కృష్ణుడే చెప్పిన రహస్యం? // కాహళి-9// శ్రీ పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డి స్వామి ప్రసంగం
Author Name:JAIBHARAT MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@jaibharatmovement6064
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xofa8Izjwbo
Transcript:
(00:09) ఓం [సంగీతం] అసతోమా సద్గమయ [సంగీతం] తమసోమా జ్యోతిర్గమయ [సంగీతం] మృత్యోర్మా అమృతంగమయ [సంగీతం] [సంగీతం] [సంగీతం] హిందూ ధర్మం అది సనాతనం నిరుపమానమిది [సంగీతం]
(00:54) నిత్యనూతనం [సంగీతం] హిందూ ధర్మం అది సనాతనం నిరుపమానమిది నిత్యనూతనం [సంగీతం] సమతా బహుళత్వాలతో [సంగీతం] సుప్రతిష్టితం సమతా బహుడత్వాలతో [సంగీతం] సుప్రతిష్టితం ఇది సర్వం [సంగీతం] ఈశ్వరమయమని చాటిన తత్వం ఇది [సంగీతం] సర్వం ఈశ ఈశ్వర వయమనిసాడిన తత్వం [సంగీతం] హిందూ ధర్మం అది సనాతనం నిరుపమానమిది నిత్యనూతనం ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తూ
(01:41) ఉన్నాం గత కొన్ని నెలలుగా ఈ ప్రసంగం గురించి చాలామంది ఇక్కడ ఇక్కడున్న చాలామంది ఎదురు చూశారు వారి గురించి ఎంతో కాలంగా వింటూ ఉన్నాము ఈ ఈ సమయం వచ్చేసింది శ్రీ శివరామ దీక్షితాచల గురు పరంపర గురువులు సభా సామ్రాట్ శ్రీ శ్రీ పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డి స్వామి గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి ఘనమైన కరతాళ ధ్వనులతో జయ జయ ధ్వానాలతో వారిని ప్రసంగించాలని కోరుకుంటూ జై సద్గురునా ప్రభు మహారాజ్కు జై గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర
(02:25) గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః క్షరాక్షరోపాది రహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ అమలానంద వెంకట స్వామి రెడ్డార్య సద్గురుభ్యో నమో నమః అస్మత్గురు సమారంభం కృష్ణ సాంధీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం ద్వయాత్మ రైత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్భయార్య సద్గురుభ్యోమ్ నమో నమః ఈరోజు మనందరికీ చాలా శుభదినం ఈ హైదరాబాద్ మహాపట్టణంలో మనము సనాతన కాహలి అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ సంస్థను స్థాపించినటువంటి దివ్యమూర్తిత్వం
(03:12) కలిగిన శ్రీ రమణ రమణమూర్తి స్వామి ఆధ్వర్యంలో మరియు పెద్దలు సనాతన సంప్రదాయ విశిష్టతను తెలుసుకొని స్వామి చెప్పిన ఉపన్యాసం విన్నాం మనము అందరినీ కలుపుకొని సమిష్టి భావనతో విశ్వమానవ ఐహిక ఆముష్కి పురోగమనాన్ని నిరంతరము కోరుతూ ఏమాత్రము కించజ్ఞత్వ గుణాలు లేకుండా సర్వులు ఈ సనాతన ధర్మాన్ని అనుభవించి ఆనందించి తమకు ఉన్నటువంటి అభిమాన అనురాగ అవివేక అవిద్యలను పోగొట్టుకొని సర్వకాలాలలో పరమానంద భరితమైన సుఖాన్ని అనుభవించాలనే సుసంకల్ప తో తమ జీవిత పర్యంతము సేవ
(03:58) చేస్తున్నటువంటి మహనీయులు నిశ్చలాంబ నారాయణమూర్తి గారు మరియు నిరంతరము భగవద్గీతను ప్రచారణ చేస్తూ మానవుల్లో అజ్ఞాన వివేకాన్ని పోగొడుతున్నటువంటి మహనీయులు మోహన్రావు స్వామి గారికి మరియు సర్వ సమానత్వాన్ని చాటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని హైందవ సాంప్రదాయ విశిష్టతను ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహానీయులు రామా రామానుజాచార్యులు వారి దివ్య శుభాశిష్యులు పొంది ఆ భావజాలాన్ని నేటి సమాజంలో ఉన్నటువంటి జాతి మత కుల భాష వర్గ భేదాలను పోగొడుతూ అందరూ ఆ స్వామి పొందిన దివ్యత్వాన్ని పొందాలనే సుసంకల్పంతో పని చేస్తున్నటువంటి మహనీయులు భవాని ప్రసాద్ గారి దివ్యమూర్తిత్వానికి
(04:45) నమస్కరిస్తూ అలాగే సోదరులు నిరంతరము అన్నమయ భావజాలాన్ని పునికి పుచ్చుకొని బ్ర బ్రాహ్మణోత్తముల పైన శూద్రుల పైన మరియు వైస్యులు క్షత్రియుల పైన పడే ఎండ గాలి అన్ని సమానంగా ఉన్నప్పుడు ఎందుకు నాయనా జాతి మత కుల భాషాభేదాలని నిరంతరము తపించి మానవలోకము శాశ్వతమైనటువంటి నిర్మలమైనటువంటి అంటే ద్వేషము అసమానత్వము అలజడి అసహనము పోగొట్టుకొని నిత్య తృప్తిని నిత్యానందాన్ని అనుభవించాలని తమ జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు విజయశంకర స్వామి మూర్తిత్వానికి చాలామంది సభలో నాకు తెలియదు పేరు పేరున వారందరి పాదపద్మములకు నా ద్వాదశి శిరసా
(05:33) సాష్టాంగ దండ ప్రణామములు చెప్పుకుంటూ సహాత్మ స్వరూపులైన మీకు ఇహముల అష్టైశ్వర్య భోగ ఫలాలు కలుగుతూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క శుభాశీషులు మీరందరూ పొంది పరములు పరమానంద భరితమైనటువంటి ఈ హాల్లో ఉన్నటువంటి పెద్దలు తేజోమూర్తులు విజ్ఞానమూర్తులు జగదధిష్టాన పరమానందాన్ని పొందిన మహనీయులు ఇటువంటి వారి సన్నిధానంలో మనం ఉండడము మీకు నాకు ఆ పెద్దల శుభాశిష్యులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఏ కోణంలో చూసినా మనం అదృష్టవంతులము ఎందుకు అంటే భౌతిక సంపదలు శాశ్విత స్థిరమైన ఆనందాన్ని శాంతిని సుఖాన్ని ఇవ్వలేవు అవి బాగా తెలుసుకున్న మహనీయులు ఎందరినో సమకూర్చి ఈ సమావేశ హాల్లో మన
(06:22) పెద్దలైనటువంటి రమణమూర్తి స్వామి పెట్టారు ఇక్కడికి వస్తానే మంచి అనుభూతి వాళ్ళ శుభాశిష్యులు వాళ్ళ సుసంకల్పాలు మనపైన ప్రసరణ జరిగి సనాతన మన పెద్దలు ఏ భావాన్ని అందిపుచ్చుకున్నారో అవన్నీ కూడా మనకు కలగాలని మనసావాచ కోరుతూ ఈరోజు సద్గురు కృపకు పాత్రులమై అన్ని కాలాలలో అనహంకార స్వరూపులమై ఏ విధమైనటువంటి అలజడి లేకుండా మరణములో మూర్చలో సమాధిలో నిద్రలో మరుపులో ఏ విధమైనటువంటి ఇందాక పెద్దలు చెప్పారు రమణమూర్తి స్వామి ఆకాశముతో ఏర్పడినదిగా జ్ఞానము వాయువుతో ఏర్పడ్డది మనసు అగ్నితో
(07:08) ఏర్పడ్డది బుద్ధి జలముతో ఏర్పడ్డది చింత చిత్తము పృధువుతో ఏర్పడి ఉండేది అహంకారం ఇవి ఐదు అనిగిన చోట ప్రశాంతత ప్రసన్నత నిర్మలత్వము నిశ్చలత్వము ఉంటాయి అవన్నీ భౌతికంగా ఎన్ని ధనకనక వస్తు వాహనాలు ఉండినా ఆ పంచభూతాలతో ఏర్పడ్డ జ్ఞాన మనోబుద్ధి చిత్త అహంకారాలు అనగవు అవి ఇంకా ప్రకోపింపబడతాయి ఎక్కడైతే పెద్దల సన్నిధానంలో ఈ విద్యను ఎవరైతే అర్థం చేసుకుంటారో ఎవరైతే విద్యను అనుభవిస్తారో అనుష్టాన పద్ధతిలో ఆచరిస్తారో వారికి అవి ఏమి పని చేయవు అవి పని చేయనటువంటి వారే పరమాత్మ స్వరూపులు ఇటువంటి స్థితిని మనకు కలిగించిన వారు మన
(07:53) పెద్దలు వారిని ఒకసారి మనం స్మరించుకోవాలి ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహదభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవ ప్రజ్ఞానగల ప్రత్యగర్దో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థ రహితః అని పెద్దలు చెప్పారు సత్పురుషుల సాంగత్యం ఎవరైతే చేస్తారో వాళ్ళకి జ్ఞానము ఈ ఉన్నతమైన భావజాలము లభిస్తాది ఓం అనగా అకార ఉకార మకార అర్థమాతృకులతో ఉన్నటువంటి స్వరూపమే నేను యదార్థము తెలిసింది అనుకో ఆ స్వామిగారు చెప్పినట్లు మనలో ద్వేషము అసమానత అలజడి అహంకారము ఇవన్నీ సర్వనాశనం అవుతాయి. నేనే ఈ సృష్టికి పరమాత్మ
(08:41) స్వరూపుడను పరమాత్మ స్వరూపుడనైన నేను ఎవరికీ నమస్కారం చేస్తాను ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మవిద్య సాంప్రదాయ కర్తృభ్యో కర్తృభ్యో ఈ బ్రహ్మవిద్యకు ఈ సాంప్రదాయానికి కర్త ఎవరైతే ఉన్నారో వారినే వేదమాత బ్రహ్మ బ్రహ్మానందపరులు బ్రహ్మ స్వరూపులు అంటారు ఇది తెలుసుకున్నవారు అంటే దేహాత్మ బుద్ధిని విడనాడి పరమాత్మ బుద్ధితో ఎవరైతే మమేకమైతారో వారిని ఈ బ్రహ్మ విద్యకు వారసులుగా మన పెద్దలు పరిగణించారు.
(09:18) అటువంటి వారసత్వ బ్రహ్మ విద్య స్వరూపాన్ని పొందిన గురువులను మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో సర్వోపప్లవ రహిత మానవునికి స్వాభావికంగా ఉన్నటువంటి ఉప్లవములు ఉపద్రవాలు ఇందాక ఈ సమస్త ఏమి ఉద్దేశంతో పని చేస్తా ఉంది మానవునికి స్వాభావికంగానే అజ్ఞానము అవివేకము అంధకారము అభిమానము ఇవన్నీ కూడా వయసు పెరిగే కొద్ది పెరుగుతూ వస్తాయి ఎందుకంటే సమాజ సమాజములో ఆ భావజాలముతో ఉన్నటువంటి పరిసరాలతో వీడు మమేకమై ఉన్నాడు.
(09:55) ఇప్పుడు మనం ఈ సమాజంలో ఉన్నాము మతభేదం ఉంది జాతి భేదం ఉంది కులభేదం ఉంది వర్గ భేదం ఉంది లింగ భేదం ఉంది అహంకార అభిమానాలు అన్నీ ఉన్నాయి వాడు పెంచుకుంటూ వస్తాడు వయసు పెరిగే కొద్దీ అవన్నీ నశింప చేసుకోవాలి మనము మన సహజ స్థితిని మనం పొందాలి అంటే ఈ ఉప్లవాలన్నీ పోవాలంటే స్వాభావికంగా ఎవరు పోగొట్టుకోలేరు. పోగొట్టుకున్నటువంటి ఇటువంటి మహనీయుల సన్నిధానంలో వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ సాహిత్యాలను ఎవరైతే బాగా మనణ చేస్తారో వింటారో చదువుతారో ఈ బ్రహ్మ విద్యను తెలుసుకునేది చాలా సులభం ఇక్కడ మనకు ఉపమానం నిశ్చలమ్మ నారాయణమ్మగారు ఆమెకఏమి చదువు రాదు గురువును ఆశ్రయించి గురువు ద్వారా ఇందలి
(10:40) నిర్ణయాత్మకమైనటువంటి వస్తు నిశ్చయమైనటువంటి ప్రబోధన ఆమె తెలుసుకున్నది ఆయన ముఖము బ్రహ్మానంద కలలతో ఉంటాది చూడండి ఎప్పుడైనా ఆరోహణ అవరోహణ లేకుండా ఏ విధమైన ద్వేషము లేకుండా అజ్ఞాన వివేకాలు లేకుండా తొందరపాటుతనం లేకుండా ఉంటాది. దీనికి చదువు ఏం ప్రధానం కాదు గురు కృప ఉంటే గుడ్డివాడు చూడగలుగుతాడు చెవిటివాడు వినగలుగుతాడు కుంటివాడు నడవగలుగుతాడు గురు కృప ఉండాలి ఉండాలి మనకు జాతి తక్కువ కులం తక్కువ నాకు విద్య తక్కువ ఇవన్నీ కూడా న్యూత భావాలు మనలో ఉండకూడదు నేను ఎందుకు చేయలేను స్వామి వివేకానంద చెప్పాడు ఎవరికైనా అకుతమైనటువంటి
(11:24) పట్టుదల ఉండాలి నేను చేయగలను అనే విశ్వాసం ఉండాలి అలాగే మనకు మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వామి సార్ గారు కూడా చెప్పాడు ఒకడు లక్ష్యం పెట్టుకోవాలి ఆశయం పెట్టుకోవాలి దానికోసం కష్టపడితే అది సిద్ధిస్తాది అని సులభంగా చెప్పారు పెద్దలు ఈ ఉప్లవాలన్నీ స్వాభావికంగా ఉండేటివి పోయి ప్రజ్ఞానమే బ్రహ్మము అదే నా స్వరూపము అని తెలుసుకొని చివరిగా అహంకారాన్ని కూడా వదిలింపజేసే సంప్రదాయము మన సంప్రదాయము.
(11:57) ఇటువంటి సాంప్రదాయాన్ని దేదీప్యమానంగా పండితులకే కాకుండా పామరులకు కూడా అందించినటువంటి మన గురు పరంపర గురువులను ఒకసారి స్మరించుకుంటూ వారు విశ్వమానవ కళ్యాణాన్ని కోరి ఆబాల గోపాలము తెలుసుకోవాలని సుసంకల్పంతో ఈ విద్యను అందించారు అందులో మనము ప్రవేశించి తెలుసుకొని ఈరోజు ఈ స్థితిని అనుభవిస్తున్నామ అంటే వారు పెట్టినటువంటి భిక్షగా భావించి కృతజ్ఞత పూర్వకంగా వారికి నమస్కరించుకుంటూ ఎందుకు అంటే మనం మనము ఈ పెద్దల సన్నిధానంలో ఈ ఆధ్యాత్మిక సుసంపన్నమైన విద్యను ఎప్పుడైతే వింటామో ఒక అబ్బాయి 12 సంవత్సరాలు గురుసేవ చేసి బోధన అంతా తెలుసుకొని ఇంటికి పోయాడు. గురు
(12:38) సన్నిధానంలో నువ్వు పొందిన శాంతి ఏమి సుఖం ఏమి అని అడిగారు వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు ఈ పిల్ల పిల్లవాడు చెప్పాడు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు దాని అర్థం చెప్పు నాయన అన్నాడు అన్నారు వాళ్ళు మామూలుగా మనమందరము పరమాత్మ స్వరూపులమే మనకు తెలియక ఈ కనబడే శరీరమే ఈ 96 తత్వాలతో ఉండే ఈ యంత్రమే నేనుఅనే భావనతో ఉంటాం.
