ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర చూపిస్తా రండి🌹mind blowing ART in SRISILAM🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=i3bzqVV_p0U
Transcript:
(00:00) సో ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన వీడియో ఇది మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చూపియండి. ఇప్పుడు నేను చూపించేది ఆ శివాజీ జీవిత కథ ప్రస్తుతం శివాజీ మెమోరియల్ దగ్గర ఉన్న నేను నేను చాలా ఏళ్ల క్రితం అప్పుడు ఇది కన్స్ట్రక్ట్ అవుతున్నది. ఈ ఏరియాలో నేను పతంగులు ఎగిరేసిన కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే చాలా మంచి అభివృద్ధి తర్వాత మంచి ఆర్ట్ వర్క్ మంచి ప్రెజెంటేషన్ తో ఇది ఆ స్థాపించారు.
(00:26) చాలా మంది వస్తున్నారు చూడడానికి. అయితే నన్ను వెళ్ళగానే ఆకర్షించింది అఫ్కోర్స్ శివాజీ గారు బాగున్నారు ఆయన వాళ్ళు ఏమంటారు అష్ట అష్టావధానులు దాంతో పాటు గోడల మీద మనం పెయింటింగ్స్ అట్లా వేస్తా ఉంటాం అంతవరకు ఓకే కానీ ఇప్పుడు లోపట ఆర్ట్ వరకు ఎంత ఎక్స్ట్రార్డినరీ ఎవరు చేశారో చాలా అద్భుతంగా చేశారు. ఒకసారి శివాజీ కథ అంతా ఒక్కొక్క ఫ్రేమ్ దగ్గర నిలబడి నేను ఊరికే చదువుతా అక్కడ రాసింది.
(00:52) బాగుంటుంది ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా ఆల్రెడీ ఇప్పుడే పోయింది సో అది శివాజీ మహారాజ్ ప్రతిమ వాళ్ళ అష్టదిక్పాలకులు ఇది మనం లాస్ట్ లో కవర్ చేద్దాం సో ఒకసారి రౌండ్ గా చూపించి ఇట్లా అక్కడి నుంచి ఆ శివాజీ మహారాజ్ కథ అంతా ఈ ప్యానెల్స్ లో ప్రెసెంట్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా పెయింటింగ్స్ లాగా 3డి ఇమేజరీతో ప్రెజెంట్ చేశారు.
(01:28) సో మా నరహరి ఒక్కొక్క ఫ్రేమ్ ని చూపిస్తాడు అక్కడ అది చదువుతాను. నీకు ఏ ఎక్స్ప్లనేషన్ లేదు. స్ట్రెయిట్ గా ఉండు నరహరి స్ట్రెట్ ఇది ఫస్ట్ ఫ్రేమ్ సో జియాబాయి గారు భవాని మాత విదేశీ మూకల ఆగడాలతో కృంగిపోతున్న భారత భూమిని ముస్లింల రాక్షసత్వం వలన పీడింపబడుతున్న హిందూ సమాజమును అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయి పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించింది.
(01:55) అది చెప్పే సన్నివేశం ఇది ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్ట్రెయిట్ ఇట్ వచ్చింది ఇట్లా వచ్చేసింది నరహరి ఆల్వేస్ స్ట్రెయిట్ గా ఉండు ఫ్రేమ్ కి స్ట్రెయిట్ గా ఉండు పార్వతీ పరమేశ్వరుల ఆశిస్సులతో జిజియా బాయి గర్భవతి అయింది. ఈ ఇమేజ్ ఎంత బాగుంది చూడండి అసలు మామూలుగా ఎంబోసింగ్ వర్క్ ఉంటుంది. కానీ చాలా ఆల్మోస్ట్ రియల్ రియలిస్టిక్ ఇమేజ్ బయటికి వచ్చేసింది ఫ్రేమ్ నుంచి చాలా అద్భుతమైన వర్క్ చేశారు ఎవరో పార్వతీ పరమేశ్వరుల ఆశిస్సులతో జిజియా బాయి గర్భవతి అయింది గర్భంలో ఉన్నది శివాజీ అందువల్లనో ఏమో గర్భవతిగా ఉన్న జిజియా బాయికి పర్వతాలను నెక్లని
(02:34) ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్ళాలని సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది. ఏడి 1960 ఫిబ్రవరి 19న ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున హస్తా నక్షత్రం సింహలగ్నంలో జిజియాబాతకు పుత్రోదయం అయింది. శివనేరి కోట యందు ఆకు కుమారుడే శివాజీ మహారాజ్ తండ్రి షాహూజీ ఇది సెకండ్ ఫ్రేమ్ నౌ ఇది థర్డ్ ఫ్రేమ్ ఈ థర్డ్ ఫ్రేమ్ లో ఏముంది అంటే దాని కంటిన్యూవిటీ తల్లి జిజియాబాయి సంకల్పము ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడగుచున్నాడు.
(03:09) తోటి మిత్రులను సైనికులుగా తయారు చేస్తూ హిందూ ధర్మమును హిందూ సంస్కృతిని హైందవ సమాజమును రక్షించుటకు శక్తి కౌశల్యములను ప్రసాదించమని జగద్రక్షకుడైన పరమేశ్వరుని దగ్గర చేస్తున్న ప్రతిజ్ఞ ఇది చాలా ఎక్స్ట్రార్డినరీ చేశారు అసలు 3D ఇది ఎంత బాగుందంటే కూర్చుంది ఒకతను మంచిగా ఇట్లా ఆల్మోస్ట్ బయటికి వచ్చేసింది పొట్రోడు అయింది.
(03:34) సో ఎదుగుతున్న శివాజీని తయారవుతున్న బాల సైనికులని సైనికులకు బోధలు చేస్తున్న వీరనారి మాత జిజియాబాయి ఇది ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది నా ప్రెజెంటేషన్ మొత్తం కనిపిస్తుందా మొత్తం కవర్ చేయ సో పూనా నగరమునకు దగ్గరలో కొండలలోని కనాడ లోయలో తోరణ అనే కోటను తన తోటి యువసైనికులతో కలిసి 1645 నుంచి 1646 మధ్య శివాజీ గెలిచి సంపాదించాడు.
(04:04) ఆ కోట దగ్గరలో ఉన్న మురుంబాదేవి అనే పర్వతంను కూడా స్వాధీన పరుచుకొని దాని మీద రాజగడ్ అనే కోటను అంటే అతి చిన్న వయసులో అంటే 16 సంవత్సరాల వయసులో నిర్మించాడు. పక్కన ధ్యాన మందిరంలో ఆ కోట నమ్మునాన్ని చూడవచ్చు. ఆ కోట అది ఆ కోట ఎట్లా ఉంటుంది అనేది అక్కడ ఎక్కడో ధ్యాన మందిరంలో ఉంటుందట. ఆ వెళ్దాం ఇది ఎంత బాగుంది అసలు 3డి అసలు ఆ నౌక అదంతా ఎక్స్ట్రార్డినరీ చేశారు అసలు ఆ చేసిన వాళ్ళు ఎవరో ఆర్టిస్టులు రియల్లీ హాట్స్ ఆఫ్ ఎక్సలెంట్ తర్వాత ఏడి 1654 [నవ్వు] టు 1679 లో కాందేరి కొలాబా కర్ణాటకలోని కర్వార్ అనే సముద్ర తీర కోటలను జయించాడు.
(04:44) తను నిర్మాణం చేసే హిందూ సామ్రాజ్యానికి నావికా దళాన్ని కూడా అవసరమని అంటే ఫ్రెంచ్ దేశపు నిపుల సహాయం తీసుకొని రకరకాల నావికా సైన్యం తయారు చేశాడు. యుద్ధ నౌకలుగా గల్బర్ట్ గురబి తలండి తిర్మటి మహగిరి తరు వగైరా వ్యాపార నౌకలుగా మచవ బటేల షిబద్ బాలవ్ మంజి అనేవి ప్రసిద్ధం 1674ఏడి నాటికి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు 85 ఉన్నాయి.
