*****దుర్మార్గం..3200 హిందూ అమ్మాయిలను రే*ప్ చేసారు@nandurihemamalini
https://youtu.be/ofBMa9XPi4g?si=eVvUaoEX7EfnnYAL
శ్రీమాత నమః ప్రతి తల్లి తండ్రి చూడాల్సిన వీడియో ఆడపిల్లల్ని ఏ విధంగా ట్రాప్ చేసి తీసుకువెళ్ళిపోతున్నారు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ హిందువులే హిందూ ఆడపిల్లలే వాడు అసలు ఈ కేస అంతా మీరు చదివిన తర్వాత వాడు ఎంత ఘరానాగా చెప్తున్నాడు అంటే మా టార్గెట్ హిందూ ఆడపిల్లలే నేను ఇదంతా చేసినందుకు ఏమాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు అని చెప్పి ఎంత గొప్పగా చెప్తున్నాడో ఛిఛి ఇలాంటి వ్యధవల్ల వల్ల కాదు ఆడపిల్లల జీవితం నాశనం అయపోవడం తల్లిదండ్రులుగా మన బాధ్యత మన పిల్లలకి విషయాలు చెప్పుకోవడం ఎలా ట్రాప్ చేస్తారు ఎలా మనల్ని తీసుకు వెళ్ళిపోతారు అనే విషయం పిల్లలకి చెప్పే తీరాలి. దీన్ని చాడా శాస్త్రి గారు ఆయన వాల్పేపర్ లో పెట్టారు. అసలు జరిగిన విషయం ఏంటంటే భోపాల్లో ఒక 19 ఏళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వచ్చి గత నెల 18వ తారీకున అంటే ఏప్రిల్ 18న పర్హాన్ అనే అతను తన్ని బాధ పెట్టి బ్లాక్ మెయిల్ చేశారు అని చెప్పి ఆరోపించింది. అప్పుడు పోలీసులు ఏం చేశారు అంటే ఈ పర్హాన్ని ని కస్టడీలోకి తీసుకొని అతని ఫోన్ అంతా చెక్ చేస్తే అతని ఫోన్ లో దాదాపుగా 10 నుంచి 15 మంది అమ్మాయిల అశ్లీల వీడియోస్ ఉన్నాయట ఫారెన్సిక్ విశ్లేషకులకి పంపించారు. అసలు జరిగింది ఏంటంటే ఈ పర్హన్ వాడు వాడితో పాటు ఐదుగురు అన్నమాట వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్ అందులో వాళ్ళు రాశారు ఆ పేర్లు కూడా అలాగే ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు ఈ పేర్లని హిందూ పేర్లుగా మార్చుకున్నారు మార్చుకొని వీళ్ళు వాళ్ళతో పాటు చదివే పిల్లల్ని ట్రాప్ చేశారు. వీళ్ళందరూ భోపాల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆడపిల్లల్ని ట్రాప్ చేశారు. ముందు ఒక అమ్మాయిని ట్రాప్ చేశారన్నమాట. ట్రాప్ చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మత్తుమంది ఇచ్చేసి ఆ అమ్మాయితో అశ్లీలకరమైన అసభ్యకరమైన వీడియోస్ అవన్నీ తీసి ఆ అమ్మాయిని ఏమని బెదిరించారు అంటే నువ్వు నీతో పాటు నీ స్నేహితులను కూడా తీసుకురావాలి నువ్వు గనుక నీ స్నేహితులను కూడా తీసుకురాకపోతే నీ వీడియోస్ అన్నింటిని మేము బయట పెట్టేస్తామ అని చెప్పి ఈ అమ్మాయిని బెదిరించారు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తన స్నేహితులతో పాటు వస్తే ఆ స్నేహితులకి కూడా మత్తుమందిచ్చి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ అశ్లీల వీడియోస్ అన్ని తీసుకొని