Friday, January 31, 2020

పిల్లలు - సంస్కారం

పిల్లలకు మంచి సంస్కారం నేర్పించాలని, వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని మనం సహజంగా కోరుకుంటాం. విద్యకు ప్రాధాన్యమిచ్చిన సంస్కృతి మనది. పిల్లలు ఏ వయసు నుంచి నేర్చుకోగలుగుతారు, ఏ వయసులో వారికి ఏం నేర్పించగలం అని తరచూ తల్లిదండ్రులు ఆలోచించే ప్రశ్న. పిల్లలు తల్లి కడుపులో ఉండగానే కొన్ని విషయాల్ని గ్రహించగలరని ఇటీవల అనేక పరిశోధనల్లో తేలింది. దీన్ని prnatal learning అన్నారు. ఈ విషయంపై మన పూర్వీకులు పరిశీలించిన విధానాన్ని మహాభారత కాలం నుంచి చూడగలం. తల్లి గర్భంలోని పిల్లలు విషయాల్ని ఎలా గమనిస్తారన్న అంశంపై మన సంస్కృతిలో అనేక కథలున్నాయి.
మనందరికీ తెలిసిన కథ అభిమన్యుడి గురించి. అతడు గర్భంలో ఉండగానే ఒకానొక సమయంలో తల్లిదండ్రుల సంభాషణను విన్నాడట. అర్జునుడు.. సుభద్రతో యుద్ధంలోని వ్యూహాల్ని గురించి ముచ్చటిస్తూ సైన్యాన్ని పద్మవ్యూహంలో ఎలా నిలపాలి అనే విషయంపై చర్చించాడట. మాట్లాడుతూ ఆ మాటల్ని మధ్యలో ఎందువల్లనో ఆపినట్లు.. అందువల్ల అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రమే తెలిసినట్లు భారతంలో గమనిస్తాం. అలాగే భారతంలోని వనపర్వంలో అష్టావక్రుడు అనే మహర్షిని గూర్చి మరొక కథ ఉంది (అధ్యా: 132-34). అష్టావక్రుడు చరిత్రలోని వ్యక్తియే. ఇతడు రాసిన అష్టావక్రసంహిత (అష్టావక్ర గీత) అనే వేదాంత గ్రంథం ప్రసిద్ధమైంది. ఇతని తండ్రి కహూలుడు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగానే తన తండ్రి, తాతలు వేదాన్ని వల్లెవేయడం జాగ్రత్తగా విన్నాడట. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ఒక స్వరాన్ని తప్పుగా పలికినపుడు గర్భంలో ఉన్న అష్టావక్రుడు ఆ తప్పును సూచించాడట. ఆ సమయంలో మిగతా శిష్యులు కూడా ఉండటంతో తండ్రి దాన్ని అవమానంగా భావించి గర్భస్త శిశువుకి శాపం పెట్టాడు. దానివల్ల ఆ శిశువు ఎనిమిది వంకరలతో పుట్టాడని, అందువల్ల అతడికి అష్టావక్రుడు అనే పేరు వచ్చిందని చదువుకున్నాం. కాలక్రమేణ అష్టావక్రుడు గొప్ప పండితుడయ్యాడనీ, తండ్రి అనుగ్రహంతో మళ్లీ సాధారణ రూపాన్ని పొందాడని సుదీర్ఘమైన కథ.

మనకు పరిచయం ఉన్న మరొక పురాణగాథ ప్రహ్లాదుడిది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో అదను చూసి ఇంద్రుడు రాక్షసులపై దాడికి వెళ్లాడట. రాక్షసుల్ని తరిమిన తర్వాత హిరణ్యకశిపుడి భార్య గర్భవతి అని తెలిసిందట. ఆమెకు పుట్టబోయే బిడ్డను కూడా రాక్షసుడే కాబట్టి అతడ్ని సంహరించాలని ఆమెను కూడా బందీగా తీసుకున్నాడట. ఆ సమయంలో నారదుడు ఇంద్రుడ్ని అడ్డుకుని ఆమెకు కలగబోయే సంతానం గొప్ప విష్ణుభక్తుడు అవుతాడనీ, హిరణ్యకశిపుడిని అణచడానికి కూడా కారణమవుతాడని చెప్పడంతో ఇంద్రుడు ఆమెను వదిలాడట. నారదుడు ఆమెను తన ఆశ్రమంలో ఉంచి విష్ణుభక్తి బోధించాడట. నారదుడి విష్ణుభక్తి గానాన్ని గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు కూడా విని గొప్ప విష్ణు భక్తుడయ్యాడని భాగవతంలో చూస్తాం.

గర్భంలోనే విద్యను నేర్చిన పై కథల్లాగానే పూర్వ జన్మ సంస్కారంతో జ్ఞానిగా పుట్టిన మరొక కథ కపిలుడు అనే మహర్షిని గూర్చి. కపిలుడు కూడా చరిత్రలోని వ్యక్తే. ఇతణ్ణి సాక్షాత్తు విష్ణువు అవతారంగా భాగవతం వర్ణిస్తుంది. ఇతని తల్లి పేరు దేవహూతి. ఇతడు పుట్టుకతోనే గొప్ప జ్ఞానియైు బాల్యంలోనే తన తల్లికి వేదాంత శాస్త్రంలోని గంభీరమైన విషయాల్ని బోధిస్తాడు.

పిల్లలు ఏ విధంగా తయారు కావాలని తల్లిదండ్రులు తీవ్రమైన విశ్వాసంతో కోరుకుంటే వారు అలాగే అవుతారని చెప్పడానికి మరొక కథ ఉంది. ఇది మార్కండేయ పురాణం (అధ్యా: 21-22) లోనిది. రుతధ్వజుడు గొప్ప ధార్మికుడైన రాజు. గంధర్వ రాజకుమారి అయిన మదాలస అతని భార్య. తన పిల్లలు కూడా మంచి పరాక్రమవంతులైన, ధార్మికులైన రాజులు కావాలని రుతధ్వజుడి కోరిక. తన పిల్లలకి విక్రాంతుడు, శత్రుమర్ధనుడు మొదలైన పేర్లు పెట్టాడు. మదాలస మాతరం ఆ పిల్లల్ని ఆడించే సమయంలో జోలపాటలు పాడుతూ వేదాంతాన్ని చెప్పింది. నీకు జరిగిన నామకరణం కేవలం కల్పన మాత్రమే. నీవు పరిశుద్ధుడైన బ్రహ్మవి, పంచభూతాల వల్ల నీ దేహం ఏర్పడింది, శుద్ధచైతన్య రూపుడైన నీకు ఈ దేహం ఒక తొడుగు మాత్రమే అంటూ జోలపాటలు పాడేదట. ఆ పిల్లలు దానికి అనుగుణంగా బాల్యంలోనే విరక్తిని పొంది రాజ్యాన్ని వదిలి వెళ్లారు. రాజు చాలా బాధపడ్డాడు. నాలుగో కొడుకు పుట్టిన తర్వాత రాజు తన అసహనాన్ని ఆపుకోలేక మదాలసను గతంలోలా చేయకుండా వారించాడు. మదాలస ఆ బాలుడిని లాలించే క్రమంలో నీవు గొప్ప జ్ఞానివై ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలిస్తావు అని కోరుతూ జోలపాట పాడిందట. ఆ బాలుడు వారు ఆశించిన విధంగా గొప్ప చక్రవర్తి అయ్యాడట.

పిల్లలు అతి చిన్న వయసు నుంచే అనేక విషయాల్ని గ్రహించగలరనే పరిశీలనను పై కథలో చూడగలం. కథలోనే కాక ఈ విషయంపై శాస్త్రీయ చర్చ చాలాచోట్ల ఉంది. భాగవతంలోనే కపిలుడు తన తల్లికి వేదాంత బోధ చేసిన సందర్భంలో (స్కంధం: 3, అధ్యా: 31) జీవుడు గర్భంలో పడిన సమయం నుంచి క్రమక్రమంగా ఎలా పెరుగుతుంది అన్న విషయాన్ని వర్ణించాడు. ఇదే విషయాన్ని గర్భోపనిషత్తు అనే ఉపనిషత్తు చెబుతుంది. గర్భం ఏర్పడినపుడు తొమ్మిది నెలల వరకు గర్భం ఎలా వృద్ధి చెందుతుంది, ఏయే దశలో ఏయే అవయవాలు ఏర్పడతాయి.. మొదలైన విషయాల్ని గూర్చి ఇది చెబుతుంది.

శిశువు గర్భంలో ఉండే చివరి మూడు నెలల్లో మనసు, శరీరంలోని అవయవాలు ఎలా సంపూర్ణంగా ఏర్పడతాయి అన్న వర్ణన ఇందులో ఉంది. ఆయుర్వేద గ్రంథాల్లోని గర్భసంస్కారం, గర్భిణీ వ్యాకరణం మొదలైన అధ్యాయాల్లో గర్భధారణ సమయంలో తల్లి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, మంచి పుస్తకాల్ని చదవాలి లేదా లలితమైన సంగీతాన్ని వినాలి మొదలైన వాటిని వివరంగా విశ్లేషించారు.
ఇటీవలి కాలం వరకూ సుమతీ శతకం, వేమన శతకం, భర్తృహరి సుభాషితాలు మొదలైనవాటిని తల్లిదండ్రులు పిల్లలతో వల్లెవేయించేవారు. శతక వాఙ్మయం ప్రపంచంలో మరే సంస్కృతిలోనూ లేదు. జీవితంలోని అనేక సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, వాటిని అధిగమించడానికి ఈ సుభాషితాలు తోడ్పడతాయి. ఉదాహరణకు ‘కందుకమువోలే సుజనుడు’ అనే పద్యాన్ని జీర్ణించుకున్నవాడు జీవితంలో వైఫల్యాన్ని ధైర్యంగా ఎదుర్కోగలడు. అలాగే ‘ఆరంభింపరు నీచమానవులు’ అనే పద్యం వ్యక్తిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. పిల్లలు పెరిగేకొద్దీ వీటిలోని భావాన్ని మరింత లోతుగా జీవితానికి అన్వయించుకోగలరు. ర్యాంకు సాధించలేని విద్యార్థులు తమ జీవితాన్ని అంతం చేసుకోకుండా ధైర్యంగా ఆలోచించగలరు. అర్థం లేని నర్సరీ పాటలు వచ్చిన తర్వాత జీవిత సత్యాల్ని బోధించి మానసిక స్థైర్యాన్ని నింపే సాహిత్యం మనకు దూరమైంది. భారతీయ విద్యా విధానంపై పరిశోధనలు జరిపి అందులోని సూక్ష్మ విషయాల్ని ప్రపంచమంతా అనుసరిస్తున్న సమయంలో మనం వాటికి దూరం కాకుండా రక్షించుకోవడం చాలా అవసరం.

అర్థం లేని నర్సరీ పాటలు వచ్చిన తర్వాత జీవిత సత్యాల్ని బోధించి మానసిక స్థైర్యాన్ని నింపే శతక సాహిత్యం మనకు దూరమైంది.

గర్భ సంస్కారం - భారతీయ విధానం

గర్భ సంస్కారం - భారతీయ విధానం

ఇటీవల ఆరోగ్యభారతి పశ్చిమ బెంగాల్‌లో మంచి సంతానాన్ని పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, హిందూ శాస్త్రాల్లో దీనిగురించి చెప్పిన విషయాలను తెలియజేస్తూ గర్భ సంస్కారం అనే ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించి, పంపిణీ చేసింది. హిందూత్వానికి సంబంధించిన ఏ విషయాన్ని అంగీకరించని కొందరు మేధావులు ఇది 'హిందుత్వవాదులను' తయారుచేసేందుకు జరుగుతున్న ప్రయత్నమంటూ గొడవ చేశారు. పాఠశాల స్థాయి నుంచే సెక్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రారంభించాలని వాదించే వీరు భారతీయ విజ్ఞానాన్ని మాత్రం అంగీకరించలేక పోతున్నారు. గర్భస్థ శిశువుకు సంస్కారాలు అందించడం గురించి మన శాస్త్రాలు ఏమి చెపుతున్నాయో చూద్దాం -
పిల్లలకు మంచి సంస్కారం నేర్పించాలని, వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకు తగినట్లే చిన్నప్పటినుంచి వారిని ఏవిధంగా పెంచాలి అన్న విషయంపై తెగ ఆలోచిస్తుంటారు కూడా. సంస్కారానికి, విద్యకు ప్రాధాన్యమిచ్చిన సంస్కతి మనది. పిల్లలు ఏ వయసు నుంచి నేర్చుకో గలుగుతారు, ఏ వయసులో వారికి ఏం నేర్పించగలం అని తల్లిదండ్రులమదిలో నిరంతరం మెదిలే ప్రశ్న. ఈ విషయంపై మన పూర్వీకులు పరిశీలించిన విధానాన్ని మహాభారత కాలం నుంచి చూడగలం. పుట్టిన తర్వాతమాత్రమే కాదు పుట్టబోయేముందు అంటే గర్భస్థంగా ఉన్నప్పుడే పిల్లలు సంస్కారాన్ని ఎలా గ్రహిస్తారో మన పురాణాలలో అనేక ఉదాహరణలు చెప్పబడ్డాయి.

