Sunday, March 2, 2025

 *శివరాత్రి పర్వదినం*

శివుడు నిరాకారుడు. అలాగే సాకారుడు
కూడా నికారారుడని చెప్పడానికి లింగం ప్రతీక. అద్భుతమైన శివ తత్త్వాన్ని నిరాకారంగా ఉపాసన చేస్తే అది లింగోపాసన సాకారమైన దివ్యమం గళ విగ్రహోపాసనలో చంద్రశేఖరుడిగా, నాగాభరణ భూషితుడిగా, త్రినేత్రుడిగా, నీలకంఠునిగా... ఇలా అనేక రూపాలలో గోచరిస్తాడు. ఇవన్నీ శివచైతన్యాన్ని వ్యక్తం చేస్తాయి. జ్ఞానం, వైరాగ్యం, తపస్సు, అంతర్ముఖత్వం, కరుణ, త్యాగశీలత... ఇవన్నీ సగుణ రూపమైనా, నిర్గు ణరూపమైన శివమూర్తిలో ఉండే లక్షణాలు. "ఆయన పరమ దయాళువు" అని సిస్టర్ నివేదిత వర్ణిస్తే.. 'శివుణ్ణి ఆరాధించడం అంటే శాంతాన్ని, సమత్యాన్ని, యోగాన్ని, నిరాడంబరతని అద రంగా భావించడమే శాశ్వతమైన భారతీయ హృదయానికి సాలారమే శివుడు" అన్నారు స్వామి వివేకానంద. అటువంటి విశ్వగురువైన విశ్వనా భుజ్జి ఆరాధించడానికి అనువైన రోజు... మహా శివరాత్రి ఈ పర్వదినం గురించి ప్రసిద్ధమైన రెండు కథలు పురాణాల్లో ప్రాచుర్యం పొందాయి. ఒకప్పుడు ప్రళయకాలం ఆసన్నమవుతున్న తరు ణంలో... పరాశక్తి అయిన సమస్త సృష్టి బీజాలను పోగు చేసింది. వాటిని తన ఒడిలో భద్రపరచి, పంచాక్షరీ జపం చేస్తూ.. ధ్యాన నిమగ్నురాల యింది. పగలు, రాత్రీ అనేవి లేని ఆ స్థితిలో.... ధ్యాన సమాధిలో ఉన్న పరమశివుడు కొంతకాలా! నికి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న కాత్యాయి. నిని చూసి విషయం తెలుసు కున్నాడు. ఆమెను సమాధి స్థితి నుంచి మేలుకొలిపి, ఆమె పోగు చేసిన బీజాల నుంచి తిరిగి సృష్టిని ప్రారం భించాడు. ఆ రోజు మామ బహుళ చతుర్దశి. ఆమె కోరిక ప్రకారం రోజు మహా శివరా త్రి'గా ముల్లోకాలలో ప్రాచుర్యం పొందుతుందని వరమిచ్చాడు. మరో కద ప్రకారం.. బ్రహ్మ, విష్ణువుల మధ్య ఆధిపత్యం కోసం వివాదం ఏర్పడి, కలహానికి దారి తీసింది. వారిని ఉపశమింప జేసేందుకు... ఇద్దరి మధ్య అగ్ని లింగంగా శివుడు ఆవిర్భవిం చాడు. "పరాశక్తి ఆజ్ఞను అను సరించి.. సృష్టి, స్థితి, లయా లను నిర్వహించడానికి ఆమె ప్రతినిధులుగా మనం ఉన్నాం. మనం కర్తవ్యనిష్టులం మాత్రమే" అని సమాధానపరిచాడు. లింగోద్భవమైన రాత్రి 'మహా శివరాత్రి'గా ప్రస్తుతి పొందింది.

విశ్వమే ఆయన శరీరం...

శివ స్వరూపాన్ని దర్శిస్తే ఎన్నో అద్భుతాలు గోచరిస్తాయి. జడలో జల తరంగాలు, జ్యోతిర్మండ లమైన జటాజూటంలో చంద్రరేఖ, కంఠంలో గరణం... వీటన్నిటినీ గమనిస్తే విశ్వమే శివుని శరీరం అనిపిస్తుంది. ఆయన పంచభూతాత్మ కుడు. పైగా చిన్న కుటుంబం, శివపత్ని అన్నపూ ర్దమ్మ కన్నతల్లిలా మనకారాన్ని అందిస్తుంది. పెద్ద కుమారుడు గణపతి విఘ్నాలను రూపుమా పడమే కాకుండా, సంపదలను అనుగ్రహిస్తాడు.

 మహాశివరాత్రి

'శివ' అనే మాటకు 'మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత అనేవి ప్రధానమైన అర్థాలు. ఇవి ప్రతి ఒక్కరూ కోరుకొనే ప్రయోజనాలు. వాటిని ఆశించి శివుణ్ణి ఆశ్రయించడానికి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి శివరాత్రి అనుకూలమైన రోజు. చాంద్రమానాన్ని అనుసరించి ప్రతి మాసంలో బహుళ చతుర్దశిని మాస శివరాత్రిగా పరిగణిస్తారు. మాఘ బహుళ చతుర్దశిని మహా శివరాత్రి.... మహాపర్వంగా జరుపుకొంటారు.

ప్రేమతత్వమే పరమేశ్వరుడు

చిన్న కుమారుడు కుమారస్వామి విజయ కారకుడు దాంపత్య జీవనా నికి శివపార్వతులే ఆదర్శం. ప్రేమ ధర్మానికి ప్రతీకలైన వారు ఏక శరీరులు. ఆ ముగ్గురి వాహనా లకు పరస్పర వైరం ఉన్నా.. వారి సమక్షంలో పరమ మిత్రులుగా మెలుగుతాయి. ఇలా శివత త్యాన్ని పరిశీలిస్తే.. ఎన్నో అద్భుతాలు కనిపి స్తాయి. 'ప్రేమయే శివుడు' అనేది శైవ సిద్దాంతం. శివుడంటేనే ప్రేమ తత్త్వం. భక్తితో పిలిస్తే అక్కున చేర్చుకొనే ఆయన భోళా శంకరుడు. సమస్త సంపదలూ ఉన్నా ఆయనలో నిరాడంబరత, వైరాగ్యం కనిపిస్తాయి. తనను నమ్మినవారికి ఆడి గినది ఇవ్వడమే తప్పు ప్రతిఫలం ఆశించదు. క్షీరసాగర మధనంలో హాలాహలం బైటికి రాగానే దేవదానవులు శవా! శివా? అని ప్రార్థిస్తూ అక్కడి నుంచి పారిపోయారు. పరమ దయాళువైన శివుడు వచ్చి, అభయం ఇచ్చి ఆదుకున్నాడు. ఆ తరువాత ఎన్నో సంపదలు ఆ మధనంలో నుంచి బయటకు వచ్చాయి. ఆయన ఆ సంపదల జోలికి పోలేదు.

లింగోద్భవ దర్శనం...

శ్రీరాముడి లాంటి పౌరాణిక దివ్య పురుషులే కాదు. సమస్త దేవతలు, ఋషులు.. ఇలా అందరూ శివభక్తి పరాయణులే. స్వామి ఆరా ధన అనాది సంప్రదాయంగా వస్తోంది. అందుకే మన దేశంలో మూలమూలలా శివాలయాలు కనీ పిస్తాయి. సోమవారాలు, మాస శివరాత్రులు, మహాశివరాత్రి, కార్తికమాసంలో శివారాధనకు భక్తులు తండోపతండాలుగా ఆలయాలను నంద ర్శస్తారు. అభిషేకాలు, బిల్వపత్ర పూజలు చేస్తారు. ఉపవాసాలు, జాగరణలు, ప్రతాలు చేస్తారు. శివ రాత్రి వాటి లింగోద్భవ వేళకు ఎంతో ప్రత్యేకత ఉంది. పరిశీలించి చూస్తే విశ్వంలోని ప్రతి కదలిక శివచైతన్య విశేషమే. మనలోని సర్వ చైతన్యానికి మూలమైన పరంజ్యోతిని దర్శించే సందర్భం... లింగోద్భవ దర్శనం దానితోపాటు అబిషేకం, ఉప వాసాలు, జాగరణలు, పంచాక్షరీ మంత్ర జపం. ఇహ పర సౌఖ్యాలను అందిస్తాయనేది పెద్దల మాట

• ఆయపిళ్ళ రాజపాప.           *
 Vedantha panchadasi:
వ్రతాభావాదాఽధ్యాస స్తదా భూయో వివిచ్యతామ్ ౹
రససేవీ దినే భుంక్తే భూయో భూయో యథా తథా 
౹౹249౹౹
శమయత్యౌష ధేనాయం దశమః స్వం వ్రణం యథా౹
భోగేన శమయిత్వైతత్ర్పారబ్ధం ముచ్యతే తథా 
౹౹250౹౹

అధ్యాస కలిగిన మరల మరల వివేచించుకొన వలెను.వ్యాధి నివారణకై పాదరసము తినిన వ్యక్తి దానివలన కలిగిన ఆకలి తీరుటకు పదే పదే భుజించును కదా.

వ్యాఖ్య:- జీవన్ముక్తి వ్రతంలాంటిది కాదా ? అంటే -
జీవన్ముక్తి దశ అనేది వ్రతం కాదు.
వ్రతము కాకపోవుటచే అప్పుడప్పుడు ప్రమాదము కలిగినా దిగులులేదు.
అధ్యాసం(భ్రాంతి)
కలిగినప్పుడల్లా మరల మరల వివేచించుకొనుట అభ్యాసం చేయాలి.

రసం,గంధకం లాంటి రసౌషధాలు సేవించిన వాడు ఆకలి వేసినప్పుడల్లా మాటి మాటికి భోజనం చేసినట్లుగా ముముక్షువు కూడా 
"దేహాదులు ఆత్మ కాదు" అని మాటి  మాటికి వివేచన చేయాలి.
అధ్యాస మరల కలుగుట జీవన్ముక్తి ఆనందమునకు భంగము కలిగించును గాని తత్త్వజ్ఞానమునందు లోపము కలిగింపదు.
జ్ఞానం వలన ప్రారబ్ధ నివృత్తి కలుగకపోతే ఇంకా దేనివలన కలుగుతుంది ? అంటే -

ప్రారబ్ధము అనుభవించుటచతో నశించును.దశముడు ఔషధములచే తన గాయములను మాన్పుకొనినట్లు,
జ్జాని ప్రారబ్ధకర్మమనే దానిని అనుభవించి దానిని క్షయింపజేసి ముక్తి నొందును.

"జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా" -
భగవద్గీత 4-37 

జ్ఞానాగ్ని కర్మములన్నింటిని భస్మీ పటలము చేయగలదని భగద్గీతాచార్యుడగు 
శ్రీకృష్ణ పరమాత్మ 
చెప్పి యున్నాడు కదా ! అంటే -

తత్త్వజ్ఞానము గల్గిన వెంటనే అజ్ఞానము యొక్క ఆవరణాంశము("స్వరూపమును తెలియకుండుట"
అను అంశము) వైదొలగుతుంది.ఈ ఆవరణాంశము నివృత్తి యగుటచే ఈ అంశమును ఆశ్రయించి ఉండే సంచిత కర్మ నశించి పోవుచున్నది.

జ్ఞానికి కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి నశించి యుండుటచేతను,మరియు 
"నేను అసంగబ్రహ్మ రూపుడను"అను జ్ఞానము దృఢంగా యుండుట చేతను తామరాకుమీది జలము వలె తత్త్వజ్ఞానికి ఆగామికర్మము స్పృశింప నేరదు.

ఇక ప్రారబ్ధకర్మ పూర్వమొకానొక జన్మములోగానీ అనేక జన్మలలో గానీ చేయబడి అజ్ఞానము యొక్క విక్షేపశక్తిని 
(అనాత్మయయిన "దేహేంద్రియాదులే నేను"అనెడి బుద్ధిని కలిగించునది) ఆశ్రయించి ప్రస్తుత దేహానికి ప్రారంభమై యున్నది.
ఆత్మజ్ఞానము కలుగుట కంటె ముందుగానే ప్రారంబింపబడిన కర్మ(ప్రారబ్ధకర్మ) - విడువబడిన బాణము తన లక్ష్యమును భేదించియే తీరునటుల, సుఖదుఃఖరూప ఫలము బ్రహ్మజ్ఞానమువలన నశించదు. అనగా విడువబడిన బాణము ఉపసంహరింప సాధ్యముగానియటుల ప్రారబ్ధకర్మ దాట ఎవ్వరికీ సాద్యముగాదు.

ఇట్లు జ్ఞానాగ్నిచే సంచిత ఆగామికర్మలు దగ్ధమయినను ప్రారబ్ధము మాత్రము అనుభవించుట చేతనే నశించును.

"ఆత్మానంచేత్ ...."బృ.4-4-12.
అనే శ్రుతివాక్యంలో జీవునియొక్క అపరోక్షజ్ఞానం,శోక నివృత్తి అనే రెండు అవస్థలు అయ్యాక ,
ఇక జీవునియొక్క "తృప్తి"
అనే సప్తమావస్థను గూర్చి చూద్దాం -

కిమిచ్ఛన్నితి వాక్యోక్తః శోకమోక్ష 
ఉదీరితిః ౹
అభ్యాసస్య హ్యవస్థైషా .షష్ఠీ తృప్తిస్తు సప్తమీ 
౹౹251౹౹
సాఙ్కశా విషయై స్తృప్తిరియం తృప్తిర్నిరఙ్కూశా ౹
కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తృప్యతి 
౹౹252౹౹
ఐహి కాముష్కిక వ్రాతసిద్ధ్యే ముక్తేశ్చ సిద్ధయే ౹
బహు కృత్యం పురాఽస్యాభూత్తత్సర్వమధునా కృతమ్ 
౹౹253౹౹
తదే తత్కృతకృత్యత్వం ప్రతియోగిపురః సరమ్ ౹
అనుసందధదేవాయమేవం తృప్యతి నిత్యశః 
౹౹254౹౹

మొదటి శ్లోకంలోని "కిమిచ్ఛన్"
(దేనిని కోరి)అనేపదము దుఃఖము నుండి దుఃఖనాశమును సూచించును.విషయభోగము వలన తృప్తి పరిమితము. బ్రహ్మానుభవము వలన ఈ తృప్తి అపరిమితము.

వ్యాఖ్య:- 126 -251 శ్లో౹౹ నందు శోకమోక్షదశ వర్ణింపబడినది.
252 నుండి 298 వరకు నిరంకుశతృప్తి వర్ణింపబడును.

"కిమిచ్ఛన్కస్య కామాయ" 
బృ.4.4.12, అనేది శోకమోక్షదశను వ్యాఖ్యానిస్తోంది.ఇది జీవుని యొక్క(చిదాభాస యొక్క) ఆరవ అవస్థ "తృప్తి"అనేది జీవుని యొక్క ఏడవదశ. "అజ్ఞాన మావృత్తి తద్వద్విక్షేపశ్చ పరోక్షధీః అపరోక్షగతిః శోకమోక్ష స్తృప్తి నిరంకుశా"అని ఈ ప్రకరణం 
33 వ శ్లోకంలో జీవుని ఏడు అవస్థలు చెప్పబడ్డాయి. ఇంతవరకు ఆరు అవస్థల్ని వర్ణించుకున్నాం.ఇక ఏడవ అవస్థయైన తృప్తిని గురించి చెప్పుకుందాం.

అపరోక్షజ్ఞానము వలన కలిగే తృప్తి, నిరతిశయానందదాయకం అని అంటున్నారు.
శబ్దాది విషయజ్యమైన తృప్తి సాంకుశం - ప్రతిబంధము కలది.అంటే నిరతిశయానందప్రదమైనది కాదు.ఒక విషయం వలన కలిగిన తృప్తి మరొక విషయానుభవం వలన కుంఠితమైపోతుంది.కాబట్టి అటువంటి తృప్తి 
సాపేక్షము - సాతిశయము అన్నమాట.

కాని అపరోక్షజ్ఞానము వలన కలిగే తృప్తి అపరమితమైనది.అది విషయాల వలన కలిగేది కాదు.
పొందవలసిన దానిని పొంది నందువల్ల ఇక పొందవలసినదేదీ లేనందువల్ల అటువంటి తృప్తి నిరతిశయమైన తృప్తి అన్నమాట.

విషయభోగము వలన తృప్తి పరిమితము.బ్రహ్మానుభవము వలన ఈ తృప్తి అపరమితము.చేయవలసినదంతా చేయబడింది. పొంద వలసినదంతా పొందబడినది అనే తృప్తిజెందును.

ఐహిక,ఆముష్కిక సుఖప్రాప్తికోసం,దుఃఖ నివృత్తికోసం,మోక్ష సిద్ధి కోసం అజ్ఞాన దశయందు ఉన్నవాడు ఏ కృషి చేయాలో ఆ విధమైన కృషినంతటినీ చేసి నేను కృతకృత్యుడైనాను,ఇక చేయవలసిన దేదీలేదు అనేది కృత కృత్యావస్థ.