(13:09) ఈ విధంగా ఉండడం వల్ల మన పరమాత్మ అయినటువంటి ఆత్మ మూడు రకాలుగా దుఃఖానికి లోనవుతాది. ఒకటి ఆధ్యాత్మికము ఒకటి ఆదిభౌతికము ఒకటి ఆది దైవికము ఈ మూడు రకాల దుఃఖాల నుంచి మానవుడు విముక్తి పొందాలి అంటే సద్గురువును చేరి అసత్త అయినటువంటి శరీర ప్రపంచాలను విచారించి ఇవి సార హీనమైనవి ఇవి సత్యము కాదు శాశ్వతము కాదు వీటిని నడిపే వస్తువే పరమాత్మ అదే నేను అని భావించాలి వాడు స్వర్గానికి పోయినట్లు తమసోమా జ్యోతిర్గమయ తమస్సు అంటే చీకటి ఎంతటి మానవుడైనా చెప్పారు పెద్దలు ఆత్మ యందున మాయ ఆరోపితంబయే మాయ యందున అజ్ఞానం అప్పుడు కలిగే అజ్ఞానమందున అవివేక
(13:55) అమరబుట్టే అవివేకమందున అభిమానము అభిమానమందున రాగాదులు రాగాదుల వలన కర్మము కలిగి కర్మ వల్ల కడలేని సుఖ దుఃఖ మూలమైన ఈ దేహంబులో మానవుడు జన్మించి దేహమే నేనని అనుకోవడమే తమస్సు చీకటి ఈ చీకటి నుంచి మనం వెలుగులోకి పోవాలి అంటే స్వశక్తితో పోలేను ఆ విధంగా పోయిన వారి సహాయం పొందడం ఆ విధంగా ఓ తల్లిదండ్రులారా నేను అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి వెళ్ళాను ఆ మా గురు కృప వల్ల మృత్యోర్మా అమృతంగమయ శరీరానికి చావు ఉంది ఈ శరీరాన్ని నడిపించే పరమాత్మకు చావు లేదు ఇప్పుడు ఇక్కడ పైన ఉండే గురువులందరూ ఇక్కడ కూర్చుండే మహనీయులు అందరూ
(14:41) జనన మరణం అనే ధర్మాలకు లోనైనటువంటి ఈ దేహము నేను కాదని ఈ దేహాన్ని నడిపే పరమాత్మ స్వరూపమే నేనని అనుకోవడమే మృతు మృత్యు తత్వము నుంచి అమృత తత్వంలోకి ప్రవేశించినట్లు ఇట్లా ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్లకు దుఃఖమే ఉండదు వారికి అసంతృప్తి ఉండదు అలజడి ఉండదు ద్వేషము ఉండదు ఇటువంటి స్థితిని పొందిన వారే మన భారతీయులు ఇటువంటి ఘనమైన చరిత్ర కలిగిన భారతదేశంలో మనమంతా జన్మించాం మన భారతదేశంలో సత్యము కోసము ధర్మము కోసము న్యాయము కోసము ప్రేమ కోసము సేవ కోసము సర్వజన హిత మిత మరియు సర్వజన అభివృద్ధి కోసము తమ జీవితాలను త్యాగము చేసిన మహనీయులు పుట్టిన దేశం ఇది ఇటువంటి దేశంలో
(15:26) మనం పుట్టి ఆ పెద్దలు వారసత్వ సంపదగా మనకు అందించిన ఈ బ్రహ్మ విద్యను ఈ సనాతన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే రెండు రకాలుగా అభిమానం పుడతాది మానవులకు ఈ విద్యను తెలుసుకుంటే ఎలా పుడుతుందో తర్వాత చెప్పుకుందాం ఒక రాజ రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడు ఎవరైతే బోధ వింటారో వినే స్థానంలో ఉండేవారు చలనం లేని స్థితిలో బోధ వినల చెప్పేవాళ్ళు కూడా అదే స్థితిలో వినాలి చెప్పారు పెద్దలు గురుడు గురుబోధ ఎరింగించెడి వేళల శిష్యుడు ఎరిగెడి వేళ్ళని ఇరువురు వైశ్యానర కర్పూరము వలె వెలిగి అన్నాడు గురువు చెప్పే బోధను అగ్ని వంటిది తేజోమయమైనటువంటిది
(16:10) అజ్ఞానాన్ని పటాపంచలు చేసే బోధ ఇది మిగతా సినిమాలు సీరియల్లు ఒక ఎచ్చుతగ్గులుగా మనం విన్నా చూసినా పర్వాలేదు గురువులు చెప్పే బోధను చకోరక పక్షులు చంద్ర కిరణాలకు చాతక పక్షులు సూర్య కిరణాలకు లేత లేత యుగుళ్లకు కోయిలలు ఎదురు చూసినట్లు మనము కూడా గురువులు చెప్పే బోధకు ఎదురు చూసి జాగ్రత్తగా బోధ వినాలి అప్పుడు ఇది అర్థమవుతాది ఎవరికైనా అర్థమవుతాది విద్య ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడు ఆ రాజ్యంలో ఆ రాజుకు సేవ చేసే క డప్పు కొట్టుకొని జీవించే హరిజనుడు ఉండేవాడు ఆ రోజుల్లో రాత్రిపూట కూడా పనులు చేసేవాళ్ళు రాత్రి ఒంటి గంట రెండు గంటలుమూడు గంటలు
(16:52) నాలుగు ఐదు ఆరు వరకు వాళ్ళక అప్పుడు సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి ఈయన డప్పు కొట్టి ఒకటో జాము రెండో జాము అని రాజ్యములో ప్రజలందరినీ లేపేవాడు ఆ హరిజనునికి ఒక కుమారుడు కలిగాడు. ఈ భౌతిక చదువులు ఎన్ని చదివినా కూడా మానవునికి స్వార్థము అభిమాన అనురాగ అహంకారాలు అనేక కోణాల్లో పెరిగిపోతాయి ఇవన్నీ పోయి ఇల్లు కదా ఏ ఉద్దేశంతో పెట్టారో మానవునికి ద్వేషము లేకుండా అసమానత అలజడి అలసట స్వార్థము ఇవన్నీ లేకుండా నిర్మలాంతఃకరణ కలగాలని సుసంకల్పంతో ఆ డప్పు కొట్టి హరిజనుడు తన కుమారుని గురుకుల వాసంలోకి పంపించాడు. అక్కడ గురువు నాయనా ఈ విద్య
(17:33) ఎందుకులే నాయనా భౌతిక విద్యలు చదివించు అని చెప్పాడు వద్దు స్వామి లౌకికమైన చదువులు చదివితే స్వార్థము మరియు సమాజానికి హితకరమైన పనులు చేయలేరు నీ దగ్గర చదివిస్తే వీడు లోకానికి మంచి చేసేదే కాక తాను కూడా బ్రహ్మానంద స్థితిని పొందుతాడు అంటే కరుణామయన కరుణామయుడైన గురువు ఆ శిష్యుని తన దగ్గర 12 సంవత్సరములు పెట్టుకుంటాడు.
(17:57) చూడండి మన సాంప్రదాయాన్ని మనం ఆలోచన చేస్తే పూర్వకాలంలో గురుకుల వాసములు ఏ ఫీజులు ఉండవు ఏ విధమైన జాతి కుల భాషా భేదాలు ఉండవు ఎవరికైనా అడ్మిషన్లు ఉండేటివి ఈ పిల్లవానికి అడ్మిషన్ ఇచ్చాడు అక్కడ గురువు 12 సంవత్సరములు ఈ పిల్లవాడు గురువు దగ్గర మేలుకొలుపులు నిత్యానుష్టానము గురుగీతలు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వివేక చూడామణి విచార సాగరము ఇటువంటి సద్గ్రంథాలన్నీ కూడా పట్టణ చేసి సంపూర్ణ విద్యా వికాస స్వరూపుడు అయినాడు ఆ పిల్లవాడు మనం ఏమనుకుంటామ అంటే మామూలుగా కార్లు మంచి మంచి ఫ్లాట్లు భోగ భాగ్యాలు ఉంటే ఇదే జీవితానికి తోడు అనుకుంటాం అవి తోడు శాశ్వత సుఖాన్ని
(18:36) ఇవ్వలేవు సంతోషాన్ని ఇవ్వలేవు ఎవరైతే తన హృదయంలో సనాతన సాంప్రదాయ ఈ విద్యను తోడుగా పెట్టుకుంటారో వాడు అన్ని కాలాల్లో నిర్మలుడై ఉంటాడు అది అఖండమైన దేదీప్యమానమైన సంపద తరగని సంపద అది ఆ సంపద అంతా ఈ పిల్లవాడు గురువు ద్వారా నేర్చుకొని ఇంక ఇంటికి పోయి నాయన మన సాంప్రదాయం ఎలా ఉంటాది అంటే అంటే అచల గురు సాంప్రదాయము ఇది బ్రహ్మచర్యము కాకుండా గృహస్థ ఆశ్రమంలో ఉంటూ స్వార్థము లేకుండా నిస్వార్థంగా పరాన్న భుక్తులు కాకుండా స్వయంపోషకులుగా ఉండి ఉంటూ ఏదో విద్యో లేదో వ్యవసాయమో లేదా ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ జీవించే పద్ధతి మాకు మా గురువులు నేర్పిస్తారు. అటువంటి
(19:15) పద్ధతుల్లో నువ్వు వివాహం చేసుకొని కులకాంతును సృష్టికి ఐదారు మందిని సంతానం ఇవ్వు నాయనా ఒకరిని ఇద్దరిని ఇవ్వకూడదు నాయన వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు ఈ విధమైన నువ్వు స్థితిలో ఉండిపో అని గురువు శుభాశిష్యులు ఇచ్చి పంపిస్తాడు ఆ పిల్లవాడు వస్తాడు ఈ పరిపూర్ణ బోధ ఎరిగిన వారి హృదయం నిర్మలంగా నిశ్చలంగా శోడచకలా స్వరూపమై ఉంటాది.
(19:36) వాళ్ళ దగ్గర అద్వేషము అభిమాన అనురాగాలు అహంకారం ఇవి ఉండవు ముందే మనం ఒక శ్లోకంలో చెప్పాం ప్రజ్ఞానగణ ప్రత్యగారితో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థ రహితః నేనని అహంకారాన్ని కూడా రహితం చేసేది ఈ బోధ ఈ పిల్లవాడు ఆ విధంగా తల్లిదండ్రుల మాట వింటూ ఉంటే ఒరోజు వాళ్ళ తండ్రి వేరే ఊరికి వెళ్తాడు భయంకరమైన వర్షం వస్తాది ఆ మధ్యలో ఒక నది దాటి రాలేకపోతాడు రాత్రి ఒకటో జామ అవుతాది ప్రజలను మేలుకొలపాలి డప్పు ఎవరు కొడతారు అని తల్లి బాధ బాధపడుతూ ఉంటే పిల్లవాడిని నేను కొడతానుఅని డబ్బు తీసుకుంటాడు నీకు ఎప్పుడు వచ్చు అంటే పరిపూర్ణ బోధ ఎరిగిన వారికి బహుముఖ ప్రజ్ఞ ఉంటాది అన్నిటిని
(20:12) సమన్వయం చేసుకుంటారు అన్ని కాలాలతో మమేకమైతారు ఆ స్థితిగతులు వస్తాయి గురు కృప ఉంది కాబట్టి ఆ పిల్లవాడు డప్పు తీసుకొని ఆ రాజ్యంలో కొట్టుకుంటూ రాజు నిద్రపోత రాజు మేడపైన రాజభవనంలో ఆలోచిస్తూ ఉంటాడు మామూలుగా ఐదారు గుణాలు ఉండేవారికి నిద్ర రాదు వ్యభిచారం చేసేవారికి దొంగతనం చేసేవారికి విపరీతమైన ఆశాపా భాష ఉండేవారికి జూదం మాడే వారికి శత్రు భయం ఉండేవారికి రోగాలు ఉండే వాళ్ళకు నిద్ర రాదు.
(20:42) ఈ రాజు కదా ఆయన శత్రు భయం ఎక్కువ నిద్ర లేకుండా మేలుకొని ఉంటాడు అబ పిల్లవాడివి ఒకటో జాములో డప్పు తీసుకొని కొడతాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖ పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రతో జాగ్రత్త ఆ రోజుల్లో వాడుగుబా సంస్కృతం కాబట్టి రాజు ఆ శ్లోకం వింటాడు బలి బాగుంది ఇది కొట్టి వచ్చేస్తాడు పిల్లవాడు ఆయన అర్థం విచారిస్తాడు జన్మ దుఃఖం పుట్టుకే దుఃఖం ఈ మానవ జన్మ తరువాత జరా దుఃఖం ముసలితనం దుఃఖము మరణము దుఃఖము ఈ సంసారం ఎడలేని సంసారం చేయాలి మనం పరమాత్మ స్వరూపులమైన దేహముతో సంసారం కుటుంబముతో సంసారము వ్యవహారికంగా సంసారాలు చేస్తూ ఇది కూడా అబద్ధమే గృహము నాస్తి
(21:23) అర్థం నాస్తి అంతా అబద్ధమే కదా అబ్బా ఎంత మంచి మాటలు చెప్తున్నాడు అని ఆసన్నమైనప్పుడు ఎక్కువ చెప్పనవసరం లేదు ఒక మాటతోనే తెలుసుకుంటారు వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయాడు నేను దేవుని చూడాలి స్వామి అన్నాడు ఆయన నవ్వాడు గురువుగారు ఇంత చిన్న వయసులు ఎందుకు నాయనా దేవుని చూసేది నీవు అని మా మహిమ గరిమ లగమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం ప్రసాదిస్తాను సృష్టిలో అన్ని అనుభవించి మల రాపు అంటాడు.
(21:54) అప్పుడు ఈ వివేకానందుడు నవ్వుతాడు ఎందుకు నవ్వుతున్నావు అంటే అంతవరకు నేను గ్యారెంటీగా ఉంటానని నీవు హామి ఇస్తే నేను ఆ పనులన్నీ చేసి వస్తా అనుభవించి వస్తాను అంటాడు. గురువు గారు ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు ఫ్యాన్ కి ఇస్తారు కారుకి ఇస్తారు గ్యారెంటీ దేహానికి ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వలేరు పంచభౌతిక దుర్బలమైన కాయం ఇవి ఎప్పుడ పోయేది ఎరుగలేక శతవర్షములు చెప్పారు ఇది గ్యారెంటీ కాదని గురువు కరుణామయుడు కాబట్టి రామకృష్ణ పరమహంస గారు నాయనా ఒక్క మాటలో చెప్తా నువ్వు చాలా తీవ్ర మోక్షాపేక్షతో ఉన్నావని చూడబడే స్థానంలో ఉండేది దేవుడు కాదు నాయనా చూసేవాడే పోరా దేవుడు అన్నాడు ఒక్క మాటే
(22:30) ఏమన్నాడు ఇది మీరందరూ బాగా వినాలి ఈ పాయింట్ చూడబడే స్థానంలో ఉండే నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఉల్కలు తోక చుక్కలు దుమ్ము దూలి శకలాలు ఈ పంచభూతాలు అవి ఏవైనా సరే అది దైవత్వము కాదు చూసేవాడే దేవుడు ఆలోచన చేశాడు బ్రహ్మాండం బద్దలయ్యే వరకు నాలో ఉండి చెవుల ద్వారా శబ్దాలను ఎవరు చూస్తున్నారు చర్మం ద్వారా స్పర్శను నేత్రముల ద్వారా రూపాన్ని నాలుక ద్వారా రుచులు ముక్కు ద్వారా వాసనలు నోటి ద్వారా పలుకులు చేతుల ద్వారా కర్మలు కాళ్ళ ద్వారా నడవడము ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మనసు ద్వారా సంకల్ప వికల్పములు బుద్ధి ద్వారా నిశ్చయము చిత్తము ద్వారా చింత అహంకారం
(23:12) ద్వారా అభిమాన పడడము నేనే కదా ఆహా నేననే వస్తువే దైవము అని ఆయనకు అర్థం అయపోయింది ఎవరికి వివేకానందుడికి ఒక్క మాటలోనే ఆ మాట అర్థం చేసుకొని ప్రపంచమంతా ఉర్రూతు ఊగించాడు ఆయన ఉపన్యాసాలు మైక్ తీసుకుంటే అన్ని మతాలు కులాలు ఎంతటి వారైనా సరే వినే అంత శక్తిని పొందినాడు ఒక్క మాటతోనే ఆ చూసేవాడే దేవుడు ఆ చూసేవాడు మానవులలోనే అధికంగా ఉన్నాడు మానవ సేవే మాధవ సేవ అన్నాడు ఆ మహానుభావుడు ఏమన్నాడు చూడు సమానత్వం ఆయనలో ప్రవేశించా లేదా ద్వేషం ఉందా ఆయనలో ఏమన్నా ఈ నాకు వీళ్ళు మహమ్మదీయులు వీళ్ళ క్రైస్తవులు జైనులు తురస్కులు తర్వాత బౌద్ధులు యూదులు అనే
