Youtube link - భారత్ నుంచి బ్రిటన్ దోచుకున్న లెక్క చెప్పిన ఆక్స్ఫామ్
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి ప్రపంచానికే పాలన నేర్పించామనే గర్వం గ్రేట్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ గా బిల్డప్ లకు అయితే కొదవే లేదు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది మారటం కాదు రివర్స్ అయిపోయింది అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ దేశాన్ని తిరిగి నిలబెట్టలేని నాయకత్వం ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో సమస్యలు గ్రేట్ బ్రిటన్ ను జస్ట్ బ్రిటన్ గా మార్చేశాయి ఈ పరిస్థితులకు కారణం ఆ దేశ పాలకులు చేసిన సరిదిద్దుకోలేని పాపాలే ఆ పాపాలకు సంబంధించి ఆక్స్ ఫార్మ్ అనే సంస్థ సంచలన రిపోర్ట్ బయట పెట్టింది భారత్ నుంచి అక్షరాల 5535 లక్షల కోట్ల రూపాయలు దోచుకెళ్ళినట్లుగా తేల్చింది ఆ సొమ్మును లండన్ నగరమంతా పరిచిన నాలుగు రెట్లు మిగిలే ఉంటుందంట ఇంతకు భారత్లో బ్రిటన్ దోపిడి గురించి ఆక్స్ ఫార్మ్ బయట పెట్టిన సీక్రెట్స్ ఏంటి లక్షల కోట్ల సంపద తిరిగి కక్కాల్సిందేనా వాట్ ది స్టోరీ ఇండియాలో బ్రిటన్ దోపిడిపై మరో సంచలన రిపోర్ట్ లక్షల కోట్ల సంపద దోచుకెళ్ళినట్టు తేల్చిన ఆక్స్ ఫామ్ బ్రిటన్ దోచుకెళ్ళిన సొత్తు తిరిగి భారత్ కు చేరుతుందా రవి అస్తమించిన రాజ్య కిరీటంలో పొదిగిన కోహిను ఎవరిది కోట్లాది మంది భారతీయులకు ఇది ఓ అర్థం లేని ప్రశ్న కింగ్ ఆఫ్ డైమండ్ ఇండియా నుంచి ఎత్తుకెళ్ళిందే అని కాస్త ఘాటుగానే బదలాయిస్తారు కానీ బ్రిటన్ మాత్రం ఈ మాటను పట్టించుకోదు కోహినూర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆ డైమండ్ తమకు గిఫ్ట్ గా వచ్చిందేనని మాట మార్చేస్తుంది కానీ బ్రిటన్ మన దేశం నుంచి ఎత్తుకెళ్ళింది ఒక కోహినూర్ మాత్రమే కాదు లక్షల కోట్ల సంపదను తరలించకపోయింది మొన్నటి వరకు ఆ లెక్క 45 ట్రిలియన్ డాలర్లుగా లెక్క కట్టారు కానీ ఆక్స్ఫోర్మా అనే సంస్థ అసలు లెక్క బయట పెట్టింది ఏకంగా 6482 ట్రిలియన్ డాలర్లుగా తేల్చింది అంటే సుమారుగా 5535 లక్షల కోట్లకు పైమాటే ట్రిలియన్స్ లెక్కల్లో చెప్పాలంటే అమెరికా కంటే సంపద కలిగిన దేశంగా భారత్ నిలిచి ఉండేది కానీ ఇప్పుడు ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనంతటికి కారణం బ్రిటన్ దోపిడినే నిజానికి భారత్ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏం ఎత్తుకెళ్లారంటే ఎవరైనా తక్కువన చెప్పే సమాధానం కోహినూరా అయితే అదొక్కటేనా ఇంకేం ఎత్తుకెళ్లలేదా అంటే ఎందుకు తెలియదు చాలా ఉన్నాయి తెల్లోళ్ళు మన దగ్గర నుంచి కళ్ళు చెదిరి సంపద చూసిందే ఆలస్యం దోచుకోవడం మొదలు పెట్టారు ఓడలకు ఓడలు బ్రిటన్ కు కేవలం సంపదతోనే తరలిపోయాయి తమకు విధేయులుగా ఉన్న రాజ్యాల నుంచి పన్నులు బహుమతుల రూపంలో తమకు తిరిగిన రాజ్యాలను నాశనం చేసి జరిమాన రూపంలో సంపద అంతా దోచుకుపోయారు మా దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిన వెలకట్టలేని సంపదను మాకు ఇచ్చేయండి అంటూ వివిధ దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తుండడంతో బ్రిటన్ లోని మ్యూజియం అధికారులు చరిత్రకారులు ఏ వస్తువు ఎక్కడి నుంచి అక్కడికి చేరింది అనేది