(05:11) అడ్మిరేల్ గా శ్రీమానిక్ బండారి 1654 నుంచి 1679 వరకు ఉన్నారు శివాజీ చనిపోయిన తర్వాత యుద్ధ మరియు వ్యాపార నౌకలను 800 వరకు కుమారుడు శివాజీ వృద్ధి శంభాజీ వృద్ధి చేసెను. ఇప్పుడు ఏదైనా మనం ఒక పుస్తకం వేయాలనుకో దాంట్లో బొమ్మ ఎట్లా ఉండాలి అని చెప్పే విధంగా అంత అందంగా అంత పర్ఫెక్ట్ ఈ చిన్నది చూడు ఎంత బాగుంది అసలు ఒక కంప్లీట్ పిక్చర్ బ్యూటిఫుల్ కంపోజిషన్ ఎవరో చాలా మాస్టర్ మైండ్ ఉన్నారు దీని వెనక అంటే ఇంత పర్ఫెక్ట్ గా హ్యూమన్ అనాటమీ ఎక్స్ప్రెషన్ కంపోజిషన్ సిమెట్రీ తర్వాత ఏ కలర్స్ లేవు సింపుల్ తర్వాత ఏమంటారు ఆ చెప్తున్న అంశం అంటే ఈ కింద రాయబడ్డ దాన్ని ఎగ్జాక్ట్ గా
(05:52) ప్రెజెంట్ చేసి ఇల్లస్ట్రేటివ్ మెథడ్లో చేశారు. ఇప్పుడు ఇది చూద్దాం ఫ్రేమ్ సో దక్షిణ భారతదేశంలోని ముస్లిం సుల్తాను అదిల్ షాహికి శివాజీరాజు యొక్క పురోగమనం కంటగింపయింది. ఒక తాంబూలమును కొలువులో పెట్టి శివాజీని చంపి గాని బంధించి గాని తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలంను స్వీకరించమని అదిల్ షాహీ భార్య సవాలు విసిరింది.
(06:13) అఫ్జుల్ ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తాను అని సవాలుగా స్వీకరించాడు సో ఇతను అఫ్జల్ ఖాన్ అది సో ఇది చాలా ఫేమస్ ఉదంతం మనకి మహారాష్ట్ర అంటే మరాఠీ సినిమాల్లో శివాజీ సినిమాలు చాలా వస్తాయి. అందులో ఈ సన్నివేశాలు రకరకాల దర్శకులు చాలా హృద్యంగా కొద్ది స్ట్రెయిట్ ఆ ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఇది శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అఫ్జల్ ఖాన్కి కూడా భయమే అందుకని తాను శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలు 40 64 మంది ఎవరితో తిరుగుతారో అని ఆ 64 మందిని చంపి బయలుదేరాడు.
(06:48) ప్రతాప్గ కోట మీద శివాజీ అఫ్జల్ ఖాన్లు కలుస్తారు. శివాజీని అఫ్జల్ ఖాన్ కౌగలించుకొని తను రహస్యంగా దాచిన పిడిబాకుతో శివాజీ వీపు మీద పొడుస్తాడు. కానీ శివాజీకి అంగిలోపల కవచం ఉన్న కారణంగా ఏమి కాదు కానీ శివాజీ చేతిలోనే అఫ్జల్ ఖాన్ చనిపోయాడు. 1659వ సంవత్సరం నవంబర్ 10వ తేదీ సో వాళ్ళ మధ్యన ఒక యుద్ధం జరిగింది అఫ్జల్ ఖాన్ చెప్తారు చాలా ఎత్తైనవాడు శివాజీ షార్ట్ గా ఉండేవాడంట సో మనం ప్రతిసారి బలంతో గెలవలేము శివాజీ ఒక మీద నేను అంటే అధ్యయనం చేసి చెప్తున్న ఒక దుర్మార్గుడిని చంపడానికి అవసరమైతే యుక్తిని ఉపయోగించాలి ప్రతిసారి మనం అంటే
(07:26) ఫేస్ టు ఫేస్ సాయంత్రం ఆరవగానే యుద్ధం ఆపేద్దాం అట్లా అంటే కుదరదు అని తర్వాత మాట్లాడుకుందాం ఇది చాలా బాగుంది అసలు ఎంత బ్యూటిఫుల్ ఇమేజ్ ఉంది అసలు ఆ మరాఠీ వాళ్ళ ఫేసులు మరాఠీ వాళ్ళ ఫేసులు లాగా ఈ ఆఫ్గన్ లేకపోతే ఈ మొగల్స్ యొక్క ఫేసెస్ మొగల్స్ ఫేసెస్ లాగా వాళ్ళ కళ్ళు ముక్కు వాళ్ళ ఈ ఈ కళ్ళు చాలా బాగా స్టడీ చేసి చేశారు.
