బ్రహ్మముహూర్తంలో లేచి 27 సెకండ్స్ చెప్పినట్లు ఇలా చేయండి | Brahamamuhurtham Secreats | Samavedam
Author Name:SumanTV Subham
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVsubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=bgLjvit_ruc
Transcript:
(00:00) నమస్కారం మనతో పాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. నమస్కారం నమస్కారం సో మీ ప్రయాణం ఒక పక్క సారస్వతం ఇంకపక్క ఆధ్యాత్మికం ఇంకపక్క ఆయుర్వేద ప్రచారం ఇలాగా నడుస్తుంది కదా ఆధ్యాత్మికత వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందా అసలు ఆధ్యాత్మికత దృష్టి ఉంటే చాలండి మానసిక శారీరకమైన ఆరోగ్యాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు. ంటే ఆధ్యాత్మికత అనేటువంటి విషయం వచ్చేటప్పటిక ఒక క్రమశిక్షణ తప్పకుండా ఉంటుంది.
(00:31) అది ఒక ఉపాసన కావచ్చు ఒక యోగం కావచ్చు చింతన కావచ్చు ఇవి ముందు మనసుని ఆరోగ్యంగా ఉంచితాయి అదేవిధంగా శరీరం యొక్క విలువ కూడా ఆధ్యాత్మిక శాస్త్రంలోనే కనబడుతుంది. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అనేది ఆధ్యాత్మిక శాస్త్రంలో అన్నమాటే అంటే శరీరాన్ని మనం వినియోగించుకొని ఉన్నత స్థితిని పొందవచ్చు అందుకే శరీరం గొప్ప పరికరంగా ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది గనుక ఆ పరికరాన్ని చక్కగా ఎలా ఉంచుకోవాలి అని ఒక సాత్విక జీవన విధానాన్ని బోధిస్తుంది.
(00:58) అది శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే శారీరక మానసిక ఆరోగ్య సంతులనం జరుగుతుందో అప్పుడు తప్పకుండా చక్కని జీవితం ఏర్పడుతుంది. అది ఆధ్యాత్మిక జీవితం సరైన జీవితం అని చెప్పాలి. అది శరీర ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి మానసిక స్థైర్యానికి కూడా ఉపకరిస్తుంది. అంటే శాంతి సహనము ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత ద్వారా కలుగుతాయి అంటారు కదా అవునండి ఎందుకంటే క్షమ సహనం అనేది గొప్ప గుణం ఇప్పుడు మనం చూస్తున్న తరంలో కోల్పోతున్నది కూడా ఆ సహనమే ఏదైనా కాసింత సౌకర్యం లేకపోతే చాలు అసహనం వస్తుంది.
(01:31) అది ఆధ్యాత్మి దృక్పది ఉంటే ఆ క్షమ వస్తుంది ద్వంద్వాతీత స్థితి అంటారు ద్వంద్వములకు అతీత సుఖ దుఃఖాలకు అతీత స్థితి ఉన్నత స్థితి అయితే సుఖ దుఃఖాన్ని సహించే స్థితి సాధన దశ దాటిన దశ అది సిద్ధ దశ అవుతుంది. సాధనా దశలోనే అటువంటి క్రమశిక్షణ ఆ సహనము నేర్పుతుంది గనుక తప్పకుండా మనకి అది ఇతరులకి శాంతిని ఇవ్వగలం మనం శాంతిని పొందగలం అది ఆధ్యాత్మిక జీవితం నుండి విశేషం అంటే మీ సాధనలో మీరు ఏమి అనుభవిస్తున్నారు ఏమి అనుభవించారు ఏం తెలుసుకున్నారు మీరు మీ స్వానుభవం చెప్పండి అసలు సాధన ఎందుకు అంటే భగవద అనుభూతి కోసం అనేది నా నిర్వచనం భగవద అనుభూతి కోసమే సాధన నేనే చాలా కాలం క్రితం శివపదంలో మాట
(02:08) అనుకున్నా చేకూరుగాక నాకు శివానుభూతి ఏకాంత భక్తి యోగం మేపారుగాక అని రాయడం జరిగింది. ఆ భగవద అనుభూతి కావాలి ఆ భగవదనుభూతి అనేది మన అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు ఆయన అనుభూతులోకి తెచ్చుకోవాలి. ఆ అనుభవం కోసం చేస్తున్న సాధనే ఇది అది లక్ష్యంగా అంతేగన భౌతికంగా ఏదో సాధించాని కాదు అది లక్ష్యంగా చేస్తున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క ప్రసారం మనకు లభిస్తుంది అంటే అంతరంగంలోనే ఉంటాడు కదా ఆయన అభిముఖంగా వెళ్తున్నప్పుడు ఆయన ప్రసారం మనకి లభిస్తూ ఉన్నప్పుడు ఒక దివ్యానుభూతి కలుగుతూ ఉంటుంది.
(02:41) అలాంటి అనుభూతులే ఈ సాధనలు ఉంటాయి. అయితే నా సాధనలో ప్రధానంగా నేను రచనలు సాధన కిందే ప్రవచనం సాధన కిందే అనుష్టానం సాధన కిందే తీసుకోవడం వల్ల ప్రతిదానిలో ఆ భగవదను పొందాలనేటువంటి లక్ష్యంతోనే నేను ఈ పని చేస్తూ ఉంటాను. ఆ దశలో ఒక మంత్ర సాధన గాన యోగ సాధన గాన అదేవిధంగా సారస్వత్ సాధన గాన ఇవన్నీ కూడా తదు అనుభూతి కోసమే చేస్తున్న విషయం గనుక అనుభూతి ప్రసారం కలిగినప్పుడు వచ్చే ఆనందం అది వ్యక్తీకరణ రూపంలో మళ్ళీ వస్తుంది మనమే ఆధ్యాత్మికమైన సాధన ద్వారా మనలోకి మనిషి తనలోకి తను చూసుకునే లక్షణం ఏర్పడుతుంది అంటారా అది అంతర్ముఖ సమారాధ్యాన్ని లలితా సహస్త్రంలో ఒక మాట ఉన్నది. ఆ అంతర్ముఖ
(03:18) దృష్టే చాలా ప్రధానమైనటువంటిది. అసలు ఆధ్యాత్మిక సాధన అంతా కూడా అంతర్ముఖీనతే దానికోసమే ఏర్పడింది అని నా యొక్క లక్ష్యం అ బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ సమారాధ్య లలితా నామం ఒక సూత్ర వాక్యంలాగా నాకు కనిపిస్తుంది. బహిర్ముఖత్వం ఉన్నంత కాలం ఆ దివ్యమైన ఆత్మానుభూతి రాదు అంతర్ముఖత్వం ఉన్నప్పుడే వస్తుంది. అందుకే ఇంద్రియ మనోబుద్ధిని సంయమనం చేయడమే యోగము అని కృష్ణ పరమాత్మ భగవద్గీత నిర్వచనం చేశారు.
(03:44) ఆ అంతర్ముఖ సాధనకి ఇవన్నీ మనకు పనికొస్తున్నాయి సారస్వతం కూడా ఒక యోగంగానే మన పని చేస్తాం. అంటే మన ఋషులని మన మహాకవులందరిని కూడా మనం మహర్షులుగా మనం భావిస్తాం కదా ఋషికాని వాడు కవి కాలేడు ఆ ఋషిత్వమే కవిత్వములో కూడా నుంచి వస్తుంది అంటారు కదా సో ఋషులు మన పూర్వ మహాకవులందరూ ఆ ఋషి తులులే కదా అవునండి వ్యాసవాల్మూకులు వాళ్ళు స్వయంగా ఋషులు తర్వాత నయ తిక్కనాధులు మన తెలుగు వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళు కూడా ఆ మార్గంలో నడిచిన విశ్వనాథ సత్యనాయణ గారు కోపరపు కవలు తిరుపతి కౌలు వీళ్ళందరూ అటువంటి మార్గాన్నే ఎంచుకున్నారు కదా అయితే ఒకప్పుడు ఒక విద్యా విధానం ఉండేది.
(04:21) వేదమయమైన విద్యా విధానం ఉండేది. విద్యా విధానం మారటం వల్ల మన మనసుని మన మన మెదడుని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదనే కూడా ఒక ప్రచారం ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది నిజమేనండి మీరు ఇందాక చెప్పినప్పుడు ఋషి కవి అన్నారు ఇక్కడ ఈ రెండు మాటలు వేదం ప్రకారంగా ఒకరినే తెలియజేస్తాయి. ఋషి దర్శనా దర్శించేవాడు ఋషి కవి క్రాంత దర్శి రెండు కూడా దర్శనాన్నే తెలియజేస్తాయి.
(04:44) దర్శనం అంటే అతీంద్రియమైన ప్రజ్ఞ దర్శనం అది కలిగినవాడు ఋషి అలాంటి ఋషులు చెప్పిన సత్యాల సమాహారమే మన సనాతన ధర్మం అంటే మీరు చెప్పినటువంటి మహాకవలు ఎవరినైతే స్మరించామో వాళ్ళందరూ అటువంటి వారే వాళ్ళ రచన చేసే దశలో వాళ్ళు ఋషులేష తుల్యం కూడా దాటిపోయింది ఋషులే అయ్యారు అందుకే వాళ్ళు అంత అద్భుతమైన దర్శనాలు పొందగలిగారు దీని వెనకాల ఆనాటి ఒక అధ్యయన వ్యవస్థ చాలా బాగుండేది అది అంగీకరించవలసినదే భాషను అధ్యయనం చేయడం గాన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం గాన ఒక వ్యవస్థగా ఏర్ప ఏర్పడింది పరంపరగా మనకి అది ఇప్పుడు లుప్తమైంది కొంత మేరకు అందులో సందేహం
(05:18) లేదు. దీని వల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకునే యోగం పోతుంది అటువంటి వ్యవస్థ గాని ఉన్నట్లయితే వాళ్ళ ఆలోచన ఇవన్నీ కూడా ఒక మంచి పొట్ట మీద ఉంటాయి. అది లుక్తమైంది ఒప్పుకోవాల్సింది కానీ చిత్రం ఏంటంటే ఈ జాతి గొప్పతనం ఎప్పటికప్పుడు ప్రతి తరంలో కూడా అలాంటి మహానుభావులు వస్తూనే ఉన్నారు ఇప్పుడు అలాంటి వారు చాలా మంది మనకు ఉన్నారు.
(05:41) అయితే ఎవరైతే మనం ఇప్పుడు గొప్పవారిగా చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ మీరు చెప్పిన ప్రాచీన కవని ఆదర్శంగా తీసుకున్నవాళ్ళు అందుకే వాళ్ళు గొప్ప వ్యక్తీకరణలు వాళ్ళ నుంచి ఆవిష్కరించగలిగారు. అంటే ఈ అనంతమైన కాలంలో ఈ మానవ పరిణామ క్రమంలో వేలాది సంవత్సరాల ఈ ప్రస్థానంలో ప్రతి కాలంలోనూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో కొంత ఈ జాతికి లోకానికి మానవ వాళ్ళకి మొత్తం జీవరాశికి ఏదో ఒకటి మంచి చేసి వెళ్ళిపోతూ అందిస్తూ ఉంటారు.
