Influencer Raghu Shivam Exclusive Interview | Secrets Of Sanatana Dharma | Anchor Lasya | iDream
Author Name:iDream Media
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xL301AXwv6I
Title: Influencer Raghu Shivam Exclusive Interview | Secrets Of Sanatana Dharma | Anchor Lasya | iDream
Author Name: iDream Media
Description: Influencer Raghu Shivam Exclusive Interview | Secrets Of Sanatana Dharma | Anchor Lasya | iDream
#RaghuShivam #SanatanaDharma #LordShiva #LordKrishna #SpiritualInterview #RamayanFacts #Hinduism #iDreamMedia
iDream Media brings audiences closer to the heart of Indian cinema with engaging content that includes iDream interviews and iDream celebrity interviews featuring top stars and filmmakers. From iDream Tollywood interviews to iDream latest interviews, fans get an exclusive look into the world of movies and entertainment. For film lovers, iDream movies and iDream Telugu movies provide a wide range of cinematic experiences, while iDream full movies and iDream exclusive interviews ensure non-stop entertainment. With a variety of iDream videos covering updates, behind-the-scenes stories, and candid conversations, iDream Media has become the go-to destination for Entertainment.
Subscribe to iDream Media :
/ @idreammedia
🎬 Explore Our Playlists:
👉 Bigg Boss 7 : • Bigg Boss Telugu 7
👉 iDream Media Latest Full Interviews : • iDream Full Interviews
👉 iDream Media Latest HD Movies : • iDream Full HD Movies
👉 iDream Media Interviews : • iDream Interviews Bytes
📌 Stay Connected:
Don't miss out on our Exclusive updates! Follow us on our social media pages:
📞 iDream Media WhatsApp:https://whatsapp.com/channel/0029Va9M...
☎️ iDream News WhatsApp:https://whatsapp.com/channel/0029VaA0...
🌐 Website:https://iDreamPost.com
📩 Telegram:https://t.me/iDreamMediaOfficial
📱 Facebook: / idreammedia
📸 Instagram: / idreammedia
🕊️ Twitter: / idreammedia
Join us in the exciting world of iDream Media, where entertainment knows no bounds! Subscribe, hit that notification bell, and be the first to experience the magic of cinema, music, and more.
Thanks for being a part of our growing community! Your support means the world to us. 😊🎉
#iDreamMedia #Tollywood #TeluguCinema #IndianFilmIndustry #MovieUpdates #TollywoodInterviews #TollywoodNews #IndianCinema
Transcript:
(00:00) మీ కళ్ళతాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 ఉండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐయ్ హాస్పిటల్ లో నిజంగానే శివుడికి మూడో కన్ను ఆ మూడో కన్ను తెరిస్తే అసలు ఏమవుతుంది ప్రపంచం యాక్చువల్ గా అందరూ ఏమంటారంటే శివుడు మూడో కన్ను తెలిస్తే అమ్మ భస్మం అయిపోతారు శివుడు మూడో కన్ను తెలిస్తే ప్రళయం వస్తది యాక్చువల్ గా ప్రతి భక్తుడు కోరుకోవాల్సింది ఏమంటే శివుడు మూడో కన్ను తెరవాలని ఎందుకు తెరవాలని అంటే మరణం పుట్టుక మధ్యలో ఏదైతే ఉందో అది విష్ణువు చూస్ కుంటారు మరణానికి సంబంధించి మోక్ష మార్గము శివుడు [సంగీతం] ఇస్తాడు అందుకోసమే స్మశానంలో ఉంటారు
(00:35) మన వాడుక భాషలో స్మశానం వేరు వేద భాషలో స్మశానం వేరు వేద భాషలో శివుణని స్మశానవాసి అన్నారంటే అర్థం ఏంటంటే అన్ని కోరికలు అన్ని బాధలు అన్ని కష్టాలు ఎక్కడ శమించిపోయి ఉంటాయి శమనత్వాత్ కేవలం ఆనంద స్థితి ఏది ఉందో ఆనంద స్థితిలో ఉన్న ఈశ్వరుడికి స్మశానవాసి అని పేరు. ఇప్పుడు సినిమాలో ఆ సీత స్వయంవరం అనగానే ఫస్ట్ రావణాసురుడు వస్తాడు శివధనుస్సు ఎత్తడానికి ట్రై చేస్తాడు అవ్వక అవమానపడి వెళ్ళిపోతాడు నిజంగానే సీతా స్వయంవరానికి రావణాసురుడు వచ్చాడా లేదా రావణాసురుడు సీతా స్వయంవరం జరగలేదు రావణాసురుడు ఆ స్వయంవరానికి రాలేదు రావణాసురుడు శ్రీరామచంద్రుడిని చూసింది
(01:13) యుద్ధంలోనే యాక్చువల్గా రామాయణం అంతా నడిచేది సీతమ్మ తల్లి మీదనే వాల్మీకి పెట్టింది దానికి రామాయణం అని పెట్టలేదు సీతాయా చరితం మహత నిజంగానే ఈ కలియుగంలో కర్మ సిద్ధాంతం అనేది [సంగీతం] చాలా గట్టిగా వర్క్ అవుతుంది. మన భారతీయ సనాతన ధర్మం మొత్తం కర్మ సిద్ధాంతం మీదనే నడుస్తది. కర్మ సిద్ధాంతం ఉంది కనుకే ఇంకా ఇక్కడ ధర్మం నిలబడింది.
(01:32) ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలని మూడు కర్మలు ఉంటాయి మనకు ఈ మూడు కర్మల్ని అనుభవించడానికి జీవుడు కచ్చితంగా తాను ఉపాధులు ఎత్తి తీరాల్సిందే. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ మధ్యకాలంలో ఒక ఫాస్ట్ కల్చర్ కి అలవాటు పడిపోయి వెస్టర్నైజ్డ్ కల్చర్ కి అలవాటు పడిపోయి మన రూట్స్ ఏంటి ఆధ్యాత్మికత అంటే ఏంటి అండ్ దేవుడు పురాణాలు ఇవన్నీ ఎక్కడో కనుమరుగయపోయాయి కానీ ఇప్పుడు మళ్ళీ కొన్ని వీడియోస్ రూపంలో అందరికీ చాలా సులువుగా అర్థమయ్యేలాగా ఎంతో తత్వంగా అండ్ చాలా డీప్ మీనింగ్ ఉన్న విషయాలన్నీ రఘుశివం గారు మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా
(02:09) చాలా చెప్పాలి అండ్ ఇంకా చాలా వీడియోస్ చేయాలి అని చెప్పి ఇవాళ పాడ్కాస్ట్ పిల్లలడం జరిగింది అండ్ చిన్న పిల్లలు ఎస్పెషల్లీ చూస్తే మనం ఏంటి మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి మన పురాణాలు ఏమిటి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో లెట్స్ షూట్ అవుట్ సం క్వశ్చన్స్ నమస్కారం రఘుశోం గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారా ఐ యమ్ గుడ్ థాంక్యూ అండి స్టార్ట్ చేయబోయే ముందు అసలు మీకు ఇంత నాలెడ్జ్ ఇంత అవగాహన వీటి మీద ఎలా వచ్చింది పురాణాల మీద కావచ్చు ఆధ్యాత్మిక తత్వం గురించి కావచ్చు ఇంత ఐడియా ఎలా వచ్చింది ప్రేమ అండి అంతే దేవుడి మీద ప్రేమ శివుడి
(02:43) మీద కొంచెం విపరీతమైన ప్రేమ ఎక్కువ మనకి మనకి దేని మీద ప్రేమ ఉంటుందో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం దాన్ని తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ ట్రై చేస్తాం కదా అట్లా నేను ప్రతిదాన్ని అంటే చిన్నప్పటి నుంచి మనకి మనం మామూలుగా యూజువల్ గా మన ట్రెడిషనల్ వేలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని శివుడి గురించి అమ్మవారి గురించి విష్ణువు గురించి మన సాంప్రదాయం గురించి సనాతన ధర్మంలో చెప్పబడిన వేదాల్లో చెప్పబడిన దేవుళ్ళ గురించి దాని గురించి ఎక్కువ తెలుసుకోవడం నాకు బాగా ఇష్టం అండి అట్లా తెలుసుకొని అంటే ఓన్లీ తత్వం పై పైన కాదు కొంచెం ఇన్డెప్త్ గా
(03:14) తెలుసుకోవాలని నాకు పిచ్చి ఉండేది. సో ఆ పిచ్చి వల్ల ఇలా ఇప్పుడు సనాతన ధర్మం అంటే రకరకాలుగా రకరకాల అర్థాలు రకరకాల మనుషులు చెప్తున్నారు అసలు సనాతన ధర్మం అంటే ఇది అని మీకు ఏమ అర్థమైింది అసలు సనాతన ధర్మం గురించి ఒక్క సింగిల్ వర్డ్ అండి మామూలు ఒకే ఒక్క సెంటెన్స్ లో సనాతన ధర్మం అంటే ఋషులు తన జీవితాలను ధారపోసి తపశక్తితో అతీంద్రియ జ్ఞానాన్ని సంపాదించిన సమాహారం అతీంద్రియ జ్ఞాన సమాహారం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మనకు అంది అందించడమే ఆ అందించిన అతి విలువైన ఆ జ్ఞానమే సనాతన ధర్మంలో చెప్పబడిన ఈ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ
(03:55) ఇవన్నీ ఎవరో జస్ట్ కూర్చొని రాసింది కాదండి ఇవి ఆ పరాశక్తితో వాళ్ళ అష్టాంగ యోగా అష్టాంగ యోగాలని అభ్యసించి దాంట్లో సిద్ధి పొంది తపస్శక్తి సంపన్నులైన ఋషులు వాళ్ళ జీవితాలని దాంట్లో దారపోసి ఆ శక్తితో మిలితమై ఆ శక్తి నుంచి పలికిన వాక్కులని వాళ్ళు మనకు గ్రంధాల రూపం లో ఇచ్చారన్నమాట ఓకే దట్ ఇస్ కాల్డ్ సనాతన ధర్మం అసలు నేను చాలా మంది శివభక్తులని చూశాను ఇంక్లూడింగ్ మీ ఏదో ఒక అంటే ఒక డీపర్ డిప్రెషన్ లేకపోతే జీవితంలో చాలా కోల్పోయిన తర్వాత నిలదొక్కుకోవాలి ఎలాగైనా అని ఆలోచన వచ్చిన ఆ సిచువేషన్ నుంచి వచ్చినప్పుడే మనము శివభక్తులం అవుతాము
(04:36) అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్తాము అని విన్నాను అనుభవించాను. సో నిజంగానే శివభక్తులు అంటే నిజంగా ఒక డిస్ట్రక్షన్ నుంచి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ అయినట్ట డిప్రెషన్ నుండి శివభక్తులు ఎందుకు అవుతారు అంటే శివ అన్న మాటకు అర్థమే ఆనందం శుభం శాంతం ఆనందం అద్వైతం పరాశక్తి స్వరూపం ఆయన సో శివ అన్న శివ అన్న మాటకు బేసిక్ డెఫినేషన్ ఆనందం నిజంగానే శివ అని మనము ఉచ్చరించినప్పుడు పలికినప్పుడు మనకి ఎటువంటి చేంజెస్ కానీ హ్యాపీనెస్ కానీ వస్తది యా అవునండి ఖచ్చితంగా అండి ఎందుకంటే అది రెండు అక్షరాల అది శివ అన్న రెండు అక్షరాల నామం మనం పలకడానికి పెద్ద కష్టపడాల్సిన
(05:15) పని లేదు. శివ రామ కృష్ణ గోవింద ఇవి ఎంత సులువుగా పలుకుతామో కానీ దాని శక్తి దాని ఎఫెక్ట్ అంతా బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మామూలుగా దూర్జడి చెప్తాడు. శివా అన్న నామం ఎందుకు అంత పవిత్రమైనది అంటే పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకుపాలం భూమిస్థలంబగు శత్రుం అతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనన్నగా అవనీ మండలి లోపల అవని అంటే భూమి అవనీ మండలి లోపలన్ శివ శివేచ్య భాష నొల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమవు శ్రీకాలహస్తీశ్వర అంటే నీ నామం చేయలేనిది ఏది లేదు దీనికి ఆదిశంకరులు మనం ఆదిశంకరుని తలుచుకోలకుండా అసలు శివుని గురించి చెప్పనే లేదు అవును
(05:52) అయితే చెప్పనే లేము ఆదిశంకరులు ఒక మాట అంటారు శివ అన్న రెండు నామ రెండు అక్షరాలు రెండు తిరగల రాళ్లు మనకి తెలుసా మనకి పూర్వం తిరగల రాళ్లు ఉండేవి అవును తిరగల రాళ్లు దాంట్లోకి ఏ గింజలు వేసినా అవి పిండి చేస్తాయి పిండి చేస్తాయి సో ఆ శివ అన్న రెండు నామాలు రెండు తిరగలు రాళ్లవంట అవి ఇప్పుడు మనం గింజలు వేస్తాం కదా ఇప్పుడు గింజలు అనేవి మన కర్మ బీజాలు అవి మన కర్మ బీజాలు శివనామంలోకి వేస్తే అవి నూరిత నూరి చూర్ణం చేస్తాయి.
(06:17) చూర్ణం చేసిన తర్వాత మీరు అవి నేల మీద చల్లండి. మొలకెత్తవు మొలకెత్తావు కానీ అవే గింజలు మామూలుగా వేస్తే మొలకెత్తి మళ్ళీ చెట్ల అది మళ్ళీ పంటనిస్తాయి కానీ శివనామం ఏం చేస్తుందంటే ఆ రెండు తిరగలరాలలాగా మన కర్మ మన కర్మలన్నీ క్షయం చేసేసి చివరికి ఆనంద మోక్ష స్థితిని కలిగిస్తుంది అనేది పెద్దల వాక్కు శివుడి ధారణ గురించి శివుడి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి నిజంగానే శివుడికి మూడో కన్ను ఆ మూడో కన్ను తెరిస్తే అసలు ఏమవుతుంది ప్రపంచం యాక్చువల్ గా అందరూ ఏమంటారంటే శివుడు మూడో కన్ను తెలిసి అమ్మ భస్మమ అయిపోతారు శివుడు మూడో కను తెరిస్తే ప్రళయం వస్తది
(06:51) యాక్చువల్ గా ప్రతి భక్తుడు కోరుకోవాల్సింది ఏమంటే శివుడు మూడో కన్ను తెరవాలని ఓకే ఎందుకు తెరవాలని అంటే శివుడి మూడు కళ్ళ ఏంటి మూడు కళ్ళు గురించి మనం తెలుసుకుందాం శివుడికి మూడు కళ్ళు కదా ఆ మూడు కళ్ళు ఏంటంటే సూర్య చంద్ర అగ్ని నేత్రాలు అవి అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని తన నేత్రాలుగా ఉంటారు. ఈ మూడో కన్ను పైన లలాటం మీద ఉన్న మూడో కన్ను అగ్నినేత్రం ఇది ఏం చేస్తది అంటే ఎందుకు శివుడు మనకి అంత మంగళకరుడు అంటే మనకు ఫస్ట్ తన అగ్నిత్రంతో మన పాపరాశిని దగ్దం చేస్తాడు.
(07:22) మ్ సూర్య నేత్రంతో సూర్యుడు అంటే బుద్ధికి అధిదేవత అన్నమాట మన బుద్ధికి అధిదేవత నేచర్ లో సూర్యుడు మనకి ఎలాగైతే సమస్త పుష్టికి అధిదేవాడో అట్లా మన బాడీలో సూర్యుడు మన బుద్ధికి అధిదేవుడు అన్నమాట అలాగే చంద్రుడు మనసుకు అధిదేవత చందమా మనసో జాతః చక్షో సూర్యో రజాయతం అని ఒక మనకు మంత్రం ఉంటది. అంటే చక్షో సూర్యో ఆజేతం చక్షు అంటే కంటికి బుద్ధికి సూర్యుడు అధిదేవుడు అన్నమాట అంటే ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ క్లెన్సింగ్ చేయాలి మనల్ని ఈశ్వరుడు ఫస్ట్ తన మూడో కంటితో తన అగ్నినేత్రంతో మనలోని పాపరాశిని మొత్తం దగ్దం చేసి ఫస్ట్ మనల్ని క్లీన్ అప్
(07:56) చేస్తాడు. తరువాత సూర్యనేత్రంతో సరే క్లీన్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ దుమ్ము పడతది కదా అలా పట్టకుండా అల అలా మాలిన్యం మన మనసుక అంటకుండా ఆయన ఏం చేస్తాడు నెక్స్ట్ సూర్యనేత్రంతో మనకు జ్ఞానం అందిస్తాడు. బుద్ధికి మన బుద్ధికి జ్ఞానం అందిస్తాడు అదే ధీయోన ప్రచోదయాత మనం గౌర గాయత్రీ మంత్రంలో ప్రతిసారి చదువుతాం కదా అది ధియోయోన ప్రచోదయాత అంటే బుద్ధిని ప్రేరేపిస్తాడు ధర్మము యందు నిలబడడానికి ఓకే సరే వచ్చేసింది జ్ఞానం కూడా వచ్చింది ఇప్పుడు తాను ఏం పొందుతాడు ఆ జీవుడు ఆ మనిషి ఏం పొందుతాడు ఆనందం చంద్రుడు అంటే చంద్రుడు అంటే మనకు చల్లని ధనం కదా
(08:28) అట్లా చల్లని మనసు ఆనందాన్ని పొందుతాడు అన్నమాట ఈ మూడు శివుడు చేస్తాడు. ఆ శివుడి మూడు కన్నులు అందుకే చేస్తాడు. ఓకే సో అందుకు ప్రతి ఒక్కరు ఏం కోరుకోవాలి స్వామి ఫస్ట్ ఆ మూడో కన్ను తెరువు ఆ మూడో కన్ను తెరిచి నా లోపల ఉన్న ఈ పాప సంస్కారాలన్నీ తీసేయ్ మ్ అని ప్రతి ఒక్కడు అదే కోరుకోవాలి. అంతేగన శివుడి మూడో గను అది ఇట్స్ నాట్ అబౌట్ [గురకలు] డిస్ట్రాక్షన్ అయితే నేను ఎక్కడో విన్నాను మానవుని జన్మ ఏడు జన్మలు ఎత్తిన తర్వాతే చివరికి మానవ జన్మ ఎత్తుతాము అని అన్నారు అది లాస్ట్ జన్మ ఇంకా ఆ తర్వాత మోక్షం అంటారు నిజమేనా ఆ లేదండి మనిషి కొన్ని కోట్ల కోట్ల కోట్ల
(09:02) జన్మలు ఎత్తింటాడండి అది అంతా ఏడు జన్మలు ఎనిమిది జన్మల ఫిలాసఫీ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ ఫ్రమ్ సనాతన ధర్మం అది ఏడు ఎనిమిది జన్మలు అలాగే ఉండదండి మనిషి తాను కోటాను కోట్ల జన్మలు ఎత్తుతాడు అది చివరిగా గా ఎక్తే జన్మ మానవ జన్మ అంటారు ఆ లేదండి యాక్చువల్ గా స అది ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అంటే తాను చేసిన కర్మలకి తాను ఫలాన్ని అందించే ఒకానొక ఈశ్వర శక్తికి ఈశ్వరుడు శివుడు అని పేరు ఆయన మనకి కర్మఫల ప్రధాత అంటే మనం చేసిన పనులకి ఆయన ఫలితాన్ని ఇస్తాడు అంతే సో ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి చేస్తే మనకి మంచి జరుగుతది పెద్దలు చిన్నప్పటి నుంచి
(09:36) అదే చెప్తారు మంచి చేస్తే అరే నువ్వు మంచి పుణ్య కర్మలు చెయి నువ్వు మా ఉత్తమ లోకాలకి వెళ్తావు పాప కర్మలు చేయొద్దు నరకానికి వెళ్తావు ఎందుకు చెప్తా అంటే దీనికి కారణం ఇది ఇట్స్ ఏ కర్మ సిద్ధాంతం మన భారతీయ సనాతన ధర్మం మొత్తం కర్మ సిద్ధాంతం మీదనే నడుస్తది. కర్మ సిద్ధాంతం ఉంది కనుకే ఇంకా ఇక్కడ ధర్మం నిలబడి ఉంది. ఎక్కడో మనుషుల్లో పాపభీతి ఉంది అరే పాపం చేశను నన్ను నాకు ఈశ్వరుడు ఏమనా శిక్షిస్తాడేమో అని ఆగిపోయే ఆగిపోయేంత ఫిలాసఫీ దాగి ఉందన్నమాట దాంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏడు జన్మలు కాదండి చాలా ఎన్నో జన్మలు కొన్ని కోటాను కోట్ల జన్మలు ఇదే జీవుడు
(10:07) చూడండి కొంచెం ఫిలాసఫీలోకి వెళ్దాం. ఇది మనకు మూడు దేహాలు ఒకటి కాదు ఇప్పుడు ఉన్నది మూడు దేహాలు యా మనకు మూడు దేహాలు ఆ మూడు దేహాలు ఏందంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటారు వీటిని అంటే ఫిజికల్ బాడీ హాస్టల్ బాడీ అండ్ ఇంకొకటి కారణ శరీరం ఇలా మూడు దేహాలు ఉంటాయి మనకు మనకి చచ్చేది ఇది ఒక్కటే ఫిజికల్ బాడీ పోద్ది అంతే కానీ సూక్ష్మ కారణ దేహాలతో ఆ జీవుడు ఏం చేస్తాడంటే వాడి కర్మలకు అనుసరించి వాడి కర్మ ఫలితంగా వాడు వేరే వేరే ఉపాధుల్లోకి వెళ్తాడు ఉపాధులు అంటే బాడీస్ అది చీమ కావచ్చు కుక్క కావచ్చు పంది కావచ్చు ఏనుగు కావచ్చు వాట్ ఎవర్ ఇట్
(10:41) ఇస్ ఓకే అలా తిరుగుతా ఉంటాడు దీన్ని ఏమంటారంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం ఇహ సంసారే ఇహ సంసారే ఇహ అంటే ఇక్కడ సంసారం అంటే మళ్ళీ పెల్లం పిల్లలు కాదండి సంసారం అంటే జనన మరణ చక్రం ఇహ సంసారే బహుదుష్కారే కృపయాపర ఏం చేయాలి సరే ఇట్లా తిరుగుతాన్నావయ్యా ఇన్నాళ్ళు ఇలా తిరుగుతాం ఎన్నాళ్ళ బాధలు పడతాం మనిషి పుట్టినవాడు ఎవ్వరైనా ఈ కోటీశ్వరుడైన వందల కోట్ల డబ్బులు ఉన్ని కచ్చితంగా మనిషి ఈ దేహం తీసుకున్నాక కష్ట సుఖాలు అనుభవించాల్సింది ఈ శరీరంతో సో ఇన్ని కష్టాలు ఎలా అయ్యా మళ్ళీ ఏంటి మనకేం దీనికి మార్గం లేదా ఉంది కృపయాపారే
(11:15) పాహి మురారే నువ్వు కృప అంటే నువ్వు అత్యంత ప్రేమతో అత్యంత భక్తితో పట్టుకో ఎవరిని పాహి మురారే ఆ మురారి అంటే శ్రీకృష్ణుడిని పట్టుకో అని ఆదిశంకరులు చెప్తారు. అయితే ఇప్పుడు మన మీరు అన్నారు కదా ఎన్నో జన్మలని ఏ జన్మ ఎత్తినా మనిషి కోరుకోవాల్సింది ఒక్కటే ఉంటది. అదేంటంటే అది మనకి ఆదిశంకరులు మళ్లా ఆ మహానుభావుడే ఆదిశంకరులు చెప్తారన్నమాట నరత్వం దేవత్వం నగవన మృగత్వం పశుత్వం మసకతా కీటత్వం భగవతి విహత్పాద జననం నువ్వు నాకు ఏదైనా ఈ శివ నువ్వు నాకు నాకు నెక్స్ట్ జన్మ నాకు మనిషి జన్మ ఇయి లేకపోతే నాకు దేవత జన్మి ఉత్తమ లోకాల నేను ఏమ అడగను నిన్ను నరత్వం దేవత్వం నగవన
(11:51) మృగత్వం నాకు నరుడిగా పుట్టి దేవుడిగా పుట్టి మృగంగా పుట్టి కీటత్వం నువ్వు కీటంగా కూడా పుట్టి బహుదత్పాద జననం చూడండి ఇప్పుడు చెప్తున్నాడు తవ పాదాభ్య స్మరణానంద లహరీ విహారాసే సక్తం బహువిపు కింతేన బహుషః అంటే ఏలా పుట్టిన నాకు బాధ లేదయ్యా కానీ నీ ఏ ఉపాధితో నేను ఉన్నానో కుక్క కావచ్చు ఏదైనా ఏ ఉపాధితో నేను ఉన్నానో ఏ ఉపాధిలో ఉన్నా నీ పాదాల మీద ఎడతగ నీకు భక్తి నాకు ప్రసాదించు అదిఒక్కటే నాకు ఇవ్వు నువ్వు ఏది ఇచ్చినా పర్లేదు నా కర్మానుసారంగా నువ్వు నాకు ఏం చేసినా పర్లే అది ఆ జన్మల రహస్యం అంతే ఓకే నిజంగానే ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని చాలా చాలా మంది బాగా
(12:31) గట్టిగా నమ్ముతున్నారు. ఇన్స్టెంట్ కర్మ వచ్చేస్తుంది ఇప్పటికిప్పుడు నువ్వు ఏదైనా పుణ్యం చేసినా పాపం చేసినా ఇన్స్టెంట్ గా కర్మ అనేది చూపించేస్తుంది అంటున్నారు నిజంగానే ఈ కలియుగంలో కర్మ సిద్ధాంతం అనేది చాలా గట్టిగా వర్క్ అవుతుందా యా అవుతుందండి ఎందుకు స కలియుగమే కాదండి ఏ యుగాలైనా తీసుకోండి ఈ సమస్త సృష్టి ఎందుకు ఆరంభం అవుతుంది అంటే దానికి కారణం ఒకటే జీవులు తాము అనుభవించాల్సిన కర్మ ఫలితాన్ని తాము అనుభవించి తీరాలి కాబట్టి ఈ సృష్టి జరుగుతది.
