*_" నువ్వు చేసిన ప్రతీ పనికి అడిగిన ప్రతీ వానికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నీ మనస్సాక్షికి మాత్రం సమాధానం చెప్పాలి తప్పదు..._*
*_అక్కడే పరమాత్మ ఉండి చూస్తూ ఉంటాడు. కనుక ఆయనకు జవాబుదారీగా ఉండాల్సిందే... ఏది సరైనది, ఏది కాదు అనేది అక్కడ నుంచే నీకు సిగ్నల్స్ అందుతూ ఉంటాయి._*
*_కానీ నీవు ఆ దిశగా సరిగా ఆలోచన చేయక, అంతరాత్మ బోధ పట్టించుకోక వక్ర మార్గాల్లో వెళ్తూ ఉంటే నిన్ను బాగు చేయడం బ్రహ్మతరం కూడా కాదు!_*
*_రెండు కన్నులు ఉండేవారిని మోసపుచ్చగలవేమో కానీ వేయి కళ్ళు గలవానిని మోసపుచ్చలేవు... ఇపుడు నీ అసత్యాలు, మోసాలతో గొప్ప సౌకర్యంగా జీవించగలవేమో కానీ కాలం దాపురిస్తే దేవుని ముందు ఒంటరిగా నిలబడి సమాధానం చెప్పాల్సి వస్తుంది._*
*_అపుడు నీ వైపు నిలబడేవాడు ఎవడూ ఉండడు... తస్మాత్ జాగ్రత్త!!_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🌻🙇♂️🌻 🌹🌹🌹
No comments:
Post a Comment