Sunday, February 15, 2026

🏹 Mahabharata Questions & Answers: Partr-2 🔥 Heroes, Battles & Morals 🕉️ | @kctalkstelugu

🏹 Mahabharata Questions & Answers: Partr-2 🔥 Heroes, Battles & Morals 🕉️ | @kctalkstelugu

https://www.youtube.com/watch?v=-nCLuoi80T8



Transcript:
(00:05) హరే కృష్ణ వెల్కమ్ టు కేసి టాక్స్ నా పేరు తనుూజ ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెకండ్ ఎపిసోడ్ లో మరికొన్ని ఆన్సర్స్ కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసి గారు హరే కృష్ణ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశన్ చిరంజీవులు ఎంతమంది ఎవరెవరు ఇప్పటికీ ఉన్నారా ఉంటే వాళ్ళని మనం చూడగలమా ప్రీణయామో వాసుదేవం చిరంజీవులు చిరంజీవులు అనే వాళ్ళు ఒక కల్పానికి డిసైడ్ అవ్వబడతారు.
(00:34) అంటే ఒక సత్య త్రయత ద్వాపర కలి అనేది ఒక కల్పం అయితే ఇలాంటి 71 కల్పాలు ఒక మనవంతరం అవుతుంది అలాగా ప్రతి సైకిలు మారుతూ ఉంటుంది అంటే ఇవ్వాళ మనం ఈ కల్పం గురించి మాట్లాడితే ఇక్కడ ఆర్డర్ ఏంటి సత్య తర్వాత త్రయత తర్వాత ద్వాపర తర్వాత కలి వచ్చింది. నెక్స్ట్ సైకిల్ లో ఆర్డర్ ఏం వస్తుంది అంటే సత్య ద్వాపర, త్రయత, కలి అంటే ఇప్పుడు రామావతారం ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం.
(01:11) కలియుగం ముందు ద్వాపర యుగంలో కృష్ణావతారం. దాని ముందు త్రైతా యుగం, దాని ముందు సత్యయుగం, దాని ముందు ఇంకొక కల్పనలో కలియుగం. దాని ముందు వస్తున్న త్రైతా యుగంలో రామచంద్రుడు వచ్చాడు. రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకే కల్పనలో రారు ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు అలాగా ఇప్పుడు ఉన్న కల్పనలో ఎంతమంది చిరంజీవులు అంటే సప్త చిరంజీవులు అని ఫస్ట్ ఆర్డర్ లో మనం చెప్పొచ్చు ఏడుగురు చిరంజీవులు ఉంటారు.
(01:44) ఈ యుగంలో ఆ ఏడుగురు చిరంజీవులు కాకుండా ఎప్పుడూ ఒక ఋషి చిరంజీవిగా ఉంటాడు ఆ కల్పనలో ఏడు ప్లస్ వన్ రిషి ఎవరు ఆ రిషి అంటే ఈ కల్పనలో ఆ రిషి మార్కండేయ రిషి ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఈ కలియుగాంతం వరకు ఉంటాడు కల్కిని చూస్తాడు తర్వాత అంతర్దానం అయిపోతాడు అంటే ఆయన ఒకటి మోక్ష సాధనకు వెళ్ళిపోతాడు అంటే మోక్ష సాధన అయిపోయి పూర్త అయిపోయి ఆయన మోక్షానికి వెళ్ళిపోతాడు ఈ ఏడుగురు ఎవరు మనం సత్య త్రేత ద్వాపర కలుల్లో మాట్లాడుకుందాం.
(02:18) సత్యయుగంలో ఎవరయ్యా అంటే బలి చక్రవర్తి ఏ బలి చక్రవర్తి అయితే ఆ ఇంద్రుని ఓడించి మూడు లోకాలని పాలిస్తూ ఉంటే వామనమూర్తిగా శ్రీమన్నారాయణుడు వచ్చి ఆయనని మూడుఅడుగుల నేల అడిగి ఆయనని అదమ పాతాళానికి తొక్కేసాడు అనేది మనం వింటాం కదా త్రివిక్రామతారం మూడు అడుగుల నేల అడిగాడు చిన్న పిల్లడుగా వచ్చి శుక్రాచార్యుల వారు బలి చక్రవర్తికి చెప్పారు నాయన మూడు అడుగుల నేల అడుగుతున్నాడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు ఆ చిన్నమాలుడు ముఖవక్షస్సు చాలా భయంకరంగా ఉంది ఎంతో తేజోమూర్తి నీకు అర్థం కావట్లేదా వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఎందుకంటే నువ్వు స్వర్గాన్ని కూడా
(02:59) గెలిచావు నువ్వు ఆ ఇంద్రుడు కూడా నీకు సేవకుడులాగా మారిపోయాడు కాబట్టి నాయనా కచ్చితంగా నువ్వు దానం ఇవ్వద్దు అని చెప్పి కమండలం తీసి కమండలంలోంచి నీళ్లు పోసి తర్పణం వదులుతున్నప్పుడు నీళ్లు రాకుండా ఒక మిడతలాగ పురుగులాగానో వెళ్లి ఆ కమండలం లోపల కూర్చుంటాడు శుక్రాచార్యులు అంత ప్రయత్నిచ్చినా ఒకవేళ భగవంతుడే వచ్చి దానం అడిగినట్టుగా ఉంటే మన జీవితాల్లో అంటే ఈ వృత్తాంతం వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది భగవంతుడే వచ్చి దానం అడుగుతున్నట్టుగా ఉన్న గురువుని కూడా తిరస్కరించొచ్చు ఆ భగవంతుడి కోసం అనేది బలి చక్రవర్తి వైభవం అలాంటిది శ్రీమన్నారాయణుడు అని తెలిసినప్పటికీ దానం
(03:41) ఇచ్చాడు కాబట్టి మూడవ అడుగు ఒక ఒక అడుగుతో భూమిని మొత్తం కొలిచి ఇంకొక అడుగుతో ఆకాశాన్ని కొలిచి మూడవ అడుగు బలి చక్రవర్తి ఎక్కడ పెట్టాలి అని అడిగితే నా నెత్తి మీద పెట్టమంటే ఆయన నెత్తి మీద పెట్టి ఆయనని సుతల లోకానికి అధిపతిని చేశాడు పాతాళానికి తొక్కేమంటే ఆయన్ని చంపేసాడని కాదు భూకింద లోకాలు ఉన్నాయి అతల వితల సుతల తలాతల పాతాళ నరక లోకాల అనే ఆర్డర్ లో ఉన్నాయి అక్కడ సుతల లోకం అని ఒక లోకం ఉంది ఆ లోకానికి ఆయన్ని అధిపతిని చేశారు కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం కేరళ వాళ్ళు చేసుకునే ఓనం రోజు మాత్రమే భూమండలానికి వచ్చి ఎందుకంటే శ్రీమన్నారాయణుని అడుగుతాడు మూడు లోకాలు
(04:22) ఏలేన వాడిని ఈ భూమికి కూడా నేనే చక్రవర్తిని అంటే ఎలా అయితే రామచంద్రవర్తి మొత్తం భూమండలాన్ని ఏలారో ఎలా అయితే యుధిష్టరుడు భూమండలాన్ని ఏలాడో అలా సత్యయుగంలో బలి చక్రవర్తి యావత్ భూమండలానికి చక్రవర్తి కాబట్టి మరి భూమిని ఒకసారి నేను చూసుకోవచ్చా అంటే కచ్చితంగా ఒకరోజు నువ్వు ఇక్కడికి రావచ్చు అక్కడ నీ వాళ్ళతో సమయం గడపచ్చు అనే ఒక దానినే మనం కేరళ వాళ్ళు ప్రత్యేకించి ఓనం అని జరుపుకుంటారు ఆ రోజు ఏంటంటే వాళ్ళ ఇంటిముందు ముగ్గుల అది వేసి ఓనం సద్య తయారు చేసి బలి చక్రవర్తికి వామన మూర్తికి నైవేద్యం పెట్టి వామన మూర్తికి నైవేద్యం పెట్టిన దాన్ని బలి చక్రవర్తికి నైవేద్యం
(05:02) పెడతారు వాళ్ళు అది వాళ్ళందరూ తింటారు ఆ రోజు బలి వస్తాడు అని ఒక విశేషమైన శాస్త్రం అలాగా సత్యయుగంలో చిరంజీవి బలి చక్రవర్తి ఇక ఇక నెక్స్ట్ కి వెళితే త్రేతా యుగం వచ్చింది అంటే ఈ కల్పం గురించి మాట్లాడుతున్నాం ఈ సైకిల్ మారుతది అనేది మీకు అందుకే ముందు చెప్పాను నేను అక్కడ ఎవరెవరు ఉంటారు అంటే త్రేతా యుగం స్టార్టింగ్ లో వచ్చిన పరశురాముడు ఉంటాడు అంటే రాముడు ఆల్రెడీ అవతారానికి వచ్చేసేసరికే రాముడు శివధనుస్సుని విరిచేసే నాటికి పరశురాముడు వచ్చి ఛాలెంజ్ చేశాడు అనేదే కదా మీకు తెలిసిన కథ సో పరశురాముడు అందరికంటే ఫస్ట్ వస్తాడు ఆ త్రైతా
(05:41) యుగానికి ఆ సత్యయుగానికి కి కస్ప్ అంటే ఆ సన్నిధిలో వస్తాడు ఆయన ఆయన చిరంజీవే చిరకాలం ఉంటాడు ఆయన కూడా ఈ బలి చక్రవర్తి ఇప్పుడు సుతల లోకంలో ఉండి ఎలా అయితే ఓనంకి మన లోకానికి వస్తుంటాడో అలాగా ఈ పరశురాముడు ఎప్పుడు భూమిమీదనే ఉంటాడో ఆ గంధమాదన పర్వతం ఆ మేరు పర్వతం హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సో ఫస్ట్ పరశురాముడు దాని తర్వాత రామావతారంలో రాముడు ముందుకు వచ్చిన వ్యక్తి హనుమంతుడు హనుమంతుడు కూడా చిరంజీవే ఆ ఒక కల్పం కల్పం ఉంటారు వీళ్ళందరూ కూడా దాని తర్వాత విభీషణుడు ఈ ముగ్గురు త్రేతా యుగంలో వచ్చిన చిరంజీవులు మొదట పరశురాముడు రెండు
(06:27) హనుమంతుడు మూడు విభీషణుడు అందరూ హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు. ఇక మూడవ యుగమైన ద్వాపర యుగం ఈ ఈ ద్వాపర యుగంలో ఎవరయ్యా ఆ చిరంజీవులు అంటే ఫస్ట్ వ్యాస భగవానుడు అంటే ఈ వ్యాసుడు ఎవరైతే ఈ కల్పనలో ఈ ద్వాపర యుగంలో వచ్చాడో 28 వ వ్యాసుడు అని నేను చెప్పాను ఆ వ్యాసుడు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు సో ఎవరైతే ఆ నది మధ్యలో ఉన్న ద్వీపంలో జన్మించాడో సత్యవతికి ఆ వ్యాసుడు అని ఆయనకి కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అని అంటారు ఆయన్ని ఆ కృష్ణ ద్వైపాయన వ్యాసుడు చిరంజీవి దాని తర్వాత కృపాచార్యులు చిరంజీవే తర్వాత అశ్వత్తామ చిరంజీవి వీళ్ళు ఈ ద్వాపర
(07:15) యుగంలో వచ్చిన చిరంజీవులు ఇక కలియుగంలో మనిషి ఆయువే తక్కువైపోయి చివరాఖరికి కేవలం ఒక ఎనిమిది నుంచి 12 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు ఒక మనిషి చివరాఖరి ఘట్టంలో ఆ చివరాఖరి ఘట్టంలో ఎప్పుడైతే మన ఆయువు ఎనిమిది నుంచి 12 అయిపోతదో ఎలాగో మనం ఇప్పుడు చూస్తున్నాం మన తాతలందరూ 100 ఇయర్స్ బ్రతికారు మన ముత్తాతలంతా 90 ట 100 మధ్యం చనిపోయారు.
(07:43) దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన ముత్తాతలు తర్వాత జనరేషన్ ఓ 90 కి చనిపోయారు దాని తర్వాత మన మేనమామలు మన పెద్దనాన్నలు వాళ్ళందరూ 70 80 తర్వాత మన పేరెంట్స్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుకుంటూ వస్తుంది అనేది మనకు ఎవిడెంట్లీ కనబడుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ 60 బతికితే చాలనుకుంటున్నాం. ఆ 60 బ్రతికితే చాలని మీరు అనుకుంటున్నారేమో కానీ మరి 60 రిటైర్మెంట్ ఏజే 60 అండి సో ఈ పొల్యూషన్ ఈ భారతదేశంలో మనం థాంక్స్ టు ద ప్రెసెంట్ డే పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాటర్ పొల్యూషన్ ఫుడ్ అడల్ట్రేషన్ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి కూడా పర్ఫెక్ట్ నెయ్యి పెట్టలేం మనం అక్కడ కూడా కెమికల్
(08:23) నెయ్యి పెడుతున్నాం అంటే ఇక కలియుగం చాలా పీకులో వెళ్తుంది కలియుగం బాగా ప్రోగ్రెస్ అవుతున్నాం మనం అని అర్థం అన్నమాట సో ఇలాంటి ఫుడ్ తిన్న మీరు ఎక్కువ కాలం కచ్చితంగా బ్రతకరు ఇలాంటి గాలి పీల్చి ఇలాంటి వాటర్ తాగి ఇలాంటి ఫుడ్ తిన్నా వాళ్ళం ఎవ్వరం కచ్చితంగా ఎక్కువ కాలం బ్రతకం అందులో కలియుగ వెంకటేశ్వర స్వామికే కెమికల్ ఫుడ్ పెట్టామంటే ఇంకా మన ప్రారబ్దంలో ఓన్లీ కెమికల్ ఫుడ్ే మిగిలిందని అర్థం భగవంతుని మనం మోసం చేయకూడదు కదా భగవంతుని మనం మోసం చేస్తే భగవంతుడు మనల్ని మోసం చేస్తాడు.
(08:51) సో అలాగా మన ఆయువు కూడా తగ్గిపోయి చివరాఖరికి ఒక ఎనిమిది నుంచి 12 సంవత్సరాలు మాత్రమే మన ఆయువు ఉంటుంది. ఆ టైంలో కల్కి వస్తాడు ఎక్కడ వస్తాడు ఈ కల్కి శంభాల అనే ఒక నగరంలో కలికి వస్తాడు ఆ కలికి వచ్చినప్పుడు అక్కడికి చేరుతారు పరశురాముడు హనుమంతుడు విభీషణుడు ఫస్ట్ కలికి రాకముందే హనుమంతుడు పరశురాముడు విభీషణుడు అక్కడ చేరి అక్కడన్న జనాలకు చెప్తారన్నమాట సో ఇక్కడ కలికి రాబోతున్నాడు సో మీరందరూ శంభాల అని ఇంకా దేదీప్యమానంగా ఉంచాలి మీరందరూ ఇంకా ఎంతో తపస్సు చేయాలి ఎంతో జ్ఞానవంతులై ఉండాలి మీరంతా అని చెప్పి వాళ్ళని మెంటర్షిప్ చేయడానికి అక్కడికి వెళ్తారు దాని తర్వాత
(09:36) వ్యాసుడు కృపాచార్యులు వస్తారు. సో పరశురాముడే ఆ కల్కికి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. సో ఎందుకు వీళ్ళందరూ చిరంజీవులుగా ఎందుకు ఉంటున్నారు ఏం పని పాట లేకుండా ఉంటున్నారా లేకపోతే దీని వెనకాల ఏమన్నా లాజిక్ ఉందా అంటే మళ్ళీ కలియుగం నుంచి సత్యుగంలోకి ట్రాన్స్డ్ అవ్వాలంటే ఏదో ఒక లింక్ ఉండాలి కదా ఇక్కడ భూమిమీద ఆ లింక్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వస్తారు వీళ్ళంతా అందుకు రకరకాల అవతారాల్లో రాముడికి సేవ చేసి కృష్ణుడికి సేవ చేసి కల్కికి సేవ చేయటానికి మిగిలారు ఈ చిరంజీవులందరూ అందులో ఒక రిషి ఎవరు అంటే మార్కండేయ ఋషి ఆయన పాత్ర కూడా కలికి వచ్చినప్పుడు ఆయన
(10:18) పాత్ర కూడా ఉంది. బట్ అదంతా ఒక పెద్ద పురాణాన్ని చదివి మనం డైసెక్ట్ చేస్తే ఇంకా చాలా విషయాలు వస్తాయి. కానీ ఎవరు ఇప్పుడు టీచర్ అంటే పరశురాముడు వచ్చిన కల్కికి అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ ధనుర్వేదాన్ని నేర్పుతాడు. వ్యాసుడు సమస్త శాస్త్రం సమస్త ధర్మం సమస్త నీతి నేర్పుతాడు. కృపాచార్యులు ఆయనకి హోమాలు యజ్ఞాలు యాగాలు అవన్నీ చేస్తారు.
(10:42) హనుమంతుడు ఆయనకి విశేషమైన సేవ చేస్తాడు. ఒక్కడే ఒక చిరంజీవి వాడి పాపాన్ని మొత్తం అనుభవిస్తూ అనుభవిస్తూ ఏ క్షణం అయితే శంభాల ఆ కల్కి యొక్క అవతార ఆవర్భవం చూస్తాడో అప్పుడు తన పాపం పూర్తిగా తగ్గిపోయి అంటే తను చేసిన పాపాల్లో ప్రాయశ్చిత్తంగా బ్రతుకుతున్నాడు కదా ఆ ప్రాయశ్చిత్వం పూర్తఅయిపోయి తన పాపం మొత్తం నల్లిఫై అయిపోయి అప్పుడు ఆ కల్కికి విశేషంగా సేవ చేస్తాడని కొన్ని చోట్ల లేదు కేవలం కల్కి యొక్క దృశ్య మాత్రం చేత ఆయన పాపాలను కడుక్కొని నెక్స్ట్ వ్యాసుడుగా తను రెడీ అవుతున్నాడు అని ఇంకొక చోట చెప్పబడి ఉన్నాయి ఎప్పుడైతే ఈ మనవంతరం
(11:25) పూర్తఅయిపోతదో ఆ సుతల లోకానికి అధిపతి అయిన బలి అని చెప్పాను కదా సత్యయుగంలో ఆయన ఇంద్రుడు అయిపోతాడు మవంతరంలో ఇంద్రుడు మారుతాడు కాబట్టి నెక్స్ట్ 72 సైకిల్ ఆఫ్ మన్వంతరంలో ఆయన ఇంద్రుడు అవుతాడు కానీ కృపాచార్యులు మాత్రం ఈ విశేషంగా కల్కికి సేవ చేసి ఆయన సప్తమహాఋషుల్లో ఒక ఋషి అయిపోతాడు ఆయన ఆయన అశ్వత్తామ నెక్స్ట్ వస్తున్న కలియుగంలో వ్యాసుడు అవుతాడు.
