Thursday, May 8, 2025

 

*క్వెట్టాలో, ఈ మధ్య ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అమాయక పిల్లలు వారి మంచాలలో శవమై కనిపించారు.* 

 వారి మరణానికి గల కారణాలను పరిశోధించిన తరువాత, వారి ఆహారం మరియు పానీయాల గురించి ప్రశ్నించగా, పిల్లలు బయట నుండి ఏమీ తినలేదని, అయితే నిద్రవేళలో యథావిధిగా వారికి ఒక గ్లాసు పాలు ఇచ్చారని పిల్లల తల్లి చెప్పారు.

 రిఫ్రిజిరేటర్‌లోని పాలు కంటైనర్‌ను తనిఖీ చేయగా, కంటైనర్ దిగువన 3/4-అంగుళాల విషపూరిత పిల్ల పాము చనిపోయి పడి ఉంది.

 ఫ్రిడ్జ్ లోనికి చేరి పాల బిందెలో ఎలా పడింది???
 కూరగాయల మార్కెట్ నుంచి బచ్చలి కూర తెచ్చామని, ఆకుకూర కట్టను తెరవకుండానే ఫ్రిజ్ లో పెట్టామని కుటుంబీకులు గుర్తు చేసుకున్నారు.

 పిల్ల పాము కట్ట నుండి బయటకు వచ్చిన తరువాత పాల బిందెలో పడిపోయి ఉండవచ్చు.

 పిల్లల మరణానికి కారణం స్పష్టంగా తేలింది, కాని కుటుంబం వారి ఇద్దరు పిల్లలను కోల్పోయింది.

 కాబట్టి మనం ఫ్రిజ్‌లో ఏదైనా ఉంచేటప్పుడు ఆకు కూరలు మరియు ఫ్రిజ్‌లో కప్పబడిన వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
 మీ ఫ్రిజ్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి, వంటగదిలో ఏ ఆహారాన్ని తెరిచి ఉంచవద్దు.
 
*ఈ ప్రమాదం నుండి నేర్చుకోవాలి.*

✍🏻 🚩 *సర్వే జనాః సుఖినోభవంతు* 🚩

No comments:

Post a Comment