(23:57) భేదభావం వచ్చిందా ఇది సనాతన హిందూ హిందూ సాంప్రదాయం యొక్క గొప్పతనం ఇది హైందవ సంస్కృతి యొక్క గొప్పతనం ఒక్క మాటతోనే ఎక్కువ చెప్పల టన్నులు టన్నులు బోధ ఇంతింత గ్రంథాలు ఏమి నేర్ప గురువు ఒక్క మాటతోనే ఆయన ఆ మాటను పట్టుకొని చూసేవాడే దేవుడు కాబట్టి ఆ దేవుడు సంతోషంగా ఉండాలి అంటే అందరికీ ఆహారం ఉండాలి బట్టలు ఉండాలి గృహం ఉండాలని ప్రపంచమంతా తిరిగి తన స్వార్థము ఏమాత్రమ అనువంత అయినా కూడా హృదయంలో పెట్టుకోకుండా ప్రపంచంలో లో ఉండే అందరికీ సేవ చేసిన మహనీయుడు ఆయన అంత గొప్పవాడు అవును కదా ఇదంతా కూడా అశాశ్వితము కదా అని వింటున్నాడు రాజు రెండో జాముకు వచ్చాడు
(24:42) పిల్లవాడు మళ్ళీ రెండో జాముకు తీసుకున్నాడు జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖ పునః పునః సంసార సాగర దుఃఖం తస్మాత్ జాగ్రతో జాగ్రత్త అనేది అర్థం చేసుకుంటూనే ఆ రాజు రెండో శ్లోకం పిల్లవాడు చెప్తున్నాడు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా త జాగ్రతో జాగ్రత్త ఆలోచన చేశాడు రాజు మాతా నాస్తి తల్లి శాశ్వతంగా ఉండదు ఎంతో ప్రేమించి అభిమానించి మనకోసమ సర్వస్వము వడ్డినటువంటి మహా తల్లి నిస్వార్థపురురాలు తల్లి అటువంటి తల్లి వయసువచ్చి కాల ప్రవాహంలో మనకు నాయనా నేను శాశ్వతం కాదు నీ సంసారం నువ్వు చేసుకో
(25:22) నాయనా నీ నాస్తి అబద్ధమై వెళ్ళిపోతాది తండ్రి నాస్తి తర్వాత అర్థం నాస్తి గృహం నాస్తి అన్ని అబద్ధమే శాశ్వతమైనది సత్యమైంది లేదు తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్త మేలుకో మేలుకో అంటున్నాడు. అవును కదా అనే రాజు మనమైనా ఒక మాట చెప్తానే అర్థం చేసుకోవాలి ముందుండే అజ్ఞాన వివేకాలు వెంటనే వదిలిపెట్టాలి చీకటి ఏ విధంగా వెలుగు వస్తానే తొందరగా తొలిగిపోతుందో సమయం తీసుకోకుండా ఆ విధమైనటువంటిది ఉండాలి మూడో జాముక వచ్చాడు పిల్లవాడు కామ క్రోధః లోభో దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కొట్టాడు డప్పు రాజు విన్నాడు మానవునిలో జ్ఞానాన్ని
(26:07) అభివృద్ధి కాకుండా జ్ఞానానికి అడ్డుపడుతూ ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మదము మచ్చర్యమ అనే ఈ దొంగలు లోపలే ఉంటారు ప్రహల్లాదునితో వాళ్ళ నాన్న చెప్తాడు హిరణ్య కశ్యపుడు రేయ్ విష్ణువు లేడు ఎక్కడ ఉన్నాడు మన దెబ్బకు పారిపోయినాడు నన్నే స్మరించు నాయనా అంటాడు నువ్వు అంత అర్హునివి కాదు నన్నే నాన్న లోకములన్నియు గడియలో జయించవచ్చు ఈ బయట ఉండే అతల వితల సుతల తలాతల రసాతల మహాతాల భూలోక భువర్లోక జనర్లోక మహర్లోక తపోలోక సత్యలోకాలు ఆ లోక పాలకులను ఆ లోకములో ఉన్నటువంటివన్నీ కూడా మనం జయించవచ్చు క్షణకాలంలోనే నీలో ఉన్నటువంటి ఇంద్రియాలను ఇంద్రియాధిపతులను
(26:48) మనోబుద్ధి చిత్త అహంకారాలను నువ్వు జయించగలుగుతావా నాన్న నువ్వు జయించలేవు వాటిని నువ్వు ఎవరిప్పుడైతే జయిస్తావో అప్పుడు నీకు ఈ ప్రాణికోటిలో శత్రువులు లేరు అంటాడు చూడు పిల్లవాడు ఏం బోధ తెలుసుకున్నాడు ఎక్కువసేపు విన్నాడా వాడు ఏమన్నా ప్రహల్లాదుడు నవమాసాల్లో వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ పేరుఏమి లీలా సంతోషం ఆయమ్మని ఎవరో చెరబెట్టి తీసుకొని పోతా ఉన్నారు ఎవరమ్మా దేవేంద్రుడు అప్పుడు అడ్డుపడ్డాడు ఎవరు నారదుడు ఎనిమిది గంటలకు ఏం సీరియల్ తొమ్మిది గంటలకు ఏం సీరియల్ అంటే మీరు టకటక చెప్తారు ఆ అవి మనక ఏ ప్రయోజనము ఉండదు మనము మన పిల్లలకు మన ఇంట్లో
(27:29) చిన్నప్పుడే భగవద్గీత ఖురాన్ బైబిల్ వేదాలు ఉపనిషత్తులు ఇంట్లో తీసిపెట్టాలి చైనా బొమ్మలు మలేషియా బొమ్మలు ఎత్తుకొని వచ్చి షోకేజీలు పెట్టి దుమ్ము దువ్వులు పెట్టి బ్యాక్టీరియాలు వచ్చాడుగా చేసి జబ్బులు పాలు కాకూడదు మన ఇంట్లో ఎక్కడ చూసినా సద్గ్రంథాలు ఉండాలి ఈ మహనీయులు రచించి పెట్టిన గ్రంథాలు మన పిల్లలకు చిన్నప్పుడే నేర్పమని చెప్పాలి వాటిని రేయ్ నీకు సైకిల్ తీసిస్తారా నీకు 1000 రూపాయలు డబ్బులు ఇస్తారా ఈ బుక్ చదువు ఈ అధ్యాయం చదువుని వానికి నేర్పాలి చిన్నతనంలో పట్టే విద్య మల్ల పెద్ద అయితే పట్టదు ప్రహ్లాదునికి గర్భంలో ఉన్నప్పుడు
(28:02) నారదుడు చెప్పాడు ఓ అమ్మ ఎందుకు దుఃఖ పడతావు ఇదంతా అశాశ్వతము శాశ్వతమైన నీకు మంత్రం ఒకటి చెప్తాను ఓం నమో నారాయణాయ అనే మంత్రం చెప్పాడు ఎవరు నారదుడు లోపల ము అని మూగొట్టాడు వాడు ఎక్కువసేపు వినలే బోధ కూడా ఎవరు ఏమని మూగొట్టాడు ఆ మహానుభావుడు ఓం అనగా నేను అని అర్థం నమో అంటే నమస్కరించేది ఎవరికి నారాయణాయ నారములు అంటే తత్వములు నారములు అంటే ఏమిటివి అయనుడు అంటే వాటి మీద పైనించేవాడు ఈ సృష్టిలో అన్ని తత్వాల పైన ప్రయాణం చేసేవాడు ఎవడు చెవుల పైన చర్మం పైన కన్నుల పైన సమస్త విషయాల పైన ఎవరు ప్రయాణం
(28:48) చేస్తాడు నారదుడు ఎక్కడ ఉన్నాడు నేను అనేవాడే నారదుడు 14 లోకాల్లో తిరుగుతాడు అంటే 14 లోకాలు ఎక్కడా లేవు ఇక్కడే ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మొత్తం ఎన్ని మనసు బుద్ధి చిత్తం అహంకారం తెల్లవారి లేసింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ నారదుడు ఈ 14 ఇంద్రియాల్లో తిరుగుతాడు ఆ నారదుడా తిరిగేది ఈ నారదుడా ఈ నారదుడే ఈయనకి మనం నమస్కరించాలి అంటానే ము అన్నాడు బయటికి వచ్చినాడు ఎవరు ఎన్ని అలజడులు అసంతృప్తులు జీవితాన్నే పాడు చేయాలని వాళ్ళ నాన్న ప్రయోగాలు చేశడో అతని పైన మూగొట్టినాడు కాబట్టి వాళ్ళ నాన్న ఎన్నన్న చేయని విషం ఇవ్వని ఏనుగులతో
(29:32) తొక్కించని సముద్రాల్లో పడదోని అగ్నిగుండాల్లో బెయిని ఓం నమో నారాయణాయ చూడు అట్లా వినల మనం కూడా ఎక్కువ టన్నులు టన్నులు చెప్పనవసరం లేదు ఆ మాట విని ప్రపంచంలో ఎంత అశాంతి లేకుండా శాంతితో తృప్తితో భోగ భాగ్యాల పైన ఎంత వైరాగ్యము కలిగిందో ఆ మహనీయునికి ఆ విధంగా రాజు వింటున్నాడు కామ క్రోధ లోభ మోహములు అనేటివి హృదయములో ఉంటే వాళ్లే శత్రువులు బయట ఎక్కడో విశ్రాంతి తీసుకోవాలి నాకు నిద్ర రాలి లేదు భోగ భాగ్యాలు ధనకనక వస్తు వాహనాలు ఎట్ల వస్తాది నిద్ర ఎట్ల వస్తాది శాంతి లోపల ఇవి లేకుండా చేసుకోవాలి.
(30:11) అప్పుడు అతనిలో అసంతృప్తి ఉండదు అలజడి ఉండదు నేననే గర్వము ఉండదు బాబ భలే బాగా చెప్తున్నాడు నాలుగో జాముక ఏమ వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు ఎవరు రాజు మళ్ళీ వచ్చాడు పిల్లవాడు డప్పు తీసుకున్నాడు అద్భుతంగా చెప్తున్నాడు ఆశయ బద్ధత లోకా కర్మన బహుచింతయ ఆయుక్షీనం నజానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్త ఈ పిల్లవానికి తెలుసు రాజు బాగా వినగలుగుతాడు బేజార అయిపోయింది భోగ భాగ్యాలు రాజ్యం పైన అందుకే ఎక్కడ ప్రయోజనం ఉంటుందో ఎక్కడ ఉపయోగం ఉంటుందో అక్కడ ప్రయోగిస్తున్నాడు ఈ పిల్లవాడు ఏమని చెప్పాడు ఈసారి ఆశయా బద్ధతే లోక లోకములో ఆశ అనేది బంధిస్తాది ప్రతి ఒక్కని
(30:53) బాలునైనా ఆ తరువాత వయసు చివరి చనిపోయే వరకు ఆశ ఆశ ఆశ ఎవరికి లేకుండా ఉంటాది ఆశ ఎవరికి లేకుండా ఉంటాది అంటే ఈ బ్రహ్మ విద్యను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఆశ ఉండదు ఇప్పుడు ఈ కార్యక్రమాలు నడిపే వాళ్ళకి ఏమైనా దేహం పైన కుటుంబం పైన ఆశ ఉందా విశ్వమానవ కళ్యాణం జరగాలి అందరూ ఈ బోధ తెలుసుకొని అనంతకాలపు తృప్తిని ఆనందాన్ని అనుభవించాలి మానవునిలో నైజికంగా అంటే స్వాభావికంగా ఉండే అసమర్థత అసమానత్వము అసహనము అలజడి పోయి నిర్మల స్థితి రావాలి అని ఇవి ఎవరికైతే ఆశ అనేది లేకుండా ఉంటుందో ఉన్నంతలో తృప్తి పడాలి చూడు నేను ఎక్కువ చెప్పలేను మీకు మనిషి
(31:34) రెండు రకాలు ఉంటాడు అంతా నేను అనుభవించి సుఖపడాలఅనేవాడు ఒకటో వర్గం రెండో వర్గము అనుభవించే వాళ్ళను చూచి సంతోషపడేవాడు ఇప్పుడు మనం ఏ వర్గంలో ఉండాలి రెండో వర్గంలో ఉండాలి అనుభవించి అన్ని పొందాలంటే వాళ్ళకి ఎన్ని తిప్పలు ఉంటాయి సుఖం ఉండదు శాంతి ఉండదు మనం చూసి ఆహా మహానుభావులు ఎంత బాగా సభ పెట్టారు ఎంత బాగా చెప్తున్నారు అని వినేది సులభమా చెప్పేది సులభమా వినేది సులభం లేక సులభము అన్ని చోట్ల కార్లలో తిరుగుతున్నారు చూసి సంతోషపడదాం అన్ని అనుభవిస్తున్నారు పట్టుపిత తాంబరాలు మంచి భోజనాలు వాళ్ళని చూసి మనం అట్ట రావాలి అప్పుడే అసహనము అలజడి అసంతృప్తి
(32:16) ఇవన్నీ తొలిగిపోతాయి. నాకు లేవు వాళ్ళకి ఇచ్చాడు ఆ దేవుని ఇంటికి కంపొట్ట ఏం దుర్మార్గుడు దేవుడని ఏమేమో భావాలు పెట్టుకోకూడదు ఇట్లా విశాల గుణం రావాలి అంటే ఓహో ఆశ అనేది మనిషిని బద్దుని చేస్తాది వానిలో కర్మను పెంచుతాది ఈ కర్మరంగంలో ఆయుష్యు జరిగిపోతాది పూర్తి మనకే చూడు నాకు 54 ఏళ్లు వచ్చాయి అప్పుడే చూస్తా ఇంట్లే ఉండే 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు నిద్రపోతాది ఇంక ఉండే 50 సంవత్సరాల్లో తెలియని బాల్యము రోగాలతో ఉండే ముసలతనానికి సగం పైన సరిపోతాది ఇంక ఉండేది కర్మకాండలకు సరిపోతాది అందుకే మనం ఏ నిమిషమైనా ఏ సెకండ్ అయినా అలజడితో
(32:54) అసంతృప్తితో అభద్రత భావనతో ఉండకూడదు ఆహా నాకు గురు కృప ఉంది గురురక్షణ ఉంది ఇంతమంది పెద్దల యొక్క సద్గ్రంథ పటణాలు చేసుకుంటూ హాయిగా ఉండాలని మనం అనుకోవాలి రామునికి వివాహం జరుగుతా ఉంది జనకుడు ఆనంద పడుతున్నాడు అంట వశిష్టుడు చూసి జనకా భలే ఆనంద పడుతున్నావు కోసల దేశాధిపతి మహా పుంసామోహన రూపుడు ఇప్పుడు రాముడు అంత అందగాడు విలువిద్యలో మేటి ఎంతో గొప్ప పరాక్రమవంతుడు యువరాజు దొరికినాడని కదా నీకు సంతోషము అంటాడు.
(33:26) ఓ తికా గురువా అది కాదు నా సంతోషము నా రామునికి విశిష్టుడైన వశిష్టుడు గురువుగా ఉన్నాడు ఆయన రక్షణలో దేదీప్యమానమైనటువంటి స్థితి నా కూతురుకు నా అల్లునికి ఉంటాది భోగ భాగ్యాలు కార్యే రాజులు రాజ్యములు కలిగిరి గర్వోన్నతి పొందిరి వారేది ఎక్కడున్నారయ్యా వాళ్ళందరూ ఆ గురు రక్షణలో త్రేతా యుగం అయిపోయాయి ద్వాపర యుగం అయిపోయాయి కలియుగంలో కూడా ప్రతి ఇంటిలో రామ రామ అంటున్నామ అంటే ఏం కారణము ఆయన గురు కృప అట్ల గురు రక్షణ కావాలి అశాంతి అలజడి ఇవన్నీ పోవాలి ఆశ ఈ కర్మ ఇవన్నీ కూడా ఆయుష్యు తొందరగా అయిపోతాఉంది నేను పొందవలసింది చెందవలసింది గురుకృప ఉంది అని
(34:02) గురు రక్షణలో గురుబోధకు మనం అంకితమై దీన్ని బాగా పట్టించాలి దీనికి ఏమి మన గృహము మనం చేసే కర్మ అడ్డు రావు మేము కూడా బ్రహ్మాండంగా టీచర్ ఉద్యోగం చేస్తున్నాం ఇద్దరు పిల్లలు ఉన్నారు సంసారం ఉంది అన్ని చేస్తున్నాం ఈ విద్యను రోజు పొద్దున్నే నాలుగున్నరకు లేసి భగవద్గీత చెప్తాను 200 మంది వింటారు మళ్ళీ స్కూల్కి పోయి మళ్ళీ వచ్చిన పుస్తకాలు రాస్తున్నా మళ్ళీ సాయంత్రము సబ్జెక్టులు నేర్పిస్తారు రెండు గంటలు దాంట్లో రెండుమూడు వందల మంది జూమ్ లో ఉండారు ఇవేమి సంసారానికి అడ్డు రావు ఈ విద్యను మనం తెలుసుకోవాలి ఐదో జాముక వచ్చాడు పిల్లవాడు ఈసారి మళ్ళీ
(34:35) చెప్తున్నాడు రాజు శ్రద్ధగా వింటున్నాడు సంపద స్వప్న సంకాశ యవ్వనం కుసుమోపమం విద్యుత్ చంచల ఆయుష్యు తస్మాత్ జాగ్రత్త అన్నాడు భలే అర్థమైపోయింది ఇతనికి రాజుకు ఏమని సంపద స్వప్న సంకాశ సంపదలన్నీ కూడా స్వప్నముతో సమానం ఒక పేదవానికి కల వచ్చింది రాజైనట్లు భోగభాగ్యాలు ధనాగారాలు అన్ని నిండిపోయినట్లు మేలుకొని చూస్తే ఆడు ఉండేవాడు ఆడు ఉండాడు.