(11:49) ఈ వ్యాసుడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఇప్పుడని చెప్పాను నేను లాస్ట్ లో అక్కడి నుంచి అరణ్యాలకి వెళ్ళిపోయాడు ఇప్పుడు తన యొక్క పాపాన్ని ఆయన అనుభవించాలి అని మళ్ళీ వ్యాసుడి దగ్గర చేరుతాడు ఆయన 5వేల సంవత్సరాలు మాత్రమే అశ్వత్తామ బాధలు అనుభవిస్తాడు అనేది మనకి మహాభారతం చెప్తుంది తప్ప అంతకంటే విశేషంగా అనుభవించడు ఆయన దాని తర్వాత ఆయన మళ్ళీ వ్యాసాశ్రమానికి వెళ్లి వ్యాసుడి దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆయన నెక్స్ట్ వ్యాసుడికి రెడీ అవుతున్నాడు సో చిరంజీవులు అనేవాళ్ళు ఎందుకు ఉంటారంటే కల్పన నుంచి కల్పానికి ట్రాన్సిషన్ కి వీళ్ళందరూ ఉపయోగపడతారు అందుకు వాళ్ళు
(12:23) చిరంజీవులుగా ఉంటారు. శంబాల నగరం ఎక్కడ ఉంది మనం అక్కడికి వెళ్లొచ్చా శంబాల అనేది ఖచ్చితంగా ఒక గుప్త నగరం అని చెప్పాలి అది హిమాలయాస్ లోనే ఉంది అది ఎక్కడ ఉంది ఏమిటి అనేది దాని వర్ణన లేదు కానీ కచ్చితంగా టిబెట్ ఈ హిమాలయన్ రేంజెస్ లో లేకపోతే ఆ కైలాస పర్వతం వెనకాలో కైలాస పర్వతం దగ్గరలో అది అసలు మన మన డైమెన్షన్ లో ఉందా అంటే ఈ సెకండ్ డైమెన్షన్ లో ఉందా లేదా థర్డ్ డైమెన్షన్ లో ఉందా అనేది మనకి నిజ నిజంగా తెలియదు ఇప్పుడు మీరు కాశీ ఏ నగరమైనా అంతమైపోతది తప్ప కాశీ అనేది అంతం అవ్వదు కాశీ కలియుగాంతంలో కూడా అంతం అవ్వదు అది భూమండలం మొత్తం ప్రళయం వచ్చేసి
(13:07) ప్రళయంలో భూమండలం మొత్తం మునిగిపోయి మళ్ళీ భూమి రిజివినేట్ అవుతది మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతది కదా అలాంటి పరిస్థితిలో కూడా కాశీ మునగదు అంటే ఏమిటి ఇవాళ మనం చూస్తున్న కాశీయా ఇవాళ మనం కట్టిన కన్స్ట్రక్షన్స్ ఆ సన్న సన్న సందులు ఆ హరిశ్చంద్ర ఘాటు ఆ మణికర్ణిక ఘాటు కాశియా కాశీ ఖచ్చితంగా ఎక్కడైతే మనం కాశీ చూస్తున్నామో అక్కడ నుంచి సుమారుగా ఒక 50 60 మీటర్ల పైన ఒక గుప్త కాశి ఉంటది పైన అది ఏరియల్ కాశి అంటారు అక్కడ శివుడు ఉంటాడు ప్రత్యేకించి సో ఇవన్నీ ఏంటంటే థర్డ్ డైమెన్షన్ లో చూస్తే మనకు అర్థంఅవుతాయి ఇది మనం ఓన్లీ టూ డైమెన్షన్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు సో
(13:46) అలా సంబాల కూడా ఒక సూక్ష్మ నగరం అది థర్డ్ డైమెన్షన్ లో ఉంది భూమ్మీద ఫిజికల్ గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనకు శాస్త్రం చెప్పట్లేదు ప్లస్ వీళ్ళందరూ చిరంజీవులందరూ వాళ్ళు సూక్ష్మ శరీరాలతో తిరుగుతారు భూమిమీద కలియుగంలో వాళ్ళేమి మీలాగా నాలాగా పంచభూతాకృతమైన శరీరాలతో ప్లస్ మనకి మాంసము నెత్తురు చెమట ఇలాగా ఉండి తిరగరు వ్యాసుడు హనుమంతుడు వీళ్ళందరూ వాళ్ళందరూ సూక్ష్మ శరీరాలతో తిరుగుతారు అంటే మనసు బుద్ధి అహంకారంతో మనిషి సూక్ష్మ శరీరం అవుతది మనకు మూడు ఉంటాయి యాక్చువల్లీ ఒకటి స్థూల శరీరం ఏమిటి అంటే ఆ పంచభూత కృతమైన శరీరం మనది ఈ
(14:25) శరీరానికి ఒక సూక్ష్మ శరీరం ఉంటది ఆ సూక్ష్మ శరీరం ఏమిటంటే మనం ఇక్కడే ఉంటాం కానీ మీరు మహాభారతం చెప్తున్నప్పుడు వార్ సీన్ ని ఊహించుకుంటూ ఉంటారు. మహాభారతం మనం చదువుతున్నప్పుడు లేకపోతే ఏదైనా నావెల్ చదువుతున్నప్పుడు మీ మనసు ఇంక ఎక్కడో ఉంటది లేకపోతే మీరు ఆఫీసులో పని చేస్తుంటారు మీ పిల్లల మీద మీ భార్య మీద మీ తల్లిగారి మీద మనసు ఉంటది చూసారా ఆ మనసు శరవేగంగా ప్రయాణిస్తది కదా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం కష్టం మనసుతో ఇల్లు ఆలోచించడం ఈజీ కదా అలాగా సూక్ష్మ శరీరం మనసు బుద్ధి అహంకారాలు అనే మూడు ధాతువులతో ఎలా అయితే పంచభూతాలు అనే ఒక ధాతువులతో
(15:01) శరీరం తయారవుతుందో అలా ఈ మూడు సూక్ష్మ ధాతువులు మనసు బుద్ధి అహంకారంతో మన సూక్ష్మ శరీరం తయారవుతుంది. ఈ సూక్ష్మ శరీరం కంటే సూక్ష్మమైనది మన ఆత్మ. ఒకసారి మనం శరీరం వదిలేసిన తర్వాత మన కర్మను బట్టి మన యొక్క ప్రారబ్ధాన్ని బట్టి మన యొక్క ఆలోచనలను బట్టి మన సూక్ష్మ శరీరమే మన ఆత్మను తీసుకొని ఇంకొక శరీరంలోకి వెళుతుంది ఇది ఇది కంప్లీట్ ట్రాన్సిషన్ ఆఫ్ వన్ బాడీ టు అనదర్ బాడీ అలా వాళ్ళందరూ సూక్ష్మ శరీరాలతో మాత్రమే ఉంటారు భౌతికమైన శరీరాలు వాళ్ళు బయటకి తీయరు కేవలం ఆఖరి ఘట్టంలో కల్కి ముందు మాత్రమే వాళ్ళు ప్రచోదనం జరుగుతుంది వాళ్ళక ఆ స్థూల శరీరం
(15:41) ప్రచోదనం జరుగుతుంది. ఇది సంభాల ఈ సంభాలకు మనం ఒక ధర్మయుక్తంగా బ్రతకని వాళ్ళం అసలు ధర్మం అంటే కించిత అనురక్తి లేని వాళ్ళం ఆ ధర్మం అనేది సినిమాల్లోనూ కాన్వర్సేషన్స్ లో తప్ప మన జీవిత మన జీవితంలో ఎక్కడ దాన్ని వాడని వాళ్ళం మనక అది మన మాంసపు నేత్రాలకు అది కనబడనే కనబడదు. కలియుగం ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది అనే క్యాలిక్యులేషన్ ఏమైనా చెప్పగలరా సింపుల్ గా మనం గుర్తుంచుకోవడానికి కలియుగం 432వేల సంవత్సరాలు కలియుగం ఇట ద్వాపర యుగం ఇత త్రైతా యుగం ఇఫ సత్యయుగం ఇది క్యాలిక్యులేషన్ మీరు అందుకే
(16:26) గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సింపుల్ కలియుగంలో ఎన్ని సంవత్సరాలు 4లష32వేల సంవత్సరాలు 4,32,000 ఇయర్స్ *ట వేసుకోండి 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగంలో ఉంటది. సో అలా మనం మొత్తం సత్య త్రేయత ద్వాపర కలియుగంలో ఉన్న అన్ని సంవత్సరాలు లెక్కేస్తే 43 లక్షల 20,000 సంవత్సరాలు అవుతది. అది ఒక మహా యుగం.
(16:54) అంటే మొత్తం ఒక కల్పం నేను అనేది ఒక సత్య, ద్వాపర త్రేతా కలి మొత్తం ఒక కల్పం లేదా ఒక మహా యుగం. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అనేది కదా మీ క్వశ్చన్ ఈ 4 లక్షల 32వేల సంవత్సరాలలో ఇవ్వాళ నడుస్తుంది ఏమిటి మన ఇంగ్లీష్ క్యాలెండర్ 2026ఏడి అదే కదా మనం రాసుకునేది సో 2026 ఏడి అంటే ఏంటి ఆఫ్టర్ డెత్ ఆఫ్టర్ డెత్ ఎవరు ఆఫ్టర్ డెత్ కృష్ణుడు ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ డెత్ తర్వాత ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 2026 సంవత్సరాలు అయ్యింది దానికి ఇంగ్లీష్ మనం అంతా మన క్యాలెండర్ ఎందుకు ఫాలో అవుతాం మనది మనకు నచ్చదు కదా మనదంతా బయట
(17:38) వాడిదే నచ్చుద్ది సో మనం ఇలా రాసుకుంటున్నాం పోన్లే వెసులుబాటుకి రాసుకుంటున్నాం 2026 ఏడి అంటే 2026 సంవత్సరాలు జీసస్ క్రైస్ట్ మరణించిన తరువాత అని అర్థం దీని ముందు 300 2012 సంవత్సరాల బీసీ అప్పుడు మొదలయింది ఈ కలియుగం 32 బిసి బిఫోర్ క్రైస్ట్ మొదలయింది కలియుగం అంటే ఎప్పుడైతే దుర్యోధనుడు తొడలు విరిగి కురుక్షేత్ర రణరంగంలో పడిపోయాడో టెక్నికల్లీ దాన్ని నెక్స్ట్ డే సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో అదే కలియుగం యొక్క స్టార్టింగ్ కలిపురుషుడు అని చెప్తున్నాం కదా మనం దుర్యోధనుడిని వాడు ఎప్పుడైతే మరణించాడో అంటే శరీరంగా మరణించాడో కాలం రూపాన
(18:19) ఉదయించాడు కానీ కృష్ణుడు ఉన్నాడు ధర్మరాజులు ఉన్నారు పాండవులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రతాపం చూపించలేకపోయాడు ఎప్పటివరకు చూపించలేకపోయాడు అంటే మళ్ళీ పరీక్ష పరీక్షిత్ వచ్చేంతవరకు వాడు చూపించలేకపోయాడు అందుకనే పరీక్షితుడికి మనం కలియుగంలో ఉన్న పురుషులమందరం రుణపడి ఉండాలి ఏమిటంటే మొదటి 70 80 సంవత్సరాలు కలియుగం స్టార్టింగ్ లో అదిఒక సత్యయుగం లాగా ఉండింది ఎవరి వల్ల అంటే ధర్మరాజు వల్ల ఎవరి వల్ల కృష్ణుడు వల్ల ఎవరి వల్ల పరీక్షితుడు వల్ల ఇలాంటి రైచస్ కింగ్స్ ఒక రాజ్యాన్ని ఏలితే అక్కడ కలియుగమైనా కలియుగ ప్రభావం ఉండదు అందుకనే పరీక్షితుడుచా చాలా
(18:58) కఠినంగా కలిపురుషుడికి చెప్పేసాడు నువ్వు రావటానికి వీలు లేదు అని అప్పుడు కలిపురుషుడు అన్నాడు ఇంకెన్నాళ్ళు ఆగుతానురా నాయనా కొన్నాళ్ళేమో మీ గాడ్ ఫాదర్ అయిన కృష్ణుడు ఆపాడు ఇంకొన్నాళ్ళు మీ తాతగారైనా ధర్మరాజు ఆపారు ఇంకెన్నాళ్ళు ఆపుతారు నన్ను నన్ను ఆపడం కుదరదు నేను ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకంటే నా యుగధర్మం నేను రావాల్సిందే అంటే చాలా చాకచక్యంగా వాడిని కార్నర్ చేయడానికి కలిపురుషుడిని ఎక్కడైతే విచ్చలవిడిగా మాంసం తింటారో మాంసం తినాలంటే అనిమల్స్ ని చంపాలి అనిమల్స్ ని చంపాలంటే స్లాటర్ హౌసెస్ ఉండాలి కబేళాలు ఉండాలి కబేళాల్లో
(19:32) కబేళాల్లో పనిచేసే వాళ్ళల్లో ఆ మాంసాన్ని విక్రయించే వాళ్ళల్లో మాంసాన్ని వండే వాళ్ళల్లో మాంసాన్ని తినే వాళ్ళలో మాంసం వండే గృహాలలో కలి ప్రభావం ఉండుగాక రెండు మద్యం మద్యం అంటే మద్యం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డిస్టిలరీ యూనిట్ ఆ బెల్ట్ షాపులు ఆ బెల్ట్ షాపుల వాళ్ళ ఫ్యామిలీలు అది కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళ ఫ్యామిలీలు ఆ ఆ బెల్ట్ షాప్ వాడికి డబ్బులు సరఫరా చేసేవాళ్ళు ఆ బెల్ట్ షాప్ నుంచి వచ్చే డబ్బు బయట ఎక్కడికి వెళ్ళినా అక్కడ కలిపి ప్రభావం ఉన్నట్టే అందుకనే ఇది అసలు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మీరు ఇస్లామిక్ బ్యాంకింగ్ అని
(20:10) ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది అరబ్ కంట్రీస్ లో ఎక్కడ కూడా పోర్క్ పోర్క్ రిలేటెడ్ ప్రాడక్ట్స్ మధ్యం మధ్యం రిలేటెడ్ ప్రాడక్ట్స్ టుబాకో టుబాకో రిలేటెడ్ ప్రాడక్ట్స్ ప్రాస్టిట్యూషన్ ఎస్కార్ట్స్ ఇలా ఎక్కడ నుంచి వచ్చిన డబ్బు కూడా ఆ బ్యాంక్స్ లోకి రావటానికి వాళ్ళ వాళ్ళు ఆఫీషియల్ పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి అది హరాం అందుకనే ఇంట్రెస్ట్ లేదు ఇస్లామిక్ బ్యాంకింగ్ లో ఇవాల్టికి ఎందుకంటే ఇస్లాంలో ఒకడికి అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి నువ్వు డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఆ కలి సన్నిధానం నీలో ఉన్నట్టే అంటే వాళ్ళకు కలిపురుషుడు ఎవడు
(20:47) అంటే వాళ్ళకి సైతాన్ క్రిస్టియన్స్ కి కలిపురుషుడు ఎవడంటే లూసిఫర్ బౌద్ధులకు కలిపురుషుడు ఎవరంటే మారా మనకు కలిపురుషుడు ఎవరంటే దుర్యోధనుడు కలిపురుషుడు కాబట్టి వాళ్ళకు వాళ్ళ రిలీజియన్ కనీసం వాళ్ళకు అంత పట్టు ఉంది వాళ్ళక అంత అవగాహన ఉంది అందుకనే అవన్నీ అబ్రహామిక్ రిలీజన్స్ అంత స్ట్రాంగ్ గా ఎందుకుఉన్నాయి అంటే స్క్రిప్చర్స్ చదువుతారు వాళ్ళు ఫస్ట్ ఒక సండే రాగానే బైబిల్ చదువుతారు ఒక ఫ్రైడే రాగానే నమాజ్ చేస్తారు రోజు నమాజ్ చేస్తారు ఫ్రైడే కంపల్సరీగా చేస్తారు మద్రసాలకు వెళ్తారు చదువుకుంటారు వాళ్ళ వాళ్ళ ధర్మ గ్రంథాల గురించి సో ఈ కలి ప్రభావం అనేది కచ్చితంగా
(21:25) ఉండకూడదు పరీక్షి తుడు చెప్పింది ఏంటి ఫస్ట్ మాంసం రెండు మందు సిగరెట్లు మాదక ద్రవ్యాలు హెరైన కొకైన్ గంజై అన్ని ఇందులో మాదక ద్రవ్యాల్లో వస్తాయి మ్యాన్ మేడ్ నేచర్ గివెన్ కూడా సో మూడు ప్రాస్టిట్యూషన్ అసలు భారతదేశంలో బ్రిటిష్ వాడు వచ్చేవరకు ప్రాస్టిట్యూషన్ అనేది లేనే లేదు. ఒక స్త్రీ అంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో తన శరీరాన్ని అమ్ముకొని బ్రతికే పరిస్థితి ఈ దేశంలో లేదు.
(21:50) సో బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కలకత్తా ప్రెసిడెన్సీ సాక్షిగా అక్కడ మొదలైన ఫస్ట్ బిగ్గెస్ట్ బ్రాతల్ హౌసెస్ ఆఫ్ ఇండియా సోనాగాచి సతరాగాచి అని అది ఇక దాని తర్వాత నాలుగు కెసినోలు ఇవ్వాల్టికి మన భారతదేశంలో అఫీషియల్లీ భారతదేశం ల్యాండ్ మీద కెసినోలు లేవు కేవలం గోవాలో కెసినో కూడా పర్మిషన్ వాటర్ లో ఇచ్చారు. ల్యాండ్ మీద కిసినో కి పర్మిషన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం సిక్కిం మాత్రమే అక్కడ కూడా చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే కలిపు పురుషుడి యొక్క ప్రభావం ఎక్కడ ఉంటది జూదన్లో ఉంటది అందుకనే ఆ జూదం మళ్ళీ టెక్నికల్లీ మీరు అర్థం చేసుకోండి ఆ జూదం పేరుతో ధర్మరాజుని
(22:28) పిలిచారు ఆ జూదం ఆడిన శకుని ఎవరు ద్వాపర యుగం యొక్క పురుషుడు అని చెప్పాను వాడే ద్వాపరుడు శకుని ఎవరంటే ద్వాపర యుగమై ఒక మనిషిగా వస్తే వాడు శకుని ద్వాపర తర్వాత ఏం వస్తది కలి అందుకునే జూదన్లో ధర్మరాజు దగ్గర ఉన్నదంతా లాక్కొని దుర్యోధనుడికి ఇచ్చేద్దాం అని చెప్పి మేనమామగా వచ్చి అల్లుడైన కలి దుర్యోధనుడికి ఇచ్చేద్దామని వాళ్ళు ద్వాపర నుంచి ట్రాన్సిషన్ టు కలి అంతే కదా ఇప్పుడు మీ పోస్ట్ లో వేరేవాళ్ళు వస్తున్నారు మీకు ఫెయర్ వెల్ ఇచ్చి మీ నుంచి ట్రాన్సిషన్ ఇస్తారు కదా కేటీ అంటాడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మీ ప్లేస్ లో వచ్చే మీరు రిజైన్ చేసి
(23:05) వెళ్ళిపోతుంటే మీ ప్లేస్ లో అలా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ద్వాపరుడు ధర్మరాజు దగ్గర రాజ్యాన్ని లాక్కొని నాయనా ఈ రాజ్యాన్ని ఇది తీసుకో ఈ టెక్నికల్ పాయింట్ మీకు అర్థమయింది సో అందుకు ఈ నాలుగు ప్రదేశాలలో మాత్రమే నువ్వు ఉండు అని చెప్పి మనకి ఆ పరీక్షితుడు చెప్పాడు కాబట్టి అసలు ఆయనకి మనం ఆజన్మ అంతా రుణబడి ఉండాలి అంటే మనం ఎలా అయితే కలియుగంలో శివాజీకి కలియుగంలో రాణా ప్రతాప్ బాకి వీళ్ళందరికీ మనం విగ్రహాలు కడతామో స్తూపాలు కడతామో పరీక్షితుడికి కట్టాలి అలాంటి స్తూపాలు ఎందుకంటే ఆయన వల్ల మనం కలి ప్రభావంలో లేకుండా ఉండటానికి ఆయన చెప్పిన ఒక
(23:44) సొల్యూషన్ ఈ నాలుగు చాలా కష్టంఅండి ఈ నాలుగు అయితే ఎంత ఒక 1% జనాలు కూడా చేయట్లేదు మీ రాజ్యంలో సో నాకు అంతే ఇస్తారా కుదరదు అన్నాడు అప్పుడు ఆయన గట్టిగా ఆలోచించి ఎక్కడ అమితమైన సంపద అమితమైన బంగారం ఉంటదో అక్కడ నీ ప్రభావం ఉండుగాక అని చెప్పాడు దీనికి మళ్ళీ మీకు తాత్వికంగా చెప్తాను ఏ రోజైతే రాజసూయ యాగం చేశాడో ధర్మరాజు చేస్తున్నాడో అప్పుడు భూమండలంలో ఉన్న రాజులందరూ మర్కత మాణిక్యాలు నగలు వైడూర్యాలు అంతా గోల్డ్ అన్ని తీసుకొని వచ్చి రాసులు రాసుల కింద ధర్మరాజు దగ్గర పోసేసారు రిసీవ్ చేసుకుంది ఎవరు దుర్యోధనుడు అది అంటే ఎక్కడైతే అమితమైన సంపద ఎక్కడైనా
(24:30) అమితమైన బంగారం ఉంటదో అక్కడ కలిపురుషుడి యొక్క కన్ను పడింది వాటి మీద కన్ను పడింది దుర్యోధనుడికి అందుకు లాగేద్దాం అనుకున్నాడు అక్కడ ఇక్కడ కలి ప్రభావం ఉంటది. సో ఇంత తాత్వికంగా ఈ కలియుగంలో మనం ఫస్ట్ అంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే కనెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ 100 ఇయర్స్ ఆఫ్ కలియుగ గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ కలియుగ అంటే ఒక కృతయుగం లాగా పాలించారు.