(07:52) తర్వాత వాళ్ళు కట్టుకున్న తలభాగాలు ఆ తలభాగాలని ఇట్లా కింద కట్టుకున్నారు అంటే ఊసిపోతే యుద్ధం చేస్తున్నప్పుడు కాబట్టి ఇవి కూడా చాలా బాగా చేశారు. సో ఒకానొక సమయంలో పనల్గడ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధి జౌహార్ వచ్చాడు. నాలుగు నెలలు అదే కోటలో దిగ్బంధనలో ఉన్న శివాజీ ఆ కోట నుంచి ఒకరోజు రాత్రి తప్పించుకొని విశాల్ గడికి బయలుదేరుతాడు.
(08:12) సిద్ధి జౌహార్ మనుషులు పసిగట్టి శివాజీ వెనుకబడి తరుముతుంటారు. పావన్ఖండ్ అనే కనుమ దగ్గర అంటే ఇద్దరు మాత్రమే వెళ్ళగలిగే ప్లేస్ అది శివాజీ సేనాని అయిన బాజీ ప్రభు దేశపాండే తన 200 మంది సైనికులతో సిద్ధి జవహర్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు. శివాజీ విశాల్ గడికి వెళ్ళేవరకు శత్రువులను నిలువరిస్తూ బలిదానం అవుతాడు. సో 13 జూలై 1660 ఇది దాని కథ. సో ఇక్కడ శివాజీ ఇక్కడ బలిదానం అయ్యాడు అని చెప్తున్నారు.
(08:42) ఓకే తర్వాత ఇక్కడ ఎంత బాగుంది అసలు ఆ కోట మీదనుంచి దిగుతున్న వ్యక్తిని ఎంత బాగా పోర్ట్రేట్ చేశారు శివాజీ తర్వాత ఆ ఢిల్లీలో ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చి శివాజీ మీదకు తన మేనమామైన షైస్తకాన్ని లక్షల సైన్యంతో పూనాకి పంపుతాడు లక్షల సైన్యంతో ఉన్న షైస్తకాన్ మీదకి ఒకరోజు రాత్రి శివాజీ 200 మందితో వెళ్లి వెళ్లి దెబ్బ కొడతాడు ఆ దెబ్బకి షైస్తకాన్ కి చేతి వేళ్ళు తెగిపోతాయి లక్షల సైన్యాన్ని తీసుకొని పారిపోతాడు షైస్తకాన్ ఇది 1663 ఆ ఏప్రిల్ ఐదు ఆ తర్వాత ఇది ఇమేజ్ ఈ మరాఠా వీరులది చాలా బాగా పోట్రే చేశారు.
(09:19) అవును అవును ఇది పోట్రీ చాలా బాగా చేశారు. శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మేనమామ శైస్త ఖాన్ను తిట్టి ఔరంగజేబ్ ఈసారి తన దగ్గర ఉన్న దిలేర్ ఖాన్ను జయసింగ్ను శివాజీ మీద దండయాత్రకు పంపుతాడు. చాలా సైన్యంతో వచ్చిన వీరు పురందర్ అనే కోటను 15 రోజులైనా జయించలేకపోతారు. చివరకు పురందర్ కోట అధిపతి అయిన మురార్ బాజీ రెండు చేతులతో యుద్ధం చేస్తాడు.
(09:45) ఆ మురార్ బాజీను దొంగతప్ప తీసి కోటను జయిస్తాడు చరిత్రలో శివాజీ సేనాని మురార్ బాజీ కథ చాలా విశేషమైంది. ఇది జరిగింది 1665 జూన్ మాసంలో ఇక్కడికి వెళ్దాం. ఎంత బాగుందో ఒక బాక్స్ క్రియేట్ చేశారు అది త్రీ డైమెన్షనల్ ఎవరు చేశారో వీళ్ళ గురించి వివరాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఔరంగజేబ్ ఆహ్వానం మీద శివాజీ ఆగ్రా వెళ్లి కలుస్తాడు.
(10:12) కానీ ఔరంగజేబు శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధం చేసి శివాజీని చంపేయాలని ప్రయత్నిస్తాడు. శివాజీ తాను అమ్మవారి భక్తుడను 40 రోజులు అమ్మవారికి పళ్ళు పూజ చేసి పంపించాలని చెప్పి ఆ విధంగా కొన్ని రోజులయన తర్వాత తాను తన కుమారుడు శంభాజీ చెరక పండ్ల బుట్టలో పడుకొని ఔరంగజేబు నుండి ఆగ్రా నుండి తప్పించుకొని మహారాష్ట్ర రాయగడికి చేరుతారు.
