బ్రిటన్ KOHINOOR వజ్రాన్ని ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? | Full History of Kohinoor (Useful for UPSC)
Author Name:Manoj Talks
Youtube Channel Url:https://www.youtube.com/@manoj_talks_telugu_lo
Youtube Video URL:https://www.youtube.com/watch?v=v3_CLcu9maE
Title: బ్రిటన్ KOHINOOR వజ్రాన్ని ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? | Full History of Kohinoor (Useful for UPSC)
Author Name: Manoj Talks
Description: In this video, we uncover the mysterious and controversial story of the Kohinoor, one of the most famous diamonds in history. Believed to have originated from the Kollur mines near the Krishna River, this priceless stone passed through the hands of Mughal emperors, Persian invaders, Afghan rulers, and the powerful Sikh Empire before reaching Britain.
After the Second Anglo-Sikh War, ten-year-old Maharaja Duleep Singh was forced to surrender the Kohinoor to Queen Victoria under the Treaty of Lahore. The British later separated him from his mother, converted him to Christianity, and took him to England. Meanwhile, the diamond was transported across the sea, displayed before the British public, and recut after people complained that it lacked brilliance—reducing it from around 191 carats to 105.6 carats.
Who truly owned the Kohinoor? Was it legally acquired or taken through colonial force? Why was it recut? Is the famous Kohinoor curse real? And if Britain finally returns it, should it go to India, Pakistan, Afghanistan, or Iran?
This story reveals how power transformed a jewel into history.
Watch till the end to discover the complete journey of the “Mountain of Light” and understand why Britain still refuses to return it.
🇮🇳 Jai Hind.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
MY YOUTUBE SETUP
If you are planning to start a YouTube channel or upgrade your setup, these are some of the products I use/recommend:
1. Sony ZV-E10 Camera
https://link.amazon/B01ZleUmW
2. DJI Mic Mini
https://link.amazon/B0gVr01oD
3. Hollyland Mic
https://link.amazon/B00h3eUuY
4. Digitek Stand
https://link.amazon/B03e4JIXy
5. Teleprompter
https://link.amazon/B083S2m3o
6. Digitek RGB Lights
https://link.amazon/B0i0bF8Mt
7. Digitek Ring Lights
https://link.amazon/B0fUjEqlF
Affiliate Disclosure
Some of the links above are affiliate links. If you purchase a product through these links, I may earn a small commission at no additional cost to you. This helps support Manoj Talks and allows us to keep creating well-researched videos.
Transcript:
(00:00) అది మార్చ్ 29, 1849, రెండో యంగ్లో సిక్ యుద్ధం ముగిసింది. ఆ యుద్ధం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు సిక్ ఎంపైర్ మధ్యన జరిగింది. బ్రిటిషర్స్ గెలిచారు. సిక్ ఎంపైర్ ఓడిపోయింది. ఆ సిక్ ఎంపైర్ ఓడిపోయినప్పుడు ఆ రాజ్యం యొక్క రాజు మహారాజా దులీప్ సింగ్ కి కేవలం 10ఏళ్ల వయసు ఇలా ఆ బ్రిటిషర్స్ ఆ చిన్న పిల్లాడిని ఓడించేసి ఆ బాబు చేత ఒక అగ్రీమెంట్ రాయించేసుకున్నారు.
(00:23) ఆ అగ్రీమెంట్ పేరు ద ట్రీటీ ఆఫ్ లాహోర్. ఆ అగ్రీమెంట్ ప్రకారం కోహినూర్ వజ్రాన్ని క్వీన్ విక్టోరియాకి ఇచ్చేయాలి. ఇంకా వేరే ఆప్షన్ లేక కోహిలూరు వజ్రాన్ని ఇచ్చేశారు. అదే కాకుండా బ్రిటిషర్స్ ఆ అబ్బాయిని తన తల్లి నుంచి వేరు చేసేసారు. దులీప్ సింగ్ ని క్రిస్టియానిటీ లోకి కన్వర్ట్ చేశారు. 1854 లో దులీప్ సింగ్ కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇంగ్లాండ్ కి తీసుకొని వెళ్ళిపోయారు.
(00:44) దులీప్ వెళ్ళకముందే కోహినూర్ ఇంగ్లాండ్ కి చేరిపోయింది. రాజ్యం కోల్పోయిన దులీప్ సింగ్ ఇంగ్లాండ్ లో చాలా బాధలు అనుభవించారు. ఇంగ్లాండ్ కి చేరిన కొన్నేళ్ల తర్వాత క్వీన్ విక్టోరియా దులీప్ సింగ్ కి మళ్ళీ ఆ కోహినూర్ వజ్రాన్ని చూపించింది. అది ముందుండేలా అస్సలు కనిపించలేదు. బ్రిటిషర్స్ దాన్ని కట్ చేసి షేపే మార్చేశారు. ఈ రోజు కూడా అదొక బ్రిటిష్ మ్యూజియం లోనే ఉంది.
(01:04) ఇండియా చాలాసార్లు బ్రిటిష్ ని తిరిగి ఇవ్వమని అడిగింది. చెప్పాలంటే పాకిస్తాన్, ఇరాన్ అండ్ ఆఫ్ఘానిస్తాన్ కూడా సైకిల్ గ్యాప్ లో దూరి ఈ వజ్రాన్ని రిటర్న్ అడుగుతున్నాయి. కానీ బ్రిటిషర్స్ అందరికీ నో చెప్పేశారు. కానీ ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే బ్రిటిషర్స్ నిజంగా ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగలించారా? సపోజ్ ఈరోజు బ్రిటిషర్స్ ఆ వజ్రాన్ని రిటర్న్ అవ్వడానికి రెడీ అయితే ఎవరికి ఇవ్వాలి? అసలు కోహినూర్ వెనక శాపం ఏంటి? కోహినూర్ ని బ్రిటిషర్స్ కట్ చేసి షేప్ అవుట్ ఎందుకు చేసేసారు? పదండి ఈ వీడియోలో ద మిస్టరీ ఆఫ్ కోహినూర్ డైమండ్ గురించి క్లియర్ అండ్ డీటెయిల్డ్ గా
(01:33) తెలుసుకుందాం. కథని మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మనోజ్ టాక్స్. [సంగీతం] [సంగీతం] [సంగీతం] కోహినూర్ డైమండ్ యొక్క ఆరిజిన్ కృష్ణ నది పక్కన కొల్లూర్ మైన్స్ నుంచి వచ్చింది. అది ఇప్పుడు గోల్కండా రీజియన్ లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లోనే వందల సంవత్సరాల పాటు ప్రపంచంలో చాలా ఫేమస్ డైమండ్స్. ఈ మైన్స్ నుంచే వచ్చేవి.
(02:11) 1725 వరకు అదే ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ డైమండ్స్. కోహినూరే కాకుండా ద హోప్ డైమండ్ దరియా ఐనూర్ అనే ఫేమస్ డైమండ్స్ కూడా ఈ మైన్స్ నుంచే వచ్చాయి. 1725 లో బ్రాజిల్ లో డైమండ్ మైన్స్ కనిపెట్టారు. ఆ డిస్కవరీతో ఈ ప్రపంచం యొక్క డైమండ్ సప్లై స్ప్లిట్ అయ్యాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కోహినూర్ ఒక ఎగ్జాక్ట్ బిగినింగ్ ఎవరికీ తెలియదు.
(02:29) కానీ హిస్టోరియన్ వేసిన బెస్ట్ ఎస్టిమేట్ ప్రకారం 1100 నుంచి 1300సి మధ్య దొరుకుంటుంది అని ఎస్టిమేట్ చేస్తున్నారు. అది కాకతీయ డైనస్టీ అప్పుడు. ఈ వచనం వెనక చాలా స్టోరీే ఉన్నాయి. కొంతమంది శ్రీకృష్ణుడి యొక్క సామంతక జ్వల్ తో కనెక్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఒక ఏన్షియంట్ హిందూ టెక్స్ట్ లో మెన్షన్ చేస్తుందని అంటూ ఉంటారు. కానీ ఆ టెక్స్ట్ ఏంటో ఎవరు రాశరో కూడా మనకి తెలియదు.
(02:48) ఆ డైమండ్ ఈ డైమండ్ ఒకటేనా అని కూడా డౌటే మనకి. సో అవి మనం కథల కిందే వదిలేయాలి. ఈ డైమండ్ పేరు ఎగ్జాక్ట్ గా రాయకపోయినా ఒక హిస్టారిక్ పాసిబిలిటీ మాత్రం మనకి డైమండ్ గురించి రాసి ఉండొచ్చు అని అర్థమవుతుంది. అది ఎలా అంటే 1310 లో అలాదీన్ ఖాల్జీ వరంగల్ కి చెందిన కాకతీయ రాజ్యంపై అటాక్ చేశాడు.
(03:06) దాని తర్వాత ఖాల్జీ చేతుల్లో ఒక పెద్ద డైమండ్ వచ్చిందని హిస్టారికల్ అకౌంట్స్ చెప్తున్నాయి. ఖాల్జీ యొక్క రాజ్యంలో అమీర్ కుసరావ్ అనే కవి ఉండేవాడు. తను కాకతీయ నుంచి వచ్చిన ఒక పెద్ద డైమండ్ గురించి రాశారు. ఒక హిస్టోరియన్ ప్రకారం అయితే అది కోహినూరే అయి ఉండొచ్చని చెప్తున్నారు. కానీ మోడర్న్ హిస్టోరియన్స్ మాత్రం అది కోహినూరు వజ్రమే అని ప్రూవ్ చేయలేకపోతున్నారు.
(03:24) 200 ఏళ్ల తర్వాత మనకి ఇంకో ఫేమస్ డైమండ్ మొగల్ రికార్డ్స్ లో రాసిఉన్నట్టు కనిపిస్తుంది. బాబుర్ అనే రాజు ఒక పెద్ద డైమండ్ అలాదీన్ ఖల్జీ దగ్గర ఉన్నట్టు రాశడు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ తర్వాత ఆ వజ్రం బాబూర్ యొక్క కొడుకు హుమాయున్ దగ్గరికి చేరుకుంది. బాబూర్ ఇంకేం రాశడంటే ఆ వజ్రం యొక్క విలువ అసలు మాటలతో చెప్పలేమని రాశడు. సింపుల్ గా చెప్పాలంటే అది ఒక ప్రైస్ లెస్ స్టోన్ అని చెప్పారు.
(03:44) కానీ మళ్ళీ హిస్టోరియన్స్ మాత్రం ఇది కోహినూర్ డైమండ్ అని కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నారు. భారతదేశంలో ఆ కాలంలో చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద డైమండ్స్ ఉండేవి. ద గ్రేట్ మొగుల్ డైమండ్, ద హోప్ డైమండ్, ద షార్ డైమండ్ అండ్ ద ఫ్లోరంటైన్ డైమండ్ అందుకే ఎక్కడ ఏ బుక్లో పెద్ద డైమండ్ గురించి మెన్షన్ చేసినా మనం అది కోహినూరే అని ఖచ్చితంగా చెప్పలేము. ఆ కాలంలో మనకి క్లూస్ దొరుకుతున్నాయి తప్ప ప్రూఫ్ అయితే దొరకట్లేదు.
(04:04) ఈ కోహినూర్ యొక్క కథ యాక్చువల్ గా అండ్ కన్ఫర్మ్ గా మనకి చాలా ఏళ్ల తర్వాతే తెలుస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 17th సెంచురీ నాటికి ఒక భారీ వజ్రం మొగల్ రాజోసంలో భాగంగా ఉండేది. షాజహాన్ ఒక ఫేమస్ పీకాక్ త్రోన్ ని కట్టాడు. అదే తాజ్మహల్ కట్టిన అతనే పీకాక్ త్రోన్ కూడా కట్టాడు. అందులో ఒక పెద్ద వజ్రాన్ని పెట్టాడు. ఆ పీకాక్ త్రోన్ నిండ గోల్డ్, రూబీస్, ఎమరల్స్, పర్ల్స్ మరియు డైమండ్స్ ఉండేవి.