(24:58) దాని తర్వాత కలి ప్రభావం పెరుకుంటూ పెరుక్కుంటూ వచ్చింది కానీ భవిష్య పురాణం ఏం చెప్తుందంటే ఈ కలియుగంలో మొదటి 10వేల సంవత్సరాలు గోల్డెన్ ఇయర్స్ ఒక మనిషి 10వేల సంవత్సరాలు అంటే మనందరం ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎందులో ఉన్నాం 5026 లో ఉన్నట్టు 5026 30 సంవత్సరాలు అయిపోయింది కదా కలివచ్చి ఫస్ట్ 10,000 ఇయర్స్ లో ఎవడు పుట్టినా వాడు మోక్షానికి అర్హుడే వాడు ఖచ్చితంగా సాధన చేస్తే వాడికి మోక్షం వస్తుంది అందుకనే అందునే భవిష్య పురాణం ఆధారంగా బ్రహ్మ వైవర్త పురాణం ఆధారంగా ఫస్ట్ 10,ౌ ఇయర్స్ ఆర్ గోల్డెన్ ఇయర్స్ అందుకనే సనాతన ధర్మం అనేది కొంచెం తగ్గినట్టు మనకు ముందు అనిపించిన ఇప్పుడు
(25:38) మళ్ళీ లేస్తుంది మళ్ళీ రిసర్జన్స్ అనేది ఉంది దాన్ని మనం కరెక్ట్ గా వాడుకొని భక్తి అనేది కలియుగంలో అన్నిటికంటే ఈజీ కాబట్టి దాన్ని వాడుకొని మనం ఈ కలియుగంలో మహాభారత రామాయణ భాగవతాలను తెలుసుకొని మనందరం తరించాలి అనేది నా యొక్క ఉద్దేశం. సో 5000 ఇయర్స్ దాటింది కాబట్టి దాని ప్రకారం అశ్వద్ధామకి ఉన్న ఆ పాపం పోయినట్టేనా పోయింది కచ్చితంగా అశ్వత్తామ ఇప్పుడు అదే శరీరం నిండ రక్తము చీము నెత్తురు కారుతూ రెజువినేట్ కాకుండా జుట్టంతా పెరిగిపోయి ఎవరు దగ్గరికి రానీయకుండా అలా ఉండడు మొదటి 5వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతను బద్రీక ఆశ్రమంలో వ్యాసుడి దగ్గరికి
(26:20) వెళతాడు ఇవాల్టికి మనం బద్రీ వెళితే అక్కడ వ్యాసభద్రి అని ఉంది దాని దాని నెక్స్ట్ ఆ బద్రీనాథ్ వెనకాల సో ఇది నరనారాయణుల క్షేత్రం ఇది సో అనాదికాలంగా అది తపస్సు చేసుకోవడానికి ఉన్న క్షేత్రమే ప్రతి వైష్ణవుడికి శైవుడికి ప్రతివాడికి అదిఒక పెద్ద క్షేత్రమే అలాంటి ప్లేస్ లో వ్యాస గృహం ఉంది ఆయన స్థూల శరీరంతో లేడు కదా సూక్ష్మ శరీరంతో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్లి ఆయన దగ్గరనే మిగితా సంవత్సరాలన్నీ అంటే ఈ సో కాల్డ్ 4లషల32వేల సంవత్సరాలు వ్యాసుడికి సేవ చేసి పునీతుడై ఏ మూమెంట్ లో అయితే కల్కి యొక్క దృశ్య ఆయన మళ్ళీ కల్కిని చూస్తాడో అంటే ఒకసారి
(27:00) కృష్ణుడిని చూశడు కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడు మళ్ళీ కల్కి రూపంలో ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయడంతో ఆయన చేసిన పాపం మొత్తం తరిగిపోతుంది. మీకు మొత్తం మహాభారతంలో ఈ ఒక్క పని చేయకుండా ఉంటే దుర్యోధనుడు బతికి ఉండేవాడు ఈ ఒక్క తప్పు చేయకుండా ఉంటే బాగుండు అని ఏమనా అనిపించిందా అసలు దుర్యోధనుడు బ్రతికి ఉండకూడదు పాయింట్ నెంబర్ వన్ మీకుేదో చాలా సింపతీ ఉన్నట్టుంది పాపం దుర్యోధనుడు మీద ఎందుకంటే దుర్యోధనుడు శరీరంగా పడిపోతేనే మళ్ళీ కలియుగ ప్రవేశం జరుగుతుంది అసలు దుర్యోధనుడు ఎందుకు వచ్చాడు ద్వాపర నుంచి కేటీ తీసుకోవడానికి వచ్చాడు నాలెడ్జ్
(27:38) ట్రాన్స్ఫర్ తీసుకోవడానికి వచ్చాడు అందుక అందుకనే ద్వాపర ఓల్డ్ పర్సన్ ఎవరు శకుని దుర్యోధన వాళ్ళ మేనల్లుడు సో మేనమామ దగ్గర నుంచి మొత్తం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తీసుకోవడానికి వచ్చాడు కాబట్టి దుర్యోధనుడు కచ్చితంగా పడిపోవాల్సిందే కానీ ఆ కలి పురుషుడికి ఉన్న లక్షణాలు ఏంటి మాశ్చర్యం కుళ్ళు మనకు కలియుగంలో అందరి కంటే ఎక్కువ ఉండేది ఏంటంటే రెండిట్లో మనం కొట్టుమిట్టులాడుతుంటాం ఒకటి కామం ఒకటి మాశ్చర్యం కామం అంటే మళ్ళీ ఇక్కడ కేవలం శృంగారం అని కాదు ఏది చూసినా అది నాకు కావాలి పక్కోడి ఇంట్లో బిఎండmడ ఉంది నాకు కావాలి పక్కోడు జూబిలీస్ లో ఇల్లు
(28:14) కొన్నాడు లేదా పెద్ద విల్లా కొన్నాడు అది నాకు కావాలి. పక్కోడు పెద్ద పోస్ట్ కి వెళ్ళాడు నాకు అది కావాలి పక్కోడు అమెరికాకి వెళ్ళాడు నేను వెళ్ళాలి ఇదే కదా కామం కామం అంటే కోరిక సో కలియుగంలో మనిషి భయపడే బాధపడేది దేనివల్ల అంటే కేవలం అతి కామం వల్లే బాధపడతాడు ఆ కోరికలు తగ్గి పర్లేదు కంటెండెడ్ నెస్ కంటైన్మెంట్ తృప్తి అనేది ఉంటే అసలు మనిషి ఎందుకు ఇంతలా పరిగెడతాడు సో ఆ కలియుగంలో వచ్చేది ఫస్ట్ కామం రెండోది ఏంటి అన్నిటికంటే ఒకవేళ వీడు ప్రయత్నించినా వీడు ఆ స్టేజ్ కి వెళ్ళకపోతే వెళ్ళినోడిని చూసి కుళ్ళుకోవటం ఈ రెండు ప్రధాన లక్షణాలు
(28:54) ఈ కలియుగంలో మీరు అన్నట్టు దుర్యోధనుడు ఒక్క పని చేయకపోయి ఉండుంటే వాడు చాలా బాగుపడేవాడో లేకపోతే వాడు బ్రతికిపోయేవాడో అని మీరు అన్నారు కదా ఫస్ట్ పాండవుల మీద కుళ్ళు అనేది లేకపోయి ఉంంటే వాడు బ్రతికిపోయి ఉండేవాడు రాజసూయ యాగానికి వెళ్లి కచ్చితంగా నాకు ఈ రాజ్యము రాజ్య సంపద కోష ోషాగారం ఈ మణులు మాణిక్యాలు రాజభోగం అంతా నాకు కావాలనుకున్నాడు కదా ఆ రెండిటి మీద ఆశ పడకపోయి ఉండి ఉంటే వాడు బ్రతికి ఉండేవాడు కానీ వాడు ఆశ పడతాడు ఎందుకంటే వాడు కలిపురుషుడు కాబట్టి వాడు ఆశపడటమే కాదు మనం వాడి అంశలోకి వెళితే అంటే మీరు అన్నట్టు పరీక్షితుడు చేయొద్దు
(29:35) అన్న ఈ నాలుగు పనులు ప్లస్ అమితమైన బంగారం మీ లాకర్లలోన మీళ్ళల్లోన పెట్టుకొని వాడి ప్రభావం మీ మీద ఉంటే మీలో దూరి వాడు ఇదే చేయిస్తాడు. అందుకు మనం నిరంతరము ఎప్పుడ కూడా పొద్దున్న లెగగానే మనం ఆ కర్కోటకుడిని చూడాలి ఆ నలదమయంతుల కథని గుర్తు తెచ్చుకోవాలి ఆ మహాభారత రామాయణ భాగవతాలకు నమస్కరించాలి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే ఈ శోడశాక్షర మహామంత్రాన్ని మనం పొద్దున లెగ్గానే మనం ఎలా అయితే మంచం మీద నుంచి ఆ లేచి కింద దిగుతాము ఆ మంచం మీదనే మనం ఇవన్నీ చేయాలి కర్కోటకుడిని
(30:19) స్మరించాలి నలదమయంతులని స్మరించాలి భాగవత రామాయణ మహాభారతాలకు నమస్కరించాలి ఈ 16 అక్షరాల హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మీకు మీద కలి ప్రభావం ఉండదఅనేది కలిసంతరణి ఉపనిషత్తులో చెప్తుంది. మేబీ ఎవరు చెప్పినా వినకపోయినా మైత్రేయ ఋషి వచ్చి చెప్పినప్పుడు వినుంటే బాగుండేదేమో అనిపించింది. మైత్రేయ ఋషి కచ్చితంగా చెప్పేసాడు వాళ్ళకే చెప్పాడు చెప్పడమే కాదు మైత్రేయ ఋషి నలదమయంతుల కథ చెప్పి వాళ్ళకి అక్షయ విద్యను కూడా ఇచ్చేసాడు ఇది నువ్వు విన్నావు అంటే ఇది మీరందరూ తాత్వికంగా అర్థం చేసుకోవాలి ఏంటి ఒకసారి ఓడిపోయావు ఉన్నదంతా ఎందుకంటే
(30:57) ద్వాపరుడు పాచికలు వేసాడు కలి లాగేసాడు అంతే కదా అంటే శకుని పాచికలు వేసాడు దుర్యోధనుడు లాగేసాడు కాబట్టి ఇప్పుడు నేను అక్షయ విద్యని ఇస్తున్నాను అంటే ఏంటి కథ వింటే విద్య వచ్చేస్తదా సెంటిమెంటల్ కాదు ఇది ఆయన వాళ్ళకి ఈ కథను బోధించడం వల్ల వాళ్ళకి కలి ప్రభావం తగ్గేటట్టుగా ఆయన అనుగ్రహించాడు. ఈ నలదమయంతులు కర్కోటకుడు లాంటి వాళ్ళని మనం గుర్తు తెచ్చుకుంటే కలి ప్రభావం తగ్గిపోతది.
(31:27) ఆ రోజుల్లో హరే కృష్ణ మహామంత్రం అక్కర్లేదు ఎందుకంటే కృష్ణుడే పక్కన ఉన్నాడు వాళ్ళకి ధర్మాన్ని పట్టుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇవాళ నేను అందుకే చెప్పాను కృష్ణుడు అంతర్ధానం అవుతూ ఆయన యొక్క శక్తిని గోపాల మంత్రంలోకి ప్రవేశపెట్టాడు ఆ గోపాల మంత్రమే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది కలిసంతరణ ఉపనిషత్తులోనుంచి మనం కనెక్ట్ చేసుకుంటే తెలుస్తుంది.
(31:47) నెక్స్ట్ క్వశ్చన్ కురుక్షేత్ర యుద్ధంలో ఉమెన్ పార్టిసిపేట్ చేశారా? ఉమెన్ అనేవాళ్ళు పిల్లలు అనేవాళ్ళు వీళ్ళద్దరూ కూడా ఎప్పుడు యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయరు. ఇవ్వాల్టికి మీకు అంటే మళ్ళీ ఇక్కడ ఏంటి ఉమెన్ ని తొక్కేస్తారా ఇవాల్టికి మీరు ఎంతో ఆర్మీని చూస్తారు. ఓకే ఏ దేశ ఆర్మీలో ఫీమేల్స్ సంఖ్య ఉంది చాలా తక్కువగా నాకు తెలిసి ఇజ్రయిల్ లో ఉంది.
(32:16) ఇంకే కంట్రీలో ఉంది అమెరికాలో కొంచెం ఉన్నట్టు ఉంది. ఇంకే కంట్రీస్ లో ఫీమేల్స్ ని ఆర్మీలో చేర్చుకుంటారు మీరు గూగుల్ చేయండి నాకు అంత తెలియదు నాకు తెలిసినవి ఈ రెండు కంట్రీస్ే ఇజ్రయేల్లో ఉన్నారు దాని తర్వాత అమెరికాలో చాలా తక్కువ మంది ఫీమేల్స్ ఆర్మీలో ఉన్నారు ఆ ఆర్మీలో కూడా ఫ్రంట్ ఎండ్ ఆర్మీలో ఉన్నారా అంటే మళ్ళీ మీరు అనొచ్చు ఆపరేషన్ సింధూర్లో ముగ్గురు ఆడోళ్ళనే పెట్టారు కదా అని వాళ్ళు ఫ్రంట్ ఎండ్ ఆర్మీ కాదు కదా వాళ్ళు టాప్ లెవెల్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలో ఉన్న టాప్ లెవెల్ పీపుల్ కదా సో ఇక్కడ యుద్ధ రణరంగంలో అంటే కత్తు కత్తులు తీసి బరిసెలతో కొట్టుకునే యుద్ధంలో మాత్రం
(32:51) కురుక్షేత్రంలో ఏ ఫీమేల్స్ లేరు అసలు అంత దౌర్భాగ్యపు పరిస్థితి ఏ దేశానికి కలగకూడదు ఎందుకంటే మగవాళ్ళందరూ యుద్ధం చేసి వాళ్ళు చేయలేని పక్షంలో ఎక్కడో ాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు కెత్తూరు చిన్నమ్మ లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు తమిళనాడులో కూడా అలాగా ఏదనా కాంట్ బట్ పరిస్థితుల్లో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ రోజు అక్కడ మగవాళ్ళు ఇంకా బ్రతికి లేని పరిస్థితుల్లో మాత్రమే ఆడవాళ్ళని యుద్ధాలలోకి దింపేవాళ్ళు అందుకనే మహాభారతంలో ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఎందరో అసుర రాజులు అప్పటికీ ఉన్నారు మేల్ చువనిష్ట రాజులు మాస్కలిన్ మగ అహంకారంతో పేట్రేగిపోతున్న
(33:31) రాజులు అందరూ దిగారు అందరినీ పాండవులు సంహరించారు. సో ఇక్కడ నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షోహిణి సైన్యమే పార్టిసిపేట్ చేసింది దాంట్లో అమ్మాయిలు లేకపోయి ఉండుండొచ్చు కానీ లలిత అమ్మవారు బండాసుర వదలో 2185 అక్షోహిణి శైల్యాలతో ఉమెన్ే ఫైట్ చేసింది అది భూమ్మీద జరిగిన యుద్ధం కాదు అది స్టిల్ ఉమెన్ే కదా రైట్ రైట్ ఆ అంటే ఉమెన్ యుద్ధాలు చేయరని కాదు ఆదిపరాశక్తి ఆవిడ ఎంతో మంది అసురులను సంహరించింది కానీ మీరు చెప్తున్న ఈ ఈ యుద్ధం భూమ్మీద జరిగిన యుద్ధం కాదు నేను భూమి మీద జరిగిన యుద్ధాల గురించి చెప్పాను
(34:07) మీకు ఓకే అలా అయితే మహిషాసుర మర్ధిని వీళ్ళందరూ ఉన్నారు కదా కాళికాదేవి సో మొత్తం ఆ డార్క్ ఎనర్జీని మొత్తం నాశనం వీళ్ళే చేయగలరు కదా సో మెన్ కంటే ఎక్కువ బాగా కూడా యుద్ధం చేయగలరు ఉమెన్ అనేది మనకు తెలుస్తుంది కదా అంటే వీళ్ళందరూ మళ్ళీ నేను ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ తనుజా గారు వీళ్ళు మనలాగా మాంసపు దేహాలతో ఉన్న ఉమెన్ స్త్రీలింగ పుల్లింగాలు కాదు వీళ్ళంతా ఓకే వాళ్ళకు మనలాంటి శరీరాలు ఉండవు ఓకే సో కనకదుర్గమ్మ వారికి గాని మహిషాసుర మర్ధినికి గాని దాని తర్వాత ఏ అమ్మవారికి కూడా మనకు ఉండేలాంటి శరీరాలు ఉండవు అవన్నీ భగవత్తత్వాలు సో ఇక్కడ మనం దేవుళ్ళలో
(34:44) ఫీమేల్ వర్సెస్ మేల్స్ అనేది పెట్టకూడదు ఫస్ట్ అఫ్ ఆల్ శివుడికి గాని నరసింహ స్వామికి గాని వామనుడికి గాని కృష్ణుడికి గాని రాముడికి గాని పంచభూతాకృతమైన శరీరం ఉండదు. ఒక బాణం వెళ్లి వాళ్ళని తగిలితే ఆ శరీరం లోపల నుంచి బాణం వెళ్ళిపోద్ది ఏదో మీరు సినిమాల్లో చూసిన మాయలాగా అంతేగాని వాళ్ళది సచ్చిత్ ఆనంద స్వరూపం వాళ్ళది పంచభూతాలతో చేసిన స్వరూపం కాదు ఆ మాటిక వస్తే దేవతలకే ఈ ఆయుధాలు తగలవు దేవతలు ఎవరైనా మీ ముందు ఉన్నారు అనుకోండి ఇంద్రుడు చంద్రుడు ఆ శని శుక్రుడు లాంటి వాళ్ళు మీరు ఏ మిషన్ గన్తోనో ఏకే47 తో కొడితే ఆ బుల్లెట్స్ వాళ్ళ శరీరాన్ని
(35:24) పంచర్ చేయలేవు శరీరంలో లోపల నుంచి వెళ్ళిపోతాయి ఎందుకంటే వాళ్ళ దేహాలు పంచభూతాలతో క్రియేట్ చేసిన దేహాలు కావవి. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ మాట కోసం ఎవ్వరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకుండా ఉన్నారు భీష్ముడు. కానీ అమ్మ అయితే చెప్పలేదు కదా హెల్ప్ కావాల్సిన అమ్మాయికి హెల్ప్ చేయొద్దు అని సో అంబ వచ్చి అడిగినప్పుడు అట్లీస్ట్ అంతపురంలో ఏదో ఒక ప్లేస్ ఇవ్వచ్చు కదా ఉండటానికి అలా పంపించేయటం హార్ష్ గా అనిపించలేదా ఇప్పుడు మీ బాధ ఏంటంటే అంబని ఆయన యుద్ధం చేసి స్వయంవరంలోనుంచి ఫస్ట్ తీసుకొని వచ్చి అంబ మనసులో సాల్వుడు ఉన్నాడని కూడా తెలియకుండా సాల్వుడిని కూడా ఓడించి
(36:02) ముగ్గురిని అంబా అంబిక అంబాలికలను తన రాజ్యానికి తీసుకొని వచ్చి తన తమ్ముళ్లకి ఇద్దామని అని అనుకున్నాడు. ఇది స్టోరీ ఇప్పుడు మీకు నచ్చని పాయింట్ ఏంటంటే అలా తెచ్చినవాడు అమ్మని ఎక్కడో అక్కడ పెట్టుకోవాలి అంటారు మీరు ఆ రాజ్యంలో హస్తినాపురంలోనే పెట్టేసుకోవాలి అంటారు మీరు ఆ చెలికత్తలు చాలా మంది ఉంటారు ఒక ఒక ఆడామకి స్పేస్ ఇవ్వలేడా అంత పెద్ద భీష్ముడు వెరీ నైస్ మీలో చాలా స్త్రీ విప్లవ భావాలు గట్టిగా ఉన్నట్టున్నాయి.