ఆ వీడియోస్ అన్నింటిని ఫోర్న సైట్లో పెట్టి వీళ్ళ మీద అంటే ఈ ఆడపిల్లల మీద ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జులుంని చూపించడం ప్రారంభించారు ఎలాగ మీరు బురకా వేసుకోవాలి మా సంప్రదాయాలు పాటించాలి ఖురాన్ చదవాలి అంటూ బెదిరించడమే కాకుండా వాళ్ళ సంప్రదాయాలని వీళ్ళ మీద రుద్దుతూ విపరీతంగా బాధ పెట్టేస్తున్నారు ఈ ఆడపిల్లల్ని అప్పుడు అందులో ఒక ఆడపిల్ల ఇవన్నీ భరించలేక పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడంతో అప్పుడు మొత్తం ఈ విషయం అంతా బయటిక వచ్చిందన్నమాట పోలీసులేమో ఇంట్రోగేట్ చేస్తే ఈ పరహాన్ అనే అతను ఏం చెప్పాడు అంటే మేము కావాలనే హిందూ అమ్మాయిలని టార్గెట్ చేశము మేము ఎంతమంది ఎక్కువ అమ్మాయిలని ఇబ్బంది పెడితే అంత మాకు గొప్ప మా ఇస్లాం ప్రకారము ఇదిచాల చాలా నైతికమైన చర్య దీని గురించి మేమఏమి ఇబ్బంది పడట్లేదు బాధ పడట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. పోయి అలా చెప్పినప్పుడైనా వాళ్ళకి సంబంధించిన మత పెద్దలు ఇది తప్పు ఇలా చేయకూడదు అని ఉంటే బాగుండేది అసలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన మత పెద్దలు ఎవరు దీన్ని ఖండించటం లేదు. నేను హిందూ అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసేయాలని అనుకుంటున్నాను. ఇది జిహాద్ గా నేను అనుకుంటున్నాను. నేను దీనికి గర్విస్తున్నాను నేనేమి బాధపడటం లేదు అందుకే నేను ఈ హిందూ అమ్మాయిలని ట్రాప్ చేశాను వాళ్ళని నేను టార్గెట్ చేశాను అని చెప్పి చెప్తూ హిందూ అమ్మాయిలని బాధ పెట్టడం అంటే వాళ్ళని శారీరకంగా ఇబ్బంది పెట్టడం నాకు గర్వకారణం అని చెప్పడమే కాకుండా ఇంకా పోలీసులకి ఎన్నో విషయాలని విచారణలో చెప్పాడట అవన్నీ వింటే చాలా భయంగా కూడా అనిపించిందట పోలీసులకి. అతను ఏం చెప్తున్నాడు అంటే హిందూ అమ్మాయిలని టార్గెట్ చేయడం కోసం నేను ముస్లిం ముఠాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను వీళ్ళందరూ హిందూ అమ్మాయిలని ట్రాప్ చేస్తారు ఎవరైతే ఇంటికి దూరంగా ఉంటారో వాళ్ళందరినీ ట్రాప్ చేయటం మా ముందు ముఖ్య ఉద్దేశం అందుకే మా పేర్లు తెలియకుండా ముందు మేము హిందూ పేర్లు పెట్టుకుని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని శారీరకంగా వాడుకుని వాళ్ళ వీడియోస్ తీసి వాళ్ళ ద్వారా ఇంకొంతమంది అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళ వీడియో వీడియోస్ తీసి వీళ్ళని ఫోన్ సైట్లో పెట్టడం మాత్రమే కాకుండా మేము వాళ్ళని మతం మారుస్తున్నాము. మా టార్గెట్ అదే ఇది లవ్ జిహాదు ఇది చేయడానికి మేము ఎటువంటి సిగ్గు పడటం లేదని ఆ ఫర్హాన్ అనే వ్యక్తి చెప్పాడు. ఇటువంటిదే దాదాపుగా 32 సంవత్సరాల