(13:00) అందరూ అడుగుతారు ఏం దేవుడికి ఏం పనిలేదా ఊరికే ఎందుకు సృష్టి చేస్తారండి అని సృష్టి ఎందుకు అంటే నార్మల్ గా ఊరికే చేసింది కదా అది మనం మనం చేసుకున్న కర్మలు కర్మలు మూడు రకాలుండి ఇది పెద్ద సబ్జెక్ట్ వెళ్ళిపోతే ఇదే గంటపడుతది. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అని మూడు కర్మలు ఉంటాయి మనకు ఈ మూడు కర్మలని అనుభవించడానికి జీవుడు కచ్చితంగా తాను ఉపాధులు ఎత్తి తీరాల్సిందే ఓకే య కంపల్సరీ అయితే దీంట్లో ఏమవుతుంది మళ్ళీ ఇదే చెప్తున్నారు మళ్ళీ ఏం చెప్తారు ఏదానికైనా కాలోహి బలవాన్ కర్త సతదం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రానాం పుణ్య పాపానుయోగతః చూడండి మళ్ళీ ఇడ క్లాస్ పెట్టాడు కాలోహి బలవాన్ కర్త అరే కాలము
(13:36) కర్త కన్నా బలవత్తరమైంది ఈ కాలం కర్తలు అంటే మనం ఈ మొంత అంతే కదండీ రాముడు కృష్ణుడు కూడా ఇదే కాలంలోనే కదా కష్టాలు అనుభవించి ఆపలేరు సీతమ్మ తల్లి కూడా ఇదే ఇదే కాలంలోనే కదా కష్టాన్ని అనుభవించింది అది రాముడు అంటాడు ఆ మాట తానంత అత్యంత కష్టంలో తాను ఉన్నప్పుడు రామాయణంలో రాముడు అంటాడు కాలోహి బలవాన్ కర్త ఎలాగ సతతం సుఖ దుఃఖ యోహో ఎప్పుడు ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తా అంటాడు ఎలా నరాణం మనుషులు పరతంత్రాణం ఎవ్వరైనా నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగతః నీకు ఎందుకు ఇసాడు దేవుడు ఊరికే దేవుడు పని లేక నీ కష్టాలు దేవుడు పని లేక నీకు సుఖాలు ఇస్తున్నాడా కాదు
(14:11) పుణ్య పాపాను యోగతః నువ్వు చేసిన పుణ్య పాపములన్న యోగములను బట్టి నీకు అలా కష్టాలు నీకు సుఖాలు వస్తాయి. విష్ణు భక్తులు కొంతమంది ఉంటారు అండ్ విష్ణు భక్తులు శివ భక్తులు గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ భక్తులు ఎందుకు గొడవపడుతున్నారు యా ఇది కంప్లీట్లీ అవైదికం అండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది సనాతన ధర్మం ఎప్పుడు దీన్ని అంగీకరించదు.
(14:35) ఎందుకంటే సనాతన ధర్మంలో శివశక్తులు రెండు కాదు శివశక్తులు శివకేశవులు వీళ్ళ ఈ దేవతా శక్తులు ఏవి రెండు కాదు ఒక్కటే ఒకటే శివకేశవుల మధ్య అభేదం చూసిన వారికి శివుణని ప్రేమించి విష్ణువుని ద్వేషించిన విష్ణువుని ప్రేమించి శివుని ద్వేషించిన వాళ్ళద్దరికీ వీళ్ళద్దరి అనుగ్రహం వాళ్ళ జన్మలో ఉండదు అంతేకాకుండా ఎన్నో పాపగతులు పొందుతారు అనేది వేద వాక్కు నేను కాదు ఆయన అదే అంటాడు శ్రీయన గౌరి నాబరగు చల్వక చిత్తము పల్లవింప భద్రాయత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమఃశివాయ అని పల్కెడు భక్త జనంబులకు వైదిక ధ్యాయిత కిచ్చె మెచ్చుకొల్చెద అభీష్ట
(15:11) సిద్ధికి అంటాడు అంటే ఆయన శ్రీయన గౌరినావరగు చెల్వగ చిత్తము పల్లవింప ఆయనకి ఏమైపోయిందంటే శివకేశవుల మధ్య అభేదం చూపిస్తున్నాడు ఆయన హరిహరంబగు రూపము దాల్చా అంటే వాళ్ళద్దరు హరిహరులు ఒకటే రూపం వాళ్ళు మామూలుగా వాళ్ళు పురాణాల ప్రకారమో లేకపోతే దీని పరంగా రెండుగా కనబడతారు కానీ తత్వతః ఇద్దరు ఒకటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోహో విష్ణోస్య హృదయం శివః విష్ణు సహస్రనామంలో క్షేమకృత్ శివః అని ఉంటుంది.
(15:42) అలాగే శివ సహస్రనామంలో విష్ణువు పేరు ఉంటుంది. ఎలాగ ఇప్పుడు వాళ్ళద్దరూ ఒకటే వాళ్ళు చూడడానికి రెండుగా కనపడతారు అంతే తత్వం ఒకటే అయితే మనం దశావతారం మూవీలో చూపిస్తారు కదా చాలా దారుణంగా హింసిస్తూ ఉంటారు కమలహాసన్ గారిని నిజమేనా అది అలాంటివి జరుగు ఉన్నాయండి ఆ ఇండియా భారతదేశంలో ఒకానొకప్పుడు ఇలా వైష్ణవులు శివు ఇట్లా శివభక్తులు చాలా గొడవలు జరిగాయి అందుకే ఆ మహానుభావుడు మనం ప్రతిసారి తలుచుకుంటున్నాం ఆదిశంకరాచార్యులు ఆ మహానుభావుడు వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ భూమి మీద భూమండలం అంతా పర్యటించి ప్రతి చోట శివకేశవుల మధ్య జరుగుతున్న ఈ అవేద
(16:18) ఘర్షణలను ఆయన మాపి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే శివుడు విషాన్ని మింగి నీలకంటుడు అయ్యాడు అసలు ఆ స్టోరీ ఏంటి అది అలానే ఎందుకు ఉంచుకోగలిగాడు ఏంటి స అదఅందరికీ తెలిసిన స్టోరీ అండి మనం జస్ట్ బ్రీఫ్ గా చెప్పుకుందాం. మామూలుగా అమృతం కోసం దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని చిలుకుతారు. కింద స్వామి శ్రీ మహావిష్ణు కుర్మావతారబై కింద నుండి మందర పర్వతం చిలుకుతారు.
(16:42) చిలికితే చూడండి ఏ సాధనలోనైనా ఇది మనక ఎందుకు రిలేటెడ్ అవుతుంది అంటే ఈ స్టోరీ ఏ సాధన అయినా మనం చేసేటప్పుడు ఏ ప్రయత్నమైనా మనం ఒకటి ఏదో పొందుదామ అని ఒక ప్రయత్నం చేసేటప్పుడు మనకు ఫస్ట్ కష్టాలే వస్తాయి. కదా తర్వాత కదా అగాధమవు జలనిధిలో ఆనిముత్యమ ఉన్నట్టులే కష్టాల మరుగునదాగి సుఖమున్నదిలే ఓల్డ్ సాంగ్ అయితే అగాధమవ జలనిధిలో అంతే కదా మనక అలా ప్రతిసారి మనం ఏ పని మొదలుపెట్టినా మనకు ఫస్ట్ అగాధాల అంటే ఐ మీన్ మనక ఎప్పుడు నెగిటివ్స్ే జరుగుతాయి అలాగ మందర పర్వతం చిలికేటప్పుడు ఫస్ట్ హాలాహాలం వస్తుంది.
(17:16) హాలాహలం అంటే సామాన్యమైనది కాదండి అది అది ఇట్స్ బిహేవింగ్ లైక్ యస్ ఏ ఆసిడ్ అంత విషం అన్నమాట అది లోకాలు అది ఒక్కసారి లెక్క లోకం మీద పడిందంటే ఎవ్వరు బ్రతకరు జీవకోటి అన్నది ఈ భూమి మీద జరగదు. అప్పుడు దేవతలందరూ ఈ ఆలహాలాన్ని తాము భక్షించలేక శ్రీ మహావిష్ణువు పాదాల పాదాల మీద పడితే దాన్ని ఆపలేక శ్రీ మహావిష్ణువు అప్పుడు ఏం చెప్తాడు దీనిన్నిటికీ కారణం లైకారకుడైన మహాదేవుడు రుద్రుడు ఉన్నాడు మీరు ఆయన్ని వెళ్లి శరణు వేడండి అని చెప్తాడు.
(17:43) అప్పుడు దేవతలందరూ వెళ్లి ఆయన శరణ పెడితే అప్పుడు అంటే మందర పర్వతం చిలికేటప్పుడు నన్ను పిలవలేదు అమృతం కోసం ఇప్పుడు విషం వచ్చిందని నన్ను పిలుస్తున్నారా అని ఆయన అనుకోకుండా పార్వతీ దేవిని బ్రతిమాలుకుంటాడు పోతన గారు రాసిన పద్యాలు ఉంటాయి అసలు అత్యద్భుతంగా ఉంటాయి దీంట్లో అలా పార్వతీ దేవిని బతిమాలాడుకుంటాడు లేదు ఇలా పిలుస్తున్నారు చూడు విషం తాగమని పిలుస్తాను ఏవారైనా ఒప్పుకుంటదా ఆ నేను విషం తాగవస్తాను వెళ్లి అంటే ఒప్పుకోదు కదా కానీ ఆమె ఒప్పుకుంటుంది అన్నమాట ఎందుకంటే మ్రింగెడివాడు విభుండ అనియు మ్రింగెడిది గరలమనియు మేలని ప్రజకున్ మింగమన సర్వమంగళ మంగళ సూత్రమును ఎంతమది
(18:19) నమ్మినదో అంటే మ్రింగెడివాడు విభుండు అంటే ఆయనకు చావే లేదయ్యా ఆయన కాలాతీతుడు మింగెడిది గరలమని వచ్చింది గరళం ఎందుకు మింగమనింది మేలని ప్రజకున్ అమ్మ కదా బిడ్డలు కష్టపడతామ అంటే అమ్మ చూసి తట్టుకోగలదా అందుకని మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ ఎందుకు మింగమనింది అరే ఎంత బిడ్డల మీద ప్రేమ ఉన్నా ఎంత శివుడి మీద అంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఎలా మింగమనిందయ్యా ఎందుకని అంటే [గురకలు] మంగళ సూత్రమును ఎంతమది నమ్మినదో అంటే ఆమె తన మంగళ సూత్రాన్ని నమ్మింది ఎందుకంటే ఆమె సర్వమంగళ కదా అందుకు సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ద్ర సాధికే శరణ్యే త్రయంబకే దేవి
(18:54) నారాయణి నమోస్తుతే ఇప్పుడు చాలామంది శివుడిని ఐడల్ గా పూజించడం కంటే శివలింగానికి ఎక్కువగా పూజలు చేస్తూఉంటారు శివలింగం గురించి రకరకాలుగా చాలామంది మాట్లాడుతుంటారు. శివలింగం అనేది ఆధ్యాత్మికమా తాత్వికమా శివలింగ ఆరాధన అనేది ఆధ్యాత్మికము అది తాత్వికం కూడా ఎందుకంటే శివలింగానికి మనకు పెద్దలు ఒక మాట చెప్తారు అది అరూప రూపి అంటే రూపం ఉంది రూపం లేదు రూపం ఉంది యా అరూపర రూపి అరూప రూపి అంటే రూపం ఉంది రూపం లేదు దాని అర్థం అది రూపం ఉంది ఎలా ఉంది లింగ రూపంలో ఉంది.
(19:26) అరూప రూపి రూపం లేదు ఎందుకు రూపం లేదు కరచరణాదులు లేవు. అది ఎందుకు చూడండి అన్ని దేవతలకి విగ్రహారాధన ఉంటుంది కానీ శివుడికి మాత్రమే లింగారాధన ఉంటుంది ఎందుకంటే భక్తులని సనాతన ధర్మం భక్తులని అది మరీ శివ భక్తులు విష్ణు భక్తులని డివైడ్ చేయద్దండి సనాతన ధర్మంలో భక్తులని ఒక స్టెప్ పరతత్వానికి దగ్గర తీసుకెళ్లే ఉపాసన అది లింగో ఉపాసన అది ఎందుకు అలా చేస్తారంటే రుద్రంలో ఒక మాట ఉంటుంది ఆ లింగం గురించి చెప్పేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది ఆపాతాలనబస్తలాంత భవన బ్రహ్మాండ మావిస్పుర జ్యోతిస్పాటిక లింగమౌలివలసత్పూర్ణేందు వాంతామృతహి అస్తోకాప్లుత ఏకమీష మనిషం
(20:01) రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రోపదం విప్రోభిశిన్షేశివం బ్రహ్మాండవ్యాప్తదేహ బసిత హిమరుచాభాసమాన భుజంగైహి కంటే కాలాహ కపర్తాహ కలిత శశికలాశచండ కోదండ హస్తాహ త్రక్ష రుద్రాక్షమాల సురలితమపుష సాంభవా మూర్తివేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయశంత సౌఖ్యం అని ఒక రుద్రం ఉంటుంది ఆ రుద్రం దాని అర్థం ఏంటంటే అరే నువ్వు కనిపిస్తున్నే లింగం అది నువ్వు కాశీలో నుంచో లే శ్రీశైలం నుంచో నువ్వు తెచ్చుకున్న ఇంట్లో పెట్టుకొని వచ్చి మెటీరియలిస్టిక్ లింగం కాదురా అది లేదా నువ్వు పూజ పూజారు ఎప్పుడైనా నీకు పూజ అభిషేకం చేయమని లింగం
(20:36) అది రాతి లింగమో బంగారు లింగమో పాదరస లింగమో కాదురా అది నీ కంటికి కనపడని పాతాళ లోకాల నుండి నీ ఊహ కూడా అందని ఊర్ధ్వ లోకాల వరకు ఏ మహాశక్తి నీలో నాలో అన్నింటా ఏ మహాశక్తి వ్యాపించి ఉందో ఆ మహాశక్తి ఆ లింగ రూపంలో ఉంది ఆ మహాశక్తి ఆ లింగం అంతే కదండీ ఇప్పుడు బ్రహ్మాండ వ్యాప్త దేహ చూడండి ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఉంది బ్రహ్మ ప్లస్ అండ అండ అంటే ఓవెల్ షేప్ అండం అంటే గుడ్డు కదండి ఈ బ్రహ్మం అంతా అండాకారంలో ఉంది ఇది ఏంటి ఇంతటి బ్రహ్మాండం అంతా ఏం ఉంది శుద్ధ స్పాటిక లింగ ఆయన శుద్ధం అంటే ఇంత ప్యూర్ గా వ్యాపించిపోయిఉన్నాడు అదే అంటారు కదా
(21:11) జ్యోతి స్పాటిక లింగ మౌలి విలసత్ జ్యోతి అంటే అర్థం ఏంటంటే ప్రకాశం జ్యోతి అంటే చైతన్యం చైతన్యం అంటే అట్టర్ కాన్షయస్నెస్ ఓకే నెక్స్ట్ స్పటికము అంటే ఇట్స్ నాట్ అట్ ఏ మెటీరియల్ స్పటికం అంటే మెటీరియల్ కాదు స్పటికం అనేది శుద్ధం అంటే ద క్రిస్టల్ క్లియర్ అంటే ద ప్యూర్ అని అర్థం ఆయన ఎలా వ్యాపించిపోయినాడు ఈ మహా ఈ బ్రహ్మాండం అంతా ఈ ఎనర్జీ అంతా ఆయన ఎలా వ్యాపించిపోయినాడు క్రిస్టల్ క్లియర్ గా వ్యాపించిపోయాడు అంతే చాలా శుద్ధంగా వ్యాపించినాడు ఆయనకి ఏ మలినాలు ఏ వికారాలు లేవు.
(21:41) అంతటి శక్తివంతమైన ఆ శక్తిని పరాశక్తికి నువ్వు అభిషేకం చేస్తున్నావ్ ఆ పరాశక్తికే నువ్వు ధూపం పెడుతున్నావ్ ఆ పరాశక్తికే దీపం పెడుతున్నావ్ ఆ ఆ పరాశక్తి లింగానికే నువ్వు పూజ చేస్తున్నావ్ ఆ పరాశక్తి లింగానికే నువ్వు నైవేద్యం పెడతాను నువ్వు అలా భావించాలి దాన్ని ఎప్పుడైతే అందుకే చూడండి శివలింగానికి అభిషేకం చేస్తే లోకములన్నీ చల్లగా ఉంటాయి అని చెప్తారు పెద్దలు ఎందుకంటే లోకమంతా వ్యాపించిన ఏ శక్తి ఉందో అది శివలింగంలో ఉంది.
(22:01) అందుకు లింగార్చన మనకు అంత అంత ఫేమస్ అండ్ అంత శక్తివంతమైనది అని చెప్తారు పెద్దలు. మరి శివుడు ఎందుకండీ స్మశాన వాటికలోనే ఉంటారు ఎందుకంటే చాలామంది బ్రహ్మ పుట్టుకకు కారణం ఈ మధ్యలో మరణం పుట్టుక మధ్యలో ఏదైతే ఉందో అది విష్ణువు చూసుకుంటారు మరణానికి సంబంధించి మోక్ష మార్గము శివుడు ఇస్తాడుని అందుకోసమే స్మశానంలో ఉంటారా స ఇది బాగా సర్క్ులేట్ అయిపోయిన ఇన్ఫర్మ ఇదండి ఇది రాంగ్ ఆ రాంగ్ అండి ఎందుకంటే మనకు సంస్కృతంలో స్మశానం అన్న మాటకు అర్థం తెలుసుకోవాలి.
(22:31) మనం మన వాడుక భాషలో స్మశానం వేరు వేద భాషలో స్మశానం వేరు వేద భాషలో శివుని స్మశానవాసి అన్నారంటే అర్థం ఏంటంటే శమనత్వాత్ శేనత్వాత్ ఇతి స్మశానః అంటే ఏది అన్ని అన్ని కోరికలు అన్ని బాధలు అన్ని కష్టాలు ఎక్కడ షమించిపోయి ఉంటాయి శమనత్వాత్ ఎక్కడ క్షమించిపోతాయో కేవలం ఆనందం మాత్రమే ఎక్కడ ఉంటుందో అంటే ఇంకా ఏది నీది నాది మంచి చెడు హెచ్చు తగ్గు నీచం ఉగ్రం ఏది ఉండదు కేవలం ఆనంద స్థితి ఏది ఉందో ఆనంద స్థితిలో ఉన్న ఈశ్వరునికి స్మశానవాసి అని పేరు స్మశానం అంటే అది వేద భాషలో స్మశానానికి అర్థం మీనింగ్ే వేరు డిఫరెన్స్ మనం ఏమనుకుంటాం మనకు నార్మల్ గా కనబడే మనం
(23:15) ఎక్కడ చనిపోతే మనం మనం ఎక్కడ దాన సంస్కారం చేసాం స్మశానం అంటాం సో పోనీ అలాగే తీసుకుందాం సరే మన మాటలో తీసుకుందాం ఎవ్వరైనా స్మశానంకి వెళ్లి చనిపోతారా ఆ నేను రేపు రేపు చనిపోవాలంటే నైట్ పోయి స్మశానంలో పడుకొని చనిపోతాను ఎవరైనా చనిపోయిన తర్వాత తర్వాత స్మశానానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఎక్కడ చనిపోయాడు అతను ప్రపంచంలోనే చనిపోయాడు అంతఎందుకు మీరు నేను మాట్లాడుకుంటున్నాం మనఇద్దరి మధ్య కూడా ఎన్నో కొన్ని లక్షల జీవరాశులు చిన్న చిన్న క్రిములు చనిపోతా ఉన్నాయి.
(23:39) ఇప్పుడు స్మశానం ఎక్కడ లేదు. కరెక్ ఇప్పుడు శివుడు ఎక్కడ లేడు మనం మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి తీసుకున్న తత్వంలోకి వెళ్ళిన శివుడు అక్కడే ఉన్నాడు కదా ఇప్పుడు శివుడు స్మశానవాసి అవుతుంది కదా శివుడు ముక్కోపి అంటారు అండ్ ప్రళయ తాండవం చేస్తారు అసలు తాండవం అండ్ కోపం వచ్చినప్పుడు చేసే ప్రళయ తాండవానికి కారణాలు ఏమిటి నిజంగానే శివుడు ముక్కోపిన కాదండి శివుడు మనం శివుడు శాంతం అని చెప్పుకున్న తర్వాత కూడా మనం శివుడు కోపంగా ఉన్నాడంటే కొంతమందికి అలా అనిపించొచ్చు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఆయన ఉగ్రతాండవం చేస్తాడు అలా ఎందుకు చేశాడు అంటే ప్రదోష వేళ మనకు మనకి ప్రదోష
(24:13) వేళ అను సాయంత్రం మనము పెద్దలు చూసారా మనం దాన్ని అసుర సంధ్యవేళ అంటారు అవును పడుకోకూడదు అసుర సంధ్యవేళ పండుకోకూడదు దానికి అసుర సంధ్యవేళ అసురులు అంటే ఎక్కువ దుష్ట శక్తులు ప్రబలే టైం అది నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి భూమి మీద ఈవినింగ్ సంధ్యావేళ యా సంధ్యావేళ సాయంత్ర సంధ్యవేళ అది కూడా దాన్ని ప్రదోష వేళ అంటారు.
(24:31) అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పరమేశ్వరుడు ఏం చెప్తారంటే పెద్దలు పురాణాల్లో పరమేశ్వరుడు సాక్షాత్తు పార్వతీ సమేతుడై శ్రీశైలం కొండ మీద నుండి శివతాండవం చేస్తాడు అని చెప్తారు. అలా ఎందుకు చేస్తాడంటే జటాటవీగలజల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితం భుజంగ తుంగ మాలికం డమడమ డమడమన్ నిరాదవడమర్వయం చకారచండ తాండవం తనోతున శశివ శివం అకర్వ సర్వమంగళా కలాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంబనా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అని ఆయన అలా తాండవం చేస్తా ఉంటే ఏం జరుగుతదిఅంటే ఈ ఉగ్రభూతములు ఏవైతే ఉంటాయో అవి ఊరి మీద
(25:11) పడకుండా ఆ శివుడి తాండ పాండవాన్ని చూసి నిశ్చషులై అలా చూసి చూస్తా ఉండిపోతారు అన్నమాట అలా ఉగ్రత అలాగ ఈ దుష్ట శక్తులని అనచడానికి శమనింప చేయడానికి ఆయన అలా తాండవం చేస్తాడు దానికి కారణం ఆయన తాండవం చేసిన ఆయన కోపన్న ఆయన ప్రేమించిన ఏదైనా మనకోసమే సో అందుకనే అనుకుంటా శివుడు కోపం అయినా కూడా భక్తులకు మాత్రం భోలా శంకరుడే అంటారు.
(25:33) ఇది రీజన్ ఇదే రీజన్ అంతేనా ఓకే సో నెక్స్ట్ రామాయణం గురించి మాట్లాడుకుందాం. సో రామాయణంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మీరు అన్నట్టు క్యారెక్టరైజేషన్స్ కావచ్చు క్యారెక్టర్స్ కావచ్చు భావాలు కావచ్చు పాపభీతి పుణ్యము మంచి చెడు ఇలా చాలా ఉన్నాయి కానీ కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి అని విన్నాను కొన్ని లేనివి కూడా సృష్టించారని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమాలో సీత స్వయంవరం అనగానే ఫస్ట్ రావణాసుడు వస్తాడు శివధనుస్సు ఎత్తడానికి ట్రై చేస్తాడు అవ్వక అవమానపడి వెళ్ళిపోతాడు తర్వాత రాముడు వచ్చాడు సీత స్వయంవరం జరుగుతుంది. నిజంగానే సీతా
(26:07) స్వయంవరానికి రావణాసురుడు వచ్చాడా లేదా అదేనండి మనకి ఏమైపోయిందంటే ఈ సినిమాల ఈ మూవీస్ ప్రభావం వల్ల అసలు రామాయణం మనం ఎప్పుడో మర్చిపోయినాం. మ్ నిజానికి మనం సదైనా గుర్తుపెట్టుకోండి మన వాల్మీకి రామాయణమే మనకు మొక్కుకుటం అది శిరోధార్యం వాల్మీకి రామాయణమే అసలు రామాయణం. ఈ తర్వాత వచ్చిన ఈ పిట్ట కథలు ఈ సినిమా కథలు వల్ల రామాయణం మాక్సిమం చాలా వరకు తప్పుదోవలోకి వెళ్ళింది.