(10:33) ఆ సో వాళ్ళు చాలా క్రిటికల్ లైఫ్ ని లీడ్ చేశాడు ఒక రాజు అయినప్పుడు ఆ రాజుకి ఉండే కష్టాలు రాజుకి ఉంటాయి. ఇది అఖండ భారత్ సంబంధించిన ఒక ఇమేజరీ అంటే భారతదేశం స్వాతంత్రం రాకముందు ఎన్నెన్ని ఆ అఫ్కోర్స్ బ్రిటిష్ వాళ్ళు తర్వాత ఇది సో పూనాకి దగ్గరలో ఉన్న సింహగడు కోటను శివాజీ జయించవలసి ఉన్నది. తానాజి అనే సేనాయకుడికి ఆహ్వానం పలికి సింహగడు కోట విషయం చెప్తాడు మహారాజా నా కుమారుడు రాయిబాబా వివాహం నేటికి ఆరవ రోజున ఉన్నది కోటను జయించి తిరిగి వస్తే సరి లేకపోతే తమరే నా కొడుకు వివాహం జరిపించండి అని చెప్పి 300 మంది సైనికులను తీసుకొని
(11:18) తానాజీ బయలుదేరతాడు. కోటను శివాజీ కొరకై జయిస్తాడు కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు. శివాజీ వచ్చి కోటను చూసి గడ్ అంటే కోట ఆయ వచ్చింది కోట వచ్చింది గడ్డ ఆయ అన్నాడంట కానీ సింహం గయ అంటే సింహం పోయింది అన్నాడు అంటే తానాజీని సింహంగా అభివర్ణించేవాడు శివాజీ శివాజీ ఎంత బాగా చేశారు ఎక్సలెంట్ ఆ తర్వాత శివాజీ పుట్టినప్పటి నుంచి అతని సాహసాలను లీలలను శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామికి శివాజీ మంత్రులు తెలియజేస్తారు.
(11:54) సో మొన్న దీపక్ అతని పేరేంటి సాయి దీపక్ ఈ అంశాన్ని చెప్పాడన్నమాట అంటే ఎంత గొప్ప రాజయనా తనకు ఒక గురువు ఒక యోగి ఒక ఆధ్యాత్మిక వేత్త అవసరమైంది. అట్లా మన భారతీయ సాంప్రదాయంలో ఓన్లీ ఫైట్ చేయడమే కాదు ఎలా ఫైట్ చేయాలని మార్గనిర్దేశం చేసేవాళ్ళు లేకపోతే అది మారిపోతుంది సో సమర్థ రామదాస స్వామికి శివాజీ మంత్రులు తెలియజేస్తారు. తర్వాత ఒకానొక సందర్భంలో సమర్థ రామదాస స్వామి శివాజీ కలుస్తారు 1972 అది సారీ 1672 ఇటు అసలు బలి చేశారు అసలు అసలు ఒక్కొక్కటి చేయడానికి చాలా టైం పడింటది ఇదఎంత బాగుంది అసలు ముగ్గురు ఇట్లా నిలబడ్డారు ఇట్లా సో 1645లో హిందూ సామ్రాజ్య నిర్మాణం
(12:37) మొదలుపెట్టిన శివాజీని అందరూ ఒక సుబేదారుగానో బోన్స్లే వంశ యువరాజుగానో చూస్తున్నారు. అప్పుడు కాశీ నుంచి గాబట్టు అనే పండితుడు మన దేశంలో అందరి రాజులకు వర్తమానం పంపుతాడు. శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు యావత్ భారతదేశానికి సామ్రాట్ కానీ శివాజీ మహారాజునకు హిందూపద పాదశాహి అంటే హిందూ సామ్రాజ్యాధిపతిగా 1674 జేష్ట శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం జరుగుతుంది రమ్మని ఆహ్వానాలు పంపుతాడు ఆ ఉత్సవంలో యావత్ భారతదేశం నుంచి రాజులు మహారాజులు పాల్గొన్నారు సూరత్ నుంచి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పము కట్టారు అంటే అంటే శివాజీ రాజు కాబట్టి రాజుకు