బ్రహ్మజ్ఞానమునకు పూర్వము ఇహలోకమునందు పరలోకమునందు లభింపవలసిన ఆనందముల కొరకు మోక్షము కొరకు కృషి వాణిజ్యాదులు,యోగము,
ఉపాసునాదులు,శ్రవణాదులు అనేకములైన కర్మలు చేయబడినవి.
తత్త్వజ్ఞానోదయముచే ఇపుడు ఇహపరసుఖములందు ఇచ్ఛ లేకపోవుట చేతను బ్రహ్మానందము ప్రాప్తమగుటచేతను ఇక కర్తవ్యమేమీ మిగులదు.అంతా చేయబడినట్లే.
అవధూత.ఉప.9

బ్రహ్మభావ రూపమైన కృతార్థతను పొందిన జ్ఞాని,
ఈ కృతార్థతకు 
విరుద్ధమైన -వ్యతిరేకదశలో
(ప్రతియోగియైన) కూడా తన కృతార్థతను సమీక్షించుకొనుచు-పరిశీలించుకొంటూ పరమమైన 
తృప్తితో సదా తృప్తుడై ఉంటాడు.

ఇక ఆ విధమైన కృతార్థతను పరిశీలించుకోవటాన్ని -
అనుసంధానమును విపులీకరించుకుందాం -              
 ఉపనిషద్దర్శనం -24
( చివరి భాగం)
జ్ఞానమే ఉపనిషత్సారం 
వారుణీవిద్యనే బ్రహ్మహ్మవిద్య  అని  కూడా  అంటారు.    ఇది  హృదయాకాశంలో  నెలకొని ఉంటుంది.    ఇన్ని తపస్సులతో   బ్రహ్మాన్వేషం చేసి  బ్రహ్మాన్ని తెలుసుకున్వాడు 
ఆ ఆనందాన్ని పొందుతాడు.    అతడికి   అన్నం సమృద్ధిగా దొరుకుతుంది.   మంచి సంతానం, గోసంపద,   బ్రహ్మ వర్ఛస్సు,   గొప్పకీర్తి  లభిస్తాయి.    ఆనందమే   బ్రహ్మం  అని తెలిసింది 
కదా అని అన్నాన్ని నిందించకూడదు.    అన్నం నుంచే అన్వేషణ మొదలౌతుం ది.
అన్నంతోనే   ప్రాణం  నిలుస్తుం ది.    ప్రాణం శరీరంలోనే   ఉంటుంది  కనుక   శరీరానికి
అన్నం కావాలి.     అన్నాన్ని చులకనగా చూడకూ డదు.    నీరే   అన్నం.    అన్నాన్ని కడుపులోని   అగ్ని స్వీకరిస్తుంది.     నీటిలో  అగ్ని,   అగ్నిలో నీరు ఉంటాయి.   అన్నం అన్నంలోనే   ఉంటుందని   తెలుసుకున్నవాడికి   అన్నం, సంతానం, పశుసంపద,  బ్రహ్మ  వర్ఛస్సు, కీర్తి అన్నీ  వచ్చేస్తాయి. 

 అన్నం బహుకుర్వీత.    ఆహారాన్ని బాగా పండించండి.     ఈ భూమి అంతా అన్నమే. ఈ అన్నాన్ని  ఆహారం భుజిస్తుం ది.     ఆకాశం భూమిలో ఉంది.    భూమి ఆకాశంలో ఉంది. 
అన్నం అన్నంలో ఉంది.      అన్నం కోసం   వచ్చినవారిని పెట్టకుండా పంపకండి.    ఇది మానవులందరి  వ్రతం.      అందరికీ అన్నం పెట్టడానికి ఆహారాన్ని బాగా ఉత్పత్తి చేయండి. దాని కోసం ఎంతైనా కష్టపడండి.  ఎవరు ఎప్పుడు వచ్చినా ఆహారం ఇవ్వగలిగి ఉండండి. ఎక్కువ ఆహారాన్ని పండించడానికి ఎక్కువగా,   తక్కువగా పండించిన వాడికి తక్కువగా అన్నం దొరుకుతుంది.    బాగా పండించి అన్నదానం చేయండి.   

ఇది  తెలుసుకున్నవాడికి   అన్నానికి,   సంపదకు లోటు  ఉండదు.    అతని వాక్కులో క్షేమంగా,   ప్రాణాపానాల్లో యోగక్షేమాలుగా, చేతుల్లో పనిగా,   కాళ్లల్లో   నడకగా, విసర్జకావయవంగా   పరమాత్మ   ఉంటాడు.     వర్షం లో తృప్తిగా, విద్యుత్తులో శక్తిగా, పశువుల్లో కీర్తిగా, నక్షత్రాల్లో వెలుగుగా, జననేంద్రియాద్రిల్లో ఉత్పత్తికి   అవసరమైన ఆనందంగా, ఆకాశంలో సర్వం తానుగా పరమాత్మ ఉంటాడు.    ఇది తెలుసుకున్నవాడు ఆ వెలుగును ఉపాసించి తనలోని   పరమాత్మను   దర్శించగలుగుతాడు.    అన్నిటికీ అతీతుడు అవుతాడు.   అన్నాన్ని నేనే;    స్వీకర్తనూ నేనే.     ఈ సత్యాన్ని తెలుసుకున్నదీ   నేనే.     ఈ విశ్వభువనమంతా వ్యాపించి ఉన్నదీ  నేనే.     కాంతిమయ జ్యోతిని నేనే  అనే   విజ్ఞానంతో ఆనందమయుడు అవుతాడు.    ఇదే   భృగువల్లిలో   తైత్తిరీయోపనిషత్తు సందేశం.
 ఐతరేయం:   వేదాలలో మొదటిదైన ఋగ్వేద ఉపనిషత్తులలో మొదటిది ఐతరేయం. ఓం వాఙ్మే మనసి ప్రతిప్రష్ఠితా.. (వాక్కు నా మనసుల్లో ప్రతిప్రష్ఠితం ) అనేదిశాంతిమంత్రం . ఈ ఉపనిషత్తు పరమాత్మ సృష్టిని ప్రారంభించడం ఎలా జరిగిందోవర్ణిస్తుం ది.    ప్రాణుల అవయవాలు, మానవ సృష్టి, ఆకలి దప్పులు, ఆహార సృష్టి, ఆహారం వెంట మానవుడు పరుగెత్తడం, అపానవాయువు ద్వారా ఆహారాన్ని పట్టుకోవడం, మానవులకు తోడుగా ఉండటానికి పరమాత్మ మానవుడి నడినెత్తిని చీల్చుకొని, కన్ను, హృదయం, కంఠస్థానాల్లో నివాసం ఏర్పరచుకోవడం, అతణ్ణి ఇంద్రుడుగా పిలవడం మొదటి అధ్యాయం.    వీర్యోత్పత్తి,   స్త్రీ గర్భంలో శిశువుగా మారటం, సంతానోత్పత్తి, గర్భకోశంలో జరిగేమార్పులు, నిరాకార పరమాత్మ సాకారంగా ఎనభైనాలుగు లక్షల జీవరాశులుగా మారిన వైనం అంతా రెండో అధ్యాయంలో చెప్పిన ఐతరేయ ఉపనిషత్తు సుప్రసిద్ధం . 
ఛాందోగ్యోపనిషత్తు:  ఎనిమిది  ప్రపా ఠకాలతో నూట ఏభై ఆరు ఖండాలుగా ఉన్న ఈ
 ఉపనిషత్తు   ‘ఓంకారం, ఉద్గీథోపాసన, దానివిధానం, దానితో ముక్తిని వివరిస్తుం ది. మానవదేహంలోని  అవయవాలు, ప్రాణాలు, పంచభూతాలు అన్నీ ఓంకారమయమే. ప్రాణులన్నీ తమకు తెలియకుండానే  ప్రాణాయామం, ఉద్గీథోపాసన చేస్తున్నాయి.  
పంచవిధ సామగానం, సప్తవిధ సామగానం, అగ్నిలో ఉద్భవించే రధంతర సామ,
 హింకార ఉద్గీథ సమ్మేళనం.   వైరూప, వైరాజ, శక్వరీ, వేవంతీ, యజ్ఞయజ్ఞీయ, రాజస సామగానాలు,  పశుసంపదకోసం,  యజ్ఞం కోసం చేయవలసిన సామగానాలు,  సూర్యకిరణాల్లో ఉండే మధునాడులు, సూర్యగమన విశేషాలు, పరబ్రహ్మస్వరూపం, విశ్వానికున్న దిక్కులు (జుహూ, సహమాన, రాజ్ఞీ, సుభూత) ఇవి మనకు తూర్పు, దక్షిణ, పడమర ఉత్తరాలయ్యాయి. 
యజ్ఞపురుష స్వరూపం మొదలైన ఎన్నో విషయాలను అందించే ఈ మహోపనిషత్తులో చాలా కథలు ఉన్నాయి.   చాలామంది రుషులు, గురుశిష్యు ల సంభాషణలు, సంవాదాలు ఉన్నాయి. సత్యకామ జాబాలి కథ పరమాద్భుతం.   ఉపకోసలుని యజ్ఞవిద్య,   శ్వేతకేతు ప్రవా హణ సంవాదం, పంచాగ్ని విద్య, గౌతముడు, ఉపమన్యువు, ఋషుల కుమారుల ఆత్మాన్వేషణ, అశ్వపతి మహారాజు  ప్రవచనం, నారద సనత్కుమార సంవాదం, బ్రహ్మప్రజా  పతికి, ప్రజా పతి మనువుకు చెప్పిన ఆత్మజ్ఞానం అన్నీ సంభాషణలుగా దీనిలో చూడవచ్చు.
 ఈ భూమి  అంతా అన్నమే.    అన్నం నుంచే  అన్వేషణ మొదలవుతుంది. అన్నంతోనే
ప్రాణం నిలుస్తుం ది.   ప్రాణం శరీరంలోనే  ఉంటుంది కనుక శరీరానికి  అన్నం కావాలి. అన్నాన్ని చులకనగా చూడకూడదు. అన్నాన్ని కడుపులోని అగ్ని స్వీకరిస్తుం ది. నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఉంటాయి. 
బృహదారణ్యకోపనిషత్తు:  ఇదిఅయిదు అధ్యాయాల్లో నలభైఆరు బ్రాహ్మణాలుగా విస్తరించింది. ఇదిశుక్ల యజుర్వేదానికి  చెందినది.   శతపథ బ్రాహ్మణంలోని   చివరి ఆరు అధ్యాయాలే ఈ ఉపనిషత్తు.   ఇందులో ఆరణ్యకం, ఉపనిషత్తు కలిసే  ఉంటాయి.    సృష్టి, పరబ్రహ్మ  తత్వం, మరెన్నోవిషయాలు, సంవాదాలు, సంభాషణల రూపంలో ఎన్నో లౌకిక, వేదాంత విషయాలు, ప్రకాంతి పరిశీలన  , పరిశోధన రూపంలో తెలుస్తాయి.    దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన పాపపుణ్యాల విభాగం, దానివల్ల మానవదేహంలో జరిగిన మార్పులు, మరణానంతర సమాచారం, యాజ్ఞవల్క్య మహర్షిచెప్పిన అనేక విషయాలు తప్పక చదివి తీరాలి.  ఎందరో ఋషుల పేర్లు దీనిలో కనిపిస్తాయి.   యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి ఉపదేశించిన మోక్షవిజ్ఞానం, దమం, దానం, దయాగుణాల ఆవశ్యకత, ప్రాణోపాసన, గాయత్రీ మంత్ర విశిష్టత, జ్ఞానేంద్రియా ల మధ్య ఘర్షణ, ప్రాణం తీర్పు చెప్పటం,  దాంపత్యంలో భార్యాభర్తల ఇష్టానిష్టాలు, సంతానోత్పత్తి, జననం, నామకరణం మొదలైనవి ఎలా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? మొదలైన సూచనలన్నీ దీనిలో ఉన్నాయి. 
- డా.పాలపర్తిశ్యామలానంద ప్రసాద్ (ఈ శీర్షిక ఇంతటితో ముగిసింది) 
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
 *చండీశ్వరుడు.....*

*మనం శివాలయాల్లో చండీశ్వరుణ్ణి చూస్తుంటాం కదా అయితే ఆయన ఎవరు అనేది కొందరికి తెలియకపోవచ్చు...*

*ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చు కున్నాడు ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివే వాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. గోవు దేవత అని నమ్మిన పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు.*

*అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.*

*ఈ పిల్లవాడు వేద మంత్రము లను చదువు కుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడు తుండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెటన పాలతో శివాభిషేకము చేయదలచాడు.*

*రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకము నందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటా పంచలు అయిపోతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.*

*ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు ‘అయ్యో... ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే... యచ్చదత్తనుడికి కోపం వచ్చింది ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చేట్టిక్కి కూర్చున్నాడు పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది.. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచి పెట్టాడు ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి.*

*ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచి పెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.*

*అవును అతడు చెప్పింది నిజమే వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు అది ఛిన్నాభిన్నమయింది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.*

*తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి క్రింద పడిపోయాడు నెత్తుటి ధారలు కారిపోతున్నాయి కొడుకు చూశాడు.*

*'శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించ వలసిందే’ అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నా భిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా... ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు.*

*మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఇవాల్టి నుండి నీవు మా కుటుంబం లో అయిదవ వాడవు నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు అయిదవ స్థానం చండీశ్వరుడి దే నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది అది పత్నీభాగం. అనీ శంకరుడు అనుగ్రహించాడు.*

*పార్వతీ... 'నేను ఈవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచి పెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు వేరొకరు తినరాదు’ అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చుని ఉంటాడు, చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు ఏప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని కూడా మరో పేరు.*

*మనలో చాలా మంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్లి పోతుంటారు. ప్రసాద తిరస్కారం మహా దోషం అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం. ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు. చిటిక వేస్తే ధ్యానము నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు.*

*ఓహో మా స్వామిని ఆరాధించావా...*

*ప్రసాదం తీసుకున్నావా...*

*సరి... అయితే తీసుకు వెళ్ళు.. అంటాడు.*

*ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము దానిని మీరు గుడి యందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలి పెట్టేయ్యకూడదు నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానము నందు తప్పట్లు కొట్టకూడదు చిటిక చిన్నగా మాత్రమే వేయాలి.*

*అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు. ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు...*

     *⚜️|| ఓం నమః శివాయ ||⚜️*
🌸🔥🌸 🙏🕉️🙏 🌸🔥🌸



 నేను నిన్ను శపిస్తున్నాను వాసుదేవా! 
ఈనాడు ఈ విధంగా కురుకుల సంహారం జరిగిందో... 
సరిగ్గా 36 సంవత్సరాలకు యాదవ కులం కూడా పరస్పరం సంహరించుకొని పూర్తిగా నాశనం అవుతుంది.

-కుంతి

అంతేనా ....
మాకు మీరు విధించే శిక్ష ఇంతేనా ...
యాదవులు తమ సామర్ధ్యాన్ని చూసి తామే గర్వపడుతుంటారు 
వారు ఆ దారిలో వెళ్లకుంటేనే ఎక్కువ ఆశ్చర్యపోవాలి 
మీ శాపం ఒక రకంగా దీవెన 
దాన్ని నేను స్వీకరిస్తున్నాను మాతా

- శ్రీకృష్ణుడు 

********

మహాభారత యుద్దానంతరం 36 సంవత్సరాల తరువాత యదువంశం నశించింది; యిది అన్ని గ్రంధాల్లోను పేర్కొనబడిన వాస్తవం. 

ఈ కాలమంతా శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు. ఈ వ్యవధి అయన చేసిన ఏదైనా విశేష కార్యం కానీ మనకు ఎక్కడా కనిపించదు. 

అంతే కాదు, ఈ సుదీర్ఘ కాలంలో అయన ద్వారక దాటి హస్తినాపురానికి గానీ వెళ్ళినట్లు గానీ, తన ప్రియసఖుడైన అర్జునుణ్ణి కలిసినట్లుగానీ మనకు కనిపించదు. 

సుదీర్ఘ కాలం జీవించాక, ఆఖరి ఘడియలు ఓ కుటుంబ పెద్దలాగా, నిర్వికారభావంతో గడిపినట్లు, శ్రీకృష్ణుడు జీవించి ఉంటాడని అనిపిస్తుంది.

ఈ ముప్పైఆరు సంవత్సరాల కాలానికి సంబంధించి దొరికిన వివరాల ఆధారంగా వీటికో కధారూపం యిచ్చే ప్రయత్నం చేశాను.