(36:28) సో దీని మహాభారత రామాయణాల్ని నిజంగా మీ జీవితాల్లో మీరు ఉండుంటే ఎలా ఉండేదో మీరు ఆ పరిస్థితిలో ఉండుంటే ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళ అలాగే చూసుకుందాం తల్లికి మాట ఇచ్చాడు ఏమని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను సంతానం ఉండదు నాకు అని సో పెళ్లి చేసుకోడు సంతానము కనడు ఆయన ఎందుకంటే ఆ మాట ఇస్తేనే తను ఫస్ట్ అఫ్ ఆల్ ఈయనకు తల్లి అయింది మ్ పెళ్లి చేసుకొని సంతానుడిని ఇప్పుడు ఆయనకు తెలీదు అమ్మ మనసులో ఏముందో స్వయంవరానికి వెళ్ళాడు స్వయంవరంలో మనుషులను జయించి వాళ్ళని తీసుకురావాలి అలాగ అందరూ అక్కడున్న క్షత్రియుల అందరిని జయించి వాళ్ళని తెచ్చాడు తమ్ముళ్ళకి ఇచ్చి
(37:06) చేసుకోమంటే అప్పుడు అంబ చెప్పింది ఏమని నా మనసులో సాలువుడు ఉన్నాడు అని చెప్పింది నిర్ఘాంత పోయాడు భీష్ముడు అరేరే నువ్వు ఎవరినో ప్రేమించి నా తమ్ముడితో కాపురం ఎలా చేస్తావ్ హౌ ఇస్ దట్ ఫెర్ కరెక్టే నన్ను క్షమించాలమ్మ నేను సాల్వుడ్డిని ఓడించి అనవసరంగా నిన్ను తీసుకొని వచ్చాను మీ చెల్లెళ్ల మనసుల్లో కూడా అలా ఎవరనా ఉన్నారా అంటే చెల్లెళ్లు అంబిక అంబాలిక ఇద్దరు లేరండి మాకు ఎవరూ లేరు మేము ఈ కురు వంశానికి కోడళ్ళ అవ్వటం అనేది మాకు చాలా అదృష అదృష్టంగా మేము భావిస్తున్నాం మా సిస్టర్ ఆమె సాల్విడిని ప్రేమించింది కాబట్టి మీరు ఆమెని
(37:41) పంపించేయండి మేము మాత్రం ఇక్కడే ఉండి మీ తమ్ముళ్ళనే పెళ్లి చేసుకుంటామ అని అన్నా మొత్తం రాజలాంచనాలతో అంబని సాలువుడి దగ్గరికి పంపించాడు పంపిస్తే వాడు ఈగోయిస్టిక్ ఫెలో సాలువుడు అనేవాడు ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చి నేను నిన్ను ప్రేమించానురా నాయనా నేను ఇంట్లో చెప్పుకోలేకపోయాను స్వయంవరంలో చెప్పుకోలేకపోయాను కానీ భీష్ముడు పెద్దవాడు కాబట్టి ఆయనకి చెప్తే ఆయన పంపించాడురా ఏమి పర్వాలేదు ఒక లెటర్ కూడా రాసి ఇచ్చాడు కాబట్టి నువ్వు నన్ను చేసుకోమని అడిగినప్పుడు సాల్వ్డు పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా అలాంటోళ్ళు మీకు తప్పు అనిపించరు.
(38:15) వెదవల్ని మనం ఎందుకు అడుగుతామఅండి మంచిోళ్ళనే కదా అడిగేది సో వెదవలు కాబట్టి వెదవల్ని ప్రశ్నించరు మంచోళ్ళ నుంచి ప్రశ్న మీకు ఓకే సో సాలువుడు పెళ్లి చేసుకో అని అన్నాడు. మళ్ళీ తిరిగి మళ్ళీ అదే రాజలాంచనాలతో వెనక్కి వచ్చింది ఆమె ఏమని అంటే సాల్వుడ్ని నువ్వు ఓడించావట నువ్వు ఓడించిన తర్వాత నువ్వు గెలుచుకున్నది వాడికి భిక్ష అట అలాంటి దాన్ని వాడు మళ్ళీ తీసుకోడట అంటే వస్తువుగా చూసినవాడు దుష్టుడు అవునా సాలువుడు ఒక ఆడదాన్ని వస్తువులాగా చూసాడు ఎవడో గెలుచుకపోవడానికి అదేమనా పండ మనసు నిన్ను ఇష్టపడుతున్నాను రా నాయనా అంది అయినా వాడికి సంబంధం లేదు
(38:48) పొమ్మన్నాడు ఇప్పుడు భీష్ముడు అన్నాడు పెద్ద చిక్కు వచ్చి పడింది తెలిసి తెలిసి నువ్వు వేరేవాడిని మనసులో పెట్టుకొని నా తమ్ముళ్ళతో కాపురం ఎలా చేస్తావ్ నువ్వు ఏమనా సుఖపడతావా పడవు అంటే నువ్వు చేసుకోమని అడిగింది భీష్ముడిని ఆయన అన్నాడు అమ్మ అసలు ఫస్ట్ అఫ్ ఆల్ ఒక జనరేషన్ జనరేషన్ నా ప్రతిజ్ఞ వల్ల ముందుకు వచ్చేసింది నేను ఇప్పుడేదో నిన్న మన్నా ఇచ్చిన మాట కాదు మా తల్లికి ఎప్పుడో మా నాన్నగారు బ్రతికున్నప్పుడు ఇచ్చిన మాట వాళ్ళకు పుట్టిన పిల్లలకే నేను వీళ్ళని తీసుకొని వచ్చాను.
(39:19) ఆల్రెడీ ఐ యమ ఏజ్డ్ యు నో నాకే ఒక 100 ఇయర్స్ ఉంటాయి. నువ్వు కోమలివి ఓ 22 23 ఇయర్స్ కూడా ఉండవేమో నీకు నాలాంటి ముసలివాడిని చేసుకొని నువ్వు ఏంచు సుఖ పడతావ్ మీరు అది అర్థం చేసుకోవాలి భీష్ముడి ఏజ్ ఎంత అప్పుడు ఈ అంబ ఏజ్ ఎంత కాబట్టి కచ్చితంగా అమ్మ ఇది కుదరదు ఒక పని చేద్దాం నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్లిపోవచ్చు కదా మళ్ళీ నీ తండ్రి ఏదో ఒక స్వయంవరమో ఏదో ఒకటి చేసి నీకు మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తాడు కదా క్షత్రియ స్త్రీవే కదా లేదా నువ్వు ఎవరినన్నా వేరే వాళ్ళని ఇష్టపడితే నేనే దగ్గరు ఉండి పెళ్లి చేస్తాను అన్నాడు ఆయన అందుకనే మహాభారతాన్ని మనం మనం ప్రాపర్ గా చదవాలి
(39:53) ఆయన న్యాయం చేస్తారు అన్నాడు నువ్వు నాకు చెప్పు ఏం చేయాలో అంతే ఆడవాళ్ళకి కొన్ని కొన్ని సార్లు ట్రిగర్ అయితే దానికి లాజిక్ లేని ట్రిగర్ అవుతారు వాళ్ళకి అసలు ఈ గోలంత ఎందుకు వచ్చింది నేను సాల్వుడు అందరూ వచ్చిన స్వయంవరానికి నేను వెళ్ళా ఓకే శిశుపాలుడు ఉన్నాడు సాల్వుడు ఉన్నాడు జరాసందుడు ఉన్నాడు అందరూ ఉన్నారు. ఓకే సాల్వుడిని చూసి వాడు మెళలో హారం వేసేసి ఉండిఉంటే నా పని అయిపోయేది.
(40:20) అలాంటిది యు మేడ్ కాంప్లికేటెడ్ లైఫ్ ఫర్ మీ అక్కడ సాలువుడు వచ్చాడు నేను మెళలో దండేసేసేదాన్ని హ్యాపీగా నాకు వాడికి పెళ్లి అయిపోయి ఈ పాటికి మేము హనీమూన్ లో ఉండేవాళ్ళం నువ్వు వచ్చి నువ్వు తెచ్చావు చూడు నన్ను అక్కడరా మొత్తం నాశనం అయిపోయింది నా జీవితం భీష్ముడు ఒప్పుకున్నాడు సారీ నాకు తెలియదే పోనీ నేను మిమ్మల్ని అందరినీ రథంలో కూర్చోబెట్టినప్పుడు ఏమి నోట్లో కుయ్యి కయమనకుండా కూర్చున్నారే మీరు నేను సాలువుడిని అంటే ఒక్క నిమిషంలో ఓడించ లేను కదా కొన్ని బాణాలు వేస్తుంటే చెప్పొచ్చు కదా నా ప్రాణనాతుడు ఉన్నాడు అక్కడ నువ్వు వాడిని కొట్టొద్దు దయచేసి
(40:54) బాణ లేయద్దు ఏదైనా ఒక మాటనా చెప్పిఉండొచ్చు కదా అంటే అంతమందిలో మొహమాట పడిఉండి ఉంటదండి ఇప్పుడు ఏం చేయగలవండి మొహమాటం ప్రాణానికి వచ్చింది ఇక్కడ పోయింది ఆమె లైఫ్ పోనీ నన్ను క్షమించమని అడిగాడు భీష్ముడు నాకు తెలియదు దీనికి ఏం చేయాలో నాకు తెలిసింది ఒకటే నువ్వు మళ్ళీ మీ పుట్టింటికి వెళ్ళిపోయావ అంటే కొన్నాళ్ళకు అన్ని మర్చిపోతారు ఏముంది ఒక పెళ్లి పోతే ఇంకో పెళ్లి ఎంగేజ్మెంట్ ఆగిపోయింది పీటర్ల మీద పెళ్లి ఆగిపోయిందని ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉంటామా ఆరు నెలల తర్వాత అందరూ మర్చిపోతారు ఇంకో పెళ్లి అయితే చేసుకుంటాం కదా మిమ్మల్ని మీరు ఊయించుకోండి ఆ ప్లేస్ లో
(41:24) ఆయన ఇప్పుడు మీరు అనేది ఏంటి ఆ రాజ్యంలో ఒక పోస్ట్ ఇస్తాడు ఏ పోస్ట్ చిలికిత్త ఆమె ఆమె పెద్ద రాణి అండి ఒక రాజ్యానికి రాణిని తీసుకొని వచ్చి ఆ రాజ్యంలో చిలికిత్తం చేయాలా చేయలేడు పోనీ రాజులకు కాకుండా ఎవరికి ఇవ్వాలంటారు మీరు వెళ్లి ఎవరనా బట్టలక ఇస్తే అసలు ఏమన్నా న్యాయం ఉంటదా ఆమె లెవెల్లో సాల్వడు కురు సామ్రాజ్యం ఇలాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి ఆమెకన్నీ పెద్ద పెద్ద రాజ్యాల్లో రాజ్యాలు ఉన్నాయి ఆమె మైండ్లో అంటే సోషల్ హైరార్కీ అనేది ఒకటి ఉంది కదా ఇవాళ ఎవరన్నా టాప్ నాచి రిచ్ పర్సన్ ఇంతింత పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్ ఎవరైనా వెళ్లి పూర్వ అమ్మాయిని
(41:57) పెళ్లి చేసుకున్నారా ఒక అమ్మాయి పూర్వాడిని ఎందుకండి చేసుకుంటది అంటే ఇక్కడ మీరు అదే జాతి పాతి లాంటివి కాదు మీరు చూడాల్సింది ఇవాళ మన ప్రస్తుత సమాజంలో ఒక పెద్ద సెలబ్రిటీ ఎవరన్నా వెళ్లి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని చేసుకున్నాడా అసల లేదు టాలీవుడ్ లో గాని బాలీవుడ్ లో గాని లైఫ్ ఇవ్వచ్చు కదా ఏ టీచర్ గారి కూతురునో బ్యాంక్ మేనేజర్ గారి కూతురునో చేసుకోవచ్చు కదా వాళ్ళు వాళ్ళ రేంజ్ కి పెళ్ళెళ్లి చేసుకుంటారు.
(42:24) సినిమా వాళ్ళు ఇండస్ట్రియలిస్టులని ఇండస్ట్రియలిస్టులు ఇంకా ఇండస్ట్రియలిస్టులని ఆమె పెద్ద ఒక పెద్ద రాజ్యానికి ఆమె రాణి ఆమె ఇంకొక పెద్ద రాజుకు భార్య అవ్వాలనుకుంటది తప్ప ఇంకొక బట్టలని చేసుకో చిలికింతల్ని చేసుకో ధర్మం తెలిసినవాడు కాబట్టి వెళ్ళిపోమన్నాడండి అలా ఇంకొక రాజ్యంలో ఆమె బ్రతికితే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఆ అమ్మాయి సేఫ్టీకి ఎవరు గ్యారెంటీ ఒక అమ్మాయి పెళ్లి కాకుండా అలా ఉండొచ్చా ఇంకొకళ్ళ ఇంట్లో ఇంకొక రాజ్యంలో ఇంకొకళ్ళ ఇంట్లో ఇంకొకళ్ళ అంతపురాల్లో ఉండొచ్చా అలా లాగా అది ఎలా ధర్మం అవుతది చెప్పండి.
(42:56) ఆయన ఒక రకంగా స్త్రీని గౌరవించాడు కాబట్టి తెలియక జరిగిపోయింది నన్ను క్షమించమంటే వెళ్లి ఏం చేసింది ఎలా అన్నా రివెంజ్ తీర్చుకోవాలని పోయి పరశురాముడిని పట్టుపట్టింది. పరశురాముడు కూడా ఒక రకంగా అర్థం కాలా అందుకనే ఆయన ఏంటంటే వాళ్ళిద్దరు ఒక రకంగా రోల్ ప్లే చేశారు. ఇప్పుడుఏంటి ఇప్పుడు నేను భీష్ముడిని కొట్టేయాలి అంతేనా కచ్చితంగా కొట్టేయాలి లేకపోతే ఎంత అహంకారం కాకపోతే నన్ను కిడ్నాప్ చేస్తాడు నన్ను తీసుకొచ్చేస్తాడు ఆమె మనసులో ఉన్నది ఆయనకి ఎలా అర్థం అవుతది అని ఆమెకి ఎంపతీ లేదు ఆమెకు ఆ ప్రాబ్లం లేదు వీడిని కొట్టడం నేను చూడాలని కూర్చుంది పరశురాముడి దగ్గర
(43:32) పరశురాముడు కూడా పిలిచి ఏదో చిన్న పిల్లలు ఆడిన ఒక ఆట ఆడి వాళ్ళ శిష్యుడి చేతిలో కావాలని ఓడిపోయి అమ్మ నేను కూడా ఓడిత్తలేకపోతున్నాను అమ్మ పోన్లే ఎలాగో నేను ఒక 10 రోజుల పాటు యుద్ధం చేసి తూట్లు తీట్లు కింద కొట్టేసాను కదా బాణాలతో బాగా నెత్తురు కారుతుంది కదా చూసి ఆనందించమన్నాడు. సాటిస్ఫై కాలా ఆమె సాటిస్ఫై కాలా గంగాదేవి వచ్చి చెప్పింది ఆమెకి అంటే మీరు భారతంలో సగం సగం సినిమా నాలెడ్జ్ చూస్తే అర్థమవుతది తర్వాత వెళ్లి మళ్ళీ తపస్సు చేస్తే గంగాదేవి వచ్చింది అవును అసలు నీ పగలో ఏమన్నా లాజిక్ ఉందా పాపం తెలియక చేశడమ్మ రోడ్డు మీద వెళ్ళినప్పుడు తెలియక
(44:10) మిమ్మల్ని గుద్దేస్తాడండి వాడిని చంపేస్తారా మీరు చెప్పండి లేదు దాంట్లో కూడా లాజిక్ చెప్ప ఎడు రమ్మన్నాడురా నిన్ను 60 స్పీడ్ మీద ఉమెన్ కి లాజిక్ కంటే ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. ఆ ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి కదా కొన్ని ఎమోషన్స్ ని ఎవడు ఎవడు తీర్చలేడు ఆర్తచలేడు అందులో ఒక జీవితం అందుకనే ఆమె వల్ల చచ్చిపోయాడు కదా న్యాయం జరిగింది కదా ఒక రకంగా ఫైనల్లీ ఆయన ఎలా చచ్చిపోయాడు అదే అంబ వల్ల చచ్చిపోయాడు.
(44:37) సో మీ ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మాకు లాజిక్ లేకపోయినా ఎమోషన్ స్ట్రాంగ్ ఉంటది కాబట్టే అంబ వల్ల చనిపోయాడు భీష్ముడు. సో దీనికి అర్థం ఏంటంటే లాజిక్ అంటే ఎమోషన్ే స్ట్రాంగ్ అని లాజిక్ అంటే ఎమోషన్ే స్ట్రాంగ్ రైట్ సో ఎమోషన్ే స్ట్రాంగ్ సో మీరందరూ ఆనంద పడాల్సింది ఏంటంటే అలాంటి ఒక తప్పు చేశడు కాబట్టి అలాంటి అంబ వల్లనే చచ్చిపోయాడు దానికి మీరు ఆనంద పడండి.
