Monday, September 14, 2026

బైబిల్ ని నమ్మేవాళ్లు భారతదేశ చరిత్ర రాసారు | CHIRRAVURI SIVARAMA KRISHNA SARMA | Santosh Kumar

బైబిల్ ని నమ్మేవాళ్లు భారతదేశ చరిత్ర రాసారు | CHIRRAVURI SIVARAMA KRISHNA SARMA | Santosh Kumar

Author Name:Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Youtube Channel Url:https://www.youtube.com/@hindudharmakshetram

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3l3V8JGXuQQ





Title: బైబిల్ ని నమ్మేవాళ్లు భారతదేశ చరిత్ర రాసారు | CHIRRAVURI SIVARAMA KRISHNA SARMA | Santosh Kumar

Author Name: Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Description: You can download the books through this link

https://drive.google.com/drive/folder...

బైబిల్ ని నమ్మేవాళ్లు భారతదేశ చరిత్ర రాసారు | CHIRRAVURI SIVARAMA KRISHNA SARMA | Santosh Kumar Ghanapathi

*🌿 Name:* Karri Santosh Kumar Ghanapathi
*🎓 Qualification:* Rigveda Salakshana Ghanantam, M.A in Rigveda (Sri Venkateshwara Vedic University)
*📚 Expertise:* Rigveda Salakshana Ghanapathi | Rigveda Scholar & Teacher
*🕉️ Experience:* 15+ years of Rigveda teaching at a traditional Veda Pathashala
*👨‍🏫 Students Trained:* 20+ students have completed Ghanapatha under his guidance
*👨‍👩‍👦 Personal:* Married, blessed with a son
*🌍 Languages Known:* Telugu, Tamil, Kannada, Hindi, English

---

*📲 Contact & Social Media:*
• *WhatsApp:* +91 81478 14781
• *Email 1:* [santoshrigveda@gmail.com](mailto:santoshrigveda@gmail.com)
• *Email 2:* [ghanapathi@zohomail.in](mailto:ghanapathi@zohomail.in)
• *Instagram:* [@santoshkumar_ghanapathi](https://www.instagram.com/santoshkuma...)
• *Facebook:* [Hindu Dharmakshetram](  / హిందూ-ధర్మక్షేత్రం-104492889333557  )
• *Arattai:* @ghanapathi

---

🔔 *Important Notes:*
• *No horoscope or astrology services* are provided.
• For interviews or collaborations, please **message on WhatsApp first**, then call.
• Actively involved in *Dharmic projects* under *Hindu Dharmakshetram*. If you'd like to support or join these efforts, feel free to reach out.

---

#CHIRRAVURISIVARAMAKRISHNASARMA
#santhoshkumarghanapathi
#hindudharmakshetram

#santoshghanapathi #hindudharmakshetram #santoshkumarghanapathi #santoshkumarghanapati #santoshkumarghanapati #santoshkumarghanapati #santoshkumarghanapatiinterview #santoshkumarghanapatigaru #santoshkumarghanapatichannel #santoshkumarghanapatifullinterview #santoshkumarghanapativideos #santoshkumarghanapatiand #santhoshkumarghanapati #santhoshkumarghanapatifullinterview #santhoshkumarganpati #signaturestudiossantoshkumarghanapati

