Tuesday, May 13, 2025

 *ఈ ముస్లిం మహిళ ఏమంటుందో తెలుసా ఈమెకి  8మంది పిల్లలు నేను భారతదేశంలోనే ఉంటాను.*

*`వీళ్ళ భర్త ఏమో  పాకిస్తాన్ లో ఉంటాడంట` నెలకి ఒకసారి రెండుసార్లు వచ్చి వెళ్తాడంట ఇప్పుడు ఏమని పాకిస్తాన్ వెళ్ళమంటే నా పిల్లల్ని  పెంచడానికి పాకిస్తాన్లో తింటానికి తిండి ఉండదు అక్కడ.*

*అదే భారతదేశంలో అనుకో బ్రోకర్ రాజకీయ నాయకులు మాకు మద్దతిస్తారు కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారు కాబట్టి  ప్రభుత్వాలు మాకు `రేషన్ కార్డులు ఇస్తాయి ఇల్లు ఇస్తాయి మా పిల్లలకి ఉచితగా  చదువు  పాలు గుడ్లు అన్నీ పోషక ఆహారాలు ఇస్తాయి హజ్ యాత్రకి  లక్ష రూపాయలు ఇచ్చి  ఫ్లైట్ ఎక్కిస్తారు`  అదే పాకిస్తాన్లో ఫ్లైట్ కాదు కదా  తింటానికిండీ తిండి ఉండదు నేను ఇక్కడే ఉంటాను ఇంకో మందిని కనాలి అని ఏడుస్తుంది పాపం.* 😁పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే,ఈ దేశంలో వారికి అనుకూలంగా మాట్లాడేవాళ్లే  అత్యంత ప్రమాదం....సూటిగా, సుత్తి లేకుండా, స్ట్రెయిట్ గా చెప్పారు సార్....చాలా సంతోషం.... ఆపరేషన్ సింధూర్ దేశం బయటే కాదు, దేశంలోపల కూడా జరగాలి....*👍What a wonderful gift on the occasion of marriage for every Hindu..🚩🙏*పెళ్లి రిషప్షన్ లో ఓ హిందువు బంధువులు కు బహుమతి గా ఖడ్గము(పొడవాటి కత్తి ని)బహుమతి గా ఇస్తున్నారు ఎందుకో తెలుసా భారతీయ ముస్లిం ఆడవాళ్ళు పాకిస్థాన్ మొగుడు ని చేసుకొని అరడజను పగా పిల్లలను కన్నారు పాకిస్థాన్ నుండి వాడు వస్తాడు పిల్లలకు ఏమి నేర్పతాడు హిందువులు ను చంపండి ఆస్తుల ఆక్రమించుకోండి అనుభవించండి అనేకదా అందుకే వారసులకు యుధ్ద నీతి నేర్పడానికే ఖడ్గము బహుమతి .ఛత్రపతి శివాజీ మహరాజ్ కీ జై .భారత్ మాతాకీ జై .
🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

నాస్తిక వాదులకు ప్రశ్న.?  భారతదేశంలో హిందువులు లేకపోతే మీరు ఎవరిపై పోరాటం చేస్తారు??

మీకు ముస్లింలతో ప్రమాదం లేదు అనుకుంటే 
భారతదేశం ముస్లిం దేశంగా మారితే మీరు ఇక్కడ ఉండగలరా??

ఒకవేళ మీరు ఇక్కడ జీవించగలరు అనుకుంటే.
సిరియా.. లేబనాన్.. పాకిస్తాన్.. బంగ్లాదేశ్.. ఆఫ్గనిస్తాన్.. ఇరాన్. వంటి ముస్లిం దేశాలలో నాస్తికులు ఎందుకు. లేరు? 
అక్కడ మీ  భావజాలం కనిపిస్తే ఎందుకు చంపేస్తున్నారు???

ఇక క్రైస్తవులకు  సూటి ప్రశ్న 
భారతదేశంలో హిందువులు లేకపోతే మీరు ఎవరిని మతమార్పిడి చేయగలరు???

మీరు ముస్లింలను మతమార్పిడి చేయగలరా?
చేస్తే ఎంతవరకు చేయగలరు??

ఒకవేళ భారతదేశం ముస్లిం దేశంగా మారితే 
మీరు ఇక్కడ జీవించగలరా మీరు ముస్లింలతో పోరాడి ఇక్కడ  బతకగలరా??

లేక మీ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వివిధ ముస్లిం దేశాలలో మతం మారినట్లే మీరు కూడా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ముస్లింలగా మతం మారుతారా???

ఒకవేళ మీరు ముస్లింలతో పోరాడి  భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చగల సామర్థ్యం మీకు ఉందా??

ఒకవేళ మీకు సామర్థ్యం ఉండి అనే భ్రమలో మీరు ఉంటే కనుక ఇది చూడండి  ఒకప్పుడు పూర్తి క్రైస్తవ దేశాలుగా ఉండేటువంటి
అనేక దేశాలు...

ఇప్పుడు ముస్లిం  మతం లోకి ఎందుకు మారిపోయాయి మీరు వాటిని ఎందుకు కాపాడలేకపోయారు???

ఇక భారతదేశంలో ఉండే సెక్యులర్ హిందువులకి అన్ని మతాలు సమానం అనుకునే అమాయక హిందువులకి సూటి ప్రశ్న? 

మీరు ఈ భారతదేశం ఇస్లాం దేశంగా మారితే మీరు ఈ దేశంలో జీవించగలరా??

ఒకవేళ ముస్లిం లేదా క్రైస్తవ దేశంగా మారిన మీరు ఈ దేశంలో జీవించాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి??

పాకిస్తాన్లో 22 శాతం మంది హిందువులు ఇప్పుడు ప్రస్తుతం 1ఒక శాతమే మిగిలారు..

ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులు లేరు..
బంగ్లాదేశ్లో మొన్నే హిందువుల ఊచకోత చూసాం..

పోనీ మనకంటూ హిందువులకంటూ ప్రపంచంలో ఏదైనా ఒక దేశం ఉందా కనీసం మిగిలి ఉందా???

మన దేశం కాకుండా వేరొక దేశంలో  అక్కడ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓసీలకు అంటూ రిజర్వేషన్ ఏమైనా ఉన్నాయా??

మీరు రాజకీయంగా పోటీ చేయగలరా.?
కులాల కోసం కొట్లాడుకోగలరా?

కనీసం నా కులం గొప్పది అని ఆ దేశాల్లో మీరు చెప్పగలరా చెపితే బతికి ఉండగలరా??

వీటికి సమాధానం ఎప్పుడైనా వెతికారా  ??

ఇదే విషయాన్ని గుండెలు బాదుకుంటూ  గొంతు చించుకుంటూ కొంత మంది చెబుతున్నా 
ఎవరు వినటం లేదు...

ఈ విషయం ఆలోచించక ..పొంచి ఉన్న ప్రమాదం అసలు ఊహించక ... ఇంకా మన హిందూ సోదరులు కులాలు వర్గాలు అంటూ కొట్టుకుంటున్నారు ...

తమ వరకు ప్రమాదం రాలేదు కదా అంటూ మొద్దు  నిద్రపోతున్న సెక్యులర్ హిందువులు.. 

మారటం లేదు కనీసం వినడానికి కూడా ఇష్టపడటం లేదు ...

నేటి ఆఫ్ఘనిస్తాన్ గా మారిన ఒకప్పటి  గాంధార దేశం ...

మొన్న బాంగ్లాదేశ్ అయిపోయిన మన తూర్పు బెంగాల్ ...

నిన్న మాయమైపోయిన కాశ్మీరీ పండిట్లు ...

మన చరిత్ర అయినా...
మన ఇతిహాసమైనా...

ఇదే చెప్తున్నాయి ..

మన 
అమాయకత్వం ..
మన అనైక్యతే ...

వారి ఆయుధం ...

ప్రతి హిందువుకి 
షేర్ చేయండి...

*జై హింద్ జై భారత్*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️
 నారద జయంతి :

భక్తివల్ల కోరదగిన ఫలాలేముంటాయి... పరమాత్మ భక్తికంటే గొప్పదైన ఫలమెక్కడుంది... భక్తినే ఫలరూపంగా భావించమని నారదమహర్షి బోధించారు. దాన్ని వెలబోసి మళ్లీ ఇంకేదో పరమాత్మను కోరుకోవడం మంచిది కాదన్నారు. గోపికల మధురభక్తి లక్షణాల్ని సూత్రాల రూపంలో చెప్పారు. భక్తివల్ల అన్నింటినీ మరిచిపోయేంత వివశత్వం కలుగుతుంది. కానీ ఆ వివశత్వంలో పరమాత్మ మహత్యాన్ని గురించి విస్మృతి (అంటే పరమాత్మనే మరిచిపోయేంత వివశత్వం) మాత్రం ఉండకూడదు. అలా ఉంటే అది భక్తి కాదు అంటున్నారు నారదులు.

ప్రేమపూర్వకంగా కీర్తిస్తే భగవానుడు శీఘ్రంగా ఆవిర్భవిస్తాడు. తన ఉనికిని భక్తులకు తెలియచేస్తాడు. కోరిన విధంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇందుకు మనో వాక్కాయ కర్మల చేత భక్తిని కలిగి ఉండాలి. మూడుకాలాల్లో, మూడు సత్యాల్లో భక్తి కలిగి ఉండాలి. మానవుల్ని తరింపచేసే మార్గం అదొక్కటే. ఇటువంటి శ్రద్ధ కలిగినవాడే భగవానుని పొందగలడు అని నారద మహర్షి తెలియచేశారు. 84 సూత్రవాక్యాలతో నారదుడు రచించిన భక్తిసూత్రాలు జాతికి శిరోధార్యమైన గ్రంథం. భక్తి సర్వశ్రేష్టమైనది. భక్తి అలవడడానికి విద్య అవసరం లేదు. ధనం, వర్ణం ఏవీ లెక్కలోకి రావు. అనన్యభక్తి కలిగిన వారు అన్ని జాతులలోనూ ఉన్నారు. భగవంతుణ్ణి విశ్వసించి నిరంతరం ఆయనను స్మరించినంత మాత్రంలో అది శాంతిని పరమానందాన్ని అందిస్తుంది. భక్తి మార్గాన్ని అనుసరించినవారికి ఇది స్వీయానుభవంలోకి వస్తుంది. భక్తుడైన వాడు సమస్తమైన పనులను భగవంతుని సేవలాగే భావిస్తాడు. లౌకికంగా ఉండే కష్టనష్టాలకు, లేమి సంపదలకు దుఃఖించడు. చింతించడు. అంతమాత్రం చేత భక్తి ఫలరూపం చెందేవరకూ లౌకిక కర్మలను విడిచిపెట్టడు. బద్ధకించడు. నిష్కామభావంతో భక్తిసాధన చేస్తాడు.

నారదుడి గురించి తెలియని హిందువు ఉండడు. నారదుడు దేవముని, బ్రహ్మదేవుని పుత్రుడు, శ్రీ మన్నారాయాణునికి అమిత భక్తుడు. నారం దదాతి ఇతి నారదః అని వ్యుత్పత్తి. నార అనగా జ్ఞానం, దా అంటే ఇచ్చువాడు. బ్రహ్మానందాన్ని ఇచ్చే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చువాడు కనుక నారదుడని పేరు పొందాడు.