(04:26) ఒక పెద్ద డైమండ్ ఆ పీకాక్ త్రోన్ లో ప్రత్యేకంగా ఉండేది. ఆ పీకాక్ త్రోన్ లో ఉండే డైమండ్ కోహినూరే అయి ఉండొచ్చని చాలా మంది హిస్టోరియన్స్ చెప్తున్నారు. మొదటిసారి ఖచ్చితంగా అది కోహినూరే అని మనకి తెలిసిన రికార్డ్ ఎప్పుడు వస్తుందంటే 16th సెంచురీలో మొగల్ ఎంపరర్ కాలంలోనే అప్పుడు ఏమైందంటే నాదర్ షా అనే పర్షియన్ రూలర్ ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు.
(04:45) 1700 లో మొగల్ సామ్రాజ్యం ఇండియాలో చాలా బలంగా మారింది. ఆ కాలంలో మొగల్ సామ్రాజ్యానికి క్యాపిటల్ ఢిల్లీ ఢిల్లీ నుంచే వాళ్ళు పూర్తిగా ఆపరేట్ చేసేవారు. అండ్ ఢిల్లీ అప్పట్లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ క్యాపిటల్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఆ టైంలో ఆ మొగల్ ఎంపరర్ వీక్ గా ఉండడం వల్ల ఆ సంపదన అన్నిటిని రక్షించుకునేంత బలం ఆ సామ్రాజ్యానికి లేకపోయింది.
(05:04) అందుకు 1739 లో పర్షియన్ రూలర్ నాదిర్ షా ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. నాదిర్ షా అప్పట్లో మొగల్ ఎంపరర్ అయిన మొహమ్మద్ షా ని ఓడించేశడు. [సంగీతం] ఆ నాదిర్ షా ఈ మొగల్ ఎంపరర్ ని ఓడించి దోచుకున్నాడు. పీకాక్ త్రోన్ ని కూడా దోచేసుకున్నాడు అండ్ దానితో పాటు నాదిర్ షా దగ్గరికి కోహినూర్ వెళ్ళిపోయింది. హిస్టారికల్ అకౌంట్స్ ప్రకారం అపారమైన సంపద ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళినట్టు తెలుస్తుంది.
(05:24) ఆ యుద్ధంలో వందల ఏనుగుల్ని వాడారు. వేల కొద్ది ఒంటెలు మరియు గుర్రాలని ఉపయోగించారు. బోల్డ్ అంత సంపదని వాళ్ళు తీసేసుకున్నారు. ఒక స్టోరీ ప్రకారం మొహమ్మద్ షా ఆ వజ్రాన్ని తన టర్బన్ లోపన దాచేసుకున్నాడట. ఆ కథ ప్రకారం నాదిర్ షా ఎవడైతే పర్షా నుంచి వచ్చాడో మొహమ్మద్ షా యొక్క టర్బన్ ని ఎక్స్చేంజ్ చేశాడు. ఆ ఎక్స్చేంజ్ లో ఆ డైమండ్ కింద పడిపోయింది.
(05:44) అండ్ అప్పుడు అతనికి ఈ వజ్రం కనిపించింది. ఆ క్షణంలో నాదిర్షా కోహినూర్ అని అరిచాడు. కోహినూర్ అంటే మౌంటెన్ ఆఫ్ లైట్ అని అర్థం. ఆ వజ్రానికి కోహినూర్ అనే పేరు నాదిర్షా దగ్గరికి వెళ్ళిన తర్వాతే వచ్చిందని మనందరికీ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఆ వజ్రాన్ని నాదిర్ షా పర్షియాకి తీసుకొని వెళ్ళిపోయాడు. పర్షా అంటే ప్రెసెంట్ డే ఇరాన్.
(06:02) పర్షాకి వెళ్ళిన తర్వాత నాదిర్షా ఎక్కువ రోజులు సత్తాలో లేడు. 1747 లో నాదిర్ షా ని తన సొంత మనుషులే చంపేశారు. నాదిర్ షా మరణం తర్వాత కోహినూర్ వజ్రం అహ్మద్ షా దుర్రాని అనే మనిషి దగ్గరికి వెళ్ళింది. అహ్మద్ షా అఫ్ఘానిస్తాన్ లో ఉండే దుర్రాని ఎంపైర్ కి రాజు. దశాబ్దాల పాటు ఈ వజ్రం అహ్మద్ షా దగ్గరే ఉండేది. దుర్రాణి కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి.
(06:20) అన్నలు ఇంక తమ్ముళ్ళు ఎప్పుడూ కొట్టుకునేవారు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని జైల్లో పెట్టేసేవారు. అలాంటి టైంలో ఒకళ్ళ నుంచి ఇంకొకళకి అదే ఫ్యామిలీలో కోహినూర్ డైమండ్ పాస్ అవుతూ ఉండేది. అలా పాస్ అవుతూ అవుతూ ఆ డైమండ్ షా షూజా దుర్రాణి దగ్గరికి వెళ్ళింది. షా షూజా కూడా దుర్రాణికి ఒక రాజే తను ఆ కోహినూర్ డైమండ్ ని చేతికి కట్టుకొని తిరిగేవాడు.
(06:39) షా షూజా 1909 లో తన తమ్ముళ్ళతో యుద్ధం చేసి ఓడిపోయాడు. తప్పించుకోవాల్సి వచ్చింది. కానీ వాడితో పాటే కోహినూర్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వజ్రం అప్పుడు పంజాబ్ వైపు ప్రయాణం చేసింది. షా షూజాకి అప్పుడు సహాయం కావాల్సి వచ్చింది. ఎవరైనా వాడిని ప్రొటెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. అలాంటి సత్తా ఉండే రాజు ఒకే ఒక్కడు ఉన్నాడని షాూజాకి బాగా తెలుసు.
(06:57) ఆయన పేరే మహారాజ రంజిత్ సింగ్ అండ్ ఎగ్జాక్ట్ గా ఆ టైం లోనే కోహినూర్ డైమండ్స్ సిక్ ఎంపైర్ లోకి ఎంటర్ అయింది. మహారాజా రంజిత్ సింగ్ ఏమో సిక్ ఎంపైర్ ని స్థాపించారు. ఆయన నార్త్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రూలర్ ఆ కాలంలో చెప్పొచ్చు. ఆయన్ని ద లైన్ ఆఫ్ పంజాబ్ అని కూడా పిలిచేవారు. 1813 లో మహారాజా రంజిత్ సింగ్ కోహినూర్ ని షాషూజా నుంచి తీసేసుకున్నారు.
(07:16) షాూజా రంజిత్ సింగ్ కి అది అమ్మలేదు. గిఫ్ట్ కూడా కాదు బలవంతంగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే షా షూజా రాసిన దాని ప్రకారం షా షూజా ని చాలా ప్రెషర్ చేశారంట మహారాజా రంజిత్ సింగ్ ఆ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ షా షూజా తట్టుకోలేకపోయారు. షూజా యొక్క కొడుకుని బాగా టార్చర్ చేశారట. అలాంటి ఒక హెవీ ప్రెషర్ తో ఆ డైమండ్ ని షా షోజా రంజిత్ సింగ్ కి ఇచ్చేశారు.
(07:35) వజ్రం తీసేసుకున్నారు కానీ రంజిత్ సింగ్ కి ఆ డైమండ్ ఒరిజినల్ లో కాదని డౌట్ వచ్చింది. అప్పుడు లాహోర్ జ్యువెలర్స్ దగ్గరికి వెళ్లి దాన్ని టెస్ట్ చేశారు. అది నిజమైన వజ్రమే అని తేలింది. రంజిత్ సింగ్ కోహినూర్ డైండ్ ని తన సింబల్ ఆఫ్ పవర్ గా ట్రీట్ చేసేవారు. ముఖ్యమైన పబ్లిక్ ఈవెంట్స్ లో దాన్ని తప్పకుండా వేసుకునేవారు. అతిథులకి అవి చూపించేవాడు.
(07:52) అది మహారాజా రంజిత్ సింగ్ బేసుకోనప్పుడు ఒక హై సెక్యూరిటీ గోబింద్గడ్ ఫోర్ట్ లో దాన్ని పెట్టేవారు. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా దాన్ని సీక్రెట్ గానే చేసేవారు. ఆ సీక్రెట్ ఎలా తెచ్చేవారంటే చాలా ఒంటెళ్లు ఒకేసారి వెళ్ళేవి. దాని పైన బాక్సెస్ ఉండేవి. ఆ బాక్సెస్ అన్నిటిలో ఒక్క బాక్స్ లో వజ్రం ఉండేది.
(08:10) కొంతమందికి ఆ వజ్రం ఏ ఒంటెల్లో ఉందో తెలిసేది. 1839 కల్ల రంజిత్ సింగ్ కి హెల్త్ బాలేకుండా అయిపోయింది. రేపో మాపో చనిపోతాడని చాలా మందికి అనిపించేసింది. అలా అనిపించడంతో కోహినూర్ డైమండ్ కోసం ఒక కొత్త గొడవ మొదలయింది. మహారాజా రంజిత్ సింగ్ యొక్క రిలీజియస్ అడ్వైజర్ ఏమన్నారంటే మహారాజా ఏమో తను చనిపోయిన తర్వాత ఆ డైమండ్ ని పూరీలో ఉండే జగన్నాథ్ టెంపుల్ కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నారుని చెప్పారు.
(08:30) కానీ మహారాజా రంజిత్ సింగ్ యొక్క ట్రెజరర్ అంటే డబ్బులన్నీ మేనేజ్ చేసేవాడు వాడి పేరు బేలీరామ్. ఆ బేలీరామే ఇలాంటి ఒక టెంపుల్ డొనేషన్ కి ఒప్పుకోలేదు. బేలీ రామ ఏమన్నాడంటే ఆ కోహినూర్ డైమండ్ మహారాజు యొక్క పర్సనల్ ప్రాపర్టీ ఏం కాదు. అది సిక్ ఎంపైర్ కి చెందిన డైమండ్ అని చెప్పాడు. సో అలా అది పూరీ జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళలేదు.
(08:47) పంజాబ్ లోనే ఉండిపోయింది. ఆ ఒక్క నిర్ణయం ఆ కోహినూర్ డైమండ్ యొక్క ఫ్యూచర్ కథనే మార్చేస్తుంది. కోహినూర్ గాని ఆ టైంలో పూరీ జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళఉంటే మొత్తం స్టోరీే మారిపోయేది. మహారాజా రంజిత్ సింగ్ దాని తర్వాత కొద్ది రోజుల్లోనే చనిపోయారు. అండ్ ఆయన లేకుండా సిక్ ఎంపైర్ యొక్క పతనం మొదలయింది. రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్ ఎంపైర్ అండ్ పంజాబ్ చిందరవందర అయిపోయింది.
(09:07) ఒక రూలర్ తర్వాత ఇంకో రూలర్ వచ్చారు. పవర్ స్థిరంగా లేదు. రంజిత్ సింగ్ తర్వాత కరక్ సింగ్ మహారాజ్ అయ్యాడు. అతన్ని కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి పవర్ నుంచి తీసేశారు. దాని తర్వాత ఆయన కూడా చనిపోయారు. దాని తర్వాత కరక్ సింగ్ వచ్చారు నో నిహాల్ సింగ్ వచ్చారు. చూస్తే వాళ్ళద్దరు కూడా చనిపోయారు. ఈ మొత్తం కన్ఫ్యూషన్ లో కోహినూర్ ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి షిఫ్ట్ అవుతూ వెళ్ళింది.
(09:26) సో ఫైనల్ గా జమ్మూలో ఒక రాజు పేరు గులాబ్ సింగ్ దగ్గరికి ఈ కోహినూర్ వెళ్ళింది. ఆయన దాని తర్వాత మహారాజ షేర్ సింగ్ కి హ్యాండ్ఓవర్ చేశారు. ఆ కోహినూర్ని 1843 లో సిక్ ఎంపైర్ కి కమాండర్ అయిన అజిత్ సింగ్ సందావాలియా షేర్ సింగ్ ని హతమార్చాడు. ఆ మిలిటరీ కమాండర్ అందరినీ చంపుకుంటూ వెళ్ళాడు. చివరికి ఒక్క మనిషే మిగిలాడు. అదే ఆ ఐదేళ్ల అబ్బాయి.
