఇస్ స్పిరిట్ ఆర్ కాన్షయస్నెస్ ఇది మన క్రోనలాజికల్ ఆర్డర్ అంటూ సోయమాత్మ చతుష్పాత్ సోయమాత్మ సహ అయం అన్నాడు సహ అయం ఆ ఈ ఆత్మ నాలుగు నాలుగు విభాగాలుగా ఉన్నది నాలుగు మోడస్ అపరెంటిస్ కలిగి ఉన్నది కలిగి ఉన్నది అవును ఒక్కసారి నేను చెప్తాను చెప్పండి గురువుగారు ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా ఎలా దీన్ని వినిమయంలోకి తెచ్చుకోవాలి అన్నది మీ పాపి
(21:13) ఫస్ట్ నుంచి మీరు అడుగుతున్నది అది అదే అవును నేనేమో ఇంకేదో చెప్తున్నట్టుగా ఉంది కానీ నా ఆన్సర్ మాత్రం మీరు మీరు క్వశ్చన్ కి సమాధానమే సో నేను అతి సాధారణమైన మానవుడిని మీరు అడుగుదాం అనుకోండి నేను అతి సాధారణమైన మానవుని అంటే పదాలతో మనం హంస ఆ ఐ యమ్ దట్ ఇవన్నీ ఇవన్నీ అనుకోవడం వేరు ఇది జ్ఞానంలోకి తెచ్చుకొని అనుభూతి పొందడం ఎలాగా ఎలా అదే అదే జ్ఞానంలోకి తెచ్చుకోవడం అంటే వన్స్ వ షుడ్ గెట్ కన్విన్స్డ్ అండి ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఈస్ లిప్ సర్వీస్ కాకుండా మనం కన్విన్స్ అవ్వాలి.
(21:42) మ్ కన్విన్స్ అవ్వడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది ఎలా చెప్తాను నేను మొట్టమొదటి శ్లోకంలో నేను ఓంకారీశ్వరుడు అన్న సత్యం తేటపడంది రెండో శ్లోకంలో మన నా ప్రయాణంలో నా ఆధ్యాత్మిక మహా ప్రస్థానంలో రెండో దశలో నేను దైవంగా పరిగణింపబడ్డాను ఒకటే రెండు స్టేజెస్ లో దైవమే ఆత్మ చైతన్యం అయింది సో ఇప్పుడు నేను కూర్చుంటాను పొద్దున్నే నేను ఇలా అనుకోను నేను ఫస్ట్ పురుగుగా పుట్టాను మంచి పురుగు అవ్వటం వలన పురుగు పుణ్యం చేయటం వల్ల ప్రమోషన్ వచ్చింది.
(22:18)  పురుగు ప్రమోషన్ వచ్చి గాడిద అయింది నేను గాడిదలు అన్నిటిలోకి మంచి గాడిది అవ్వటం వలన గాడిది పుణ్యం చేయటం వలన చివరికి నేను మనిషినఅయ్యాను ఈ జన్లో తినకూడం తిన్నా చూడకూడం చూసినా నేను మళ్ళీ గాడిదన అయిపోతాను అని నేను చచ్చిన అనుకో నేను పొద్దున్న నాలుగు గంటలు ఎగుస్తా నేను ఇలా అనుకుంటా నేను ఓంకారీశ్వరుడిని నా తొలి దశ ఓంకారం ఓంకారీశ్వరుని అయ ఉన్న నేను నన్ను నేను తెలుసుకునే మహా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని ఆరంభించి ద్వితీయ స్థితిలో దైవంగా పరిణమించాను.
(22:53)  దైవమే ఉన్న నేను ఓ నిర్దిష్టమైన స్థితిలో మహోన్నతమైన ఆత్మ చైతన్యంగా వికసించాను. నా క్రోనోలాజికల్ ఆర్డర్ ఫస్ట్ ఐ యామ ఏ బ్యూటిఫుల్ ఓంకార్ సెకండ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ ఓంకార్ సెకండ్ ఆఫ్ ఆల్ ఐ యామ్ గాడ్. థర్డ్ ఆఫ్ ఆల్ ఐ యమ్ ఏ బ్యూటిఫుల్ కాన్షస్నెస్ ఆర్ సోల్ ఆర్ స్పిరిట్ దట్ స్పిరిట్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ ఫేజెస్ అండ్ దట్ ఇస్ సహ అయం ఆత్మ చతుష్పద ఎంత బ్యూటిఫుల్ అంటే ఆయన మధ్యలో ఎక్కడైనా మనం మిస్ అయిపోతామేమో అని సహ ఆ అయం ఈ ఆ ఈ ఆత్మలో నాలుగు ఉన్నాయి అవే జాగృతావస్థ సుశుప్తావస్థ తర్వాత స్వప్నావస్థ అతీతావస్థ ప్రజ్ఞాతీతవస్థ నాలుగు మనం అంటే మామూలుగా
(23:36) గా మనం దైనందిన జీవితంలో ఇప్పుడు చాలా మంది మేమందరం ఏ అవస్థలో ఉన్నామని ఎలా తెలుసుకుంటాం ఉన్న సత్యం చెప్తున్నా అనేకమంది ఇప్పుడు ఇంతకుముందు భాష్యం చెప్పిన భాష్యకర్తలు ఎక్కువ శాతం దేహం నిద్రపోవటం దేహం మేలుకోవటం దేహం గాఢ నిద్రలోకి వెళ్ళటం ఈ మూడు స్థితులకు అతీతంగా ఇంకేదో తురి అవస్థ అలా చెప్పినట్లుగా అందరూ చెప్పారండి ఒక్కసారి ఆలోచించండిమ్మ కామన్ సెన్స్ తో మనం ఒకసారి ఆలోచిద్దాం ఆధ్యాత్మికతలో ప్రవేశ పరిచయం ఉన్న ప్రతి ఒక్కడికి ఆత్మ చైతన్యం వేరు దేహం వేరు అని తెలుసా తెలియదా అవును శ్రీకృష్ణ ఇప్పుడు మనోబుద్ధహంకార చిత్తాన నానాహం
(24:17) మనోబుద్ధహంకార చిత్తానినాహం నేను మనసు బుద్ధి చిత్తానికా భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం నేను వేరు నేను క్షేత్రజ్ఞుడిని క్షేత్రం వేరు అంతేగా అందరూ చెప్పిన తొలి పాఠం అదే కదా అలాగే భగవద్గీత ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు కర్మలేం మానదురా బాబు నువ్వు తిను చూడు ఎంజాయ్ చెయ్ కానీ ఇవన్నీ చేస్తుంది నేను కాదు నా శరీరం అని గుర్తెెరుగు ఇంద్రియాలే అని గుర్తెరుగు అని చెప్పారు కదా సో ఆధ్యాత్మికతలో మౌలికమైన ప్రాథమిక పరిచయం ప్రాథమిక ప్రవేశం ఉన్నవాళ్ళకి కూడా తెలుసు ఆత్మ చైతన్యం వేరు దేహం వేరు
(24:52) అవును ఆత్మ చైతన్యం దేహాన్ని ఎందుకు ప్రిఫర్ చేసింది అంటే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఎర్త్ ప్లానెట్ ఉంటది స్పిరిట్ హైయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటది కాబట్టి ఎలా అయితే వ్యోమగామి ఇంకో ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు స్పేస్ సూట్ ధరిస్తాడో అలాగే ఆత్మ చైతన్యాలయన మనం ఈ సాంద్రత శిల్పాన్ని ధరించాం ఇది వాహనం ఇది మనం కాదు.
(25:14)  ఒక్కసారి ఆలోచించండి దేహం నిద్రపోతుంటూ ఓంకారాన్ని అభివర్ణించడం ఏంటండి అంటే మనం ఎరుకలో లేకపోవడం నిద్రపోతున్నట్టు ఉండట్టే కదా అసలు దేహం యొక్క ప్రక్రియ కాదు అది ఎవరికీ అర్థమైనా అర్థం అవకపోయినా పర్వాలే నేను మీ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకసారి క్రోనోలాజికల్ గా మనం చూద్దాం. నేను ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే మహర్షి చెప్పిన జాగ్రత్త అవస్థ మహర్ది చెప్పిన స్వప్నావస్థ మహర్షి చెప్పిన మూడో అవస్థ నాలుగో అవస్థ ఈ నాలుగు అవస్థలు మనం అనుకుంటున్న అవస్థలు కానే కాదు దేహం నిద్రపోవటం దేహం మేలుకోవటం దేహం సుషుప్తవస్థ జాగృతావస్థ స్వప్నావస్థ సుషుప్తావస్థ అతుర్యతవస్థ
(25:54) తుర్యం కానీ మహర్షి వాళ్ళ ఆ వర్డ్ వీళ్ళు చెప్పారు నేను అందుకని ఆ వర్డ్ వాడల మహర్షి వాడిందే నేను వాడుతున్నా నా పాయింట్ మీ ద్వారా సాధకులకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ ప్రతిపాదిస్తున్న సత్యం దీన్ని విన్న వెంటనే బుట్టదాకల చేసిన ప్రాబ్లం కానీ ఎవరో ఒక్కళ్ళు తమ కామన్ సెన్స్ ని వాడితే ఆటోమేటిక్ గా మీరు ఇందాక అన్నారే సాధన అవన్నీ ఒక క్వాంటం లీప్ లో వెళ్ళిపోతాం ఈ ఒక్క పాయింట్ గాని అర్థమయతే అంటే అక్కడ మనం పెట్టుకోవాల్సిన ప్రక్రియలు కావవి అది అర్థం చేసుకో అర్థం చేసుకుంటే అది ఎలాగైతే గాడిలో పడిపోతుందో ఆటోమేటిక్ గా
(26:27) అలా జరిగిపోతుంది నా ఉద్దేశం ఏంటంటే ఏ గురువు ఆత్మజ్ఞానంలో ఉపదేశించిన తొలి తొలి పాఠ్యాంశం నేను ఆత్మ చైతన్యాన్ని ఈ మనసు బుద్ధి శరీరాన్ని కాదు అంతే కదా ఏ గురువు చెప్పినా సరే తొలి పాఠ్యాంశంలో ఏ మార్పు ఉండదు ఐ యమ్ ఏ బ్యూటిఫుల్ కాన్షస్నెస్ ఐ యమ్ నాట్ దిస్ ఫిజికల్ ఎంబార్డ్మెంట్ ఐ యమ్ నాట్ దిస్ వేవరింగ్ మైండ్ ఐ యమ్ నాట్ దిస్ ఇంటలెక్చువల్ బ్రైన్ కదా దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాం అంటే పొద్దునే నాలుగు గంటలకు లేచి తెల్లచీర కట్టుకొని జుట్టంతా విరబోసుకుని వైట్ టవల్ తో టర్కీ టవల్ తో తుడుచుకుంటూ బాల్కనీలో నేను ఆత్మని ఈ మనసు బుద్ధి శరీరాన్ని
(26:59) కాదంటే అపార్ట్మెంట్ అందరూ ఖాళీ చేసేస్తారు దాన్ని ప్రాక్టీస్ చేసే అంశం కాదు అది అర్థం నేను అనేది నేను ఆత్మ చైతన్యాన్నే అని అర్థం చేసుకుంటే ప్రాక్టీస్ చేయాలి. అర్థం కాకుండా ఎన్ని ప్రాక్టీసులు చేసినా వేస్ట్ వేస్ట్ సో నేను ప్రతిపాదిస్తున్న అంశం ఒక్కసారి సాధకులకు సూటిగా చెప్పదలుచుకున్న అంశం మహర్షి 12 శ్లోకాల్లో ఓంకారం గురించి చెప్పారు.
(27:21)  ఓంకారం అనంగానే మనం మదిలో స్ఫురించాల్సిన భావుకత నా పుట్టింది. మై ఇన్నేట్ కాన్షస్నెస్ మై ఒరిజినల్ కాన్షస్నెస్ నా జ్ఞాన దిగంబర స్వరూపం ఒక జ్ఞానాన్ని ఖడ్గంగా మార్చి ఇన్ని పీల్ ఆఫ్ చేసేస్తే ఒరిజినల్ గా నేను ఏదైతే మిగులుతానో అది ఓంకారం అది నా పుట్టి ఆ ఓంకారం గురించి చెప్తున్నప్పుడు ఆ ఓంకారం యొక్క తర్వాత స్టేజ్ ఏంటి గాడ్ ఆ గాడ్ యొక్క తర్వాత స్టేజ్ ఏంటి స్పిరిట్ ఆత్మ ఆయన అన్నది ఆత్మ కదా అదే పదం వాడదాం సోయం ఆత్మ చతుష్పాత్ సహ ఆ ఏ ఆ అంటే ఏంటి ఏ ఓంకారం అయితే దైవంగా పరిణమించిందో ఆ ఉమ్ ఏ దైవం అయితే ఆత్మగా పరిణమించిందో ఆ సహ అయం ఈ ఇక్కడికి వచ్చింది అక్కడి నుంచి
(28:00) ఇక్కడికి వచ్చింది దాంట్లో నాలుగు మోడస్ అపరండిస్ ఉన్నాయి ఏది అది జాగృతవస్థ స్వప్నావస్థ సుషుప్తావస్థ తురియము మీరు అన్నది తురియం ఈ నాలుగు స్థితులు ఎవరికని అడుగుతున్నాను అదే నేను అడుగు ఇప్పటిదాకా భాష్యకర్తలు చెప్పిన భాష్యం అంతా దేహం మనం దేహం అనుకున్నాడు నిద్రపోయేది దేహం కాబట్టి సుశుప్తావస్థ స్వప్నావస్థ అంటే దేహం నిద్రపై కలలు కంటాం ఓకేనా దేహం మేలుకోవటం అంతేనా దేహం డీప్ స్లీప్ లోకి వెళ్ళటం ఆత్మ యొక్క వైభవాన్ని మహర్షి వివరిస్తే దేహం కాదు కదా అవును నేను ప్రతిపాదిస్తున్న అంశం సూటిగా ఒక్కటే మీరు డైరెక్ట్ గా అడిగారు కదా ఆయన
(28:43) చెప్పింది దేహం గురించి కాదు ఆయన చెప్పింది ఆత్మ చైతన్యం గురించి స్పెసిఫిక్ గా ఒక లాయర్ వాడిన టర్మినాలజీ వాడారు సహ అయం ఆత్మ చతుష్పాద్ ఆ ఈ ఆత్మలో నాలుగు వ్యవస్థలు ఉన్నాయి జాగృతవస్థ స్వప్నావస్థ సుశుప్తవస్థ అతీత ప్రజ్ఞాతీతమైన అవస్థ నా నేను అంటున్నది ఇప్పటిదాకా చెప్పినవాళ్ళందరూ దేహం గురించి అని చెప్పారు దేహం గురించి కాదఅది అదేంటో నేను చెప్తా నేను దేహాన్ని కాదు ఆత్మ చైతన్యం నేను నేను ఎవరిని ఐ యమ్ నాట్ దిస్ ఫిజికల్ ఎంబార్డ్మెంట్ ఐ యమ్ ఏ బ్యూటిఫుల్ కాన్షస్నెస్ నేను ఎప్పుడు ఉంటాను ఈ దేహం మధ్యలో వస్తుంది మధ్యలో పడిపోద్ది. అంతే
(29:21) కదా రైట్ అవును శ్రీకృష్ణుడు చాలా రెండవ అధ్యాయం 20 శ్లోకంలో విపులంగా చెప్పాడు కదా ఐయం కదా నజాయితే కదా నమ్రితే ఆత్మ చైతన్యాన్ని నేను ఎప్పుడు పుట్టలేదు నేను ఎప్పుడు మరణించలేదు మరణం లేదు చావలేదు నాకు ఎలా వర్తిస్తుంది దేహానికి ఉంది దేహం పుడుతుంది దేహం చచ్చిపోతుంది కాబట్టి నేను దేహాన్ని కాదు సో ఆత్మ చైతన్యం నిద్రపోవడం ఏంటి ఆత్మ చైతన్యం స్వప్నా అవస్థ ఏంటి ఆత్మ చైతన్యం జాగృత అవస్థ ఏంటి అన్నది ఇప్పుడు నేను క్లారిఫై చేయాలి అది మనందరం ఆధ్యాంతము వర్తించని అజరామర మూర్తులమే అవును ఆది అంతము వర్తించని ఇమ్మోర్టల్ బీయింగ్స్ కదా మీకు తెలుసు కదా మనం ఆది అంతము
(29:58) వర్తించనప్పుడు ఓంకారం మొదలు కాదు ఓంకారం స్టార్టింగ్ కాదు కానీ ఓంకారం ఆది అంటున్నాం ఎందుకంటే ఓంకారం అనంగానే మనకు తెలుసు ఆది లేనిది ఆది లేని దానిని ఆదియే లేదని ఆదిలో అర్థం చేసుకున్న స్థితి ఓంకారం కాబట్టి ఓంకారం మొదలు కాదు మొదలికి మొదలు అంటే ఏంటి ఒక వ్యవస్థ ఎప్పటినుంచో ఉన్నది అవును అది తానంతట తానుగా స్పృహలోకి వచ్చింది.