(26:34) అసలు ఆడు ఏం జరుగుతుందంటే అది ఎంత బ్యూటిఫుల్ స్టోరీ అండి అది మామూలుగా విశ్వామిత్రుడు విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు ఇద్దరిని యుద్ధ విద్యలు నేర్పించడానికి అడవికి తీసుకొని వెళ్తాడు. రాముడు లక్ష్మణులు ఇద్దరు యుద్ధ విద్యలు బ్రహ్మాండంగా నేర్చుకుంటారు. అయితే వాళ్ళు ఎంతైనా యుద్ధవీరులు కదా వాళ్ళకి ఏం చెప్తారంటే విశ్వామిత్రుడు రామ మిధిలా నగరంలో ఒక శివధనుస్సు ఉంది.
(26:57) శివధనుస్సు శివుడు ద్వారా ప్రసాదించబడిన ఒక పెద్ద శివధనుస్సు ఉంది అది చూసిద్దాం మీకు అది చూపిస్తాను నేను తీసుకొని వెళ్దాం పోదాము అంటాడు. ఎందుకంటే వాళ్ళు యుద్ధవీరులు కదా ఇప్పుడు ఎవరికైనా అంతే కదండీ ఆర్మీ వాళ్ళకి గన్స్ అంటే ఎట్లా ప్రేమ ప్రీతి ఉంటాయో అట్లా ఆయనకి ధనుస్సు అంటే ప్రీతి కదా ఆ వెళ్దాం గురువుగారు అని చెప్తారు.
(27:15) అలాగా రామలక్ష్మణులు ఇద్దరిని విశ్వామిత్రుడు మిధిలా రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు అక్క జనక మహారాజు చెప్తాడుఅన్నమాట చూడండి రామలక్ష్మణుల ఇలా వచ్చారు వాళ్ళకు శివ శివధనుస్సు చూడాలని చాలా కోరికగా ఉంది. అంటే చెప్తాడు ఆయన శివధనస్సు స్టోరీ అంతా చెప్తాడు ఇది వాళ్ళ వంశానికి ఎలా వచ్చింది ఇది ఎందుకు ఈ శివధనుస్సును విరిచిన వాళ్ళకి సరే విరిచిన వాళ్ళకు కూడా కాదు పాపం ఈ శివధనుస్సుని ఎక్కువ పెట్టే శక్తివంతులకి సీతమ్మ తల్లిని ఇవ్వాలని నా అభిప్రాయం అది నేను ఇలా నిర్ణయించుకున్నాను అది ఎందుకు అంటే మళ్లా ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ఎందుకంటే సీతమ్మ
(27:49) తల్లి జనకు మహారాజు కూతురు కాదు ఆవిడ అయోనిజ అంటే ఆవిడ అత్యంత శక్తి సంపన్నురాలు అన్నమాట సీతమ్మ తల్లి యాక్చువల్ గా రామాయణం అంతా నడిచి ఇచ్చేది సీతమ్మ తల్లి మీదనే యాక్చువల్ గా దానికి రామాయణం అని కాదు పేరు వాల్మీకి పెట్టింది దానికి రామాయణం అని పెట్టలేదు సీతాయా చరితం మహత్తది తర్వాత మన నానుడిలో తర్వాత మనం మాట్లాడడం మాట్లాడడం వల్ల అది రామాయణం అయింది.
(28:12) దాని పేరు సీతమ్మ తల్లి గొప్పతనం చెప్తుంది మొత్తం రామాయణం అంతా రాముడి గొప్పతనం కదా సీతమ్మ తల్లి పాతివృత్యం సీతమ్మ తల్లి తపస్శక్తి ఉంటుంది రామాయణం మొత్తం అయితే సీతమ్మ తల్లి ఇలా ఉంది అయ్యో నిజ ఆవిడ కాబట్టి అంత శక్తి సంపన్నులు ఎందుకంటే శివధనుస్సుని ఎక్కువ పెట్టిన వాళ్ళు సాక్షాత్ నారాయణుడు సాక్షాత్తు అంత శక్తి సంపన్నులే సో కాబట్టి వాళ్ళద్దరికీ మ్యాచ్ కుదురుతుంది కాబట్టే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని విశ్వామిత్రుడు చెప్తాడు అయినా సరే ఓకే ఫైన్ పర్లేదు పిల్లలు చెస్ట్ చూస్తాము చూస్తారు అని చెప్తారు. అయితే ఇప్పుడు ఆ
(28:40) శివధనస్సుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు అన్నమాట జనకుడు ఆ శివధనస్సు ఎనిమిది చక్రాలతో 5వేల మందితో లాగబడి ఉంటాడు అంటే శివుడు పట్టిన శివధనస్సు కదా అది త్రిపురాసర సంహారం చేసినప్పుడు శివుడు పట్టింటాడు ఆ శివధనస్సుని అప్పుడు అంత శివధనుస్సు మొత్తం సభ అంతా దద్దరిల్లిపోతా ఉంటుంది దాని దాని చెప్పుడికి 5వ000 మంది బలంగా లాక్కొని వచ్చి రాముడు ముందు పెడతారు ఆ శివధనుస్సుని పెడితే అప్పుడు ఏం చెప్తాడు ఆ మన విశ్వామిత్రుడు రామ ఒక చూపు చూడు ఎక్కువ పెట్టు ఇల్లు విరిచి ఇవేం చెప్పాడుఅన్నమాట ఒక చూపు చూడు నువ్వు చూడు వచ్చింది కదా చూడు నువ్వు నువ్వు కీరియస్ గా ఉన్నావు
(29:18) కదా శివధనుషు చూడు అంటేనే రాముడు లేచి ఈ సభలో ఎవ్వరు ఉండదు సీతా స్వయంవరం కాదు జస్ట్ ఓన్లీ రామలక్ష్మణులు వాల్మీకి రామాయణం చదివితే అర్థమవుతుంది ఈ ఘట్టం అయితే జస్ట్ రామలక్ష్మణులు తనకు చూపించడానికి విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళిన ఘట్టం అంతే అది అయితే రాముడు లేసి ఒక్కసారిగా మంజూష అంటారు దాన్ని మన తెలుగులో ఆ మంజూషని ఓపెన్ ఓపన్ చేస్తారు చేసిన ఒక గొప్ప మిరిమిట్లు కొలిగిపోయే కాంతితో ఉంటుంది అది శివధనస్సు బంగారు బంగారు వర్ణంలో మెరిసిపోతా ఉంటుంది అది ఒక్కసారి ఓపెన్ చేస్తేనే ఆ మొత్తం రాజ్యం అంతా ఒక కాంతి వెరజిల్లుతుంది. అంతటి
(29:50) మహాశక్తి కదా అది దాన్ని చూసి అందరూ సభలో ఉన్నవాళ్ళ అందరూ దండం పెడతారున్నమాట అంటే శివుడి శక్తి కదా అది అయితే [గురకలు] రాముడు లేసి దాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చేస్తాడు చేసి విశ్వామిత్రుడి వైపు తిరుగుతాడు. తిరిగితే విశ్వామిత్రుడు ఓకే నీకు ఎక్కువ పెట్టాలని ఉంటే పెట్టు అని అంటాడు. అప్పుడు రాముడు ఏం చేసాడుంటే ఆ మంజూషలో శివధనుస్సు వింటినారి వింటినారి అంటే తెలుసు కదా మనం తాడు పెట్టి లాగుతాం శివధనుస్సు వింటినారి వేరువేరుగా ఉంటాయి.
(30:20) రాముడు మంజూష వినిర్గమనంబు వేలకే జావల్లి బిగిసి ఉండే అని రాస్తారు అన్నమాట ఇక్కడ అంటే ఆ మంజూషలో నుంచి రాముడు బాణం తీస్తాడు అన్నమాట పైకి అంటే కనీసం చూడడం కూడా తాకడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు సామాన్యులకి అలాంటిది అందరూ చూసా అనంగానే రాముడు శివధనుసు శివధనుస్సు నమస్కరించి శివధనుస్సు మీద చేయవేసి బయటికి తీస్తాడు. తీసినప్పుడు ఏం జరుగుతుంది మంజూషం నుండి వినిర్గమనంబు వేలకే జావల్లి బిగిసియుండే ఆయన ఏం చేస్తాడంటే లోపలే ఆ శివధనుస్సుని వంచి దానికి మొత్తం జావల్లి అంటే ఆ వింటినారిని కట్టి ఒకటేసారిగా బయటికి తీసి ఇలా నిలువుగా నిలబెడతాడు. ఓకే
(30:53) నిలబెడితేనే అప్పటికే సభ అంతా ఆశ్చర్యపోతాంటుంది అసలు అసలు అది ఎప్పుడూ జరగదు కదా నభూతో నభవిష్యతి అది ఇంకా లేరురా భూమండలంలో శివధనుస్సుని ఎక్కువ పెట్టిన వాళ్ళు శివధనుస్సుని కనీసం తాగగలిగే నా వాళ్ళు ఎవర లేరనే వాళ్ళందరూ ఫిక్స్ అయి ఉంటారుఅన్నమాట అట్లాంటిది ఎత్తి ఇలా నిలబెడతాడు ధనుస్సు అంటే ఇంత పెద్దగా ఉంటుంది కదా ఎత్తి నిలబెడితేనే అది ఫస్ట్ ఫ్లోర్ అంటే మొత్తం రాజ్యంలో పైన గవాక్షంలో ఎక్కడో ఆడవాళ్ళ చెప్పుడు వినబడతాది రాముడికి ఎవరో మాట్లాడుకున్న చెప్పుడు వినబడుతుంది అయితే తల పైకెత్తి చూసాడు.
(31:24) పైకెత్తి చూసి అప్పుడు లక్ష్మీ స్వరూపమైన సీతమ్మ తల్లి దర్శనం ఇస్తుంది మొదటిసారి రాముడికి మ్ చూసిన వెంటనే రాముడు సీతమ్మ తల్లిని చూసాడు సీతమ్మ రాముణని చూస్తుంది. సీతమ్మ రాముణని చూసి అన్నప్పుడు సిగ్గుతో తల ఉంచుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే అడ్డంగా నిలువుగా ఉన్న ధనుస్సు సీతమ్మని చూడడానికి అడ్డుగా ఉందని అడ్డంబుగా చేసే ధనువు ఆ ధనుషిని నిలువ ఉన్నదాన్ని అడ్డంగా చేశడంట చేసి ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు చూడండి ఆ వింటినారిని పట్టుకుంటున్నాడు.
(31:49) ఎలా లాగుతున్నాడు ఆ వింటినారిని తాడు పిడివాకు ఓలే వ్రేల లాగే అంటే గట్టిగా లాగాడంటండి ఆ వింటినారిని లాగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ రఘురామచంద్రుడి చిత్తము జానకిపై కరము విస్పాల శరాసల అస్తకంపై యువపత్రిత చిత్రితమయ్యాయి ఆయన ఏదో బలవంతంగా లాగట్లే ఆయన ఈజీగా సీతమ్మ తల్లిని చూసి వింటినారు లాగాడు అప్పుడు ఏం జరిగిందంటే అతని దృష్టికి జానకి ఆగలేదు అతని కృష్టికి కృష్టి అంటే లాగడం అన్నమాట అతని కృష్టికి శివధనుస్సు ఆగలేదు సీత పూజడ వెన్నుగా శిరసు వంచే చెరుకు గడవలె నడిమికి విరిగెదను అని రాశడు అంటే ఏం జరిగిందంటే చూడండి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాడు
(32:26) ఋషి అయితే ఆయనఏం తాడు లాగాడు లాగిన వెంటనే ఏం జరిగిందంటే అతని అతని దృష్టికి జానకి ఆగలేదు రాముణని చూసిన వెంటనే అతని దృష్టికి అసలుకి ఇంకా రాముడు సిగ్గు అప్పట్లో సిగ్గు ఉండేది కదా ఆగకుండా అమ్మవారు ఏం చేసింది తల వంచింది తన పువ్వుల జడ వంచింది ఎలా వంచింది అంటే అతని కృష్టికి శివధనుస్సు ఆగలేదు సీత పూజడ వెన్నుగ శిరసు వంచే అంటే ఆమె సిగ్గుతో తల వంచుకుంది సీతమ్మ తల్లి అది ఎలా వంగింది చెరుకు గడవోలి సీతమ్మ తల్లి ఎలాగైతే తన వెన్ను వంచిందో ఆ బాణం కూడా అలా వంగిందంట అలా వంగి నడిమికి విరిగేదనువు అంటే ఒక్కసారిగా విరిగిపోయిందంట రాముడి చేతిలో
(33:03) శివధనసు ఈజీగానే విరిగిపోయింది కానీ దాని నుండి వచ్చిన ఆ భయంకరమైన శబ్దానికి సీతా రామ లక్ష్మణ జనక విశ్వామిత్రులు తప్ప మిగిలిన వాళ్ళంతా ఆ శబ్దానికి దాని నుండి వచ్చిన ఆ మిరుమిట్లు కొలిపే ఆ ప్రచండ కాంతికి తట్టుకోలే లేక మూర్చులే మూర్చితులు అయిపోతారంట అలా జరిగింటుంది ఆ సన్నివేశం అంతేగాన రావణాసురుడు సీతా స్వయంవరం జరగలేదు రావణాసురుడు ఆ స్వయంవరానికి రాలేదు రావణాసురుడు శ్రీరామచంద్రుని చూసింది యుద్ధంలోనే యుద్ధానికి ముందు జరిగిన సంవాదంలో మాత్రమే అయితే రావణాసురుడు గురించి చాలామంది గొప్పగా పూజిస్తూ ఉంటారు.
(33:40) నిజంగా రావణుడు చెడ్డవాడా మంచివాడా ఈశ్వరుడికి ఒక్క ఎక్కువ తక్కువ ఏమ ఉండదు ఈశ్వరుడు కర్మఫల ప్రదాత రావణాసురుడు ఈశ్వరుడి కోసం తపస్సు చేసి ఈశ్వరుడి మీద శివుడి మీద శివతాండవ స్తోత్రం ఇందాక మనం చెప్పా జటాటవీ గలజల ప్రవాహ పావితస్థలే అలాంటి శివతాండవం శివతాండవ స్తోత్రం రాశరంటే శివుడి అనుగ్రహం లేనిది రాయలేరు కదా ఆయన తపస్సుక ఆయన అది ఇచ్చాడు.
(33:59) ఆయన తపస్సుతో శివానుగ్రహం పొంది ఆ అహంకారంతో నేను ఏమైనా చేయొచ్చు పంచభూతాలని నేను అరికట్టొచ్చు నేను ఏమి చేస్తే అదే రైట్ అనుకొని సీతమ్మ తల్లిని అపహరించిన తర్వాత మహాసాత్వి తపస్శక్తి సంపన్నురాలండి సీతమ్మ తల్లి మామూలు అయోనిజ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఆవిడ ఆవిడని అపహరించి బాధ పెట్టిన తర్వాత రామనాసుడు ఇంకా మంచోడు చెడ్డోడు అన్న డిస్కషన్ే లేదు చెడ్డోడే చెడ్డవాడే ఆయన చేసిందే తప్పు ఆయన చేసిన తప్పుకు ఆయనకు మరణమే రాముడు అది కూడా చెప్తాడు రాముడు ఆఖరికి మొత్తం కుంభకర్ణుడితో సహా అందరూ చనిపోయే రావణాసురుడు ఒక్కడు మిగిలినప్పుడు కూడా
(34:34) రాముణని ఒకసారి అడుగుతారు అన్నమాట హనుమంతుడు అడుగుతాడు ఆ యుద్ధకాండలో స్వామి ఏంటి ఇప్పుడు రావణాసురుడు ఇప్పుడు మీరు విభీషణుడిని క్షమించమని అడిగితే విభీషణుడు పాదాల మీద పడతాడు వచ్చి రాముడు పాదాల మీద పడి నన్ను క్షమించండి అని అంటాడు అంటేనే అప్పుడు అందరూ వద్దని చెప్తారు ఒక్క రాముడు లక్ష్మణుడు హనుమంతుడే సైలెంట్ గా ఉంటారు ఎందుకంటే రాముడి హృదయం తెలుసు వాళ్ళకి ఆయన ఒక్కటే మాట చెప్తాడు సకృదేవ ప్రపణాయత తవాస్మిచ్చితే ఆచతే అభయం సర్వభూతేభ్యో దదామయేతం వ్రతం మమ ఆయన నాకు శత్రువు తమ్ముడు విభీషణుడు అయినా నేను ఎందుకు అంటే సకృదేవ ప్రపన్నాయ ఎవ్వడు వాళ్ళ జీవితంలో
(35:09) ఒక్కసారి సకృదేవ ఒక్కసారి రామా నేను నీవాడను అని ఎవడు అంటాడో వాడిని నేను సర్వాకాల సర్వావస్థల యందు నేను రక్షిస్తాను అని చెప్తాడు రాముడు అట్లా ఇదే మాట ఇదే మాట రేపు రేపు యుద్ధం జరుగుతుంది కదా రామనాసుడితో రావణాసుడు ఈరోజు రాత్రి వచ్చి సీతమ్మ తల్లి నాకు అప్పగించిన పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటే నేను రావణాసురుని వదిలేస్తాను అని చెప్తాడు రాముడు ధర్మాత్ముడు రాముడు కోపంతో రావణాసురుని చంపినాడు కేవలం ధర్మం అంతే రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః అయితే ఇప్పుడు రావణాసురుడు మంచివాడు అనేవాడు ఎవడైనా గానండి నేను వీళ్ళ ఇంత రూడ్గా మాట్లాడకూడదు నిన్ను
(35:44) నిన్ను బాగా ప్రేమించే నువ్వు ప్రేమించే నీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవడైనా ముక్కు ముఖం తెలినోడు వచ్చి తీసుకెళ్ళిపోతే వాడు ఆమెని బాధపెడితే నువ్వు రావణాసుడు లాంటి క్యారెక్టర్ ఇదని వాడికి మీరు పూలదండలు లేస్తామా ఎవడికైనా కోపం వస్తుంది కదా మనల్ని ప్రేమించే వ్యక్తులు న్న ఒక వ్యక్తికి ఒక చెడ్డ పని చేస్తే చెడ్డవాడే ఆబవియస్లీ మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా అంటే మనకే రక్తం ఉడు కదా అట్లాంటిది ఆయన యుద్ధవీరుడు ఆయన రాజు ఆయన ఎందుకు ఊరికే ఉంటాడండి రామాయణంలో ముఖ్యమైన పాత్ర హనుమంతుడిది అయితే హనుమంతుడు అంత బలవంతుడైనప్పటికీ సీతమ్మ గారిని తీసుకొని వచ్చేయచ్చు కదా
(36:15) ఎందుకని లంకను మొత్తం తగలబెట్టాల్సిన అవసరం ఏంటి యా ఇది యాక్చువల్ గా ఇది చాలా చాలా రహస్యమైన ఇదండి ఇది సుందరాకాండలో యక్చుల్గా అడుగుతాడు హనుమంతు హనుమంతుడు అడుగుతాడు ఎందుకు అడుగుతాడు అంటే హనుమంతుడు చెట్టు మీద చిన్న రూపంతో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మ తల్లిని అనరాని మాటలన్నీ అంటాడు అన్నమాట అది అది ఒక అసలు వాల్మీకి ఎక్కడే గాని ఏమాత్రం మొహమాటం లేకుండా రాసేస్తాడు రావణాసుడు ఎంత అవమానించి సీతమ్మ తల్లిని మాట్లాడతాడో రాసేస్తాడుఅన్నమాట అవి వింటే కళ్ళ నీళ్ళ వస్తాయి మనకు అంతటి అంతటి కష్టాన్ని చూసి ఉంటాడు అన్నమాట పైనుంచి హనుమంతుడు అందుకు
(36:52) అమ్మా ఇంకా వద్దమ్మా నువ్వు ఈ కష్టం ఇంట్లో పడద్దు రాముడు వచ్చి నిన్ను నిన్ను రావణాసురుడిని చంపింప నిన్ను రక్షించేంత వరకు నేను తట్టుకోలేను తల్లి రామ్మా నువ్వు నా భుజాల మీదకి ఎక్కమ్మ నేను నిన్ను తీసుకెళ్లి రాముడి పాదాల చెంత నిన్ను వదులుతాను నేను రాముడి దూతనమ్మా నీ బిడ్డనమ్మ నేను రామ్మా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు సీతమ్మ తల్లి కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తుంది హనుమంతుడికి చూడు హనుమా నువ్వు నా బిడ్డ సమానుడివే అయినా నేను ఇంకొక పరపురుషుడిది నేను తాకను దట్టు నేను రాముడి చేత మాత్రమే రక్షింపబడబడవలసిన దాన్ని సో నేను ఇక్కడ కష్టాలు అనుభవిస్తానుని
(37:24) నువ్వు బాధపడతాను కానీ ఇది ధర్మం రావణాసురుడి చావు లోకానికి రక్ష సో ఇది జరగాలి అని చెప్పి కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పి పంపిస్తుంది. అయితే హనుమంతుడికి ఎంత ఎంత సీతమ్మ తల్లి కన్విన్స్ చేసినా వినదన్నమాట. సో హనుమంతుడి కోపం ఆగదు ఎందుకంటే తల్లిని ఆమె సీతమ్మ తల్లి ఆమె తన తల్లిని బాధ పెట్టినోడిని ఊరికే వదులుతాడా అప్పడు అప్పటివరకు హనుమంతుడి పరాక్రమము గాని హనుమంతుడి గురించి గాని తను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోడు నేను అంతా నేను ఇంత అని ఎప్పుడూ చెప్పుకోడు కానీ ఒక్కసారి సీతమ్మ తల్లి ఆ కష్టం చూసిన వెంటనే హనుమంతుడి కళ్ళు రెండు ఎర్రగా అయిపోయి
(37:57) విపరీతమైన పట్టరాని కోపంతో ఆ భవనం మీద నిలబడి ఒక మాట చెప్తాడు ఇది యాక్చువల్లీ జయ మంత్రం అంటారు దీన్ని ఇది చాలా పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు గాన ఏదైనా పనులకి వెళ్ళేటప్పుడు గాని ఈ మంత్రాన్ని చదువుకొని వెళ్తే దిగ్విజయం జరుగుతుంది అనేది మహర్షి వాక్ అది కచ్చితంగా విజయం సాధించి తీరుతారా దాన్ని జయ మంత్రం అంటారు ఆయన చెప్పుకుంటున్నాడు తాను ఎవడో అంటే గట్టిగా చెప్పుకుంటాన్నాడు ఇప్పటి వరకు నక్కి నక్కి ఉన్నాడు కదా మొత్తం లంక అంతా తిరిగాడు కదా ఇప్పుడు తను తన అసలు రూపం వచ్చి ఆయన చెప్తున్నాడు జేష్టతి బలోరామో లక్ష్మణస్య మహాబలః
(38:30) రాజాజయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కౌశలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతాం మారుతాత్మజః నరావణ శాస్త్రమే యుద్దే ప్రతిఫలంభవేత్ శిలావిస్తు ప్రదః పాదపై శాస్త్ర అర్ధైత్వాం పురం లంకాం అభివర్జితమైదిలిం సమృద్ధార్తో గవిశ్యామి సదా రమత రక్షసామ అని చెప్పుకుంటాడు అన్నమాట అంటే ఆయన హనుమాన్ శత్రు సైన్యన మొదటిసారి చెప్పుకుంటాడు నేను హనుమంతుని అని చెప్పుకొని అప్పుడు భీకరమైన కోపంతో మొత్తం లంకన అంతా తగలబెట్టేస్తాడు తగలబెట్టేసిన తర్వాత అంతా తగలబడిపోయిన తర్వాత హనుమంతుడికి మళ్ళీ ఒకసారి భయం కలుగుతాది అరే నేను సీతమ్మ తల్లి ఉన్న
(39:08) విషయమే మర్చిపోయినాను మొత్తం నిప్పుల్లో కలికేసాను మంటల్లో కలికేసాను లంకని ఇప్పుడు సీతమ్మ తల్లికి ఏమన్నా అయితే నేను రాముడికి ఏం చెప్పుకోవాలి నేను చచ్చిపోవాలి అని దుఃఖపడి మళ్ళీ అశోక వనానికి వెళ్తే అశోక వనంలో సీతమ్మ చెట్టు అశోక వనం కింద ఉన్న సీతమ్మ చెట్టు మాత్రమే తగలబడదు అన్నమాట అప్పుడు ఆయన మనసులో అనుకుంటాడు అన్నమాట ఓహో ఈవిడ ఈవిడ అవతారంగా ఇలా ఉంది కానీ ఈవిడ పరాశక్తి అగ్గి అప్పుడు అక్కడ మాట రాస్తాడు అన్నమాట ఎవరు మన వాల్మీకి ఏం రాస్తారంటే అగ్గిని అగ్గేం చేయలేదు అని ఇంకొకటి ఏం జరుగుతుందంటే హనుమంతుడి తోకకి నిప్పు పెట్టినప్పుడు సీతమ్మ తల్లి తన శక్తిని
(39:45) అడ్డు పెడుతుంది. హనుమంతుడికి ఆ అగ్గి హనుమంతునికి చిన్న అపకారం కూడా చేయకుండు గాక అని తన శక్తిని అడ్డు పెడుతుంది. ఆ విషయం రహస్యం అది హనుమంతుడికి అది మనకు హనుమంతుడి ద్వారా మనకు వాల్మీకి చెప్తాడు అన్నమాట తెలిసిపోతుంది హనుమంతుడికి హనుమంతుడి తోకకి నిప్పు పెట్టారు అని అప్పుడు చెప్తుంది నా బిడ్డ అయిన హనుమంతుడికి ఆ అగ్ని ఏమి చేయకుండు గాక అందుకే కదా సీతామతలు అగ్ని ప్రవేశం చేసినా కూడా ఆ ఏమి కాదు ఎందుకు కాదంటే ఆమె తన పాతివ్రత్య ధర్మం అలాంటిది ఆమె తన పాతివ్రత్య శక్తిని పెడుతుంది.