- దినకర్ జోషి
 🙏 *రమణోదయం* 🙏

*సంతుష్టే మన స్వరూపం. ఇది తెలియక తృప్తి కొరకే తాను భుజిస్తున్నానని భావించి దానిపై అనురక్తుడైతే, ఆ అన్నమే  అతనిని కబళించి, తీరని అసంతృప్తికి వశుని చేస్తుంది.*

వివరణ: *అన్నం అంటే కేవలం పోషకాహారమే కాకుండా, అనుభవించడానికి దొరకే పంచేంద్రియాహారాలనబడే భోగాలను కూడా సూచిస్తుంది. మనకి అన్యమైన విషయ భోగాలని (ఆహారాన్ని) ఆశిస్తే, అదే మనలని అసంతృప్తులను చేసి, కబళించి తీరని వేదనలకు గురిచేస్తుందని భావం.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.590)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె
  పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి 
  యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

Story Gate : వామ్మో! అల్యూమినియం ఇంత డేంజరా!! | Danger Aluminium -TV9

 Story Gate : వామ్మో! అల్యూమినియం ఇంత డేంజరా!! | Danger Aluminium -TV9



అల్యూమినియం తో మనిషికి విడదీయరాని సంబంధం ఏర్పడింది అల్యూమినియం పాత్ర లేని ఇల్లు లేదు అంతగా మన జీవితాల్లో నిండిపోయింది ఈ లోహం మరి అల్యూమినియం పాత్రలే ఇప్పుడు మనిషి ఆరోగ్యానికి చెక్ పెడుతున్నాయా ఎలాగంటారా ఈ స్టోరీ [సంగీతం] చూసేయండి 200 ఏళ్ల క్రితం డెన్మార్క్ శాస్త్రవేత్త హన్స్ క్రిస్టియన్ ఆర్స్టెడ్ ఈ లోహాన్ని కనిపెట్టాడు అప్పట్లో ఇది బంగారం కంటే ఎక్కువ ఎక్కువ ధర పలికింది ఎప్పుడైతే పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడం ప్రారంభించారో ఈ లోహం ధర తగ్గిపోయింది ఎంతగా అంటే అల్యూమినియం దెబ్బకి మట్టి ఇత్తడి కంచు రాగి పాత్రలు కనుమరుగయ్యాయి భూమిలో విస్తారంగా లభించే లోహాల్లో అల్యూమినియం మూడో స్థానంలో ఉంది [సంగీతం] భారత్ లో అల్యూమినియం ఉత్పాదన ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ 1938 లో ప్రారంభించింది అప్పటి నుంచి ఈ లోహంతో తయారైన పాత్ర వాడకం విస్తృతమైంది దేశంలో ఈ లోహంతో చేసిన పాత్రలు సామాన్యుల వంట పాత్రగా పేరుపొందాయి ప్రస్తుతం అల్యూమినియం తో తయారైన ఏదో ఒక పాత్ర ఉండని ఇల్లు లేదు ఈ పాత్రలో వండిన ఆహారంలోకి అతి సూక్ష్మ మోతాదుల్లో అల్యూమినియం చేరిపోతోంది తరుచుగా ఈ ఆహార పాత్రలో వండిన ఆహారం తిన్న వారి శరీరాల్లోకి ఈ లోహం ప్రవేశించి అనారోగ్యం కలిగిస్తోంది సపోజ్ పారాసిటమాల్ ఉంటది 10 ఒక 500 mg డైలీ తీసుకుంటున్నాం సేమ్ ఒక నెల తీసుకుంటే ఏం కాదు బట్ 60 టాబ్లెట్స్ వన్ సడన్ తీసుకొని చేసుకుంటే ఏమైతది కష్టమైతది సో దిస్ ఇస్ ద అక్యూములేటివ్ ప్రాసెస్ అన్నమాట బాడీలో బాడీ కెనాట్ హ్యాండిల్ దట్ అందరూ చెప్పారు ఇంతనే ఉంది కదా ఇంత ఇంత ఇంత ఇంత కలిసి సముద్రం అవుతుంది ఈ లోహం ప్రత్యక్షంగా కానీ శరీర నిర్మాణ పోషణ ప్రక్రియలో కానీ ఏ విధంగా ఉపకరించదు కడుపులోకి వెళ్ళిన అల్యూమినియం లో 001% నుంచి 1% వరకు జీర్ణ కోసంలోకి చేరుతుంది శరీరంలో పేరుకుపోయిన ఈ లోహం మూత్రపిండాలు మూత్ర విసర్జనలో తొలగించబడతాయి బ్రిటిషర్స్ మన భారతీయుల మీద మీద ఎక్కువ హింస చేయడానికి ఏమి మందుగుండు లేకుండా ఎలాంటిది లేకుండా చంపడానికి అల్యూమినియం పాత్రలో వంట వండి ఖైదీలకు దాంట్లో పెట్టేవాళ్ళు అదే ఇప్పటికీ జైలులో కూడా ఆచరిస్తున్నారు అల్యూమినియం పాత్రలోనే వండుతున్నారు అది చాలా హానికరమైనటువంటిది అంటే రోజు ఇంత రోజు ఇంత విషమిస్తూ పోతే విషకన్యలు ఎట్లా తయారవుతున్నారో ఆ విధంగా మనిషి లోపల ఫ్రస్ట్రేషన్ కోపము ద్వేషము ఇతరులను చూస్తేనే ఓర్చుకోలేనితనము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అల్యూమినియంలో తింటే కాబట్టి ఇటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది గవర్నమెంట్ కూడా అల్యూమినియం పాత్రలు కాకుండా ఇత్తడికి రాయికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ వంట పాత్రలకు వాటికి గృహిణులందరూ వెళ్లేసి తీసుకుంటారు మనిషి వారానికి వారి శరీర బరువులో అల్యూమినియం ప్రతి కిలోకి రెండు మిల్లీ గ్రాములు మించవద్దని ఐక్యరాజ్య సమితి సంస్థ ఎఫ్ ఏఓ వెల్లడించింది పరిమితిని మించి ఈ లోహం శరీరంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యానికి భంగకరమే అంటుంది అల్యూమినియం లోహానికి శరీర కణజాల్లో పేరుకునే స్వభావం ఉండటంతో ఎముకలు మెదడు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ముఖ్యంగా కిడ్నీ జబ్బుతో బాధపడే వారిలో ఈ లోహం విసర్జన పూర్తి స్థాయిలో జరగదు మనకి యుబిక్విటస్ అంటే అన్ని చోట్ల ఉండింది మనము గాలిలో నీటిలో మనం వాడే పదార్థాలలో తినే తిండిలో ఈవెన్ మనం వేసుకునే డ్రగ్స్ లో కూడా ఈ యొక్క అల్యూమినియం అనేది చాలా విరివిగా అవైలబుల్ ఉండింది యాక్చువల్ గా ఎఫ్ డిఏ కూడా దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు ఈ పర్టికులర్ మెటల్ వల్ల అని రికగ్నైజ్ చేసింది సో దాని వల్ల దీన్ని ఏంటంటే చానా విరివిగా అవసరం ఉన్న ప్రతి చోటు చోట వాడుతున్నారు కాబట్టి ఏమవుతుందంటే ఇది మన యొక్క డే ఇన్ అండ్ డే అవుట్ లో అల్యూమినియం కూడా ఒక మనతో పాటే నడుస్తుంది సో ఈ మధ్య మనం తెలుసుకుంటుంది ఏందంటే ఎక్కువగా అల్యూమినియం యూస్ చేయడం వల్ల కొన్ని రకాల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి అనే విషయం మనకి ఈ మధ్య రీసెర్చ్ లో బయటపడింది ఎలా అని అంటే ఈ అల్యూమినియం మన బాడీలో ఉండాల్సిన మోతాదు కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని ఆ ఎక్కువగా ఉన్న మోతాదుల వల్ల ఆ బాడీలో ఉన్న పలు ఆర్గాన్స్ ని అది ఎఫెక్ట్ చేస్తుందనే విషయం తెలుస్తుంది అల్యూమినియం పాత్రలో టమాటా నిమ్మ చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో ఈ లోహం తేలిగ్గా కరిగిపోతుంది ఇనుము మెగ్నీషియం కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకి అవసరం శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం దేహానికి అవసరమైన మూలకాలను నిరోధిస్తుంది ఫలితంగా రక్తహీనత ఎముకల మెత్తబడటం డయాలిసిస్ ఎన్ కెఫ్లోపతి అనే నాడి మండల వ్యాధికి కారణం అవుతుంది జనరల్ గా మనకి మాక్సిమం ఉండాల్సిన మోతాదు మన బ్లడ్ లో 10 మైక్రో గ్రామ్స్ పర్ లీ లీటర్ ఉండాలి కానీ అది ఒకవేళ గనక 100 మైక్రో గ్రామ్స్ పర్ లీటర్ కన్నా ఎక్కువగా అవుతే దాన్ని మనము విషతుల్యమైంది అని అనుకుంటాం సో అది ఇమ్మీడియట్ గా దాన్ని బాడీ నుంచి బయటకు పంపించాలి మామూలుగా రీసెర్చ్ లో తెలిసింది ఏందంటే అది ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే మన బాడీలో డిఫరెంట్ డిసీజెస్ ని కాస్ చేస్తుంది పులుసు కూరలు లాంటివి వండినప్పుడు ఎక్కువ సేపు ఆ పాత్రతో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి అల్యూమినియం ఆ కూరల్లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి ఎక్కువ సేపు వండేటివి కాకుండా త్వరగా అయిపోయేటివి ఫ్రై కర్రీ లాంటివి డ్రై గా ఉండేటివి పులుసు కూరలు కాకుండా డ్రై గా ఉండేటి కూరలు చేసేసుకోవడం చాలా ఉత్తమం కానీ అన్ని విధాలుగా చెప్పాలి అని అంటే మట్టి పాత్రల్లో వండుకొని తినడం అన్ని విధాలా శ్రేయస్కరం అల్యూమినియం మోతాదికి మించి శరీరంలో పేరుకుపోతే డయాలిసిస్ ఎన్కెఫ్లోపతి లేదా డయాలిసిస్ డిమెన్షియా అనే వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు ఈ స్థితికి చేరిన వ్యక్తికి మాట తడబడటం జ్ఞాపక శక్తి తగ్గడం శరీర కదలికల్లో మార్పు ప్రవర్తనలో మార్పులు వంటి దుష్ప్రభావాలకు లోనవుతారు అల్జీమర్స్ వ్యాధి రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు అల్యూమినియం అంటే ఇప్పుడు సిల్వర్ లో వెనకటి రోజులలో కుండల్లో ఉండేవి మటికలు అనేటివి ఉండేటివి మటికలలో ఉండేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు సిల్వర్ ఎందుకంటే అది తక్కువ రేటులో ఉంటుంది కాస్ట్లీ అంటే పెట్టి తీసుకోలేము మనం ఇత్తడి ఉంది కానీ అంత రేటు పెట్టి వాళ్ళు వంట చేసుకొని తినేంత పరిస్థితి లేదు ఈ రోజుల్లో అయితే రైస్ కుక్కర్ లో వచ్చాయి ప్లస్ ఇప్పుడు సిల్వర్ అంటే ఇక దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాటిలలోనే వండుకొని తింటున్నాం అదే అనుకూలంగా అంటే అదే ఉంది ఇప్పుడు మనకి అంత రేట్లు పెట్టలేము కదా ఇత్తడి గాని రాగి గాని అలాంటి పాత్రలలో వండుకునే వాళ్ళు ఇప్పుడు అసలు చాలా తక్కువ ఇక ఈజీగా అంటే మనకి ఒకటి దొరికింది ఏంటంటే మా రైస్ కుక్కర్ ఇక వాటితోనే చేయగలుగుతాం కానీ వేరే ఏమీ లేదండి వంట పాత్రల నుంచి సైలెంట్ గా మనిషి శరీరంలోకి చేరుతున్న ఈ లోహం గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో వైద్యుల సలహాలు చాలా వరకు ఉపయోగపడతాయి దీని ఉప ఉత్పత్తులైన రసాయన మూలకాలు మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నప్పటికీ నేరుగా ఈ లోహం శరీరంలోకి చేరితే ప్రమాదం అంటున్నారు వైద్యులు ఈ లోహంతో తయారైన వంట పాత్రల్ని దీర్ఘకాలం వాడకుండా ఉంటే మంచిది అంటున్నారు మన భారతదేశంలో చూసుకుంటే వంటింట్లో మాత్రం అల్యూమినియం పాత్రలే ఒక భాగంగా మారిపోయాయి కానీ వైద్యులు మాత్రం అల్యూమినియం పాత్రలు వండిన వంట తింటే మాత్రం తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి తీసుకున్న ఆహారం ద్వారానే తల్లి గర్భంలో శిశువుకి ఈ అల్యూమినియం అనే స్థాయి వెళ్తుంది అప్పటి నుంచి కూడా మానవ శరీరంలో అల్యూమినియం అనేది ఇప్పటి వరకు కూడా చేరుతుండడం వల్ల మానవులకు ముఖ్యంగా అల్యూమినియం అనేది మన మానవ శరీరంలో అధిక మోతాదులో ఉండడం వల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా అల్యూమినియం లో వండిన వంట పదార్థాలను తినకపోవడమే ఉత్తమని వైద్యులు హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ వెంకట్ తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్ 

 🕉️🦚🌻🌹💎💜🌈

 *🍁మనిషిని బతికుండగానే..* 
 *నిలువునా దహించి రగిల్చేవి..రెండేరెండు.*  *అనుమానం..అవమానం..ఆ రెండు ఒక మనిషిని జ్వాలలా దహిస్తాయి..కానీ అనుమానంతో..నువ్వు చేసే అవమానం తిరిగబడితే..?* 
  *ఒక రోజు ఆ జ్వాలే పెనుజ్వాలలై..నిన్ను సమూలంగా కాల్చేస్తాయి..అందుకే..ఒకరిని అవమానించేప్పుడు. బాగా గుర్తుంచుకోండి.* 

 *నేటి కఠిక రాయే..నువ్వు చేసే ఉలి దెబ్బలకు..రేపు శిల అయ్యి..కోవెల చేరి..నీవు చేసే అవమానానికి బదులుగా..నిన్ను శిథిలం చేస్తుందని తెలుసుకో కాబట్టి నీకు జరిగిన అవమానాల్ని పక్కనపెట్టి నువ్వు చేరాల్సిన గమ్యంపై దృష్టిపెట్టి ముందడుగై విజయం తధ్యం.* 

 *🌄శుభోదయం 🌞*

🕉️🦚🌻💜🌹🌈
 *"మంచిమాటలు"*

*జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న తపన చాలామందిలో ఉంటుంది. కానీ ఇదెలా సాధ్యమవుతుంది? అనుకున్నదే తడవుగా మనం ఉన్నత స్థానానికి చేరుకోగలమా? ప్రకృతిలో ప్రతి దానికి ఎదిగేందుకు నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. మన పెరటిలో మనం కొన్ని విత్తనాలు చల్లాం, మర్నాడు వెళ్ళి చూస్తే మొక్కలు వచ్చేస్తాయా? పుష్పాలు కన్పిస్తాయా?*

*అన్యులతో కాకుండా మనతో మనల్ని పోల్చుకుంటూ నిన్నటికంటే నేడు మెరుగ్గా.....నేటికంటే రేపు మెరుగ్గా ఎదిగేందుకు సాధన చెయ్యాలి.*

*పదివేల మైళ్ళ ప్రయాణమైనా ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది. లక్ష్యమేదైనా, ఆరంభించి, రోజుకు కనీసం ఒక్క శాతం మెరుగుదల అయినా సాధించే దిశలో నిరంతర సాధన సాగించాలి.*

*ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంత ఎత్తు ఎదిగావని, ఎన్ని మునకలు వేశామని కాదు, ఎంత లోతులు చూశావని.*

*కడుపులోకి వెళ్ళిన విషం ఆ ఒక్క  మనిషిని మాత్రమే ఇబ్బంది పెడుతుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఒక కుటుంబాన్నంతా అతలా కుతలం చేస్తుంది.*

****జీవితంలో ఆనందం నింపే జీవిత సత్యాలు

 *_నిజంగా నాకు నచ్చినట్లు, నేను మెచ్చినట్లు నేను అంతలా ప్రేమిస్తే... నా జీవిత పర్యంతరం వరకు వారిని వదిలిపెట్టను._*

*_ఒక్కసారి నాకు అసహ్యం వేసేలా... వారి ప్రవర్తన ఉందని నేను భావిస్తే, వారి నుండి నేను దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను._*

*_నేను పెద్దపెద్ద చదువులు చదవలేదు అనుకుంటా కానీ... అవసరాన్ని బట్టి నాటకాలు వేసే మనుషులను అర్థం చేసుకోవడంలో... PH.D. Complete చేశా.!!_* 

*_కాలం నేర్పిన పాఠాల కంటే, నమ్మిన నా వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ నా జీవితంలో..._*

*_అందుకే  "నిజం" నా వైపు ఉన్నప్పుడు మౌనం వహించడమే మంచిది అని భావించా. "అబద్ధానికి" మాత్రమే... కొనసాగింపులు, వివరణలు ఉంటాయి కానీ... నిజాన్ని ఒప్పుకున్నప్పుడే దానికి ముగింపు ఉంటుంది.!!_*

*_ఆస్తులు, అంతస్తులు ఎవరైనా... ఎలాగైనా... సంపాదిస్తారు కానీ, సమాజంలో  "నమ్మకం" సంపాదించాలి అంటే..."క్యారెక్టర్ "ఉండాలి. క్యారెక్టర్ లేకుంటే నాదృష్టిలో అన్ని కోల్పోయినట్టే..._*

*_గుర్తించలేని గుడ్డితనం ముందు..."నిజాన్ని" నిరూపించుకోవాల్సిన అవసరం లేదు._*

*_అందుకే... నేను తినే మెతుకుమీద దెబ్బకొట్టిన వారినైనా క్షమిస్తాను కానీ... నా బ్రతుకు మీద దెబ్బకొట్టిన వారిని మాత్రం జీవితంలో అస్సలు క్షమించను._*

*_నా జీవితం నా ఇష్టం. నా బ్రతుకు నాది. నేను ఎలా ఉండాలో నా జీవితాన్ని ముందే డిజైన్ చేసుకున్నా... ప్రయత్నం నాది ఫలితం ఆ దైవానిది మధ్యలో వారెవరు.☝️_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🪷🙇🪷 🌹🌹🌹
 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
             *▫️పొరపాట్లు▫️*