(30:23)  ఆ స్పృహలోకి వచ్చిన స్థితిని మహర్షి ఓంకారం అంటున్నారు అది జాగ్రత్త అవసరం అర్థమైందా అమ్మా ఎప్పటినుంచో ఒక వ్యవస్థ ఉన్నది ఉన్నది అది తనంతట తానుగా స్పృహలోకి వచ్చింది స్వయంభువుగా స్పృహలోకి వచ్చింది స్వయంభువుగా స్పృహలోకి రావడం అంటే ఇట్ హస్ ఎమర్జడ్ ఆన్ ఇట్స్ ఓన్ అవును ఇట్ హస్ కమ ఇటు కాన్షస్నెస్ ఆన్ ఇట్ ఆన్ ఇట్స్ ఓన్ అది జాగ్రత్తవస్థ అది జాగ్రత్తవస్థ సో నేను మహాశూన్యమన స్థితిలో ఉన్నాను శూన్యం అంటే గౌతమ బుద్ధుడు చెప్పిన శూన్యం కాదు ఇంకా అవ్యక్తంగా ఉన్న స్థితిని నేను శూన్యం శూన్యం అంటారు నేను శూన్య స్థితిలో ఉన్నాను నా అంతటి
(30:59) నేను స్పృహలోకి వచ్చాను అది ఓంకారం అది జాగృతవస్థ మొట్టమొదటి జాగ్రత వస్థలోకి వచ్చాను నేను నా అంతటి నేను స్పృహలోకి వచ్చాను జనరల్ గా స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం నేను స్పృహలోకి రాంగానే నాకు సంబంధించిన ఒక్కొక్క శంకరాభరణం నా వినిమయంలోకి రావడం మొదలవుతుంది. ఒక రాజు స్పృహలో లేనప్పుడు కూలోడుగా ఉన్నాడు. పురలోకి రాంగానే మీసం మీద చెయ్యి వెళ్ళింది నేను రాజుని కదా అని తెలుసుకోవడం వెంటనే అవును ఎప్పుడైతే తాను రాజుని తెలుసుకున్నాడో రాజుగారి ఒక్కొక్క లక్షణాలు ఒక్కొక్క లక్షణాలు ప్రభు యు స్టార్ట్ మనిఫెస్టింగ్ బిహేవింగ్ లైక్వాట్ఎవర్
(31:32) యరిలైజ యుఆర్ బిహేవ్ లైక్ ద ఫ్ ఐ ద ఐ కింగ్ ఇఫ్ ఇట్ ఇస్ ఏత nచురలీ బై డఫాల్ట్ ఆల్ ది qualవాలిటీస్ ఆఫ్ కింగ్ఐవబల్ టఎలోర్వాయఎప్లంగ్దవెన్ యు areర్ నాట్ అవేర్ ఆర్ అవేక్ యు మే బి ఏ కింగ్ బట్ యుఆర్ థింకింగ్ యుఆర్ నాట్ ఏ కింగ్ అండ్ యుర్ బిహేవింగ్ అదర్వైస్ సో దట్ ఇస్ అన్కాన్స్ బిహేవియర్ అంతే కదా గురువుగారు ఇది నేను చెప్తుందేమో స్టార్టింగ్ మీరు నేను అనేది ఎవరిని రాలా అదే అదే కేవలం శూన్యం మాత్రమే ఉన్నది శూన్యం తనంతటి తానుగా స్పృహలోకి వచ్చింది స్పృహలోకి వచ్చిన స్థితి ఓంకారం అది జాగృతావస్థ తర్వాత ఎప్పుడైతే స్పృహలోకి వచ్చిందో తనకి సృజనాత్మకత అనే శక్తి ఉంది
(32:13) సృజనాత్మకత అంటే క్రియేటివ్ నహర్ అంటే సో అదే స్వప్నావస్థ క్రియేట క్రియేషన్ అంటే ఎలాగ డ్రీమింగ్వ ఇన్ ది స్టేట్ ఆఫ్ గాడ్ వ డ్రీమ్ సంథింగ్ వ విజువలైజ సంథింగ్ ఇట్ గెట్స్ మనిఫెస్టెడ్ ఆ స్వప్నావస్థ అన్నప్పుడు ఆత్మ చైతన్యం యొక్క ఆ స్థితి గురించి చెప్పారు ఆయన నా అంతట నేను నా అంతట అంటే మనిద్దరం అని కాదు సృష్టి తొలినాళ్ళల్లో జరిగిన అత్యంత నిగూడమైన మహోన్నతమైన జ్ఞానం గురించి ఈ ఉపనిషత్ చెప్పింది ఈ ఉపనిషత్తు మొట్టమొదటిగా సృష్టి అంతా ఏమి లేక ముందు ఉన్న స్థితి ఏంటి అది ఓంకారం దాని పరిణితి ప్రకారం తన గురించి తాను తెలుసుకుంటున్న
(32:51) కొద్దీ పేర్లు మారాయి తన గురించి తాను తెలుసుకుంటున్న కొద్ది దైవం అయింది దైవం ఆత్మ చైతన్యం అయింది. సో ఆ మహా శూన్యం స్పృహలోకి రావడం ఓంకారం మొదలైంది దాన్ని జాగ్రత్త అవస్థానం సో నేను దైవాన్ని దైవం యొక్క సహజ స్థితి ఏంటి సృజనాత్మక అంటే సృష్టించడం పుష్పానికి సుగంధం ఎంత సహజమో దైవానికి సృష్టించడం అంత సహజం ఆ సృష్టించే సృజనాత్మకతని ఆయన స్వప్నావస్థగా వర్ణించారు రైట్ స్వప్నావస్థ తర్వాత మూడో స్థితి ఉంది సుషుప్తావస్థ సుషుప్తావస్థ సుషుప్తావస్థ అంటే డీప్ డీప్ లోకి వెళ్ళటం స్లీప్ కాదది డీప్ లోకి వెళ్ళటం స్లీప్ కాదు సుషుప్త వస్త అంటే స్లీప్ మాత్రం స్లీప్ కానే
(33:28) కాదండి. డీప్ లోకి వెళ్ళటం అంటే అక్కడ క్రియేషన్ ఉండదు అవేర్నెస్ ఉంటది ఇంకా నా గురించి నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి లోపలికి వెళ్తూఉంటా ఇప్పటికి నేను చూడండి నేను అంతర్ముఖుడిని అవితే ఇంట్రాస్పెక్షన్ నేను ఎవరినో నేను తెలుసుకోవాలనుకుంటే ఇంట్రాస్పెషన్ ఇప్పుడు కాదు స్టార్టింగ్ అవును నా గురించి నేను తెలుసుకున్న తెలుసుకొని తెలుసుకున్నది కాన్షస్నెస్ దైవం తన గురించి తాను తెలుసుకున్నది చైతన్యం తెలుసుకోవాలనుకున్నది అంతర్ముఖీనమైన దృక్పదం దైవం తన గురించి తాను తెలుసుకో ఒక అభిలాష కలగటం ఇంట్రాస్పెక్ట్ అంతర్ముఖ్యమైన దృక్పదం తాను తెలుసుకోవడం చైతన్యం
(34:05) చైతన్యాన్ని అభివ్యక్తీకరించడం సృష్టి సృష్టిని అనుభవించడం ప్రజ్ఞ సో జాగృత అవస్థలోనేమో నేను ఉన్నానని నేను తెలుసుకున్నా నేను ఉన్నానని నేను తెలుసుకోంగానే నాకు సంబంధించిన లక్షణం ఏంటి సృష్టించడం అవును వెంటనే నాకు వినిమైన్లోకి వచ్చింది. వెంటనే సృష్టించడం మొదలు పెట్టా అది స్వప్నావస్థ స్వప్నావస్థ తర్వాత డీప్ గా వెళ్లి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం ఇంకా మరింతగా అన్ఎక్స్ప్లోర్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది సుషుప్తవస్థ తర్వాత ఈ నాలుగు స్థితులకి అతీతమై ఉన్న స్థితి నాలుగవ స్థితి ప్రజ్ఞాతీత అవస్థ అతీత ప్రజ్ఞాతీత అవస్థ అది దేహానికి సంబంధం లేనటువంటిది అనేది అర్థమైతే చాలు
(34:41) మీ ద్వారా అది ఒక్కటి సాధకులకు రీచ్ అయితే చాలు నా ప్రయత్నం అది ఒకటే ఎందుకు కాదు సార్ అంతమంది చెప్పారు కదా మీరు ఒక్కళ్ళు ఎందుకు డిఫర్ అవుతున్నారు అన్నదానికి నేను కొన్ని శాస్త్ర ప్రమాణాలు మీ ముందు ఉంచుతాను ఎవరు కన్విన్స్ అయినా అవ్వకపోయినా నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి తప్పుకోవట్లే నేను ఇలా అనుకోవడానికి ఈ శాస్త్ర ప్రమాణాలు అని నా ఉద్దేశం మొట్టమొదటిగా ఓంకారమే దైవం దైవమే ఆత్మ ఈ మూడిటికి మధ్య ఉన్నది అభేదం కదా అవును నా నీ స్వరూపం ఆత్మ కదా ఈ జాగృతావస్థ స్వప్నావస్థ ఇవన్నీ కూడా శబ్దసామ్యం ఉన్నది మనం నిద్రపోయటం శరీరం నిద్రపోద్ది శరీరం మేల్కొంటుంది కాబట్టి
(35:17) శబ్ద సామ్యం ఉన్నది కానీ భావసామ్యం లేదు ఇది మహర్షి చెప్పింది మన నిత్య తత్వమైన ఆత్మ చైతన్యం గురించి కానీ దేహం గురించి కాదు అని చెప్పడానికి కొన్ని శాస్త్ర ప్రమాణాలు మీ ముందు ఉంచుతుంది స్టెప్ నెంబర్ వన్ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రాథమిక పరిచయం ఉన్నవాళ్ళు కూడా ఆత్మ వేరు దేహం వేరు భగవద్గీత రెండవ అధ్యాయం 20 శ్లోకంలో ఆత్మ పుట్టట్లేదు ఆత్మ మరణించట్లేదు.
(35:42)  పుడుతున్న దేహం మరణిస్తున్న దేహం శాశ్వతంగా ఉంటుంది ఉంటుంది అప్పుడు నేను వేరు దేహం వేరేగా అంతేగా రెండోది అసల ఓంకారం గురించి చెప్తుంటే సర్వము ఓంకారం అన్నప్పుడు సూర్యుడు కూడా ఓంకారమేగా చంద్రుడు కూడా ఓంకారమేగా మరి సూర్యుడు నిద్రపోవడం మేల్కోడుగా ఆవలించడు కదా మరి అది సూర్యుడు ఓంకారమేగా అంతే సృష్టిలో నిద్రపోయేది మేల్కోవడం ఇవన్నీ జరిగేది ఎంతమంది అసలు ఈ మూడు స్థితులకు సంబంధం లేని స్థితిలో ఉన్న ఎంటిటీస్ ఎన్ని ఉన్నాయి సూర్యుడు చంద్రుడు నక్షత్ర మండాలు దుమ్ము కణం ఇవన్నీ కూడా ఓంకారమేగా అవును మరి ఒక్క శరీరం నిద్రపోవడం గురించి శరీరం మేల్కోవడం గురించి చెప్పుకుంటాం
(36:18) మనిషి నిద్రపోతున్నారు మనం నిద్రపోతున్నాం అని ఎలా అంటాం అది అసలు మనిషి నిద్రపోవడాని గురించి ఆ ఓంకారానికి సంబంధం ఏమన్నా ఉందా రెండో పాయింట్ నా పాయింట్ అసల ఆత్మ చైతన్యం ఎప్పటినుంచి అస్తిత్వంలో ఉన్నది దేహం ఎప్పుడు వచ్చింది దేహం ఎన్నాళ్ళు ఉంటుంది ఈ దేహం యొక్క ఆ దేహం ఆవలించింది దేహం తిన్నది దేహం తేన్పు దాన్ని బట్టి ఓంకారాన్ని వర్ణిస్తే మన ఆత్మ చైతన్యం యొక్క మహా ప్రస్థానంలో దేహం యొక్క ఆ రోల్ ఎంత ఈ రెండు పాయింట్లు అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోద్ది.
(36:50)  నేను రెండే పాయింట్స్ మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. అర్థమైంది గురువుగారు మహర్షి ఈ శ్లోకాల్లో వాడిన నాలుగు స్థితులు దేహం నిద్రపోవటం దేహం మేల్కోవటం దేహం డీప్ స్లీప్ లోకి వెళ్ళటం కాదు ఎందుకంటే దేహం డీప్ స్లీప్ లోకి వెళ్తే ఆనందం వస్తుందంట ఒకసారి మీరు చూడండి శ్లోకం ఒక శ్లోకంలో మహర్షి ఏం చెప్పాడంటే సుశుప్తవస్థలో ఆనందం ఉంటుంది అని చెప్పారు.
(37:16)  వీళ్ళ ఏంటంటేనంట మనం బాగా తినేసి బాగా నిద్రపోయి కలలు కూడా రాకపోతే అప్పుడు సుశుప్తస్తులోకి వెళ్తామంట అప్పుడు ఆనందంగా ఉంటుందంట అంటే ఆనందానికి ప్రధాత గాఢ నిద్ర అన్నమాట ఎంత దారుణం అండి అప్పుడు శివానంద లహరి అనకూడదు శివా నిద్ర లహరి అనాలి శివుడి స్థితిలో ఆనందం ఉంటుంది కదా అవును కాన్షస్నెస్ నుంచి జాయ్ వస్తది సూటిగా నేను ఒకటే చెప్తున్నానఅమ్మ నన్ను నేను వాదనకైతే దిగను గానీ నేను మూర్ఖంగా చెప్ప చెప్పట్లేదు అని చెప్పడానికి ఒకటే నేను మళ్ళీ ఈ భాష్య గ్రంథం విరచించడానికి కూడా కారణం అదే ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలు అందరూ పొరపాటు పడ్డారు ఏమని అంటే మహర్షి వాడిన శబ్దాలు శబ్ద సామ్యం
(37:57) ఉంది దేహం నిద్రపోవడం కాదు ఎందుకంటే దేహం డీప్ స్లీప్ లోకి వెళ్తే ఆనందంగా ఉంటుందా అలాంటప్పుడు మా అమ్మాయో మీ అమ్మాయో పొద్దున్న నిద్ర లేకపోయి అంటే మమ్మీ నేను ఆనందమై స్థితిలో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయద్దు అంటుంది ఎందుకంటే డీప్ స్ప్లీ లో ఆనందం వస్తుందిఅని అనుకుంటున్నాను శరీరానికి రెస్ట్ వస్తుంది అంతే శరీరానికి రెస్ట్ వస్తది కానీ మన బ్లిస్ మన ఇన్నర్ బ్లిస్ కి మన ఆనందానికి మూలం అది కాదు ఆనందం అనేది ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశం ఆనందం అనేది ఆత్మకు సంబంధించిన అంశం చూడండి బ్రహ్మానంద పార్వస్యం నిద్రానంద పార్వస్యం అనేది లేదు
(38:29) బ్రహ్మానంద పార్వస్ శివానంద లహరి నేను చెప్తుంది నూటికి నూరు పాళ్ళు నిజమే అని చెప్పడానికి సదస్సులారా సాధకులారా ఒక్కసారి ఆలోచించండి ఇలా ఒక్కసారి యోచించండి ఎంత అద్భుతంగా ఉంటుంది నేను ఓంకారీశ్వరుడిని నా ఆధ్యాత్మిక మహా ప్రస్థానంలో ఒక నిర్దిష్టమైన స్థితిలో నా గురించి నేను మరింత సమగ్రమైన అవగాహన సుసంపన్నం చేసుకున్న స్థితిలో దైవంగా పరిణమించాను.