Transcript:
(00:00) ఓం సక్తుమివతిత ఉనాపునంతోయత్రీరామనసావాచమక్రత ఓం నమో గణపతయే ఓం శ్రీమన్మహా గణాధిపతయే నమః శ్రీ మహా సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం హిందూ ధర్మ క్షేత్రం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజున మన ఛానల్ కి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప అతిథి వచ్చారండి ఇలాంటి వాళ్ళని మనం దర్శించడం కానీ వారితో మాట్లాడడం కానీ వారి మాటలు వినడం కానీ వారితో కాసేపు గడపడం కానీ ఎంతో
(00:45) పూర్వజన్మ సుకృతం అదృష్టం ఉంటేనే సాధ్యపడుతుంది లేకపోతే సాధ్యపడదు మన కళ్ళ ముందే ఉంటారు చాలామంది పండితులు కానీ మనం వాళ్ళతో మాట్లాడలేము వాళ్ళతో కలవలేము వాళ్ళు చెప్పే నాలుగు మంచి మాటలు మనం వినలేము కారణం ఏమిటి అంటే మనకు అదృష్టం ఉండదు కానీ ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ ఇంటర్వ్యూ ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా అదృష్టవంతులు ఈ ఇంటర్వ్యూ లక్షలాద మందికి చేరాలి అనేటటువంటిది నా యొక్క తపనండి వారెవరో కాదండి శ్రీమాన్ డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ గారు అనేక నమస్కారాలు గురువుగారు నమస్కారంండి వారి పరిచయం చేస్తానండి వారి వయసు దగ్గర
(01:28) దగ్గర నాకు తెలిసి 82 పైనే ఉంటుంది. మహనీయులు మహనీయులైనటువంటి విద్వాంసులు 1951 వారు జన్మించినటువంటి సంవత్సరం వారి వయస్సు చూసినా కూడా 80 ఏళ్లకు దగ్గరలో ఉందండి వారు చేసినటువంటి కృషి చాలా గొప్పది 1951 లో వారు జన్మించారు ఐ భీమవరంలో వారు జన్మించారండి భాషా ప్రవీణ ఎంఏ తెలుగు భాషలో చేశారు. ఆ తర్వాత సంస్కృత భాషలో ఎంఏ పిహెచ్డి చేశారు.
(02:04) తెలుగు అధ్యాపకులుగా వారు సేవలు అందించారండి బాపిరాజు ప్రాచ్య కళాశాల ఏలూరు ఆంధ్రజాతీయ కళాశాల మచిలీపట్నం కృష్ణ యజుర్వేదము అదేవిధంగా సాయనాచార్య భాష్యంలో వారు నిష్నాతులు వారు చేసినటువంటి అధ్యయనాలు పాణనీయ వ్యాకరణం భాష్యాంతం అద్వైత వేదాంత శాస్త్రం పూర్వ మీమాంస జ్యోతిష్యం జ్యోతిష్యంలో మళ్ళీ కాలామృతము బృహత్ పరాశర హోరా శాస్త్రం అద్భుత సాగరం ముహూర్త చింతామణి అలంకార శాస్త్రం చంద్రాలోకం ఇలా చెప్పుకుంటూ పోతే వారి అధ్యయనమే చాలా ఉంటుందండి వారు చేసినటువంటి కృషి మహాభారతాది శతాధిక గ్రంథ ప్రవచనాలు చేశారు వారు 55 సంవత్సరాలు నేత్రావధానాది సాంకేతిక అవధానాలు నేర్పుట
(02:48) అక్షరావధాన నిర్మాణము శ్రీమద్భాగవత సప్తాహాలు అదేవిధంగా అనేక టీవీల్లో ప్రసంగాలు రచనా వ్యాసంగం 68 కంటే ఎక్కువ పుస్తకాలు వారు రచించారు 250 కంటే ఎక్కువ ఎక్కువ పత్రికా వ్యాసాలు రాశారు. రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ సదస్సులలో వారు పత్ర సమర్పణ చేశారన్నమాట అండి బిరుదులు ముఖ్యంగా వారికి విద్యాలంకార అదేవిధంగా పరిశోధన ప్రవణ పౌరాణిక ప్రవచన శ్రీశుఖ జ్యోతిర్వాస్తు విజ్ఞాన శేఖర మొదలైనటువంటి అద్భుతమైన బిరుదులు వారికి ఉన్నాయండి.
(03:25) వారికి వచ్చినటువంటి పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉత్తమ అధ్యాపక పురస్కారాలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వేద పండిత పురస్కారాలు అదేవిధంగా మైసూరు దత్త పీఠం వారిచే సనాతన దత్త బంధు మొదలైనటువంటి పురస్కారాలు శాంత వసంత ట్రస్టు ఋషిపీఠం వారి పురస్కారాలు ఇవన్నీ కూడా వారు అందుకున్నారండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కొన్ని చెప్పాను నేను ఎంతో గొప్పవారు మహనీయులు వారిని నేను అయ్యా తమరు మా ఛానల్ కు వచ్చి తమరి యొక్క పరిశోధన తమరి యొక్క కృషి ఫలాలు మా అందరితోనూ పంచుకోండి అని చెప్పేసి కోరడం జరిగిందండి వారు వెంటనే అంగీకరించి నేడు
(04:07) మన శ్రీ కశ్యప వేద విద్యా మందిరం పాఠశాలకు వారు వచ్చారు వేద పాఠశాలకు వచ్చారు హిందూ ధర్మ క్షేత్రం ఛానల్ కోసం వారిని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసుకుంటూ ఉన్నాము అయ్యా తమరికి స్వాగతం సుస్వాగతం అండి తమరి పుస్తకం ఒకటి నేను చూశనండి ఋగ్వేదానికి రాహుల్ గ్రహణం అనేటటువంటిది తమ వద్ద నేను కొన్ని పుస్తకాలు కూడా తీసుకున్నాను.
(04:32) అంటే అందులో మీరు చాలా మటుకు రాహుల్ సాంక ఆయన అని చెప్పేసి ఒక రచయిత పండితుడు అంటారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ఏ విధంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి అంశాలను వక్రీకరించాడు వక్రీకరించి లోకానికి అబద్ధాలు చెప్పాడు భారతదేశ చరిత్ర ఋగ్వేదం ఆధారంగా చెబుతూ ఉన్నాము అని చెప్పి ఏ విధంగా వక్రీకరించారు అన్నిటికంటే ముఖ్యంగా వేదాల కాలం వేదాల యొక్క రచనా కాలము దాదాపుగా నేటికి 6వేల సంవత్సరాలకు పూర్వం 6400 సంవత్సరాలకు పూర్వం మాత్రమే అనేటటువంటిది చరిత్రగా కాలేజీల్లోనూ స్కూళ్లలోనూ యూనివర్సిటీలోనూ అనేక చరిత్ర పుస్తకాల్లో కూడా రుద్దుతో ఉన్నారు బాగా దానిపై తప్పక
(05:16) ఒకసారి తమరి పరిశోధన ఏమిటి వేదాల యొక్క అసలు వేదాలను ఎవరో రచించలేదు అవి అపౌరుషేయాలు అని చెప్పేసి మనం నమ్ముతాం కానీ వేదాలను కొందరు రచించారు వాటికి రచనా కాలం ఉన్నది అవి నిన్న మొన్నటివే 6వేల ఏళ్ల కంటే ఎక్కువ అవ్వలేదు అని అబద్ధాలు ఎందుకు చెప్పారు ఎవరు చెప్పారు ఎలా చెప్పారు మొట్టమొదటిగా మీరు ఈ విషయాల గురించి అడగడం అనేది దైవ ప్రేరణ చేత అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వేద సంబంధమైన విషయాలు ఎవరితో చెప్పడానికి వీలు కానికి వినేవాళ్ళు తక్కువ కనుక చాలా సంతోషం మార్క్స్ ములర్ అనేటువంటి ఆయన క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు నాడు ఆర్యులు
(06:01) విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ క్రీస్తుపూర్వం 1200లో వేదాలు రాసుకున్నారు అని రాశారు. ఏ రాసి ఉన్నారు అంటే ఇప్పుడు చెప్పాను రాహుల్ సాంకృతి అయన ఆయన దాన్నే స్వీకరించి వేదంలో రుగ్వేదంలో ఉండే మంత్రాలకు కాలాలని ఇస్తూ ఇగో 1210వ సంవత్సరంలో 121వ సంవత్సరం అని చెప్పి అలాగ వాటి కాలాలు రాసి ఆయన చేసిన పని ఏమంటే ఆర్యులు ద్రావిడులను కిరాతకులను చంపి వాళ్ళ ఇళ్లు దోచుకుని వాళ్ళ ఇల్లు తగలబెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నారు అని రాశడు దివోదాసు అనేటువంటి గ్రంథంలో నాకు ఒక నాతో పనిచేసే ఒక లెక్చరర్ గా ఆ పుస్తకం ఇచ్చారు చదవండి అని నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఏం
(06:48) చేయాలి దీని గురించి అని ఒక ఋగ్వేద భాష్యాన్ని ఒకాయనకి పాఠం చెప్పి మంత్రాలన్నీ తెలుసుకొని మంత్ర అర్థాన్ని కూడా భాష్యం ద్వారా చూసి ఈ మంత్రాలకు ఆయన రాసిన కథలకు సంబంధం లేదు అవి కేవలం కల్పన కథలు కల్పిత కథలు అని చెప్పని నేను నిర్ధారణ చేసుకొని [గురకలు] రుగ్వేదాన్ని రాహుల్ గ్రహణం అనే పుస్తకం రాశను అవండి అంటే అక్కడ ఒక పదం ఉంటుంది దివోదాసు అని ఉంటుంది సరస్వతి అని పదం ఉంటుంది.
(07:17) ఆ ఒక పదం తీసుకొని ఆ దివోదాసు సంబంధించిన ఒక కథ ఆయన సృష్టిస్తాడు. అలాగే సరస్వతి అనే పదం ఉంటే సరస్వతి తీరంలో ఇది జరిగిందంటే అక్కడ కథ సృష్టిస్తాడు. అలాగే దాంట్లో ఆయన కొన్ని కల్పనలు చేశాడు ఒకటి ఏమిటంటే చెప్పాను కదా ఆర్యులు ద్రావిలను కిరాతకను చంపారుని నిజానికి ఈ ఆర్య ద్రావిడవాదం మాక్స్ ముల్లర్ కల్పించింది.
(07:38) ఈ మాక్స్ ముల్లర్ కల్పించిన తర్వాత ఇప్పటివరకు దానికి ఆధారం దొరకలేదు భౌతికమైనటువంటి ఆధారాలు ఏమి దొరకలేదు ఏది ఆవిలు ఈ భారతదేశాన్ని ఆక్రమించారు ద్రావిళ్ళను చంపారు అనడానికి ఆధారాలు దొరకలేదు. ఆ మాట నాగీ మొదలైనటువంటి శాస్త్రవేత్తలు చెప్పారు దొరకలేదు ఆధారాలు ఒకటి కూడా దొరకలేదు ఇది అసలు ఆధారం లేనటువంటి వాదన అని చెప్పారు. చెప్తే ఈయన ఏం చేసాడు ఋగ్వేదంలోనే ఆధారం ఉంది అని చెప్పని ఈ గ్రంథం రాశరుడు అది టైం కూడా రాశడు కదా మంత్రం మొదలు ఇచ్చాడు మంత్రం ఇచ్చాడు కనుక అదో నిజమే అని అనిపిస్తుంది.
(08:14) అయితే ఆ మంత్రాల్లో తప్పులు ఉన్నాయి మంత్రాలు సగం నుంచి ఇచ్చాడు మంత్రాలు పట్టుకోవడం కొంచం కష్టం అయింది అందుకోసం పాఠం చెప్పాల్సి వచ్చింది. అయితే ఆయన చేసిన దాంట్లో కల్పనలు ఒకటి వీళ్ళు గంజాయి నిప్పుల్లో హోమం చేసి వీళ్ళు తాగుతారు. రెండవది గోమాంసం వీళ్ళు తింటారు గోవుల పాలన వెళ్ళే ప్రధాన వృత్తి గోమాంస భక్షకులు వీళ్ళు మూడవది ఈ ఆ ద్రావిలను కిరాతకులను కిరాతకులను చంపి దేశం ఆక్రమించుకున్నారు.
(08:44) మూడు ఇక నాలుగవది వీళ్ళు శిషణాన్ని ఆరాధిస్తారు ఇది ఆరోపణ ఇవి ఆయన రుగ్వేద మంత్రాల ఆధారంగా రాశను అని రాశడు కానీ ఇవన్నీ నిజం కావు అన్నీ నిజం కావు అది రాశను ఆ పుస్తకంలో ప్రమాణాలు చూపిస్తూ రాశను ఒకటి ఇక వేదకాలం గురించి ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] ఈయన చెప్పింది వేదకాలం కాదు అని ఆయన కాలంలోనే విమర్శలు వచ్చాయి. విమర్శలు వస్తే ఆయన ఏం చేశడంటే అది కాకపోతే ఇంకో 100 సంవత్సరాలు ఇంకో 100 సంవత్సరాలు ఇంకా 300 సంవత్సరాలు కలిపి అప్పుడప్పుడు ఎప్పుడో అది ఎవడు చెప్పలేడు అన్నాడు.
(09:16) అంటే ఆయన వేదకాల నిర్ధారణ చేయలేదు అని ఆయన మాటల వల్ల తెలుస్తుంది దాన్ని బట్టి తీసుకోకూడదు. ఇది మరి కొందరు ఇంకాస్త వెనక పెంచారు మీరు చెప్పినట్టుగా 6000 అది అన్నారు అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే భారతదేశ చరిత్ర క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అనే దానితో ప్రారంభం అవుతుంది. అంతకుముందు 1ె000 సంవత్సరాలు అంధకం ఉంటుంది. ఈ కల్పన మాక్సిమల్ రైజ్ చేశడు.
(09:40) కనుక [గురకలు] వీటిని ముందర మనం ఛేదించుకుంటే తప్పండి దీత్వం తెలుసుకుంటే తప్ప వేద కాలం దగ్గరికి వెళ్ళడం కుదరదు. క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దం హిందూ మతం పుట్టింది అంటే అంతకుముందు ఈయన 1200లో బేదం రచన జరిగింది అని చెప్పి మాక్స్మలర్ చెప్పాడు. కనుక వీి దాటితే అప్పుడు ఎక్కడ కెడుతుంది అనేది వేరే ఆలోచించాలి. క్రీస్తుపూర్వం క్రీస్తు నాలుగవ శతాబ్దిలో ఉన్న ఆయన సాండ్రకొటస్ అని గ్రీకులు పేలుకున్నారు.
(10:08) సాండ్రకొటస్ అనే మాటకు మనకి మన భాష చెప్పుకోండి చంద్రగుప్తుడు అని ఈ చంద్రగుప్తుడు ఎవరు అని ప్రశ్న. ఈ చంద్రగుప్తుడు ఎవడు ఎలా తెలుస్తాడు ఈ చంద్రగుప్తుడు మద ఏంటంటే అప్పటి రాజుల యొక్క గాధలకు పురాణాల ఆధారాలు వాడు పురాణాలు చదివారు పార్గిటర్ అనేటువంటి ఆయన పురాణాలు బాగా చదివి ఆ పురాణాలకు సంబంధించినటువంటి రాజవంశాన్ని కూడా ఆయన రాశడు అని చెప్పి స్మిత్తి చెప్పాడు స్మిత్ నాయన చరిత్రకారుడు కనుక వాళ్ళకి పురాణాలు వాళ్ళు చదివారు.
(10:32) చదివినప్పుడు పురాణాలు రాజవంశాలు ఉన్నాయి మనకు విష్ణు పురాణం చెప్పినటువంటి పరాశరుడు ఎవరైనా పురాణాలు రచించినటువంటి వేదవ్యాసుని తండ్రి ఆయన నాలుగవ అంశంలో విష్ణు పురాణంలో నాలుగవ అంశంలో సృష్టి ప్రారంభం నుంచి రాజవంశాలు ఇస్తాడు అంటే మనకి వైవస మనువు దగ్గర నుంచి వైవసద మనువు దగ్గర నుంచి శాతవాహనుల వరకు కూడా పరిపాలకుల యొక్క పేర్లు ఇచ్చాడు ఆయన ఏ పరిపాలకుడు ఏ ఊరికి నిర్మాణం చేసాడో అవి కూడా ఆయన చెప్పాడు.