నారదుడు ఆత్మజ్ఞానం కోరుతూ సనత్కుమార మహర్షిని కలిస్నట్లు ఛాందగ్యోపనిషత్తులో కనిపిస్తుంది. అందులో నాకు బోధ చేయండి అని నారదుడు అడగ్గా, మీకేమి తెలుసో చెప్పండి అని సనత్కుమారుడు అడుగుతారు. అప్పుడు నారదుడు తనకు 4 వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాంగాలు మొదలైనవన్నీ తెలుసనని చెప్తాడు. ఆ తర్వాత సనత్కుమార మహర్షి నుంచి ఆత్మజ్ఞానం పొందుతాడు. ఈ సంవాదంలో మనకు తేలుస్తున్నదేమిటంటే నారడునికి తెలియని విషయం లేదు. ఆయన అన్నీ లోకాల్లోనూ సంచరించగలడు.

నారదునికి సర్వం తెలుసు. ఏమి చేస్తే లోకకళ్యాణ జరుగుతుందో తెలుసు, ఆయన చర్యలన్ని దైవకార్యం నెరవేర్చటానికే. శ్రీ రామాయాణం వాల్మీకి రాయడానికి ఒక కారణం నారదుడు. ఈ లోకంలో 16 గుణాలతో విరాజిల్లుతున్న ధర్మమూర్తి ఎవరని నారదుడి వచ్చి వాల్మీకి మహర్షిని అడగడంతోనే శ్రీ రామాయణం మొదలవుతుంది. మహాభారతంలో మనం నారదుని రాజనీతి తెలిసినవాడిగా చూస్తాము.

ఆయన ఇంద్రప్రస్థానికి వచ్చి యుధిష్టరునికి రాజనీతి, ధర్మం మీద ఉపదేశం ఇస్తారు. నారద భక్తి సూత్రాల పేరుతో నారదుడు చెప్పిన భక్తి సూత్రాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే నా

రదునికి సంబంధించి నారదపాంచరాత్రము, నారదస్మృఇతి, నారదపరివ్రాజోకప్నిషత్తు మొదలైన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ధృవుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి, శ్రీ మహావిష్ణు దర్శనం పొందేలా చేసిన గురుస్వరూపుడు నారదుడు. 

అలాగే ప్రహ్లాదుడు తన తల్లికడుపులో ఉండగా, ఆమె ద్వారా ప్రహ్లాదునికి భక్తిని, పరమాత్మ తత్త్వాన్ని బోధించి, భక్తులలో అగ్రుడైన ప్రహ్లాదుని లోకానికి అందించినవాడు నారదుడు. గురుస్వరూపుడు, త్రిలోకసంచారి, జ్ఞానమూర్తి అయిన నారదమునిని ఈనాడు స్మరించి, ధ్యానిద్దాం.

భరతమాత ముద్దుబిడ్డ… *మనోహర్ పారికర్ గారూ•••* *థాంక్యూ సర్!* 🙏

 235e5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀భరతమాత ముద్దుబిడ్డ…



   *మనోహర్ పారికర్ గారూ•••*
            *థాంక్యూ సర్!* 🙏
                   ➖➖➖✍️
```
సరిహద్దు వెంబడి దూసుకొచ్చిన లెక్కలేనన్ని డ్రోన్లను భారత్ విజయవంతంగా నేలకూల్చింది. 

మన గడ్డపై పాక్ నుంచి ఈగ కూడా వాలకుండా అడ్డుకున్నది ఎస్-400 రక్షణ వ్యవస్థ. 

విపక్షాల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా లెక్కచేయకుండా పట్టుబట్టి రష్యాతో డీల్ ఓకే చేయించి కొనిపించిన ఘనత దివంగత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ దే. 

దీంతో 'మీరు చనిపోయినా దేశాన్ని ఇంకా కాపాడుతున్నారు సర్' అంటూ నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.

ఇంతకీ ఎవరీ #ManoharParrikar


కేంద్ర మాజి రక్షణశాఖ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి ...

శ్రీ #మనోహర్_పారికర్ గారు  చాలా నిరాడంబరుడు సాధారణ జీవితం గడిపేవాడు. రోడ్డుపక్కన చాయ్, టిఫిన్ చేసేవాడు.

రక్షణమంత్రిగా ఉన్నా విమాన ప్రయాణం చేసేటప్పుడు సాధారణ  ప్రయాణీకుని వలే క్యూలో నిలబడేవాడు.
 
ఒకసారి ట్రాపిక్ సిగ్నల్ దగ్గర ఒక ఓపెన్ టాప్ జీప్ లో యువకులు తీవ్రంగా హారన్ కొడుతున్నారు. కారుముందు ఒకపెద్దాయన ‘ఏమయ్యా రెడ్ సిగ్నల్ ఉందిగా!’అన్నాడు.
 
దానికి ఆయువకుడు ‘నేను ఈ రాష్ట్ర డిజిపి  కొడుకుని పక్కకు జరుగు!’ అన్నాడట.

అప్పుడు పక్కన ఉన్న పోలీసులు పరుగెత్తుకుంటూవచ్చి ’ఈ స్కూటర్ పైన ఉన్న పెద్దాయన ఈరాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకో!’ అనేసరికి ఆయువకుడు క్షమించమని వేడుకున్నాడట.

అంటే అంత సాధారణ  జీవితం గడిపిన గొప్పవ్యక్తి మనోహర్ పారికర్ గారు...

2017లో బిజెపి సాధారణ మెజారిటికి రాకపోతే స్వతంత్ర అభ్యర్ధులు, ప్రతిపక్ష MLA లు సైతం ‘కేంద్రరక్షణమంత్రిగా ఉన్న పారికర్ ని రాష్ట్రముఖ్యమంత్రిగా పంపిస్తే మేం మద్దతిస్తాం’ అని మోడీని కోరారట...

ఆయనొక అజాతశత్రృవు.

ఒక సామాన్య ముఖ్యమంత్రి.

అసెంబ్లీకి స్కూటర్ మీద వెళతారు.
ప్రోటోకాల్ ఉండదు.
పోలీస్ కేస్ లలో జోక్యం ఉండదు. 
ఏరి కోరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ని కేంద్రప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంది....

ఒక ముఖ్యమంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్రమంత్రిగా వెళుతున్నారంటే సంతోషించే వారే కదా ప్రజలు.

ఆయన్ని గోవా ముఖ్యమంతి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించమని కోరినపుడు యావత్ గోవా కంటతడి పెట్టింది.

రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం,జుగుప్సు ఉన్న ఈ రోజుల్లో తమనాయకుడు తమని వదిలి కేంద్రానికి వెళుతున్నారంటే ప్రజలు  కన్నీరు పెట్టారంటే ఆయన ఎంత పెద్ద నాయకుడో ఇట్టే చెప్పొచ్చు...

ట్రాఫిక్ జాం ఐతే కార్ దిగేసి స్కూటర్ పై ఉన్న వాడిని లిఫ్ట్ అడిగేస్తాడు. 
బడ్డీ కొట్టు లో టీ తాగేస్తాడు. 
ఫుట్ పాత్ పై ఉన్న బజ్జీలు తింటాడు. 
అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టు లో తెలిసినంత మరెక్కడా తెలీదు అని చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు. 

గోవా ముఖ్యమంత్రిగా ఒక కాన్ఫరెన్స్ కి హాజరు కావాల్సి ఉంది. కార్ ఆగింది. ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బాగ్ మరో చేత్తో ఫైల్స్ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 

వెనక సెక్యూరిటీ వచ్చారు ఎక్కడ గోవా ముఖ్య మంత్రి అని వారిని అడిగితే అదిగో ఫైల్స్ మోసుకెళుతున్న వ్యక్తే మా ముఖ్యమంత్రి అని చెప్పరాట సెక్యూరిటీ.

తీరా లోపలికెళ్లాక ఆ స్టార్ హోటల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తి ‘ఎవరు మీరు లోపలికి వెళుతున్నారు?’ అని ఆపేశారట. 

వెనక నుండి సెక్యూరిటీ వచ్చి మా ముఖ్య మంత్రి అని చెబితే అవాక్కయ్యడట.

అంతటి మంచి వ్యక్తి తమ రాష్ట్రం నుండి వెళుతుంటే బాధ తో కన్నీరు పెట్టారంటే నమ్మలేము  ఆ వ్యక్తి ఎంతటి గొప్ప వారో మీరే చెప్పాలి.

అవును నేను చెప్పేది మన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గారి గురించి.

ఓటు వేసేందుకు వెళితే ప్రోటోకాల్ పక్కనపెట్టి లైనులో దర్శనమిస్తారు.

ప్రపంచంలోనే మూడో శక్తివంతమైన సైన్యానికి అధిపతి అయివుండీ, సంచలనాత్మక సర్జికల్ స్ట్రైక్ విజయం పిదప అత్యధిక సెక్యూరిటీ రిస్క్ ఉన్న వ్యక్తి అయివుండికూడా విమానం ఎక్కే సమయంలో సైతం ఇతర ప్రయాణీకులతో లైనులో వుండే నిరాడంబరుడు.

గతంలో ఉగ్రవాదులని ఎదుర్కునే సమయంలో ఎదురు కాల్పులకి పై ఆధికారుల ఆదేశాలు అవసరమయ్యేవి. 
పరేకర్ గారు రక్షణమంత్రి అయ్యాక  ‘మీ ప్రాణాలు విలువైనవి గీతదాటితే వేసేయండి. ఆ తరువాత ఏది సబబో ఏది కాదో ఆలోచిద్దాం!’అని ఆదేశాలిచ్చారు.

4రోజులు పనిజేసి 4రోజులు ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకొనే ముఖ్యమంత్రులు ఉన్న ఈరోజుల్లో నీకు క్యాన్సర్!  కొన్నిరోజులు, కొన్నిగంటలు మాత్రమే బ్రతుకుతావు అని డాక్టర్లు చెప్పినా వినకుండా చివరివరకు ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ, ప్రజాసేవలోనే పరితపిస్తూ హైస్కూల్ స్థాయినుంచే సంఘం {RSS}నేర్పిన సంస్కారం, నిరాడంబరం, నిబద్దత పాటించిన స్వయంసేవకుడు  భారతమాత కన్న మరో మహనీయుడు 

అత్యంత పేద కుటుంబం నుండి వచ్చి IIT పట్టా పొందిన పరేకర్.
🙏💐🇮🇳

షేర్ చేస్తారో కాపీ కొట్టి రీ పోస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇలాంటి యోధుడు కోసం దేశం మొత్తం తెలియాలి!✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
 ..


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                *లలాట తిలకం*
                  ➖➖➖✍️

*"బొట్టు" లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి.*


*పుట్టిన 11 వ రోజునుండి చనిపోయిన 11 వ రోజువరకూ బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా! నువ్వు ఏ రకం బొట్టు ఆయినా పెట్టుకో! కానీ, నీ నుదురు స్మశానం లా ఉండకుండా చూసుకో! నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి Fashion అనే పేరుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నావని అర్థం.*


*చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో! అది పూర్ణత్వానికి చిహ్నం!*


*విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో!  అది   ఐశ్వర్యానికి ప్రతీక! ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా!*

*‼️నామం పెట్టుకుంటావా? పెట్టుకోండి! అది నువ్వు ఉన్న స్థితినుండి, నిన్ను ఉన్నతస్థితికి చేరుకోమనీ అంటోంది!*

*కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో! ఇది సౌభాగ్యానికి సోపానం!*


*సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో! హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది.* 


*కనుబొమ్మల మధ్యనుండేది ఆజ్ఞాచక్రం. 72000 నాడులకు అది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టుపెట్టు!  బొట్టుపెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది.* 


*బొట్టుపెట్టుకున్న నీ ముఖంచూసినవారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. నీకు కీడు చేయాలన్నా చేయలేరు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                *లలాట తిలకం*
                  ➖➖➖✍️

*"బొట్టు" లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకో
 *నేడు గౌతమబుద్ధ పూర్ణిమ సందర్భంగా*

'గతంలో ఉండిపోకు. భవిష్యత్తు గురించి కలలు కని అక్కడే జీవించకు. వర్తమానంపై పూర్తిగా ధ్యాస పెట్టు. ఇదే నిజం! అగ్ని లేనిదే దీపం వెలగనట్లే, ఆధ్యాత్మికత లేకుండా మానవ జీవితం లేదు. శాంతి-బయట వెతికినా దొరకదు. అది లోపలే ఉంది. ఎవరి మార్గంలో వారే వెలుగవుతారు. సూర్యుడు, చంద్రుడు, సత్యం- ఈ మూడింటినీ ఎవ్వరూ దాచలేరు.

అజ్ఞానపుటాలోచనల నుంచి విడుదల కావడమే ముక్తి. అది నువ్వే సంపాదించుకోవాలి. దాని కోసం ఇతరుల మీద ఆధారపడటం అవివేకం. వెయ్యి యుద్ధాలు గెలిచిన విజయం కంటే, నిన్ను నువ్వు గెలిచినదే గొప్ప. దాన్ని నీ నుంచి ఎవ్వరూ తీసు కోలేరు' ఇలా ఎన్నో అత్యద్భుతమైన విష యాల్ని తన ఆచరణ, అనుభూతి నుంచి లోకానికి అందజేసిన ధార్మిక విశ్వజ్యోతి- గౌతమ బుద్ధుడు.

ఈ విశ్వంలో కాలాన్ని రెండు శకాలుగా మారిస్తే-బుద్ధుడి తరవాత, ముందు అని చెప్పవచ్చు. అంతగా లోకాన్ని ప్రభావితం చేసిన ఆయన లుంబినిలో సిద్ధార్థుడిగా జన్మించాడు. ఆయన నిరంతర అన్వేషణలో ఉండేవాడు. ఆ సందర్భంలోనే నాలుగు దుఃఖభరిత దృశ్యాలు ఆ రాకుమారుడి కంటపడ్డాయి. అవి- ముసలి తనం, రోగం, సన్యాసం, మరణం!

వాటిని చూసిన ఆయన మనసు తాత్విక చింతన వైపు మళ్లింది. ఒక రాత్రివేళ తన కుటుంబాన్ని, రాజభో గాల్ని వీడి రాజప్రాసాదం నుంచి నిష్క్రమించాడు. సత్యా న్వేషణ సాగించాడు. చివరికి రావిచెట్టు కింద జ్ఞానోద యమైంది. తాను కనుగొన్న అష్టాంగ మార్గాన్ని అంద రికీ బోధించాడు. బౌద్ధమతం ప్రపంచంలోని ముఖ్యమైన మతాల్లో ఒకటి. అది చాలామందిని ప్రభావితం చేసింది.

బుద్ధుడు ఓ ప్రభాత వేళలో 'ఈ సాయంత్రం నా ఈ పార్థివ శరీరాన్ని ప్రకృతికి సమర్పించనున్నాను. నన్ను ఏదైనా అడగాలని ఉంటే, మీరు అడగవచ్చు. ఇవాళే నా చివరి రోజు' అన్నాడు. శిష్యులందరూ ఎంతో చింతించారు. అప్పుడు ఆయన 'ఈ సాయంత్రం లోపు అడిగేయండి. ఇప్పటిదాకా ఎన్నో శరీరాల్ని ధరించినా, ప్రకృతికి కృత జ్ఞత తెలపలేదు. ఇదే ఆఖరి జన్మ. ఈ దేహమే చివరిది. ఇదే నా తుది నివాస గృహం. శరీరాన్ని ప్రకృతికి తిరిగి ఇచ్చేయాలి. ఇదే దేహం నాకు ఎంతో సహాయం చేసింది. శరీరమే మహా సాధనం. ఇంత మంచి 'ఇంటి'ని ప్రసాదిం చిన ప్రకృతికి నా ప్రణామాలు. ఈ మహా కానుకను పూర్ణ చైతన్యంతో ప్రకృతికే పునరంకితం చేయాలి.

సమయం ఎక్కువ లేదు' అన్నాడు బుద్ధుడు. వారు గద్గద కంఠంతో 'మీరు మాకు అన్నీ చెప్పారు. మేమే మిమ్మల్ని పూర్తిగా అనుసరించలే కపోయాం. మీరు చెప్పినదంతా మాకు అర్ధం కావాలని దీవించండి చాలు' అన్నారు. సాయం కాలం వేళకు బుద్ధుడు నిష్క్రమిం చాడు. ప్రకృతికి తనను తాను సమర్పించుకోవాలని వృక్షం వద్దకు వెళ్లాడు. ఇంతలో అక్కడికి పక్క ఊరి నుంచి సుభద్రుడు అనే వ్యక్తి పరుగెత్తుకొచ్చాడు. 'బుద్ధుడు మా ఊరు వచ్చినప్పుడు, ముఖ్యమైన పనుల వల్ల వేరే చోట ఉన్నాను. ఇప్పుడు ఆయన ఆత్మసమర్పణ చేయనున్నారని తెలిసింది. ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగి తీరాలి. నన్ను అనుమతించండి' అని శిష్యుల్ని అడిగాడు. వారు సమ్మతించలేదు. అంతలో బుద్ధుడు తిరిగి వచ్చాడు. 'నా కోసం ఓ మనిషి వచ్చి, నా తలుపు తట్టి, వట్టి చేతులతో తిరిగి వెళ్లాడని చరిత్రలో ఎవ్వరూ రాయకూడదు. అతణ్ని అడగనివ్వండి' అన్నాడు. ఆ వెంటనే అన్ని ప్రశ్న లకూ ఆయన సమాధానమిచ్చాడు.

బుద్ధుడు మళ్లీ వృక్షం దరికి చేరాడు. ప్రకృతికి అర్పణ కాగానే, ఆ శరీరం తేజ స్వరూపంగా మారి పోయింది. గొప్ప వెలుగుగా మారి విశ్వంలోకి విలీ నమైనట్లు అక్కడి అందరికీ కనిపించింది. అప్పుడు ఓ దివ్య పరిమళం ప్రకృతిలో ప్రభవించి సర్వదిశల్లోనూ వ్యాపించింది. వైశాఖ పౌర్ణమిన జన్మించిన బుద్ధుడు మళ్లీ అదే రోజున మహా పరినిర్వాణం పొందాడు!


మీరు కట్టే టాక్సులు ఎక్కడకు పోతున్నాయో ఒక్కసారి తెలుసుకోండి !

 *మీరు కట్టే టాక్సులు ఎక్కడకు పోతున్నాయో ఒక్కసారి తెలుసుకోండి !* 

        *పాకిస్తాన్ నిశ్శబ్ద యుద్దం* 
        *ఎప్పుడో మొదలుపెట్టింది* 
   *మనమే తెలుసుకోలేని మూర్ఖులం* 
      🤭🤭🤭🤭🤭🤭🤭🤭

 *అరకోటి మంది పాకిస్తానీయులు(వారి బంధువులు) భారత్ లో ఉన్నారని ఇప్పుడే తెలిసింది  !!!* 

 *పంజాబ్లో 88 వేల మహిళలు పాకిస్థాన్ మగాళ్ళను పెళ్ళి చేసుకున్నారు* 

 *ఒక్కొక్కరు  5 నుండి 7 గురు పిల్లల్ని కన్నారు* 
    *మొగుడు పాకిస్తాన్ పౌరసత్వం* 
       *పెళ్ళాం  భారత పౌరసత్వం* 

 *పిల్లలకు అటు పాకిస్థాన్, ఇటు భారత పౌరసత్వాలు* 
 *డిల్లీలో ఇటువంటి వారు 12 వేల మందికి పైనే ఉన్నారు..* 
        🤭🤭🤭🤭🤭🤭🤭

 *ఈ పాకీ మొగుళ్ళు దేసీ పెళ్ళాలు కలిసి కన్న పిల్లలు కనీసం సుమారుగా హీనపక్షంలో 5 లక్షలు దాటారు ..* 
         😭😭😭😭😭😭😭

 *వీళ్ళ బంధువులు, అత్త మామలు, అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు  పరివారం అందరూ కలిపి దేశంలో తిష్ట వేసి మన సొమ్మంతా అప్పనంగా తింటున్నారు* 

 *కనీసం  కోటి కంటే ఎక్కువైన* 
 *వీళ్ళకు భారత దేశంలో,..* 
              *మన దొంగనా రాజకీయ నా కొడుకులు అన్ని ప్రభుత్వ పధకాలను వాళ్ల కాళ్ల దగ్గర పెట్టి వాళ్ల సంకలు నాకుతూ ఓట్లు అడుగుతారు* 
        🤭🤭🤭🤭🤭🤭🤭

 *దశాబ్ధాల తరబడి పాకిస్థాన్ తో భారత్ కు వైరం ఉన్నా కూడా,.. వాళ్ళకి పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అంటే,..* 
                 *భారత్ తో ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ కానీ, దేశం మీద భక్తి గానీ వీళ్లకు లేనట్టేగా* 

 *ఇక్కడి ప్రభుత్వం-రాజ్యాంగం-నేల అంటే పాజిటివ్ ఫీలింగ్ చూపనట్టేనని అర్థమవుతుందా ???* 
          😭😭😭😭😭😭😭

 *హిందువులు కట్టే టాక్స్ ల డబ్బులతో దేశద్రోహులైన వీళ్లను మనం మేపుతున్నందుకు మనం సిగ్గుపడాలి!!!* 
     🤭🤭🤭🤭🤭🤭🤭🤭

 *ఈ పాకిస్తాన్ ప్రేమికులు,.. యుధ్ధ సమయంలో  10% మంది మన సైన్యానికి రివర్స్ అయినా,..* 
        *ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటుందని అర్థం చేసుకోండి హిందువులారా* 
    
 *ఇది పాకిస్థాన్ ఖచ్చితమైన ప్రణాళికతో సైలెంట్ గా సాధించిన నిశబ్ద యుద్ద విజయం..అని..!* 
   😭😭😭😭😭😭😭😭😭

  *అసలు దేశంలో ఏం జరుగుతుందో* 
 *దేశ పౌరునిగా నిజాలు తెలుసుకొని మారండి ఇకనైనా* 
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నేడు(13 may) "గురుదేవ్" శ్రీ శ్రీ రవిశంకర్ గారి 69 వ పుట్టిన రోజు ..*

*నేడు(13 may) "గురుదేవ్" శ్రీ శ్రీ రవిశంకర్  గారి 69 వ పుట్టిన రోజు ..* 

శ్రీ శ్రీ రవిశంకర్ గారు (జననం 13 మే 1956) ఒక భారతీయ గురువు, ఆధ్యాత్మిక నాయకుడు మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. ఆయనను తరచుగా "శ్రీశ్రీ" లేదా "గురుదేవ్" అని పిలుస్తారు. 