(35:04) ఇత మనం గురువు దగ్గర బోధ విచారణ చేసినామ అనుకో ఈ సంపదలు ఇవన్నీ కూడా స్థిరము కాదు శాశ్వతం కాదు మనం అనుకుంటూ ఉంటాం యవ్వనం కుసుమోపమం పువ్వులు ఉండే వాసన ఎంతసేపు ఉంటాది విద్యుత్తు సంచల ఆయుష్యు ఆయుష్షు చూస్తే మేఘంలో వచ్చే ఉరుము మెరుపులు ఎంతసేపు ఉంటాయి అట్లే కాల ప్రవాహంలో గతించిపోతాయి మేలుకో రాజా మేలుకో అన్నాడు అబ్బా ఆరోజు ఆమెకు ఏమ వస్తాడు అంటే పిల్లవాడు ఈ శ్లోకాలు చెప్పకుండా మేలుకొలుపు చెప్తున్నాడు రాజా మోసమాయను జీవ చూడగ మోహపాశములు అధికమాయను గాసి జందగ చేస నీగతి కర్మమేమందు ఓ రాజా మేలుకో కల్ప శతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమని కలలు మురియుచు
(35:45) ఆడుచున్నావు రాజా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆలోచనలు చేసి చేసి అలసిపోతావ్ ఇట్ల ఎన్నిసార్లు ఈ జన్మకు వచ్చావో ఎన్ని భోగభాగ్యాలు అనుభవించావో ఇప్పుడు మీరే బాగటే బాగా ఆలోచన చేస్తాం ఈ దేహాన్ని పెద్దలు పంచ పంచభూతాలతో నిర్మితమైంది చనిపోయినప్పుడు ఇది పంచభూతాలతో కలిసిపోతాది. కఠినాంశాలు భూమిలో ద్రవ్యాంశాలు జలములో తేజాంశాలు అగ్నిలో చలనాంశాలు వాయువులో అంతరేంద్రియాలు ఆకాశంలో కలిసిపోతాయి నేను అనేది ఒకటి మిగిలింటాది ఇది ఎక్కడ కలిసిపోతాది సృష్టిలోకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది మీ అమ్మని అడిగినారు అనుకో మీ నాన్నని అడుగు అంటారు. నాయనని అడిగితే నాకేం తెలుసు
(36:24) నాయనా అంటాడు. ఈ అసలు రహస్యము సృష్టిలో ఎవరు చెప్పలేరు ఇటువంటి సత్పురుషుల ద్వారానే మనం తెలుసుకుంటాం మన అడ్రెస్ చనిపోయినవాడు ఎక్కడికి పోతాడు వీడు ఇది ఎవరికీ తెలియదు అనేక జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ ఈ మళ్ళీ జన్మక వస్తే ఇదే రెడ్ అచ్చు మొదలు ఎత్తుకొని నాయనా అని ఇట్లు ఉంటారు ఈ బాల్యమో కుమారమో యవ్వనము వార్ధక్యమో ఈ జబ్బులు సాలి సాలని వ్యవహారాలు అసంతృప్తి భార్య తల్లిదండ్రులు హితులు మితులు శత్రువులు ఎంతో మందితో మనం అలజడి పొందుతాం ఇట్లా లోపల ఒక అలజడి ఉంటాది బయట ఒక గలజేడు ఉంటది ఇవి రెండు రూపు మాపుకోవాలి అంటే నీకు వ్యవహార దక్షత
(36:59) రావాలి వ్యవహార దక్షత రావాలి అంటే ఒట్టి మాటలతో రానే రాదు ఇట్లా కోటి జన్మములు ఎత్తినా కూడా ఎన్ని దుఃఖాలు అనుభవించావో నాయనా కల్ప శతముల కన్న మిక్కిలి కాలం ఆగిపోయింది నీకు రోజుకు 21వే 1600 జరుగు హంసలు తరుగు ఆయువు రోజు తరిగిపోతా ఉంది దేహం అంటే కాలిపోయే వస్తువు ఇది దహించిపోతా ఉంది దీంతో నువ్వు మేలుకోవాలి లేనిపో నీ దుఃఖజాలము లోనబడి చెడిపోవుట ఎందుకు ఎందుకు రాజా చెడిపోతావు నాయనా నిజగురుండగు సూర్యుడు ఇప్పుడు నిజముగా ఉదయించి చూడుము వచ్చాడు అసలు గురువు నిజగురువు వచ్చాడు నిజాన్ని తెలుసుకో అంటానే రాజు సంతోషపడ్డాడు పొద్దున్నే పల్లకీని పంపించాడు రాత్రి
(37:42) ఎవరయ్యా ఆ శ్లోకాలు చెప్పి డప్పు కొట్టిడు అది పిలుచుకొని రాండి అని ఆయనక వాళ్ళ నాన్న కూడా వచ్చేసాడు రాజు ఏం శిక్షేస్తాడో ఏమో ఏమి డప్పు కొట్టావు నాయనా ఏమి డప్పు కొట్టలేదు మీరు భయపడద్దండి కూర్చోండి అని ముగ్గురు పల్లకీలో రాజు దగ్గరికి వచ్చారు. ఆ పిల్లవాడు ఇట్లా నడిచి వస్తా ఉంటే ఆయన ముఖంలో సోడసి కలలు ఉన్నాయంట ఎవరి కలలు ఆ పిల్లవానికి ఆ కలలు ఎలా వచ్చాయి పట్టు చీరలు వేసుకున్న తెల్లబట్టలు వేసుకున్న దేహం కొంచెం బాగా కనపడతాది నగలు వేసుకున్నా ముఖములో కల రావాలంటే చీరలతో నగలతో కార్లతో ధనకనక వస్తు వాహనాలతో రాదు వాని యొక్క అంతఃకరణలో గురుబోధ అనే అద్భుత
(38:21) ప్రకాశమైనటువంటి వస్తువు ఉంది ఎవరిలో దిదీప్యమానంగా నేను రాజు రాజు నేను క్షత్రియుని ఆయన మర్చిపోయినాడు దిగినాడు సింహాసనం ఆయనను ఇప్పుడు కదా నాకు కదా మా ఓళ్ళు పూజ చేసినట్లు సింహాసనం పైన కూర్చోబెట్టి పూజ చేశడు ఎవరికి చూడు రాజుకు ఉండే రాజరిక హోదా రాజరికముతో వచ్చే అహంకారము ఆ పిల్లవాడిని చూస్తానే పటాపంచలు అయిపోయినాయి అట్లా గురువు గురు కృప పొందినవారు ఆ విధమైన స్థితిగతుల్లో ఉంటారు ఏమి రాజా పూజ చేసావు నీకేమ కొరత అని అడుగుతాడు ఎవరు ఆ పిల్లవాడు అప్పుడు రాజు చెప్తాడు మాటి మాటికి నన్ను మేలుకో అన్నావు మాటి మాటికి
(39:06) జాగ్రత్త జాగ్రత్త అన్నావు నాయనా నీ మేలుకొని నీ శ్లోకాలు విన్నాను నేను మేలుకొనే నేను వ్యవహారం అంతా చేస్తున్నాను కదా అని అట్లా కాదు మేలుకోవాల్సింది నిజ మేలుక కలగాలి మనకు ఏం కలగాలి నిజ మేలుక కలగాలి ఆ నిజ మేలుక గురు కృప వలనే కలుగుతాది ఎలా కలుగుతాది మీరు భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగం అనేది తొమ్మిదవ అధ్యాయం చూస్తే అక్కడ కృష్ణుడు చెప్తాడు అసలైన రహస్యం ఎవరికి చెప్తాడు లేదు ఇక్కడ ఫోటోల్లో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు రమణ మహర్షి ఉన్నాడు మహానుభావుడు ఆయన దగ్గరికి సదానంద అని ఒక భక్తుడు పోయాడు స్వామీ నిజమైన బ్రహ్మం అంటే ఏమో చెప్పు అన్నాడు ఇది మీరు
(39:45) శ్రద్దగా వినాల నిజమైన బ్రహ్మం అంటే ఏముంది నాయనా నువ్వు కొద్దిసేపు ఆలోచన చెయ్యి నీకు తెలియజేస్తాను అని వంట చేసింది ఆమెను పిలిచి ఎవరమ్మా వంట చేశారు అని అడిగాడు ఏం చెప్పింటా అది ఆయమ నేనే అని చెప్పింది ఆయన ఆ వంటకు కావలసిన సరుకులన్నీ తెచ్చిండి అతన్ని పిలిచి ఎవరు నాయనా తెచ్చినాడు అని అడిగాడు ఆయన ఏం చెప్పాడు నేనే అన్నాడు ఆ వంటకు కావలసిన కట్టెలు తెచ్చిండే వాళ్ళని పిలిచి ఎవరు నాయనా అన్నాడు నేనే అన్నాడు ఈ ఆశ్రమం ఎవరు నడుపుతుండేది ఎవరు రమణ మహర్షి అంటే నేనేం చెప్తా నాయనా అన్నాడు నేనే అని చెప్తాను అక్కడ ఆ విధంగా 10 మందిని రకరకాల పనులు
(40:21) చేసే వాళ్ళని పిలిచి చెప్పాడు అడిగాడు అందరూ ఏమన్నారు నేనే నేనే నేనే అన్నాడు ఆహా ఏమిరా శిష్య నేను చెప్పిన మాటలు బోధ నీకు అర్థమయింది అంటే నాకు కాలేదు అన్నాడు అందరిలో ఉండి ఏ వస్తువైతే నేను నేను నేను అంటా ఉందో అదేరా బ్రహ్మం అన్నాడు [ప్రశంస] దేహాలు వేరు వేరుగా ఉండొచ్చు స్త్రీ రూపంలో పురుష రూపములో నపుంసక రూపములో సండ రూపంలో కొర్జా రూపంలో బాల్య కుమార యవ్వన ముసలితనంలో దేహాలకు వేరువేరుగా కనబడొచ్చు అయితే అయితే ఈ దేహమఅనే క్షేత్రాన్ని నడిపే క్షేత్రజ్ఞుడు ఒకడే ఆ క్షేత్రజ్ఞుడు బయట ఎక్కడో లేడు ధ్యానము జపము తపము యజ్ఞం అన్నీ ఏం చేయనవసరం లే బిడ్డ కొండ మీదను
(41:06) పెద్ద గుండు ఒకటి ఉండు గుండు నడుములు రెండు నల్ల గుండ్లు ఉండు గుండ్ల మధ్య ఒక నక్క కూతలు వెడుచుండు కూతల మధ్య ఒక నూతి నూతి మీద ఒక నాతి నాతి మీద ఒక కోతి కోతి మీదను పరంజ్యోతి వెలుగుచుండు ఆ జ్యోతియ జగమెల్ల చూచుచుండు చూచుచుండెడి దానియందు శోద్యం ఎరిగి అదియు తానని ఉన్నవాడ ఆత్మ విభుడు అర్థమైపోయింది ఆ శిష్యునికి ఇంకా అర్థం కాక ఉంటుందా ఇప్పుడు మీరే బాగా ఆలోచన చేయండి వివేకానందుడు చికాగోకు పోయినాడు మహాసభలకు పోయినాడు నాయనా మనము ఎక్కువ చెప్పే పని ఉండదు ఒక్కొక్క మాట పట్టుకుంటే చాలు అందరూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటా ఉన్నారు
(41:46) అక్కడ ఆ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సంబోధిస్తూ ఉన్నాడు ఇతను పోయి అక్కడ నా సోదర సోదరీమణులారా అన్నాడు అంటానే సభ అట్టే నిలిచిపోయింది ఆగిపోయింది మల్ల బోధ కూడా ఎక్కువసేపు చెప్పకుండా కరతాల దూలు ఐదు 10 నిమిషాలు చప్పట్లు కొట్టారు ఏం మాట అన్నాడు ఈయన ఎందుకు వచ్చింది ఆ భావము లింగం చూసాడా మతం చూసాడా జాతి చూశాడా భాష చూసాడా అతనిలో గురు కృప ఉండడం వల్ల ద్వేషం లేదు ఏమి లేదు నేను సన్యాసిని భారతదేశ హిందూ మత ప్రతినిధిని నేను ఇంత గొప్ప అని ఆయనలో ద్వేషమే లేదు చూడు ఏమ స్థితి ఉందో అందరిని తన సోదరులుగా సోదరీమనులుగా భావించి ఏం మాట చెప్పాడు నాయనలారా సముద్రంలో నీరు
(42:31) ఆవిరైతాది అది భారతదేశంలో వర్ష రూపంలో పడితే గంగా నది సింధు నది బ్రహ్మపుత్ర గోదావరి ఎన్నెన్నో నదులతో పేర్లు పెడతారు అమెరికాలో పెడితే కొన్ని పేర్లు పెట్టి పిలుస్తారు యూరప్లో ఆస్ట్రేలియాలో అక్కడక్కడ నదులు పేర్లు మారిపోతూ ఉంటాయి నీరు మాత్రము ఒక్కటే అట్లే మీలో ఉండే పరమాత్మ అందరిలో ఉండే నేననే పరమాత్మ ఒక్కటే నాయనా ఆ విధంగా ఆవరణాలు వేరు వేరుగా ఉండిన అందులో ఉండే వస్తువు ఒకటి ఏ విధంగా ఉందో అంతెందుకు ఇంకొక ఉపమానం అమెరికాలో పడే సూర్య కిరణాలు భారతదేశంలో పడే సూర్య కిరణాలు వేరు వేరా ఒకటేనా ఒకటే కదా కచ్చితంగా అందరిలో ఉండే పరమాత్మ
(43:11) ఒక్కటే నాయనా అన్నాడు. ఆశ్చర్యం అయిపోయి ప్రపంచంలో అందరూ పిలిచి ఆయన ఎవరిని ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పాయింట్ ఆలోచన చేయల చూడు ఆయన హృదయములో ద్వేషము లేదు అసమానత లేదు ఎవరి హృదయంలో ఆ వివేకానందుని హృదయంలో ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఆ ద్వేష రహితుడు అసమాన రహితుడైన వివేకానందని చూస్తానే వాళ్ళలో కూడా ఆ భావాలు పుట్టినాయి క్రైస్తవులు ఆదరించారు ఎవరిని మహమ్మదీయులు ఆశ్రయించ చారు ఎన్నో దేశాల్లో ఆయన ఉపన్యాసాలు గంటలు గంటలు రోజులు రోజులు చెప్పి విని ఆనందపడ్డారు అంటే మొట్టమొదట తన హృదయంలో ద్వేషము అసమానత అలజడి అభిమానాలు ఎవరైతే ధ్వంసం చేసుకుంటారో ఆ
(43:56) వైపున చూసే వాళ్ళకు కూడా అవి కనపడవు రెండు రకాలు ఉంటాది వేదాంతము రావణ బ్రహ్మను రాముడు చంపేశాడు ఏం చేశడు సీతమ్మను తీసుకొని రాపో ఆంజనేయ అని పంపించాడు సీతమ్మ దగ్గరికి వచ్చాడు ఆంజనేయుడు రామ్మ పోదాము రాముడు పిలుస్తున్నాడు రావణ బ్రహ్మ మరణించాడు అని నాయనా జట ద్విజట త్రిజట చతుర్జట అని నలుగురు నాకు సేవ చేశారు నాయనా వాళ్ళకి ఏమన్నా కానుహలి అన్నాడు అమ్మ నీకు తెలివు ఉందా లేదా నిన్ను రోజు బాధ పెట్టారు మాటలతో వాళ్ళు ఎవరు భయపెట్టారు నీ స్థితిని చెడగొట్టారు వాళ్ళకి మనం బహుమానాలు ఇవ్వకూడదు కొట్టలా అన్నాడు ఆంజనేయుడు నాయనా ఎంత తిక్క పని చేస్తావురా
(44:39) నువ్వు ఇదిగో నీకు ఒక మాట చెప్తా విను అని ఆ సీతాదేవి రామునికి ఒక మాట చెప్పింది ఒక కథ చెప్పింది దారుంచి ఒక బాటసారి పోతూ ఉంటే సింహం ఒకటి వెంబడించింది. వాడు భయపడి ఒక చెట్టు ఎక్కిపోయినాడు సింహం చెట్లు ఎక్కలేదు. ఆ మనిషి పైన ఒక ఎలుగుబంటి ఉండింది కింద ఉండే సింహము ఆ ఎలుగుబంటితో చెప్పింది ఎలుగుబంటి మనఇద్దరము ఒక జాతికి చెందిన వాళ్ళము మనిషి చాల స్వార్థపరుడు మోసకారి వాడు భలే మాట పైన ఉండడు వాడిని అట్లా కాలితో తన్ను నేను తినేసిపోతా ఇప్పుడే పిల్లలు ఆకలితో ఉండారు ఇంటి దగ్గర అని ఇది అప్లై చేసింది ఏది సింహము పులి కాదు ఆ పైనుండి ఎలిగిబంటు
(45:16) నేను చంపను అతిథి దేహోభవ అన్నారు పెద్దలు ఏమన్నారు ఏం సాంప్రదాయమయ్యా మన సాంప్రదాయము మాతృ దేవోభవ అన్నారు పితృ దేవోభవ అన్నారు ఏమన్నారు మూడవది ఆచరించిన దేశం మనది అతిథి దేవోభవ మన ప్రాణ రక్షణ మానాలన్నీ ధ్వంసం చేసిండే మంగోలులు తురస్కులు మరియు ఆస్ట్రేలియా వాళ్ళు డచ్చి వారు ఫ్రెంచ్ వారు ఆంగ్లేయులు ఎంతమంది మన దేశం పైన దాడి చేసినా అందరిని స్వాగతించామా ఎవరినన్నా ధరిమా కొట్టామా వాళ్ళు మన ప్రాణాలను మన మానాలను మన సంపదలను దూసుకున్నా ూడా రాండి నాయనా చర్చిలు కట్టుకుంటారా కట్టుకోండి మసీదులు కట్టుకుంటారా కట్టుకోండి ప్రార్థనలు చేసుకుంటారా ఇప్పుడు ఈ స్వామి మాటలు వింటే