ఆరాధిస్తున్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో భారత్ నుంచి దోచుకెళ్ళింది 45 ట్రిలియన్ డాలర్లు కాదు 6482 ట్రిలియన్ డాలర్లు అని ఆక్స్ఫామ్ తేల్చేసింది అది కూడా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఈ నివేదిక సమర్పించారు మరోవైపు రాజ కుటుంబ ఖజానాలో ఉన్న సంపదలు ఏది ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానికి సంబంధించి పూర్తి వివరాలు లేవు అందులోని లక్షల వస్తువుల్లో మన దగ్గర నుంచి దోచుకున్నవి ఎన్నెన్నో ఉన్నాయి వాటి మూలం ఇండియాలోనే అని తెలిసిన ఎక్కడి నుంచి అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు కొన్నింటిపై మాత్రం స్పష్టత ఉంది కింగ్ చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ తన వెడ్డింగ్ గిఫ్ట్ గా 300 వరాలు పొదిగిన ప్లాటినం నెక్లెస్ ను ఎంచుకున్నారు అందుకు ఆయన ఖర్చును చెల్లించింది ఎవరో తెలుసా హైదరాబాద్ నిజాం నవాబ్ తమ తరపున విలువైన బహుమతి ఇవ్వదలుచుకున్న నిజాం దాన్ని ఎంచుకునే అవకాశం ఎలిజబెత్ కే ఇచ్చారు ఆ బిల్లు మొత్తాన్ని నిజామే చెల్లించారు ఆ విలువైన నగతో క్వీన్ ఎలిజబెత్ ఉన్న ఫోటో 1953 నుంచి 1970 వరకు పోస్టర్ స్టాంప్ పై ఉండేది అయితే రాయల్ కలెక్షన్స్ లో ఉన్న ప్రతి ఆభరణానికి ఇలాంటి ఆధారాలు లేవు నిజానికి గంటకొకటి పెట్టుకున్న కొన్నేళ్ల పాటు తిరిగి ధరించాల్సిన అవసరం రానంది బంగారు ఆభరణాలు బ్రిటన్ రాజ ప్రసాదంలో ఉన్నాయి 1851 గ్రేట్ ఎగ్జిబిషన్ లో వాటిని ప్రదర్శించారు ఆ తర్వాత వాటిలో కొన్నిటిని క్వీన్ విక్టోరియాకు బహుకరించారు రాజు నడుముకు ధరించే ఆ బంగారు నగ కూడా వాటిలో ఒకటి 1840 లో మహారాజా షేర్ సింగ్ కోసం దీన్ని తయారు చేయించారు ఆ తర్వాత అది వారసత్వంగా దులీప్ సింగ్ కు వచ్చింది అయితే చివరకు లాహోర్ ఒప్పందంలో భాగంగా అది బ్రిటన్ కు చేరి క్వీన్ విక్టోరియా చెంతకు చేరింది వాస్తవానికి మహారాజా రంజిత్ సింగ్ దాని తన గుర్రాన్ని అలంకరించేందుకు వాడేవారని కూడా చెప్తారు ప్రస్తుతం అది బ్రిటన్ వింటసర్ క్వాజిల్ లో ఉంది మరోవైపు బ్రిటన్ రాజవంశ ఖజానాలోని మరో అరుదైన వజ్రభారం ఉంది అరుదైన కెంపు చుట్టూ రెండు వరుసల్లో వజ్రాలు అమర్చి నీలం రంగులో తలుకునే లేని బంగారు ఆభరణాన్ని బీకనీరు నుంచి తీసుకెళ్ళినట్టు అంచనాలు ఉన్నాయి అలాగే గ్వాలియర్ మహారాజా బహుకరించిన ఓ అరుదైన వజ్రాలు పొదిగిన నెక్లెస్ మైసూర్ మహారాజా బహుకరించిన రింగ్ కూడా ఆ లిస్ట్ లో ఉన్నాయి అలా ఎన్నెన్నో మన గడ్డను దాటి పరాయి గడ్డపైకి చేరిపోయింది పోయాయి ఓ దశలో తాజ్మహల్ పై మనసు పారేసుకున్న బ్రిటిష్ పాలకులు దానికి హెసరు పెట్టారు తాజ్ ను కూల్చి పాలరాతిని నౌకలో లండన్ కు చేరవేయాలని 1830 లో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ప్రణాళిక రూపొందించారు ఇది ఖరీదైన వ్యవహారం కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు మన దేశంలో బ్రిటన్ దోపిడి ఏ రేంజ్ లో జరిగిందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు అయితే గత కొంతకాలంగా బ్రిటిషర్లు దోచుకున్న కళాఖండాలను వెనక్కి ఇవ్వాలన్న డిమాండ్లు ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి ఇది బ్రిటన్ రాజ కుటుంబానికి