అభిమన్యుడి గురించి మనందరికీ తెలిసిందే. అతడు గర్భంలో ఉండగానే ఒకానొక సమయంలో తల్లిదండ్రుల సంభాషణను విన్నాడట. అర్జునుడు.. సుభద్రతో యుద్ధంలోని వ్యూహాల్ని గురించి ముచ్చటిస్తూ సైన్యాన్ని పద్మవ్యూహంలో ఎలా నిలపాలి అనే విషయంపై చర్చించాడట. మాట్లాడుతూ ఆ మాటల్ని మధ్యలో ఎందువల్లనో ఆపినట్లు.. అందువల్ల అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రమే తెలిసినట్లు భారతంలో గమనిస్తాం. అలాగే భారతంలోని వనపర్వంలో అష్టావక్రుడు అనే మహర్షిని గూర్చి ఉంది (అధ్యా: 132-34). అష్టావక్రుడు రాసిన అష్టావక్రసంహిత (అష్టావక్ర గీత) అనే వేదాంత గ్రంథం ప్రసిద్ధమైంది. ఇతని తండ్రి కహూలుడు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగానే తన తండ్రి, తాతలు వేదాన్ని వల్లెవేయడం జాగ్రత్తగా విన్నాడట. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ఒక స్వరాన్ని తప్పుగా పలికినపుడు గర్భంలో ఉన్న అష్టావక్రుడు ఆ తప్పును సూచించాడట. ఆ సమయంలో మిగతా శిష్యులు కూడా ఉండటంతో తండ్రి దాన్ని అవమానంగా భావించి గర్భస్త శిశువుకి శాపం పెట్టాడు. దానివల్ల ఆ శిశువు ఎనిమిది వంకరలతో పుట్టాడని, అందువల్ల అతడికి అష్టావక్రుడు అనే పేరు వచ్చిందని చదువుకున్నాం. కాలక్రమేణ అష్టావక్రుడు గొప్ప పండితుడయ్యాడనీ, తండ్రి అనుగ్రహంతో మళ్లీ సాధారణ రూపాన్ని పొందాడు.

మనకు పరిచయం ఉన్న మరొక పురాణగాథ ప్రహ్లాదుడిది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో అదను చూసి ఇంద్రుడు రాక్షసులపై దాడికి వెళ్లాడట. రాక్షసుల్ని తరిమిన తర్వాత హిరణ్యకశిపుడి భార్య గర్భవతి అని తెలిసిందట. ఆమెకు పుట్టబోయే బిడ్డను కూడా రాక్షసుడే కాబట్టి అతడ్ని సంహరించాలని ఆమెను కూడా బందీగా తీసుకున్నాడట. ఆ సమయంలో నారదుడు ఇంద్రుడ్ని అడ్డుకుని ఆమెకు కలగబోయే సంతానం గొప్ప విష్ణుభక్తుడు అవుతాడనీ, హిరణ్యకశిపుడిని అణచడానికి కూడా కారణమవుతాడని చెప్పడంతో ఇంద్రుడు ఆమెను వదిలాడట. నారదుడు ఆమెను తన ఆశ్రమంలో ఉంచి విష్ణుభక్తి బోధించాడట. నారదుడి విష్ణుభక్తి గానాన్ని గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు కూడా విని గొప్ప విష్ణు భక్తుడయ్యాడని భాగవతంలో వివరించి ఉంది.

పిల్లలు ఏ విధంగా తయారు కావాలని తల్లిదండ్రులు తీవ్రమైన విశ్వాసంతో కోరుకుంటే వారు అలాగే అవుతారని చెప్పడానికి మరొక ఉదంతం ఉంది. ఇది మార్కండేయ పురాణం (అధ్యా: 21-22) లోనిది. రుతధ్వజుడు గొప్ప ధార్మికుడైన రాజు. గంధర్వ రాజకుమారి అయిన మదాలస అతని భార్య. రాజుకు వీరుడైన కుమారుడు కలగాలన్న కోరిక ఉండేది. కానీ మదాలస మాత్రం వేదాంతాన్ని పిల్లలకు చెప్పింది. పిల్లల్ని ఆడించే సమయంలో జోలపాటలు పాడుతూ వేదాంతాన్ని చెప్పింది. అలా పుట్టిన ముగ్గురు పిల్లలందరూ జ్ఞానులై రాజ్యాన్ని వదిలి వెళ్లారు. రాజుకేమో పరాక్రమవంతుడైన పిల్లలు కలగాన్న కోరికతో ఆక్రమంలో చివరగా పుట్టిన నాలుగ కుమారున్ని భార్య పరాక్రమవంతుడిగా నిలవాలని లాలించేలా కోరాడు. అలా లాలించిన ఆ బాలుడు పెద్దయ్యాక వీరుడైనాడు. స్వామీవివేకానంద, శివాజీమహరాజ్‌ వంటి వారిలో కూడా ఇలానే జరిగింది. పిల్లలు అతి చిన్న వయసు నుంచే అంటే గర్భస్థంగా ఉన్నప్పుడే అనేక విషయాల్ని గ్రహించగలరనే తెలుస్తోంది.

ఈ విషయంపై శాస్త్రీయ చర్చ చాలాచోట్ల ఉంది. భాగవతంలోనే కపిలుడు తన తల్లికి వేదాంత బోధ చేసిన సందర్భంలో (స్కంధం: 3, అధ్యా: 31) జీవుడు గర్భంలో పడిన సమయం నుంచి క్రమక్రమంగా ఎలా పెరుగుతుంది అన్న విషయాన్ని వర్ణించాడు. ఇదే విషయాన్ని గర్భోపనిషత్తు అనే ఉపనిషత్తు చెబుతుంది. గర్భం ఏర్పడినపుడు తొమ్మిది నెలల వరకు గర్భం ఎలా వద్ధి చెందుతుంది, ఏయే దశలో ఏయే అవయవాలు ఏర్పడతాయి.. మొదలైన విషయాల్ని గూర్చి ఇది చెబుతుంది. ఆయుర్వేద గ్రంథాల్లోని గర్భసంస్కారం, గర్భిణీ వ్యాకరణం మొదలైన అధ్యాయాల్లో గర్భధారణ సమయంలో తల్లి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, మంచి పుస్తకాల్ని చదవాలి లేదా లలితమైన సంగీతాన్ని వినాలి మొదలైన వాటిని వివరంగా విశ్లేషించారు. లలితా సహస్రనామాల్లో కూడా ఈవిషయంపై వివరణ ఉంది.

ఆత్మకు సంబందించి కొన్ని ప్రశ్నలు సమాధానాలు

ఈ క్రింది ప్రశ్నలు చాలా మందికి కలగడం చాలా సహజం. వారి సందేహ నివృత్తి కోసం "నేను" చేసిన ప్రయత్నం:-

✳ ఆత్మ అనగా నేమి?
శక్తి (Energy), చైతన్యము(Consciousnes), జ్ఞానం(Knowledge) -- ఈ మూడింటి యొక్క కలయిక రూపమే ఆత్మ (Self) అంటే.

✳ జీవాత్మ అనగా నేమి?
భౌతిక దేహంలో ప్రవేశించిన ఆత్మ నే 'జీవాత్మ' అంటారు.

✳ పూర్ణాత్మ :-
పరమ పూర్ణతను సిద్ధించుకున్న ఆత్మే 'పూర్ణాత్మ' అంటే. పరమ పూర్ణత అనగా చేపట్టిన ప్రతి పనిలో పూర్ణంగా జీవిస్తూ, జన్మ ప్రణాళికను సంపూర్ణంగా నిర్వహిస్తూ, దుఃఖరాహిత్యంగా సదా వెలుగుతున్న స్థితి.

✳ అంశాత్మ:-
పరిపూర్ణతను సిద్ధించుకొని తాను స్వయంగా జనన-మరణ చక్రంలోంచి విడివడిన పూర్ణాత్మ, తనలోంచి 'నూతన ఆత్మలను' సృష్టించును. ఆ ఆత్మలనే 'అంశాత్మ'లంటారు. ఈ అంశాత్మలు తిరిగి జనన-మరణ చక్రంలో ప్రవేశిస్తాయి.

✳ పరమాత్మ :-
విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తినే 'పరమాత్మ' అంటారు.(Controller of the whole Cosmos.)

✳ సృష్టి కర్త:-
నూతన లోకాలను గాని, నూతన అంశాత్మలను గాని సృష్టించగల సమర్ధుడే సృష్టి కర్త.

✳ దేవుడు:-
ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మన లాంటి మనుషులు మాత్రమే. (పూర్ణాత్మ)
పరమ పూర్ణతను సిద్ధించుకున్న ఆత్మే దేవుడంటే.

✳ సంభావ్యతా ఆత్మలు :-
ప్రతి అంశాత్మలోంచి వెలువడిన వివిధ గాఢ కోరికలు తాముగా జీవాన్ని సంతరించుకొని వివిధ సమాంతరలోకాలలో తమ తమ స్వంత జీవితాలను జీవిస్తూ ఉంటాయి. అవే మన సంభావ్యత ఆత్మలు.(Probable selves)

"నేను"
➡ చదువుకుంటే
➡ చదువుకోకపోతే
➡ ఉద్యోగం వస్తే
➡ ఉద్యోగం రాకపోతే

పైన ఉన్న నేను అసలు 'నేను' (నేను= ఆత్మ).
కింద ఉన్న గీతలు నా కోరికలు., ఒక్కో కోరిక తీరుతూ ఉంటే ఆ యొక్క 'జ్ఞానం' కలుగుతూ ఉంటుంది.
👉 ఈ సంబంధం వల్ల మనం ఈ లోకం యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటాం.
వివరణ :- చదువుకుంటే నేను ఎలా ఉంటాను? ఉద్యోగం వస్తే ఎలా ఉంటాను? అని జన్మలు తీసుకోవడం. (ఇవి
సమాంతర లోకాలలో జరుగును)

✳ సమాంతర ఆత్మలు :-
ఒకే పూర్ణాత్మలోంచి ఉద్భవించిన వివిధ అంశాత్మలే సమాంతర ఆత్మలు. (Parallel selves or Alternative selves)

"నేను"
➡ ఎన్నో జన్మల నేను.
➡ గత జన్మల నేను.
➡ ప్రస్తుత నేను.
➡ నా కంటే తక్కువ వయస్సు ఉన్న నేను.

పైన ఉన్న నేను అసలు నేను, ఈ నేను అనేది కారణ లోకంలో ఉన్న ఒకానొక పూర్ణాత్మ.
కింద గీతలు అనేవి సమాంతర ఆత్మలు.
👉 ఈ సంబంధం వల్ల "మనం ఎల్లప్పుడూ అనంతంగానే జీవిస్తున్నాం " అని తెలుసుకొంటాము.
వివరణ :- నేను అనేది ఆత్మ. ఈ ఆత్మ అనేది ఎన్నో జన్మలు తీసుకుంటుంది.
ఉదా: రాజుగా ఒక జన్మ, అదే ఆత్మ సాధారణ స్త్రీగా మరో జన్మ తీసుకుంటే., రెండు జన్మలలోనూ ఒకే ఆత్మ కావున ఆ రెండు సమాంతర ఆత్మలవుతాయి.