(46:00) నాకు ఎంత ఆనందమైందో ఎవరి మాటలో ఏం మాటలో కోట్లు విలువతాయి అవి మన సాంప్రదాయము అందరినీ కలుపుకోవాలి అందరిని మమేకమ చేసుకోవాలి రాజ్యాంగంలో అవి తీసేయకూడదని ఏం మాటలు నాయనా అవి ఎంతటి వాళ్ళకి వస్తాయి ఆ మాటలు అందరికి వస్తాయా మామ మాదే అని జొన్లు కార్చుకొని కోపగించుకు కుంటారు అట్లాదే మన మతము మన పెద్దలు అందరినీ కలుపుకున్నారు మన దేశంలో వాళ్ళల్లో క్రూరత్వం ఉన్న మనం లెక్క పెట్టలా మనల్ని చంపి మనల్ని అనేక రకాలుగా బాధ పెట్టిన వాళ్ళ పైన ఎప్పుడైనా ద్వేషం చూపామా ఊర్లోనే మేము చర్చికి భూమి ఇచ్చాం మసీద్ అంటే భూమి ఇచ్చాడు మా మామ కట్టుకోండి నాయనా ప్రార్థన చేసుకోండి నాయన
(46:42) అతిశయోక్తులు కాదు అందరినీ కలుపుకునే గుణమ మమేకమయ్యే గుణమురా ఆంజనేయ మన ఎలుగుబంటి చెప్పింది అతిథి దేహోభవరా మన ఇంటికి వచ్చినవాడు వాడు దేవునితో సమానం నేను హాని చేయను అనింది చూడు జంతువులకు కూడా ఆ స్థితి ఉందంటే మన దేశం ఎంత గొప్పదో అందరినీ కలుపుకునే స్థితి ఉంది ఇప్పుడు నేను అతిశయక్తి చెప్పడం కాదు జైభారత సమస్థ ఎవరు ఈ మన అన్నమయ్య స్వామి వాళ్ళు ఎవరు ఈ మన మోహన్రావు స్వామి ఎవరు వీళ్ళందరూ అతిథి దేవభ అని మమ్మల్ని గౌరవిస్తున్నారా లేదా మేము అచల బోధ చెప్పేవాళ్ళము మా సంస్థ మా సాంప్రదాయం వేరు అనుకోకుండా మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఎంత గొప్ప సనాతన
(47:24) ధర్మమో మనది ఇది అందరికీ రాదు ఈ బుద్ధి ఆచార్య దేవోభవా అని ఆచార్యులను గౌరవించే అట్లా భారతదేశం ఆ ఎలుగుబంటి ఆ మాట చెప్తానే సింహం గబ్బున అయిపోయింది కొంతసేపు తర్వాత ఎలుగుబంటి నిద్రపోయింది పైన వీడు మానవుడు ప్రాణభీతితో మేలుకొని ఉన్నాడు వానికి అప్లికేషన్ పెట్టింది సింహం ఏమని ఎలుగుబంటిని తన్ను నువ్వు అది క్రింద పడతాది నేను ఆహారం తిని వెళ్ళిపోతా రేపు పొద్దున నేను మీ ఇంటికి పోనింది అంటే వీడు రెండు ఆలోచన చేయకుండా ఎవరు పోయి టక్కన పై కొమ్మలు లేవి కాళ్ళతో తన్నాడు దాన్ని ఎలుగుబంటికి కోతికి ఇట్లా వాటికి హుషారు ఎక్కువ అది కొంచెం జారిపడి
(48:04) మళ్ళీ కొమ్మలు పట్టుకొని పైకి వెళ్ళిపోయింది మళ్ళీ సింహం అప్లికేషన్ మార్చింది సుర్ర మానవుని బుద్ధి ఎట్లుందో వానికి అసమానత్వము మోసము మడతనం లేని గుణము చేసిండే ఉపకారం మరిచిపోయేవాడు వీడు ఎవరు ఎక్కువ ఎక్కువసేపు చెప్పను నేను ఒక మాటలోనే ఆలోచన చేయండి తన కొట్టలో తొమ్మిది నెలలు పెట్టుకుంటాది తల్లి అస్తులు పస్తులు ఉండి తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని ఎన్నో రకాలుగా మనకు సేవ చేస్తాది ఆ తర్వాత మన తండ్రి ఇట్లా కార్యక్రమాలకు వంద రూపాయలు చందా ఇమ్మన్నే అయ్యాడు మా బామార్ది ఎవడు ఉన్నాడు మన 50 రూపాయలు గురుపూజకి రానిమ్మ మేము పుణ్యం ఉంటాదిని
(48:40) మామ 50 తీశను నా ఇద్దరు కొడుకులే కనపడుతున్నారు అది లోపల పెట్టుకున్నాను అని చెప్పాడు అంత పిల్లల కోసమ ప్రాకులాడేవాడు తండ్రి అబద్ధాలు మోసాలు కుట్రలు చేసి ఇన్కమ్ టాక్స్లు కూడా కొట్ట కట్టకుండా అబద్ధాలు చెప్పి దూపిడి చేసి పెడతాన్నాడు ఎవరికి వానికి ఆ చూపు ఉందా కొడుక్కు రెక్కలు వస్తానే తల్లి లేదు తండ్రి లేదు వాడు ముందు చూపితే ఎక్కడ పోతాడు వెళ్ళిపోతాడు వానికి ఎన్నుకు చూపే ఉండదు మాతృదేవభవా పితృదేవభవా అని చెప్పుకుంటాడు ఆయన మర్చిపోతాడు వీడు మన రాజకీయ నాయకులు కూడా నిస్వార్థపరంగా రాజ్యాంగ బద్ధులమై మేము సేవ చేస్తాం నాయనా నిష్పక్షపాతంగా అని ప్రమాణం చేస్తారు
(49:18) ఒట్టి మాట మాటలే వెంటనే మరిచిపోతారు కోటాను కోట్లు దోపిడి చేసుకొని నా సంపదలు ఇవి మాట్లాడొచ్చునో మాట్లాడకూడదో నాయనా [నవ్వు] ఆ వాళ్ళ కర్మ అది ఎవరి కర్మ అది అట్లా దోపిడి చేసి పెట్టుకుంటారే మీరే బాగా ఆలోచన చేయండి మహారాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ నాయకునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు ఒక కూతురు అంత దోపిడి చేసిండే సంపాదన వాళ్ళద్దరి మధ్య తగాదాలు వచ్చి పేపర్లోక వచ్చి రోజు అదే సమస్య ఆ చెల్లమ్మ అన్నని ఎంత హీనంగా మాట్లాడుతా ఉందో మీకు తెలిసిఉంటది ఇప్పటికే ఎన్ని కోట్లు ఉంటే ఎందుకయ్యా ఆ సంపదలు ఆ జ్ఞానం ఆ వివేకంతో మీరే చెప్పండి ఏమి ఆ మాటలు అవి నేనైతే
(50:00) అనిపించుకుంటాను అట్లా ఒక్కరు ఎవరన్నా నన్ను దుర్భాషలు అన్న నేను మళ్ళీ ఎంత చింత చేస్తాను 10 రోజులు అన్నం నన్ను ఇట్లా అన్నారా ఎందుకయ్యా ఈ బతుకు మన కోసల దేశాన్ని పరిపాలించిండే రాముడు ప్రజారంజకం కోసం నిండు గర్భవతి మహా ప్రతివ్రత పూలవర్షం గురిసిండే తన భార్య ని కూడా ప్రజలు ఇట్లా అన్నారని పంపించిండే దేశంలో పుట్టి ప్రజలు తూతూ అన్న మళల ఆ పదవుల కోసం ఉన్నారంటే ఏమి ఏమి చేయలే నాయన ఆ ఆ మానవుడు ఇంత మోసపూరితమైనవాడు ఎక్కడో ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం కథలో చూడు ఎలుగుబంటి వాడు ఎంత తొందరగా నిన్ను చేసిండే ఉపకారం మరిసిపి కాళ్ళతో తన్నాడో ఈ
(50:39) పిల్లలు కూడా మనల్ని కాళ్ళతో కాదు కట్టెలతో కొడతారు ఎవరు చంపే వాళ్ళు కూడా ఉండారు మాతృదేవోభవా పితృ దేవోభవ అనే గొప్ప మాటలు చెప్పిన భారతదేశంలో అవి మరిచి చదువులు అలా ఉన్నాయి ఇప్పుడు చదువులు చదువులు సంస్కారం లేదు ఇట్లా మహానుభావులు రండి నాయనా మేము అవి నేర్పిస్తామని ఇట్లా సమస్త సంఘాలు పెట్టి వాళ్లే ఫ్యాన్లు వేసి భోజనాలు పెట్టి సకల సౌకర్యాలు పెట్టిన రారు దీనికి మంచికి మానవునికి ఒక స్వాభావికం ఉంది నాయనా మీరే అర్థం చేసుకోండి సృష్టిలో తక్కువ ఉండేటివి ఎక్కువలో ఉండాయి ఎక్కువలో ఉండేటివి తక్కువలో ఉండాయి బ్రాహ్మణులు ఒట్టి మాటలమా
(51:16) మజా చేస్తాన్నారు మన సమాజంలో వాళ్ళు పైస్థానంలో పండిత పూజ్య స్థానంలో వాళ్ళు ఉన్నారు. సూత్రులు క్రింది స్థానంలో రాళ్లుు కొట్టి పంటలు పండించి ఎన్ని అవస్థలు పడుతున్నారో వాళ్ళు అంటరాని వారుగా ఉండాలి. వీళ్ళు పైన ఉండాలా వాళ్ళు పైన ఉండాలా వీళ్ళ పైన ఉండాల కష్టపడేవాడు మాటలు చెప్పేవాడు పైన ఉండాడు కష్టపడేవాడు కింద ఉండాలి ఈ ద్వేషము అసమానత పోవాలంటే ఏం చేయాలి ఆ పైనుండే వాళ్ళలోనే వివేకం కలగాలి మేము పూజ్యులం కాదు నన్ను ఎంతో పొగుడుతున్నారు వీడవ [ప్రశంస] నేను నిజంగా నా సొంత మాట ఒక్కట్లేదు దీంట్లో ఈ యుగ యుగాల నుంచి మా ఇంట్లోకి వచ్చి చూస్తే
(51:54) రెండు మూడు బీరవాలకు ఉన్నాయి పుస్తకాలు నాకు అదే పనే వాళ్ళు పెట్టిన భిక్ష మనం మనం గర్వపడొచ్చునా గర్వపడకూడదు వాళ్ళు ఇచ్చిండే ఇది సంస్కృతి వాళ్ళు ఇచ్చిండే బోధ మన స్వాభావికంగా ఎన్ని తరాలైనా ఎన్ని వందల సంవత్సరాలయినా మనం నేర్చి చెప్పలేము వాళ్ళ తపస్సు సంపన్నులు మహానీయులు వాళ్ళు చెప్పినటువంటి బోధ ఇది అన్ని నమ్ముతాడు మానవుడు వాస్తు నమ్ముతాడు ఖగోళ శాస్త్రం నమ్ముతాడు రాహుకాలం యమగండము కులము మతమ అన్ని నమ్ముతాడు నువ్వు పరమాత్మ అంటే సత్య నమ్మడు వీడు నువ్వు పరమాత్మవు నాయనా నీకంటే అంటే దేవుడు లేని నాయన అంటే నమ్ముతాడు వీడు నమ్మనే నమ్మడు అట్లా మాటలు
(52:31) విందు రాండి అంటే రానే రాడు వాస్తు చెప్తాడు అంటే వానికి తలా తెలిీదు తోకా తెలియదు చెప్పేవానికి వీడు వేలు లక్షలు ఖర్చు పెడతాడు సత్యనారాయణ వ్రతం అంటే లక్ష ఖర్చు పెడతాడు తల్లి వ్రతం ఎవరన్నా చేస్తున్నారా ఆ ఇంకా వేరే వేరే మాలలు వేస్తారు వ్రతాలు చేస్తారు ఒరిజినల్ దేవతలు లేడే ఉండారు నువ్వే దేవ దేవుని వంటే చెప్పినారు అల చతుర్వేద మహా వాక్యములయందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుచు బ్రహ్మం అంటే ఎక్కడో లేదు నాయనా అందరిలో ఏదైతే ప్రకాశిస్తా ఉందో అంగమ అంటే శరీరము లింగం అంటే శరీరి అంగమ అంటే ఏది శరీరము లింగము అంటే శరీరి అంగానికి రూపం ఉంది
(53:12) లింగానికి రూపము లేదు శివునికి లింగడు అని పేరు పెట్టి రూపము లేని రాతిని పూజిస్తున్నాం ఈ దేహములోనే అసలైన లింగడు ఉన్నాడు శివుడు ఈ శివుడు వెళ్ళిపోయినాడు అనుకో శరీరంలో దీనికి ఏమని పేరు పెడతారు శవం ని పైసాకు విలువ ఉంటుందా కోటి రూపాయలు బంగళా కట్టి రోజు తిరిగింటాడు శవాన్ని పెట్టుకోమంటే భార్య ఒప్పుకోదు పాడుపేడు ఇది ఎత్తుకచ్చి పెడతారా ఎవరుంటే దీనికి విలువ ఉంది శివుడు శివుడు అంటే లింగడు ఆయనకే బ్రహ్మమ అని పేరు అల చతుర్వేద మహా వాక్యములు చూడండి మీరు సామవేదము ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదాలు జ్ఞానకాండలు మీరు పరిశోధన చేస్తే
(53:52) మన దగ్గర ఆ పుస్తకాలే ఉండవు ఆ పుస్తకాలు లేనప్పుడు ఆ బోధ విన్నప్పుడు ద్వేషము అసమానత్వం పోవాలంటే ఊరికైనా ఒట్టి మాటలతో పోతాయా పోవు రాముడు చెప్పాడు ఆంజనేయునితో తొందరగా కుదరదు నాయన యోగము అన్ని కుదిరించొచ్చు అన్నం పెట్టి అందరినీ తినమనొచ్చు బట్టలుఇచ్చి అందరినీ కట్టుకోమనొచ్చు నగలిచ్చి వాహనాలు ఇచ్చి అందరిని అనుభవించ చేయొచ్చు కానీ నువ్వు బ్రహ్మమ అనే మాట కుదరదు దారుణ గాళాంధకారం బడంగునే వసుదపై కృతదీప వార్త వలన ఒట్టి మాటల చేత చీకటి పో పో అంటే పోతుందా ఆకలిగొన్న మనుజుని ఆకలి తీరునే గణ గన రసాన్న వర్ణనము వలన బ్రహ్మాండమైన బిర్యానీ
(54:29) తిన్నా నేను ఆకలి పోవాలంటే మాటలతో పోతుందా పోదు నిరుపేదవాని పేదరికంబు పోవునే ద్రవ్య ప్రభావ కీర్తనం వలన నేను రిలయన్స్ టాటా వాళ్ళంతా కోట్లు ఉన్నాయిలే ఒట్టి మాటలతో అనుకుంటే పేదరికం పోతుందా పోదు అట్లా రోగ పీడితుని బల రోగంబు పోవునే కలుసౌషధ ప్రసంగంబు వలన కడుపు నొప్పి వచ్చింది నీ బెరాలు గని తిన్నాలంటే నొప్పి పోతుందా పోదు ఫలిత యోగానుభవ దృష్టి కావాలి పెద్దలని ఆశ్రయించాలి పెద్దల సేవ చేయాలి నాయనా అప్పుడే మానవుని ఈ నైతికంగా స్వాభావికంగా ఉండే నీచ గుణాలు పోతాయి కాబట్టి వాడు మానవుడు ఎంత మోసం చేసినా నా ప్రాణానికి ఎంత హాది కలిగించినా అపకారికి
(55:09) కూడా నేను ఉపకారం చేస్తా ఏం పద్యం ఉంది అది పైన ఉండే ఎలుగు బంటిలో ద్వేషం ఉందా అసమానత ఉందా చూడు ఎంత గొప్ప గుణం ఉందో మామూలుగా అయితే మనమైతే వీడు మానవా నీకు ఇంత ఉపకారం చేస్తా అపకారం చేస్తావా అని మనం వెంటనే తోసేసింది మనమంటే తోయమనుకో మనం ఇంత పోత తెలుసుకున్నాము మనకు ద్వేషం ఉండదు అసమానత ఉండదు ఎంతన్నా కష్టం రాని ఎంతన్నా నష్టం రాని ఓ ఇవన్నీ మేఘముల వలే ఉరుముల వలే పోతూ ఉంటాయిలేని మన స్థితిలో మనం ఉంటాం ఆ విధంగా ఇంత జ్ఞానం నీకు ఎక్కడిది అని అడిగినాడు మానవుడు ఎవరిని ఎలుగుబంటిని ఏమని అడిగాడు ఇంత జ్ఞానం నీకు ఎక్కడిది అన్నాడు రేయ్
(55:52) నిన్న నేను చెట్టుపై ఉంటి ఒక సాధు సత్పురుషుడు వచ్చి ధ్యానం చేసుకుంటా ఏదో మంత్రం అనుకుంటా ఉన్నాడు ఒక గండు చీమ కాలిపైకి పోయి కుట్టిందంట ఎవరికి తీసి పక్కన పెట్టినాడంట మళ్ళీ వచ్చి కుట్టిందంట మళ్ళీ తీసి పక్కన పెట్టినాడు అంటే 10 15 సార్లు ఇటు జరిగింది దారించిపోయే బాటసారి ఏం సాధువా నీకు పొద్దు లేదా పని లేదా మాటి మాటికి అది కుడతా ఉంటే దాన్ని చంపేయ అన్నాడు రేయ్ దాని స్వభావమే కుట్టే స్వభావం దాని స్వభావం ఏమి తీసేసే స్వభావం నేను నా గురువు దగ్గర నేర్చుకున్నా ఈ సమాజంలో అసమానత రుగ్మతలు అవివేకము అంధకార టన్నులు టన్నులు ఉంటాయి మనం అవన్నీ