(40:14) రఘు గారు కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా మరి ఎందుకు 16వేల మంది భార్యలను పెళ్లి చేసుకున్నారు అండ్ లోకంలో ఇప్పుడు మనం ఉన్న ఈ లోకంలో చాలామంది మగవాళ్ళు ఏదైనా చిలిప్ పనులు చేస్తే కృష్ణుడితో పోలుస్తుంటారు అది చాలా తప్పు రైట్ అలా పోల్చకూడదు ఎందుకంటే కృష్ణుడు అంటేనే పరబ్రహ్మ స్వరూపుడు ఎందుకు అలా చేస్తున్నారు ఈ ఎగజాంపుల్ గా ఎందుకు చూపిస్తున్నారు అదేనండి అసలు ఫస్ట్ కృష్ణ తత్వం మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏ ప్రతిదానికి ఏదో మనం చేసిన ప్రాపంచిక మైన ఈ కామ ప్రేరితమైన విషయాలకి పరాశక్తి ఆయన పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుతో పోల్చడం ఫస్ట్ దౌర్భాగ్యం
(40:50) అది అండ్ దట్ అది కంప్లీట్లీ రాంగ్ అది అసలు కృష్ణుడికి మనకి అసలుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఇం అసలు ఎందుకు 168 మంది భార్యలు కృష్ణుడికి ఉన్నారో ఒకసారి ఆలోచిద్దాం. ఏం జరుగుతుందంటే స్టోరీ నరకాసురుడు 16వేల మంది రాజకన్యల్ని బంధించి ఉంటాడు అన్నమాట. నరకాశరుడు వధ జరిగిన తర్వాత 16వ000 మందిని కృష్ణుడు విడిపిస్తాడు. కృష్ణుడు చెరసాల నుంచి వదులుతా విడిపిస్తాడు ఎప్పుడైతే కృష్ణుడిని చూస్తారో కృష్ణుడు తమల్ని రక్షించిన కృష్ణుడిని 16వ000 మంది చూసి ఏమంటారంటే ఇంకా ఇంకా అర్థం ఇంకా తెలుసు కదా బయటికి ఒక్కసారి రాక్షసుడు చెరలో నుంచి బయటికి
(41:27) వచ్చిన తర్వాత సమాజం వాళ్ళని ఎలా చూస్తుందో మనకు తెలిసిందే కదా కలియుగంలో కూడా అదే జరుగుతుంది. సో వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే కృష్ణ నీవే తప్ప మాకు ఇంకా వేరే దిక్కు లేదు. నువ్వే మమ్మల్ని రక్షించు మేము ఎప్పుడు నీ పాదసేవలోనే ఉంటాము అని వాళ్ళు వేడుకుంటారు. వేడుకుంటే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడుఅంటే చూడండి ఇప్పుడు మీరందరూ మన కృష్ణుడితో పోల్చుకుంటున్నారు కదా మీరు నిజంగా కృష్ణుడు 168 మందిని పెళ్లి చేసుకున్నాడు అన్నది నమ్మితే ఇది కూడా నమ్మాలి కృష్ణుడు తన యోగశక్తితో 16వేల మంది కృష్ణులుగా మారి ఒక్కొక్క గోపికని ఒక్కొక్క రాజకన్యని 16వేల మంది
(42:02) కృష్ణులు 16వేల మంది గోపికల్ని పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు కృష్ణుడు ఏకపత్నివ్రతుడా కాదా ఎందుకంటే నీకు అలా ఉంటే నువ్వు కూడా నువ్వు నువ్వు 10 మందితో పెళ్లి పెళ్లి చేసుకోవాలన్నప్పుడు నువ్వు 10 రూపాయలు ధరిస్తే యోగశక్తితో అప్పుడు అది అనుభవింపబడుతుంది అంతేగాన కృష్ణుడు యోగశక్తి చూడండి ఆయన పరమాత్మ ఇంకొకటి రాజకన్యలు గాని ఎనిమిది మంది భార్యలు గాని రుక్మిణి దేవి గాని రాధ గాని లక్ష్మీదేవి స్వరూపాలు ఏఎవ ఒకే లక్ష్మీదేవి స్వరూపం ఇన్ని రూపాలుగా మారి ఆయన్ని వరించింటారు.
(42:31) అండ్ ఇంకొకటి కృష్ణుని కోరుకున్న ప్రతి ఒక్క భక్తురాలు గోపికే ఇక్కడ కృష్ణుని వాళ్ళు కోరుకుంటా అండేది కృష్ణుని పరమాత్మ స్వరూపుడిగా చూసిఉంటారు వాళ్ళు భగవంతుని ప్రేమించే భక్తుడి కథ అది ఆయన కృష్ణుడిని చూసి ఆయన ఆయన ఆయన యొక్క శక్తిని చూసి ఎందుకంటే ప్రతి జీవుడి కోరిక అది ఇక్కడ 16వేల మంది ఎవరంటే జీవులు మనం 16వ000 అంటే సమస్త జీవులు వాళ్ళందరూ మనమందరం కృష్ణుడి భక్తులమే కదా దీంట్లో జనరల్ డిఫరెన్సెస్ కూడా లేవు ఆడైనా మొగైనా ఎవ్వరైనా కృష్ణుడిని ఎవరు పొందుతారో కృష్ణుడిని ఎవరు పొందాలని తప్పిస్తారో వాళ్ళందరూ గోపికలే వాళ్ళందరూ కృష్ణుడికి భార్య అంటే స మనము కృష్ణుడి
(43:11) భార్య ఇక్కడ మనం ఏంటంటే భార్యా భర్తల సంబంధం మన ప్రాపంచిక ఈ మానవ సంబంధాలతో పోల్చకూడదండి భగవత్ రూపాలు భగవత్ తత్వాలు భగవత్ లీలలు ఎప్పుడు ఆయన ఆయనే చెప్పుకుంటాడు కదా జన్మ కర్మ చమే దివ్యం నా జన్మ నా కర్మ దివ్యములు అని మనం ఎప్పుడు ఆ దాలతో ఎప్పుడు కంపారిజన్ చేసుకొని మనం దేవతా శక్తిని ఎప్పుడు ఎప్పుడు అవమానించకూడదు అలాంటి దృష్టితో ఎప్పుడూ చూడకూడదు కృష్ణుడు పరమాత్మ స్వరూపుడు అసలు కృష్ణుడికి అసలు కృష్ణుడు ఆయన అకేల ఆయన ఒక్కడే ఆయన తాను కోరుకున్నారు కాబట్టి ఆయన వాళ్ళని అలా అనుగ్రహించాడు భక్తుడు అనుగ్రహించాడు భక్తులని అనుగ్రహించాడు ఆయన
(43:44) దేవుడిగా ఎందుకంటే దేవ ధర్మం అది ఆయన ఆయన అలా చేశడు అంతే కానీ దీనికి దానికి సంబంధమే లేదు. సో ఇప్పుడు దేవుణని తలుచుకొని దేవుణని ఆరాధిస్తే చాలు దేవుడా నువ్వు ఉన్నావ అనుకుంటే చాలు కదా ఈ పూజలు దీపాలు ధూపాలు నైవేద్యాలు ఈ ఆచరణ ఏమిటి ఎందుకు చేస్తాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ ఎందుకు చేస్తాం అంటే ఏదో ఇవ్వాలని కాదు ఎన్నో ఇచ్చాడని చేస్తాం పూజ పూజ ఫర్ ఓన్లీ గ్రాటిట్యూడ్ మనకు ఈశ్వరుడు ఎన్నో ప్రసాదించాడు కనుక దానికి కృతజ్ఞత భావంతో మనం పూజ చేస్తాం ఆ పూజ ఎందుకు చేయాలి అంటే సనాతన ధర్మంలో పూజ ఎందుకు చెప్పబడిఉంది అంటే దేవతా ఆరాధన ఫస్ట్ మనక ఖచ్చితంగా మన చిత్తస్ శుద్ధయే
(44:21) కర్మ నతు వస్తూపలభ్యతే ఫస్ట్ మన చిత్తాన్ని మన శుద్ధం చేస్తుంది అది సో అది ఓకే కానీ ఈ పంచ సంఖ్యోపచారాలు అంటారు అభిషేకాలు గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు అనే ఉంటాయి. అయితే ఇవి ఎందుకు చేస్తాము అంటే అరే నువ్వు నువ్వు దీపం ఎందుకు పెడుతున్నావు అంటే భగవంతుడు నీ కళ్ళు ఇచ్చాడు. ఈ సమస్త విశ్వాన్ని నువ్వు చూడగలుగుతున్నావు కదా నీ ఇంద్రియాలకు శక్తి ఆయన ఇస్తున్నాడు.
(44:44) కంటికి శక్తి ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దీపం పెడుతున్నావ్ నీకు ముక్కుకు వాసన వాసన పిలిచే శక్తి నీకు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ధూపం వేస్తున్నావ్ నువ్వు కృతజ్ఞతతో స్వామి నేను ఎంతో మంది కళ్ళు లేని ఉన్నారు వాళ్ళ కళ్ళు లేనోళ్ళు పూజ దీపం పెట్టకూడదు అని అడద్దని మనోదృష్టి ఉంటుంది గా మనసుతో మనం చూస్తా అంటాం గా కాబట్టి చేయాల్సిందే ప్రతి ఒక్కరు అయితే స్వామి ఎంతో మంది కళ్ళు లేకుండా ఉన్నారు నేను ఈ ప్రపంచాన్ని ఇన్ని రంగుల్ని నేను చూడగలుగుతున్నాను నీ దయ వల్ల నువ్వు ఇవ్వకపోతే నాకు వచ్చేదిలే ఎందుకంటే కళ్ళు మనం పెట్టుకోలేదు ముక్కులకు వాసన మనం మనం తయారు చేయలేదు కదా
(45:14) ఈ డానియన్స్ కి ఇవన్నీ సో అందుకు కృతజ్ఞత భావంతో ఈశ్వరుడికి మనం అర్పిస్తామ అన్నమాట అరే కళ్ళు నా కళ్ళు ఇచ్చావు నీకు దీపం పెడతాను కృతజ్ఞత భావం అల్లరు విశ్వాత్మ అసలు ఆయనకు పూజ అవసరం లేదండి భగవంతుడికి పూజ అవసరం లేదు మీరు పూజ చేస్తా భగవంతుని ఏదో ఉద్దరిస్తున్నాం అనుకుంటే అది మన అజ్ఞానం మ్ పూజ మనకోసం మనం ఈశ్వరుడి మీద భక్తితో ఈశ్వరుడి కృతజ్ఞత భావంతో చేస్తాం అలరు విశ్వాత్మకునకు ఆవాహనం ఇదే సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే సర్వనీలైనకు నువ్వు ఆసనమే వేస్తావు మ్ అంతే కదా సూర్య చంద్ర నేత్రులకి దీపం పెడతావా అన్నమయ్య అదే అంటాడు అలరు
(45:50) విశ్వాత్మకునకు ఆవాహనం ఇదే సర్వం మొత్తం విశ్వమంతా వ్యాపించిపోయాడయ్యా శ్రీ మహా విష్ణువు నువ్వు ఆయనకు ఆహ్వానిస్తావు ఎక్కడికి ఆహ్వానిస్తావ్ మొత్తం ఆయనే ఉంటే ఆ శోడశ కళానిధికి శోడశ కల అంటే 16వ కళాలు పెద్ద సబ్జెక్ట్ శోడశ కళానిధి అంటే శాశ్వతుడు శోడశ కళానిధికి శోడశోపచారములు శోడశోపచారములు అంటే ఈ పూజలు 16 ఉపచారాలు ఉంటాయ పూజలో నువ్వు చేస్తున్నావా అసలు ఎలా చేయగలుగుతావు నువ్వు సూర్యు కంటిగా సూర్య చంద్రునే నేత్రంగా కలిగిన మహా పరాశక్తికి నువ్వు దీపం పెడతాన్నావ్ నువ్వు దీపం పెట్టగలవా సూర్యుడి ముందే దీపం పెడితే ఏమవుతది తెలిగిపోద్ది కదా కానీ ఎందుకు చేస్తున్నామ
(46:28) అంటే కేవలం గ్రాటిట్యూడ్ సో కృతజ్ఞత భావం కృతజ్ఞత భావం కోసమే పూజ నాకు ఇటువంటి జీవితాన్ని ప్రసాదించిన నీకు ఒక కృతజ్ఞత భావంతో మనం తెలియజేస్తున్నా పూజ వల్ల ఏదో రాదు ఎన్నో వచ్చిందని నే పూజ చేయాలి మనం అలవైకుంఠపురములో అనేది ఒక సినిమా పేరు కానీ అలవైకుంఠపురములో అనే వర్డే ఎందుకు వచ్చింది యాక్చువల్ గా ఇది అలవైకుంఠపురంలో మనందరికీ సినిమా టైటిల్ లాగా తెలుసు యాక్చువల్ గా దాని వెనక ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉందండి ఆ కవి ఆ కవి జీవితంలో జరిగింది తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఒక గొప్ప కవి ఆయన బమ్మెర పోతన ఆయన ఏంటంటే మహాభారతాన్ని సాంస్కృత్ నుంచి తెలుగులోకి అనువదించిన ఒక
(47:06) గొప్ప కవి అండి ఆయన ఆయన ఏంటంటే ప్రతి భాగవతంలోని ప్రతి ప్రతి మహాభాగవతాన్ని భారతాన్ని కూడా ఆయన అనువదించాడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశడు. అయితే ఆయన గట్టం రాస్తాన్నాడు గజేంద్ర మోక్షం అని గట్టం రాస్తాన్నాడు. గట్టం ఆయన ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నాడు ఆయన తపశక్తి సంబంధి సామాన్యుడు కాడు ఆయన కవి అంటే నా మామూలు అశామాశి కవి కాదు ఆయన సరస్వతీ కటాక్షం పొందిన వ్యక్తి ఆయన అయితే గజేంద్ర మోక్షం మన అందరికీ తెలుసు గజేంద్ర మోక్షం ఏంటంటే ఒక ఏనుగు నీళ్లలోకి దిగి ఆడుకుంటా ఉంటది.
(47:36) అప్పుడు ముసలి ముసలి వచ్చి ఏను కాళ్ళు పట్టుకుంటాది అప్పుడు కాపాడమని వేడుకుంటాది అన్నమాట వేడుకుంటే అప్పుడు శ్రీ మహా విష్ణువు వచ్చి రక్షిస్తాడు ఇది అందరికీ తెలిసిన స్టోరీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆయన రాస్తున్నాడు అంతవరకు అంతవరకు అంత గట్టం అంతా సూపర్బ్ గా ట్రాన్స్లేట్ అయింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఏనుగు తను చనిపోతుంది ఇంకా ఎందుకంటే అప్పటివరకు ఏమనుకుంది అంటే తనను తాను రక్షించుకోవచ్చు అనుకుంది మనం కూడా అంతే కదా మనం కూడా ఒక్కొకసారి మన కష్టాలు వస్తే ఏముంది నేను తీర్చుకోగలుగుతాను అని ఎప్పుడైతే మన శక్తిని మించి ఒక కష్టం ఉంటుందో అప్పుడు
(48:07) మనకు భగవంతుడు గుర్తొస్తాడు. అలాగా ఇప్పుడు ఆ గజానికి కూడా అప్పుడు ఓకే లా ఉక్కింతయు లేదు ధైర్యం విలోలంబయే ప్రాణములు టావుల్ తప్పే ఇప్పుడు వేడుకుంటాది నీవే తప్ప ఇత పరం పెరుగను రావే ఈశ్వరా కావే వరదా సంరక్షింపు భద్రాత్మక అని వేడుకుంటుంది. అంటే ఇంకా నా వల్ల కాదు నువ్వు ఈశ్వరా రక్షించు అని ఇప్పుడు మామూలుగా సాంస్క్రిట్ లో ఏముంటుంది అంటే ఈ శ్రీమహా విష్ణువు అక్కడికక్కడే ఆవిర్భవించి తన విష్ణు సుదర్శన చక్రాన్ని సంధించి ముసలిని చంపి ఏనుగుని రక్షించాడు అని ఉంది.
(48:38) మ్ అప్పటివరకు రాశడు కానీ ఆయనకి ఎక్కడో అసంతృప్తి ఉంది. అరే ఇంతలా వేడుకుందే ఇంత ఆర్తితో గజేంద్రుడు పిలిచాడే శ్రీ మహావిష్ణువు కూడా అంత ఆర్తితో పరిగెట్టుకుంటూ వస్తే బాగుంటుంది అని అనుకున్నాడు ఎందుకంటే కవి కదా స్వేచ్ఛ స్వేచ్ఛగా రాయగలుగుతారు వాళ్ళు [గురకలు] వాళ్ళకు ఉన్న తపస్సుతో అనుకున్నారు ఆయనకి ఇప్పుడు సరే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఎక్కడి నుంచి వస్తే బాగుంటుందని రాద్దాం అని ఆయన ఎంత ఆలోచించినా ఎంత ధ్యానంలోకి వెళ్ళినా ఎన్ని తపస్సు చేసినా ఏం చేసినా ఆయనక అసలు అంతు పట్టదుఅన్నమాట ఎందుకంటే విష్ణువు సర్వవ్యాపకుడు కదా ఆయన ఎక్కడి
(49:11) నుంచి రాద్దాం అని రాసాడు ఆయనకి అసలు అంతు చిక్కదు. మ్ అయితే ఇంకా ఆయన ఆయనకి ఏం చేసినా ఆయనకి రాదు సరే అని చెప్పి సాయంత్రం అయిపోతది. ఆ కూతుర్ని పిలిచి అమ్మ నేను నదికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వస్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండ అని చెప్పి ఆయన నదికి వెళ్తాడు. వెళ్లిన జస్ట్ టూ త్రీ మినిట్స్ కే మళ్ళీ రిటర్న్ వస్తాడు.
(49:30) వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఏంటి నాన్నగారు అప్పుడే వచ్చారు అంటే గుర్తొచ్చిందమ్మా శ్రీ మహా విష్ణువు ఎక్కడ ఉంటాడో నాకు గుర్తొచ్చింది. ఆ విష్ణువు స్పురింప చేశడు నాకు అని చెప్పి మొత్తం ఆ గట్టం అంతా కంప్లీట్ చేసి ఆయన బుక్కు మూసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కొద్దిసేపటి తర్వాత సంధ్యావందనం స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వచ్చి బుక్ ఓపెన్ చేస్తాడు ఆ గ్రంథం ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసిన ఆ పద్యం ఉంటుంది కూతురిని పిలుస్తాడు ఎవరు రాశారు ఈ పద్యం అని అడుగుతాడు బమ్మెరిపోతున్నా అదే నాన్నగారు ఇందాకే కదా మీరు వచ్చే కదా ఈ పద్యం రాసి వెళ్ళారు అంటుంది అప్పుడు అర్థంఅవుతుంది శ్రీ మహావిష్ణువు
(49:59) ఎక్కడి నుండి వస్తే బాగు ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన అసలు ఫస్ట్ ఎక్కడ ఉంటాడో ఆయనకు ఆయనే రాసుకున్నాడు అది ఎక్కడి నుంచి రాసాడుఅంటే అలవైకుంఠపురంబులో ఆమూల సౌదంబుదాపల మందారవనాంతరా మృతరప్రాంతేందు కాంతోపలత్పల పర్యంకరమా వినోదిగో ఆపన్న ప్రసన్నుండు విహవల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సౌరంభియై ఎక్కడున్నాడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు మూలము అంటే కార్నర్ అలవైకుంఠపురంలో వైకుంఠంలో నగరిలో ఆ పెద్ద మహానగరంలో ఆమూల సౌదంబు దాపల అంటే కరెక్ట్గా సెంటర్లో ఉన్నాడు అంత మహానగరానికి ఆయన సెంటర్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు పర్యంకరమా వినోది అగు ఆపన్న
(50:36) ప్రసన్నుండు అంటే లక్ష్మీదేవితో లక్ష్మీదేవితో తల్పం మీద చుట్టూ పరిజారికలు ఆయనకు చామరం వీస్తా ఉంటే ఆయన లక్ష్మీదేవి కొంగు చీర పట్టుకొని ఆడుకుంటా ఉన్నాడు అన్నమాట ఎవరు ఆపన్న ప్రసన్న అరే కష్టాల్లో పిలిస్తే పలికే దేవుడు ఆయన ఆయన అలా ఉన్నాడు అయితే ఇప్పుడు ఆయన ఏంటి విఫల నాగేంద్రము నాగేంద్రం అంటే ఏనుగు పాహి పాహి అని కుయ్యాలించి సౌరంబియై ఆయన ఇప్పుడు వస్తున్నాడు రావాలి కదా ఆయన అది కూడా ఆయనే రాసుకున్నాడు సిరిగించప్పడు శంఖ చక్ర యుగములం చేదోయి సందింపడు ఏ పరివారంబును జీరడు అబ్రకపతిం వహనింపడు ఆకర్ణికాం దమ్మిల్లను చక్కనొత్తడు వివాద
(51:11) ప్రోక్విత శ్రీ కుచోపరి చేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై ఆయన రాసుకున్నాడు ఎలా వస్తున్నాడు అంటే సిరిగిం చెప్పడు అరే విన్నాడు ఇంకా గజేంద్రుడు ఆర్తి విన్నాడు నన్ను రక్షించు నీవే తప్ప ఇత పరంబెరుగని అనింది కదా విన్నాడు ఇప్పుడు ఆయన ఏంటి ఇప్పుడు తన భక్తుని కాపాడాలని రక్షించాలని ఉన్నట్టుండి అంశులిక తల్పం మీద నుంచి దూకి ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఎలా వస్తున్నాడు అంటే సిరిగించప్పడు శంఖ చక్ర యుగములను చేదోయి సంపాడు లక్షమీ దేవి కూడా చెప్పట్లేద అంటే తాను ఎక్కడికి వెళ్తున్నాడో కనీసం తన ఆయుధాలకు కూడా చెప్పట్లేదండి ఆయుధాలు అంటే శక్తులు శంఖ
(51:44) చక్ర యుగములని చేదోయి సంధింపడు కనీసం ఎక్కడికన్నా బయటకి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం మనకి సామాన్య ఆయుధాలు ఏమైనా తీసుకొని వెళ్తాం కదా అది కూడా లేదు. ఏమి చెప్పడు ఆకర్ణి పరిగెడుతున్నాడు అన్నమాట ఎక్కడి నుంచి వైకుంఠం నుంచి భూమి భూమండలానికి పరిగెత్తుకొని వస్తున్నాడు ఎలా వస్తున్నాడు ఆకర్ణికాంతల ధమ్మిళ్ల నుంచి అక్కడ వస్తాడు ఆయన పరిగెడుతున్నప్పుడు ఆయన పెద్ద జుట్టు కదా జటాజూటం శివుడు జటాజూటం ఎలా ఉంటుందో శ్రీ మహావిష్ణువు జుట్టు అలా ఉంటది అలా పరిగెట్టుకుంటూ వస్తున్నప్పుడు కుదుబులికి జుట్టు ముందు ముందుకు పడుతుందంట ఇట్లా మొహం మీదకి వాడు ఆకర్ణికా
(52:12) దమ్మిని చక్కనత కానీ చక్కనొత్తాడు దాన్ని కూడా చక్కగా అనుకోడంట ఇలాగా అలా పరిగెత్తుకొని వచ్చి ఎందుకు వస్తున్నాడయ్యా అంత పరిగెత్తుకొని ఆ భక్త పరాధీనుడు అంటే గజప్రాణ వనోచాహియ గజం అంటే ఆ ఏనుగుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు అంత ఆర్తితో పరిగెత్తుకొని వచ్చాడుని రాశడు. అది ఎవరు రాశారు ఆయన రాసుకున్నాడు శ్రీ మహావిష్ణువే రాసుకున్నాడు ఎందుకు ఇంత తపస్సు చేసి ఈ బమ్మెర పోతాను నాకోసం ఇంత ఆంధ్ర ఈ మహా భాగవతాన్ని భారతాన్ని [గురకలు] ట్రాన్స్లేట్ చేస్తున్నాడే ఆయనకు ఇబ్బంది కలగకుండా ఆయన రాసుకున్నాడు అందుకే ఆంధ్ర మహాభారతం భాగవతం మొత్తం అయిపోయిన
(52:44) తర్వాత బొమ్మేరపోతున్న కవి అరేయ్ ఇది నేను రాయలేదురా ఈ కవి ఇది మొత్తం నేను రాయలేదు ఇది నాకు సంబంధం లేదు ఏం చెప్తాడు అంటే పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండట పలికెడిది భాగవతం నేను పలుకుతున్నాను ఈ భాగవతం నేను పలకట్లేదురా ఇది పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగుండట పలుకగా వేరొండు కాదా పలుకగానే అరే నేను పలికితే నార్మల్ ప్రాపంచిక మాటలు పలకాల్సి వస్తుందిరా ఇది నేను రాయలేదు ఇది ఈ ట్రాన్స్లేషన్ నేను చేయలేదు ఇది పలికించడి వాడు రామభద్రుడు అని ఆయన రామభద్రుడు పలికించాడు ఇది నాతోని ఆయన చెప్పుకున్నాడు ఆయన
(53:23) [సంగీతం]
Author Name:iDream Media
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xL301AXwv6I
Title: Influencer Raghu Shivam Exclusive Interview | Secrets Of Sanatana Dharma | Anchor Lasya | iDream
Author Name: iDream Media
Description: Influencer Raghu Shivam Exclusive Interview | Secrets Of Sanatana Dharma | Anchor Lasya | iDream
#RaghuShivam #SanatanaDharma #LordShiva #LordKrishna #SpiritualInterview #RamayanFacts #Hinduism #iDreamMedia
iDream Media brings audiences closer to the heart of Indian cinema with engaging content that includes iDream interviews and iDream celebrity interviews featuring top stars and filmmakers. From iDream Tollywood interviews to iDream latest interviews, fans get an exclusive look into the world of movies and entertainment. For film lovers, iDream movies and iDream Telugu movies provide a wide range of cinematic experiences, while iDream full movies and iDream exclusive interviews ensure non-stop entertainment. With a variety of iDream videos covering updates, behind-the-scenes stories, and candid conversations, iDream Media has become the go-to destination for Entertainment.
Subscribe to iDream Media :
/ @idreammedia
🎬 Explore Our Playlists:
👉 Bigg Boss 7 : • Bigg Boss Telugu 7
👉 iDream Media Latest Full Interviews : • iDream Full Interviews
👉 iDream Media Latest HD Movies : • iDream Full HD Movies
👉 iDream Media Interviews : • iDream Interviews Bytes
📌 Stay Connected:
Don't miss out on our Exclusive updates! Follow us on our social media pages:
📞 iDream Media WhatsApp:https://whatsapp.com/channel/0029Va9M...
☎️ iDream News WhatsApp:https://whatsapp.com/channel/0029VaA0...
🌐 Website:https://iDreamPost.com
📩 Telegram:https://t.me/iDreamMediaOfficial
📱 Facebook: / idreammedia
📸 Instagram: / idreammedia
🕊️ Twitter: / idreammedia
Join us in the exciting world of iDream Media, where entertainment knows no bounds! Subscribe, hit that notification bell, and be the first to experience the magic of cinema, music, and more.
Thanks for being a part of our growing community! Your support means the world to us. 😊🎉
#iDreamMedia #Tollywood #TeluguCinema #IndianFilmIndustry #MovieUpdates #TollywoodInterviews #TollywoodNews #IndianCinema
Transcript:
(00:00) మీ కళ్ళతాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 ఉండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐయ్ హాస్పిటల్ లో నిజంగానే శివుడికి మూడో కన్ను ఆ మూడో కన్ను తెరిస్తే అసలు ఏమవుతుంది ప్రపంచం యాక్చువల్ గా అందరూ ఏమంటారంటే శివుడు మూడో కన్ను తెలిస్తే అమ్మ భస్మం అయిపోతారు శివుడు మూడో కన్ను తెలిస్తే ప్రళయం వస్తది యాక్చువల్ గా ప్రతి భక్తుడు కోరుకోవాల్సింది ఏమంటే శివుడు మూడో కన్ను తెరవాలని ఎందుకు తెరవాలని అంటే మరణం పుట్టుక మధ్యలో ఏదైతే ఉందో అది విష్ణువు చూస్ కుంటారు మరణానికి సంబంధించి మోక్ష మార్గము శివుడు [సంగీతం] ఇస్తాడు అందుకోసమే స్మశానంలో ఉంటారు
(00:35) మన వాడుక భాషలో స్మశానం వేరు వేద భాషలో స్మశానం వేరు వేద భాషలో శివుణని స్మశానవాసి అన్నారంటే అర్థం ఏంటంటే అన్ని కోరికలు అన్ని బాధలు అన్ని కష్టాలు ఎక్కడ శమించిపోయి ఉంటాయి శమనత్వాత్ కేవలం ఆనంద స్థితి ఏది ఉందో ఆనంద స్థితిలో ఉన్న ఈశ్వరుడికి స్మశానవాసి అని పేరు. ఇప్పుడు సినిమాలో ఆ సీత స్వయంవరం అనగానే ఫస్ట్ రావణాసురుడు వస్తాడు శివధనుస్సు ఎత్తడానికి ట్రై చేస్తాడు అవ్వక అవమానపడి వెళ్ళిపోతాడు నిజంగానే సీతా స్వయంవరానికి రావణాసురుడు వచ్చాడా లేదా రావణాసురుడు సీతా స్వయంవరం జరగలేదు రావణాసురుడు ఆ స్వయంవరానికి రాలేదు రావణాసురుడు శ్రీరామచంద్రుడిని చూసింది
(01:13) యుద్ధంలోనే యాక్చువల్గా రామాయణం అంతా నడిచేది సీతమ్మ తల్లి మీదనే వాల్మీకి పెట్టింది దానికి రామాయణం అని పెట్టలేదు సీతాయా చరితం మహత నిజంగానే ఈ కలియుగంలో కర్మ సిద్ధాంతం అనేది [సంగీతం] చాలా గట్టిగా వర్క్ అవుతుంది. మన భారతీయ సనాతన ధర్మం మొత్తం కర్మ సిద్ధాంతం మీదనే నడుస్తది. కర్మ సిద్ధాంతం ఉంది కనుకే ఇంకా ఇక్కడ ధర్మం నిలబడింది.
(01:32) ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలని మూడు కర్మలు ఉంటాయి మనకు ఈ మూడు కర్మల్ని అనుభవించడానికి జీవుడు కచ్చితంగా తాను ఉపాధులు ఎత్తి తీరాల్సిందే. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ మధ్యకాలంలో ఒక ఫాస్ట్ కల్చర్ కి అలవాటు పడిపోయి వెస్టర్నైజ్డ్ కల్చర్ కి అలవాటు పడిపోయి మన రూట్స్ ఏంటి ఆధ్యాత్మికత అంటే ఏంటి అండ్ దేవుడు పురాణాలు ఇవన్నీ ఎక్కడో కనుమరుగయపోయాయి కానీ ఇప్పుడు మళ్ళీ కొన్ని వీడియోస్ రూపంలో అందరికీ చాలా సులువుగా అర్థమయ్యేలాగా ఎంతో తత్వంగా అండ్ చాలా డీప్ మీనింగ్ ఉన్న విషయాలన్నీ రఘుశివం గారు మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా
(02:09) చాలా చెప్పాలి అండ్ ఇంకా చాలా వీడియోస్ చేయాలి అని చెప్పి ఇవాళ పాడ్కాస్ట్ పిల్లలడం జరిగింది అండ్ చిన్న పిల్లలు ఎస్పెషల్లీ చూస్తే మనం ఏంటి మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి మన పురాణాలు ఏమిటి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో లెట్స్ షూట్ అవుట్ సం క్వశ్చన్స్ నమస్కారం రఘుశోం గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారా ఐ యమ్ గుడ్ థాంక్యూ అండి స్టార్ట్ చేయబోయే ముందు అసలు మీకు ఇంత నాలెడ్జ్ ఇంత అవగాహన వీటి మీద ఎలా వచ్చింది పురాణాల మీద కావచ్చు ఆధ్యాత్మిక తత్వం గురించి కావచ్చు ఇంత ఐడియా ఎలా వచ్చింది ప్రేమ అండి అంతే దేవుడి మీద ప్రేమ శివుడి
(02:43) మీద కొంచెం విపరీతమైన ప్రేమ ఎక్కువ మనకి మనకి దేని మీద ప్రేమ ఉంటుందో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం దాన్ని తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ ట్రై చేస్తాం కదా అట్లా నేను ప్రతిదాన్ని అంటే చిన్నప్పటి నుంచి మనకి మనం మామూలుగా యూజువల్ గా మన ట్రెడిషనల్ వేలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని శివుడి గురించి అమ్మవారి గురించి విష్ణువు గురించి మన సాంప్రదాయం గురించి సనాతన ధర్మంలో చెప్పబడిన వేదాల్లో చెప్పబడిన దేవుళ్ళ గురించి దాని గురించి ఎక్కువ తెలుసుకోవడం నాకు బాగా ఇష్టం అండి అట్లా తెలుసుకొని అంటే ఓన్లీ తత్వం పై పైన కాదు కొంచెం ఇన్డెప్త్ గా
(03:14) తెలుసుకోవాలని నాకు పిచ్చి ఉండేది. సో ఆ పిచ్చి వల్ల ఇలా ఇప్పుడు సనాతన ధర్మం అంటే రకరకాలుగా రకరకాల అర్థాలు రకరకాల మనుషులు చెప్తున్నారు అసలు సనాతన ధర్మం అంటే ఇది అని మీకు ఏమ అర్థమైింది అసలు సనాతన ధర్మం గురించి ఒక్క సింగిల్ వర్డ్ అండి మామూలు ఒకే ఒక్క సెంటెన్స్ లో సనాతన ధర్మం అంటే ఋషులు తన జీవితాలను ధారపోసి తపశక్తితో అతీంద్రియ జ్ఞానాన్ని సంపాదించిన సమాహారం అతీంద్రియ జ్ఞాన సమాహారం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మనకు అంది అందించడమే ఆ అందించిన అతి విలువైన ఆ జ్ఞానమే సనాతన ధర్మంలో చెప్పబడిన ఈ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ
(03:55) ఇవన్నీ ఎవరో జస్ట్ కూర్చొని రాసింది కాదండి ఇవి ఆ పరాశక్తితో వాళ్ళ అష్టాంగ యోగా అష్టాంగ యోగాలని అభ్యసించి దాంట్లో సిద్ధి పొంది తపస్శక్తి సంపన్నులైన ఋషులు వాళ్ళ జీవితాలని దాంట్లో దారపోసి ఆ శక్తితో మిలితమై ఆ శక్తి నుంచి పలికిన వాక్కులని వాళ్ళు మనకు గ్రంధాల రూపం లో ఇచ్చారన్నమాట ఓకే దట్ ఇస్ కాల్డ్ సనాతన ధర్మం అసలు నేను చాలా మంది శివభక్తులని చూశాను ఇంక్లూడింగ్ మీ ఏదో ఒక అంటే ఒక డీపర్ డిప్రెషన్ లేకపోతే జీవితంలో చాలా కోల్పోయిన తర్వాత నిలదొక్కుకోవాలి ఎలాగైనా అని ఆలోచన వచ్చిన ఆ సిచువేషన్ నుంచి వచ్చినప్పుడే మనము శివభక్తులం అవుతాము
(04:36) అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్తాము అని విన్నాను అనుభవించాను. సో నిజంగానే శివభక్తులు అంటే నిజంగా ఒక డిస్ట్రక్షన్ నుంచి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ అయినట్ట డిప్రెషన్ నుండి శివభక్తులు ఎందుకు అవుతారు అంటే శివ అన్న మాటకు అర్థమే ఆనందం శుభం శాంతం ఆనందం అద్వైతం పరాశక్తి స్వరూపం ఆయన సో శివ అన్న శివ అన్న మాటకు బేసిక్ డెఫినేషన్ ఆనందం నిజంగానే శివ అని మనము ఉచ్చరించినప్పుడు పలికినప్పుడు మనకి ఎటువంటి చేంజెస్ కానీ హ్యాపీనెస్ కానీ వస్తది యా అవునండి ఖచ్చితంగా అండి ఎందుకంటే అది రెండు అక్షరాల అది శివ అన్న రెండు అక్షరాల నామం మనం పలకడానికి పెద్ద కష్టపడాల్సిన
(05:15) పని లేదు. శివ రామ కృష్ణ గోవింద ఇవి ఎంత సులువుగా పలుకుతామో కానీ దాని శక్తి దాని ఎఫెక్ట్ అంతా బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మామూలుగా దూర్జడి చెప్తాడు. శివా అన్న నామం ఎందుకు అంత పవిత్రమైనది అంటే పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకుపాలం భూమిస్థలంబగు శత్రుం అతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనన్నగా అవనీ మండలి లోపల అవని అంటే భూమి అవనీ మండలి లోపలన్ శివ శివేచ్య భాష నొల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమవు శ్రీకాలహస్తీశ్వర అంటే నీ నామం చేయలేనిది ఏది లేదు దీనికి ఆదిశంకరులు మనం ఆదిశంకరుని తలుచుకోలకుండా అసలు శివుని గురించి చెప్పనే లేదు అవును
(05:52) అయితే చెప్పనే లేము ఆదిశంకరులు ఒక మాట అంటారు శివ అన్న రెండు నామ రెండు అక్షరాలు రెండు తిరగల రాళ్లు మనకి తెలుసా మనకి పూర్వం తిరగల రాళ్లు ఉండేవి అవును తిరగల రాళ్లు దాంట్లోకి ఏ గింజలు వేసినా అవి పిండి చేస్తాయి పిండి చేస్తాయి సో ఆ శివ అన్న రెండు నామాలు రెండు తిరగలు రాళ్లవంట అవి ఇప్పుడు మనం గింజలు వేస్తాం కదా ఇప్పుడు గింజలు అనేవి మన కర్మ బీజాలు అవి మన కర్మ బీజాలు శివనామంలోకి వేస్తే అవి నూరిత నూరి చూర్ణం చేస్తాయి.
(06:17) చూర్ణం చేసిన తర్వాత మీరు అవి నేల మీద చల్లండి. మొలకెత్తవు మొలకెత్తావు కానీ అవే గింజలు మామూలుగా వేస్తే మొలకెత్తి మళ్ళీ చెట్ల అది మళ్ళీ పంటనిస్తాయి కానీ శివనామం ఏం చేస్తుందంటే ఆ రెండు తిరగలరాలలాగా మన కర్మ మన కర్మలన్నీ క్షయం చేసేసి చివరికి ఆనంద మోక్ష స్థితిని కలిగిస్తుంది అనేది పెద్దల వాక్కు శివుడి ధారణ గురించి శివుడి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి నిజంగానే శివుడికి మూడో కన్ను ఆ మూడో కన్ను తెరిస్తే అసలు ఏమవుతుంది ప్రపంచం యాక్చువల్ గా అందరూ ఏమంటారంటే శివుడు మూడో కన్ను తెలిసి అమ్మ భస్మమ అయిపోతారు శివుడు మూడో కను తెరిస్తే ప్రళయం వస్తది
(06:51) యాక్చువల్ గా ప్రతి భక్తుడు కోరుకోవాల్సింది ఏమంటే శివుడు మూడో కన్ను తెరవాలని ఓకే ఎందుకు తెరవాలని అంటే శివుడి మూడు కళ్ళ ఏంటి మూడు కళ్ళు గురించి మనం తెలుసుకుందాం శివుడికి మూడు కళ్ళు కదా ఆ మూడు కళ్ళు ఏంటంటే సూర్య చంద్ర అగ్ని నేత్రాలు అవి అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని తన నేత్రాలుగా ఉంటారు. ఈ మూడో కన్ను పైన లలాటం మీద ఉన్న మూడో కన్ను అగ్నినేత్రం ఇది ఏం చేస్తది అంటే ఎందుకు శివుడు మనకి అంత మంగళకరుడు అంటే మనకు ఫస్ట్ తన అగ్నిత్రంతో మన పాపరాశిని దగ్దం చేస్తాడు.
(07:22) మ్ సూర్య నేత్రంతో సూర్యుడు అంటే బుద్ధికి అధిదేవత అన్నమాట మన బుద్ధికి అధిదేవత నేచర్ లో సూర్యుడు మనకి ఎలాగైతే సమస్త పుష్టికి అధిదేవాడో అట్లా మన బాడీలో సూర్యుడు మన బుద్ధికి అధిదేవుడు అన్నమాట అలాగే చంద్రుడు మనసుకు అధిదేవత చందమా మనసో జాతః చక్షో సూర్యో రజాయతం అని ఒక మనకు మంత్రం ఉంటది. అంటే చక్షో సూర్యో ఆజేతం చక్షు అంటే కంటికి బుద్ధికి సూర్యుడు అధిదేవుడు అన్నమాట అంటే ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ క్లెన్సింగ్ చేయాలి మనల్ని ఈశ్వరుడు ఫస్ట్ తన మూడో కంటితో తన అగ్నినేత్రంతో మనలోని పాపరాశిని మొత్తం దగ్దం చేసి ఫస్ట్ మనల్ని క్లీన్ అప్
(07:56) చేస్తాడు. తరువాత సూర్యనేత్రంతో సరే క్లీన్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ దుమ్ము పడతది కదా అలా పట్టకుండా అల అలా మాలిన్యం మన మనసుక అంటకుండా ఆయన ఏం చేస్తాడు నెక్స్ట్ సూర్యనేత్రంతో మనకు జ్ఞానం అందిస్తాడు. బుద్ధికి మన బుద్ధికి జ్ఞానం అందిస్తాడు అదే ధీయోన ప్రచోదయాత మనం గౌర గాయత్రీ మంత్రంలో ప్రతిసారి చదువుతాం కదా అది ధియోయోన ప్రచోదయాత అంటే బుద్ధిని ప్రేరేపిస్తాడు ధర్మము యందు నిలబడడానికి ఓకే సరే వచ్చేసింది జ్ఞానం కూడా వచ్చింది ఇప్పుడు తాను ఏం పొందుతాడు ఆ జీవుడు ఆ మనిషి ఏం పొందుతాడు ఆనందం చంద్రుడు అంటే చంద్రుడు అంటే మనకు చల్లని ధనం కదా
(08:28) అట్లా చల్లని మనసు ఆనందాన్ని పొందుతాడు అన్నమాట ఈ మూడు శివుడు చేస్తాడు. ఆ శివుడి మూడు కన్నులు అందుకే చేస్తాడు. ఓకే సో అందుకు ప్రతి ఒక్కరు ఏం కోరుకోవాలి స్వామి ఫస్ట్ ఆ మూడో కన్ను తెరువు ఆ మూడో కన్ను తెరిచి నా లోపల ఉన్న ఈ పాప సంస్కారాలన్నీ తీసేయ్ మ్ అని ప్రతి ఒక్కడు అదే కోరుకోవాలి. అంతేగన శివుడి మూడో గను అది ఇట్స్ నాట్ అబౌట్ [గురకలు] డిస్ట్రాక్షన్ అయితే నేను ఎక్కడో విన్నాను మానవుని జన్మ ఏడు జన్మలు ఎత్తిన తర్వాతే చివరికి మానవ జన్మ ఎత్తుతాము అని అన్నారు అది లాస్ట్ జన్మ ఇంకా ఆ తర్వాత మోక్షం అంటారు నిజమేనా ఆ లేదండి మనిషి కొన్ని కోట్ల కోట్ల కోట్ల
(09:02) జన్మలు ఎత్తింటాడండి అది అంతా ఏడు జన్మలు ఎనిమిది జన్మల ఫిలాసఫీ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ ఫ్రమ్ సనాతన ధర్మం అది ఏడు ఎనిమిది జన్మలు అలాగే ఉండదండి మనిషి తాను కోటాను కోట్ల జన్మలు ఎత్తుతాడు అది చివరిగా గా ఎక్తే జన్మ మానవ జన్మ అంటారు ఆ లేదండి యాక్చువల్ గా స అది ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అంటే తాను చేసిన కర్మలకి తాను ఫలాన్ని అందించే ఒకానొక ఈశ్వర శక్తికి ఈశ్వరుడు శివుడు అని పేరు ఆయన మనకి కర్మఫల ప్రధాత అంటే మనం చేసిన పనులకి ఆయన ఫలితాన్ని ఇస్తాడు అంతే సో ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి చేస్తే మనకి మంచి జరుగుతది పెద్దలు చిన్నప్పటి నుంచి
(09:36) అదే చెప్తారు మంచి చేస్తే అరే నువ్వు మంచి పుణ్య కర్మలు చెయి నువ్వు మా ఉత్తమ లోకాలకి వెళ్తావు పాప కర్మలు చేయొద్దు నరకానికి వెళ్తావు ఎందుకు చెప్తా అంటే దీనికి కారణం ఇది ఇట్స్ ఏ కర్మ సిద్ధాంతం మన భారతీయ సనాతన ధర్మం మొత్తం కర్మ సిద్ధాంతం మీదనే నడుస్తది. కర్మ సిద్ధాంతం ఉంది కనుకే ఇంకా ఇక్కడ ధర్మం నిలబడి ఉంది. ఎక్కడో మనుషుల్లో పాపభీతి ఉంది అరే పాపం చేశను నన్ను నాకు ఈశ్వరుడు ఏమనా శిక్షిస్తాడేమో అని ఆగిపోయే ఆగిపోయేంత ఫిలాసఫీ దాగి ఉందన్నమాట దాంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏడు జన్మలు కాదండి చాలా ఎన్నో జన్మలు కొన్ని కోటాను కోట్ల జన్మలు ఇదే జీవుడు
(10:07) చూడండి కొంచెం ఫిలాసఫీలోకి వెళ్దాం. ఇది మనకు మూడు దేహాలు ఒకటి కాదు ఇప్పుడు ఉన్నది మూడు దేహాలు యా మనకు మూడు దేహాలు ఆ మూడు దేహాలు ఏందంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటారు వీటిని అంటే ఫిజికల్ బాడీ హాస్టల్ బాడీ అండ్ ఇంకొకటి కారణ శరీరం ఇలా మూడు దేహాలు ఉంటాయి మనకు మనకి చచ్చేది ఇది ఒక్కటే ఫిజికల్ బాడీ పోద్ది అంతే కానీ సూక్ష్మ కారణ దేహాలతో ఆ జీవుడు ఏం చేస్తాడంటే వాడి కర్మలకు అనుసరించి వాడి కర్మ ఫలితంగా వాడు వేరే వేరే ఉపాధుల్లోకి వెళ్తాడు ఉపాధులు అంటే బాడీస్ అది చీమ కావచ్చు కుక్క కావచ్చు పంది కావచ్చు ఏనుగు కావచ్చు వాట్ ఎవర్ ఇట్
(10:41) ఇస్ ఓకే అలా తిరుగుతా ఉంటాడు దీన్ని ఏమంటారంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం ఇహ సంసారే ఇహ సంసారే ఇహ అంటే ఇక్కడ సంసారం అంటే మళ్ళీ పెల్లం పిల్లలు కాదండి సంసారం అంటే జనన మరణ చక్రం ఇహ సంసారే బహుదుష్కారే కృపయాపర ఏం చేయాలి సరే ఇట్లా తిరుగుతాన్నావయ్యా ఇన్నాళ్ళు ఇలా తిరుగుతాం ఎన్నాళ్ళ బాధలు పడతాం మనిషి పుట్టినవాడు ఎవ్వరైనా ఈ కోటీశ్వరుడైన వందల కోట్ల డబ్బులు ఉన్ని కచ్చితంగా మనిషి ఈ దేహం తీసుకున్నాక కష్ట సుఖాలు అనుభవించాల్సింది ఈ శరీరంతో సో ఇన్ని కష్టాలు ఎలా అయ్యా మళ్ళీ ఏంటి మనకేం దీనికి మార్గం లేదా ఉంది కృపయాపారే
(11:15) పాహి మురారే నువ్వు కృప అంటే నువ్వు అత్యంత ప్రేమతో అత్యంత భక్తితో పట్టుకో ఎవరిని పాహి మురారే ఆ మురారి అంటే శ్రీకృష్ణుడిని పట్టుకో అని ఆదిశంకరులు చెప్తారు. అయితే ఇప్పుడు మన మీరు అన్నారు కదా ఎన్నో జన్మలని ఏ జన్మ ఎత్తినా మనిషి కోరుకోవాల్సింది ఒక్కటే ఉంటది. అదేంటంటే అది మనకి ఆదిశంకరులు మళ్లా ఆ మహానుభావుడే ఆదిశంకరులు చెప్తారన్నమాట నరత్వం దేవత్వం నగవన మృగత్వం పశుత్వం మసకతా కీటత్వం భగవతి విహత్పాద జననం నువ్వు నాకు ఏదైనా ఈ శివ నువ్వు నాకు నాకు నెక్స్ట్ జన్మ నాకు మనిషి జన్మ ఇయి లేకపోతే నాకు దేవత జన్మి ఉత్తమ లోకాల నేను ఏమ అడగను నిన్ను నరత్వం దేవత్వం నగవన
(11:51) మృగత్వం నాకు నరుడిగా పుట్టి దేవుడిగా పుట్టి మృగంగా పుట్టి కీటత్వం నువ్వు కీటంగా కూడా పుట్టి బహుదత్పాద జననం చూడండి ఇప్పుడు చెప్తున్నాడు తవ పాదాభ్య స్మరణానంద లహరీ విహారాసే సక్తం బహువిపు కింతేన బహుషః అంటే ఏలా పుట్టిన నాకు బాధ లేదయ్యా కానీ నీ ఏ ఉపాధితో నేను ఉన్నానో కుక్క కావచ్చు ఏదైనా ఏ ఉపాధితో నేను ఉన్నానో ఏ ఉపాధిలో ఉన్నా నీ పాదాల మీద ఎడతగ నీకు భక్తి నాకు ప్రసాదించు అదిఒక్కటే నాకు ఇవ్వు నువ్వు ఏది ఇచ్చినా పర్లేదు నా కర్మానుసారంగా నువ్వు నాకు ఏం చేసినా పర్లే అది ఆ జన్మల రహస్యం అంతే ఓకే నిజంగానే ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని చాలా చాలా మంది బాగా
(12:31) గట్టిగా నమ్ముతున్నారు. ఇన్స్టెంట్ కర్మ వచ్చేస్తుంది ఇప్పటికిప్పుడు నువ్వు ఏదైనా పుణ్యం చేసినా పాపం చేసినా ఇన్స్టెంట్ గా కర్మ అనేది చూపించేస్తుంది అంటున్నారు నిజంగానే ఈ కలియుగంలో కర్మ సిద్ధాంతం అనేది చాలా గట్టిగా వర్క్ అవుతుందా యా అవుతుందండి ఎందుకు స కలియుగమే కాదండి ఏ యుగాలైనా తీసుకోండి ఈ సమస్త సృష్టి ఎందుకు ఆరంభం అవుతుంది అంటే దానికి కారణం ఒకటే జీవులు తాము అనుభవించాల్సిన కర్మ ఫలితాన్ని తాము అనుభవించి తీరాలి కాబట్టి ఈ సృష్టి జరుగుతది.
(13:00) అందరూ అడుగుతారు ఏం దేవుడికి ఏం పనిలేదా ఊరికే ఎందుకు సృష్టి చేస్తారండి అని సృష్టి ఎందుకు అంటే నార్మల్ గా ఊరికే చేసింది కదా అది మనం మనం చేసుకున్న కర్మలు కర్మలు మూడు రకాలుండి ఇది పెద్ద సబ్జెక్ట్ వెళ్ళిపోతే ఇదే గంటపడుతది. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అని మూడు కర్మలు ఉంటాయి మనకు ఈ మూడు కర్మలని అనుభవించడానికి జీవుడు కచ్చితంగా తాను ఉపాధులు ఎత్తి తీరాల్సిందే ఓకే య కంపల్సరీ అయితే దీంట్లో ఏమవుతుంది మళ్ళీ ఇదే చెప్తున్నారు మళ్ళీ ఏం చెప్తారు ఏదానికైనా కాలోహి బలవాన్ కర్త సతదం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రానాం పుణ్య పాపానుయోగతః చూడండి మళ్ళీ ఇడ క్లాస్ పెట్టాడు కాలోహి బలవాన్ కర్త అరే కాలము
(13:36) కర్త కన్నా బలవత్తరమైంది ఈ కాలం కర్తలు అంటే మనం ఈ మొంత అంతే కదండీ రాముడు కృష్ణుడు కూడా ఇదే కాలంలోనే కదా కష్టాలు అనుభవించి ఆపలేరు సీతమ్మ తల్లి కూడా ఇదే ఇదే కాలంలోనే కదా కష్టాన్ని అనుభవించింది అది రాముడు అంటాడు ఆ మాట తానంత అత్యంత కష్టంలో తాను ఉన్నప్పుడు రామాయణంలో రాముడు అంటాడు కాలోహి బలవాన్ కర్త ఎలాగ సతతం సుఖ దుఃఖ యోహో ఎప్పుడు ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తా అంటాడు ఎలా నరాణం మనుషులు పరతంత్రాణం ఎవ్వరైనా నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగతః నీకు ఎందుకు ఇసాడు దేవుడు ఊరికే దేవుడు పని లేక నీ కష్టాలు దేవుడు పని లేక నీకు సుఖాలు ఇస్తున్నాడా కాదు
(14:11) పుణ్య పాపాను యోగతః నువ్వు చేసిన పుణ్య పాపములన్న యోగములను బట్టి నీకు అలా కష్టాలు నీకు సుఖాలు వస్తాయి. విష్ణు భక్తులు కొంతమంది ఉంటారు అండ్ విష్ణు భక్తులు శివ భక్తులు గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ భక్తులు ఎందుకు గొడవపడుతున్నారు యా ఇది కంప్లీట్లీ అవైదికం అండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది సనాతన ధర్మం ఎప్పుడు దీన్ని అంగీకరించదు.
(14:35) ఎందుకంటే సనాతన ధర్మంలో శివశక్తులు రెండు కాదు శివశక్తులు శివకేశవులు వీళ్ళ ఈ దేవతా శక్తులు ఏవి రెండు కాదు ఒక్కటే ఒకటే శివకేశవుల మధ్య అభేదం చూసిన వారికి శివుణని ప్రేమించి విష్ణువుని ద్వేషించిన విష్ణువుని ప్రేమించి శివుని ద్వేషించిన వాళ్ళద్దరికీ వీళ్ళద్దరి అనుగ్రహం వాళ్ళ జన్మలో ఉండదు అంతేకాకుండా ఎన్నో పాపగతులు పొందుతారు అనేది వేద వాక్కు నేను కాదు ఆయన అదే అంటాడు శ్రీయన గౌరి నాబరగు చల్వక చిత్తము పల్లవింప భద్రాయత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమఃశివాయ అని పల్కెడు భక్త జనంబులకు వైదిక ధ్యాయిత కిచ్చె మెచ్చుకొల్చెద అభీష్ట
(15:11) సిద్ధికి అంటాడు అంటే ఆయన శ్రీయన గౌరినావరగు చెల్వగ చిత్తము పల్లవింప ఆయనకి ఏమైపోయిందంటే శివకేశవుల మధ్య అభేదం చూపిస్తున్నాడు ఆయన హరిహరంబగు రూపము దాల్చా అంటే వాళ్ళద్దరు హరిహరులు ఒకటే రూపం వాళ్ళు మామూలుగా వాళ్ళు పురాణాల ప్రకారమో లేకపోతే దీని పరంగా రెండుగా కనబడతారు కానీ తత్వతః ఇద్దరు ఒకటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోహో విష్ణోస్య హృదయం శివః విష్ణు సహస్రనామంలో క్షేమకృత్ శివః అని ఉంటుంది.
(15:42) అలాగే శివ సహస్రనామంలో విష్ణువు పేరు ఉంటుంది. ఎలాగ ఇప్పుడు వాళ్ళద్దరూ ఒకటే వాళ్ళు చూడడానికి రెండుగా కనపడతారు అంతే తత్వం ఒకటే అయితే మనం దశావతారం మూవీలో చూపిస్తారు కదా చాలా దారుణంగా హింసిస్తూ ఉంటారు కమలహాసన్ గారిని నిజమేనా అది అలాంటివి జరుగు ఉన్నాయండి ఆ ఇండియా భారతదేశంలో ఒకానొకప్పుడు ఇలా వైష్ణవులు శివు ఇట్లా శివభక్తులు చాలా గొడవలు జరిగాయి అందుకే ఆ మహానుభావుడు మనం ప్రతిసారి తలుచుకుంటున్నాం ఆదిశంకరాచార్యులు ఆ మహానుభావుడు వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ భూమి మీద భూమండలం అంతా పర్యటించి ప్రతి చోట శివకేశవుల మధ్య జరుగుతున్న ఈ అవేద
(16:18) ఘర్షణలను ఆయన మాపి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే శివుడు విషాన్ని మింగి నీలకంటుడు అయ్యాడు అసలు ఆ స్టోరీ ఏంటి అది అలానే ఎందుకు ఉంచుకోగలిగాడు ఏంటి స అదఅందరికీ తెలిసిన స్టోరీ అండి మనం జస్ట్ బ్రీఫ్ గా చెప్పుకుందాం. మామూలుగా అమృతం కోసం దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని చిలుకుతారు. కింద స్వామి శ్రీ మహావిష్ణు కుర్మావతారబై కింద నుండి మందర పర్వతం చిలుకుతారు.
(16:42) చిలికితే చూడండి ఏ సాధనలోనైనా ఇది మనక ఎందుకు రిలేటెడ్ అవుతుంది అంటే ఈ స్టోరీ ఏ సాధన అయినా మనం చేసేటప్పుడు ఏ ప్రయత్నమైనా మనం ఒకటి ఏదో పొందుదామ అని ఒక ప్రయత్నం చేసేటప్పుడు మనకు ఫస్ట్ కష్టాలే వస్తాయి. కదా తర్వాత కదా అగాధమవు జలనిధిలో ఆనిముత్యమ ఉన్నట్టులే కష్టాల మరుగునదాగి సుఖమున్నదిలే ఓల్డ్ సాంగ్ అయితే అగాధమవ జలనిధిలో అంతే కదా మనక అలా ప్రతిసారి మనం ఏ పని మొదలుపెట్టినా మనకు ఫస్ట్ అగాధాల అంటే ఐ మీన్ మనక ఎప్పుడు నెగిటివ్స్ే జరుగుతాయి అలాగ మందర పర్వతం చిలికేటప్పుడు ఫస్ట్ హాలాహాలం వస్తుంది.
(17:16) హాలాహలం అంటే సామాన్యమైనది కాదండి అది అది ఇట్స్ బిహేవింగ్ లైక్ యస్ ఏ ఆసిడ్ అంత విషం అన్నమాట అది లోకాలు అది ఒక్కసారి లెక్క లోకం మీద పడిందంటే ఎవ్వరు బ్రతకరు జీవకోటి అన్నది ఈ భూమి మీద జరగదు. అప్పుడు దేవతలందరూ ఈ ఆలహాలాన్ని తాము భక్షించలేక శ్రీ మహావిష్ణువు పాదాల పాదాల మీద పడితే దాన్ని ఆపలేక శ్రీ మహావిష్ణువు అప్పుడు ఏం చెప్తాడు దీనిన్నిటికీ కారణం లైకారకుడైన మహాదేవుడు రుద్రుడు ఉన్నాడు మీరు ఆయన్ని వెళ్లి శరణు వేడండి అని చెప్తాడు.
(17:43) అప్పుడు దేవతలందరూ వెళ్లి ఆయన శరణ పెడితే అప్పుడు అంటే మందర పర్వతం చిలికేటప్పుడు నన్ను పిలవలేదు అమృతం కోసం ఇప్పుడు విషం వచ్చిందని నన్ను పిలుస్తున్నారా అని ఆయన అనుకోకుండా పార్వతీ దేవిని బ్రతిమాలుకుంటాడు పోతన గారు రాసిన పద్యాలు ఉంటాయి అసలు అత్యద్భుతంగా ఉంటాయి దీంట్లో అలా పార్వతీ దేవిని బతిమాలాడుకుంటాడు లేదు ఇలా పిలుస్తున్నారు చూడు విషం తాగమని పిలుస్తాను ఏవారైనా ఒప్పుకుంటదా ఆ నేను విషం తాగవస్తాను వెళ్లి అంటే ఒప్పుకోదు కదా కానీ ఆమె ఒప్పుకుంటుంది అన్నమాట ఎందుకంటే మ్రింగెడివాడు విభుండ అనియు మ్రింగెడిది గరలమనియు మేలని ప్రజకున్ మింగమన సర్వమంగళ మంగళ సూత్రమును ఎంతమది
(18:19) నమ్మినదో అంటే మ్రింగెడివాడు విభుండు అంటే ఆయనకు చావే లేదయ్యా ఆయన కాలాతీతుడు మింగెడిది గరలమని వచ్చింది గరళం ఎందుకు మింగమనింది మేలని ప్రజకున్ అమ్మ కదా బిడ్డలు కష్టపడతామ అంటే అమ్మ చూసి తట్టుకోగలదా అందుకని మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ ఎందుకు మింగమనింది అరే ఎంత బిడ్డల మీద ప్రేమ ఉన్నా ఎంత శివుడి మీద అంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఎలా మింగమనిందయ్యా ఎందుకని అంటే [గురకలు] మంగళ సూత్రమును ఎంతమది నమ్మినదో అంటే ఆమె తన మంగళ సూత్రాన్ని నమ్మింది ఎందుకంటే ఆమె సర్వమంగళ కదా అందుకు సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ద్ర సాధికే శరణ్యే త్రయంబకే దేవి
(18:54) నారాయణి నమోస్తుతే ఇప్పుడు చాలామంది శివుడిని ఐడల్ గా పూజించడం కంటే శివలింగానికి ఎక్కువగా పూజలు చేస్తూఉంటారు శివలింగం గురించి రకరకాలుగా చాలామంది మాట్లాడుతుంటారు. శివలింగం అనేది ఆధ్యాత్మికమా తాత్వికమా శివలింగ ఆరాధన అనేది ఆధ్యాత్మికము అది తాత్వికం కూడా ఎందుకంటే శివలింగానికి మనకు పెద్దలు ఒక మాట చెప్తారు అది అరూప రూపి అంటే రూపం ఉంది రూపం లేదు రూపం ఉంది యా అరూపర రూపి అరూప రూపి అంటే రూపం ఉంది రూపం లేదు దాని అర్థం అది రూపం ఉంది ఎలా ఉంది లింగ రూపంలో ఉంది.
(19:26) అరూప రూపి రూపం లేదు ఎందుకు రూపం లేదు కరచరణాదులు లేవు. అది ఎందుకు చూడండి అన్ని దేవతలకి విగ్రహారాధన ఉంటుంది కానీ శివుడికి మాత్రమే లింగారాధన ఉంటుంది ఎందుకంటే భక్తులని సనాతన ధర్మం భక్తులని అది మరీ శివ భక్తులు విష్ణు భక్తులని డివైడ్ చేయద్దండి సనాతన ధర్మంలో భక్తులని ఒక స్టెప్ పరతత్వానికి దగ్గర తీసుకెళ్లే ఉపాసన అది లింగో ఉపాసన అది ఎందుకు అలా చేస్తారంటే రుద్రంలో ఒక మాట ఉంటుంది ఆ లింగం గురించి చెప్పేటప్పుడు ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది ఆపాతాలనబస్తలాంత భవన బ్రహ్మాండ మావిస్పుర జ్యోతిస్పాటిక లింగమౌలివలసత్పూర్ణేందు వాంతామృతహి అస్తోకాప్లుత ఏకమీష మనిషం
(20:01) రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రోపదం విప్రోభిశిన్షేశివం బ్రహ్మాండవ్యాప్తదేహ బసిత హిమరుచాభాసమాన భుజంగైహి కంటే కాలాహ కపర్తాహ కలిత శశికలాశచండ కోదండ హస్తాహ త్రక్ష రుద్రాక్షమాల సురలితమపుష సాంభవా మూర్తివేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయశంత సౌఖ్యం అని ఒక రుద్రం ఉంటుంది ఆ రుద్రం దాని అర్థం ఏంటంటే అరే నువ్వు కనిపిస్తున్నే లింగం అది నువ్వు కాశీలో నుంచో లే శ్రీశైలం నుంచో నువ్వు తెచ్చుకున్న ఇంట్లో పెట్టుకొని వచ్చి మెటీరియలిస్టిక్ లింగం కాదురా అది లేదా నువ్వు పూజ పూజారు ఎప్పుడైనా నీకు పూజ అభిషేకం చేయమని లింగం
(20:36) అది రాతి లింగమో బంగారు లింగమో పాదరస లింగమో కాదురా అది నీ కంటికి కనపడని పాతాళ లోకాల నుండి నీ ఊహ కూడా అందని ఊర్ధ్వ లోకాల వరకు ఏ మహాశక్తి నీలో నాలో అన్నింటా ఏ మహాశక్తి వ్యాపించి ఉందో ఆ మహాశక్తి ఆ లింగ రూపంలో ఉంది ఆ మహాశక్తి ఆ లింగం అంతే కదండీ ఇప్పుడు బ్రహ్మాండ వ్యాప్త దేహ చూడండి ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఉంది బ్రహ్మ ప్లస్ అండ అండ అంటే ఓవెల్ షేప్ అండం అంటే గుడ్డు కదండి ఈ బ్రహ్మం అంతా అండాకారంలో ఉంది ఇది ఏంటి ఇంతటి బ్రహ్మాండం అంతా ఏం ఉంది శుద్ధ స్పాటిక లింగ ఆయన శుద్ధం అంటే ఇంత ప్యూర్ గా వ్యాపించిపోయిఉన్నాడు అదే అంటారు కదా
(21:11) జ్యోతి స్పాటిక లింగ మౌలి విలసత్ జ్యోతి అంటే అర్థం ఏంటంటే ప్రకాశం జ్యోతి అంటే చైతన్యం చైతన్యం అంటే అట్టర్ కాన్షయస్నెస్ ఓకే నెక్స్ట్ స్పటికము అంటే ఇట్స్ నాట్ అట్ ఏ మెటీరియల్ స్పటికం అంటే మెటీరియల్ కాదు స్పటికం అనేది శుద్ధం అంటే ద క్రిస్టల్ క్లియర్ అంటే ద ప్యూర్ అని అర్థం ఆయన ఎలా వ్యాపించిపోయినాడు ఈ మహా ఈ బ్రహ్మాండం అంతా ఈ ఎనర్జీ అంతా ఆయన ఎలా వ్యాపించిపోయినాడు క్రిస్టల్ క్లియర్ గా వ్యాపించిపోయాడు అంతే చాలా శుద్ధంగా వ్యాపించినాడు ఆయనకి ఏ మలినాలు ఏ వికారాలు లేవు.
(21:41) అంతటి శక్తివంతమైన ఆ శక్తిని పరాశక్తికి నువ్వు అభిషేకం చేస్తున్నావ్ ఆ పరాశక్తికే నువ్వు ధూపం పెడుతున్నావ్ ఆ పరాశక్తికే దీపం పెడుతున్నావ్ ఆ ఆ పరాశక్తి లింగానికే నువ్వు పూజ చేస్తున్నావ్ ఆ పరాశక్తి లింగానికే నువ్వు నైవేద్యం పెడతాను నువ్వు అలా భావించాలి దాన్ని ఎప్పుడైతే అందుకే చూడండి శివలింగానికి అభిషేకం చేస్తే లోకములన్నీ చల్లగా ఉంటాయి అని చెప్తారు పెద్దలు ఎందుకంటే లోకమంతా వ్యాపించిన ఏ శక్తి ఉందో అది శివలింగంలో ఉంది.
(22:01) అందుకు లింగార్చన మనకు అంత అంత ఫేమస్ అండ్ అంత శక్తివంతమైనది అని చెప్తారు పెద్దలు. మరి శివుడు ఎందుకండీ స్మశాన వాటికలోనే ఉంటారు ఎందుకంటే చాలామంది బ్రహ్మ పుట్టుకకు కారణం ఈ మధ్యలో మరణం పుట్టుక మధ్యలో ఏదైతే ఉందో అది విష్ణువు చూసుకుంటారు మరణానికి సంబంధించి మోక్ష మార్గము శివుడు ఇస్తాడుని అందుకోసమే స్మశానంలో ఉంటారా స ఇది బాగా సర్క్ులేట్ అయిపోయిన ఇన్ఫర్మ ఇదండి ఇది రాంగ్ ఆ రాంగ్ అండి ఎందుకంటే మనకు సంస్కృతంలో స్మశానం అన్న మాటకు అర్థం తెలుసుకోవాలి.
(22:31) మనం మన వాడుక భాషలో స్మశానం వేరు వేద భాషలో స్మశానం వేరు వేద భాషలో శివుని స్మశానవాసి అన్నారంటే అర్థం ఏంటంటే శమనత్వాత్ శేనత్వాత్ ఇతి స్మశానః అంటే ఏది అన్ని అన్ని కోరికలు అన్ని బాధలు అన్ని కష్టాలు ఎక్కడ షమించిపోయి ఉంటాయి శమనత్వాత్ ఎక్కడ క్షమించిపోతాయో కేవలం ఆనందం మాత్రమే ఎక్కడ ఉంటుందో అంటే ఇంకా ఏది నీది నాది మంచి చెడు హెచ్చు తగ్గు నీచం ఉగ్రం ఏది ఉండదు కేవలం ఆనంద స్థితి ఏది ఉందో ఆనంద స్థితిలో ఉన్న ఈశ్వరునికి స్మశానవాసి అని పేరు స్మశానం అంటే అది వేద భాషలో స్మశానానికి అర్థం మీనింగ్ే వేరు డిఫరెన్స్ మనం ఏమనుకుంటాం మనకు నార్మల్ గా కనబడే మనం
(23:15) ఎక్కడ చనిపోతే మనం మనం ఎక్కడ దాన సంస్కారం చేసాం స్మశానం అంటాం సో పోనీ అలాగే తీసుకుందాం సరే మన మాటలో తీసుకుందాం ఎవ్వరైనా స్మశానంకి వెళ్లి చనిపోతారా ఆ నేను రేపు రేపు చనిపోవాలంటే నైట్ పోయి స్మశానంలో పడుకొని చనిపోతాను ఎవరైనా చనిపోయిన తర్వాత తర్వాత స్మశానానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఎక్కడ చనిపోయాడు అతను ప్రపంచంలోనే చనిపోయాడు అంతఎందుకు మీరు నేను మాట్లాడుకుంటున్నాం మనఇద్దరి మధ్య కూడా ఎన్నో కొన్ని లక్షల జీవరాశులు చిన్న చిన్న క్రిములు చనిపోతా ఉన్నాయి.
(23:39) ఇప్పుడు స్మశానం ఎక్కడ లేదు. కరెక్ ఇప్పుడు శివుడు ఎక్కడ లేడు మనం మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి తీసుకున్న తత్వంలోకి వెళ్ళిన శివుడు అక్కడే ఉన్నాడు కదా ఇప్పుడు శివుడు స్మశానవాసి అవుతుంది కదా శివుడు ముక్కోపి అంటారు అండ్ ప్రళయ తాండవం చేస్తారు అసలు తాండవం అండ్ కోపం వచ్చినప్పుడు చేసే ప్రళయ తాండవానికి కారణాలు ఏమిటి నిజంగానే శివుడు ముక్కోపిన కాదండి శివుడు మనం శివుడు శాంతం అని చెప్పుకున్న తర్వాత కూడా మనం శివుడు కోపంగా ఉన్నాడంటే కొంతమందికి అలా అనిపించొచ్చు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఆయన ఉగ్రతాండవం చేస్తాడు అలా ఎందుకు చేశాడు అంటే ప్రదోష వేళ మనకు మనకి ప్రదోష
(24:13) వేళ అను సాయంత్రం మనము పెద్దలు చూసారా మనం దాన్ని అసుర సంధ్యవేళ అంటారు అవును పడుకోకూడదు అసుర సంధ్యవేళ పండుకోకూడదు దానికి అసుర సంధ్యవేళ అసురులు అంటే ఎక్కువ దుష్ట శక్తులు ప్రబలే టైం అది నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి భూమి మీద ఈవినింగ్ సంధ్యావేళ యా సంధ్యావేళ సాయంత్ర సంధ్యవేళ అది కూడా దాన్ని ప్రదోష వేళ అంటారు.
(24:31) అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పరమేశ్వరుడు ఏం చెప్తారంటే పెద్దలు పురాణాల్లో పరమేశ్వరుడు సాక్షాత్తు పార్వతీ సమేతుడై శ్రీశైలం కొండ మీద నుండి శివతాండవం చేస్తాడు అని చెప్తారు. అలా ఎందుకు చేస్తాడంటే జటాటవీగలజల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితం భుజంగ తుంగ మాలికం డమడమ డమడమన్ నిరాదవడమర్వయం చకారచండ తాండవం తనోతున శశివ శివం అకర్వ సర్వమంగళా కలాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంబనా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అని ఆయన అలా తాండవం చేస్తా ఉంటే ఏం జరుగుతదిఅంటే ఈ ఉగ్రభూతములు ఏవైతే ఉంటాయో అవి ఊరి మీద
(25:11) పడకుండా ఆ శివుడి తాండ పాండవాన్ని చూసి నిశ్చషులై అలా చూసి చూస్తా ఉండిపోతారు అన్నమాట అలా ఉగ్రత అలాగ ఈ దుష్ట శక్తులని అనచడానికి శమనింప చేయడానికి ఆయన అలా తాండవం చేస్తాడు దానికి కారణం ఆయన తాండవం చేసిన ఆయన కోపన్న ఆయన ప్రేమించిన ఏదైనా మనకోసమే సో అందుకనే అనుకుంటా శివుడు కోపం అయినా కూడా భక్తులకు మాత్రం భోలా శంకరుడే అంటారు.
(25:33) ఇది రీజన్ ఇదే రీజన్ అంతేనా ఓకే సో నెక్స్ట్ రామాయణం గురించి మాట్లాడుకుందాం. సో రామాయణంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మీరు అన్నట్టు క్యారెక్టరైజేషన్స్ కావచ్చు క్యారెక్టర్స్ కావచ్చు భావాలు కావచ్చు పాపభీతి పుణ్యము మంచి చెడు ఇలా చాలా ఉన్నాయి కానీ కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి అని విన్నాను కొన్ని లేనివి కూడా సృష్టించారని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమాలో సీత స్వయంవరం అనగానే ఫస్ట్ రావణాసుడు వస్తాడు శివధనుస్సు ఎత్తడానికి ట్రై చేస్తాడు అవ్వక అవమానపడి వెళ్ళిపోతాడు తర్వాత రాముడు వచ్చాడు సీత స్వయంవరం జరుగుతుంది. నిజంగానే సీతా
(26:07) స్వయంవరానికి రావణాసురుడు వచ్చాడా లేదా అదేనండి మనకి ఏమైపోయిందంటే ఈ సినిమాల ఈ మూవీస్ ప్రభావం వల్ల అసలు రామాయణం మనం ఎప్పుడో మర్చిపోయినాం. మ్ నిజానికి మనం సదైనా గుర్తుపెట్టుకోండి మన వాల్మీకి రామాయణమే మనకు మొక్కుకుటం అది శిరోధార్యం వాల్మీకి రామాయణమే అసలు రామాయణం. ఈ తర్వాత వచ్చిన ఈ పిట్ట కథలు ఈ సినిమా కథలు వల్ల రామాయణం మాక్సిమం చాలా వరకు తప్పుదోవలోకి వెళ్ళింది.