✳ సృష్టి మనం కూడా చేయవచ్చా?
తప్పకుండా. ఒక ఉన్నత స్థాయికి చేరిన తర్వాత మనం కూడా ఒక సృష్టికర్త అవ్వవచ్చు.

✳ మనం ఇక్కడకు ఎందుకు వచ్చాము?
👉 సృష్టి రహస్యాలను తెలుసుకోవడానికి
👉 మన ఇతర జన్మల గురించి తెలుసుకోవడానికి
👉 మన చుట్టూ ఉండే మనుషుల నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి.
మనం ఇక్కడకు వచ్చింది 'సున్న' మార్కులతో వచ్చి 'వంద' మార్కులతో పై తరగతికి వెళ్లడానికి.

✳ మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయి?
ఈ భౌతిక శరీరంతో తెలుసుకోబడే భౌతిక విశ్వం (Universe) ఒకానొక లోకం మాత్రమే. ఇలాంటి లోకాలు పూర్ణ సృష్టిలో (Cosmos) కోటానుకోట్లు ఉన్నాయి. ప్రతి లోకము ఒకానొక పౌనఃపున్యత (Frequency) తో కూడిన ప్రకంపనస్థితిలో ఉంటుంది.

✳ సమాంతర లోకాలు :-
భూలోకం లాగానే ఉండి దానికి అత్యంత సమీపంలో కొద్ది పౌనఃపున్యాల తేడాతోనే
ఉండే లోకాలే సమాంతర లోకాలు.
సమాంతర ఆత్మలు కానీ,సంభావ్యత ఆత్మలు కానీ వీటిల్లోనే జీవిస్తూ వుంటాయి.

✳ ఆ లోకాలలో కూడా జీవం ఉంటుందా?
ఉంటుంది., కానీ మనలా ఉండదు. మన మానవ కంటితో చూడలేము. ఎందుకంటే అక్కడి వాతావరణం భిన్నంగా ఉంటుంది. ప్రతి లోకాన్ని సృష్టికర్త, ఆయనకు నచ్చిన విధంగా సృష్టిస్తారు. ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు.

చాగంటి కోటేశ్వరరావు గారి ముత్యాల "మాటలు"........ జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని

చాగంటి కోటేశ్వరరావు గారి ముత్యాల "మాటలు"........ జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని

👉1. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.

👉2. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి.

👉3. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి.

👉4. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం.

👉5. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.

👉6. బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించినట్లు.

👉7. అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.

👉8. అహంకారము ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.

👉9. ఉపాయాన్నిఅలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి.

👉10. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు. 👉11. మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖాని కి నిదర్శనం.

👉12. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.

👉13. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.

👉14. పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం… ఇదే జీవితం.

👉15. ఉత్తమ గుణాల వల్ల మవిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు… - శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు.

👉16. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది. కానీ ఆకలి బాధనూ, అజ్ఞాన బాధనూ ఎవరికి వారే తగ్గించుకోవాలి.

👉17. మెరుగు పెట్టకుండా రత్నానికి, - కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.

👉18. కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి వ్యక్తిత్వం ఉంటనే సమాజం గౌరవిస్తుంది.

👉19. ఎవరి వయస్సుకు తగ్గంటు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది.

తల్లికి సరైన నిర్వచనం

🙏తల్లికి సరైన నిర్వచనం🙏

ఒకామె
వీసా అప్లికేషన్ కోసం
వెళ్ళినప్పుడు
అక్కడి అధికారి
అప్లికేషన్ ఫారం
పూర్తి చేస్తూ
"మీరేం పనిచేస్తూఉంటారు"
అని అడిగాడు .

"తల్లిని" అన్నది

అధికారి
కొంచెం అయోమయంగా,

"ఇక్కడ ‘తల్లి’
అన్న ఆప్షన్ లేదు మేడమ్.
మీ వృత్తి ఏమిటి?"
అని అడిగాడు.

"పిల్లల అభివృద్ది
అనే అంశo పై
నేను రీసెర్చ్ స్కాలర్ని"
అని సమాధానం ఇచ్చింది
గృహిణి.

అధికారి మరింత
అయోమయంతో
"మీరు ఈ రీసెర్చ్
ఎక్కడ చేస్తున్నారు?"
అని ప్రశ్నించారు.

"మా ఇంట్లో" అన్నది తల్లి.

అధికారి మరింత
అయోమయంతో
చూసారు .
"ఈ రీసెర్చ్
చాలా సంవత్సరాల నుంచి
చేస్తున్నాను.
రోజుకి పద్నాలుగు గంటలు
పని చేసినా పూర్తి అవ్వదు.
దీనికి నాకు
మార్గ దర్శకులు నా భర్త.
సీనియర్ రీసెర్చ్ గైడ్
స్కాలర్స్
మా అమ్మ. ..!
మా తాతమ్మ, అమ్మమ్మ,
నానమ్మ.
వీళ్ళందరూ
నా యూనివర్సిటీ డైరెక్టర్లు.
మా అత్తగారు
అప్పుడప్పుడు
నా పేపర్స్
దిద్దుతూ ఉంటుంది.

ఇప్పటికే నాకు
రెండు డిగ్రీలు వచ్చాయి.
ఒక అబ్బాయి,
ఒక అమ్మాయి"
అంటూ ముగించింది.

అధికారి ఆమెతోపాటు
గుమ్మం వరకు వచ్చి,
కరచాలనం చేసి
సాగనంపుతూ...

"తల్లికి ఇంతకన్నా
గొప్ప నిర్వచనం
నా జీవితంలో
నేనెప్పుడూ
వినలేదు మేడమ్.
థాంక్స్" అన్నాడు

మాతృదేవోభవ...
🙏🙏🙏

ఆ రోజులే బాగున్నాయ్

ఆ రోజులే బాగున్నాయ్ !
#----------#----------#

టెన్షన్లు..
ఒత్తిళ్లు...
డబ్బు సంపాదన...
అతిగా ఆలోచనలు లేకుండా...
ఉన్నంతలో కుటుంబమంతా కలసి...
ఆనందంగా గడిపిన .
#ఆ రోజులు బాగున్నాయ్..!

ఆదివారం
ఆటలాడుతూ...
అన్నాన్ని మరచిన
#ఆ రోజులు బాగున్నాయ్..!

మినరల్ వాటర్ గోల లేకుండా...
కుళాయి దగ్గర,
బోరింగుల దగ్గర,
బావుల దగ్గర...
నీళ్లు తాగిన...
#ఆ రోజులు బాగున్నాయ్..!

వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...
ఉన్న ఒక్క దూరదర్శన్ లో
శుక్రవారం చిత్రలహరి...
ఆదివారం సినిమా కోసం వారమంతా...
ఎదురు చూసిన
# ఆ రోజులు బాగున్నాయ్..!

సెలవుల్లో
అమ్మమ్మ..
నానమ్మల ఊళ్లకు వెళ్లి...
ఇంటికి రావాలనే ఆలోచన లేని...
# ఆ రోజులు బాగున్నాయ్..!

ఏసీ కార్లు లేకున్నా
ఎర్రబస్సుల్లో...
కిటికీ పక్క సీట్లో నుండి
ప్రకృతిని ఆస్వాదించిన
# ఆ రోజులు బాగున్నాయ్...!

మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ...
చాక్లెట్లు పంచిన
# ఆ రోజులు బాగున్నాయ్..!

మటన్ బిర్యానీ..
చికిన్ బిర్యానీ లేకున్నా...
ఎండాకాలం వచ్చిందంటే
మామిడి కాయ పచ్చడితో...
అందరం కలసి
కడుపునిండా అన్నం తిన్న...
# ఆ రోజులు బాగున్నాయ్..!

ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా...
పరుసు నిండా డబ్బులున్నా...
కొట్టుకు పంపితే ...
మిగిలిన చిల్లర కాజేసిన
# ఆ రోజులే బాగున్నాయ్..!

సెల్లు నిండా గేములున్నా...
బ్యాట్ మార్చుకుంటూ
ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన..
# ఆ రోజులే బాగున్నాయ్...!

ఇప్పుడు బీరువా నిండా ప్యాంట్లున్నా...
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
# ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .
ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న...
# ఆ రోజులే బాగున్నాయ్...!

చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..
పిల్లలం కొట్టుకున్నా
పెద్దలంతా కలసివుండే
#ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...
నాన్న కొనుక్కొచ్చే ...
చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన..
#ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు రకరకాల
ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...
అమ్మ చీరకొంగు పైసలతో
పుల్ల ఐసు కొనితిన్న...
#ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!

పొద్దుపోయేదాకా
చేలో పని చేసుకొచ్చి...
ఎలాంటి చీకూచింత లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలోని
చందమామను చూస్తూ నిదురించిన..
#ఆ రోజులు బాగున్నాయ్..!

ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....

మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.

రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....

కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...

అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....

వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....

ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....

వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....

పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....

ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....

కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....

దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....

అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....

బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....

కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....

మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం........

కూల్ డ్రింక్ ప్రతీఇంట్లో ఉండాలి. దీనివలన 16 చాలా పెద్ద లాభాలు

కూల్ డ్రింక్ ప్రతీఇంట్లో ఉండాలి. 
దీనివలన 16 చాలా పెద్ద లాభాలు

ఈ పోస్టును షేర్ చెయ్యండి, ఎందుకంటే కూల్ డ్రింక్ పై ఉన్న దురభిప్రాయం పోవటానికి, దీని బాటిల్ ఒకటి ప్రతీ ఇంట్లో ఉండితీరాలి.

(1) పింగాణీ పాత్రలపై ఉన్న అన్నిరకాల మచ్చలు, మరకలను దూరం చేస్తుంది.
(2) ప్రతీ ఇంటిలో ఉన్న కంబళ్ళు, రగ్గులకు ఉన్న మురికిని పోగొడుతుంది.
(3) అడుగు అంటిన లేక మాడిపోయిన వంట పాత్రలను శుభ్రంచేస్తుంది.
(4) బట్టలపై ఉన్న జిడ్డును సబ్బుకూడా పోగోట్టలేని దానిని ఇది దూరం చేస్తుంది.
(5) జుట్టుకు అంటిన రంగును వెంటనే వదిలిస్తుంది.
(6) ఏ రకమైన లోహం పైన పడిన రంగును వంటనే పోగోడుతుంది.
(7) కార్ బ్యాటరీ, మరియు ఇన్ వర్టర్ బ్యాటరీలకు పట్టిన తుప్పును వదలగోిడుతుంది.
(8) అన్నిటికంటే కీటక నాశనిగా బాగా పనిచేస్తుంది.
(9) టవల్స్ మీద మరకలను వదిలిస్తుంది.
(10) టాయ్ లెట్స్ ను బాగా శుభ్రపరుస్తుంది.
(11) పాత నాణాలను శుభ్రపరపస్తుంది.
(12) అల్యూమినియమ్ ఫాయల్ ను శుభ్రపరుస్తుంది.
(13) చ్యూయింగ్ గమ్ మరకలను వదిలిస్తుంది.
(14) బట్టల పైవున్న రక్తం మరకలను వెంటనే పోగొడుతుంది.
(15) మురిగావున్న జుట్టును బాగా శుభ్ర పరపస్తుంది.
(16) ఇంటిలో దీనిని నీటిలో కలిపి ఇల్లు తుడిస్తే చాలా బాగుంటుంది మరియు క్రిమి కీటకాలను పారద్రోలుతుంది.
(17) దీని వలన ఇంకో లాభం కూడా కలదు. ఎవరైతే త్వరగా చనిపోవాలనుకుంటారో వారు దీనిని తరచూ సేవించటం వలన ప్రేగులు పాడైపోతాయి, యమధర్మరాజుకు శీఘ్రంగా కానుక అవుతారు.

దీనివలన లాభాలే – లాభాలు, అందుకని తప్పనిసరిగా ప్రతీ ఇంటిలో కూల్ డ్రింక్ ఉండాలి😅

Pesticide Percentage (%) in cold drinks released from IMA (Indian Medical Association) recently*

1     Thums up      7.2% 

2     Coke              9.4%    

3     7 UP             12.5%    

4     Mirinda         20.7%    

5     Pepsi            10.9%   

6     Fanta              29.1%     
 
7    Sprite                 5.3%

8    Frooti               24.5%

9    Maaza              19.3%

*It's very dangerous to the Human Liver, Results in Cancer*
*Please pass it to all known persons in your contact*

Have a Blessed Day. Every day is a Bonus

*A man of 92 years, short, very well-presented, who takes great care in his appearance, is moving into an old people's home today.