(38:53) దైవమై ఉన్న నేను మహోన్నతమైన ఆత్మ చైతన్యంగా వికసించాను ఆత్మ చైతన్యమై ఉన్న నాలో నాలుగు వ్యవస్థలు వ్యవస్థీకృతమై ఉన్నాయి. మొట్టమొదటి జాగృతావస్థ అంటే నా అంతట నేనుగా స్పృహలోకి ఉద్ధరించుకున్న స్థితి జాగృతావస్థ ఆ జాగృతావస్థలో నా సృజనాత్మక శక్తిని నా వినిమయంలోకి తెచ్చుకొని నేను సృష్టించను ఆరంభించాను. అది స్వప్నావస్థ జాగృతావస్థ స్వప్నావస్థ ఈ రెండిటికీ అతీతమైన స్థితి అంటే ఇంకా నాలో అవ్యక్తంగా ఉన్న దివ్య శంకరాభరణాలని మరింత లోతుగా వెలికి తీసి వినిమయంలోకి తెచ్చుకునే స్థితి సుషుప్తావస్థ అదే ఆనందానికి నానింది నా గురించి నేను తెలుసుకోవడమే ఆనందం
(39:38) ఆనందానికి నాంది చెప్పారు చెప్పాడు అక్కడి నుంచి అది ఆనందం తెలుసుకున్నప్పుడు సంపూర్ణ ఆనందం అదే ప్రజ్ఞాతీత అవస్థ ఆనందం తెలుసుకున్న తర్వాత సో ఈ మూడు స్థితులు లేక లేకుండా కూడా ప్రజ్ఞా స్థితి ఒకటి ఉన్నది ప్రజ్ఞకు కూడా అతీతమైన స్థితి ఒకటి ఈ ఈ స్టైల్లో ఆలోచిస్తే తప్ప ఆ అది అర్థం అవుతుంది నాకు అనిపిస్తుంది గురువుగారు ఈ ఋషి పుంగవులు అలాగే చాలామంది వాగ్యేయకారులు వాళ్ళ అనుభూతి చెంది రాసిఉంటారు ఇటువంటి ఒక గొప్ప గొప్ప సంకీర్తనలు అమ్మ మీరు నాకుొక కిందిటిసారి ఇంటర్వ్యూలో మీరు పాడారు గుర్తుందా నిజము పోవుట నిజము నడినడి జీవితం నాటకం
(40:14) మరి దేహం నిద్రపోవడం మేల్కోవడం పడుకోవటం ఆవలించటం నిద ఇద్దరిలో కళ్ళగ అంట నాటకం కాదా నాటకం గురించి ఆ ఓంకారం చెప్తే మీరు కన్విన్స్ అయ్యారమ్మ ఓంకారం సర్వము ఓంకారం అన్నప్పుడు సూర్యుడు ఓంకారమేగా చంద్రుడు ఓంకారమేగా నక్షత్ర మండలాలు ఓంకారమేగా సూర్యుడు నిద్రపోతాడా సూర్యుడు కలలు కంటాడా సూర్యుడు డీప్ లోకి వెళ్తాడా అది ఒక పాయింట్ ఇవన్నీ మనిషికి మనిషి శరీరానికి ఇచ్చిన కొన్ని గుణగణాలని ఆత్మకి ఆపాదించవద్దు అన్నది తమరి సందేశం అప్పుడు మొత్తం మీకు ప్రాక్టీస్ అక్కర్లా చిదానంద రూప శివోహం శివోహం చిదానిద్ర రూప శివోహం శివోహం వీళ్ళిద్దరు
(40:47) ఎందుకంటే మనకి నాకే ఆడపిల్ల అబ్బాయి ఉన్నాడుఅనుకోండి పొద్దునే నిద్ర లేవమంటే డాడీ డీప్ స్లీప్ లో జాయ్ఫుల్ స్టేట్ లో ఉన్నాను డిస్టర్బ్ చేయద్దు అంటారు నిద్రపోతే ఆనందం నేను ఇంకోటి కూడా తమని అడుగుతున్నా ఎందుకంటే మీకు కొంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉందని నేను నమ్ముతున్నా ఎందుకంటే గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చూసా మీకు కొన్ని ఆధ్యాత్మిక పరమైన అంశాలు చాలా ఎక్కువ తెలుసని నేను విశ్వసిస్తున్న యదార్థం అది అమ్మా మనకి తమోగుణం సత్వగుణం రజోగుణం తమోగుణం అంటే నిద్రపోవడం అని చెప్పారా అవును అప్పుడేమో ఉండకూడని గుండమని చెప్పారు కదా మరి ఇక్కడికి వచ్చేటప్పటికి
(41:21) బాగా నిద్రపోవాలి నిద్రలో కలలు కూడా రానప్పుడు ఆనందం వస్తుంది అని చెప్పడం ఒకదానికిఒకటి విరుద్ధంగా ఉన్నాయా లేదా సూట్ ప్రశ్న సో యాక్చువల్ గా చెప్పాలంటే గురువుగారు తమరు చెప్తున్నది లైఫ్ వితవట్ అవేర్నెస్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్ ట్utత్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అన్్రూత్ వర్సెస్ లైఫ్ ఆఫ్ ట్రూత్ పర్ఫెక్ట్ అండ్ ఇన్ ఇంటరి ఇన్ ద ఇంటరి దీనికి దానికి మధ్యం ఉన్నది ది ఎక్స్ప్లోరేషన్ అండ్ ద క్రియేషన్ ఎస్ ఇదే ఇదే మనకి నాలుగు అవస్థలుగా చెప్పండి నాలుగు పాదాలుగా ఏ నేనైతే నేను అయఉన్నానో ఆ నేను గురించి తెలిస్తే ఆ నేనుకు సంబంధించిన దివ్య శంకరాభరణాలు మనలో అవ్యక్తంగా ఉన్నవన్నీ
(41:58) వినిమయంలోకి రావటం మొదలవుతుంది. ఓకేనాఐహవ సఫిషంట్ల రియలైజడ్ దట్ ఐ బ్యూటిఫుల్ గాడ్ ఐ యమ కన్విన్స్డ్ విత్ ద బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఎందుకంటే ఏరోజుక ఆరోజు అనారోగ్యంతో ఉంటూ ఏరోజుక ఆరోజు ఓటములని చదివి చూస్తూ ఏరోజుక ఆరోజు అవమానాలని చదివి చూస్తూ నేను దైవమే అని అనుకోవటం మనిషికి కన్విన్స్ అవ్వడం లిప్ సర్వీస్ గా ఉంటంది నాలెడ్జ్ వస్తే కన్విన్స్ అవుతాం కన్విన్స్ అయిపోతే కన్విన్స్ అయిపోతే ఇప్పుడు వివేక్ అనే అతను ఉన్నాడు కదా నాలో వివేక్ నేను ఎప్పటి నుంచో ఉన్నాను మధ్యలో వివేక్ వచ్చాడు నేను వివేక్ని కాదన్న స్పృహలో ఉండటాని అవేర్నెస్ అని నేను అనుకుంటాను
(42:33) అవును నేను వివేక్ ని మాత్రమే కాదన్నది నేను వివేక్ని కాదు వివేక్ ఇస్ ఏ క్యారెక్టర్ అంటే అల్లు అర్జున్ గారికిను మన పుష్పకి లేకోతే అమరేంద్ర బాహుబలికిను ప్రభాస్ గారికి ఏం సంబంధం ఉందో ఆత్మ చైతన్యాన్ని అయిన నాకు వివేక సో అక్షరాల అయితే పుట్టుటయు పుట్టుటయు నిజము ఎక్లీ పోవుటయు నిజము నటనడిమీపని నాటకము నానాటి బతుకు నాటకము అదే ఒక్కసారి చూడండిమ్మ మీరు ఆ ఒక్క శ్లోకంలో ఇది తల్లి గర్భంలోనుంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు చిట్ట చివరికి కళ్ళు మూసుకునేదాకా రెప్పల దుప్పటి నిప్పుకొని చిట్ట చివరికి రెప్పల దుప్పటి కప్పుకునేదాకా నాటకం అన్నప్పుడు
(43:22) దేహం నిద్రపోవటం దేహం పడుకోవటం దేహం ఆవలించడం ఇవన్నీ నాటకంలో భాగం అవునా కాదు అవును ఓంకారం గురించి చెప్పినప్పుడు వీటి గురించి చెప్పుకుంటారా అనేది ఒక్క సత్యం తేట పడిపోతే ఇక ఒరిజినల్ జాగ్రత్త అవస్థ ఏంటి ఒరిజినల్ స్వప్న అవస్థ ఏంటి అన్ని మీ వినిమయంలోకి వస్తాయని నేనైతే చాలా గొప్పగా ఉంది గురువుగారు మీరు ప్రతిపాదిస్తున్న అంటే ఇది మనకి జ్ఞాన సంపద ఉంది కానీ మీరు విడమరిచి చెప్తున్న విధానం నిజంగానే తెలుసుకుంటే అందరికీ మోక్షం తెలియకపోతే అది బంధం తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవండి అంటిది బ్రతుకు ఘనునికిని ఘనునికిని తెలిసితే
(44:08) మోక్షము తెలుసుకుంటే అమ్మ మీరే చెప్పేసారు కదా ఇక్కడ ప్రాక్టీస్ ఎక్కడఉంది తెలుసుకుంటే మోక్షం తెలియకుంటే బంధం ప్రాక్టీస్ చేస్తే అనేది లేదు ఆ తెలుసుకోవడంలో ప్రాక్టీస్ ఉంటది అవును తెలుసుకుంటే వెన్ యు అలైన్ విత్ ద ట్రూత్ వాట్ఎవర్ ఇస్ అన్ట్రూత్ డి అలైన్స్ విత్ యు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ప్రతిపాదిద్దాం తెలుసుకుంటే మోక్షం తెలియకుంటే బంధం అక్కడ నాలెడ్జ్ ఉందా ప్రాక్టీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందా నాలెడ్జ్ సో ఇఫ్ యు రియలైజ ఆన్ దిస్ పార్ట్ ఇస్టంటంటేనియస్లీ యు కమ అవుట్ ది క్లచస్ ఆఫ్ హమానిటీ జస్ట్ బై రియలైజంగ్ తర్వాత ఇంకేమన్నారు తెలుసుకుంటే మోక్షం
(44:47) తెలియకుంటే బంధం తర్వాత పంక్తి ఏంటమ్మా కలవంటిది బ్రతుకు ఘనునికిని కలవంటిది భక్తు అన్నప్పుడు ఫ్రమ్ ఏ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ఆన్ ఎన్లైటన్ బీయింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ డ్రీమ్ దెన్ హౌ డు యు కంపేర్ ఓంకారం హౌ డు యు ఎక్స్ప్లన్ ఓంకారం విత్ ఏ డ్రీమ్ అంతే కదా గురువుగారు అది నా కరెక్ట్ గా చెప్పారు మీరు అదే నేను అన్నది మీరు ఎగజక్ట్ గా కోట్ చేశారు నేను ఇందాక నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తుందంతా మీరు ఈ యొక్క అన్నమయ్య కీర్తనలో చెప్పారు ఇప్పుడు మీరు చెప్పండి దేహం నిద్రపోవడం కళలో భాగం అవునా కాదా
(45:18) దేహం మేలుకోవడం అవునా కాదా దీనిలోనుంచి ఆనందం వస్తుందా అది ద సోర్స్ ఆఫ్ జాయ్ ఇస్ ఆల్వేస్ స్పిరిచువల్ నాలెడ్జ్ ద సోర్స్ ఆఫ్ జా జాయ్ is alల్wayస్ రిలైజడ్స్ ద సోర్స్ ఆఫ్ జాయ్ is alల్wayేస్రిలైజంగ్ ద ట్రూ సోర్స్ అవర్ సోర్స్ isస్ ఓంకారం మై ఒరిజినల్ స్టేట్ isస్ ఓంకారం lేటర్ ఆన్ ఐహవ transన్ఫర్డ్మైసెల్f into godాడ్ అండ్ godాడ్ఇట్సెల్f god himసెల్f transరాన్ఫమడ్ఇటుకాన్స్నస్దిస్ is ది క్రోనలజికల్ ఆర్డర్టట్బైదిస్ గ్రంస్ట్ బ్యూటిఫుల్సన్ ఇఫ్ యు కుడ్రిలైజదిస్ ట్utత నేను అనుభవించింది వైతిక్తికంగా చెప్తున్నా ఎన్ని సాధనలు ఎన్ని అభ్యాసాలు చేసినా నాలో వికసి
(45:56) వికసించని పరిణితి ఈ సుజ్ఞానం సుసంపన్నమైన తర్వాత మాండిక్యోపనిషత్ యొక్క పుష్కర శ్లోకాలు పరిపుష్టమైన తర్వాత నాలో సంస్కరణ జరిగింది. ఇప్పుడు మీరు అనొచ్చు మీరు సాధన చేయరా మీరు అభ్యాసం చేయరా ప్రతిరోజు నేనుమూడు గంటలకు లస్తానాలుగు టుఆరున్నరఏడు నేను జ్ఞానం మీద సాధన చేస్తా శ్వాస మీద చేయను జ్ఞానాన్ని అర్థ గురువు ద్వారా జ్ఞానాన్ని నేర్చుకున్నా జ్ఞానం మీద ధారణ చేస్తా జ్ఞానాన్ని శ్రవణం చేస్తా జ్ఞానాన్ని మననం చేస్తా జ్ఞానాన్ని ధారణ చేస్తా ఒకసారి ఆలోచించండి మీ ఆలోచన సంవిధానం గాని మారకపోతే మీరు ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా ఉపయోగపడి
(46:34) అవును అంతే కదా మీ ఆలోచన సంవిధానం మారిపోతే అది నాలెడ్జ్ వల్ల మారుతుందా ప్రాక్టీస్ వల్ల మారుతుంది నాలెడ్జ్ వల్ల మారుతుంది కాబట్టి నేను సాధన చేస్తా కచ్చితంగా నేను ప్రతిరోజు ఇప్పుడు రోజుకి ఆరు గంటలు చేస్తాను ధారణ కళ్ళు మూసుకొని నేను ఇట్లా ఈ నా ఓంకారీశ్వరుని నేను దైవాన్ని నేను ఆత్మ చైతన్యాన్ని నేను యావ సృష్టి యొక్క మాతృక మూలం ఓంకారమే విశ్వం లో ఎన్ని అంశాలు ఉన్నా ఎన్ని వైరూప్యాలు ఉన్నా ఆ వైరూప్యాల అన్నిటి నడుమ సారూప్యమే అద్వైతం ఆ ఓంకారీశ్వరుడి యొక్క మహిమాన్వితమైన దృక్కోణమే అద్వైతం అని రెండవ అధ్యాయం 20వ శ్లోకం కంటిన్యూగా మీరు దాని మీద ధారణ
(47:21) పెట్టండి అయం కదా నజాయతే కదా నమ్రియతే ఆత్మ చైతన్యాన్ని అయిన నేను ఎప్పుడూ పుట్టలేదు ఎప్పుడు మరణించలేదు పుడుతున్నది దేహం మరణిస్తున్నది దేహం అలాంటప్పుడు ఎందుకు వికాసం రాదమ్మా వికాస విద్యా విరులు వికసిస్తాయి అది జ్ఞానాన్ని అం మీరు సాధన చేరంటే చేస్తా జ్ఞానాన్ని శ్రవణం చేస్తా జ్ఞానాన్ని మనం చేస్తా జ్ఞానం మీద ధారణ చేస్తా దీన్నే అనుష్టానంగా నేనైతే భావ చాలా సంతోషం గురువుగారు ఇవాళ సో టు రియలైజ్ అవర్ ఓన్ డివినిటీ అండ్ టురిలైజ ట్రూ నేచర్ దసోర్స్ ఫ్రమ విచ్ వ కేame ఇస్ ఏవెరీ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ దట్స్ వాట్ యు హవ ఎక్స్ప్లన్ టు
(47:57) అస్ టుడే ఎస్ దట్స్దట్ మన మానవ గమనం అంతా కూడా మనిషి పుట్టుక మనం ఎందుకు పుట్టామ అని తెలుసుకోవడానికి ఒకటే కారణం మనం పుట్టిన ఆ మూలం ఏమిటి ఆ మూలం నుంచి మనం వచ్చాం అదే మూలానికి తిరిగి వెళ్తామ అని గ్రహించడమే మనిషి ప్రయాణం ఈ జీవితం సారం సారాంశం అని చెప్పారు గురువుగారు నమస్కారం కంక్లూడ్ చేస్తూ మీ మాటకు కొనసాగింపుగా ఈ మొత్తం అంశాలన్నీ సాధకులు గుర్తున్నా గుర్తుంచుకున్న గుర్తుంచుకోకపోయినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి.
(48:26) మన మాతృక మూలం క్రిమి కీటకాలు కాదని క్రిమి కీటకాలు పుణ్యం చేయటం వలన ప్రమోషన్ వచ్చి మనం గాడిదలు గానో గుర్రాలుగానో మారామని వాటినుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చి మానవులుగా మారామ అన్నది అవాస్తవం మనందరి మూలం మాతృక ఓంకారమే ఇకడినుంచి సాధకులు క్రమం తప్పకుండా ప్రాత సమయం లేచి ఆ జ్ఞానోపాసనని గావించండి జ్ఞాన ఉప ఆసన అంటే నేను ఓంకారీశ్వరునే అన్న సత్యం మీద ధారణ చేయండి మరింతగా మాండిక్యో ఉపనిషత్తిని అర్థం చేసుకోండి శుభం జయవస్తు

Saturday, November 29, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

            *ఆచార్య సద్బోధన*
                ➖➖➖✍️
```
భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే పుణ్యం, ఆయనకు ఇష్టం కాని పనులు చేస్తే పాపం వస్తాయి.

భగవంతుడు మనకిచ్చిన వేదాలు, ధర్మశాస్త్రాలు ఆయన ఇష్టాయిష్టాలు తెలియజేస్తాయి. స్థూలంగా చెప్పాలంటే ఎదుటివారికి మంచిచేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం వస్తాయి. కర్మ అంటే మనం చేసే పని! అంతేకాదు ఆ పని చేయడానికి మనం చేసే, ఆలోచనలు కూడా కర్మలే! కర్మ మనం చేసే చర్య, ప్రతి చర్య గొలుసులాంటిది. ఈ గొలుసు తెగితేనే ముక్తి.

మన జన్మకు, కర్మకు అవినాభావ సంబంధం ఉంటుంది. మన జన్మతో పాటే చేసుకున్న కర్మ కూడా వస్తుంది. ఈ కర్మ మూడు విధాలు.

సంచిత కర్మ, ప్రారబ్ధకర్మ, ఆగామి కర్మ. వెనుక జన్మలలో చేసుకున్నది సంచిత కర్మ. సంచితంలో నుంచి ఈ జన్మలో మన అనుభవించడానికి వచ్చేది ప్రారబ్ధం. ఈ జన్మలో చేసుకుని, వచ్చే జన్మలో అనుభవానికి వచ్చేది ఆగామి. అయితే కొన్ని కర్మలు, వాటి ఫలాలు ఈ జన్మలోనే అనుభవానికి వస్తాయి.

ఎలాగంటే నేరస్థుడికి న్యాయస్థానం కఠినశిక్ష విధిస్తుంది. అంటే ఈ జన్మలోనే కర్మఫలాన్ని పొందినట్లు. ఆ శిక్ష అతడికి సరైనది కాకపోతే, శిక్ష పడేలోగానే అతడు మరణిస్తే కర్మఫలం వచ్చే జన్మకు బదిలీ అవుతుంది.

అలా జన్మజన్మలకు పేరుకుపోయిన మన కర్మల ఫలితాలనే మనం అనుభవిస్తాం. అదే భగవంతుని కృప ఉంటే మన ప్రారభ్దాన్ని సుఖంగా అనుభవించే శక్తిని ఆయన ప్రస్తాదిస్తాడు.

కర్మసిద్ధాంతం మూలసూత్రం ఏంటంటే, కర్మలు చేసేది మనమైతే దాని ఫలితాలను ఇచ్చేది భగవంతుడు. అందుకే ఆ భగవానుడిపై భారంవేసి, అన్నీ మంచి పనులు చేసి లోక హితం చేకూర్చడానికి మనం పాటుపడాలి.

ఏవైనా తప్పులు చేస్తే పశ్చాత్తాపపడాలి. మరొక్కసారి మనవల్ల అలాంటి తప్పులు జరగకుండా నడుచుకోవాలి.✍️
```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…    
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…


   *నిద్రమత్తు - ఆత్మ విముక్తి*
              ➖➖➖✍️
```
ఒకసారి ఒక భక్తుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి బృందావనం దర్శించాలని మద్రాసు నుండి ‘బాంబే మెయిల్’లో ప్రయాణం చేస్తున్నాడు. అతను చాలా నిద్రమత్తులో ఉన్నాడు. ఆ ట్రైను ఒక స్టేషన్లో ఆగగానే తను దిగవలసిన స్టేషన్ అనుకుని గాబరాగా దిగేసాడు. 
ట్రైను వెళ్ళిపోయిన తరువాత తీరా తను దిగిన స్టేషను బోర్డు చూస్తే అది ‘గుంతకల్లు’ అని ఉంది.

“అరెరె! దేవుడా ఎంత పని అయిపోయింది. నేను ఇక్కడే దిగేసాను” అనుకున్నాడు.