(11:03) అక్కడ చరిత్రే ఉంది ఇంకేం కల్పనలు లేవు. ఇతరమైన కథలు ఇతరమైన వ్యవహారాలు కాకుండా కేవలం రాజవంశాలే చెప్పారు అక్కడ ఎక్కడ విష్ణు పురాణంలో ఏవండీ అయితే ఇప్పుడు మనకి ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ మార్క్స్ ముర్లర్ చెప్పినటువంటి ఏదైతే ఉందో దీనికి మూలం పురాణాలు పురాణాల్లో ఏముంది ఇప్పుడు చెప్పినటువంటి చంద్రగుప్తుడు అలెగ్జాండర్ కాలానికి సంబంధించి చంద్రగుప్తుడు ఉన్నాడే ఈయన చంద్రశ్రీ అనే మైనర్ రాజు దగ్గర ఉండేటువంటి ఒకానయనక మంత్రి ఆ తర్వాత ఆయన స్వతం స్వతంత్రంగా రాజయి ఆ రాజవంశాన్ని పక్కకి నెట్టి తానే రాజయి గుప్త వంశాన్ని స్థాపించాడు ఆప
(11:41) చంద్రగుప్తుడు మహారాజు అయ్యాడు వాళ్ళది సర్యుగం అంటారు అది అట్టు ఉంచండి కనుక ఈ చంద్రగుప్తుడు మౌర్య చంద్రగుప్తుడు కాడు ఈ చంద్రగుప్తుడికి మౌర్య చంద్రగుప్తుడికి మధ్యలో 45 తరాలు ఉన్నారు రాజులు పరిపాలకులు అంటే ఇంచుమించుగా 1500 సంవత్సరాలు సుమారు అవుతుంది 1439 అవుతుంది ఏది చంద్రగుప్తుడి కాలం మౌర్య చంద్రగుప్తుల కాలం ఈ లెక్కని మౌర్య చంద్రగుప్తుడి కాలంలో ఏవండీ ఆర్య చాణక్యుడు అనేటువంటి ఆయన మౌర్య చంద్రగుప్తుని ఆయన ప్రతిష్ట చేసినవాడు అని చెప్తారు రాజ్యంలో ప్రతిష్ట చేసినవాడు ఆయన అర్థశాస్త్రం రాశడు ఆ అర్థశాస్త్రంలో భారతంలో ఉండే జనమేజయుడు
(12:19) ఏవండీ మరి రామాయణంలో ఉండేటువంటి రాముడు మొదలైనటువంటి పాత్రలని చెప్పి వాళ్ళ యొక్క ప్రవృత్తి చెప్పి వాళ్ళ ఆ విధంగా ప్రవర్తించడం వల్ల ఇబ్బంది పడ్డారు మీరు అల్లా ప్రవర్తించవద్దు అని చెప్పని రాజులకు ధర్మోపదేశం చేస్తాడు అంటే ఆ మౌర్య చంద్రగుప్తు కాలంలో ఉండే ఆర్యచాణకుడి కంటే ముందర భారతం అవుతుంది. భారతంలో రామాఖ్యానం ఉంది.
(12:42) భారతం కంటే పూర్వం ఏమవుతుంది రామాయణం అవుతుంది రామాయణంలో మనుస్మృతి శ్లోకాలు ఉదాహరించారు. కనుక రామాయణం కంటే పూర్వం మనుస్మృతి ఉంది రామాయణంలోనే కళ్యాణ సందర్భంగా రామచంద్రమూర్తి వంశవర్ణ ఉన్నది. ఆ వంశవర్ణ ఎక్కడి నుంచి ఉంది వైవసత మను దగ్గర నుంచి రాముడి వరకు ఉన్నది. కనుక వైవస్వత మనువు కాలంలో ఈ మనుస్మృతి ఉంది. భయవస్వత మనువు కాలానికి సంబంధించింది కాదు అంటే వైవస్వత మనువు కంటే ముందు ఉంది.
(13:11) ఆ వైవస్వత మనువు ఏడో మనువు మొదటి మనవైన స్వయంభువ మనువు కాలంలో వేదం ఉంది. ఆ స్వయంభువ మనువు కాలానికి సంబంధించిన మనుస్మృతి దాంట్లో స్పష్టంగా వేదం యొక్క ఆవిర్భావాన్ని గురించి పేర్కొనడం జరిగింది. కనుక వేదం అనేది వీళ్ళు చెప్పినట్టుగా క్రీస్తుపూర్వం 12వ శతాబ్దంలో రచించాడు అనేది కేవలం ఊహ మాత్రమే తప్ప ఆధారం లేదు నీకు గ్రంథాలకు సంబంధమైన ఆధారం ఉంది గ్రంథాల ప్రమాణం ఎందుకు అవుతున్నాయి వాళ్ళు చేసిన కల్పన అబద్ధం గనుక వాళ్ళ అబద్ధపు వికల్పనలు చేశారు అనడానికి ఆధారాలు దొరికాయి ఆ మధ్య నేను ఒక పుస్తకంలో చదువుతూ ఒకాయన రాసినది తమర పుస్తకం అనుకుంటాను
(13:48) లేదా తమరి పుస్తకంలో కూడా ఉంది ఈ అంశం ఏమిటంటే మాక్స్ ముల్లరు బైబిల్ కళ్ళద్దాలు పెట్టుకొని చరిత్ర రాశడు దానివల్ల బైబిల్ ప్రకారం చూసినట్లయితే ఈ సృష్టి ప్రారంభమయి నేటికి 6000 సంవత్సరాలు అయి ఉంటుంది. అంటే క్రీస్తు తర్వాత 2000 ఏళ్ళు ముందు 4,400 ఏళ్ళు చూసుకుంటే 6,400 సంవత్సరాలు నేటికి అయి ఉంటుంది. అంటే బైబిల్ ప్రకారము సృష్టి ప్రారంభమయ్యి ఆరున్నర వేల ఏళ్ల కంటే ఎక్కువ అయ్యే అవకాశం లేదు కావున వేదాలు దాని తర్వాతే ఉండాలి తప్ప దానికంటే ముందు ఉండకూడదు అని కేవలం క్రైస్తవ మత ఉన్మాదం లేదా క్రైస్తవ మత ఛాందసంతో ఆయన రాసాడు అని ఒకాయన రాశారు.
(14:31) మనకెందుకు చాలా నిసం మాటలు మనకెందుకు కానీ ఉన్న మీరు చెప్పింది వాస్తవమే ఆయన మతం ఆయన నమ్మాడు ఆయన మతం నమ్మకం తోటి వేదకాలం నిర్ణయం చేశడు. అది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 79 సంవత్సరాల నుంచి అదే పాఠం చెప్తున్నారు. కనుక ఇది మీరు చెప్పిన ఈ వేదకా ఈ హైతువు చేత అది నిజం కాదు ఈయన ఒక్కడే కాదు ఇప్పుడు కోల్బుక్ కూడా అలా చేశడు కోల్బుక్ కాలంలో లూయిస్ అనేటువంటి ఆయనకి జన్మేజయ మహారాజు వేయించిన శాసనాలు దొరికాయి.
(14:58) యుధిష్ఠుని శాసనాలు కూడా ఆయన సమకాలంలో ఇంకొకడికి దొరికాయి ఇది దొరికితే ఇవి ఆయన కోల్బుక్ దగ్గరికి వచ్చాయి. ఆయన ఏం చేశడు దీంట్లో వార ప్రసక్తి ఉంది. దానం చేసేటప్పుడు వారాల ప్రసక్తి ఉంటుంది. ఫలానా వారము ఫలానా నక్షత్రం దానం చేస్తున్నాము అని చెప్తారు అక్కడ. ఈ దాన వారాలనేవి గ్రీకులు వీళ్ళవి వీళ్ళవి కాదు వీళ్ళ దాంట్లో ఉంది అంటే ఇవి కల్పిత శాసనాలు అని పక్కన పెట్టేసాడు అని చెప్తారు కొందరు కానీ వారాలు అనేవి మనకు వేదాంగ జ్యోతిష్యంలో ఉన్నాయి.
(15:26) వేదాంగాలు అనేవి ప్రాచీనమైనవి ప్రాచీన మండానికి మనకి ఆధారాలు ఉన్నాయి కనుక వారా ప్రసక్తి ఉంది కనుక శాసనాల అబద్ధము అని చెప్పక్కర్లేదు ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి వేదవ్యాస గారు ఎగ్గిరాల వేదవ్యాస గారు భారత కాలం పుస్తకం రాశారు. ఆయన ఏం చేశారు ఈ విషయంలో పరిశోధన చేయడం కోసం కర్ణాటక వెళ్లారు వీళ్ళు ఆ రికార్డ్స్ తెప్పించారు.
(15:46) తెప్పిస్తే జరిగిన గమ్మత్యం ఏమిటంటే ఆయన స్పష్టంగా రాశారు. ఆయనకి అక్కడ దొరికినటువంటి రికార్డ్ సాధారణంగా ఏం రాశారు ఈ లూయిస్ ఈ శాసనాలు సంపాదించాడు. సంపాదించి కోల్బుక్ కి ఇచ్చాడు. కోల్బుక్ తప్పుడు శాసనాలను పక్కన పెట్టాడు. ఈయనకి అభిమానం వచ్చింది. అభిమానం ఎందుకు అభిమానం ఆయన కష్టపడి శాసనాలు సంపాదిస్తే ఈయన తప్పుడు శాసనాలు ఉన్నాడు అని ఈయన సుబ్రహ్మణ్య శాస్త్రి అన ఒక దేశీయమైన పండితుడికి దీంట్లో శాసనాలు సరిపడుతున్నాయమో చూడండి కాలం సరిపడుతుంది అని చెప్పి అడిగాడు.
(16:11) అది కాలం సరిపడుతుంది అని చెప్పాడు ఆయన లెక్క వేసి వేసేటప్పటికి అయితే నిజమైన మాట సంతోషం కలిగింది ఆయనకి కానీ మళ్ళీ మతం అడ్డం వచ్చింది. ఆయన మత ప్రకారం చర్చిలో ఏమని చెప్తున్నారు క్రీస్తుపూర్వం 44వ సంవత్సరం ప్రపంచం పుట్టింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శాసనం ప్రకారం ఇది ఎప్పటిది కలిశకం ఒకటో ఒకటవ సంవత్సరం కలిసికం 103వ సంవత్సరాన్ని కలిసకం 103వ సంవత్సరం అంటే ఏమైపోయింది ఇప్పుడు 5000 సంవత్సరాల నుంచి మొదట భారతదేశం తెరుతుంది అని ఒప్పేసుకోవాలి.
(16:36) అందుకని నేను నమ్మను అని అప్పుడు రాసాడు ఆయన ఆయన రాసాడు పాపం ఇందులో ఎవరు వాళ్ళేం దాచుకోలేదు లీస్ అనేది ఆయన తాను మళ్ళీ వేరే వ్యక్తి చేత చూపించి లెక్క సరిపడుతోంది అని తెలిసిన తర్వాత తన మత విశ్వాసానికి విరుద్ధంగా ఉంది కానీ నమ్మను అని రాశడు అవి పక్కకి పెట్టేసారు ఆ శాసనా ఇది కోల్బ్రూక్ చేసినటువంటి పని అందువలన వాళ్ళు చెప్పారు కనుక వాళ్ళ వాక్యాల ఆధారంగా మన దేశ చరిత్ర నిర్ణయించకూడదు.
(17:01) ఇది రెండు మీరు ఋగ్వేదులు ఐతిరేయ బ్రాహ్మణుడు ఋగ్వేదంలోదే కదా స్మిత్ అనే ఆయన ఏం రాశడు ఆంధ్రులు ఈ దేశాన్ని మూలవాసులు అని రాసాడు ఆంధ్రులు ఎవరు అంధుల యొక్క సంతానం అంధులు ఎవరు విశ్వామిత్రుడి యొక్క సంతానం ఆ గాధ మనకు ఐతర బ్రాహ్మణుడు ఉంది మీకు తెలుసు శశేపాఖ్యాత ఉంది మరి ఆ విశ్వామిత్రుడి తండ్రి గాధి గాధి తండ్రి కుశనాపుడు కుశనాపుడు తండ్రి కుసుడు ఆ బైల యొక్క వంశం ఎక్కడి నుంచి ఉంది ఇట్ాకు దగ్గర నుంచి ఉంది కనుక ఆంధ్రుల మూలవాసులు రాసిన స్మిత్ వాక్యం కూడా ప్రామాణికం కాదు.
(17:31) ఇప్పుడు మొత్తం వీళ్ళ చరిత్రకారులే కోల్బుక్కు చరిత్రకారుడు అలాగే స్మిత్ చరిత్రకారుడు మార్క్స్ మల్లర్ దానికి మూలమైన సిద్ధాంతాలు తయారు తీసినవాడు అంతే కాదు మార్క్స్ మల్లర్ ఇంకోటి ఏం చేశడు సంస్కృతం ఐరోపా కుటుంబంలోది అని చెప్పాడు ఇండో ఐరోపా కుటుంబంలోది అని చెప్పాడు. ఇండో ఐరోపా కుటుంబంలో అవ్వడం వల్ల ఏమవుతుంది సంస్కృతం మాట్లాడే వాళ్ళు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు అని తన వాదానికి ప్రోద్బలం అవుతుంది.
(17:54) కానీ అక్కడ ఒక గమ్మత్త అయింది ఏమైందంటే సంస్కృతం ఇండో ఐరోపా కుటుంబంలో ఎందుకంటే ఆర్యజాతి మాట్లాడేవారు ఆర్యజాతి వాళ్ళు అది మాట్లాడతారు అనేది కానీ ఆర్యజాతి అని ఒకడు ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో దాంతో పెద్ద సమస్య వచ్చింది. ఆ తర్వాత ఏం చేసాడు ఆ సమస్య నుండి తప్పుకోవడం కోసం ఆర్యజాతి ఒక జాతి కానే కాదు అన్నాడు.
(18:13) ఆర్య జాతే ఒక జాతి కాకపోతే ఆర్య సంస్కృతం ఐరోపా కుటుంబంలోది ఎలా అవుతుంది అసంబద్ధమైన వాదం మొట్టమొదట ఎవరు ఈ వాదంి చెప్పారో అతడే సంస్కృతం దాంట్లోది కాదు అని చెప్పాడు అందుకనే ఇప్పుడు ఆక్స్ఫర్డ్ రిఫరెన్స్ డిక్షనరీలో ఈ ఆర్య ఆర్యవాదం అనేది తీయిజించబడింది అని రాశారు వాళ్ళు అక్కడ వాళ్ళు తెజించినప్పటికి ఇక్కడ మాత్రం వదిలి పెట్టలేదు ఇక ఆర్యజాతి విదేశాల వీళ్ళు ఎక్కడికి వచ్చారు చెప్పుకుంటూనే ఉన్నారు ఆధారం లేకుండానే కానీ ఈ మధ్య ఒక మహానుభావుడు రాఖీ గరిహ అనే చోట పరిశోధన చేశారు.
(18:43) అక్కడ ఆ ఒక స్త్రీ అస్తిపంతిరం దొరికింది. ఆ అస్తి పంజరానికి సంబంధించిన డిఎన్ఏ చూశారు. చూస్తే అది ఏమైంది వీళ్ళు చెప్పినట్టు విదేశాల నుంచి వచ్చింది కాదు. ఇంతకుముందు విదేశాల్లో స్టెప్పీరు అనే వాళ్ళ నుండి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఆ స్టెప్పీలో యొక్క డిఎన్ఏ దీంట్లో ఉంది అని చెప్పేవాళ్ళు. ఉ కానీ ఇప్పుడు ఈ బ్రాకీగరి అంటే ఎప్పటిది ఇది ద్రావిడలకు అంటే సింధు నాగరికతకు సంబంధించింది.
(19:07) సింధు నాగరికతకు సంబంధించినటువంటి స్త్రీ యొక్క అస్తిపంజరంలో ఇరాన్ ఇరాన్ రైతులది కానీ స్టెప్పి వాళ్ళది కానీ dఎన్ఏ లేదు అని తెలిచారు. కనుక ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ వాళ్ళే అక్కడ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పని dఎన్ఏ పరీక్ష వాళ్ళ కూడా తెలిసింది. కనుక మనం మన దేశంలో ఎలాగైతే విష్ణు పురాణంలో వైవసత మను నుంచి చెప్తున్నారో రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క 30 రామచంద్రమూర్తి మూల పురుషుడైన వైవత వంశ పరంపర చెప్పుకుంటున్నారో ఆ వంశ పరంపర అంతా ఉంది అని చెప్పని మనం అంగీకరించాలి అంగీకరిస్తే ఏమవుతుంది మనకు చరిత్ర ఉంటుంది. చరిత్ర ఉంటుంది రాముడు
(19:40) ఉంటాడు కృష్ణుడు ఉంటాడు మన చరిత్ర అంతా యథార్థంగా ఉన్నట్టే ఏం పోయినట్టు కాదు అంటే మన కొంచెం బాగా ధార్మికులైన వాళ్ళు ఏమంటారు ఏవండీ మనది లక్షల సంవత్సరాల చరిత్ర ఇది మీరేంటి కేవలంప వేల సంవత్సరాలు నుంచి చెప్తున్నారు ఏమిటి అంటారు మనం 10 వేల సంవత్సరాలకి తగ్గించడం మన ఉద్దేశం కాదు లక్ష సంవత్సరాలు చెప్పనా ఆధారం కావాలి వాళ్ళు ఆధారం అడుగుతారు.
(20:00) మనకి ఆధారాలు ఎంత దొరికాయి అంటే భయపస్త మన దగ్గర నుంచి దొరికాయి. కనుక ఉన్నది స్వీకరించండి. మనకి కొత్తగా దొరికితే ఇంకా తీసుకోవచ్చు మనకి ఇప్పుడు 100 ఏళ్ళు మనిషి బ్రతికితే గొప్ప బతకడం అండి కనుక లెక్కెట్టండి ఇక్కడి నుంచి మనకి జనమేజయుడు శాసనాల దగ్గర నుంచి రామచంద్రమూర్తి యొక్క ముందుతరం అంటే బాగా పెయితనం మూల పురుషుడు బయవస్తది మన వరకు కూడా మనిషికి వందఏడు సొప్పుని లెక్కెట్టండి లెక్కెడితే ఎంత అయితే అంత కాలం చెప్పండి మే కాదండి వేల సంవత్సరాల జీవితాలు చెప్తాము అంటారు వేల సంవత్సరాలు జీవితాలు చెప్తామ అంటే రెండు అంశాలు ఇక్కడ ఆలోచించాలి ఒకటి ఏంటంటే శతం మొదలైనవన్నీ
