తంజావూరు జిల్లాలో పట్టు కోటై అనే ఊరిలో
శ్రీ పురాతన వన ఈశ్వర్ స్వామి అనే పురాతన ఆలయంలో అమ్మవారి గుడికి కుడి పక్కన ఉన్న వినాయకుని మందిరంలో
మనం ప్రార్థించిన తర్వాత ఆయన చెవిలో పూలు పెడితే,
వినాయకుని ఎడమ చెవిలోని పువ్వు లోపలికి వెళుతుంది. అంటే ఆయన మన ప్రార్థనలు ఆ దేవుడు విన్నట్టన్నమాట. 🙏
YouTube link - https://youtu.be/18K0Zz_8JbI?si=M57CQVX5LX9stg6Y
No comments:
Post a Comment