Wednesday, October 1, 2025

ఇదొక అద్భుతమైన వీడియో మిస్ చేసుకోకండి 🌹Kanthrisa

ఇదొక అద్భుతమైన వీడియో మిస్ చేసుకోకండి 🌹Kanthrisa

https://youtu.be/T-C0WKxqVDE?si=ZNWjcfUJlzyfTjAe


ఆ చెప్పేస్తా ఓకే అష్టాంగ యోగ అంటారు దాన్ని అష్ట అంటే ఎనిమిదమ్మ ఎనిమిది అంగములు ఎయిట్ లింస్ ఆఫ్ యోగ బుద్ధ భగవాన్ కూడా దీన్ని హైలైట్ చేశారు ఈ పతంజలి మహర్షి శ్రీకృష్ణ అందరూ కూడా దీన్ని తీసుకున్నారు ఎందుకంటే మంచిది ఎవరు చెప్పినా ఒకటే బాలానామపి సుభాషితం అన్నారు చిన్న పిల్లలు చెప్పినా మంచిది తీసుకోండయ్యా మనకు అహంకారం ఎక్కువ నువ్వు చెప్పడం ఏంటి నాడు చిన్నోడు కదా వీడికి ఏం తెలియదు వాడు చెప్పి తీసుకోడు ఇది పెద్ద ప్రాబ్లం అందుకే ఎలాంటి ఉంది అంత జనాధరంలో చాలా ప్రాబ్లమ్స్ కొంతమంది అంటాడు శంకరాచార్య తక్కువ ఏజ్లో చనిపోయారు కాబట్టి ఆయనక అంత మెచూర్ ఈయనకి ఉంది ఈ ముసలు వీడు 80 సంవత్సరాలు 90 ఏమీ రాదు ఈయన శంకరానికి వెళ్లి టార్గెట్ పెడతాడు ఇది చూడండి ఏమైనా న్యాయం ఉందా చెప్పండి మీరు ఇదేమైనా తప్పు కరెక్టా చాలా అన్యాయం అదేంటంటే వాళ్ళ యొక్క వ్యవహారాలు వ్యాపారాలు రక్షించుకోవడానికి ఈ బేదభావాన్ని ఉంచుతారు వాళ్ళకి తెలుసు ఇది తప్పుఅని తెలుసు కానీ మెంటైన్ చేసే ఎవడికి తెలియదండి ఎవడికి తెలియదు చెప్పండి బార్బర్ తెలుసు నేను వేరు దేవుడు వేరు దాని కోసం శాస్త్రం చదివి రావాల నాకు చెప్పడానికి ఏం మాట్లాడుతున్నాం మీరు కాబట్టి ఇప్పుడు ఏమ అడిగారు అది యమనియమ ఆ వెరీ గుడ్ యమ అంటే సత్యం అంటే ఏంటి అబద్ధం చెప్పకూడదు యమ అంటే కంట్రోల్ అమ్మ కంట్రోల్ యమ అంటే ఏంటి కంట్రోల్ అంటే వద్దు ఆపు చేయొద్దు చేయొద్దు ఏం చేయొద్దు అబద్ధం పలకొద్దు అంటే ఏం చేయాలి సత్యం పలకలి హింస వద్దు వద్దు వద్దు ఆ హింస పాటించాలి ఓకేనా అర్థమవుతుందా తర్వాత బ్రహ్మచర్యం అహింస దగ్గర నాకు క్వశ్చన్ వస్తుంది ధర్మం వినండి వినండి వినండి వినండి వినండి వినండి ధర్మహింస అంటే ఎలాగో తెలుసా మీకు ధర్మహింస అంటే ధర్మము హింస రెండు కలిపి పెట్టడం కాదు ఇట్స్ ఏ విగ్రహ వాక్యం అది అంటే అహింసా పరమో ధర్మః అంటే అహింస మీ స్వరూపం అయిపోవాలి ఎలా తెలుసా సకల ప్రాణుల్లో నేనే ఆత్మ స్వరూపంగా ఉన్నాను కాబట్టి ఏ ఒక్క ప్రాణికి నేను హింస ఎలా చేయగల లుగుతాను నన్ను నేను హింసించుకున్నట్టేగా కాబట్టి అహింస అనేది మీ స్వరూపం అహింస అనేది ఆత్మ అహింస అనేది పరమాత్మ పరమాత్మ పరమధర్మ అవుతది కదా అహింస పరమో ధర్మః కానీ ఆ ధర్మానికి బ్యాలెన్సింగ్ లో కూడా ఏదైనా నెగిటివ్ ఫోర్స్ చేసేటప్పుడు నేను చేస్తున్నాను అని కాదు నీకు ఆ శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు నీ ద్వారా కొంచెం చేయరా బాబు నేను కొంచెం నీకు కొంత డ్యూటీ ఇచ్చాను కొంత సమయం ఇంకా పరిభాషలో ఏంటంటే నువ్వు చంపడానికి కారణము ద్వేషము సిద్ధాంతము ఏదో అవ్వకూడదు అది అదే నేను అదే అవ్వాలి అన్కండిషనల్ గా అకర్తృత్వంగా అభోక్తృత్వంగా ఐ యమ నాట్ ద డూవర్ యస్ నాహంకృతోభావః బుద్ధిర్ యస్నలిప్యతే హత్వాసయమాలోకాన్ నా హంతి నని బద్యతే అన్నారు ఆ శ్లోకం తీసుకొని చాలా మంది పేటగిపోతారు బయట రామరాజ్యం స్థాపిస్తాను అని పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు వాడు వాడు ఈ శ్లోకాన్ని కోటి చేస్తున్నాడు ఈ శ్లోకాన్ని అది ఏం చెప్పారుంద ముందు కండిషన్ చెప్పలే మనకు లోన్ వస్తది మీకు 6 లక్షల లోన్ ఆ లోన్ వస్తంది కంగారు పడకండి మీ ఇల్లు రాసిమంతా ఆ కండిషన్ చెప్పలేని మరి అది కూడా చూడాలి కదా మనం అందువల్లన యశ్య నాహంకృతం అంటే నీ వ్యక్తిత్వం అనేది తీసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యమ్ నాట్ ఇండివిడ్యువల్ ఫస్ట్ అఫ్ ఆల్ ఇండివిడ్ువల్ డ్రాప్ చేయమన్నాడు. బుద్ధి యశ్య నలిపితే నీ బుద్ధి నీ అహంకారం ఏమి లేవు అక్కడ సమష్టి ఈశ్వరులో లయమైపోయావు ఆల్రెడీ సో ఈశ్వరుడు మొత్తం ప్రకృతిలో లయమయినప్పుడు ప్రకృతి ద్వారా ఏది జరిగినా దానికి ఎవడు కేసు పెట్టడు సయమాలోక నత్వాపి భూకంపోతే ఎవడైనా కేసు పెడుతున్నాడా సునామ వస్తే ఎవడైనా కేసు పెడుతున్నాడా అంటే నువ్వు కూడా పార్ట్ ఆఫ్ యూనివర్స్ ప్రకృతి కాబట్టి నా హంతి ననిబద్యతే నేను ఎవరిని చంపట్లేదు నేను ఎవరిని బంధించబడట్లేదు ధర్మ హింస తే ధర్మ హింస అంటే అది దాని అర్ధం ధర్మ హింస దాని యొక్క డెఫినిషన్ ఆ శ్లోకం చెప్పాను మీకు గీతలో అంటే అర్థం ఏంటి ధర్మం అనేది బ్యాలెన్సింగ్ లో ఆ యూనివర్సల్ ఫోర్సు నన్ను కూడా ఒక వాడుకోవడానికి నాకు శక్తిగా వాడుకోవడానికి వాడుకుంటుంది తప్ప నేను చేయట్లేదు అది జరిగిపోతుంది నా చేతుల ద్వారా జరుగుతూ ఉన్నది నా చేతుల ద్వారా కాబట్టి ఎగజంపుల్ తో ఎగ్జాంపుల్ అంటే సపోజ ఏదో పడింది ఆ ఓకే ధర్మ హింస అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి మీరు సపోజ్ మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నారు ప్రజల కోసం వస్తుందా అప్పుడు మీరు ప్రజల లోక కళ్యాణం కోసం అనే దృష్టిలో చేసేటప్పుడు మీరు ధర్మం చేస్తారు పాటిస్తున్నారు కదా ఆ ధర్మాన్ని మీరు చేయకూడదని మిమ్మల్ని నేను అడ్డుకుంటున్నా అడ్డుకునేటప్పుడు ఇతను ఉన్నాడు పక్కన ఆయన ఏం చేస్తాడు మిమ్మల్ని అడ్డుకున్నాం అడ్డుకోపోయినా ఆయనకి నష్టం లేదు లాసు లేదు కానీ నువ్వు ఐడియల్ గా ఉండకూడదు నువ్వు రక్షణ చెయి అని ఆయన చెప్పాను అనుకోండి అది ధర్మ హింస అవుతది ఆ ధర్మ హింసలో నన్ను లాగిపెట్టి కొట్టినా కొట్ట ఎందుకంటే నేను హింస చేస్తున్నాను నీకు నేను అధర్మాన్ని నేను పెంచుతున్నాను ధర్మాన్ని అణచివేస్తున్నాను కాబట్టి ఆయనకి శక్తి ఉంది సపోజ్ ఆయన కానిస్టేబుల్ కాన్స్టేబుల్ ఐడియల్ గా ఉండకూడదు ఆయనే జడ్జ్ జడ్జ్ ఐడియల్ గా ఉండకూడదు ఆయన ఉన్న పొజిషన్ బట్టి ఆయన కర్తవ్యం నిర్వర్తించాలి ఆయన సపోజ్ ఆయన బ్రదర్ నేను కాబట్టి నేను అధర్మం చేసిన మా తమ్ముడే కదా నేనేమ అని ఉండకూడదు. అంటే తమ్ముడు అనే రిలేషన్ కూడా పక్కన పెట్టి అంటే కుటుంబము అంటే పలైన దేశము పలైన మతము పలైన భాష పలైన ప్రాంతం ఇవన్నీ పక్కన పెట్టి మీరు చేసినప్పుడే ధర్మ హింస ఎందుకు హింసలో కూడా ధర్మం కోసం చేసాం అసలు ఇంకొకటి జస్ట్ హింస జరిగినప్పుడు చూడమ్మా మహాభారత యుద్ధంలో చాలామంది చనిపోయారా దాన్ని ధర్మహింస అంటారు ఎందుకంటే వాళ్ళు చచ్చినా గాని ఆ లోకానికి ఏదో ధర్మాన్ని రక్షణ కోసం ఎంతమంది ఆడ ఆడపడుచులకి రక్షణ కలగాలి ఎంతమంది వృత్తులు చేసుకున్నోళ్ళకి ఎంతమంది బలహీనులకి ఎంతమందికి సంప్రదాయం ఆచారాలు కొనసాగించాలి ఇవన్నిటికీ విఘాతం కలిగించే కొన్ని శక్తులు ఉన్నాయి అవి మూలాలతో పాటు తీస్తే గాని దానికి రక్షణ జరగదు కొత్త పంట వేయాలంటే పాత పంట మూలాలతో తీసేయాలి కొత్త రంగు వేయాలంటే బట్టలో ఉన్న మురికి తీసేయాలి కొత్త పెయింటింగ్ వేయాలంటే పాత పెయింటింగ్ మొత్తం రబ్బ రబ్బు రబ్బు రబ్బు తీసి కొత్త పెయింటింగ్ వేయాలి అదేవిధంగా ఈ ధర్మ స్థాపన కూడా అక్కడ ఉన్నటువంటి అదృష ఈ యొక్క భయంకరమైన నెగిటివ్ ఫోర్స్ ఏవి ఉన్నాయో వాటిని తీయడానికి మీరు చేసినప్పుడు కాస్తో కోస్తో హింస జరిగినప్పటికీ యక్సెప్టబుల్ అన్నారు అది ఎల్లవేలలా కాదు అది ఆపద్ ధర్మం కింద వస్తుంది ధర్మ హింస అంటే ఏంటి ఆపద్ ధర్మం ముఖ్యమంత్రి అయిపోయే టైం అయిపోయింది టెంపరరీ పెడతారు అది పెద్ద ముఖ్యమంత్రి అన్ని చేయడానికి కుదరదు చట్టాలన్నీ చేయడానికి కుదరదు శ్రీకృష్ణుడు హింసని ప్రేరేపించానుని అంటారు స్వామి మరి శ్రీకృష్ణుడు హింసని ప్రేరేపించని శ్రీకృష్ణు అన్నే అంటారు ఎందుకో తెలియదు కదా శ్రీ ఏంటది శ్రీ ఏంటంటే వీళ్ళు మిల్క్ బాయ్ అనుకుంటున్నారు కౌహడ్ బాయ్ అనుకుంటారు ఈ జేమ్స్ బాండ్ అనుకుంటున్నా ఈ డాన్సర్ అనుకుంటున్నారు కదా ఆ అనుకుడు ఎన్న అనుకోవచ్చు శ్రీకండి ఇస్ నథింగ్ టు డు విత్ ద అన్నిటికీ ఆయనకి సంబంధమే లేదు అది నిజం చెప్పాలంటే ఇి చెప్పాలంటే ఎప్పటికీ తరగదు అసలు ఆ 16,000 గోపికల సంగతి ఏంటి దాని వెనకున్న ఫిలాసఫీ ఏంటి తర్వాత మాట్లాడుకుందాం ముందు యమ నియమాలు అదిగో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు ఆవిడ ధర్మం ఏమో వదలట్లేదు కదా అందుకోసం అక్కడ రావాల్సి వచ్చింది ఆ లేదు ఈ చర్చ వచ్చినప్పుడు ఒక మాట ఒక మాట ఒక మాట ఇప్పుడు జస్ట్ ఆ జస్ట్ హింస కతే వచచ అంటే సరిపోతది అంతే ధర్మ హింస అనాలి ధర్మం నేను చెప్పేది ధర్మం పెట్టకపోతే దానికి వాల్యూ ఉండదు అదే చెప్తున్నా ధర్మం అని జోడించిన తర్వాతనే దాంట్లో కాన్షియస్లీ యు ఆర్ డూయింగ్ ఇప్పుడు ఎందుకంటే వేదంలో చెప్పారా మీ మాట వేదంలో కూడా ఉంది ఇది ఎందుకంటే జనరల్ గా హింస చేయకూడదు కదా కొన్ని యజ్ఞ యాగాల్లో జంతువులకి బలి ఇచ్చే ఆచారం ఉన్నది అంటే ఆ యజ్ఞం అనేది ఎక్సెప్షన్ అశ్వమే మీద యాగం చేశారనుకోండి ఈ అశ్వానికి లాస్ట్ కి బలిస్తారు సో అలాంటి ఎక్సెప్షన్ లో ధర్మహింస జరిగినప్పటికీ తథైవచ అదేవిధంగా నువ్వు పూర్తిగా ఎక్కడ కొడుతుంటే ఈ దవడ ఇవన్నీ కథలు అవి ఇస్ నాట్ కరెక్ట్ గాంధీ చెప్పింది ఆ గాంధీ ప్రవర్టీ ఇది హైయెస్ట్ కాస్ట్లీయస్ట్ ప్రావర్టీ పావర్టీ అన్నాడన్నమాట ఓసో ఆయన పావర్టీ ఆయన పేదరిక రిచ్ గాంధీని బీదవాడిగా చూపించడం కోసం కోట్లు ఖర్చు చేశడు ఆ కోట్లు కోట్లు కోట్లు గాంధీ నెవర్ ట్రావెల్ ఇన్ ఫస్ట్ క్లాస్ యనో ఆయన వెళ్తే ఒక బం బండి బండి బుక్ చేయాలంట ఈ ఫస్ట్ లెస్ టికెట్ తో పని అయిపోయిది ఒక 200కి ఈ బుక్ చేయనత 1000 రూపాయలు ఖర్చు అయ్యేది. మేక పాలు తాగుతాడు ఆయన మేకలు మెయంటైన్ చేయడానికి 10,000 ఖర్చు అయ్యేదంట మేక పాలు కోసం మరి గాంధీ కదా గాంధీ ఏమో ఓన్లీ కాది కాది ఎక్కడి నుంచో చేయదని అది ఎంతో ఖర్చు ఆయన జీవితంంతా ఒక కొన్ని దేశాల పనికొస్తాయట అంత ఖర్చు పేదలకి పూర్ మన్ ఇవన్నీ కథలు అన్నీ వరకే ఇవన్నీ మనలో చూపెడతారు కదా అడ్వర్టైస్మెంట్ ప్రమోషన్ లాగా గాంధీ ప్రొమోటెడ్ బై లండన్ అండ్ ఇండియా బోత్ కంట్రీస్ నాటన్ కంట్రీ ఇంకొకటి ఊరికి గాంధీ ఎప్పుడు స్టే చేసినా బిర్లా హౌస్ అంతే అంటే రిచెస్ట్ హౌస్ లోనే హి లిఫ్ట్ ఆయనక అలా చేశరమ్మ ఇంకేం చెప్తాము సరే అది మనం కొద్దిగా విమర్శించకూడదు అరుణాచలంలో తిరుగుతున్న టోపీ అమ్మలాగా ఏదో టోపీ అమ్మ తిరుగుతూ ప్రచారం చేస్తున్నా అది ఆ టోపీ అమ్మ ఆ అవి టాపిక్ కరెక్ట్ అయితే యమ అని చెప్పాం కదమ్మా ఇప్పుడు యమ యమ చెప్తున్నా హింస చేయొద్దు అహింస సత్యం పలకాలి అంటే అబద్ధం చెప్పకూడదు సత్యం బ్రహ్మ బ్రహ్మచర్యం అన్నారు బ్రహ్మచర్యం అనగా ప్రతి వాడికి కింద నుంచి మీద నుంచి ఊగిపోతారు బాబు కింద వస్తుంది యమ అంటే కంట్రోల్ అమ్మ నియంత్రణ ఆ నియంత్రణ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్ పక్కవాడిని కంట్రోల్ చేయడం కాదు స్వీయ నియంత్రణ స్వీయ నియంత్రణ స్వయం ఆ స్వయం సెల్ఫ్ కంట్రోల్ అంటారు దాన్ని ఓకే బ్రహ్మచర్యం బ్రహ్మని చరతి బ్రహ్మచర్యః అంటే ఏంటి బ్రహ్మ అంటే ఏంటి ఆత్మ చింతన అంటే నిరంతరం ఆత్మ చింతన ఉంటే నీకు అంత టైం ఎక్కడ ఉంది వేరే వేరే పని చేయడానికి కాబట్టి కాన్సంట్రేషన్ అంతా నీ యొక్క ఇంట్రోస్పెక్షన్ నీ యొక్క కాంటెంప్లేషన్ లో ఉండాలి కాబట్టి అందుకే బ్రహ్మ అంటే వేదము వేదాలు అధ్యయనం చేసేవాడు బ్రహ్మచారి అన్నారు. బ్రహ్మ అంటే మాయ మాయ నుంచి వైదొలిగి బయట పడేవాడు కూడా బ్రహ్మచారి అవుతాడు. బ్రహ్మ అంటే ఆత్మ ఆత్మతో తెలుసుకున్నవాడు కూడా బ్రహ్మచారి అవుతాడు. కాబట్టి బ్రహ్మ అంటే చాలా అర్ధాలు ఉన్నప్పటికీ నిత్య నిరంతరము కూడా మీరు ఎవరు ఈ సృష్టి ఏమిటి దీని అంతటికీ కారకుడు ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏమిటి అసలు ఈ బంధం ఏమిటి దీని నుండి మోక్షం ఇవన్నీ చింతన చేయాలి కదా చింతన చేయ మిగతా టైం మీకు ఎక్కడ ఉంది వేసుకుందాం రండి పేక ముక్కలు అంటారా టైం లేదు కదా సో బ్రహ్మని చరతి బ్రహ్మచర్య కాబట్టి అందుకే పెళ్లి వ్యవహారాలు కూడా తగ్గిపోతాయి అందులో భార్య వ్యవహారాలు పుత్ర పుత్ర సంతానం పుత్ర మిత్ర కాత్రాలు అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి బ్రహ్మచర్యం అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ లేదా మన మీరు ఎంత గొప్ప తపస్సు చేసి ఎంత జ్ఞానం అర్జిస్తున్నప్పటికీ లీకేజ్ ఉందనుకోండి మొత్తం అంతా పోతది. చూడ రంద్రం ఉన్న కుండలో ఎంత నీరుతో నింపిన ఉండదు కదా ఈ బ్రహ్మచర్యం అనేది కూడా మీలో ఒక ఆ యొక్క శక్తిని మీరు దాన్ని స్టోర్ చేసుకోవాలి రిస్టోర్ చేసుకోవాలి అప్పుడే మీ యొక్క ఓజస్ తేజస్ అనేది ప్రకటం అప్పుడే మీరు గ్రాస్ చేయగలుగుతారు అప్పుడు మీకు కాన్సంట్రేషన్ ఫోకస్ పెరుగుతుంది ఓకేనా సో దట్ ఇస్ వాట్ బ్రహ్మచరి అందుకే జనరల్ మీనింగ్ లో సెలబస్ అని చెప్పేస్తుంటాడు అంటే మనోడు ఏంటి ఈ 65 సంవ బ్రహ్మచారి అంటాడు ఎవడు బ్రహ్మచారి ఏమిటి బ్రహ్మచారి మనకే తెలియదు అది మమత మతా బెనర్జీ బ్రహ్మచారిణే అంట మమతా బెనర్జీ అది ఏంటి బ్రహ్మచారిణ జైలు వెళ్తే బ్రహ్మచారిని అందరూ బ్రహ్మచారిని పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి కాబ సరైన అర్థం కాదు అది అది కరెక్ట్ కాదు ఓకేనా అమ్మా నియమం నియమ ఇప్పుడు ఎన్ని అయినాయి అమ్మ మూడు అయినాయి రెండే యమ యమ సత్యం చెప్పాను అంటే అబద్ధం చెప్ప యమలో నియంత్రణ చెప్తున్నా యమలో మూడు చెప్పాను అంతే నాలుగో చెప్తున్నా బ్రహ్మ సత్యం అహింస బ్రహ్మచర్యం అస్తేయం అస్తేయం చూడు ఎవడో దొంగతనం చేస్తున్నాడు దొంగతనం చేయకూడదు అంటే దాని అర్థం ఏంటి దొంగతనం అంటే నీది కాని దాన్ని నువ్వు క్లేమ్ చేయకూడదమ్మా ఇదిగోండి దానికంటే మూలంలో అసలు నీది కాని వస్తువుని గాని మనిషిని గాని దేని గాని నువ్వు తాకకూడదు అది అది అందుకే పరుల చాలా దూరం పరుల ఈ డోర్ బాగుంది అది దట్స్ ద బిగినింగ్ ఆఫ్ స్టోరీ అన్న అంతే చూడండి అందుకే పరుల సొమ్ము పాము వంటిది ఎందుకు పెట్టారు ఇవన్నీ వచ్చి దీనినుంచే వచ్చాయి ఓకేనా అమ్మా సో అస్తే అపరిగ్రహ అపరిగ్రహ పరిగ్రహం అంటే కూడ పెట్టుకోవడం కామ్య ఆయగా అక్కడ అక్కడ ఏదో చిన్న బాటిల్ ఉంది తీస లోపల పెట్టే కామే ఆయగా కామ క్యా కామ్య ఆయ ఎప్పటికి పనికవద్దుఅని చెప్పేసి సన్యాసులు కూడా కుటీరాలు ఖాళీ లేకుండా నింపేస్తుంటారు ఒకోసారి లోపలికి వెళ్తామని వెళ్తే దారి ఉండదు మొత్తం నింపేస్తుంటారు ఈ బండారాల్లో వచ్చే మనసే మనసే అంత నిండింది కదా అదే ఆ మనసు ఫుల్ టైట్ ఉంటది కదమ్మా ఈ లోపల ఉన్న టైటా బయట టైట్ అన్నమాట కాబట్టి అపరిగ్రహ ఇప్పుడు ఎన్ని అయినాయి అమ్మా ఐదు ఒక్కటి అయింది ఒక మెట్టు ఎనిమిది మెట్టులో మనం ఒక్క మెట్టు ఎక్కగలిగితే ఈ ఐదింట్లో ఒక్కడు గనుక జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు మహాత్మా గాంధీ అయిపోతారు గాంధీ గాంధీ ఆయన ప్రొఫెషన్ లో అట్టర్ ఫెయిల్డ్ ఈ నెవర్ ఒక్క కేసు కూడా గెలవలేదు ఆట జీవితంలో న్యాయవాదిగా ఆయన ఆయన ప్రొఫెషన్ లో గాని ఏంది అట్టర్ ఫ్లాప్ కానీ సత్యము అహింస అనే ఒక రెండు ప్రాక్టీస్ చేసి ఈరోజు ప్రపంచంలోని మన కరెన్సీలో మన వద్దనే పేరు తీయలేకపోతా తీయ కెనాట్ రిమూవ్ నువ్వు తీసి నీకు ఇష్టం లేకపోతే మానేయ తప్ప నువ్వు తీయలేవు అది అంటే అంత స్థానంకి వెళ్ళారు ఒక రెండు వాల్యూస్ జీవితంలో పాటించి అంటే చూసుకో ఈ ఐదు పాటిస్తే నువ్వు ఇంకా ఎక్కడ ఉంటావో చూసుకో ఐ డోంట్ నో వేర్ యు ఆర్ యువర్ పొజిషన్ విల్బి కాబట్టి రెండోది ఏంటి నియమం నియమం అంటే ఏంటంటే సౌచ్యం సౌచ్యం అంటే ఏంటి శుభ్రత క్లన్లీనెస్ అంటే బయట మనం ఎక్కడున్నా మన పరిసరాలన్నీ టైం అయిపోతుందేనా ఆ ఓకే శుభ్రత ఉండాలి అది అది బయటే కాకుండా మీ యొక్క లోపల కూడా మీ ఆలోచనలోనూ మీ ఫీలింగ్స్ లోనూ ఒక ప్యూరిటీ ఉండాలి అంటే కపటి బుద్ధి ఉండకూడదు వక్ర బుద్ధి అంటారు ఇవ్వండి వక్రబుద్ధి అమ్మ మీరు గ్రీన్ టీ ఇవ్వమ్మ ఆ తాగారు ఫ్రూట్స్ ఇస్తా ఆ ఫ్రూట్స్ ఇవ్వమ్మ అమ్మ కట్ చేసి అన్ని సలాడ్ లాగా తెచ్చిమ్మ ఈ అతిథులు అతిథి దేవోభవ కాదు అతిథులు అనేది దైవత్వం అని అర్థం దేవోభవ దేవతలు ఇవన్నీ ఊహించుకుంటారు మనోలు మాతృదేవో పితృ ఎక్కడిక వెళ్ళిపోతాం మనం కాబట్టి సౌచ్యం అంటే శుభ్రత బాహ్య శుభ్రత అందుకే మనం ఎక్కడ ధ్యానం చేయాలనుకోండి ఆ చుట్టూ మంచిగా ఉండాలి కానీ ద్వాములు ఏగలు అంత అనేక వాసనలు వచ్చి మనం కూర్చోగలమా లేదు అదే లోపల బయట రెండు అంటే అంతర శుభ్రత బాహ్య శుభ్రత ఒకటి అయింది కదా సౌచం వెళ్లొచ్చు వెళ్లొచ్చు తర్వాత సౌచం తర్వాత తపస్సు తపస్సు తపస్సు అంటే ఏంటంటే క్రమశిక్షణ అని అర్థం డిసిప్లిన్ లైఫ్ తపస్సు మీరు ఏది చేసినా ఒక డిసిప్లిన్ ఉండాలమ్మ అందుకే మనకు నియమాలు రూల్స్ అన్ని పెడతారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పిల్లలకి జాయిన్ అయిన తర్వాత ఎన్ని రూల్స్ ఎందుకు పెడతారు అనుకున్నారు ఒక డిసిప్లిన్డ్ రావాలి లేకపోతే వాడు ఒక మన్మాని కామకర్త అని ఒక పశువుగా తయారవుతాడు లాస్ట్ కి బ్రూటల్ బ్రూట్ గా కాబట్టి తపస్ ఓకేనా సౌచం తపస్ సంతోషం అన్నారు సంతోషం అంటే ఏంటంటే కంటెంట్మెంట్ అంటే మీకు ఏది ఉన్నదో దానితోనే మనము సంతోషం హ్యాపీగా ఉండా మన నేర్చుకో ప్రాక్టీస్ చేయాలి మొదట తర్వాత సంతోషం ఉండదు ఏమ ఉండదులే మీ స్వరూపం