(56:27) ఎక్కించుకోకూడదు మనలోకి వాళ్ళు కుడతానే ఉంటారు ఎవరు బంధు బాంధవులు హితులు సుతులు ఎవరెవరో మనం ఏం చేయాలి శాంతంగా తీసేసుకోవాలి భార్య కూడా కుడతాది మనం కుట్టకూడదు భర్తలు కూడా కుడతారు భార్యలైన మనము కుట్టకూడదు అలానా ఇలానే చూడు నాయనా మీకు మంచి మార్పులు రావాలంటే మనకు ఉండే కర్మేంద్రియాల్లో నోరు ప్రధానమైంది ఈ నోటికి అధిదేవుడిగా అగ్నిదేవుడు ఉంటాడు కఠినంగా అహంకారంగా అభిమానంగా మాట్లాడితే కాలుస్తాడు ఆయన సరళంగా మాట్లాడాలి నోటితో ఏం మాట్లాడాలి బాగున్నావా తల్లి బాగున్నావ అమ్మా బాగున్నావా అన్నా ఆటో ఎక్కినా ఎక్కడ ఎక్కినా మనకంటే పిల్లల్ని గాని పెద్దల్ని
(57:07) గాని అనహంకారంగా సరళంగా హితంగా మితంగా సుతంగా ప్రియంగా మాట్లాడాలి ఏం చేయాలి ప్రియతో మాట్లాడాలి అప్పుడు నువ్వు జయింపబడతావ్ ఈ పెద్దలందరూ చేసిఉండే పని అదే మనకేమన్నా నెల నెల పెన్షన్లు ఇచ్చినారా డబుల్ బెడ్రూమ్ కట్టించినారా ఎవరు ఈ పెద్దలు మహానుభావులు అవి నేర్పించారు ఏవి ఎలా మాట్లాడాలి ఎలా సమాజాన్ని అవగాహన చేసుకోవాలి సమాజంతో ఎలా అమేకమయ్యాలి ఇటువంటివి నేర్పించారు మన పెద్దలు అటువంటివి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్లకు ఆ సాధువు బుద్ధి వస్తాది ఎలుగుబంటి నేను అది చూసి నేర్చుకున్నాను చూడు ఒక్క చూపుతోనే మానవులు నాలుగు రకాలు ఉంటారు చూసి
(57:49) నేర్చుకునే వాళ్ళు ఒకటో రకం చెబితే విని నేర్చుకునే వాళ్ళు ఒకటో రకం చెడిపోయి నేర్చుకునే వాళ్ళు మూడో రకం ఎంత చెప్పినా వినని వాళ్ళు నాలుగో రకం వీళ్ళునకి 90 మంది ఉంటారు ఎవరు వాళ్ళకు చెబుతానే ఉండాలి ఈ మహానుభావులు త్రేతా యుగంలో చెప్పారు హరిశ్చంద్రుడు చెప్పాడు పురూరువుడు పురుగుచుడు మాదాత శిబి ఎంతో మంది ధ్రువుడు ఇటువంటి మహానుభావులు చెప్పారు మళ్ళీ త్రేతా యుగంలోకి వచ్చే దశరథుడు చెప్పాడు రాముడు చెప్పాడు రఘుపతి చెప్పాడు వశిష్టుడు చెప్పాడు మళ్ల ద్వాపర యుగంలోకి వస్తే కృష్ణుడు బ్రహ్మాండంగా చెప్పాడు ఏ బోధలో చెప్పాడమ్మా ఇందిరాని కృష్ణుడు
(58:28) ఏ బోధలో చెప్పాడు మనకు ఏం బోధ స్వామి మామా ఈ సంసారం చేయడే సరిపోయా ఆ భగవద్గీతలో అది ఉందా మీ ఇంట్లో పుస్తకము చదివినా ఒకరోజన్నా అబద్దాలు చెప్పకూడదు [నవ్వు] మన పవిత్ర గ్రంథము అద్భుతమైన భావజాలముతో ఉండే గ్రంథము భగవద్గీత ఖురాన్ బైబిలు ఇవన్నీ చాలా గొప్ప గ్రంథాలు అవి మనం తీసుకొని మన జీవిత ప్రయాణంలో ఒకసారన్నా చదవాలి కదా మనం మన అమ్మ నాయన ఇచ్చిండే సంపదలే వాడుకుంటే స్థూల శరీరం ఆనంద పడతాది సూక్ష్మ శరీరానికి ఉండి ఈ రుగ్మతలు పోవాలంటే ఏ రుగ్మతలో కాళ్ళు ఇరిగిపోతే డాక్టర్లు ఉండారు కళ్ళు పోతే డాక్టర్లు ఉండారు చెవులు పోయినా డాక్టర్లు గుండె చెడిపోయిన డాక్టర్లు
(59:09) ఉండాలి నేననే మనసుకు నేననే హృదయంలో ఈర్ష ద్వేషంబు అసమానత ఇక్కడ ఉండేటివన్నీ ఉండాయి దేంట్లో మీరు డాక్టర్ దగ్గర ఒక లక్ష ఇచ్చి నా కోపం పోవాలి సార్ అన్నామ కోటి రూపాయలు ఇచ్చిన నాకే టన్నులు టన్నులు ఉంది నీకు ఎట్లా తీసేస్తాను అంటాడు ఇక్కడికి రాండి ఇక్కడికి భగవద్గీతలోకి రండి ఖురాన్ చదవండి లేదా వేదాలు చదవండి ఒక్క రూపాయి ఫీజు లేకుండా పోతాయి ఏమిటివి ఈర్ష ద్వేషము అసహనము అలజడి అభద్రత భావన ఇవన్నీ వెళ్ళిపోతాయి ఉండనే ఉండవు ఆ మాటలు చెప్పింది ఎవరు ఎలుగుబంటి మానవుడు సింహము రెండు దాని కాళ్ళు పట్టుకొని గురు బ్రహ్మ అన్నా ఎవరిని నేర్పేవాడే గురువు నేర్చుకున్న విద్య
(59:56) గురువు ఎవరో గురువు కాదు ఇక్కడ ఎవరు నేర్చుకున్నారో ఆ స్వరూపమే గురువు నేర్పే స్వరూపము రెండు గురువులే లఘువులు కానే కాదు అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్ధయే బ్రహ్మనే నమః ఇందాక ఆ సార్ చెప్పాడు ఈ సృష్టికంతా ఏది ఆధారంగా ఉందో ఏది ఉంటే ఈ సృష్టి నడుస్తాదో మనకు ఒకటే మీరు అర్థం చేసుకోండి విద్యుత్ అనేది మన కంటికి కనపడుతుందా కరెంట పోనీ ఉందా లేదా కనపడకపోయినా ఉంది బల్బులోకి వస్తే ప్రకాశిస్తాది ఫ్యాన్ లేకపోతే మైక్ లేకపోతే ఫ్రిడ్జ్ లేకపోతే హీటర్ లేకపోతే చూడు ఎన్ని మార్పులు
(1:00:43) చెందుతాఉందో కనపడని వస్తువు కనపడే వస్తువులు పని చేయాలంటే అది ఉండనే ఉండల కనపడకుండా ఉండే వస్తువే పరమాత్మ [ప్రశంస] కనబడే ఈ శరీరం పని చేయాలంటే అది ఉండల కనబడే ప్రపంచం ముందుకు పోవాలంటే అది ఉండల ఈ దేహంలో ఉంటే జీవుడు అంటారు సమస్త ప్రపంచంలో మనం అల్పంగా చూస్తాం మనం ఏమనుకుంటాము అల్ప బుద్ధి ఉండాలి అధిక బుద్ధి కావాలి మనకు ప్రపంచం అంటే ఈ భూమి సూర్య కుటుంబమే కాదు ఎన్నో పాలపంతలు ఉన్నాయి ఒక పాలపంతలో 15 కోట్ల నక్షత్రాలు ఉంటాయి వాటికన్ సిటీలో పోపు నేను నిరంతరము యేసును నమ్ము నమ్ముకున్నాను బైబిల్ ప్రచారణ చేశాను నేను చనిపోతే పరలోకానికి
(1:01:25) పోతాను అని ఎప్పుడు అనుకునేవాడు ఎవరు ఒకరోజు నిద్రపోయి చనిపోయినట్లు కల వచ్చింది ఆయనకి ఎప్పుడు అది అనుకుంటే అదే కల వస్తాది చనిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలి ఆయన భావం ప్రకారం పరలోకానికి పోయినాడు పరలోకానికి పోతే పూర్ణస్త స్వాగతం పలికి పూర్ణ కుంభముతో ఆయన జేజేలు పెడతారా అనుకున్నాడు ఎవరు పట్టించుకోలేదట ఎక్కడ పట్టించుకోలే అక్కడ పోయినాడు ద్వారపాలకులని అడిగినాడు ఏమయ్యా నేను నిరంతరము యేసు నామ నామాన్ని జపించి అనేక మందితో జపించిన వాడను నేను వస్తే నాకు గౌరవ మర్యాదలే లేవు అని వాళ్ళు నవ్వినారు ఏం నవ్వుతున్నారు అంటే నువ్వు యేసు అంటున్నావు ఏదో దేవుడు అంటున్నావు ఏదో
(1:02:08) పోపు అంటున్నావు అన్ని బాగానే ఉన్నాయి నీ నక్షత్రం సంఖ్య ఎంతఉన్నాో చెప్పు అన్నాడు ఎవరు ఆడు ఉండేవాళ్ళు ఈయనకి సూర్యుడుఅని తెలుసు కానీ ఈడే పేరు పెట్టుకున్నాడు సూర్యునికి సంఖ్య ఎవరికి తాతకు కూడా తెలియదు అన్ని ఉన్నాయి ఏమిటివి నక్షత్రాలు అప్పుడు వాళ్ళు చెప్పినారు ఈయనకి బుద్ధి లేనోడా మతాభిమానము కలిగి చనిపోయినప్పుడు కాదురా స్వర్గము పరలోకము సాలోక్య సామీప్య సారూప్య సాయుద్య సాస్ట్ విదేహ కైవల్య ముక్తులు ఎప్పుడ వచ్చేటివి కాదు ఇప్పుడే జీవన్ ముక్తి రావాలి ఇప్పుడే సద్యోజాత ముక్తి పొందాలి మనం ఎప్పుడు ఈ గురువాక్యం ఎప్పుడు వింటామో చనిపోనిచ్చి
(1:02:48) నేను ఆ స్వామి స్వామి దగ్గరికి పోతా ఈ స్వామి దగ్గరికి పోతా చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్వామి నన్ను వచ్చి ఆయన మాటలు అనుకుంటే నన్ను తీసుకొని పోతాడు ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడు అవన్నీ కలుపుతాలే ఎవరు చూసినారు నాయనా ఒరిజినల్ ముక్తి ఇక్కడే పొందాల మనం దేహము నేను కాదు నేను ఆత్మ పంచ ప్రాణాలు కాదు మనోబుద్ధులు కాదు సాక్షాత్ పరమాత్మ స్వరూపు అని తెలుసుకొని ఆ స్థితిలోనే ఉండాల మళ్ళీ ఎక్కువ తక్కువ రాకూడదు కష్టం రావచ్చు నష్టం రావచ్చు మనవనాలు జరగొచ్చు జయాపజయాలు జరగచ్చు ఏమవచ్చినా కూడా నీ స్థితి చెదరకుండా ఉండడమే సద్యోజాత ముక్తి అప్పుడు ఆ
(1:03:24) ద్వారపాలకులు యేసుతో చెప్పారు నాయనారే మేము భూమి అంటున్నావు నీ నివాసస్థలము సూర్యుని కిరణాలు భూమికి చేరాలంటే ఎనిమిది నిమిషాలు పడతాయి ఎన్ని నిమిషాలు సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత 15 కోట్లు ఎంత దూరము 15 కోట్లు మనకు అమెరికాకు 13వే కిలోమీటర్లు దూరము 15 ఏమో ఉంది పోవాలంటే ఒక రోజు పడతాది సూర్య కిరణాలు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎనిమిది రోజులు ఎనిమిది నిమిషాలు పడతాయి 15 కోట్లు అంత వేగంగా అవి పైనిస్తాయి.
(1:03:59) సూర్యునికి పైన ఇంకా నక్షత్రాలు ఉన్నాయి భూమిని చారాలంటే ఎనిమిది గంటలు పట్టేటివి ఉన్నాయి ఏమిటివి? నక్షత్రాలు నక్షత్రాలు ఎనిమిది రోజులు పట్టేటివి ఎనిమిది వారాలు ఎనిమిది నెలలు ఎనిమిది సంవత్సరాలు 800 సంవత్సరాలు 8000ఎనిమిది లక్షలు ఒక్కొక్కసారి ఆ కాంతి భూమిని సారకనే ఆ నక్షత్రం వయసే అయిపోతాది అంత దూరంలో కూడా ఉన్నాయి ఇంత అండపిండ బ్రహ్మాండాలు ఆలోచనకి చిక్కనంత వ్యాప్తి అయి ఉండేది ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఈ జీవుడు రెండు ఒక్కటే నాకు ఆయనకు భేదము లేదు నేనే నేనే కించజ్ఞత్వ గుణాలతో మా జాతి మా కులము నా ధనము నా రూపము నా యవ్వనము నా సద్గుణ
(1:04:43) సంపన్నత నా విశేషమైన ప్రజ్ఞ అని నువ్వు చెప్పుకుంటున్నావు వాస్తవ స్థితిలో ఎంత విశాలం ఉంది ఎంత తత్వం ఉంది అంత తత్వంలో మనం ఒక భాగము అదే నేను అనుకోవడమే నిజమైనటువంటి పరమాత్ముడు పొందిన స్థితి ఆ స్థితి పొందిన వానికి అధిక గుణం ఉండదు అల్ప గుణం ఉండదు కులం కులము మతము జాతి వర్గ భాష భేదాలు చూడవు ఇది ఒక స్థితి ఈ రమణమూర్తి స్వామికి ఉండే స్థితి ఈ స్థితే పొందినటువంటి వారికి ఇంకొక గుణం ఉంటాది వాళ్ళకు కూడా ఇంకో గుణం ఉంటాది ఏమి గుణం ఉంటాది వాళ్ళకు అంటే ఒక రాజుకు ఒక జబ్బు వచ్చింది కనిపిరికే అని ఒక రోగం వచ్చింది మేక పాలు తాగితే దానికి రోగం పోవాల అది
(1:05:27) సూత్రం వైద్యుడు చెప్పాడు మేకను పట్టుకొచ్చాడు బ్రహ్మాండంగా పాలు తాగుతున్నాడు వదిలిపెడితే రాణి పూల తోటలు అయిపోయి మొక్కలన్నీ తినా ేస్తా ఉంది దీన్ని ఏం చేయాల మంత్రి అన్నాడు మంత్రి తెలివైనాడు దాని సహజ గుణం మేసే గుణం దేని సహజ గుణము ఎంతైనా తృప్తి పడదు దానికి కుదరదు మనం కట్టడి చేయలేము అన్నాడు సాధనలో ఉన్న పనులు సమకూరు ధరలోన అన్నారు కట్టడి ఎందుకు చేయలేము దాన్ని కట్టడి చేస్తే లక్ష వరహాలు అన్నాడు ఒకటోవాడు పోయినాడు సాయంత్రం వరకు బాగా మేపుకొని వచ్చి వదిలినాడు పాలిపిండి వదిలితే మళ్ళీ తింటా ఉందంట అది పూల మొక్కలు ఏది మేక నువ్వు ఫెయిల్ అన్నాడు రెండో వాడు
(1:06:02) వచ్చాడు రెండు రోజులు మేపాడు బ్రహ్మాల నడవలేని స్థితిలో పాలు పిండితే మళ్ళీ తింటా ఉందిది దాని సహజ గుణం అది మూడోవాడు వచ్చినాడున్నమాట విజయశంకర్ అట్ల స్వామి తెలివైనవాడు మేకను పట్టుకొని పోయి ఒక బల్జి ముల్లులు ఉంటాది కంప దాన్ని కొట్టుకున్నాడు చెయి పట్టుకునే చోట ముల్లులు లేకుండా చేసుకొని పచ్చిగడ్డి ఎడమ చేతితో పెట్టేది అది తిన్న వచ్చినప్పుడు మూటి మీద పటాపట పటాపట కొట్టేది దేన్ని మేఘను అట్ట చెయ్యంగా చేయంగా దానికి ఒకటి అర్థమైంది ఈ పచ్చిగడ్డి తింటే ఇతను నన్ను కొట్టి చంపుతాడు ఈ రామాయణమే నాకు వద్దని పచ్చిగడ్డి ఇస్తే రానే రాదుంటది ఏది
(1:06:39) మళ్ల ఉప్పుతో కాంచుకొని ఆ మూతికి ఆ వాపు లేకుండా పట్టుకొని పోయినాడు. రాజు పాలు విండిన తోలిన పోదంట ఏం చేసినావు విజయశంకర్ గారు మీరు ఆ పని అంటే లక్ష వరహాలు చెప్తాను అన్నా లక్ష తీసుకున్నాడు రాజా కొన్ని సామ కొన్ని దాన కొన్ని బేద కొన్ని దండోపాయాలతోనే లొంగుతాయి శత్రువు మీద ఉపాయాలు ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు బా చదువుకో నాయనా అంటే చదువుకుంటాడు ఒక కొడుకు రెండో కొడుకు చదవడు బాగా చెప్తే చదువుకో నాయనా అని రేయ్ చదువుకో నీకు సైకిల్ తీ తీసస్తా బైక్లు తీసిస్తా బైక్ తీసిస్తా అని దానం చెప్పాలి వానికి ఎవరికి మూడో కొడుకు ఉరువు చెప్పడు సైకిల్ తీసి
(1:07:20) కార్ తీసి మా ఇంద్రాని కొడుకు అట్లవాడు వాడు ఏమి చేసినారుడు వానికి అప్పుడు బేదోపాయం నిన్ను ఇంట్లోకి రా నేను నువ్వు నిన్ను నీతో మాట్లాడను అని వాడు మారతాడు నాలుగోవాడు ఉన్నాడు వానికి సామ దాన బేద ఉపాయాలతో చెప్పినా వినడు వానిపైన దండోపాయం ప్రయోగించాలి ఏం చేయాల దండోపాయం అంటే ఏమి కాల్తో తన్నడము కట్టితో కొట్టడము అనేక విధాలుగా హింసిస్తే అప్పుడు వాడు మారుతాడు.