శ్రీమఠం భక్తుడు జోషి, అతని మిత్రబృందము కూడా అదే ట్రైన్ లో వచ్చారు. వారు అలా కంగారుగా నిలబడియున్న భక్తుణ్ణి “విషయం ఏమిటని?” అడుగగా,

“నేను నిద్ర మత్తులో ఇక్కడ దిగిపోయాను. నేను మంత్రాలయం వెళ్ళాలి” అని చెప్పాడు.

అప్పుడు పరమాచార్య స్వామి వారు హగరిలో(బళ్ళారి జిల్లా) మకాం చేస్తున్నారు. జోషి బృందం మహాస్వామి వారి దర్శనం కోసమే వెళ్తున్నారు.

అపుడు జోషి ఆ భక్తునితో, “నువ్వు ఆదమరచి తత్తరపాటులో ఇక్కడ దిగలేదు. ప్రశాంత స్థితిలోనే దిగావు. సరే హగరికి వెళ్ళి మహాస్వామి వారి దర్శనం చేసుకుందాం పద” అని అతణ్ణి తమతో పాటు తీసుకునివెళ్ళారు.

జోషి బృందం మహాస్వామి వారికి సాష్టాంగం చేసి ఒక పక్కగా నిలుచున్నారు వేరేవాళ్ళకు దర్శనం చేసుకునే వీలు కొరకు. 

స్వామి వారు ఎప్పటిలాగానే వచ్చినవారందరి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మంత్రాలయం భక్తుడు రాగానే మహాస్వామి వారు జోషితో, “ఇతను ఇక్కడికి రావాల్సిన వాడు కాదు. మీరు తీసుకుని వచ్చారా?” అని అడిగారు.

ఆ భక్తుడు కొద్దిగా భయపడుతూ, “మీ దర్శనం చేసుకోకుండా మంత్రాలయం వెళ్ళాలనుకున్నాను. అందుకనే వెళ్ళలేకపోయాను” అని చెప్పాడు.

మహాస్వామి వారు అతణ్ణి దగ్గరికి పిలిచారు. చాలాసేపు అతనితో చిన్నగా మాట్లాడారు. అప్పుడప్పుడు ఆ భక్తుడు అవునన్నట్టు తల ఊపుతున్నాడు.

ఆ భక్తుని తల్లిగారు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు.

“అలాగా?” అని అడిగారు స్వామివారు. 
“అవును” అని బదులిచ్చాడు. 

“వెంటనే నీవు గయకు వెళ్ళి మీ తల్లిగారికి శ్రాద్ధం పెట్టు. ఆవిడ ముక్తిపొందుతుంది” అని చెప్పారు.

తరువాత ఆ భక్తుడు మావద్దకు వచ్చి జరిగిన విషయమంతా మాతో చెప్పి పరమాచార్య స్వామి వారు ఇలా ఆజ్ఞాపించారు అని చెప్పాడు.

అప్పుడు జోషి వాళ్ళతో, “బావిలో పడి చనిపోయిన ఆమె ఆత్మ మహాస్వామి వారివద్ద తన వ్యథను చెప్పుకొని ఉంటుంది. అందుకే మహాస్వామి వారు వాళ్ళ అబ్బాయిని గుంతకల్లులో దిగేట్టు చేసి, తమ దర్శనానికి రప్పించుకున్నారు” అని చెప్పాడు.

నిజం ఈ సర్వేశ్వరునికి ఆత్మల భాష కూడా తెలుసనుకుంటా. లేదంటే ఆమె అలా బలవంతంగా ప్రాణాలు తీసుకుందని వారికెలా తెలుస్తుంది. సామాన్యులం మనం మనకేం తెలుసు!!!✍️```

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
 “కంచిపరమాచార్యవైభవం”🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రామాయణానుభవం.....252

రావణుడు ధవళ వస్త్రాలతో, రాజభూషణాలతో తళుకు లీనుతున్నాడు. హనుమ రావణుని చెట్టు కొమ్మల మధ్య నుండి చూచాడు. రావణుడు సీతాదేవిని సమీపించాడు.

పర పురుషుని స్పర్శను సహించని సీతాదేవి గాలికి ఊగిపోయిన అరటి ఆకువలె, రావణుని చూచి వణికి పోయింది. మణిమంత్రాదులతో బంధింపబడిన నాగుబామువలె గిలగిల కొట్టుకొంది. బురద నిండిన పద్మమువలె, సహజ కాంతి కల్గి కూడ, కాంతిని కోల్పోయింది. కేతు గ్రహము చుట్టుముట్టిన రోహిణీ నక్షత్రమువలె పరితపిస్తున్నది. అనుకోని అపనింద వలన క్షీణించిన కీర్తివలె ఉంది. అభ్యాసము లేని విద్య వలె శిధిలమైంది. తామరపూలు లేక బురదతో నిండిన చెరువు వలె అలంకారము కోల్పోయింది.

ఆమె రావణునికి కనబడకుండాలని తన వక్షోజాలను బాహువులతో, కడుపును తొడలతో కప్పి కఠిన భూమిపై తెగిన కొమ్మవలె కూచొని ఉంది. రామునికి భోగ్యమైన తన నాభి, ఉదరము, పయోధరాలు, ఊరువులు, కళ్లపై రావణుని విషదృష్టి పడకుండా. వాటిని కప్పుకొంది.

ఆమె తొడలతో ఉదరాన్ని, బాహువులతో వక్షస్థలాన్ని కప్పుకుని కూర్చుంది. 

ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరిక్షీణాం కృశాం దీనామల్పాహారాం తపోధనామ్.

ఉపవాసాల వలన, శోకం వలన, ఆలోచనల వలన, భయం వలన కృశించి దీనురాలై ఉంది. కేవలం ప్రాణాన్ని నిలబెట్టుకుందుకు ఎంత తినాలో అంతే తింటూ రాముణ్ణి ధ్యానించడమనే గొప్ప తపస్సు చేస్తోంది. అంజలి ఘటించి, రాముడి చేతిలో రావణుడికి పరాభవం కలగాలని మనస్సులోనే ప్రార్థిస్తోంది.

రావణుడు అటువంటి స్థితిలో సీతాదేవిని చూచి, “ఓ సుందరాంగీ! నీ శరీరాన్ని ఎందుకు దాచుకుంటావు? ఇక్కడ పరపురుషులెవ్వరు లేరు. నేను నీ కామానికి వివశుడైన దాసుడను. నీకు భయమక్కరలేదు. సందేహమక్కరలేదు.

"స్వధర్మో రక్షసాం భీరు। సర్వధైవ న సంశయః గమనంవా పరస్త్రీణాం। హరణం సంప్రమధ్యవా”

జానకీదేవీ! నేను అధర్మపరుడను కాదు. మా రాక్షసజాతికి ఇతర స్త్రీలతో సుఖించడం తప్పు కాదు. అలాగే పరస్త్రీలను అపహరించడం, వారిని బలాత్కరించడం నేరం కాదు. ఇందులో అనుమానమే లేదు.

.......సశేషం.......

చక్కెర.తులసీ కృష్ణ.
 """ హితేన గురుణా పిత్రా కృతజ్ఞేన  నృపేణ చ|,
నియుజ్యమానో విస్రబ్ధః కిం న కుర్యామహం ప్రయమ్||,
(అయోధ్య. కాం.19-05),

ఓ కైకేయి మాతా! నా తండ్రి కృతజ్ఞతగల మహారాజు. పైగా వారు నాకు హితులు,గురులు మరియు కన్నతండ్రి.అట్టివారు ఆజ్ఞాపించుచుండగా నేను వారికి విశ్వాసపాత్రునిగ ఆయనకి ప్రియమైన కార్యమును తప్పక చేయగలవాడను.కానీ "స్వయం యన్నాహ మాం రాజా భరతస్యాభిషేచనమ్"" మా తండ్రి  తాను స్వయముగ భరతపట్టాభిషేకము గూర్చి నాకు తెలియచేయనందుకు 'దహతీవ మే' నా మనస్సు దహించివేయుచున్నది.

"" న చాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశో~పకర్షతి,
లోకకాంతస్య  కాంతత్వాత్ శతరశ్మేరివ క్షపా""(19-32),

తన యువరాజపట్టాభిషేకము ఆగిపోవటము వల్ల రాముని ముఖశోభ కొద్దిగానైనను తగ్గలేదు.రాముడు తన సహజకాంతులచే లోకములకు ఆనందము కూర్చేలాగ సమ్మోహితునిగ విలసిల్లుతున్నాడు.
చంద్రుడు రాత్రులందు తన సహజకాంతిని తగ్గించుకొనలేనట్లు, తన పట్డాభిషేకము ఆగినందుకు వారి ముఖ కాంతి ఏ మాత్రము తరగలేదు.

"" వాచా మధురయా రామః సర్వం సమ్మానయన్ జనమ్,
మాతుస్సమీపమ్ ధీరాత్మా ప్రవివేశ మహాయశాః||,(19-38).,

మృధుమధుర వచనములను   తన స్వరములో పలికించుచు రాముడు అత్యంత ధీరత్వముతో తన ముఖములో ఏ విధమైన బాధను ప్రదర్శించక తన సరసనగల జనులను సంతోషపరుచుచు తన తల్లియైన కౌసల్యామాత వద్దకు చేరెను.

ఇక్కడ మనము గమనించుకోవలసినది అమిత దుఃఖములోగానీ అలాగే అత్యంత ఆనందకరమైన విషయములందుగానీ మానవుడు సుఖములకు పొంగక కష్టములకు క్రుంగక   రాముని వలె ధీరత్వమును ప్రదర్శించగలగాలని  రామాయణము మనకి తెలియచేస్తున్నది.

జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
 మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. లేని వాడి చొక్కా చిరిగితే అది పేదరికం,
అదే ఉన్న వాడు చిరిగిన pant వేసుకొంటే అది ఫ్యాషన్.
 *అది ఈ డబ్బుల ప్రపంచంలో.*ఈ సృష్టిలో మాట్లాడే శక్తి ఒక్క మానవుడికే ఉంది. అది మనిషికి దేవుడిచ్చిన దివ్యమైన వరం. మాట ఓ అద్వితీయ శక్తి.🙏 Good night 🙏
 *అవతార్ మెహర్ బాబా - 34*
🪷

రచన: శ్రీ శార్వారి


*టర్నింగ్ పాయింట్ :*

అక్టోబరు 15-1922. మెహర్ బాబా జీవితంలో ఒక మలుపు. ఉదయమే సదాశివంతో కలిసి మెహర్ బాబా సాకోరికి చేరుకున్నారు. అదేరోజు దౌలత్ మాయి తన ఇద్దరు కూతుళ్లు ఫ్రయినీ, మెహరాల తో సాకోరి వచ్చింది. ఉపాసినీ మహరాజ్ మేనకోడలు 'గంగా' వారిని ఆహ్వానించి లోపలకు తీసుకుపోతుండగా ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది. చూడగా మెహర్ బాబా. ఆయన ఉపాసినికి ప్రియ శిష్యుడన్న గౌరవం అందరికీ ఉంది. వారిని గమనించకుండానే మెహర్ లోపలకు వెళ్లాడు. అప్పుడే మెహరా మెహర్ బాబాను క్రీగంట చూచి పులకించింది. మౌనంగానే ఆయన వైపు ఆకర్షితురాలైంది.

"ఇతను నా వాడు!” అనుకున్నది స్థిరంగా. హృదయాన్ని రంజింపచేసినవాడు జీవితేశ్వరుడే కదా! హృదయాన్ని అర్పించేది హృదయేశ్వరి!

దౌలత్ మాయికి సాకోరి కొత్తకాదు. లోగడ ఉపాసినీ మహరాజ్ ని, మెహర్ బాబాను కలిసింది. ఆ సంగతులు కూతురు మెహరాకు తెలియవు.

ఉపాసినీ మహరాజ్ పర్ణశాలలో తల్లీ కూతుళ్లు కూర్చుని ఉండగా మెహర్ బాబా లోపలికి వచ్చి, బాబా ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఉపాసిని వెంటనే "బయటకు వెళ్లు - మామిడిచెట్టు క్రింద ఉండు” అని ఆజ్ఞాపించారు. వెంటనే మెహర్ బాబా బయటకొచ్చి ముమ్మారు పర్ణశాలకు ప్రదక్షిణం చేసి వెళ్లి చెట్టు క్రింద కూర్చున్నాడు.

వంగి వంగి మెహర్ వైపు దొంగచూపులు చూస్తూ మెహరా అనుకుంది. "నేను నీ దానిని, నీవు నా వాడివి. ఒకరికోసం ఒకరం మనం జన్మించాం".
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
తర్వాత ఉపాసినీ మహరాజ్ పర్ణశాల నుండి బయటకొచ్చి, మామిడిచెట్టు క్రింద ఉన్న మెహర్ తో మాట్లాడాడు. దీపావళికి రెండు రోజులు ముందుగా సాకోరి రమ్మని ఆదేశించాడు. "ఏర్పాట్లు అన్నీ నీవే చూసుకోవాలి”.

మెహర్, సదాశివం అహ్మద్ నగర్ బైలుదేరారు. టాంగాలో ఎక్కి కూర్చోగానే ఉపాసినీ మహరాజ్ భక్తులు బిలబిలా వచ్చారు పాదనమస్కారాలకు. మెహర్ బాబా ఎవరినీ తనకు నమస్కరించడానికి అవకాశం ఇవ్వలేదు. అది గురుస్థానం. సద్గురువును తప్ప వేరెవ్వరిని గురువుగా భావించి నమస్కరించినా అది గురుద్రోహం అవుతుంది.

ఈసారి సాకోరికి ప్రయాణం ప్రేమ చూపులకే అన్నట్లయింది. మెహర్ బాబా, మెహరాలు చూపులతోనే ఒక్కటైనారు. అదే మెహర్ బాబా సాకోరికి చివరిసారి రావడం. ఆ తర్వాత 19 సంవత్సరాలకు 1941లో మెహర్ బాబా ఉపాసినీ మహరాజ్ ని కలవడం జరిగింది. రెండు దశాబ్దాలు గురుశిష్యులు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు.

అహ్మద్ నగర్ లో గుల్మాయి ఇంట్లో దిగారు. ఆమె మంజిల్ కి వెళ్లడం ఆ ఇంట ఎవరికీ ఇష్టం ఉండదు. ఉపాసినీ బాబా పట్ల వారెవరికి గౌరవంలేదు. ఆయన బ్రాహ్మణుడని. ఆ ఇంటి వారికి మెహర్ బాబా మహత్తులపై నమ్మకంలేదు. గుల్మాయికి అత్తమామల సతాయింపు, వేధింపులు ఎక్కువైనాయి. అయినవారి 'పరమహింస' భరించలేక గుల్మాయి పారిపోయి మంజిల్ చేరుకుంది.

ఒకసారి మెహర్ బాబా స్విచ్ పైన వేలు పెట్టి గుల్మాయితో అన్నాడు.

"చూడమ్మా! ఈ స్విచ్ కి అక్కడి బల్బుకు కనెక్షన్ ఉంది. ఇక్కడ స్విచ్ నొక్కితే, అక్కడ బల్బు వెలుగుతుంది. అలాగే సద్గురువు ఒక్క సంకల్పం చేస్తే చాలు శిష్యులలో జ్ఞానం కలుగుతుంది.”

బాబా మంజిల్ లో లేని సమయం మండలికి ఆటవిడుపు. కళ్లెంలేని గుర్రాల్లా రెచ్చిపోతారు. రుస్తుం, నావల్ తలాతీ ఇద్దరూ మేఘ మల్హార్ రాగం మీద చర్చ చేశారు. 'మేఘరాగం' ఆలపిస్తే వర్షం వస్తుందని ఒకరు, 'అసంభవం' అని రెండవవారు వాదించారు. అక్కడ రాగం, రాగాలాపన ముఖ్యం కాదు. యోగశక్తి, తపశ్శక్తి ప్రధానం అంటారు మరొకరు.

అందరు మెహర్ బాబా వివరణకై ఆసక్తిగా ఎదురుచూచారు. బాబా వివరణ:

“నావల్ చెప్పింది కరెక్టే. మేఘ మల్హార్ రాగం ఆలపిస్తే వర్షం కురుస్తుంది. దానికి యోగశక్తితో పనిలేదు. ఆ రాగానికి యోగ బలం ఉంది. ప్రకృతి సహకరిస్తుంది. ఆ రాగ నాద తరంగాలు మేఘాల్సి తయారు చేస్తాయి. మన రేడియో. టి.వి. తరంగాలు అలాంటివే.

ఒక నాదం ఉత్పత్తి జరిగిన తర్వాత అది నశించదు. బయటకు పోయి గాలిలో కలిసి ఉంటుంది. అయితే సాంద్రత, వేగం పలచబడుతుంది. శబ్దానికి మూలం నిశ్శబ్దం. ఓంకార ప్రణవం. ప్రణవంలోంచి వాక్కు పుట్టింది. అర్ధం ఐనా కాకపోయినా, ప్రార్ధనలన్నీ ప్రణవక్రియలే. ప్రార్ధన లోంచి శక్తి ఉద్భవిస్తుంది. అంటే శక్తికి మూలం శబ్దం. దానిని నాదబ్రహ్మం, శబ్దబ్రహ్మం అంటారు. అన్నింటికంటే పైది పరబ్రహ్మం.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
మనో నేత్రం ఒకటి ఉంటుందని మీకు తెలియదు. మనం ప్రపంచాన్ని చూసేది రెండు కళ్లతో. కంటికి కనిపించని కన్ను మరొకటి ఉంది. అది మనో నేత్రం. మనసుతో చూడడం మనోనేత్రం. జ్ఞానంతో తెలుసుకోగలగడం జ్ఞాన నేత్రం. తపస్సు చేసిన వారికి మనో నేత్రం ఏర్పడుతుంది. యోగులకు జ్ఞాననేత్రం ఏర్పడుతుంది. రెండూ ఒక్కటే అయినా వేరువేరు క్రియాత్మకాలు.”