(06:07) అవునండి ఇదొక అనంతమైన ఒక ప్రయాణం అయితే మన విద్యా విధానం గురించి అనుకున్నాం కదా ఒకప్పుడు మామూలుగా మన భారతదేశంలో విద్యా విధానము పుస్తకాలు చదవటము రాయటము బట్టీ పట్టము అలా లేకుండా గురువులు చెప్తుంటే విని ధారణ చేసి ఇంటికెళ్లి వల్లి వేసి మళ్ళీ చెప్పటం ఇది ఇలా మొత్తం మెదల్లోనే ఇక్కడే ధరించడం అనేదే మన విద్యా విధానంగా ఉండేది కదా ఇప్పుడు పుస్తకాలు రాయటం చదవటం బట్టి పట్టడము ఇవన్నీ వచ్చినాయి కదా దీనివల్ల మెద మెదడును మనం సద్వినియోగం చేసుకుంటే పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది దానిలో మెదడు యొక్క శక్తి కూడా తగ్గిపోతుందని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు కదా
(06:44) దీంతో మీరు ఏకీభవిస్తారా ఎలా చూడాలి నిజమేనండి బుద్ధికి పదును పెట్టేదే నిజమైన విద్య అది మెథస్కి పదును పెట్టాలి అందుకు ఆ విధానంలో వాళ్ళు విద్య తామైపోయేవారు అందుకే వేదమూర్తులు అంటాం వేదమూర్తులు అంటే అర్థం వేదం తామయపోయారు అలాంటి విద్యా విధానం మనకు ఉండేది పుస్తకాపేక్ష లేకుండా మీరు మస్తకము వారి సంస్కారము అంతా విద్యుతన కూడి ఉండేది అందుకే వారే విద్యామూర్తులుగా మారారు అందుకే అప్పుడు ఉన్నటువంటి మన మేధావులను చూసి మార్క్స్ మూలరే [గురకలు] అంటాడు ఇలాంటి విద్యా వ్యవస్థ ఎక్కడ లేదు వాళ్లే తాము వేదం చెప్పాలంటే వ్యక్తే వేద విద్య అందుకే వేరే
(07:18) గ్రంథం కాదు అలా ఒక్కొక్కరు ఏర్పడ్డారని ఆశ్చర్యపోయారు ఇప్పుడు మీరు అన్నట్టు వల్ల వేయడం బట్టి పట్టడం కూడా పోయింది క్రమక్రమంగా పరికరాల మీద ఆధారపడుతున్నారు వాటిలో ఉంది కదా చాలు ఇక్కడ ఉండక్కర్లేదు అంటున్నారు ఏది కావాలన్నా వాటిని చూస్తున్నారు తప్ప బుద్ధిని జ్ఞాపకంతోనో లేదా స్మరణతోనోస్ తిచ్చుకోలేకపోతున్నారు అంటే పరికరాల మీద ఆధారపడిపోయారు మేజర్స్ కూడా అక్కడే పెట్టిపోయింది ఎప్పుడైతే ఏది కావాలన్న పరికరాల్లోనే వెతుకుతున్నారో ఈ పరికరం పని చేయట్లేదు సరిగ్గా పని చేయాల్సింది పని చేయట్లేదు మీరు చెప్పినప్పుడు వాక్యం గుర్తొచ్చేది శ్రీ చెప్తారు మెదడన్నది
(07:50) మనకున్నది అది సరిగ్గా పని చేస్తే విశ్వరహ పేటిక విపాటన తప్పదు అంటాడు ఖడ్గ సృష్టిలో ఆయన మాట అది సరిగ్గా మన విశ్వరహస్యాలే బయటిక వస్తాయి అన్నారు కాబట్టి ఇది పరికరాలు ఆవిష్కరించడం గొప్ప విషయమే కానీ అందరూ పరికరాల మీద ఆధారపడిపోతున్నారు న్నారు మేదస్సుకు పదును పెట్టాలి. మన పూర్వం విద్యా వ్యవస్థ మేదస్సుకు పదును పెట్టే విధంగా ఉండేది ప్రాచీన విద్యా వ్యవస్థ అవి తెలుసుకొని దాన్ని మళ్ళీ అమలుపరచగలిగితే విద్యా విధానంలో అది అద్భుతంగా వర్తిస్తుంది మరొకటి విద్యలో నైతికత చాలా అవసరం నైతికత వల్ల ఏర్పడే క్రమశిక్షణ మేధస్ని వికసింపజేస్తుంది. నైతికత మోరల్
(08:26) వాల్యూస్ ఎంత చెప్పుకున్నా దాని యొక్క ప్రభావం మేధస్ని విసింపజేస్తుంది. అప్పుడు ఆ మేధస్కి ఒక ప్రయోజనం కూడా ఉంటుంది. విశ్వశ్రేసిన ప్రయోజనం కోసం మేధస్ పనిచేస్తుంది. అలా నైతిక విలువలతో ధార్మిక విలువలతో కూడినటువంటి ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థ మనకు ఉండేది. ఆ వాసన కొంత ఇప్పుడు కొంత మిగిలింది కానీ ఆ వ్యవస్థను మనం మనం కాపాడుకోగలిగితే మాత్రం అటువంటి అద్భుతాన్ని సాధించొచ్చు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఋషులే ఇప్పుడు కొంతమంది సైంటిస్ట్లు కూడా ఋషి తుల్యమైన పనులు చేస్తున్నారు కనిపెడుతున్నారు పరికరాలు మంచిదే పరికరాలు కనిపెట్టేవాళ్ళు కొంతమంది
(08:57) ఉన్నారు వాళ్ళు మెదలను ఉపయోగిస్తున్నారు. మెదలను ఉపయోగించకుండా కేవలం పరికరాలను వాడుకోవడం వల్ల మెదరు యొక్క యూసేజ్ వినియోగం తగ్గిపోతుంది కదా అది ఒక ప్రమాదకరమైన కంటిక కదా అవునండి పూర్వం ఒక మాట అనే వారు వింటే మన ఊహాశక్తి పెరుగుతుంది. అదే ఎవరైనా దృశ్య రూపంలో చూపించారు అనుకోండి మన ఊహా శక్తి మరి ఊహించడానికి అవకాశం లేకుండా పోతుంది వాడే మనక ఒక బొమ్మ చూపించాడు చూపించేసాడు దానివల్ల మన ఊహా శక్తి తగ్గుతుంది ఇక్కడ అదే శ్రవణం శ్రవణం అనే మనం మొదటి నుంచి చెప్పేవారు దృశ్య రూపంలో వచ్చేటప్పటికల్లా కొంత ఊహాబలం అవి తగ్గే అవకాశం ఉన్నది ఇక్కడ అలా క్రమక్రమంగా
(09:31) ఇంద్రియాలని మనం వాడు క్రమశిక్షణతో వాడుకోవడం వేరు విచ్చలవిడిగా వినియోగించడం వేరు ఈ రెండింటికీ చాలా తేడా ఉంటుంది కదా వేదం కూడా శృతం అంటారు కదా అవును మనం వినడం వల్లనే కదా అవును విని విని ధారణ చేసుకొని వల్ల వేసి అలా అలా కదా మన జ్ఞానం వేదం అంటే జ్ఞానమే కదా సర్వజ్ఞ భారతీయమైన జ్ఞాన సంపద అంతా వేదంలో ఉంది ఆ వేదం గురువు చెబుతుంటే వినటం గుర్తుపెట్టుకోవడం వల్ల వేసుకోవడం అర్థాలు విశేషాలు తెలుసుకోవడం అలా అలా ఒక్కొక రంగాన్ని ఎంచుకొని వాళ్ళు ఆ రంగంలో పని చేయడం వాళ్ళ ప్రసిద్ధులు అవ్వడం లోకానికి ఉపయోగపడటం ఇలా కొన్ని వేల సంవత్సరాల క్రితం
(10:02) జరిగింది. అవును సో అటువంటిది మళ్ళీ అటువంటి వాతావరణం మళ్ళీ తిరిగి రావాలని మీరు అంటున్నారు. అవునండి అయితే మన విద్య వేదాలు వేదమయమైన జ్ఞానం అంతా కూడా సంస్కృత భాషలో నిష్ప్తమై ఉన్నది. ఇప్పుడు ఆ భాష ఇప్పుడు యూసేజ్ ఏది కదా ఎలా ఇప్పుడు వేదమే సంస్కృతము [గొంతు సవరించుకోవడం] ఇవి కాకుండా ఇతర భాషలు కూడా ఉన్నాయి మనకు పూర్వం ఏ విద్య అయినా పుస్తకాల్లో ఉన్నప్పటికీ కూడాను అది ధారణ రూపంలో రావాలి బుద్ధికి భగవంతుడు అనేక శక్తులు ఇచ్చాడు ప్రతిభ ధారణ మేధ ప్రజ్ఞ అనేక పేర్లు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇదంతా బ్రెయిన్ ఫాకల్టీస్ అనుకోవచ్చు
(10:35) ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి దానికి అది ఏ భాషలోయినా వినియోగించు మన మాతృభాషల్లో కూడా భారత దేశీయ భాషల్లో కూడా అటువంటి అధ్యయన అధ్యాపనలు జరిగాయి దాని వల్ల వీటిల్లోన అద్భుతమైన విషయములు ఉన్నాయి పైగా ఒక వేదం సంస్కృత భాష వేరు కావ్య సంస్కృతం వేరు ఉంది కదా ఈ కావ్యాలు కూడా మనవాళ్ళు నేర్చుకునే పద్ధతి కావ్య నేర్పే పద్ధతి కూడా ఒక ఉండేది అన్వయము దండాన్వయము ప్రతిపదా తాత్పర్యం అలాగ నేర్చుకునేవారు కావ్య సంప్రదాయం కూడా గురుముఖతఃనే నేర్చుకునేవారు అవి వేదములు కాకపోయినా కావ్యాన్ని కూడా ఆ సంప్రదాయంతో నేర్చుకోవడం వల్ల ఇంకా పరిశీలిస్తే ఆనాటి
(11:10) అనేక విద్యలు ఇలాగే నేర్చుకునేవారు వేదం మాత్రమే కాకుండా వేదానికి శృతి అని పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఋషులక అది శ్రవణంగా తెలిసింది. వాళ్ళ అతీంద్రియ ప్రజ్ఞ వికసించితే శబ్ద రూపమైన భగవంతుడు వాళ్ళకి గోచరించాడు. ఆ శబ్ద రూపమైన భగవత్గోచరమే వాళ్ళు ముందు విన్నారు గనుక దాని పేరు శృతి తర్వాత వాళ్ళ నుంచి శిష్య పరంపరగా శృతి అయింది అది వేద సంప్రదాయం కానీ భారతదేశంలో అన్ని విద్యలు శృత సంప్రదాయంతో వచ్చాయి శ్రవణ సంప్రదాయంతోనే వర్ధిల్లాయి పుస్తకం ఆధారంగా ఉన్నప్పటికీ కూడా వీరు దానిగా మారిపోవడానికి కారణం శ్రవణ పరంపరలు భారతీయమైన విధానంలో
(11:47) జ్ఞానం అనేది దర్శనం ద్వారానే జరిగేది అనేది కూడా అంటారు కదా దర్శనం అంటే అనుభవం అండి ప్రధాన దర్శన శబ్దానికి అనుభవం కనుక ఈ అధ్యయనం అంతా అనుభవ రూపంగా రావడమే దర్శనం మెదల యొక్క వికాసమే కదా అది అవునండి ఒక గొప్ప ఆలోచన అనుభవం రాదు కదా అదేది అదే వికాసం అదే అనుభవం అదే దర్శనం తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం బాగా వింటున్నాం కదా దీన్ని ఎలా చూడాలి మనం ఎలా అన్వయం చేసుకోవాలి దానిలోనే ఆర్టిఫిషియల్ కనబడుతుంది కదా అది కృత్రిమమే కృత్రిమం ఎక్కువసేపు మనలేదండి అంత కృత్రిమ దానివల్ల ఇప్పుడు కృత్రిమ ధ్యానం లేదా కృత్రిమ మెదడు ఇది విస్త
(12:25) విస్తరిలుతుంది. దీని ప్రభావం తర్వాత తరాల మీద కూడా చాలా ఉంటుంది అందులో సందేహం లేదు. సాంకేతికమైన మార్పు మనం ఈ 10 ఏళ్లలోనే ఎంతో చూస్తున్నాం. అది ఎక్కువ కాలం ఒక మార్పు కొనసాగట్లేదు వెంటనే అది వస్తుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక ఏ రూపాన్ని స్వీకరిస్తుందో మనకు తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంతో సమాచారాన్ని ఇస్తాం.