After waiting several hours in the retirement home lobby, he gently smiles as he is told that his room is ready. 

His wife of 80 has recently died, and he is obliged to leave his home.

As he slowly walks to the elevator, using his cane, I describe his small room to him, including the sheet hung at the window which serves as a curtain.

 *I like it very much", he says, with the enthusiasm of an 8 year old boy who has just been given a new puppy*

" You haven't even seen the room yet, hang on a moment, we are almost there. "

" That has nothing to do with it ", he replies.

" It is already decided in my mind that I like my room. It is a decision I take every morning when I wake up. " 

" Happiness is something I choose in advance. Whether or not I like the room does not depend on the furniture, or the decor rather it depends on how I decide to see it. "

"I can choose. I can spend my day in bed enumerating all the difficulties that I have with the parts of my body that no longer work very well, or I can get up and give thanks to heaven for those parts that are still in working order. "

"Every day is a gift, and as long as I can open my eyes, I will focus on the new day, and all the happy memories that I have built up during my life. "

"Old age is like a bank account. You withdraw in later life what you have deposited along the way. "

So, my advice to you is to deposit all the happiness you can in your bank account of memories. 

Thank you for your part in filling my account with happy memories, which I am still continuing to fill.

Remember these simple guidelines for happiness.

1. Free your heart from hate.
2. Free your mind from worry.
3. Live simple.
4. Give more.
5. Expect less.

If you have been blessed by this message, send it to your loved ones and your friends. It is the way we touch each other with simple truths that spread goodness in the world. Who knows, a miracle may happen as a result.

Have a Blessed Day. Every day is a Bonus

మదాలస

మదాలస
రాణి మదాలస తన పుత్రులకు చిన్నతనంలోనే బ్రహ్మజ్ఞానం నేర్పింది. పిల్లలకు జోల పాటలతోనే జీవిత పరమార్ధం బోధించిన మాతృమూర్తి మదాలస. అందులోని ఒక పాట ఇది. మార్కండేయ పురాణం నుండి గ్రహింపబడింది. ఇందులో సారం ఏమిటంటే
(అయితే వీటి గురించి మన పాఠ్య పుస్తకాలలో వుండదు..
కాని విదేశీయులు మాత్రం ఎంతో రమ్యంగా పాడుతూ వీటి సారం తెలుసుకుంటున్నారు..
అందులో భాగంగానే ఈ వీడియోను పోస్ట్ చేయటం జరుగుతుంది.
మన తెలుగు వారిలో ఎవరూ ఇంతవరకు వీటిగురించిన గానం చేసినట్లు లేదు)

ఓ పుత్రా..
నువ్వు పవిత్రుడవు, స్వచ్ఛమైనవాడవు..
నీకు ఈ భౌతిక శరీరం అన్నది శాస్వతం కాదు.
దీనికి నువ్వు అంటి లేవు.
సంసార బంధములు ఏవి కూడా శాస్వతములు కావు.
ఇవన్నీ మాయాకల్పితములే నాయనా…
ఓ పుత్రా..

ఎందుకు ఏడుస్తున్నావు
నువ్వు ఎంతో స్వచ్ఛమైనవాడివి
నువ్వు సాధించిన ఘనతలన్నీ నీవి కావు
నీ చేత చేయింపడిన కార్యములకు కర్త వేరొకరు వున్నాడు
ఓ పుత్రా..

ఈ శరీరానికి నువ్వు గాని
నిన్ను ఈ శరీరంగాని అంటిలేవు
నువ్వు ఎందకు ఏడుస్తున్నావు నాన్నా..
ఇదిగో ఈ సృష్టికి కారకుడయినవాడు ఎన్నడూ ఏడ్వడు…
అతడు ప్రశాంత చిత్తుడు
నీకున్న ప్రత్యేకతలు, లక్షణాలు అన్నీ కూడా ఇంద్రియగోచరములే… కాని ఇంద్రియ గోచరము కానిది ఒకటి వున్నది.

ఓ పుత్రా..
మనిషి ఉత్తమ గతులు పొందడానికి కేవలం ఆహారం, నీరు సరిపోవు.. ఇతర శక్తి యుక్తులను కూడా అలవర్చుకోవాలి..
అవి నిన్ను తగ్గించేవి కావు.. నిన్ను పెంచేవి అయివుండాలి.

ఓ పుత్రా..
ఇదిగో ఈ శరీరం కాదు శాస్వతం..
ఇది నిన్ను అంటిపెట్టుకుని వుందనే భ్రమలో
దానికోసం కృంగిపోకు

ఓ సుపుత్రా..
తండ్రి, తల్లి, కొడకు, భార్య, నేను ఇవన్నీ వేరు వేరు కాదు..
అంతా ఒకటే వేరుగా గోచరిస్తుంది.
జ్ఞానికి సుఖము, దుఃఖముల యందు సమస్థితి వుండి వాటిమయందు ప్రతిస్పందన కలగనివ్వడు.
ఇలా సాగిపోతుంది ఆ తల్లి లాలన పాట లోని అంతరార్ధం..
ఇక మన పూర్వ చరిత్రలో ఇటువంటి అద్భుత విశేషాలు గురించి వ్యాఖ్యానం దిగువున చదువుతూ కొనసాగించండి.
సవివరంగా వివరించడం జరిగింది.

మదాలస చరిత్ర
"విశ్వావసుడు"అను గంధర్వరాజు కూతురు"మదాలస". ఆమె మిక్కిలి సౌందర్యవతి."పాతాళకేతుడు"అనే రాక్షసుడు ఆమెను ఎత్తుకుపోయి ఒక గుహలో దాస్తాడు.మదాలస అది భరించలేక ప్రాణత్యాగానికి ప్రయత్నిస్తుంది.అంతలో సురభి దేవత చెపుతుంది...రాక్షసుడు నీకు భర్త కాడు,ఆ రాక్షసుని చంపటానికి వచ్చిన రాకుమారుడు నీకు భర్త అవుతాడని. ఆమాటలకు సంతోషించి ధైర్యం తెచ్చుకొని గుహలో కాలం
గడుపుతూవుంది.కొంత కాలానికి"పాతాళకేతుని" చంపటానికి "కువలయాశ్వుడు" (రుతధ్వజుడు)అను రాజు రాక్షసుని వెంటాడుతూ వస్తాడు.రాక్షసుడు వరాహ రూపంలో గుహలోకి ప్రవేసిస్తాడు.రాజుకూడా తరుముతూ ఆ గుహలోకి వస్తాడు.అక్కడ "మదాలస"ను,ఆమె చెలికత్తె "కుండల"ను చూసి విస్మయం చెందుతాడు."మదాలస""కువలయాశ్వుడు" ప్రేమించుకుంటారు.రాక్షసుని చంపి "మదాలస"ను వివాహం చెసుకొని విజయనగర రాజ్యం తీసుకొని వెళ్ళి సుఖ జీవనం చేస్తారు.

కొంతకాలానికి "కువలయాశ్వుడు" మారువేషంలో దేశసంచారం చేస్తున్న సమయంలో రాక్షసుని ఆత్మ మునిరూపంలో వచ్చి రాజు చనిపోయాడని,రాజు కంఠమాలను "మదాలస"కు ఇస్తాడు.కంఠమాలను గుర్తించి ముని మాటలు నమ్మి "మదాలస"ప్రాణం విడుస్తుంది.కొన్ని రోజులకు రాజు మందిరానికి వచ్చి "మదాలస"మరణించిందని తెలిసి విరాగిలా మారిపోతాడు.రాజు దుఃఖం పోగొట్టుటకై "యశ్వతరుడు"అనే పేరుగల నాగేంద్రుడు తపస్సు చేసి "మదాలస"ను పొంది "కువలయాశ్వ"రాజుకు ఆమెను అప్పగిస్తాడు. రాజు "మదాలసతో సహా చక్కని రాజ్యపాలన చేస్తాడు. వీరికి "విక్రాంతుడు","సుబాహువు","శతుమర్ధనుడు","అలర్కుడు"అనే నలుగురు కుమారులు జన్మించారు."మదాలస"కుమారులకు ధర్మములను, బ్రహ్మజ్ఞానమును బోధించి మంచి మార్గములో వారిని పెంచింది.

తను తీసిన గొయ్యిలో తానే పడిన చైనా!

సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ సినిమా చూసే ఉంటారు. అందులో చైనా అనేక రకాలైన బయో వైరస్ లను సృష్టించి భారత దేశంపై దాడిచేసేందుకు ప్రయత్నించే దృశ్యాలు మీకు గుర్తుండే ఉంటాయి. అనేక రకాలైన కొత్త వైరస్ లు, రోగాలు భారత దేశానికి రాకుండా ఉండాలంటే తను అక్కడికెళ్లి వాటిని నిర్మూలించడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చిన బోధిధర్ముడు చైనాకి వెళ్లిన విషయమూ మనకు తెలిసిందే.

ఇవన్నీ కేవలం సినిమాకోసం సినిమాటిక్ గా చేసిన అభూత కల్పనలు కావు. ప్రేక్షకులను వెండి తెరకు కట్టిపడేసేందుకు అల్లిన కట్టుకథలు, మెలో డ్రామా అంతకంటే కాదు. నిజం. పూర్తిగా ఆ సినిమాలో చూపించినవన్నీ నిజం. ముమ్మాటికీ అవన్నీ నిజమే అని మన చరిత్ర చెబుతోంది. అసలు ప్రాచీన వైద్య విధానాలను, వివిధ రకాల ఆత్మ సంరక్షణ పోరాట పద్ధతులను చైనీయులకు నేర్పింది బోధిధర్ముడే అన్నదీ ముమ్మాటికీ సత్యమే.

ఆ మార్షల్ ఆర్ట్స్, ఆ సంప్రదాయ శాస్త్రీయ వైద్య విధానాలు పూర్తి స్థాయిలో భారత దేశానికి అందుతాయేమో అన్న భయంతో బోధిధర్ముడిని చైనీయులు హత్య చేసిన విషయమూ నిజమేనన్న విషయాన్ని మన చరిత్రకారులుకూడా ఒప్పుకున్నారు. ఇన్ని రకాల వైవిధ్యాలతో కూడిన సెవెన్త్ సెన్స్ సినిమా నవతరాలనికి తెలియని ఎన్నో చారిత్రక అంశాలను, సత్యాలను కళ్లకు కట్టింది.

చైనా ఇలా బయో వెపన్స్ ని తయారు చేసి భారత దేశంమీదికి వదిలేందుకు ప్రయత్నించిందన్నది చారిత్రక సత్యం. ఇప్పటికీ అలాంటి ప్రయత్నాలు ఆ దేశం చేస్తూనే ఉందన్నది ఇప్పుడు చైనాలో పుట్టిన కరోనా సంక్షోభం స్పష్టం చేస్తున్న అంశం. వూహాన్ ప్రాంతంలో జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయి మొత్తంగా చైనాని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఆ దేశస్తుల స్వయంకృతాపరాధమే అన్న విషయం కూడా ఇప్పుడు ఆధారాలతోసహా బయటపడింది.

 
చెరపకురా చెడేవు అన్న సామెతను నిజం చేస్తూ బయో వెపన్స్ ద్వారా ఎవరినో నష్టపరిచేందుకు ప్రయత్నించిన చైనా ఇప్పుడు పూర్తిగా తను వేసుకున్న పథకంలో చిత్తైపోయి తనే పావుగా మారి పర్యవసానాలను పూర్తిగా అనుభవిస్తోంది. ఇది అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకులు, అనేక దర్యాప్తు సంస్థలు ఆధారాలను పరిశీలించిన తర్వాత బల్లగుద్ది చెబుతున్న మాట.

కెనడియన్ ల్యాబ్స్ నుంచి దొంగిలించబడిన కరోనా వైరస్
కిందటి ఏడాది కెనడా నుంచి వచ్చిన అనుమానాస్పదమైన స్మగుల్డ్ షిప్ మెంట్ ప్రపంచం మొత్తాన్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అందులో ఉన్నది ఏ విలువైన వస్తువో, వజ్రాలో, వైఢూర్యాలో లేక ఆఖరికి డ్రగ్సో కాదు. ఆ పార్సిల్ షిప్ మెంట్ లో ఉన్నది ప్రపంచాన్ని వణికించే సత్తా కలిగిన, ప్రస్తుతం చైనాను చేష్టలుడిగేలా చేసిన కరోనా వైరస్.