ఆనందం కాబట్టి కాబట్టి సంతోషం అనేది ఇట్స్ ఏ గుడ్ క్వాలిటీ యు నీడ్ టు ప్రాక్టీస్ అని చెప్పారు. నిరంతరం అందుకే మనకి మన వెళ్తాడు ఒకడు పేదోడికి వస్తాడు సార్ నేను పేదోడినండి ఫుడ్ లేదండి బాబు నీ కిడ్నీలు బాగున్నాయా ఓ సూపర్ నీ హార్ట్ బాగా పని చేసింది సూపర్ నీ లంగ్స్ అన్ని అవయవాలు బాగున్నాయి అని పేదోడు అంటాడు. ఆ లంగ్స్ కిడ్నీ పాడైపోయి వాటి కోసం నానా యాతనలు పడి కోట్లు ఖర్చు పెట్టిన దొరకట్లేదు. ఎంత సంపద ఉందో వాడు గుర్తించాడు పాపం కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందడానికి సంతోషం ఇప్పుడు ఎన్ని అయినాయి అమ్మా మూడు అయినాయి ఓకే స్వాధ్యాయ స్వాధ్యాయం అంటే ఏంటి భగవద్గీత లాంటిది ఒక యోగ వాశిష్టము లేకపోతే ఉపనిషత్తులు ఇవి అంటే కామాక్షి మీనాక్షి ఈ పనికిమాని స్తోత్రాలు 66 పెట్టుకొని ఆ పురాణ కథలు కల్పితాలు చొప్పించడాలు ఎన్నో జరిగి అవి పట్టుకొని వచ్చి మా దగ్గర మీరు వాదిస్తారు మీలాంటివాళ్ళు ఇలాంటి చదవమని చెప్పలేదు స్వాధ్యాయము న ప్రమదితవ్యః అంటే సత్యాన్ని తెలియజేసేది ఒక కొత్త ఆలోచన విధానాన్ని మిమ్మల్ని ప్రేరేపించేది ఉండాల అంతేగన నేను పలాని చెప్పాను కదా అదే ఆలోచించు యు బిలీవ్ మీ అని చెప్పకూడదు టీచింగ్ ఎలా ఉండాలంటే భగవద్గీత ఎందుకు నేను ఇష్టపడుతున్నాను అంటే భగవద్గీత టీచ్ ఏం చేస్తది అంటే నాట్ వాట్ టు థింక్ హౌ టు థింక్ అనేది చెప్తుంది గీత బట్ నాట్ వాట్ టు థింక్ వాట్ టు థింక్ చెప్పేదంతా మత గ్రంధం ఆ అది అదిగో ఇఫ్ యు నమ్మితే నువ్వేమో ఓకే లేకపోతే చిన్న యువర్ సైతాన్ గీతం అనేదంతా కూడా వాట్ టు థింక్ అన్నమాట అది వాట్ టు థింక్ మెకానిజం అంట అది వాంట్ టు థింక్ మెకానిజం వచ్చు కాబట్టి ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంటది ఓ సబ్ నకల్ కి కామ హే అకల్కి కామ అకల్కి నయే అకల్కి నయే నకల్కి కామే ఇంకా వండర్ఫుల్ నేను కూడా అప్పుడప్పుడు కొన్ని హిందీ పెట్టి పెడతాను అయితే ఇప్పుడు అయింది కదమ్మా స్వాధ్యాయ అంటే ప్రతిరోజు మీ ఆత్మ తత్వానికి మీ జీవిత లక్ష్యానికి పరమ లక్ష్యానికి మిమ్మల్ని చేర్చే విధంగా ఒక ప్రేరణ ఇన్స్పిరేషన్ ఇచ్చేదాన్ని నిరంతరం అధ్యయనం చేసుకోవాలి దాన్ని స్వాధ్యాయం లాస్ట్ కి అక్కడ మిగిలిపోయింది ఈశ్వర ప్రణదానం అంటే యు జస్ట్ ఎక్స్పెక్ట్ సం గ్రేస్ ఈశ్వర అనుగ్రహం ఈశ్వరు అంటే ఎక్కడో జెంటిల్మెన్ లేడు మేఘాల పైన ఎక్కడో ఉన్నాడు ఆయన వర్షాలకి మేఘాలకి జలుబు దగ్గు తుమ్ములతోన ఎక్కడో పడి ఉన్నాడు ఆయన మసాజ్ ఎవరో లక్ష్మీదేవి చేస్తుంది లేకపోతే పని పాట లేకుంటే ఒళ్ళ విభూతి రాసుకొని త్రిశోలం పట్టుకొని భయపెడుతూ తిరుగుతాను అలాంటి వాళ్ళు కాదు జెంటిల్ మన్లు ఈశ్వరు అంటే నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతటిలో కూడా అనువణవు సర్వవ్యాపిగా ఉన్నది. భూమి యందు గురుత్వాకర్షణగా అగ్ని యందు వేడిగా నీటి యందు చల్లదనముగా వాయువు ఆకాశం సూర్య చంద్ర నక్షత్ర గ్రహ మొత్తం సర్వం కూడా ఆధారంగా ఉన్నటువంటి శక్తి మీకు ఈశ్వరుడు అనుకూలించాలి దాన్ని మీరు ప్రే చేయాలి యుఆర్ ప్రేయర్ అండ్ వర్షిప్ టు దట్ పవర్ డివైన్ పవర్ దట్ ఇస్ కాల్డ్ ఈశ్వర ప్రణదానం అందుకే మనము తోటి వ్యక్తిలో ఆ ఈశ్వరుడినే మనం చూస్తున్నాం నమస్తే అంటే నమః తే నీ హృదయస్తంలో ఉన్న పరమాత్మ నేను నమస్కారం పెడుతున్నాను అందుే నిన్న పె ఈ పోలి పొలిటీషియన్ ఏంట వాడికి ఎంత గర్వం నాకు నమస్కారం ఒరేయ్ నమస్కారం చేసిన ముందు పోతావురా బాబు నమస్కారం చేసినోడికి ఇప్పుడు లాభం లేదు నేను చేశను అనుకోండి నాకు లాభం మీకు కాదు నమస్కారం మీకు కాదు నిజం కాదు మీకు తెలుసా సీక్రెట్ నిజంగా సీక్రెట్ ఇది ఇప్పుడు మీకు నమస్కారం పెట్టాను అనుకోండి మీరేమనుకుంటారు స్వామీజీ నా మీ అజ్ఞానం అది మీకు లాభం లేదు నా భక్తి నమస్కారం చేసి న్యూట్రల్ అయిపోతుంది మర్చిపోయాను మొన్న దక్షిణామూర్తి గురుపూర్ణం అయింది అందర వచ్చి కాళ్ళు కడిగి పూలే చంపేశారు నాకు నేనేం చేశను నమస్కారం పెట్టుకొని మా గురు పరంపర ఈశ్వరికి ఇచ్చేసా నా మీద పెడితే నాకు బరువు కాదు మొయ్యలేము కదా నదిలో మ అన్ని పోయేత పూజన అని చెప్పేసి జయ గంగేమయ్య అన్ని పువ్వులు చెత్త చదారని గంగవత పాడు చేయాతాం ఆ గంగవతం ఏం చేస్తది నాకు తెలియదు బాబు అని సముద్రం మీద పోయే అలాగా మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఈశ్వర ప్రణదానం అనేది మన చిన్న మాట ఒక్కటి అంటే ఇప్పుడు ఉపదేశ సారంలో ఒక చిన్న వ్యాఖ్య రాశన దాంట్లో ఇప్పుడు ఈశ్వరము ఐశ్వర్యము ఆ ఈ రెండు పదాల యొక్క ఒక పోలిక ఐశ్వర్యం అంటేనేమో మెటీరియల్ అంటే అన్ని చుట్టుపక్కల ఉన్న బంగారం వస్తువులు ఇట్లాంటివన్నీ కూడా సో ఈశ్వర్యం లేదా ఈశ్వరం అంటే కంటికి కనిపిస్తలేదు బట్ నిజమైన సంపద ఉంది దాన్ని నిరంతరము చుట్టుపక్కల అందరిలోనూ అన్నింట్లోనూ దాంతో పాటు చూస్తున్న నీలోనూ గుర్తిస్తే ఎవరీథింగ్ విల్ బి ఆల్రైట్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఈశ్వర అంటే ప్రభువు అంటే స్వామిత్వం ఓకే అమ్మా పాలక రక్షణ అంటే సుగంధం పుష్టివర్ధనం ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటాం కదా దట్ ఇస్ వాట్ ఈశ్వరత్వం ఓకే అయితే ఇక్కడ ఎంత వచ్చాయి మనకి రెండు చెప్పాను రెండు మెట్లు చెప్పాను 10 కమాండ్స్ 10 కమాండ్స్ అయ్యాయా లేదా ఆర్ యు సాటిస్ఫై థర్డ్ వన్ ఈ రెండు చేసినప్పుడు మనిషి యోగ్యత పొందుతాడు అంటే ఫిట్ క్వాలిఫైడ్ అప్పుడు ఈయన ఏం చేయాలి ఇక ఇక భాష్యం నుండి పని లేదు ఇక్కడ చేరుకున్నాడు ఇప్పుడు అంటే అక్కడ నుండి ఇక్కడ చేరాం ఇదం శరీరం కౌంతేయ దిస్ ఇస్ బాడీ దీన్ని సక్రంగా మీరు చేయలేదు అనుకోండి బాడీ డిమాండ్స్ ఏ లుక్ అట్ మీ టేక్ మై కాల్స్ టేక్ మై డిమాండ్స్ టేక్ మై రిమాండ్స్ అని అంటది కదా సో దీన్ని కడేరావుగా అలర్ట్ గా విజిలెంట్ గా ఒక చురుగ్గా ఉంచుకోవాలంటే వహవ టు ఫాలో సం డిసిప్లిన్ వాట్ ఇస్ ద డిసిప్లిన్ ఆసన ఆసన ఆసన సిద్ధి కావాలి కనీసం మీరు కూర్చొని ఒక గంట కూర్చోవాలంటే కూర్చోండి మీరు పద్మాసనం వేసుకొని కూర్చోండి ఒక అరగంట నేను చూస్తాను మీరు ఎంత వరకు కూర్చోగలరు అంటే ఆసన సిద్ధి కావాలి కాబట్టి ఆసనాలు అనేవి నేనేమో 44 ఆసనాలు వేస్తాను వృచ్చికాసనము హలవాసనము శలవాసనము త్రికోణాసనము శిరసాసనము చక్రాసనము ఈ ఆసనాలు చెప్పలేదు పతంజలి ఆసన ఏం చెప్పాడంటే నువ్వు ఏ ఆసనంలో కూర్చున్నా కదలకన్నా ఒక గంటపాటు ఉండగలవా నా వల్ల కాదండి ఐదు నిమిషాలు ఇటు అటు ఊగుతాను అది ప్రాక్టీస్ చేయి మరి చేస్తాం అందువలన ఆసనం వచ్చింది ఎప్పుడు వచ్చింది మూడోది మనోళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ మార్కెట్ కి సూపర్ బజార్ కి వెళ్లి మేటకుస్తాడు. ఆసనాలు స్వామి యోగ అంటే ఆసన తప్ప మరి ఏం తెలియదు వాళ్ళకి జీవితంలో ఆసనం అనేది మూడో స్టెప్ రెండు స్టెప్లు ఎక్కాలి కదమ్మా రెండు స్టెప్లు ఎక్కడ మూడో స్టెప్ ఎక్కితే ఏమవుతుంది పడతారండి బాబు ఏమవుతుంది ఏమవుతుంది నేను కింద పడతారు కాబట్టి రెండు స్టెప్పుల గనుక మీరు ప్రాక్టీస్ చేసి ఆసనంకి వస్తే యు ఆర్ రియల్లీ ఆన్ ద ట్రాక్ ఆఫ్ యోగ అప్పుడు మాకు ఆసన సిద్ధి వచ్చినప్పుడు అప్పుడు బాడీ కంట్రోల్ వచ్చింది కానీ బాడీ కంటే సూక్ష్మంగా ఏమున్నది బ్రెత్ దాన్ని కంట్రోల్ చేయాలి ప్రాణ అంటే బ్రెత్ కదా యామ అంటే కంట్రోల్ కదా ప్రాణాయామ అంటే కంట్రోల్ యువర్ బ్రెత్ ఎందుకు కంట్రోల్ చేయాలి అది నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది శ్వాస సహజంగా జరుగుతుంటది నువ్వేమ రోజు పంపు కొట్టకలేదు సైకిల్ పంపు కొట్టండి అదైతే ఈ పాటి మనం అవుట్ కాబట్టి సహజంగా నార్మల్ గా జరుగుతున్న శ్వాసని మన కంట్రోల్ లో తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి స్వామి దాని పని చేయనివ్వండి నీకేంటి ఆ బాధ అని మీరు అడగొచ్చు నాకు అది కంట్రోల్ చేస్తే దాని వెనకుఉన్నటువంటి ఒక కల్ప్రిట్ ఉన్నది ఒకటి దొంగ డెకాయిట్ వీరప్పన్న దట్ మైండ్ అనేది మన కంట్రోల్ కి వస్తది ఎందుకు కంట్రోల్ వస్తుంది అంటే ఆ ఉపనిషత్తులో చెప్పారు రమణ మహర్షి చిన్న చిన్న చిన్న చిన్న ముత్యాలలాగా రాసారండి ఉపదేశారంలో ప్రాణబంధనా లీయతేమనా జాలపక్షివ రోద సాధనం అన్నారు దాని అర్థం ఏంటి ఎప్పుడైతే ఈ బ్రెత్ని కంట్రోల్ చేస్తామో మైండ్ గిలగిలా గిలగిలా కొట్టుకుంటది అన్నమాట ఎందుకు ఈ మైండ్ ఈ యొక్క ప్రాణం ఏదంటే దానికి ఇంధనం అన్నమాట ఎనర్జీ ఇస్తదిన్నమాట ఎప్పుడైతే దాన్ని ఇందనం ఇవ్వడం మానేసామో అగ్ని ఆగిపోద్ది. మనం ఏం చేస్తున్నామో తెలియక ఎక్కువ విందనం ఇద్దాం ఎంతవరకు వెళ్తాదో చూద్దాం ఎందు చూద్దాం వెళ్తది అలాగ నువ్వు హవిస్ అలాగా నెయ్యి వేస్తుంటే అగ్ని ఆరిపోద్దా ఇప్పుడు కోపం వచ్చినప్పుడు తెలుస్తది ఆవేశంలో ఊగిపోతున్నప్పుడు నీ శ్వాస ఎక్కువ తక్కువడం పెరుగుతుంది చాలా ప్రకోపించి ఏమో చేస్తది అది ఆ ఉన్మాత్మ కన్ఫ్యూస్ అయిపోతాం కదా అందువల్ల యు లాస్ట్ యువర్ మెమరీ యు డోంట్ నో గురువా హూ ఇస్ గురువు యూస్ తర్వాత తెలుస్తది గురువు ఎవడ అని ఆమె ఆమె మీద పడిపోతారు ఆమె కొట్టేసి తల్లిదండ్రులు కొట్టినవాళ్ళు ఉన్నారు చాలా మంది ఎందుక వాళ్ళ మధ్యలో మైండ్ బుద్ధి పని చేయదు తర్వాత పచ్చిస్తాం చెందుతారు సారీ డార్ ఐ డట్ థింక్ లైక్ దట్ ఐడి నాట్ డలాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఎక్స్ప్లన్డ్ నో యూస్ పని అయిపోయింది ఆల్రెడీ ఇంకేం వర్క్ ఏమ నువ్వు ఎంత పశ్చాత్తాప్ చెందినా నో సారీ దేర్ ఇస్ నో వర్కింగ్ ఆఫ్ సారీస్ అలా అయిపోద్ది అన్నమాట కాబట్టి ఇప్పుడు ఏమైంది ప్రాణాన్ని మనము టాక్ చేయ అందువల్ల సహజంగా జరుగుతున్నది మీరు కంట్రోల్ చేస్తే దాని నుంచి వచ్చిన శక్తిలే ప్రాణాయామం ద్వారా చాలా మంది సిద్ధులు ప్రకటిస్తారు. ప్రాణం అంటే ఒకటి కాదు మనకు తెలియంది ఒకటే ప్రాణం దాంట్లో అనేక రకాల ప్రాణాలు ఉన్నాయి. ఐదు రకాల మంచి ప్రాణాలు ఉన్నాయి దానికి సభ ప్రాణాలు కూడా ఒక ఐదు ఉన్నాయి. మ్ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అవి ఎక్కడ ఏ ఫంక్షన్ చేసినా ఎవరికీ తెలియదు. అంటే కొంతమందికి తెలియదని కాదు తక్కువ మందికి తెలుసు. సో వాటి మీద మీకు కమాండ్ వస్తుందిన్నమాట. ఎందుకు హోల్ బాడీ అంతటికీ ఇంధనం అన్నమాట ఎనర్జీ అన్నమాట అది ఎనర్జీ ఉండాలి కదా ఏదైనా చేయాలంటే సో క్రియాశక్తి అన్నమాట క్రియాశక్తి జ్ఞాన శక్తి అంటారు కదా మన లలిత సహస్రనామంలో క్రియాశక్తి జ్ఞాన శక్తి ద్వయ శక్తి స్వరూపిని ఉంటది అక్కడ కాబట్టి ఈ ప్రాణాయామం చేసినప్పుడు మీకు మొత్తం కంట్రోల్ అంతా మైండ్ అంతా ఆటోమేటిక్గా నేను మీకు ఇప్పుడు ఒకటి చెప్తా చిన్న ప్రాక్టీస్ అది అది చాలామంది పెద్ద పెద్ద పదాలు పెట్టుకొని ప్రపంచంఅంతా మార్కెటింగ్ చేసుకుంటాడు ఆయన ఇన్నర్ ఇంజనీరింగ్ ఔటర్ ఇంజనీరింగ్ అసమధ్యాసులు ఇవన్నీ పేర్లు పెట్టేసుకున్నారు. బట్ ఇట్ ఇస్ దేర్ వెరీ క్లియర్ అవైలబుల్ టు ఆల్ వెరీ సింపుల్ టెక్నిక్ ఇస్ దేర్ ఇన్ ఉపనిషత్ ఇన్ గీతవాట్ ఇస్ దట్ టెక్నిక్ యు జస్ట్ సిట్ స్ట్రైట్ క్లోజ యువర్ ఐస్ స్లోలీ నెమ్మదిగా మూయండి. మూయిన తర్వాత ఒక్కసారి మీరు స్ట్రెయిట్ గా బాడీ మైండ్ బాడీ నెక్ అండ్ హెడ్ ఒక లైన్లు ఉన్నాయి అనుకోండి బి అలార్ట్ుకుంటాం కదా అప్పుడు మీరు ఒక్కసారి డీప్ బ్రెత్ రెండుసార్లు తీసుకొని విడిచిపెట్టండి ఒక్కసారి బాడీ మైండ్ ఒక్కసారి నార్మల్ కి వస్తాయి కండిషన్ లోకి అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ అబ్సర్వ్ యువర్ బ్రెత్ గమనించాలి శ్వాసని గమనిస్తూ మీ ఇన్నర్ దృష్టిని మీ కనుభవము మధ్యలో పెట్టండి అంతర్ దృష్టిని అయితే కొంతమంది అంటారు స్వామి ఐ ఇంపాసిబుల్ ఎందుకంటే శ్వాసను గమనించాలి దృష్టి పెట్టాలి నా వల్ల కాదు నీ వల్ల అవుతది నువ్వు ట్రై చేయట్లేదు ఎందుకు మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక స్టేషన్ లో దిగుతాం అక్కడేమో డ్రింక్ తాగుతాం ట్రైన్ మీద మన దృష్టి ఉంటదా ట్రైన్ మర్చిపోతాం ఆ ట్రైన్ వెళ్ళి వెళ్ళిపోతుంది నాకేం సంబంధం నాకు డ్రింక్ కావాలి అంటామా లేదు మన దృష్టి ట్రైన్ మీద ఉంటది మనమ షాప్ వ్యవహారం చేస్తుంటాం అదేవిధంగా శ్వాసను గమనిస్తూ దృష్టిని గనుక మీ కనుబొమ్మల మధ్య పెట్టగలిగితే దాన్ని శా శాంభవి ముద్ర అంటారు. జస్ట్ సాధారణం శాంభవి అడ్వాన్స్ బోర్డ్లు ఉన్నాయి ఇంకా అది చేసినప్పుడు మీలో ఒక మిరాకిల్ జరుగుతది ఏంటి మిరాకిల్ చెప్పనా ప్రతి ఒక్కరికి జరుగుతది నిజంగా చేస్తే నిష్టతో మైండ్ అనేది డెడ్ అయిపోద్దండి కంప్లీట్ గా దేర్ ఇస్ నో మైండ్ అమనీ భావః ప్రాప్యతి అమనీ దశ అమనీ భావ అని గౌడు పాదాసార్ చెప్తాడు మా కారికలో ఈ అమనీ భావః అంటే దేర్ ఇస్ నో మైండ్ ఎప్పుడైతే మైండ్ డ్రాప్ అయిపోయిందో మీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది మీ హృదయస్తంలో గంగా అనేది వెళ్లి సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే సహజ సిద్ధంగా నీ పెదవుల పైన ఒక చిరునవ్వుతో ఉండమని మనం మొదట్లో అంటాం అప్పుడు ఏమవుతుంది అంటే నిజమైన ఆనందమే మీ ముఖంలో ప్రకటం అవుతుంది. సో అప్పుడు ఏమైందండి మైండ్ మీద మనం పెద్ద కష్టపడకుండే మైండ్ డ్రాప్ చేయగలిగావు. అదే మైండ్ డ్రాప్ అవ్వాలంటే నువ్వు దద్దోజనము పెరుగు అన్నము ఆవకాయ బాగా తిని అలసిపోయి రాత్రి పడుకుంటే నిద్ర వస్తది అప్పుడు మైండ్ ఎలాగ డ్రాప్ అవుతది బట్ ప్రయత్నపూర్వకంగా మైండ్ ని మీరు డ్రాప్ చేయగలిగితే యు విల్ స ద మిరకల్స్ దట్స్ వాట్ శాంభవి ముద్ర శాంభవి అంటే శక్తి కదండీ ఆ శక్తి తీసుకెళ్లి తనంతా తానే డ్రాప్ అయిపోయి ఆ శివలో కలిపేస్తుందన్నమాట శంభూలో అంటే ఏంటి పోల్ వాట్కి ఏముంటదో మనకి ఒలింపిక్స్ లో ఆ పోల్ పట్టుకొని మనం పరిగెత్తి వెళ్లి భూమి మీద మనకి ఇలా గుచ్చి అంత హైట్ వెళ్తామా ఆ డ్రాప్ చేసేస్తామా ఫోల్ అవతల దూకుతామా శాంబ ముద్దర కూడా అలాంటిదే మిమ్మల్ని తీసుకెళ్లి మీ హృదయస్తంలో డ్రాప్ చేసి వదిలేస్తది ఆవిడ డ్రాప్ అయిపోద్ది ఆవిడ శాంభవిగా డ్రాప్ అయిపోతే మీరు వన్ విత్ శంభో శివోహం సో ఇది ఈ చేయడం వల్ల ఏమైందమ్మా మీకు అర్థంవుతుందా ఈ ప్రాణాయామం టెక్నిక్ అన్నమాట ఇప్పుడు ఎన్ని అయినాయి మనకి నాలుగు ప్రాణాయామలు అనేక రకాలు ఉన్నాయి వీరిక ఇంటర్నెట్ లో YouTube లో ఎక్కడ చూసుకున్నా నెంబర్ ఆఫ్ ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు నాలుగు చెప్పాను మీకు రిపీట్ చేస్తున్నా రిపీట్ ఎందుకంటే నేను మర్చిపోకూడదు కాబట్టి యమ నియమ ఆసన ప్రాణాయామ తర్వాత ప్రత్యాహార ప్రత్యాహార ఏమనుకుంటున్నారు మీరు ఎప్పుడైతే ఈ డిసిప్లిన్డ్ గా ఈ నాలుగు స్టెప్పులు చేశారో మీ సెన్స్ కంట్రోల్ పర్ఫెక్ట్ మాస్టర్ మీ మైండ్ కంట్రోల్ పర్ఫెక్ట్ మాస్టర్ ఈ ఇంద్రియాలు ఈ మనసు ఇంద్రియాలు అంటే సెన్స్ ఆర్గన్స్ మైండ్ ఈ రెండు కూడా వాటిపైన మీరు మాస్టరీగా మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేశారో యుఆర్ కంప్లీట్లీ ఇన్ అట్టర్ పీస్ అండ్ సైలెంట్ దట్ స్థితిని ఉపరతి అంటారు ఉపరతి అంటే ఏంటంటే విరామం అంటే బాహ్య ప్రాపంచిక విషయం నుండి విరామ స్థితి అర్థమైందా అమ్మా దీన్ని ఉపరతి అంటారు ఇప్పుడు ఎన్ని అయినాయి సరే ఉపరతి కాదు సారీ ప్రత్యాహార దాని పేరు దాని మామూలు వేదాంతంలో ఉపరతి అంటాము దానికి పతంజలి ఏమి ప్రత్యాహారం అన్నారు తర్వాత ధారణ ఇవన్నీ జరిగాయి కానీ ధారణ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఒక రూపం కానీ ఏదైనా ఒక ఆలోచన కానీ దాని మీద దృష్టిని పెట్టడాన్ని ధారణ అంటారు. ఓకేనా ధారణ పెట్టిన తర్వాత ఒక లెంత్ ఆఫ్ టైం ప్రత్యే ఏకతానత ధ్యానం అంటే జస్ట్ సింగిల్ పాయింటెడ్ థాట్ వన్ థాట్ యు హవ టు మెంటన్ ఫర్ లెంత్ ఆఫ్ టైం లాంగ్ టైం దట్ ఇస్ కాల్డ్ ధ్యానము తర్వాత ఎప్పుడైతే ధ్యానం ప్రయత్నంతో చేస్తే ధ్యానం అప్రయత్నంగా ఆ స్థితిలో ఉంటే సమాధి తదేవ అర్ధమాత్ర నిర్భాసం శూన్యమివ సమాధిహి అన్నారు పతంజలి నిర్వచనం అంటే అర్థం ఏంటి యు ఫీల్ లైక్ ఇట్ ఇస్ ఏ శూన్యం బట్ట యుఆర్విట్నెస్ టు ద శూన్యం యుఫీల్ లైక్ ఇట్ ఇస్ ఏ వాక్యూమ బట్ట యు నో దట్ దట్ వాక్యూమ యుఆర్ విట్నెస్ టు ద వాక్యూమ అంటే నువ్వు ఉన్నావు దట్ ఇస్ ద సమాధి అంటే థాట్స్ తో ఉన్నప్పుడు కూడా సమాధిగా ఉంటే సవికల్ప సమాధి అంటారు ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ ఎట్ ఆల్ దెన్ నిర్వికల్ప సమాధి బట్ వేదాంతంలో ఇన్ని రకాలు చెప్పం పతంజలి చెప్పారు కాబట్టి మీకు చెప్పాను ఒక మాట అందుకే ఆ స్థితి ఎలాంటిది అంటే చెప్పడానికి దేర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ ఓకే అనిర్వచనీయం అందుకే అహం నిర్వికల్పో నిరాకార రూపః విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాన సదామే సమత్వం నముక్తేన బంధః చిదానంద రూప శివోహం శివోహం యు కెనాట్ టాక్ యు జస్ట్ బి విత్ యు జస్ట్ బి అంతే బీయింగ్ నాట్ డూయింగ్ దేర్ ఇస్ నథింగ్ ఇస్ దేర్ దట్ ఇస్ వాట్ సమాధి ఎక్జక్ట్లీ ఇప్పుడు చూడండి ఈ అష్టాంగ యోగంలో ఎనిమిది గురించి చెప్పానా లేదా థాంక్యూ ఓకే అది అన్నమాట