(12:45) ఇన్ఫర్మేషన్ అయితే చాలా అందించగలుగుతుంది. సమాచారం ఇవ్వగలదు కానీ సమాలోచన ఇవ్వలేదు. అవును అది వ్యక్తి తన యొక్క సాధనతో ప్రకృతి మేధస్సుతో సంపాదించాలి కృత్రిమ మేధస్తతో కాకుండా స్వాభావిక మేధస్సు అది చాలా అవసరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక మనిషి మేధ కనిపెట్టినది అయినప్పటికీ కూడా అది సంపూర్ణమైన ప్రమాణం అని చెప్పడానికి లేదు ఏ విషయాన్నయనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎన్నో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం ఎన్నో సృష్టించాలని ప్రయత్నిస్తున్నాం కానీ అందులో ఆర్టిఫిషియం తెలిసిపోతుంది.
(13:15) కొంతసేపటికి కొంత కాలానికి స్వాభావికంగా ఆలోచించగలిగే స్వభావం ఉన్న మానవుడికి వాటి మీద కూడా విసుకొచ్చి దానిలో ఉన్న లోపం వాడే తెలుసుకోగలడు. అంటే ఆ దశ ఏదో ఒక రోజు వస్తుంది రాకమాన కాదు ఎప్పుడైనా పట్టొచ్చు అంటే ఈ మనం కనిపెట్టిన మనిషి కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు కనిపెట్టిన ఈ కుత్రిమేద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటూ మన సహజంగా మనక వచ్చిన మెథడ్ని మనం ఉపయోగించుకోవడం అనేది ముఖ్యమైన విషయం అది స్వాభావికమైన మేధస్ని నియోగించుకోవాలి సహజంగా వచ్చింది ఇప్పుడుగ మ్యాప్ ఉదాహరణగా తీసుకుంటే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళ అడ్రెస్
(13:48) పెట్టుకుంటే అన్ని సందర్భాల్లో అది కరెక్ట్ గా అక్కడ ఆపదు అవును ముందో వెనకో పక్కనో కొద్ది దూరంలోనో అయిపోతుంది. సో దాన్ని పూర్తిగా మనం నమ్మడానికి వీలు లేదు. కొంత మేరకే సహాయకారం తర్వాత ఉండవలసింది మన సహజమైనటువంటి మెథడే అవును సో దీన్ని మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని మనం ఒక భావి ప్రయాణంలో మనం ప్రమాదం కూడా ఉంది.
(14:12) అవునండి ఇప్పుడు చాలా మంది హెచ్చరిస్తున్నారు కూడా ప్రమాదం ఉంటుందేమో అని భయపడుతున్నారు కూడా సో మనం మళ్ళీ మనదైన మెథడ్ని మనం వాడుకుంటూ సహజంగాలు వాడుకుంటూ టెక్నాలజీ అనేది సర్వెంట్ గా ఉండాలి కానీ అది మనకు అది మనకు బాస్ అవ్వకూడదు అని మాస్టర్ అవ్వకూడదు అంటారు పిబి నరసింహరావు గారు సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఆయన చెప్పారు అవును తర్వాత మీరు మీ ప్రయాణంలో సరస్వతము ప్రవచనాలు వేద వాంగ్మయాన్ని మన పురాణాలను ఇతిహాసాలను మీరు చెప్తున్నారు నైతికత పాత్రలు అన్ని చెబుతున్నారు ఇంకోపక్క చైతన్యములు చైతన్యములు చేస్తున్నారు.
(14:41) ఇంకోపక ఆయుర్వేదం పట్ల మీరు ప్రత్యేకమైన శ్రద్ధ దృష్టి పెట్టి ఒక సమాంతరంగా ఆయుర్వేదం కోసం మీరు కృషి చేస్తున్నారు మీ పత్రిక ద్వారా గాని రకరకాల రూపాల్లో ఆయుర్వేదంకి ఈరోజు స్థానం పూర్తిగా దాని స్థానం దానికి లేదనే చెప్పాలి తక్కువ మంది మాత్రమే వాడుతున్నారు. సో ఎందుకు ఆయుర్వేదానికి మళ్ళీ మనం దగ్గర అవ్వాలి ఎందుకు మీరు ఆయుర్వేదాన్ని ఎంచుకున్నారు ఆయుర్వేదంలో నాకు అనుభవం లేదు అధ్యయనం చేసింది లేదు కానీ నేను కొంతవరకు చదువుకున్న గౌరవం మాత్రం కలిగింది.
(15:09) దానికి కారణం ఏంటిది హర్ష విద్య అని నేను ఋషులు ఇచ్చిన విద్యలు మనవి ఇప్పుడు వేదము గాని వేదంకి అనుసంధానంగా ఉన్నటువంటి యోగము గాని అదేవిధంగా వ్యాకరణ శాస్త్రం గాన యజ్ఞ శాస్త్రం గాన ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశములన్నిటికీ కలిపి ఒకటే పేరు ఆర్ష విద్యలు ఋషులు ఇచ్చిన విద్యలు కానీ హర్ష విద్యలో ఒక భాగంగా ఆయుర్వేదాన్ని మేము గౌరవిస్తున్నాం.
(15:31) ఋషి విద్యలని చెప్పడమే దాని గొప్పతనం చెప్పడమే లక్ష్యంగా ఉంటు కారణంగా ఆయుర్వేదాన్ని కూడా చెప్పడం దాన్ని ప్రోత్సహించడం దానిపై ఒక అవగాహన కలిగి ఉండడం కలిగించడం రెండు చేస్తున్నాం ఎందుకంటే ఆయుర్వేదం ఇప్పుడు పరిశీలించాక వైద్యశాస్త్రం అనుభవం లేకపోయినప్పటికీ కూడా వైద్యశాస్త్రం యొక్క అనుభవాన్ని వాడుకుంటున్నాం వైద్యశాస్త్రం కనుక మనకు కొంత అవగాహన ఉంటుంది అవగాహనలో నేను పరిశీలించిన మేరకు ఆయుర్వేదం అనేది ఋషి తత్వం ఋషి ఎప్పుడు సత్యాన్ని తపస్సుతో దర్శిస్తాడు తపస్సుతో దర్శించిన సత్యం త్రికాలాల్లోనూ నశించదు.
(16:05) దానికి తరుగుదల పెరుగుదల రెండు ఉండదు. తపోద దర్శితమైన సత్యానికి ఆ లక్షణం ఉంటాయి. ఆయుర్వేదం కూడా అలాగా తపస్సుచేతే దర్శింపబడింది ఋషులు దర్శించి ఇచ్చినటువంటి విద్య అందుకే వేదానికి ఉపవేదంగానే చెప్పబడుతుంది ఆయుర్వేదం అందుకు అది అడ్వాన్స్ బాగా ఆలోచిస్తే అది మనసుని ఎటువంటి నిశ్చితాభిప్రాయాలతో పెట్టుకోకుండా నిర్మలంగా ఆలోచిస్తే మాత్రం అన్ని వైద్య విధానాలు గొప్పవ అయినప్పటికీ కూడా వాటిని పరిశీలించి ఆయుర్వేదాన్ని పరిశీలిస్తే ఇది శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది మనిషిని సమగ్రంగా అర్థం చేసుకున్నటువంటి విజ్ఞానం ఆయుర్వేద విజ్ఞానం అని నా అభిప్రాయం
(16:38) అందుకే రుషులు ఇచ్చిన గనుక ఒక్కొక్కరు మహర్షులు ఇచ్చిన మంత్రములే కదా దానిలో ఉన్నటువంటివి ఎంత సమగ్రంగా ఆయుర్వేదం ఆలోచిస్తుంది అంటే ఒక రోగం వచ్చింది దానికి ఏదో ఒక కారణం లేదా ఒక అవయవానికి రోగం వస్తే అవయవం మీద దృష్టి పెట్టి చూడడానికి దృష్టి ఉండదు ఆయుర్వేదంలో మనిషి యొక్క తత్వాన్ని వాతపిత్త కప తత్వాన్ని ఆధారం చేసుకొని పరిశీలిస్తుంది.
(16:58) అందుకే ఎలాంటి రోగానికైనా ఔషధాన్ని సమకూర్చగలిగే శక్తి ఆయుర్వేదం వైద్యులు ఆ విధంగా దాన్ని గ్రహించగలిగితే తప్పకుండా ఆయుర్వేద ఫలాలు అందరికీ లభిస్తాయి. అయితే ఈ కాలం ఎలాంటిది అంటే ఈ ఆర్ష విద్యల మీద ముందు అవగాహన అప్రోచ్ అంటాం ఒక్కొక్క దాని అప్రోచ్ ఒక్కొక్కలా ఉంటుంది ఆయుర్వేదం అప్రోచ్ ఒకటి కనుక ఆర్ష విద్యల మీద అవగాహన లేకుండా పోతుంది.
(17:19) ఆర్ష విద్యలో భాగంగా మనం ఆయుర్వేదాన్ని చూసి దీని యొక్క ప్రయోజనాలను వినియోగించుకోవాలి ఎందుకంటే సనాతన ధర్మం అంతా కూడాను భౌతికం ఆధ్యాత్మికం రెండు విధాల ఉన్నతి సాధించాలనే చెప్తున్నాం. ఆ కారణం చేత మన ధర్మశాస్త్రాల్లో ఏవైతే ఆచారాలు వ్యవహారాలు చెప్పారో వాటిని ఆయుర్వేదంలో వాగ్భట్టుడు మొదలైన వారు చెప్పిన విషయాలు దగ్గర పెట్టి చూస్తే అవి ఒకేలా ఉంటాయి అందుకు ధర్మశాస్త్రవేత్తను ఒక ఆయుర్వేద శాస్త్రవేత్తను కూర్చోబెట్టి మాట్లాడితే అరే రెండు ఒకటే కదా అంటారు.
(17:47) అలాగే సనాతన ధర్మంలో భాగంగా ఏర్పడిపోయింది. ఆయుర్వేదంలో మరొక విశేషం ఏంటంటే చరగక సంహితలో కూడాను ధర్మంలో ఏదైనా కాలుష్యం ఏర్పడితే దాని ప్రభావంగా ఎన్ని రకాల రోగాలు వస్తాయి అలా కొన్ని రోగాలకి మంత్ర సహాయంతోను జ్యోతిషశాస్త్ర సహాయంతోను ఎలా నిర్మూలన చేసుకోవచ్చు కూడా చెప్పారు ఇక్కడ అంటే ఒక శాస్త్రానికి ఒక శాస్త్రం అనుబంధం మనక ఇక్కడ చూస్తే ఆశ్చర్యపోతుంది.
(18:08) ఇలాంటి ఆలోచన దృక్పదం ఇంక ఎక్కడా కనబడదు ఆయుర్వేదంలో కనబడుతుంది సమగ్రమైన దృష్టి ఉంది అందులో కానీ ఆయుర్వేదం అధ్యయనం చేస్తున్న వాళ్ళు కూడా ఆయుర్వేదం యొక్క దృష్టిని ఋషుల యొక్క దృష్టిని ముందు అర్థం చేసుకుంటే అందులో రహస్యాలు కూడా ఇంకా బయటకి తీసుకురావచ్చని నా అభిప్రాయం సో ఇదంతా మన భారతీయమైన విజ్ఞాన విధానమే కదా ఇదంతా అవునండి భారతీయ ఇవన్నీ ఒకే సూత్రంతో ముడిపడి ఉంటాయి తర్వాత పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ అంటారు కదా శరీరాన్ని బయట ప్రకృతిని రెండిటిని కూడా సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు సో ఈ పంచభూతాల పరిస్థితి అటు ప్రకృతి తకి బహిర్ వాతావరణానికి మనిషి యొక్క
(18:41) పంచభూతాలకి మధ్య సంఘర్షణ జరుగుతుంది కదా దీన్ని ఎలా సమన్వయం చేసుకొని మళ్ళీ ఆరోగ్యపైన భారత్ వైపు మనం ప్రయాణం చేయాలి ఈ పంచభూతాలతో ఉన్న శరీరం బయట ఉన్నవాటికి రెండిటికీ సమన్వయం చేసుకుంటూ మనం ఎలాగ ఎదగాలని ప్రశ్న దీనికి ఇది అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యమైన భారతదేశ నిర్మాణం జరగడానికి అదేనండి దానికి మనకు యోగ మార్గం ఒకటి తత్వ మార్గం ఒకటి అదేవిధంగా భౌతికమైన జీవన విధానం మార్గం ఒకటి మూడు మూడు రకాలుగా చెప్పారు యోగాభ్యాసం కూడా మనలో ఉన్నటువంటి పంచభూతాలు బయట ఉన్న పంచభూతాలు రెండు నియంత్రించి సంయమనం చేసి సద్వినియోగపరుచుకోవడం ఎందుకంటే
(19:16) శీతోష్ణాలకు అతీతంగా ఉండాలి అని ఒక మాట ఉంది. ఇప్పుడు సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలంటే మనశిక్షణతో సాధించవచ్చు శీతోష్ణాలకు అతీతం అనేది ఎలా సాధించగలం యోగంతో సాధించవచ్చు. ఆ యోగానికి ఆయుర్వేదము దాని తర్వాత జీవన విధానం తత్వ చింతన ఇవన్నీ ఒకదానితో ముడిపడి ఉన్నాయి. అందుకే పంచభూతాల గురించి మీరు మాట్లాడిన మాట మన ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా పంచభూతాలు వీటి గురించి మాట వస్తుంది.
(19:39) దేహాన్ని అర్థం చేసుకున్నప్పుడు పంచీకరణం అని ఈ పంచభూతాలు ఒకదాని నుంచి ఒకటి ఎలాగో ఒక దానితో ఒకటి ఎలా ఉంటాయో చెప్పారు వాటిని ఎలా సంయమనం చేసుకోవాలి అనేటటువంటి విషయం కూడా అటు వేదాంత శాస్త్రంలో కనబడుతుంది. యోగశాస్త్రంలో కూడాను ప్రాణాయామ విద్యతో ఈ కుండలిని మొత్తం పంచభూత తత్వాలతో కూడి ఉన్నది కదా మూలాధారం నుంచి విశుద్ధి వరకు పంచభూత తత్వం తర్వాత మనస్తత్వం కానీ పంచభూతాలు ప్లస్ మనసు ఇదే ప్రపంచం అంతా వాటిని యోగ మార్గంలో ఏ విధంగా నియంత్రించి అద్భుతాలు చూడవచ్చు ఎందుకంటే నియంత్రణ పెరుగుతున్న కొద్ది శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఆధునిక
(20:13) దృక్పదం ఏంటంటే నియంత్రణ ఎంత వదిలేస్తే అంత సుఖపడతా ఉంటారు. విశృంకలత్వం ఆ విశృంకలత్వం కా నియంత్రణ వదిలేస్తుంటే విశృంకతలు ఏర్పడి క్రమంగా బలహీనులం అవుతాం. కానీ నియంత్రణ వల్ల బలం పెరుగుతుంది అది స్వామి వివేకానందు కూడా నిగ్రహం కలిగిన బ్రహ్మచర్యం ఉంటే అద్భుతాలు సాధించవచ్చుఅని చెప్పాడు కనుక ఆ నియంత్రణ పంచేంద్రియ నియంత్రణ పంచభూత నియంత్రణ అది చేసే ఒక క్రమం ఒక విద్య ఉన్నది మన శాస్త్రం అది ఆధ్యాత్మిక మార్గంలో గాని వైద్య మార్గంలో గాని యోగ మార్గంలో గాని జీవన విధానంలో ఈ నాలుగింటితో మీరు చెప్పినటువంటి ఆ పంచభూతముల యొక్క నియంత్రణ వాటిని
(20:47) వినియోగించుకునే పద్ధతి రెండు ఉంటాయి పంచభూతాల అధీనంలో మనం నడవడం కాకుండా పంచభూతాల మన అధీనం చేసుకోవడం అది యంత్రాది విజ్ఞాన శాస్త్రంతో కాకుండా యోగాది అంతర్విజ్ఞాన శాస్త్రంతో అది సాధించవచ్చు. అంటే బయట ఉన్న ప్రకృతి పంచభూతాలు మనిషిలో ఉన్న పంచభూతాలు వేరు వేరు కాదు ఒకటే అని కూడా మనం అనుకోవాలి కదా అంతే కదండీ అంటే ఒక సముద్రంలో ఉన్న నీరు ఆ కెరటంలో ఉన్న నీరు రెండు వేరు కాదు కదా అవును మన కెరటాల వంటి వాళ్ళం మిగిలిందంతా సముద్రం వాటి పంచభూతాత్మక జగత్తు మీరు చెప్పిన ఈ మొత్తం ఈ అన్వయంలో ఆధ్యాత్మికము ఆరోగ్యము ఆయుర్వేదము భారతమైన జీవన విధానము
(21:23) ఇవన్నీ ఒకటే అవునండి ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్ మనం ఏ జబ్బు కోసం వెళ్ళినా గాన ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నారు అవును కొత్త నామకరణాలు చేస్తా దానికి ఇస్తాడు ఇప్పుడు అదే విషయం జీవన విధానం అన్నారు భారతీయమైన జీవన విధానం మళ్ళీ భారతీయమైన జీవన విధానంలోకి మనిషి మన భారతీయులు మళ్ళీ వెళితే సంపూర్ణంగా వెళితే సో ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనే వాటికి మనిషి దూరం అవుతాడు అనేది అవును మనం విశ్వసించవచ్చు అవునండి సంపూర్ణంగా తర్వాత మీరు అర్థశాస్త్రం చదువుకున్నారు భగవద్గీత అవన్నీ ఎలాగ చదువుకున్నారు కౌటిల్యుడు చాణక్యుడు ఆయన మనకు అర్థశాస్త్ర ద్వారా
(22:00) అనేక అంశాలు చెప్పారు చాలా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఆయన అందులో చెప్పారు. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ఆయన చెప్పారు. సో ఈ రెండిటి నుంచి ఈరోజు ఆధునిక మానవుడు కౌటిల్యం నుంచి చాణిక్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఏమ అలాగే భగవద్గీత నుంచి మనం ఏం తీసుకోవాలి ఈ సంపూర్ణమైన ఆరోగ్యమైన భారతదేశ నిర్మాణంలో ఇప్పుడు మనకొక ఆధునిక దృక్పదం ఎలా వచ్చిందంటే దేనికి విడివిడిగా చూడడం అనేది వచ్చేసింది అంటే ఆర్థిక శాస్త్రమైన భౌతిక విజ్ఞానం అదేవిధంగా యోగశాస్త్రం తత్వశాస్త్రం అంటే అది భౌతికానికి అతీతమైనది అతీతం అని అనొచ్చు సంబంధం లేనిది అనొచ్చు రెండు రకాల దృష్టి
(22:41) ఉంది కానీ మన పూర్వ ఋషులు అలా ఆలోచించలేదు ఇదంతా కలిపి ఒకటిగా చూశరు. ఋషి యొక్క ఉద్దేశం ఎప్పుడో పోయిన తర్వాత ఆనందాన్ని భవిస్తాను కదా ఇక్కడే అఖండమైన ఆనందాన్ని అనుభవించాలి ఇక్కడే సమృద్ధిగా చక్కని జీవన విధానం పొందాలి అనేదే ఋషి యొక్క ఉద్దేశం అందుకే వాళ్ళు ఏది చెప్పినా దానిని ఉద్దేశించే చెప్పారు అందుకే మీరు అర్థశాస్త్రము భగవద్గీత రెండు ప్రస్తావన చేశారు.
(23:04) అంటే రెండుకు అనుబంధం మనకు కనబడుతుంది. అయితే అర్థశాస్త్రం అనేది నిజానికి భౌతిక విద్య కావచ్చు గానీ అది మనలో ఉన్న ఒక అంతర్గత శక్తిని వినియోగించడానికి పనికొచ్చేటువంటి విద్యగానే అర్థశాస్త్రం ఇచ్చారు అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అర్థశాస్త్రం మాట్లాడిన ఇంకేదైనా శాస్త్రం మానసిక శాస్త్రం మాట్లాడిన విదేశస్తులు దీన్ని మూల పురుషుల్లా మనం చెప్పుకుంటాం నేను ఎకనామిక్స్ చదివినప్పుడు చదువుకున్నాను తర్వాత అయ్యో భారతదేశం చదువుకున్నామే కానీ నిజానికి అంతకంటే ముందు వాడు కౌటిల్యుడు ఆయన అర్థశాస్త్రాన్ని ఎంత సమగ్రంగా అందించాడు ఆయన రచించిన నీతి సూత్రాల గ్రంథాల్లో కూడా మనక ఆ విషయం కనబడుతుంది.
(23:42) అర్థశాస్త్రం అంటే టోటల్ గా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ రెండు అన్ని కలిపే అని అందించాడు సమగ్రత ఉంది అందుకే ఇప్పుడు ఆధునిక విద్యను తప్పు పట్టడం కాదు కానీ వీటి మూలాలు భారతీయ దేశంలో ఉన్నాయ అన్న విషయాన్ని మనవాళ్ళు మర్చిపోతున్నారు. నా బాధ అంతా గుర్తు చేయడం కోసమే పడుతున్నటువంటి అవస్థ మా పేరు అర్థశాస్త్రం ఉన్నప్పటికీ కూడా అది కేవలం ఎకనామిక్స్ కాదు అది అందులో రాజనీతి ఉంది నీతి ఉంది జీవన విధానం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సైకాలజీ ఉంది పరిపాలన ఉంది ఇటు ప్రజల మానస్తత్వం పాలక మనస్తత్వం ఆ రెండు గురించి ఎలా ఉండాలిఅనేదాన్ని
(24:14) అద్భుతంగా చెప్పింది అర్థశాస్త్రం ఇలాంటి శాస్త్రాలు కలిగిన దేశం మనది ఇంత గొప్ప పునాది ఉంది అది మర్చిపోయి మనకు ఉన్నదన్న విషయం కూడా మర్చిపోయి దశకు వెళ్ళిపోయాం శతాబ్దాలుగా ఆ స్థితిలో పడిపోయాయి కానీ మనకి అవి ఉన్నాయి అని తెలుసుకోవాలి జ్యోతిర్ విజ్ఞానం గురించి మాట్లాడిన అంతరిక్ష విజ్ఞానంి అంతరిక్ష విజ్ఞానం నుంచి అద్భుతాలు మనకి వేద సంబంధమైన జ్యోతిష్యంలో కనబడుతున్నాయి.
(24:35) దాని జోస్యం కది చూడడం ప్రారంభించాం కానీ ఆ విజ్ఞానము ఇది పుట్టిన సమయానికి ప్రపంచంలో ఇంకఎక్కడా లేదు భారతదేశమే దానికి ఆది కానీ ఆ విషయం కూడా మాట్లాడట్లేదు అది ఇంకెవరినో చూపిస్తున్నారు కనుక మనవైనవి ఎన్నెన్ని మూలాలు కనబడుతున్నాయి గణిత శాస్త్రం దానికి భారతీయ ఋషులే మూలం అది ఇప్పుడు కొంచెం కొంచెం బయటక వస్తుంది సామాజిక మాధ్యమాల వల్ల కానీ ఇతరులు పాలనలో ఇవన్నీ కూడా ఇవి మనవి అనే భావం వాళ్ళు తీసేసారు భారతీయమైనవి అనేటువంటి భావం కనుక మనవంటూ ఏమి లేవు అన్నీ అక్కడి నుంచి వచ్చే అనేటువంటి భావానికి వెళ్ళిపోయాం కనుక భారతీయ ఆర్ష విద్యలు అని వీటికి పేరు
(25:08) పెట్టుకొని ఆర్థశాస్త్రం కావచ్చు దోష జ్యోతిషశాస్త్రం కావచ్చు వేల సంవత్సరాలు వచ్చాయి కానీ వీ మూల శ్రోతస్సు మాత్రం ఆర్ష ఆలోచన ఋషుల ఆలోచన విధానం దానితోనే మొత్తం విస్తరిలే మనకి అంటే మన సిలబస్ లో కాలేజీ స్కూల్ యూనివర్సిటీ సిలబస్ లో మన ఎకనామిక్స్ో లేకోతే పొలిటికల్ సైన్స్ అడ్మినిస్ట్రేషన్ సైకాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అందులో తప్పనిసరిగా కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఒక సిలబస్ గా ఉంచాలంటారా ఉండాలండి మనవైన ఇప్పుడు అధనాతనంగా వీళ్ళ ఎన్ని చెప్పినప్పటికీ కూడా విజ్ఞాన శాస్త్రం ఎవరో ఒకరు రాసిన పుస్తకం కాదు అనంతమైనటువంటిది దాన్ని ఒక
(25:43) ఆర్డర్ లో పెట్టి ఒక పుస్తకం అని చెప్పుకుంటున్నాం అటువంటప్పుడు ఈ దేశం ఫైండింగ్స్ ఇలా ఉన్నాయి దీనికి ఇలా ఉన్నాయన ఒకటి ఉండాలి తప్పకుండా ఉండాలి చరిత్ర విషయంలో కూడా మధ్యలో పాశ్చాత్యులు ఏది ఆలోచించారో అదే చరిత్ర అదే సరైన ఆలోచన అన భావాన్ని మనక ఇచ్చారు కానీ మనదైన చరిత్రని చాలా మంది చెప్తున్నారు ఆ గొంతు నొక్కేయకుండా ఇదిగో ఈ వాదన కూడా ఉన్నది ఈ సిద్ధాంతం ఉన్నదని తెలియజేయాలి తర్వాత తర్వాత వివేకం చదువుకున్న వాళ్ళు ఆలోచించుకుంటారు కానీ అవి కూడా మన మూలాలు మనం మర్చిపోకుండా విద్యా విధానాల్లో కూడా తీసుకురావాలి. సో అర్థశాస్త్రం కౌంటడ్
(26:11) యొక్క అర్థశాస్త్రము ఒకటో తరగతి నుంచి పిహెచ్డి లెవెల్ వరకు ఎంఏ లెవెల్ యూనివర్సిటీ వరకు ఒక పాఠ్యాంశంగా దాన్ని పెడితే ఒక సమగ్రమైన విజ్ఞానం వస్తుంది కంపల్సరీగా మీరు ఆడం స్మిత్ ఉన్నా ఇంకా ఎవరున్నా ఈ కంపల్సరీగా ఉండాలనేది మీరు మీరు సూచి కౌటిల్యులో అర్థశాస్త్రం లాంటివి అనేక రాజనీతి శాస్త్రాలు మనకు ఉన్నాయి సోమదేవుడి నీతి సూత్రాలు ఒకటి ఉన్నాయి ఇప్పుడు చాణక్య నీతి సూత్రాలు వేరే ఉన్నాయి అర్థశాస్త్ర సంబంధం కాకుండా కాకుండా ఇవన్నీ కూడా ఏ దేశానికైనా ఏ కాలానికైనా ఏ వ్యక్తికైనా ఏ సంస్కృతి ఉన్నవాడికైనా పనికొస్తాయి కనుక అలాంటి విషయాలు
(26:43) తీసుకురావాలి. సో కౌటిల్ అర్థశాస్త్రము చాణిక్యుడు నీతిశాస్త్రాలు అంటే ఇద్దరూ ఒకరే అనుకోండి ఇవన్నీ కూడా మన సిలబస్ లో ఉంటే మన ఆలోచనా విధానము మన యొక్క మానసికమైన వికాసము మన సహనము శాంతి ఇవన్నీ కూడా జరిగి మళ్ళీ భారతదేశం మళ్ళీ ఒక జ్ఞానం ఒకప్పటి జ్ఞానభూమిగా మళ్ళీ ప్రపంచాన్ని శాసించడానికి సమాజంతో ఎలా మెలగాలి ప్రకృతితో ఎలా మెలగాలి కుటుంబంతో ఎలా మెలగాలి అవన్నీ కూడా వాటి ద్వారా మనకు తెలుస్తున్నాయండి అక్కడ ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు కదా మన మానవ సంబంధాలు దెబ్బ తింటాం అవునండి ఆర్థిక సంబంధాలు పెరగటము స్వార్థము దీనితోటి మొత్తం అంతా ఒక
(27:17) గజిబిజి అయిన అశాంతిలో నడుస్తుంది కదా దానివల్ల సైకాలజిస్ట్లు సైకియాట్రిస్ట్ వాళ్ళ అవసరం పెరిగింది నిజంగా తర్వాత ఇంకో పక్క మీరు కూడా మీరండి ప్రవచనకర్తలు కూడా ఇంకో రకంగా ఇంకొక రూపంలో మీరు సైకాలజీని సైకియాట్రిని చేస్తున్నారు అని చెప్పాలి అంతే కదా చికిత్స మానసిక పరిణితికే కదా ఈ ప్రవచనాలన్నిటి రచన ఉద్దేశం ఆ పరిణితి కలిగించడమే కృష్ణుడు చేసిన పని కూడా అవును అందుకే ఆ మానసిక పరిణితికి అవసరమైన ఆలోచన విధ విధానం ఆహార విధానం జీవన విధానం ఇవన్నీ భగవద్గీత ద్వారా ఆయన బోధించాడు.
(27:47) శ్రీకృష్ణుడి యొక్క భగవద్గీత గొప్ప గ్రంథంగా జ్ఞాన సర్వస్వంగా మనం భావిస్తాం కదా శ్రీకృష్ణుడు భగవద్గీతను మనం అర్థం చేసుకొని ఆచరిస్తే మన జీవన విధానం యొక్క ఒక మార్పు జరిగి ఆరోగ్యమైన వాతావరణం రావడానికి వస్తుందని ఎంతవరకు మనం ఎలా చెప్పగలుగుతాం మానవు జీవితాలే ఉదాహరణగా చూపిస్తున్నారండి దాని వల్ల వాళ్ళ ఆలోచనలు ఎలా మారింది వాళ్ళ యొక్క స్వార్థం పోయి క్షమించగలిగే స్వభావం ఏర్పడి మానవ సంబంధాన్ని ఎలా నిలబెట్టుకోగలుగుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ స్వానుభవం చెప్తున్నారు ఇక్కడ అలాగే మానసిక పరిణితి శారీరకమైనటువంటి స్థిరత్వము దృఢత్వము ఇవన్నీ కూడా గీతా
(28:24) శాస్త్రాల వల్ల వస్తుంది. అంటే నా దృష్టిలో భగవద్గీత అనేటటువంటిది సంపూర్ణంగా [గొంతు సవరించుకోవడం] మహర్షులు ఇచ్చిన వేద వేదాంతముల యొక్క సారం ఆ ఒక్కటి ఆలోచన విధానం మనం పట్టుకోగలిగితే ఋషుల గ్రంథాలన్నీ అర్థమైపోతాయి. భగవద్గీతలో చెప్పిన అంశం కేవలం భగవద్గీతలో మాత్రమే లేదు అది పూర్వశాస్త్రంలో [గురకలు] ఉన్నటువంటిదే అంటే వేదాది సర్వశాస్త్రాల్లో పురాణాల్లో అన్నిటి యొక్క సారం భగవద్గీతలో మనకి వచ్చింది ఆలోచన విధానం అంతా ఆశ ఆలోచన విధానం భగవద్గీతను కూడా ఒక మేనేజ్మెంట్ సైన్స్ గా భావించి ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో కూడా పెడుతున్నారు
(28:56) అవునండి కానీ మనము దాన్ని మతగ్రంధం మత గ్రంధంగా పూజ చేసే పుస్తకాలలాగా అర్చనలాగా భావిస్తున్నాం కానీ అందులో మనం సైన్స్ ని నాలెడ్జ్ ని మనం తెలుసుకోలేకపోతున్నాం అంటారా అవునండి అమెరికాలో [గురకలు] ఒక యూనివర్సిటీలో ఈ సైన్స్ పెట్టాలి ఎందుకంటే కేవలం మేము భౌతిక విద్యలు నేర్పుతున్నాం నైతిక విద్య చాలా అవసరము అన్న ఒకానొక జ్ఞానం వాళ్ళకి వచ్చి భగవద్గీతను వాళ్ళ కోర్సుల్లో పెట్టారు.
(29:20) పెట్టిన తర్వాత దాని యొక్క ఫలితాలు కూడా వాళ్ళు చూశారు. భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మాత్రం అదే ఋషులు చెప్పిన సమస్త మానవ జాతికి చెప్పినటువంటి ఒక అద్భుతమైన జీవన విధానం భగవద్గీత వల్ల సాధ్యమవుతుంది. తర్వాత మన జీవన విధానంలో ఆరోగ్యంలో మనిషి యొక్క మనసు క్రమశిక్షణ ఎంత ముఖ్యం ఆహారం పాత్ర కూడా అంతే ఉంటుంది సో ఆహారాన్ని ఎలా చూడాలి సార్ మనం యతహార విహారస్య యుక్త చష్ట కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగి భవతి అని భగవద్గీతలో స్వామి చెప్పాడు ఇక్కడ ఆహార విహారాలు వాటిని ఎలా చూడాలని తెలియజేస్తూ సాత్విక రాజస తామస అని మూడు విధాలైన ఆహారాల
(29:56) గురించి కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ విషయం మనకి ఆయుర్వేద శాస్త్రాల్లో కనబడుతుంది అదే విధంగా ఇతర పురాణ గ్రంథాల్లో కూడా గోచరిస్తుంది ఇక్కడ దాన్ని బట్టి మన ఆహారము ఆలోచన ఈ రెండిటి గురించి కూడా మనం అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఆధ్యాత్మ సాధన అంటే ఏమిటో కాదు సత్వరజస్తమో గుణాలు మూడు అందరిలో ఉంటాయి. ఈ రజస్తమ గుణాన్ని తగ్గించుకుంటూ సత్వగుణం పెంచుకోవడమే ఆధ్యాత్మ సాధన అంటే రజస్తమ గుణం నిర్మూలన చేయడం మన తగ్గించుకోవడం తగ్గించుకుంటూ సత్వగుణం పెంచుకోవాలి ఆ సత్వగుణం పెంచుకోవడంలో సాత్విక ఆహారం అదేవిధంగా సాత్వికమైన ఆలోచన విధానం
(30:30) [గొంతు సవరించుకోవడం] సాత్వికమైన విహారం ఆహారం విహారం అంటాం కదా విహారం అనేదాన్ని మన లైఫ్ స్టైల్ అనుకోవచ్చు జీవితం వెళ్ళే పద్ధతి కనుక ఆహారంలో సాత్వికత విహారంలో సాత్వికత జీవన విధానంలో కూడా సాత్వికత మనం ఏర్పరుచుకో కలిగితే సత్వాత్ సంజావితే జ్ఞానం అన్నాడు భగవత్ కృష్ణుడు సత్వగుణం వల జ్ఞానం ఆనందం రెండు లభిస్తాయి.
(30:53) సాత్వికతను పెంచుతుంది పోటీ ప్రపంచంలో ఈ ఆధునిక టెక్నికల్ యుగంలో మనం ఎంతవరకు వీటిని మనం అన్వయం చేసుకొని మనిషి ఆ ఉరుకుల పరుగుల నుంచి తను తాను ఎలా నియంత్రించుకోగలుగుతాడు దానికంటూ సమయం కేటాయించుకోవాలండి తప్పకుండా ఇంత పరుగులు ఉన్నాయి గనుకనే నియంత్రణ చాలా అవసరం. ఈ పరుగులు లేనప్పుడు ఏముంది ఇంత పరుగులు ఉన్నాయి గనుక నియంత్రణకి ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం ఆ సాత్వికత పెంచుకుంటూ వెళతూ పైగా ప్రయారిటీస్ అనటి తెలియాలండి జీవితంలో దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనేది బాగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది లేకపోవడం వల్ల ఒకదానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ
(31:26) తనలో ఉన్నటువంటి అనేక శక్తులని దాని మీదే పెట్టేయడం వల్ల మిగిలిన శక్తులు తెలుసుకోలేకపోతున్నాడు. ఉదాహరణకి ఆర్థికంగా సంపాది డబ్బు కావాలి నిజమే కానీ దానికోసమే పరుగుడుతూ పరుగెడుతూ ఎన్ని కోల్పోతున్నాం కనుక జీవితం అంటే ఏంట అవగాహన ఏర్పరచుకొని ప్రతిది అవసరమే కానీ ప్రతిదానికి పరిమితులు ఉంటాయి ఆ పరిమితులు ఏమిటి ప్రాధాన్యాలు ఏమిటి రెండు తెలుసుకునేటువంటి ఒక బుద్ధి కావాలి మనకి అది ఇవ్వడానికి పనికొస్తుంటాయి కానీ ఉరుకులు [గురకలు] పరుకుల జీవితంలోనే నియంత్రణతో వెళుతూ ఇంకా అద్భుతంగా సాధించవచ్చు పరుగు దేనికి సాధించాలని పరుగు పెడుతున్నామో దాని నియంత్రణతో
(31:59) అద్భుతంగా సాధించవచ్చు అనంత లక్ష్మిలో ఆరోగ్య లక్ష్మి ఒకటి ఉంది. సో ఆరోగ్య లక్ష్మిని ఏం చెబుతుంది మన పురాణం అనంత లక్ష్ములే మనకు చెప్తుంది శాస్త్రం ఆరోగ్యం కూడా లక్ష్మి లక్షణం ఆ లక్ష్మిని సాధించాలి కదా ఆరోగ్యము ధైర్యము విజయము ఇవన్నీ కూడా అవసరమైనటువంటివే ధనలక్ష్మి ధాన్య లక్ష్మి అనేవి బాహిష్యంగా కనబడుతున్న లక్ష్ములు అవును మనలో కల్టివేట్ చేసుకోవాలని లక్ష్ములు సంతోషం సంతోషం అంటే సంతృప్తి సంతృప్తి ఏదో వస్తువు వస్తే రాదు సంతృప్తి మనో లక్షణంగా ఉండాలి ఇక్కడ అలాగే శాంతము ఇవన్నీ లక్ష్మీ లక్షణాలే వాటిని సాధించగలగాలి అంటే భౌతికమైన ఆరోగ్యము తద్వారా మానసిక
(32:38) ఆరోగ్యం లేకతే మానసిక ఆరోగ్యం తద్వారా భౌతిక ఆరోగ్యం ఈ రెండిటికీ సూర్యుని కనెక్ట్ చేశారు కదా ఆదిత్య హృదయం చదువుకోమంటారు చదువుకోవడం అనేది అవిశ్వసించిన వాళ్ళు ఆ మార్గంలో వెళ్తారు. సూర్యుడికి మన ఆరోగ్యానికి దీన్ని మనం సైంటిఫిక్ గా చెప్పాలంటే ఎలా చెప్పాలి మన భారతీయమైన ఆశ్ర ధర్మ వాతావరణం చెప్పాలంటే ఎలా చెప్తారు ఇటువంటి ప్రకారం నాకు నేను పరిశీలించినటువంటి వేదవాంగ్మయం గాన ఆశవా బాగా కనబడుతుంది సూర్యుని ఆధారం చేసుకొని మొత్తం చెప్పారండి సూర్యుని భారతీయురుష అర్థం చేసుకున్నట్టు ఇంకే ఒక్కరు అర్థం చేసుకోలేదు ఉదాహరణకి సూర్యుడికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి మన
(33:12) సంస్కృతిలో మనం ఏమి తెలియఉన్నాడు 10 పేర్లు చెప్పగలడు కనీసం అవును అంటే ఈ 10 పేర్లు సూర్యుడికి పేర్లు అని కాకుండా సూర్యుడిలో ఉన్న రకరకాల శక్తుల పేర్లు ఆ నామాల ద్వారా రకరకాల శక్తులు చెప్పారు సూర్యుడు గురించి ఆశ్చర్యకరమైన జ్ఞానం ఉంది. నేను దాని గురించి ప్రవచనం చెప్తే నాకు 15 రోజులు పట్టింది ఆదిత్యం బే చేసుకుంటే అయితే ఆశ్చర్యం కలిగిన విషయాలు ఎన్నో బయటక వచ్చాయి సూర్యుడు గురించి భూమిమీద మొదట ఆలోచించినవాడు భారతీయ మహర్షి అనే నా యొక్క నేను తెలుసుకున్న విషయం ఇక్కడ తపస్సు ద్వారా సూర్యుడిలో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో దర్శించాడు. కనుక పరమాత్మ అనేవాడు ఎవడైతే
(33:46) ఉన్నాడో వాడు సూర్యుడి ద్వారానే మనకు తెలుస్తుంది. ఇక్కడ సూర్యుడే పరమాత్మ అని భావన చేశారు. ఇది ప్రకృతిని భగవంతుడిగా భావించే ఆటవిక భావన కాదు. భగవత్ శక్తిని ప్రకృతి ద్వారా గ్రహించి సృష్టికి అతీతమైన భగవంతుడే సృష్టి యందు ప్రకృతి ద్వారా వ్యక్తమవుతున్నాడు ఆ ప్రకృతికి మూలం సూర్య భగవానుడు అందుకే ఆ సూర్యుడు సూర్యులో ఉన్న శక్తిని గ్రహించడానికి మనవాళ్ళు యోగ విధానం మంత్ర విధానం ఇత్యాదులు ఏర్పాటు చేశారు సూక్ష్మమైన సాధనలు ఇవి సూర్యాంతర్గతమైన దివ్య శక్తులు లభిస్తాయి దాన్ని మన గాయత్రీయాది రూపాల్లో చెప్తున్నాం వైష్ణవులైనా శైవులైనా వాళ్ళ
(34:17) అభిప్రాయాలు వారుకున్న శివుడిని విష్ణువుని సూర్యుడిగా చూస్తారు అది ఆ సూర్యుడితో అనుబంధం అందుకే సూర్యుడు ఉదయించే ముందు నిద్ర లేవడం అని ఉదయించేటప్పటికి మనం స్వాగతం పలుకునేంత సుచిగా ఉండడం ఆ గృహాలు శరీరాలు కూడా సూర్యోదయానికి సంసిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా సూర్యుడు గమనాన్ని అనుసరిస్తూనే మన జీవన విధానం ఏర్పరచారు.
(34:38) సూర్యాస్తమయం తర్వాత మనిషి విశ్రాంతికి అప్పుడు పనికి కాదు. ఇలా ఒక్కొక్క విధానాలు ఏర్పరిచారు సంధ్యోపాసన ఇచ్చాదలన్నీ ఏర్పడ్డాయి అంటే సూర్యుని ఆధారం చేసుకునే భారతీయ జీవన విధానం అంతా ఏర్పడింది అనేది వాంగ్మయ పరిశీలన తర్వాత నాకు ఏర్పడిన అభిప్రాయం అది ఇందులోనే సైన్స్ సూర్యుడిలో ఉన్న అనేక రకాల శక్తులు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పొందగలుగుతున్నారు దాన్ని వేడి వెలుగు మాత్రమే కాకుండా సూర్యుడిలో అనేక సూక్ష్మ శక్తులు ఉన్నాయి ఈ సూక్ష్మ శక్తిని సృష్టిలో ఒక్కొక్క జీవులు ఒక్కొక్కలా పొందుతున్నాయి వృక్షాలు ఒకలా పొందుతాయి సూర్యుడిలో ఉన్న శక్తిని
(35:09) జంతువులు ఒకలా పొందుతాయి శిలలు మొదలైన ఒకలా పొందుతాయి మనిషి ఒకలా పొందుతాడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పొందుతున్నారు. ఇది మనం గమనించితే ఇదే సైన్స్ అందులో ఉన్నటువంటి అందుకే సూర్య సంబంధమైన విజ్ఞానమే నేను సైన్స్ అని చెప్తున్నాను ఇక్కడ ఎందుకంటే సైన్స్ ఒక సబ్జెక్టు ఆధ్యాత్మిక సబ్జెక్టు నేను భావించను సైన్స్ పండిపోతే ఆధ్యాత్మికత అంతే సూర్యుని తెలుసుకొని సూర్యుడు అంటే ఏంటో అర్థం చేసుకొని సూర్యుడు తగ్గట్టుగా మనం ప్రయాణం చేస్తూ సూర్యుడు చుట్టూనే తిరుగుతూ ఉంటే మనం సంపూర్ణమైన ఆరోగ్యవంతం అవుతాం అన్ని రకాలు అదేద అంతే కదా సంపూర్ణ ఆరోగ్యం అన్నమాట చాలా బాగుంది
(35:44) శారీరికంగా మానసికంగా బౌద్ధికంగా కూడా మనం పరిపూర్ణులు అవ్వడమే సత్పు ఇప్పుడు గమనిస్తూ ఉంటే విషయం ఏంటంటే అనేకమంది భౌతికమైన విజ్ఞాన శాస్త్రమే పరమావధి అనుకుంటూ ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు అంటే మనం అనుకున్న ఉన్నత స్థితి భౌతికంగా ఉన్నత స్థితికి ఆర్థికంగా గాన సామాజికంగా హోదా గాని ఇవన్నీ పొందిన వాళ్ళు ఆస్తులని పెంచుకున్న [గురకలు] వాళ్ళు గమనిస్తున్నది ఏంటంటే దీనిలో పరిపూర్ణత లేదు సారం లేదని రియలైజ్ అవుతున్నారు.