(20:34) కూడా ఆనంత్యవాచకాల నిఘంటూలు చెప్తున్నాయి. ఎక్కువ సంఖ్యను చెప్పడానికి శతం పై సంఖ్యలు చెప్తారు. లోపల మామూలుగా యతగా సంఖ్యలు చెప్తారు ఇది అప్పటి పద్ధతి సంప్రదాయం అది మనకి మామూలుగా ఇప్పుడు 100 ఏళ్ళు బతికితే గొప్ప బతకాడు కృష్ణమూర్తి 125 ఏళ్ళు బ్రతికాడు సైన్స్ ప్రకారం 125 బతకవచ్చు అనడానికి ఆధారాలు ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువ జీవితం బతుకుతారు అనేదానికి ఆధారం మనకు తెలియదు.
(20:57) మనం తెలియన అంశాలు మనం ఏం చెప్తాం ఒకటి పూర్ణమాంశ శాస్త్ర ప్రకారం ఏదైనా సరే ప్రమాణాంతరానికి విరోధంగా ఉన్నట్లేదు దాన్ని అర్థవాద అంటారు అర్థవాద అంటే ప్రశంసావాచకము అని అర్థం నాయనా వెయఏళ్ళు వర్ధిల్లు అన్నామ అనుకోండి అంటే చిరకాలం వర్ధిల్లు అనే అర్థంవ సంఖ్య అని అర్థం కాదు ఇది ప్రశంసావాచకం కనుక మన ప్రమాణానికి విరుద్ధంగా ఏదైనా ఒక అంశం కనబడితే వేదంలో కనబడిన దాన్ని ఏమంటారు ప్రశంసావాచకం అర్థవాదలు అంటారు అది శాస్త్రమే చెప్పింది అందుకని మన ప్రమాణానికి విరుద్ధమైన అంశాలు తీసుకోమని మనం అనటం లేదు.
(21:29) మన ప్రమాణానికి విరోధం కానటువంటివి సాహిత్యంలో ఉన్నటువంటి తీసుకోవడానికి అభ్యంతరం ఏమ లేదు ఎందుకని ఆ సాహిత్యం అబద్ధం రాయడానికి అవకాశాలు తక్కువ ఎందుకంత [గొంతు సవరించుకోవడం] తక్కువ రామాయణంలో కైకేయి మాటలు విని దశరధుడు పడిపోయాడు. ఆమె కోరిన వరాలు విని తట్టుకోలేక కొడుకు చెట్టంతవాడు ఎంతటివాడు సాక్షాత్తు చక్రవర్తి కాదగినవాడు రేపు పట్టాభిషేకం పొందదగినవాడు అతను అడవి పంపాలి అన్నప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు అబద్ధం చెప్పలేడు ఆ సంక్షోభి తట్టుకోలేక పడిపోయాడు అక్కడ వాల్మీకి చెప్తాడు ముక్తాన్ వృతం ఋషి యత అంటాడు అబద్ధం పలికిన ఋషి ఏ విధంగా వెంటనే
(22:05) పడిపోతాడో పతనం పొందుతాడో అల్లా దశ పడిపోతాడు అంటాడు ఇది మనవాళ్ళ భావం జీవితంలో అబద్ధం ఆడకూడదు అని అబద్ధం ఆడకూడదు అనేటువంటి భావన ఇంత తీవ్రంగా కలిగినటువంటి ఋషి సంప్రదాయం వాళ్ళు వీళ్ళంతా సాహిత్యం అంతా అబద్ధం చెప్పారా అన్న ఏ విధంగా న్యాయం అంతే న్యాయం కాదు కదా కనుక ప్రమాణాంతర విరోధం లేనంతవరకు సాహిత్యంలో ఉండే ప్రమాణాలు స్వీకరించాలి.
(22:26) సాహిత్యంలో ఉండే ప్రమాణాలు స్వీకరించినట్లయితే మన దగ్గర నుంచి మనకు వంశ పరంపర ఉంది. పరిపాలక పరంపర ఉంది. ఇంకా ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అయితే వాళ్ళని చెప్పే చరిత్రకి మనం చెప్పే చరిత్రకి ఒక చిన్న తేడా ఉంది. వాళ్ళు చరిత్ర చెప్పడం అంటే డేటా చెప్పడం అంటారు. మన చరిత్ర లక్షణం ఏంటంటే ఈ పని చేస్తే ఇది మంచి అవుతుంది అని ఉపదేశం ఈ పని చేస్తే ఇది చెడు అవుతుంది ఇది ఉపదేశం ఈ రకంగా ఉపదేశాత్మకమైన మనకి ఇతిహాసం అంత ఫలానా తేదీ ఫలానా గంటలకి ఇది అని కాదు చరిత్ర మన సంప్రదాయం అది ఈ గోడంలో చూసినట్లయితే మన బోళలు అని ఇతిహాసాలు
(23:01) వస్తాయి భారతమే ఇతిహాసం భారతంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజు చెప్పిన ఇతిహాసాలు బోళ ఉన్నాయి ఆయన ఏదో అడుగుతాడు ఒక ధర్మం అడిగితే సొంతంగా చెప్పాడు ఏదైనా సైన్స్ లో ఏం చేస్తారు ఒక ప్రయోగం చేసి ఈ ప్రయోగం వలన ఈ విషయం తేలింది అని చెప్తారు అలాగే భీష్ముడు ఏం చేస్తాడు చరిత్రలో ప్రయోగం చేస్తాడు ఏమిటి ప్రయోగం నువ్వు అడిగిన అంశానికి ఇదిగో ఫలానా వాడి జీవిత ఉదాహరణ ఉంటాడు ఈ జీవితంలో వీడు ఈ పని చేసాడు దానివల్ల వాడు మేలు పొందాడు జీవితంలో వీడు ఈ పని చేసాడు కనుక వాడు చెడు పొందాడు కనుక ఈ పని చేయకూడదు ఈ పని చెయ్యి ఇదే ఇతిహాసం యొక్క ప్రయోజనం
(23:35) ఈ రకంగా చూస్తే మన బోలెడు ఇతిహాసాలు ఉన్నాయి మనకు మార్గాన్ని తెలిపేటటువంటిది కనుక మనకు క్రీస్తుపూర్వం గెప్పటిది వేదము అని అన్నట్లయితే సాహిత్య ప్రమాణం చూసినట్లయితే ఎక్కడికి వస్తుంది రామచంద్రునికి 34వ తరం వాడైన విష్ణు పురాణ ప్రకారం అదే రామాయణ ప్రకారం ఇంకో పెరుగుతుంది అనుకోండి ఆ మనువు కంటే ఏడవ వాడయన అంటే మనువు కంటే ఒకటవ వాడయన ఈయన ఏడవ వాడు ఆయన కంటే పూర్వం ఉన్నది వేదం కనుక సంస్కృతం అనేది ఇండో ఐరోపా కుటుంబంలోది కాదు ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు అనడానికి ఆధారాలు ఏమీ లేవు కేవలం చరిత్రకార వాళ్ళ విదేశీ చరిత్రకారుల కల్పన
(24:13) విదేశీ చరిత్రకారులు ఎందుకు కల్పించారు అంటే వాళ్ళ మత విశ్వాసం అనుసరించి కల్పించారు వాళ్ళ చర్చిలో చెప్పేటువంటి ప్రపంచం పుట్టుక గురించి వాళ్ళకి ఆ రకంగా కల్పన చేశారు. మనక ఆ సంబంధం లేదు. మన దేశంలో మాత్రం మనకు ఉన్న సాహిత్యం ఈ విధంగా నిరూపిస్తుంది. అది విషయం బాగుందండి ఇప్పుడు ఆర్యద్రావిడ సిద్ధాంతం అనేది నేటికి కాలేజీల్లో బోధిస్తున్నారు.
(24:32) అవును అదేవిధంగా ఈ ఐఏఎస్ పరీక్షలు రాసేవాళ్ళు గ్రూపులో ఎవరైతే పరీక్షలు రాస్తారో అందులో కూడా వీటికి సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి అని చెప్పి నేను విన్నాను అవును ముఖ్యంగా దాశరాజుల యుద్ధం గురించి దాశరాజ యుద్ధం దాశరాజుల యుద్ధం సందర్భంలోనే ఆర్య ద్రావిడల గురించి ఉంది అనేది ఎక్కువమంది నమ్ముతూ ఉంటారు అవును నేను ఇందులో ఒక మంత్రం చూశనండి దాసాచ వృత్రాహతమార్యాణిచ అని ఆయన పలుకుతాడు ఈ అష్టమ మండలంలో అనుకు అందులో సుధా సు దాశరాజులు వీళ్ళంతా ఉంటారు ఈ దాసాచ వృత్ర హతమార్యానిచ అన్న వాక్యంలో నేను భాష్యం చూసినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ఇంద్రుని ఉద్దేశించి దాశరాజుల
(25:12) తరపున ఒకాయన దశరాజులు దశరాజులు పద రాజులు ఆ దశరాజుల్లో రాజులు సుదాసుతో యుద్ధం చేశారు అక్కడ అని ఉంది అక్కడ దాంట్లో సుదాసుని వీళ్ళు సంహరించాలి అని యుద్ధం చేశారు. అంటే లేదా సుదాసు పైన వీళ్ళు గెలవాలి అని యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పుడు ఆ సందర్భంలో వీళ్ళు ఇంద్రుని ప్రార్థించారు. ఇంద్రుని ఏమని ప్రార్థించారు ఆ యొక్క సుదాసుని కొంచెం పరాజితుడిని చేయి మాకు విజయాన్ని అందించు అన్నట్లుగా సుదాసు సుదాసు ఇంద్రుడిని ప్రార్థించాడు సుదాసుకి విజయం వచ్చింది ఇంద్రుడు అనుగ్రహం సుదాసుకి విజయం వచ్చింది అక్కడ అంతే అవును అవును ఇక్కడ ఈ ప్రధానమైన ఇక్కడ అంశం ఏంటంటే 10
(25:55) మంది రాజుల పేర్లు అక్కడ లేవు అసలు కొంతమంది రాజులు అంతే దశరాజా అన్నాడు దశరాజా అన్నాడు కొందరు రాజుల పేర్లు ఉంటే ఆ పేర్లని ఇక్కడ వీళ్ళు కలుపుకున్నారు కలుపుకుంటే తప్పు లేదు కానీ చరిత్రలో పెద్ద జరగని పని ఏంటంటే జరిగింది అది ఏంటది ఆ 10 మంది రాజులు ఎవరయ్యా అంటే అంటే విశ్వామిత్రుడు వశిష్టుడు వీళ్ళ తరఫున వచ్చిన రాజులు ఇది వశిష్ట విశ్వామిత్ర సంబంధ యుద్ధం అని కల్పించారు.
(26:20) [నవ్వు] వశిష్ట విశ్వామిత్ర అక్కడ సంబంధం లేదు అసలు అసలు ఋషులు యుద్ధాలు చేసుకోవాలి కదా ఋషులు అంటే ఋషులు యుద్ధాలు చేసేసుకోరు అదిఒకటి అది ఒకటి ఉంది అదంతండి వశిష్ట విశ్వామిత్రుల యుద్ధం ఋగ్వేదంలో లేదు లేదులేదు ఒకటి ఇంకేం కల్పించారు ఆర్య ద్రావిడ యుద్ధాన్ని కల్పించారు అసలు అక్కడ ద్రావిడు పదమే లేదు అదేనండి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే గురువుగారు ఈ సుదాసు ఈ దశరాజుల్ని నేను జయించాలి అని చెప్పి ఇంద్రుని ప్రార్థించాడు జయించాడు ఈ ప్రార్థనలో దాసా చవ్రత్ర హతమార్యాణచ అనేటటువంటి పదాన్ని తీసుకొని ఆర్యాణి అనేటటువంటి పదాన్ని తీసుకొని వాళ్ళని సంహరించాలి అని ఇతను కోరినట్లుగా అంటే
(26:59) ఇతను ద్రావిడు అయినట్లుగాను వాళ్ళు ఆర్యులు అయినట్లుగాను లేదా వాళ్ళు ద్రావిడులు వీళ్ళు ఆర్యులు అన్నట్లుగాను ఆయన చేసి అక్కడ ఆర్యాణి అనేటటువంటి శబ్దం వాడడం ద్వారా ఆర్యులను సంహరించడానికి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించినట్లుగా అక్కడ ఉందిట ఇక్కడ ఇక్కడ ఉన్న అసంగతి ఏంటంటే మ్ ఇది ఇది ఋగ్వేదం వాళ్ళ లెక్క ప్రకారం రుగ్వేదం అంటే ఆర్యులది అవునా ఆర్యులు లేనప్పుడు ద్రావిళ్ళకి అసలు సంబంధం లేనప్పుడు ద్రావిళలో ఆర్వే చంపుతారుని చెప్పడం ఏంటి ప్రార్థన చేయడం ఏంటి కానీ అక్కడ అన్వయం సరైంది కాదు అంటే అక్కడ ఆర్యాణి అన్న పదానికి అర్యపదం ఉండొచ్చు
(27:37) అర్యపదం ఉండొచ్చు ఇది ఆర్య ద్రావిడ యుద్ధానికి సంబంధించిన అంశం కాదు కాదు అంటే ధర్మనిష్టాపనలు అనే అర్థం చెప్పారు అక్కడ శాస్త్రంలో కనుక అది ఆర్య అది ఆర్య జాతివాచకం కాదు అసలు ఇంకొకటి అసలు సంస్కృత భాషలో ఆర్య అనేది జాతివాచకంగా లేదు ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఈ మాటను ఎవరు చెప్పారు మాక్సిమర్ కూడా అంగీకరించాడు ఆర్య జాతి జాతి కాదు అని అంబేద్కర్ గారు కూడా చెప్పారు ఇదే మాట బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఏమని చెప్పారు ఆర్య అనేది జాతివాచకంగా ఎక్కడ లేదు ఋగ్వేదంలో ఆర్య పదం వాడారు అర్య పదం వాడారు కానీ ఎక్కడ జాతివాచకంగా వాడలేదు మార్క్స్ మల్ల కూడా చెప్పలేదు కనుక దాన్ని
(28:15) జాతివాచకంగా తీసుకోకూడదు అన్నారు. ఆర్య అనేదే జాతివాచకం కాకపోతే మరి ఆర్యులు ఏమిటి ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చారుని ఎలా కల్పిస్తారు దేని బట్టి కల్పిస్తారు ఋగ్వేదాన్ని బట్టి ఈ కల్పన చేయండి పూర్తి సంగతి అంటే అసలు ఎక్కడ ఏమీ లేని చోట వీళ్ళు కల్పించారు కల్పన చేశారు ఇందులో వేదాంతంలో యోగవాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో శూన్య నగరంలో ముగ్గురు రాజకుమారులు ఆ అన్నట్లుగా కల్పన కల్పిత కదా అంతా కల్పన కల్పన దశరాజ యుద్ధంలో ఆర్యద్రావుడు యుద్ధం కల్పన అలాగే విశ్వామిత్ర శిష్ట యుద్ధం అనేది కల్పన అంటే వీళ్ళ వీళ్ళంట పురాణంలో ఉంది కదా అంటారు.
(28:47) పురాణంలో కాదు రామాయణంలో ఉంది వశిష్ట విశ్వామిత్రుడు యుద్ధం అది అది వేరు అసలు ఆ సందర్భమే వేరు వశిష్ట విశ్వామిత్ర యుద్ధంలో వశిష్టుడు అసలు యుద్ధం చేయడు. యుద్ధం చేసినవాడు ఒక విశ్వామిత్రుడు మాత్రమే అవును అక్కడ వీళ్ళు ఇక్కడ ద్రావిళలు ఆర్లు అదేమ ఉండదు అక్కడ ఉన్న వేరే కథలు అంటే ఇద్దరు ఋషుల్లోనూ కూడా విశ్వామిత్రుడు యొక్క ఇగో లాంటిది అని చెప్పాలి అక్కడ ఆ సమయాన్ని అక్కడ సందర్భం కూడా చెప్తాను కొంచెం చెప్తే సరిపోతుంది.
(29:10) అప్పటికి విశ్వామిత్రుడు ఒక రాజు ఆయన వశిష్టుడి ఇంటికి కేవలం అతిథిగా వచ్చాడు వస్తే పెద్దాయన వచ్చాడు కదా అని చెప్పని ఈయన ఏం చేశారు వాళ్ళ ఆయనకి ఆయన సైన్యానికి అందరికీ సందర్పణం చేశారు. చేస్తే ఏంటి వశిష్టుడు ఏంటి మా అందరికీ ఇలా చేయడం ఎలా చేయగలిగాడో అని ఆయన ఆరాధించాడు. తీస్తే ఈయన దగ్గర కామధేనువు ఒకటి ఉంది కామధేనువు యొక్క బలం వలన ఆ శక్తి వల్ల వీడు చేశారని తెలిసింది.
(29:34) ఇలాంటి వాడి దగ్గర కామధేనం ఎందుకు ఏదో 10 గోవులు ఉంటే సరిపడుతుంది మన దగ్గర ఉన్నట్లయితే దేశానికి ఉపయోగపడుతుంది రాజ్యానికి ఉపయోగపడుతుంది పట్టుకుపోతానుని ఆయన పట్టుకుపోతున్నాడు. పట్టు పట్టుకుపోతుంటే ఆ కామధేను అంది ఏంటి అది కామధను అంటే మన యొక్క సంప్రదాయంలో కామధేనం అంటే దివ్యధీనం దేవలోకానికి సంబంధించింది నన్ను ఇలా వదిలేసావ ఏంటి అని నీ చెల్లలాంటి దాన్ని అంటే నువ్వు వదిలేయడం కాదు ఆయన రాజు బలవంతుడు పట్టుకుపోతున్నాడు నేనుేం చేయను అంటే నువ్వు నీ తప్పు బలాన్ని ఖర్చు పెట్టు అప్పుడు నేను చేస్తాను చేస్తాను అంటే ఇక్కడ ఇక్కడ చిన్న మిల్కం ఉంది
(30:08) ఇది ఆస్తికు లేని వాళ్ళు ఒకలా అన్వయించుకోవాలి నాస్తికులు ఇంకోలా అన్వయించుకోవాలి ఈ గాధ ఏంటి ఆ మిల్క్ అంటే మామూలుగా చెప్పినట్లయితే ఏమని చెప్తారు కామధేనువు యొక్క కామధే సంతానమైన శకులు యవనులు వశిష్టుని తరఫున విశ్వామిత్రుడితో యుద్ధం చేశారంట విశ్వామిత్రుడికి సైన్యం ఉంది వశిష్టుడికి సైన్యం లేదు కామధేనువు యొక్క సంతానమైన శకులు యవ్వనులు విశ్వామిత్రుడి యొక్క సైన్యంతో యుద్ధి చేసి సైన్యాన్ని నాశనం చేశారు.
(30:37) ఇది మామూలుగా సంప్రదాయంలో ఉన్నది కాదు కామధేనువుకి సంతానం ఎలా ఉంటుంది ఇది పెద్ద ప్రశ్న దీనికి మనం ఇంకో గాహతో అన్వయం చేసి కొంత ఊహించుకోవాలి ఇక్కడ ఏంటి ఊహించుకోవాల్సిన అవసరం అంటే ఇంతకుముందు ఈ వశిష్టుడు మామూలుగా ఈ సూర్యవంశానికి పురోహితుడు ఉన్నాడు కదా సగరుడు అనేటువంటి ఆయన పరిపాలించే కాలంలో సగర్ని యొక్క తండ్రి బాహువు మ్ బాహువుని ఈ శకులు యవనులు మరికొందరు కలిసి అతన్ని ఓడించి రాజ్యం ఆక్రమించుకున్నారు ఉమ్ ఆక్రమించుకుంటే సగరుడు పెద్దవాడు అయిన తర్వాత తన తండ్రి చచ్చిపోయాడు పాపం అడవిలో చచ్చిపోయాడు తండ్రి పారిపోయాడు బాహు అడవిలో చచ్చిపోయాడు. ఔరుడు అనే ఆయన దగ్గర
(31:16) ఆగ్నేయాస్త్రం సంపాదించి ఈ సగరుడు బోడించాడు వాడిని తరుముతున్నాడు వాళ్ళు వశిష్టుడిని శరణ పెట్టారు శరణ పెడితే మనక వచ్చిన పెద్ద ధర్మం అనేది చాలా కష్టమైన వ్యవహారం ఈయన సగరునికి పురోహితుడు సగరుని శత్రువులు తన్ని శరణ పెడుతున్నారు శరణాగతులవాడు అయిన వాళ్ళకి తప్పనిసరిగా అభయం ఇవ్వాలి అభయం ఇచ్చాడు ఎలా వీళ్ళని రక్షించడం ఆయన వచ్చి అడిగితే ఏం చెప్పాలి అందు అందుకోసం ఏం చేసాడు వీళ్ళని ధర్మ బహిష్కృతులను చేస్తున్నాను అని చెప్పి వాళ్ళకి దుట్టోది తీయించేసి ధర్మ బహిష్కృతులని చేశడు.
(31:51) అప్పుడు సగడు వచ్చాడు వస్తే నాయనా వీళ్ళని ధర్మ బహిష్కృతం చేశాను ధర్మ బహిష్కృత అంటే జీవన్మూత్రులతో సమానం కనుక వాళ్ళని వదిలేసేరు ఆయన గురువు గారు చెప్పాడు కానీ వదిలి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని ధర్మ బహిష్కృత లేకపోతే ఎలాగ మరి వీళ్ళు వీళ్ళని ఈయన గోప్రసవ శాంతి చేశాడని నేను అనుకుంటున్నాను.
(32:11) గోప్రసవశాంతి ఏంటి ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏదైనా ఒక దుష్కాలంలో పుట్టినట్లయితే ఆ దోషం పోవడం కోసం చెప్పని ఆవు యొక్క సంతానంగా మంత్రపూర్వకంగా చేసి ఆవు యొక్క ముఖంలోనుంచి లోపల ప్రవేశించినట్టుగా భావించి మంత్రపూర్వకంగా ఆవు వాళ్ళని కన్నట్టుగా భావించి ఆ పైన వాళ్ళని గోప్రస చార్జి చేసి ఆ కాలశుద్ధి చేస్తారు. అలా గోప్రసవ చార్జి చేశడో అనుకుంటాను.
(32:33) ఉమ్ గోప్రసవ చేస్తే వాళ్ళు గోవు సంతానం అవుతారు. మ్ గోవు యొక్క సంతానం అని అక్కడ ఉంది అవును గోవు సంతానం ఏ విధంగా అవ్వచ్చు గోప్రసవ శాంతి ద్వారా అవ్వచ్చు. గోప్రస శాంతి చేస్తే ఏమిటి ప్రయోజనం వాళ్ళకి ధర్మ బహికృతత్వం పోతుంది. ఇదో పునర్జన్మ కింద లెక్క అయితే దీనికి దీని వల్ల ఏం సాధించినట్టు అంటే కోరకుండా వశిష్టుడు కోరకుండా వశిష్టుడు తరపున శకులు యవ్వనులు విశ్వామిత్రులు యుద్ధం చేశారు ఎందుకు చేశారు చేయడానికి ఏదో కారణం ఉండాలి.
(33:01) ఉమ్ తమ ప్రాణాలు కాపాడాడు మ్ తమని మళ్ళీ మామూలు మనుషులుగా చేశడు ఈయన అని వీళ్ళ తరపున [గొంతు సవరించుకోవడం] యుద్ధం చేశారు. ఇది సరిపడుతుంది అక్కడికి ఇది వశిష్ట విశ్వామిత్ర యుద్ధం అయితే ఇక వశిష్టుడు యుద్ధం అసలు చేయలేదు. వశిష్ఠుడి తరపున శకులు యవనలు యుద్ధం చేశారు విశ్వామిత్ర సైన్యంతో విశ్వామిత్ర సైన్యం నాశనం అయిపోయింది.
(33:21) నాశనం అయిపోతే ఇంక బాబోయ్ మనం వీళ్ళతో పడలేం అని చెప్పని ఆయన రాజ్యం వదిలేసి తపస్సు చేసి వశిష్ఠుడు వల్లే మహా తపస్సు అయ్యాడు. అది రామాయణం ఉండే కథ. ఏవండి అయితే వీళ్ళు చేసిన కల్పన ఏంటి విశ్వామిత్రుడు ఒకళ్ళకి పురోహితుడు వశిష్టుడికి ఇంకొకళ్ళకి పురోహితుడు ఈ వశిష్టుడిపై ఉండే కోపం చేత ఈ విశ్వామిత్రుడు ఎక్కడి నుంచో విదేశాల నుంచి శకుల్ని యవలని తీసుకొచ్చి వశిష్టుడితో యుద్ధం చేశడు వశిష్టుడి తరఫున రాజులతో యుద్ధం చేశడు అని చెప్పి కల్పన చేశారు ఇక్కడ విశ్వామిత్రుడు కాదు శకుల్ని యవరిని తీసుకొస్తారు ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకురాలేదు వశిష్టుడి తరఫున వాళ్ళే యుద్ధం చేశారు
(33:57) వాళ్ళంతటిని వాళ్ళు చేశారు వాళ్ళంతట వాళ్ళు చేశారు చేయడానికి మామూలుగా అక్కడన్న యత యథాత కథ తీసుకుంటే కామధేనువు ప్రేరణ చేసి చేశడు అని చెప్పాలి నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు కూడా దీన్ని అంగీకరించాలి ఏంటి వశిష్ట కామధను సంతానం వాళ్ళు ఎలా అవుతారు ఇదిగో గోప్రస శాంతి ద్వారా అవ్వచ్చు ఇదివరకు వాళ్ళు ధర్మ బహిష్కృతులు అయ్యారు గనుక ధర్మ బహిష్కృతత్వం పోయింది కృతజ్ఞతతో వశిష్టుడి తరఫున విశ్వామిత్రులు యుద్ధం చేయడం అనేది కుదిరింది.
(34:25) ఇది వశిష్ట విశ్వామిత్ర యుద్ధం ఇది రామాయణానికి సంబంధించిన కాద దీన్ని రుగ్వేదంలో ఉందని చెప్పడం కుదరదు అంతే ఏవండి కనుక చరిత్రలో ఇవన్నీ కల్పనలు వీటిని తొలగించాలి ఇప్పుడు ఎన్ని వచ్చాయి దశరాజ యుద్ధం ఒకటి కల్పన వశిష్ట విశ్వామిత్ర యుద్ధం కల్పన ఆర్య ద్రావిడు యుద్ధం కల్పన ఇవన్నీ ఋగ్వేదంలో చెప్పినవంటివి ఋగ్వేదంలో లేవు ఇవి వీళ్ళు ఋగ్వేదంలో ఉన్నాయి అని కల్పించి కల్పించి ఇదే మీ చరిత్ర పొండి అన్నారు ఆ వాళ్ళు అన్నారు అది ఇప్పుడు చెప్పుకుంటారు అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారండి ఏమిటంటే మాక్స్ ముల్లర్ రాయడము వాడు ఆంగ్లేయుడు అలాగే మన భారత వ్యతిరేక
(35:04) కాబట్టి వాడు రాయడంలో చిత్రం వాళ్ళ వాళ్ళ చర్చిలో చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చెప్పారు వాళ్ళు నన్ను తప్పు పడడం అనవసరం కానీ 79 ఏళ్ళ అయినప్పటికీ కూడా అదే అబద్ధ చరిత్ర ఈ దేశంలో చెప్పుకుంటున్నారు ఇది మాత్రం అసలు ఇప్పటికైనా మార్చాలి కదా స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళ దగ్గర పడుతూ ఇప్పటికైనా మార్చవసిన అవసరం ఉంది కదా అవసరం ఉంది ఏంది అబద్ధాలు స్పష్టంగా దొరికాయి వాడు వాడి మత ఆధారంతో వాడి మత విశ్వాసంతో రాసి పడేసినటువంటి ఒక కలబల్లు కబుర్లు అంతే ఇవి వాళ్ళే వదిలేసినవి పైగా వాళ్ళు కావు అన్నారు మళ్ళీ చివర్లో ఆరిజాతి జాతి కాదు అని వాళ్ళ
(35:40) కాదు అన్నాడు ఈ యొక్క నాజీల సందర్భాల్లో ఆ అయినప్పుడు వీళ్ళు ఇంకా అదే కాద పట్టుకు చెప్పు వేలాడం ఏంటి ఇది ఎక్కడ న్యాయం ఇది చాలా సమసం కాదు అంటే ఎవరైతే రాసాడో రాసిన వ్యక్తి నేను రాసింది తప్పు ఇది వదిలేయండి అన్నాడు ఆ అయినా లేకుండా మేము వదలం మేము వదలమని మనవాళ్ళు పట్టుకున్నారు మన కమ్యూనిస్టులు మన వీళ్ళు [నవ్వు] ఇదండి బాగుంది ఈ విధంగా ఇన్ని కల్పిత గాధలతో భారతదేశ చరిత్ర రచించి మన దేశంలో కాలేజీల్లోనూ స్కూళ్లలోనూ రుద్దుతూ ఉన్నారు అబద్ధాల చరిత్ర ఇదే నిజము అని మనం ఇప్పటికీ కూడా మన వాళ్ళు చదువుతూ ఉన్నారు నాకు ఒక సందేహం వచ్చిందండి ఇప్పుడు వీళ్ళు
(36:20) ఇంత నిర్హేతుకంగా వీళ్ళు రాసినప్పుడు ఇందులో ఆర్గ్యులు అనేటటువంటి వాళ్ళు అక్కడ ఐరోపా నుండో లేకపోతే ఇరాన్ ఆ ప్రాంతం నుండో వచ్చారు వచ్చి ఇక్కడ వేదాలు వీళ్ళు రాశరని చెప్పారు. రాసినప్పుడు వీళ్ళ మాతృభూమి ఒకవేళ ఐరోపా కానీ ఇరాన్ కానీ అయి ఉంటే ఒకవేళ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళది వేదాల్లో ఎక్కడా కూడా వీళ్ళు ఐరోపా ఖండంలోని నదుల్ని కానీ అక్కడ పువ్వుల్ని కానీ అక్కడ చెట్లను కానీ అక్కడి ఏవైనా క్షేత్రాలను కానీ వేటి గురించి ప్రస్తావన చేయకుండా అంటే ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా అంటే ఇప్పుడు మాతృభూమి అనే మమకారం అందరికీ ఉంటుంది కదా వాళ్ళు వేరే దేశంలోకి
(37:01) వెళ్లి వాళ్ళు ఎలాంటి రచనలు చేసినా కూడా వాళ్ళు వచ్చినటువంటి మాతృభూమిలోన ఉన్నటువంటి పువ్వు లేకపోతే నది లేకపోతే ఒక జంతువు లేకపోతే ఒక చెట్టు చేమ క్షేత్రము స్థలం ఇవేవి కూడా వేదనలో ఉండవు. మనక వేదంలో పూర్తిగా భరత ఖండంలో ఉన్నటువంటి నదులు ఇక్కడ ఉన్నటువంటి కమలము మొదలైనటువంటి పువ్వులు ఇక్కడ ఉన్నటువంటి పలాషము మొదలైనటువంటి చెట్లు ఇవే నదులు ఇక్కడ ఉన్నటువంటి గంగా సింధు మొదలైనటువంటి నదులు మొత్తం 100కు 100 శాతం ఇక్కడవే ఉంటాయి కదా మరి అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ మాతృభూమి గురించి కనీసం ఒక ఇసుమంత అయినా కూడా వాళ్ళు ప్రస్తావించకుండా వాళ్ళు మొత్తం వేదాలు
(37:38) రాసి పడేశారు అని ఇంత నిర్హేతుకంగా వాళ్ళు ఎలా రాయగలిగారు మన వాళ్ళు అప్పుడు అప్పుడు ఏ విధంగా తలఊపారు దానికి అంటే ఆశ్చర్యంగా ఉంది పరిపాలకులు వాళ్ళు కనుక అధికారులకు తలదూపడం అనేది కింద ఉండే వాళ్ళకి మామూలుగా సాధ్యమే కదా ఆ విధంగా వాళ్ళు ఊపారు అని చెప్పవచ్చు ఒకటి రెండవది ఏంటంటే వేదంలో ఇతర విషయాలు అసలు ఉండవు అని అనక్కర్లేదు.
(38:02) వేదం వేదం ఒక దివ్య వాక్కు ఈ దివ్య వాక్కులో విశేషం మీకు ఒకటి చెప్తాను నిజానికి హిందువులందరూ ఇది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 2010వ సంవత్సరంలో ఐరోపా అంతరిక్ష సంస్థ వాళ్ళు ఉపగ్రహం పైన ప్లాంక్ టెలిస్కోప్ పెట్టి అక్కడ ఓ సంవత్సరకాలం ఆ ఉపగ్రహాన్ని తిప్పి ఓ చిత్రం తీశారు అది విశ్వచిత్రం దాన్ని విడుదల చేశారు. దానిలో మనకు తైత్రియ ఆరణ్యకంలో స్వాధ్యాయ బ్రాహ్మణులో వర్ణించిన భూప్రపద్య అనే అనువాకంలో ఉన్న శిశుమార చక్రవర్ణన ఉంది.
(38:38) శిషుమార చక్రం ఇక్కడ ఏం వర్ణించారో అదే వర్ణనకు ఉంది. అంటే వేదంలో దివ్య వాక్కు ఈ దివ్య వాక్కు అవ్వడం వలన ఇతర దేశాల్లో ఉండే విశేషాలు ఏవైనా వర్ణిస్తే అది దాన్ని బట్టి ఆ దేశాన్ని అనక్కర్లేదు. కానీ ఇది ప్రధానం ఎందుకు వరదో గుర్తించదు ఎందుకంటే ఈ శిశుమారుల లోపల దేవనాగి ప్రణవాన్ని సంపించిన లిపి కూడా ఉంది ప్రణవం మ్ అద్భుతమైన అంశం చుక్కలతో ఏర్పడిన ప్రణవ లిపి ఎక్కడ ఉంది ఖగోళంలో ఉంది.
(39:06) చుక్కలతో ఏర్పడిన ప్రణవలిపి ఖగోళంలో ఉంది ఏవండీ ఇంకా చెప్పాలి అంటే సూర్య మండలా నుండి ఒక రకమైన ధ్వని వస్తుంది. అది ఎటువంటి ధ్వని అని చెప్పారు నాసా వాళ్ళు ఏమని చెప్పారంటే హృదయాన్న నుండి వచ్చేటువంటి ప్రాణవాయు హృదయ స్పందనం వంటి ధ్వని వస్తుంది అన్నారు. మనవాళ్ళు ప్రణవాన్ని గురించి చెప్తూ ఈ చెవులు మూసుకుంటే ఏ అనాహతనాదం అయితే వస్తుందో ఆ దాన్ని ప్రణవంగానే భావించారు.
(39:31) అనాహతనాదం అనాహతనాదం ప్రణవంలో చతుర్మ నాలుగో మాత్ర అవుతుంది. హమ్ మామూలుగా ప్రణవం ఉచ్చరించినప్పుడు మూడు మాత్రలు ఉన్నాయి కదా అకార ఉకార మకారాలు మ్ అకార ఉకార మకారాలు మూడు ఉచ్చరించిన తర్వాత ఏ ధ్వని అయితే వస్తుందో ఆ నాలుగవ నాదని ఏదైతే ఉందో అది హృదయం నుంచి వస్తుంది. హృదయాన్న నుండి వస్తున్న ధ్వని వంటి ధ్వని సూర్యమండలా నుంచి వస్తుంది.