**** *"స్త్రీ తన కళ్ళతో మగవాడిని ఎలా మాయ చేయగలదు..."*

 *"స్త్రీ తన కళ్ళతో మగవాడిని ఎలా మాయ చేయగలదు..."*

*అది కేవలం చూపు కాదు — అది ఒక భావోద్వేగ ప్రపంచం. ఒక స్త్రీ కళ్ళు, మగవాడి హృదయాన్ని తాకే మాయాజాలం వేసినట్లు ఉంటాయి. ఇది కేవలం రొమాంటిక్ భావన కాదు — ఇది ఒక మానసిక, శారీరక, భావోద్వేగ అనుభవం.*

 *చూపులలోని రకాలు, వాటి అర్థాలు*

*1. మౌన చూపు* 

*ఇది మొదటి చూపు. ఎలాంటి మాటలు లేకుండా, కేవలం కళ్ళతోనే మాట్లాడే చూపు.*

*అర్థం: "నిన్ను చూస్తున్నాను. నీలో ఏదో తెలుసుకోవాలని ఉంది."*

*ఈ చూపు మగవాడి లోపల ఒక చిన్న అలజడి సృష్టిస్తుంది. అతను తనను తాను ప్రశ్నించుకుంటాడు — "ఆమె నన్ను చూస్తోందా? ఎందుకు?"*

*2. నిశ్శబ్ధ ఆహ్వానం*

*ఇది కొద్దిగా నిలవని చూపు. కళ్ళు కొద్దిగా వెడల్పుగా, పొడవుగా చూసే చూపు.*

*అర్థం: "నీ వైపు నేను తిరిగి చూస్తున్నాను. నువ్వు వస్తావా?"*

*ఇది మగవాడి హృదయంలో ఒక స్వల్ప ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. అతని శరీరంలో ఆడ్రినలిన్ విడుదల అవుతుంది.*

*3. మాయ చూపు*

*ఇది కొద్దిగా నవ్వుతో కూడిన చూపు. కళ్ళు మాత్రమే నవ్వుతాయి.*

*అర్థం: "నీ గురించి నాకు ఇప్పటికే తెలుసు. నువ్వు నా వెంట వస్తావు."*

*ఈ చూపు మగవాడి లోపల ఒక అజ్ఞాత భయాన్ని, ఆకర్షణను కలిపి ఉంటుంది. అతను తనను తాను కోల్పోతున్నట్లు అనిపిస్తుంది.*

*4. ప్రేమ చూపు ఇది నెమ్మదిగా, లోతుగా, ఒకే వ్యక్తిని చూసే చూపు.*

*అర్థం: "నీలో నేను కోల్పోతున్నాను. నువ్వే నా ప్రపంచం."*

*ఈ చూపు మగవాడి హృదయాన్ని పూర్తిగా తాకుతుంది. అతని శరీరం నెమ్మదిగా వెచ్చబడుతుంది. అతని చేతులు కొద్దిగా వణుకుతాయి.*

🔥 *ఆ క్షణంలో మగవాడి మానసిక మరియు శారీరక పరిస్థితి*

*మానసిక స్థితి:*

*ఆలోచనలు ఆగిపోతాయి — అతని మనసు పూర్తిగా ఆమె చూపులో నిలిచిపోతుంది.*

*సమయం ఆగిపోయినట్లు అనిపిస్తుంది — ఒక నిమిషం గంటలా అనిపిస్తుంది.*

*ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గుతుంది — "నేను ఆమెకు తగినవాడినా?" అనే ప్రశ్న వస్తుంది.*

*ఆకర్షణ భావన పెరుగుతుంది — అతని మనసు ఆమె వైపు తిరుగుతుంది, ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఉండదు.*

*శారీరక స్థితి:*

*హృదయ స్పందన పెరుగుతుంది — హృదయం వేగంగా కొట్టుకుంటుంది.*

*చేతులు వణుకుతాయి — అతని శరీరం భావోద్వేగానికి స్పందిస్తుంది.*

*చర్మం వెచ్చబడుతుంది — అతని శరీరం తనను తాను మరచిపోతుంది.*

*శ్వాస మారుతుంది — లోతుగా, నెమ్మదిగా శ్వాస తీసుకుంటాడు, కానీ అది అతని నియంత్రణలో ఉండదు.*

🌹 *ఆ క్షణం ఎలా ఉంటుంది?*

*అతను ఆమె కళ్ళలో కోల్పోతాడు.*

*ఆమె చూపులో ఒక ప్రపంచం ఉంటుంది — అక్కడ అతను తనను తాను కొత్తగా చూసుకుంటాడు.*

*ఆమె కళ్ళు అతనిని ప్రశ్నిస్తాయి, ప్రేమిస్తాయి, మాయ చేస్తాయి.*

*అతను ఆమె కళ్ళలో తన భవిష్యత్తు చూస్తాడు — ఒక క్షణం కోసం, లేదా జీవితం మొత్తం కోసం.*

*ముగింపు వాక్యం*

 *"ఆమె కళ్ళు అతని హృదయాన్ని తాకిన క్షణం, అతను తనను తాను కోల్పోయాడు. కానీ ఆ కోల్పోవడం లోనే, అతను తనను తాను కనుక్కున్నాడు."*

*ఇది కేవలం చూపు కాదు —*
*ఇది ఒక ప్రేమకథ మొదటి అక్షరం.*

*అక్షరం మాత్రమే కాదు —*
*అది ఒక జీవితం మొత్తం మార్చే మాయ.*
 *అమ్మ:*

ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన
భగవంతుణ్ణి ఇలా అడిగింది.

అందరూ అనుకుంటున్నారు రేపు నువ్వు నన్ను భూమ్మీదకు పంపిస్తున్నవంట
కదా!ఇంత చిన్నదాన్ని, అసహాయురాల్ని అక్కడికి వెళ్లి నేనెలా
జీవించగలను? 
.
దానికి భగవంతుడు చిరునవ్వుతో నీ కోసం ఒక
దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఆమె నిన్ను చాలా
జాగ్రత్తగా చూడటమే కాకుండా నీ కోసం ఆడుతుంది,
పాడుతోంది. నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది.
.
నిన్ను ఎల్ల వేళలా ఆనదంగా ఉంచుతుంది.
నన్ను గుర్తుకురాకుండా చేస్తుంది. వెరసి నీ ప్రతి ఒక్క
విషయంలోనూ తను ఉంటుంది మరి నాకు అక్కడ భాష రాదు కదా
మాటలు ఎలా అర్ధం చేసుకోను? నాకు ఏదైనా ఆపద వస్తే
ఎవరు రక్షిస్తారు? అని అడిగింది పాప. నువ్వు మాట్లాడకపోయినా
నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు. అడగకుండానే నీ
అవసరాలు తీరుస్తుంది.

ఆ దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా
సరే నిన్ను కాపాడుకొంటుంది. అన్నాడు భగవంతుడు. మరి
నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏం చేయను? 
నీ దేవత
రెండు చేతులు ఒక చోట చేర్చి కమ్మనైన పదాలతో ఆప్యాయంగా
ఎలా ప్రార్దించాలో చెబుతుంది. 
నీలో ఉన్డే నన్ను ఎలా చూడాలో
కూడా చెబుతోంది అన్నాడు. 
ఆ క్షణంలో స్వర్గమంతా
ప్రశాంతంగా ఉంది. భూలోకం నుంచి వేదనాద
ధ్వనులు వినిపించాయి.
అప్పుడు ఆ చిన్నారి పాప
తొందరపడుతూ.... నా దేవత పేరేంటి అని అడిగింది. 
ఆ దేవత
పేరు "అమ్మ "అని సమాధానమిచ్చాడు.
భగవంతుడు.
 *మనిషి జీవితంలో ఎక్కువగా బాధపడేది డబ్బు సమస్యలతో ఎన్ని సమస్యలు ఉన్నా అవసరానికి కావాల్సినంత డబ్బు మీ చేతిలో ఉంటాయి కాస్త ప్రశాంతత ధైర్యము అనేది కుటుంబంలో ఉంటుంది*

*దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం*
*ఆడపిల్లలు పుడితే వాళ్ల గురించి పుట్టగానే డబ్బు సేవ్ చేయడం మొదలు పెడితే వాళ్లు పెరిగి పెద్దవాళ్ళు లయ్యేటప్పటికీ వాళ్ళు మనకు ఒక సమస్యగా కనిపించరు చదువుకోసమే అని పెళ్లి కోసం కానీ వేరొక దగ్గర చేతులు చాపవలసిన అవసరం ఉండదు*

*ఇప్పుడు ఎల్ఐసి లో గాని గవర్నమెంట్ పథకాలు గాని చాలా వచ్చాయి పేర్లు ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ చాలా అద్భుతమైన పాలసీలు వచ్చయి*

*ఆడపిల్లలు పుట్టాక ప్రతి సంవత్సరము కొంత అమౌంట్ అనేది బ్యాంకులో డిపాజిట్ చేస్తూ వస్తే కాలక్రమేనా వాళ్ళ చదువులకి పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి  ఇక్కడ ఒక అమౌంట్ కనిపిస్తోంది మనం పరిస్థితి ఏంటని వెతుక్కునే అవసరం ఉండదు ముందు నుంచే జాగ్రత్త పడితే*

*నెక్స్ట్ ఇప్పుడు చాలా పాలసీ వచ్చాయి ఎల్ఐసి లో అయినా బ్యాంకింగ్ లో అయినా.. ఒక కోటి రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకుంటే మంత్లీ వాళ్లు క్వార్టర్లీ లేదా ఆఫర్లు లేదా ఇయర్లీ ఇoత అమౌంట్ కట్టాలని ఉంటుంది అప్పుడు ఒకవేళ తల్లిదండ్రులకు ఏదైనా జరిగినా ఆ బిడ్డలకి ఆ డబ్బు వస్తుంది*

*ఇంకొకటి మనము వయసులో ఉన్నప్పుడు ఎంతైనా కష్టపడగలుగుతాం ఎంతైనా సంపాదించగలుగుతాం ఆ సంపాదించిన డబ్బుని తర్వాత రోజుల కోసం కొంచెం ఆదా చేయడం మొదలు పెడితే తర్వాత ఎవరి ముందు చేయించాల్సిన అవసరం ఉండదు*

  *బ్యాంకులో చాలా పాలసీస్ ఉన్నాయి వయసును బట్టి నెల నెల 500 దగ్గర నుంచి 50 సంవత్సరాలు వరకు అమౌంట్ పెరుగుతూ వస్తుంది తర్వాత మంత్లీ ఇంతా అమౌంట్ అని మీకు పెన్షన్ వస్తుంది... ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయమే*

*ఇంకా అలా కాదు ఇలా కాదు అంటారా రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్కసారి పుష్కలంగా  మనీ చేతికి అందుతుంది*

*డబ్బు రాగానే తల కాస్త పచేసి చేతులు దులిపేసుకుని తర్వాత పిల్లల ముందు దేహి అంటూ నిలబడి భారం కాకూడదు*

*దానికోసం మీకు వచ్చిన డబ్బుని డిపాజిట్ చేసుకోండి 60 సంవత్సరాలు దాటితే 7.5 ఇంట్రెస్ట్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ లో కూడా కొత్త పథకాలు వచ్చాయి ఐదు లక్షలు డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల వరకు నెలకి 9000 ఏమో వస్తుందంట అమౌంట్ ఆ తర్వాత మన అమౌంట్ మనకు ఇచ్చేస్తారట అది కేవలం ఐదు లక్షలు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు*

*ఏ బ్యాంకులో ఐనా పర్వాలేదు ఇండియన్ మనీ అనే పాలసీ ఉంది చాలా అద్భుతమైన పాలసీ అది. అది సంవత్సరానికి రెండున్నర లక్ష కట్టాలి అలా ఐదు సంవత్సరాలు కట్టిన తర్వాత ఒక సంవత్సరం వెయిట్ చేయాలి ఆరు సంవత్సరాల తర్వాత మనం ఆ డబ్బు వెనక్కి తీసుకోవచ్చు పూర్తిగా లేదా 50% తీసుకోవచ్చు అది ఎంతకాలం ఆ డబ్బు నీకు బ్యాంకులో ఉంటే అంత ఇంట్రెస్ట్ అనేది వస్తూనే ఉంటుంది*