*ఉద్యానవనంలో అనామకంగా పెరిగే పిచ్చి మొక్కలు లాంటివి మానవ జీవితంలో మనం అప్పుడప్పుడు చేసే పొరపాట్లు, మొక్కల్లోని ఔషధ తత్వాలను శాస్త్రజ్ఞులు వెలికి తీసినప్పుడు వాటి గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. అందాకా అవి పిచ్చి మొక్కలుగానే మిగులుతాయి. సరిదిద్దుకున్న మన పొరపాట్లు సైతం కాలగతిన ఆప్తులకు మధురమైన అనుభూతుల్ని మిగులుస్తాయి.*

*మనిషి సంఘజీవి. సమాజంలోని వ్యక్తులతో అతడికి ఎన్నో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు! ప్రతి మనిషికీ ఓ ప్రత్యేకమైన మనస్తత్వం ఉంటుంది. తన మనసుకు సరిపడే వారితోనే స్నేహం కుదురుతుంది. అయినా వారిలో కొన్ని ప్రవర్తనాపరమైన తేడాలు ఉంటాయి. కాలగతిన మనసు తెచ్చే మార్పులు ఒక్కొక్కసారి వ్యధను కలిగిస్తాయి. మనిషి చేత పొరపాట్లు చేయిస్తాయి. పిచ్చి మొక్కలు ఔషధ మొక్కలుగా గుర్తింపు తెచ్చుకొని వెలుగొందినట్లు మనం చేసే పొరపాట్లు సరిదిద్దుకుంటే స్నేహ సంబంధాలు వికసించి పరిమ శిస్తాయి.* 

*ఓ స్నేహితుడు ఓ విజయాన్ని సాధించాడు. వేరే కారణంగా స్థిమితమైన మనసుతో లేని అతడి మిత్రుడు దానిపై సాధారణంగా స్పందించాడు. మిత్రుడి నుంచి ఎక్కువ స్థాయిలో ప్రశంస ఆశించిన విజయుడైన స్నేహితుడికి అది అసంతృప్తిని కలిగించింది. మిత్రుడితో మాట్లాడటం మానేశాడు. మిత్రుడు, విజేత అయిన స్నేహితుడికి క్షమాపణ  తెలుపు కోవలసి వచ్చింది. ఆంగ్లభాషలో 'సారీ' అన్న పదం చాలా చిన్నది. అయినా ప్రభావవంతమైనది. చెప్పేవారి హుందాతనాన్ని ఏ మాత్రం తగ్గించని ఆ పదం నొచ్చుకున్న స్నేహితుడి అహాన్ని సంతృప్తిపరచి సాంత్వన చేకూర్చింది. వారి మధ్య స్నేహ పరిమళం సాధారణ రీతిలో మరల వెల్లివిరిసింది.* 

*ప్రవర్తనాపరంగా అప్పుడప్పుడు ఎగసిపడే పొరపాట్ల పట్ల మనిషి జాగ్రత్త వహించాలి. అవి నేరాలు కావు. అనైతికమైనవీ కావు. కేవలం స్వల్పమైన ప్రవర్తనా దోషాలు. అవి ఎదురైనప్పుడు కారకులైనవారు కొంచెం జాగ్రత్త వహించి తప్పు జరిగిందని భావిస్తే ఎదుటివారికి క్షమాపణ చెప్పినప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. మనిషన్న ప్రతివాడూ పొరపాట్లు చేస్తాడు! చేసిన పొరపాట్లు మరల మరల చేయకపోవడం విజ్ఞత ఆ విజ్ఞతను అందరూ అంది పుచ్చుకొంటే సమాజం పరిమళాలు వెదజల్లే పుష్పవనం అవుతుంది. మనిషి సాధారణంగా చేసే పొరపాట్లను శివపురాణం ప్రస్తావిస్తుంది. తన మాటలు, చేతలతో ఎవరికీ హాని చేయకపోయినా వాటిని మనసులో అనుభూతించడం సైతం పాపం.*

*దుర్యోధనుడు అహంకారంతో చేసిన ఒక పొరపాటు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణభగవానుడి సమక్షంలో జరుగుతుంది. సార్వభౌమాధికార గర్వంతో స్వామి తలగడ వైపు ఆసీనుడయ్యాడు దుర్యోధనుడు. పాదాల వైపు కూర్చున్నాడు. అర్జునుడు. ముందుగా స్వామి దర్శనం, సహాయాన్ని కోరే అవకాశం, ఆ అదృష్టం అర్జునుడికే కలిగాయి. ఈ పొరపాట్లు చిన్నవైనా ఒక్కొక్కసారి అవి కలిగించే నష్టం ఘనంగా ఉండవచ్చు. అందుకే మనిషి తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాలి. సదా అప్రమత్తుడై జీవించాలి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌵🌴 🌵🌴🌵 🌴🌵🌴
 *🕉️🪷-"శ్రీ విష్ణు పురాణం"-🪷🕉️*

*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*
*శ్రీ గురుభ్యోనమః*

*👉 89వ భాగం:-*

*ఎవరి నుండి ఏదీ తీసుకొనక, మిక్కిలి శుచిగా ఉండడం, అహింస, బ్రహ్మచర్యం, దొంగతనం లేకుండడం - కలవాడై యోగాభ్యాసుడుఅయి, ఆ యోగఫలం కోరకూడదు.*

*నియమం, శౌచం, తపస్సు, వేదపఠనం, నాలుక కోరికలు విడవడం, బ్రహ్మదర్శనం (ధ్యానం) దీనికి 'యమ' యోగం అని సంజ్ఞ. పైన చెప్పినది - కామ్య ఫలకాంక్షతో చేస్తే తప్పక సిద్ధిస్తాయి. సందేహం లేదు.*

*సకలాసనాలలో భద్రాసనం అలవాటు చేసుకుని దానితో యోగం అభ్యసిస్తూ పంచగుణాలనూ మనసునూ జోడించి బ్రహ్మధ్యానప్రవృత్తితో ఉండడం 'యమం' అని వచనీయం...*

*ప్రాణవాయువులను తన వశం చేసుకుని బ్రహ్మతత్త్వాన్ని తెలిసి ప్రవర్తించే యోగం ప్రాణాయామయోగం అని తత్త్వవిదులన్నారు.*

*ఊర్ధ్వముఖంగా ఉన్న ప్రాణవాయువును అధోముఖంగా ఉన్న అపానవాయువును సమానస్థాయిలో ప్రవర్తింపచేసేది లంబనయోగం.*

*ఆ లంబనయోగంతో శబ్దాదులకు వశీకరమైన ఇంద్రియ సమూహాన్ని తన వశం చేసుకొనడం ప్రత్యాహారం అనే యోగం అవుతుంది.*

*ఈ యోగాలన్నీ ఆ కేశవుణ్ణి తెలియడానికి స్థూలయోగాలు. సూక్ష్మయోగం ఏదో తెలియదు.*

*అని చెప్పగా ఖాండిక్యుడు సరే. ఆ హరిని ఏ విధంగా భావన చేసి యోగి ముక్తిని పొందునో ఆ విషయం చెప్పవలసిందని అడగగా కేశిధ్వజుడు చెప్పాడు.*

*దివ్యమూర్తియైన విష్ణువు యోగిచిత్తం నందుంటాడు. ఆ మూర్తి స్థూలరూపం, సూక్ష్మరూపం - అని రెండు విధాలు. పర + అపర సంజ్ఞగలవి ఆ మూర్తులు.*

*బ్రహ్మభావన, కర్మభావన, బ్రహ్మకర్మభావన అని భావన మూడు విధాలు. విష్ణుమూర్తి భేదాలను ఈ మూడు భావనలచే చూడవచ్చు. ఆ భావనలను వివరిస్తాను విను.*

*సనకాది మునీంద్రులు బ్రహ్మభావనాపరులు. ఇంద్రాదులు కర్మభావనా నిరతులు. బ్రహ్మాదులు బ్రహ్మకర్మభావనా రతులు.*

*ఈ మూడు భావనలచే నిరంతరం శ్రీహరిని ధ్యానయోగంతో ఆరాధించే పద్ధతి ధారణ అనే యోగం అవుతుంది.*

*జంగమస్థావరాత్మకమైన ఈ ప్రపంచం ఆ ఈశ్వరుని స్థూలరూపం. నరసుర పతుల రూపాలతో ఉండేది హరి సూక్ష్మరూపం.*

*స్థూల సూక్ష్మరూపాలతో ఒప్పే వాసుదేవుని పై చెప్పిన మూడు భావనలతో నిర్మల మనస్కుడై ధ్యానించేవాడే ధ్యాని అని చెప్పదగినవాడు.*

*విష్ణుశక్తి చరాచరజగమునందు సమంగానే ఉంటుంది. భిన్నాభిప్రాయంగల అవివేకులు వేరు రీతిగా మాటాడుతారు.*

*ఇప్పుడు నేను చెప్పిన యోగవిద్యతో జీవితం గడిపేవారి హృదయాలలో శ్రీహరి ఉండి వారి కిల్బిషాలను అణచి సుఖం కలిగిస్తాడు. చివర తన వద్దకు తీసుకుంటాడు.*

*అని సంగ్రహంగా యోగవిద్యనుగూర్చి చెప్పగా సంతోషించి ఖాండిక్యుడు రాజచంద్రా! నీ ఉపదేశంతో నా మనస్సు ప్రసన్నమయింది. పద్మాక్షునిపై నిల్చింది. అని అభినందించగా కేశిధ్వజుడు ఆనందంగా నిజపురానికి వెళ్లాడు. ఖాండిక్యుడు తన కుమారునకు పట్టంకట్టి యోగ విద్యాభ్యాసంలో సకల సుఖాలు పొంది ఆనందంగా ఉన్నాడు.*

*కేశిధ్వజుని తండ్రి మిథిలకు పోయి సత్కర్మలతో పద్మాక్షుని ఆరాధిస్తూ చాలా యజ్ఞాలు చేశాడు. వాసుదేవానుగ్రహంతో దివ్యభోగాలనుభవిస్తూ హాయిగా ఉన్నాడు.*

*అని పరాశరుడు మైత్రేయా! సర్గ ప్రతిసర్గాదుల మన్వంతరాల వృత్తాంతం చెప్పాను. ఇంక ఏమి నీ వినవలసేది! అని అనగా మైత్రేయుడు గురుదేవా! వినవలసినవన్నీ విన్నాను. మనసు నిర్మలమై శాంతగుణ భాసురమయింది. నాలో ఉన్న సందేహాలు పోవాలని మిమ్మల్ని అడగడం మీరు శ్రమపడి చెప్పవలసేది చెప్పి వాటిని పోగొట్టడం అయింది. మీకు నా వల్ల కలిగిన శ్రమకు నన్ను క్షమించండి అని అనగా పరాశరుడు కరుణతో చూసి నువ్వు నాకు చేసిన సేవ వల్ల దేవతలకు కూడా సిద్ధింపని శ్రీవిష్ణుపురాణం నీకు ఆనందంగా చెప్పడం అయింది. ఆలాటి పుణ్యం నాకు కలిగించావు శ్రమ కాదు.*

*రేపటి భాగంలో మళ్లీ కలుసుకుందాం...*

*జై శ్రీమన్నారాయణ*
*జై శ్రీమన్నారాయణ*
*జై శ్రీమన్నారాయణ*

*సర్వేజనా సుఖినోభవంతు...*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️q🕉️
 🕉️🌏🌞🌙⭐✨🌈

*🍁భూమి ఆకాశాన్ని చేరాలి... అనుకోవటం తప్పు కాదు... తనకు అందదని తెలిసినా... ఆశపడటం తప్పు కాదు... కానీ ఎప్పటికీ అందదని తెలిసినా... అన్ని వదిలి ఆరాటపడటం... తప్పే కదా... ఆశ సంతోషాన్ని ఇస్తుంది... ఆరాటం బాధని ఇస్తుంది...*

*మనిషి ఆశ మెదడు... ఆరాటం మనస్సు... ఇవే మనిషికి... అతి పెద్ద శత్రువులు... మనలోని మెదడు భూమి... మనస్సు ఆకాశం... మెదడుకు తెలుసు... భూమే స్థిరం అని... మనస్సుకు తెలిసిన నమ్మదు.*

*ఆకాశం అంతులేని శూన్యం అని... కాబట్టి మనం కలలు కంటే సరిపోదు దాని కోసం కష్టపడి సాధించే పట్టుదల ఉంటేనే మన గమ్యాల్ని చేరుకోగలం.*

 *🌄శుభసాయంత్రం🌞*

🕉️🌏🌞🌙⭐✨🌈
 *సంపద మీద వ్యామోహం ఆధ్యాత్మిక సాధనకు ఓ పెద్ద ఆటంకం... దీనికి తోడు అజ్ఞానం మరింతగా ఆటంక పరుస్తూ వస్తుంది.*

*మానవుడు తన ఇంటి నిండుగా ధనం నింపుకోవడానికి పడే తపన, ఆరాటం, ఆసక్తి, తన ఒంటి నిండుగా గుణం నింపుకోవడంలో చూపడం లేదు.*

*జేబు నిండుగా డబ్బు ఉన్నప్పటికీ, పక్కవాడి ఆకలి తీర్చడానికి పైసా కూడా ఇవ్వడు... ఇంకనూ మెుక్కులు పేరిట హుండీలలో వేలాది రూపాయలు వేస్తాడు... కానీ గుడి బయట ఉన్న దీనులకు పైసా కూడా విదల్చదు.*

*భగవంతుడు ఎవరినైనా ధనవంతులుగా చేసారంటే... వారు దీనులను ఆదుకుంటారని, తద్వారా వారికి సద్గతి కలిగించాలనియే!. దీనికి ఏకైక మార్గం త్యాగమే*

*త్యాగ నిరతి లేకుండా ఆత్మజ్ఞానం పొందాలంటే అది అసాధ్యం అందుకే... మానవుడు భగవంతునిపై భక్తి విశ్వాసంతో ఉంటూ... దీనులను ఆదుకునే సద్బుద్ధి కలిగి ఉండటమే నిజమైన జ్ఞానం.*
🌼🎁🌼 🙏🕉️🙏 🌼🎁🌼
 *మరణం - మోక్షం* 

*మనలో చాలామంది 'మరణం' అంటే భయపడతారు. దాని తత్త్వాన్ని అర్థం చేసుకోక పోవడమే ఈ భయానికి కారణం. మరణం అంటే సాధారణ పరిస్థితిలో కలుగు మార్పు, ఇటువంటి మార్పు వలన శవాన్ని వదలి బాల్యం, బాల్యాన్ని వదలి యవ్వనానికి మారే అవకాశం వస్తుంది. అత్యంత ప్రియమైన యవ్వనం పోయి ముసలితనం వస్తుంది. చివరగా ముసలితనం కూడా పోయి. శరీరం నేలకొరుగుతుంది.*

*రాత్రి గడచిపోయి సూర్యోదయం వస్తుంది. ఉదయం గడచి మధ్యాహ్నానికి అవకాశమిస్తుంది. అదే విధంగా రాత్రి ప్రారంభమయ్యిందంటే పగలు పోయినట్లే కదా. ప్రకృతి యొక్క తిరుగులేని నియమాన్ని ఎవ్వరూ నిరోధించలేరు. ఆ నియమాన్ని అనుసరించి జన్మించిన ప్రతి జీవి మరణించ సచ్చిదానందస్వామి కావలసినదే. అలాగే మరణించిన ప్రతి జీవీ తిరిగి జన్మించవలసినది.*

*ఈ విషయాన్ని సరిగా అవగాహన చేసుకుంటే, మరణం వలన భయమెందుకు కలుగుతుంది? ఈ భయాన్ని నివారించడానికి ఒకే ఒక మార్గం ఉంది. తిరిగి జన్మించ కుండా ఉండడమే అది. మనకు జననమే లేనప్పుడు, మరణం ఉండే సమస్యే లేదుకదా! ఎంతకాలం ఈ దేహమే 'నేను' అనే దేహాత్మ భావన ఉంటుందో అంతవరకు మరణం తప్పదు. ఏ క్షణాన శారీరక స్పృహను దాటతామో, అప్పుడే మనం నాళ రహితులమవుతాము.*

*మానవుడంటే శరీరం, మనస్సు, బుద్ధి మాత్రమే కాదు. అతను ఒక ఆత్మ స్వరూపి అని వేదాలు చెబుతున్నాయి. జ్ఞానాన్ని సంపాదించే యోగ్యత, అనేక రకాల కార్యాలను నెరవేర్పు దక్షతలు అనే లక్షణాలు కేవలం మానవులు మాత్రమే కలిగి ఉన్నారు. అంతరాత్మను కనుకొనడమే మానవ జీవిత ముఖ్య ఉద్దేశ్యం, కారణం కూడా. మానవుని జీవితంలో ఇదే ఉన్నతమైన ముఖ్య లక్ష్యము. 'ముక్తి' ని పొందడమే ఈ లక్ష్యం అని వేదాలు తెలుపుతున్నాయి. సర్వదా దైవత్వమే మన జీవిత నిజతత్వం అనే వాస్తవాన్ని గ్రహించాలని సూచిస్తున్నాయి. ఇదే పరిపూర్ణమైన ఆనందస్థితి (సచ్చి దానందము).*

*దీనిలో చైతన్యం... పరిధి లేనట్టి స్థితికి చేరుతుంది. ఇది శరీరం చేత, మనస్సు చేత, లేక బుద్ధిచేత అవగాహన చేసుకోవడానికి వీలులేనిది. దీనిని వర్ణించ శక్యము కాదు కాని కేవలం అనుభవించదగినది. మనం ఇప్పుడే, ఇక్కడే మోక్షాన్ని సాధించాలి. ఇది అంత సులభమైనది కాదు కాని అసాధ్యమైనది కూడా కాదు, ఈ విషయంలో గురువు మార్గదర్శనం ఎంతైనా అవసరం.*

*┈┉┅━❀꧁జై కృష్ణ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌸♻️🌸 🙏🕉️🙏 🌸♻️🌸
 

 🕉️🍀🕉️ 🍀🕉️🍀 🕉️🍀🕉️
*విష్ణుమూర్తి, శివుడు, కుమారస్వామి, శక్తి వంటి వివిధ దేవతారూపాల్లో ఎవరిది అన్న ప్రశ్నపై వేర్వేరు సంప్రదాయాలకు చెందిన భక్తులు వివిధ అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు.*

*ఎంతమాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు !!*
 *అంతరాంతరములెంచిచూడ పిండంతేనిప్పటియన్నట్లు!!*

*కొలుతురు మిమువైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు!!*

*క్రీ.శ.11వ శతాబ్దిలో జరిగిన వాదోపవాదాల్లో వైష్ణవ మతాచార్యుడు రామానుజాచార్యుల వారు  ప్రమాణయుతంగా వాదించి విష్ణువు విగ్రహమేనన్న వాదాన్ని గెలిపించి నేడు అనుసరిస్తున్న వైష్ణవ ఆగమాలను స్థిరపరిచినట్లు సాహిత్యాధారాలు చెబుతున్నాయి.*

*విగ్రహాన్ని ఏ ప్రాతిపదికలపై వివిధ సంప్రదాయాల వారు వేర్వేరు దేవీమూర్తులదిగా భావించారన్న విషయం ఇలా క్రోడీకరించవచ్చు:*

*శివుడు: తిరుమలలోని ధృవబేరాన్ని శివునిగా కొందరు భావించడానికి ముఖ్యకారణాలు విగ్రహానికి దీర్ఘకేశాలుండడం, ధనుర్మాసంలో నెలరోజుల పాటుగా బిల్వపత్రపూజ జరగడం వంటివి. విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉండడం కూడా ఈ సందేహానికి బలమిచ్చింది. ఈ పర్వతంపై శివుడు తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తూండడమూ ఒక కారణం.*

*కుమారస్వామి: వామన పురాణంలో కుమారస్వామి రాక్షసవధ అనంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు తిరుమలలో తపస్సు చేసినట్టుగా ప్రస్తావన ఉంది. పవిత్రమైన కొలనులో స్నానమాచరించి పునీతం చేసినట్టుగా ఉంది. తిరుమలలోని మూలవిరాట్టుగా ఆ కుమారస్వామే నిలిచారనే వాదన బలంగా వినిపించారు. తిరుమలలోని వేంకటేశ్వర ఆలయం పక్కనే ఉన్న స్వామి పుష్కరిణి అనే పుణ్య తీర్థంలోని స్వామి అన్న పదం ఏర్పడేందుకు స్వామి పదంతో ప్రసిద్దుడైన సుబ్రహ్మణ్యస్వామి పేరుతోనే ఏర్పడిందని భావించారు. విగ్రహానికి ఉన్న జటాజూటాలు, నాగాభరణాలు కుమారస్వామికి కూడా ఉంటాయని ప్రసిద్ధి.*

*పార్వతీదేవి: తిరుమల మూలవిరాట్టును శక్తిరూపంగా కూడా భావించారు. దీర్ఘమైన కేశాలు ఉండడం, శుక్రవారం పసుపుతో అర్చించడం ఈ ప్రతిపాదనలకు మూలకారణం. ధృవబేరానికి ఆరడుగుల పొడవైన చీరవంటి వస్త్రాన్ని కట్టడం కూడా శాక్తేయులు సమార్థనగా చూపించారు. ఆలయప్రాకారంపై సింహాలున్నాయి. సింహాలు శక్తిపీఠంపైనే ఉంటాయని వాదించారు.*

*ఇతర దైవాలు: విష్ణుమూర్తి నాభిలో కమలం ఉండి ఆ కమలం నుంచి బ్రహ్మ జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. కాగా తిరుమల ఆలయంలోని విగ్రహానికి నాభికమలం లేకపోగా కమలపీఠంపై విగ్రహం ఉండడంతో బ్రహ్మ కూడా కావచ్చని కొందరు, కాలభైరవుని విగ్రహమేమోనని మరికొందరు వాదించారు.*

*క్రీ.శ.పదకొండవ శతాబ్ది వరకూ విగ్రహానికి శంఖచక్రాలు ఉండేవి కాదు. శంఖమూ, చక్రమూ ధరించినట్టుగా చేతులు ఎత్తి వేళ్లను పైకి చూపిస్తూన్న భంగిమలో ఉండేది తప్ప శంఖచక్రం ఉండేదికాదు. విష్ణుమూర్తి విగ్రహమే అయ్యిఉంటే శంఖచక్రాలు ఉండేవి కదా అన్న వాదన జరిగింది. ధృవబేరానికి వందల సంవత్సరాలుగా వైఖానస ఆగమ పద్ధతులలోనే విష్ణుమూర్తి రూపమనే భావనతో ఆరాధనలు జరుగుతూన్నా శైవులు, శాక్తేయులలో వైష్ణవమూర్తి కాదనే నమ్మకం బలపడి క్రీ.శ.పదో శతాబ్ది నాటికి గందరగోళం నెలకొంది.*

*రామానుజాచార్యులు ధృవబేరం శివుడు, కార్తికేయుడు, శక్తి వంటి దేవతారూపాలు కాదని నిర్ధారణగా శ్రీమహావిష్ణువేనని నిరూపించారు. వేద పురాణ ప్రమాణాలను చూపి శైవుల వాదనలు ఖండించి అప్పటివరకూ కొనసాగుతున్న వైఖానస ఆగమంలో వైష్ణవ పూజా విధానాలు స్థిరపరిచారు.*

*అంతకుమునుపు శైవులు తమ వాదనలను క్రీ.శ.పదకొండవ శతాబ్ది నాటి స్థానిక యాదవరాజు వద్దకు తీసుకువెళ్ళారు. యాదవరాజుకు తమ ప్రతిపాదనలు, వాదనలు వివరించి శైవారాధనలు ప్రారంభించేందుకు అనుమతించమని కోరారు. అప్పటికే శైవులు, శాక్తేయులు విగ్రహాన్ని ఇతర దేవతావిగ్రహంగా ఆపాదించడమే కాక, ఎవరి సంప్రదాయాలను అనుసరించి వారు రకరకాల పూజలు ఆలయప్రాంగణంలో నిర్వహించుకోవడం, బలులు ఇవ్వడం వంటివి యాదవరాజుల కాలానికి తారాస్థాయికి చేరుకొన్నాయి.*

*ఆ స్థితిగతుల మధ్య విశిష్టాద్వైత భాష్యకారుడు రామాజాచార్యులు తిరుమల ప్రాంతానికి చేరుకుని యాదవరాజు ముందు శ్రుతి (వేదం), పురాణాల నుంచి సాక్ష్యాధారాలను చూపించి వాదించారు. శివుడు, కార్తికేయుడు, శక్తి కాదని, విష్ణుమూర్తి విగ్రహమేనని నిర్ధారణ చేసేలా ప్రమాణయుతంగా నిరూపించారు.*

*┈┉┅━❀꧁హరి ఓం꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
✡️🍀✡️ 🍀✡️🍀 ✡️🍀✡️
 *నిజమైన శరణాగతి ఎలా వుండాలి??*

*ఆధ్యాత్మిక సాధనకు శరణాగతి చాలా ముఖ్యం, ఇది మనిషిలోని చింతలన్నింటినీ ఏరిపారేసి మనస్సును, బుద్ధిని భగవంతుని యందు స్థిర పరుస్తుంది.*

*" ఓ భగవంతుడా!!...* *కష్టమెుచ్చినా సుఖమెుచ్చినా అంతా మీ ఇష్టం, ఈ శరీరం మీది, ఈ ప్రాణం మీది, ఈ జీవితం కూడా మీదే, నాపై సర్వాధికారాలు మీవే. నేను నీ వాడను, నీవు నా వాడవు, నాకు నీవు తప్ప వేరే ఆధారం ఏదియూ లేదు.* 

*నేను మిమ్ములను తప్ప వేరే దేనినీ ఆశ్రయించను. "ఈ జీవితాన్ని మీకు అప్పగించుచున్నాను, దీనిని మీ ఇష్టం వచ్చిన రీతిగా నడిపించుకొండి" అని భగవంతునికి మెురపెట్టుకుంటూ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి.*

*ఫలితం ఏదైనప్పటికీ భగవత్ప్రసాదంగా స్వీకరించాలి. ఇదే నిజమైన శరణాగతి, ఇట్టివాడు భగవంతునకు అత్యంత ప్రియమైనవాడు, వీరు పొందలేనిది అంటూ ఏదీ ఉండదు.*

*┈┉┅━❀꧁హరి ఓం꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌺🪷🌺 🕉️🙇🕉️ 🌺🪷🌺

*****మనస్సు పవిత్రమైతే పరమ శక్తివంతంగా మారుతుంది*

 **మనస్సు పవిత్రమైతే పరమ శక్తివంతంగా మారుతుంది*
*శుద్ధమైన మనస్సునుండి వెలువడిన ప్రతి సంకల్పం తిరుగులేని శక్తిని కలిగి ఉంటుంది*
మనస్సు శుద్ధి మనిషిని మహోన్నతుడిగా మార్చుతుంది. మలినభావాలను విడిచిపెట్టి పవిత్రతను అలవరుచుకుంటే, మన ఆలోచనలు, సంకల్పాలు అపారమైన శక్తిని పొందుతాయి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మనస్సు పవిత్రత గురించి గొప్ప సందేశాలను అందించాయి.
📜 *వేద మరియు పురాణ శ్లోకాలు:
*🔹 ఋగ్వేదం:
"*యతః సత్యం యతో ధర్మో యత్ర వేదాః చతుర్దశ*।।
*యత్ర తపో మయో యోగః తత్ర సత్యం ప్రతిష్ఠితమ్*।।"
👉 అర్థం: ధర్మం, సత్యం, తపస్సు ఉన్నచోట పవిత్ర సంకల్పాలు నిజమవుతాయి. మనస్సు శుద్ధి ద్వారా లభించిన సంకల్పం అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలదు.
🔹 మహాభారతం - శాంతి పర్వం:
"*యథా సంకల్పయం యాతి భూతాన్ భవతి తాధృశః*।
*సదా తత్కృత బుద్ధినాం సత్యసంకల్పతా స్మృతా*॥"
👉 అర్థం: మనస్సు శుద్ధిగా ఉంటే, దాని సంకల్పం కూడా అంతే శక్తివంతంగా మారుతుంది. అలాంటి వ్యక్తి ఏదైనా ఆలోచించినప్పుడు అది ఖచ్చితంగా నిజమవుతుంది.
🔹 ఛాందోగ్యోపనిషత్:
"*సత్యసంకల్పః సత్యకామః సత్యవ్రతః సత్యబంధుః*।
*సత్యస్య పతిర్భవతి యః సత్యోఽభినివిశతే*॥"
👉 అర్థం: శుద్ధమైన హృదయం కలిగి, నిజాయితీగా సంకల్పించిన వాడికి జగత్తు కూడా అనుగుణంగా మారుతుంది.🔥 ప్రేరణాత్మక సందేశం:
💡 శుద్ధమైన మనస్సు వజ్రం కంటే శక్తివంతమైనది .
💡 శుభ సంకల్పాలతో నిండిన హృదయం విశ్వాన్ని కూడా మార్చగలదు.
💡 స్వచ్ఛమైన హృదయం నుండి పుట్టిన ఆలోచనలు కాలాన్ని సైతం మలుపుతిప్పగలవు.
💡 భగవత్ సంకల్పం లాగే పవిత్రమైన మనస్సు సంకల్పించినది నిజమవుతుంది.
👉 కాబట్టి, నీ మనస్సును స్వచ్ఛంగా ఉంచు! నీ ఆలోచనలను పవిత్రంగా ఉంచు!
👉 నీ సంకల్పాలను ధర్మపథంలో నడిపించు, అప్పుడు నీ విజయాన్ని ఏ శక్తీ ఆపలేడు!
🔥 శుద్ధ మనస్సుతో సంకల్పించిన ప్రతి ఆశయం సత్యమవుతుంది! 🌟✨

*****తనను తాను ఇంకొకరితో పోల్చుకునే వాడు, వారిని బలవంతులను చేసి, తాను బలహీనుడవుతాడు*.

 🔹 "*తనను తాను ఇంకొకరితో పోల్చుకునే వాడు, వారిని బలవంతులను చేసి, తాను బలహీనుడవుతాడు*."
మన వేదాలు, పురాణాలు చెప్పిన తత్వం ఇదే! మానవుడు తన సహజ బలాన్ని గుర్తించకుండా, ఇతరులను అనుకరిస్తూ సాగితే, తన మహత్తును కోల్పోతాడు.
1️⃣ నీ ధర్మమే నీ బలం!
🌿 భగవద్గీత (3.35)
🔸 శ్లోకం:
*శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్* |
*స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః* ||
🔹 అర్థం:
👉 నీ ధర్మం, కొంత దోషపూరితమైనా , నీకే శ్రేయస్కరం.
👉 ఇతరుల మార్గాన్ని అనుసరించడం ప్రమాదకరం.
👉 తన  సహజ శక్తిని నమ్ముకున్నవాడే నిజమైన విజేత!
2️⃣ తనను తాను తక్కువగా చూసుకునే వాడు ఎదగలేడు!
🌿 స్మృతులు
🔸 శ్లోకం:
*ఆత్మనః శక్తిమజ్ఞాత్వా యః పరోనతిమాశ్రయేత్* |
*స పండితో న ప్రోక్తవ్యః స్వబలాభావ మోహితః* ||
🔹 అర్థం:
👉 తన బలాన్ని గుర్తించకుండా, ఇతరుల ఆశ్రయాన్ని చూసేవాడు మూర్ఖుడు.
👉 తన అసలు శక్తిని తెలుసుకోకపోతే, ఎదగలేడు.
🔥 సందేశం: నీ బలం నీకే ప్రత్యేకమైనది – దాన్ని నమ్ము, బలాన్ని పెంచుకో!
________________________________________
3️⃣  *అసలు పోటీ తనతో తానే*!
*🌿 వేద వాక్యం
🔸 శ్లోకం:
*స్వబలం యః న జానాతి స నరః పాపపంకిలః* |
*పరబలే తిష్ఠమానః స యాతి నాశనాయ తు* ||
🔹 అర్థం:
👉 ఇతరుల బలం చూసి క్షీణించేవాడు నశించటం తప్పదు .
👉 నిజమైన పోటీ తన గతంలోని తనతోనే  – నిన్నటి కంటే నేడు మెరుగవ్వాలి!

4️⃣  *అసూయను విడిచిపెట్టి, తన బలాన్ని నమ్ముకోవాలి*!
🌿 వేదాంత సిద్ధాంతం
🔸 శ్లోకం:
*అసూయా రహితో యః స్యాత్ స్వబలే చ నిశ్చలః* |
*స ఏవ మానవః ప్రాజ్ఞః యశః ప్రాప్తిం నిరుంచతి* ||
🔹 అర్థం:
👉 ఇతరులను చూసి అసూయ పడకుండా, తన బలం నమ్ముకునేవాడే గొప్పవాడు.
👉 తన బలం తెలియక, ఇతరుల బలం చూసి అసూయ పడే వాడు ఎప్పుడూ ఎదగలేడు.
🔥 సందేశం: తన స్వీయ  మార్గంలో ధృడంగా నిలిచేవాడే నిజమైన యోధుడు!

*జీవన సందేశం*:
✅ నీ గమ్యం నీదే – నువ్వే ముందుకు సాగాలి!
✅ ఇతరులను పోల్చి నీ బలహీనతను పెంచుకోవద్దు!
✅ నిన్నటి కంటే నేడు మెరుగవ్వడమే నిజమైన విజయ మార్గం!
🔥 *"నీ బలం నీదే – దాన్ని తెలుసుకో, నమ్ముకో, ముందుకు సాగు*!"