📖

ఒక రోజు రాత్రి బాబా చెప్పారు. “రేపు నవంబరు 1 నుండి నాలో యోగా వర్కింగ్ తీవ్రంగా సాగుతుంది. దానిని తట్టుకోగల వాళ్లు ఇక్కడ ఉండవచ్చు. భరించలేని వారు దయచేసి వెళ్లిపోండి. ఉన్నవాళ్లు ఎన్ని కష్టాలు, అవరోధాలు ఏర్పడినా కదలకూడదు.”

కారణాలు తెలియవు గాని, అప్పట్లో మెహర్ బాబాపై చాలా వ్యతిరేక ప్రచారం సాగింది. ఆయన 'మండలి'ని అడ్డం పెట్టుకుని అక్రమ వ్యాపారాలు ఏవో చేస్తున్నాడని ప్రచారం. ఒక ఇరానీ యోగి గా నటిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నట్లు పత్రికలు రాశాయి. అది కూడా తన యోగా వర్కింగ్ లో ఒక భాగమే అంటారు బాబా.

ఆ వ్యతిరేక ప్రచారాల వల్ల మెహర్ బాబాకి ఒక విధంగా మేలు జరిగింది. బాబా ప్రవర్తన మారింది. అంతవరకు కర్కశంగా, కఠినంగా, నియంతలాగా ప్రవర్తిస్తున్నవాడు సౌమ్యంగా మారాడు. ప్రేమాస్పదుడైనాడు. మెహర్ బాబా ప్రేమి బాబా అయినారు. తన శిష్యులకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఇప్పుడు ఎవరిష్టం వారిది. నిబంధనలు లేవు. నియమాలు లేవు. క్రమశిక్షణ పేర శిక్షలు లేవు.

*జ్ఞాన ప్రసూనాలు :*

గాడ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అనేవి జ్ఞానానికి రెండు పార్శ్వాలు. రెండు అంచులు. అసలు రియలైజేషన్ అంటేనే జ్ఞానం ఆవిష్కరించబడటం. అది ఆత్మ జ్ఞానమా? దివ్యజ్ఞానమా? ఇంగితమా? పరేంగితమా? అవధూతల జ్ఞానం, ధ్యానుల జ్ఞానం వేరువేరు రంగుల్లో రుచుల్లో ఉన్నట్లు అనిపిస్తుంది కాని అంతా జ్ఞానమే. బంగారం బంగారమే నగలు వేరు వేరు. అన్నింటి విలువ, వినిమయం ఒకేలా ఉంటాయి.

గురువు, సద్గురువు, మహాగురువు, పరమ గురువు అంతస్తులలో తేడా. అభివ్యక్తి ఒక్కటే, వ్యక్తీకరణలో భేదం. ఫకీరు, కుతుబ్, మజా్బూత్, ప్రవక్త. అవగాహన తో ఒక అంతస్తు చేరిన తర్వాత ఏ కొంచెం యోగం, ధ్యానం చేసినా అతీంద్రియశక్తి ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి అవుతుంది. పొంగి ప్రవహిస్తుంది. ఆ యోగశక్తి ప్రవాహం లో పరిసరాలలోని వారు తడిసి పునీతుల వుతారు. ఉక్కిరి బిక్కిరవుతారు. ఆ శక్తిని భరించే ఓర్మి, నిగ్రహించే సహనం గురువులకు ఉంటుంది. గురువుల్ని ఆశ్రయించిన వారికి అది సంక్రమిస్తుంది. గురువు ప్రత్యేకంగా ధారాదత్తం చేయక పోయినా వెంటనంటి తిరిగే శిష్యులకు కొంతశక్తి సంక్రమిస్తుంది.

ఒక గురువుకు, సద్గురువుకు (మాస్టర్) మధ్య తేడా అంత తేలికగా గుర్తించ వీలు కాదు. జ్ఞానం విషయంలో ఇద్దరూ సమానమే నన్న నమ్మకం కలిగిస్తారు. గురువు కేవలం మార్గం చూపగలడు. సద్గురువు ఎందరికైనా శక్తిని అనుగ్రహించ గలడు. గురువులో పనిచేసే ప్రజ్ఞ సద్గురువుదే అవుతుంది.

గురువు మార్గదర్శి అయితే, మాస్టర్ మార్గ నిర్దేశకుడవుతాడు. ఎవరికి ఏ మార్గం అనుకూలమో ఆ మార్గం చూపగలవాడు సద్గురువు. గురువు తనకు తెలిసిన మార్గం ఒక్కటే చూపగలడు. మాస్టర్ వరల్డ్ వైడ్. గురువు శక్తి పరిమితం. సద్గురువు అనుగ్రహం అపరిమితం. గురువులు భౌతికంగా ఉన్నంతకాలమే శక్తినివ్వగలరు. మాస్టర్లు భౌతిక శరీరం లేకపోయినా విశ్వ వ్యాపకులు, జ్ఞాన సంవాహకులు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
మహాత్ముల సమాధుల వద్ద మహాశక్తు లుంటాయి. అవి ఎప్పటికీ తరిగిపోవు. కరిగిపోవు. ఆ శక్తిని అందుకోగల సంస్కారం, స్వచ్ఛత ఉన్నవారికే వాటివల్ల ఉపయోగం. భక్తుల కోరికలన్నీ భౌతిక సంబంధాలే. సాయి సమాధి దర్శన మాత్రం చేత కోరికలు నేరవేరడం మనకు తెలిసిందే. ఆధ్యాత్మికంగా అభివృద్ధి కలగాలంటే ఫిజికల్ మాస్టర్ ఉండి తీరాలి. సమాధి సందర్శనాలతో ఎవరికీ  ఆధ్యాత్మజ్ఞానం కలగదు. కలిగినాపెరగదు. దర్గాల దర్శనం వల్ల ఆధ్యాత్మికలబ్ది చేకూరుతుంది. మనశ్శాంతి కలగడం కూడా భౌతికమే. ఒక గురువు యొక్క దయకు పాత్రమైనవారు, ఆ గురువు భౌతికంగా ఉన్నా లేకపోయినా స్మరణ మాత్రంచేత లబ్ది పొందగలుగుతారు. అశరీరులైన మాస్టర్లు అందరికన్నా మిన్న.

వాస్తవంగా మన బయట ఏమీ లేనట్లే లోకాలు, గోళాలు, భూమికలు, గందర గోళాలు అన్నీ మన లోపలివే, మనలో ఉన్నవే. సాధకునిలో లేనిది ఏదీ కొత్తగా గురువు ఇవ్వడు. ఉన్నవాటినే ముసుగు తీసి చేతికందిస్తాడు. సాధకునిలో దాగిన శక్తులు, సంపదలు దాచిన గది 'తాళం' తెరవడం వరకే గురువు చేసేపని. శరీర భ్రాంతి బ్రతుకుపై వ్యామోహం గురువుకు ఉండవు కనుక ఎప్పుడు శరీరం విడిచిపెట్టి ఆత్మతో శాశ్వతంగా ఉందామా అని తొందరపడతాడు. సమయం రాగానే సంతోషంగా నిష్క్రమిస్తాడు. బాధపడుతూ చనిపోయే యోగి ఒక్కడూ ఉండడు. ఎందుకంటే మృత్యువు రాక ముందే మరణశాసనం రాసుకుని తయారుగా ఉంటారు గనక. 'అవతారం' అంటే ఒక సద్గురువు మరల జన్మకు రావడమే.

ఆధ్యాత్మిక వారసత్వానికి గొప్ప ఉదాహరణ సాయిబాబా. సాయిగురువు 'కుతుబ్' జర్జరి జరబక్ష్ 1850లో ఔరంగా బాదులో సాయికి తన సర్వజ్ఞతను, సర్వశక్తుల్ని ప్రసాదించిన సద్గురువు, మహాయోగి.
🪷

*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
 తెలుగు సాహిత్య లోకంలో ఒక ప్రముఖ కవయిత్రిగా, భక్తి కీర్తనల రచయిత్రిగా, సామాజిక స్పృహ కలిగిన మహిళగా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి. సంస్కృతాంధ్ర సాహిత్యంలో ఆమె చేసిన కృషి, ఆమె జీవితంలోని సామాజిక, ఆధ్యాత్మిక ఆదర్శాలు ఆమెను ఒక ఆదర్శనీయ మహిళగా నిలిపాయి. ఆమె భర్త, ప్రముఖ కవి, రచయిత, సంస్కృతాంధ్ర పండితుడైన పుట్టపర్తి నారాయణాచార్యుల సహచర్యంలో ఆమె సాహిత్య ప్రస్థానం మరింత వికసించింది. ఈ రోజు కనకమ్మ గారి జయంతి జ్ఞాపకం !

    🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

◾పుట్టపర్తి కనకమ్మ గారి జీవితం: సాహిత్య సౌరభం...

పుట్టపర్తి కనకమ్మ  గారు 1921 జూలై 22న కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జన్మించారు. ఆమె కాశీ పండితులుగా ప్రసిద్ధిగాంచిన కిడాంబి రాఘవాచార్యుల మనుమరాలు. బాల్యం నుండే సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన కనకమ్మ, గ్రంథ పఠనంలో మునిగి తేలేది. ఆమె చిన్న వయసులోనే ఎన్నో సంస్కృత, తెలుగు కావ్యాలను అధ్యయనం చేసి, సాహిత్య జ్ఞానాన్ని సంపాదించారు. ఈ పఠన ఆసక్తి ఆమె భవిష్యత్ సాహిత్య రచనలకు బీజం వేసింది.
......
14 సంవత్సరాల వయసులో ఆమెకు పుట్టపర్తి నారాయణాచార్యులతో వివాహం జరిగింది. ఈ వివాహం 
ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. నారాయణాచార్యులు, సంస్కృతాంధ్ర సాహిత్యంలో పండితుడు, గొప్ప కవి, రచయిత కావడంతో ఆమెకు సాహిత్య వాతావరణం సహజంగానే లభించింది. ఆమె భర్త వద్ద విద్యను అభ్యసించడానికి వచ్చిన శిష్యులను సొంత పిల్లలవలె ఆదరించి, సహధర్మచారిణిగా తన బాధ్యతలను నిర్వర్తించారు.

◾సాహిత్య ప్రస్థానం....

కనకమ్మ గారి సాహిత్య ప్రస్థానం ఒక అద్భుతమైన ఆవిష్కరణ కథ. ఆమె సాహిత్యం పట్ల ఉన్న మక్కువతో రహస్యంగా కవితలు రాసేవారు. ఈ కవితలను ఒక ట్రంకు పెట్టెలో భద్రంగా దాచేవారు, భర్తకు కూడా తెలియకుండా. ఒకసారి పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ కవితలను చూసి, ఆమె భావ పరిపక్వత, భాషా సౌందర్యం, కవిత్వ శైలికి ముగ్ధులైపోయారు. ఆమె అభ్యంతరం ఉన్నప్పటికీ, ఆయన ఆ కవితలను వివిధ సాహిత్య పత్రికలకు పంపించారు. ఈ కవితలు ప్రచురితమై, కనకమ్మ గారు కవయిత్రిగా ప్రపంచానికి పరిచయమయ్యారు.
......
ఆమె రచనలలో  "యశోధర" , "పశ్చాత్తాపం" , "విషాదగానం"  వంటి కవితా ఖండికలు ముఖ్యమైనవి. ఈ కవితలను  "అగ్నివీణ"  అనే సంకలనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల వారు సంకలనం చేసి ప్రచురించారు. ఈ సంకలనం ఆమె సాహిత్య ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. 
.......

1948లో మహాత్మా గాంధీ హత్యకు గురైనప్పుడు, కనకమ్మ గారు తమ భర్తతో కలిసి *గాంధీజీ మహాప్రస్థానం* అనే శోక కావ్యాన్ని రచించారు. ఈ ఆశుకవిత గాంధీజీ అహింసా సిద్ధాంతాలకు, ఆయన గొప్పతనానికి కన్నీటి నివాళిగా నిలిచింది. ఈ కావ్యం వెంటనే ప్రచురితమై, ఆమె కవితా ప్రతిభను మరింత వెలుగులోకి తెచ్చింది.

◾ఆకాశవాణిలో సాహిత్య సేవ.....

కనకమ్మ గారు ఆకాశవాణి కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనేవారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించే "సమస్యా పూరణం "  కార్యక్రమంలో ఆమె ఉత్సాహంగా పద్యాలు రచించి పంపేవారు. 1970ల నుండి ఆకాశవాణి హైదరాబాద్, కడప కేంద్రాలలో ఆమె రచించిన భక్తి కీర్తనలు, "భక్తి రంజని " కార్యక్రమంలో ప్రసారమయ్యాయి. ప్రముఖ సంగీత విద్వాంసులైన పాలగుమ్మి విశ్వనాథం, చిత్తరంజన్, కలగ కృష్ణమోహన్, నేలభట్ల రంగనాయక శర్మ, కుమారి కౌతా ప్రియంవద వంటి వారు ఆమె కీర్తనలకు స్వరాలు సమకూర్చగా, ప్రముఖ గాయకులు వాటిని ఆలపించారు. ఈ కీర్తనలు ఆమె భక్తి భావాన్ని, సాహిత్య సౌందర్యాన్ని ప్రతిబింబించాయి.

◾ఆధ్యాత్మిక జీవనం మరియు రామాయణ పఠనం....

కనకమ్మ గారికి వాల్మీకి రామాయణం అత్యంత ఇష్టమైన కావ్యం. శ్రీరాముడు ఆమె ఆరాధ్య దైవం. ఆమె రామాయణాన్ని దాదాపు వంద సార్లు పారాయణం చేసారు, ఇది ఆమె ఆధ్యాత్మిక జీవనానికి నిదర్శనం. ఆమె తన భర్తతో కలిసి వివిధ దైవాలపై భక్తి కృతులను రచించారు. ఈ కృతులు ఆకాశవాణి కేంద్రాలలో ఎన్నో ఏళ్లపాటు ప్రసారమయ్యాయి. సంస్కృతంలో ఆమె రచించిన *శ్రీరామ సుప్రభాతం*, *పార్థసారథి సుప్రభాతం* వంటి రచనలు ఆమె సంస్కృత సాహిత్య పాండిత్యానికి అద్దం పడతాయి.

◾సామాజిక స్పృహ మరియు స్త్రీ శక్తి.....

కనకమ్మ గారు కేవలం కవయిత్రిగానే కాకుండా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా కూడా ప్రసిద్ధులు. ఆమె స్త్రీ శక్తి, వరకట్న వ్యతిరేకత వంటి అంశాలపై కవితలు రచించారు. ఆమె తన తపోబలంతో ఎందరో వ్యక్తుల బాధలను తీర్చి, వారికి మార్గదర్శనం చేసేవారు. ఈ కారణంగా ఆమెను అనేకమంది *మాతృమూర్తి*గా ఆరాధించేవారు. ఆమె సామాజిక స్పృహ, స్త్రీల సాధికారతపై ఆమె కవిత్వం ఆ యుగంలో ఒక విప్లవాత్మక గొంతుకగా నిలిచింది.

◾సన్మానాలు మరియు గుర్తింపు....

1974లో అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆమెను *ఉత్తమ కవయిత్రి*గా సన్మానించింది. ఈ గౌరవం ఆమె సాహిత్య సేవకు, సామాజిక దృక్పథానికి లభించిన గుర్తింపుగా నిలిచింది. ఆమె రచనలు, ఆమె ఆధ్యాత్మిక జీవనం, సామాజిక స్పృహ తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.

◾మరణం మరియు వారసత్వం.....

పుట్టపర్తి కనకమ్మ గారు 1983 మార్చి 22న పరమపదించారు. అయినప్పటికీ, ఆమె రచనలు, ఆమె ఆధ్యాత్మిక జీవనం, సామాజిక స్పృహ ఈ రోజుకీ ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి. ఆమె కవిత్వం, భక్తి కీర్తనలు, సంస్కృత రచనలు తెలుగు సాహిత్యంలో ఒక అమూల్యమైన సంపదగా నిలిచాయి. ఆమె జీవితం స్త్రీలకు, సాహిత్యాభిమానులకు, ఆధ్యాత్మిక జీవనం కోరుకునేవారికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది.
......
పుట్టపర్తి కనకమ్మ గారి జీవితం సాహిత్యం, ఆధ్యాత్మికత, సామాజిక స్పృహల సమ్మేళనం. ఆమె కవిత్వంలోని భావ పరిపక్వత, భాషా సౌందర్యం, ఆమె రచనలలోని భక్తి భావం, సామాజిక సందేశాలు ఆమెను తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలిపాయి. ఆమె జీవితం ఒక స్త్రీ శక్తి యొక్క స్ఫూర్తిదాయక కథగా, ఈ రోజు కూడా ఎందరినో ప్రేరేపిస్తూనే ఉంది.

         🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
సేకరించినది m
 🌷🙏"మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి "ఏపీజే అబ్దుల్‌  కలామ్‌" గారి వర్థంతి  సందర్భంగా....🙏🌷

[*#Interesting things about Sri Abdul Kalam*]

#అబ్దుల్ కలామ్.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడంటే ఆశ్చర్యం లేదు. #భారతదేశ ఖ్యాతిని #ప్రపంచానికి చాటిన మహనీయుడు ఆయన. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత ప్రస్థానం నిజంగా అద్భుతం. దేశం కోసం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆయన.. అనితర సాధ్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. 

#ఇందిరాగాంధీ నుండి ఆహ్వానం:

ఎస్‌ఎల్‌వి-3 పరీక్ష సక్సెస్‌ తర్వాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీశ్‌ధావన్‌ను, ఆయన బృందాన్ని ఆహ్వానించినప్పుడు. కలాం కూడా వచ్చారు. కలాంకు ఆహ్వానం వచ్చినప్పుడు ఆయన భయపడి పోయారు. *"నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలా రావాలి'' అని సతీశ్‌ధావన్‌ను అడిగారు కలాం.అప్పుడు "మీరు ఇప్పటికే #విజయం అనే #సూట్‌ ధరించి ఉన్నారు. కాబట్టి వచ్చేయండి'' అని సతీశ్‌ ధావన్‌ అన్నారు.