(09:46) ఆ ఐదేళ్ల అబ్బాయి పేరు దులీప్ సింగ్ లాహోర్ కోర్ట్ లో కోహినూర్ ని ఆ చిన్న పిల్లాడి చేతికి కట్టేశారు. ఇంత జరిగిన పంజాబ్ దగ్గర ఒక చాలా పవర్ఫుల్ ఆర్మీ ఉండేది. కానీ మంచి లీడర్షిప్ లేకపోవడం వల్ల సిక్ ఎంపైర్ రాజకీయంగా అస్థిరంగా అయిపోయింది. సో బేసిక్ గా సిక్ ఎంపైర్ చాలా అన్స్టేబుల్ గా ఉండేది. ఇక్కడ సిచువేషన్ ఏం జరుగుతుందో ఒక కంపెనీ దూరం నుంచి గమనిస్తూనే ఉంది.
(10:04) ఆ కంపెనీ పేరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సిక్ ఎంపైర్ పవర్ అంతా వీక్ అయిపోయాక ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్ ఎంపైర్ తో యుద్ధం చేద్దామని ఫిక్స్ అయింది. అలాగే ఫస్ట్ యంగ్లో సిక్ వార్ ప్రారంభమయింది. ఫస్ట్ యంగ్లో సిక్ వార్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ యంగ్లో సిక్ వార్ స్టార్ట్ అయింది. రెండో యుద్ధంలో కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది.
(10:25) 1849 లో పంజాబ్ ని పూర్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడగొట్టేసింది. సెకండ్ యంగ్లో సిక్ వార్ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రీటీ ఆఫ్ లాహోర్ అనే అగ్రీమెంట్ ని ఆ చిన్న అబ్బాయి చేత సైన్ చేయించేసుకుంది. ఆ ట్రీటీ ఆఫ్ లాహోర్ లో చాలా ముఖ్యమైన ఆర్టికల్ ఆర్టికల్ 3. ఆ ఆర్టికల్ 3 ఏమో కోహినూర్ డైమండ్ గురించి మాట్లాడుతుంది. ఆ ఆర్టికల్ ప్రకారం కోహినూర్ డైమండ్ ఏమో క్వీన్ విక్టోరియాకి సరెండర్ చేయాలి.
(10:46) దులీప్ సింగ్ ఏమో చెప్పినట్టే ఇంకా చిన్న అబ్బాయే జస్ట్ ఫైవ్ ఇయర్స్ అలా ఒక ట్రీట్ ని చూసి ఆ చిన్న పిల్లాడికి ఏం అర్థం కాక ఏం చేయలేకపోయాడు. ఆ సిక్ ఎంపైర్ కి కమాండర్ ఇన్ చీఫ్ అదే ఆ మిలిటరీ కమాండర్ అయిన తేజ్ సింగ్ ఆ చిన్న అబ్బాయితో పాటు ఆ అగ్రీమెంట్ అంతా చదివి సంతకం పెట్టాడు. యుద్ధం ఓడిపోయిన తర్వాత ఆ ట్రీటీ ఆఫ్ లాహోర్ ఇంకా సైన్ అయిపోయింది.
(11:04) కాబట్టి ఆ కోహినూర్ మనం బ్రిటిష్ కి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పలేము. బ్రిటిషర్స్ ఈ రోజుకి అది మేము లీగల్ గానే తీసుకున్నాం. మా గిఫ్ట్ ఏమ ఇవ్వలేదని చెప్పుకుంటారు. కానీ అక్కడ చూసుకుంటే ఇరువైపుల పవర్ సిచువేషన్ గురించి ఆలోచించండి. అక్కడ ఒక చిన్న అబ్బాయి ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక స్ట్రాంగ్ నెగోషియేషన్ పొజిషన్ లో ఉన్నాడు.
(11:20) అండ్ ఇక్కడ ఆ అబ్బాయికి ఏం తెలుస్తుంది చెప్పండి. అండ్ ఆ మిలిటరీ కమాండర్స్ కూడా ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది చెప్పండి. ఆ కాలంలో లార్డ్ డలౌజీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉండేవాడు. ఆ వజ్రాన్ని క్వీన్ విక్టోరియాకి అప్పగించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అదే కాకుండా డల్ౌజీ కోహినూర్ నిజంగా ఒక స్నేహపూర్వక కానుక అని భావించలేదు అంటే గిఫ్ట్ అని భావించలేదు వాడు అది ఒక ట్రోఫీ ఆఫ్ వార్ గా భావించేవాడు.
(11:42) ఆ కాలంలో చాలా మంది బ్రిటిషర్స్ే అలా కోహినూర్ డైమండ్ ని తీసుకొని వచ్చి ఉండకూడదని చెప్పేవారు. బ్రిటిషర్స్ కి దోచేయడం అలవాటే కాబట్టి ఇంకా ఆ డైమండ్ చూసి మోజుపడి దోచేసుకున్నారు. అదే లీగల్ గా సంతకం పెట్టి చేసుకున్నారు. బ్రిటిషర్స్ కోహినూర్తో అలా ఆగిపోలేదు. సిక్ ఎంపైర్ మళ్ళీ ఒక పవర్ఫుల్ ఎంపైర్ గా అవ్వకుండా కూడా చూసుకున్నారు.
(11:59) దులీప్ సింగ్ ని తన తల్లి మహారాజ జిందకోర్ నుంచి వేరు చేశారు. బ్రిటిషర్స్ ఆ చిన్న అబ్బాయిని ఎప్పుడూ గార్డ్ చేస్తూనే ఉండేవారు. 1854 కల్లా తన్ని ఇంగ్లాండ్ కి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు దులీప్ సింగ్ వయసు 15 ఇయర్స్ తన్ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేశారు. క్వీన్ విక్టోరియా ఈ యంగ్ మహారాజ వైపు చాలా ఇంట్రెస్ట్ తీసుకునేది.
(12:16) దులీప్ సింగ్ ఒక డబ్బు గల సొసైటీలో పెరిగాడు. భారతదేశంలో తను సొంత రాజ్యాన్ని కోలిపోయాడు. తరతరాలుగా వస్తున్న సంపదను కూడా కోల్పోయాడు. 1854 లో క్వీన్ విక్టోరియా మహారాజా దులీప్ సింగ్ కి కోహినూర్ ని మళ్ళీ చూపించింది. దులీప్ సింగ్ చూసి షాక్ అయిపోయారు. అది అతను ముందు చూసినట్టే లేదు. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది.
(12:33) ఆ డైమండ్ ని బ్రిటిష్ ప్రజల కోసం కోసి ఇంకొంచెం షైనింగ్ తెప్పించారు. ఒక రిటన్ అకౌంట్ ప్రకారం దులీప్ సింగ్ ఆ వజ్రాన్ని చూసి కొన్ని నిమిషాల వరకు షాక్లు ఉండిపోయారట. బ్రిటిష్ రాజ్యం సిక్ ఎంపైర్ ని ఎలా క్యాప్చర్ చేసిందా అని విని దులీప్ సింగ్ కి చాలా బాధ అనిపించేది. ఇంగ్లాండ్ లోనే చాలాసార్లు దీని గురించి వ్యతిరేకించేవాడు. చాలాసార్లు ఇండియా రావడానికి ప్రయత్నించిన బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు.
(12:52) ఫారెన్ సపోర్ట్ కోసం వెతికినా దొరకలేదు. ఆయన 1893 లో పారిస్ లో చనిపోయారు. ఆ రాజు తన జీవితం యొక్క చాలా కాలం ఇంగ్లాండ్ లోనే గడిపారు మరియు 55 ఇయర్స్ కి చనిపోయారు. 1849 లో జరిగిన ట్రీటీ ఆఫ్ లాహోర్ తర్వాత కోహినూర్ డైమండ్ ని ఇంగ్లాండ్ కి తీసుకని వెళ్ళడానికి ప్రిపేర్ చేశారు. ఆ వజ్రాన్ని ఒక చిన్న ఐరన్ సేఫ్ లో సీల్ చేశారు. ఆ చిన్న ఐరన్ సేఫ్ ని ఒక రెడ్ డిస్పాచ్ బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ ని మళ్ళీ పెద్ద ఐరన్ సేఫ్ లో సెక్యూర్ చేశారు.
(13:18) 6 ఏప్రిల్ 1850 రోజు హెచ్ఎంఎస్ మీడియా అనే షిప్ లో బాంబే నుంచి ఆ వజ్రం ఇంగ్లాండ్ కి బయలుదేరింది. చెప్పాలంటే ఆ జర్నీ కూడా చాలా డేంజరస్ గానే జరిగింది. షిప్ మారిషియస్ దగ్గరికి చేరుకున్న టైంలో షిప్ లో కోలరా అవుట్ బ్రేక్ అయ్యింది. అంటే జనాలందరికీ కోలరా అనే వ్యాధి వచ్చేసింది. మారిషియస్ ఐలాండ్ లో ఉండే జనాలు ఆ డిసీజ్ ఎక్కడ ఐలాండ్ లో స్ప్రెడ్ అవుతుందో అని భయపడ్డారు.
(13:36) ఆ షిప్ ని మోరిషియస్ నుంచి వెంటనే పంపించేయాలని అక్కడ వాళ్ళు డిమాండ్ చేశారు. దాని తర్వాత దాదాపు 12 అవర్స్ పాటు ఆ షిప్ ఒక భయంకరమైన తూఫాన్ లో చిక్కుకుంది. అయినా సరే కోహినూర్ సురక్షితంగా బ్రిటన్ చేరుకుంది. థర్డ్ జులై 1850 రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ కోహినూర్ ని బకింగం ప్యాలెస్ లో క్వీన్ విక్టోరియా కి ఫార్మలీ ప్రెసెంట్ చేశారు.
(13:54) ఒక్క సంవత్సరం తర్వాత లండన్ లో జరిగిన గ్రేట్ ఎగ్జిబిషన్ లో ఆ వజ్రాన్ని పబ్లిక్ డిస్ప్లే లో పెట్టారు. కుప్పలు కుప్పలుగా జనాలు ఆ ఫేమస్ డైమండ్ ని చూడడానికి వచ్చారు. కానీ ఆ రాయల్ ఫ్యామిలీ అనుకున్నట్టు అక్కడఏం జరగలేదు. ఆ డైమండ్ ని చూసి జనాలందరూ షాక్ అయిపోతారు అనుకున్నారు. కానీ అది చాలా డల్ గా కనిపించడంతో జనాలు పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదు.
(14:14) మొదట్లో దాన్ని గోల్డెన్ కేజ్ లా కనిపించే ఒక డెకరేటివ్ ఎన్క్లోజర్ లో డిస్ప్లే చేశారు. స్క్రీన్ పైన ఉంది చూడండి. దాని తర్వాత బ్లాక్ వెల్వెట్ మరియు గ్యాస్ లాంప్స్ యూస్ చేసి డైమండ్ ని మరింత షైన్ చేయించడానికి ట్రై చేశారు. అలా ట్రై చేసిన ప్రాబ్లం అయితే పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. అప్పుడు క్వీన్ విక్టోరియా యొక్క భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ ఒక విషయం చేశాడు.
(14:32) ఆ వజ్రాన్ని రీకట్ చేపించాలని డిసైడ్ అయ్యాడు. నెదర్లాండ్స్ లోని కాస్టఫోన్ నుంచి ఎక్స్పర్ట్ డైమండ్ కట్ట స్టీల్ లండన్ కి పిలిపించారు. 17th జూలై 1852 రోజు రీకటింగ్ వర్క్ మొదలయింది. ఆ రీకటింగ్ కంప్లీట్ అయ్యేసరికల్లే ఆ డైమండ్ తన 45% వెయిట్ కోలిపోయింది. అది 191 మోడర్న్ క్యారెట్స్ నుంచి 105.6 6 క్యారట్స్ కి తగ్గిపోయింది.