*చాలా మంచి అమౌంట్ వస్తుంది. ఏ రోజు కైనా కూడా మీకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ అది ఆ పాలసీమ మేము తీసుకున్నాము ఆల్రెడీ అమౌంట్ కూడా వచ్చింది. నేను 12:50,000 ఐదు సంవత్సరాల్లో  ఫైవ్ ఇయర్స్ తర్వాత మాకు 20 లక్షల అమౌంట్ వచ్చింది*

*ఒక వ్యక్తి మీద ఒక్కసారి మాత్రమే ఇది కట్టడానికి అవకాశం ఉంటుంది ఇది 10 సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు మనకు అవసరం పడితే సంవత్సరానికి కొంత అమౌంట్ ఒక మూడు లక్షలు నాలుగు తీసుకుంటూ ఉండొచ్చు మిగిలిన డబ్బుకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది చాలా అద్భుతమైన అవకాశం*

 *మనకి ఇవన్నీ తెలీదు చాలామంది మనం ఇన్వెస్ట్ చేసిన ఇవన్నీ చెప్పరు కానీ ప్రతి విషయాన్ని క్షుణంగా తెలుసుకున్నాక డబ్బు విషయంలో మనం ముందుకు వెళ్తే చాలా మంచిది.  ముందు జీవితం కోసం మీరు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఆఖరి దశలో..*

*రేపు సంగతి రేపు చూసుకోవచ్చు అంటే రేపు ఏమి మిగలదు అన్ని రైట్లు పెరిగిపోతున్నాయి మనుషుల మెంటాలిటీలు మారిపోతున్నాయి ఏవరి జీవితాలు వాళ్లకే బరువైపోతున్నాయి పిల్లలు చూస్తారు చూడరు అన్నది పక్కన పెట్టండి వాళ్లకి బరువుగా మిగలకూడదని మీరు ఆలోచించుకోవాలి..*
 *పొలం లో పని చీరను పైకి లాగి రెండు కాళ్ళ మధ్య నుంచి చీరను గట్టిగా లాగి వెనక్కి దోపి పైట కొంగును  నడుం కి బిగించి మగవాళ్ళతో సమానం గా పనిలోకి తిగుతారు వారితో ధీటుగా పొట్లాడుతూ సరసాలు సరదాలు ఇక్కడ ఎక్కడ ఆడ మగ అందరూ చూస్తున్నారు* *సంస్కృతి,సాంప్రదాయం అంటూ ఏమి ఉండవు కదా...*

*10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా ఇంటి కి స్లాప్ వెయ్యడానికి ఆడ,మగ ఓ50 మంది వచ్చారు...*
*వాళ్ళల్లో ఓ ఇద్దరు నన్ను బాగా ఆకర్షించారు ఆమె చామన ఛాయా లంగా ఓణి వేసుకొని జడని ముడిలా వేసుకొని మెడలో చిన్న నల్లపూసలు దండ తో లంగా ని గోచిలా కట్టుకొని నవ్వుతూ బిడియం గా ఓ పక్కన నుంచుంది...*
 *పని మొదలవ్వ గానే ఓ కుర్రోడు ఆమెకు షర్ట్ ఇచ్చాడు అది వేసుకొని పనిలోకి దిగింది...*
*ఆమే సిమెంట్ బొచ్చ నెత్తిని పెట్టుకొని పైకి ఎక్కి లోపు,*
 *అతను అతని బొచ్చ వేసేసి ఆమె పై దాకా రాక ముందే ఎదురు వచ్చి ఆమెది అందుకునే వాడు...*
*అందరూ నవ్వుకుని ఎరా దాన్ని నడవనివ్వవా?*
*అని జోక్స్ వేస్తూనే పనిలో పడ్డారు...*
*మధ్యలో బ్రేక్, టి ముందు ఆమెకే ఇచ్చాడు అందరూ ఎడిపించడం చూసి కొత్తగా పెళ్ళయిందా అన్నాను...*

*అక్కడ ఉన్న ఒక పెద్దావిడ అంది అయ్యింది అమ్మా వీళ్ళ ఇద్దరికి కాదు వేరేగా అంది...*
*ఇద్దరికి ఇష్టమే ఇంట్లో ఒప్పుకొల ఇదేమో భయస్థురాలు అంతే ఇద్దరు వేరూ అయిపోయారూ అన్నది...*

*పనిలోకి వచ్చినప్పుడు ఇలా ప్రేమ చూపిస్తాడు అంది నవ్వుతూ ఆ పిల్లాడిని చూస్తూ ...*

*పని అయి పోయే సమయానికి ఆ అమ్మాయి భర్త బండి మీద ఆమె కోసం వచ్చాడు...*

*ఆమె బండి ఎక్కి కూర్చుంది వెంటనే అక్కడే చూస్తూ ఉన్న ఈకుర్రోడు అరే సీనుగా మెల్లగా తీసుకు పోరా అసలే దానికి భయం అన్నాడు...*

*బండి మీద సీను భార్య వైపు చూసి జాగ్రత్తగా కూర్చోవే నువ్వు పడితే ఆడు నన్ను సంప్పేసేలా ఉన్నాడు అన్నాడు నవ్వుతూ...*

*ఆ కుర్రోడితో సహా అందరూ ఒక్కసారే నవ్వేశారు...*

*ఆమె నవ్వుతూ భర్త భుజం పై చెయ్యి వేసి ఒద్దిగ్గా కూర్చుంది...*

*అతను నవ్వుతూ చూస్తున్నాడు... నేను ఆశ్ఛర్యం గా చూస్తూ ఉన్నా...*
*ఎంత హుందాగా ఉన్నారు...*
*ఎంత బోల్డ్ గా ఉన్నారు...*
*ఎక్కడ సంస్కృతి, సాంప్రదాయం అంటూ చెత్త వాగుడు లేదు చక్కటి అవగాహన తో ఉన్నారు...*

*ప్రేమించిన వాడి దగ్గర పనికి పోతే అనే అనుమానం అతనికి లేదు...*

*నన్ను ప్రేమించి వాడిని పెళ్ళి చేసుకొని బండి ఎక్కి పోతుంది అనే అసూయ లేదు అతనిలో...*

*ఇద్దరి దగ్గర ఏమి నాటకమే అంటూ ఆమె చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెను నిందించడము లేదు...*
 *కొన్నాళ్ళు ఆడి మనసు అలాగే ఉంట్టుంది మెల్లగా అదే సర్దుకుంటుంది లే అనే పెద్దరికం...*

*ప్రేమించిన వాడితోనే పెళ్ళి అని ఎక్కడ రాసి లేదే అనే ఆలోచన..*

*వీళ్లంతా పెద్దగా ఏమి చదువుకోలేదు జీవితాన్ని పరిస్థితులను వ్యక్తుల ఫీలింగ్స్ మాత్రమే చదివారు ...*

 *ప్రేమించడం అంటే కలిసి ముందుకు నడవడమే కాదు ప్రేమించడం అంటే ప్రేమ వదులుకోవటంలో కూడా ప్రేమ ప్రేమించడం ఉంట్టుంది....*
 *ఆమెకి అత్తగారితో అస్సలు పడటం లేదు.*
*ఆమెతో నిత్యం వాదులాటే...* *రోజూ మాటలయుద్ధమే. ఇక ఉండలేననుకుంది.*

*తండ్రి దగ్గరకి వచ్చి "నాన్నా.... ఈ అత్తని అంతం చేసెయ్యాలి... అది* *బతికున్నంతకాలం నాకు శాంతి లేదు. కాసింత విషం ఇవ్వు నాన్నా .....ఆ ముసలి దాన్ని చంపేస్తాను. పీడ విరగడౌతుంది." అంది.*

*తండ్రి "సరేనమ్మా... అయితే ఆమె ఉన్నట్టుండి చనిపోతే అందరికీ నీ మీదే అనుమానం వస్తుంది. కాబట్టి నెమ్మదినెమ్మదిగా పనిచేసే విష మూలికలు ఇస్తాను.*

*అన్నంలో కలిపి ఇవ్వు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమెతో ప్రేమ నటించు. ఆమె చెప్పినట్టుచెయ్యి.*
*ఆమెకి కూడా నువ్వు విషo ఇస్తున్నట్టు అనుమానం రాకూడదు. నీ భర్తకూ అనుమానం రాకూడదు." అన్నాడు.*

*ఆయన విషం ఇచ్చాడు. కూతురు తెచ్చుకుంది.*

*రోజుకింత అన్నంలో కలిపి అత్తకు పెట్టడం మొదలుపెట్టింది.*
*ఆమె పట్ల ప్రేమగా వ్యవహరించేది. అత్తా అత్తా అంటూ ఆమె చుట్టూ తిరిగేది.*

*అత్త మాటలన్నా పట్టించుకునేది కాదు. సేవలు చేస్తూనే ఉండేది.*
*అటు అత్తలోనూ క్రమీపీ మార్పు రావడం మొదలైంది.*
*"నా కోడలు బంగారం" అంటూ పదిమందికీ చెప్పుకోవడం మొదలుపెట్టింది.*
*కూతురు పట్ల ఎంత ప్రేమ చూపేదో కోడలు పట్లా అంతే ప్రేమ చూపించేది.*

*ఇంకొన్నాళ్లకి కోడలు మనసులో పశ్చాత్తాపం మొదలైంది.*
*"అయ్యో ఇంత మంచి అత్తను చంపుకుంటున్నానా... నా' చేజేతులా విషం పెడుతున్నానా?" అని బాధ పడసాగింది.*

*ఉండబట్టలేక తండ్రి దగ్గరికి పరుగుపరుగున వెళ్లింది.*

*"నాన్నా ... విషానికి విరుగుడు ఇవ్వు నాన్నా... అంత మంచి ఆమెను చంపుకోలేను. ఆమె నాకు అమ్మ తరువాత అమ్మ లాంటిది." అంటూ కన్నీరు పెట్టుకుంది.*

*తండ్రి నవ్వాడు.*

*"అమ్మా... నేనిచ్చిన దానిలో విషం లేదు. అవి బలం మూలికలు మాత్రమే... వాటిలో విషం లేదు...*

*విషం నీ మనసులో ఉండేది... ఇప్పుడు అది కూడా విరుగుడైపోయింది." అన్నాడు.*
 *భార్యాభర్తలు తప్పకుండా ఈ పోస్ట్‌ను చదవాలి..!! చదివిన వాటిలో నచ్చింది..!!*

*భార్యాభర్తలు చాలా కాలం తర్వాత ఒకేచోట కూర్చుని టీ తాగుతున్నారు. ఎందుకంటే, ఆ రోజు వారి 25వ పెళ్లిరోజు.*

*గతంలో మాదిరిగా కాకుండా వారు ఇద్దరూ కలిసి కూర్చుని, సమయం గడపడం తగ్గిపోయింది.*

*వారి మధ్య ఎందుకు దూరం పెరుగుతోందో వారికి అర్థం కాలేదు.*

*టీ తాగుతున్నప్పుడు భార్య మౌనాన్ని ఛేదించి, "మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. ఈ మధ్య మనం ఇద్దరం కలిసి కూర్చోవడానికి కూడా సమయం ఉండటం లేదు" అని అంది.*

*"ఈ విషయం గురించి నేను చాలా ఆలోచించి ఈ పరిస్థితిని పరిష్కరించడానికి ఒక ఉపాయం కనుగొన్నాను. మీరు అంగీకరిస్తే నేను మీకు చెప్తాను" అంది.*

*భర్త తల ఊపాడు.*

*భార్య టేబుల్‌పై రెండు డైరీలను తీసుకువచ్చి పెట్టింది.*

*"ఈ రెండు డైరీలలో ఒకటి మీకు, మరొకటి నాకు. ఇకపై మన ఇద్దరి మధ్య ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని మన సొంత డైరీలలో రాసుకుందాం" అంది.*

*ఇంకా, "వచ్చే సంవత్సరం మన పెళ్లిరోజున వాటిని మనం తెరిచి చదువుకుందాం. ఒకరికొకరు ఇష్టం లేని విషయాలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇంకా వాటిని మెరుగుపరచడానికి లేదా పరిష్కరించడానికి మనం ప్రయత్నించవచ్చు."*

*భర్తకు భార్య ఆలోచన నచ్చింది. ఆ రోజు నుండి వారు డైరీలలో రాయడం ప్రారంభించారు. కాలం వేగంగా గడిచిపోయింది.*

*ఆ రోజు వారి 26వ పెళ్లిరోజు.*

*భార్యాభర్తలు ఇద్దరూ భోజనం టేబుల్‌పై కూర్చుని టీ తాగుతున్నారు. వారి డైరీలు పక్కన ఉంచి, ఒకరికొకరు మార్చుకున్నారు.*

*టీ తాగడం ముగించే ముందు భర్త తన భార్య డైరీ చదవడం ప్రారంభించాడు. అందులో చాలా ఫిర్యాదులు రాయబడ్డాయి.*

*"నన్ను ఒక హోటల్‌కు తీసుకువెళ్తానని వాగ్దానం చేశారు. కానీ, దాన్ని నెరవేర్చలేదు" అని ఒక ఫిర్యాదు..*

*"ఈ రోజు మా తల్లిదండ్రుల ఇంటి నుండి అతిథులు వచ్చారు. మీరు వారితో బాగా మాట్లాడలేదు" అని మరొక ఫిర్యాదు..*

*"చాలా నెలల తర్వాత, మీరు నాకు ఒక చీర తీసుకువచ్చారు. కానీ అది పాత డిజైన్‌తో ఉంది."*

*"ఈ రోజు నేను నాకు ఇష్టమైన టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు, మీరు న్యూస్ ఛానెల్‌కు మార్చారు."*

*"ఈ రోజు సోఫాపై తడి టవల్ వదిలి వెళ్లారు…"*

*డైరీలో ఇలాంటి అనేక ఫిర్యాదులు ఉన్నాయి.*

*భర్త వాటిని చదువుతున్నప్పుడు అతని కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి.*

*అతను పశ్చాత్తాపపడి తన భార్యతో, "నేను ఈ తప్పులను గతంలో గుర్తించలేదు. కానీ, ఇప్పుడు నేను వాటిని మళ్లీ చేయనని మీకు హామీ ఇస్తున్నాను" అన్నాడు.*

*ఇప్పుడు భార్య తన భర్త డైరీని తెరవాల్సిన వంతు వచ్చింది. చాలా పేజీలు తిప్పిన భార్య. కానీ, ఆ డైరీ పూర్తిగా ఖాళీగా ఉండటాన్ని చూసింది. అందులో ఒక్క పదం కూడా రాయబడలేదు.*

*ఆశ్చర్యపోయిన భార్య, "మీరు డైరీలో ఏమీ రాయలేదా?" అంది.*

*భర్త, "చివరి పేజీ చూడు. నేను అక్కడ ఏదో రాశాను" అని సమాధానం ఇచ్చాడు.*

*ఆ పేజీలో అతను ఇలా రాశాడు…*

*"ఇన్ని సంవత్సరాలుగా నీవు నా కోసం, మన కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశావు. మాకు ఎంతో ప్రేమను ఇచ్చావు.*

*ఈ డైరీలో నీకు వ్యతిరేకంగా ఏమీ రాయలేను. ఇంకా నీలో ఏ లోపాలను కూడా కనుగొనాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు.*

*నీలో ఏ లోపాలు లేవని కాదు.. కానీ నీ ప్రేమ, అంకితభావం మరియు త్యాగాలతో పోలిస్తే నీ లోపాలు చాలా చిన్నవి.*

*నా లెక్కలేనన్ని తప్పులను పట్టించుకోకుండా ఈ సవాలుతో కూడిన జీవితంలో, నా పక్కన ఒక నీడలా నిలబడ్డావు.*

*ఒకరు తమ నీడలో తప్పులను ఎలా కనుగొనగలరు?"*

*ఇప్పుడు భార్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె తన భర్త చేతిలో ఉన్న తన ఫిర్యాదు డైరీని తీసుకుని చింపి దాన్ని కాల్చేసింది.*
 *స్వామి వారి జీవితం లో జరిగిన ఒక అద్భుత లీల.*
*పుణ్య జలస్నానం ముదుసలికి ముక్తిని ప్రసాదించడం* 

*ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తిరుత్తల యాత్రలో ఉన్నప్పుడు, వళువత్తూరు అనే గ్రామంలో తన భక్తుడు రామస్వామి ఇంట్లో బస చేశారు.*

*ఒక రోజు సాయంత్రం, దర్శనాలన్నీ పూర్తయ్యాక, మహాస్వామి వారు రామస్వామిని పిలిచి,*

*“పశువుల పాక లోఉన్న పాత్ర తీసుకుని దానిలో సగం నీళ్లు పోసి, అందులో రెండు చేతులనిండా సరిపడ ఉప్పు వేసి తీసుకురా!” అని ఆజ్ఞాపించారు.*

*రామస్వామి చెప్పినట్టు చేసి తీసుకొచ్చాడు. మహాస్వామి వారు కాస్త ఎత్తైన తిన్నె మీద కూర్చుని, తన రెండు కాళ్లను ఆ ఉప్పు నీటిలో ఉంచారు.*

*వింతగా అనిపించడంతో స్వామి వారి చుట్టూ జనాలు గుమిగూడి ఉన్నారు.*

*అప్పుడు స్వామి వారు* 
*“ఈరోజు చాలాసేపు కదలకుండా కూర్చున్నాను అందుకే కాళ్లు బాగా గట్టిపడి ఉన్నాయి .అందుకే ఇలా చేస్తున్నాను!” అని చెప్పారు.*

*కొద్ది సేపటికి తరువాత స్వామి వారు ఆ పాత్ర నుండి తన కాళ్లను బయటకు తీసుకున్నారు. జనాలు వెంటనే ఆ నీటిని తీర్థంగా తీసుకుని తలపై చల్లుకున్నారు.*

*అప్పుడు మహాపెరియవా ఒక్కసారి ఇలా అన్నారు:*
*“ఆ నీరంతా ముగించకండి ఒక చెంబులో కొంచెం తీసుకుని ఉంచండి.”*

*అందరికీ ఆశ్చర్యం వేసింది, కానీ ఎవ్వరూ ఎందుకు అనలేదు. చెంబులో కొంత నీరు తీసి పెట్టారు.*

*అరాత్రి సమయం దగ్గర పడుతోంది. ఒక వృద్ధ ముసలామె అక్కడికి వచ్చి, పరమాచార్యుల ఎదుట నిలబడి ఏమీ మాట్లాడకుండా కళ్ళలో కన్నీరు పెట్టుకుంది.*

*కాస్త నిశ్శబ్దంగా ఆమె వైపు చూసి స్వామి వారు ఆలస్యంగా మృదువుగా ఆమెను ప్రశ్నించారు:*

*ఎమ్మా “కాశీ, రామేశ్వరానికి వెళ్లాలనుకున్నావా?* 
*కానీ చేతిలో డబ్బు లేదు కదా అందుకే ఇలా వచ్చావా?” అని అడిగారు.*

*ఆమె కంట నీరు కారుస్తూ "అవును స్వామి "అని మాత్రమే అంది.*

*మహా స్వామి వారు ఏమీ మాట్లాడకుండా లోపలికి తిరిగి రామస్వామిని పిలిచి:*

*“ఆ చెంబులో ఉన్న నీటిని తీసుకురా!” అని ఆదేశించారు.*

*తీసుకొచ్చిన నీటిని “ఆ ముసలిమె తలపై పోయించు!”అని చెప్పారు. అక్కడ ఉన్న స్వామి వారి సేవకుడు అలానే చేశారు*

*తర్వాత మహాపెరియవా త‌న క‌మండ‌లం (సన్యాసుల పవిత్ర జలంతో నిండిన పాత్ర) నుండి నీటిని ఖాళీ చెంబులో పోసి:*
*“ఇదీ ఆమె తలపై పోయించు!” అన్నారు.*

*“మొదట రామేశ్వరం… తరువాత కాశీ… ఈ రెండు పుణ్య తీర్థాలలో స్నానం చేసిన ఫలితం నీకు వచ్చేసింది.* 

*ఎలాంటి ఆందోళన లేకుండా వెళ్లిపో.* 
*అంతా శుభమే జరుగుతుంది!”*
*అని ఆశీర్వదించి పంపారు.*

*ఆ ముదుసలి అంతులేని ఆనందం,తృప్తితో అక్కడినుంచి వెళ్ళిపోయింది.*

*ఇప్పటివరకు జరిగినదంతా సాధారణంగానే అనిపించింది. కానీ రెండు రోజుల తర్వాత వచ్చిన వార్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.*

*ఆ ముసలామె, మహాపెరియవాను దర్శించిన మరునాడు ముక్తి పొందిందట.*

*ఈ విషయాన్ని రామస్వామి స్వయంగా మహాపెరియవాకు చెప్పగా,*

*“అందుకే నిన్ననే నీతో ఆమెకు పుణ్య తీర్థ స్నానం చేయించేశాను. ఎలాంటి కష్టం లేకుండా ముక్తి పొందింది!” అని శాంతంగా స్పందించారు.*

*ఈ సంఘటన ద్వారా మహాపెరియవా:*
*ఒక వృద్ధ భక్తురాలి మనసు లోపల దాచిన ఆశయాన్ని ముందుగానే గ్రహించారు.*

*రామేశ్వరం సముద్రానికి ప్రతీకగా ఉప్పు నీటిని,*
*కాశీ తీర్థానికి ప్రతీకగా తన కమండల నీటిని ఆమె తలపై అభిషేకించారు.*

*ఆమె తీరని తపస్సును తీర్చుతూ, జీవనాంత్యంలో ముక్తిని ప్రసాదించారు.*

*ఇది సాధారణ చరిత్ర కాదు… ఒక పరమహంస, జ్ఞాని, దైవిక శక్తి ఎలా పని చేస్తుందో చూపించే పరమాద్భుతమైన లీల*

*।అపార కరుణా సింధుం జ్ఞానదo శాంతరూపిణం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।*

*।జయ జయ శంకర హర హర శంకర।🙏*
 *సేతు రహస్యం - 12*
🌊

రచన : గంగ శ్రీనివాస్


"కాని ఇంకో విషయం ఉంది" అన్నారు భట్టుమూర్తిగారు.

ఆయన ఏం చెప్పబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఆయన వైపు చూసారు.

"యోజనమంటే క్రోసుకి రెట్టింపు దూరం" అన్నారు భట్టుమూర్తిగారు.

"క్రోసుడు దూరమంటే మూడు నాలుగు కి.మీ ఉంటుంది" అన్నారు పరంధామయ్య గారు తల తడుముకుంటూ.