క్రితం అజ్మీర్ దర్గా కేసు అజ్మీర్ కి సంబంధించిన దర్గా ఏదైతే ఉందో దానికి సంబంధించిన కుటుంబ సభ్యుల వల్ల దాదాపుగా 3000 మంది అమ్మాయిలు బాధపడ్డారట అంటే 13 సంవత్సరాల నుంచి ఇంకా పెద్ద వయసు ఉన్న అమ్మాయిలందరినీ ట్రాప్ చేసి వీళ్ళందరిదీ వీళ్ళనేమో మత్తులో ముంచేసి అశ్లీల వీడియోస్ అవన్నీ తీసి అసలు కేసు వేస్తేట ఆ కేసు తేలడానికి కి 32 సంవత్సరాలు పట్టింది. అతి పెద్ద లవ్ జిహాద్ కేస్ గా చెప్తారు ఈ అజ్మీర్ దర్గాకి సంబంధించిన కేస ని దానికి సంబంధించిన వివరాలు నేను మీకు పూర్తిగా డీటెయిల్ నేను చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి. అజ్మీర్ పిల్లల్ని బాధ పెట్టే కుంభకోణం అంటే అక్కడ నేను పదం మార్చాను 32 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం. 32 సంవత్సరాల తర్వాత పోక్సో చట్టం కోర్టు ఈ క్రింది ఆరు మంది నిందితులకి జీవిత ఖైదు అలాగే 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. మహమ్మద్ జమీర్ మహమ్మద్ నసీం మహమ్మద్ సలీం మహమ్మద్ సోహైల్ మహమ్మద్ ఇక్బాల్ మహమ్మద్ నఫీన్ చిస్తి 1992లో అజ్మీర్లో స్కూల్ కాలేజీలకు వెళ్ళే హిందూ అమ్మాయిలని బ్లాక్ మెయిల్ చేసి బాధ పెట్టారు. ఆ బాధ పెట్టిన ఆ విధానాన్ని ఫోటోలు తీసి వీళ్ళని బెదిరించి ఇంకొంత మందిని ఉచ్చులోకి లాగారు. ఇదేమి సినిమా కథ కాదు అంటూ ఇక్కడ ఈ వాల్పేపర్ మీద పెట్టారన్నమాట కాకపోతే ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ పేరా లో పేర్లు మాత్రం మార్చబడ్డాయి ఎందుకంటే అసల పేర్లు గోప్యంగా ఉంచడం కోసం 1992వ సంవత్సరం సోఫియా అంటే ఇక్కడ పేరు మార్చారు. సీనియర్ సెకండరీ స్కూల్ కి చెందిన ఒక విద్యార్థిని ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఫరూక్ క్రిస్టి అనేవాడు లొంగ తీసుకొని ఆ అమ్మాయిని బాధ పెట్టాడు. ఈ క్రిస్టి రాజస్థాన్ లో గల ప్రముఖ అజ్మీర్ దర్గా వారి కుటుంబానికి చెందినవాడు. అంతేకాక వీడు అజ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా వీడు ఆ అమ్మాయిని బాధ పెట్టి అలా ఊరుకోలేదు. అభ్యంతరకరమైన ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయి స్నేహితులను తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పి బలవంతం చేసి ఆ అమ్మాయి తన ఫోటోలు ఎక్కడ బయట పెడుతుందో అనే భయంతో తన స్నేహితులను కూడా తీసుకొస్తే ఆ పిల్లలతో కూడా చాలా ఫోటోల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ ద్వారా మరి కొంతమందిని ఈ ఊబిలోకి లాగాడు ఇలా మొత్తం స్కామ్ లో పరపతి కలిగిన వ్యక్తులు రాజకీయ నాయకుల ప్రమేయం ఉండి కూడా ఒక అతి జుగుప్సాకరమైన భయంకరమైన ఈ స్కాండల్ కొన్ని సంవత్సరాల పాటు నడిపించారు. ఫిర్యాదులు