(36:12) చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అప్పటికి చాలా విషమించిపోతుంది సమయం కూడా ఆనందం కూడా ఉండేది వాళ్ళకి అది ఏదో సంథింగ్ ఇస్ మిస్సింగ్ ఏదో కోల్పోతున్నామ అని భావం వాళ్ళకి కలుగుతుంది అలా కలిగిన వాళ్ళు వెంటనే చేస్తున్నది ఏంటంటే భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానం ఆలోచన విధానం వైపు తిరిగారు దానికి సంబంధించి అనేక గ్రంథాలు ఈ మధ్య వచ్చాయి ది మాంక్ హసోల్డ్ ఫెరారే అన పుస్తకం వచ్చింది ఇంగ్లీష్లో చాలా ప్రసిద్ధి చెందింది.
(36:38) అతడు కథ ప్రకారంగా చూస్తే భౌతికంగా బోర్డు సాధించాడు ఈయన మనం ఏవైతే సాధించాలని ప్రతి వాళ్ళ యంబిషన్ సక్సెస్ అని ప్రయత్నిస్తారో అవన్నీ సాధించాడు. ఆయన ప్రపంచ ప్రసిద్ధుడై అమెరికాలో పెద్ద లాయర్ గా ఉండేవాడు. ఆ బోల్డ్ అంతా ఆస్తిపాస్తులు ఉన్నాయి ఏది కావంటే భోగం అందుబాటులో ఉంది. అలా అంటే ఆయన 50 ఏళ్లకే వాదిస్తూ కుప్పకోలిపోయాడు.
(36:59) వెంటనే ఆయన హాస్పిటల్ ఇచ్చేశరు. చేసిన తర్వాత చాలా మంది మళ్ళీ పలకరిస్తున్నారు. దానికి [గొంతు సవరించుకోవడం] ట్రీట్మెంట్ నెలలు తరబడి అవుతున్న సద్దుకోలే ఒక రోజున వీళ్ళు పలకరించడానికి వెళ్తే ఆయన కనబడలే ఏమయ్యాడు అంటే ఎవరికి తెలియలేదు ఇంకా ఎవరు మానాలు వాళ్ళ జీవన విధానంలో పడిపోయారు. ఒకరోజు ఆయన మళ్ళీ తన జూనియర్ దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు 30 ఏళ్ల కురవాళళలో ఉన్నాడు.
(37:17) ఈయన ఆశ్చర్యపోయి అడిగాడు మీరు ఎవరు అని నన్ను మర్చిపోయావా నేను నీకు సీనియర్ గా ఉండేవాడిని అంటే మీరు ఇలా ఎలా మారారు అన్నాడు. అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు రియలైజేషన్ మొదలైంది ఇంత సాధించాను ఏమి 50 ఏళ్లుగా అనేక రోగాలు శరీరానికి వచ్చాయి ఏమిటి ఇది అని అంటే అప్పుడు డాక్టర్స్ అన్నారు ఇలాంటి ప్రశ్నలు వీటికి సంబంధించిన ఆలోచనలు భారతదేశంలో ఉంటాయని విన్నాము అన్నారు.
(37:41) దాంతో ఆయన ఈ దేశానికి వచ్చాడు ఈ దేశంలో తిరిగి హిమాలయ ప్రాంతంలో ఒక పల్లెటూరుని ఆశ్రయించి అక్కడ ఆయన యోగజీవన విధానం చేయగా ఆయనకి అద్భుతమైన పరిమితి శరీరంలో మళ్ళీ పునర్యవ్వనం వచ్చినంత బలం వచ్చి ఇది ప్రజలకు పనికొస్తే నువ్వు దీన్ని వ్యాపింప చేయాలని తన జూనియర్ కి చెప్పి డాక్టర్ రాబిన్ శర్మ అనే ఆయనకి బోధించాడు ఆయన ఇంకా వాటిని క్లాసెస్ కింద చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు జీవన విధానాన్ని మాట్లాడుతున్నాం గనుక లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుపడతామ అనేదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఆధునికంగా జరిగిన అంశమే అయితే అటువంటి ఆలోచన విధానం బాగా మన పిల్లలకు
(38:17) ముందునుంచి నేర్పగలగాలండి ఇక్కడ నేర్పడం ఒకటి అలా చేయగలగాలి ఇప్పుడిప్పుడు యోగ అనేది మనకు వ్యాప్తి చెందింది. ఒకప్పుడు భారతదేశంలో యోగం అనేది జీవనం రీతిలో ఉండేదండి అలా ఉండేది ఆలోచన విధానాలు గాని ఇవన్నీ కూడా కృష్ణ పరవత్వి ఆవాక్యమే యుక్తాహార విహారస్య యుక్త జేష్టస్య కర్మస్ యుక్త స్వప్నావబోధస్య ఎంత గొప్ప విషయం ఇక్కడ అంటే ఆహార విహారాలు కర్మలు స్వప్న అవబోధ అంటే మెలకువ నిద్ర ఇవన్నీ కూడా యుక్తమై ఉండాలిన్నాడు యుక్తం అంటే సరియన సమతులనం అని చెప్పారు ఇక్కడ రాత్రులు అర్ధరాత్రులు కూర్చుని పని చేసేస్తూ ఉండడం ఎక్కువయింది సూర్యోదయ సమయానికి ప్రతివాడు
(38:54) నిద్రపోతుంటాడు పగలేదు చాలాసేపు సూర్యుడికి సూర్యుడికి మనిషిగా బంధాలు తెంచేసుకుంటున్నాడు కృత్రిమ కాంతి సృష్టించుకు తిరుగుతున్నాడు కదా కృత్రిమమే అది కూడా దానివల్ల ఏమవుతుంది వాగ్యాలు పాడవుతున్నాయి జీవన విధానం పాడవుతుంది మన బ్రాహ్మి ముహూర్తం నిద్ర లేవడం ఎక్కడ ఏ సంస్కృతిలో కనబడదు ఇది ఏదో ఒక దైవాన్ని నమ్ము నీ పాపాలు పోతాయి పుణ్యాలు వస్తాయి అని చెప్తున్నారే తప్ప నీ జీవన విధానం క్రమశిక్షణగా ఉండాలనేటువంటిది చెప్పేది సనాతన ధర్మం కదా అంటే హెల్త్ రిలేటెడ్ గాచ చెబితే గాని ఇప్పుడు జనం అర్థం చేసుకోన పరిస్థితిలో ఉన్నారు ఇంత హెల్త్ ఉందని మీరు చెప్తున్నారు
(39:29) ఇప్పుడు హెల్దీ బాడీ ఎంత అవసరమో హెల్దీ మైండ్ కూడా అంత అవసరం ఆరోగ్యకరమైన మనస్సు అంటే ఆధ్యాత్మిక చింతన ఉంటేనే ఆరోగ్యకరమైన మనసు ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ధార్మిక అని కూడా అర్థం చేసుకోవాలి. ధర్మం ఒకటి చాలా ప్రధానమైనటువంటిది మన అవసరాలు మన కోరికలు మన అనుబంధాలని ధర్మం నిర్ణయించాలి మన ఎమోషన్స్ నిర్ణయించకూడదు ఇప్పుడు అలా కాకుండా మనవన్నీ మన ఎమోషన్స్ నిర్ణయిస్తాయి ఇష్ట ఇష్టాలు నా జీవితం నా ఇష్టం అంటాడు కానీ నీ జీవితం నా ధర్మం అనే మాట లేదు అందుకే కుటుంబ సంబంధాలు కూడా ఇప్పుడు ఏమయ్యాయి అంటే ఇవాళ ఒక ఇష్టం కలుగుతుంది రేపు ద్వేషం కలుగుతుంది. ఇష్టం
(40:05) కలిగినప్పుడు కలిసి ఉంటారు ద్వేషం కలిగితే వెంటనే విడిపోతున్నారు. క్షణక్షణం స్వార్ధంతో మారిపోతున్నాయి కదా బంధాలు అందుకే ధర్మాన్ని నిర్దేశించేది మన ధర్మం శాస్త్రం నిర్దేశిస్తే ధర్మం మన జీవితాన్ని నిర్దేశించాలి. మన బంధాన్ని ధర్మం నిర్దేశించాలి ఈ బంధం ఎందుకు ఉంచుకోవాలి ఈ బంధం ఎందుకు తెంచుకోవాలి ధర్మం నిర్దేశించాలి.
(40:23) అలా నిర్దేశించగలిగితే దాంపత్య ధర్మం క్షేమంగా ఉంటుంది కుటుంబ ధర్మానికి [గురకలు] క్షేమంగా ఉంటాయి. కనుక ధర్మానికి లోబడినప్పుడు కలిగే తృప్తి ఉంటుందండి. అంటే ఆయన తెలుసుకున్నాడా ఇవన్నీ 50 ఏళ్ళ 20 ఏళ్ళ చాలా తెలుసుకొని ఆ ఫైండింగ్స్ అన్నీ కూడా రాబిన్ శర్మాకి చెప్తే ఆయన పాఠాలుగా తీసుకొచ్చారు. ఇది నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను ఇలా ఎంతో మంది ఇప్పుడు మొన్న మనకు జరిగిన పుష్కరాల కాలంలో కూడా మీరు గమనిస్తే విదేశస్తులు ఎందరో హైందవ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు వచ్చారు ఆచరిస్తున్నారు అది వీళ్ళు వెళ్లి మత ప్రచారం ఎవరం చేయలేదు. ఇందులో ఉన్నది ఒక జీవన విధానం
(40:55) దీనివల్ల మనం భౌతికంగాను మానసికంగాను అన్ని విధాలా క్షేమంగా ఉండగలం అనేది తెలుసుకుంటున్నారు తెలుసుకునే జీవన విధానంలో ఒక ప్రశాంతతని అనుభవిస్తున్నారు. ఒక 50 ఏళ్ల వయసు వచ్చి అనారోగ్యాలతోటి శరీరాన్ని తయారు చేసినవాడు భారతీయమైన జీవన విధానానికి ఆలోచన విధానానికి కనెక్ట్ అయిన తర్వాత అన్ని రోగాలు పోయి సర్వశక్తిమంతుడై 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల యువకుడిగా మారి ఒక గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించాడు ఆయన అంతే కదా ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా మీరు గమనించితే యోగ జీవనంలో దీర్ఘాయుషు అనేది సాధారణంగా కనబడుతుంది అది గమనించుకోవాల్సిన అవసరం
(41:32) అందుకే మనకు ఆయుపరిమితి ఏది అని లెక్క కడితే మనిషికి 126 ఏళ్ళు ఆయుప్రభ వేదం చెప్పింది ఇంకా ఎవరు చెప్పినట్టు మనకు కనబడదు వేదం స్పష్టంగా చెప్పింది 126 ఏళ్ళు ఆ 126 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండడం అవును అనారోగ్య మధ్యమే కాదు జీవించడం కాదు అందుకే యుద్ధాలు చేసినప్పుడు మనకి ధర్మరాజు వాళ్ళ వయసులన్నీ 90లు ఆ సమయంలో యుద్ధం చేశారు ఇప్పుడు మనం ఊహించగలమా దానికి కారణం యోగజీవనం భీష్ముడు కూడా అంపసయ్య మీద 53 రోజులు ఉన్నాడు అంటే దేనిది కారణం ఒక ముల్లు గుచ్చుకుంటేనే ఉండలేమే అలా బాణాలు గుచ్చుకుంటూ ఉండగలిగే అంటే యోగశక్తి ఆ యోగం అనేది భారతీయ జీవన
(42:08) విధానంలో ప్రధానమైన అంశం మనం తెలుసుకున్నది ఏంటంటే మనిషి యొక్క ఆయుద్దాయం 126 సంవత్సరాలు అంతే కదా అవునండి మనం సరిగ్గా మనదైన విధానంలో మనం గనం ప్రవర్తిస్తే ఆచరిస్తే 126 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు అని చెప్పడానికి గతంలో ఎంతో మందిని మనం ఉదాహరణగా చెప్పవచ్చు చెప్పొచ్చుండి ఇప్పుడు మన తులసీదాస్ గారు ఉన్నారు 120 ఏళ్ళ పైన ఉన్నారుట విద్యారణి మహర్షి కూడా అలాగే ఉన్నారు వాళ్ళు యోగ జీవన విధానం వాళ్ళందరి ఎలాంటి యోగులు ఇప్పటికి ఉన్నారు మనకి మనిషి గొప్పగా జీవించాలి అంటే భారతీయ ఋషి జీవన విధానం ఏదండి ప్రతివాడు ఆనందంగా ఉండాలనుకుంటాడు
(42:44) గొప్పగా ఉండాలనుకుంటాడు కానీ ఎలా ఉంటే గొప్పగా ఉంటాడు అనేది ఎప్పుడో చేసి చూపించారు చెప్పి చూపించారు చేసి చూపించారు రెండు కనబడుతున్నాయి మనకి అలాగే ఆనందం కూడా ఏది స్వచ్ఛమైనది శాశ్వతమైనది పవిత్రమైంది గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చే ఆనందం కూడా మనం తీర్చుకోలేకపోతున్నాం కదా అయితే అందుకే మనకి బహిర్ముఖమైన విషయానందాలు కంటే అంతర్ముఖమైనదే ఆనందం అసలు ఆనందం స్వస్వరూపం అని వేదాంత శాస్త్రం చెప్తుంది.