కెనడియన్ ల్యాబ్ లో పనిచేస్తున్న చైనా ఏజెంట్లు ఆ కరోనా వైరస్ ని చైనాకు పంపించారని విచారణలో తేలింది. ఈ ప్రాణాంతకమైన వైరస్ ని ఉపయోగించి తయారు చేసిన బయో వెపన్స్ సాయంతో భారత దేశాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలని చూస్తున్న చైనా కుయుక్తులు ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడుతున్నాయి. భారత్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో కరోనా వైరస్ తో ఆటలాడిన చైనా ఆ వైరస్ వల్ల ఇప్పుడు పూర్తిగా కుదేలయ్యిందన్నది ఎవరూ తోసి పుచ్చలేని వాస్తవం. వూహాన్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ సత్యాన్ని బలంగా కళ్లకు కడుతున్నాయి.

జూన్ 13, 2012లో ఓ అరవై ఏళ్ల సౌదీ పౌరుడు జెడ్డాన్ లోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఏడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా జ్వరం, దగ్గు, తుమ్ములు, జలుబు, తలనొప్పి, ఊపిరి ఆడకపోవడం లాంటి లక్షణాలు వరసగా ఏడు రోజులపాటు ఆతన్ని పీడించాయి. అతనికి శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, పొగతాగే అలవాటు అంతకు ముందు ఉన్న దాఖలాలు ఏం లేదు. కానీ ఆ వ్యక్తి హాస్పిటల్లో చేరిన సమయంలో ఈ లక్షణాలతో గిలగిల్లాడాడు.

అప్పుడు ఆ సౌదీ పౌరుడికి ఉన్న లక్షణాలనుబట్టి అతని ఊపిరితిత్తుల్లో ఉన్న కరోనా వైరస్ ని ఈజిప్షియెన్ వైరాలజిస్ట్ డాక్టర్ అలీ మొహమ్మద్ జకీ గుర్తించాడు. రోగికి అన్ని రకాలైన పరీక్షలు, అన్ని రకాలైన వైద్యాలు చేసి చూసిన జకీ అంతుచిక్కని ఈ వ్యాధికి సంబంధించిన వివరాలను కనుగొనేందుకు రోటర్ డ్యామ్ లో ఉన్న ఎరాస్మస్ మెడికల్ సెంటర్ లో పనిచేస్తున్న లీడింగ్ వైరాలజిస్ట్ రాన్ పౌచర్ ని సంప్రదించాడు.

జకీ పంపిన శాంపిల్ ని పరీక్షించిన ఫౌచర్ అందులో కరోనా వైరస్ ఉందని నిర్థారించాడు. అత్యాధునిక పరీక్షా పద్ధతుల్ని ఉపయోగించి ఫౌచర్ ఈ విషయాన్ని కనుగొని, నిర్థారించాడు. ఫౌచర్ ఆ వివాదాస్పదమైన శాంపిల్ ని విన్నిపెగ్ లోని కెనడా జాతీయ మైక్రో బయాలజీ లేబొరేటరీ లో పనిచేస్తున్న సైంటిఫిక్ డాక్టర్ ఫ్రాంక్ ప్లమ్మర్ కి పంపించాడు.

సరిగ్గా ఇక్కడే కీలకమైన మలుపు తిరిగింది కథ. ఈ ల్యాబ్ లో పనిచేస్తున్న చైనా ఏజెంట్లు కరోనా వైరస్ శాంపిల్ ని దొంగిలించి దాన్ని రహస్యంగా చైనాకు పంపించారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన షిప్ మెంట్ పార్సిల్ ని క్షుణ్ణంగా తనిఖీచేసి పరిశీలిస్తే అది కరోనా వైరస్ అన్న విషయం బయటపడింది.

దొడ్డిదారిలో లబ్ధి పొందాలని చూస్తోన్న చైనా
చైనాకు ప్రాంణాంతకమైన వైరస్ ని సేకరించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆదినుంచీ కుట్రలు, కుయుక్తులకు పెట్టింది పేరైన అమానుషమైన చర్యలకు పేరుపొందిన చైనా దేశస్తులు, నేతలు బయో ఆయుధాలను తయారుచేసి భారత్ తో పాటుగా వివిధ దేశాలపై ప్రయోగించి ప్రపంచవ్యాప్తంగా అరాచకాన్ని సృష్టించాలని చేసిన కుట్ర ప్రపంచానికి వెల్లడయ్యింది.

ఇనిస్టిట్యూట్ ఆప్ మిలట్రీ వెటర్నరీ, అకాడమీ ఆఫ్ మిలట్రీ మెడికల్ సైన్సెస్ – ఛుంగ్ చున్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ – చెంగ్ డూ మిలట్రీ రీజియన్, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆప్ వైరాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – హుబీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – బీజింగ్ డాక్టర్ జియాంగుయో కియూతో కలిసి ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్ ని ఖండాంతరాలు దాటించడంలో పూర్తి స్థాయిలో సహాయం చేసినట్టు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు అందిన సమాచారం.

కేవలం ఎబోలాతో మాత్రమే సరిపెట్టుకోకుండా ప్రపంచాన్ని వణికించగల, తమ గుప్పెట్లో పెట్టుకోగల సామర్థ్యం కలిగిన అనేక రకాలైన వైరస్ లను సేకరించి, సృష్టించి వాటి సాయంతో బయో ఆయుధాలను తయారుచేసి దొడ్డిదారిలో లబ్ధి పొందాలని చైనా ప్రభుత్వం చూస్తోందన్నది అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు అందిన పక్కా సమాచారం. 



శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం



శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం


👆🏾 In spain, this woman sings the song in a radio station in the morning.It has become viral all over the world. Listen and sing together Excellent feelings. How the world feels about our country.



1
శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్
యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
చక్కని రూపం గల అందమైన భార్య  ఉన్నప్పటికి, గొప్ప కీర్తి, మేరు పర్వతమంత డబ్బు ఉన్నప్పటికి గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

2.
కళత్రమ్ ధనమ్ పుత్ర పౌత్రాధి సర్వమ్
గృహమ్ బాంధవా సర్వ మేతాధి జాతమ్,
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

3.    
షడన్గాది వేదో ముఖే శాస్త్ర విద్య
కవిత్వాది గద్యమ్, సుపద్యమ్ కరోతి
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
నీవు ఆరు అంగముల లోను, నాలుగు వేదముల లోను, పారంగతుడవైనా కాని, గద్య, పద్య రచనలో ప్రజ్ఞావంతుడైన గాని,  గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

4.    
విదేశేషు మాన్య, స్వదేశేషు ధన్య
సదాచార వృత్తేషు మత్తో న చాన్యా
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
నిన్ను విదేశములో గొప్పగా, స్వదేశములో ధనవంతునిగా, సదాచార వృత్తి గలవానిగా జీవించు వాడవని పొగడ బడినా, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

5.    
క్షమా మండలే భూప భూపాల వృందై
సదా సేవితమ్ యస్య పాదారవిందమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్     
నీవు ఒక దేశానికి రాజువైనా, ఎందఱో రాజులు, రారాజులు నీ పాదాలు సేవించినను, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

6.    
యశో మే గతమ్ భిక్షు దాన ప్రతాప
జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
దానగుణం వలన నీ కీర్తి అన్ని దిశల వ్యాపించినాను, ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

7.    
న భోగే, న యోగే, న వా వాజి రాజౌ
న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము నందు నీవు శ్రద్ధ చూప నప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

8.    
అరణ్యే న వాసస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    
అడవిలో, ఇంటిలో ఉండాలని కోర్కెలేని వారైనా, ఏదైనా సాధించాలని గాని, తన వంటి మీద శ్రద్ధగాని లేని వారైన గాని, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

   
ఫలశృతి:
 గురోరష్టకమ్ యః పఠేత్ పుణ్యదేహి
యతిర్ భూపతిర్, బ్రహ్మచారీ చ గేహీ
లబేత్ వాంఛితార్థమ్ పదమ్ బ్రహ్మ సజ్ఞమ్
గురోరుక్త వాక్యే, మనో యస్య లగ్నమ్

ఈ గురు అష్టకమును ఎవరు పారాయణం చేస్తారో, గురువు మాటను సావధానులై వినెదరో, గురువును శ్రద్ధతో సేవించెదరో, వారు పవిత్రులైనా, సంయాసులైనా, రాజైనా, సజ్జనులైనా, బ్రహ్మచారు లైనా, ఎలాంటి వారైనా వారు కోరినవి వారికి లభించి పరబ్రహ్మను చేరుకుందురు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !

Thursday, January 30, 2020

పెళ్లి కావలసిన పిల్లల తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి

🙏 పెళ్లి కావలసిన పిల్లల తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. కొంతమంది వధూవరుల వయస్సు ఒకసారి చూడండి. దాదాపు సగం జీవితం అయిపోయినా పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం ఎవరు ? ఒకసారి ఆలోచించండి ? పాతకాలంలో పది మంది ఉన్న ఆడ పిల్ల తండ్రి కూడా ఏనాడు ఇంత మంది సంతానం ఉన్నా తను ఎప్పుడూ భాధపడలేదు. ఇప్పుడు ఒకరిద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు, కష్టపడుతున్నారు ..  ఆలోచించండి ?? 

దయచేసి అనవసర పట్టింపులు మానండి. జాతకాల లోతులకు వెళ్లకండి. కొంతవరకు చూడడం సబబే. లేని పోనీ అనుమానాలు అవరోధాల వలన పిల్లల దృష్టి మరలి కులాంతర వివాహాలకు మొగ్గుచూపుతున్నారు. 
అతిగా మూఢ విశ్వాసాలకు పోకుండా ... మంచి సాంప్రదాయం, మంచి గౌరవ మర్యాదలు, విలువలు కలిగిన సంబంధం చూడండి, వారి జీవితాలను ఉద్ధరించండి. 

డబ్బు శాశ్వతం కాదు

👨‍👩‍👧‍👧ఒక కుటుంబం బ్రతకడానికి తగ్గ  విద్యార్హతలు, సామర్ధ్యం, నైపుణ్యాలు, తెలివితేటలు, సంపాదన, మంచి కుటుంబ నేపథ్యం, విలువలు, ఆదరణ, తగిన జంట .... ఇవి ప్రాథమిక ప్రమాణాలు ఒక మంచి దాంపత్య జీవన శుభారంభానికి. మిగతా పట్టింపులు మనం మన కోసం పెట్టుకున్నవే ... అవి ఏవిధంగానూ వారి దాంపత్య ఔన్నత్యం, దీర్ఘకాల సంతోషాలకు కొలమానాలు కానే కావు. అది ఇరువురి అవగాహన మీద ఆధార పడి ఉంటుంది. గ్రహించగలరు 💝👍🏽

 అబ్బాయి జీతం కన్నా అమ్మాయి జీతం ఎక్కువ అని వంకలు పెట్టడం, 

పెళ్ళి తర్వాత అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను వదిలి వేరే కాపురం పెట్టమని చెప్పడం

, అసలు ఆడపడుచులు ఉండకుండా ఉంటే సంబంధం అడగడం, 

ఆస్తి పాస్తులు అంతగా లేవని వెనుకాడడం ... 

 ఇలాంటి ఆలోచనలతో  చూసినపుడు మన వివాహ - దాంపత్య వ్యవస్థ ఎటు పోతుందో అన్న భయం కలుగక మానదు. ఆలోచించండి 🙏

కారణం ఏదైనా ... మనం చేసే ఆలస్యం వారి భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది.

మగ పిల్లలకు 26, ఆడపిల్లలకు 24 వయస్సు రాగానే సంబంధములు ప్రయత్నం మొదలుపెట్ట వచ్చు. 26 24 నిండకముందే వివాహం చేసుకోవడం మంచిది.

 పిల్లలకు అర్థం అయ్యే విధంగా పెద్దలు  చెప్పాలి.
 