"మీరుండండి. అన్నీ మీకే తెలిసినట్లు మధ్యలో దూరతారు" అంది వారి సతీమణి.

“తరతరాలుగా ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానం చేయటం వలన అసలు నిజం మరుగున పడిపోయింది.” అన్నారు భట్టుమూర్తిగారు. 

"అంటే, అసలు నిజం ఏమిటి" అనడిగారు పరంధామయ్యగారు.

"క్రోసు అంటే ఏమని నిర్వచించారంటే, ఒక బలమైన వ్యక్తి అర్థరాత్రి సమయంలో బిగ్గరగా అరచి చెప్పిన మాటలు స్పష్టంగా వినబడేంత దూరాన్ని క్రోసు అన్నారు. ఇక మీరే ఊహించుకోండి, క్రోసు అంటే ఎంత దూరం ఉండవచ్చో”  అన్నారు భట్టుమూర్తిగారు.

“గట్టిగా అరచి చెప్తే ఎంత దూరం వినిపిస్తుంది. రెండు మూడు వందల మీటర్ల వరకు వినిపించవచ్చు" అన్నాడు రాజేష్.

"కాని ఆ కాలంలో ఎక్కువ శక్తి కలిగి ఉండి బాగా దూరంగా వినిపించే వరకు అరచేవారేమో" అన్నాడు శ్రీధర్..

"అరచినట్లు వినిపిస్తే సరిపోదు. సీతను చూసి తిరిగి వస్తున్న హనుమంతుడు తనవారు సముద్రతీరంలో తన దృష్టికి రాగానే పెద్దగా సింహనాదం చేసాడు. అది ఒక శబ్దమే గాని మాట కాదు. కాని క్రోసు విషయానికి వస్తే మాట స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే ఇదివరకు సమాచారం అలా చెప్పుకొనేవారట." అన్నారు భట్టుమూర్తిగారు...

"అలా అయితే క్రోను అంటే అర కిలో మీటరు దూరం ఉండవచ్చు" అన్నారు పరంధామయ్యగారు..

“కరెక్ట్, నా అభిప్రాయం కూడా అదే. క్రోసు అరకిలోమీటరు అయితే, యోజనం ఒక కిలోమీటరు అవుతుంది. ఏమంటావు రాజేష్" అన్నారు భట్టుమూర్తిగారు.

భట్టుమూర్తి తన అంచనాను ఆమోదించి నందుకు మీసం మెలివేస్తు ఓరకంట భార్య వైపు చూశారు పరంధామయ్యగారు. చాల్లెండి బడాయి అన్నట్లు మూతి తిప్పుకుంది ఆవిడ.

అప్పటికే బాగా పొద్దుపోయింది. ఇంక ప్రశ్నలేవీ లేకపోవటంతో భట్టుమూర్తిగారు ఇంటికి వెళ్ళటానికి లేచారు. ఆయన వెంట నడిచిన శ్రీధర్ భట్టు మూర్తిగారిని కారెక్కించాడు. ఆకాశంలో చుక్కలు ఆనందంగా నవ్వుతున్న కన్నెపిల్లల కన్నుల్లా ఉన్నాయి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కార్లో కూర్చున్న భట్టుమూర్తిగారు శ్రీధర్ని దగ్గరకు పిలిచి "నాయనా పోను పోను నీకొక దేవరహస్యం తెలుస్తుంది. దానిని మారుతి నీకు తెలియజేస్తాడు" అని చెప్పారు. కారు వెళ్ళిపోయింది. శ్రీధర్ ఆరుబయట నిలబడి కారు వైపే చూస్తూ నిలుచుండిపోయాడు.
📖

*అసలైన ప్రేమ చిహ్నాం*

డా॥ సోమదేవ ఢిల్లీ యూనివర్శిటీ విసి ని కలిసి తనకు కావలసిన సహకారం అర్థించాడు. యూనివర్శిటీతో ఒక ఎమ్ ఒ యు తయారు చేసుకోవడానికి కావలసిన వివరాలు చర్చించాడు. భారతదేశ భూ భాగంలో, హిందూ మహాసముద్రంలోని భారత్ సరిహద్దులలో ఉన్న సముద్రజలాల ఆర్కియలాజికల్ త్రవ్వకాలు చేయడానికి ఒక జాయింటు ప్రాజెక్టుని ప్రతిపాదించాడు. ఈ జాయింటు ప్రాజెక్టులో ఢిల్లీ యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్స్, అలాగే అట్లాంటా యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్స్ కలసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కావలసిన ఫండ్ అంతా వరల్డ్ విశ్వశాంతి ఫెడరేషన్ భరిస్తుంది.

ప్రాజెక్టు ముఖ్యంగా అకడెమిక్ గా ఉంటుంది. వారి పరిశోధనా వివరాలపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా పూర్తి సమాచారం ఉంటుంది. అంతేగాక ఏ ఎస్ ఐ కు యూనివర్శిటీలు చేసే పరిశోధనలో పాలు పంచుకునే హక్కు కూడా ఉంటుంది. ఎమ్ ఓ యులో పూర్తి అధికారాలు యూనివర్సిటీలకే కట్టబెట్టారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదుపాజ్ఞలు కూడా అన్వయించే లాగా రూలు పెట్టారు. ఎలా చూసిన అది ఢిల్లీ యూనివర్సిటీ, ఎఎస్ఐ కలసి చేసే ప్రాజెక్ట్ గా ఉంటుంది. అట్లాంటా యూనివర్శిటీ పాలు పంచుకుంటున్న విదేశీ యూనివర్సిటీ కాబట్టి వారికి ఎక్కువ అధికారాలు లేకుండా నిబంధనలు తయారు చేశారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
డ్రాఫ్ట్ ఎమ్ ఓ యు తయారయ్యాక దానిని మోడికి మెయిల్ చేశాడు సోమదేవ. అక్కడ వరల్డ్ విశ్వశాంతి ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు దానిని పరిశీలించి, అటార్నీల న్యాయపరమైన అభిప్రాయాల్ని తీసుకున్న తర్వాత మోడి తమ అంగీకారాన్ని డా॥ సోమదేవకు తెలియ చేసాడు. వారి అంగీకారం పొందాక విసితో మరొకసారి కలిసి ఎమ్ఐయు గురించి చర్చించాడు. వారిద్దరూ అంగీకారానికి వచ్చాక ఎమ్ ఒ యు సంతకం అయిపోయింది. అట్లాంటా యూనివర్సిటీ తరుపున డా॥ సోమదేవను ఆథరైజ్ చేయించాడు మోడి. అలాగే తమ తరుపున శ్రీధరు ఆథరైజ్ చేసాడు. విసి, డా॥ సోమదేవ సంతకం పెట్టాక శ్రీధర్ సంతకం కోసం పేపర్స్ ఒకరోజు వెయిట్ చేయాల్సి వచ్చింది. రాజమండ్రి నుంచి తిరిగి వచ్చాక ఎమ్ ఒ యు సంతకం పెట్టి, డా॥సోమదేవతో పాటు డైరెక్టర్ జనరల్ని కలవడానికి శ్రీధర్ కూడా వెళ్ళాడు.

డైరెక్టర్ జనరల్ ను అంతకుముందే గుప్తా ప్రిపేర్ చేసి ఉంచడం వలన ఆయనతో మీటింగ్ చాలా సాఫీగా సాగిపోయింది. గుప్తా, డా॥సోమదేవ, విసి, శ్రీధర్లు డైరెక్టర్ జనరల్ తో సమావేశమై ఫార్మల్ గా అనుమతులను అభ్యర్థిస్తూ తమ లెటర్స్ అందించారు. దానితో పాటు ఎమ్ ఒ యు కూడా ఆయనకు ఇచ్చి దాని వివరాలను చెప్పారు.

డైరెక్టర్ జనరల్ చాలా సానుకూలంగా స్పందించాడు. కావలసిన అనుమతులు శీఘ్రంగా వచ్చే ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చాడు. గుప్తా కూడా అదే పనిలో ఉంటానని హామి ఇచ్చాడు..

శ్రీధర్ తాను ఎక్సకవేషన్ టీమ్స్ ని తయారు చేసే ప్రయత్నంలో పూర్తిగా బిజిగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు రాజమండ్రిలో భట్టు మూర్తిగారు చెప్పిన వివరాలు అతని మస్తిష్కాన్ని మధిస్తూనే ఉన్నాయి. ఆయన సూచించిన దేవ రహస్యం తనకు ఎలా, ఎప్పుడు ప్రకటించ
బడుతుందో అర్ధంకాక చాలా చికాకు కలుగుతుండేది. కేట్ తో మాట్లాడి తన సమస్యను చెప్పుకుందామంటే తను ఈ మధ్య రాజేష్ తో ఎక్కువగా బిజీగా మాట్లాడుతుంది. చేతిలో ఇంగ్లీషు రామాయణం పట్టుకొని అది చదువుతూనే కనిపిస్తుంది ఎప్పుడూ. తను వెళ్ళినప్పుడ ల్లా పుస్తకం పక్కన పెట్టి హాయిగా నవ్వుతుంది. తనతో పాటు ఆలోచించి తన సమస్యను అర్థంచేసుకొని పరిష్కార మార్గాలను సూచిస్తుందనే ఆలోచన పేరాశగా మిగిలింది శ్రీధర్ కి.
📖

డా|| సోమదేవ, గుప్తాను వదలకుండా కలు స్తున్నాడు. దాదాపుగా ప్రతిరోజు అతనిని కలసి, డిన్నర్లకు తీసుకెళ్తూ, డైరెక్టర్ జనరల్ ను మంచి చేసుకుంటూ..తన లాబీయింగ్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు.

రాజేష్ శ్రీధర్ కి కేట్ కి కావలసిన సహకారం ఇస్తూ జాలీగా ఉన్నాడు. తాను కేట్ తో ఎక్కువ మాట్లాడటం శ్రీధర్ కి నచ్చటం లేదనే విషయం గ్రహించినా దానిని పెద్దగా పట్టించుకోలేదు. తను మాత్రం అందరి తోనూ మామూలుగానే ఉన్నాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కేట్ రాజేష్ ను తనకు రామాయణంలో వచ్చిన ప్రతి సందేహాన్ని వివరించమని అడిగేది. ఆమెకు రామాయణంలోని అన్ని రసాలు అద్భుతంగా తోచాయి. కేట్ కి రామాయణం గురించి తెలసుకోవడం అదే మొదటిసారి. అయినా ఆ కావ్యం తనకు సుపరిచితమన్నట్లు చదువుతున్న విషయాలు అంతకుముందే ఒకసారి చదివినట్లు అనిపిస్తుండేది ఆమెకు.

రాముడు సీత కోసం పరితపిస్తుంటే ఆమెకు చాలా ఆశ్చర్యం కలిగేది. విరహ వేదనను అనుభవిస్తూ శ్రీరాముడు చెట్లని పుట్లని సీత జాడ చెప్పమని వేడుకుంటూ ఉంటే ఆమె కళ్ళు సుజలాలయ్యేవి. తన ప్రేయసి గురించి అంతలా విలపించే మగవాడు ఉంటాడా అని ఆమెకు సందేహం కలిగేది. సీతారాములు ఎలా కలుసుకొంటారో అనే ఉత్కంఠతో ఆమెకు రామాయణం చదవటమే ఒక ముఖ్యమైన పనిగా మారింది.

గ్రీన్ గ్రూప్స్ సభ్యులు ఆమెను కలుసుకొని ప్రజలను చైతన్యపరచడానికి వారు తయారు చేసిన కార్యక్రమాల బ్లూప్రింట్స్ చూపిస్తూంటే ఆమె ఒక కామెంట్ చేసింది.

"తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా ప్రపంచమంతటా పేరు పొందింది. ఈమధ్య ప్రపంచపు ఏడు వింతలలో ఒకటిగా అందరూ ఎన్నుకొన్నారు కూడా, కాని రామాయణం చదివితే నాకు అంతకంటే ముఖ్యమైన నిర్వచనం లభించింది. నిజమైన ప్రేమకు అపురూపమైన నిర్మాణం సీతను అందుకోవటానికి రాముడు నిర్మించిన సేతువు. అందుకే రామసేతువు ని గొప్ప ప్రేమ చిహ్నంగా అందరూ ప్రచారం చేయాలి".

"యుగయుగాలగా ఏక పత్నీవ్రతం పాటించిన శ్రీరాముడే ప్రేమకు అసలైన నిర్వచనం. రామ సేతువే ప్రేమచిహ్నం".

“ఈ కాన్సెప్ట్ ను ఎలా డెవలప్ చేయాలో అందరూ ఆలోచించండి. రామసేతువు ప్రేమ చిహ్నంగా అన్ని మతాలకు అతీతంగా యువతీ యువకులు అందరూ భావించేలా ఏదైనా కొత్తగా చేయండి" అని మాట్లాడింది.

ఆమె మాటలు విన్న గ్రీన్ గ్రూప్ సభ్యులు చిత్తరువులయిపోయారు. వేరే దేశం నుంచి వచ్చినా భారతీయ సంస్కృతి పట్ల అద్భుతమైన తాదాత్మ్యతను ప్రదర్శిస్తున్న కేట్ ను అభినందిస్తు అందరూ లేచి చప్పట్లు కొట్టారు.

వారితో పాటు రాజేష్, సోమదేవలు కూడా ఉన్నారు. శ్రీధర్ కేట్ కి దగ్గరగా వచ్చి “ఎంత బాగా చెప్పావు కేట్ నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను” అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని. మృదువుగా అతని చేతని నొక్కి తన చేతిని వెనుకకు తీసుకొని అందరికి ప్రణామం చేసింది కేట్.

"ఈ స్పూర్తి నాకిచ్చినది ఈ రామాయణ గ్రంథమే. రామకథ చదివితే నిజంగా మనసు ప్రశాంతమవుతుంది. మనిషి మహాత్ముడవుతాడు" అంది కేట్.
🌊
*సశేషం*
 ꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

anger from Bhagavad Gita.. Class for youth By Vamsi Kiran.

anger from Bhagavad Gita.. Class for youth By Vamsi Kiran.

https://youtu.be/q71XRUnWqak?si=Ya2qyfXsUyPk3W2t



Love Doesn’t Exist, Your Brain Scripted the Story|Nutripolitics| #shorts #love #hormonehealth#women

Love Doesn’t Exist, Your Brain Scripted the Story|Nutripolitics| #shorts #love #hormonehealth#women

https://youtube.com/shorts/aP5vj7_pTS4?si=PI5BTCnth4mcWEGw


ఇన్స్టా లో గాని YouTube లో గానిీ అమ్మాయి ప్రొఫైల్ చూసి అందంగా ఉందని చెప్పేసి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపిస్తాం. రిక్వెస్ట్ యక్సెప్ట్ చేసిన వెంటనే గిన్నా గెరట పట్టుకొని పులిహార కలపడానికి బయలుదేరతావ్. చార్ట్ జిపిటి నుంచి ఫ్లట్టింగ్ మెసేజెస్ అన్ని తీసుకొని వచ్చి ఆమ్మాయి మొహాన్ని కొడతావ్. ఆ అమ్మాయి ఏమో ఇంప్రెస్ అయిపోయి అవన్నీ నీ ఓన్ క్రియేటివిటీ అనుకొని నీతో లవ్ లో పడుతుంది. ఫైనల్ గా ఒక సూర్య గ్రహణం రోజు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తావ్. ఇంట్లో వాళ్ళని బలవంతంగా ఒప్పేస్తావ్. చేసేది ఏమి లేక ఇంట్లో వాళ్ళు కూడా నాలుగు అక్షంతలు వేసి రాపిడ్డ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఈ ప్రేమలో దోమలన్నీ అసలు నిజాలే కాదు. ఇవి జస్ట్ మన బ్రెయిన్ ఆడే కెమికల్ రియాక్షన్స్ ఇది జస్ట్ మన బాడీలో కెమికల్ రియాక్షన్ వల్ల కడిగే యూఫోరియా నీ బాడీలో కలిగే స్వీట్ అండ్ వార్మ్ ఫీలింగ్స్ అన్నీ కూడా హార్మోన్స్ కెమికల్స్ మిషనరీ పొజిషన్స్ లో బాగా ఇంటర్కోర్స్ చేసుకోవడం వల్ల పుట్టిన ఫీలింగ్స్ే ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేస్తావ్. మెసేజ్ రింగ్టోన్ వచ్చిన ప్రతిసారి మెసేజ్ ఆ అమ్మాయి దగ్గర నుంచే వచ్చిందని ఎక్సైట్మెంట్ తో ఫోన్ చూస్తావ్. దిస్ ఇస్ కాల్డ్ డోపమైన్. నువ్వు పెట్టిన మెసేజ్ చూసి ఆ అమ్మాయి రిప్లై ఇవ్వట్లేదు కానీ బ్లూ టిక్స్ పడ్డాయి అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావ్. దిస్ ఇస్ కాల్డ్ కార్టిజోర్. ఒక గంట ఆగిన తర్వాత ఆ అమ్మాయి నుంచి మెసేజ్ రిప్లై వస్తది. సారీ బేబీ ఇందాక పక్కన మా అమ్మ ఉంది అందుకే నీకు రిప్లై ఇవ్వలేకపోయాను అని అమ్మయ్య ఆ అమ్మాయికి నేనుంటే ఇష్టమే అని చెప్పేసి మళ్ళీ నీ ఫేస్ వీధి లైట్ లాగా వెలిగిపోతా ఉంటది. దిస్ ఈస్ అగైన్ కాల్డ్ డొపమైన్ సరే గాని మనం బయట రెస్టారెంట్ లో కలుద్దాం అనుకుంటారు. రెస్టారెంట్ లోకి నువ్వు వచ్చేసరికి ఆ అమ్మాయి మంచి పాస్ డ్రెస్ వేసుకొని టేబుల్ దగ్గర కూర్చొని ఉంటది. ఆ అమ్మాయి వేసుకున్న అటైర్ని చూసి పిల్ల చాలా పాష్ గా ఉంది దీనికి నేను సెట్ అయ్యేటట్టు లేను అని చెప్పేసి నీ హార్ట్ బీట్ 120 140 కి వెళ్ళిపోతది. దిస్ ఇస్ కాల్డ్ అడ్రనలి బట్ ఆ అమ్మాయి అంత ఫాస్ట్ గా ఉన్నా కానీ చాలా కామ్ అండ్ కంపోజడ్ గా బిహేవ్ చేస్తుంది. నీతో చాలా నీట్ గా మాట్లాడుతుంది. ఎక్కడ కూడా అందంగా ఉన్నా అనే పవర్ చూపించట్లేదు. నీకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది వెంటనే నీకు డోపమన్ రిలీజ్ అవుద్ది. అక్కడున్న బేరా స్టార్టర్లు తీసుకొచ్చే లోపు ఆ అమ్మాయి హ్యాండ్ ని టచ్ చేస్తావ్. దిస్ ఇస్ కాల్డ్ ఆక్సిటోసిన్ ఆ అమ్మాయి కూడా నీ టచ్ ని ఫీల్ అవుతూ ఆ అమ్మాయి కూడా నిన్నేమ అనకుండా సైలెంట్ గా స్మైల్ ఇస్తది. అమ్మాయి గుంట ఫ్లాట్ అయింద అని చెప్పేసి నీకు కాన్ఫిడెన్స్ కలుగుద్ది. దిస్ ఇస్ కాల్డ్ సెరటోనిన్. ఇక అర్జెంట్ గా ఫుడ్ తినడం అయిపోయిన వెంటనే ఆ అమ్మాయిని ఇటు నుంచి ఇట్టి ఓయో రూమ్ పట్టుకోవాలనుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ టెస్టోస్టిరాన్ బూస్టింగ్ ఆ అమ్మాయి కూడా నీతో పాటు ఓయో రూమ్ కి రావడానికి ఒప్పుకుంది. అగైన్ దిస్ ఇస్ కాల్డ్ డోపమైన్ రూమ్ కి వెళ్ళాక నీది చాలా చిన్నగా ఉందని చెప్పేసి లేకోతే నీ పెర్ఫార్మెన్స్ రెండు నిమిషాల కన్నా ఎక్కువ లేదని చెప్పేసి ఆ అమ్మాయి విపరీతంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ కార్టిజోల్ అందుకే నేను చెప్పేది ఏంటంటే లవ్వు లేదు బొక్క లేదు ఇదంతా నీ బ్రెయిన్ రిలీజ్ చేసే హార్మోన్స్ అండ్ కెమికల్స్ రియాక్షన్స్ే

impulsive generosity is not a virtue #psychology #psychologyfacts

impulsive generosity is not a virtue #psychology #psychologyfacts

 https://youtube.com/shorts/V3O6KKkUGus?si=YXS-ZAThRYcGmCkq


ఈ రోజుల్లో మంచి చేస్తే మనకి దూల తీర్చేస్తారు మంచి వాళ్ళకి రోజులు బాలేదు ఈ మాట మనం చాలా చాలా తరుచుగా వింటూ ఉంటాం అవునా కదా కానీ దీని గురించి కొద్దిగా లోతుగా ఆలోచిద్దాం మంచితనం రెండు రకాలుండి ఒకటి ఇంపల్సివ్ మంచితనం అవతల వ్యక్తి కష్టంలో ఉంటే మనం నియంత్రణ కోల్పోయి వాడి కష్టం చూసి మనం తట్టుకోలేక చాలా చాలా అనాలోచితంగా వాడికి మనం సహాయం చేసాం అనుకోండి ఇది ఇంపల్సివ్ మంచితనం అంటే ఎదుటి వాడి సిచువేషన్ ని క్లియర్ గా అర్థం కూడా చేసుకోకుండా వాడి ఏడుపు చూడగానే ఆటోమేటిక్ గా మన బాడీ నుంచి ఒక రియాక్షన్ వస్తది. వాడికేదో మంచి చేయాలి వాడిని కాపాడేసేయాలి. ఈ ఇంపల్సివ్ మంచితనం అనేది మనకి చాలా కీడు చేస్తుంది. ఎప్పుడూ కూడా ఈ పని చేయకూడదు. దీనివల్లే సమస్యలన్నీ వస్తాయి. కానీ ఒకళ్ళు ఎవరైనా సరే కష్టంలో ఉన్నారంటే ముందు అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అతని కన్నీళ్ళని పక్కన పెట్టేసేసి అతను చెప్పే ఆ డ్రమాటిక్ స్టోరీని పక్కన పెట్టేసేసి అతని అవసరం ఏంటో చాలా చాలా స్పష్టంగా అర్థం చేసుకొని మన కెపాసిటీ ఏంటో అంచనా వేసుకొని మనం ఇబ్బందుల్లో పడకుండా చాలా జాగ్రత్తగా సర్జికల్ ప్రొసెషన్ తో ఆచి తూచి మనం సహాయం చేశమ అనుకోండి అది మనకి హెల్ప్ అవుతుంది అవతల వాడికి హెల్ప్ అవుతుంది అపాత్రదానం చేయకుండా ఉంటాం కానీ ఎప్పుడైతే అవతల వాళ్ళని చూడగానే అయ్యో వాడికి సహాయం చేయకుండా నేను ఉండలేను నా మనసులో నుంచి కరుణ రసం పొంగుక వస్తుంది ఇట్లా ఫీల్ అయిపోయి మనం గనక హెల్ప్ చేస్తే మాత్రం మనకి దూల తీరిపోద్ది. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ప్రపంచం అంతా మనం సహాయం చేస్తాం అంటే చేతులు చాచి రెడీగా ఉంటారండి చాలా చాలా హై పొజిషన్స్ వాళ్ళు కూడా మనం ఏదైనా ఫ్రీగా పెడతామఅన్నా ఫ్రీగా చేస్తామన్నా ఆ ఇవ్వు ఇవ్వు ఇలా ఉంటారు కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి
 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
                   *దేహభ్రాంతి*