(14:50) దానితో పాటు మొగల్స్ ఏ షేప్ లో అయితే పెట్టారో దానినుంచి అది ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది. అప్పటికే కోయినూరు వజ్రానికి మరొక కథ అల్లుకుపోయింది. ఆ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి ఘోరమైన దురదృష్టం సంభవిస్తుందని ఆ కథ చెప్పింది. ఈ వజ్రాన్ని దేవుడు లేదా ఆడవాళ్ళు మాత్రమే ఎలాంటి ప్రమాదం లేకుండా ధరించగలరు అని చెప్పారు.
(15:11) సో ఇది కోహినూర్ కర్స్ గా ఫేమస్ అయింది. హిస్టరీలో యాక్చువల్లీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కోహినూర్ వజ్రం షాజహాన్ దగ్గర ఉండేదని చెప్తూ ఉంటారు. కానీ తన సొంత కొడుకు ఔరంగజేబ్ షాజహాన్ ని జైల్లో పెట్టాడు. కోహినూర్ నాదిర్ షా దగ్గర కూడా ఉండేది అండ్ నాదిర్ షా ని కూడా ఎవడో ఒకడు చంపేశాడు. దుర్రాని ఫ్యామిలీ దగ్గర ఈ వజ్రం ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో చాలా వైలెంట్ ఇంటర్నల్ ఫైట్స్ జరిగాయి. ఒకరిని ఒకరు చంపుకున్నారు.
(15:28) అండ్ రంజిత్ సింగ్ విషయానికి వస్తే రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్ ఎంపైర్ అన్స్టేబుల్ అయి చివరికి కొలాప్స్ అయిపోయింది. అందుకే కోహినూర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి చెడు జరుగుతుందని అందరూ నమ్మడం మొదలు పెట్టారు. కానీ హిస్టోరియన్స్ కి ఈ కర్స్ స్టోరీ చాలా ప్రాబ్లం గా అనిపించింది. బ్రిటిషర్స్ ఈ కోహినూర్ డైమండ్ ని తీసుకున్న తర్వాతే ఈ కర్స్ స్టోరీ బాగా ఫేమస్ అయింది.
(15:47) ఇలాంటి ఒక కర్స్ చాలా ఏళ్ల నుంచి ఉంది అని చెప్పడానికి లేదు. ఈ శాపం స్టోరీని ఫేమస్ చేయడంలో బ్రిటిష్ న్యూస్ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేశాయి. బ్రిటిషర్స్ కావాలని కూడా ఇలా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇలా ఒక కర్స్ స్టోరీ ఉందని చెప్తే ఎవరు ఇంకా డైమండ్ ని రిటర్న్ అడగరు కదా తర్వాత వచ్చిన మరో వర్షన్ లో ఈ కర్స్ కేవలం మగవాళ్ళని మాత్రమే అఫెక్ట్ చేస్తుంది అని చెప్పారు.
(16:07) అప్పటి నుంచి బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ మోస్ట్లీ ఈ కోహినూర్ ని మహిళలు ధరించే క్రౌన్స్ లో మాత్రమే పెట్టింది. ముందుగా క్వీన్ అలెగ్జాండ్ర క్రౌన్ లో దాని తర్వాత క్వీన్ మేరీ క్రౌన్ లో ఆఖరికి క్వీన్ ఎలిజబెత్ క్రౌన్ లో పెట్టారు. అలాగే ఆ కర్స్ కోహినూర్ బ్రాండ్ లో ఒక భాగమైపోయింది. కానీ నిజమైన ఎక్స్ప్లనేషన్ ఇంకొంచెం సింపుల్ గానే ఉండొచ్చు.
(16:25) చెప్పాలంటే కోహినూర్ ఎవరెవరి దగ్గరైతే ఉందో వాళ్ళు చాలా పవర్ఫుల్ రూలర్స్ ఆ కాలంలో ఆల్మోస్ట్ అందరి రూలర్స్ ఏదో ఒక యుద్ధంలో పాల్గొనేవారు. ఎప్పుడో వైలెన్స్ చుట్టూనే తిరిగేవారు. సో అలాంటి పరిస్థితుల మధ్య అసాసినేషన్స్ మరియు వెన్నుపోట్లు జరగడం చాలా కామన్. ఆ డైమండ్ వైలెన్స్ క్రియేట్ చేయకపోవచ్చు. కానీ ఆ డైమండ్ మాత్రం వైలెన్స్ లో ఉన్న మనుషుల దగ్గరికే వెళ్ళింది.
(16:46) సో మీకు ఇక్కడ కనెక్షన్ అర్థమై ఉంటుంది. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 లోనే కోహినూర్ డైమండ్ ని రిటర్న్ చేయాలని ఇండియా బ్రిటన్ అడిగింది. కానీ బ్రిటన్ ఒప్పుకోలేదు. 1953 లో ఇండియా మళ్ళీ అడిగింది. బ్రిటన్ మళ్ళీ రిజెక్ట్ చేసింది. 2000 సంవత్సరాల్లో ఇండియన్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మళ్ళీ కోహినూన్ ని రిటర్న్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు కూడా ఆన్సర్ నోవే కానీ ఈ కోహినూన్ ని రిటర్న్ అడుగుతున్నది ఇండియా ఒక్కటే కాదు.
(17:08) ఆ డైమండ్ కొన్ని దశాబ్దాల పాటు లార్ లో ఉంది కాబట్టి పాకిస్తాన్ కూడా డైమండ్ పై హక్కు క్లెయిమ్ చేస్తుంది. 1976 లో పాకిస్తాన్ ఫార్మల్ గా బ్రిటన్ ని కోహినూర్ ని వెనక్కి ఇవ్వాలని అడిగింది. ఇక్కడ ఆఫ్ఘానిస్తాన్ కూడా క్లెయిమ్ చేస్తుంది. ఎందుకంటే దుర్రానిీ రూలర్స్ దగ్గర కోహినూర్ కొన్ని దశాబ్దాల పాటు ఉంది. 2000 లో తాలిబాన్ గవర్నమెంట్ కూడా కోహినూర్ ని అఫ్ఘానిస్తాన్ కి రిటర్న్ చేయాలని డిమాండ్ చేసింది.
(17:26) ఇరాన్ కూడా కోహినూర్ పై క్లెయిమ్ చేస్తుంది. నాదిర్ షా ఆ డైమండ్ ని పర్షాకి తీసుకొని వెళ్ళాడు. ఆ పర్షియన్ పీరియడ్ ప్రెసెంట్ డే ఇరాన్ హిస్టరీ తో కనెక్ట్ అవుతుంది. సో ఇండియాతో కలిపి టోటల్ గా ఫోర్ నేషన్స్ ఈ డైమండ్ ని క్లెయిమ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఒక పెద్ద ప్రాక్టికల్ క్వశ్చన్ ఏమ వస్తుంది. సో బ్రిటన్ ఒకవేళ ఈ కోహినూర్ ని రిటర్న్ ఇవ్వాల అనుకున్నా ఎవరికి ఇవ్వాలి? కోహినూర్ సౌత్ ఇండియాలోని గోల్కొండ మైనింగ్ రీజియన్ నుంచి వచ్చిందని హిస్టోరియన్స్ భావిస్తున్నారు.
(17:49) కాబట్టి అది ఇండియాకే చెందుతుందని చాలా మంది అంటారు. సో ఇన్ని కంట్రీస్ క్లేమ్ చేస్తున్న టైంలో కొన్ని వింత ఐడియాస్ కూడా ప్రపోజ్ చేశారు చాలా మంది. కొంతమంది ఏమన్నారంటే డైమండ్ ని ముక్కలు ముక్కలు చేసి ఎవరెవరు అడుగుతున్నారో వాళ్ళందరికీ పంచి పెట్టేయాలని చెప్పారు. మరొక సజెషన్ ప్రకారం ఆ డైమండ్ ని ఇండియా పాకిస్తాన్ వాగా బార్డర్ దగ్గర ఒక స్పెషల్ మ్యూజియం లో డిస్ప్లే చేయాలని చెప్పారు.
(18:07) కానీ బ్రిటన్ ఈ ప్రపోజల్స్ ని యాక్సెప్ట్ చేయలేదు. కోహినూర్ స్టేటస్ నాట్ ఓపెన్ ఫర్ నెగోషియేషన్ అని బ్రిటన్ క్లియర్ చేసేసింది. కోహినూర్ డైమండ్ గురించి డిబేట్ జరుగుతున్నప్పుడు భారత్ యొక్క పొజిషన్ కూడా కొంచెం కాంప్లికేటెడ్ గానే కనిపిస్తుంది. 2016 లో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్ సుప్రీం కోర్ట్ులో ఒక పిఐఎల్ ఫైల్ చేసింది.
(18:25) అప్పుడు ఇండియా యొక్క సాలిస్టర్ జనరల్ రంజిత్ కుమార్ ఒక ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే బ్రిటిషర్స్ కోహినూర్ ని దొంగతనం చేయలేదు. అండ్ అలాని ఫోర్స్ గా కూడా తీసుకొని వెళ్ళలేదని చెప్పారు. పంజాబ్ రూలర్స్ ఆ డైమండ్ ని ఈస్ట్ ఇండియా కంపెనీకి వార్ కి కాంపెన్సేషన్ గా ఇచ్చారని చెప్పారు. ఈ స్టేట్మెంట్ వల్ల ఆయన్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు.
(18:43) ఎందుకంటే హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం 1849 ట్రాన్స్ఫర్ మిలిటరీ డిఫీట్ తర్వాత జరిగింది. ఒకవైపు పవర్ఫుల్ బ్రిటిషర్స్ ఉన్నారు ఆ వార్ లో ఇంకోవైపు మైనర్ అయిన దులీప్ సింగ్. సో ఇరువైపులా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అయితే లేదు. ఇదంతా జరుగుతున్నప్పుడు బ్రిటిష్ యొక్క ఆర్గ్యుమెంట్ చాలా సింపుల్. బ్రిటిష్ వాళ్ళ ప్రకారం కోహినూర్ ట్రీటీ ఆఫ్ లాహోర్ తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వచ్చింది.
(19:03) కాబట్టి అది మా దగ్గరే లీగల్ గా ఉండాలి అని చెప్తున్నారు. కానీ కోహినూర్ ని రిటర్న్ చేయకపోవడానికి ఇంకో ప్రాక్టికల్ రీజన్ కూడా ఉంది. కోహినూర్ గాని రిటర్న్ చేస్తే ఇంకా చాలా కంట్రీస్ అది ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళ వాళ్ళ జ్వెల్స్ అండ్ క్రౌన్స్ ని రిటర్న్ అడిగేస్తారు. అలా అడిగితే బ్రిటిష్ కప్పుడు ఇంకో ఆప్షన్ ఉండకపోవచ్చు. 2010 లో ఇండియాకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ కామెరన్ వచ్చారు.
(19:21) ఎన్డిటీవీ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కోహినో రిటర్న్ గురించి మనం అడిగాము. చూడండి ఆయన ఏమన్నారో ఇంటర్వ్యూ క్లిప్ స్క్రీన్ పైన చూపిస్తాను. are you ever return that question never been ask before don't think what happen with question if you say yes to one you find the british music will be know there original so ఆయన బేసిక్గా ఏమన్నారంటే మేము అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళపోతే మా బ్రిటిష్ musయం అన్నీ ఖాళీ అయిపోతాయి అని చెప్పారు.
(19:58) సో ఆయన స్టేట్మెంట్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత లూటెడ్ మెటీరియల్ బ్రిటిష్ మ్యూజియంస్ లో ఉన్నాయని సో బేసిక్ గా ఆయన ఇవ్వడం కుదరదని చెప్పారు డిస్కషన్ చేసే పాయింట్ కూడా లేదని చెప్పారు. సో అదండి మన కోహినూర్ యొక్క కథ. మీకు ఈ కోహినూర్ గురించి ఏమనిపిస్తుంది? మనం దాన్ని వెనక్కి అడగాలా అడగకూడదా మీ ఒపీనియన్ ఏంటని కామెంట్ చేసి చెప్పండి.