(44:58) నెక్స్ట్ క్వశ్చన్ ఆశ్రమిక పర్వంలో ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి వీళ్ళందరూ ఆశ్రమానికి వెళ్ళాలనుకున్నప్పుడు ధర్మరాజు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలని డిసైడ్ అవుతారు. అప్పుడు యువరాజుగా ఉన్న భీముడిని రాజుని చేయాలి కానీ మళ్ళీ కౌరవుల తమ్ముడైన యుగిట్సుకిని రాజుని చేసి చేద్దామని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటే తనకి తాను గ్రేట్ అని కరెక్ట్ అని జనాలకు ప్రూవ్ చేసుకోవాలని చేస్తున్నాడా ఇది ఇలాంటి డౌట్స్ ఎలా వస్తాయండి మీకు అక్కడ నాకు అదే డౌట్ వచ్చింది భీముడు కదా భీముడు నా ఫేవరెట్ కదా సో భీముడు రాజు అవ్వాలి కదా భీముడిని రాజుగా చూడాలని భీముడు రాజు అవ్వకపోయినా పర్వాలేదు కానీ
(45:34) యూచువని రాజసింహాసనం మీద కూర్చోబెట్టాలఅనుకుంటున్నా అన్న ధర్మరాజు కేవలం తను తను గొప్ప అనిపించుకోవడం కోసం ఏదో పెద్ద త్యాగమూర్తి ఏదో పెద్ద ధర్మమూర్తి అని అనిపించుకోవడం కోసం ఇలాంటి ఒక పని చేశాడా అనే ఒక డౌట్ ఎందుకు వచ్చింది మీకు ఎందుకంటే యువరాజుగా హైరార్కీ ప్రకారం యువరాజుగా ఉన్న అతనే కదా రాజు అవ్వాలి రాజు లేనప్పుడు రాజు పోస్ట్ ఖాళీ అయినప్పుడు అక్కడ కూడా మా భీముడిని తొక్కేస్తే ఎట్లా అండి సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీ అందరికీ ఫస్ట్ అఫ్ ఆల్ మహాభారతం అనే ఒక పెద్ద కావ్యంలో మీరు అర్థం చేసుకోవాలి ల్సింది ఏంటంటే ఓన్లీ ధర్మం మాత్రమే గెలుస్తది
(46:12) లాస్ట్ లో అది వ్యాస హృదయం అదే శ్రీకృష్ణ పరమాత్మ హృదయం కూడా ఎందుకంటే దుష్టులైన వాళ్ళందరినీ చంపేశారు. సో చివరాఖరికి నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒక అవకాశం భగవంతుడు ఇస్తాడా ఇస్తాడు కదా ఇస్తాడు కదా ఎంతటి చెడ్డవాడికైనా బాగుపడడానికి ఒక అవకాశం ఉంటుందా ఉంటుంది అసలు యూత్ అనేవాడు చెడ్డవాడిగా మనకి మహాభారతం ఎక్కడా చెప్పల ఆ మాటికి వస్తే ధర్మరాజు తన ఖడ్గాన్ని తీసి గాలిలో నిలిపి తన యొక్క గుర్రంతో మొత్తం కురుసామ్రాజ్య సైన్యం అంటే కౌరవుల వైపు ఇటు నుంచి అటువైపుకు పరిగెత్తుకుంటూ వాళ్ళందరికీ ఒకడే అరిసాడు ఆఖరి మూమెంట్లో కురుక్షేత్రం
(46:50) స్టార్టింగ్ లో ఇంకా ఇటువైపు ధర్మం మిగిలింది అని ఎవరైనా అనుకుంటే దయచేసి మీకు మా ఓపెన్ ఆఫర్ మీరు ఇక్కడికి వచ్చేయొచ్చు అని చెప్పినప్పుడు అంతమంది ముందు అంటే అవకాశం లేదుఅనుకున్నాడు నేను కౌరవులకే కౌరవుల వైపు ఉన్నవాడిని నేను దృతరాష్ట్రుడికి పుట్టిన వాడిని నన్ను ఎన్నడూ ధర్మరాజు అడగలేదు సో మనం ఎప్పుడు అధర్మం వైపు యుద్ధం చేసే చచ్చిపోవాలా అని ఒక బాధతో ఉన్నవాడు ఆ యూయుచ్చు ఒక్కసారికి అలాంటి ఓపెన్ ఆఫర్ ఇవ్వగానే సంజయుడు చెప్పాడు ధృతరాష్ట్రుడికి ఒరేయ్ నీ కొడుకుల్లో ఒకడు మంచోడు ఉన్నాడురా 101వ వాడు వాడు చివరాకర్ మూమెంట్లు అవకాశం
(47:29) దొరకగానే మంచోళ్ళ దగ్గరకి జంప్ అయిపోయాడు ఆ యుచ్చు ఎలాంటివాడు అనుకుంటున్నారు విభీషణ లాంటివాడు యుచ్చు అంటే మీరు అది అర్థం చేసుకోండి రావణాసురుడు విభీషణుడికి ఏమేమి ఇవ్వలేదు విభీషణుడు ఏమి పెద్ద ఆ యుద్ధాలు చేసి గెలవక్కర్ల రావణాసురుడు మూడు లోకాలక వెళ్లి ఇంద్రుడిని చంద్రుని శనిని శుక్రుడిని గ్రహాలందరిని శాసించగలిగిన ఒక దమ్ము కలిగినవాడు రావణాసురుడు గ్రేట్ కింగ్డమ లంక ఆ లంకలో ఎక్కడ లేని వైభోగం అంతా ఉంది ఎక్కడ లేని సుందర స్త్రీలు ఉన్నారు విభీషణుడు ఎవరు రావణాశరుడు తమ్ముడు రావణాసురుడు తమ్ముడు రావణాసురుడిని ఎందుకు వదిలేస్తాడండి ఇవాళ
(48:13) ది మోస్ట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ తమ్ముడు వదిలేస్తాడా అంబానీలు అదానీలు కూడా వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళని వదిలేరు కదండీ పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడా అంతా నెపోటిజమే కదా తమ్ముళ్ళు తమ్ముడు పిల్లలు వాళ్ళ సొంత పిల్లలు అలా ఎవరనా వదిలేస్తారా అసలా లేదు ఆ రోజు నిజంగా రాముడి దగ్గర ఏముంది కోతులు ఉన్నారు నార చీరలు ఉన్నాయి ఆ కోతుల దగ్గర వెపన్స్ కూడా లేవు రాళ్ళు రప్పలే వెపన్స్ వాళ్ళకి అంత పెద్ద లంకని వదిలేసి వెళ్లి రాముడి దగ్గర చేజోడిచి నమస్కరించి విభీషణుడు నించున్నాడు అంటే విభీషణుడు ఏమన్నా తక్కువవాడా అందుకే చిరంజీవుల్లో
(48:48) ఒకడఅయ్యాడు ఆ విభీషణుడు అలాగ మీరు ఆలోచించాలి యూచు ఎవరు 100 మంది సైనికులు 100 మంది కౌరవులు అది కాకుండా మహామహులంతా ఉన్నారు వీళ్ళ వైపు అతిరథ మహారధులే అందరూ భూరిశ్రవ సోమదత్త భీష్మ ద్రోణ కృప, అశ్వత్తామ ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారండి అక్కడ 100% 11 అక్షోహిణి సైన్యం అంటే నాలుగు అక్షోహిణి సైన్యం వీళ్ళకంటే ఎక్కువ. ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ద మోస్ట్ స్కిల్ ఫుల్ పీపుల్ ఎక్కడ లేని పిశాచ నిసాచ రాక్షస గణాలన్నీ వీళ్ళ వైపు ఉన్నాయి.
(49:27) అటువైపు ఏమున్నాయి నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ పంచపాండవులు ఆయుధం పట్టని కృష్ణుడు చిన్న పిల్లలు అభిమన్యుడు ఉపపాండవులు అంతా నాన్ ఎక్స్పీరియన్స్డ్ అంటే వాళ్ళ రెస్ూమేలో ఒక్క యుద్ధం చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు వాళ్ళకి ఒక పెద్ద నైపుణ్యం లేదు మళ్ళీ సీనియర్ సిటిజన్స్ విరాట్రాజు మామ పిల్లనిచ్చిన మామ విధురుడు ఉత్తరకుమారుడు యుద్ధం చేయని ఉత్తరకు యుద్ధాలు చేయని ఉత్తర కుమారుడు ఇలాంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాచ్ తో పాండవులు ఉన్నారు అవును మరి అంతమంది అటువైపు హేమా హేమేలను వదిలేసి యూచు తన రథం తీసుకొని వీళ్ళ వైపు వెళ్తే అందరూ నవ్వారు ఆహహహ నీ గొయ్యి నువ్వే దువ్వుకుంటున్నావురా అన్నారు అది ధర్మం
(50:07) అంటే ఆ ధర్మానికి ఏం చేయాలి మనం ఒక రకంగా చెప్పాలంటే రాముడు రావణాసురుని చంపిన తర్వాత లంకకు పట్టాభిషేకం ఎవరిని చేశడుని విభీషణుడికి చేశాడు. విభీషణుని ఏమన్నారో తెలుసా ఆ టైంలో ఒరేయ్ ఆ అన్న ఎంగిలి తిని బ్రతికిన వాడివి అసలు నీకున్న అర్హత ఏంటిరా నువ్వు విభీషణ అనే పేరు ముందు బ్రదర్ ఆఫ్ రావణ అనేది తీస్తే నువ్వు గడ్డిపూసతో సమానం అని చెప్పారు.
(50:35) కుంభకర్ణుడు మేఘనాధుడు ఇంద్రజిత్తుడు అయితే ఏంటి పిచ్చోడా వీడు ఇక్కడికి వెళ్ళిపోయాడు రాముడి దగ్గరికి అని అనుకున్నారు వాళ్ళంతా అలా నిలపడ్డాడు కాబట్టి యూత్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ పర్సన్ చచ్చిపోతే చచ్చిపోవచ్చు కానీ ధర్మం వైపు ఉండి చచ్చిపోతే అది చాలు అనుకున్నాడు కాబట్టి ఇది కేవలం ధర్మరాజు మీరు ఫస్ట్ అఫ్ ఆల్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు నా పాడ్ కాస్ట్లు మహాభారతాలు మొత్తం వినకపోయినా ప్రేక్షకులకి ధర్మరాజు జూదరి అని ఎవరన్నా అంటే అంటే చెప్పుతో కొట్టండి వాడిని ఎందుకంటే జూదరి లాంటి వాడిని అంటే జూదరి అంటే వీక్నెస్
(51:10) ఉన్నోడేగా పేకాటల వీక్నెస్ ఉన్నోడు ఎక్కడ పడితే అక్కడ పెళ్ళాన్ని ఎక్కడ పడితే అక్కడ తమ్ముళ్ళని ఎక్కడ పడితే అక్కడ నగలని నట్రా కుటుంబాన్ని కోషాగారాన్ని పెట్టి జూదం ఆడుకునే వాడిని కృష్ణుడు తీసుకొని వచ్చి చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చోబెట్టి 18 అక్షోహిణలని చంపి పట్టాభిషేకం చేశాడు అంటే అమ్మో అసలు కృష్ణుడిలో పెద్ద ఫాల్ట్ ఉండి ఉండాలి.
(51:35) ఇంత బేసిక్ కామన్ సెన్స్ ఎలా మర్చిపోతారో నాకు అర్థం కాదు కామెంటరీలో చూస్తాను ధర్మరాజు జూదరి పెళ్ళాన్ని పణంగా పెట్టాడు అసలు ఏమనుకుంటారో వీళ్ళంతా మన ఇతిహాసం ఈ నేల మీద కృష్ణుడు 5వేల సంవత్సరాల కిందట ఇదే నేల మీద నడిచాడు ఇది మన హిస్టరీ క్రిస్టియన్స్ చెప్తే నమ్మేస్తారు ఓల్డ్ టెస్టమెంట్ చూశరనుకోండి మోసెస్ ఒక పెద్ద దండాన్ని పెడితే రెడ్ సీ మొత్తం దారి ఇచ్చేస్తే వీళ్ళంతా నడుచుకెళ్ళిపోతారు మీరు చదివారో లేదో ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధత త ఓల్డ్ టెస్టమెంట్ లో మోసెస్ ఒక దండాన్ని పెడితే చాలు సముద్రం చీలిపోద్ది అక్కడి నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆ రెడ్
(52:10) సీని అది మన వానరులు లాజికల్లీ రాళ్ళేసి రప్పేసి ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టారురా నాయనా లంక వెళ్ళడానికి అంటే మనది మిథాలజీ వాళ్ళది హిస్టరీ అది మన దౌర్భాగ్యం అంటారు ఆ హిందూ మైథాలజీ ముందు ఆ వర్డ్ ని తీసేయాలి అరే అలా ఎలారా ఒక దండం పెట్టగానే రెడ్ సీ మొత్తం పక్కకు జరిగిపోయి మనకు మనకు దారి ఇచ్చేస్తది వాళ్ళది మాత్రం హిస్టరీ అలా జరిగిందండి 2000 ఇయర్స్ ముందు క్రైస్తవు క్రైస్తవు రాకముందు ఓల్డ్ నిబంధతలు జరిగాయండి ఇలాగా మనవాళ్ళు లాజికల్లీ రాళ్ళు రప్పలతో బ్రిడ్జ్ కట్టారు ఇవాళటికి రాళ్ళు రప్పలతోనే కదండీ బ్రిడ్జ్లు కట్టేది ఆ మీరు అన్నట్టు వాళ్ళది వాళ్ళు చాలా బాగా
(52:51) ప్రొటెక్ట్ చేసుకుంటారని నేను స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఫ్రైడేస్ ముస్లిమ్స్ ఏమో నమాజ్ కి వెళ్తారు పిల్లలు కూడా ఖురాన్ చదువుతారు చాలా చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా చదువుకుంటారు. అండ్ సండేస్ ఏమో క్రిస్టియన్స్ బైబిల్స్ చదువుకుంటారు దాన్ని ఫాలో అవుతారు చాలా స్ట్రాంగ్ గా కానీ మనం మాత్రం మన మహాభారతాలు చదవము భాగవతాలు చదవము రామాయణాలు చదవము చివరికి నమస్కారం పెట్టి హరే కృష్ణ జై శ్రీరామ్ అనటానికి కూడా మొహమాట పడతారు.
(53:19) అది మన దౌర్భాగ్యం ఎందుకంటే ఒక బ్యాడ్ ఏజ్ గడిచింది ఆ 60లు 70లు 80లు అనే ఒక డార్క్ ఏజ్ సో మన తండ్రుల టైంలో మనల్ని బాగా తొక్కేసి రకరకాల వాళ్ళు భారతదేశాన్ని పాలించి మనది అనుకునే ఒక దాని మీద మనకి నమ్మకం పోవాలి ఏ క్రిస్టియన్ కి వాడి గ్రంథంలో ఎన్ని చెప్పినా వాడికి దాని మీద నమ్మకం ఉంటది. అది లాజిక్ కాకపోయినా వాడికి నమ్మకం ఒక ముస్లిం కి వాడి గ్రంథం మీద నమ్మకం మనది మాత్రం మిథాలజీ ముందు మిథాలజీ తీసేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీక్ సివిలైజేషన్ రోమన్ సివిలైజేషన్ మెసపటోనియన్ సివిలైజేషన్ ఇలా అన్ని దేశాలలో ఉన్నవి సివిలైజేషన్స్ మనది మాత్రం సివిలైజేషన్
(54:01) కాదు మనది మాత్రం మిథాలజీ ఏదో పేరు ఇవ్వటానికి హరప్ప మొహింజదారో సివిలైజేషన్స్ అని మనం చెప్తాం కానీ మనఅందరం గుర్తుంచుకోవాలి నేను మహాభారతాన్ని కూడా మొత్తం కంప్లీట్ చేసి ఒక నార్ నా ఫార్మల్ లాంగ్వేజ్ లో మహాభారతాన్ని ఎందుకు చెప్పానంటే ఇది మన హిస్టరీ ఇది మన చరిత్ర అంటే ఒక 100 సంవత్సరాల కిందట 200 సంవత్సరాల కిందట 300 సంవత్సరాల కిందట ఎలా అయితే మనం శివాజీ వచ్చాడు రాణా ప్రతాప్ వచ్చాడు ఈ దేశాన్ని ఏలట అని పృథ్విరాజ్ చౌహాన్ వచ్చాడని మనం ఎలా చోళలు పాండ్యలు శ్రీకృష్ణదేవరాయులు అనేది ఎలా చరిత్రో ఈ భూమిని ధర్మరాజు ఏలాడు అనేది అలాంటి చరిత్రే ఇక్కడ
(54:39) కురుక్షేత్రం జరిగింది దానికి ఆర్కియాలాజికల్ ఎవిడెన్సెస్ దొరికాయి ఇంతకంటే మీకు ఏం కావాలండి చాలా రోజులు నాసా రామసేతుని ఆడమ్స్ బ్రిడ్జ్ అంది. మరి మన పురాణం చెప్పిందే ఆ రెండిటి మధ్యన ఒక ఓడ ఉందని ఇవాళ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వేలో ఎన్నో అద్భుతమైన విషయాలు ద్వారకలో మర్జ్ అయిపోయిన ఆ బేడ్ ద్వారక ద్వారకకి 30 కిలోమీటర్లు ఆ సీ లో ఉన్న ఎన్నో రకాల బిల్డింగ్స్ ని ఎన్నో రకాల ఫౌంటైన్స్ ని కాయిన్స్ ని కనుక్కుందే ఇవాళ గోమతి ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడ ఆల్మోస్ట్ 50 ఫీట్ తొవ్వితేసెవెన్ఎ లేయర్స్ కింద సివిలైజేషన్స్ బయట పడ్డాయి
(55:17) ఇవన్నీ ఆర్క ఆర్కియలాజికల్ నేను అందుకే చెప్పా శికారిపురి రఘునాథరావు ఈ పేరు బాగా గుర్తుంచుకోండి హిందువులందరూ రుణపడి ఉండాలి మైసూరు వాస్తవ్యుడు అసలు ఎటువంటి గవర్నమెంట్ ఫండింగ లేని రోజుల్లో మెరైన్ ఆర్కియాలజీ చేసి ద్వారకని కనుక్కున్నాడు ఆయన ఇప్పుడు అలోక్ త్రిపాఠి 2025 లో ఆయన ఇంకా ఎక్స్కవేషన్స్ చేస్తున్నాడు.
(55:37) ఇది మన చరిత్ర ఎక్కడో కాదండి అసలు ఫస్ట్ అఫ్ ఆల్ మన దౌర్భాగ్యం ఏమిటంటే మీరు ఎప్పుడైనా బ్యాంకాక్ వెళ్తే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ పేరేంటి సువర్ణభూమి ఆ థాయిలాండ్ రాజుల పేర్లు ఏమిటి రామా వన్ రామాట మీరు కంబోడియా ఇలాంటి చోట్ల మీకు గరుడు స్టాచూస్, హనుమంతుడి స్టాచూస్ మన ఫోర్ రోడ్ జంక్షన్ లో పొలిటీషియన్స్ స్టాచూస్ ఎలా ఉంటాయో అలాగ మన హిందూ గాడ్ స్టాచూస్ ఉంటాయి అక్కడంతా ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో లేదు కంబోడియాలో అంకూరువాటు ఉంది.