*ధర్మాచరణకు, దైవాన్వేషణకు శరీరమే సాధనం. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మంచి ఆలోచనలతో నిండాలన్నా శారీరక ఆరోగ్యం బాగుండాలి. మంచి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేస్తాయి. అయితే శరీరం పట్ల ఈ జాగ్రత్త దేహభ్రాంతిగా మారకూడదు. విజ్ఞులైనవారు మేనిని కేవలం ధర్మసాధనంగా మాత్రమే భావిస్తారు.*

*సమస్త సృష్టిలో మరే జీవికీ సాధ్యపడని ఆలోచన, వివేకం, వివేచన మానవుల సొంతం. నిరంతర సాధన, ధర్మవర్తన ద్వారా ఈ జన్మను సద్వినియోగం చేసుకుని మోక్షానికి అర్హమైనదిగా మలచుకోవాలి. వ్యాకులత, దుఃఖం, రోగాలు.. చివరికి మరణం ఇవన్నీ శరీరానికి సహజంగా సంభవించేవే. కాబట్టి వీటిపట్ల మితిమీరిన ఆందోళన అనవసరం.* *ఈ విషయం తెలిసినా కొందరు- నా శరీరం వేరు, దైవం వేరు అనే ద్వైతభావం కలిగి ఉంటారు. దీనికి కారణం దేహభ్రాంతి. ఇది ఉన్నంతవరకు ఏకాత్మ భావం అలవడదు. ఈ దేహం శాశ్వతం కాదన్న సత్యం నిరంతరం మనసులో మెదులుతుండాలి.*

*అహంకారానికి కారణం కూడా దేహాభిమానమే. నేను, నాది అనే భావన ‘నేనే’ అనే అహానికి దారితీస్తుంది. దీన్ని క్రమంగా తగ్గించుకోవాలి. ఈ దేహం ముత్యపు చిప్ప వంటిది. విలువైన ముత్యం ఏర్పడటానికి చిప్పే ఆధారం. కానీ ముత్యం లభించాక చిప్పకు విలువ ఉండదు. అలాగే విలువైన ఆత్మ గురించి తెలుసుకున్నవారు దేహానికి ప్రాధాన్యం ఇవ్వరు. దేహాభిమానం ఉన్నంత వరకు మోహసంద్రంలోంచి బయట పడలేరని వేమన కూడా హెచ్చరిస్తాడు.*

*భగవాన్‌ రమణమహర్షికి రాచవ్రణం లేచినప్పుడు ఆయన బాధపడలేదు. శరీరం మాత్రమే తన కర్మఫలాన్ని అనుభవిస్తోంది అనుకున్నారు. ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామివారికి అతిసార వ్యాధి వచ్చినప్పుడు భక్తులు అడిగారట.. ‘ఎంతోమంది రోగులకు సాంత్వన కలిగించే మీరు వ్యాధితో బాధపడటమేమిటి స్వామీ’ అని. దానికి ఆయన ‘శరీరమే తాము అని భ్రమించేవారికి, బాధలను అధిగమించలేనివారికి ఉపశమనం అవసరం. ఆత్మస్వరూపులు ఇలాంటివాటికి చింతించరు. దేహాన్ని నేనుగా భావించడంలేదు’ అని సమాధానమిచ్చారట!*

*'తనువు తనువటంచు దపియించు జనులార! తనువులు స్థిరమని తలపరాదం’టాడు వేమన. కేవలం ఇంద్రియాల ద్వారా లభించే సుఖాలకు అలవాటు పడి దేహమే నిత్యమనే భ్రాంతిలో బతుకుతుంటారు చాలామంది. ‘పచ్చికుండ వంటిది మేను’ అన్న తత్వకవుల హెచ్చరికలోని అంతరార్థాన్ని గ్రహించలేరు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మానవ రూపం లభిస్తుందంటారు పెద్దలు. దాన్ని భగవత్‌ ప్రసాదంగా స్వీకరించాలి. సద్వినియోగం చేసుకోవాలి. వ్యామోహాలు, రాగద్వేషాలు, భోగలాలస, ఇంద్రియ చాపల్యాలకు దూరంగా ఉండటమే దేహభ్రాంతి అనే భవరోగానికి దివ్యమైన ఔషధం.*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
 *గౌరమ్మ / బ్రతుకమ్మ పాట*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*బతుకమ్మను సాక్షాత్తూ ఆదిశక్తి రూపమైన గౌరీదేవిగా కొలుస్తారు. బతుకమ్మ సంబురాల్లో గౌరీ దేవిని కొలుస్తూ పాడే పాటలు అనేకం. వాటిలో ఈ గీతం సుప్రసిద్ధం.*


శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మ గౌరమ్మ!!


- భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై
పార్వతీ దేవివై పరమేశురాణివై
పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ
భార్యవైతివి హరికినీ గౌరమ్మ!!


- ఎన్నెన్నో రూపాలు
ఏడేడు లోకాలు
ఉన్న జనులకు
కోరికలు సమకూర్చగా
కన్న తల్లివైతివి గౌరమ్మ
కామధేనువు అయితివి గౌరమ్మ!!


- ముక్కోటి దేవతలు
సక్కని కాంతలు
ఎక్కువ పూలు గూర్చి
పెక్కు నోములు నోమి
ఎక్కువ వారైతిరీ గౌరమ్మ!!


- ఈ లోకముల నుండియు గౌరమ్మ
తమరి కంటే ఎక్కువ దైవము ఎవ్వరు లేరు
తమకింపు పట్టింపు సకల లోకంబుల
క్రమముచే పాలించగా గౌరమ్మ
కన్నుల పండుగాయే గౌరమ్మ!!

🕉🌞🌏🌙🌟🚩


*Book For Sale*

 సమూహాలలో ఉన్న పుస్తక ప్రియులకు నమస్కారాలు....... 🌹🌹🌹🌹

నేను ఈ మధ్య చదివిన Self -Help పుస్తకం @ *ప్రశాంతంగా* *ఉండండి* ! ప్రస్తుతం మనం *డిజిటల్ మీడియా లో*  Bussy గా వుంటున్నం దాని లో నుండి ఎలా బయట పడాలి, అనే దాని గురించి ఇంకా  జీవితం లో ఎలా సంతోషంగా ఉండాలి అనే విషయాలు చాలా సింపుల్ గా రచయిత *నిక్ ట్రెంటన్* గారు బాగా చెప్పారు.ఈ బుక్ కావలసినవారు
Rs.300/- + Postal ChargesRs.60/-

Please Contact Me:-
Mididoddi Thirupathi 
Cell: 98497 72509 (P/G (pay))
 🌹🌾🌹🌾🌹🌾🌹🌾🌹

*🌈🌺"ప్రణో దేవీ సరస్వతీ"  అంటూ వాగ్దేవి వైభవాన్ని రుగ్వేదం సముచిత రీతిలో కీర్తించింది. తనకు నమస్కరించే వారినందరినీ కాపాడే "సరస్వతి"  మనల్నీ కాపాడుతుందని దాని అర్థం🚩*. 

*🌈🌺అజ్ఞానమనే చీకటిని దూరం చేస్తూ విజ్ఞాన కాంతి కిరణాలను నిరంతరం వెదజల్లే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి. సరస్వతి అంటే- అక్షరం, అక్షయం, ఆద్యంత రహిత శక్తిస్వరూపం. సరస్వతి అమ్మ వీణాపాణి, గీర్వాణి, వేదవాణి, వాక్కులరాణి. సర్వవిద్యలకు, సకల శాస్త్రాలకు అధిదేవత. సర్వత్రా వ్యాపించిన ఒక మహత్తర చైతన్యస్రవంతి*.

*🌺🌈బ్రహ్మాండపురాణం ప్రకారం- మాఘ శుద్ధపంచమి నాడు ఆవిర్భవించిన సరస్వతీదేవిని శరన్నవరాత్రి పూజల్లో మూల నక్షత్రం రోజున ప్రత్యేకంగా ఆరాధించడం దక్షిణాదిన ఆనవాయితీ. ఆరోజు ఆదిశక్తిని మహాసరస్వతి రూపంలో కొలుస్తారు. సరస్వతి తన నాలుగు చేతుల్లో పుస్తకం, మాల, నీటికుండ, వీణలను ధరించి ఉంటుంది*.

*🌈🌺పుస్తకం వేదాలకూ జ్ఞానానికీ ఆధ్యాత్మిక పరిపక్వతకూ చిహ్నం. స్పటికమాల నిరంతర ధ్యానసంపదకు ఆలవాలం. నీటికుండ లోకంలోని మంచిచెడుల విచక్షణకూ జ్ఞానామృతానికీ గుర్తు. 'కచ్చపి' వీణ ప్రపంచంలోని సకల సృజనాత్మక విజ్ఞానానికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. సరస్వతీదేవిని పూజించిన వారికి విద్యాసంపదను, ధనధాన్యాలను ప్రసాదిస్తుందంటారు. అందుకే ఆ తల్లిని 'వాజేభిర్వాజినీవతీ, ధీనామ విత్ర్యవతు' అని రుగ్వేదం స్తుతించింది*. 

*🌺🌈అమ్మ ధరించే ధవళ వస్త్రాలు స్వచ్ఛతకు, కమలం వికాసానికి సంకేతం. నీటిని వేరుచేసి హంస కేవలం పాలను మాత్రమే ఎలా స్వీకరిస్తుంది, అలా మనం కూడా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలనే పరమార్థాన్ని హంసవాహనం సూచిస్తుంది.*

*🌺🌈చదువులతల్లి ప్రఖ్యాత ఆలయాలుగా కశ్మీర్లోని మహాసరస్వతి శక్తిపీఠం, శృంగేరిలోని శారదాపీఠం పేరొందాయి. తెలుగు రాష్ట్రాల్లోని బాసర జ్ఞానసరస్వతి, వర్గల్ విద్యాసరస్వతి, ఇందుపల్లి జ్ఞానసరస్వతి ఆలయాల వంటివి ఎంతో ప్రసిద్ధిగాంచాయి. సరస్వతీదేవిని బౌద్ధంలో మంజుశ్రీగాను, జైనంలో శ్రుతసదనగాను, షోడశ విద్యాదేవతగాను ఆరాధిస్తారు. మనదేశం నుంచి చైనా ద్వారా జపాన్ చేరిన సరస్వతి అక్కడ 'బెంజైటెన్' పేరుతో జ్ఞానదేవతగా పూజలందుకుంటోంది*.

*🌈🌺సరస్వతీ అమ్మ అనుగ్రహం వేదవ్యాసుడితో మహాభారతం రాయించింది. వాల్మీకితో రామాయణాన్ని, ఆదిశంకరాచార్యులతో కనకధారాస్తవాన్ని పలికించింది. త్యాగయ్యను నాదబ్రహ్మను, అన్నమయ్యను పదకవితా పితామహుడిని చేసింది. ఆదికవి నన్నయతో మొదలు పెట్టి ఎందరో కవులు తమ రచనలను సరస్వతీ ప్రార్ధనతోనే శ్రీకారం చుట్టారు. జ్ఞానజ్యోతిని వెలిగించే అక్షరాన్ని ఆరాధించడమే సరస్వతీ పూజ*.

*🌈'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార...' అంటూ పోతన స్తుతించినట్లుగా మనం కూడా నిత్యం సరస్వతి అమ్మను పూజిద్దాం. ఆమె కరుణాకటాక్ష వీక్షణాదులకు పాత్రులమవుదాం!🙏*

🍁🌈🍁🌈🍁🌈🍁🌈🍁

****చూపున్న మాట ఈ హిస్టరీ.. చెరిగిపోదు! బ్రౌజింగ్‌ చరిత్రతో తస్మాత్‌ జాగ్రత్త! ఈ హిస్టరీ.. చెరిగిపోదు!

 చూపున్న మాట 

    ఈ హిస్టరీ.. చెరిగిపోదు!


బ్రౌజింగ్‌ చరిత్రతో తస్మాత్‌ జాగ్రత్త!

ఈ హిస్టరీ.. చెరిగిపోదు!

    ఓ పన్నెండేళ్ల పిల్లాడు ఆడుకుంటానంటూ తండ్రి ఫోన్‌ తీసుకుని ఇష్టారాజ్యంగా పోర్న్‌ వీడియోలు చూసేవాడు. ఈ విషయాన్ని గ్రహించిన తండ్రి ఎంత ప్రయత్నించినా ఆ అలవాటు మాన్పించలేకపోయాడు. ఫోన్‌ ఇవ్వకపోతే బాలుడు తిండి మానేసేవాడు. భయపడ్డ తల్లిదండ్రులు మానసిక వైద్యుడి వద్దకు తీసుకొచ్చారు. పూర్వాపరాలు విచారించిన ఆ వైద్యుడు అసలు విషయం తెలుసుకొని నివ్వెరపోయాడు. పోర్న్‌ వీడియోలు చూసే అలవాటు ఆ తండ్రికి ఉండేది. ఇంటికి వచ్చి ఫోన్‌ పక్కన పెట్టగానే ఆటలాడుకునేందుకు అతని కుమారుడు ఫోన్‌ తీసుకునేవాడు. ఇంటర్నెట్‌ తెరవగానే పోర్న్‌ వీడియోల తాలూకూ చిత్రాలు కనిపించేవి. బాలుడు వాటిని చూడ్డానికి అలవాటు పడ్డాడు. 
    ఓ నడి వయసు వ్యక్తికి అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది. వాటినే ఎరగా వేసిన నేరగాళ్లు ఆయన ఫోన్‌ నంబర్‌ తస్కరించారు. దాని ద్వారా ఓ మహిళను రంగంలోకి దింపి, అశ్లీల సంభాషణ చేయించి, దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టారు.

చేతిలో ఫోన్‌ ఉంది.. అందులో ఇంటర్నెట్‌ ఉంది కదాని... తోచిందల్లా చేస్తే... గూగుల్‌ ఉందని ఇష్టారాజ్యంగా బ్రౌజింగ్‌ చేసేస్తే... చిక్కుల్లో పడ్డట్టే... ఎందుకంటే...  మీ డిజిటల్‌ చరిత్ర చెరిగిపోయేది కాదు.

    మన బ్రౌజింగ్‌ చరిత్ర మనను వెంటాడుతుందన్న విషయం మరవకూడదు. మన బ్రౌజింగ్‌ హిస్టరీని దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు వడపోస్తూనే ఉంటాయి. బాలలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు చూడడం, పంచుకోవడం నేరం కాబట్టి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే పోలీసులు వారిని ఇట్టే పట్టేస్తారు. ఉగ్రవాద సంబంధ సమాచారం వెతికినా దర్యాప్తు సంస్థల కంట్లో పడతారు. 
    అంతర్జాల సంస్థలు కూడా మనం వేటి గురించి వెతుకుతున్నామన్న విషయాన్ని గుర్తించి వాటికి సంబంధించిన ప్రకటనలే మనకు కనిపించేలా చేస్తుంటాయి. ఇదంతా మార్కెటింగ్‌ వ్యూహం. అయితే అడ్డగోలుగా బ్రౌజింగ్‌ చేయడం వల్ల వ్యక్తిగతంగా అనేక నష్టాలు జరుగుతున్నాయి. 

    రుణం గురించి బ్రౌజింగ్‌ చేస్తే ప్రైవేటు రుణ సంస్థలే కాదు, నేరగాళ్లు కూడా రుణం ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తుంటారు. ఒక తండ్రి రుణం కోసం బ్రౌజ్‌ చేస్తే ఆ తర్వాత అతని ఫోన్‌ వాడిన ఇంజినీరింగ్‌ కుమారుడికి ష్యూరిటీ లేకుండా రుణం ఇస్తామంటూ లోన్‌ యాప్‌ల నుంచి వచ్చిన ఆకర్షణీయమైన ప్రకటనలు వచ్చాయి. దాంతో రుణం తీసుకుని అప్పుల్లో కూరుకొని పోయాడు.
    ఇంకాగ్నిటో బ్రౌజర్‌ వాడితే ఎవరికీ తెలియదని అనుకుంటారు. ఇది తప్పు. బ్రౌజింగ్‌ హిస్టరీ ఉపకరణంలో మాత్రమే కాదు, సర్వీస్‌ ప్రొవైడర్‌ వద్ద కూడా పేరుకుపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన బ్రౌజింగ్‌ హిస్టరీ మన వేలిముద్ర లాంటిది. మనం ఎప్పుడు ఏమి చూశామన్నది నమోదవుతూనే ఉంటుంది. 

అలా చేశారో...

    చేతిలో ఫోన్‌ ఉంది కదా అని ఏదిపడితే అది చూడకపోవడమే ఉత్తమం. మనకి ఏది అవసరమో అదే చూడాలి. 
    ఎప్పటికప్పుడు బ్రౌజింగ్‌ హిస్టరీ డిలీట్‌ చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల మన ఉపకరణం మరొకరు వాడినప్పుడు ముందు వాడిన వ్యక్తి బ్రౌజింగ్‌ చరిత్ర కనిపించదు. 
    అశ్లీల చిత్రాల మాటున సైబర్‌ నేరగాళ్లు పొంచి ఉంటారన్న సంగతి గుర్తుంచుకోవాలి. హనీట్రాప్‌ మాదిరిగా పాపప్‌ మెనూలతో కవ్విస్తారు. వాటిని క్లిక్‌ చేయగానే ఉపకరణంలో పాగా వేస్తారు. 
    నమ్మకమైన వెబ్‌సైట్లు మాత్రమే చూడాలి. తెలియని లింకులు వస్తే క్లిక్‌ చెయ్యొద్దు. వ్యక్తిగత వివరాలు అడిగితే ఇవ్వొద్దు
 *🕉️🚩 శుభోదయం🙏🚩🕉️*
 ఓం శ్రీ గురుభ్యోనమః卐
*బుధవారం, అక్టోబరు 1, 2025*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      
   *దక్షిణాయనం - శరదృతువు*
  *ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*   
తిథి      : *నవమి* మ2.23 వరకు
వారం   : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం : *ఉత్తరాషాఢ* పూర్తి
యోగం : *అతిగండ* రా10.44 వరకు
కరణం  : *కౌలువ* మ2.23 వరకు
         తదుపరి *తైతుల* రా2.32 వరకు
వర్జ్యం  :  *మ1.19 - 3.00*
దుర్ముహూర్తము : *ఉ11.31 - 12.20*
అమృతకాలం    : *రా11.26 - 1.07*
రాహుకాలం        : *మ12.00 - 1.30*
యమగండ/కేతుకాలం : *ఉ7.40 - 9.00*
సూర్యరాశి: *కన్య* || చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.54* || సూర్యాస్తమయం:
*5.48* 
👉  *మహర్నవమి* *అపరాజితాపూజా*
           *మహర్నవమి శుభాకాంక్షలతో💐*


 *శ్రీ దేవి శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు బెజవాడ దుర్గమ్మ*
*మహిషాసురమర్దిని గా దర్శనం యిస్తున్నారు....!!*
🌸🌿🌸🌿

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దేవీ నవరాత్రులు జరుపు కుంటారు. తొమ్మిదవ వ రోజు అంటే ఆశ్వయుజ నవమిని మహర్నవమి. అమ్మవారి నవఅవతారాల్లో మహిషాసుర మర్ధిని దర్శనం..    

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజున మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శన మిచ్చారు.

నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపు కుంటారు. 

సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది.

ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. 
మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. 

సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.

అసాధారణమైన శక్తికలిగిన మహిషుడుని ఒంటరిగానే ఎదుర్కొంది జగన్మాత. అవతలి వ్యక్తి శక్తిని చూసి భయపడితే విజయం ఎప్పటికీ దూరంగానే ఉంటుందనే సత్యాన్ని మహిషాసురమర్దిని ఆచరణాత్మకంగా చూపిస్తుంది. 

మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ 

శ్లోకాన్ని పఠించాలి. 
నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి, చక్కర పొంగల్ సమర్పించాలి...
🌸🌿🌸🌿🌸🌿
*శ్రీ మహిషాసుర మర్ధని అష్టోత్తర శతనామావళి*
🌳🌳🌳🌳
ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మాయాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహాబుద్ద్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాసుధాయై నమః (10)

ఓం మహానిద్రాయై నమః
ఓం మహాముద్రాయై నమః
ఓం మహోదయాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాభోగ్యాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాజయాయై నమః
ఓం మహాతుష్ట్యై నమః
ఓం మహాలజ్జాయై నమః
ఓం మహాదృత్యై నమః (20)

ఓం మహాఘోరాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాకాంత్యై నమః
ఓం మహా స్మృత్యై నమః
ఓం మహాపద్మాయై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహాభోదాయై నమః
ఓం మహాతపసే నమః
ఓం మహాస్థానాయై నమః
ఓం మహారావాయై నమః (30)

ఓం మహారోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాభందనసంహర్త్ర్యై నమః
ఓం మహాభయవినాశిన్యై నమః
ఓం మహానేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహావక్షసే నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామహీరూహాయై నమః
ఓం పూర్ణాయై నమః (40)

ఓం మహాచాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహాపర్వతనందిన్యై నమః
ఓం మహాబ్రహ్మమయ్యై నమః
ఓం మాత్రే నమః
ఓం మహాసారాయై నమః
ఓం మహాసురఘ్న్యై నమః
ఓం మహత్యై నమః (50)

ఓం పార్వత్యై నమః
ఓం చర్చితాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాంత్యై నమః
ఓం మహాభ్రాంత్యై నమః
ఓం మహామంత్రాయై నమః
ఓం మహామాకృత్యై నమః
ఓం మహాకులాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహామాయాయై నమః (60)

ఓం మహాఫలాయై నమః
ఓం మహానీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాకలాయై నమః
ఓం మహాచిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహాహేతవే నమః
ఓం యశస్విన్యై నమః
ఓం మహావిద్యాయై నమః (70)

ఓం మహాస్త్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహాసుఖిన్యై నమః
ఓం మహాదుస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షకప్రదాయై నమః
ఓం మహాపక్షాయై నమః
ఓం మహాయశస్విన్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహావాణ్యై నమః
ఓం మహారోగవినాశిన్యై నమః (80)

ఓం మహాధారాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహామార్యై నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహాక్షేమంకర్యై నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయిన్యై నమః
ఓం మహావిషఘ్మ్యై నమః
ఓం విషదాయై నమః
ఓం మహాద్ర్గవినాశిన్యై నమః (90)

ఓం మహావ్ర్షాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహాసుభద్రాయై నమః
ఓం సుభగాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాసత్యై నమః
ఓం మహాప్రత్యంగిరాయై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాప్రళయకారిణ్యై నమః (100)

ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం మహామంగళకారిణ్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం మహాపుత్రాయై నమః
ఓం మహాసురవిమర్ధిన్యై నమః (108)
🌸🌸🌸🌸🌸
 శ్రీ అమ్మవారి స్ధల పురాణం

విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి, పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో (గుహలో) నివశించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ దుర్గ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభువుగా వెలసింది. స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి, శ్రీ కృష్ణ రూపిణి అయిన కృష్ణవేణీ నదిలో స్నానమాడి కనక దుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిన నిలచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభువుడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్ఫాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు.
అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయడైనాడు. కనుక ఈ క్షేత్రానికి ఫల్గున క్షేత్రమని, విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధాలైనాయి. దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందటం చేత జయవాడ అని పేరున్నదని ఒక ఇతిహాసమున్నది. ఆ కాలములోనే కనకవాడ అని కూడా పిలువబడేదని కూడా కొన్నిచోట్ల చెప్పబడినది.
పూర్వమెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి హరీ! కలియుగమ్లో జనులు అనేక పాప చింతనలతో ధర్మమార్గం తప్పి చరిస్తారు. కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పుమని కోరాడు. బ్రహ్మ మాటను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృజించాడు. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇమ్మని అడిగాడు. కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువ బడుతున్నది.
కొంతకాలనికి కలియుగం పాప భూయిష్టం కాగా ఆ పాప పరిహారార్ధం విష్ణువు మరల కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు. విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ వుంచాలని ఇంద్రాది దేవతలను హారి అడిగాడు. అప్పుడు వారు భూమినంతా పరిశీలించాడు. అప్పుడు శ్రీహరిని కోరి ఒకచోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యమునిని చూపించారు. దేవతలు వెంటనే సహ్యముని వద్దకు వెళ్ళి సహ్యమునీ నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విఘ్ణవే భూమిని ఉద్భవించటానికి విఘ్ణరూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు. కృష్ణ సకలాభీష్ట ప్రదాయిని అని చెప్పారు. పరమానందభరితుడైన సహ్యముని విఘ్ణవును విఘ్ణ స్వరూపిణి అయిన కృష్ణను షోఢశోపచారాలతో పూజించాడు. దేవతలారా! నేను శ్రీ మహా విఘ్ణవు కోరి తపస్సు చేస్తున్నాను. మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతోపాటుగా విష్ణువును ఇక్కడకు తీసుకొని వచ్చారు. నా జన్మతరించింది. నేను కృష్ణా నదీమ తల్లిని సేవించి నిశ్చల భక్తిని జ్జానాలను పొందుతాను. హే విష్ణూ! కృష్ణతో కూడి దయతో నా మీద నిలచి నన్ను కృతార్ధుడిని చేయమని వేడుకున్నాడు. అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది. సహ్యమునీంద్రా నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివశిస్తాను. నీ తపస్సు ఫలించి లోకోపకారం అయింది. నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయని పరమిచ్చింది. విష్ణువు కూడా సంప్రీతుడై పర్వత రూపంలో వున్న నీమీద (సహ్యాద్రి మీద) నిత్య నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు. సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్ఫాలతోనూ అర్చించాడు.
శ్రీ మహ విష్ణువు శ్వేతాశ్వత్ధ వృక్షంగా (తెల్ల రావి చెట్టుగా) సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు. ఆ రావిచెట్టు అంతర్భాగాన రెండు వైపుల ధవళాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమలలో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మ గిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావిచెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు. తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల(ఉసిరి) చెట్టుగా ప్రత్యక్షం అయినాడు. శ్వేతాశ్వత్థ వృక్షం (నారాయణుడు) కృష్ణ గానూ ఆమలక వృక్షం (ఈశ్వరుడు) వేణి గానూ ఒకదానితో ఒకటి కలసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్లు విఘ్ణ పురాణంలో చెప్పబడినది. ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకూ గంగతో సమానమనీ, భగవత్ నిలయమైన శస్య శ్యామల క్షేత్రమని, ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమనీ ప్రసిద్ధి చెందినది. అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎన్నదగినది.
సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఓషధాలను బీజాలను తన ప్రవాహములో తరలించుకొని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశము సస్యశ్యామలమైనది. సాగర సంగమాభిలాషతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణీ నది తనకు దారి ఇమ్మని కీలుని కోరినది. కీలుడు అంగీకరించలేదు. దేవతలు వచ్చి కీలునికి నచ్చ చెప్పగా సొరంగ మార్గం మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహా వేగములో రెండు క్రోసుల దూరము కొట్టుకుపోయి నిలచినది. ఈ రెండు క్రోసులదూరమును ఫల్గున తీర్ధమనీ, ఆ కొండ ముక్కకు తేలుకొండ (తేలిన కొండ) అని పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది. అది యనమలకుదురు అని విజయవాడకు ప్రక్క గ్రామము ఈ ఇంద్రకీలాద్రి పర్వతము మంగళాచలము (మంగళగిరి) వరకు వ్యాపించివున్నది.
దుర్గా దేవి కుడికన్ను సూర్యుడు. ఎడమ కన్ను చంద్రుడు. కనకవర్ణంతో ప్రకాశించే పొలము రాత్రింబవళ్ళకు నడిమీ సంధ్య. దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభ పెట్టిన చోట్లన్నిటికీ ఒక్కొక్క దృష్టి. ఆయా నామాలతో నేటికి ప్రసిద్ధాలై ఉన్నవి. కార్వేటి వంశ పల్లవ కేతు భూపాల శాసనానుసారము దుర్గా మల్లేశ్వరుల మహాత్యము, అనుగ్రహము మనకు తెలుస్తున్నవి. విజయవాడ మాధవ శర్మ పాలనలో వున్నప్పటి ఒక ఉదంతం కనకదుర్గా మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడినది. మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళ్ళుచుండగా ఆ రథము క్రింద చింత చిగురు అమ్ముకునే ఒక అభాగ్యురాలి కొడుకు పడి మరణించాడట. ధర్మ సంరక్షణా నిరతుడైన మాధవ వర్మ తన కుమారుని హత్యా నేరస్తునిగా ఉరిశిక్ష విధించినాడట. మాధవ శర్మ ధర్మ దీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సంతసించి ఆ మరణించిన బాలురిద్దరి మీద కనక వర్షము కురిపించి ప్రాణదాన మొనరించగా కనకదుర్గా పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది. అప్పుడు విజయవాడ వేంగ రాజుల పాలనలో ఉన్నది.
కనకదుర్గా మల్లేశ్వరుల పరభక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీ పతి పండితయ్య. ఆయన తాను కాంశీపుర వాసిననీ అయిననూ విజయవాడ మల్లిఖార్జున పాదపద్మారాధకుడననీ చెప్పుకున్నావాడు. శివ తత్వసారమనే మహా గ్రంధకర్త. శివుడు గాక వేరు దైవము లేడను పరమ భక్తుడు. అందుచేత ఊరి ప్రజలు అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. యజ్ఞయాగాది క్రతువులకు పిలవటం మానివేశారు. ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు.
అయినా శ్రీపతి పండితయ్య ఏ మాత్రమూ చింతించలేదు. తన ముక్కంటి దొరను ( త్రినేత్రుడైన శివుని) ప్రార్థించి అగ్నిని తన ఉత్తరీయములో మూటకట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వ్రేలాడ కట్టి, నగరంలో అగ్నిహోత్రుడు వెలగరాదని శపించాడు. తాను మాత్రము నియమము తప్పక అగ్నికార్యమును కొనసాగించుకొంటూనే ఉన్నాడు. ఆ కాలంలో వేంగీ రాజు అనంతపాలుని పాలనలో ఉన్నది నగరం. అంతట ప్రజలు అందరూ ప్రభువును ముందుంచుకొని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడువుమని ప్రార్థించాడు. పండితయ్య అనుగ్రహించాడు. ఈ నాటికీ జమ్మిదొడ్డిగా పిలువబడుతున్న ప్రాంతమే ఆ నాడు పండితయ్య నిప్పును వ్రేలాడదీసిన శమీ వృక్షమున్న చోటు ఈ శాసనము కూడా అక్కడే లభించినది.
వేప చెట్టు మహాలక్ష్మీ. రావి చెట్టు విఘ్ణవు. శమీ వృక్షం (జమ్మిచెట్టు) శివ శకైక్య స్వరూపం. ఆ శమీ వృక్షం ఆదిపారాశక్తి అంశ వనదుర్గ. ఆమే రూపుదాల్చిన కుండలీని శక్తి. వివిధ శాఖావృతమైన శమీవృక్ష శిరోభాగమే భయంకర భుజంగ (సర్ప)రూపము. అనంతంగా విస్తరించిన వృక్షాగ్రం పగటిని సైతం రాత్రిగా చేయగల కాల స్వరూపం. శమీ వృక్షం వనదేవత. శుభకర తరువు. సంతాన ప్రదాయిని. సర్వశత్రు వినాశిని.
పుత్రదం సర్వ పాపఘ్నం సర్వ శత్రు వినాశకం అని శమీ వృక్షం చెప్పబడినది. బ్రహ్మ విఘ్ణవు మొదలైన దేవతల చేత ఆవరించబడి, ఢాకినీ మొదలైన భూత గణాలచే రక్షించబడుతూ ఉంటుంది. వనదుర్గ స్థలదుర్గ జలదుర్గ అని దేవికి పేర్లు. అన్నింటిలోకి వనదుర్గ సుఖప్రద. వనదుర్గా రూపంలో ప్రభవించి ప్రకాశించే శమీవృక్షం అనేక దేవతా నిలయం మహా మాయా సంపద కలది. అందుకే పాండవాగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను శమీ వృక్షం మీద దాచిపెట్టి వనదేవతారూపిణి అయిన వనదుర్గనిలా ప్రార్థించాడు. విషస్ఫురిత భుజంగ భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనుపింప చేయమని కోరాడు.
చిత్త క్షోభం కలిగించే దీని ఆకృతి దేవీ స్వరూప స్వభావాలకు ప్రతీక. సమస్త ప్రాణులలోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైలపీఠశక్తి. శాకినీ, ఢాకినీ మొదలైన యోగినీ గణాలతో ఆవృతమై అరణ్య మధ్యంలో నెలకొన్న వనదుర్గా రూపమీ శమీ తరువు. కనుకనే ధర్మరాజు అజ్ఞాత వాసంలో భీముని ఆ గ్రహ ప్రవృత్తిని నిగ్రహించుకొనే విధంగా శాశించు తల్లీ అని వన దేవతా రూపిణి అయిన శమీ వృక్షాన్ని ప్రార్థించి తగిన నివేదనలు సమర్పించాడు. శత్రువులు ఎవరూ ఆ శమీ వృక్షాన్ని దాటి రాకుండా చూడుమని అర్థించాడు. శమీ వృక్షం శివ శకైక స్వరూపం కనుకనే మహా దేవ శక్తి పాశు పతాస్త్రాన్ని ధరించి భరించింది.
నాటికీ, నేటికీ శమీ పూజ పార్వేట వాడ వాడలా నవరాత్ర ఉత్సవాల ముగింపుగా జరుగుతూనే వున్నది. ఎందుకనగా గ్రామ దేవతా మూర్తులు లేని మరుమూల గ్రామాలలో కూడా రావి, వేప, శమీ వంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతాయి అనే ప్రగాఢ విశ్వాసమే యుగయుగాలుగా చాటిన సత్యం.
దేవీ దుర్గ మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా నీవు లోకాలను రక్షించే తల్లివి. ఇంతటి మహోగ్రరూపం మహిషాసురుని వంటి రాక్షస వధకే గాని మేమెట్లు భరించగలం? మూల ప్రకృతినైన నిన్నెట్లు సమీపించగలం? తల్లీ నీవు శాంతి రూపిణివై లోకాలను కపాడుమని వేడుకున్నారు. ఆ తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజ రాజేశ్వరిగా అవతరించింది. కాలాంతములో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మహోగ్ర శక్తులను శ్రీ చక్రము నందు నిక్షిప్తం చేసి, శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీ చక్రరాజమును స్థాపన చేయటమైనది.
ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు దుర్గోత్సవం అను పేరుతో దేవీ శరన్నవరాత్రోత్సవములను, సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాఢ్యమినుండి నవమి వరకు వసంత నవరాత్రోత్సవములను పేరుతో నన్ను ఆరాధించినా నా చరిత్రను వినినా ఇహలోకాన ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో, పుత్ర పౌత్రాభి వృద్ధితో సమస్త సుఖశాంతులు పొందగలరని వరమిచ్చింది.
నాటి నుండి దుర్గమ్మ రాజరాజేశ్వరిగా లోకాలను పాలిస్తూ, బాలా త్రిపురసుందరిగా కోరికలీడేరుస్తూ, అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ, లలితగా లాలిస్తూ, సరస్వతిగా సకల విద్యలూ ప్రసాదిస్తూ అనేక అంశలతో అర్భామూర్తిగా ఆరాధించబడుతూ వున్నది. ‘ద’ కారం దైత్యనాశకం. ‘ఉ’ కారం విఘ్న నాశకం. ‘ర్’ కారం రోగ నాశకం. ‘గ’ కారం పాప నాశకం. ఆ భయనాశక వాచకం. కనుకనే అమ్మవారికి పర్యయపదమైన దుర్గా నామమును ఉచ్చరించినా, స్మరించినా పాపాలూ నశిస్తాయని సాక్షాత్తూ పరమ శివుడు చెప్పిన మాట అని సకల లోక పితామహుడు సృష్టి కర్త అయిన బ్రహ్మ మార్కెండేయ మహర్షికి చెప్పిన ప్రమణమున్నది.
ఈ విధంగా మహిషాసుర మర్థినీ బ్రహ్మ తేజస్విని శుద్ధ స్పటిక రూపిణి అయిన కనకదుర్గ కృష్ణా తీరాన వెలసి తూర్పున ఐంద్రి, పడమర వారుణి, ఉత్తరాన కౌమారి, దక్షిణ దిక్కున శ్రేష్ఠ ధర్మ దేవతా స్వరూపిణి అయిన హంసవాహినిగా లోకాలను కాపాడుతూ ఉన్నది. కొలచిన వారికి కొంగు బంగారము, సర్వర్థ ధాత్రి, మూల ప్రకృతి, సౌకుమార్య సౌందర్యలహరి, మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్ట మహిషి అయిన చల్లని తల్లి అయిన దుర్గమ్మ. దూర దూరాల నుండి వచ్చే నీ బిడ్డలు అయిన భక్తుల మీద కరుణాంతరంగవై సుభశాంతులను వర్షించుచూ, జ్ఞానా సిద్ధిని ప్రసాదించుమని నిత్యము సేవించుకుందాము.

“ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే”

Maha Geeta 01-91 Discourses - OSHO World



https://oshoworld.com/maha-geeta-by-osho-01-91
 *శ్రీ దేవి నవరాత్రులు - 9వ రోజు*
🍃🌷 *అమ్మవారు ఈ రోజున "శ్రీ మహాదుర్గ దేవి" గా పూజలు అందుకుంటుంది.*     

దుర్గాష్టమి దసరా పండుగ రోజు చేసే దుర్గా పూజను ప్రత్యేకంగా భావిస్తారు. వివరాల్లోకెళ్తే.. దసరా నవరాత్రులు వేళ దుర్గా పూజ అత్యంత ముఖ్యమైనది. దుర్గ అంటే.. దుర్గములను అంటే కష్టాలు, అడ్డంకులను నాశనం చేసేది అని అర్థం. దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుడునే/దుర్గముడునే రాక్షసులుని సంహరించి లోకాన్ని రక్షించినందుకు గుర్తుగా ఈ పూజ ఆచరిస్తారు. ఈ దసరా నవరాత్రుల వేళ అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మీ, సరస్వతి, కాత్యాయనీ ఇలా రోజుకో రూపంలో ఆలకరించి శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు. పూజలో ముఖ్యంగా అమ్మవారికి షోడశోపచార పూజ, మంత్ర పారాయణం, భజన వంటివి చేస్తారు.

⚜️అలంకరించే చీర: ఎరుపురంగు
⚜️నైవేద్యం: కదంబం/కలగలుపు కూర
⚜️అర్చించే పుష్పాలు: ఎరుపురంగు  
⚜️చదవవలసిన శ్లోకం/ స్తోత్రం: దుర్గా అష్టోత్తరం, దుర్గా సూక్తం, దుర్గాసప్తశతీ పారాయణ.       
🍃🌷పంచ శక్తులు:
పరాశక్తి అయిన జగన్మాత లోకసంరక్షణార్ధం వేఱువేఱు సందర్భాలలో వేఱువేఱు నామరూపాలతో ఆవిర్భవించింది. ఆయా దేశకాలాలలో తన దైన "దివ్య ప్రణాళిక" ను నిర్వహించే నిమిత్తం 'దుర్గ'గా , 'రాధ'గా, 'లక్ష్మి' గా, 'సరస్వతి'గా, 'సావిత్రి'గా అవతరించింది. ఈ ఐదు సన్నివేశాలలో వ్యక్తమైన దేవతామూర్తులకే "పంచశక్తులు "అని పేరు.
🍃🌷దుర్గాదేవి (శాకాంబరీ దేవి):
దేవీ మహిమలను శ్రద్ధాళువై అలకిస్తున్న జనమేజయ మహారాజు వ్యాసమహర్షికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ "మహర్షీ! పరాశక్తి ప్రభావాన్ని గురించి ఎంతగా విన్నా తనివి తీరడం లేదు. ఆశ్రయించిన వారికి అనంత సంపదలను అనుగ్రహించే ఆ తల్లి వాత్సల్య విశేషాలను తెలియజేసి నన్ను తరింప చేయండి" అని ప్రార్థించాడు.

జనమేయుని మాటలకు సంతోషించిన వ్యాసమహర్షి "రాజా! దేవి యందు గల భక్తి శ్రద్ధలతో నీ వడిగిన ఈ కోరిక సంతోషం కలిగించింది. సావదాన చిత్తుడవై ఆలకించు "అని దుర్గాదేవి కథను ఈ విధంగా వివరించాడు.

"పూర్వం హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే రాక్షసుడు పుట్టాడు. దేవతలకు వేదమే బలమని గుర్తించిన అతడు, వేదాలను తుదముట్టించి దేవతలను నాశనం చేయవచ్చునని ఆలోచించాడు. ఒక పథకం ప్రకారం వేయి సంవత్సరాలు బ్రహ్మను గురింతి తీవ్రమైన తపస్సు చేశాడు. కేవలం వాయి భక్షణతోనే జీవయాత్ర సాగిస్తూ, అతడు తపస్సును కొనసాగించాడు. అతని కఠోర తపశ్చర్యకు లోకం అల్లకల్లోలమైంది. బ్రహ్మా అతనికి ప్రత్యక్షమయ్యాడు వేదాలను తనకు అనుగ్రహించ వలసిందిగా, దేవతలను జయించ గల శక్తినిఉ తనకు ప్రసాదించ వలసిందిగాను వరం కోరుకున్నాడు దుర్గముడు. బ్రహ్మదేవుడు "తథాస్తు" అని మాయమయ్యాడు.

బ్రహ్మ యిచ్చిన వరప్రభావం వల్ల రాక్షసుడైన దుర్గమునికి వేదాలన్నీ స్వాధీనమయ్యాయి. ఆ నాటి నుండి విప్రులు వేదాలను మరచిపోయారు. భూలోకంలో వేజధర్మాచరమ క్షీణించింది. స్నానసంధ్యాదులు, జపహోమాదులు, యజ్ఞ యాగాదులు అన్ని అంతరించాయి. వేదవాఙ్మయ విజ్ఞానం తమకు దూరమై పోవడంతో బ్రాహ్మణులకు యజ్ఞనిర్వహణ అసాధ్యమైపోయింది. యజ్ఞాలు లేకపోవడం వల్ల దేవతలు నిర్వీర్యులయ్యారు. రాక్షస గణం దేవలోకాన్ని అక్రమించింది. ఇంద్రుడు స్వర్గాన్ని విడిచి, కొండల్లో, కొనల్లో అజ్ఞాతవాసం చేస్తూ పరాశక్తిని ప్రార్థించ సాగాడు. బ్రాహ్మణులందఱూ హిమాలయాలకు వెళ్ళి భవానీ మాతను ప్రార్థించి, తమ అపరాధాలను క్షమించి, దయచూడ వలసిందిగా వేడుకున్నారు. తెలియక చేసిన తప్పులను మన్నించి, కనికరించ వలసిందిగా ప్రాధేయ పడ్డారు.

వారి ప్రార్థనలు విని జగన్మాత ప్రత్యక్ష మయింది. నిలువెల్లా కన్నులతో దివ్య కాంతులతో ప్రత్యక్షమయింది. తన బిడ్డలైన ప్రాణికోటి కష్టాలను చూడలేత శతనేత్రాలతో తొమ్మిది రోజుల పాటు ధారాపాతంగా కన్నీరు కారుస్తూ రోదించింది. తన బిడ్డల బాధ చూడలేక కన్నీరు మున్నీరుగా ఆమె విలపించగా, ఆమె కన్నీటి దారల చేత చెట్లన్నీ చిగురించి, పుష్పించి, ఫలించి, ఆర్తులకు మధుర ఫలాలను అందించాయి. అంతట జగన్మాత స్వయంగా తన చేతులతో వివిధ ఫలాలను, రకరకాల శాకాలను ఆర్తుల నోటికి అందించి, వారి ఆకలిని తీర్చింది. 

ఆనాటి నుండి ఆ దేవిని "శతాక్షి"అని, "శాకంభరి "అని పిలుస్తూ, దేవతలందఱు ఆమెను పూజింపసాగారు.     

ఈ వృత్తాంతం విన్న దుర్గముడు రాక్షస సమూహాలను వెంటబెట్టుకొని వెళ్లి దేవతలను, బ్రాహ్మణులను చుట్టుముట్టి, పరిపరి విధాలుగా వేధిస్తూ, వారిని భయ భ్రాంతులను చేయసాగాడు. దేవతలు, బ్రాహ్మణులు ఆర్తితో శతాక్షీదేవిని ప్రార్థించారు.

వారి మొఱలు ఆలకించి, జగన్మాత తేజోరాశి అయిన చక్రాన్ని సృష్టించి రాక్షసులతో యుద్ధం ప్రారంభించింది. దేవ దానవ సంగ్రామం భయంకరమైన , వారు పరస్పరమూ ప్రయోగించుకొనే శరపరంపరలతో సూర్య మండలం మూసుకు పోయింది. అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటుకున్నాయి. రాక్షసులు మరింతగా విజృంభించారు. అపుడు దేవి కనుబొమలు ముడిచి, హుంకారం చేసింది. ఆమె దివ్యదేహం నుండి అజేయమైన శక్తులు అనేకం ఆవిర్భవించాయి. 

అలా ముప్ఫయి రెండు శక్తులు ఆవిర్భవించి, రాక్షసులను చీల్చి చెండాడాయి. పదిరోజులు యుద్ధం సాగిన తర్వాత దానవ సైన్యం అంతా నశించింది. దుర్గముడు ఒక్కడే మిగిలాడు. దుర్గముడు అతి కోపంతో దేవి పైకి విజృంభించాడు. అపుడు శతాక్షీదేవి తీక్షణమైన చూపులను ప్రసరింపచేసి, దుర్గమునిపై బాణవర్షం కురిపించింది. దుర్గముని రథాశ్వాలను, సారధిని వధించింది. ఆ పై మరో ఐదు బాణాలు ప్రయోగించి దుర్గముణ్ణి సంహరించిది. 

అప్పుడు దేవతలు, త్రిమూర్తులు ఆ దేవిని ..

“శాకంభరీ దేవి! నమస్తే శతలోచనే!
సర్వోపనిషదుద్ఘషే! దుర్గమాసుర నాశిని!"

అని సంస్తుతించారు.

అంతట ఆ దేవి వానితో " దేవతలారా ! వేద విప్రులారా ! మీరిప్పుడు చూస్తున్న ఈ నా రూపం చాలా పవిత్రమైనది. ఈ రూపాన్ని చూడనందు వల్లనే ఇంత కాలమూ మీరు ఇన్ని కష్టాలు పడ్డారు. దుర్గమాసురుణ్ణి చంపిన నన్ను 'దుర్గ' అనే పేరుతో పూజిస్తూ, మీ కష్టాలను దూరం చేసుకొని సుఖంగా ప్రశాంతంగా జీవించండి" అని అభయమిచ్చి, అంతర్ధానం మైంది.  ఆ నాటి నుండి దేవతలు, వేదవిప్రులు యథావిధిగా తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ, ప్రశాంతంగా జీవయాత్ర సాగిస్తూ, ఆ దేవిని దుర్గగా, శతాక్షీ దేవిగా, శాకంభరిగా వ్యవహరిస్తూ, ఆమెను ఆరాధించి, ఆమె అనుగ్రహంతో తమ జీవితాలను చరితార్ధం చేసుకున్నారు.

ఈ కథ విశేషాన్ని వినిపించి, వ్యాసమహర్షి ఇలా అన్నాడు..

“జనమేజయ మహారాజా! పవిత్రమైన ఈ శతాక్షీ మహిమా వృత్తాంతం విన్న వారికి దేవీ భక్తి కలుగుతుంది. కష్టాలు తొలిగిపోతాయి. ఆమె అనుగ్రహం పొందితే, సర్వమూ సిద్ధించినట్లే. నీవు కూడా ఆమెను పూజించి, కృతార్ధతను పొందు”.

ఇందుచేతనే  నవరాత్రులలో ఒక రోజు అమ్మవారిని అనేక రకాల కాయగూరలతో, ఫలాలతో, శాస్త్ర ప్రకారం అలంకరించి శాకాంబరీ అవతారం గా కొలిచి దేవాలయాల్లో అర్చనలు జరుపుతుంటారు. 

అయితే శాకాంబరీ దేవిని ఆషాఢంలో పూజించడం మరింత విశేషం.  ఏరువాక పూర్ణిమ అంటే భూమిని దున్నటం ప్రారంభించేరోజు. పూర్వం ఈరోజును పండగలా చేసుకునేవారు. ఇప్పటికి కొన్ని గ్రామాలలో ఈ పండగను  జరుపుకుంటూనే ఉన్నారు. ఈ పండుగ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష పూర్ణిమనాడు వస్తుంది. ఈ సమయానికి ఋతుపవనాలు ప్రవేశించి తొలకరిజల్లులు కురుస్తాయి. దీనితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జ్యేష్ఠ మాసం తరువాత వచ్చే ఆషాఢ మాసంలో జగన్మాతను శాకంబరీదేవిగా పూజించడం ఆచారం.  

మార్కడేయ పురాణంలోని చండీసప్తశతితో పాటు దేవీ భాగవతంలో శాకాంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంద.

శ్రీమాత్రే నమః….🙏🙏
 శ్రీ దుర్గా నమోస్తుతే!

అంతటా విస్తరించిన శక్తి తత్వాన్ని జగన్మాత ఆకృతిలో దర్శించి, ఆరాధించే సాధనా సంవిధానాలు- దేవి శరన్నవరాత్రులు. జడత్వాన్ని వీడి చేతనత్వాన్ని సంతరించుకో వాలి. అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞాన వీచికల దిశగా పురోగమించాలి. కర్తవ్య దీక్షతో కార్యోన్ముఖులు కావాలి- అనే చైతన్య స్ఫూర్తిని నవరాత్రులు అందిస్తాయి. సమస్త శక్తుల సమన్వయ రూపిణిగా దుర్గాదేవి వర్ధిల్లుతోందని దేవీ భాగవతం పేర్కొంది దుర్వికారాలను ఉపశమింపజేసి, దుర్గతులను రూపుమాపే మాతృశక్తి- దుర్గ. మహాదే వుడి అమేయ శక్తి స్వరూపమే దుర్గ. ప్రతికూల భావాలను, వ్యతిరేక ధోరణులను నివారించి సానుకూల, సౌజన్యయుత అంశాలను దుర్గాశక్తి పెంపొందిస్తుంది. మంత్ర, తంత్ర, యంత్ర సమ్మిళితమైన లోకశుభంకరి- దుర్గా మహేశ్వరి!

దుర్గ, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ రూపాలు- పంచ ప్రకృతి శక్తులు. ఈ అయి దింటికి మూలకారక శక్తి దుర్గ. సకల సృష్టిలోని తేజస్సు ఆమెను ఆశ్రయించి ఉంటుం దని దుర్గాసూక్తం ప్రస్తుతించింది. అందుకే తనను సర్వప్రకాశ స్పూర్తిగా పేర్కొంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండంలో చైతన్యాన్ని దుర్గాంశగా సంభావిస్తారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాత్మక శక్తులకు ఆలంబనగా ఆద్యశక్తి దుర్గాదేవి అలరారుతోంది. జ్ఞాన దీప్తికి సంకేత మైన వేదాలను దుర్గమాసురుడు అపహరిం చాడు. దుర్గముణ్ని సంహరించి, వేదాలను పున రుద్దరించడానికి త్రిమూర్తుల దివ్య యశస్సుతో విజయ విలాసినిగా దుర్గ సాకారమైంది. అజ్ఞా నాంధకారానికి ప్రతిబింబమైన దుర్గముడి అంతంతో, లోకంలో విజ్ఞాన కాంతులు ప్రసరిం చాయి. జీవులకు శక్తిని అందిస్తూ, వాటిని పోషిస్తూ జీవోద్దరణ చేసే మహాదేవి, దుర్గాష్టమి నాడు జగదంబగా అవతరించింది.
లోకంలో జీవత్వాన్ని, జాగృతిని నిలువరించి, జడత్వాన్ని పెంపొందించాలని అసురగణం ప్రయత్నించినప్పుడు కాలాత్మికగా, శతాక్షిగా శ్రీమాత ఆవిర్భవించింది. విశ్వ చక్రాన్ని పురోగ మింప చేయడానికి విశ్వేశ్వరిగా వ్యక్తమైంది.

'వాంçసమధికం'- అని దుర్గాదేవిని సౌందర్యలహరిలో జగద్గురు ఆదిశంకరులు కీర్తిం చారు. కోరిన దానికన్నా అధికంగా వరాల సిరులను అనుగ్రహించే కల్పవల్లి- శ్రీ దుర్గ.

ప్రాణమయి, ప్రాణధాత్రి, ప్రాణేశ్వరి అనే దుర్గా నామాలకు ప్రతీకాత్మకమైన, ప్రాకృ తికపరమైన సంకేతం- బతుకమ్మ! ప్రకృతిలోని సాఫల్యతకు, సజీవత్వానికి బతుకమ్మ అద్దంపడుతుంది. ప్రాణులలోని జీవశక్తిని బతుకమ్మగా జానపదులు దర్శిస్తారు. పూల పొదరిళ్లలో పుష్ప సౌందర్యంతో బతుకమ్మ పరిమళిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు తన్మయభరితంగా ఆటపాట లతో మహిళలు బతుకమ్మను ఆరాధిస్తారు. దేవీ నవరాత్రులలో నిర్వహించే శ్రీ చక్రా ర్చనకు మరో రూపమే బతుకమ్మ. చైతన్య కుసుమప్రియగా భాసిల్లే బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పేరిట ఈ సంబురాల్లో చివరి రోజు కనువిందు చేస్తుంది. చద్ది అంటే చలువ, శీతలత్వం, క్షేమంకర భావన. పూలపుంతగా, తీరొక్క పువ్వుల దొంతరగా గోచ రమయ్యే చద్దుల బతుకమ్మ, సస్యకారక శక్తిగా ప్రకటితమవుతుంది. సమష్టి ఆధ్యాత్మిక చైతన్యానికి, సామరస్య జీవన సంవిధానానికి ప్రతీక- బతుకమ్మ వేడుక!

డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
 దుర్గాష్టమి ప్రాధాన్యత- విశిష్టత 

ప్రతినెలా దుర్గాష్టమి వస్తుంది. కానీ ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి దుర్గా దేవి అమ్మవారికి పరమ ప్రీతికరమైన రోజు. దీనినే మహాష్టమి లేదా మహా దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. ఈసారి ఈ దుర్గాష్టమి పండుగ సెప్టెంబర్‌ 30వ తేదీన జరుపుకోనున్నారు. 9 రోజుల పాటు జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి రోజు దుర్గాష్టమి పర్వదినం ఆచరిస్తారు. అలాగే.. చాలా మంది ఈరోజున దుర్గా దేవి అనుగ్రహం కోసం దుర్గాష్టమి వ్రతం ఆచరిస్తారు. అలాగే ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఈ దుర్గాష్టమి రోజు భక్తిశ్రద్ధలతో ఆచరించే ఆరాధనలు, పూజలు అమ్మవారికి ప్రీతికరమైనవి, అత్యం పవిత్రమైన దుర్గాష్టమి రోజు చాలా మంది కన్యా పూజ లేదా కుమారి పూజ ఆచరిస్తారు. త శుభకరమని నమ్ముతారు.
దసరా నవరాత్రుల్లో అత్యంత విశిష్టమైన రోజుగా, అపారమైన శక్తులకు ప్రతీకగా దుర్గాష్టమి పర్వదినాన్ని ఆచరిస్తారు. ఈరోజున పూజించే అమ్మవారి రూపం మహిషాసురమర్దిని. అంటే మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి అని అర్థం. ఇక దుర్గాష్టమి రోజు ఆచరించే దుర్గాష్టమి కథ విషయానికొస్తే..
పూర్వం రంభుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతడు మహిషి (గేదె) రూపంలో ఉన్న రాక్షసిని మోహించి వివాహం చేసుకుంటాడు. వారికి జన్మించినవాడే ఈ మహిషాసురుడు. గేదె తల, మనిషి మొండెం కలిగిన ఈ రాక్షసుడు అపారమైన శక్తియుక్తులతో లోకాలను జయించాలనే కోరికతో బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. మహిషాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీరు కోరిన వరం ఇస్తానని హామీ ఇస్తారు. అప్పుడు మహిషాసురుడు 'నాకు పురుషులు లేదా దేవతల చేతిలో మరణం లేకుండా వరం ఇవ్వండి' అని కోరుతాడు. వెంటనే బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చాడు. వరం పొందిన తర్వాత మహిషాసురుడు అహంకారంతో దేవలోకాన్ని ఆక్రమించాడు. దేవతలందరినీ నానా రకాలుగా ఇబ్బందిపెడుతుంటాడు. మహిషాసురుడి అరాచకాలను తట్టుకోలేని దేవతలు త్రిమూర్తులకు మొరపెట్టుకుంటారు. అప్పుడు త్రిమూర్తులు, దేవతలు అందరూ బాగా మథనం చేసిన తర్వాత శక్తి, తేజస్సుతో ఒక దివ్య శక్తి ఉద్భవిస్తుంది. అనంతమైన తేజస్సుతో, అపారమైన సౌందర్యంతో ఆవిర్భవించిన ఆ శక్తే దుర్గా దేవి. దివ్యశక్తులతో ఉద్భవించిన దుర్గాదేవికి మహిషారుసుడిని సంహరించడానికి దేవతలందరూ తమ తమ శక్తివంతమైన ఆయుధాలను సమర్పిస్తారు. అవేమిటంటే.. శివుడు - త్రిశూలం, విష్ణువు - సుదర్శన చక్రం, వరుణుడు - శంఖం, వాయుదేవుడు - బాణాలు, ధనుస్సు, ఇంద్రుడు - వజ్రాయుధం, హిమవంతుడు - సింహం ఇలా పది చేతుల్లో శక్తివంతమైన ఆయుధాలు ధరించి సింహ వాహనాన్ని అధిరోహించిన దుర్గాదేవి భయంకరమైన ఒక్క గర్జన చేసింది.. ఆ గర్జనకు ముల్లోకాలు కంపించాయి.
మహిషాసుర సంహారం
దుర్గాదేవి గర్జన విన్న మహిషాసురుడు ఒక స్త్రీ తనపై యుద్ధానికి వచ్చిందని గర్వంగా భావించి ఆమె శక్తిని తక్కువ అంచనా వేశాడు. తన అనుచరులను, సేనలను, రాక్షస వీరులను దుర్గాదేవిపై యుద్ధానికి పంపిస్తాడు. దుర్గాదేవి అసామాన్య పోరాట పటిమతో ఒక్కొక్క రాక్షసుడిని సంహరిస్తూ వస్తుంది. చివరగా మహిషాసురుడే యుద్ధానికి వచ్చాడు. అతనికి ఉన్న మహిమల వల్ల గేదె, సింహం, మనిషి ఇలా రూపాలు మార్చుకుంటూ అమ్మవారిని కలవరపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ దుర్గా దేవి దివ్యశక్తితో అతని ప్రతి మాయను ఛేదిస్తూ వస్తుంది. చివరిగా మహిషాసురుడు గేదె రూపంలో ఉన్నప్పుడు ఆ రూపం నుంచి మనిషి రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దుర్గాదేవి త్రిశూలాన్ని అతని గుండెలపై దింపి.. శిరస్సును ఖండిస్తుంది. అంతటితో ఆ రాక్షసుడి పీడ విరగడవుతుంది. దీంతో లోకంలో శాంతి నెలకొంటుంది. అలాగే.. మహిషాసురుడిపై దుర్గాదేవి విజయం సాధించిన రోజునే దుర్గాష్టమిగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం దుర్గా అష్టమి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున మేష రాశి నుంచి మీన రాశి వరకు మొత్తం 12 రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. అయితే కొన్ని పరిహరాలను చేయడం వలన అమ్మ రెట్టింపు అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ రోజు దుర్గాదేవి చీకటి, అహంకారంపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈసారి చంద్రుడు బృహస్పతి రాశి .. ధనుస్సు రాశిలో ఉంటాడు. దీంతో ఈ ఏడాది దుర్గా అష్టమి రోజున ఆధ్యాత్మిక జ్ఞానం, విశ్వాసం, భావోద్వేగ ధైర్యాన్ని పెంచుతుంది. ఈ దుర్గాష్టమి రోజున ప్రతి రాశిపై దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి. రాశి ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం శుభప్రదం.
దుర్గాష్టమి రోజున ధనుస్సు రాశిలో చంద్రుని స్థానం దుర్గాదేవి శక్తిని, బృహస్పతి జ్ఞానాన్ని ఏకం చేస్తుంది. ఈ పవిత్ర సంగమం ప్రతి ఒక్కరూ ధైర్యంతో జీవించడం, సత్యాన్ని స్వీకరించడం, భయాన్ని విడిచిపెట్టడం నేర్పే వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.  పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు. కాళీ అమ్మవారి నుదిటి భాగం నుంచి దుర్గ ఉద్భవించిందని కొందరు చెబుతారు. అందుకే కనకదుర్గను కాళీ, చండీ, రక్తబీజగా కొలుస్తారు. మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు. 
వృత్తి, ఉద్యోగాలలో ఉండేవారు తమ సామగ్రిని, ఆయుధాలను అమ్మవారి దగ్గరుంచి పూజిస్తారు.  "లోహుడు" అనే రాక్షసుడిని దుర్గాదేవి వధిస్తే లోహం పుట్టిందని..అందుకే ఈ రోజు లోహపరికరాలని పూజిస్తారని చెబుతారు. 
దుర్గ అంటే దుర్గమైనది దుర్గ
దుర్గతులను తొలిగించేది దుర్గ
దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి కనకదుర్గ
లలితా సహస్రనామంలో అమ్మవారికి ‘సద్గతి ప్రదా’ అనే నామం ఉంటుంది..
దుర్గ అనే నామం ...గత జన్మ వాసనలను పూర్తిగా తుడిచేసి దుర్గుణాలను సద్గుణాలుగా మారుస్తుందని..సంతోషాన్నిస్తుందని చెబుతారు
దుర్గాదేవి ఆరాధన వల్ల దుష్టశక్తులు,భూత , ప్రేత , పిశాచ , రాక్షస బాధలుండవు. 
మొదటి 3 రోజులు దుర్గా రూపం - అరిషడ్వర్గాలను జయించేందుకు
4,5,6 రోజులు లక్ష్మీ రూపం - ఐశ్వర్యం కోసం 
చివరి మూడు రోజులు సరస్వతీ రూపం - జ్ఞాన సముపార్జన కోసం
 వాగ్దేవికి వందనం

సరస్వతీ దేవి విద్యాధిదేవత. చదువుల తల్లి. విద్యను మూడో నేత్రంతో పోల్చారు జ్ఞానకోవిదులు. మనిషి రెండు కళ్లతో ప్రపంచాన్ని చూడగలిగితే, 'విద్య' అనే మూడో కంటితో లోకంలోని మంచి చెడులను తెలుసుకుంటూ ముందుకెళ్లాలన్నదే దానికి అర్థం. సరస్వతిని జ్ఞానశక్తికి అధిష్ఠాన దేవతగా కొలుస్తారు. జ్ఞానం, వివేకం ఈ రెండిం టినీ అనుగ్రహించే ఆ వాగ్దేవిని భాష, భగవతి, భారతి ఇత్యాది పేర్లతో పిలుచు కుంటాం. విద్యాప్రదాత్రి అయిన ఆమె అనుగ్రహం లేనిదే ఏ వ్యక్తిలోనూ జ్ఞానదీపం వెలగదు. ఆమె కృపకు పాత్రులైనవారు మాత్రమే ఆ అవకాశాన్ని అందుకోగలరు. విద్య, విజ్ఞానం, వివేకం ఈ మూడింటి వికాసానికి అమ్మ దయ అవసరం. వీణాపాణి, పుస్తకధారిణి అయిన వాణిని భక్తి ప్రపత్తులతో కొలిచే వారిలో జ్ఞానదీపాన్ని ఆ తల్లి తన చేత్తోనే వెలిగిస్తుందని విశ్వామిత్ర మహర్షి పేర్కొన్నాడు. అక్షరమ్ముక్క తెలియని మనిషిని తన అనుగ్రహంతో కవికుల శ్రేష్ఠుడైన కాళిదాసుగా తీర్చిదిద్దింది ఆ జ్ఞాన స్వరూపిణి. 'ప్రణోదేవీ సరస్వతీ... అంటూ విద్యాధిదేవతను కీర్తించింది రుగ్వేదం. ప్రణమిల్లే వారిని కాపాడే తల్లి అని దానికి అర్థం. అంతేకాదు, వేదం- వాగ్దేవిని అన్నప్రదా యినిగా అభివర్ణిస్తూ ధనదాయినిగా కూడా కీర్తించింది. చైతన్యవంతమైన విద్య పరబ్రహ్మ సాక్షాత్కారానికి దారిచూపుతుంది.

సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే విశేషార్థం ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. నీరు జీవశక్తికి సంకేతం. సర్వ జీవ రాశికీ ప్రాణాధారం. ఇలా జల రూపంతో సైతం సరస్వతీదేవి మానవాళి మనుగడకు ఆధారమవుతూ నదీమ తల్లిగా నమస్కారాలు అందుకుంటోంది.. పూజాదికాలలో కలశపూజ చేసేటప్పుడు సరస్వతీ నది పేరును ఉచ్చరించడం తెలిసిందే.
మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి అని పూజించుకునే ముగ్గురమ్మల్లో సరస్వతీ దేవి బాలచంద్రుణ్ని సిగలో పూవుగా ధరించి ఉంటుంది. తక్కిన దేవతల్లాగ ఈమె చేతిలో ఏ ఆయుధమూ ఉండదు. బ్రహ్మవైవర్త పురాణం సరస్వతీ దేవిని అహింసకు నాయి కగా పేర్కొని సర్వశుక్లాం, శుద్ద రూపాం అని స్తుతించింది. ధవళమూర్తిగా మందస్మిత వదనంతో పద్మంపై ఆశీనురాలై ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంటుంది.

బ్రహ్మదేవుడి నాలుగు ముఖాలూ నాలుగు వేదాలు. వేదాలకు జీవం వాక్కు. ఆ వాక్కే బ్రహ్మముఖంలో నివసించే భారతి అని శాస్త్రవచనం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు సరస్వతీ దేవి నిలయాలు. ఆమె వాహనం హంస. జగత్తులో విజ్ఞాన సత్తును ప్రత్యేకంగా గ్రహించగలిగినప్పుడే మనిషి హంస ధర్మం కలవాడవుతాడ న్నది జ్ఞానుల వివరణ. విద్యార్థులు అందరూ ఆ తల్లికి శరణాగతులై ఉండాలి. ఏ ఇంట వాగ్దేవిని పూజిస్తారో ఆ ఇల్లు సిరిసంపదలకు, శాంతికి నిలయమవుతుంది. అందుకే 'విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే!' అని మనసారా ప్రార్థిద్దాం. ఆ తల్లి ఆశీస్సులు పొందుదాం.

యం.సి.శివశంకరశాస్త్రి