(20:16) వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్. [సంగీతం]
Author Name:Manoj Talks
Youtube Channel Url:https://www.youtube.com/@manoj_talks_telugu_lo
Youtube Video URL:https://www.youtube.com/watch?v=v3_CLcu9maE
Title: బ్రిటన్ KOHINOOR వజ్రాన్ని ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? | Full History of Kohinoor (Useful for UPSC)
Author Name: Manoj Talks
Description: In this video, we uncover the mysterious and controversial story of the Kohinoor, one of the most famous diamonds in history. Believed to have originated from the Kollur mines near the Krishna River, this priceless stone passed through the hands of Mughal emperors, Persian invaders, Afghan rulers, and the powerful Sikh Empire before reaching Britain.
After the Second Anglo-Sikh War, ten-year-old Maharaja Duleep Singh was forced to surrender the Kohinoor to Queen Victoria under the Treaty of Lahore. The British later separated him from his mother, converted him to Christianity, and took him to England. Meanwhile, the diamond was transported across the sea, displayed before the British public, and recut after people complained that it lacked brilliance—reducing it from around 191 carats to 105.6 carats.
Who truly owned the Kohinoor? Was it legally acquired or taken through colonial force? Why was it recut? Is the famous Kohinoor curse real? And if Britain finally returns it, should it go to India, Pakistan, Afghanistan, or Iran?
This story reveals how power transformed a jewel into history.
Watch till the end to discover the complete journey of the “Mountain of Light” and understand why Britain still refuses to return it.
🇮🇳 Jai Hind.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
MY YOUTUBE SETUP
If you are planning to start a YouTube channel or upgrade your setup, these are some of the products I use/recommend:
1. Sony ZV-E10 Camera
https://link.amazon/B01ZleUmW
2. DJI Mic Mini
https://link.amazon/B0gVr01oD
3. Hollyland Mic
https://link.amazon/B00h3eUuY
4. Digitek Stand
https://link.amazon/B03e4JIXy
5. Teleprompter
https://link.amazon/B083S2m3o
6. Digitek RGB Lights
https://link.amazon/B0i0bF8Mt
7. Digitek Ring Lights
https://link.amazon/B0fUjEqlF
Affiliate Disclosure
Some of the links above are affiliate links. If you purchase a product through these links, I may earn a small commission at no additional cost to you. This helps support Manoj Talks and allows us to keep creating well-researched videos.
Transcript:
(00:00) అది మార్చ్ 29, 1849, రెండో యంగ్లో సిక్ యుద్ధం ముగిసింది. ఆ యుద్ధం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు సిక్ ఎంపైర్ మధ్యన జరిగింది. బ్రిటిషర్స్ గెలిచారు. సిక్ ఎంపైర్ ఓడిపోయింది. ఆ సిక్ ఎంపైర్ ఓడిపోయినప్పుడు ఆ రాజ్యం యొక్క రాజు మహారాజా దులీప్ సింగ్ కి కేవలం 10ఏళ్ల వయసు ఇలా ఆ బ్రిటిషర్స్ ఆ చిన్న పిల్లాడిని ఓడించేసి ఆ బాబు చేత ఒక అగ్రీమెంట్ రాయించేసుకున్నారు.
(00:23) ఆ అగ్రీమెంట్ పేరు ద ట్రీటీ ఆఫ్ లాహోర్. ఆ అగ్రీమెంట్ ప్రకారం కోహినూర్ వజ్రాన్ని క్వీన్ విక్టోరియాకి ఇచ్చేయాలి. ఇంకా వేరే ఆప్షన్ లేక కోహిలూరు వజ్రాన్ని ఇచ్చేశారు. అదే కాకుండా బ్రిటిషర్స్ ఆ అబ్బాయిని తన తల్లి నుంచి వేరు చేసేసారు. దులీప్ సింగ్ ని క్రిస్టియానిటీ లోకి కన్వర్ట్ చేశారు. 1854 లో దులీప్ సింగ్ కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇంగ్లాండ్ కి తీసుకొని వెళ్ళిపోయారు.
(00:44) దులీప్ వెళ్ళకముందే కోహినూర్ ఇంగ్లాండ్ కి చేరిపోయింది. రాజ్యం కోల్పోయిన దులీప్ సింగ్ ఇంగ్లాండ్ లో చాలా బాధలు అనుభవించారు. ఇంగ్లాండ్ కి చేరిన కొన్నేళ్ల తర్వాత క్వీన్ విక్టోరియా దులీప్ సింగ్ కి మళ్ళీ ఆ కోహినూర్ వజ్రాన్ని చూపించింది. అది ముందుండేలా అస్సలు కనిపించలేదు. బ్రిటిషర్స్ దాన్ని కట్ చేసి షేపే మార్చేశారు. ఈ రోజు కూడా అదొక బ్రిటిష్ మ్యూజియం లోనే ఉంది.
(01:04) ఇండియా చాలాసార్లు బ్రిటిష్ ని తిరిగి ఇవ్వమని అడిగింది. చెప్పాలంటే పాకిస్తాన్, ఇరాన్ అండ్ ఆఫ్ఘానిస్తాన్ కూడా సైకిల్ గ్యాప్ లో దూరి ఈ వజ్రాన్ని రిటర్న్ అడుగుతున్నాయి. కానీ బ్రిటిషర్స్ అందరికీ నో చెప్పేశారు. కానీ ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే బ్రిటిషర్స్ నిజంగా ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగలించారా? సపోజ్ ఈరోజు బ్రిటిషర్స్ ఆ వజ్రాన్ని రిటర్న్ అవ్వడానికి రెడీ అయితే ఎవరికి ఇవ్వాలి? అసలు కోహినూర్ వెనక శాపం ఏంటి? కోహినూర్ ని బ్రిటిషర్స్ కట్ చేసి షేప్ అవుట్ ఎందుకు చేసేసారు? పదండి ఈ వీడియోలో ద మిస్టరీ ఆఫ్ కోహినూర్ డైమండ్ గురించి క్లియర్ అండ్ డీటెయిల్డ్ గా
(01:33) తెలుసుకుందాం. కథని మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మనోజ్ టాక్స్. [సంగీతం] [సంగీతం] [సంగీతం] కోహినూర్ డైమండ్ యొక్క ఆరిజిన్ కృష్ణ నది పక్కన కొల్లూర్ మైన్స్ నుంచి వచ్చింది. అది ఇప్పుడు గోల్కండా రీజియన్ లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లోనే వందల సంవత్సరాల పాటు ప్రపంచంలో చాలా ఫేమస్ డైమండ్స్. ఈ మైన్స్ నుంచే వచ్చేవి.
(02:11) 1725 వరకు అదే ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ డైమండ్స్. కోహినూరే కాకుండా ద హోప్ డైమండ్ దరియా ఐనూర్ అనే ఫేమస్ డైమండ్స్ కూడా ఈ మైన్స్ నుంచే వచ్చాయి. 1725 లో బ్రాజిల్ లో డైమండ్ మైన్స్ కనిపెట్టారు. ఆ డిస్కవరీతో ఈ ప్రపంచం యొక్క డైమండ్ సప్లై స్ప్లిట్ అయ్యాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కోహినూర్ ఒక ఎగ్జాక్ట్ బిగినింగ్ ఎవరికీ తెలియదు.
(02:29) కానీ హిస్టోరియన్ వేసిన బెస్ట్ ఎస్టిమేట్ ప్రకారం 1100 నుంచి 1300సి మధ్య దొరుకుంటుంది అని ఎస్టిమేట్ చేస్తున్నారు. అది కాకతీయ డైనస్టీ అప్పుడు. ఈ వచనం వెనక చాలా స్టోరీే ఉన్నాయి. కొంతమంది శ్రీకృష్ణుడి యొక్క సామంతక జ్వల్ తో కనెక్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఒక ఏన్షియంట్ హిందూ టెక్స్ట్ లో మెన్షన్ చేస్తుందని అంటూ ఉంటారు. కానీ ఆ టెక్స్ట్ ఏంటో ఎవరు రాశరో కూడా మనకి తెలియదు.
(02:48) ఆ డైమండ్ ఈ డైమండ్ ఒకటేనా అని కూడా డౌటే మనకి. సో అవి మనం కథల కిందే వదిలేయాలి. ఈ డైమండ్ పేరు ఎగ్జాక్ట్ గా రాయకపోయినా ఒక హిస్టారిక్ పాసిబిలిటీ మాత్రం మనకి డైమండ్ గురించి రాసి ఉండొచ్చు అని అర్థమవుతుంది. అది ఎలా అంటే 1310 లో అలాదీన్ ఖాల్జీ వరంగల్ కి చెందిన కాకతీయ రాజ్యంపై అటాక్ చేశాడు.
(03:06) దాని తర్వాత ఖాల్జీ చేతుల్లో ఒక పెద్ద డైమండ్ వచ్చిందని హిస్టారికల్ అకౌంట్స్ చెప్తున్నాయి. ఖాల్జీ యొక్క రాజ్యంలో అమీర్ కుసరావ్ అనే కవి ఉండేవాడు. తను కాకతీయ నుంచి వచ్చిన ఒక పెద్ద డైమండ్ గురించి రాశారు. ఒక హిస్టోరియన్ ప్రకారం అయితే అది కోహినూరే అయి ఉండొచ్చని చెప్తున్నారు. కానీ మోడర్న్ హిస్టోరియన్స్ మాత్రం అది కోహినూరు వజ్రమే అని ప్రూవ్ చేయలేకపోతున్నారు.
(03:24) 200 ఏళ్ల తర్వాత మనకి ఇంకో ఫేమస్ డైమండ్ మొగల్ రికార్డ్స్ లో రాసిఉన్నట్టు కనిపిస్తుంది. బాబుర్ అనే రాజు ఒక పెద్ద డైమండ్ అలాదీన్ ఖల్జీ దగ్గర ఉన్నట్టు రాశడు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ తర్వాత ఆ వజ్రం బాబూర్ యొక్క కొడుకు హుమాయున్ దగ్గరికి చేరుకుంది. బాబూర్ ఇంకేం రాశడంటే ఆ వజ్రం యొక్క విలువ అసలు మాటలతో చెప్పలేమని రాశడు. సింపుల్ గా చెప్పాలంటే అది ఒక ప్రైస్ లెస్ స్టోన్ అని చెప్పారు.
(03:44) కానీ మళ్ళీ హిస్టోరియన్స్ మాత్రం ఇది కోహినూర్ డైమండ్ అని కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నారు. భారతదేశంలో ఆ కాలంలో చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద డైమండ్స్ ఉండేవి. ద గ్రేట్ మొగుల్ డైమండ్, ద హోప్ డైమండ్, ద షార్ డైమండ్ అండ్ ద ఫ్లోరంటైన్ డైమండ్ అందుకే ఎక్కడ ఏ బుక్లో పెద్ద డైమండ్ గురించి మెన్షన్ చేసినా మనం అది కోహినూరే అని ఖచ్చితంగా చెప్పలేము. ఆ కాలంలో మనకి క్లూస్ దొరుకుతున్నాయి తప్ప ప్రూఫ్ అయితే దొరకట్లేదు.
(04:04) ఈ కోహినూర్ యొక్క కథ యాక్చువల్ గా అండ్ కన్ఫర్మ్ గా మనకి చాలా ఏళ్ల తర్వాతే తెలుస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 17th సెంచురీ నాటికి ఒక భారీ వజ్రం మొగల్ రాజోసంలో భాగంగా ఉండేది. షాజహాన్ ఒక ఫేమస్ పీకాక్ త్రోన్ ని కట్టాడు. అదే తాజ్మహల్ కట్టిన అతనే పీకాక్ త్రోన్ కూడా కట్టాడు. అందులో ఒక పెద్ద వజ్రాన్ని పెట్టాడు. ఆ పీకాక్ త్రోన్ నిండ గోల్డ్, రూబీస్, ఎమరల్స్, పర్ల్స్ మరియు డైమండ్స్ ఉండేవి.