(1:07:48) ఇప్పుడు మనం హైందవ సమాజంలో అద్భుతమైన స్థితిలో ఉండా ఎట్లా ఉండాము మనపైన కొంతమంది దాడి చేస్తారు నాయనా మేము మీ వల్లే బ్రతికేవాళ్ళము మీరు మా వలె బ్రతికేవాళ్ళు ఏం శాశ్వతము మీ దేవుని మీరు నమ్ముకోండి మా దేవుని మేము నమ్ముకుంటామ అంటే కొంతమంది వింటారు. కొంతమంది ఏం చేస్తారు మనం ఎంత చేసినా మనకు హాని కలిగిస్తారు. మనపైన నిష్కారణంగా వస్తారు.
(1:08:10) అప్పుడు మనం ఏం చేస్తాము అయితే మీది మీరే మేమ మేమే మాది మేమే మీరు మేమే చేసుకోండి అంటాం. ఇప్పుడు వినలేదుఅనుకో మూడో వానికి ఏం చేస్తాం మనం మనక అనేక రకాలుగా బాధ పెడతా ఉంటే వానికి బేదోపాయం చేస్తాం ఇంక మీరు మేము కలిసేది వద్దు మీది మీరే చేసుకోండి మేము మాదే చేసుకుంటామని మన భారతదేశము పాకిస్తాన్ బంగళా వీడిపోయిలా అట్లా చేసుకుంటాం నాలుగో రకం అట్లా చేసినా వినకుండా మళ్ళీ మనపైన బాంబులు వేసి మన జీవన విధానానికి ఆటంకం కలిగినప్పుడు మనోళ్ళు ఏం చేసిరు నాయన [నవ్వు] దండోపాయం ఉపయోగించి ఏం చేశారు దండోపాయం ఇది నాలుగో ఉపాయం ఇప్పుడు రమణమూర్తి స్వామి అట్ల వాళ్ళు మన వర్గంలో
(1:08:52) ఉన్నారు. మోడీ అట్ల మహానుభావులు రెండో వర్గంలో ఉండారు వీళ్ళు మంచిగా చెప్తే వినరు అని వాళ్ళ పైన దండోపాయం దండోపాయం అంటే ఏమి మనల్ని చంపినారు కదా మనం చంపుదామని ఆ సిద్ధాంతం మనది కాదు అది ద్వేషం పెంచి పోషిస్తాది అది ఏం చేస్తాది ఇంకా ద్వేషం పెంచి పోషిస్తాది [ప్రశంస] అందరినీ కూడా మార్చే వ్యవహారం అందరిలో కూడా మార్పు తీసుకొని వచ్చే గుణము ఓర్పు నేర్పు సహనము చూడు గాంధీ ఒక సిద్ధ సిద్ధాంతం చెప్పాడు ఒక చంప కొడితే రెండో చంప చూపమన్నాడు ఎవరు వాడే కొట్టి కొట్టి అలిసిపోని పో అని భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు ఏం చెప్పాడు స్వామి ఈ విధంగా ఏం చెప్పాడు
(1:09:35) భగవద్గీతలో అర్జున నాయనా వాళ్ళు మారరయ్యా ఎవరు నేను చెప్పి చూశను ఐదోర్లు అడిగాను నీకు మీకు ఆ వద్దు మీతో యుద్ధము అని చెప్పాను లాస్ట్ కు రేయ్ సముద్రాలన్నీ ఏకమైనా మీరు 18 కాదు లక్ష అక్షోహునీలు వచ్చినా వాళ్ళ చేతులో నాశనం అయతారని కూడా బెదిరిచ్చి అయినా వినలే వాళ్ళు ఎవరు ఇప్పుడు మనం ఏం చేయాల స్వామి అన్నాడు దండోపాయం చేస్తాం నాయన అన్నాడు చూడు ఇట్లా వాళ్ళు ఉండాలి మన సాంప్రదాయంలోనే అట్లా వాళ్ళు ఉండాలి ఈ అచల సాంప్రదాయం ఎలా ఉంటాది అన్నప్పుడు శివరామ దీక్షితులు నూరు యజ్ఞాలు చేశాడు సమస్త గ్రంథాలు చదివాడు మహా అద్వైత స్థితిని పొందాడు ఏం స్థితిని
(1:10:22) అద్వైత స్థితిని పొందాడు నేనే పరమాత్మను అన్ని జీవుల్లో పరమాత్మ ఉంది భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యకుల దేవతల యందు మానవస్య గవాదిమసిక పిపీలిక జీవుల యందు ఆ పరమాత్మే ఉంది నాలో కూడా ఆ పరమాత్మే ఉందని నిర్మల స్థితి పొందాడు. ఆ ఆనందం అనంతకాలం అనుభవించాడు ఒకసారి సందేహం వచ్చింది ఇంత పరమాత్మ అయిన నేను దేహానంతరం ఎక్కడికి పోతున్నానో నాకు మళ్ళీ జాగ్రత్త స్వప్నం సుశుప్తి అవస్థలు వస్తున్నాయే అంతా నేను అని తెలుసుకున్న ఒకచోట నవ్వుచున్న ఒకచోట ఏడుస్తున్న ఒకచోట పుడుతున్న ఓచోట సరిపోతున్నట్టు భావాలన్నీ తోస్తున్నాయే ఎట్లా నాయనా అని చెప్పి ఈ సందేహాన్ని
(1:11:00) తీర్చుకొనేకి శ్రీధరుడు అనే ఓ గురువు దగ్గరికి పోయాడు పోతాను కూర్చో నాయనా ఏం వచ్చావు అంటే నాకు ఇట్ల సందేహం ఉంది తీర్చుకోవాలని వచ్చాను అన్నాడు నువ్వు ఇప్పుడు ఏమి స్థితిని పొందావు అని అడిగాడు. అప్పుడు ఉపనిషత్తులో శ్లోకాన్ని చెప్పాడు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణత్ పూర్ణముదచతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నాడు ఒక శ్లోకానికి వాళ్ళు విచారించారు పూర్ణమదః పూర్ణమిదం బ్రహ్మాండమంతా పూర్ణము నిండుకొని ఉంది నా దేహంలో కూడా పూర్ణం ఉంది ఎక్కడ ఉంది నా శరీరంలో కూడా పూర్ణం అనే చైతన్యం ఉంది ఇప్పుడు మనం ఒక బాటిల్లో నీళ్లు పెట్టినామ
(1:11:41) అనుకో బాటిల్ నిండ నీళ్లు ఉండాయి అని పూర్ణంగా ఉండాయి అంటాం. ఆ బాటిల్ని తీసుకొని సముద్రంలోనో నదిలోనో పెట్టినామ అనుకో ఇప్పుడు బాటిల్లో నీళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి క్రింద ఉండాయి పైన ఉండాయి నాలుగు మూలలా నాలుగు దిశల లోపల అంతటా ఉండాయి ఇప్పుడు బాటిల్కు నీళ్లు పరిపూర్ణంగా ఉండాయి అంటాం ఇప్పుడు ఏమంటాము ఆ నీళ్లు బాటిల్లో ఉండే నీళ్లు ఒకటేనా వేరు వేరా ఒకటే ఆవరణ దోషం ఉంది అంతే పూర్ణమద ఆ జలము వలె అంతటా శుద్ధ చైతన్యమైన పూర్ణం ఉంది పూర్ణమిద ఈ శరీరములో కూడా పూర్ణం ఉంది ఈ పూర్ణము పూర్ణత్ పూర్ణము దచచతే ఆ పూర్ణము నుంచి పూర్ణం పుట్టింది ఈ పూర్ణం
(1:12:27) ఎక్కడి నుంచి వచ్చింది ఆ పూర్ణము నుంచి ఈ పూర్ణం వచ్చింది పూర్ణస్య పూర్ణమాదాయ అంతటా ఉండే పూర్ణములో ఈ అల్పమైన ఈ ఘటములో ఉండే పూర్ణాన్ని తీసేస్తే పూర్ణమేవా వశిష్యతే ఆ పూర్ణమే నిలబడి ఉంది అని చెప్పాడు ఎవరు శివరామ దీక్షితుడు చెప్పాడు శ్రీధరులతో చెప్పాడు ఈ మాట అప్పుడు ఆయన మహా మేధావి ఇతను మహామేధావే ఇద్దరు ఉద్దండులు గురుశిష్యులు ఇద్దరు ఇప్పుడు మీరు చెప్పే ఈ ద్వేషము ఈ అసమానత ఈ సాంఘిక వికాసము సంఘంలో ఉండే అనైతిక అనాచార అసాంఘిక దురాచారాలు అన్నీ పోవాలి అంటే మనం ఏ విధమైన స్థితిలో ఉన్నామో వాళ్ళు ఆ విధమైన స్థితిలో ఉంటే అందుకోగలుగుతాం లేకపోతే
(1:13:12) అందలేరు వీళ్ళద్దరు మేధావులు ఎవరిద్దరు భగవద్గీత చెప్పాడు కృష్ణుడు అర్జునుడికే చెప్పాడా మనందరికీ చెప్పాడా అందరికీ చెప్పాడు ఎంతమంది అందుకున్నారు ఖురాన్ ప్రవక్త గారు ఒకరికే చెప్పారా ఎంతమంది అందుకున్నారు బైబిల్ ఎంతమందికి చెప్పారు ఒకరే అందుకున్నారు ఆసారే చెప్తున్నారు లక్షకు ఒకరు అని కోటికి 100 మంది ఎంతమంది 100 మంది ఇస్లాం మతంలో 180 కోట్ల మంది ఉన్నారు మతాన్ని అనుసరించేవాళ్ళు ఆ సారి ప్రకారం ఎంతమంది ఉన్నారు వాళ్ళ మతంలో దాన్ని ఆచరించేవాళ్ళు మన మాటలే కాదునూరు కోట్లకు 1000 మంది అంటే కోటి 1800 మంది
(1:13:58) ఉండాలి వాస్తవమే ఆ సార్ చెప్పేయి ఆ ఇంకా క్రైస్తవ మతం బైబిల్ ఎంతమందికి చెప్పాడు యేసు వాళ్ళ మతంలో 300 కోట్లు ఉండాలి వాళ్ళల్లో ఎంతమంది అందుకున్నారు ఆ ప్రేమ ఆయన చెప్పినటువంటి శత్రువును కూడా ప్రేమించే స్వభావము అమెరికా వాళ్ళు వాళ్లే రష్యా వాళ్ళు వాళ్లే వేరే వాళ్ళ పైన బాంబులు వేసి ఎంతమందిని చంపుతున్నారు వాళ్ళు చెప్పిండే సిద్ధాంతం ఏమి ఆ ద్వేషము ఆ అసమానత పోవాలి అంటే పెద్దలు చెప్పినటువంటి బోధను మన నకసిక పర్యంతము తీసుకోవాలి ఓతప్రోతంగా వాళ్ళు పొందిన భావాన్ని మనం పొందాలి.
(1:14:34) చాలా సంతోషం సార్ మీరు చేస్తాండే పని నూటికి నూరు సక్సెస్ కావాలని మనసావాచ కోరుకుంటున్నాము అందరూ ఆ స్థితిని పొందినప్పుడు జాతిభేదం కులభేదం ఉండదు సమాజంలో రుగ్మతులు ఉండవు రిజిస్ట్రేషన్లు చేసుకునే పని ఉండదు పోలీసు వాళ్ళు అంతకంటే అవసరం ఉండదు ట్రాఫిక్లో వాళ్ళు కూడా అవసరం లేదు ఎవరు మీరు ఇట్లా పోండి మా అట్లా పోండి అని అంతా తెలుసుకొని శాంతి ఓర్పు సహనము కలిగితే ఈ రుగ్మతులు ఏముంటాయి బాండు చెక్కులు కూడా పని అవసరం లేదు మాట మీద ఉంటారు అప్పు తీసుకోండి కూడా ఈ విధమైనటువంటి తత్వం మనకు రావాలి అని మనం పదే పదే కోరుకుంటూ ఈ మహానుభావుడు మనం ఏం చెప్పుకుంటా అంటే మమ్మ
(1:15:14) నాకు అప్పుడప్పుడు ఎక్కడెక్కడో పోతాయి కదా [నవ్వు] ఆ ఆ శ్లోకంలో చెప్పి నాయనా నువ్వు చెప్పే ప్రకారం అయితే రెండు పూర్ణాలు ఉన్నప్పుడు ఈ పాయింట్ వినల మనం శ్రద్ధగా అంతటా పరిపూర్ణం అనేది ఒకటి ఇప్పుడు సార్ ఒక మాట చెప్పాడు మనక అచలము అంటే చలనము లేని పదార్థము అని ఏమని అర్థము చలనము అంటే చెల్లించే పదార్థం భూమికి అచలం అనే పేరు సరిపోతుందా సరిపోదు భూమికి అచలం అనే పేరు నీటికి అగ్నికి వాయువుకు ఆకాశానికి ఇవి ఐదు భూతాలు ఈ ఐదు భూతాలకు అధిభూతము ఆత్మ అదే మన స్వరూపము ఈ ఆత్మ మా
(1:15:59) చెల్లిస్తుందా చెల్లించదా ఆ ఏం తల్లి [నవ్వు] ఇది భగవద్గీత ఉపనిషత్తులు ఉత్తరగీత ఈ బోధలన్నీ అది చెల్లించదు దాని సన్నిధానములు అన్నీ చెల్లిస్తాయి అని అవి చెప్తాయి ఆ గ్రంథాలు అది చెల్లించదు దాని సత్తా చేత ఇప్పుడు ఈ బలుపు ఉంది మనమందరం వెళ్ళిపోయి మళ్ళా లేటుగా ఒకరు వచ్చి ఓ వెలుగు వెలుగు బ్రహ్మస్వామి విజయశంకర స్వామి రామమూర్తి స్వామి ఏం మాట్లాడారు ఏం జరిగింది ంటే చెప్తుంది అదే సాక్షిగా ఉంది దాని సన్నిధానంలో అన్ని జరిగాయి అట్లా పరమాత్మ చెప్పదు మాట్లాడదు దాని సన్నిధానంలో మనసు బుద్ధి చిత్తము అహంకారం ఇంద్రియాలన్నీ పనిచేస్తాయని ఆ గ్రంధాలన్నీ
(1:16:44) దానికి అచలం అని పేరు పెట్టాయి దేనికి ఆ కనబడకుండా ఉండే విద్యుత్ అనే ఆ పరమాత్మకు ఇక్కడ అచల గురువులు వచ్చారు వచ్చి నాయనా కదలదనకు ఎరుకను ఎరుకను కదలదు అనద్దు అది కదులుతూ అన్నిటిని కదిలిస్తాది ఎవరికి ఏం పని చేస్తాది ఆత్మ ఆ అదే కదిలిస్తాది ఆటాడి ఆట ఆడుతా ఉంది ఇప్పుడు మనందరిలో నాది నాలో చెప్పే ఆట ఆడుతా ఉంది ఎవరు ఆత్మ ఒగ్గురు ఎరుక ఎరుకన్నా ఆత్మ అన్నా దానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి.