#కలాంకు మంత్రి పదవి ఆఫర్ చేసిన వాజ్ పేయి:

ప్రఖ్యాత జర్నలిస్ట్‌ రాజ్‌చెంగప్ప తన 'వెపన్స్ ఆఫ్ పీస్' పుస్తకంలో "ఈ సమావేశం సందర్భంగా ఇందిరా గాంధీ అబ్దుల్‌ కలాంను అటల్‌ బిహారీ వాజ్‌పేయికి పరిచయం చేయగా, వాజ్‌పేయి ఆయనకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండానే పరిచయం చేసుకున్నారు.రెండోసారి ప్రధాని అయిన 18రోజుల తరువాత తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కలాంను ఆహ్వానించారు వాజ్‌పేయి.

#వాజ్‌పేయి ప్రతిపాదనపై కలాం రోజంతా ఆలోచించారు. కానీ మరుసటి రోజు వాజ్‌పేయిని కలిసి ఈ పదవిని సున్నితంగా తిరస్కరించారు. "రక్షణ పరిశోధన, అణుపరీక్ష కార్యక్రమం చివరి దశలో ఉంది. ఆ బాధ్యతలు నిర్వహించడం కూడా దేశానికి సేవ చేసినట్లే'' అని ఆయన అన్నారు. రెండు నెలల తర్వాత పోఖ్రాన్‌లో అణు పరీక్ష జరిగింది. ఆయన మంత్రి పదవిని ఎందుకు అంగీకరించలేదో అప్పుడు స్పష్టమైంది.

#రాష్ట్రపతిగా కలాంను ఎంపిక 
చేసిన వాజ్‌పేయి:

ప్రధానమంత్రి కార్యాలయం మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తోంది, మీరు వెంటనే ఆఫీసుకు రండి అని 2002 జూన్ 10న అణ్ణా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్ కళానిధి ఏపీజే అబ్దుల్‌కలాంకు సందేశం పంపారు. వెంటనే వీసీ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు కాసేపటికి ఫోన్‌ వచ్చింది. ప్రధాని వాజ్‌పేయి లైన్‌లోకి వచ్చి "కలాం సాహెబ్, మీరు దేశానికి అధ్యక్షుడిగా కావాలి'' అన్నారు. కలాం వాజ్‌పేయికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆఫర్‌ను పరిశీలించడానికి నాకు గంట సమయం కావాలని అడిగారు. "మీరు టైమ్‌ తీసుకోండి. కానీ మీ నుంచి అవును అనే సమాధానం రావాలి , కాదు అని కాదు'' అన్నారు వాజ్‌పేయి.

ఏషియాడ్‌ విలేజ్‌లోని డీఆర్‌డీఓ గెస్ట్‌హౌస్‌లో ఉండాలని కలాం నిర్ణయించుకున్నారు. 2002 జూన్‌18న వాజ్‌పేయి, ఆయన క్యాబినెట్ సహచరుల సమక్షంలో కలాం తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. కలాం దరఖాస్తు ఫారం నింపుతుండగా " మీరు కూడా నాలాగే వర్జిన్‌'' అని వాజ్‌పేయి ఆయనతో చమత్కరించారు. కలాం వెంటనే సమాధానమిస్తూ "నేను వర్జిన్‌నే కాదు, బ్రహ్మచారిని కూడా'' అన్నారు.

#కలాం సూట్ కథ:

అధ్యక్షుడైన తరువాత ఎలాంటి దుస్తులు ధరించాలన్నది కలాం పెద్ద సమస్య. కొన్నేళ్లుగా నీలిరంగు చొక్కా, స్పోర్ట్స్ బూట్లు ధరించిన కలాం, రాష్ట్రపతిగా వాటిని ధరించలేకపోయారు. అనేకమంది అధ్యక్షులకు సూట్లు కుట్టిన రాష్ట్రపతి భవన్‌ దర్జీ ఆయనకు కూడా కొలతలు తీసుకున్నారు.

కలాం జీవిత చరిత్ర రచయిత, సహోద్యోగి అరుణ్ తివారీ తన 'ఎపిజె అబ్దుల్ కలాం- ఎ లైఫ్' అనే పుస్తకంలో "కొద్దిరోజుల తరువాత కలాం కోసం కుట్టిన నాలుగు కొత్త బంద్‌గలా సూట్లను దర్జీ తీసుకువచ్చారు. కొద్దినిమిషాల్లోనే ఆయన తన దుస్తులను మార్చేసుకున్నారు. కానీ ఆయన సంతోషంగా లేరు. "నేను ఇందులో ఊపిరి తీసుకోలేక పోతున్నాను. ఏమైనా మార్పుకు అవకాశం ఉందా'' అని అడిగారని వెల్లడించారు.

దర్జీ ఇబ్బందుల్లో పడిపోయారు. అప్పుడు కలాం మెడ దగ్గర కొంచెం కత్తిరించండని ఆయనకు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ తరహా సూట్‌ను కలాం సూట్‌ అని పిలవడం మొదలు పెట్టారు.

టై ధరించడం పట్ల కలాం విముఖత చూపేవారు. తాబేలులాంటి సూట్‌కు టైతో ఇంకా ఊపిరి ఆడదని ఆయన అనేవారు. "ఒకసారి ఆయన తన టైతో కళ్లద్దాలు తుడుచుకోవడం నేను చూశాను. అలా చేయకూడదని నేను ఆయనకు చెప్పాను. కానీ ఈ టైతో ఎలాంటి ఉపయోగం లేదు. ఇందుకైనా ఉపయోగపడనీయండి అన్నారు'' అని అరుణ్ తివారీ వెల్లడించారు.

#రుద్రవీణ:

నిష్టగా ఉదయం ప్రార్ధనలు
ఎంత బిజీగా ఉన్నప్పటికీ కలాం తన కోసం కొంత సమయం కేటాయించుకునే వారు. రుద్రవీణను వాయించడం ఆయనకు ఎంతో ఇష్టం.
"ఆయనకు నడక అంటే కూడా ఎంతో ఇష్టం. అది కూడా ఉదయం పదిగంటలకు, మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు కాసేపు నడిచేవారు. ఉదయం పదిన్నరకు అల్పాహారం తీసుకునేవారు.
సాయంత్రం నాలుగున్నరకు భోజనం చేసేవారు. మళ్లీ రాత్రి 12 గంటలకు తినేవారు'' అని కలాంకు ప్రెస్‌ సెక్రటరీగా పని చేసిన ఎస్‌.ఎం.ఖాన్ అన్నారు.

#పూర్తి శాఖాహారి:

"డాక్టర్ కలాం ముస్లిం మతంతోపాటు హిందూ మత ప్రార్ధనలు కూడా చేసేవారు. ఆయన ఖురాన్‌, భగవద్గీతలను చదివేవారు. తిరువళ్లువర్ బోధనలతో కూడిన 'తిరుక్కురళ్‌' పుస్తకాన్ని తమిళంలో చదివేవారు. పూర్తి శాఖాహారి, మద్యం ముట్టుకునేవారు కాదు. ఆయన బస చేసేచోట శాఖాహారాన్ని మాత్రమే వడ్డించాలని రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి. హిజ్‌ ఎక్సలెన్స్‌ అని పిలిపించుకోవడం ఆయనకు అసలు ఇష్టం ఉండేది కాదు'' అని ఖాన్‌ వివరించారు.

#కుటుంబం కోసం రాష్ట్రపతి భవన్‌కు అద్దె చెల్లించిన కలాం:

తాను ఎంతగానో ప్రేమించే అన్న ముత్తు మరైకాయర్‌ను తనతోపాటు రాష్ట్రపతి భవన్‌లో ఉండాలని కలాం ఎప్పుడూ అడగలేదు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని సోదరుడి మనవడు గులాం మొయినుద్దీన్ ఢిల్లీలో మునిర్కాలో ఒక అద్దె గదిలో నివసించేవారు.

2006 మే నెలలో కలాం తన కుటుంబంలోని 52మందిని ఢిల్లీకి ఆహ్వానించారు. వారంతా రాష్ట్రపతి భవన్‌లో 8 రోజులు బస చేశారు. " కలాం తన జేబు నుంచి వారి ఖర్చులను భరించారు. ఒక కప్పు టీని కూడా లెక్కించారు.

వారంతా అజ్మీర్‌కు బస్సులో వెళ్లగా, ఆ బస్సు ఛార్జీలను కూడా కలాం భరించారు. ఆయన కుటుంబం వెళ్లిపోయిన తర్వాత కలాం రాష్ట్రపతి భవన్‌కు రూ.352,000 చెక్కును రాష్ట్రపతి భవన్‌ కార్యాలయానికి పంపారు'' అని కలాంకు సెక్రటరీగా పని చేసిన పీఎం నాయర్‌ నాతో అన్నారు.

2005 డిసెంబర్‌లో ఆయన సోదరుడు ఏపీజే ముత్తు మరైకాయర్, ఆయన కుమార్తె నజీమా, మనవడు హజ్ యాత్రకు వెళ్లారు. సౌదీ అరేబియాలోని భారత రాయబారి ఈ విషయం తెలుసుకుని, వారికి అన్ని రకాల సాయం చేస్తానని రాష్ట్రపతికి తెలిపారు. కానీ కలాం "నా 90 ఏళ్ల సోదరుడు ఏ ప్రభుత్వ ఏర్పాట్లు లేకుండా సాధారణ యాత్రికుడిలాగా హజ్ చేయడానికి అనుమతించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను'' అని అన్నారు.

#అనాథాశ్రమానికి ఇఫ్తార్ విందు సొమ్ము:

కలాం సెక్రటరీ నాయర్ నాకు మరో ఆసక్తికరమైన కథను చెప్పారు. "2002 నవంబర్‌లో ఒకసారి కలాం నన్ను పిలిచి ఇఫ్తార్ విందు ఎందుకు నిర్వహించాలో చెప్పు అన్నారు. ఇఫ్తార్‌ విందుకు ఎంత ఖర్చవుతుందో లెక్కలేయించారు. సుమారు రూ. పాతిక లక్షలవుతందని తేలింది. "మనం ఈ డబ్బును అనాథాశ్రమనికి ఎందుకు ఇవ్వకూడదు? ఈ డబ్బు వృథా కాకుండా చూడమని నాకు చెప్పారు'' అని నాయర్‌ వెల్లడించారు.

"రాష్ట్రపతిభవన్‌ నుంచి పిండి వంటలు, పప్పులు, దుప్పట్లు, స్వెట్టర్లను 28 అనాథాశ్రమాలకు పంపించారు. ఇది ఇక్కడితో ఆగలేదు.

ఆయన మళ్లీ నన్ను పిలిచి ఇప్పుడు మీరు చేసిన ఖర్చంతా ప్రభుత్వానిదని, నా దగ్గరున్న ఒక లక్ష రూపాయలు కూడా ఇస్తాను. వాటిని కూడా ఇలాగే అనాథ పిల్లల కోసం ఖర్చు పెట్టండి అని నన్ను కోరారు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దన్నారు'' అని నాయర్‌ వెల్లడించారు.

 #నెమలికి కణితి ఆపరేషన్‌:

డాక్టర్‌ కలాంలో మానవీయ విలువలు ఎక్కువ. ఒకసారి చలికాలంలో రాష్ట్రపతి భవన్‌లో తోటలో నడుస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్‌ క్యాబిన్‌లో ఏసీ వ్యవస్థ లేదని, కఠినమైన శీతాకాలంలో కూడా సెక్యూరిటీ గార్డులకు చలిపుట్టనంతగా వేడి ఉందని ఆయన గమనించారు. సంబంధిత అధికారులను పిలిచి శీతాకాలంలో గార్డు క్యాబిన్లో హీటర్, ఎండాకాలంలో ఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.

ఎస్.ఎమ్.ఖాన్ మరో ఉదంతాన్ని వివరించారు. "ఒకసారి మొఘల్ గార్డెన్‌లో నడుస్తుండగా, ఒక నెమలి నోరు తెరవలేకపోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే రాష్ట్రపతి భవన్‌ వెటర్నరీ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ను పిలిచి నెమలికి ఆరోగ్య పరీక్షలు చేయమని కోరారు. ఈ పరీక్షల్లో నెమలి నోటిలో కణితి ఉందని, అందుకే నోరు తెరవలేకపోతోందని తేలింది. కలాం ఆదేశాలతో డాక్టర్ సుధీర్‌ నెమలికి శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. కొన్ని రోజులు ఐసీయూలో ఉంచి, తర్వాత దాన్ని మొఘల్ గార్డెన్‌లో వదిలి పెట్టారు.

#టాంజానియా చిన్నారులకు ఉచిత ఆపరేషన్‌:

2005 అక్టోబర్ 15, తన 74వ పుట్టిన రోజున కలాం హైదరాబాద్‌లో ఉన్నారు. కేర్‌ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్‌ చేయించుకున్న టాంజానియాకు చెందిన కొంతమంది పిల్లలను కలవడంతో తన దినచర్యను ప్రారంభించారు. అక్కడ ఉన్న ప్రతి చిన్నారిని పలకరించి వారికి చాక్లెట్లు పంచి పెట్టారు.

అప్పటికే ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ #సుశీల్‌కుమార్‌ షిండే, ముఖ్యమంత్రి #రాజశేఖర్‌రెడ్డి, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వారిని వదిలేసి ఆయన పిల్లలకు ఇస్తున్న ప్రాథాన్యతను చూసి అంతా ఆశ్చర్యపోయారు.
"2000 సెప్టెంబర్‌లో కలాం టాంజానియా సందర్శించినప్పుడు, పుట్టుకతోనే గుండెజబ్బుతో బాధపడుతున్న పిల్లలు చికిత్స అందక చనిపోతున్నారని కలాం తెలుసుకున్నారు.

అక్కడి నుండి వచ్చాక ఈ పిల్లలను, వారి తల్లులను దారుస్సలాం నుండి హైదరాబాద్‌కు తీసుకు రావడానికి ఏదో ఒక విధంగా ఉచిత ఏర్పాట్లు చేయాలని, అప్పటి ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ వి.తులసీదాస్‌తో మాట్లాడాలని ఆయన నన్ను కోరారు. ఇందుకు తులసీ దాస్‌ కూడా అంగీకరించారు. కేర్ హాస్పిటల్ హెడ్‌ డాక్టర్ సోమరాజు, హార్ట్‌ సర్జన్ డాక్టర్ మన్నం గోపీచంద్ వారికి ఉచితంగా చికిత్స చేయడానికి ముందుకొచ్చారు.

ఈ పిల్లలను #గుర్తించడానికి టాంజానియాలో భారత హైకమిషనర్ దారుస్సలాం వెళ్లారు. 24మంది పిల్లలు, వారి తల్లులను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. 50మంది ఉండటానికి, తినడానికి కేర్ ఫౌండేషన్ ఉచిత ఏర్పాట్లు చేసింది. వీరంతా హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని సురక్షితంగా టాంజానియాకు వెళ్లిపోయారు'' అని అరుణ్‌ తివారి మరో ఉదంతాన్ని వివరించారు.

#శ్యామ్‌ మానెక్‌షాను కలిసిన కలాం:

తన పదవీ కాలం ముగిసేనాటికి 1971 వార్‌ ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షాను కలవాలని కలాం కోరుకునేవారు. చివరకు 2007 ఫిబ్రవరిలో ఆయన్ను కలుసుకోడానికి ఊటీ వెళ్లారు.అయితే ఆయనకు ఫీల్డ్‌ మార్షల్‌ బిరుదు మాత్రమే ఇచ్చారని, ఇతర సౌకర్యాలు ఇవ్వలేదని గుర్తించారు. తిరిగి ఢిల్లీ వచ్చాక ఆయన కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు. ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షాతోపాటు, మార్షల్‌ అర్జున్‌సింగ్‌కు వారు పదవి విరమణ చేసినప్పటి నుంచి ఉన్న బకాయిలన్నీ చెల్లించే ఏర్పాటు చేశారు కలాం.

#స్విట్జర్లాండ్-సైన్స్ డే:

2005 may 26 తారీఖున కలాం గారు స్విట్జర్లాండ్ పర్యటించారు. దేశ ప్రభుత్వం ఏకంగా మే 26 నుండి సైన్స్ డే గా ప్రకటించింది.

 27 july 2015 న  #యువతతో ఉపన్యసిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు తెల్లని పెట్టని హాస్పిటల్లో చేర్చారు కానీ ఆయనలో చలనం లేదు సాయంత్రం ఏడు గంటల 45 నిమిషాలకు గుండెపోటు కారణంగా చనిపోయాడనే వార్త దేశమంతా విని బాధ పడని వ్యక్తి అంటూ ఎవరూ లేరు చివరి క్షణంలో కూడా ఆయనకి ఇష్టమైన యువత కోసం ప్రసంగిస్తూ తుది శ్వాస విడిచారు. 
#శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్.. నిరాడంబర జీవితంతో రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి కలామ్ గారు అనడంలో ఎటువంటి సందేహము లేదు.
🙏🙏🌹🌺🌷🙏🙏
Collected by
Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs 75Tyallur,
Pedakurapadu mandal,
Palnadu district.
*వర్షాకాలం వచ్చిందంటే… బోడ కాకరకాయ తినాల్సిందే.. ఎందుకో తెలుసుకోండి*

బోడ కాకరకాయ ఆరోగ్యానికి మంచిదని చాలామంది అంటారు. కానీ అది నిజంగా ఎవరికి, ఎలా మంచిదో చాలా మందికి స్పష్టంగా తెలియదు. ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం...

*ఆరోగ్య ప్రయోజనాలు:-*

*1.జీర్ణవ్యవస్థకు మేలు*

* బోడ కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.

* అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

*2.రక్తపోటును నియంత్రించడంలో సహాయం*

* ఇందులో ఉన్న పోటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాల వల్ల రక్తపోటు స్థిరంగా ఉంచుతుంది.

* ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు ఈ కూరగాయను వారానికి 2-3సార్లు తీసుకోవచ్చు.

*3.రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలదు*

* బోడ కాకరకాయలో సహజంగా ఉండే సుగర్ నియంత్రక గుణాలు మధుమేహ వ్యాధిని నియంత్రించడంలో సహాయపడతాయి.