****నిజమైన విద్య - మానవుడిని మోక్ష మార్గంలో నడిపించే దివ్య జ్ఞానం

 *నిజమైన విద్య - మానవుడిని మోక్ష మార్గంలో నడిపించే దివ్య జ్ఞానం*
మన జీవితంలో విద్య అనేది ఎంతో కీలకం. కానీ నిజమైన విద్య అంటే ఏమిటి?
మనకు విద్య ఉంటే, అది జీవితాన్ని మెరుగుపరిచేలా, మానవత్వాన్ని పెంపొందించేలా ఉండాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత పొందే విద్య కన్నా, మనిషిని ఉత్తమతరంగా మార్చే విద్య గొప్పది.
 "సా విద్యా యా విముక్తయే" (విష్ణు పురాణం 1.19.41)
➡ నిజమైన విద్య మనిషిని బంధనాల నుండి విముక్తి చేసే విద్య.
 ఇది కేవలం గ్రంథజ్ఞానం కాదు, జీవితాన్ని గొప్పగా మార్చే, మనిషిని ముక్తి మార్గంలో నడిపించే విద్య.
________________________________________
🔹 *నిజమైన విద్య లక్షణాలు*
1. *విద్య మోక్షానికి మార్గం చూపాలి*
 "**తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా* |
*ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః** ||" (భగవద్గీత 4.34)
➡ నిజమైన జ్ఞానం పొందాలంటే మనం వినయంతో గురువును ఆశ్రయించి, ఆధ్యాత్మిక చింతన ద్వారా తెలుసుకోవాలి.
 ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది – కేవలం పుస్తకాలలో చదివే విద్య సరిపోదు. మనకు అనుభవజ్ఞానం అవసరం. నిజమైన విద్య మనకు సత్యాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, మోక్షాన్ని బోధించాలి.
________________________________________
2️.   *విద్య వినయాన్ని నేర్పాలి*
 "*విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతామ్* |
*పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మం తతః సుఖం* ||" (హితోపదేశం)
➡ విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల అర్హత వస్తుంది, అర్హత సంపదను తెస్తుంది, సంపద ధర్మానికి దారితీస్తుంది, ధర్మం సుఖాన్ని కలిగిస్తుంది.
 కానీ నేటి విద్య ఏమిటి? మనం అహంకారాన్ని, పోటీ మనస్తత్వాన్ని, సంపద మోహాన్ని పెంచే విద్యనే అభ్యసిస్తున్నాము.
అసలు విద్య మనల్ని మరింత వినయంగా, నిస్వార్థంగా మార్చాలి.
________________________________________

3️.  *విద్య లోకహితం చేయాలి*
 "*పరోపకారాయ ఫలంతి వృక్షాః* |
*పరోపకారాయ వహంతి నద్యః** ||" (సుభాషితం)
➡ వృక్షాలు తమ ఫలాలను ఇతరులకు ఇస్తాయి, నదులు తమ నీటిని అందిస్తాయి. విద్య కూడా లోకహితం చేయాలి.
 అసలు విద్య అంటే మనకే కాదు, సమాజానికి కూడా ఉపయోగపడే విద్య. మనం అభ్యసించిన విద్య భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, మానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి.
________________________________________
4️. *విద్య పరబ్రహ్మ జ్ఞానం నేర్పాలి*
 "*అధ్యాత్మవిద్యా విద్యానాం*" (భగవద్గీత 10.32)
 విద్యలలో అతి శ్రేష్ఠమైనది ఆధ్యాత్మిక విద్య.
 నేడు మనం ఎన్నో రకాల విద్యలు నేర్చుకుంటున్నాము – ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, సైన్స్... కానీ ఈ విద్యలు మనం ఎవరం? దేని  కోసం ఈ జన్మ? మన గమ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వవు.
అసలైన విద్య మనకు బ్రహ్మ జ్ఞానాన్ని, ఆత్మ తత్త్వాన్ని బోధించాలి.
 "*బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి*" (ముండకోపనిషత్ 3.2.9)
 బ్రహ్మ జ్ఞానం పొందినవారు తానే బ్రహ్మస్వరూపుడవుతాడు.
ఇది మనకు తెలియజేస్తుంది – విద్య మనల్ని భౌతిక ప్రపంచం నుండీ, ఆధ్యాత్మిక జ్ఞానం వైపు తీసుకెళ్లాలి.
________________________________________
 **నిజమైన విద్య మనల్ని ఎలా మార్చాలి ?*
*✅ మనిషిని అజ్ఞానం నుండి జ్ఞానానికి తీసుకెళ్లాలి
✅ స్వార్థం, రాగద్వేషాలను తొలగించి పరమార్థాన్ని గ్రహించేలా చేయాలి
✅ వినయం, క్షమ, ధర్మం, భక్తి, పరోపకారం వంటి విలువలను నేర్పాలి
✅ మనిషిని ముక్తి మార్గంలో నడిపించి, బ్రహ్మానుభూతికి తీసుకెళ్లాలి
________________________________________
*ప్రేరణాత్మక సందేశం*
*🌿 "సా విద్యా యా విముక్తయే" – నిజమైన విద్య మనల్ని పరబ్రహ్మంతో ఏకం చేసే విద్య!
🔥 ఈ లోకంలో ఉన్న సంపద, పేరు, ఖ్యాతి అన్నీ తాత్కాలికమే. కానీ నిజమైన జ్ఞానం మనల్ని శాశ్వత ఆనందానికి, మోక్షానికి తీసుకెళ్తుంది.
🔥 మనకు ఉన్న విద్య మనల్ని లోకంలో ఉన్న గొప్ప ఆశయాలకు నడిపిస్తుందా? ముక్తి మార్గం వైపు నడిపిస్తుందా? అనే ప్రశ్నను మనం మనసులో వేసుకోవాలి.
🚩 మన విద్యలో ఆధ్యాత్మికతను, మానవత్వాన్ని కలపండి. అప్పుడు మీ విద్య నిజమైన విద్య అవుతుంది! 🙏

****కర్మ యోగం" - నిత్యజీవితంలో సాధన

 "**కర్మ యోగం" - నిత్యజీవితంలో సాధన* 
* *"కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాః* ।
*ఏవం త్వయి నాన్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే* ॥"
(ఈశావాస్యోపనిషత్ 2)
 మనిషి తన జీవితాన్ని ధర్మబద్ధమైన కర్మచే నడిపించాలి. కర్మ లేకుండా బతికే మార్గం లేదు. కానీ, ఫలాపేక్ష లేకుండా, త్యాగభావంతో కర్మచేస్తే అది మనల్ని మోక్షానికి చేరుస్తుంది.
________________________________________
 *క*ర్మ యోగాన్ని సాధనగా ఎలా మార్చుకోవాలి?*
*1️⃣ *నిత్య కర్మ - ప్రతి రోజు శుద్ధమైన ఆరంభం
* ప్రతి ఉదయం మనస్సును శుభ్రం చేసుకునే విధంగా సత్సంకల్పం తీయాలి.
🔹 శ్లోకం:
 "*ప్రాతః సముత్థాయ పుణ్యాచరణైః, ధ్యానం కుర్యాత్ జనార్దనమ్* ।"
(ధర్మశాస్త్రం)
🔹 సాధన:
✔ ప్రతిరోజూ తెల్లవారిన వెంటనే ధ్యానం చేయండి.
✔ ఆహారానికి ముందు మరియు నిద్రకు ముందు ఏకాగ్రతతో కృతజ్ఞతా భావంతో ప్రార్థన చేయండి.
✔ ఆ రోజు చేయవలసిన పనులను ధర్మబద్ధంగా నడిపేందుకు సంకల్పం చేయండి.
________________________________________
2️⃣ *సేవా భావన – కర్మలో త్యాగాన్ని కలపండి*
 నీచేయి చేసే ప్రతిపని ఇతరుల కోసం, సమాజహితం కోసం ఉండాలి.
🔹 శ్లోకం:
 "*అతిథిభ్యో యదన్నం దత్తం, తత్పరలోకే మహత్ఫలం* ।"
(తైత్తిరీయ ఉపనిషత్)
🔹 సాధన:
✔ ఎవరైనా సహాయాన్ని కోరితే, ఆలస్యం చేయకుండ సహాయం చేయండి.
✔ ఎప్పుడూ స్వార్థాన్ని దూరంగా ఉంచి, సేవా దృక్పథంతో ముందుకు సాగండి.
✔ ఇతరులకు మంచి చేయడం ద్వారా మనిషి నిజమైన ఆనందాన్ని పొందగలడు.
________________________________________
3️⃣ *కర్మను భగవంతునికి సమర్పించండి*
 ఏ పని చేసినా, దానిని భగవంతుని అర్పణంగా భావించండి.
🔹 శ్లోకం:
 "*యత్కరోషి యదశ్నాసి యత్తపస్యసి కౌంతేయ, తత్కురుష్వ మదర్పణం* ॥"
(భగవద్గీత 9.27)
🔹 సాధన:
✔ ఆఫీసు పనిని భగవంతుని సేవగా భావించండి.
✔ కుటుంబ బాధ్యతలను ప్రేమగా, త్యాగంగా నిర్వహించండి.
✔ తప్పకుండా ధ్యానం, పఠనం, సత్సంగాన్ని భాగంగా చేసుకోండి.
________________________________________
4️⃣ లోభం & స్వార్థాన్ని వదిలిపెట్టండి
 ఇతరుల సంపదను ఆశించకండి. ధర్మబద్ధంగా సంపాదించండి.
🔹 శ్లోకం:
 *"మా గృధః కస్యస్విద్ధనం ।*"
(ఈశావాస్యోపనిషత్ 1)
🔹 సాధన:
✔ తక్కువలో సంతోషంగా ఉండడం నేర్చుకోండి.
✔ అనవసరమైన సంపాదన కోసమే కష్టపడొద్దు, ధర్మబద్ధంగా జీవించండి.
✔ పరులకు ఇచ్చే ఆనందంలో నిజమైన ధనం ఉంది.
________________________________________
5️⃣ *ప్రశాంతత - ఫలాపేక్ష లేకుండా కర్మ చేయండి*
 ఎంత కష్టపడ్డా ఫలితం మన చేతిలో ఉండదు. కాబట్టి ఆత్మశాంతితో కర్మ చేయాలి.
🔹 శ్లోకం:
 *"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।*"
(భగవద్గీత 2.47)
🔹 సాధన:
✔ ఏ పని చేసినా ఫలాన్ని పట్టించుకోకుండా, శ్రద్ధగా చేయండి.
✔ విజయాన్ని అహంకారంగా భావించకండి, ఓటమిని బాధగా తీసుకోకండి.
✔ జీవితంలో కష్టాలు వచ్చినా, వాటిని పరమాత్మకు అర్పణగా భావించండి.
________________________________________
 **నిత్యజీవితంలో కర్మ యోగ సాధన*
*✅ ఉదయాన్నే మంచివి ఆలోచించు, శుభ సంకల్పం తీసుకో!
✅ స్వచ్ఛమైన మనస్సుతో పని మొదలు పెట్టు.
✅ ప్రతి పనినీ భగవంతుని సేవగా భావించు.
✅ ఇతరులకు నిత్య సేవ చేయి – పాపం తగ్గి, పుణ్యం పెరుగుతుంది.
✅ సంపదలో తృప్తిగా ఉండి, దానం చేయి – నిజమైన ఆనందం నీదే.
✅ నష్టాన్ని బాధగా భావించవద్దు, సుఖాన్ని అహంకారంగా భావించవద్దు.
✅ ధర్మ మార్గంలో ఉండి, నిబద్ధతతో కర్మ చేయి – జీవితం ధన్యమవుతుంది!
________________________________________
*🙏 ఉపసంహారం*
 ఈశావాస్యోపనిషత్తు మనకు స్పష్టంగా చెబుతుంది – "కర్మ లేకుండా జీవితం లేదు. కానీ, నిష్కామకర్మ మనల్ని మోక్షానికి చేర్చుతుంది."
 కాబట్టి, కర్మను భగవత్ సంకల్పంగా భావించి, ధర్మబద్ధంగా నడుచుకుంటూ జీవితాన్ని పరమగమ్యానికి చేర్చుకోండి!
 *"నిష్కామ కర్మే జీవితం, త్యాగమే సౌందర్యం, ధర్మమే ఆనందం!"*

*** *ఆహారం వృధా చేయకూడదు* – *పరమ ధార్మిక సందేశం*

 *ఆహారం వృధా చేయకూడదు* – *పరమ ధార్మిక సందేశం*

మన వేదాలు, పురాణాలు, ధార్మిక గ్రంథాలు అన్నీ అన్నాన్ని పరబ్రహ్మంగా భావించాయి. ఆహారం వృధా చేయకూడదు అనే ఉపదేశం కేవలం నైతికత మాత్రమే కాదు, అది మన కర్తవ్యము, ధర్మము, భక్తి భావము కూడాను.
👉 " *అన్నం బ్రహ్మేతి వ్యజానాత్"* *(తైత్తిరీయ ఉపనిషత్ – 3.2)*
📜 అర్థం: అన్నం స్వయంగా బ్రహ్మస్వరూపం.
🔹 మనం తినే ప్రతి గింజలో భగవంతుని కృప ఉంటుంది.
🔹 కాబట్టి, ఆహారాన్ని వృధా చేయకూడదు, అపవిత్రం చేయకూడదు.
________________________________________
అన్నం – జీవనాధారం, పరమ పవిత్రం
*అన్నాద్భవంతి భూతాని, పర్జన్యాదన్న సమ్భవః* |
*యజ్ఞాద్భవతి పర్జన్యో, యజ్ఞః కర్మ సముద్భవః* ||
*(భగవద్గీత 3.14)*
🔹 అన్నం లేకపోతే జీవరాశి ఉనికి లేదు.
🔹 వర్షాలు లేకపోతే ధాన్యం పండదు, ధాన్యం లేకపోతే జీవం ఉండదు.
🔹 అన్నాన్ని ధర్మబద్ధంగా తినాలి, దాన్ని వృధా చేయకూడదు.
👉 అందుకే, అన్నాన్ని మనం అపహాస్యం చేయకుండా, పరమ పవిత్రంగా భావించాలి.
________________________________________
🔷 *అన్నదానం – సర్వ శ్రేష్ఠమైన దానం*
🌿 *అన్నదానం సమం దానం న భూతం న భవిష్యతి* |
🔹 అన్నదానం కన్నా గొప్ప దానం లేదు – ఎందుకంటే, ఆకలి శరీరానికి మరణశిక్ష.
🔹 ఆకలితో ఉన్నవానికి అన్నం అందించడం భగవంతుని సేవ చేయడమే.
🔹 ఆహారాన్ని వృధా చేయకుండా, పంచడం మానవ ధర్మం.
👉 "ఊరికే తినకుండా, అవసరమైన వారితో పంచుకోవడం ద్వారా మన పుణ్యం పెరుగుతుంది."
________________________________________
🔷 ఆహారం వృధా చేయడమంటే పాపమే
🌿 *అన్నం న నింద్యత | (తైత్తిరీయ ఉపనిషత్ 3.7.1)*
🌿 *అన్నం పరమం బలమ్ | (చాణక్య నీతి)*
🔹 భగవంతుని ప్రసాదాన్ని అపవిత్రం చేయడం మహా అపరాధం.
🔹 కష్టపడి పండించిన ధాన్యాన్ని తినకుండా వృధా చేయడం క్షమించరాని నేరం.
🔹 అధికంగా తినడం కన్నా, అవసరమైనంత తీసుకోవడమే ఉత్తమం.
👉 ఆహారాన్ని గౌరవంగా స్వీకరించి, నిష్ఫలంగా వదిలేయకుండా, పరమ పవిత్రంగా భావిద్దాం.

🔷 *మన కర్తవ్యము – భూమాత పట్ల కృతజ్ఞత*
 *మాతా భూమిః పుత్రోఽహం పృథివ్యాః* ॥ (అథర్వవేదం 12.1.12)
 భూమి మన తల్లి, ఆమె మనకు అన్నాన్ని ప్రసాదిస్తుంది.
 తల్లి ఇచ్చిన ఆహారాన్ని వృధా చేయడం, ఆమెపై అవహేళన చేయడమే.
 కాబట్టి, ప్రకృతిని గౌరవించాలి, ధాన్యాన్ని రక్షించాలి, నీటిని వృధా చేయకూడదు.
 భూమాత ప్రసాదించిన అన్నాన్ని గౌరవించి, పరిరక్షిద్దాం!

✅ అన్నాన్ని తినేటప్పుడు కృతజ్ఞతతో స్వీకరించాలి.
✅ వృధా కాకుండా పంచడం మన బాధ్యత.
✅ ధాన్యాన్ని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి సమాజాన్ని అందించగలం.
✅ భగవంతుని ప్రసాదంగా భావించి, శుద్ధంగా భుజించాలి.
🚩 కాబట్టి, మనం అన్నాన్ని పరమ పవిత్రంగా భావించి, దాన్ని వృధా చేయకుండా గౌరవిద్దాం!
🌺 "అన్నం బ్రహ్మం – ఆహారం పరబ్రహ్మ స్వరూపం!"
🙏 "ఓం శాంతిః శాంతిః శాంతిః

*****అనృణత్వం అంటే ఏమి?

 *అనృణత్వం అంటే ఏమి?*
అనృణత్వం అంటే ఎవరికీ ఋణపడకుండా ఉండటం, లేదా జీవితంలో అన్ని విధాలుగా రుణాలను తీర్చుకోవడం. మనుష్యుడిగా జన్మించిన ప్రతి ఒక్కరూ మూడు రకాల ఋణాలకు లోబడి ఉంటారు. అవి:
1. దేవ ఋణం – దేవతల పట్ల ఉన్న ఋణం
2. ఋషి ఋణం – ఋషుల పట్ల ఉన్న ఋణం
3. పితృ ఋణం – పితృ దేవతల పట్ల ఉన్న ఋణం
ఈ మూడు రకాల ఋణాలను తీర్చినవారు నిజమైన అనృణులు (రుణరహితులు) అని పిలవబడతారు.
అనృణత్వ సాధన మార్గం
*1. యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడం (దేవ ఋణ విమోచనం)*
*2. వేదాధ్యయనం చేసి ధర్మబోధ చేయడం (ఋషి ఋణ విమోచనం)*
*3. కుటుంబ ధర్మాన్ని పాటించి సంతానం కలిగి వారిని ధర్మమార్గంలో పెంచడం (పితృ ఋణ విమోచనం)*
ఇట్లు ఋణరహితులై బ్రహ్మజ్ఞానానికి సమీపించినవారు మోక్షానికి అర్హులవుతారు.
*1. దైవ ఋణ విమోచనం (Deva Runa Vimochanam)*
దేవతలు మన జీవితానికి ఎంతో అనుగ్రహాన్ని అందిస్తారు – వాయువు, జలం, భూమి, అగ్ని, ఆకాశం, సూర్యచంద్రులు మనకున్న ప్రకృతి దేవతలే. కాబట్టి, యజ్ఞయాగాలు, నిత్య పూజలు, భగవత్ ధ్యానం, దానధర్మాలు చేయడం ద్వారా దైవ రుణం తీర్చుకోవాలి.