(1:17:21) భగవద్గీత క్షేత్రజ్ఞుడు అంటాది వివేక చూడామని ద్రష్ట అంటాది ఉపనిషత్తులు బ్రహ్మం అంటాది మరియు వేదాలు ఆత్మ అంటాది ఎన్నో రకాలు దానికే పేర్లు వస్తువేమో ఒకటే చైతన్యం అని అన్నా క్షేత్రజ్ఞుడు అన్నా అహంకారం అన్నా జ్ఞానం అన్నా సద్రూపం అని అన్నా సిద్ధర్రూపం అని అన్నా స్వస్వరూపం అన్నా సాక్షి అన్నా ఈశ్వరుడు అన్నా విష్ణువు అన్నా ఆదిశక్తి అని అన్నా బ్రహ్మమ అన్నా యేసు అన్నా ప్రవక్త అన్నా ఏమన్నా కూడా పరమాత్మ అని అన్నా బ్రహ్మమ అన్నా ఈ నేనుఅనే వస్తువుకి ఇన్ని పేర్లు నాకు మా నాన్న బ్రహ్మ అన్నాడు ఆ స్వామికి రమణమూర్తి ఈ స్వామికి విజయశంకర స్వామి
(1:17:57) ఎవరికి పేర్లు పెట్టారు అవన్నీ నేననే ఆత్మకే ఈ ఆత్మ జాగ్రత్తావస్థలో ఆట ఆడతాది భలే ఆట ఆడతాది అది ఒక ఆట ఆడుతుందా నాయనా అవునంటాది కాదంటాది అనేక రకాల వ్యవహారాలు చేసితొమ్మిదన్నర 10 అయితే సెల్లు సీరియల్లు కూడా పక్కన పెట్టి జై గురుదేవా అని ఆడకుండును ఏం చేస్తాది అప్పుడు ఆడకుండా పడిపోతారు ఆడకుండా ఉన్నప్పుడు శాంతి ఉందా ఆడేటప్పుడు శాంతి ఉందా ఆడేటప్పుడు శాంతే లేదు నీకు ఎంత ధనం ఉన్నా ధాన్యం ఉన్నా కొడుకులు పిల్లలు కోడళ్లు సమూహం అంతా ఉండినా శాంతి లేదు వదిలిపెట్టినామ అనుకో నిద్రలో ఏమి శాంతి ఉందో చెప్పలేనంత శాంతి ఉంది గురుబోధ అచల
(1:18:43) గురుబోధ ఏం చెప్తాది అంటే నాయన ఇప్పుడన్నీ వదిలిపెట్టు అంటాది ఏమంటాది ఇప్పుడన్ని వదిలిపెట్టు వదిలి పెట్టిన వాన్ని వదిలిపెట్టు అంటాది ఇంకా పెద్ద మాట ఇది చూడు ఏం బోధ ఈ బోధ నాకు అన్నీ ఏమి వద్దని ఏ వస్తువు అయితే వదిలిందో ఆ వస్తువునే వదిలిపెట్టమంటాది ఏది అచల బోధ ఏం బోధ ఈ బోధ ఆడకుండును ఆటాడిన మేను బొమ్మ ఆటాడకనే ఆటాడు రెండో షో వస్తాది నిద్రలో కలలు వాస్తవంగా ఆట ఆడదు అన్నిట్లు కలగంటాది ఆడ ఎప్పుడు నిద్ర నిద్దర్లో ఆటాడి ఆడకుండును ఆటాడిన మేను బొమ్మ ఆటాడకనే ఆటాడు ఇవన్నీ ఎవరి యందున జరుగుతున్నాయి
(1:19:27) నేననే ఎరుక యందున ఇదే సృష్టిలో కర్త అన్నిటికీ కర్త ఇదే నానా భాషలు నానా మతాలు నానా సిద్ధాలు నానా వేద వేదాంతాతీతమైన వ్యవహారాలు కేద మోదములు వాద భేదములు ఎవరు చేశారు ఈ నేను అనేది చేసింది శివరామా ఇదిగో ఇంకొకటి ఉంది దీనికి దీనికి అతీతమైంది అంతట ములుగురుచ్చు సందు లేకుండా ఉండేది దాది నిజమైన అచలం అని ఆ శివరామ దీక్షితులకు ఆ మహానుభావుడు శ్రీధరుడు దాన్ని చూపించాడు దేన్ని అంతటా ఉండే అచలాన్ని చూసాడు ఈ మహానుభావుడు అంతటా ఉండే అచలాన్ని అన్నిటికీ నేనే కర్తను నేనే భోక్తను నేనే అంతర్యామిగా ఉండా నేనే అన్నిటిని నియంత్రిస్తా నేనే
(1:20:13) అన్ని అనుభవిస్తానని బాగా తెలుసుకున్నాడు తెలుసుకొని దీక్షితీయమనే 53 ప్రకరణలు ఉండే గ్రంథం రాశాడు. రెండో అధ్యాయ మొదటి అధ్యాయంలో రెండో ప్రకరణ వర్ణ నిరసన ప్రకరణ ఏమ ప్రకరణ గురు కృప వల్ల ఆయన హృదయము ఎంత నిర్మలమైన యదార్థమైన స్థితి కలిగి నాయనా కులము చూడకూడదు గుణము చూడకూడదు అవన్నీ అజ్ఞానముతో చూసేటివే అల చతుర్వేద మహా వాక్యముల యందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుచు ఉపనిషత్ భాష్యంబు లోహించి వెదకిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు యోగశాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు
(1:20:58) మంత్ర శాస్త్రములలో మర్మములు తెలిసిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు వేద వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిర్ణయించి చెప్తున్నాయి నీవే బ్రహ్మవు నాయనా నీవే ఎరుక స్వరూపుడవు నువ్వే అన్నిటికీ కర్తవు భోక్తవో నువ్వు ఎందుకురా పెట్టుకుంటావు కులభేదము మతభేదము జాతిభేదము లింగభేదమో అసమానతలు ఉండకూడదు నాయనా నీకు ఎవరిని ద్వేషంగా చూడొద్దు ఎవరిని నీ శరీరాన్ని నువ్వు ఎలా చూస్తావో అందరి శరీరాలను అట్లే చూడు ఈ ఇల్లు కట్టారు ఏమేమ వస్తువులు వాడారు ఆ మా ఊర్లో కూడా కట్టారు వస్తువులు ఇవేనా వేరు వేరా ఈడ నివాసం ఎవరు ఉండారు మా ఊర్లో ఎవరు ఉండారు అట్టే అన్ని శరీరాలు ఇక్కడ
(1:21:44) ఉండేటివే కాదు ప్రపంచంలో ఒకే ముడి పదార్థాలతో తయారైన ఎట్లా తయారైనాయి ఒకే పదార్థాలు వాటిని నడిపేవాడు ఒకడే వానికి లింగము భాషా భేదాలు లేవు తెలియక అజ్ఞానముతో పెట్టుకున్నారు ఏమిటితో తెలిసినవాడు చూస్తాడు ఆ భేదభావాలు ఉంటాయి ద్వేషం ఉంటుందా లోకా సమస్త సుఖిన ఏం మాటలు నాయనా ఈ మాటలు [ప్రశంస] విశ్వమంతా కళ్యాణంగా ఉండాలని నేను బాగుండకపోయినా నా చుట్టూ ఉండేవాళ్ళు బాగుండల ఈ భావం ఊరికేన వస్తుందా నేను తినకపోయినా పర్వాలే మా ఓళ్ళంతా తినలా నేను ఏ విధంగా ఉండినా పర్వాలే లోకమంతా బాగుండాలనే దేశంలో మనం పుట్టామఅంటే ఇంత వేదసారం మన పెద్దలు మనకు
(1:22:25) చెప్పారు నాయనా నీవే అన్నిటికీ కర్తవు నీకంటే ఇంకా గొప్పవాడు లేడు నాయనా అందరిలో ఆ తత్వమే పని చేస్తా ఉంది ఇంక నువ్వు ఎవరిని అడుక్కోవద్దురా అన్నారు మన పెద్దలు ఏమన్నారు అడుక్కోవద్దురా వ్రతాలు చేసేది 10వేలు ఖర్చు పెట్టి లక్ష అడుక్కుంటారు వీళ్ళు గుండు చేసుకునేదను స్వామి దగ్గర ఉండీలో 10వేలు వేసి రెండు కోట్లు అడుక్కుంటారు ఏమిరా తిక్క వాళ్ళు ఏమన్నా ఫ్యాక్టరీలు పెట్టారా నీకు ఇచ్చేకే ఎవరు ఆ దేవుళ్ళు ఫ్యాక్టరీలు పెట్టింటే ఇచ్చినారులే అనుకోవచ్చు పోనీ ఒకరిన పిలుచుకోవాలిరా ఇచ్చినోళ్ళు తిక్కోడా ఇచ్చిండి అమ్మ నాయన ప్రేమతో చూడు జన్మని
(1:23:01) ఇచ్చారు సంపదలు ఇచ్చారు వీళ్ళని మర్చిపోయి ఇవ్వలేనని దగ్గరికి అక్బర్ ఒరోజు నమాజ్ చేసుకుంటా ఉన్నాడు బ్రాహ్మణుడు తన కూతురికి పెళ్లి చేయాలని ఏదోపవేలోపదో డబ్బులు అడుక్కుందాం అని పోయినాడు లోపల ఆయన చేసే ప్రార్థన చూసి వీడు భిన్నుడై నడుచుకుంటూ పోతాన్నాడు మళ్ళీ ఆడు ఉండే పి అక్బర్ పి స్వామి ఆ బ్రాహ్మణోత్తముడు వచ్చి ముఖం ఏదో మార్చుకొని పోతాన్నాడు ఏమో అన్నాడు అప్పుడు వెంటనే అక్బర్ నాయనా ఇకరా ఇకరా బ్రాహ్మణోత్తమ ఏం పోతున్నావే అంటే ఏదో పాప పెన్నలు ఉండేప వే అడుక్కుందామ అనుకుంటే నేను అడుక్కుంటా ఉండేది అంతగా బాగలేదని నిన్ను చూస్తే నువ్వు ఎవరిని
(1:23:35) అడుక్కుంటానవు ఒక అడకతినేవా ఇంకొకడు అడుక్కు తినేది ఏం బాగుంటాది చూడు ఈ రుగ్మత పోవాలి మనకు ఏ రుగ్మత అడుక్కునే జాతి కాదు మనది అడిగే వాళ్ళకి ఇచ్చే జాతి మంది ఏ జాతి మంది ఇచ్చే జాతి అందరినీ ప్రేమించే జాతి మంది ఆ స్వామిని అడుక్కుండేది శనివారం మళ్ళ ఆదివారం ఇంకో స్వామిని అడుక్కుండేది వీళ్ళద్దరు లేదని కొత్త స్వామిని మళ్ల బేతవారం ఇంకో స్వామి ఏమి తిక్కబట్టింది నాయనా జనాలారా [ప్రశంస] నీవే దేవదేవునివని నేను చెప్పానా ఉపనిషత్తులు చెప్పాయా ఉపనిషత్తులు చూడండి ఏం చెప్పా అవస్థాత్రయ సాక్షి స్వరూపమే బ్రహ్మం అన్నాయి పంచకోష విలక్షణమే బ్రహ్మమ
(1:24:19) అన్నాయి నీవే బ్రహ్మమై ఉన్నావు నువ్వు ధ్యానం చేయొద్దు యోగము చేయొద్దు తపస్సు చేయొద్దు కర్మ చేయ అన్నాడు భగవద్గీతలో ఏమన్నాడు కర్మ కూడా సత్కర్మ చేయమన్నాడా దుష్కర్మ చేయమన్నాడా సత్కర్మ మంచి మంచి పనులు మా ఆచల సిద్ధాంతం ఇదే చెప్తాది పూజలు పెడితే నువ్వు కష్టపడి సంపాదించిండే డబ్బుతో పెట్టు నాయనా ఇట్లా సాధు సత్పురుషులను పిలుచు వాళ్ళకు వస్త్రదానము ధనదానము మరియు అన్నదానం అన్ని చేసి పంపించు నాయనా ఈ బోధ వినిపించు నాయనా అన్నం పెడితే నాలుగు గంటలకు ఆకిలి తీరిపోత వస్త్రం ఇస్తే రెండు సంవత్సరాలకే సినికి పోతాది వాహనం ఇస్తే 10 సంవత్సరాలకు పోతాది
(1:24:54) ఈ జ్ఞానం ఇస్తే యుగ యుగాలు ఉంటాది ఎలా ఉంటాది ఇప్పుడు ఏది ఉత్తమమైంది కాబట్టి ఈ జ్ఞానం మనం తెలుసుకొని మనలో రుగ్మతలు పోవాలి అలసటి అలజడి పోవాలి అసహనం పోవాలి సర్వులను నేను ఒక్కటే చెప్పేది ఎక్కువ చెప్పను మా శిష్యులకు కూడా అదే చెప్తా రేయ్ శిష్యులారా మీరు నన్ను నన్ను చూస్తే ఇప్పుడు నన్ను చూశారు నారాయణమ్మ తల్లి వాళ్ళు ఎంత గౌరవించి ప్రేమించారు నాకుొద్దు ఇవన్నీ నన్ను గమ్మును కూర్చోబెట్టి నన్ను పలకరించకపోయినా నాకు బాధ ఉండదు నన్ను ప్రేమించినట్లు మీ అమ్మను ప్రేమించు మీ నాయని ప్రేమించు మీ భర్తను గౌరవించు ఇరుగు పొరుగోల వాళ్ళ వల్ల ఏ మతము గాని జాతి గాని
(1:25:37) కులము గాని అందరిని ఇంకా ఎక్కువ గౌరవించు ప్రేమిస్తే నీదఏం పోతాది నాయనా ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టిమే తల పెట్టమన్నారు ఒట్టి మాటలు పక్కన పెట్టండి ఇవన్నీ ఒట్టి మాటలే ఆ స్వామిని పూజించేది ఈ స్వామిని ధ్యానించేది ఇవన్నీ పటోటపాలు ఏమి ఎవరికీ ప్రయోజనం ఉండదు ఒట్టి మాటలు గట్టి పెట్టమన్నారు అక్కడ ఉండే పైనుండే మహనీయులు వివేకానందుడు గాంధీ మహాత్ముడు ఈ గౌతమ బుద్ధుడు ఎవరెవరు జైనులు ఇక్కడ మహానుభావులందరూ ఒట్టి మాటలు పక్కన పెట్టి ఆచరించండి ఏమన్నారు అనుభవించండి ఈ సిద్ధాంతం తెలుసుకొని ఇంకెందుకు నాయనా నీ దేహంలో ద్వేషము ఏమిటి ఏం తెచ్చావు ఏం
(1:26:17) తీసుకొని పోతావ్ ఎందుకు నీకు అసహనం అలజడి అభద్రత భావన భయం భయం భయం నా దగ్గర ఒకడు వచ్చి పనుకున్నాడు మన్న విజయవాడలో బోధ చెప్పిన తర్వాత నిద్రేపోవాలి అటు ఇటు తిరుగుతా అన్నాడు నేను పడుకుంటానే రెండు సెకండ్లలో నిద్రపోతా లేదు ఐదు సెకండ్లే పడుకుంటానే ఈ బయట బయలు తప్ప ఏమీ లేదు అచలమే అంతటా ఉంది దాంట్లో ఇవన్నీ తోసిపోయేటివే అది నేను కాదు నేను అది కాదు దానికి నాకు సంబంధం లేదు నాయనా ఇదిగో ఆ బైల్ ఉత్త బట్ట బయలు అచలం అని ఎందుకు అన్నారు దానికి భూమిని పగలగొడితే శబ్ద స్వర్శ రూప రసగంధాదులు ఉంటాయి దేన్ని పగలకొడితే జలాన్ని పగలగొడితే నాలుగు ఉంటాయి గంధం ఉండదు అగ్నిని
(1:26:57) పగలకొడితే మూడు ఉంటాయి గంధము ఉండదు రసము ఉండదు గాలిని పగలకొడితే స్పర్శ శబ్దం ఉంటాయి ఆకాశాన్ని పగలగొడితే శబ్దం ఒకటే ఉంటది నేను ఆత్మను పరమాత్మను వాటితో కూడుకుంటే అవన్నీ నాకు వస్తాయి ఏమవస్తాయి కూడుకోకుండా నేను నేనుగా ఉంటే ఏ రామాయణం ఉండదు అయితే నేను అట్లా ఉండలేను ఎట్లా ఉండలేను సంఘం శరణం గచ్చామి అన్నాడు గౌతమ బుద్ధుడు సంఘం అంటే ఏమి బయట ప్రపంచం కాదు నీవు సంఘముతో శరణ చొచ్చుతావు నువ్వు సంఘముతో మమేకమ అయతావు అప్పుడే లేనిపోయిన బాధలన్నీ ఉంటాయి నువ్వు నీవుగా ఉంటే ఏ రామాయణము ఉండదు ఇప్పుడు కాకరకాయని పగలకొడితే ఏముంటాయి చేదు చేదు ఉంటాది కాకరకాయ
(1:27:41) ఆ మిరపకాయని పగలకొడితే కారం కారం ఉంటాది పండింే మామిడి పండును పగలుకొడితే తీయ్యగా ఉంటాయి ఈ తలకాయలు పగలుకొడితే ఎన్ని ఉన్నాయో రామాయణాలు దీంట్లో ఒకటా రెండా ఎన్ని ఉన్నాయి ఆ ఇవన్నీ గురువు తీసేస్తాడు గురువు ఏం చేస్తాడు ఇవన్నీ తీసేసి నీ తలకాయని తీపి చేస్తాడు అందరూ మెచ్చుకునేటట్లు పదుగురు నిను చూసి భలే శబాష్ అబ్బా ఏం త్రోవలో ఉండేవాడురా ఈడని గురువు ఎంతో కష్టపడి నీ హృదయ గ్రంధిలో ఉన్నటువంటి ఈ మాలిన్యాన్ని అంతా తీసేసి స్వచ్ఛమైన ప్రేమ విశాలమైన తృప్తి విశాలమైనటువంటి ఆనందము ఇవన్నీ కలిగిస్తాడు గురువు అప్పుడు మనిషిలో ద్వేషం ఉంటుందా
(1:28:24) అసహనం ఉంటుందా అలజడు ఉంటుందా అవివేకం ఉంటుందా అభద్రత భావన ఉంటుందా లేమితనం ఉంటుందా ఏమి ఉండదు విశాలమైన ప్రేమ ఉంటాది ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనమందరము పొంది మన రహమమూర్తి స్వామి ఏ సంకల్పంతో ఈ సనాతన కాహలి అనేది పెట్టాడో ఏది స్వామి సనాతన ఆ సమస్తను మనం ముందుకు తీసుకొనిపోయి అందులో ఉండే భావజాలాన్ని సరువులకు తెలియజేసి అచలము ఏ విధంగా సర్వవ్యాపకమై ఉందో అంతటా ఉందో దానికి నాశనం లేదు అందులో శలించేది నీవే అన్ని శలింపచేసేది నీవే నీవే శలనవు నీవే అహంకార స్వరణలో ముందుకు వస్తావు ఆ స్వరణలో ముందుకు లేకుండా ఒకవేళ వచ్చినా సర్వజన
(1:29:10) హితంగా సర్వజన మితంగా అందరి యొక్క మేలును నువ్వు కోరుకుంటూ ఎక్కడ లోపాన్ని చూడకుండా మనల్ను మన కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తామో ఈ విశాలమైన సృష్టి అంతా మన కుటుంబం అని అందరినీ ప్రేమించి అసమానతలను తొలగింప చేసుకోవాలని నేను చెప్పుకుంటూ నాకుఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. పెద్దలకు నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చిన వారి పాదపద్మములకు శిరసాన ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.
(1:29:44) [ప్రశంస] [సంగీతం] [సంగీతం] [సంగీతం] మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ [సంగీతం] 9848030089 [సంగీతం] [సంగీతం]
(1:30:33) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment