శ్రీ భగవాన్ రమణ మహర్షి
బోధనలలో ముఖ్య మైనవి
♦️" నేను ఎవరు?"
♦️"నిన్ను నువ్వు తెలుసుకో"
ధాన్యపు గింజ మానవుడు అనుకొంటే దానిలో దాగిఉన్న బియ్యం గింజ ( అన్నం పరబ్రహ్మ స్వరూపం)ఆత్మ. బియ్యపుగింజపై ఉన్న తొక్క ( పొట్టు) మాయ తో సమానం.
తొక్క తొలగని బియ్యపుగింజ ( ధాన్యపు గింజ)కు జననం ఉంటుంది.
తొక్క( మాయ) తొలగిన ధాన్యపుగింజ (బియ్యపుగింజ)కు జననం లేదు. బియ్యం మొలకెత్తదు.అన్నం అవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే మాయ తొలగిన మానవఆత్మ దైవం అవుతుంది.
🕉️ ఓం శ్రీ భగవాన్ శ్రీ రమణ మహర్షి నమః🕉️
No comments:
Post a Comment