కూడా తెలుసు అయితే ఏ వస్తువు ఎక్కడిదో వారికి తెలియదు అది జరగాలంటే ముందు ఆ వస్తువులను ఓ పద్ధతి ప్రకారం కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది కానీ 2017 లో బ్రిటన్ ప్రభుత్వం ఓ వివాదస్పద నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం బాల్ మోరల్ విన్సర్ సాండ్రింగం వంటి రాజ ప్రసాదాల్లో ఎలాంటి సోదాలకు అనుమతి లేదు దీంతో తమ సొత్తు తిరిగి ఇవ్వాలని ఇతర దేశాల డిమాండ్లు అలాగే ఉండిపోయాయి అయితే బ్రిటన్ లోని కొన్ని మ్యూజియంలు గతంలో తమ పాలకులు బలవంతంగా తెచ్చుకున్న కొన్ని వస్తువులు కళాఖండాలను వెనక్కి ఇవ్వడం ప్రారంభించాయి కానీ రాజవంశం అలా ఇవ్వడం మొదలు పెడితే కొన్ని లక్షల వస్తువులను వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది వివరంగా చెప్పాలంటే బ్రిటన్ రాజ ప్రసాదం ఖజానా మొత్తం ఖాళీ అవుతుంది ఈ విషయం వారికి కూడా తెలుసు ఇదిలా ఉంటే మనకు స్వాతంత్రం వచ్చిన ఎన్నో ఏళ్ల తర్వాత బ్రిటన్ లోని మ్యూజియంలు మన దగ్గర నుంచి అక్కడికి చేరిన సంపద వివరాలను బయట పెట్టడం ప్రారంభించాయి విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం తమ బేస్మెంట్ లో మూలుగుతున్న 30000కు పైగా కళాఖండాల వివరాలను వెల్లడించింది వాటిని ప్రదర్శనకు ఉంచింది బ్రిటిష్ మ్యూజియం లోని రిలీజియన్ రూమ్ బుద్దిస్ట్ రూమ్ లో మధ్య యుగం నాటి జైన్ బుద్దిస్టు కళాఖండాలు కొన్ని వేల వరకు ఉన్నాయి వాటి విలువను లెక్క కట్టడం అసాధ్యం అవి కేవలం విలువైనవి కాదు మన సంస్కృతికి చిహ్నాలు కూడా ప్రపంచం కళ్ళు తెరవక ముందే విలసిల్లిన మన నాగరికతకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవి భారత ఉపఖండం నుంచి దోచుకున్న అరుదైన లెక్కగట్టలేని సంపదతో లండన్ లో గ్రేట్ ఇండియన్ మ్యూజియం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన స్వాతంత్రానికి ముందు వచ్చింది దాన్ని మనం కట్టే పన్నులతోనే నిర్వహించాలని కూడా చూశారు అయితే అది కార్యరూపం దాల్చలేదు మనం అనుకున్న వాటిని బ్రిటన్ నుంచి ఇప్పటికిప్పుడు మనం తీసుకునే పరిస్థితులు లేవు ఒకవేళ మనం అడిగిన ఆ అపురూప వైభవ చారిత్రక సంపదను తిరిగి ఇచ్చేంత పెద్ద మనసు బ్రిటన్ కు లేదు ఆ రాజ కుటుంబానికి అసలే లేదు కానీ లక్షల కోట్ల విలువ చేసే ఆభరణాలను తిరిగి తేలేకపోయినా కనీసం మన దేశ సంస్కృతికి సాక్షాలైన అపురూప కళాఖండాలను ఆయన వెనుక్కు తీసుకొని వచ్చే ప్రయత్నం జరగాలని డిమాండ్లు పెరుగుతున్నాయి ఆక్స్ఫార్మ్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ తర్వాత ఈ డిమాండ్లు మరింతగా పేరుగుతున్నాయి 2023 లో ది గార్డియన్ కూడా బ్రిటన్ భారత్ నుంచి దోచుకెళ్ళిన సొత్తు గురించి ఓ నివేదిక విడుదల చేసింది కోహినూర్ వస్త్రాన్ని మన దేశం నుంచే దోచుకెళ్ళినట్టు తేల్చింది ఇప్పుడు ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సైతం భారత్ ను నుంచి దోచికెళ్ళింది 45 ట్రిలియన్లు కాదు 6482 ట్రిలియన్ డాలర్లు అని నివేదించింది అంతర్జాతీయ సంస్థలే ఈ వివరాలు బయట పెడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కనీసం కళాఖండాలను అయినా వెనక్కి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి ఆ
No comments:
Post a Comment