చేయటానికి సాంఘిక కుటుంబ సమస్యలు వస్తాయని అమ్మాయిల కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయకపోవడంతో మరీ ధైర్యం తెచ్చుకున్న ఈ గ్యాంగ్ తమ పరిధి విస్తృతి ఇంకా పెంచింది. అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలెట్టారు. వాళ్ళ లెక్కల ప్రకారం 11 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు గల 250 మంది పిల్లల వరకు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని అంచన. కానీ అప్పటి డిఐజి ఓమేంద్ర భారద్వాజ ప్రకారం కొన్ని సంవత్సరాలు నడిచిన ఈ స్కామ్ లో లెక్కకు అందని కొన్ని వందల మంది ట్రాప్ చేయబడ్డారని చెప్పారు. ఈ అవమానాన్ని భరించలేక చాలా మంది అమ్మాయిలు ప్రాణాలు కూడా తీసుకున్నారని ఆయన చెప్పారు. ఎవరో ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అజ్మీర్ దర్గా వారు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసు ముందుకు వెళ్ళకుండా చూసుకున్నారు. అదికాక ఇరుక్కున్న అమ్మాయిలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫిర్యాదులు ఇవ్వటానికి ముందుకు రాకపోవటం కూడా ఈ ముష్కరులకు వరం అయింది. అయితే మదన్ సింగ్ అనే జర్నలిస్టు ధైర్యం చేసి ఈ సంఘటన మీద వరుస కథనాలు తన వార్తా పత్రికల్లో రాయడంతో ప్రజలకి నిజం తెలిసింది. అప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మొత్తం మీద 18 మంది మీద నేరారోపణలు చేయగా నలుగురిని విడిచిపెట్టారు. ఫరూక్ క్రిస్టీతో పాటుగా ఎనిమిది మందికి జీవిత ఖైదీ విధించక శిక్షాకాల సమయం అయిపోయిందని 2013 లో హైకోర్టు ఫరూక్ క్రిస్టిని విడుదల చేసింది చూడండి అంతమందిని ఇబ్బంది పెడితే చివరికి ఏం చేసిందో చాలా మంది అమ్మాయిలు కేసు సమయంలో సాక్షాలు చెప్పడానికి ముందుకు రాకపోవడాన్ని మేము అర్థం చేసుకోవాలని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ కేసు 1980 లో ఉత్తర ఇంగ్లాండ్ రెటర్ హోమ్ లో జరిగిన చైల్డ్ స్కాండిల్ ని గుర్తుకు తెచ్చిందని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఆ స్కామ్ లో ఐదుగురు పాకకి చెందిన బ్రిటన్ పౌరులైన టాక్సీ డ్రైవర్లు పిల్లల సంరక్షణ కేంద్రాల నుంచి 10 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళకి మందు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళతో వ్యాపారం 10 సంవత్సరాల పాటు కొనసాగించారు. ముందు ఫిర్యాదులు వచ్చిన అధికారులు సీరియస్ గా తీసుకోలేదు చివరికి 2010 లో చర్యలు మొదలు పెడితే ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన పాక్ జాతీయులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అని కేసు పెట్టారు. 