(04:26) ఒక పెద్ద డైమండ్ ఆ పీకాక్ త్రోన్ లో ప్రత్యేకంగా ఉండేది. ఆ పీకాక్ త్రోన్ లో ఉండే డైమండ్ కోహినూరే అయి ఉండొచ్చని చాలా మంది హిస్టోరియన్స్ చెప్తున్నారు. మొదటిసారి ఖచ్చితంగా అది కోహినూరే అని మనకి తెలిసిన రికార్డ్ ఎప్పుడు వస్తుందంటే 16th సెంచురీలో మొగల్ ఎంపరర్ కాలంలోనే అప్పుడు ఏమైందంటే నాదర్ షా అనే పర్షియన్ రూలర్ ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు.
(04:45) 1700 లో మొగల్ సామ్రాజ్యం ఇండియాలో చాలా బలంగా మారింది. ఆ కాలంలో మొగల్ సామ్రాజ్యానికి క్యాపిటల్ ఢిల్లీ ఢిల్లీ నుంచే వాళ్ళు పూర్తిగా ఆపరేట్ చేసేవారు. అండ్ ఢిల్లీ అప్పట్లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ క్యాపిటల్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఆ టైంలో ఆ మొగల్ ఎంపరర్ వీక్ గా ఉండడం వల్ల ఆ సంపదన అన్నిటిని రక్షించుకునేంత బలం ఆ సామ్రాజ్యానికి లేకపోయింది.
(05:04) అందుకు 1739 లో పర్షియన్ రూలర్ నాదిర్ షా ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. నాదిర్ షా అప్పట్లో మొగల్ ఎంపరర్ అయిన మొహమ్మద్ షా ని ఓడించేశడు. [సంగీతం] ఆ నాదిర్ షా ఈ మొగల్ ఎంపరర్ ని ఓడించి దోచుకున్నాడు. పీకాక్ త్రోన్ ని కూడా దోచేసుకున్నాడు అండ్ దానితో పాటు నాదిర్ షా దగ్గరికి కోహినూర్ వెళ్ళిపోయింది. హిస్టారికల్ అకౌంట్స్ ప్రకారం అపారమైన సంపద ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళినట్టు తెలుస్తుంది.
(05:24) ఆ యుద్ధంలో వందల ఏనుగుల్ని వాడారు. వేల కొద్ది ఒంటెలు మరియు గుర్రాలని ఉపయోగించారు. బోల్డ్ అంత సంపదని వాళ్ళు తీసేసుకున్నారు. ఒక స్టోరీ ప్రకారం మొహమ్మద్ షా ఆ వజ్రాన్ని తన టర్బన్ లోపన దాచేసుకున్నాడట. ఆ కథ ప్రకారం నాదిర్ షా ఎవడైతే పర్షా నుంచి వచ్చాడో మొహమ్మద్ షా యొక్క టర్బన్ ని ఎక్స్చేంజ్ చేశాడు. ఆ ఎక్స్చేంజ్ లో ఆ డైమండ్ కింద పడిపోయింది.
(05:44) అండ్ అప్పుడు అతనికి ఈ వజ్రం కనిపించింది. ఆ క్షణంలో నాదిర్షా కోహినూర్ అని అరిచాడు. కోహినూర్ అంటే మౌంటెన్ ఆఫ్ లైట్ అని అర్థం. ఆ వజ్రానికి కోహినూర్ అనే పేరు నాదిర్షా దగ్గరికి వెళ్ళిన తర్వాతే వచ్చిందని మనందరికీ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఆ వజ్రాన్ని నాదిర్ షా పర్షియాకి తీసుకొని వెళ్ళిపోయాడు. పర్షా అంటే ప్రెసెంట్ డే ఇరాన్.
(06:02) పర్షాకి వెళ్ళిన తర్వాత నాదిర్షా ఎక్కువ రోజులు సత్తాలో లేడు. 1747 లో నాదిర్ షా ని తన సొంత మనుషులే చంపేశారు. నాదిర్ షా మరణం తర్వాత కోహినూర్ వజ్రం అహ్మద్ షా దుర్రాని అనే మనిషి దగ్గరికి వెళ్ళింది. అహ్మద్ షా అఫ్ఘానిస్తాన్ లో ఉండే దుర్రాని ఎంపైర్ కి రాజు. దశాబ్దాల పాటు ఈ వజ్రం అహ్మద్ షా దగ్గరే ఉండేది. దుర్రాణి కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి.
(06:20) అన్నలు ఇంక తమ్ముళ్ళు ఎప్పుడూ కొట్టుకునేవారు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని జైల్లో పెట్టేసేవారు. అలాంటి టైంలో ఒకళ్ళ నుంచి ఇంకొకళకి అదే ఫ్యామిలీలో కోహినూర్ డైమండ్ పాస్ అవుతూ ఉండేది. అలా పాస్ అవుతూ అవుతూ ఆ డైమండ్ షా షూజా దుర్రాణి దగ్గరికి వెళ్ళింది. షా షూజా కూడా దుర్రాణికి ఒక రాజే తను ఆ కోహినూర్ డైమండ్ ని చేతికి కట్టుకొని తిరిగేవాడు.
(06:39) షా షూజా 1909 లో తన తమ్ముళ్ళతో యుద్ధం చేసి ఓడిపోయాడు. తప్పించుకోవాల్సి వచ్చింది. కానీ వాడితో పాటే కోహినూర్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వజ్రం అప్పుడు పంజాబ్ వైపు ప్రయాణం చేసింది. షా షూజాకి అప్పుడు సహాయం కావాల్సి వచ్చింది. ఎవరైనా వాడిని ప్రొటెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. అలాంటి సత్తా ఉండే రాజు ఒకే ఒక్కడు ఉన్నాడని షాూజాకి బాగా తెలుసు.
(06:57) ఆయన పేరే మహారాజ రంజిత్ సింగ్ అండ్ ఎగ్జాక్ట్ గా ఆ టైం లోనే కోహినూర్ డైమండ్స్ సిక్ ఎంపైర్ లోకి ఎంటర్ అయింది. మహారాజా రంజిత్ సింగ్ ఏమో సిక్ ఎంపైర్ ని స్థాపించారు. ఆయన నార్త్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రూలర్ ఆ కాలంలో చెప్పొచ్చు. ఆయన్ని ద లైన్ ఆఫ్ పంజాబ్ అని కూడా పిలిచేవారు. 1813 లో మహారాజా రంజిత్ సింగ్ కోహినూర్ ని షాషూజా నుంచి తీసేసుకున్నారు.
(07:16) షాూజా రంజిత్ సింగ్ కి అది అమ్మలేదు. గిఫ్ట్ కూడా కాదు బలవంతంగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే షా షూజా రాసిన దాని ప్రకారం షా షూజా ని చాలా ప్రెషర్ చేశారంట మహారాజా రంజిత్ సింగ్ ఆ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ షా షూజా తట్టుకోలేకపోయారు. షూజా యొక్క కొడుకుని బాగా టార్చర్ చేశారట. అలాంటి ఒక హెవీ ప్రెషర్ తో ఆ డైమండ్ ని షా షోజా రంజిత్ సింగ్ కి ఇచ్చేశారు.
(07:35) వజ్రం తీసేసుకున్నారు కానీ రంజిత్ సింగ్ కి ఆ డైమండ్ ఒరిజినల్ లో కాదని డౌట్ వచ్చింది. అప్పుడు లాహోర్ జ్యువెలర్స్ దగ్గరికి వెళ్లి దాన్ని టెస్ట్ చేశారు. అది నిజమైన వజ్రమే అని తేలింది. రంజిత్ సింగ్ కోహినూర్ డైండ్ ని తన సింబల్ ఆఫ్ పవర్ గా ట్రీట్ చేసేవారు. ముఖ్యమైన పబ్లిక్ ఈవెంట్స్ లో దాన్ని తప్పకుండా వేసుకునేవారు. అతిథులకి అవి చూపించేవాడు.
(07:52) అది మహారాజా రంజిత్ సింగ్ బేసుకోనప్పుడు ఒక హై సెక్యూరిటీ గోబింద్గడ్ ఫోర్ట్ లో దాన్ని పెట్టేవారు. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా దాన్ని సీక్రెట్ గానే చేసేవారు. ఆ సీక్రెట్ ఎలా తెచ్చేవారంటే చాలా ఒంటెళ్లు ఒకేసారి వెళ్ళేవి. దాని పైన బాక్సెస్ ఉండేవి. ఆ బాక్సెస్ అన్నిటిలో ఒక్క బాక్స్ లో వజ్రం ఉండేది.
(08:10) కొంతమందికి ఆ వజ్రం ఏ ఒంటెల్లో ఉందో తెలిసేది. 1839 కల్ల రంజిత్ సింగ్ కి హెల్త్ బాలేకుండా అయిపోయింది. రేపో మాపో చనిపోతాడని చాలా మందికి అనిపించేసింది. అలా అనిపించడంతో కోహినూర్ డైమండ్ కోసం ఒక కొత్త గొడవ మొదలయింది. మహారాజా రంజిత్ సింగ్ యొక్క రిలీజియస్ అడ్వైజర్ ఏమన్నారంటే మహారాజా ఏమో తను చనిపోయిన తర్వాత ఆ డైమండ్ ని పూరీలో ఉండే జగన్నాథ్ టెంపుల్ కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నారుని చెప్పారు.
(08:30) కానీ మహారాజా రంజిత్ సింగ్ యొక్క ట్రెజరర్ అంటే డబ్బులన్నీ మేనేజ్ చేసేవాడు వాడి పేరు బేలీరామ్. ఆ బేలీరామే ఇలాంటి ఒక టెంపుల్ డొనేషన్ కి ఒప్పుకోలేదు. బేలీ రామ ఏమన్నాడంటే ఆ కోహినూర్ డైమండ్ మహారాజు యొక్క పర్సనల్ ప్రాపర్టీ ఏం కాదు. అది సిక్ ఎంపైర్ కి చెందిన డైమండ్ అని చెప్పాడు. సో అలా అది పూరీ జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళలేదు.
(08:47) పంజాబ్ లోనే ఉండిపోయింది. ఆ ఒక్క నిర్ణయం ఆ కోహినూర్ డైమండ్ యొక్క ఫ్యూచర్ కథనే మార్చేస్తుంది. కోహినూర్ గాని ఆ టైంలో పూరీ జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళఉంటే మొత్తం స్టోరీే మారిపోయేది. మహారాజా రంజిత్ సింగ్ దాని తర్వాత కొద్ది రోజుల్లోనే చనిపోయారు. అండ్ ఆయన లేకుండా సిక్ ఎంపైర్ యొక్క పతనం మొదలయింది. రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్ ఎంపైర్ అండ్ పంజాబ్ చిందరవందర అయిపోయింది.
(09:07) ఒక రూలర్ తర్వాత ఇంకో రూలర్ వచ్చారు. పవర్ స్థిరంగా లేదు. రంజిత్ సింగ్ తర్వాత కరక్ సింగ్ మహారాజ్ అయ్యాడు. అతన్ని కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి పవర్ నుంచి తీసేశారు. దాని తర్వాత ఆయన కూడా చనిపోయారు. దాని తర్వాత కరక్ సింగ్ వచ్చారు నో నిహాల్ సింగ్ వచ్చారు. చూస్తే వాళ్ళద్దరు కూడా చనిపోయారు. ఈ మొత్తం కన్ఫ్యూషన్ లో కోహినూర్ ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి షిఫ్ట్ అవుతూ వెళ్ళింది.
(09:26) సో ఫైనల్ గా జమ్మూలో ఒక రాజు పేరు గులాబ్ సింగ్ దగ్గరికి ఈ కోహినూర్ వెళ్ళింది. ఆయన దాని తర్వాత మహారాజ షేర్ సింగ్ కి హ్యాండ్ఓవర్ చేశారు. ఆ కోహినూర్ని 1843 లో సిక్ ఎంపైర్ కి కమాండర్ అయిన అజిత్ సింగ్ సందావాలియా షేర్ సింగ్ ని హతమార్చాడు. ఆ మిలిటరీ కమాండర్ అందరినీ చంపుకుంటూ వెళ్ళాడు. చివరికి ఒక్క మనిషే మిగిలాడు. అదే ఆ ఐదేళ్ల అబ్బాయి.