ఈ కాలంలో అప్పుడే వివాహం వద్దు అనే పిల్లలే ఎక్కువ. 

సమకాలీన పరిస్థితుల ప్రభావం వారి మీద ఎక్కువ ఉంది. 
అన్నీ అధిగమించి ఈ కాలంలో పిల్లల పెళ్లి చేయడం ఒక మహా యజ్ఞమే అవుతున్నది. 

కాబట్టి ... పట్టుదలలు, పట్టింపులు మాని కొంతవరకు కాంప్రమైజ్ అయ్యి పిల్లల వివాహ ప్రయత్నాల్లో నిమగ్నమవండి. అందుకే అన్నారు ... ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి అని. దాని వెనుక చాలా అర్ధం దాగుంది. 

వయసు ప్రభావ రీత్యా ... తదనుగుణంగా పిల్లల ఉద్యోగ అవకాశాల రీత్యా ... స్నేహ సంబంధాల ప్రభావంతో .. బయట ప్రపంచంలో ఒకరికి ఒకరు ఆకర్షితులు అవుతారు. ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఏదో ఒక కారణంగా కుదరక అలా కాలం గడిచేకొద్దీ పిల్లల వయసు మీరి .. దాంపత్యానికి తగిన వయసు దాటిపోతున్న సమయంలో పిల్లలకు ప్రేమలు ఉత్పన్నమవుతాయి.  అది ఒక భావజాలం ... వయసుతో పాటు సహజంగా కలిగే ఆలోచన. ఆ విధంగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు కోకొల్లలు. ఆ క్రమంలో పిల్లలు పెద్దలను ఎదిరించలేక, పెద్దలు పిల్లలకు సర్ది చెప్పలేక  కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్న కుటుంబాలు ఎన్నో. మన ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు ... వేడుకలు, నోములు, వ్రతాలు ఇలా ఎన్నో ఆయా కుటుంబాలలో కనుమరుగు అవుతున్నాయి.ఇదంతా కులాంతర వివాహాల ప్రభావమే.  

దానికి విరుద్ధంగా కొంతమంది పిల్లలకు ఆలస్యం అయ్యేకొద్ది .. అసలు వివాహ జీవితం మీద ఆసక్తి తగ్గిపోయి ఒక నిశ్శబ్ద జీవితం గడిపేస్తున్నారు.  ఉద్యోగం - ఇల్లు - స్నేహితులు అన్న చందాన స్తబ్దుగా బ్రతికేస్తారు. వారిలో ఒక సొంత వ్యక్తిత్వం, స్వార్థ చింతన పెరిగి ఇంకొకరితో జీవితం పంచుకునే స్వభావం తగ్గిపోతుంది.

వీటన్నిటికీ కారణం ... వివాహం ఆలస్యంగా చేయడం. పిల్లలను తప్పు పట్టడం కాదు కానీ ... సరియైన సమయంలో వారికి మంచి జోడి కడితే ఒక కొత్త కుటుంబంతో అనుబంధం ఏర్పడి వారి జీవితం తప్పక సుఖమయం  అవుతుంది. మన బ్రాహ్మణ కుటుంబాలలో కొంత వరకు వెసులుబాటు కలిగించుకుని ఉభయులూ మాట్లాడుకుని అమ్మాయిని అబ్బాయిని కలిపే ప్రయత్నం చెయ్యాలి. ఆ దిశగా పెద్దలు అనవసరపు ఆలోచనలు ఆశలు శాస్త్రాలు కొంత వదులుకుని  పిల్లలకు సంబంధాలు కుదర్చాలి. 

అన్యధా భావించకండి🙏🏼 ఇది నేటి సమాజ స్థితిగతులకు అనుగుణంగా ఆలోచించి పంచుకొనిన స్వీయ అభిప్రాయం ☝

Wednesday, January 29, 2020

Plastic covers make environmental changes

Q: Is there a strict No for Non Veg? Sri Sri Ravi Shankar answer

*Be a vegetarian masters*
Q: Is there a strict No for Non Veg?

Sri Sri Ravi Shankar: Today maximum diseases are from non veg. Go to the internet, check last 10 years diseases. Today these animals and birds are being bloated with steroids.
The flesh industry works on profit and weight. They make animals bigger and heavy and steroids enter your body. Because of steroids, medicines dont affect you. You Maxie to double your dose.

Another thing that enter your body is Urea. 90% of mothers cannot breast feed in US because their milk contains Urea. The whole globe is becoming vegetarian now.

Next point, We are born as herbivores.
Carnivores Saliva contains sulphuric acid which break down the flesh and it is digested easily.

For you, Non veg sits in your stomach for 72 hours. And your body struggles to digest it. So much of energy is wasted because the HCl that your stomach has is of Ph2 grade and it cannot digest animal skin.
Imagine a dead animal sitting in your body for 72 hours.

Secondly, think Globally - we are a green planet. We grow grass, we use it for animals and we eat them. Animal eats a lot of green grass. Cow drinks a fighter ship full of water in a lifetime. A ship as big as IANS Vikrant. 1 pound of cow uses acres of land to grow grass.
Chiken uses 50kg of foodgrains in a lifetime. One chicken only 4 to 5 people can eat but 50kg food grains 400 people can eat.
It creates a lot of hunger and poverty in world
It will be a great act of seva if you drop non veg.

Maximum protein is in soya. We are not made for 6 pack abs. We are born for meditation. Slimmer body is a healthy body.
We don't require that much protein.

Fitness is not 6 pack. Fitnes is when your body can decide yes or no whenever you want.

Do it for health reasons. Make interesting vegetarian food. Simply drop non veg.
If you go n see "meat" video on you tube you will know How animals are tortured its inhuman. You should see these atrocious videos.
Fish ,Eggs all comes under non veg.

Check out the similarities between India(hindu) and Japan on the Gods that we worship..it's interesting

💰 ఐశ్వర్యం అంటే అందరు ఏమనుకుంటారంటే

💰 ఐశ్వర్యం అంటే అందరు ఏమనుకుంటారంటే ధనము ,సంపదలు ,ఆస్తులు ,అంతస్తులు అని అనుకుంటారు .కాని నిజమయిన ఐశ్వర్యము అంటే ...

ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి
సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవిస్తూ ఉంటాడో ,

ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి
సంపూర్ణమైన ఆనందముతో జీవిస్తూ ఉంటాడో ,

ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి
సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటాడో

అతడే ఐశ్వర్య వంతుడు .దీనినే సంపూర్ణ ఐశ్వర్యం అంటారు .
అంతే గాని చనిపోయేంతవరకు సంపాదిస్తూ పోతూ ,సంపాదించిందంతా వైద్యాలయానికి పోయడం కాదు ఐశ్వర్యమంటే ,

చనిపోయేంతవరకు ఇంటిలో గాని ,వీధిలోగాని ఘర్షణలతో జీవించడం కాదు ఐశ్వర్యమంటే ,

చనిపోయేంతవరకు సంపాదించిన ధనము వల్ల శత్రువులను , ఈర్షపరులను , ఎవరు నాకు హాని తలపెడతారు అని భయముతో జీవించడము కాదు ఐశ్వర్యమంటే ,

చనిపోయేంతవరకు నీ నిజస్వరూపాన్ని తెలుసుకొకుండా భగవంతునికోసం గుడి గోపురం తిరగడం ,తీర్ధయాత్రలు చేయడం కాదు ఐశ్వర్యమంటే ,

వీటినన్న్నిటిని జయించినవాడే ఐశ్వర్య వంతుడు .
శరీరము ఎవరైనా విడిచిపెట్టవలసినదే ఎవరైనా సరే ......

పుట్టినవాడు మరణించక తప్పదు ,మరణించినవారు మరలా పుట్టక మానరు .

ఆత్మ అవినాశి ఆత్మకు చావులేదు ,పుట్టుకాలేదు .కాని వున్నదంతా ఈ శరీరానికే .

అది తెలియక నేను ,నేను అంటూ వ్యామోహానికి గురై బాధపడుతున్నారు అందరు .
ఈ జీవితంలో ఏవిదంగా ఆరోగ్యవంతునిగా జీవించాలో ,
ఏ విదంగా ఆనందంగా జీవించాలో ,
ఏవిదంగా ఐశ్వర్యవంతునిగా జీవించాలో ,
ఏవిదంగా ఆధ్యాత్మికంగా జ్ఞానంతో జీవించాలో తెలియజేసేదే యోగ సాధన.

ఎవరు శరీరంతో వున్నంతవరకు ఏవిధంగానూ లోటుతో శరీరాన్ని వదలరాదు.👍

భగవంతుడే ఆశ్చర్య పోయే భక్తులు పలు భంగులు

భగవంతుడే ఆశ్చర్య పోయే భక్తులు పలు భంగులు


1.భంగు భక్తులు:
వీరు భంగు,గంజాయి మొదలైన మత్తు తీసుకొని దేవుడి కోసం వెతుకుతుంటారు. దేవుడిని చూడాలనిపించినప్పుడు ఒక దమ్ము లాగి పైకి చూస్తారు.

2.రంగు భక్తులు:
వీరు తమ భక్తిని రంగు రూపంలో ప్రదర్శిస్తారు. డ్రెస్ కోడ్ కి importance ఇస్తారు. ఈ రకమైన భక్తులు మాలలు వేసుకుంటారు.

3.హంగు భక్తులు:
వీరికి తమ భక్తిని రిచ్చిగా చూపించాలనే పిచ్చి ఎక్కువగా ఉంటుంది. వీళ్లు బాగా వైభవంగా ఉండే ఆలయాలని మాత్రమే ఇష్టపడతారు.

4.మింగు భక్తులు:
ఈ టైప్ భక్తులు తమ తిండిపిచ్చినే భక్తి అనే భ్రమలో బతికేస్తుంటారు. గుడి గురించి వీళ్లని అడిగితే వీరు అక్కడ దొరికే "ప్రసాదం" గురించి చెప్పేటప్పుడు వాళ్ల కళ్లల్లో ఒక మెరుపు కనపడుతుంది.

5.పొంగు భక్తులు:
ఈ టైప్ భక్తులు ప్రతిదానికి పొంగిపోతూ ఉంటారు. టెంకాయలో పువ్వొచ్చినా, దండంపెట్టేటప్పుడు గంట మోగినా చాలు పొంగిపోతుంటారు.

6.లొంగు భక్తులు:
వీరికి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అందుకని వీరు భక్తి లో పీక్స్ కి వెళ్లిపోతారు. మతం పేరుతో జరిగే కొన్ని దురాచారాలకి వీరు కొంత కారణం.

7.ఒంగు భక్తులు:
వీరు కూడా లొంగుభక్తుల లాంటి వాళ్లే. అంతకుమించి వీరు ఎక్కువగా దొంగబాబాలని నమ్ముతారు. ఎక్కువ మతదురాచారాలకి వీళ్లే ఎక్కువ కారణం.

8.సాంగు భక్తులు:
వీళ్లకి భక్తి పాటల పిచ్చి. కీర్తనలు,స్తోత్రాలు.

9.పింగ్ పాంగు భక్తులు:
వీళ్లని చూస్తే ఎవరూ భక్తులనుకోరు. బాగా స్టైలిష్ గా టాటూలతో ఉంటారు. అల్ట్రామోడర్న్ భక్తులు. భక్తిలో technology వాడుతారు మన సకురె లా.

10.కొంగు భక్తులు:
దరిద్రపు భక్తులు వీళ్లు, కేవలం అమ్మాయిలని చూడటానికి మాత్రమే గుడికి వెళతారు.

11.రాంగు భక్తులు:
వీళ్లకి ఏ దేవుడిని ఎలా పూజించాలో తెలీదు. అందుకని తెలిసిన ప్రతిదాన్ని తమకిష్టమైన పద్ధతిలో మొక్కుతారు.

12.కింగు భక్తులు:
వీరికి రాజుల్లాగా మందిరాలు నిర్మించడం అంటే ఇష్టం. వీరిలో మందిరాలు కట్టలేని వారు విరాళాలు ఇచ్చి తమ ఆనందం తీర్చుకుంటారు. ప్రసాదాలని వేలం వేసినప్పుడు ఎక్కువ ఖర్చు చేసి కొంటారు.