(26:34) అసలు ఆడు ఏం జరుగుతుందంటే అది ఎంత బ్యూటిఫుల్ స్టోరీ అండి అది మామూలుగా విశ్వామిత్రుడు విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు ఇద్దరిని యుద్ధ విద్యలు నేర్పించడానికి అడవికి తీసుకొని వెళ్తాడు. రాముడు లక్ష్మణులు ఇద్దరు యుద్ధ విద్యలు బ్రహ్మాండంగా నేర్చుకుంటారు. అయితే వాళ్ళు ఎంతైనా యుద్ధవీరులు కదా వాళ్ళకి ఏం చెప్తారంటే విశ్వామిత్రుడు రామ మిధిలా నగరంలో ఒక శివధనుస్సు ఉంది.
(26:57) శివధనుస్సు శివుడు ద్వారా ప్రసాదించబడిన ఒక పెద్ద శివధనుస్సు ఉంది అది చూసిద్దాం మీకు అది చూపిస్తాను నేను తీసుకొని వెళ్దాం పోదాము అంటాడు. ఎందుకంటే వాళ్ళు యుద్ధవీరులు కదా ఇప్పుడు ఎవరికైనా అంతే కదండీ ఆర్మీ వాళ్ళకి గన్స్ అంటే ఎట్లా ప్రేమ ప్రీతి ఉంటాయో అట్లా ఆయనకి ధనుస్సు అంటే ప్రీతి కదా ఆ వెళ్దాం గురువుగారు అని చెప్తారు.
(27:15) అలాగా రామలక్ష్మణులు ఇద్దరిని విశ్వామిత్రుడు మిధిలా రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు అక్క జనక మహారాజు చెప్తాడుఅన్నమాట చూడండి రామలక్ష్మణుల ఇలా వచ్చారు వాళ్ళకు శివ శివధనుస్సు చూడాలని చాలా కోరికగా ఉంది. అంటే చెప్తాడు ఆయన శివధనస్సు స్టోరీ అంతా చెప్తాడు ఇది వాళ్ళ వంశానికి ఎలా వచ్చింది ఇది ఎందుకు ఈ శివధనుస్సును విరిచిన వాళ్ళకి సరే విరిచిన వాళ్ళకు కూడా కాదు పాపం ఈ శివధనుస్సుని ఎక్కువ పెట్టే శక్తివంతులకి సీతమ్మ తల్లిని ఇవ్వాలని నా అభిప్రాయం అది నేను ఇలా నిర్ణయించుకున్నాను అది ఎందుకు అంటే మళ్లా ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ఎందుకంటే సీతమ్మ
(27:49) తల్లి జనకు మహారాజు కూతురు కాదు ఆవిడ అయోనిజ అంటే ఆవిడ అత్యంత శక్తి సంపన్నురాలు అన్నమాట సీతమ్మ తల్లి యాక్చువల్ గా రామాయణం అంతా నడిచి ఇచ్చేది సీతమ్మ తల్లి మీదనే యాక్చువల్ గా దానికి రామాయణం అని కాదు పేరు వాల్మీకి పెట్టింది దానికి రామాయణం అని పెట్టలేదు సీతాయా చరితం మహత్తది తర్వాత మన నానుడిలో తర్వాత మనం మాట్లాడడం మాట్లాడడం వల్ల అది రామాయణం అయింది.
(28:12) దాని పేరు సీతమ్మ తల్లి గొప్పతనం చెప్తుంది మొత్తం రామాయణం అంతా రాముడి గొప్పతనం కదా సీతమ్మ తల్లి పాతివృత్యం సీతమ్మ తల్లి తపస్శక్తి ఉంటుంది రామాయణం మొత్తం అయితే సీతమ్మ తల్లి ఇలా ఉంది అయ్యో నిజ ఆవిడ కాబట్టి అంత శక్తి సంపన్నులు ఎందుకంటే శివధనుస్సుని ఎక్కువ పెట్టిన వాళ్ళు సాక్షాత్ నారాయణుడు సాక్షాత్తు అంత శక్తి సంపన్నులే సో కాబట్టి వాళ్ళద్దరికీ మ్యాచ్ కుదురుతుంది కాబట్టే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని విశ్వామిత్రుడు చెప్తాడు అయినా సరే ఓకే ఫైన్ పర్లేదు పిల్లలు చెస్ట్ చూస్తాము చూస్తారు అని చెప్తారు. అయితే ఇప్పుడు ఆ
(28:40) శివధనస్సుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు అన్నమాట జనకుడు ఆ శివధనస్సు ఎనిమిది చక్రాలతో 5వేల మందితో లాగబడి ఉంటాడు అంటే శివుడు పట్టిన శివధనస్సు కదా అది త్రిపురాసర సంహారం చేసినప్పుడు శివుడు పట్టింటాడు ఆ శివధనస్సుని అప్పుడు అంత శివధనుస్సు మొత్తం సభ అంతా దద్దరిల్లిపోతా ఉంటుంది దాని దాని చెప్పుడికి 5వ000 మంది బలంగా లాక్కొని వచ్చి రాముడు ముందు పెడతారు ఆ శివధనుస్సుని పెడితే అప్పుడు ఏం చెప్తాడు ఆ మన విశ్వామిత్రుడు రామ ఒక చూపు చూడు ఎక్కువ పెట్టు ఇల్లు విరిచి ఇవేం చెప్పాడుఅన్నమాట ఒక చూపు చూడు నువ్వు చూడు వచ్చింది కదా చూడు నువ్వు నువ్వు కీరియస్ గా ఉన్నావు
(29:18) కదా శివధనుషు చూడు అంటేనే రాముడు లేచి ఈ సభలో ఎవ్వరు ఉండదు సీతా స్వయంవరం కాదు జస్ట్ ఓన్లీ రామలక్ష్మణులు వాల్మీకి రామాయణం చదివితే అర్థమవుతుంది ఈ ఘట్టం అయితే జస్ట్ రామలక్ష్మణులు తనకు చూపించడానికి విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళిన ఘట్టం అంతే అది అయితే రాముడు లేసి ఒక్కసారిగా మంజూష అంటారు దాన్ని మన తెలుగులో ఆ మంజూషని ఓపెన్ ఓపన్ చేస్తారు చేసిన ఒక గొప్ప మిరిమిట్లు కొలిగిపోయే కాంతితో ఉంటుంది అది శివధనస్సు బంగారు బంగారు వర్ణంలో మెరిసిపోతా ఉంటుంది అది ఒక్కసారి ఓపెన్ చేస్తేనే ఆ మొత్తం రాజ్యం అంతా ఒక కాంతి వెరజిల్లుతుంది. అంతటి
(29:50) మహాశక్తి కదా అది దాన్ని చూసి అందరూ సభలో ఉన్నవాళ్ళ అందరూ దండం పెడతారున్నమాట అంటే శివుడి శక్తి కదా అది అయితే [గురకలు] రాముడు లేసి దాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చేస్తాడు చేసి విశ్వామిత్రుడి వైపు తిరుగుతాడు. తిరిగితే విశ్వామిత్రుడు ఓకే నీకు ఎక్కువ పెట్టాలని ఉంటే పెట్టు అని అంటాడు. అప్పుడు రాముడు ఏం చేసాడుంటే ఆ మంజూషలో శివధనుస్సు వింటినారి వింటినారి అంటే తెలుసు కదా మనం తాడు పెట్టి లాగుతాం శివధనుస్సు వింటినారి వేరువేరుగా ఉంటాయి.
(30:20) రాముడు మంజూష వినిర్గమనంబు వేలకే జావల్లి బిగిసి ఉండే అని రాస్తారు అన్నమాట ఇక్కడ అంటే ఆ మంజూషలో నుంచి రాముడు బాణం తీస్తాడు అన్నమాట పైకి అంటే కనీసం చూడడం కూడా తాకడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు సామాన్యులకి అలాంటిది అందరూ చూసా అనంగానే రాముడు శివధనుసు శివధనుస్సు నమస్కరించి శివధనుస్సు మీద చేయవేసి బయటికి తీస్తాడు. తీసినప్పుడు ఏం జరుగుతుంది మంజూషం నుండి వినిర్గమనంబు వేలకే జావల్లి బిగిసియుండే ఆయన ఏం చేస్తాడంటే లోపలే ఆ శివధనుస్సుని వంచి దానికి మొత్తం జావల్లి అంటే ఆ వింటినారిని కట్టి ఒకటేసారిగా బయటికి తీసి ఇలా నిలువుగా నిలబెడతాడు. ఓకే
(30:53) నిలబెడితేనే అప్పటికే సభ అంతా ఆశ్చర్యపోతాంటుంది అసలు అసలు అది ఎప్పుడూ జరగదు కదా నభూతో నభవిష్యతి అది ఇంకా లేరురా భూమండలంలో శివధనుస్సుని ఎక్కువ పెట్టిన వాళ్ళు శివధనుస్సుని కనీసం తాగగలిగే నా వాళ్ళు ఎవర లేరనే వాళ్ళందరూ ఫిక్స్ అయి ఉంటారుఅన్నమాట అట్లాంటిది ఎత్తి ఇలా నిలబెడతాడు ధనుస్సు అంటే ఇంత పెద్దగా ఉంటుంది కదా ఎత్తి నిలబెడితేనే అది ఫస్ట్ ఫ్లోర్ అంటే మొత్తం రాజ్యంలో పైన గవాక్షంలో ఎక్కడో ఆడవాళ్ళ చెప్పుడు వినబడతాది రాముడికి ఎవరో మాట్లాడుకున్న చెప్పుడు వినబడుతుంది అయితే తల పైకెత్తి చూసాడు.
(31:24) పైకెత్తి చూసి అప్పుడు లక్ష్మీ స్వరూపమైన సీతమ్మ తల్లి దర్శనం ఇస్తుంది మొదటిసారి రాముడికి మ్ చూసిన వెంటనే రాముడు సీతమ్మ తల్లిని చూసాడు సీతమ్మ రాముణని చూస్తుంది. సీతమ్మ రాముణని చూసి అన్నప్పుడు సిగ్గుతో తల ఉంచుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే అడ్డంగా నిలువుగా ఉన్న ధనుస్సు సీతమ్మని చూడడానికి అడ్డుగా ఉందని అడ్డంబుగా చేసే ధనువు ఆ ధనుషిని నిలువ ఉన్నదాన్ని అడ్డంగా చేశడంట చేసి ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు చూడండి ఆ వింటినారిని పట్టుకుంటున్నాడు.
(31:49) ఎలా లాగుతున్నాడు ఆ వింటినారిని తాడు పిడివాకు ఓలే వ్రేల లాగే అంటే గట్టిగా లాగాడంటండి ఆ వింటినారిని లాగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ రఘురామచంద్రుడి చిత్తము జానకిపై కరము విస్పాల శరాసల అస్తకంపై యువపత్రిత చిత్రితమయ్యాయి ఆయన ఏదో బలవంతంగా లాగట్లే ఆయన ఈజీగా సీతమ్మ తల్లిని చూసి వింటినారు లాగాడు అప్పుడు ఏం జరిగిందంటే అతని దృష్టికి జానకి ఆగలేదు అతని కృష్టికి కృష్టి అంటే లాగడం అన్నమాట అతని కృష్టికి శివధనుస్సు ఆగలేదు సీత పూజడ వెన్నుగా శిరసు వంచే చెరుకు గడవలె నడిమికి విరిగెదను అని రాశడు అంటే ఏం జరిగిందంటే చూడండి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాడు
(32:26) ఋషి అయితే ఆయనఏం తాడు లాగాడు లాగిన వెంటనే ఏం జరిగిందంటే అతని అతని దృష్టికి జానకి ఆగలేదు రాముణని చూసిన వెంటనే అతని దృష్టికి అసలుకి ఇంకా రాముడు సిగ్గు అప్పట్లో సిగ్గు ఉండేది కదా ఆగకుండా అమ్మవారు ఏం చేసింది తల వంచింది తన పువ్వుల జడ వంచింది ఎలా వంచింది అంటే అతని కృష్టికి శివధనుస్సు ఆగలేదు సీత పూజడ వెన్నుగ శిరసు వంచే అంటే ఆమె సిగ్గుతో తల వంచుకుంది సీతమ్మ తల్లి అది ఎలా వంగింది చెరుకు గడవోలి సీతమ్మ తల్లి ఎలాగైతే తన వెన్ను వంచిందో ఆ బాణం కూడా అలా వంగిందంట అలా వంగి నడిమికి విరిగేదనువు అంటే ఒక్కసారిగా విరిగిపోయిందంట రాముడి చేతిలో
(33:03) శివధనసు ఈజీగానే విరిగిపోయింది కానీ దాని నుండి వచ్చిన ఆ భయంకరమైన శబ్దానికి సీతా రామ లక్ష్మణ జనక విశ్వామిత్రులు తప్ప మిగిలిన వాళ్ళంతా ఆ శబ్దానికి దాని నుండి వచ్చిన ఆ మిరుమిట్లు కొలిపే ఆ ప్రచండ కాంతికి తట్టుకోలే లేక మూర్చులే మూర్చితులు అయిపోతారంట అలా జరిగింటుంది ఆ సన్నివేశం అంతేగాన రావణాసురుడు సీతా స్వయంవరం జరగలేదు రావణాసురుడు ఆ స్వయంవరానికి రాలేదు రావణాసురుడు శ్రీరామచంద్రుని చూసింది యుద్ధంలోనే యుద్ధానికి ముందు జరిగిన సంవాదంలో మాత్రమే అయితే రావణాసురుడు గురించి చాలామంది గొప్పగా పూజిస్తూ ఉంటారు.
(33:40) నిజంగా రావణుడు చెడ్డవాడా మంచివాడా ఈశ్వరుడికి ఒక్క ఎక్కువ తక్కువ ఏమ ఉండదు ఈశ్వరుడు కర్మఫల ప్రదాత రావణాసురుడు ఈశ్వరుడి కోసం తపస్సు చేసి ఈశ్వరుడి మీద శివుడి మీద శివతాండవ స్తోత్రం ఇందాక మనం చెప్పా జటాటవీ గలజల ప్రవాహ పావితస్థలే అలాంటి శివతాండవం శివతాండవ స్తోత్రం రాశరంటే శివుడి అనుగ్రహం లేనిది రాయలేరు కదా ఆయన తపస్సుక ఆయన అది ఇచ్చాడు.
(33:59) ఆయన తపస్సుతో శివానుగ్రహం పొంది ఆ అహంకారంతో నేను ఏమైనా చేయొచ్చు పంచభూతాలని నేను అరికట్టొచ్చు నేను ఏమి చేస్తే అదే రైట్ అనుకొని సీతమ్మ తల్లిని అపహరించిన తర్వాత మహాసాత్వి తపస్శక్తి సంపన్నురాలండి సీతమ్మ తల్లి మామూలు అయోనిజ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఆవిడ ఆవిడని అపహరించి బాధ పెట్టిన తర్వాత రామనాసుడు ఇంకా మంచోడు చెడ్డోడు అన్న డిస్కషన్ే లేదు చెడ్డోడే చెడ్డవాడే ఆయన చేసిందే తప్పు ఆయన చేసిన తప్పుకు ఆయనకు మరణమే రాముడు అది కూడా చెప్తాడు రాముడు ఆఖరికి మొత్తం కుంభకర్ణుడితో సహా అందరూ చనిపోయే రావణాసురుడు ఒక్కడు మిగిలినప్పుడు కూడా
(34:34) రాముణని ఒకసారి అడుగుతారు అన్నమాట హనుమంతుడు అడుగుతాడు ఆ యుద్ధకాండలో స్వామి ఏంటి ఇప్పుడు రావణాసురుడు ఇప్పుడు మీరు విభీషణుడిని క్షమించమని అడిగితే విభీషణుడు పాదాల మీద పడతాడు వచ్చి రాముడు పాదాల మీద పడి నన్ను క్షమించండి అని అంటాడు అంటేనే అప్పుడు అందరూ వద్దని చెప్తారు ఒక్క రాముడు లక్ష్మణుడు హనుమంతుడే సైలెంట్ గా ఉంటారు ఎందుకంటే రాముడి హృదయం తెలుసు వాళ్ళకి ఆయన ఒక్కటే మాట చెప్తాడు సకృదేవ ప్రపణాయత తవాస్మిచ్చితే ఆచతే అభయం సర్వభూతేభ్యో దదామయేతం వ్రతం మమ ఆయన నాకు శత్రువు తమ్ముడు విభీషణుడు అయినా నేను ఎందుకు అంటే సకృదేవ ప్రపన్నాయ ఎవ్వడు వాళ్ళ జీవితంలో
(35:09) ఒక్కసారి సకృదేవ ఒక్కసారి రామా నేను నీవాడను అని ఎవడు అంటాడో వాడిని నేను సర్వాకాల సర్వావస్థల యందు నేను రక్షిస్తాను అని చెప్తాడు రాముడు అట్లా ఇదే మాట ఇదే మాట రేపు రేపు యుద్ధం జరుగుతుంది కదా రామనాసుడితో రావణాసుడు ఈరోజు రాత్రి వచ్చి సీతమ్మ తల్లి నాకు అప్పగించిన పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటే నేను రావణాసురుని వదిలేస్తాను అని చెప్తాడు రాముడు ధర్మాత్ముడు రాముడు కోపంతో రావణాసురుని చంపినాడు కేవలం ధర్మం అంతే రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః అయితే ఇప్పుడు రావణాసురుడు మంచివాడు అనేవాడు ఎవడైనా గానండి నేను వీళ్ళ ఇంత రూడ్గా మాట్లాడకూడదు నిన్ను
(35:44) నిన్ను బాగా ప్రేమించే నువ్వు ప్రేమించే నీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవడైనా ముక్కు ముఖం తెలినోడు వచ్చి తీసుకెళ్ళిపోతే వాడు ఆమెని బాధపెడితే నువ్వు రావణాసుడు లాంటి క్యారెక్టర్ ఇదని వాడికి మీరు పూలదండలు లేస్తామా ఎవడికైనా కోపం వస్తుంది కదా మనల్ని ప్రేమించే వ్యక్తులు న్న ఒక వ్యక్తికి ఒక చెడ్డ పని చేస్తే చెడ్డవాడే ఆబవియస్లీ మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా అంటే మనకే రక్తం ఉడు కదా అట్లాంటిది ఆయన యుద్ధవీరుడు ఆయన రాజు ఆయన ఎందుకు ఊరికే ఉంటాడండి రామాయణంలో ముఖ్యమైన పాత్ర హనుమంతుడిది అయితే హనుమంతుడు అంత బలవంతుడైనప్పటికీ సీతమ్మ గారిని తీసుకొని వచ్చేయచ్చు కదా
(36:15) ఎందుకని లంకను మొత్తం తగలబెట్టాల్సిన అవసరం ఏంటి యా ఇది యాక్చువల్ గా ఇది చాలా చాలా రహస్యమైన ఇదండి ఇది సుందరాకాండలో యక్చుల్గా అడుగుతాడు హనుమంతు హనుమంతుడు అడుగుతాడు ఎందుకు అడుగుతాడు అంటే హనుమంతుడు చెట్టు మీద చిన్న రూపంతో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మ తల్లిని అనరాని మాటలన్నీ అంటాడు అన్నమాట అది అది ఒక అసలు వాల్మీకి ఎక్కడే గాని ఏమాత్రం మొహమాటం లేకుండా రాసేస్తాడు రావణాసుడు ఎంత అవమానించి సీతమ్మ తల్లిని మాట్లాడతాడో రాసేస్తాడుఅన్నమాట అవి వింటే కళ్ళ నీళ్ళ వస్తాయి మనకు అంతటి అంతటి కష్టాన్ని చూసి ఉంటాడు అన్నమాట పైనుంచి హనుమంతుడు అందుకు
(36:52) అమ్మా ఇంకా వద్దమ్మా నువ్వు ఈ కష్టం ఇంట్లో పడద్దు రాముడు వచ్చి నిన్ను నిన్ను రావణాసురుడిని చంపింప నిన్ను రక్షించేంత వరకు నేను తట్టుకోలేను తల్లి రామ్మా నువ్వు నా భుజాల మీదకి ఎక్కమ్మ నేను నిన్ను తీసుకెళ్లి రాముడి పాదాల చెంత నిన్ను వదులుతాను నేను రాముడి దూతనమ్మా నీ బిడ్డనమ్మ నేను రామ్మా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు సీతమ్మ తల్లి కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తుంది హనుమంతుడికి చూడు హనుమా నువ్వు నా బిడ్డ సమానుడివే అయినా నేను ఇంకొక పరపురుషుడిది నేను తాకను దట్టు నేను రాముడి చేత మాత్రమే రక్షింపబడబడవలసిన దాన్ని సో నేను ఇక్కడ కష్టాలు అనుభవిస్తానుని
(37:24) నువ్వు బాధపడతాను కానీ ఇది ధర్మం రావణాసురుడి చావు లోకానికి రక్ష సో ఇది జరగాలి అని చెప్పి కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పి పంపిస్తుంది. అయితే హనుమంతుడికి ఎంత ఎంత సీతమ్మ తల్లి కన్విన్స్ చేసినా వినదన్నమాట. సో హనుమంతుడి కోపం ఆగదు ఎందుకంటే తల్లిని ఆమె సీతమ్మ తల్లి ఆమె తన తల్లిని బాధ పెట్టినోడిని ఊరికే వదులుతాడా అప్పడు అప్పటివరకు హనుమంతుడి పరాక్రమము గాని హనుమంతుడి గురించి గాని తను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోడు నేను అంతా నేను ఇంత అని ఎప్పుడూ చెప్పుకోడు కానీ ఒక్కసారి సీతమ్మ తల్లి ఆ కష్టం చూసిన వెంటనే హనుమంతుడి కళ్ళు రెండు ఎర్రగా అయిపోయి
(37:57) విపరీతమైన పట్టరాని కోపంతో ఆ భవనం మీద నిలబడి ఒక మాట చెప్తాడు ఇది యాక్చువల్లీ జయ మంత్రం అంటారు దీన్ని ఇది చాలా పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు గాన ఏదైనా పనులకి వెళ్ళేటప్పుడు గాని ఈ మంత్రాన్ని చదువుకొని వెళ్తే దిగ్విజయం జరుగుతుంది అనేది మహర్షి వాక్ అది కచ్చితంగా విజయం సాధించి తీరుతారా దాన్ని జయ మంత్రం అంటారు ఆయన చెప్పుకుంటున్నాడు తాను ఎవడో అంటే గట్టిగా చెప్పుకుంటాన్నాడు ఇప్పటి వరకు నక్కి నక్కి ఉన్నాడు కదా మొత్తం లంక అంతా తిరిగాడు కదా ఇప్పుడు తను తన అసలు రూపం వచ్చి ఆయన చెప్తున్నాడు జేష్టతి బలోరామో లక్ష్మణస్య మహాబలః
(38:30) రాజాజయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కౌశలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతాం మారుతాత్మజః నరావణ శాస్త్రమే యుద్దే ప్రతిఫలంభవేత్ శిలావిస్తు ప్రదః పాదపై శాస్త్ర అర్ధైత్వాం పురం లంకాం అభివర్జితమైదిలిం సమృద్ధార్తో గవిశ్యామి సదా రమత రక్షసామ అని చెప్పుకుంటాడు అన్నమాట అంటే ఆయన హనుమాన్ శత్రు సైన్యన మొదటిసారి చెప్పుకుంటాడు నేను హనుమంతుని అని చెప్పుకొని అప్పుడు భీకరమైన కోపంతో మొత్తం లంకన అంతా తగలబెట్టేస్తాడు తగలబెట్టేసిన తర్వాత అంతా తగలబడిపోయిన తర్వాత హనుమంతుడికి మళ్ళీ ఒకసారి భయం కలుగుతాది అరే నేను సీతమ్మ తల్లి ఉన్న
(39:08) విషయమే మర్చిపోయినాను మొత్తం నిప్పుల్లో కలికేసాను మంటల్లో కలికేసాను లంకని ఇప్పుడు సీతమ్మ తల్లికి ఏమన్నా అయితే నేను రాముడికి ఏం చెప్పుకోవాలి నేను చచ్చిపోవాలి అని దుఃఖపడి మళ్ళీ అశోక వనానికి వెళ్తే అశోక వనంలో సీతమ్మ చెట్టు అశోక వనం కింద ఉన్న సీతమ్మ చెట్టు మాత్రమే తగలబడదు అన్నమాట అప్పుడు ఆయన మనసులో అనుకుంటాడు అన్నమాట ఓహో ఈవిడ ఈవిడ అవతారంగా ఇలా ఉంది కానీ ఈవిడ పరాశక్తి అగ్గి అప్పుడు అక్కడ మాట రాస్తాడు అన్నమాట ఎవరు మన వాల్మీకి ఏం రాస్తారంటే అగ్గిని అగ్గేం చేయలేదు అని ఇంకొకటి ఏం జరుగుతుందంటే హనుమంతుడి తోకకి నిప్పు పెట్టినప్పుడు సీతమ్మ తల్లి తన శక్తిని
(39:45) అడ్డు పెడుతుంది. హనుమంతుడికి ఆ అగ్గి హనుమంతునికి చిన్న అపకారం కూడా చేయకుండు గాక అని తన శక్తిని అడ్డు పెడుతుంది. ఆ విషయం రహస్యం అది హనుమంతుడికి అది మనకు హనుమంతుడి ద్వారా మనకు వాల్మీకి చెప్తాడు అన్నమాట తెలిసిపోతుంది హనుమంతుడికి హనుమంతుడి తోకకి నిప్పు పెట్టారు అని అప్పుడు చెప్తుంది నా బిడ్డ అయిన హనుమంతుడికి ఆ అగ్ని ఏమి చేయకుండు గాక అందుకే కదా సీతామతలు అగ్ని ప్రవేశం చేసినా కూడా ఆ ఏమి కాదు ఎందుకు కాదంటే ఆమె తన పాతివ్రత్య ధర్మం అలాంటిది ఆమె తన పాతివ్రత్య శక్తిని పెడుతుంది.