2019 వరకు ఈ కేసు విచారణ నడిచింది. మొత్తం 1400 మంది పిల్లలు ఈ స్కామ్ లో ఎరుక్కున్నారని తేలింది. ఈ కేసు కు సంబంధించి ఒక విలేఖరి ఆయన మదన్ సింగ్ అన్నమాట. ఆయనేమో దీని గురించి వార్తలు అవన్నీ రాస్తే ఆయన మీద దాడి చేశారు ఆయన మీద దాడి చేస్తే ఆయన హాస్పిటలైజ్డ్ అయితే హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆయన ప్రాణాలు కూడా తీసేసారు ఆయన ప్రాణాలు పోయినప్పటికి ఆయనకి ఇద్దరు కొడుకులు ఎనిమిది సంవత్సరాలు 14 సంవత్సరాలు కొడుకులు ఉన్నారన్నమాట. ఈ మదన్ సింగ్ గారి మీద ఎవరైతే అగాయిత్యక్యం చేశారో వాళ్ళ మీద కేసు పెడితే కోర్టఏమో సరైన ఆధారాలు లేవు అని చెప్పి కోర్టు కేస్ కొట్టేసింది ఎందుకంటే అక్కడ చేసింది చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు కాబట్టి కోర్టఏమో కేసు కొట్టేసింది. 2023 లో ఒక చోట టీ తాగుతూ ఉంటే ఎవరైతే ఈ మదన్ సింగ్ మీద అగాయిత్యం చేశాడో వాడిని కూడా ఇద్దరు యువకులు మట్టును పెట్టేశారు. వాళ్లే సూర్య ప్రతాప్ సింగ్, ధర్మ ప్రతాప్ సింగ్ వాళ్లే మదన్ సింగ్ యొక్క కొడుకులు. వాళ్ళు ఏం చెప్పారంటే మా నాన్న ప్రాణాలు పోయాయి కదా దాని మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇన్ని సంవత్సరాలు పట్టింది అన్నారు. అప్పటి కేసులో ఎవరైతే అమ్మాయిలు ఇంకా ఉన్నారు అని చెప్పి చెప్పారో ఎవరైతే బాధితులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికి అమ్మమ్మలు నానమ్మలు అయిపోయాయి ఇది ఈ కేసు అజ్మీర్లో చాలా సంచలనాన్ని సృష్టించింది. కొన్నాళ్ళ పాటు అజ్మీర్ లో ఉన్న ఆడపిల్లలకి వివాహమే కాలేదు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దుర్మార్గమైన పని చేసేసారో పాపం అప్పట్లో ఆ కేసులో ఎరుక్కున్న వాళ్ళు ఇంకా చాలా పెద్ద వయసు వచ్చేసిన వాళ్ళు ఇంకా కోర్టుకి వెళ్తూ ఉంటే ఆ జడ్జి గారిని వాళ్ళు అడిగారట ఇంకా మమ్మల్ని ఎందుకు వేధిస్తారు మేము అప్పుడే నానమ్మలు అమ్మమ్మలం కూడా అయిపోయాం కదా ఇంకా మమ్మల్ని వదలరా అన్నంత తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురయ్యారు అప్పటి ఆడపిల్లలు ఇంత సీరియస్ కేస్ కే 32 సంవత్సరాలు పట్టింది అంటే మామూలు కేసుల సంగతి ఏంటో ఒక్కసారి ఆలోచించండి కానీ మనలో కొంతమంది ఉంటారు మతానికి వీళ్ళకి ఏం సంబంధం ప్రతిదాన్ని వీళ్ళ మీద రుద్దేస్తున్నారు ఏంటి అని చెప్పి మాట్లాడతారు మనం భయపడవలసింది ఈ అమ్మాయిలని బాధ పెట్టే వాళ్ళ కంటే కూడా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళు తప్పు చేస్తున్న ఖండించకుండా వాళ్ళని వెనకేసుకని వస్తారు చూసారా వాళ్ళ గురించి మనం బాధపడాలి. ఇది ఇప్పుడు అజ్మీర్ కేస్ ఎందుకు చదివి వినిపించాను అంటే ఆల్రెడీ నేను అజ్మీర్ దర్గా గురించి