(13:17) చెల్లించాలి తదనంతరం 1677 లో శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాద్లో గోల్కొండ కోట కుతుబ్ షాహీ మీద దండయాత్ర చేస్తాడు అతను యుద్ధం చేయకుండా శివాజీతో సంధి చేసుకుంటాడు ఇది ఐదవ తేదీ ఫిబ్రవరి 1677 ఇది ఈవెన్ సైడ్ నుంచి చూసిన ఇమేజ్ చాలా బాగుంది మ్యూరల్స్ అనొచ్చు కానీ మ్యూరల్స్ లో చాలా హై క్వాలిటీ మ్యూరల్స్ చేశారు ఎవరు బాగా చేయి దిరిగిన కళాకారులు చేశారు కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ అంటే గదగ్ అనే చోట ముస్లింల నుంచి ఒక కోటను శివాజీ జయిస్తాడు కానీ అక్కడ నాగోజి జేధే అనే హిందూ వీరుడు మరణిస్తాడు. ఆ అతనికి
(14:01) సంబంధించిన డిపిక్షన్ నాగోజి జేధే తర్వాత ఇదొక ఇంపార్టెంట్ గోల్కొండ కోటలో కుతుబ్షా శివాజీ ఇద్దరు ఒప్పందాలు చేసుకున్నారు. అంటే యుద్ధం అవసరం లేదు. ఇది ఈవెన్ చాలామంది రాజుల జీవితాల్లో జరిగింది అంటే ఒక రాజుకు చాలా బలం ఉందని తెలిసినప్పుడు అనవసరంగా పోరాడి ఆ అన్ని పోతాయి డబ్బులు పోతాయి గుర్రాలు చచ్చిపోతాయి సైనికులు చచ్చిపోతారు మళ్ల కరువు వస్తుంది అప్పుడు ఏం చేసేవాళ్ళఅంటే ఒక రాజు మీద యుద్ధానికి వెళ్ళేకంటే ముందు ఆ రాజ్యంలో ఉన్న పంటలు తగలబెట్టేవాళ్ళు పంటలు తగలబెడితే ప్రజలు అల్లాడిపోతారు అందుకని యుద్ధం చేయకముందు ఇవన్నీ చెప్తారన్నమాట అట్లా అవుట్ ఆఫ్ 10 రెండో
(14:42) మూడో ఇట్లా ఒప్పందాలు జరిగేవి బా ఏం చేశాడాయ్యా కుతుబ్షా తానిషా దగ్గర మదించిన ఏనుగులు ఉన్నాయి మదించిన ఏనుగుల ఆటలు చూద్దామని కుతుబ్షా కుతుబ్షా శివాజీతో అంటాడు అప్పుడు కుతుబ్షా యొక్క మదించిన ఏనుగు మీదకి శివాజీ సేనాని ఏసాంజి కంక్ వెళ్లి యుద్ధం చేసి ఏనుగు తొండం నరుకుతాడు భయంతో ఏనుగు పారిపోతుంది. అదే భయంతో కుతుబ్షా వణికిపోతాడు.
(15:13) ఇంకా ఒక నాలుగు ప్యానెల్స్ ఉన్నాయి. అవి కవర్ చేద్దాం. సో శివాజీని కలవమని కుతుబ్షాను ప్రోత్సహించిన అతని మంత్రి మాదన్న అంటే భక్తరామదాసు మేనమామ ఇంటిలో మధ్యాహ్న భోజన విందు ఆరగిస్తున్న శివాజీ మహారాజ్ అంటే అప్పుడు హైదరాబాద్ విజిట్ కి వచ్చినప్పుడు ఇదంతా జరిగింది. శివాజీ మహారాజ్ కావేరి దగ్గర తన తంజావూరు జింజి కోటలను జయించడానికి వెళుతూ తోవలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చెను 24 మార్చి 1677 ఇక్కడ దేవాలయానికి ఉత్తరం ద్వార గోపురం కట్టిస్తున్న దృశ్యం కూడా చూడవచ్చు. ఇది
(15:58) అదే శ్రీశైలం గుడికి ఆ అదే శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తరద్వార గోపురం శివాజీ గోపురం అని పేరు అది చాలా బాగుంది నుండి తిరుపతి శ్రీశైలం నుంచి తిరుపతి తిరుమల వెళ్లి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శివాజీ మహారాజ్ సో ఫైనల్ గా ఇది ఫ్రేమ్ ఏం చెప్తారో చూద్దాం అంటే కథ ముగుస్తుంది చంద్రగిరి కృష్ణగిరి రాజగిరి అనే మూడు కోటల మాలిక అయిన జింజికోటను నాసి నాసిర్ ఖాన్ ఆధిపత్య నుంచి శివాజీ మహారాజ్ 13 13 నుంచి 19 మే 1677న జయించాడు.