(56:11) ప్రపంచంలో ఎన్నో చేట రాముడు విగ్రహాలు కృష్ణుడు విగ్రహాలు శివుడి యొక్క శివలింగాలు బయటపడ్డాయి ఇక్కడ ఇక్కడ కాదు ఆఫ్రికాలో ఆ సైబేరియాలో రష్యాలో యూరోపియన్ కాంటినెంట్స్ లో ఆస్ట్రేలియాలో వరకు తొవ్వుతుంటే అందులో నుంచి వచ్చాయి అంటే భూమిని మొత్తం ఏలింది 5000 సంవత్సరాల క్రితం పరీక్షితుడు పిల్లలైన ఈ జన్మేజయుడు జన్మేజయుడు తమ్ముడు సమస్త భూమండలాన్ని ఏలారు అది హిస్టరీ 2000 సంవత్సరాల కిందట క్రైస్తు వస్తే 1500 సంవత్సరాల కిందట మహమ్మద్ వస్తే 200 సంవత్సరాల కిందట బుద్ధుడు వస్తే దానికి ముందు మోసెస్ వస్తే మనం హిస్టరీ అని ఎలా అంటున్నామో ఇంకొక 2000 సంవత్సరాల ముందు ఈ
(56:55) భూమి మీద తిరిగారు ఈ పాండవులు అనే సంగతి ఎప్పుడైతే మీరు చిత్తశుద్ధిగా నమ్ముతారో అప్పుడు మహాభారత రామాయణాలు మీ ఒంటికి పడతాయి ఎప్పుడైతే వాటి మీద మీకు నమ్మకం కలుగుద్దో అప్పుడు మీ జీవితాల్లో పరివర్తన కలుగుద్ది ధర్మమునందు పూనిక అంటే ధర్మం అనేది చాలా కాంప్లికేటెడ్ వర్డ్ ఎప్పుడైతే మనకు భగవద్ అనుగ్రహం భగవంతుడి మీద విశ్వాసం పూర్తిగా కలుగుద్దో ధర్మం అనేది మన మనసుల్లో ప్రచోదనం జరుగుద్ది అందుకే దియోన ప్రచోదయాత్ అని మనం ఎందుకు గాయత్రీలో అంటాం అంటే ఏ సత్యాన్ని అయితే మనం తెలుసుకుంటే మన మనసుల్లో ఆ సత్యం ప్రకటిస్తదో ఆ ధర్మం ప్రకటిస్తదో అది
(57:36) దియోన ప్రచోదయాత్ భూమండలం మొత్తం మన దేవుడి బొమ్మలు ఉండిఉండొచ్చు కానీ అయోధ్య ఓపెన్ చేయడానికి ఇన్నేళ్లుు ఫైట్ చేయాల్సి వచ్చింది మనం ఇప్పుడు లక్కీలీ మనం చూడగలుగుతున్నాం అది మన మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం ఒక్క దేశమే ఈ భూమండలం మీద 700 సంవత్సరాల తుర్కీయులు ఓ 300 సంవత్సరాలు 350 సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత కూడా హిందూయిజం మెజారిటీ రిలీజియన్ గా ఉంది ఒక్క దేశంలోనే ఇంకా వేరే ఏ దేశాల్లో కూడా వాళ్ళ రిలీజన్ లేదండి వాళ్ళందరూ ఇద్దరు క్రైస్తవులు అయ్యారు ఐదరు ముస్లిమ్స్ అయిపోయారు ఇండోనేషియా చూడండి అఫీషియల్లీ ఒక ముస్లిం కంట్రీ అది కానీ
(58:19) వాళ్ళ కల్చర్ లో రామాయణ భారతాలు ఉన్నాయి. వాళ్ళ డ్రామాస్ లో ఉన్నాయి. సో ఏ దేశం మీదైనా ఈ మొహమ్మదీయులు వచ్చారో ఆ దేశం దేశం మొత్తం కూడా వాళ్ళు కన్వర్ట్ చేసేయగలిగారు. ఏ దేశాల్నైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏలిందో ఏ దేశంలోకైతే ఫ్రెంచ్ పోర్చుగీస్ కాలనీస్ వచ్చాయో ఆఫ్రికన్ కంట్రీస్ లో చూడండి క్రిస్టియన్ వాళ్ళేమో క్రిస్టియన్స్ తో పుట్టిన వాళ్ళు కాదు ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ ముందు పీక్ అండ్ రిలీజియన్స్ అనేవాళ్ళు వాళ్ళు అడవి దేవతలని చెట్లని కొమ్మలని పసుపుని నీళ్ళని వాటిని పూజించేవాళ్ళు వాళ్ళంతా అక్కడికి వెళ్లి వాళ్ళందరిని మార్చారు ఈ ఒక్క దేశమే
(58:57) దీని గ్రేట్నెస్ ఏంటంటే ఎన్ని కన్వర్షన్స్ జరిగినా ఇవ్వాల్టికీ క్రిస్టియన్ అనేది ఒక మైనారిటీ రిలీజియనే ఇవాల్టికి ముస్లిం అనేది ఒక మైనారిటీ రిలీజియనేవెయి సంవత్సరాల పాటు మన దేశం పరాయవాడి చేతిలో బానిసగా ఉన్న హైందవ ధర్మం సనాతన ధర్మం ఇంకా మిగిలి రామాయణ మహాభారత భాగవతాలు ఇన్ని వెయి సంవత్సరాల వేరేవాడి పాలనలో ఇవ్వాల్టికి మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఈ నేల మీద నుంచి సనాతన ధర్మాన్ని అసురులు మొత్తం కిందలోకాల్లో ఉన్న అతల విత్తల సుతల తలాతల పాతాళ లోకంలో ఉన్న అసురోత్తములు అందరూ ఇక్కడ రాజులైనా మార్చలేరండి దీన్ని బ్రిటిష్ వాడు తుర్కీయులు కాదు మొత్తం
(59:40) అసురులు అసురులు పైకవచ్చి రాజులు పొలిటీషియన్స్ చక్రవర్తులు అయిపోయి కొన్ని లక్షల మిషనరీస్ ఇక్కడికి వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు అది మనం చూపించాం ఈ దేశం ఇంకా నిలబడింది. కరెక్ట్ దట్ ఇస్ ద గ్రేట్నెస్ అందుకనే ఇది సనాతన సో ఒక సినిమాలో రజినీకాంత్ ఓపెన్ గా చెప్తాడు కదా ఏమిటి సింహాలే సింగిల్ గా వస్తాయి పందులే గుంపులుగా వస్తాయి అని చెప్తాడు కదా సో అలాగ ఈ ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడూ ఉంటది ఎప్పటినుంచో ఉంది ఎన్నో ఆక్రమణలకు గురైనా ఇది ఉంటది ఇక ముందు కూడా ఉంటది ఫస్ట్ అఫ్ ఆల్ మీ అందరిలో ఏంటంటే ఏదో సనాతన ధర్మం కిందకి వెళ్ళిపోయింది అనే ఒక బాధ తీసేయండి
(1:00:20) ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం చాలా గోల్డెన్ ఏజ్ లో ఉన్నాం ఓపెన్ ఓపెన్ గా మాట్లాడగలుగుతున్నాం. ఇవాళటి నుంచో 300 సంవత్సరాల కిందటి పరిస్థితి ఏంటి 400 సంవత్సరాల కిందటి పరిస్థితి ఏంటి కానీ 1000 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి మన పాపులేషన్ తగ్గిపోతుంది ఇంకొక రిలీజియన్ పాపులేషన్ చాలా పెరిగిపోతుంది ఎందుకంటే మనల్ని ఒక్కల్ని ఇద్దరిని కంటున్నాం లేదా అసలు కనట్లేదు ఒక పక్కన వాళ్ళేమో 10 మందిని ఆరు మందిని కంటున్నారు ఇప్పుడు మనం చాలా అదృష్టంగా ఉన్నాం మీరు చెప్పింది కూడా యాక్చువల్లీ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు మనం చాలా లక్కీ పీరియడ్
(1:00:48) లో ఉన్నాం బట్ ఇమాజిన్ ఆఫ్టర్ 1000 ఇయర్స్ అందుకనే అండి ఇక్కడ మనం ఒక్కటి అర్థం చేసుకోవాలండి సనాతన ధర్మం అనేది మనం కాపాడాలని అనుకుంటే అది బ్రతకదు మనలో ఉన్న మనుషులలో ధర్మం ఉంటే సనాతన ధర్మం ఉంటది సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ ఒక్క దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడైనా ఒక ఒక హిందూ రాజు ఇంకొక రాజ్యం మీదకు దండయాత్రక వెళ్లి వాడి రాజ్య సంపదని కొల్లగొట్టినట్టు ఎక్కడైనా ఉందా అందరూ ఇండియా మీద పడ్డారే తప్ప ఇండియా వెళ్లి ఏదైనా ఒక రాజ్యాన్ని ఎప్పుడ కాదు ఇవ్వాల్టికి చేయలేదు ఎప్పుడు మనల్ని ఇన్ని రకాలుగా ట్రిగర్ చేస్తున్న పాకిస్తాను ఎకనామిక్ క్రైసిస్ లో ఉంది ఎన్నో రకాల
(1:01:31) బాధలు ఉన్నాయి కదా పాకిస్తాన్ కి మనల్ని ఎన్నో రకాల యుద్ధాలు చేసింది కదా మన మీద అమెరికా సపోర్ట్ తో ఇవాళ ఇండియా తలుచుకుంటే దాన్ని జయించొచ్చు కదా కానీ ధర్మరాజు షైన్ అయ్యాడు కదా మన మోడీ గారు ఒప్పుకోరు కదా అసలు ఇది ఒక మోడీకి సంబంధించింది కాదు భారతదేశం అనేది ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు 3వేల సంవత్సరాలు ఎప్పుడు మనం ఒక రాజ్యం మీదకి ఆ రాజ్యంలో ఉన్న పెట్రోల్ కోసమో డబ్బు కోసమో వాళ్ళ ఖజానా కోసమో మనం ఎవరిని అటాక్ చేయలేదు మనం చేయం అందుకు సనాతన ధర్మం నిలబడతది మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఓడిపోయిన రాజులు తెలుసు
(1:02:05) మ్ కానీ వాళ్ళు అంతమంది ఓడిపోయినా ఇంకా ధర్మం కొనసాగుతుంది కదా సో సనాతన ధర్మం వాళ్ళు ఎప్పుడు కూడా ఒక క్రిస్టియన్స్ లాగా ఒక ముస్లిమ్స్ లాగా వేరే వాళ్ళ లాగా మనం ప్రచారం చేసి పెరగాలని అనుకోకూడదు మనం కరెక్ట్ ఉన్నవాళ్ళు ధర్మంగా బ్రతికితే భగవంతుడే మనల్ని ధర్మో రక్షతి రక్షతః ఇది భగవంతుడు కదా పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో చెప్పింది పరిత్రాణాయ సాధునాం మనం సాధుపుంగవుల్లాగా ధర్మాన్ని పట్టుకుంటే మనల్ని కాపాడటానికి రకరకాల రూపాల్లో ఆ శ్రీమన్నారాయణుడే వస్తాడు
(1:02:50) ఖచ్చితంగా అది మనం ఎలా వస్తాడో మనకు తెలియదు ఆయనే స్వయంగా రావక్కర్లేదు గొప్ప గొప్ప వాళ్ళని పంపిస్తాడు. ఎంతోమంది హిందూ రాజభూతులు అందరూ చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక తేజస్సు వచ్చింది కదా శివాజీ రూపంలో దక్షిణాన ఒక తేజస్సు వచ్చింది కదా శ్రీకృష్ణ దేవరాయులుగా అలా రకరకాల వాళ్ళు వస్తూనే ఉంటారు ఇక్కడ మనం చేయాల్సింది కేవలం మన అస్తిత్వం కాపాడుకోవడం అంటే ఏదో పైపైకి చూపించే అస్తిత్వం కాదు మనసుల్లో మన పూర్వీకులైన పాండవులు బ్రతికిన జీవితం రాముడు నడిచిన బాట భగవద్గీత త భాగవతం మహాభారత రామాయణాల్ని మన యొక్క గుండెల్లో గట్టిగా పట్టుకొని ఉంటే అప్పుడు ధర్మం నిలబడతది. కచ్చితంగా
(1:03:36) మన పిల్లలకి కూడా నెక్స్ట్ జనరేషన్ కి కూడా అవి నేర్పిస్తూ ఉంటే అవును ఇప్పుడు ఏంటి మీ బాధ మన వాళ్ళు కనట్లేదు వేరేవాళ్ళు కంటున్నారు కనండి కనాలి అది అది కరెక్ట్ కదా మీరు కనాలి వాడికి దేవుడి మీద నమ్మకం ఉంది దేవుడు చూసుకుంటాడు అందుకనే కంటున్నాడు మనకే ఆ నమ్మకం రావాలి వాళ్ళు సండే అయితే బైబిల్ చేతిలో పట్టుకొని వెళ్తున్నారు ఎవరు ఆపారు మిమ్మల్ని మీరు రిలీజ్ అయిన సినిమాలకి వెళ్తారు.
(1:03:59) మీకు కూడా పక్కన ఒక ఒక హోమ్ స్కూలింగ్స్ ట్యూషన్లు పెట్టి నేర్పించండి భగవద్గీత మనకి మన రిలీజియన్ అంత సింపుల్ రిలీజన్ ఏం లేదండి ఇక్కడ భగవంతుడు ఎవరు అనేది విషయం కాదు మనం ఎలా బ్రతకాలి ఎలా కృతజ్ఞతగా ఆ సంధ్యావందనం చేయాలి సూర్యుడికి అర్గ్యం ఇవ్వాలి మన తల్లిదండ్రులకు నమస్కరించాలి మన పితృ దేవతలకు నమస్కరించాలి మనం ఎలాగ మనకు సహాయం చేసిన వాడి పక్కన మనం నిలబడాలి అనే ఒక ఒక ధర్మయుక్తమైన భూమి ఇక్కడ ధర్మాన్ని ఒకటండి సనాతన ధర్మం అన్నాం మనం సనాతనం అనేది ఒక రిలీజన్ కాదు అది ఒక ధర్మం ఆ ధర్మం అనేది మనం తెలుసుకుంటే అర్ధకామములు ధర్మాన్ని
(1:04:37) పట్టుకొని ఉంటే మోక్షం వస్తది అంతే సింపుల్ అంతకుమించి ఇంకా పెద్ద పంచాయితీ లేదు ఇక్కడ సనాతన ధర్మం ఒక లైన్లో చెప్పేసారు సనాతన ధర్మం అంటే ఏమిటి సనాతన ధర్మం అంటే కాషాయమా కాదు సనాతన ధర్మం అంటే యజ్ఞ యాగాదులు గుడి గోపురాలా కాదు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం అంటే సింపుల్ వేదం సనాతన ధర్మానికి ప్రమాణం ఆవేద వేదం ఏమని చెప్తుంది వేదైశ సర్వైర్ అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవచాహం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు వేదాల నుంచి నువ్వు నన్నే అర్థం చేసుకోవాలి నేనే ఆ వేదములకు సోర్స్ అని చెప్తున్నాడు ఆయన అలాంటిది ధర్మాన్ని
(1:05:13) నువ్వు ముందుకు పట్టుకో ఆ ధర్మాన్ని అర్థం చేసుకో ఆ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి భాగవతం ఉంది భగవద్గీత ఉంది మహాభారతం ఉంది రామాయణం ఉంది అంతే ఇంక అంతకుమించి ఏం లేదు కాంప్లికేషన్ లేదు ఇక్కడ అక్కడ ఆ ధర్మాన్ని అర్థం చేసుకొని ఆ అర్థము అంటే నీ సంపాదన ఆ కామము నీకు కావలసినవన్నీ ఈ ధర్మాన్ని పట్టుకొని అర్థకామములు ఉంటే అలా నువ్వు బ్రతికితే నీకు మోక్షం వస్తది ఇది కృష్ణుడు గ్యారెంటీ ఇస్తున్నాడు ఇది అదే సనాతన ధర్మం స్టాంప్ వేసి ఇచ్చేసారు అంతే కృష్ణుడు స్టాంప్ వేసి ఇచ్చేసాడు నేను మీకు చెప్తున్నాను అంతే అది నెక్స్ట్ క్వశ్చన్ కర్ణుడు అర్ధరధి అని
(1:05:49) కృపాచార్యుల వారు భీష్మాచార్యుల వారు అనటం ఎంతవరకు కరెక్ట్ అంటే అతన్ని మరీ కించపరిచినట్లు లేదా ఫస్ట్ అఫ్ ఆల్ మళ్ళీ మీరు మీరు తనుజ గారు మీరు అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయి అంటే కొన్ని కొన్ని సార్లు చాలా లౌకికంగా క్వశ్చన్లు అడుగుతున్నారు బట్ నో ప్రాబ్లం మీ ఏజ్ కి మీరు అంత లౌకికంగా క్వశ్చన్ అడగొచ్చు ఎప్పుడు కూడా అండి మీరు మంచివాళ్ళు కాదు అని నాకు తెలిస్తే నేను ఎప్పుడూ కూడా బయటికి మిమ్మల్ని దూషించను అది సనాతన ధర్మం నాకు తెలుసు మీరు మంచివాళ్ళు కాదు అని అయినా సరే ఎంతో అవసరం అయితే తప్ప నేను మీ ముఖం మీద మీరు మంచివాళ్ళు కాదు అని నేను
(1:06:24) చెప్పను మంచి 10 మందికి వినబడే టుగా చెప్పాలి చెడు చెవులో చెప్పాలని ఒక సామెత ఉంది. అందుకనే మన సమాజంలో ఎప్పుడు నెగిటివిటీ లేదు వీడు ఇలాగా వాడు ఇలాగా ఆ అమ్మ ఇలాగా వీళ్ళ ఫ్యామిలీ అలాగా ఇలాంటివి ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు ఇదంతా మోడర్న్ పనీ పాట లేకుండా పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని ఇప్పుడు వచ్చాయి అవన్నీ ఒకళ్ళు ఎంత చెడ్డవాళ్ళయినా మన కుటుంబంలో అలాంటి వాళ్ళు ఉన్నా మనం ఒక మాట అంటే మన అమ్మలు ఏమంటారు ఛి అలా అనకు పెద్దోళ్ళని మన ఒక మాట అనేస్తే అనేసి వెళ్ళిపోతారు కదా పెద్దవాళ్ళు అవునా మనల్ని క్రిటిసైజ్ చేసే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు మీరు చూస్తే
