_*సప్త చిరంజీవులు*_
_*ప్రాతః స్మరణీయులు*_
🙏🪷🌹🪷🌹🕉️🪷🌹🪷🌹🙏
_*అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।*_
_*కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః ॥*_
_*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమమ్।*_
_*జీవేద్వర్షశ్శతమ్ సొ౬పి సర్వవ్యాధివివర్జితః ॥*_
🕉️ హిందూ సంప్రదాయం లోని పై ఏడుగురు చిరంజీవులు. చిరంజీవులంటే మరణం లేనివారని అర్థం.
*అశ్వత్థామ*
*బలి*
*వ్యాసుడు*
*హనుమంతుడు*
*విభీషణుడు*
*కృపుడు*
*పరశురాముడు*
ఈ ఏడుగురు - చిరంజీవులు అని పురాణాలు చెపుతున్నాయి.
🙏 శ్రీకృష్ణుని శాపము వలన - అశ్వత్థామ
🙏 వామనానుగ్రహము వలన - బలిచక్రవర్తి
🙏 లోకహితముకై - వ్యాసుడు
🙏 శ్రీరామభక్తితో - హనుమంతుడు
🙏 రామానుగ్రహము వలన - విభీషణుడు
🙏 విచిత్రజన్మము వలన - కృపుడు
🙏 ఉత్క్రుష్టతపోధనుడైన - పరశురాముడు సప్తచిరంజీవులైరి ।
వీరికి ఉత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన *మార్కండేయుని* ప్రతినిత్యం తలచుకొన్నట్లైతే... సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులౌతారని ఈ శ్లోక తాత్పర్యము.
🙏🌹🪷🌹🪷🕉️🌹🪷🌹🪷🙏
No comments:
Post a Comment