Wednesday, July 24, 2024

*****మనిషి మంచివాడేగాని గుణం గుడిసేటిది అని.............

 ఓం శ్రీ గురుభ్యోనమః 👏🏼

నా చిన్నతనంలో ఒక సామెత వింటుండేవాడిని......

అదేమంటే.......మనిషి మంచివాడేగాని గుణం గుడిసేటిది అని.............

 గుణం గుడిసేటిది అయినప్పుడు మంచితనం వల్ల ప్రయోజనం ఏమిటి, ఈ సామెత హిందువులకు చక్కగా వర్తిస్తుంది, నిజానికి ఆ మంచితనమే హిందువుల్ని ఈ స్థితికి తెచ్చింది, దీన్ని నేను మంచితనం అనను, మంచితనం అనే ముసుగు వేసుకున్న పనికిమాలిన తనం అంటాను, ఆ లక్షణాలను ఒక్కసారి పరిశీలిద్దాం..
 1. మనుషులంతా ఒక్కటే అంటారు :-  మనుషులంతా ఒక్కటే అయితే దొంగ----దొర, హతుడు -----హంతకుడు, రాజు ----పేద, ఉన్నవాడు -----లేనివాడు, మేధావి ----బుద్ధిహీనుడు ఇవన్నీ ఏమిటి..
.2. దేముడు అందర్నీ ఒకేలా సృష్టించాడు అంటారు :-    అంగుళం కూడా ఉండని  బొటనవేలు ముద్ర 100 కోట్లలో ఏ ఇద్దరిది ఒకేలా ఉండ నప్పుడు 5/6 అడుగులు ఉండే మనిషులంతా ఒకటే ఎలా అవుతారు,  ఇదెలా సమర్ధనీయం.
3.అందరూ సమానమే అందరిలో ప్రవహించేది ఓకే రంగు రక్తం ఈ భేదాలు మనం సృష్టించుకున్నవే అంటారు :-   పశువులు మృగాల్లో కూడా ప్రవహించేది ఎర్ర రక్తమే, మనిషికి పశువుల రక్తం ఎక్కించచ్చా,అందరిలో ప్రవహించే రక్తం ఒకటే అయితే A గ్రూప్, B గ్రూప్,   A B గ్రూప్,   0   గ్రూప్ వీటిల్లో కూడా పాజిటివ్, నెగెటివ్ ఉన్నాయే,ఎలాపడితే అలా ఎక్కించితే చావడా , గ్రూప్ చూసి ఎక్కించాలి, అదీ కొన్ని షరతులతో..................

4. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతిఅంటారు :-  నువ్వు దేముడ్ని ఏ రూపం,ఏ పేరు తో కొలిచినా అది కృష్ణుడికే చేరుతుంది, అల్లా అన్నా, జీసస్, అన్నా మేరీ అన్నా చేరేది కృష్ణుడికే చేరుతుంది అంటారు,  కృష్ణుడు ఈ మాట చెప్పినప్పుడు వీళ్లెవరు లేరు, వీళ్ళు వస్తారని కృష్ణుడు చెప్పలేదు, వీళ్ళు కొత్తగా దిగుమతిఅయినవాళ్లు
5. .5. అన్నిమతాలు సమానమే, అన్ని మతాలు చెప్పేది ఒక్కటే అంటారు :-  గోవుని పూజించే మతం క్రూరంగా చంపి తినే మతం ఒకటే ఎలా అవుతాయి,  మత గ్రంధాలు, మత పెద్దలు చెప్పేవేగా వాళ్ళు పాటిస్తున్నది, అలాంటప్పుడు ఒక మతం లో వేలసంఖ్య లో ఉగ్రవాద సంస్థలు, కోట్లల్లో ఉగ్రవాదులు, వాళ్ళ చేతుల్లో భయంకరమైన మారణా యుధాలు లు ఎందుకున్నాయ్, ఆ మతం రాక్షసంగా  మనుషుల్ని ఎలా చంపుతోంది, ఒక మతమే మతమార్పిడులకోసం వందలరకాల కుట్రలు, మోసాలు ఎందుకు చేస్తోంది, మత హత్యలకు, మత మార్పిడులకు గురివుతున్న హిందువులు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అన్నీ మూసుకుని ఎందుకు ఉంటున్నారు, ఎందుకు వాళ్ళని పూజిస్తున్నారు, కాబట్టి అన్నిమతాలు సమానం కావు -----అన్నిమతాలు సమానమని చెప్పేవాడు దేముడు కాడు, (హిందూ నాశకుడు అని కొందరు అంటారు ).
6. సర్వే జనా సుఖినోభవంతు అంటారు :-   సర్వే జనా దుఖినోభవంతు అంటూ శత్రువుల సుఖాన్ని జోడించడం వల్ల తేడా జరిగి దాన్ని కోరుకున్న హిందువులు కష్టాల్ని, దుఖాల్ని ఉంచుకుని సుఖాన్ని శక్తిని శత్రువులకు కట్టబెట్టారు దాని వల్లనే శత్రువులుబలంగా తయారయ్యి పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో హిందువులు, హిందూ దేవాలయాలు కనుమరుగయ్యాయి.
7.ఎన్ని  వందల సంవత్సరాలు ప్రయత్నించినా భారత్ ని సంపూర్ణంగా వేరే మతాల్లోకి మార్చలేక పోయారుఅంటారు :- ఎంత చేసినా ఇంకా ఈ దేశంలో హిందువులు ఉన్నారు అనే మేధావులు ఉన్నారు, ప్రపంచంలో వందల సంఖ్య లో దేశాలకు దేశాల్ని మతం మార్చారు,      నిజమే, ఆ దేశాల వైశాల్యం లో చాలా చిన్నవి, తక్కువ జనాభా ఉన్నవి,    వీళ్ళు జబ్బలు చర్చుకునేటంత  సీన్ లేదు, భారత్ దేశం కాదు, ఒక ఖండం, చైనా, రష్యా, అమెరికాల కంటే చాలా పెద్దది, సగం పైగా భూమిని కోల్పోలేదా, సగంపైగా జనాభాని హిందువేతరులుగా మార్చలేదా  ఖండిత భారత్ లో అధిక రాష్ట్రాలు శత్రు మతాల చేతుల్లోకి పోలేదా ఈ మేధావులు ఇంకా సర్వనాశనం జరగలేదే అని ఎదురు చూస్తున్నారా అనిపిస్తుంది, నిజానికి హిందువుల్ని వాళ్ళు సంపూర్ణంగా మతం మార్చనిది, కొందర్ని వదిలేసింది వీళ్ళని హింసించి, కొట్టి వినోదం పొందాలనే నేమో అనే సందేహం కూడా కలుగుతుంది.    హిందువులలో ఉన్న ఈ లక్షణాల్ని సద్గుణ వికృతి అంటారు. ఇప్పటికైనా వీటిని గుర్తించి తప్పుల్ని దిద్దుకుని, శత్రువుల్ని గుర్తించి వాళ్ళ పట్ల జాగ్రత్తతో ఉంటే హిందూ మతం మరికొంతకాలం బతికి ఉంటుంది లేకపోతే పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది, కొందరు మేధావులు అంటుంటారు బొట్టు పెట్టుకున్న హిందువు ఒక్కడు ఉన్నా హిందుత్వం బతికి ఉన్నట్టే అని, దాని అర్ధం ఏమంటే శత్రు మతస్తులు ఒక్కడ్ని ఉంచి మిగిలిన హిందువులందర్నీ చoపినా, మతం మార్చినా హిందువులు బాధపడడం గానీ అడ్డుకోవడం గానీ చేయక్కర్లేదు అని, కొద్ది కాలంలో దేశం మొత్తాన్ని మతం మార్చిన సంఘటనలు వంద దాకా చూసినా వీళ్ళు ఈ మాట అన్నారంటే వీళ్ళు పిరికివాళ్ళా, అమ్ముడుపోయినవాళ్ళా, బద్ధకస్తులా, మూర్ఖులా, చేతకాని వాళ్ళా. దశాబ్దాల తర్వాత హిందువులలో చలనం వచ్చింది దీన్ని కొనసాగించకపోతే 16 సార్లు క్షమాభిక్ష పెట్టి 17 సారి ఓడిపోయి అత్యంత దారుణంగా చంపబడి, ఎంతో అపురూపంగా చూసుకున్న ప్రపంచ సుందరి ఐన భార్యని ఘోరమైన, అవమాన కరమైన స్థితిలో జరిగిన చావుకు కారణమై చనిపోయాకకూడా నిత్యం తన సమాధిని చెప్పులతో కొట్టించుకున్న పృథ్వి రాజ్ చరిత్ర అవుతుంది, హిందువులకి ఉన్నది క్షమాగుణం కాదు,యాదవకులంలో ముసలం పుడుతుంది అని శాపం ఉందే, అది, శత్రువుని క్షమించడం వీరత్వం, ధర్మం అని సొల్లు చెప్తారు, అది నాశనాన్ని కోరి తెచ్చుకునే బలుపు. సర్వే జనా సుఖినోభవంతు అనే సద్గుణ వికృతిని వదిలేద్దాం ----సర్వే హిందూ సుఖినోభవంతు ని స్వీకరిద్దాం, ఇది తప్పు అంటే,  ఆ తప్పే మాకు కావాలి అందాం. కాబట్టి సర్వే హిందూ సుఖినోభవంతు. జైశ్రీరామ్.
చాలా మంచిది అందరికీ కన్విప్పు కలిగించ వలసిన
మెసేజ్.ఎక్కువమందికి ఫార్వర్డ్ చేయండి.

No comments:

Post a Comment