(43:07) సో మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా 126 ఏళ్ల పాటు సంపూర్ణమైన శారీరక మానసిక ఆరోగ్యంతోనే జీవించారు వాళ్ళు అవును పూర్తి జ్ఞానంతో కూడినటువంటి ఆరోగ్యం మనం మార్కండేయ మహర్షి కథ వింటాం. మార్కండేయుడు కల్పాంత జీవి అంటాం అలాగే వేల ఏళ్ల వయసు ఉన్నటువంటి యోగుల గురించి ఋషుల గురించి ఇప్పుడిప్పుడు బయటక వస్తున్నాయి. అవును పరమహంస యోగానంద లాంటి మహానుభావులు రచించిన గ్రంథాల ద్వారా వేల ఏళ్ల వయసులు కలిగిన యోగుల గురించి బయటక వచ్చింది ఇలాంటి అందరందరూ చూపిస్తున్నారు అంటే వాళ్ళు అంత వయసులో ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు ఈ సాధన వల్లే కదా అంత సాధన లేకపోయినా
(43:43) కొంతైనా మన జీవితంలో సాధన చేసుకోగలిగితే ఒక మానవజాతి అంతా కూడా అలాంటి సంపూర్ణమైన ఆరోగ్యంతో దీర్ఘాయుషుతో అంటే మామూలుగా నిన్న మొన్నటి వరకు కూడా మనం వినేవాళ్ళం ఇదే ఈ మనిషి యొక్క ఆయుషు మంచి ఆయువుతో చిరాయువుగా ఆరోగ్యంతో జీవించడం ఎలా అనేది మన భారతదేశం నుంచి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. మనం కూడా మళ్ళీ రివైవ్ ఇవ్వాలి రివైవ్ ఇవ్వాలి అయితే స్వచ్ఛంద మరణం కూడా మనం మొన్నటి దాకా మనం విన్నాం వాళ్ళే దాన్ని శరీరాన్ని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయటం అవును ఇది [గురకలు] నిజమేనా ఇది అది తపస్శక్తి చేత సాధ్యమవుతుందండి ఇక్కడ అంటే వాళ్ళు
(44:17) జీవితం మీద వాళ్ళకి పూర్వం ఇప్పుడు రాముడు అరణ్యవాసంలో వెళ్ళేటప్పుడు సరభంగ మహర్షి కనిపిస్తాడు. ఆయన నన్ను నేను చేసిన తపస్సు ఓర్ధవ లోకాలు ఎదురు చూస్తున్నాయి కానీ నువ్వు వచ్చే వరకు ఉండాలని ఉన్నాను ఇప్పుడు నేను నీతో మాట్లాడి వెళ్ళవస్తాను అంటాడు అంటే వాళ్ళకి ఎప్పుడు కాబట్టి శరీరాన్ని చర్చించగలి మంచి సూచన వాక్యం కాళిదాస్ ఇచ్చాడు యోగేనాంతే తనుత్యజాం అన్నాడు ఇక్కడ అంటే వాళ్ళ జీవిత విధానాలు ఎలా ఉండేవి రాజర్షులవి అంటే శైశవేభత విద్యానాం యవ్వనే విషయేషినాం పార్ధకే మునివృత్తినాం యోగేనాతే తనుత్యజా బాల్యంలో విద్యలు నేర్చుకోవడం యవ్వనంలో ధర్మబద్ధమైన
(44:51) విషయ భోగాలు అనుభవించాలి అది అర్థకామలు వద్దని లేదు ధర్మబద్ధంగా విషయాలను అనుభవిస్తే ఒక రెగ్యులేటర్ లాగా పనిచేస్తే అవాల్ని పతనం చేయ అంటే మీరు పురాణ పురుషులు ఉదాహరణంగా చెప్పారు అయితే నాకు కూడా తెలుసు మీకు కూడా తెలిసే ఉంటది అనుకుంటున్నాను సద్గురు కందుకూరి శివానంద మూర్తి గారు వాళ్ళ నాన్నగారు కందుకూరి వీరబసవరాజు గారు ఆయన 104 సంవత్సరాల పాటు జీవించారు.
(45:12) ఆయన యోగ మార్గంలోనే శరీరాన్ని వదిలారని స్వయంగా శివానంద మూర్తి గారు ఆయన చెప్పారు. మీలాంటి వారు కూడా చెప్పే ఉంటారు సో అది బాబు ఒక గొప్ప ఉదాహరణే కదా అదే ఉదాహరణ అంతే కాదు కొంతమంది ఒక లక్ష్యం కోసం భూమి మీదకి వచ్చి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి జీవించి ఉన్నంత కాలమంతా లక్ష్యం కోసమే పని చేస్తారు ఉదాహరణ ఆదిశంకర భగవత్పాదులు వంటి వారు అలాంటి వారు ఏమిటంటే ఇంకా వచ్చిన పని పూర్తిఅయిందని స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచిపెట్టిన మహానుభావులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అల్పాయుష్కులు అనడానికి లేదు వాళ్ళ అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది అయిపోయింది కానీ వాళ్ళు ఇప్పటికీ
(45:42) జీవించున్నారు కదా వాళ్ళ మాటలు వాళ్ళ విజ్ఞానం ఇప్పటికి జీవించింది వాళ్ళు నూఏళ్ళ లేరు లా అనడానికి లేదు వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని వస్తారు వాళ్ళు ఎప్పటికీ అనంతంగా ఉంటారు వాళ్ళ అలాంటి వాళ్ళు కారణ జన్ములు సిద్ధ పురుషులు అంటే వీళ్ళు ప్రాణాయామము దాని ద్వారా వదిలేస్తారంట ఎలా తపస్సు అనేక రూపాలతో ఉంటుందండి మన యోగశాస్త్రం ఇప్పుడు పతంజలి యోగ ఒకటే మనం అనుకుంటున్నాం దానికి రాజయోగం అని పేరు పెట్టవచ్చు అది కాక మంత్ర యోగ అటయోగ లయ యోగ నాద యోగ అని ఐదు రకాలుగా భారతీయ యోగ విద్య వ్యాపించింది.
(46:10) ఇందులో ఏ యోగాన్ని మనం అవలంబించినప్పటికీ కూడా ఇది సాధించవచ్చు చెప్తున్నాడు అని చెప్పి శరీరాన్ని యోగ మార్గంలో వదిలేసేయ అది యోగేన అంతే తనుత్యజం చివరికి యోగంతో శరీరాన్ని విడిచిపెడతాట అందుకే శరీరం మనల్ని విడిచిపెట్టడం కాదు మనం శరీరాన్ని విడిచిపెట్టగలడు కదా అది ఆల్రెడీ జరిగింది ప్రూవ్డ్ కదా ఈ మార్గంలో ప్రాచీనులు రుజువు చేస్తున్నారు యధునాతన కాలంలో కూడా యోగులందరూ వాటిని తెలియజేస్తున్నారు ఇప్పుడు అటయోగం బాగా ప్రస్తుతం ప్రాచూర్యంలో ఉంది కదా సో అటయోగం ద్వారా కూడా అటయోగం కూడా ఇప్పుడు పూర్తిగా ప్రాచూర్యం ఉందని చెప్పడానికి లేదండి పఠయోగం యోగాల్లో
(46:40) ఒకటిది అంతే అది అందుకే యోగంలో శంకర భగవత్వాలు చెప్పినట్టు తత్వ విచారణకు యోగం సహకరించాలి యోగం మనకు ఒక శరీరానికి ఇవన్నీ ఇస్తూనే తత్వ విచారణ ఏది సత్యం అనేది తత్వ విచారణ కలిగించాలి కానీ యోగం తత్వ విచారణ వైపు తీసుకెళ్ళాలి. మనసుని వికార రహితంగా చేయగలగాలి యోగ చిత్తబుద్ధి రాదు వీటన్నిటికీ మంత్ర నాద లయ అట రాజ యోగములన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
(47:06) ఇది ఒకటే అనుక ఇందులో అందులో అంశాలు కలిసి ఉంటాయి మొత్తం కలిపి ఉన్నాయి యోగశాస్త్రం ఇది ఒక మాల అంతే అంతే ఈ మాలలో ఇవన్నీ అమడు ఉన్నాయి ఇవి తెలుసుకుంటే మనం ఆరోగ్యంగా 126 ఏళ్ళు ఆనందంగా జీవించొచ్చు మన యోగ మార్గంలో శరీరాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయొచ్చు అలాగే నిత్య యవ్వనంగా ఉండొచ్చు ఇన్ని మన భారతీయమైన ఆలోచన విధానంలో ఉన్నాయి.
(47:30) అందుకే వార్ధక్యం రావచ్చు కానీ జర రాకూడదు అన్నారు వార్ధక్యం అంటే వయసు పెరుగుదల అవును జర అంటే జీర్ణించుకోవడం అవును ఆ జీర్ణత్వం రాకుండా వార్ధక్యం ఉండాలి పటుత్వంతో ఉంటాం అవునండి అందుకే పశ్యేమ సరదస్తం నందాం సరసతం మోదామ సరస్తం భవామ సరదశతకం అని వేదం చెప్తుంది అంటే మూడేళ్ళు చూస్తూ బ్రతకాలి వింటూ బ్రతకాలి అంటూ బ్రతకాలి ఓ పరమాత్మ నిన్ను చూస్తూ నిన్ను అంటూ నిన్ను వింటూ బ్రతకాలి సూర్య మంత్రంలోనే మనకు కనబడుతుంది అంటే పంచేంద్రియాలు అన్ని బాగా పనిచేస్తుంది అని అర్థం సారాంశం అది అసలైన జీవితం దానికి భారతీయ జీవన విధానం అనేక శాస్త్రాలతో యోగశాస్త్ర మంత్రశాస్త్ర
(48:03) వైద్య శాస్త్రాలతో ముడిపడి మన పద్ధతిని ఏర్పరిచింది. సో ఇప్పుడు కూడా మీరు అన్న మార్గంలో గన మనిషి ప్రయత్నం మొదలు పెడితే 126 ఏళ్ళ మనం అనుకున్న సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించవచ్చు జీవించవచ్చండి నమస్కారం నమస్కారం నాకు
No comments:
Post a Comment