(1:06:57) చిన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక మనిషి లో ఉన్న మంచి మాత్రమే చూడాలి తప్ప చెడు మనకి సంబంధం లేదు ఎందుకంటే ఆ చెడు మనం బయటకి చెప్తే వాడి చెడు వినిప మంది ఓ ఇలా కూడా చేయొచ్చా ఓహో ఇది కూడా జరుగుతుందా సమాజంలో ఓహో ఇలా కూడా ప్రవర్తించొచ్చా అని సమాజం పాడవుతది అనే ఒక సోషల్ సివిక్ సెన్స్ తెలిసిన ఒక కల్చర్ అండి మనకి ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయి టీవీ ఛానల్లు సినిమా వాళ్ళు చూపిస్తున్న ఆ పనికి మాలిందంతా పాపం అమాయకులైన ప్రజలు నేర్చుకొని వాళ్ళు నాశనం అయిపోతున్నారు తప్ప అసలు నిజంగా సినిమా సీరియల్లు ఈ పనికి మాలిన టాక్సిక్ సోషల్ మీడియా
(1:07:35) లేకపోతే ఇంత ఇంత దారుణంగా జనాలు పాడైపోరు. బూతులు తిడితే లీడర్లు అవుతున్నారు కదండీ ఇప్పుడు బూతులు తిడితే లీడర్లు అవుతున్నారు అది ఏం చెప్తాం అలాంటి దుర్భాషలు ఆడకూడదు ఒక వయసుకి గౌరవం ఇవ్వాలి ఇలాంటి అదే కదా నేను అంటుంది ధర్మం అంటే ఏమిటిది ఇవాళ ఏంటి శివుడు గొప్ప విష్ణువు గొప్ప దుర్గ గొప్ప ఇది మనకు పంచాయితి అవును అది కాదే పంచాయితీ ఎప్పుడు కూడా అందుకే చెప్పాను ఇక్కడ దేవుడు ఎవరు అనేది సెకండరీ మ్ జీవితం ఏమిటి జీవిత విధానం ఏమిటి మనం ఏమిటి మంచి ఏమిటి చెడు ఏమిటి ఇది ప్రధానం ఇది సనాతన ధర్మం అది మాట్లాడం మనం మనకి కాంట్రవర్సీస్ కావాలి ఇప్పుడు సో అందుకు నేను అనేది
(1:08:18) ఏంటంటే భీష్ముడు లాంటి వ్యక్తి నోరు తెరిచి అంత ధర్మాత్ముడు ఒకడిని అర్ధరది అన్నాడంటే కోపంతో అంటాడా చేతగాక అంటాడా అసూయతో అంటాడా జెలసీతో అంటాడా ఎంతైనా అందులో నిజం ఉంటేనే అతను అంటాడు మీరందరూ అదేదో చిన్న మాట అనుకోవద్దు అతను అర్థమైంది శ్రీకృష్ణుడు వచ్చాడు శ్రీకృష్ణుడు వచ్చి రాయభారం చేసినా వీళ్ళు వినలా దుర్యోధనుడు మాట్లాడితే పెట్టరేగిపోతున్నాడు కర్ణుడిని చూసుకొని కర్ణుడిని చూసుకొని వారికి రెడీ అవుతున్నాడు ఎప్పుడన్నా లేచి ఒక విషయం మంచి విషయం చెబదామని భీష్ముడు ద్రోణాచార్యుడు ఆ సభలో ఆ గుడ్డివాడైన దృతరాష్ట్రుడికి వాళ్ళ మనవడు అయిన ఈ
(1:09:04) దుర్యోధనుడికి చెప్తే మధ్యలో కర్డు వచ్చేస్తుంటాడు సో మీరందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒక లౌకిక న్యాయం మధ్యలో వస్తున్నాడు కాబట్టి మూసుకు కూర్చోరా పూల చొక్క అన్నట్టు కర్ణుడిని అరే నువ్వే నువ్వు పెద్ద మాట్లాడేది ఏంటరా మూసుకు కూర్చోరా అర్ధరది అన్నారఅనేది మీ అపోహ అలా కాదు అందుకనే మహాభారతం క్లీన్ గా చదవండి భీష్ముడు ట్రిగర్ అయ్యాడు ఎక్కడ జరుగుతుంది ఇది ఉద్యోగ పర్వంలో ఏమిటంటే ఓ మనం చాలా గొప్ప మనం వాళ్ళని అలా కొట్టేయగలం మనం ఇలా కొట్టేయగలం చించేస్తాం మనం వెళ్లి యుద్ధానికి వెళ్లి అని పోనీ ఆ ముసలాయన భీష్మ పితామహ మార్చుకోందామని ప్రయత్నిస్తుంటే దుర్యోధనుడిని మధ్యలో
(1:09:44) లేచి వీళ్ళు ఎప్పుడ అంతే నెగిటివ్ పీపుల్ నెగటివ్ ఓల్డ్ పీపుల్ ఓల్డ్ టాక్సిక్ పీపుల్ యు నో వీళ్ళకి మాట్లాడితే పాండవులు అంటే ఇష్టం మిత్రమా వీళ్ళు ఊరికే నిన్ను భయపెడుతున్నారు అంతే అని చెప్పి అసలు అసలు దుర్యోధనుడు లాంటోడు మనసే అది మార్చడం చాలా కష్టం దానికిప మంది శంఖమే సూదుతుంటారు కృపాచార్య ద్రోణాచార్య భీష్మాచార్య చార్య విధుర సంజయ అందరూ ఊదినా వాడికి అంత ఊదితే ఇంత తినబడతది వాడికి లైట్ గా అప్పుడప్పుడు గెస్ట్ అపీయరెన్స్ గా మైత్రేయ ఋషి అప్పుడప్పుడు గెస్ట్ అపీయరెన్స్ కింద పరశురాముడు మైత్రేయ ఋషి వ్యాస భగవానుడు రకరకాల వాళ్ళు వచ్చి వీళ్ళని కౌన్సిలింగ్
(1:10:21) చేస్తా ఉంటారు అరే మార్రా మార్రా అని అందరిదీని పోన్లే కొంచెం మారదాం అని ఒక్క స్టెప్ ముందేసిన దుర్యోధనుడిని కర్ణుడు వెనకనుంచి లేచి ఆ ఊరికో ఆల్ దిస్ బ్లడీ టాక్సిక్ ఓల్డ్ పీపుల్ యు నో వీళ్ళంతా చెప్తే మనం వింటాం ఏమిటి అని ఇలా మాట్లాడేసరికి అప్పుడు మీ దృష్టిలో ఏంటంటే ఓహో ఇదంతా తట్టుకోలేక భీష్ముడు అర్ధరది అన్నాడు అని మీరు కంక్లూజన్ కి వచ్చారు అందుకనే మహాభారతం మళ్ళీ ఉద్యోగ పర్వం చూడండి ఇదంతా కర్ణుడు ఫ్యాన్స్ అప్పుడు లేసి భీష్ముడు అంటే ప్రతిసారి మారుద్దామ అన్న ప్రయత్నం చేస్తుంటే ఆయనేమో ఆ అగ్నిలో నీళ్లు పోస్తాడు పోనీ దుర్యోధనుడు మనసులో ఉన్న ఆ
(1:11:02) జెలసీ అనే ఒక అగ్ని మనం ఎలాగన్నా ఆపేద్దాం అని నీళ్ళు పోస్తుంటే భీష్ముడు వీడువచ్చి మళ్ళీ పెట్రోల్ పోస్తాడు. అప్పటిక భీష్ముడికి బాగా ట్రిగర్ అయ్యి అరేయ్ నువ్వు మూసుకు కూర్చోరా పులచొక్క నీకు ఏమీ తెలియదు నువ్వు ఒక్క యుద్ధం కరెక్ట్ గా చేయలేదురా నువ్వు ఆ మాటికి వస్తే ఎక్కడ పడితే అక్కడ పారిపోతూ వచ్చావ్ ఎప్పుడు పడితే అప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోతూ వచ్చావ్ ఛీ నువ్వు మాట్లాడకు నిన్ను చూసుకొని నువ్వేటెత్ అలా అలా పాస్ అయినోడివి నువ్వు నీ పేపర్ చూసి కాపీ కొడదాం అనుకుంటున్నాడు ఈ దుర్యోధనుడు నువ్వు మనసులో చెప్పాలా ఒరేయ్ నేనే చాలా
(1:11:33) కష్టపడితే గాని 40 మార్క్స్ కరెక్ట్ గా రావురా 41 42 బ్యాచ్ మనం నువ్వు నన్ను చూడడం కన్నా ఇంకెవడిదనా చూసుకుంటే నువ్వు బాగా రాయొచ్చురా అని చెప్పాలి కదా కర్ణుడు వాడు చెప్పడు వాడిని చూసి రెడీ అయిపోతుంటాడు ఈ దుర్యోధనుడు సో అందుకనే అక్కడ లేచి భీష్ముడు ఏమన్నాడఅంటే ఒరేయ్ నువ్వు అర్ధరతివి నువ్వు అసలు మాటలు మాట్లాడకూడదు నువ్వు ఈ సభలో అంటే అక్కడ మీ అందరికీ ఏం అర్థమయింది అంటే తాతగారు ముసలైన పేషెన్స్ కోల్పోయి ఇలాగ అన్నాడు అని మీకు అర్థమైనట్టు ఉంది.
(1:12:04) దాన్ని వాలిడేట్ చేయటానికి అప్పుడు కర్ణుడు నెక్స్ట్ డైలాగ్ ఏంటి నన్ను అర్ధరధి అంటావా నువ్వు ఏడు వాట్ యు కాల్ మీ అర్ధరది అని చెప్పి నేను కాదురా నువ్వే అర్ధరధి అన్నాడు భీష్ముడిని అప్పుడు పక్కనుంచి ద్రోణాచార్యుడు వారు లెగిసారు ఆయననే ఇప్పుడు మీరు బాగా చదవగలరా లేదా ఇప్పుడు మీరు ఎన్ని కథలు అన్నా చెప్తారు తనుూజ గారు వచ్చి ఓహో నేను సూపర్ అండి అది అని మీ సెవెంత్ క్లాస్ టీచర్ టెన్త్ క్లాస్ టీచర్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఏమంటాం ఏమమ్మా కరెక్టేనా ఈ తనుూజ నిజంగానే క్లాసులో స్టూడియో స్టూడెంట్ నామము కరెక్ట్ గా చదివిందా అని అడుగుతాను
(1:12:36) నేను అప్పుడు మీ టీచర్ చెప్పింది నమ్ముతానా మీరు చెప్పింది నమ్ముతానా టీచర్ చెప్పిందే నమ్ముతారు అందుకు ద్రోణాచార్యుడు లేచాడు అక్కడ ఉద్యోగ పర్వంలో మ్ లేచి కర్ణుడిని పెద్దాయనని పట్టుకొని నువ్వు అర్ధర అన్నావా నేను చెప్తున్నానురా నీకు విద్య నేర్పించినండి నేను నువ్వు నిజంగా అర్ధరధివే ఇది కోపంతో అన్న మాటలు కావు నీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు ఫస్ట్ అది అర్థం చేసుకో నెంబర్ వన్ నువ్వు ఎప్పుడూ కూడా పక్కవాడిని తీసి పడేస్తావ్ వీడెంత వాడెంత హే వాడు ఆఫ్టర్ ఆల్ ఏ వీడి దగ్గరే ఉంది వీడు ఓన్లీ 10 క్రోర్స్ ఏ వాడు 40 క్రోర్స్ే మనం 200 క్రోర్స్ ఇదిఒక
(1:13:15) రకమైన అహంభావన కర్నూల్లో ఎప్పుడూ ఉంటుంది. వీడంతా వాడెంత అనే ఒక మనస్తత్వం మహారధులకి పక్కవాడిని కింద చేసి వాళ్ళు వెళ్లరు ఇది అందుకనే మీరు ఉద్యోగ పర్వంలో ఇప్పుడు నేను ఏదనా చెప్తే ఏముంది లేండి మీకు నాచురల్లీ కరుడు అంటే నచ్చడు కాబట్టి మీరు ఇలాంటివి చెప్తారు అంటారు అందుకనే మీ దగ్గర చాటజిపిటి జెమిని ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిలో కొట్టుకొని చూడండి ఉద్యోగ పర్వ వేర్ ద్రోణాచార్య ఇస్ టెల్లింగ్ కర్ణ దట్ హి ఇస్ అర్ధరది అని కొట్టుకొని చదువుకోండి అది ఎక్కడో ఏ శ్లోకం మొత్తం అన్ని వస్తాయి ఆయన నేనన్న రెండు మూడు రీసన్స్ చెప్పాను నా పాడ్కాస్ట్ లో ఆ ఎపిసోడ్ లో ఆయన ఒక
(1:13:54) ఐదారు చెప్పాడు ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఒరేయ్ నీకు పక్కవాడిని అంచన ఏయటని రాదు వాడు ఏంటి వాడి బాణాల స్ట్రెంత్ ఏమిటి వాడి ధనస్సు స్ట్రెంత్ అంతే ఏమిటి వాడు ఎవడి దగ్గర నేర్చుకున్నాడు నో నేను వాడిని ఎలాగన్నా ఓడిచేస్తాను అని వెళ్తాం నెంబర్ వన్ నెంబర్ టూ పనికి మాలిన ప్రగల్పాలు పలుకుతావు ఇది మనం యుద్ధంలో కూడా చూసాం హే వాడినా హాఫ్ డేలో కొడేస్తాను వీడినా ఏయ్ ఒక గుద్దు గుద్దితే అర గుద్దు వేస్ట్ అయిపోద్ది వాడిని అయితే నేను అసలు గుద్దాలనుకోవట్లేదు వాడిని ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడతావ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి పక్కవాడి శక్తిని అంచనా
(1:14:28) వేయకపోవటం రెండు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక మూడు లాక్ ఆఫ్ అటెన్షన్ పోనీ అది ఇది చేసి లోపలికి దూరితే ఫోకస్డ్ గా యుద్ధం చేయవు తీక్షణంగా చూడవు ఏదో డిస్ట్రాక్టెడ్ గా ఉంటావు నువ్వు ఇవన్నీ కలిపి భీష్ముడు ద్రోణాచార్యుడు అసలు నోట్లోనుంచి అబద్ధం చెప్పరు ఒకడు నిజంగా గొప్పవాడైతే గొప్పవాడుఅని పొగుడుతారు. కాదంటే కాదని పొగుడుతారు.
(1:14:53) అలాంటి భీష్మాచార్యులు రాజసూయ యాగం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు అడిగాడు ఎవరికండి అగ్రపూజ చేయాలి ఇక్కడ అని అగ్రతాంబులం ఎవరికి ఇవ్వాలి అగ్రపూజ ఎవరికి చేయాలి అని అడిగితే అందరికంటే వయసులో పెద్దవాడు భీష్ముడే కదా నాకే ఇవ్వమని చెప్పొచ్చు కదా ఎవరు అడ్డు కూడా రారు ఆయనకి ఇవ్వమంటే కృష్ణ పరమాత్మక ఇవ్వండి అని చెప్పాడు ఆయన నోటి వెంట అబద్ధం అనేది రాదు ద్రోణాచార్యుడు నోటి వెంట అబద్ధం అనేది రారు ఇద్దరు ధర్మానికి ప్రతిరూపాలు వాళ్ళు అలాంటి వాళ్ళు పాపం కష్టపడి కష్టపడి ఆ కురు సామ్రాజ్యంలో ఉన్న ఈ దౌర్భాగ్యుడిని బాగు చేసుకుందాం అని ప్రయత్నించి
(1:15:27) ప్రయత్నించి ఆ కర్ణుడు చేసిన పెంటకి ఇద్దరు బల అయపోయారు అంతే సో నేనైతే మూడు నాలుగు కారణాలే చెప్పాను కానీ మీరు వ్యాసభారతం చదవండి మీకు చదివే ఓపిక లేకపోతే ఏదైనా ఏ టూల్స్ వాడి ఆ మహాభారతంలో క్వశ్చన్లు అడగండి మీకు కరెక్ట్ గా ఎన్ని చెప్పాడు కర్ణుడు అర్ధరధి అనటానికి వాలిడేషన్ ఒక టీచర్ సర్టిఫికెట్ ఇచ్చాడు ఎస్ దిస్ ఫెలో ఇస్ రియల్లీ అర్ధరథ సో లాస్ట్ క్వశ్చన్ కుంతి కర్ణుడి దగ్గరికి వెళ్లి పాండవులు మీ బ్రదర్స్ అని చెప్పింది.
(1:15:57) అదే మాట పాండవుల దగ్గరికి వెళ్లి కర్ణుడు మీ అన్న అని చెప్పుఉంటే యుద్ధం జరిగేది కాదు కదా ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు కదా సో కుంతి పాండవులని ఎక్కువ ప్రేమించి కర్ణుడిని తక్కువ ప్రేమించింది అని అనుకోవచ్చా ఎలా వస్తాయండి మీకు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ మీకు వచ్చిన క్వశ్చన్స్ ప్రేక్షకులు అడిగిన క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు ఇదైతే నా క్వశ్చనే సో ఫస్ట్ అఫ్ ఆల్ ఏంటంటే కృష్ణుడుకి భక్తులు కుంతి కృష్ణుడికి భక్తులు పాండవులు అయినా వాళ్ళలో ఇంకా ఏదో ఒక తప్పు ఉండి ఉంటది అది ఎతికి మనం బయటికి తీయాలి ఏదో అలా ఎలా అందరూ బాగుంటారు ఎక్కడో గ్రే ఏరియా ఉంటాయి కదా కచ్చితంగా యనో
(1:16:31) చంద్రుడికే ఏదో ఒక చిన్న మచ్చ ఉన్నట్టు వీళ్ళల్లో కూడా ఏదో ఒక మచ్చలు వెతకాలనే ప్రయత్నం ఇదంతా మీతో ఇంకా వాళ్ళ గురించి తెలిసేలాగా చేయాలి ప్రజలకి అని నా మీకు కూడా ఉంది కదా ఈ క్వశ్చన్ ఫోన్ లేండి కానీ సరే ఇప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్ కి నేను చాలా సింపుల్ ఆన్సర్ ఇస్తాను. కుంతి కర్ణుడు దగ్గరికి వెళ్లి నాయనా నా పిల్లల జోలికి రావద్దు అని అడిగినట్టుగా మనకు చాలా సినిమాలు చాలా సీరియల్లు చూపించాయి అందుకనే చెప్పాను మహాభారతాన్ని ఒక వరుస క్రమంలో చదవాలి ఉద్యోగ పర్వంలో కృష్ణ రాయభారంతో పాటు రకరకాల రాయభాలాలు నడిచాయి.
