*ఆర్మీ ఏం చేస్తుంది...*
*ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది... అని ప్రశ్నించే సెక్యులర్ వాదులకు ఇదిగో జవాబు...*
*22తేదిన ఉగ్రదాడి జరిగిన గం 2.50 నిమిషాలకే భరత్ ఎదురుదాడి మొదలైపోయింది.*
*ఉగ్రవాదుల దాడి సమాచారం అందిన వెంటనే 200 కిలోమీటర్ల దూరంలో ముందుగా నిర్దేశించిన ప్రదేశాల్లో నిఘా వేసిన మానవరహిత హెరాన్ డ్రోన్ ని వెంటనే దారి మళ్లించారు.*
*15 నిమిషాల్లో దాడికి మరణించిన ప్రాంతాలలో చేరుకొని అది తన పనిని మొదలు పెట్టింది. ఉగ్రవాదుల అనవాలను గ్రౌండ్ ఫోర్స్ కు అందజేసింది. అప్పటికే ప్రోటోకాల్ ప్రకారం సిద్ధమైన స్పెషల్ ఫోర్స్ ఉగ్రవాదులు ఇద్దరిని మట్టు పెట్టింది.*
*ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏం చేసేది. గమ్మున కూర్చుండేది. లోపాయి కారి ఒప్పందంతో తిరిగి భరత్ ప్రజలపై మీరు ఎందుకు విహార యాత్రలకు ఆ ప్రదేశం వెళ్లారని అనేది...*
*గుర్తుంచుకోండి.*
*ఇది బిజెపి ప్రభుత్వం.*
*భారతదేశ భక్తుల ప్రభుత్వం...*
*ఎందుకు అగ్నిపత్ తీసుకొచ్చారు ఇప్పుడు అర్థమైందా...*
*ప్రధాని మోదీజీకి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారు.*
_శ్రీకాకుళం జిల్లా బిజెపి సోల్జర్స్ టీమ్_
No comments:
Post a Comment