(39:51) అంటే ప్రణవానికి సంబంధించిన నాదమే ఇక్కడ ఉంది సూర్యమండలంలోనే ఉంది అని మనం చెప్పాలి వాళ్ళు చెప్పరు. ఉమ్ వీళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పారా అంటారు వాళ్ళకి ప్రణవానికి సంబంధం లేదు వాళ్ళు ఎందుకు చెప్పాలి వాళ్ళు హృదయ యుద్ధనే అని వాళ్ళు చెప్పారు హృదయ యుద్ధన్నే మనం అక్కడ ప్రణాయణంలో నాలుగో మాత్ర చెప్తున్నాం అదే నాలుగో మాత్ర సూర్యమండలా ఉన్నది ఆ ప్రణవానికి సంబంధించిన లిపి ఎక్కడ ఉంది చుక్కల రూపంలో ఉంది.
(40:15) ఐరోపాంత సంస్థ వాళ్ళ తీసిన చిత్రంలో ఉంది గోడంలో విచిత్రం ఏంటండి బాగా గుర్తించగ అంశం ఇది ఈ ప్రణవంలో ఒక రెక్క రెండు రెక్క మూడు రెక్కలు తోక ఒకటి రెండు రెక్కలు ఉంటాయి మూడు కలిపి పైన చుక్క ఉంటుంది మనం మామూలుగా చంద్రవంక ఒకటి రాస్తుంటాం చుక్క కింద ఇక్కడ ఈ చంద్రవంక లేదు చంద్రవంక లేదు ఈమూడు రెండు రెక్కలు ఒక తోక పైన చుక్క ఉంది. ఇదే ప్రణవ లిపి మనకు 5వేల సంవత్సరాల వెనక సింధు చిత్రాల్లో పశుపద్యం పక్కన కనబడుతుంది.
(40:46) చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇది అవును ఈ ప్రణవాన్ని ఉపనిషత్తులో ప్రశంస చేస్తారు పరమాత్మకు ప్రతీక అంటారు. ఈ శిశుమారాన్ని అంటే ఇప్పుడు ఇక అంతర్ష [గొంతు సవరించుకోవడం] చిత్రం ఏదైతే కనబడిందో ఆ చిత్రం ఇక్కడ వర్ణించారుని చెప్పాం కదా శిశుమారం అంటాం ఈ శిశుమారాన్ని పరబ్రహ్మకు ప్రతీకగా చెప్తారు పరబ్రహ్మోపస్థానము అంటారు. పరబ్రహ్మకు ప్రతీక ప్రణవం మన ఉపరిషత్తుల్లో ఉంది.
(41:13) ఆ సరిగ్గా శిశుమారాని పక్కనే ప్రణవం అక్కడ ఉంది అదే ప్రణవం పశుపతి దేవుని పక్కన ఉంది 5000 సంవత్సరాలు సింధు లిపులు సింధు చిత్రంలో దాని తర్వాత తర్వాత మరి పక్కన చంద్రవంకాన్ని చేర్చుకొని ఇప్పుడు మనం ప్రణవంగా రాస్తున్నాం లిపులు అంటే దివ్యమైన విషయాలు వేదంలో ఉన్నాయి కొన్ని అనడానికి ఇదొక ఆధారం మ్ అయితే మీరు చెప్పిన ప్రధాన అంశం మ్ ఈ దేశంలో ఒకప్పుడు సరస్వతీ అనేది చాలా పెద్దదిగా ప్రవహించింది.
(41:36) మ్ ఎంత పెద్దదిగా ప్రవహించింది హిమాలయాల దగ్గర నుంచి సముద్రం వరకు ప్రవహించింది. ఉమ్ ఈ ప్రవహించినటువంటి సరస్వతీ నది తర్వాత అంతర్ధానం పొందింది. ఎప్పటికీ పూర్తిగా అంతర్ధానం పొందింది క్రీస్తుపూర్వం 1900 సంవత్సరం ప్రాంతాన్ని పూర్తిగా అంతర్ధాన పొంది అంతకు ముందు మాత్రం కొంత కొంత ఉంది కొంత ఉంది అంతకుముందు ఆ సరస్వతి అంతర్ధానం అనే ప్రదేశాన్ని వినసనము అంటారు.
(41:58) ఈ వినసనము అనేటువంటి పదం మనకు మహాభారతంలో ఉంది. వినసనం అనే పదం మనుస్మృతిలో కూడా ఉంది. అంటే అక్కడి నుంచి కూడా అంతర్ధానం అవ్వడం ప్రారంభించింది. క్రీస్తుపూర్వం 1900 తర్వాత సరస్వతి అనేది అసలు లేదు. ఉమ్ సరస్వతి చాలా పెద్ద ప్రవాహంతో ఉన్నదాన్ని ఋగ్వేదం భరించింది. కానీ ఋగ్వేదం ఎప్పటిది సరస్వతి చాలా పెద్ద ప్రవాహంతో కూడినప్పుడు అది బాగుంది బాగు కనుక ఈ ఋగ్వేదం ఇక్కడిదే అనడానికి అదేవిధంగా ఒక మహానది ఒక్కసారిగా ఉన్నట్టుండి అంతర్ధానం అవ్వదు కదా అంతర్ధానం మెల్లగా ప్రవాహం తగ్గి తగ్గి తగ్గి తగ్గి మెల్లగా అలాగ అంతరిస్తుంది ఇప్పుడు తెలిసిన హిమాలయాలో మాత్రమే కాస్త
(42:33) ప్రతిసారి మిగిలిపోయింది. అదృష్టవశాత్తు ఇప్పుడు ప్రభుత్వం ఆ ప్రదేశాల్ని గమనించి ఏది సైన్స్ ద్వారా అక్కడ తవ్వితే అక్కడ మధురమైన జలాలు వస్తుంటే ఇప్పుడు అక్కడ ఎడారిలో పంటలు పండుతున్నాయి ఇప్పుడు ఓహో ఇప్పుడు సరస్వతి బయట పడింది పంటలు పండుతున్నాయి ఈ సరస్వతి అనేది మధురమైన జలము అనే మాట ఎక్కడ ఉంది తైత్రి బ్రాహ్మణలో ఉంది సరస్వతీ యొక్క మధుర జలాలతో పంటలు పండిస్తున్నారు దానికి దేవత నాగలికి దేవత ఎవరు ఇంద్రుడు కర్మకరలు మరుత్తులు అని చెప్పని తైతరి బ్రాహ్మణలో ఉంది కనుక మీరు చెప్పిన నట్టుగా ఈ బేదాలు ఇక్కడివే మ్ ఈనాటివి కాదు అనడానికి సరస్వతీ వర్ణనం
(43:16) అనేది ఒకటి ప్రధానమైన నిదర్శనం ఎందుకంటే అంత పెద్ద మహానది చాలా పెద్ద నది అంత పెద్ద నిధి వర్ణనం సరస్వతి సూత్రంలో వర్ణించారు రుగ్వేదంలో అది ఇప్పుడు ఈయన చెప్పినటువంటి క్రీస్తు పూర్వం 1500 ఈ కాలంలో లేదు అసలు అది లేనే లేదు ఎందుకంటే క్రీస్తు పూర్వం 1900 అది అంతరించింది గనుక కానీ క్రీస్తుపూర్వం 1900 తర్వాత వీడు వేదానికి ఏ కాలం చెప్పినా అది పూర్తి అబద్ధం నిజం కాదు అనడానికి కి ఈ సరస్వతి అనేది వర్ణనమే మనకు గొప్పదైనటువంటి నిదర్శనం అంతే ఇప్పుడు మహానదులతో సింధు నదితో సమానంగా సరస్వతిని పోల్చారు.
(43:47) సింధు నది కంటే గొప్పది చాలా పెద్దది. సింధు నది కంటే అన్ని నదులు చాలా పెద్ద ఎంత విస్తృతమైంది అంటే కొన్ని మైళలు వెడల్పు ఉంది అని చెప్పారు. ఎంతవరకు ఉందంటే హిమాలయాల దగ్గర నుంచి సముద్రం వరకు ఉంది అని చెప్పారు చాలా గొప్ప నది అది ఆ గొప్ప నదిగా వర్ణించబడింది ఋగ్వేదంలోనే ఉంది. కనుక ఋగ్వేదం ఆ రుగ్వేదం ఎప్పుడదంటే మనం కావాలని చెప్పడం టక్యం కాదు అంతే గురువుగారు చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఇప్పటి వరకు తమరు ప్రస్తావించారు ప్రస్తావించిన వాటిలో ముఖ్యంగా సంస్కృత భాష గురించి మీరు కొన్ని చెప్పారు సంస్కృత భాష ఆర్యుల భాష అది ఐరోపా భాషల
(44:21) కుటుంబానికి చెందింది అనే వాదన ఉంది దాని గురించి కూడా కాస్త ఆ మాట చెప్పుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే ఈయన రంగాచార్యులు గారు వేదాన్ని అనువాద దశ రంగాచార్య గారు వేదాన్ని అనువాదం చేశారు. అనువాదం చేస్తే దాన్ని ఆంధ్రజ్యోతితో సమిట్ చేశారు ప్రసాద్ గారు ఏబికే ప్రసాద్ గారు అనుకుంటున్నాను ఆయన ఏం ఆయన అంతకు ముందు ఆయన ఏమనుకుంటున్నారు వేదంలో ఇలాగ ఆరు ద్రావిడని నాశనం చేశారు ఇలా ఉంది అనుకుంటున్నారు.
(44:47) కానీ ఇప్పుడు ఈ అనువాదం చదివితే ఏమైంది అసలు ద్రావిడ ఆర్య ఈ భేదము నాశం ఇదంతా దాంట్లో లేదు అక్కడ ఇదంతా చాలా బాగానే ఉంది కానీ మరి సంస్కృతం అనేది ఐరోపా కుటుంబంలో ఇది ఎలా అవుతుంది మరి వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడ రాకపోతే అని సందేహం వెలుపుచ్చారు. ఉమ్ ఏవండీ కనుక మీరు చెప్పినట్టుగా నీ సంస్కృతం ఐరోపా కుటుంబంలో అవునా కాదు ఎందుకు కాదు అంటే ఇందాక మీ ఆంబోటస్ చెప్పాను ఒక ఒక ధాతువు నుండి 34 3400 అంటే 3400 రూపాయలు కూడా ఏర్పడగలిగినటువంటి ధాతువులు దీంట్లో ఉంటే ఆ ధాతువు నుండి ఏర్పడిన ఏదో ఒక రూపంలో ఓ అక్షరమో రెండు అక్షరాలో కలిస్తే ఇంకో భాషలో అది దీని సోదర భాష ఎలా అవుతుంది
(45:29) ఇక్కడ ప్రత్యాలు ఇక్కడ ప్రత్య ప్రత్యయాలు లేవు ప్రత్యయాల వల్ల ఇంత వైవిధ్యం వచ్చింది అక్కడ ప్రత్యయాలు లేవు ఇక్కడ సమాసాలు ఉన్నాయి అక్కడ సమాసాలు లేవు ఇక్కడ బహువ్రహి ఉంది అక్కడ బహువ్రహి లేదు కనుక దీని దానికి ఎట్టి స్థితిలో సోదర భాష అనడం కుదరదు అది కాక ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తారు భ్రాత బ్రదర్ మాత మదర్ సొస సిస్టర్ చూసారా సంస్కృతానికి ఎలాగ సోదర భాషగా ఉందో అంటారు.
(45:56) కానీ ఈ భ్రాత ఈ మాత ఈ స్వస ఈ భాదాలు ఎక్కడఉన్నాయి రుగ్వేదంలో ఉన్నాయి రుగ్వేదం ఎక్కడని చెప్తున్నాం మనుస్మృతి కంటే పూర్వము అని చెప్తున్నాం మరి వీళ్ళు క్రీస్తుపూర్వం 4004వ సంవత్సరంలో ప్రపంచం పుట్టింది అంటున్నారు ఆ తర్వాత ఉన్నటువంటి ఈ లాటిన్ ఈ గ్రీకు ఈ భాషలో ఈ పదం అక్కడికి వెళ్ల చేరుతుంది అవును కనుక కేవలం దాని నుండి కొన్ని పదాలు వీటిలో చేరాయి ఇవి వికృతి పదాలు అని చెప్పాలి తప్ప ఎట్టి స్థితిలో సోదర భాష అని చెప్పడం శక్యం కాదు రెండు ఆధారాలు ఒకటి ఋగ్వేదంలోనే ఈ పదాలు ఉండడం ఋగ్వేదం వీటికంటే చాలా ప్రాచీనం కావడం ఇప్పుడు చెప్పిన హేతువుల వలన
(46:33) రెండవది అంతకంటే ముఖ్యమైనది ఇది ప్రత్యయాత్మకమైన భాష దాంట్లో ప్రత్యయాలు లేవు దీంట్లో సమాసాలు ఉన్నాయి దాంట్లో సమాసాలు లేవు ప్రత్యయాల వలన ఒక ధాతువు అనేకమైన పద్యాల ఏర్పడుతుంది అక్కడ అక్కడ అసలు ఆ విధానమే లేదు మరి ఎలా ఏర్పడుతుంది సోదర భాష ఎలా అవుతుంది సోదర భాష అయితే సమాన లక్షణాలు ఉండాలి కదా కనుక ఆ మాట కుదర ఏమో కొన్ని పదాలు మాత్రం ఉంటున్నాయి కొన్ని పదాలు చేరుతాయి అంటే ఇప్పుడు తెలుగు భాషలో కూడా ఉర్దూ పదాలు ఉన్నట్లుగా ఉన్నట్టుగా పదాలు చేరుతాయి ఎందుకంటే వాణిజ్య సంబంధం వల్ల ఇక్కడ వాళ్ళు కొందరు అక్కడికి వెళ్ళారు కొందరు మతబోధకులు
(47:05) వెళ్ళారు మరి ఇప్పుడు బౌద్ధ మత బోధకులు వెళ్ళలే మతబోధకులు అంతకు ముందు కూడా కొందరు వెళ్లి ఉన్నారు వెళ్ళంటే కొన్ని ఆధారాలు కనబడుతున్నాయి రెండు కొందరు రాజులు పరిపాలన చేశారు సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయించాడో ఎక్కడి వరకు అస్తమిస్తున్నాడో అంత రాజ్యాన్ని మాంధాత పరిపాలన చేశాడో అని ఉంది మ్ మనకి మరి ఇలాగా ఆ దేశ ఇక్కడ వాళ్ళు కొందరు వెళ్లి ఆ ప్రాంతాల్లో పరిపాలన చేసినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి.
(47:32) ఏవండీ అందుకని వీళ్ళ ద్వారా కొంత పదజాలం చేరు ఉంటుంది దాని వికృతి పదాలు ఏర్పడి ఉంటాయి అంతే తప్ప సోదర భాష అవ్వడం అనేది శక్యం కాదు శక్యం కాదు మీరు ఇందాక అన్నప్పుడు ఒక విషయం నాకు గుర్తు వచ్చింది గురువుగారు ఏదో 6000 ఏళ్ళు 7000 ఏళ్ళు అని వీళ్ళు చెబుతూ ఉన్నప్పుడు ఆ మధ్యన పేపర్ లో కూడా వచ్చింది బాగా అన్ని న్యూస్ ఛానల్ లో కూడా వచ్చింది ఏమిటి అనింటే మానవ చరిత్రలో జరిగినటువంటి మొట్టమొదటి హత్య అని ఆ హత్య ఎప్పటిది అని చూస్తే 4లష30వేల సంవత్సరాలు పూర్వం అని రాశరు 4లష30వేల సంవత్సరాలకు పూర్వం అమెరికాలో మెక్సికోలోన ఎక్కడో ఒక చోట మానవుడు చేసిన హత్యగా అంటే ఒక
(48:09) వ్యక్తిని ఒక పదునైనటువంటి ఒక ఆయుధంతో కొట్టి మోదీ చంపినట్లుగా ఆ యొక్క స్కెలిటన్ ద్వారా వాళ్ళు తీర్మానం చేశారు. అంటే అంటే మొట్టమొదటి మానవ హత్య అంటే ఇప్పటికీ వీళ్ళకి దొరికిన ఆధారం ప్రకారం వాళ్ళు మొట్టమొదట అంటున్నారు. అలాపం తీసుకున్న కూడానాలుగు లక్షల సంవత్సరాలకు పూర్వం ఆయుధంతో కొట్టి చెప్పగలిగే స్థాయిలో మానవుడు అభివృద్ధి చెందాడు.
(48:32) చెందినప్పుడు ఇంకా వీళ్ళది బైబిల్ లోని చర్చిలోని బోధించిందంతా పోయినట్లేగా వీళ్ళు ఆరున్నర వేల ఏళ్లకు పూర్వమే ఈ యొక్క సృష్టి ప్రారంభం అయింది అని వీళ్ళు చెప్తే గనుక అవే దేశాల నుండి మళ్ళీ నాలుగు లక్షల ఏళ్లకు ముందే మానవుడు ఉన్నాడు అని తీర్మానం అయింది. దీని గురించి ఏమంటారు మీరు చెప్పేసారండి [నవ్వు] చెప్పాల్సింది ఏం లేదు అది మీరు అన్నది నిజమే మన దేశంలో కూడా తవ్వకాలను బట్టి మూడు లక్షల సంవత్సరాల వెనక ఆయుధాలు ఉన్నట్టుగా వచ్చింది.
(48:57) ఉమ్ 70వే 70 వేల సంవత్సరాల నాడు ఇక్కడ ఇండోనేషియా దగ్గర గవ పెద్ద అగ్ని అగ్ని పర్వతం అగ్ని పర్వతం పేలింది. ఆ పేలిన ధూళ భారతదేశంలో కూడా పడింది ఎంత పడిందంటే దాదాపు నాలుగు అంగుళాల అంత ఎత్తుపడింది. అందుకే అప్పుడు మొత్తం అక్కడ జాతి మొత్తం నశించిపోయింది అని అనుకున్నారు. కానీ ఈ దవకాలో తెలిసిన అంశం ఏంటంటే ధూళకి పైన ఆ ధూళకి కింద కూడా మానవుల సంబంధించిన ఆయుధాలు కొన్ని దొరికాయి.
(49:24) అంటే అంతకు ముందు ఉన్నవాళ్ళు ఉన్నారు తర్వాత వాళ్ళు ఉన్నారు తెలిసింది 70 కనుక లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ జనం ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ సంస్కృతి ఉన్నట్టు తెలిసిందా అనేదానికి రాఖీ గర్హితవకాల వలన ఇక్కడ వాళ్ళే అని తెలిసింది. ఉమ్ రాకిగలో ఏది స్త్రీ పంజ అంతే కాదు ఇంకొకటి మధ్యప్రదేశ్లో పాంచి మరిహరి అన చోట గుహలో కొన్ని చిత్రాలు ఉన్నాయి ఆ చిత్రాల్ని అవి రామాయణంలో ఉండే కథా చిత్రాలు అని చెప్పి ఒకాయన గుర్తించారు వేశరు రామకథ రామ కథా చిత్రం అక్కడ చిత్రం రెండు పోలు చూపించి రామాయణ కథా చిత్రాలు గుర్తించారు. అవి ఎప్పటివి అంటే దాదాపు
(50:02) 10వేల సంవత్సరాల నాటికి అంటే 10,000 సంవత్సరాల నుంచి రామాయణం ఉంది అనేటి దాని వల్ల తెలుస్తుంది. ఏవండి కనుక అంతే కాదు మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎప్పుడైతే ఈ మార్క్స్ మోలర్ చెప్పినటువంటి అంధకం తీసేసామో ఎందుక అబద్ధ కల్పన అని తెలిసిపోయింది గనుక మరి ఇందాక చెప్పిన పద్ధతిలో కేవలం ఆర్య చాణక్యుని యొక్క అర్థశాస్త్రమే క్రీస్తుపూర్వం 1439 ప్రాంతం అవుతుంది.
(50:29) ఇంచుమించుమూడున్నర వేల ఏళ్ల పూర్వం ఇప్పటి నుండి ఆ మరి అంతకంటే ప్రాచీనం భారతం అంతకంటే ప్రాచీనం రామాయణం ఆ రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క వంశ పరంపర ఉంది ఇట్టాకు దగ్గర నుంచి ఉంది కనుక అక్కడి నుంచి వరుసగా మనం తరానికి ఇంత ఇంత అని కాలం వెలిచించినట్లయితే 10వేల సంవత్సరాల నుంచి నిశ్చయంగా ఇక్కడ ఈ సంస్కృతి ఉంది. మ్ అని పూర్తిగా ఆధారాలు దొరికినట్టే మ్ మేము గ్రంథాలు ఏం ముట్టుకోము గ్రంథాలు ప్రమాణం కాదు అనేది ఎవరు చెప్పిన మాట ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు చెప్పిన హేతువు ఏంటి కాళిదాసు కాలమే తెలియదు అని అదే అబద్ధం కాళిదాసు స్పష్టంగా చెప్పాడు ఇదిగో ఇదే
(51:04) జ్యోతిర్విదాభరణం అంటే ఈ భారతీయులకి కాళిదాసు కాలమే తెలియదు అనే మాట అన్నారు వాళ్ళు కనుక ఈ సాహిత్యం ప్రమాణం కాదు అని చెప్పారు వాళ్ళు అన్నారు కానీ ఇదిగో జ్యోతిర్వర్ధాభరణం దీంట్లో స్పష్టంగా ఆయన రాసాడు కలిసికం ప్రారంభించి ఇదిగో నా కాలం ఇంత అని చెప్పి ఆయన చివర రాసుకున్నాడు ఆయన స్వయంగా రాసుకున్నది వీళ్ళు పక్కన పెట్టారు పెట్టేసారు మొత్తం సాహిత్యం తీసేసేసారు ఇదొకటి ఏంటి ఆ కనుక ఈ క్రమంలో చూసినట్లయితే మరి వీళ్ళు కాళిదాసు కాలాన్ని పక్కన పెట్టి కాళిదాసుని వీళ్ళు అసలు లెక్క చేయకపోతే విక్రమార్కుడు విక్రమ శకం ఇవన్నీ లేనట్టే వాళ్ళ లెక్కలో
(51:34) విక్రమార్కుడిని వదిలేసారు ఇప్పుడే వదిలేసారు ఇప్పుడే వదిలేసారు విక్రమార్కుడు ఏం చేసారంటే క్రీస్తు శకం నాలుగో శతాబ్దికి లాగారు ఎవరో ఒకాయనకి బిరుదు అని నిజానికి కాళిదాసు ఏం చేసాడంటే చిట్టచివర తాను ఎవరి యొక్క ఆస్థానంలో ఉన్నాడో ఆ మహారాజున విక్రమార్కుని యొక్క ఆ ఆస్థానాన్ని వర్ణించాడు ఆయన యొక్క సైన్యాన్ని వర్ణించాడు.
(51:54) ఆయన శకరాజుని జయించి ఈ విక్రమాదిత్యుడు శకరాజును జయించి ఉజ్జైని దగ్గర ఆయన ఊరేగించి నీ దేశాన్ని నువ్వు పాలించుకొని వదిలేసి పంపేసాడు. ఆ ఘట్టం కూడా రాసాడు ఆయన మ్ ఏవండీ అంతే కాదు ఆయన కొండలపై ఉండే రాజ్యాన్ని కూడా జయించాడు. కొండలపై రాజ్యాలకి కూడా వెళ్ళడం వలన విక్రమ శకం వాళ్ళు కూడా వాడుతున్నారు. నేను మీకు ఇంకో మాట చెప్తాను ఇప్పుడు విక్రమ శకం అక్కడ వాడుతున్నారు విక్రమ సంవత్తి ఎక్కడ నేపాల్లో వాడుతున్నారు కాశ్మీర్లో వాడేవాళ్ళు పూర్వం వాడేవాళ్ళు కాశ్మీర రాజవంశావళి నేపాల్ రాజవంశావళి రెండు ఉన్నాయి.
(52:30) మనవాళ్ళు ఇక్కడ చరిత్రలు మన గ్రంధాలు పక్కక పెట్టారు కానీ నేపాల్ రాజవంశం వాళ్ళు ఎక్కడ ప్రారంభం అవుతుంది కలిసకం నుండి ప్రారంభం అవుతుంది వరసగా వాళ్ళ రాజ పరంపర ఇచ్చారు. ఆ రాజులలో సూర్యవంశపు రాజులు ఉన్నారు నేపాల్ రాజవంశారు సూర్యవంశం వాళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు కుషుడు వంశం వాళ్ళు పాలించారు రామచంద్రమూర్తి కుమారుడు కుశుడు కదా కుశ వంశం వాళ్ళు అక్కడ పాలించారు ఒకటి కాశ్మీర్ రాజ్య తరంగి అని వాళ్ళు రాసుకున్నారు కాశ్మీర్ కలహండుమని వాళ్ళు రాశారు వాళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభించారు గోనర్దుడి నుంచి ప్రారంభించారు ఈ గోనరుద్దుడు ఎవడు శ్రీకృష్ణుడితో యుద్ధం
(53:00) చేసినవాడు అంటే కృష్ణుడి కాలం నుంచి కాశ్మీర్ రాజవంశవాడి ఉంది మరి కలి ప్రారంభం నుంచి నేపాల్ రాజవంశవాడు ఉంది. అంతే కాదండి థాయిలాండ్లో రామవంశం వాళ్ళు పాలిస్తారు అని వాళ్ళు చివర రామని చేర్చుకుంటారు. అవును ఇలాగ మన చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా ఉంది చరిత్ర అవన్నీ పక్కక పెట్టేసి అవన్నీ కల్పనలను తీసేసి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దం నుంచి వీళ్ళు లెక్క పెడితే ఏమవుతుంది అంధకం అని కనుక అంధకం కల్పనే అబద్ధం అంధేగం ఒకటి తీసేస్తే ఏమవుతుంది తీసేయాలి తప్పదు ఎందుకని అవ మౌరి చక్రవర్తి ఉన్నాడు ఆయన కాలం వాడే అర్థశాస్త్రం రాసిన చాణక్యుడు ఉన్నాడు ఆయన గ్రంథం ఉంది
(53:38) స్పష్టంగా ఆ ప్రాచీనలు ఆయన పేర్కొన్నాడు. అప్పుడు రామాయణం నిజం భారతం నిజం అన్నప్పుడు అంతకు ముందునే మనుస్మృతి అవుతుంది మనుస్మృతి దగ్గర నుంచి రావాలి. మనుస్మృతి అంటేనే ఇది భయవస్తుంది అనుకుంటే పూర్వం అంది కానీ మన అతి ప్రాచీనమైన చరిత్రం ఉంది సంస్కృతి ఉంది ఆధారాలు ఉన్నాయి నేను ఈ ఆధారాలని దాదాపు పాతికేళ్ళ నుంచి వసగా సేకరిస్తున్నాను.
(53:56) ఉ సేకరిస్తుంది నాకు ఇప్పుడు దాదాపు 5 25 ఆధారాలు దాకా దొరికాయి దానిపే నాలుగు పుస్తకాలు రాశను మూడు పుస్తకాలు ప్రచురించడం అయింది పంచడం జరిగింది ఇప్పుడు నాలుగో పుస్తకం ముద్రణం జరుగుతుంది మరి ఇంకా ఐదవ పుస్తకం రాయాలా అనే పరిస్థితి ఉంది. కనుక మన సంస్కృతి ప్రాచీనం రాముడి నిజం కృష్ణుడి నిజం వేదాల నిజం మరి ఇతిహాసాల నిజం ఇవ్వన్నీ వాటి అసలు కావండి వాటి పేరే ఇతిహాసం అండి ఇతిహా ఈ విధముగా ఆశ జరిగ పేరులోనే ఉంది కదా దీనికి సాయం ఇప్పుడు ఇగో ఈ రాఖీ గరిహి తవ్వకం ఇది ఒకటే కాదు మన ఆంధ్రప్రదేశ్లో తవ్వకాల వల్ల కూడా లక్షల సంవత్సరాల చరిత్రలు దొరుకుతున్నాయండి
(54:31) ఆంధ్ర వస్తువులు అక్కడ ప్రాచీనం దొరుకుతున్నాయి. ఇంత దొరుకుతుంటే క్రీస్తుపూర్వం ఆ 60వేల సంవత్సరాలు వెనక ఇతర దేశాల నుండి మానవులు వచ్చారుని కల్పించడం ఏంటి కనుక ఈ కల్పన అనేది కేవలం పాశ్చాత్యులను అనుసరించి చేసిన కల్పనలు వాస్తవం కాదు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే కేవలం పాశ్చాత్యుల కల్పన చేయడమే కాదు మన దేశంలో ఉండే పరిశోధనలు కూడా మనవాళ్ళు కొందరు పక్కకే పెట్టారు.
(54:58) వాళ్ళ చరిత్ర అనుసరించడం మాత్రమే కాకుండా మనవాళ్ళు పక్కకే పెట్టారు ఎవరు పెట్టారు ఎస్ఆర్ రావు గారు అనేటువంటి ఆయన ద్వారక దగ్గర పరిశోధన చేశారు పరిశోధన చేసి కృష్ణుని ద్వారక ఉంది అని చెప్పాడు ఆయన ఆధారాలు చూపించాడు మూడు కోట్ల రూపాయలు ఇచ్చినట్లయితే నేను మొత్తం అదంతా పరిశోధన పూర్తి చేస్తాను అన్నాడు ప్రభుత్వం డబ్బు ఇవ్వలే ఈయనే అక్కడ ఎక్కడ డబ్బు సంపాదించి సేకరించి ఓ 60 వేల రూపాయలు మాత్రం సంపాదించి ఆయన ఆ పరిశోధన చేశారు ఆయన రెండు పరిశోధన చేశడు చాలా గొప్పమైన పరిశోధన ఒకటిఏంటి సింధువుకి సంబంధించిన చిత్రపై పరిశోధన ఇంతలో ఒక పుస్తకం రాసాడు ఇంతలో
(55:30) పుస్తకం పెద్దది అది అలాగే ఈ ద్వారక పరిశోధన చేశాడు అది కూడా పుస్తకం రాసాడే సమాచారం ఇచ్చాడు అయినా వీళ్ళు ఇప్పటి వరకు హిస్టరీ కాంగ్రెస్ లో పెట్టలేదు. కేవలం పాశ్చాత్యుల యొక్క భావం మనసులో నాటుకుపోయి ఆ దాస్య భావంతో వదలక అదే చరిత్రగా చెప్పుకోవడం జరిగింది ఇది పాశ్చాత్యం తప్పట్టలే వాళ్ళ మత ప్రకారం వాళ్ళు చెప్పుకున్నారు దానికోసం ఏవో కొన్ని మార్పులు చేశారు కానీ [గొంతు సవరించుకోవడం] స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దారక పరిశోధన తత్తుకు పెట్టి ఈ అసత్యపు చరిత్రనే చెప్పడం అనేది న్యాయం కాదు ఎప్పటికైనా మార్చాలి ఇవాళ ప్రభుత్వాలు
(56:08) కలచే చేసుకోవాలి విద్యావేత్తలు కూడా పునరాలోచన చేసి వీటిని ఆధారాలు ఉన్నాయి గనుక లేకపోతే ఏం చేయలేం నిజంగానే వాళ్ళు చెప్పిందే సత్యం అనుకుండా ఏం చేయలేంు వాళ్ళు స్పష్టంగా చెప్పా మన ఊహ పై ఆధారపడి చరిత కల్పించాలి అని వాళ్ళు అన్నారు అలాగే కల్పించారు ఆ వాక్యం కూడా చూపిస్తాను మీకు ఏవండీ మరి వాళ్ళు ఊహతో కల్పించిన దాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ స్పష్టంగా రచన కనబడుతుంటే వ్యాఖ్యాలు కనబడుతుంటే అవును ప్రాచీనమైన [గొంతు సవరించుకోవడం] మానవులు కనబడుతున్నారు తవ్వకాల ద్వారా మనకి గ్రంథాలు కనబడుతున్నాయి అంతే కాదు మనకి నామ విజ్ఞాన శాస్త్రం ఉంది విజ్ఞాన
(56:38) శాస్త్రం అంటే ఏంటి ఒక పేరుని బట్టి అప్పటి చరిత్రను గ్రహించడం మధుర ఎలా ఎలా ఏర్పడింది మధు అనే రాజు ఏర్పాటు చేయడం వల్ల దానికి మధుర పేరు వచ్చింది. ఉందా ఎవర రాశరో ఉంది ఇక్కడ శ్రావస్తి ఎలా వచ్చింది శ్రావస్తి అనేది మనకు బౌద్ధ వాంగ్లో కనబడుతూ ఉంటుంది. అవును శ్రావస్తి అనే ఆయన నిర్మించిన నగరం శ్రావస్తి ఉద్రి కంటే పూర్వం ఉన్నది ఎవరు నిర్మించాడు శ్రావస్తి ఆయన నిర్మించాడ మనకు పురాణంలో ఉంది అంటే ఈ చరిత్రలో ఉంది ఆయన చెప్పిన చరిత్రలో కనుక ఈ శ్రావస్తి మధుర ఏవండీ అలాగే ఆంధ్రుడు బలి అనేటువంటి [గొంతు సవరించుకోవడం] ఆయన కుమారుడు ఆంధ్రుడు ఆయన పాలించిన రాజ్యం ఆంధ్ర
(57:13) రాజ్యం ఆంధ్రాదులు మామూలుగా పాలించారు వాళ్ళు తమ పేరు పెట్టుకోలేదు కానీ బలి అనే ఆయన కుమారుడు మాత్రం ఆంధ్రుడు ఆయన రాజ్యాన్ని తన పేరు పెట్టుకున్నాడు ఆంధ్రుడు అలాగే వంగుడు అనే ఆయన పాలించేది బంగ్లాదేశం అంగుడు అని ఆయన పాలించింది అంగదేశం ఇలా ఒక్కొక్కళ్ళు తమ తమ పేరుతో అనే పేరు పెట్టేటువంటి పట్టణాలు రాజ్యాలు ఇంకోటి చెప్పండి సాగర సాగర పదంలో ఏర్పడింది ఇలాగ అర్థం సాగర అంటాం ఇక్కడ హుస్ని సాగర అంటాం ఎలా ఏర్పడింది సాగర సాగర చక్రవర్తి సాగర చక్రవర్తి యొక్క కుమారులు సముద్రాన్ని కొంత భాగం విస్తరించడం వలన సముద్రానికి సాగర పేరు వచ్చింది. నామ
(57:46) విజ్ఞాన శాస్త్రం పాశ్చాత్యులు అంగీకరించిందే వాళ్ళ వాళ్ళు ఉపయోగించిందే ఈ శాస్త్రం ఇది కనుక ఇలా చూస్తే మన ప్రాచీన చరిత్ర నామ విజ్ఞాన శాస్త్రం అని తెలుస్తుంది. ప్రాచీన చరిత్ర పురాణాల్లో చెప్పిన ఇతిహాసం తెలుస్తుంది పురాణాల్లో వాళ్ళు స్పష్టంగా పురాణాల లక్షణం ఏంటి సర్గస్య ప్రతిసర్గస్య సృష్టి ప్రళయం అవి పక్కన పెట్టండి ఎప్పుడో మనకి అతిపన కాలం వంశః పరిపాలక వంశం మన్వంతరాణచ అవంశాను చరితంచేది ఇందులో వంశము వంశాను చరితం మనకు సంబంధించిందే ఇంకొక అంశం ఈయన స్పష్టంగా చెప్పాడు ఎవరు మహానుభావుడు చాణక్యుడు ప్రతి రాజు కూడా సాయంకాల వేళ ఇతిహాస
(58:26) పురాణాలు వినాలి ఎందుకు వినం అంటే ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడో తెలియడం కోసం ఏవండీ ఆయన అప్పుడు రాసాడు దానికి అనుగుణంగా దేవాలయాల్లో సాయంకాలం పురాణాలు చెప్పించేవాళ్ళు ఇదే చెప్పించేవాళ్ళు దానికి ఈనాములు ఇచ్చేవాళ్ళు ప్రత్యేకంగా చెప్పించడం కోసం ఏ నామములు ఇచ్చేవాళ్ళు జనం వెళ్లి వినేవాళ్ళు వినడం వలన అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా అక్షరాలు వాళ్ళకి రావు కానీ వాళ్ళు ధర్మాన్ని పాటించేవాళ్ళు ఆశ్చర్యకరమైన అంశం ఇప్పుడు గాంధీ గారు సత్యం పలికారు దేన్ని బట్టి పలికారు వేదాన్ని బట్టే సత్య హరిశ్చంద్రని గాధ విన్నందు సత్య హరిశ్చంద్ర నాటకం చూసాడు ఆయన
(59:04) గాంధీ గారు చూస్తే ఏమనిపించింది ఇది నిజంగా జరిగిందా శక్యం అవుతుంది ఆ సత్యం కోసం ఈయన పాటలు పడడం శక్యమా ఎందుకు కాకూడదు మనం ఎందుకు పాటించకూడదు ఆ సత్యం పలకాలనే భావన నుండి సత్యాగ్రహం ఉద్యమం బయలుదేరింది అని చెప్పి ఆయన చరిత్రలో రాశరు అంటే హరిశిది కాద అంత ప్రభావం చూపించింది కనుక మనుషు లకు అటువంటి ఉత్తమమైన మార్గాన్ని ప్రసాదించే గాధలు ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి ఇతిహాసాల వలన జనం మారారు అంత చెట్టేవరకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరా సాహిబ్ అని ఒక మంగ ఉన్నాడండి ఆయన ఆయన రామస్వామి నాయుడు గారిని బాగా ప్రసిద్ధుడైన సంగీత పండితుడు ఆయన దగ్గర
(59:42) సంగీతం నేర్చుకునేవాడు నేర్చుకుంటే ఇతను మంచి పండితుడు అయి ఉండేవాడు వాళ్ళ నాన్నగారికి పక్షవాతం వచ్చింది. వస్తే నా చదువు కంటే తండ్రిగారి సేవ ముఖ్యము అనుకున్నాడు ఎందుకని రాముడు ఆదర్శం చదువు మానేసి మంగళపం చేశడు జీవితంతా మంగళగా ఉండిపోయాడు నాకు తెలుసు ఆయన మతిలీపట్నంలో కానీ ఇప్పుడు ఈనాడో రాముడే లేడు అని చెప్పింది కదా ప్రభుత్వం చరిత్రలో రాశరు కదా అదేం లేదు ఈనాడు నెలకి లక్ష రూపాయలు జీతం వచ్చేటువంటి వాడు లక్ష కంటే ఎక్కువ వచ్చేటువంటి వాడు తండ్రి యొక్క అంత్యకర్మకు రావడానికి నాకు టైం లేదు నేను అమెరికాలో ఉన్నాను మీరు కాని ఇచ్చేయండి నేను తర్వాత సంవత్సరకాలకి
(1:00:20) వస్తాను అని చెప్పి కబురుడిచేస్తున్న ఘట్టలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి గురువుగారు అవును చూసారా ఈ మధ్యకాలంలోనే చూసారు ఆదర్శం పోయింది ఇప్పుడు ఆదర్శం పోయింది కనుక మనకు ఉన్నది ఆదర్శం మహాపురుషుల చరిత్రలు ఉన్నాయి ఆ చరిత్రలను తీసేసేయడం వలన ఆదర్శహం అయిపోతున్నారు జాతికి శీలం పోతుంది తన భార్యను రక్షించుకోవడం కోసం అని చెప్పని సైన్యాన్ని బానర సైన్యాన్ని సమకూర్చుకొని రామచంద్రమూర్తి సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి రావణుడిని జయించి భార్య భార్యని తెచ్చుకున్నాడు ఈనాడు భార్యను చంపే భర్తలు ఉన్నారు ఏ రోజుక ఆరోజు పేపర్లో పడుతున్నాయి భర్తను చంపే భార్యలు ఉన్నారు పేపర్లో
(1:00:56) పడుతుంది సంతానాన్ని చంపే తల్లిదండ్రులు ఉన్నారు సతీ సావిత్రి కథలో యముడు భర్తను తీసుకెళ్ళిపోతూ ఉంటే ఈవిడ నానా తపస్సులు చేసి ఆయన్ని మెప్పించి భర్తను తెచ్చుకో తెచ్చుకొని కానీ భర్తను చంపే భార్యలు భార్యను చంపే భర్తలు తల్లిదండ్రులను చంపే పిల్లలు పిల్లల్ని చంపే తల్లిదండ్రులు అన్ని మనకి ఆ పేపర్ లో వస్తున్నాయి వస్తున్నాయి ఏంటిదఏంటి ఆదర్శ కథలు వెనకపోవడం వల్ల ఆదర్శ ఇతిహాసాలు ఆదర్శ ఇతిహాసాలు వెనకపోవడం శీలం పోతుంది జాతి శీలం పోతుంది కనుక జాతి శీలను రక్షించుకోవాలంటే ఏం చేయాలి ప్రాచీనలైన ఆదర్శ ప్రాయమైన వాళ్ళని మనం వదులుకోకూడదు దానికోసం చరిత్రను రక్షించుకోవాలి అందుకని
(1:01:34) పూర్వం చెప్పేవారు చరిత్ర మన చరిత్ర రామ చరిత్ర చదివితే మన చరిత్ర బాగుపడుతుంది మ్ [గొంతు సవరించుకోవడం] నిజమే అది రామాయణం చదివితే రాముడిలా ప్రవర్తించాలి అనిపిస్తుంది. ఉమ్ మరి అది చదవకపోతే ఏమవుతుంది విష వృక్షాలు చదివితే ఏమవుతుంది విషమే ఎక్కుతుంది అంతే కానీ మారాలి పరిస్థితి మారు వాస్తవ చరిత్రను పెట్టరా ఎప్పటినుంచి కనీసం వైభవస్త మను దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్ర మనం పెట్టుకోవాలి గురువుగారు ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలు మాకోసం మీరు ఎంతో శ్రమ తీసుకొని చెప్పారు గురువుగారు చివరగా మీరు చరిత్రకు సంబంధించి రాసినటువంటి పుస్తకాల గురించి తెలియజేయండి
(1:02:11) చాలా సంతోషం అండి అసలు మీరు పిలవడమే చాలా సంతోషం నేను చెప్పాను కదా ఈ రుగ్వేదానికి సంబంధించిన అంశాలు ఇవి ఇవి నేను లేవు అని నే సొంతంగా అనడం కంటే మీలాంటి ప్రామాణికులు ఎదుట చెప్పినట్లయితే నేను అన్నదాంట్లో తేడా ఉంటే మీరు సరి చేయాలి కదా అందుకని మీ ఎదురు చెప్పడం అనేది చాలా ముఖ్యమైన అంశం ఒకటి ఇక రెండు పుస్తకాలు అంటే వీళ్ళు రాయ చరిత్రలో ఏమని రాశరంటే అనాగరకులైన ఆర్యులు ప్రకృతి శక్తులను చూసి భయపడి చేసిన ప్రార్థనలు వేదాలు అని రాశరు వీళ్ళు నేను అది చూసి కలతపడి వేద భాష్యం చెప్పిన కొత్తలో అంటే ఇప్పటికీ పాతికేళ్ళ వెనక 26 ఏళ్ల వెనక మొత్తం మేదభాషం అంతా
(1:02:45) చెప్పిన తర్వాత శృతి సౌరభం అని మూడు భాగాలు రాశను అందులో ఇది మూడవ భాగం శృతి సౌరభం మూడో భాగం దీంట్లోనే ఇప్పుడు ఇందాక చెప్పాను విశ్వచిత్రం మొత్తం విశ్వం అంతా కలిపి ఉపగ్రహంపై ప్రాంక్ టెలిస్కోప్ పెట్టి సంవత్సర కాలం తీస్తే తప్ప రానటువంటి చిత్రము తైత్రి ఆరణకం మర్ణించింది. ఏవండీ సరే చుక్కలతో కూడిన ప్రణం కూడా దాంట్లో ఉందని చెప్పాను కనుక ఇలాగ వేదంలో ఏ విశేషాలు ఉన్నాయో శృతి స్వరూపం మూడు భాగాలు రాశను అలాగే ఇప్పుడు ఇందాక చెప్పాను పద్మభూషణ బిరుదు పొందినటువంటి రాహు సంకృత ఋగ్వేదాన్ని గురించి అపవ్యాఖ్య చేశడు రుగ్వేద రాహు గ్రహణం అది రాశను అవి నాలుగు
(1:03:29) భాగాలు ఇవి నాలుగు అయ్యాక ఇప్పుడు ప్రత్యేకించి ఈ చరిత్రకు సంబంధించి మళ్ళీ మూడు పుస్తకాలు రాశను ఇప్పుడు నాలుగో పుస్తకం నిద్ర నవ్వుతోంది చరిత్ర గాని మహాపాతక మన దేశానికి పట్టినదే అది దాని పేరు ఇదేమో ఋగ్వేదానికి రాహుల్ గ్రహణం రుగ్వేదానికి రాహు రాహుల్ గ్రహణం ఇది చరిత్రయగని మహాపాతకం మన దేశానికి పట్టింది అనేటువంటిది మూడో భాగం గతం ఈ నాలుగు ఎనిమిది పుస్తకాలు కూడా చరిత్ర గురించి రాసినవే అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ మూడే దొరుకుతున్నాయి.
(1:03:59) ఉ అంటే మిగిలినవి పనిచేశను వీలైనంత మందికి చేరాలి ఈ సమాచారం ఏని చెప్పి వాళ్ళకి రెండు కార్డులు ఇవ్వడం ఒక కరపత్రం ఇవ్వడం ఒక పుస్తకం చేదిలో పెట్టడం బాబు కేంద్రాన్ని రాష్ట్రాన్ని తల్లి ఒక కార్డు రాయండి మీకు ఇన్ని ఆధారాలు చూపిస్తున్నాను అని చెప్పి చేయడం అన్నమాట ఇది ప్రస్తుతం చేస్తున్న పని కాస్త మూడో భాగం ఇది నాలుగో భాగం ముద్రణం అవుతుందండి చాలా సంతోషం గురువుగారు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మాతో పంచుకున్నారు.
(1:04:25) మీ పుస్తకాలన్నీ నా వద్ద కూడా ఉన్నాయి గురువుగారు అప్పట్లో నా శిష్యుడు ఒకాయన మీ ఇంటికి వచ్చి అన్ని తీసుకని వచ్చాను 100 వరకు పుస్తకాలు నాకు మీరు పంపించారు. చాలా చాలా సంతోషం మీరు ప్రస్తావించినటువంటి ఈ అంశాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాలి. అదేవిధంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన అసలైనటువంటి చరిత్రను చరిత్ర పుస్తకాల్లోనో చేర్చాలి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ తమరికి అనేకానేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ విషయాలు చెప్పడానికి వినడానికి మనుషులు తక్కువ ఉన్నారు. అంటే తమరి ఇంత అద్భుతమైనటువంటి
(1:05:06) పరిశోధన 10 మందికి చేరకపోతే ఈ 10 మందికి మనం సహాయం చేయని వాళ్ళం అవుతాము అని నా అభిప్రాయము ఎందుకు అంటే తమవంటి మహనీయులు ఇంత కృషి చేసినప్పుడు ఆ కృషికి సంబంధించినటువంటి ఫలాలు 10 మందిలోకి తీసుకువెళ్ళాలి అనేదే నా యొక్క తపన సంతోషం అనేదే నా యొక్క తప్పన తప్ప ఇంకేం లేదు అయితే ఈ సందర్భంలో ఒక చిన్న మనవి చేస్తున్నాను ఏంటే ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా తాము తమ తమ మాట వినే 10 మంది చేత కూడా తలో కార్డు రాయించినట్లయితే ఇవి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అవును సెక్యులర్ ప్రభుత్వాలు ఏదో వాళ్ళంతటినీ వాళ్ళుగా చేస్తే ఏదో ఒక మతానికి చేశారు అనేటువంటి మాట వస్తుందని
(1:05:45) భయం వాళ్ళకి ఉంటుంది. కనుక ప్రజలు కోరినట్లయితే వాళ్ళు చేయొచ్చు. వాళ్ళకి అడ్డం ఏమ ఉండదు. అవును అందువల్లనే విన్న ప్రతి వాళ్ళు కూడా దయచేసి తలో కార్డు రాయమనండి. వాళ్ళకి అడ్రెస్లు దీంట్లో ఇచ్చాను నేను ఆ కరపత్రం అడ్రెస్ అది కరపత్రం ఎక్కడే ఉందా గురువు దాంట్లో పుస్తకంలోనే ఉంది కరపత్రం చివర కనుక అడ్రెస్లు ఉన్నాయి అక్కడ కార్డు ఎక్కువ ఖరీద కాదు కనుక ఆ తలో కార్డు రాసినట్లయితే ఎక్కువ మంది కోరుతున్నారు అనేటువంటి ఎక్కువ అడ్రెస్లు వెనకాల ఉన్నాయండి.
(1:06:15) ఎక్కువమంది కోరుతున్నారు అని చెప్పని ప్రభుత్వం చరిత్ర మారిస్తే జాతి శీలం బాగుపడుతుంది. అంతే లేకపోతే ఇప్పుడు ఈ దుర్వార్తలు రోజు వస్తున్నాయి. ఇదేంటిది ఏ పిల్లల కోసం అని చెప్పి జీవితంంతా తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని అభూతి తెచ్చేవాళ్ళు వాళ్ళ సగం తిని తినక అటువంటి పిల్లల్ని చంపుకోవడం ఏంటి తల్లిదండ్రులు అవును కష్టపడి జీవితంఅంతా వాళ్ళ కోసం వెచ్చించిన తల్లిదండ్రులని పిల్లలు చంపడం ఏమిటి ఇదేంటి నీ మార్పు ఏంటి దేశంలో ప్రయతమైంది ఇలాంటిది అసలు ఇంతకుముందు లేదు అవును కనుక అటువంటిది వాళ్ళు చచ్చిపోవడం ఇది కూడా మనకి లేదు ఎన్ని కష్టాలు వచ్చినా
(1:06:48) ఆత్మహత్య అనేది దాదాపు లేదు అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తమైన చరిత్ర మందయితే ఇప్పుడు ఏదో మాలవగ్గ సామాన్య రోజు అయిపోతా నిత్యం వినబడుతున్నాయి పేపర్ లో ఈ వార్తలు దుర్వార్తలు తొలగాలి జాతి శీలం బాగుపడాలి దానికి ఉదార్తమైన ఆదర్శాలు కావాలి మనకు ఉన్నారు ఉన్న ఆదర్శాలు పెరిగి తెచ్చుకుంటే చాలు అంతేగారు మీరు చెప్పినట్లుగానే ఈ యొక్క కరపత్రాలు అందరికీ కూడా పిడిఎఫ్ రూపంలో అందుబాటులో పెడతాను అలాగే అది కావలసిన వాళ్ళు అందులో నుండి డౌన్లోడ్ చేసుకుని శుభ్రంగా ప్రింట్ అవుట్ తీసుకొని వాళ్ళ పేరు వివరాలు రాసి అందులో ఉన్నటువంటి అడ్రెస్ కి వాళ్ళే స్వయంగా
(1:07:21) పోస్ట్ చేసుకునే అనే విధంగా పుస్తకాలు కూడా నేను మీకు పిడిఎఫ్ లు పంపిస్తాను తప్పకుండా కావాలన వాళ్ళకి ఆ పుస్తకాలు కూడా పంపిస్తాను నేను పిడిఎఫ్ లు కూడా మన వీడియోకి డిస్క్రిప్షన్ లో మొత్తం పిడిఎఫ్ లింకులు నేను జత చేస్తాను అందరూ కావలసిన వాళ్ళు అందరూ చదువు చాలా సంతోషం చాలా సంతోషం గురువుగారు మరీ మరీ ధన్యవాదాలు అనేక నమస్కారాలు గురువుగారు ఇదండి మన చరిత్రకు సంబంధించి భారతీయుల చరిత్రకు సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి చరిత్ర వాస్తవాలు రుద్దబడినటువంటి అబద్ధాల చరిత్ర మొదలైన ఎన్నో అంశాలు మనతో మహనీయులైనటువంటి శ్రీమాన్ డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ
(1:07:58) గారు పంచుకున్నారు వారికి అనేకానేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క కృషి ఏదైతే ఉందో మనలో ఒకరు ఆ కృషిని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని అన్నట్లుగా కాకుండా మన వంతు మనము కృషి చేస్తూ ఉండాలి. ఇలాంటి పెద్దల ఆదర్శ మార్గంలో మనం కూడా నడుస్తూ ఉండాలి. ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ ఎలా అనిపించింది తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి 10 మందికి ఈ ఇంటర్వ్యూ చేరాలి అని మీకు అనిపిస్తే నాకు అనిపించినట్లుగా తప్పక షేర్ చేయండి స్వస్తి

No comments:

Post a Comment