13.వాకింగు భక్తులు:
పుణ్యక్షేత్రాలకి మైళ్లకి మైళ్లు నడిచి వెళ్లే బ్యాచ్. పాద యాత్రలు చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని వీళ్ల నమ్మకం.

14.జాగింగు భక్తులు:
ప్రదక్షిణల పిచ్చి ఎక్కువ. 100+ ప్రదక్షిణలు చేసే భక్తులు ఈ కేటగిరి కిందకి వస్తారు.

15.ట్రెక్కింగు భక్తులు:
భక్తిలో పీక్స్ చూడాలంటే కొండలెక్కాలని నమ్మే భక్తులు.

16.సఫరింగు భక్తులు:
వీళ్లు దేవుని ముందు ఏడ్చి భక్తిని ప్రదర్శిస్తారు.

17.కటింగు భక్తులు:
వీరికి శాస్త్రసంబంధ విషయాల్లో బాగా గ్రిప్ ఉందని తామే గొప్ప భక్తులమని అందరికీ తెలిసేలా ప్రదర్శనలు చేస్తుంటారు.

18.మీటింగు భక్తులు:
వీరికి సమారాధనలు,
ప్రవచన ప్రసంగాలు అంటే చాలా ఇష్టం. చెవులు కోసేసుకుంటారు.

19.కేర్ టేకింగు భక్తులు:
మిగతా భక్తుల కన్నా రెండాకులు ఎక్కువే చదివిన బ్యాచ్. వీరు ప్రవచనకర్తలుగా, మతగురువులుగా ఉండి తమ ప్రసంగాలతో మతాన్ని, దేవుళ్లని బతికిస్తూ ఉంటారు.

20.షాకింగు భక్తులు:
వీరు తమ భక్తిని విచిత్రంగా చాటుకుంటూ ఉంటారు. నాలుక కోసుకోవడం, నిప్పుల మీద నడవడం లాంటివి చేస్తుంటారు.

21.బెగ్గింగు భక్తులు:
వీళ్లు చాలా మంది ఉన్నారు. దేవుడిని అడుక్కుంటూ ఉంటారు అదివ్వు, ఇదివ్వు అని. దేవుళ్లకి లంచం ఇచ్చి పనులు జరగాలని కోరుకునే బ్యాచ్. ముడుపులు,బలులు etc. ఇస్తారు.

22.షిఫ్టింగు భక్తులు:
వీళ్లు మతం మారిన భక్తులు. వీళ్లు మనశ్శాంతి, లేదా డబ్బు, లేదా అమాయకత్వం, లేదా అజ్ఞానం, లేదా వివక్ష వగైరా కారణాల వల్ల వేరే దేవుడికి షిఫ్ట్ అవుతారు.

23.కేటరింగు భక్తులు:
వీళ్లు ప్రసాదాలు పంచి తమ భక్తిని చాటుకుంటారు. వీరి భక్తి కొంత మంది కడుపు నింపుతుంది.

24.రీజనింగు భక్తులు:
వీళ్లు దేవుడున్నాడని నిరూపించడం కోసం లాజిక్కులు చేసి నాస్తికులని ఇబ్బంది పెడుతూ ఉంటారు. 'గాలి చూపించు? చూపించలేవ్ కదా! కాబట్టి దేవుడున్నాడు' ఇలా ఉంటాయి వీళ్ల లాజిక్కులు.

మీరే type భక్తులో ???
పాపం ఇంతమందినీ భగవంతుడు సహించి భరించి కరుణించాలి గదా! 🤘

నిజమైన భక్తి

నిజమైన భక్తి

🙏 సృష్టి, స్థితి, లయాల్ని చేస్తూ వినోదించడం భగవంతుని లీల. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏవి ప్రాప్తమో వాటిని ఆయనే సమకూరుస్తుంటాడు. ఏం జరిగినా, ఏం సంభవించినా అదంతా ఆయన మన మేలు కోసమే చేస్తున్నాడని గ్రహించగలిగి నిశ్చలంగా, నిర్వికారంగా నిర్మమమకారంతో సాక్షియై తిలకిస్తూ సంతోషించగలవాడే ధన్యుడు. జీవన్ముక్తుడు. ఆ స్థితికి చేరుకోవడంలోని ఆనందం అంతా ఇంతా అని వర్ణించనలవి కాదు. అసలు భగవంతుడికి నిజమైన భక్తుడెవరో చూద్దాం.
ఒక ధనికుడికి ఇద్దరు తోటమాలీలు ఉండేవారు. వారిలో ఒకడు చాలా సోమరి. పనిచేసేవాడు కాదు. కాని యజమాని తోటలోకి వచ్చినపుడెల్లా లేచి చేతులు జోడించుకుని పొగడుతూ అతని ఎదుట తన్మయత్వం నటించేవాడు. రెండవ తోటమాలి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కష్టపడి పనిచేసి అన్ని రకాల పండ్లనూ, కూరగాయలనూ పండించేవాడు. వాటని నెత్తిన మోసుకుని పోయి దూరాన ఉన్న యజమాని ఇంటికి చేర్చేవాడు. ఈ ఇద్దరు తోటమాలిలలో ఎవర్ని యజమాని ఎక్కువగా మెచ్చుకుంటాడో ఆలోచించండి.

శివుడే ఆ యజమాని. ఈ ప్రపంచమే అతని తోట. ఇక్కడ రెండు రకాల భక్తులున్నారు. ఒకడు మాటకారి. ఊరికే శివుని స్తోత్రాలు పఠిస్తుంటాడు. రెండవవాడు శివుడి సంతానమగు దరిద్రులనూ, దీనులనూ సమస్త జంతుజాలాన్నీ అది ఇది అని లేదు, సమస్త సృష్టినీ కనిపెడుతూ సేవిస్తుంటాడు. వీరిద్దరిలో శివుడికి ఎక్కువ ప్రియమైనవాడు ఎవడు? అతని బిడ్డలకు సేవ చేయువాడే అనడంలో సందేహం లేదు. తండ్రికి సేవ చేయగోరేవాడు అతని బిడ్డలకు సేవ చేయాలి. అలాగే శివుడ్ని సేవించగోరేవాడు మొదట అతని బిడ్డలకూ, సమస్త జంతుజాలానికీ సేవ చేయాలి. భగవద్భక్తులను సేవించేవారు భగవంతుని సేవకులలో పరమోత్తములని శాస్తమ్రులలో చెప్పబడి ఉంది. అలాగే భగవంతునిపై మనకు అచంచల విశ్వాసం ఉండాలి.

ఒక రామభక్తుడు ఒక ఆకుమీద రామనామాన్ని వ్రాసి నదిని దాటగోరే ఒకడికా ఆకునిచ్చి ‘‘మిత్రుడా! భయపడక నమ్మకం కలిగి ఈ ఆకును పట్టుకుని ఈ నదిపై నడిచిపో. కాని ఈ మాట మాత్రం జ్ఞాపకముంచుకో. ఇందులో ఏ మాత్రం నమ్మకాన్ని కోల్పోయేవా నువీ నదిలో పడి మునిగిపోతావు’’ అని చెప్పేడు. వాడు అలాగే నమ్మకంతో ఆ ఆకును తన ఉత్తరీయపు కొంగున కట్టుకుని నదిమీద నడవసాగేడు. అతడలా పోతూ ఆ ఆకుమీద ఏం వ్రాసి ఉందో చూడాలని కోరిక పుట్టి ఆ ఆకును బయటకు తీసి దానిమీద పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉన్న శ్రీరామ నామాన్ని చూసేడు. చూడగానే అతడు ‘ఇంతేనా? శ్రీరాముడి పేరు మాత్రమే’ అని తన మనసులో అనుకున్నంతలో నమ్మకం చెడడం చేత అతడా నదిలో పడి అడుగంట మునిగిపోయేడు. భగవంతుడిపై భక్తి కుదరాలంటే ప్రార్థన, పూజా సమయాల్లో మనసుకు ఏకాగ్రత ఉండాలి. ఒక ఫకీరుండేవాడు. శరీరంలో బాణం గుచ్చుకుని అతడు చాలా బాధపడుచుండెను. దానిని బయటకు లాగబోగా బాధ మరింత ఎక్కువైంది. అంచేత లాగడానికి వీలు కాలేదు. అదో పెద్ద సమస్య అయింది. ఫకీరు నెరిగిన వాళ్లలో కొందరు ముందుకు వచ్చి ‘బాణమిప్పుడు తీయవద్దు. ఇతడు నమాజు చేయునపుడు తీద్దాం’ అన్నారు. సాయంకాలం నమాజు వేళయింది. ఫకీరు నమాజు మొదలుపెట్టేడు. అందులో అతడు ఏకాగ్రచిత్తుడయేడు. వెంటనే బాణాన్ని తీసివేసేరు. ఆ సంగతే అతనికి తెలియలేదు. అంత ఏకాగ్రత ఉంటేనే ప్రార్థన, పూజలకు ప్రయోజనం ఉంటుంది. అటువంటి అనన్య భక్తికి ఈ సంఘటననే తార్కాణ ం. కనుక అందరిలోను ఇలాంటి భక్తే ఉంటే భగవంతుడు చర్మచక్షువులకు కూడా కనబడుతాడు.🙏

మాసికాలు..మాసికాలు ఎందుకుపెట్టాలి..?అన్ని మాసికాలు పెట్టాలా..? కొన్ని మానేయవచ్చా..?

మాసికాలు.....

మాసికాలు ఎందుకుపెట్టాలి..?
అన్ని మాసికాలు పెట్టాలా..?
కొన్ని మానేయవచ్చా..?

మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది. కురుక్షేత్రంలో జరిగిన భీకర సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా తయారైంది. అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడకు వచ్చిన వారికి ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళ్ళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు ‘‘చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదలిస్తే వారు కూడా వెళ్ళవచ్చు‘‘ అని మరో వరం ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలసి వెళ్ళిపోయారు.

ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా ..? అంటే.. చర్మచక్షువులతో చూడలేము. కేవలం జ్ఞానచక్షువులు, వ్యాసాది మహర్షులిచ్చే దివ్య చక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసే వారు ఎక్కువయ్యారు. వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరి కొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.

చాలా మందికి కొన్ని మంచి సందేహాలు కూడా వచ్చాయి...

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు..?
మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి..?
దేవతగా ప్రేత ఎలా మారుతుంది..?
పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి..?
..అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు. మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు..? దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచి వెళ్ళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్ళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వెళ్ళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళ్ళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళ్ళిపోయే విధానం.

నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.

ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.

దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.

వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నారు.

దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.

ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.

ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.

తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.

ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.

నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.

కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించిన వారమవుతారు. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.

మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది. ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.

ఇవన్నీ సమాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా..? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు.

నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకో గలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అని మాత్రమే చెబుతారు. గయలో ఎందుకు చేయాలి..? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.

ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి. వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.ఇవే మాసికాలు పిండప్రధానాల రహస్యాలు...🙏

దేనికి విలువ ఇస్తే...అదే దొరుకుతుంది!

దేనికి విలువ ఇస్తే...అదే దొరుకుతుంది!

👌 ఒకరాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలాప్రీతి... కలవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు!

అతడు నిత్యం భగవంతుడిని ఎంతో ప్రార్థించేవాడు. రోజూ చాలా శ్రద్ధగా భగవంతుని పూజిస్తూ స్మరణం చేసుకునే వాడు.

ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇలా అన్నాడు- “రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.”

అప్పుడు ప్రజలంటే ఎంతోప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు- “భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక! మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చేయండి. వారికీ... దర్శనాన్ని ఇవ్వు.”

భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా.....” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజుమాత్రం చాలా పట్టు బట్టి “ఈ కోరికను తీర్చవలసిందే” అన్నాడు.

భగవంతుడు చివరకు భక్తుడికి .... లొంగక తప్పలేదు. ఆయన అన్నాడు- “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా! నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.”

అప్పుడు రాజు అది విని చాలా.... ప్రసన్నుడై, భగవంతుడికి ఎంతో ధన్య వాదాలు చెప్పుకుని, మరుసటిరోజు ... నగరంలో దండోరా వేయించాడు-“రేపు
అందరూ కొండ దగ్గరకు నాతో పాటు... వచ్చి చేరవలసింది, అక్కడ మీకందరికీ భగవంతుడు దర్శనం ఇస్తాడు!”