(16:35) తదనంతరం ఆ ప్రాంతానికి పాలకుడిన తన పిన్నతల్లి కుమారుడైన వెంకోజీ రాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగడికి శివాజీ మహారాజ్ చేరిపోయాడు. 1690 నుంచి 1698 వరకు హైదవ సామ్రాజ్యాన్ని కేంద్రంగా జింజికూట విరాజిల్లింది. సో ఇది శివాజీ మహారాజ్ యొక్క కంప్లీట్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు తను ఆ హిందూ పద పాదశాహిగా నియమితుడు అయిన తర్వాత భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రదేశాలు తిరగడం దాంతో పాటు శ్రీశైలం రావడం అక్కడ తిరుపతి వెళ్ళడం ఆ తర్వాత శ్రీశైలంలో ఒక గోపురాన్ని ఏర్పాటు చేయడం ఆ తర్వాత తను గెలుచుకున్న వాటన్నిటికీ ఎవరో ఒకరిని నియమించడం అట్లా మన భారతదేశాన్ని మొత్తం
(17:14) ఏకీకృతం చేయడం అంటే అట్లా భూభాగం పరంగా ఆ శివాజీ చేస్తే విభజనలు లేకుండా శంకరాచార్యులు చేశారు అంటే ఎవరి సేవ వాళ్ళది. సో ఇట్లాంటి ఒక గొప్ప వర్క్ చేసింద ఎవరైనా కూడా అభినందించాల్సిందే అన్ని మనం చేయలేము ఇట్స్ చేసినదాన్ని మనం చూడాలి అభినందించాలి మీరు కూడా మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొని రండి. చాలా చోట్ల స్కల్ప్చర్స్ చాలా పెడతారు కానీ ఓపిక ఉండదు ఏదో ఒకటి పెట్టేయాలి రంగులు బులిమేయాలి అట్లా సో ఇక్కడ ఎవరైతే చేశారో దీని ఆర్కిటెక్ట్ గాని దీని అనుకున్న ఆర్టిస్ట్ గాన ఇక్కడన్న అధికారులు గాని చాలా కాన్షియస్ గా దీన్ని డెవలప్ చేశారు.
(17:53) నేను నా ఈ చిన్న జీవితంలో ఇంత చక్కటి మ్యూరల్స్ అది కూడా మన భారతీయ సంస్కృతికి సంబంధించిన ఆ వేషధారణ కట్టు బొట్టుతో కూడిన మ్యూరల్స్ చూడి ఇందులో ఒక మూడు నాలుగు టాప్ క్లాస్ ఉన్నాయి మ్యూరల్స్ ఎవరు చేశారు సో నేను చాట్ జీపిటలో అడిగి తెలుసుకుంటాను ఐ రియల్లీ ఎంజాయిడ్ నేను కూడా లైఫ్ లో ఇట్లా చేద్దామని ఉంది నాకు వసతి లేదు.
(18:15) ఎట్లీస్ట్ వీటిని రిఫరెన్స్ గా తీసుకొని నేను కూడా ఏదైనా ఒక మ్యూరల్ చేస్తున్నా నా లైఫ్ లో తప్పకుండా చేస్తాను ఐ కెన్ సో ఇది శివాజీ మహారాజు యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రతిమ చాలా సజీవంగా ఉన్నాయి కొన్ని అసలు ఆశ్చర్యపోయేంత సజీవంగా వీటితో పోలిస్తే అవి ఇంకా గొప్పగా ఉన్నాయి అసలు పోల్చకూడదు బట్ ఏదైనా చాలా బాగుంది. సో ఇది శివాజీ మహారాజు యొక్క జేత్ర యాత్ర బాల్యం నుంచి అతను హిందూ పద పాదశాహిగా అయ్యేవరకు సో చుట్టుపక్కల చక్కటి కొండలు శ్రీశైలాన్ని ఒకప్పటికంటే చాలా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు అంటే రోడ్లు గాని ఆ తర్వాత షాప్స్ అన్నీ తీసేసారు మనకు ఇప్పుడు కాశీ కారిడార్ లాగా శ్రీశైలం
(18:56) కారిడార్ లాగా ఏర్పాటు చేశారు. చాలా పీస్ ఫుల్ గా ఉంది ఆర్గనైజ్డ్ గా ఉంది. సో ప్లీజ్ కమ
No comments:
Post a Comment