Monday, August 25, 2025

 *మీకు తెలీసా 1923లో ముస్లింలు రెండు పుస్తకాలు విడుదల చేశారు...*
1) *"లంగా కృష్ణుడు"*
2) *"కృష్ణ నీ గీత తగలబెట్టాలి"*
వీటిని ముస్లింలు దేశమంతటా ప్రచారం చేశారు. వీటిపై ఎవరు కూడా నిషేధం విధించలేదు. ఈ పుస్తకాల గురించి మన మహాన్ మహాత్మా గాంధీకి హిందువులు తెలియజేస్తే
మహాత్మా గాంధీ ప్రచారం చేసుకుంటే చేసుకొని ఇవ్వండి. ఈ దేశంలో అందరికీ హక్కు ఉంది వాక్ స్వాతంత్రం ఉంది అన్నారు. ఈ మాటలు విన్న హిందువులు కూడా ఆలోచించి ఒక బుక్ రాశారు. *"రంగీలా రసూల్"* ఇందులో మహమ్మద్ ప్రవక్త గురించి రాయబడింది. ఈ విషయం గాంధీకి తెలియడంతో గాంధీ ఎవరైతే ఈ బుక్ రాశారో వారిని ముస్లింలు శిక్షించాలని అన్నారు. గాంధీ మాట విన్నాక ముస్లింలు *"రాజ్ పాల్"* ను చంపేశారు. స్కూల్ బుక్కులలో ఎవరినైతే మహాన్ అని దేశ ప్రజలను నమ్మించారు ఇప్పటికైనా చరిత్ర తెలుసుకోవాలి...🙏🇮🇳🙏

No comments:

Post a Comment