రెండవరోజు రాజు తన ప్రజలందరిని, స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. ప్రజలలో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తటం.... మొదలుపెట్టారు.

అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరిని సమాధానపరచి,"అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే... మీరు అందరూ భగవంతుడిని కలవ టానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాల వెనకాలపడి, మీ అదృష్టాన్ని కాలతన్ను కోకండి.” అన్నాడు.

కానీ లోభం ఆశవల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆనాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు.

వాళ్ళు మనసులోఇలా అనుకున్నారు 'మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము. భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా' అని!

రాజు మాత్రం ముందుకు సాగాడు! కొంతదూరం పోయాక.... వెండినాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు.

వెండి నాణేలను మూట కట్టుకుని ఇంటివేపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో తెలియదు,భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు.’
అనిపించింది.

ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది.

ప్రజలలో మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే... పరు గెత్తడం మొదలుపెట్టారు.

వాళ్ళూ ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు.

ఇంక కేవలం రాజు రాణి మిగిలారు. రాజు రాణి తో అన్నాడు- “చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపోతులో...! భగ వంతుడు లభించటం అంటే... ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు!
భగవంతుని ఎదుట మొత్తం ప్రపంచం లోని ధనమంతా కూడా ఒకలెక్కకాదే!”

నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు.

కొంతదూరం వెళ్లాక రాణికి, రాజుకు ఏడురంగులలో మెరుస్తూ ....వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది.ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నిటినీ మూట కట్టుకోవటం ప్రారంభించింది.

అదిచూసి రాజు ఎంతోబాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన... మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు.నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు- “ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటి నుంచో... ఇక్కడే నిలబడి మీఅందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.”

రాజు చాలా సిగ్గుతో తన తల దించుకున్నాడు.

అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు “ఓరాజా, ఎవరు తమ జీవితంలో.... భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను... లభించను!

వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు!”

సారం- ఏ ప్రాణులు తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుని..... శరణు వేడుతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి ఇష్టతతో పరమేశ్వరుని తన సొంతం అను కుంటారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు!..🙏

దేవుడు అడగని ప్రశ్నలు

దేవుడు అడగని ప్రశ్నలు .

మీ ఇంటిగదులు ఎంతవిశాలమైనవి అని దేవుడు అడగడు .
నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి
ఆహ్వానించావు అని అడుగుతాడు .

నీది ఎన్ని అంకెల జీతం ? అని దేవుడు అడగడు .
నీ సంపదలో ఎంత నిజాయితీ వుంది ?అని అడుగుతాడు .

నీవు ఎంత గొప్ప పరిసరాలలో నివసిస్తున్నావు ?
అని అడగడు .
నువ్వు నీ ఇరుగుపొరుగు వాళ్లతో ఎలా మెలగుతున్నావని అడుగుతాడు .

నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనము
చేస్తున్నావని దేవుడు అడగడు .
నీవు ఎంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు .

నీ అలమరాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయని
దేవుడు అడగడు .
నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలిచ్చి చలి
బాధ తీర్చావని అడుగుతాడు .

నువ్వెన్ని అధ్యాత్మిక గ్రంథాలు చదివావు అని దేవుడు అడగడు .
నీవు చదివిన పుస్తకాలలో నువ్వెంత సారాన్ని
గ్రహించావు ? అని అడుగుతాడు .

నీవు ఎన్ని పుణ్య క్షేత్రాలు దర్శించావని దేవుడు
అడగడు .
నీవు ఎంత మానవ సేవ చేసావని అడుగుతాడు .

నీవు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు .
ఇంకొకరికి సహాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించి మాటాడు అంటాడు .

ముక్తి పధమునకు ఇంత ఆలశ్యం చేసామేమని
దేవుడు అడగడు .
నీవు రాగానే నీ చెయ్యి పట్టుకొని స్వర్గ ధామమునకు తానే తీసుకు వెళ్తాడు

మొలత్రాడు వెనుక సైన్స్

మొలత్రాడు వెనుక సైన్స్

👉 హిందూ సాంప్ర‌దాయంలో పాటించే పద్దతులలో ప్రతీది సైన్స్ కు సంబంధం ఉంటుంది. మనం దరించే ప్రతి వస్తువు మనకు ఆరోగ్యంతో పాటు వికాసాన్ని అందిస్తుంది. చివరకు మొల‌తాడు ధ‌రించ‌డం వెనుక కూడా ఒక అంతరంగం ఉంది అదేంటో మీరే చూడండి.
మొల‌తాడు ధ‌రించ‌డం వెనుక హిందూ సాంప్ర‌దాయంలో ఒక భాగం ఎందుకంటే ఇది హిందువులలో ప్రతి మగాడికి ఉంటుంది. చిన్న పిల్ల‌ల‌కు మొల‌తాడు క‌డితే వారు ఎదుగుతున్న స‌మ‌యంలో ఎముక‌లు, కండ‌రాలు స‌రైన ప‌ద్ధ‌తిలో వృద్ధి చెందుతాయి. ప్ర‌ధానంగా మ‌గ పిల్ల‌ల్లో పెరుగుద‌ల స‌మ‌యంలో పురుషాంగం ఎటువంటి అస‌మ‌తుల్యానికి గురికాకుండా క‌చ్చిత‌మైన పెరుగుద‌ల ఉండేందుకు మొల‌తాడును క‌డ‌తారు.
మొల‌తాడు క‌ట్టుకుంటే ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగు ప‌డుతుంది. మ‌గ‌వారికి హెర్నియా రాకుండా మొల‌తాడు కాపాడుతుంది. దీన్ని ప‌లువురు సైంటిస్టులు కూడా నిరూపించారు. మ‌న ద‌గ్గ‌ర చిన్న పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా వెండితో చేసిన మొల‌తాడును క‌ట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ఎలాంటి మొల‌తాడు క‌ట్టినా దాంతో మాత్రం మనకు ఉప‌యోగ‌మే. 👈

రమణ బోధ

రమణ బోధ

🙏‘నీలోనికి నువ్వు ప్రవహించు. నిర్విరామంగా ఆలోచనల్ని అల్లే మనసు మూలాన్ని అన్వేషించు. ఎగసిపడే ప్రతికూల భావాల్ని తిరస్కరించు. అన్నింటికీ ఆద్యమైన మనోబలాన్ని విశ్వసించు. హృదయాన్ని శాంతిధామంగా నిర్మించు. ఆ అనంత మౌనంలో విశ్రమించు. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించు’ అని భగవాన్‌ రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారానికి దిశానిర్దేశం చేశారు.

‘నిన్ను నువ్వు తెలుసుకో’- ఆధ్యాత్మిక చింతనకు ఇదే ప్రథమ సోపానం. అంతర్వీక్షణ లేనిదే ఆత్మోద్ధరణ సాధ్యం కాదు. అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ‘నేను’ అనే అహంకారాన్ని విడనాడాలి. శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూప సంబంధిత అంశాలతో మనసు అనుసంధానం కావాలి. అప్పుడు జ్యోతిర్మయంగా మనో మందిరం వెలుగుతుంది.’ అంటూ రమణులు ప్రబోధించారు. అద్వైత యోగాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన మహాయోగి భగవాన్‌ రమణ మహర్షి. భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగాలలోని మార్మికతను, అంతర్లీన భావగరిమను రమణలు ఏకోన్ముఖంగా అందించారు.

‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనేది ఉపనిషద్వాక్యం. ప్రజ్ఞ ద్వారా అన్నింటినీ తెలుసుకునే నేర్పు అలవడుతుంది. ‘నాకు జ్ఞానోదయం కావాలి స్వామీ! నేను అజ్ఞానిని’ అని ఓ భక్తుడు రమణుల్ని ఆశ్రయించాడు. ‘నువ్వు అజ్ఞానివా, ఆ విషయం నీకు నిజంగా తెలుసా?’ అని రమణులు అతణ్ని ప్రశ్నించారు. ‘తెలుసు స్వామీ! నేను పరమ అజ్ఞానిని’ అన్నాడు భక్తుడు. ‘నీ గురించి నీకు తెలిసింది కదా! నువ్వు జ్ఞానివే. ఇక నీకు నాతో పని లేదు’ అన్నారు మహర్షి. ‘ఆత్మ విచారం ద్వారా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. జీవన్ముక్తి అంటే జీవితం నుంచి ముక్తులు అని కాదు. ఈ జీవితంలోనే ముక్తిని పొందాలి. ముక్తి అంటే మరణానంతరం పొందేది కాదు. పరంజ్యోతి గుండె గూటిలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి’ అని రమణులు సూచించారు.


అరుణాచలేశ్వరుని దివ్య అనుగ్రహంతో రమణులు అతులితమైన యోగశక్తిని అందుకున్నారు. అరుణాచలాన్ని తన ఆశ్రమంగా మార్చుకుని, అరుణగిరిపై జ్ఞాన భాస్కరుడై వెలుగొందారు. నమశ్శివాయ అనేది మహా యోగ పంచాక్షరీ మంత్రమైతే, ‘అరుణాచల’ అనేది దివ్యజీవన జ్ఞాన పంచాక్షరీ మంత్రంగా రమణులు అభివర్ణించారు. భగవంతుని సాన్నిధ్యానికి, ఆత్మ సామీప్యానికి ఏది తీసుకుని వెళ్తుందో అదే ఉపదేశం. దక్షిణామూర్తిగా రుషులకు బోధించిన జ్ఞానోపదేశాన్ని, తత్త్వమార్గాల్ని, యోగసూత్రాల్ని ‘ఉపదేశసారం’గా రమణులు ఆవిష్కరించారు.

‘ఆనందమే నా స్వరూపం’ అనే నవ్యమైన స్థితికి చేరుకోవడానికి ఆధ్యాత్మికత ఉపకరిస్తుంది. ‘నేను దీనుణ్ని, నాకు ఆనందం లేదు. నా జీవితం నిస్సారం. నాకు ఉన్నతి లేదు’ అని భావించేవారికి ఆధ్యాత్మిక అనురక్తి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ప్రతికూల భావాలనే చీకట్ల నుంచి సానుకూల భావాలే ఆయుధాలుగా విజయ సోపానాల్ని అధిరోహించడానికి ఆధ్యాత్మిక శక్తి కరదీపికగా నిలుస్తుంది. ‘ఒక్క ఆధ్యాత్మిక దీపశిఖ నీలో వెలుగుతుంటే చాలు- నువ్వు అఖండ తేజోపుంజమై వెలుగు పువ్వుల్ని వెదజల్లుతావు’ అని రమణులు పేర్కొన్నారు. ‘భగవంతుడనే సంపూర్ణ, సమున్నత స్థితికి, మనకు ఉన్న దూరం ‘నేను’ అనే అంశం ఉన్నంత వరకే! నేను, నాది, నాకు అనే వ్యక్తిగతమైన అహాల్ని నిర్మూలించుకుంటే పరమ పూజ్యుడైన పరమాత్మ రూపం మనలోనే సాకారమవుతుంది అని రమణులు నిర్దేశించారు. పరబ్రహ్మ తత్త్వానికి మౌనమే భాష్యం. మౌనం మహా శక్తిమంతమైన ఆయుధం. శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి ప్రయాణం చేయడమే నేనందించే ప్రబోధ సారాంశం- అని ప్రవచించిన రమణుల సందేశ వైభవం... స్ఫూర్తిమంతం... స్ఫూర్తి మంత్రం!🙏

🔴దానగుణం🔴

🔴దానగుణం🔴

ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు. "నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్ళ మాత్రం తియ్యగా
వుంటాయి. నీవు ఎంతో విశాలంగా ఉంటావు కానీ నీ నీళ్ళ మాత్రం చాలా ఉప్పగా వుంటాయి. దానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.

అప్పుడు సముద్రం ఇలా అంది. "నది ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది. అందుకే ఆ నదిలోని నీరు తియ్యగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానేగాని, ఎవరికీ ఇవ్వను. కాబట్టి నా నీరు ఉప్పగా వుంటుంది" అంది. అందుకే “ఆ చేత్తో తీసుకోని, ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు" అని మన పెద్దలంటారు.🌹