📖 భగవద్గీత (3.10-11)

" *సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః* ।
*అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక* ॥"

" *దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః* ।
*పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ* ॥"

(యజ్ఞయాగాల ద్వారా దేవతలను సంతోషపరిచే మతంతే, వారు మానవులకు శుభఫలాలు ప్రసాదిస్తారు.)

📖 ఋగ్వేదం (1.13.4)

" *అగ్నింయజ్ఞస్య నేతారం విప్రస్య విదుషః సఖే* ।
*దేవం మర్తస్య దధిరే హవ్యవాహమపాంసుతం* ॥"

(యజ్ఞం ద్వారా అగ్ని దేవుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా దేవతల అనుగ్రహం పొందవచ్చు.)

✅ *మార్గాలు:*
✔ యజ్ఞయాగాదులు చేయాలి.
✔ దైవారాధన, నిత్య పూజ, తీర్థయాత్రలు చేయాలి.
✔ అన్నదానం, గోసేవ, భక్తిపూర్వక కర్మాచరణం పాటించాలి.

 *2. ఋషి ఋణ విమోచనం (Rishi Runa Vimochanam)*
మన ఋషులు వేద జ్ఞానం, ధర్మ శాస్త్రాలు, ఉపనిషత్తులు మనకు అందించారు. కాబట్టి వేదాధ్యయనం, గురుసేవ, ధర్మబోధ చేయడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి.

📖 భగవద్గీత (4.34)

" *తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా* ।
*ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః* ॥"

(గురువులను సేవించి, ప్రశ్నించి, వారి నుండి జ్ఞానాన్ని పొందాలి.)

📖 మనుస్మృతి (2.121)

" *ఆచార్యాయ ప్రియం ధేయం పితృదేవేషు చానృతం* ।
*న మోషధర్మో లోకస్య స యతధర్మః స ధర్మవిత్* ॥"

(ఆచార్యునికి విశ్వాసం చూపడం, గురుభక్తి పాటించడం మానవుని కర్తవ్యం.)

✅ *మార్గాలు* :
✔ వేదాధ్యయనం, గురువులకు సేవ చేయాలి.
✔ ధర్మబోధ చేయడం, సత్సంగం పాల్గొనాలి.
✔ జ్ఞానాన్ని పంచడం ద్వారా ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి.

*3. పితృ ఋణ విమోచనం (Pitru Runa Vimochanam)*
పితృదేవతలు మనకు శరీరాన్ని ప్రసాదించారు. కాబట్టి సంతానం కలిగి వారిని ధర్మబద్ధంగా పెంచి, పితృ శ్రాద్ధ, తర్పణ కర్మలు చేయడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి.

📖 మనుస్మృతి (3.37)

" *పుత్రపౌత్రైశ్చ శుధ్యంతి పితరః సన్నిభూయచ* ।
*తస్మాత్ పుత్రం వికర్తవ్యం పుత్రే సర్వం ప్రతిష్ఠితం* ॥"

(పుత్రుల ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారు.)

📖 భవిష్య పురాణం

" *తర్పణం యః కరోత్యాదౌ తస్య పితృ గణాః సదా* ।
*తుష్టాః సంతు గృహే తస్య శుభం దధ్యుర్న సంశయః* ॥"

(పితృ తర్పణం చేసే వారి ఇంట పితృదేవతలు శుభఫలాలను ప్రసాదిస్తారు.)

✅ *మార్గాలు:*
✔ పితృ శ్రాద్ధం, తర్పణం చేయాలి.
✔ సంతానం కలిగి వారిని ధర్మబద్ధంగా పెంచాలి.
✔ వంశ పరంపరను కాపాడాలి, కుటుంబ ధర్మాన్ని పాటించాలి.


" *యజ్ఞైః తర్పణయాగైశ్చ వేదాధ్యయన సేవయా।*
*పుత్ర సంతతిసంపత్త్యా త్రీణ్యేతాని న ముఞ్చయేత్॥"*

(యజ్ఞయాగాలు, తర్పణం, వేదాధ్యయనం, సంతానం—ఇవి మానవుడు వదలరానివి.)

ఈ విధంగా మానవుడు ఈ మూడు ఋణాలను తీర్చుకుంటూ, అనృణత్వాన్ని సాధించి మోక్షానికి అర్హుడవుతాడు. 🚩

****బ్రహ్మచర్యం మరియు అష్ట మైథునాలు

 *బ్రహ్మచర్యం మరియు అష్ట మైథునాలు* 
బ్రహ్మచర్యం అనేది ఆత్మ నియంత్రణ, ఇంద్రియ జయము, మరియు పరబ్రహ్మ సాధనకు కీలకమైన మార్గం. వేదాలు, ఉపనిషత్తులు మరియు ధర్మశాస్త్రాలు బ్రహ్మచర్యాన్ని గొప్పతనంగా పేర్కొన్నాయి. అలాగే, అష్ట మైథునాలను నివారించడం ద్వారా బ్రహ్మచర్యాన్ని పరిరక్షించుకోవచ్చని తెలుపుతాయి.

*"బ్రహ్మచర్యేణ తపసా దేవా మృత్యుముపాఘ్నత।।"*
దేవతలు బ్రహ్మచర్యం మరియు తపస్సుతో మరణాన్ని జయించారు.
బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా జీవ శక్తిని రక్షించుకోవచ్చు. దీనివల్ల దీర్ఘాయువు, మానసిక శాంతి, మరియు పరమ జ్ఞానాన్ని పొందగలుగుతారు.

 *"యత్తు బ్రహ్మచర్యం చరంతి తత్తపః।।"* -బ్రహ్మచర్యమే ఉత్తమ తపస్సు
బ్రహ్మచర్యాన్ని పాటించేవాడు నిజమైన తపస్సును ఆచరిస్తున్నట్లే.
తపస్సు అనేది కేవలం శారీరకంగా కష్టపడడం మాత్రమే కాదు. బ్రహ్మచర్యాన్ని పాటించడం కూడా ఒక తపస్సే. దీని ద్వారా మానసిక స్థిరత్వం, ఆత్మ నియంత్రణ, మరియు పరమార్థాన్ని చేరుకోవచ్చు.
________________________________________
*🔆 అష్ట మైథునాలు – బ్రహ్మచర్యాన్ని నాశనం చేసే ఎనిమిది మార్గాలు 🔆*
📜 శ్లోకం:
*"దర్శనం స్పర్శనం చైవ, కథం సంలేఖనం తదా।।*
*గుహ్య సంకల్పనం చైవ, సంకల్పః మైథునం స్మృతమ్।।"*
1️⃣ దర్శనం (Darśanam) – కామ భావనతో చూడటం.
2️⃣ స్పర్శం (Sparśanam) – అనుచితంగా తాకడం.
3️⃣ కథనం (Kathanam) – అనైతిక విషయాలను మాట్లాడటం.
4️⃣ శ్రవణం (Śravaṇam) – అసద్గుణ సంబంధిత మాటలను వినడం.
5️⃣ సంలేఖనం (Saṃlepanam) – లైంగిక ఉద్దీపన కలిగించే విషయాలను ఆస్వాదించడం.
6️⃣ కీర్తనం (Kīrtanam) – కామ సంబంధిత విషయాలను గూర్చి మాట్లాడటం.
7️⃣ సంకల్పం (Saṅkalpam) – మనసులో కామ భావనలు కలిగి ఉండడం.
8️⃣ సుఖాశ్వాసం (Sukhāśvāsaṃ) – అనైతిక ఊహలతో ఆనందించడం.
ఈ ఎనిమిది రకాల పనులు మనసును కలుషితం చేసి, బ్రహ్మచర్యాన్ని నాశనం చేస్తాయి. వీటిని నివారించడం ద్వారా మన చిత్తశుద్ధిని కాపాడుకోవచ్చు.
________________________________________
*🔆 బ్రహ్మచర్య సాధన మార్గం 🔆*
 "యః సమ్యగ్విజితేంద్రియః బ్రహ్మచర్యే స్థితః సదా।
 స ఆత్మానం విజానీయాత్ పరం బ్రహ్మాధిగచ్ఛతి॥"
ఇంద్రియాలను జయించినవాడు, బ్రహ్మచర్యాన్ని పాటించినవాడు పరబ్రహ్మాన్ని పొందగలడు.
 బ్రహ్మచర్యాన్ని కాపాడేందుకు పాటించవలసిన నిబంధనలు:
✅ ఆహార నియమం పాటించాలి.
✅ సద్గురువుల ఉపదేశాన్ని అనుసరించాలి.
✅ ధ్యానం, యోగ సాధన ద్వారా మనస్సును శాంతింపచేయాలి.
✅ అశ్లీల దృశ్యాలు, మాటలు, వినోదాలను పూర్తిగా నివారించాలి.
✅ సద్గుణాలను పెంపొందించుకోవాలి మరియు దుర్మార్గ సంబంధాలను విడిచిపెట్టాలి.

Saturday, March 1, 2025

 కపిల మహర్షి పేరు మీదే కపిలారణ్యం ! అదే నేటి కాలిఫోర్నియా ! 

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ వంటి అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు..

సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.

ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.)

కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)
(సగర పుత్రులు బూడిద కుప్పలు గా
మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.

వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందింది. ఈ మలిపునగరానికి దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం.
బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతి గా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి.

భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా స్వరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. రాముడి ఆజ్ఞ మింద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజింతారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని Lost City of the Monkey God‘ గా వ్యవహరిస్తారు.

అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు 1939 లో వెళ్ళడించారు.) “సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ" అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది.
ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregonలో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీకూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.

మూల అమెరికాయులు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది.

Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారతదేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు.
వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచుమించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు.

వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్య వలసిన అవసరం ఉన్నది.
 దిబ్బ దేశం !
***********
నాదేశంచాలా గొప్పది!
చెప్పుకోవటం నాకు 
ఎంతో గర్వకారణం!

ఏం గొప్ప? ఎలా గొప్ప?
ఆలోచించి చూసాను!
భౌగోళికంగా గొప్పది!

సమశీతోష్ణ ప్రదేశం!
6ఋతువులు3కాలాలు 
సస్యశ్యామలం నా దేశం!

సుజలాం సుఫలాం 
మలయజ సీతలాం 
బంగారు పంటలదేశం

రాజకీయ దుర్గంధం ?
లంచగొండి వ్యవస్థ?
కులమతాల దుస్థితి?

వీటివల్ల నా దేశం 
పరువు కోల్పోయింది!
పతనం అంచుల్లో ఉంది!

డబ్బుపెట్టి 'ఓటు'కొనే 
ఓటు అంటే నోటు అనే 
అర్ధం చెప్పిన నాయకులు !

నిచ్చెనమెట్ల కులవ్యవస్థ 
తక్కువ ఎక్కువల తేడాతో 
వివక్షా పూర్వక హత్యలు!

శక్తివంతమైన ప్రజల్ని-వాళ్ళ 
తిండివాళ్ళను తిననివ్వరు!
దళితులపేరుతోఅస్పృస్యత

దేశమంటే తెలుసుకోనివ్వరు
దేవుణ్ణి మతాన్ని అడ్డంవేసి 
జనాన్నిభక్తిలో ముంచేసారు!

'పవిత్రత'ను హైప్ చేసి 
కుంభమేళా స్నానాలతో 
జనాన్ని తొక్కి చంపేసారు!

కులములన్నీ కూలిపోయి 
మతములన్నీ మాసిపోయి
ఎప్పటికి జరిగేను ఈమాట?

మిగిలింది ఉద్యోగవ్యవస్థ 
లంచాలతో రక్తం పిండేస్తారు!
జీతం కంటే'గీతం'ముఖ్యం!

ఇదీ  నాదేశం గొప్ప!
ఇదేనా గర్వకారణం?
ఎంత దీన హీన దృశ్యం!

పురాణాలు ప్రవచనాలు 
సనాతన ధర్మాలు.. అబ్బో!
పేరుగొప్ప- ఊరు దిబ్బ!
          **********
-తమ్మినేని అక్కిరాజు 
        1-3-2025
 అలసిపోతుంటాను 
నిజంగానే విసుగుజెందేస్తుంటాను 
పుట్టిన రోజు నాడూ.... 
పెళ్ళి రోజు నాడూ ....

ఏదీ పార్టీ ....
ఎలా సెలబ్రేట్ చేసుకున్నారూ....
ఒకరికొకరు ఏమేం గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకున్నారూ ...
అంటూ తెగ హడావిడి చేసేస్తుంటారు సన్నిహితులు

వాళ్ళను 
నిరాశపరచడం ఇష్టం లేకా 

కేవలం 
వాళ్ళను సంతృప్తిపరచడం కోసమే...

గ్రేండ్ పార్టీలూ 
కాస్ట్లీ బహుమతులు ... 
అవుట్ డోర్ టూర్లూ 

హమ్మో ....
ఎంత అవమానం.
అలా మన సంతోషాన్ని ప్రకటించకపోతే
చీప్ అయిపోదూ మన స్టేటస్ 

**********

'ఊపిరి' సినిమా చూసే ఉంటారు....

స్నేహితుడు ప్రకాష్ రాజ్... పీ.ఏ. తమన్నా.... ఏవేవో సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తుంటారు నాగార్జునను ఆశ్చర్యానందాలకు గురిచేయడం కోసం 

వాళ్ళను బాధపెట్టడం ఇష్టం లేక నిజంగానే విశ్మయానందాలకు గురైనట్లు తెగ నటించేస్తూ ఈసురోమని నిట్టూరుస్తుంటాడు నాగార్జున

ఇంచుమించుగా ఇదే నా పరిస్థితీనూ పెళ్ళి రోజునాడూ పుట్టిన రోజునాడూ 

***********

నిజానికి ప్రేమను ప్రకటించే భాషలు వేరు. 

ఏరా పొద్దున్నే లేవటం చేతకాదా అని నాన్న ప్రకటించే అసహనంలో ....

పొద్దున్నే లేచి గబగబా తయారవకపోతే ఎలా రా అని విసుక్కునే అమ్మ తీయని నిరసనలో....

ఎలా ఉన్నావు అంటూ యథాలాపంగా వాకబు చేసే తోబుట్టువుల మాటల్లో .....

నాన్నా ... అంటూ రెండు చేతులు చాపుకుని పరిగెత్తుకు వచ్చే చిన్నారి కళ్ళల్లోనే వెలుగులో

అలసి కుర్చీలో జారగిలవడితే ఏం నలతగా ఉందా అంటూ నుదిటిపై చేయి వేసే శ్రీమతి స్పర్శలో....

కనిపిస్తుంది నాకు నిజమైన ప్రేమ ....

********

నన్ను చూడగానే 
ఆనందంతో మెరిసే కళ్ళు 
చిరునవ్వుతో విచ్చుకునే పెదాలూ 
ఇవీ నాకు నిజమైన బహుమతి నా దృష్టిలో....

ఖరీదైన బహుమతి అందుకోవడం కన్నా 
ఓ మంచి పుస్తకం అమూల్యమైన కానుక నాకు 

కేక్ కటింగ్ ... మిఠాయిలు పంచడం....
హేపీ బర్త్ డే టూ యూ... అనే పెడబొబ్బలకన్నా 
ఏకాంతంగా మంచి పాట వినడం ఇష్టం నాకు 

సినిమా షాపింగ్ షికార్లు అంటూ హడావిడి చేయడం కన్నా 
ఏ పొలం గట్టునో ఓ నదీ తీరంలోనో పచ్చని చెట్లమధ్యో తిరగడం ఇష్టం నాకు.

ఎంజాయ్మెంట్ అంటే 
మేం చాలా సంతోషంగా ఉన్నాం సుమా ... !
అంటూ మందినీ గుంపునూ నమ్మించే చర్యలు కాదు ఎంతమాత్రం 
నిజంగా మనసు లోతుల్లోంచి అసంకల్పితంగా పైకుబికే ఒకానొక భావోద్వేగమది 

*********

సర్ప్రైజ్....
బిగ్ బిగ్ సర్ప్రైజస్....
ఏంటో తెలుసా నిజానికి. 

ప్రతి ఉదయము
నిద్ర లేచి నిండుగా ఊపిరి పీల్చుకోవటం
కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడటమే సర్ప్రైజ్

స్నేహం ప్రేమా... బాంధవ్యాలు 
నువ్వు ఏడ్పు జాలి .... రకరకాల భావోద్వేగాలు 
ఇవీ నిజానికి బిగ్ బిగ్ సర్ప్రైజ్లు 

- రత్నాజేయ్ (పెద్దాపురం)
-
 ఒక అధ్యాపకురాలి అంతరంగం


             అధ్యాపకురాలిగా, ఉద్యోగినిగా, గృహిణిగా ప్రగతి గారు తాను - తన చుట్టూ ఉన్న  మహిళలు ఎదుర్కొన్న కష్టాలు సవాళ్లను, వాటిని చక్కదిద్దే ప్రయత్నాలను- ఇలా కథలుగా రూపొందించారు.