*4.యాంటీ ఆక్సిడెంట్ గుణాలు*

* ఇందులో ఉండే ఫ్లావనాయిడ్లు, టానిన్లు శరీరంలో విషపదార్థాలను తొలగించడంలో సహకరిస్తాయి.

* కేన్సర్ వంటి వ్యాధులను నిరోధించడంలో ఇది సహకరించగలదు.

*5.ఇమ్యూనిటీ పెంపు*

* విటమిన్ C, ఐరన్, జింక్ లాంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

*6.చర్మ ఆరోగ్యానికి మేలు*

* చర్మం పై ఉండే ఫంగల్ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయం చేస్తుంది.

* ఎలర్జీలు, చర్మ రాషెస్ వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.

*7.తక్కువ కాలరీలు – అధిక పోషక విలువ*

* బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహార ఎంపిక.

* తక్కువ కొవ్వు (Fat) మరియు తక్కువ క్యాలరీలతో కూడి ఉండటం వల్ల డైట్ లో చేర్చుకోవచ్చు.


*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr.Shiva Shankar*
*8978621320*

 కాఫీ కబుర్లు సంఖ్య 945 (జూలై 27 - 2025) -- మడి తడి ఆచారం వ్యవహారం ---- నాకు లీలగా గుర్తుంది.  మా ముసలమ్మమ్మ (మా అమ్మకి అమ్మమ్మ) తిరుపతికి ప్రయాణం అవుతోంది.  కుంపటి బొగ్గులు, విసనకర్రలు రెండు, రెండు మడి చీరలు, రెండు రకాల ఆవకాయ సీసాలు, నాలుగు చిన్న గిన్నెలు మూతలు, వంట సరంజామా పొట్లాలు..  ఇది ఆవిడ ట్రావెల్ లగేజ్.  ఓ వారం రోజుల తిరుపతి/తిరుమల  ప్రయాణానికి అవసరమైన లగేజ్.  తిరుమల కాటేజ్ లో ఉన్నప్పుడు వంటకి అవసరమైన సరంజామా.  అప్పట్లో ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలలో ముసలమ్మలు తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు వంట చేసుకుందికి తగిన ఏర్పాట్లు చేసుకుని బయలుదేరే వారు.  ఇప్పుడు మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది.  ఉదయం పూట వంట, రాత్రి పూట ఫలహారం, 3,4 సార్లు కాఫీ..  ఇదే మెనూ.  మడి ఆచారాలను నిష్టగా పాటించేవారు.  మా ఇంటికి వచ్చినా మడిగా తన వంట తనే చేసుకుని తినేవారు.  తన వంట చేసుకునేటప్పుడు ఎవ్వరినీ చూడనిచ్చేవారు కారు.  దేవుని నామాలు స్మరించుకుంటూ ఉండేవారు.  రేణుకాదేవి మహత్యం వంటి సినిమాలు మాత్రమే.. అదికూడా రాత్రి ఆటకే (10 గం. సెకండ్ షో) వెళ్ళేవారు.  మరిచెంబుతో నీళ్ళు ఒక ఇత్తడి గ్లాసు, ఓ విసనకర్ర, ఓ చిన్న చాప.. ఇవన్నీ తీసికెళ్లేవారు.  ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది.  ఈతరం వారికి చాలా సిల్లీగా అనిపిస్తుంది.  అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నా జమాటా, స్విగ్గీలలో వందలు వేలు ఖర్చుపెట్టి భోజనాలు ఫలహారాలు తెప్పించుకునే రోజులివి.  పొరపాటున ఆనాటి ముసలమ్మ బ్రతికొచ్చి ఈ వ్యవహారం చూస్తే వెంటనే గుండె ఆగిపోతుంది..  లేదా ఆచారాలు భ్రష్టు పట్టిపోయాయని ఆత్మహత్య చేసేసుకుంటుంది.  అరవై ఏళ్ళ కాలగమనం ఎన్ని మార్పుల్ని తీసుకొచ్చింది..  తలుచుకుంటే ఆశ్చర్యమే..  ఎంత వ్యత్యాసం..  మానవుడి మేధస్సు అందనంత రేంజ్ లో ఉంది ఇప్పుడు.   అంతా మన మంచికే.. అనుకోవడం తప్పిస్తే చేసేదేముంది..  ఈరోజు కాఫీ కబుర్లు కి ప్రేరణ.. మా ముసలమ్మమ్మే..  రాత్రి కలలో కనిపించింది.  ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)  విజయనగరం ఫోన్ 99855 61852....

 *_గదిలో బొమ్మ.._*
*_మదిలో నాన్నఅమ్మ..!_*
_______________________

        *పేరెంట్స్ డే..*

అమ్మ..నాన్న..
జగతిన ఇంతకంటే అందమైన పదాలున్నాయా..
ఆ ఇద్దరినీ మించిన దేవుళ్ళున్నారా..!

నీ తొలి అడుగులు 
నీకు తెలియవు..
కాని వాటికి మడుగులొత్తిన
అమ్మకి..నాన్నకి
అవి  జీవితకాలపు
మధురానుభూతులు..!

అమ్మా నీకేం తెలియదు..ఊరుకో..
ఇప్పుడెంత సులువుగా అనేస్తున్నావో..
నువ్వు మొదటి పలుకులు
నేర్చింది ఆ ఆమ్మ ఒడిలోనే..
తొలి అక్షరాలు దిద్దింది
ఆ తల్లి బడిలోనే..
నీ అంత చదవకపోయినా 
అమ్మ జ్ఞానసరస్వతి..
విజ్ఞాన విశ్వవిద్యాలయం..!

నాన్న చెయ్యి పట్టి
బడికి వెళ్లిన రోజు
సువిశాల ప్రపంచం వైపు
నువ్వు వేసిన తొలి అడుగు..
అప్పుడు నాన్న
అందించిన ఆ చేయి
నీ జీవితానికి 
అదెంత ఆసరా..
నీ చుట్టూ 
పగలూ రేయి
ఆ తండ్రి పహారా..
నీ జీవితకాలపు సహారా..!
నీ ప్రతి మలుపు
నాన్నకు గెలుపు..
ఆయన కష్టానికి ప్రతిఫలం..
ఆయన స్వేదాన్ని మరిచే
అద్భుత ఆస్వాదన..
నీ కోసం ఒళ్ళు మరిచి
మరింత సాధన..!!

ఎవరు ఎక్కువ..
ఎవరు తక్కువని ఎంచకు..
నీ విశ్వాసాన్ని 
ఎక్కువ తక్కువగా పంచకు..
నువ్వు ఆ ఇద్దరి 
ఉమ్మడి ఆస్తి
నీ ఉన్నతి 
ఆ ఇద్దరు పడిన కష్టం..
అది వారికెంత ఇష్టం..
ఇంతగా నీ కోసం పరితపించిన అమ్మానాన్నల్ని
మరచిపోయే..
వారి ప్రేమను గుర్తించని
నీ అహం.. 
దేశద్రోహాన్ని మించిన పాపం..
జీవితంలో నువ్వు చేసే
అతి పెద్ద నేరం..!

నిజానికి అమ్మకి..నాన్నకి 
ఓ రోజేంటి..
ప్రతి రోజు...అనుక్షణం...
పూజించాల్సిన దేవుళ్ళు..
అయితే ఈరోజు ప్రత్యేకం..
నీ బిజీలో
మర్చిపోతావని కాదు..
నీ మదిలో వారి స్థానం సుస్థిరం కావాలని..
నువ్వు పూజించి మరింతమందికి
అమ్మానాన్నల విలువ
తెలియజెబుతావని..
కొలుస్తూనే ఉండాలని
అమ్మానాన్నలనే దేవుళ్ళను 
సదా...ఈ అవని..!

       *_సురేష్ ఎలిశెట్టి_*
           9948546286
           7995666286
 సాటి తెలుగువాడి ప్రతిభను వారు చస్తే తప్ప గుర్తించని జాతి మనది. బ్రతికి వుండగా 
 చచ్చినన్ని  కష్టాలు ఎందరో మహానుభావులు ప్రతిభావంతులు అనుభవించారు. 

 
 అటువంటివారిలో   శంకరంబాడి సుందరాచారి ఒకరు. ఆయన "మా తెలుగుతల్లికి మల్లెపూదండ"అనే పాటను వ్రాశారు.

హైదరాబాదులో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు సుందరాచారి వ్రాసిన 
'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' అనే పాటతో ప్రారంభమయ్యాయి. బయటనుండి 
ఆ పాట వింటూ పరవశించి పోయిన ఆ గీత రచయిత సుందరాచారి గారు సభలోకి రాబోయారు. 

అంతమంచి గీతం వ్రాసిన కవిని ప్రభుత్వం వారు గౌరవించలేదు కానీ గేటు 
దగ్గరవున్న పోలీసులు ఆయనమీద జులుం చేసి "అర్ధచంద్రసత్కారం" (మెడపట్టి గెంటడం)చేశారు. ఆయన్ను లోనికి రానివ్వలేదు.

 తెలుగును గౌరవించుకోవడం అలా
ప్రారంభమైంది. ఇదేమి అన్యాయం అని ఆ సభలకు హాజరైన ఓ కుర్రాడు ఓ మహా కవిని 
అడిగితే ఆయన "సుందరాచారిగారు కరెన్సీ లో లేరు.కదా! అన్నారట. ఏమి చేస్తాం
కవులైనాసరే 'కరెన్సీ' లో వుంటేనో కరెన్సీ చేతిలో వుంటేనో గానీ గుర్తించని కాలం కదా
యిది.
 
 
. మొన్నటికి మొన్న ప్రఖ్యాత గాయకుడు, మన తెలుగువాడు అయిన 
శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు చనిపోయినప్పుడు ఆయనకు ఎంత గౌరవం 
దక్కిందో మనకందరికీ తెలుసు. చనిపోయాక కూడా గౌరవించలేక పోయారు మనవాళ్ళు.

తెలుగు మహాసభల్లో అనేక సదస్సులు జరిగాయి. తెలుగుభాషమీద కూడా ఓ సదస్సు జరిగింది.దానికి అప్పటి కేంద్రమంత్రి పి.వి. నరసింహారావు గారు ముఖ్య అతిథి. 

ఆ సభలో ఒక్కరు తప్ప అందరూ తెలుగులోనే మాట్లాడారు. ఆ ఒక్క వ్యక్తి మిష్టర్ గ్విన్ 
ఇంగ్లాండు నుంచి వచ్చిన ఆయన యింగిలీషు లో తన ప్రసంగం మొదులు పెట్టారు.

(ఆయన తెలుగు నేర్చుకున్నారు)

తెలుగులో మాట్లాడాలి అంటూ ప్రేక్షకులు కేకలు వేశారు. దానికి ఆయన నేను తెలుగులో మాట్లాడితే తెలుగుభాషను చంపేస్తానేమో అన్నారు. 

వెంటనే పి.వి. నరసింహాసరావు గారు 
తెలుగు భాషను చంపేసే అవకాశం మీకు లేదు లెండి. ఆ పని మేము ఎప్పుడో చేసేశాము
అన్నారు. ఆయన మనసులో ఎంత బాధ పడకపోతే అలా మాట్లాడి వుంటారో 
మనము ఊహించుకోవాలి. 

ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయనకు సరైన గౌరవం 
దక్కలేదు. ఎందుకు? తెలుగువాడైనందుకా? 

(తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యము తో)

మన తెలుగు తల్లికి చీరకట్టి తొలిసారి రూపాన్నిచ్చి చిత్రం గీసిన చిత్రకారుడు విఖ్యాత చిత్రకారుడు కొండపల్లి. శేషగిరి రావు గారు.

. ఆయన 1924 జనవరి 27 వ తేదీన వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపము లోని పెనుగొండ గ్రామము లో జన్మించారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు?

                                   --------  శుభసాయంత్రం   ----------

                                               స్వస్తి
 మనిషి ఊహ తెలిసిన దగ్గర నుండి మంచి ఆలోచనలు అలవాటు చేసుకోవాలి. అప్పుడు జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది . పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో ... మంచి ఆలోచనలు తో నిండిన  మనసు కూడా అంతే అందం గా ఉంటుంది . దానికి తోడుగా    మంచి స్నేహితులు  దొరికితే ఇంకా అందంగా ఉంటుంది . జీవితంలో అలాంటి స్నేహితులు దొరకడం కష్టం . దొరికితే వదులుకోవడం చాలా కష్టం. వదులుకుంటే మర్చిపోవడం ఇంకా కష్టం . అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం గొప్ప కాదు   ఎన్ని సమస్యలు చుట్టు ముట్టినా ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం గొప్ప విషయం . మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు . కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటారో... అప్పుడు మొదలవుతుంది ఖర్చు . మనిషిలో ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండ కూడదు. స్వార్థం కొంత పరిమితి వరకూ ఉండొచ్చు కానీ మితి మీరితే అహంకారం పెరిగిపోతుంది. అప్పుడే జీవిత పతనం మొదలు అవుతుంది.  చెప్పుడు మాటలు చెదలు లాంటివి . చెప్పేవాడు బాగానే ఉంటాడు కానీ అవి వినీ నిజమనుకొని నమ్మేవాడు చెడిపోతాడు  . అలాగే మనం చేసే పని ఎంతమంది చూస్తున్నారు అన్నది ముఖ్యం కాదు., అది ఎంతమందికి ఉపయోగ పడింది అన్నదే ముఖ్యం . ఒక మంచిపని చేసేటప్పుడు మనం కనిపించాల్సిన అవసరం లేదు. చేసిందెవరు అన్నది ప్రజల్లోకి వెళ్ళీ సంఘం లో గుర్తింపు అనేది వచ్చేస్తుంది. కానీ మన వాళ్ళు చేసిందేమీలేకపోయినా, అంటే ఎవరికీ ఉపయోగం లేకపోయినా  అలసటను మాత్రము ప్రదర్శిస్తారు . అదే సేవ అని భావిస్తారు . మన వల్ల ఉపకారం జరిగితే తప్పక పది మంది చెప్పుకుంటారు . అదే మనకు తృప్తి . మనిషికి ఎన్ని సమస్యలున్నా ముఖం లో చిరునవ్వు వదలకూడదు . ఆ చిరునవ్వు ముందు సమస్యలన్నీ చిన్నబోయేలా  ఉండాలి . పని చేసే వారికి వినయం, విధేయత రెండూ ఉండాలి . అప్పుడే జీవితంలో పైకి రాగలరు . ఎందుకంటే ఎంతటివారికైనా అనుకో కుండా కొన్ని సందర్భాల్లో తప్పులు జరుగడం సహజం. తప్పు సరిదిద్దుకోమని శ్రేయోభిలాషులు చెప్పినప్పుడు వింటే బాగు పడతారు . నీవు నాకు చెప్పేదెంటి అని అహంకారం ప్రదర్శిస్తే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు . వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరగాలి కానీ అంతా నాకే తెలుసు అన్న అహంకారంతో  చులకన చేసి మాట్లాడే రోగం మాత్రం పెరగ కూడదు . ఎదుటి వారిని గౌరవించే సంస్కారం మనిషికి అలంకారం. అలాగే చేసిన సాయం చెప్పుకోకూడదు., పొందిన సాయం మర్చిపో కూడదు.  అప్పుడే ఆ వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకో గలుగుతారు.

*సర్వే జనా సుఖినోభవంతు*

 మన తెలుగును యింగ్లీసోడు కాపీ చేశాడని,ఇంగ్లీషుకు తల్లి,తండ్రి తెలుగేనని అంటున్నారు శంకరనారాయణ గారు.మీరు నమ్మితే నమ్మండీ 

నవ్వితే నవ్వండి.యింగ్లీషువాడు boy బాయ్ అని కలవరిస్తాడు అది మన అబ్బాయి నుంచి పుట్టిందే.

'మనిషి' అనే దాన్ని వాళ్ళు man she

గా మార్చి వాడుకుంటున్నాడు.బైరన్నని బైరన్ అంటున్నాడు,అలకసుందరుడిని మార్చి అలెగ్జాండర్ అన్నాడు,మన తలారి స్వాములను టయిలర్ సామ్యుల్ అని పెట్టుకున్నాడు.మన 'నరము' అనే పదమే 'nerve' గా మారింది.యింగ్లీషువాడి సొమ్మేం పోయింది?ఎప్పుడూ చలికి వణుకుతూ సరిగ్గా పలకడం చేతకాక తెలుగు భాషను పీకి 

పాకాన పెట్టాడు.తెల్లవాడి తాడుతెగా మన 'త్రాడు' ను thread గా మార్చేసుకున్నాడు.మన 'కాసు' మార్చేసుకున్నాడు.మన 'కాసు' cash గా చేసుకున్నాడు.'ఎవ్వని చె జనించు ఆంగ్ల మెవ్వని లోపలనుండు లీనమై '.అని 

పాడుకుంటే చాలు పదహారణాల ఆంధ్రుడు ఆరడుగుల తెలివెన్నెల తెలుగువాడు కనిపిస్తాడు.యిలా చెప్పడం యింగ్లీషు వాడి చెవిలో పువ్వులు పెట్టడం అంటారా?మన పువ్వులోనుంచి పుట్టిందే వాడి flower గా మారింది.మనం పంపుతున్నాం అంటాం యింగ్లీషువాడు pump చేస్తానంటాడు.మన 'వీలు;ను బట్టే యింగ్లీషువా wheel గామారింది.యింగ్లీషులోని irk మన 'ఇరకాటం' లోనుంచి వచ్చిందే.మనం పోరా 'బడుద్దాయ్' అని తిడుతుంటే ఆ మాటను తన అక్షరాల్లో వ్రాసుకొని bad అనే మాటను తయారుచేసుకున్న్నాడు.మనం లక్ష,లక్ష అని కలవరిస్తుంటే మేలుకున్న తెల్లవాడు lakh అనేశాడు. మన 'మణి' నుంచి పుట్టిందే వాడి money. 'క్రూరమైనవాళ్ళు' అని మనం తిడుతుంటే విని cruel  అనే మాటను తయారుచేసుకున్నాడు.మన వాహనాల నుంచి పుట్టిందే వాళ్ళ vehicles

అనే మాట మన ఒంట్లు ను one,two మన పందికొక్కును 'bandikoot అన్నాడు. మన ముంగీసను mangoose అన్నాడు.గోదామును 'godown గా మార్చుకున్నాడు.coin యే మన 'కాని ' మన 'మడ్డి' వాడి mud అయింది.మన 'నారింజ' తెల్లవాడి నోట్లో బడి orange అయింది.మన ఆపేక్ష' వాడి affection గా మారింది మన 'గోనె' లోనుంచి పుట్టిందే gunny ఇంగ్లీషుకు తండ్రి లాంటివాడు(భాషా పిత) కాబట్టే మన తెలుగువాడికి యింగ్లీష్ అంటే అంత యిష్టం. 