(40:14) రఘు గారు కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా మరి ఎందుకు 16వేల మంది భార్యలను పెళ్లి చేసుకున్నారు అండ్ లోకంలో ఇప్పుడు మనం ఉన్న ఈ లోకంలో చాలామంది మగవాళ్ళు ఏదైనా చిలిప్ పనులు చేస్తే కృష్ణుడితో పోలుస్తుంటారు అది చాలా తప్పు రైట్ అలా పోల్చకూడదు ఎందుకంటే కృష్ణుడు అంటేనే పరబ్రహ్మ స్వరూపుడు ఎందుకు అలా చేస్తున్నారు ఈ ఎగజాంపుల్ గా ఎందుకు చూపిస్తున్నారు అదేనండి అసలు ఫస్ట్ కృష్ణ తత్వం మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏ ప్రతిదానికి ఏదో మనం చేసిన ప్రాపంచిక మైన ఈ కామ ప్రేరితమైన విషయాలకి పరాశక్తి ఆయన పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుతో పోల్చడం ఫస్ట్ దౌర్భాగ్యం
(40:50) అది అండ్ దట్ అది కంప్లీట్లీ రాంగ్ అది అసలు కృష్ణుడికి మనకి అసలుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఇం అసలు ఎందుకు 168 మంది భార్యలు కృష్ణుడికి ఉన్నారో ఒకసారి ఆలోచిద్దాం. ఏం జరుగుతుందంటే స్టోరీ నరకాసురుడు 16వేల మంది రాజకన్యల్ని బంధించి ఉంటాడు అన్నమాట. నరకాశరుడు వధ జరిగిన తర్వాత 16వ000 మందిని కృష్ణుడు విడిపిస్తాడు. కృష్ణుడు చెరసాల నుంచి వదులుతా విడిపిస్తాడు ఎప్పుడైతే కృష్ణుడిని చూస్తారో కృష్ణుడు తమల్ని రక్షించిన కృష్ణుడిని 16వ000 మంది చూసి ఏమంటారంటే ఇంకా ఇంకా అర్థం ఇంకా తెలుసు కదా బయటికి ఒక్కసారి రాక్షసుడు చెరలో నుంచి బయటికి
(41:27) వచ్చిన తర్వాత సమాజం వాళ్ళని ఎలా చూస్తుందో మనకు తెలిసిందే కదా కలియుగంలో కూడా అదే జరుగుతుంది. సో వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే కృష్ణ నీవే తప్ప మాకు ఇంకా వేరే దిక్కు లేదు. నువ్వే మమ్మల్ని రక్షించు మేము ఎప్పుడు నీ పాదసేవలోనే ఉంటాము అని వాళ్ళు వేడుకుంటారు. వేడుకుంటే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడుఅంటే చూడండి ఇప్పుడు మీరందరూ మన కృష్ణుడితో పోల్చుకుంటున్నారు కదా మీరు నిజంగా కృష్ణుడు 168 మందిని పెళ్లి చేసుకున్నాడు అన్నది నమ్మితే ఇది కూడా నమ్మాలి కృష్ణుడు తన యోగశక్తితో 16వేల మంది కృష్ణులుగా మారి ఒక్కొక్క గోపికని ఒక్కొక్క రాజకన్యని 16వేల మంది
(42:02) కృష్ణులు 16వేల మంది గోపికల్ని పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు కృష్ణుడు ఏకపత్నివ్రతుడా కాదా ఎందుకంటే నీకు అలా ఉంటే నువ్వు కూడా నువ్వు నువ్వు 10 మందితో పెళ్లి పెళ్లి చేసుకోవాలన్నప్పుడు నువ్వు 10 రూపాయలు ధరిస్తే యోగశక్తితో అప్పుడు అది అనుభవింపబడుతుంది అంతేగాన కృష్ణుడు యోగశక్తి చూడండి ఆయన పరమాత్మ ఇంకొకటి రాజకన్యలు గాని ఎనిమిది మంది భార్యలు గాని రుక్మిణి దేవి గాని రాధ గాని లక్ష్మీదేవి స్వరూపాలు ఏఎవ ఒకే లక్ష్మీదేవి స్వరూపం ఇన్ని రూపాలుగా మారి ఆయన్ని వరించింటారు.
(42:31) అండ్ ఇంకొకటి కృష్ణుని కోరుకున్న ప్రతి ఒక్క భక్తురాలు గోపికే ఇక్కడ కృష్ణుని వాళ్ళు కోరుకుంటా అండేది కృష్ణుని పరమాత్మ స్వరూపుడిగా చూసిఉంటారు వాళ్ళు భగవంతుని ప్రేమించే భక్తుడి కథ అది ఆయన కృష్ణుడిని చూసి ఆయన ఆయన ఆయన యొక్క శక్తిని చూసి ఎందుకంటే ప్రతి జీవుడి కోరిక అది ఇక్కడ 16వేల మంది ఎవరంటే జీవులు మనం 16వ000 అంటే సమస్త జీవులు వాళ్ళందరూ మనమందరం కృష్ణుడి భక్తులమే కదా దీంట్లో జనరల్ డిఫరెన్సెస్ కూడా లేవు ఆడైనా మొగైనా ఎవ్వరైనా కృష్ణుడిని ఎవరు పొందుతారో కృష్ణుడిని ఎవరు పొందాలని తప్పిస్తారో వాళ్ళందరూ గోపికలే వాళ్ళందరూ కృష్ణుడికి భార్య అంటే స మనము కృష్ణుడి
(43:11) భార్య ఇక్కడ మనం ఏంటంటే భార్యా భర్తల సంబంధం మన ప్రాపంచిక ఈ మానవ సంబంధాలతో పోల్చకూడదండి భగవత్ రూపాలు భగవత్ తత్వాలు భగవత్ లీలలు ఎప్పుడు ఆయన ఆయనే చెప్పుకుంటాడు కదా జన్మ కర్మ చమే దివ్యం నా జన్మ నా కర్మ దివ్యములు అని మనం ఎప్పుడు ఆ దాలతో ఎప్పుడు కంపారిజన్ చేసుకొని మనం దేవతా శక్తిని ఎప్పుడు ఎప్పుడు అవమానించకూడదు అలాంటి దృష్టితో ఎప్పుడూ చూడకూడదు కృష్ణుడు పరమాత్మ స్వరూపుడు అసలు కృష్ణుడికి అసలు కృష్ణుడు ఆయన అకేల ఆయన ఒక్కడే ఆయన తాను కోరుకున్నారు కాబట్టి ఆయన వాళ్ళని అలా అనుగ్రహించాడు భక్తుడు అనుగ్రహించాడు భక్తులని అనుగ్రహించాడు ఆయన
(43:44) దేవుడిగా ఎందుకంటే దేవ ధర్మం అది ఆయన ఆయన అలా చేశడు అంతే కానీ దీనికి దానికి సంబంధమే లేదు. సో ఇప్పుడు దేవుణని తలుచుకొని దేవుణని ఆరాధిస్తే చాలు దేవుడా నువ్వు ఉన్నావ అనుకుంటే చాలు కదా ఈ పూజలు దీపాలు ధూపాలు నైవేద్యాలు ఈ ఆచరణ ఏమిటి ఎందుకు చేస్తాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ ఎందుకు చేస్తాం అంటే ఏదో ఇవ్వాలని కాదు ఎన్నో ఇచ్చాడని చేస్తాం పూజ పూజ ఫర్ ఓన్లీ గ్రాటిట్యూడ్ మనకు ఈశ్వరుడు ఎన్నో ప్రసాదించాడు కనుక దానికి కృతజ్ఞత భావంతో మనం పూజ చేస్తాం ఆ పూజ ఎందుకు చేయాలి అంటే సనాతన ధర్మంలో పూజ ఎందుకు చెప్పబడిఉంది అంటే దేవతా ఆరాధన ఫస్ట్ మనక ఖచ్చితంగా మన చిత్తస్ శుద్ధయే
(44:21) కర్మ నతు వస్తూపలభ్యతే ఫస్ట్ మన చిత్తాన్ని మన శుద్ధం చేస్తుంది అది సో అది ఓకే కానీ ఈ పంచ సంఖ్యోపచారాలు అంటారు అభిషేకాలు గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు అనే ఉంటాయి. అయితే ఇవి ఎందుకు చేస్తాము అంటే అరే నువ్వు నువ్వు దీపం ఎందుకు పెడుతున్నావు అంటే భగవంతుడు నీ కళ్ళు ఇచ్చాడు. ఈ సమస్త విశ్వాన్ని నువ్వు చూడగలుగుతున్నావు కదా నీ ఇంద్రియాలకు శక్తి ఆయన ఇస్తున్నాడు.
(44:44) కంటికి శక్తి ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దీపం పెడుతున్నావ్ నీకు ముక్కుకు వాసన వాసన పిలిచే శక్తి నీకు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ధూపం వేస్తున్నావ్ నువ్వు కృతజ్ఞతతో స్వామి నేను ఎంతో మంది కళ్ళు లేని ఉన్నారు వాళ్ళ కళ్ళు లేనోళ్ళు పూజ దీపం పెట్టకూడదు అని అడద్దని మనోదృష్టి ఉంటుంది గా మనసుతో మనం చూస్తా అంటాం గా కాబట్టి చేయాల్సిందే ప్రతి ఒక్కరు అయితే స్వామి ఎంతో మంది కళ్ళు లేకుండా ఉన్నారు నేను ఈ ప్రపంచాన్ని ఇన్ని రంగుల్ని నేను చూడగలుగుతున్నాను నీ దయ వల్ల నువ్వు ఇవ్వకపోతే నాకు వచ్చేదిలే ఎందుకంటే కళ్ళు మనం పెట్టుకోలేదు ముక్కులకు వాసన మనం మనం తయారు చేయలేదు కదా
(45:14) ఈ డానియన్స్ కి ఇవన్నీ సో అందుకు కృతజ్ఞత భావంతో ఈశ్వరుడికి మనం అర్పిస్తామ అన్నమాట అరే కళ్ళు నా కళ్ళు ఇచ్చావు నీకు దీపం పెడతాను కృతజ్ఞత భావం అల్లరు విశ్వాత్మ అసలు ఆయనకు పూజ అవసరం లేదండి భగవంతుడికి పూజ అవసరం లేదు మీరు పూజ చేస్తా భగవంతుని ఏదో ఉద్దరిస్తున్నాం అనుకుంటే అది మన అజ్ఞానం మ్ పూజ మనకోసం మనం ఈశ్వరుడి మీద భక్తితో ఈశ్వరుడి కృతజ్ఞత భావంతో చేస్తాం అలరు విశ్వాత్మకునకు ఆవాహనం ఇదే సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే సర్వనీలైనకు నువ్వు ఆసనమే వేస్తావు మ్ అంతే కదా సూర్య చంద్ర నేత్రులకి దీపం పెడతావా అన్నమయ్య అదే అంటాడు అలరు
(45:50) విశ్వాత్మకునకు ఆవాహనం ఇదే సర్వం మొత్తం విశ్వమంతా వ్యాపించిపోయాడయ్యా శ్రీ మహా విష్ణువు నువ్వు ఆయనకు ఆహ్వానిస్తావు ఎక్కడికి ఆహ్వానిస్తావ్ మొత్తం ఆయనే ఉంటే ఆ శోడశ కళానిధికి శోడశ కల అంటే 16వ కళాలు పెద్ద సబ్జెక్ట్ శోడశ కళానిధి అంటే శాశ్వతుడు శోడశ కళానిధికి శోడశోపచారములు శోడశోపచారములు అంటే ఈ పూజలు 16 ఉపచారాలు ఉంటాయ పూజలో నువ్వు చేస్తున్నావా అసలు ఎలా చేయగలుగుతావు నువ్వు సూర్యు కంటిగా సూర్య చంద్రునే నేత్రంగా కలిగిన మహా పరాశక్తికి నువ్వు దీపం పెడతాన్నావ్ నువ్వు దీపం పెట్టగలవా సూర్యుడి ముందే దీపం పెడితే ఏమవుతది తెలిగిపోద్ది కదా కానీ ఎందుకు చేస్తున్నామ
(46:28) అంటే కేవలం గ్రాటిట్యూడ్ సో కృతజ్ఞత భావం కృతజ్ఞత భావం కోసమే పూజ నాకు ఇటువంటి జీవితాన్ని ప్రసాదించిన నీకు ఒక కృతజ్ఞత భావంతో మనం తెలియజేస్తున్నా పూజ వల్ల ఏదో రాదు ఎన్నో వచ్చిందని నే పూజ చేయాలి మనం అలవైకుంఠపురములో అనేది ఒక సినిమా పేరు కానీ అలవైకుంఠపురములో అనే వర్డే ఎందుకు వచ్చింది యాక్చువల్ గా ఇది అలవైకుంఠపురంలో మనందరికీ సినిమా టైటిల్ లాగా తెలుసు యాక్చువల్ గా దాని వెనక ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉందండి ఆ కవి ఆ కవి జీవితంలో జరిగింది తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఒక గొప్ప కవి ఆయన బమ్మెర పోతన ఆయన ఏంటంటే మహాభారతాన్ని సాంస్కృత్ నుంచి తెలుగులోకి అనువదించిన ఒక
(47:06) గొప్ప కవి అండి ఆయన ఆయన ఏంటంటే ప్రతి భాగవతంలోని ప్రతి ప్రతి మహాభాగవతాన్ని భారతాన్ని కూడా ఆయన అనువదించాడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశడు. అయితే ఆయన గట్టం రాస్తాన్నాడు గజేంద్ర మోక్షం అని గట్టం రాస్తాన్నాడు. గట్టం ఆయన ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నాడు ఆయన తపశక్తి సంబంధి సామాన్యుడు కాడు ఆయన కవి అంటే నా మామూలు అశామాశి కవి కాదు ఆయన సరస్వతీ కటాక్షం పొందిన వ్యక్తి ఆయన అయితే గజేంద్ర మోక్షం మన అందరికీ తెలుసు గజేంద్ర మోక్షం ఏంటంటే ఒక ఏనుగు నీళ్లలోకి దిగి ఆడుకుంటా ఉంటది.
(47:36) అప్పుడు ముసలి ముసలి వచ్చి ఏను కాళ్ళు పట్టుకుంటాది అప్పుడు కాపాడమని వేడుకుంటాది అన్నమాట వేడుకుంటే అప్పుడు శ్రీ మహా విష్ణువు వచ్చి రక్షిస్తాడు ఇది అందరికీ తెలిసిన స్టోరీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆయన రాస్తున్నాడు అంతవరకు అంతవరకు అంత గట్టం అంతా సూపర్బ్ గా ట్రాన్స్లేట్ అయింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఏనుగు తను చనిపోతుంది ఇంకా ఎందుకంటే అప్పటివరకు ఏమనుకుంది అంటే తనను తాను రక్షించుకోవచ్చు అనుకుంది మనం కూడా అంతే కదా మనం కూడా ఒక్కొకసారి మన కష్టాలు వస్తే ఏముంది నేను తీర్చుకోగలుగుతాను అని ఎప్పుడైతే మన శక్తిని మించి ఒక కష్టం ఉంటుందో అప్పుడు
(48:07) మనకు భగవంతుడు గుర్తొస్తాడు. అలాగా ఇప్పుడు ఆ గజానికి కూడా అప్పుడు ఓకే లా ఉక్కింతయు లేదు ధైర్యం విలోలంబయే ప్రాణములు టావుల్ తప్పే ఇప్పుడు వేడుకుంటాది నీవే తప్ప ఇత పరం పెరుగను రావే ఈశ్వరా కావే వరదా సంరక్షింపు భద్రాత్మక అని వేడుకుంటుంది. అంటే ఇంకా నా వల్ల కాదు నువ్వు ఈశ్వరా రక్షించు అని ఇప్పుడు మామూలుగా సాంస్క్రిట్ లో ఏముంటుంది అంటే ఈ శ్రీమహా విష్ణువు అక్కడికక్కడే ఆవిర్భవించి తన విష్ణు సుదర్శన చక్రాన్ని సంధించి ముసలిని చంపి ఏనుగుని రక్షించాడు అని ఉంది.
(48:38) మ్ అప్పటివరకు రాశడు కానీ ఆయనకి ఎక్కడో అసంతృప్తి ఉంది. అరే ఇంతలా వేడుకుందే ఇంత ఆర్తితో గజేంద్రుడు పిలిచాడే శ్రీ మహావిష్ణువు కూడా అంత ఆర్తితో పరిగెట్టుకుంటూ వస్తే బాగుంటుంది అని అనుకున్నాడు ఎందుకంటే కవి కదా స్వేచ్ఛ స్వేచ్ఛగా రాయగలుగుతారు వాళ్ళు [గురకలు] వాళ్ళకు ఉన్న తపస్సుతో అనుకున్నారు ఆయనకి ఇప్పుడు సరే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఎక్కడి నుంచి వస్తే బాగుంటుందని రాద్దాం అని ఆయన ఎంత ఆలోచించినా ఎంత ధ్యానంలోకి వెళ్ళినా ఎన్ని తపస్సు చేసినా ఏం చేసినా ఆయనక అసలు అంతు పట్టదుఅన్నమాట ఎందుకంటే విష్ణువు సర్వవ్యాపకుడు కదా ఆయన ఎక్కడి
(49:11) నుంచి రాద్దాం అని రాసాడు ఆయనకి అసలు అంతు చిక్కదు. మ్ అయితే ఇంకా ఆయన ఆయనకి ఏం చేసినా ఆయనకి రాదు సరే అని చెప్పి సాయంత్రం అయిపోతది. ఆ కూతుర్ని పిలిచి అమ్మ నేను నదికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వస్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండ అని చెప్పి ఆయన నదికి వెళ్తాడు. వెళ్లిన జస్ట్ టూ త్రీ మినిట్స్ కే మళ్ళీ రిటర్న్ వస్తాడు.
(49:30) వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఏంటి నాన్నగారు అప్పుడే వచ్చారు అంటే గుర్తొచ్చిందమ్మా శ్రీ మహా విష్ణువు ఎక్కడ ఉంటాడో నాకు గుర్తొచ్చింది. ఆ విష్ణువు స్పురింప చేశడు నాకు అని చెప్పి మొత్తం ఆ గట్టం అంతా కంప్లీట్ చేసి ఆయన బుక్కు మూసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కొద్దిసేపటి తర్వాత సంధ్యావందనం స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వచ్చి బుక్ ఓపెన్ చేస్తాడు ఆ గ్రంథం ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసిన ఆ పద్యం ఉంటుంది కూతురిని పిలుస్తాడు ఎవరు రాశారు ఈ పద్యం అని అడుగుతాడు బమ్మెరిపోతున్నా అదే నాన్నగారు ఇందాకే కదా మీరు వచ్చే కదా ఈ పద్యం రాసి వెళ్ళారు అంటుంది అప్పుడు అర్థంఅవుతుంది శ్రీ మహావిష్ణువు
(49:59) ఎక్కడి నుండి వస్తే బాగు ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన అసలు ఫస్ట్ ఎక్కడ ఉంటాడో ఆయనకు ఆయనే రాసుకున్నాడు అది ఎక్కడి నుంచి రాసాడుఅంటే అలవైకుంఠపురంబులో ఆమూల సౌదంబుదాపల మందారవనాంతరా మృతరప్రాంతేందు కాంతోపలత్పల పర్యంకరమా వినోదిగో ఆపన్న ప్రసన్నుండు విహవల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సౌరంభియై ఎక్కడున్నాడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు మూలము అంటే కార్నర్ అలవైకుంఠపురంలో వైకుంఠంలో నగరిలో ఆ పెద్ద మహానగరంలో ఆమూల సౌదంబు దాపల అంటే కరెక్ట్గా సెంటర్లో ఉన్నాడు అంత మహానగరానికి ఆయన సెంటర్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు పర్యంకరమా వినోది అగు ఆపన్న
(50:36) ప్రసన్నుండు అంటే లక్ష్మీదేవితో లక్ష్మీదేవితో తల్పం మీద చుట్టూ పరిజారికలు ఆయనకు చామరం వీస్తా ఉంటే ఆయన లక్ష్మీదేవి కొంగు చీర పట్టుకొని ఆడుకుంటా ఉన్నాడు అన్నమాట ఎవరు ఆపన్న ప్రసన్న అరే కష్టాల్లో పిలిస్తే పలికే దేవుడు ఆయన ఆయన అలా ఉన్నాడు అయితే ఇప్పుడు ఆయన ఏంటి విఫల నాగేంద్రము నాగేంద్రం అంటే ఏనుగు పాహి పాహి అని కుయ్యాలించి సౌరంబియై ఆయన ఇప్పుడు వస్తున్నాడు రావాలి కదా ఆయన అది కూడా ఆయనే రాసుకున్నాడు సిరిగించప్పడు శంఖ చక్ర యుగములం చేదోయి సందింపడు ఏ పరివారంబును జీరడు అబ్రకపతిం వహనింపడు ఆకర్ణికాం దమ్మిల్లను చక్కనొత్తడు వివాద
(51:11) ప్రోక్విత శ్రీ కుచోపరి చేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై ఆయన రాసుకున్నాడు ఎలా వస్తున్నాడు అంటే సిరిగిం చెప్పడు అరే విన్నాడు ఇంకా గజేంద్రుడు ఆర్తి విన్నాడు నన్ను రక్షించు నీవే తప్ప ఇత పరంబెరుగని అనింది కదా విన్నాడు ఇప్పుడు ఆయన ఏంటి ఇప్పుడు తన భక్తుని కాపాడాలని రక్షించాలని ఉన్నట్టుండి అంశులిక తల్పం మీద నుంచి దూకి ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఎలా వస్తున్నాడు అంటే సిరిగించప్పడు శంఖ చక్ర యుగములను చేదోయి సంపాడు లక్షమీ దేవి కూడా చెప్పట్లేద అంటే తాను ఎక్కడికి వెళ్తున్నాడో కనీసం తన ఆయుధాలకు కూడా చెప్పట్లేదండి ఆయుధాలు అంటే శక్తులు శంఖ
(51:44) చక్ర యుగములని చేదోయి సంధింపడు కనీసం ఎక్కడికన్నా బయటకి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం మనకి సామాన్య ఆయుధాలు ఏమైనా తీసుకొని వెళ్తాం కదా అది కూడా లేదు. ఏమి చెప్పడు ఆకర్ణి పరిగెడుతున్నాడు అన్నమాట ఎక్కడి నుంచి వైకుంఠం నుంచి భూమి భూమండలానికి పరిగెత్తుకొని వస్తున్నాడు ఎలా వస్తున్నాడు ఆకర్ణికాంతల ధమ్మిళ్ల నుంచి అక్కడ వస్తాడు ఆయన పరిగెడుతున్నప్పుడు ఆయన పెద్ద జుట్టు కదా జటాజూటం శివుడు జటాజూటం ఎలా ఉంటుందో శ్రీ మహావిష్ణువు జుట్టు అలా ఉంటది అలా పరిగెట్టుకుంటూ వస్తున్నప్పుడు కుదుబులికి జుట్టు ముందు ముందుకు పడుతుందంట ఇట్లా మొహం మీదకి వాడు ఆకర్ణికా
(52:12) దమ్మిని చక్కనత కానీ చక్కనొత్తాడు దాన్ని కూడా చక్కగా అనుకోడంట ఇలాగా అలా పరిగెత్తుకొని వచ్చి ఎందుకు వస్తున్నాడయ్యా అంత పరిగెత్తుకొని ఆ భక్త పరాధీనుడు అంటే గజప్రాణ వనోచాహియ గజం అంటే ఆ ఏనుగుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు అంత ఆర్తితో పరిగెత్తుకొని వచ్చాడుని రాశడు. అది ఎవరు రాశారు ఆయన రాసుకున్నాడు శ్రీ మహావిష్ణువే రాసుకున్నాడు ఎందుకు ఇంత తపస్సు చేసి ఈ బమ్మెర పోతాను నాకోసం ఇంత ఆంధ్ర ఈ మహా భాగవతాన్ని భారతాన్ని [గురకలు] ట్రాన్స్లేట్ చేస్తున్నాడే ఆయనకు ఇబ్బంది కలగకుండా ఆయన రాసుకున్నాడు అందుకే ఆంధ్ర మహాభారతం భాగవతం మొత్తం అయిపోయిన
(52:44) తర్వాత బొమ్మేరపోతున్న కవి అరేయ్ ఇది నేను రాయలేదురా ఈ కవి ఇది మొత్తం నేను రాయలేదు ఇది నాకు సంబంధం లేదు ఏం చెప్తాడు అంటే పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండట పలికెడిది భాగవతం నేను పలుకుతున్నాను ఈ భాగవతం నేను పలకట్లేదురా ఇది పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగుండట పలుకగా వేరొండు కాదా పలుకగానే అరే నేను పలికితే నార్మల్ ప్రాపంచిక మాటలు పలకాల్సి వస్తుందిరా ఇది నేను రాయలేదు ఇది ఈ ట్రాన్స్లేషన్ నేను చేయలేదు ఇది పలికించడి వాడు రామభద్రుడు అని ఆయన రామభద్రుడు పలికించాడు ఇది నాతోని ఆయన చెప్పుకున్నాడు ఆయన
(53:23) [సంగీతం]
No comments:
Post a Comment