(09:46) ఆ ఐదేళ్ల అబ్బాయి పేరు దులీప్ సింగ్ లాహోర్ కోర్ట్ లో కోహినూర్ ని ఆ చిన్న పిల్లాడి చేతికి కట్టేశారు. ఇంత జరిగిన పంజాబ్ దగ్గర ఒక చాలా పవర్ఫుల్ ఆర్మీ ఉండేది. కానీ మంచి లీడర్షిప్ లేకపోవడం వల్ల సిక్ ఎంపైర్ రాజకీయంగా అస్థిరంగా అయిపోయింది. సో బేసిక్ గా సిక్ ఎంపైర్ చాలా అన్స్టేబుల్ గా ఉండేది. ఇక్కడ సిచువేషన్ ఏం జరుగుతుందో ఒక కంపెనీ దూరం నుంచి గమనిస్తూనే ఉంది.
(10:04) ఆ కంపెనీ పేరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సిక్ ఎంపైర్ పవర్ అంతా వీక్ అయిపోయాక ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్ ఎంపైర్ తో యుద్ధం చేద్దామని ఫిక్స్ అయింది. అలాగే ఫస్ట్ యంగ్లో సిక్ వార్ ప్రారంభమయింది. ఫస్ట్ యంగ్లో సిక్ వార్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ యంగ్లో సిక్ వార్ స్టార్ట్ అయింది. రెండో యుద్ధంలో కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది.
(10:25) 1849 లో పంజాబ్ ని పూర్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడగొట్టేసింది. సెకండ్ యంగ్లో సిక్ వార్ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రీటీ ఆఫ్ లాహోర్ అనే అగ్రీమెంట్ ని ఆ చిన్న అబ్బాయి చేత సైన్ చేయించేసుకుంది. ఆ ట్రీటీ ఆఫ్ లాహోర్ లో చాలా ముఖ్యమైన ఆర్టికల్ ఆర్టికల్ 3. ఆ ఆర్టికల్ 3 ఏమో కోహినూర్ డైమండ్ గురించి మాట్లాడుతుంది. ఆ ఆర్టికల్ ప్రకారం కోహినూర్ డైమండ్ ఏమో క్వీన్ విక్టోరియాకి సరెండర్ చేయాలి.
(10:46) దులీప్ సింగ్ ఏమో చెప్పినట్టే ఇంకా చిన్న అబ్బాయే జస్ట్ ఫైవ్ ఇయర్స్ అలా ఒక ట్రీట్ ని చూసి ఆ చిన్న పిల్లాడికి ఏం అర్థం కాక ఏం చేయలేకపోయాడు. ఆ సిక్ ఎంపైర్ కి కమాండర్ ఇన్ చీఫ్ అదే ఆ మిలిటరీ కమాండర్ అయిన తేజ్ సింగ్ ఆ చిన్న అబ్బాయితో పాటు ఆ అగ్రీమెంట్ అంతా చదివి సంతకం పెట్టాడు. యుద్ధం ఓడిపోయిన తర్వాత ఆ ట్రీటీ ఆఫ్ లాహోర్ ఇంకా సైన్ అయిపోయింది.
(11:04) కాబట్టి ఆ కోహినూర్ మనం బ్రిటిష్ కి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పలేము. బ్రిటిషర్స్ ఈ రోజుకి అది మేము లీగల్ గానే తీసుకున్నాం. మా గిఫ్ట్ ఏమ ఇవ్వలేదని చెప్పుకుంటారు. కానీ అక్కడ చూసుకుంటే ఇరువైపుల పవర్ సిచువేషన్ గురించి ఆలోచించండి. అక్కడ ఒక చిన్న అబ్బాయి ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక స్ట్రాంగ్ నెగోషియేషన్ పొజిషన్ లో ఉన్నాడు.
(11:20) అండ్ ఇక్కడ ఆ అబ్బాయికి ఏం తెలుస్తుంది చెప్పండి. అండ్ ఆ మిలిటరీ కమాండర్స్ కూడా ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది చెప్పండి. ఆ కాలంలో లార్డ్ డలౌజీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉండేవాడు. ఆ వజ్రాన్ని క్వీన్ విక్టోరియాకి అప్పగించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అదే కాకుండా డల్ౌజీ కోహినూర్ నిజంగా ఒక స్నేహపూర్వక కానుక అని భావించలేదు అంటే గిఫ్ట్ అని భావించలేదు వాడు అది ఒక ట్రోఫీ ఆఫ్ వార్ గా భావించేవాడు.
(11:42) ఆ కాలంలో చాలా మంది బ్రిటిషర్స్ే అలా కోహినూర్ డైమండ్ ని తీసుకొని వచ్చి ఉండకూడదని చెప్పేవారు. బ్రిటిషర్స్ కి దోచేయడం అలవాటే కాబట్టి ఇంకా ఆ డైమండ్ చూసి మోజుపడి దోచేసుకున్నారు. అదే లీగల్ గా సంతకం పెట్టి చేసుకున్నారు. బ్రిటిషర్స్ కోహినూర్తో అలా ఆగిపోలేదు. సిక్ ఎంపైర్ మళ్ళీ ఒక పవర్ఫుల్ ఎంపైర్ గా అవ్వకుండా కూడా చూసుకున్నారు.
(11:59) దులీప్ సింగ్ ని తన తల్లి మహారాజ జిందకోర్ నుంచి వేరు చేశారు. బ్రిటిషర్స్ ఆ చిన్న అబ్బాయిని ఎప్పుడూ గార్డ్ చేస్తూనే ఉండేవారు. 1854 కల్లా తన్ని ఇంగ్లాండ్ కి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు దులీప్ సింగ్ వయసు 15 ఇయర్స్ తన్ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేశారు. క్వీన్ విక్టోరియా ఈ యంగ్ మహారాజ వైపు చాలా ఇంట్రెస్ట్ తీసుకునేది.
(12:16) దులీప్ సింగ్ ఒక డబ్బు గల సొసైటీలో పెరిగాడు. భారతదేశంలో తను సొంత రాజ్యాన్ని కోలిపోయాడు. తరతరాలుగా వస్తున్న సంపదను కూడా కోల్పోయాడు. 1854 లో క్వీన్ విక్టోరియా మహారాజా దులీప్ సింగ్ కి కోహినూర్ ని మళ్ళీ చూపించింది. దులీప్ సింగ్ చూసి షాక్ అయిపోయారు. అది అతను ముందు చూసినట్టే లేదు. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది.
(12:33) ఆ డైమండ్ ని బ్రిటిష్ ప్రజల కోసం కోసి ఇంకొంచెం షైనింగ్ తెప్పించారు. ఒక రిటన్ అకౌంట్ ప్రకారం దులీప్ సింగ్ ఆ వజ్రాన్ని చూసి కొన్ని నిమిషాల వరకు షాక్లు ఉండిపోయారట. బ్రిటిష్ రాజ్యం సిక్ ఎంపైర్ ని ఎలా క్యాప్చర్ చేసిందా అని విని దులీప్ సింగ్ కి చాలా బాధ అనిపించేది. ఇంగ్లాండ్ లోనే చాలాసార్లు దీని గురించి వ్యతిరేకించేవాడు. చాలాసార్లు ఇండియా రావడానికి ప్రయత్నించిన బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు.
(12:52) ఫారెన్ సపోర్ట్ కోసం వెతికినా దొరకలేదు. ఆయన 1893 లో పారిస్ లో చనిపోయారు. ఆ రాజు తన జీవితం యొక్క చాలా కాలం ఇంగ్లాండ్ లోనే గడిపారు మరియు 55 ఇయర్స్ కి చనిపోయారు. 1849 లో జరిగిన ట్రీటీ ఆఫ్ లాహోర్ తర్వాత కోహినూర్ డైమండ్ ని ఇంగ్లాండ్ కి తీసుకని వెళ్ళడానికి ప్రిపేర్ చేశారు. ఆ వజ్రాన్ని ఒక చిన్న ఐరన్ సేఫ్ లో సీల్ చేశారు. ఆ చిన్న ఐరన్ సేఫ్ ని ఒక రెడ్ డిస్పాచ్ బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ ని మళ్ళీ పెద్ద ఐరన్ సేఫ్ లో సెక్యూర్ చేశారు.
(13:18) 6 ఏప్రిల్ 1850 రోజు హెచ్ఎంఎస్ మీడియా అనే షిప్ లో బాంబే నుంచి ఆ వజ్రం ఇంగ్లాండ్ కి బయలుదేరింది. చెప్పాలంటే ఆ జర్నీ కూడా చాలా డేంజరస్ గానే జరిగింది. షిప్ మారిషియస్ దగ్గరికి చేరుకున్న టైంలో షిప్ లో కోలరా అవుట్ బ్రేక్ అయ్యింది. అంటే జనాలందరికీ కోలరా అనే వ్యాధి వచ్చేసింది. మారిషియస్ ఐలాండ్ లో ఉండే జనాలు ఆ డిసీజ్ ఎక్కడ ఐలాండ్ లో స్ప్రెడ్ అవుతుందో అని భయపడ్డారు.
(13:36) ఆ షిప్ ని మోరిషియస్ నుంచి వెంటనే పంపించేయాలని అక్కడ వాళ్ళు డిమాండ్ చేశారు. దాని తర్వాత దాదాపు 12 అవర్స్ పాటు ఆ షిప్ ఒక భయంకరమైన తూఫాన్ లో చిక్కుకుంది. అయినా సరే కోహినూర్ సురక్షితంగా బ్రిటన్ చేరుకుంది. థర్డ్ జులై 1850 రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ కోహినూర్ ని బకింగం ప్యాలెస్ లో క్వీన్ విక్టోరియా కి ఫార్మలీ ప్రెసెంట్ చేశారు.
(13:54) ఒక్క సంవత్సరం తర్వాత లండన్ లో జరిగిన గ్రేట్ ఎగ్జిబిషన్ లో ఆ వజ్రాన్ని పబ్లిక్ డిస్ప్లే లో పెట్టారు. కుప్పలు కుప్పలుగా జనాలు ఆ ఫేమస్ డైమండ్ ని చూడడానికి వచ్చారు. కానీ ఆ రాయల్ ఫ్యామిలీ అనుకున్నట్టు అక్కడఏం జరగలేదు. ఆ డైమండ్ ని చూసి జనాలందరూ షాక్ అయిపోతారు అనుకున్నారు. కానీ అది చాలా డల్ గా కనిపించడంతో జనాలు పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదు.
(14:14) మొదట్లో దాన్ని గోల్డెన్ కేజ్ లా కనిపించే ఒక డెకరేటివ్ ఎన్క్లోజర్ లో డిస్ప్లే చేశారు. స్క్రీన్ పైన ఉంది చూడండి. దాని తర్వాత బ్లాక్ వెల్వెట్ మరియు గ్యాస్ లాంప్స్ యూస్ చేసి డైమండ్ ని మరింత షైన్ చేయించడానికి ట్రై చేశారు. అలా ట్రై చేసిన ప్రాబ్లం అయితే పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. అప్పుడు క్వీన్ విక్టోరియా యొక్క భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ ఒక విషయం చేశాడు.
(14:32) ఆ వజ్రాన్ని రీకట్ చేపించాలని డిసైడ్ అయ్యాడు. నెదర్లాండ్స్ లోని కాస్టఫోన్ నుంచి ఎక్స్పర్ట్ డైమండ్ కట్ట స్టీల్ లండన్ కి పిలిపించారు. 17th జూలై 1852 రోజు రీకటింగ్ వర్క్ మొదలయింది. ఆ రీకటింగ్ కంప్లీట్ అయ్యేసరికల్లే ఆ డైమండ్ తన 45% వెయిట్ కోలిపోయింది. అది 191 మోడర్న్ క్యారెట్స్ నుంచి 105.6 6 క్యారట్స్ కి తగ్గిపోయింది.