(1:17:11) ఫైనల్లీ కృష్ణరాయవారం నడిచింది అది కూడా ఫెయిల్ అయిపోయింది. కృష్ణరాయవారం కంప్లీట్లీ ఎప్పుడు ఫెయిల్ అయింది అంటే ఆయన్ని బంధిద్దామని వీళ్ళందరూ అనుకున్నా కృష్ణుడు లేచి తన యొక్క విశ్వరూపాన్ని చూపించి దితరాష్ట్ుడికి కూడా కళ్ళచ్చి చూపించి ఒరేయ్ మీరందరూ ఆఫ్టర్ ఆల్ గారా నేను ఆల్మోస్ట్ యునో అ ఈ భూమి మొత్తాన్ని వరించేవాడిని నేనే పరమాత్మని అని చెప్పి బయటికి వెళ్తున్నప్పుడు కర్ణుడి యొక్క భుజాల మీద చెయేసి కర్ణుడిని తన రథం మీద తీర్చుకొని వెళ్లి ఎందుకు నాయనా ఇదంతా చేస్తున్నావు నువ్వు ఆ ధర్మరాజు యొక్క అన్నవి నువ్వు నువ్వు ఒక్కడివి వీటి వైపు
(1:17:46) వచ్చేస్తే ఈ దుర్యోధనుడికి కాన్ఫిడెన్స్ ఉండదుగా యుద్ధం చేద్దాం అన్న కాన్ఫిడెన్స్ కాబట్టి 18 అక్షోహిని సైన్యం బ్రతికిపోతది అని చెప్పి కర్ణుడిని కన్విన్స్ చేసే ప్రయత్నం కృష్ణుడు చేస్తే కర్ణుడు లాజికల్ చెప్పాడు కాలం చూడు గ్రహాలు చూడు శకునాలు చూడు కచ్చితంగా ఒక పెద్ద క్షయం వస్తది కచ్చితంగా జనాలందరూ చచ్చిపోతారు అని చెప్పుకుంటూ వచ్చాడు అప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడు ఎక్కడికి ఉపప్ప్లావ్యం ఏ ఉపప్లావ్యం నుంచి వచ్చాడో ఆ సంధికి ఆ ఉప్లావ్యానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత విధురుడు వచ్చి కుంతితో ఎందుకంటే వాళ్ళు అరణ్యవాసం
(1:18:22) చేస్తున్నంతసేపు విధురుడు యొక్క సంరక్షణలో కుంతి ఉంది ఆయన దగ్గర సో అక్కడ విధురుడు వచ్చి అమ్మ కుంతి కృష్ణుడు ఆఖరికి కర్ణుడిని తీసుకొని వెళ్లి కర్ణుడు కర్ణుడు వల్ల యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ కర్ణుడు ఒక్కడు మనసు మార్చుకొని పాండవుల వైపు వస్తే 18 అక్షోహిణుల సైన్యం మిగిలిపో పోతారు ఇంత ఇంత యుద్ధం జరగదు ఇంతమంది చచ్చిపోరని ప్రయత్నిస్తే అక్కడ కూడా విఫలం అయిపోయింది కర్ణుడు మాట వినలేదంటే ఈ యుద్ధం ఎలాగన్నా ఆపాలి ఆపితే భూమిమీద చాలామంది బ్రతుకులు నిలబడతాయి ఎంతోమంది ఆడవాళ్ళు వైధవ్యంలో ఉండరని ఒక స్త్రీమూర్తిగా తను వైదవ్యంలో బాధపడుతుంది. తను భర్త లేక విధవగా తను
(1:19:07) బాధపడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి ఇంకొక ఆడవాళ్ళకు రాకూడదు అనుకునే ఒక మహా స్త్రీమూర్తి ఆడవాళ్ళలో ఒకటి ఉంది ఏంటంటే తను అనుభవించిన ఏ దుఃఖము ఇంకొక ఆడది అనుభవించకూడదు అని అనుకుంటదంట అవును ఆ స్త్రీమూర్తిలో ఉండే ఒక ప్రత్యేకమైన లక్షణం మనం ఎక్కడనా అరిటి తొక్క మీద కాలేసి జారి పడ్డాం అనుకోండి కొంచెం మగవాళ్ళు పర్లేదులే వెనకోడు కూడా వచ్చి జారి పడితే బాగుండు అని అనుకుంటారేమో కానీ స్త్రీ మాత్రం చాలా చాలా ఈజీగా చాలా బాధ్యతగా ఉంటది అలాంటి ఆమె మనసులో నేను ఏ వైధవ్యంతో అయితే బాధపడ్డానో పిల్లల్ని పెంచుకోవడానికి అలాంటి పరిస్థితుల్లో
(1:19:44) చాలామంది ఆడవాళ్ళు రాకూడదు అంటే యుద్ధం జరగకూడదు ఈ జనక్షయం జరగకూడదు కాబట్టి కృష్ణుడు చెప్తే వినలేదు ఓకే నేను తల్లిగా వెళ్లి నేను చెప్తే బహుశా వింటాడేమో అని చెప్పి ఆ రోజు తను ఈ భూమి మీద యుద్ధం జరగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో కర్ణుడి దగ్గరికి వెళ్ళింది. పాయింట్ నెంబర్ వన్ ఇది వ్యాస హృదయం మిగతాది సినిమా వాళ్ళ హృదయం సో పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వెళ్లి ఏమని చెప్పింది తనేమి తన కొడుకుల్ని వదిలేయమని అడగలేదు నువ్వు నా కొడుకువి సూర్యుడు కూడా వినవలసినది అన్నాడు కర్ణుడిని అవును సో అంతా చెప్పింది అంటే ఏదో ఆడది వచ్చి ప్రాదేయ పడుతుంది
(1:20:25) కాబట్టి తన పుత్రుల మీద ఇష్టంతో ప్రాదేయ పడుతుందని అనుకున్నాడు కర్ణుడు అక్కడ కృష్ణుడు కూడా కర్ణుడిని అడుగుతుంటే అంటే అమ్మమ్మ మన లెవెల్ పెరిగిపోయింది ఏదో ఈ ముసలోళ్ళ అంటే మనల్ని అర్ధర అంటున్నారు కానీ శ్రీకృష్ణుడు లాంటోడు కూడా నన్ను వచ్చేయమంటున్నాడు అంటే వి ఆర్ టాలెంటెడ్ యు నో అనుకున్నాడు కర్ణుడు కానీ వీడిని నమ్ముకొని దుర్యోధనుడు యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాడు వీళ్ళద్దరూ కలిస్తే ఇంతమంది రాజులు నాశనం అయిపోతారు వాళ్ళ ఆడవాళ్ళందరూ విధవలు అయిపోతారు పిల్లలు అనాధులు అయిపోతారురా నాయనా అని జగత్ కళ్యాణం కోసం కృష్ణుడు అడిగాడు వీడేదో
(1:21:00) పెద్ద గొప్పవాడు అని అడగలా వీడు ఇటువైపు వస్తే యుద్ధం ఆగిపోద్ది అని అడిగాడు ప్రయత్నం చేయాలి కదా మరి యుద్ధం ఆపే ప్రయత్నం చేయాలి కదా ఇవాళ ట్రంప్ కూడా ఏమంటున్నాడు నేను యుద్ధాలు ఆపాను అని చెప్పి నాకు నోబెల్ ప్రైజ్ కావాలని అంటున్నాడా ఒక నీచుడైన ట్రంపే యుద్ధాన్ని ఆపి నోబెల్ ప్రైజ్ కావాలని అంటున్నప్పుడు మరి భూమండలాంలో ఉన్న పెద్ద చక్రవర్తుల్లో ఒకడైన కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు భగవంతుడు ఆయన ప్రయత్నించకూడదా అందుకు ప్రయత్నించాడు అంతే అందరి యొక్క హితం కోరేవాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన భక్తురాలుగా కుంతి ఒక ప్రయత్నం చేసింది
(1:21:32) ప్రయత్నం చేస్తే కర్ణుడు ఆహా కృష్ణుడు లాంటోడే మనల్ని అడిగాడు కుంతి ఆహ ఇన్నాళ్ళు చెప్పంది కుంతి వచ్చి చెప్తుంది ఓకే ఐ విల్ నాట్ కిల్ యువర్ ఫోర్ సన్స్ యు నో సో ఐ విల్ నాట్ కిల్ యువర్ ఫోర్ సన్స్ ఒకడు అర్జునుడు అంటే నాకు ముందు నుంచి చాలా చికాకు నన్ను మెంటల్లీ బాగా ట్రిగర్ చేసే ఎమోషన్ ఈ అర్జునుడు అంటే అర్జునుడిని మాత్రం కొట్టేస్తాను.
(1:21:57) వాడు బ్రతికాడా నీకు ఐదుగురు ఎలాగో ఉంటారు నేను పోతాను. వాడే పోయాడా నేను ఉంటాను కాబట్టి నీకు ఐదుగురు ఎప్పుడు ఒక ఐదుగురికి తల్లిగా నువ్వు ఉంటావు అని చెప్పాడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కృష్ణుడు చెప్పినా ఆయన లేదు కుంతి చెప్పినా వినలేదు సూర్యుడు ఆకాశవాణిగా వచ్చి ఆమె చెప్పింది వినరా అంటే కూడా కర్ణుడు వినలే ఇప్పుడు కుంతి ఏం చేయాలి మీ దృష్టిలో ఇదేమి చేయకుండా పోయి ధర్మరాజు దగ్గరికి వెళ్లి ధర్మరాజా ధర్మరాజా నేను ఇప్పుడే నేను ఇప్పుడే మీ బ్రదర్ దగ్గరికి వెళ్ళాను అంటే ఉచ్చు బ్రదర్ మా ఉచ్ బ్రదర్ భీమ అర్జున నకుల సాదేవా నో నో యు హావ్ అనదర్ బ్రదర్ యు నో అండ్ దట్ ఇస్ కర్ణ
(1:22:32) అనగానే ఒక్కసారికి ధర్మరాజు షాక్ అయిపోయి ఈ బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మ అంటే అదంతా ఏదో జరిగిపోయింది నాయన పెళ్లిక ముందు సూర్యుడు సూర్యుడితో జరిగిన ఒకదానికి పుట్టాడు సో వాడే నీ నిజమైన బ్రదర్ అని చెప్పి కుంతి గాని ధర్మరాజుకి చెప్తే ధర్మరాజు ఫస్ట్ వెళ్లి కర్ణుడు వెనకాల నించి ఉంటాడు చేతులు కట్టుకొని అన్నయ్య నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నయ్య నువ్వు ఏది చేస్తే నేను అదే చేస్తాను అన్నయ్య అని ధర్మరాజు నించి ఉంటాడు ధర్మరాజు నించినాడు కదా అని భీముడు నించుంటాడు భీముడు ఇష్టం లేకపోయినా నించుంటాడు ఏం చేస్తాడు లేదా మహాభారతం
(1:23:05) ఇంకో రకంగా ఉండేదేమో ధర్మరాజు ఎక్కడ ఉంటాడు భీముడు యుద్ధం చేస్తాడు. మనకు తెలియదు అది బట్ అట్లీస్ట్ నకుల సహదేవులు మాత్రం కచ్చితంగా అన్నయ్య అనకే నుంచి ఉంటారు అర్జునుడు డైలమాలో ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు యుద్ధం భీముడు అర్జునుడు కలిసి కురుక్షేత్రం చేయాలి అప్పుడు మేబీ అసలు కురుక్షేత్రమే జరగకుండా ఇంతమంది చనిపోకుండా ఉండ ఇప్పుడు మీ ఆలోచన ఏంటంటే మీలాంటి వాళ్ళకే ఈ తెలివు ఉంది పాపం వాళ్ళకి లేదు వ్యాసుడికి కృష్ణుడికి కుంతికి లేదు ఓకే అలాగే అనుకో అసలు యుద్ధమే జరగకపోయి ఉండొచ్చు దానికి కర్ణుడు ఫస్ట్ అఫ్ ఆల్ దుర్యోధనుడి యొక్క యొక్క స్నేహాన్ని వాడు
(1:23:36) తుంచేయాలి వాడు వాడు అది తుంచట్లేదు అది ప్రాబ్లం ఇప్పుడు కర్ణుడు వెనకాల ధర్మరాజు కూడా చేరుతాడు 100% చేరుతాడు ఎందుకంటే అన్నని చంపుకున్నాను కదా అని ఏడ్చి స్వర్గానికి వెళ్ళిన అన్న ఎక్కడున్నాడు మై బ్రదర్ వేర్ ఇస్ కర్ణ ఐ వాంట్ టు మీట్ హిమ వన్స్ బ్రతికున్నప్పుడు ఎలాగో ఒక్కసారి కూడా అన్నాన్ని నేను పిలవలేదు అంత డ్రామా ఉంది ధర్మరాజుకి అన్నం చంపుకున్నాడు ఆయన మనసులో రెండే డ్రామాలు అన్నం చంపుకున్నాం గురువుకి అబద్ధం చెప్పాను ఆయన పడుకున్నా లేచినా బిర్యానీ చూసిన ఐస్ క్రీమ్ చూసిన ఆయన మనసులో మెదిగేది ఒకటే అరే గురువుని అబద్ధం చెప్పి చంపాం
(1:24:12) అన్నం చంపుకున్నాం. అంత సున్నిత మనస్కరుడుక వెళ్లి కుంతి కర్ణుడు మీ అన్న అంటే కర్ణుడి దగ్గరికి వెళ్లి చేతులు కడుక్కొని అన్నయ్యా నీకు ఏది కావాలంటే అది నేను చేసి పెడతాను అన్నయ్య అంటాడు ధర్మరాజు కర్ణుడు వెళ్లి దుర్యోధనుడు వెనకాల నించుఉంటాడు అప్పుడు వారక్కర్లేదు పాడక్కర్లేదు దుర్యోధనుడే సింహాసనం మీద కూర్చొని ఇక కలిపురుషుడు చేసే ఆ కలియుగ సింహాసనం ఎలా ఉంటది అంటే అప్పుడు నిజంగా ఈ తుర్కీయుల పాలన లాగా బ్రిటిష్ పాలన లాగా ఈ మోదిగారు ముందున్న పాలన లాగా అంతకంటే అధ్వానమైన న పాల నుండి జనాల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి జనాలను ముప్పు తిప్పలు పెట్టి మూడు
(1:24:50) చెరువుల నీళ్లు తాగిచ్చి ఆడవాళ్ళకు సేఫ్టీ లేకుండా కీచకుడు జయద్రదుడు దుర్యోధనుడు లాంటి నీచుకను గాళ్ళందరూ రాజులే ఏలుతా ఉంటే చాలా గలీజుగా ఉంటదండి అప్పుడు వద్దులేండి కుంతి చెప్పకపోవడమే మంచిది సో అది ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది అప్పుడు కలియుగం అనేది ఇప్పుడు చూస్తున్నారే మీరు 5000 సంవత్సరాలు వెయిట్ చేయక్కర్ల 5000 సంవత్సరాలు ముందే దేశాని అని తాకట్టెట్టేసేవాళ్ళు వాళ్ళు స్వార్థంగా ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఇష్టం వచ్చినట్టు పీట్రేగిపోయి మొత్తం అసురులంతా ఒక దగ్గర చేరు ఉండేవాళ్ళు అందుకు వచ్చాడు కృష్ణుడు ఎందుకు వచ్చాడయ్యా అంటే భూభార హరణానికి వచ్చాడు
(1:25:27) ఆయన భూమి మీద దుష్టులు ఎక్కువైపోయారు పాపాత్ములు ఎక్కువైపోయారు కాబట్టి వాళ్ళ పాపాన్ని మొత్తం తగ్గిద్దామని వచ్చాడు వచ్చినా భగవంతుడు అందుకే నేను మీకు చెప్తుంది మహాభారతంలో తత్వం ఏమిటంటే ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఒక అవకాశం ఇస్తూనే ఉన్నాడు అదే ఫైనల్ అవకాశం ఏంటంటే ఒరేయ్ వాళ్ళకి ఆ ఐదు ఊర్లు ఏదో ఇచ్చేయండి పోనీ ఆ ఇంద్రప్రస్తం ఏదో ఇచ్చేయండి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయండిరా మళ్ళీ తిరిగి ఎందుకంటే సెకండ్ టైం పాచికల్లో రాజ్యం ఏం పెట్టి ఓడిపోలేదు వాళ్ళు వాళ్ళు కేవలం మీరు వెళ్ళమన్నారు వెళ్ళారు అంతే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వెళ్ళారు తిరిగి వచ్చిన
(1:26:01) తర్వాత రాజ్యం ఇచ్చేయండి మీరు అన్నాడు సూది మొన పెట్టే చోటు కూడా ఇవ్వనన్నాడు చూసారా అది అహంకారం పరాకాష్ట రెండు అమ్మో ఈ కృష్ణుడు వచ్చి ఫ్లూట్ ఊదుతున్నాడు ఇక్కడ ఆల్రెడీ మనకు ముసలోళ్ళు ఉన్నారు లోపల ఓ ముగ్గురు నలుగురు విదురుడు భీష్ముడు ద్రోణాచార్యుడు సంజయుడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇంకా మళ్ళీ కృష్ణుడు కూడా వచ్చే ఫ్లూట్ ఊదితే మా గుడ్డోడు అసలే కొంచెం వీక్ వాడు కూడా మారిపోతాడేమో ఒకసారి రాజ్యం అలాగే ఇచ్చేసాడు పాచికల్లో ఓడిపోయిన తర్వాత కూడా అమ్మో అమ్మో అని కృష్ణుడిని ఇంకా మాట్లాడనివ్వకుండా మొత్తం 100 మంది తమ్ముళ్ళు కర్ణుడు శకుని అందరూ కలిసి
(1:26:39) కృష్ణుడిని బంధించేద్దాం అనుకున్నారు అంటే ఇంక ఎంత భరించాలి పాపం అనేది ఏదో రోజు పండాలి కదా ఆ పండింది ఇంకా ఆ రోజు అప్పటికీ బంధిద్దాం అనుకున్నా సరే కృష్ణుడు మళ్ళీ కర్ణుడు భుజం మీద చెయ్యేసి తీసుకెళ్ళాడు ఇలాంటివి కనపడవు మీకు అంటే ఎంత దయా హృదయం ఉండిఉండాలి కృష్ణుడికి ఎన్ని తప్పులు మన్నించాలండి శిశుపాలుడు 100 తప్పులు మన్నించినట్టు కృష్ణుడు ప్రతివాడిని భరిస్తూనే ఉన్నాడండి చివరాఖరి ఘటన వరకు వరకు కాబట్టి అనవసరంగా మీరు కావాల్సిన రామాయణాన్ని మహాభారతాన్ని మీరు ఊయించుకోకుండా ఇలా జరిగి ఉండుంటే ఎలా ఉండేది కుంతి కర్ణుడిని పెంచి ఉంటే ఎలా
(1:27:23) ఉండేది అంటే వ్యాసుడి కంటే గొప్ప స్క్రీన్ ప్లే రైటర్స్ తాత్వికమైన వ్యక్తులు అయితే మీరు కాదు. నేను ఈ మధ్య ఏదో రియల్ విన్నా కర్ణుడిని కుంతి పెంచి ఉండి ఉంటే మహాభారతం ఇంకో రకంగా ఉండేది ఏముంటది కర్ణుడికి కర్ణుడికి ఫాదరే ఉండడు ఆల్రెడీ కొడుకున్న అమ్మాయిని ఎవడు పెళ్లే చేసుకోడు సో అందుకనే మనం ఎప్పుడూ కూడా దైవాదీనంలో మనం ఉంటామ అనటానికి ఇదొక సాక్ష్యం కానీ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు.
(1:27:55) కుంతికి పుట్టిన పిల్లలకి చివరాఖరి వరకు రాజ్యమే లేదు. కేర్ ఆఫ్ అడ్రెస్ లేనివాళ్ళగా బ్రతికారు. కుంతి నుంచి వేరైన కర్ణుడు అంగరంగ వైభవంగా అంగరాజ్యాన్ని ఏలుకుంటూ సింహాసనాల మీద లగ్జరీస్ తో బ్రతికాడు. అది మాట్లాడరు. కుంతి పెంచి ఉంటే కర్ణుడు కూడా వనవాసాలు అవి చేసుకుంటూ ధర్మరాజు పక్కన ఆయన కూడా ఒక ఆపిల్ ఒక దానిమ్మ అవి తినుకుంటూ చాలా అధ్వానంగా ఉండేవాడు కాబట్టి అదే అండి మనం మన తలరాతల్ని తీసుకురాం ఇక్కడికి మన ప్రారబ్ధం మనం అనుభవిస్తాం ఎంత ప్రారాబ్దం అనుభవించినా ఎంత కష్టాల్లో ఉన్న ధర్మాన్ని పట్టుకోగలిగిన వ్యక్తి పక్కన భగవంతుడు
(1:28:35) నిలబడతాడు అందుకే ధర్మో రక్షతి రక్షతః ధర్మస్య ప్రభు రచ్యుత అందుకనే భగవంతుడు భక్తులం మేము తిరుపతి వెళ్తాం ఉండీలో డబ్బులు వేస్తాం గుళ్ళకు దానాలు ఇస్తాం ఇవేవి మిమ్మల్ని రక్షించవు మీరు ఇవేమి చేయకపోయినా శ్రీకృష్ణ పరమాత్మకు నచ్చింది ఏమిటి అంటే కేవలం మీరు ధర్మాన్ని పట్టుకొని ఉండటం మాత్రమే ఆయనకి ఇష్టం ఆయన భక్తులం అని చెప్పుకోవాలంటే మన దగ్గర ఉండాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటంటే మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆ ధర్మాన్ని మనం పట్టుకోవాలి అది ఇది సనాతన ధర్మం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమః సర్వం
(1:29:19) శ్రీకృష్ణార్పణమస్తు విన్నారు కదండీ కేసీ గారు ఇచ్చిన ఆన్సర్స్ మహాభారతం మొత్తం త్రీ ఫోర్ ఎపిసోడ్స్ లో కంప్లీట్ అవ్వబోతుంది. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఉన్న ఈమెయిల్ కి మెయిల్ చేయండి. వచ్చే ఎపిసోడ్ లో వాటికి ఆన్సర్స్ కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసి టాక్స్ హరే కృష్ణ

No comments:

Post a Comment