           స్కూల్ విద్యార్థినులకు శానిటరీ పాడ్ ల ఆవశ్యకత గురించి తెలియజేసిన టీచర్ ఒక కథలో కనిపిస్తుంది. బాల్యం నుండి స్త్రీలపై ఏదో రకంగా లైంగిక వేధింపులు తప్పవు. పరువు పోతుందని భయపడకుండా ఎప్పటికప్పుడు ఎదిరించడమే ముఖ్యమని ఇంకో కథలో తెలియజేస్తారు.  స్త్రీకి బయట ఆఫీసులోపని, ఇంట్లో చాకిరి తప్పదు. ఇంట్లో వాళ్ళు సైతం ఆమె చాకిరిని గుర్తించరు .పైగా తమ కోరికలే ముఖ్యంగా భావించి ఇబ్బంది పెడుతుంటారని ఒక కథలో చూపిస్తారు. కొత్తగా రచనలు చేసే అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నట్టుగా నటించి వారికి సన్మానాలు, అవార్డుల పేరిట లోబర్చుకోవడానికి చూసే గోముఖ వ్యాఘ్రాలను "రైటింగ్ కోచింగ్" లో బయట పెడతారు. పరువు హత్యలతో జీవితాలు నాశనం చేసుకోవడమా? వాళ్ళ అభిష్టాన్ని మన్నించి అందరూ హాయిగా ఉండటమా తేల్చుకోమని చెప్పే కథ "కొన్ని చీకట్లూ... ఓ వెలుతురూ..". ఇంట్లో తండ్రి విధించే బురఖా నిబంధనలను వ్యతిరేకించిన హసీనా, బయట హిజాబ్ వ్యతిరేకతను కూడా అడ్డుకుంటుంది. మన బట్టల మీద వీళ్ళ పెత్తనమేమిటని" ముస్కురాహట్ "కథలో ప్రశ్నిస్తుంది
 ఎన్ని చదువులు చదివినా ,ఉద్యోగాలు చేసిన ఆమె జీవితం ఇంటికే పరిమితం కావాలా? తన జీవితాన్ని తాను చక్కదిద్దుకునే అవకాశాన్ని వారికి ఇవ్వకపోతే ఎలా అని "దివిటి" కథలో నిలదీస్తారు. కుటుంబం బలం అనుకుంటారు. కానీ అది బలహీనతలా తయారవుతుంది. ఎక్కడికక్కడ స్త్రీ స్వతంత్రించకుండా మగాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఆత్మ న్యూనత , అభద్రతా భావం నుండి తన మిత్రురాలిని ఎంత తెలివిగా సునీత బయటపడేసిందో చూడాలంటే" విహంగ "కథ చదవాల్సిందే. పొలం ఎవరి పేరు మీద ఉంటే వాళ్లు చచ్చిపోతేనే నష్టపరిహారం వస్తుంది. ఆ ఊర్లో ఆడాలేవరి పేరు మీద పొలాలు లేవు గనుక రైతులు కాదంటారు. దాంతో రగిలిపోయిన హనుమక్క ఎమ్మార్వో ఆఫీసులో పట్టా పాసుబుక్కు తన పేరు మీద మార్చమంటుంది. ఎందుకని ప్రశ్నించిన కొడుకుతో" మేము సేద్యం పనులు చేస్తుండటం లేదా? చేన్లో పనిచేసే దానికి మేము కావాలి గాని పేరు ఎక్కడానికి ఎక్కించడానికి పనికిరామా?" అని నిలదీస్తుంది." నేను రైతునే "అని నినదిస్తుంది.

              కాలేజీ మానేసి అడవుల వెంట తిరిగి పూలు, పత్రి కోసుకొని వచ్చి వినాయక చవితి పండుగకు అమ్ముకొని బీద విద్యార్థుల గురించి తపనపడే ఒక అధ్యాపకురాలు "బెనకల చవితి"లో కనిపిస్తుంది . అలాగే డిగ్రీ చదివే అమ్మాయిలు సెలవులకు ఇంటికి పోలేదంటే ఏం అనర్థం జరిగిందో అని లెక్చరర్లు భయపడి పోతారు. తీరా చూస్తే, ఇంటికి పోతే చదువు మానిపిస్తారని ఒకరు ,ఇష్టం లేని పెళ్లి చేస్తారని మరొకరు ఇంటికి వెళ్లలేదని చెబుతారు. ఈ విషయంలో అధ్యాపకుల నిస్సహాయత్వాన్ని మనల్ని ఆలోచింపజేస్తుంది. విద్యార్థినులు కాలేజీకి రాకపోవడం ఎందుకో సహృదయతతో ఆలోచించాలి. చిన్న వయసులో ఒక్కొక్కరు ఎన్నెన్ని బరువులు మోస్తున్నారో ఎవరికి తెలుసు. వాళ్ళ సంపాదన కుటుంబాలకు అవసరం కనుక చదువును పక్కన పెట్టేస్తున్నారు. రూల్స్ పేరిట అధ్యాపకులు వారిని పరీక్షలు రాయకుండా అడ్డుకుంటున్నారు. ఇలా పిల్లలు జీవితాలను కోల్పోతుంటే, అధ్యాపకులు వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం తిప్పలు పడుతుంటారని" తిరుపాలమ్మ " కథ తెలియజేస్తుంది .

               ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ డబ్బు సంబంధాల ముందు దిగదుడుపే అని "మావి చిగురు" కథ, వసుధైక కుటుంబం అనే భావన నుండి కరోనా రాకతో ఎవరికీ మారుగా మిగిలిపోయారని "ఉద్భవామి" కథ లో తెలియజేస్తారు. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్లో, రైళ్ల టాయిలెట్లలోకి పంపించే నీళ్లు పట్టుకొచ్చుకోవడానికి  ఎంత ప్రమాదకరమైన ప్రయాణం చేస్తుంటారో" నీళ్ల బండి" కథలో చూడవచ్చు. మంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎంత హింస, ఎంత దోపిడీ జరుగుతుందో "విలాపధామం" కథలో కనబడుతుంది.

         ఈ కథలన్నీ మహిళా కేంద్రంగా రూపొందడం విశేషం. ముఖ్యంగా రచయిత్రి తన విద్యార్థినుల పట్ల కనపరిచే ప్రేమాదరణలు, వాళ్లకు సహాయంగా నిలిచి వాళ్ళ జీవితాలను చక్కదిద్దాలనుకునే ప్రయత్నాలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఎన్రోల్మెంట్, డ్రాప్ అవుట్ల విషయంలో ప్రైవేటు విద్యాలయాలతో పోటీ పడలేరు. అలాగని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించలేరు. రూల్స్  పేరు చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తారు. ఇక గృహిణిగా, ఉద్యోగిగా మహిళలు చేసే ద్విపాత్రాభినయం ఎంత విసుగ్గా, కష్టంగా ఉంటుందో చక్కగా తెలియజేశారు .మహిళా రైతుల గురించి కానీ, మైనార్టీ విద్యార్థినుల సమస్యలు కానీ, కొత్త రచయిత్రుల ట్రాపు గురించి రాసిన కథలు కొత్తగా, వైవిద్య భరితంగా ఉన్నాయి. ఈ కథలన్నీ రచయిత్రి అనుభవంలోంచి రూపుదిద్దుకున్నాయని అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

                                                         కె.పి అశోక్ కుమార్ ("కొన్ని చీకట్లూ.... ఓ వెలుతురూ..."  ప్రగతి . ఛాయ., హైదరాబాద్. వెల 185 రు.పేజీలు 164. ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు మరియు ఛాయ బుక్స్ )

ఇది 24.2. 2025 నాటి నవ తెలంగాణ లో ప్రచురితం

రక్తం మరిగిపోయే నిజాలు ! | Hidden Secrets Of Kashi Vishwanath Temple | Madan Gupta | Venu Kalyan

 రక్తం మరిగిపోయే నిజాలు ! | Hidden Secrets Of Kashi Vishwanath Temple | Madan Gupta | Venu Kalyan





టెంపుల్ ఇట్లా రైట్ సైడ్ లో ఉంది లెఫ్ట్ సైడ్ లోనేమో మజిద్ ఉంది శివలింగం కి ఆపోజిట్ నంది ఉంటుంది కానీ ఈ డైరెక్షన్ లో ఉంది మజిద్ కి ఆపోజిట్ ఆ దుర్మార్గుడు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయించాడు శిధిలాలు ఎక్కడ ఎక్కడ పడిపోయినాయి ఏ ప్రభుత్వము ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నం చేయలేదు దొంగ వెదవలు వీళ్ళ ఓట్ల కోసం వాళ్ళ చెప్పులు నాకుతారు కాళ్ళు నాకుతారు ఇక్కడ ఉండే ప్రతి రాయి ముస్లింలు ఈ దేశం మీద చేసినటువంటి దౌర్జ్యాన్ని తెలియజేస్తాయి 30 వేల దేవాలయాలు అద్భుతమైన కట్టడాలు అందాన్ని అందాన్ని ఆరాధించలేనటువంటి ఎన్ని కోట్ల మందిని చంపారు ఎంత అద్భుతమైన శిల్ప ప్రకృతిని నాశనం చేశారు ఎన్ని గ్రంధాలయాలు తగలబెట్టారు వాళ్ళు మా పూర్వీకులు అని చెప్పుకునేటటువంటి ఈ ఎదవలనే దౌర్భాగ్యపు మనస్తత్వాన్ని వాడికి ఎవరు నేర్పిస్తున్నారు వాడి మతం నేర్పిస్తుంది వాడి మత గ్రంధం నేర్పిస్తుంది గ్రంధం నేర్పిస్తున్నారు ఇందాక మనం కాశీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను టెంపుల్ కి వెళ్లి దర్శనంకి వెళ్ళినప్పుడు ఒకటి అబ్సర్వేషన్ సర్ అక్కడ టెంపుల్ ఇట్లా రైట్ సైడ్ లో ఉంది ఇట్లా లైన్ లో నుంచి ఇట్లా పోయి దర్శనం చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ లోనేమో మస్జిద్ ఉంది ఓకే అక్కడ ఎక్కడైనా సరే ఆ శివలింగం కి ఆపోజిట్ నంది ఉంటుంది టెంపుల్ ఏమో రైట్ సైడ్ లో ఉంది ఈ శివలింగం రైట్ సైడ్ తిరిగి శివునికి ఉండాలి కానీ ఈ డైరెక్షన్ లో ఉంది మజిత్ కి ఆపోజిట్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శివలింగం అసలు శివలింగం కాదు సార్ ఓకే తర్వాత ఈ మనకు ఇప్పుడు చావ సినిమా వచ్చింది కదా ఓకే చావ రైట్ దాంట్లో విలన్ ఎవరు మన ఔరంగజేబ్ ఔరంగే ఆ దుర్మార్గుడు నాకు అసలు వాడి పేరు తలుచుకుంటేనే వాడిని నాకు అంత కంపరం అవుతుంది అదే ఆడు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయించాడు ఓకే ఓకే ధ్వంసం చేయించి శిధిలాలు ఎక్కడ అక్కడ పడిపోయినాయి ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏందంటే మనకు స్వాతంత్రం వచ్చింది అనుకున్న తర్వాత కూడా ఇట్టాటి మచ్చల్ని మాయని మచ్చల్ని తుడిపేయడానికి ఏ ప్రభుత్వము ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నం చేయలా దొంగ వెధవలు వీళ్ళ ఓట్ల కోసం వాళ్ళని నాగుతారు కాళ్ళు నాకుతారు ఇంకా ఇంకేదైనా ఇది చేయమంటే కూడా చేస్తారు అసలు సిసలైనటువంటి శివలింగం అక్కడ వజూ కానాలో ఉంది మీరు ఇట్లా వెళ్తున్నారు కదా అవును వెళ్ళేటప్పుడు అక్కడ ఇంకొక చిన్న మందిరం లోపలికి ఉంది లోపలికి ఉంది ఏందో తెలుసా అది శృంగార గౌరీ మందిరం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పూజలు జరుగుతున్నాయి అక్కడ అవును కానీ ములాయం సింగ్ యాదవ్ అనేటటువంటి ఎదవ ఉమ్ నేను ఈ మాటే మాట్లాడుతున్నాను అక్కడ పూజలు ఆపించాడు మళ్ళా ఈ మధ్య కోర్టు ద్వారా వాడు పూజలు చేశాడు చిన్నవి చేస్తున్నాను అక్కడ ఉండే ప్రతి రాయి ముస్లింలు ఈ దేశం మీద చేసినటువంటి దౌష్యాన్ని తెలియజేస్తాయి ప్రతి రాయి గంగా జముని తైజీబ్ అని మాట్లాడుతుంది నాకు చాలా ఆవేశం వస్తది సార్ ఈ వీటిల్ని తలుచుకుంటే ఎన్ని దేవాలయాలు అండి 30 వేల దేవాలయాలు అబ్బా ఎటువంటి దేవాలయాలు అద్భుతమైన కట్టడాలు అద్భుతమైన శిల్పాలు ఒకసారి మీరు ఎలిఫెంటా కేవ్స్ పేరు విన్నారా ఆ వెళ్లే మన బాంబేలో ఆ సముద్రంలో లోపలికి పోద్ది అబ్బా వెళ్తే అక్కడ కేవ్స్ ఉన్నాయి ఈ ఎదవలు అవి కూడా పగలగొట్టారు సార్ లోపలికి వెళ్లి అబ్బా ఎంతెంత విగ్రహాలు తెలుసా ఒక్కొక్కటి 12 అడుగులు విగ్రహం ఉంటుంది అబ్బా వాటిని కూడా పగలగొట్టారు ఈ [సంగీతం] ఎదవలు ఇచ్చట వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు అసలు అందాన్ని అందాన్ని ఆరాధించలేనటువంటి దౌర్భాగ్యపు మనస్తత్వం వాడికి ఎవరు నేర్పిస్తున్నారు వాడి మతం నేర్పిస్తుంది వాడి మత గ్రంథం నేర్పిస్తుంది ఎన్ని దేవాలయాలు అండి ఎన్ని దేవాలయాలు ఒకసారి వెళ్ళండి ఇది హంపి విజయనగరం విరూపాక్ష దేవాలయం చూడండి ఇంకా అక్కడ ఉన్న దేవాలయాలు చూడండి ఎంత ధ్వంసం చేశారో తెలుసా ఈ దేశాన్ని అసలు మీరు ఆ ఆ కట్టడాలు ఆ అసలు ఎట్లా కట్టారు అనేది మీరు అనూహ్యం ఎన్ని వేల మంది ఎన్ని సంవత్సరాలు ఆ ఒక తపస్సు లాగా చేస్తే కట్టినటువంటి కట్టడాలని ఈ ఎదవలు ఎదవలే ఎదవలు వాళ్ళకి వాళ్ళని మామూలుగా మాట్లాడటానికి కూడా నాకు నోరు రాదు ఒక్కొక్క దేవాలయం చూస్తే కడుపు రగిలిపోద్ది వేణు గారు ఇక్కడ హిందూపూర్ లో కూడా ఒక దేవాలయం నందితో ఉంటుంది ఎక్కడ హిందూపూర్ హిందూపూర్ హిందూపూర్ లో ఒక దేవలం ఆయన కడితే ఆయన కళ్ళు పీకేసేసి ఆ గోడకి వేస్తే ఇప్పుడు కూడా ఆ గోడకి ఆ కన్ను నుంచి కారుతుంటాయి లేపాక్షి లేపాక్షి టెంపుల్ ఎంత సూపర్ ఉంది కానీ దాన్ని మొత్తం కూడా మీకు దాంట్లో ఉండే ఇంకో గొప్పతనం తెలుసా అదే మీకు అన్ని స్తంభాలు ఫిక్స్డ్ గా ఉంటాయి ఒక స్తంభం కింద ఒక స్తంభం కింద నుంచి మీరు కాగితాన్ని బయటకు తీయొచ్చు అవును ఆ స్తంభం గాలిలో ఉంటది గాలిలో ఉంటది తీసిన నేను ఒకసారి ఎన్నెన్ని విచిత్రాలు వేణు గారు ఎన్ని చెప్పాలా అవును సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర అదే అసలు గజని గోరి ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు ఎన్ని లక్షల మందిని చంపారు అండ్ ఎన్ని లక్షలు కాదు కోట్లల్లో ఎన్ని కోట్ల మందిని చంపారు ఎంత అద్భుతమైన శిల్ప ప్రకృతిని నాశనం చేశారు ఎన్ని గ్రంధాలయాలు తగలబెట్టారు వాళ్ళు మనుషులా అండి వాళ్ళు మా పూర్వీకులు అని చెప్పుకునేటటువంటి ఈ ఎదవలను ఏమనాలా ఇప్పుడు మంచివాడిని మా వాడు అని చెప్పుకుంటే ఇప్పుడు రాముడిని మనం మంచివాడు గొప్పవాడు మా వాడు అని చెప్పుకుంటున్నాం ఔరంగజే మా వాడు బాబర్ మా వాడు వాళ్ళకి పుట్టారు వీళ్ళు వద్దులేండి సార్ అంటే నిజంగా అంటే కాదు సార్ నాకు ఇప్పుడు చరిత్ర అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళం జరిగినటువంటి అకృత్యాలు చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతుంటది వేడు గారు దానికి తోడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ దొంగ నాయకులు ఉన్నారే వీళ్ళని చూస్తే ఇంకా కడుపు మండిపోద్ది [సంగీతం] [సంగీతం] [సంగీతం] [ప్రశంస] ఆ [సంగీతం]