చెప్తే కొంతమంది కామెంట్స్ పెట్టారన్నమాట. ఇప్పుడు మళ్ళీ నేను ఏదో నా సొంతంగా నేను చెప్పాను అని అనుకుంటారేమో అని చెప్పి నేను మొత్తం దీన్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాను. మీరు ఒకసారి గూగుల్ లో కొట్టి చూస్తే మీకు కనిపిస్తుంది. ఇదంతా విన్న తర్వాత మీకు ఏం అనిపించింది? ఆడపిల్లలు తల్లిదండ్రులు గాను, ఆడపిల్లలు గాను ఇంకొకళ్ళని నమ్మకండి. నమ్మి మోసపోకండి. మోసపోతే ప్రాణాలు పోతాయి. ప్రాణాలు ఒకేసారి తీసేస్తే పర్వాలేదు. కానీ వాళ్ళు అలా తీరు. నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తీసేస్తారు. పిల్లల్ని తీసుకుపోయి ముఖ్యంగా ఆడపిల్లల్ని తీసుకుపోయి ఒక్కొక్క అమ్మాయిని ఎంత మందిని ఇబ్బంది పెట్టేస్తారో తెలుసా? మొన్న నేను ఒక వీడియో కూడా చేశాను. తస్లీమా నస్లిన్ అని లజ్జ అనే పుస్తకంలో రాశారు ఆ తల్లి బాధపడుతుంది ఒక్కరు ఒక్క పిల్ల మీద పది మంది పడిపోతే ఆ తల్లి ఏడుస్తూ చెప్పింది ఒరేయ్ అంతమంది పడకండిరా నా కూతురు చచ్చిపోతుంది ఒక్కొక్కళ్ళు దాని దగ్గరికి వెళ్ళండిరా అనే స్థితిలో తల్లి బాధపడింది అంటే ఆడపిల్లల్ని ఏం చేసేస్తున్నారు కాస్త బుద్ధి ఎరిగి అప్పుడు ప్రవర్తించండి లవ్వు కొవ్వు అంటూ ఎవడో కనిపడిన వాడిన ప్రతి వాడిని లవ్ చేసేసి వాడి దగ్గరికి పోయి మిమ్మల్ని నాశనం చేసుకుంటున్నారు తల్లిదండ్రుల నాశనం చేసేస్తున్నారు తల్లిదండ్రుల్ని బాధ పెట్టేస్తున్నారు. ఆ కొవ్వు తీర్చుకోవాలి అంటే పెళ్లి చేయమని ఇంట్లో తల్లిదండ్రులని అడగండి. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు ఇంత కోపంగా చెప్తున్నానో తెలుసా మామూలుగానే చెప్పొచ్చు కానీ ఆ స్కాండిల్స్ అంతా చదువుతుంటే భయం పుట్టి ఆడపిల్లల్ని ఏం చేసేస్తారు అని చెప్పి భయంతో వేదనతో చెప్తున్నాను. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నప్పుడు మనం చాలా బాగా చెప్తాం. మనకంటూ గొప్పోడు లేడు అని చెప్తాం. ఆ ప్రేమను అంటే ఇలా అంటారా ప్రేమిస్తే తప్పేంటి అంటారు. ప్రేమిస్తే తప్పు లేదు అది రాంగ్ వ్యక్తిని ప్రేమిస్తే సర్వనాశనం అయిపోతాం. ఇన్నాళ్ళు మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులను ప్రేమించకుండా వాడికి చెప్పకుండా ఇంకొకడు ఎవడో దొరికాడని వాడిని ప్రేమించి రోడ్డును పట్టుకొని పోతే మన బ్రతుకు అదోగతే అటు ప్రాణాలు తీసుకోలేము. ఇటు బ్రతికి ఉండలేము. తర్వాత మీ ఇష్టం. మీతో అనవసరంగా ఇంకొకడు నవ్వుతూ మాట్లాడుతున్న మీతో అనవసరంగా ఇంకొకడు పరిచయం పెంచుకుంటున్న వాడు మీకు గొయ్య తీరుస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి ఆ గోతులో ఒకసారి పడితే మళ్ళీ బయటికి రాలేరు
No comments:
Post a Comment