Forwarded
,బైసారన్ లోయ...
రెండు రోజుల ముందే తెరిచారట...టూరిస్టుల కోసం...
ఎప్పుడో జూన్ లో తెరవాలి..
భద్రతా బలగాలు అక్కడికి వేగంగా చేరుకోలేరు...11 కిలోమీటర్లు పైన...
ఒక టూరిస్టు ఆపరేటర్ అక్కడికి పర్యాటకులు చేరుకునేలా ప్లాన్ చేశాడట...
అప్పటికే ఆక్రమిత కశ్మీర్ వైపు నుండి...ప్రమాద హెచ్చరికలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతూనే ఉన్నాయి...
ఒక నెల రోజుల ముందుగానే కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అక్కడికి చేరుకుంది...ఆ వీడియోలో ఆమె కూడా రిహార్సల్ చేసింది...
ముందుగానే ఎటువంటి వీడియోలు...సమాచారం...స్థానికుల ప్రేమ వంటివి తయారు చేసి ఉంచబడ్డాయి...
అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రేమిక నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం...
పహల్గాంలో పర్యావరణ భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించి...ఎమ్మెల్యే 300 గుడిసెలు రిసార్ట్స్ కోసం వేశాడు...అది రిపోర్ట్ చేసిన అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది...
గత మూడు నెలల్లో అనేక సార్లు...రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న యంత్రాంగాన్ని లెఫ్ట్నెంట్ గవర్నర్ కు సహకరించకుండా విచిత్రంగా వ్యవహరించింది ఒమర్ ప్రభుత్వం...
మోడీతో బాగా ఉన్నట్టు నటన శిఖరాలకు చేర్చాడు...సుప్రీం చొరవతో ఎన్నికైన ప్రభుత్వం...
పర్యటన మంత్రిత్వం స్థానికులది...రక్షణ బలగాలతో సరిగ్గా సమాచారం పంచుకోకుండా విన్యాసాలు చెయ్యడం మొదలు పెట్టారు...
ఇంక ఇప్పటి విషయానికి వస్తే...స్థానికులకు శిక్షణ ఇవ్వబడ్డది...కాల్పుల శబ్దాలను వాళ్ళు తేలిక చేసి చెప్పేట్టు...
దాడికి ముందు...స్థానికులకు సూచనలు ఇవ్వబడ్డాయి...పర్యాటకులను గందరగోళ పరిచేటట్టు...
ప్రధాని కశ్మీర్ పర్యటన రద్దు చేసుకోవడంతో...వాళ్ళ ప్రణాళిక వెంటనే అమలు చేశారు...
స్థానికులు బాధ పడినట్టు ఏడ్చినట్టు వీడియోలు వదలడానికి ముందే...ఏర్పాట్లు చెయ్యబడ్డాయి...
వాటిని వైర్ చెయ్యడానికి సూచనలు ఇచ్చారు..ముస్లిముల సంఖ్య చనిపోయిన వారిలో సగానికి ఉందన్న ఫేక్ డాక్యుమెంటును నిజమైన చనిపోయిన వాటితో కలపడానికి క్షణాల్లో తయారు చేశారు...
అది ఎంత వేగంగా సూర్యాపేట నెట్ వర్క్ కి చేరింది అంటే..అంత వేగంగా...కాకపోతే చాలా మంది దాన్ని షేర్ చెయ్యడానికి భయపడ్డారు... ఒకరిద్దరు బుర్రలేని మహిళలు తప్ప...
బైసారన్ లోయ శ్రీనగర్ నుంచి 90 కిలోమీటర్లు... పహల్గాం నుంచి కూడా 5 కిలోమీటర్లు...
రెండు రోజుల ముందే హోటళ్లలో ఎవరెవరు ఉన్నారో సమాచారం వాళ్ళకి చేర్చబడింది...
లాడ్జి నిర్వాహకులు సంఘటన జరిగిన లోయ వైపు టూరిస్టులు వెళ్ళేటట్లు ప్రోత్సహించారు...
ఇప్పుడు యుద్ధం చెయ్యాలంటే...స్థానిక ప్రభుత్వం మీద కొంత వరకైనా ఆధారపడేట్లు పరిస్థితి వచ్చింది...
కశ్మీర్..బెంగాల్ వంటి చోట్ల ప్రజాస్వామ్యం చాలా మూల్యం చెల్లించేట్లు చేస్తుంది...
ఢిల్లీలో ప్రమాదం తృటిలో తప్పింది...ఈ సమయంలో కేజ్రీవాల్ ఉండి ఉంటే...
ఇప్పటివరకూ...నటించిన వారికి...టూల్ కిట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఎకో సిస్టమ్ నిర్వాహకుడు ఈరోజు సంఘటనా స్థలానికి వెళ్తున్నాడు...
ఇక్కడి కాంగ్రెస్ ముఖ్యుడు ఊరేగింపులు చేస్తున్నాడు...
ఇక్కడ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాళ్లు...ఎప్పుడో ఆ మతంలో జేరారు...పేర్లు సౌకర్యం కోసం మార్చుకోలేదు...అంతే
( సేకరణ ;- Mythili Vedantham గోడ నుంచి)
No comments:
Post a Comment