యిదంతా సరదాకి హాస్యావధాని శంకరనారాయణ గారు వ్రాశారు. మన తెలుగు వాళ్ళెందుకు యింగ్లీషు అంటే పడి 

చస్తారు?అన్న ప్రశ్నకు సమాధానంగా యింత చెప్పుకొచ్చారు.పితృ వాత్సల్యం కదా!

 మనసుండాలి!

అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమోత్తమమైనది.    భారతీయ సంస్కతిలో దానిది మహిమాన్విత స్థానం. సనాతన ధర్మానికి అదే ప్రధాన సూత్రం. మానవ హితానికి మన పెద్దలు అనేక ధర్మాలను ఏర్పరిచారు. వాటిలో ‘దానగుణ’ ధర్మం ఒకటి. అలాగే, షిర్డీ సాయిబాబా దానగుణ భావాన్ని తన భక్తుల్లో ఎంతగానో నాటుకునేలా పలు ఉదంతాలను నిదర్శనంగా చూపించారు. స్వయంగా తాను దానధర్మాలను ఆచరించారు. 
దానగుణం గురించి షిర్డీ సాయిబాబా అద్భుతమైన బోధనలు చేశారు. ప్రధానంగా అవన్నీ కూడా ఆయన స్వయంగా ఆచరించి చూపినవే కావడం విశేషం. దానం అనగానే మన ఆస్తిపాస్తులు ఎదుటి వారికి రాసిచ్చేయడం కాదు. ఉన్న దాంట్లోనే కొంత పరులకు పంచడం. దీని వల్ల పుణ్యం పెరుగుతుంది.

“దానాన్ని అన్యభావంతో చేయకూడదు. నేనే చేస్తున్నానని అనుకోకూడదు. ఇంకా చెప్పాలంటే దానం చేసేవారు దానం పొందే వారికి కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే, వారు మన దానాన్ని స్వీకరించడం ద్వారా మనకి పుణ్యాన్ని కలిగిస్తు న్నారు.”

దాన గుణం గురించి బాబా చెప్పిన మాట లివి. ఎంత అత్యద్భుతమైన పలుకులివి…!

యోగ్యతనెరిగి దానం చేయాలి..
దానం స్వీకరించే వాళ్లకి భుక్తి కలగడం ముఖ్యం. ఇచ్చే వారికి ముక్తిప్రదాయకం.. నిరుపేదలు, నిస్సహాయులను ఆదుకునేందుకు దానం అనే గుణాన్ని మన పురాణ, ఇతిహాస గ్రంథాలలో సర్వదా సుస్థిరమై వెలుగొందే స్థాయిలో చిత్రించారు. దానిని ఆచరించడం ద్వారా ఎవరికి వారు పుణ్యాన్ని పెంపొందించుకోవచ్చని, సౌశీల్యాన్ని పొందవచ్చునని చెప్పారు. 

పాపాత్ములకు, దుర్వ్యసనపరులకు చేసిన దానం వల్ల ఏ ఫలితమూ ఉండదు. అంటే అది వ్యర్థమవుతుంది. యోగ్యులకు మాత్రమే దానం చేయాలి. పాత్రనెరిగి దానం చేయాలి. 

తీర్థయాత్రల్లో, పుష్కర స్నాన సమయాల్లో, శుభ కార్యాల్లో చేసే దానం విశేష పుణ్య ఫలాన్ని ఇస్తుంది.

దానాలు పదమూడు రకాలు
మన పురాణాలలో పదమూడు రకాల దానాల గురించి వివరించారు. 

అవికాక ఇంకా వస్త్ర, అన్నదానాల వంటివి ఇతోధికంగా ఉన్నాయి. అవతలి వారికి యోగ్యతను బట్టి మనం చేసే సాయమేదైనా దానం కిందకే వస్తుంది. 

దానం చేస్తున్న మనిషిలో ప్రేమ, శ్రద్ధ, అభిమానం ఉండాలి. లోభత్వం చూపకూడదు. ఔదార్యం, దాక్షిణ్యం కలిగిన భావంతో చేసిన దానమే సత్ఫ లితాలను ఇస్తుంది. విసుగుదలతో, లోభత్వంతో, రాగద్వేషాలతో చేసే దానం వల్ల ఏ ఫలమూ కలగదు. పైగా అది వ్యర్థమవుతుంది. నిరర్థక దానం వల్ల ఎవరికీ ఏ ప్రయోజనమూ కలగదు. పేదలకు మనం చేసే అన్నదానం వల్ల మన ఖాతాలో పుణ్యం జమ అవుతుందని శాస్త్ర వచనం.

మహాభారతం అరణ్యపర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు దానధర్మాల మహిమ గురించి విపులీకరించాడు. దానం ఇవ్వలేని వాడు.. ఇవ్వగలిగే సత్పురుషుడిని యాచకుడికి చూపినా ఫుణ్యఫలం ప్రాప్తిస్తుంది. బీదలకు చేసే దానం దేవుడికిచ్చిన ఆవుతో సమానం. ఒకడు ఎంత ధనికుడైనా అతనిలో దానగుణం లేకపోతే అతనికి ఉన్న సంపద, ఆస్తి, అంతస్తు ఎందుకూ కొరగానివే. జ్ఞాని అయిన ధనికుడు తన సంపాదన లోని కొంత భాగాన్నయినా దానం చేయాలి. ధనికుడైన లోభి కన్నా దానశీలి అయిన పేదవాడు గొప్పవాడు. సముద్రంలో ఉన్న అపారమైన లవణజలంతో దాహార్తి తీరదు. కానీ చెలమలోని గుక్కెడు నీళ్లు దాహార్తిని తీరుస్తాయి. నీరు మంటను ఎలా ఆర్పివేయగలదో దానధర్మాలు పాపాలను అలా హరించి వేయగలవు. 
దాన గుణ వైశిష్ట్యం అంతటి మహత్తరమైనది. క్షేత్రమెరిగి విత్తనం వేస్తే మంచి మొక్క మొలుస్తుంది. మహావృక్షం అవుతుంది. అలాగే అర్హత గలవాడికి దానం చెయ్యడం వల్లనే అనంత పుణ్యఫలం కలుగుతుంది. ఆర్భాటంతో, ప్రచారంతో, కీర్తికాంక్షతో చేసే దానం వల్ల ఏ ఫలితమూ ఉండదు. ఇక, ఎవరికీ తెలియకుండా గుప్తంగా చేసే దానం వల్ల అనంతమైన ఫలితం ప్రాప్తిస్తుందని మన ఇతిహాసాలు చెబుతున్నాయి.

కాళిదాసు దానం..
మహాకవి కాళిదాసు భోజరాజు ఆస్థానానికి బయల్దేరాడు. అది మిట్ట మధ్యాహ్నం వేళ. ఎండ మండిపోతోంది. ఒక పేదవాడు చెప్పులు లేకుండా ఎండలో నడుస్తూ బాధపడుతూ వెళ్లసాగాడు. కాళిదాసు అతనికి ఎదురయ్యాడు. కాళ్లు కాలుతున్నా.. సహిస్తూ అవస్థ పడుతున్న ఆ పేద వాడిని చూసి జాలిపడిన కాళిదాసు తన చెప్పులను అతనికి ఇచ్చి తన నడకను కొనసాగించాడు. చెప్పులు లేనందుకు కాళ్లు చుర్రుమంటూ కాలు తున్నాయి. అయినా తను చేసిన పని వల్ల బాటసారికి కలిగిన ఆనందం, తృప్తి కాళిదాసులో అంతటి బాధనూ మైమరిపించాయి. అంతలో అటుగా రాజు గారి ఏనుగుపై ఒక మావటి వాడు ఆ వీధిలోకి వచ్చాడు. మండుటెండలో చెప్పులు లేకుండా, కాళ్లు కాలుతుండగా నడిచివస్తున్న కాళి దాసును చూసిన మావటి వాడు ఆయనను ఏనుగుపైకి ఎక్కించుకున్నాడు. నేరుగా ఆయనను రాజు గారి కొలువులోకి తీసుకెళ్లాడు. కాళిదాసు తమ కొలువుకు రావడంతో రాజుతో పాటు అక్క డున్న ఇతర పండితులు ఆశ్చర్యపోయారు. 
“మహాకవీ! ఇవాళ మాకీ మహర్దశ ఏమిటి? తమరి దర్శన భాగ్యం ఆనందం కలిగిస్తోంది” అన్నారంతా ముక్తకంఠంతో.

“నేను చేసిన స్వల్ప దానానికే ఇంతటి గౌరవం లభించింది!” అన్నాడు వినమ్రంగా కాళిదాసు.

ధనం కాదు.. దానగుణం మిన్న
నిర్మల హృదయంతో, నిస్వార్థ బుద్ధితో చేసే దానం మనిషిని మహోన్నత శిఖరాలకు తీసుకు వెళ్తుంది. దానం చేయడానికి మనకు ఎంత సంపద ఉన్నదనేది ముఖ్యం కాదు. ఆపదలో ఆదు కోవాలనే ఆవగింజంత మంచి భావన ఉంటే చాలు. అతను కుబేరుడి కంటే గొప్పవాడవుతాడు. మానవ జన్మకు సార్థకత చేకూర్చేది ధనధాన్యాలు, అనంత సంపద కాదు. దానగుణమే సార్థకతను కలిగిస్తుంది. కూటికి లేనివాడైనా సరే తనకున్న దాంట్లో కొంత దానం చేసి నిస్సహాయులకు తోడ్పడ వచ్చు. దానానికి ఉపయోగపడని ధనరాశి ఎంత ఉన్నా ఉపయోగం ఏమిటి? ఎవరికి ఏది అవసరమో గ్రహించి దానం చేసేదే అసలైన దానం. 
దానం.. మన సంక్షేమానికే!
రక్త, నేత్ర, మూత్రపిండ దానాలు విశేషమైన వని ఆయుర్వేదంలోని అష్టాంగ మార్గం బోధి స్తోంది. ఇక, దీనులకు, ఆర్తులకు చేసే ఏ దాన మైనా విశిష్టమైనదేనని ఆదిశంకరులు ప్రబో ధించారు. 

మనం చేసే దానధర్మాలే మనకోసం ఏర్పర్చుకునే సంక్షేమ నిధులు. దానం చెయ్యడం అంటే మన కోసం భగవంతుడే వెతికేలా చేసుకోవడం. 

సంపద ఉంటే దానం చెయ్యాలి. లేకుంటే హృదయాన్ని అయినా దానం చెయ్యాలి. అప్పుడే మానవజన్మ చరితార్థం. 

గీతలో పన్నెండు దానాలు..
“యజ్ఞో వై విష్ణు” అని శ్రుతి సూత్రం. అంటే యజ్ఞమే విష్ణువు. సర్వవ్యాపకుడైన భగవంతుని ప్రీతి కోసం, విశ్వకల్యాణార్థమై, సంఘ శ్రేయస్సు కోసం, స్వార్థరహిత చిత్తంతో చేసే ప్రతి పనీ యజ్ఞమే!

గీతలోని నాల్గవ అధ్యాయంలో 12 రకాలైన యజ్ఞాల గురించి ఉంది. ఎవరెవరికి ఏవి అందుబాటులో ఉంటాయో వాటిని ఆచరించ వచ్చు. ఉదాహరణకు ధనవంతుడు ధనరూపంలో యజ్ఞం చేయవచ్చు. 
దీనిని ద్రవ్య యజ్ఞం అంటారు. 
అంటే- బీదలకు ధన సహాయం చేయడం, మంచి పుస్తకాలను ముద్రించి ఉచితంగా అందచేయడం, పాఠశాలలు, వైద్యాలయాల నిర్మాణం, పేద విద్యార్థులకు ఉపకార వేతనం, అనాథ, వృద్ధాశ్రమాలను నిర్మించడం మొదలైనవి. 

దానాన్ని యజ్ఞంగా భావించాలి..
దానాన్ని పేరు కోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం కాకుండా, స్వార్థరహితంగా, ఈశ్వరార్పణ భావంతో, భగవదారాధనగా భావించి చేయాలి. విద్యావంతులు తను నేర్చుకున్న విద్యను ఇతరులకు ఉచితంగా బోధించవచ్చు. ఇది జ్ఞాన యజ్ఞమవుతుంది. ఇంకా- తపో యజ్ఞం, యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం మొదలైనవి ఉన్నాయి. చేసే ప్రతి పనినీ యజ్ఞంగా భావించి చేయడమే నిష్కామ కర్మ. 

మన శక్తి, సామర్థ్యాలను బట్టి ఇత రులకు సాయపడవచ్చు. రోగులకు సేవలందించ వచ్చు. ఎటొచ్చీ ఇతరులకు సాయపడాలనే మనసుండాలి.
వేకువవుతుంది. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. రోజు ప్రారంభమవు తుంది. కొన్ని గంటల తరవాత భానుడు పడమర కొండల్లో ప్రవేశిస్తాడు. చీకట్లు అల ముకుంటాయి. రోజూ జరిగే ఈ కార్యక్రమాన్నే మనం కాలగమనం అంటాం.

నిజానికి కాలం మహా గడసరి. కవ్విస్తుంది- కలత తీరుస్తుంది. భయపెడుతుంది-మరిపిస్తుంది. మురిపిస్తుంది- ముచ్చట గొలుపుతుంది. ఎలా అంటారా? వేచి చూస్తు న్నవారికి తొందరగా గడవదు. ఆనందంగా ఉన్నవారికి వేగంగా గడిచిపోతుంది. నిజా నికి కాలం కదలికలో ఏ మార్పూ లేదు. ఉన్నదల్లా అనుభవిస్తున్నవారి వ్యక్తిగత భావ నలోనే. నిన్న, నేడు, రేపు... అలా కాలాన్ని విభజిస్తాం. నిజానికి ఉన్నది ఒకే కాల ప్రవాహ ధార అన్నది విజ్ఞుల భావన. కాలం తీరు భలే గమ్మత్తుగా ఉంటుంది. దాని గమనంలో సంభవించే మార్పుల వల్ల మానవ జీవితంలో కష్టసుఖాలు, మంచిచెడుల అనుభవాలు కలుగుతాయి. అయినా అవేవీ శాశ్వతంగా ఉండవు. అవి కదిలిపోయే మేఘాల లాంటివని పెద్దల ఉవాచ. కాబట్టే పరిష్కారం లేదనుకున్న సమస్యలు చాలావ రకు కాలగమనంలో పరిష్కారమవుతాయి.
రుతువులు మారేకొద్దీ శారీరక రుగ్మతలు కలుగుతుంటాయి. చాలావరకు వాటంతటవే తగ్గిపోతాయి కూడా. కాబట్టి మనిషి చేయా ల్సింది వేచి చూడటమే. ఇక్కడ కాలమే వైద్యుడు. కావాల్సిందల్లా కాలగమనాన్ని పరి శీలించడం. దానికి తగినట్టు నడుచుకోవడం. ఒకింత సహనం జోడించడం. అలాగైతే జీవి తమంతా ఆనందమే. ఒక పనిలో విజయం కలగడానికి మనిషి చూసే ఎదురుచూపులు అతడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఆ నిరీక్షణ ఫలవంతమైనప్పుడు ఆనందం అనుభవి స్తాడు. కాలగమనమే మనిషి ఆనంద విషాదా లకు మూలం. శ్రీరాముడు తండ్రి కోరిక మేరకు పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న భరతుడు అన్నగారి కోసం తానూ అడవుల బాటపడతాడు. రాముడు అయోధ్యకు రావడానికి ఒప్పుకోకపోవడంతో ఆయన పాదుకలు స్వీకరించి వాటిని సింహాసనంపై ప్రతిష్ఠించి రాజ్యపాలనకు ఉపక్రమిస్తాడు. శ్రీరాముడి వనవాసం ముగిసి అయోధ్యకు చేరుకునే శుభ ఘడియకోసం వేచి చూస్తాడు. భరతుడి నిరీక్షణ ఫలించి మహదానందాన్ని తెచ్చిపెట్టింది. రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయోధ్య ప్రజలకు ఎదురు చూస్తూ కాలం గడపడంలోని ఆనందాన్ని చేరువ చేశాడు.

తొలకరి కోసం రైతులు వేయి కళ్లతో వేచి చూస్తారు. వర్షాగమనంతో వ్యవ సాయ పనులు మొదలవుతాయి. నిరీక్షణ వల్ల మంచే జరుగుతుంది. అలా వేచి చూడటం వల్ల అందివచ్చే మహత్తర క్షణాలను అనుభవించడానికి కావాల్సింది సహనం, ఆశావహ దృక్పథం. జీవితంలో కొన్ని ఘటనల వల్ల ఆనందం కలుగుతుంది. కొన్నింటి వల్ల దుఃఖం పుడుతుంది. ఆనందాన్వేషణలో నిరీక్షణ తప్ప నిసరి! ఎదురుచూపులు ఓ మహత్తర అనుభవం. అసలు మనిషి జీవితంలోని ప్రతి ఘట్టాన్నీ మధురస్మృతిగా మార్చేది ఎదురుచూపులేనంటే అతిశయోక్తి కాదు! ఆ పరమాత్మ మీద నమ్మకం ఉంచి మనిషి చేసేదీ అదే కదా!

గోపాలుని రఘుపతిరావు