(14:50) దానితో పాటు మొగల్స్ ఏ షేప్ లో అయితే పెట్టారో దానినుంచి అది ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది. అప్పటికే కోయినూరు వజ్రానికి మరొక కథ అల్లుకుపోయింది. ఆ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి ఘోరమైన దురదృష్టం సంభవిస్తుందని ఆ కథ చెప్పింది. ఈ వజ్రాన్ని దేవుడు లేదా ఆడవాళ్ళు మాత్రమే ఎలాంటి ప్రమాదం లేకుండా ధరించగలరు అని చెప్పారు.
(15:11) సో ఇది కోహినూర్ కర్స్ గా ఫేమస్ అయింది. హిస్టరీలో యాక్చువల్లీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కోహినూర్ వజ్రం షాజహాన్ దగ్గర ఉండేదని చెప్తూ ఉంటారు. కానీ తన సొంత కొడుకు ఔరంగజేబ్ షాజహాన్ ని జైల్లో పెట్టాడు. కోహినూర్ నాదిర్ షా దగ్గర కూడా ఉండేది అండ్ నాదిర్ షా ని కూడా ఎవడో ఒకడు చంపేశాడు. దుర్రాని ఫ్యామిలీ దగ్గర ఈ వజ్రం ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో చాలా వైలెంట్ ఇంటర్నల్ ఫైట్స్ జరిగాయి. ఒకరిని ఒకరు చంపుకున్నారు.
(15:28) అండ్ రంజిత్ సింగ్ విషయానికి వస్తే రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్ ఎంపైర్ అన్స్టేబుల్ అయి చివరికి కొలాప్స్ అయిపోయింది. అందుకే కోహినూర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి చెడు జరుగుతుందని అందరూ నమ్మడం మొదలు పెట్టారు. కానీ హిస్టోరియన్స్ కి ఈ కర్స్ స్టోరీ చాలా ప్రాబ్లం గా అనిపించింది. బ్రిటిషర్స్ ఈ కోహినూర్ డైమండ్ ని తీసుకున్న తర్వాతే ఈ కర్స్ స్టోరీ బాగా ఫేమస్ అయింది.
(15:47) ఇలాంటి ఒక కర్స్ చాలా ఏళ్ల నుంచి ఉంది అని చెప్పడానికి లేదు. ఈ శాపం స్టోరీని ఫేమస్ చేయడంలో బ్రిటిష్ న్యూస్ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేశాయి. బ్రిటిషర్స్ కావాలని కూడా ఇలా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇలా ఒక కర్స్ స్టోరీ ఉందని చెప్తే ఎవరు ఇంకా డైమండ్ ని రిటర్న్ అడగరు కదా తర్వాత వచ్చిన మరో వర్షన్ లో ఈ కర్స్ కేవలం మగవాళ్ళని మాత్రమే అఫెక్ట్ చేస్తుంది అని చెప్పారు.
(16:07) అప్పటి నుంచి బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ మోస్ట్లీ ఈ కోహినూర్ ని మహిళలు ధరించే క్రౌన్స్ లో మాత్రమే పెట్టింది. ముందుగా క్వీన్ అలెగ్జాండ్ర క్రౌన్ లో దాని తర్వాత క్వీన్ మేరీ క్రౌన్ లో ఆఖరికి క్వీన్ ఎలిజబెత్ క్రౌన్ లో పెట్టారు. అలాగే ఆ కర్స్ కోహినూర్ బ్రాండ్ లో ఒక భాగమైపోయింది. కానీ నిజమైన ఎక్స్ప్లనేషన్ ఇంకొంచెం సింపుల్ గానే ఉండొచ్చు.
(16:25) చెప్పాలంటే కోహినూర్ ఎవరెవరి దగ్గరైతే ఉందో వాళ్ళు చాలా పవర్ఫుల్ రూలర్స్ ఆ కాలంలో ఆల్మోస్ట్ అందరి రూలర్స్ ఏదో ఒక యుద్ధంలో పాల్గొనేవారు. ఎప్పుడో వైలెన్స్ చుట్టూనే తిరిగేవారు. సో అలాంటి పరిస్థితుల మధ్య అసాసినేషన్స్ మరియు వెన్నుపోట్లు జరగడం చాలా కామన్. ఆ డైమండ్ వైలెన్స్ క్రియేట్ చేయకపోవచ్చు. కానీ ఆ డైమండ్ మాత్రం వైలెన్స్ లో ఉన్న మనుషుల దగ్గరికే వెళ్ళింది.
(16:46) సో మీకు ఇక్కడ కనెక్షన్ అర్థమై ఉంటుంది. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 లోనే కోహినూర్ డైమండ్ ని రిటర్న్ చేయాలని ఇండియా బ్రిటన్ అడిగింది. కానీ బ్రిటన్ ఒప్పుకోలేదు. 1953 లో ఇండియా మళ్ళీ అడిగింది. బ్రిటన్ మళ్ళీ రిజెక్ట్ చేసింది. 2000 సంవత్సరాల్లో ఇండియన్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మళ్ళీ కోహినూన్ ని రిటర్న్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు కూడా ఆన్సర్ నోవే కానీ ఈ కోహినూన్ ని రిటర్న్ అడుగుతున్నది ఇండియా ఒక్కటే కాదు.
(17:08) ఆ డైమండ్ కొన్ని దశాబ్దాల పాటు లార్ లో ఉంది కాబట్టి పాకిస్తాన్ కూడా డైమండ్ పై హక్కు క్లెయిమ్ చేస్తుంది. 1976 లో పాకిస్తాన్ ఫార్మల్ గా బ్రిటన్ ని కోహినూర్ ని వెనక్కి ఇవ్వాలని అడిగింది. ఇక్కడ ఆఫ్ఘానిస్తాన్ కూడా క్లెయిమ్ చేస్తుంది. ఎందుకంటే దుర్రానిీ రూలర్స్ దగ్గర కోహినూర్ కొన్ని దశాబ్దాల పాటు ఉంది. 2000 లో తాలిబాన్ గవర్నమెంట్ కూడా కోహినూర్ ని అఫ్ఘానిస్తాన్ కి రిటర్న్ చేయాలని డిమాండ్ చేసింది.
(17:26) ఇరాన్ కూడా కోహినూర్ పై క్లెయిమ్ చేస్తుంది. నాదిర్ షా ఆ డైమండ్ ని పర్షాకి తీసుకొని వెళ్ళాడు. ఆ పర్షియన్ పీరియడ్ ప్రెసెంట్ డే ఇరాన్ హిస్టరీ తో కనెక్ట్ అవుతుంది. సో ఇండియాతో కలిపి టోటల్ గా ఫోర్ నేషన్స్ ఈ డైమండ్ ని క్లెయిమ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఒక పెద్ద ప్రాక్టికల్ క్వశ్చన్ ఏమ వస్తుంది. సో బ్రిటన్ ఒకవేళ ఈ కోహినూర్ ని రిటర్న్ ఇవ్వాల అనుకున్నా ఎవరికి ఇవ్వాలి? కోహినూర్ సౌత్ ఇండియాలోని గోల్కొండ మైనింగ్ రీజియన్ నుంచి వచ్చిందని హిస్టోరియన్స్ భావిస్తున్నారు.
(17:49) కాబట్టి అది ఇండియాకే చెందుతుందని చాలా మంది అంటారు. సో ఇన్ని కంట్రీస్ క్లేమ్ చేస్తున్న టైంలో కొన్ని వింత ఐడియాస్ కూడా ప్రపోజ్ చేశారు చాలా మంది. కొంతమంది ఏమన్నారంటే డైమండ్ ని ముక్కలు ముక్కలు చేసి ఎవరెవరు అడుగుతున్నారో వాళ్ళందరికీ పంచి పెట్టేయాలని చెప్పారు. మరొక సజెషన్ ప్రకారం ఆ డైమండ్ ని ఇండియా పాకిస్తాన్ వాగా బార్డర్ దగ్గర ఒక స్పెషల్ మ్యూజియం లో డిస్ప్లే చేయాలని చెప్పారు.
(18:07) కానీ బ్రిటన్ ఈ ప్రపోజల్స్ ని యాక్సెప్ట్ చేయలేదు. కోహినూర్ స్టేటస్ నాట్ ఓపెన్ ఫర్ నెగోషియేషన్ అని బ్రిటన్ క్లియర్ చేసేసింది. కోహినూర్ డైమండ్ గురించి డిబేట్ జరుగుతున్నప్పుడు భారత్ యొక్క పొజిషన్ కూడా కొంచెం కాంప్లికేటెడ్ గానే కనిపిస్తుంది. 2016 లో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్ సుప్రీం కోర్ట్ులో ఒక పిఐఎల్ ఫైల్ చేసింది.
(18:25) అప్పుడు ఇండియా యొక్క సాలిస్టర్ జనరల్ రంజిత్ కుమార్ ఒక ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే బ్రిటిషర్స్ కోహినూర్ ని దొంగతనం చేయలేదు. అండ్ అలాని ఫోర్స్ గా కూడా తీసుకొని వెళ్ళలేదని చెప్పారు. పంజాబ్ రూలర్స్ ఆ డైమండ్ ని ఈస్ట్ ఇండియా కంపెనీకి వార్ కి కాంపెన్సేషన్ గా ఇచ్చారని చెప్పారు. ఈ స్టేట్మెంట్ వల్ల ఆయన్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు.
(18:43) ఎందుకంటే హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం 1849 ట్రాన్స్ఫర్ మిలిటరీ డిఫీట్ తర్వాత జరిగింది. ఒకవైపు పవర్ఫుల్ బ్రిటిషర్స్ ఉన్నారు ఆ వార్ లో ఇంకోవైపు మైనర్ అయిన దులీప్ సింగ్. సో ఇరువైపులా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అయితే లేదు. ఇదంతా జరుగుతున్నప్పుడు బ్రిటిష్ యొక్క ఆర్గ్యుమెంట్ చాలా సింపుల్. బ్రిటిష్ వాళ్ళ ప్రకారం కోహినూర్ ట్రీటీ ఆఫ్ లాహోర్ తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వచ్చింది.
(19:03) కాబట్టి అది మా దగ్గరే లీగల్ గా ఉండాలి అని చెప్తున్నారు. కానీ కోహినూర్ ని రిటర్న్ చేయకపోవడానికి ఇంకో ప్రాక్టికల్ రీజన్ కూడా ఉంది. కోహినూర్ గాని రిటర్న్ చేస్తే ఇంకా చాలా కంట్రీస్ అది ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళ వాళ్ళ జ్వెల్స్ అండ్ క్రౌన్స్ ని రిటర్న్ అడిగేస్తారు. అలా అడిగితే బ్రిటిష్ కప్పుడు ఇంకో ఆప్షన్ ఉండకపోవచ్చు. 2010 లో ఇండియాకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ కామెరన్ వచ్చారు.
(19:21) ఎన్డిటీవీ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కోహినో రిటర్న్ గురించి మనం అడిగాము. చూడండి ఆయన ఏమన్నారో ఇంటర్వ్యూ క్లిప్ స్క్రీన్ పైన చూపిస్తాను. are you ever return that question never been ask before don't think what happen with question if you say yes to one you find the british music will be know there original so ఆయన బేసిక్గా ఏమన్నారంటే మేము అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళపోతే మా బ్రిటిష్ musయం అన్నీ ఖాళీ అయిపోతాయి అని చెప్పారు.
(19:58) సో ఆయన స్టేట్మెంట్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత లూటెడ్ మెటీరియల్ బ్రిటిష్ మ్యూజియంస్ లో ఉన్నాయని సో బేసిక్ గా ఆయన ఇవ్వడం కుదరదని చెప్పారు డిస్కషన్ చేసే పాయింట్ కూడా లేదని చెప్పారు. సో అదండి మన కోహినూర్ యొక్క కథ. మీకు ఈ కోహినూర్ గురించి ఏమనిపిస్తుంది? మనం దాన్ని వెనక్కి అడగాలా అడగకూడదా మీ ఒపీనియన్ ఏంటని కామెంట్ చేసి చెప్పండి.
(20:16) వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్. [సంగీతం]
No comments:
Post a Comment