1981వ సంవత్సరంలో శ్రీశ్రీ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించారు. ఇది విద్య, మానవసేవా రంగాలలో 152కు దేశాలలో పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఐక్యరాజ్య సమితిలోని ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లో ప్రత్యేక సలహా, సంప్రదింపుల సంస్థగా గుర్తింపబడింది. వ్యక్తులలో, సమాజంలో, దేశాలమధ్యా తలెత్తే సంఘర్షణల నివారణకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనటం, వాటిని  ఆచరింప జేయటం లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. 1997వ సంవత్సరంలో అంతర్జాతీయ మానవతావిలువల సంస్థ (International Association for Human Values)ను శ్రీశ్రీ స్థాపించారు. ప్రజలలో మానవతావిలువలను తిరిగి పాదుగొల్పటం, స్వయంసమృద్ధ, స్వయంచాలిత అభివృద్ధి పథకాలను అమలుచేయటం దీని లక్ష్యాలు.ప్రజలను స్వయంగా కలవటం, బహిరంగ కార్యక్రమాలు, బోధనలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలు, మానవసేవా కార్యకమాలద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 37కోట్లమంది ప్రజలకు శ్రీశ్రీ చేరువయ్యారు. మహాత్మాగాంధీ తరువాత భిన్న ఆచారవ్యవహారాలు, మతాలు, దృక్పథాలు కలిగిన సువిశాల భారతదేశప్రజలను ఆథ్యాత్మికంగా సమైక్యం చేయగలిగిన వ్యక్తి  శ్రీశ్రీ తప్ప మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

శ్రీశ్రీ రవిశంకర్ గారికి అనేక అవార్డులు వరించాయి. వాటిలో చెప్పుకోదగ్గవి ఆర్డర్ ఆఫ్ పోల్ స్టార్ (మంగోలియా దేశపు అత్యున్నత అవార్డు), రష్యా ప్రభుత్వంచే ది పీటర్ ది గ్రేట్ అవార్డ్, సంత్ శ్రీ ధ్యానేశ్వర్ ప్రపంచ శాంతి బహుమతి (భారతదేశం), గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ (అమెరికా) మొదలైనవి. ఐక్యరాజ్యసమితిచే  2000వ సంవత్సరంలో జరుపబడిన మిలీనియం ప్రపంచ శాంతి శిఖరాగ్రసభ, 2001, 2003 సంవత్సరాలలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభలలోనూ, అనేక దేశాల పార్లమెంటుసభలలోనూ శ్రీశ్రీ ప్రసంగించారు...
🙏🙏

****🔔 *అనుబంధం* 🔔 ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....* నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి.

 🔔 *అనుబంధం* 🔔

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....*

నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి.

1. జీవితం లో అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.

2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.

3.నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుంది.

*ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....*

1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు.
 నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.
నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు.
 అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేసే ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. 
 నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త,  గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!

2. ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు మరియు తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.
ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, 
నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.

3. జీవితం చిన్నది.
ఒక్క రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, 
మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.

4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన.
కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్.
 నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది.
ప్రేమ యొక్క సౌందర్యాన్ని , 
అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. 
ఇవి ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో.

5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, 
కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. 
నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.
దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, 
కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.

7. నువ్వు నీ మాట నిలబెట్టుకో. ఇతరులనుంచి ఏది ఆశించకు.
 నువ్వు అందరితో మంచిగా ఉండు, 
అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. 
ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే  నీకు అనవసర సమస్యలు తప్పవు.

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక్క చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ కూడా ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.

9. అది ఎంత తక్కువ/ ఎక్కువ కాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా...                                 *........ నాన్న*

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

దృష్టి దోషం నిజంగా ఉందా..ఎలా పోగొట్టుకోవాలి | ఆధ్యాత్మిక సాంస్కృతిక వైజ్ఞానిక విశ్లేషణ | Kanth’Risa

దృష్టి దోషం నిజంగా ఉందా..ఎలా పోగొట్టుకోవాలి | ఆధ్యాత్మిక సాంస్కృతిక వైజ్ఞానిక విశ్లేషణ | Kanth’Risa


అవునా దృష్టి దోషం ఉంటదా దృష్టి దోషం ఉంటదా అంటే ఉంది లేదు కూడా అంటే అంటే మనుషులకు ఉంది ప్రకృతిలో ఏ ప్రాణికి లేదు ఓకే మనిషి యొక్క మనసు కొన్నిటికి అనవసర ప్రత్యేకత ఆపాదించి చూడటం వల్ల దోషం కూడా ఏర్పడ్డది. ఎగజంపుల్ దోషం అంటే ఏంటి అసలు దోషం అంటే ఏం చెప్పాలి మంచి ప్రశ్న దోషం అంటే జరగకూడనిది జరిగేటువంటి అవకాశం అట్లా చెప్పుకోవచ్చు తప్పు లాంటిది ఉదాహరణకి కంటి దోషం ఉందంటే ఉండవలసింది లేదు అని ఉండవలసింది లేదు ఇప్పుడు కంటి చూపు అనేది దోషం అది ఉండాలి క్లియర్ గా కనబడాలి కానీ అదే బుల్ టు సి దాని దోషం అని వచ్చింది.ఇట్ కెన్ బి రెక్టిఫైడ్ సో దృష్టి దోషం అంటే దృష్టి వల్ల ఏర్పడుతున్న దోషం అదర్వైస్ నీ రెటినా ఖరాబ్ అయిపోయింది అట్ల వచ్చే దృష్టి దోషం వేరే ఇది సాంస్కృతిక పరంగా సామాజికంగా నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో ఇంకా చెప్పాలంటే డెవలప్ కాని దేశాల్లో ఈ చిన్న నమ్మకం ఉంది. దాని వెనుక చిన్న మానసిక పరమైన అబ్జర్వేషన్ ఉంది. నాకు ఉంది నాకే దృష్టి దోషం లేదు. అంటే ఎవరి దృష్టి నా మీద పడదు నా దృష్టి ఎవరి మీద పడదు. కానీ కొందరు నమ్ముతారు ఇది పూర్తి నమ్మకంతో ఆ సంబంధం కలిగి ఉన్నది ఇది సైంటిఫిక్ కాదు మ్ కానీ ఉంది. ఎలా ప్రూవ్ చేస్తున్నావ్ నీకు తెలుస్తది ఇప్పుడు ఎవడన్నా ఒక వ్యక్తి చూడడం వల్ల నాకు నష్టం జరిగింది అని నువ్వు నమ్మితే నష్టం జరుగుతది. ఒక వ్యక్తితో ఉంటే నాకు మంచిగా కాదు అని అనుకుంటే మంచిగా కాదు. ఎందుకంటే అట్లా కానీయకుండా నువ్వే చేస్తున్నావ్ కానీ ఆ విషయాన్ని మనిషి గుర్తించని కారణంగా సమస్యని ఉందేమో అనుకొని అట్లా సఫర్ అవుతుంటాడు. ప్రతిదానికి రెమిడీ కూడా ఉంటది కదా మ్ దృష్టి దోషం లేదంటే వాడు నమ్మడు ఇప్పుడు. ఉంది కాబట్టి రెమిడీ ఏందంటే ఏమే తాయట్టు పెట్టుకోపోతది. తెల్లటికి బొట్టు పెట్టుకోపోతది. హనుమాన్ చాలీస్ చదువు పోతది ఇట్లా కొన్ని చెప్పారు సో ఈ దృష్టి దోషం రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్ లో ఆఫ్రికన్ సబ్కాంటినెంట్లో దాన్ని ఇంగ్లీష్ లో ఎవిల్ ఐ అని పిలుస్తారు. ఎవిల్ ఐ ఎవిల్ ఐ అంటే చెడు దృష్టి దీన్ని దృష్టి దోషం అనడం కంటే చెడు దృష్టి అంటే బాగుంటుంది చెడు దృష్టి ఉంది అంటే నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని చూడడం చెడు దృష్టి నేను చెడు దృష్టితో మిమ్మల్ని చూస్తాను కానీ మీరు నన్ను చూడలేదు అప్పుడు మీకు ఇంపాక్ట్ ఉండదు అదే అంటున్నాను దాన్ని నేను నమ్మితే అప్పుడు ఉంటది ఇంపాక్ట్ అసలు ఏ ఇంపాక్ట్ ఉండదు నీ చూపు నీ ఇష్టం అది నాకు తాకద కానీ కొందరు ఉంటారు వాళ్ళు తీసుకుంటారు అదంత సమాధానం కూడా చూస్తే ఎవరో చూశారని చెప్పినా కొన్నిసార్లు ఎవరెవరో చూశారు నాకు ఇట్లా అయింది అనుకుంటారు. మ్ నాకు పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఇంట్లో దృష్టి తీసేవాళ్ళందరికీ మా నాన్న మాకు అదే పని ఎన్ని చీపురు గడ్డలు కాల్చిందో అంటే ఒక షాప్ పెట్టొచ్చు దాన్ని కాల్చింది. మంత్రిచేది మంత్రిస్తే దోషం పోతలేదు. మంత్రిస్తే నీ ఆలోచన పోతుంది. బేసికల్గా ఉన్నదేమో నువ్వు మంత్రించినా పోదు. లేనిది మంత్రిస్తే పోతుంది. లేదుగా ఆవియస్ గా స మంత్రం అనే దాంట్లో మనసే ఉంది. మనసు నుంచే మంత్రం కూడా వచ్చింది. అందుకే మంత్రోచ్చారణ మనసుకు సంబంధించింది. దానికి ఇంకోటి అర్థోచ్చారితం మంత్రం అని కూడా చెప్పారు. నువ్వు ఉచ్చరించడం లేదు కానీ మనసులో ఉచ్చరిస్తున్నావ్ అర్ధ సగం ఉచ్చరించబడ్డది బయటకి ఇంకా చెప్పలేదు. సో నమ్మకం కూడా అది మనసుకు సంబంధించింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా ఊర్లో ఒకతనికి పాము కరిచింది. మ్ కలిసిన తర్వాత వాడు బెంబెలు పోతున్నాడు వాడికి చాలా మూడు నమ్మకాలు ఉన్నాయి. మ్ అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి మూడు నమ్మకాలు ఉన్నాయి. దాంతో పెద్ద కామెడీ ఇష్యూ అయిపోయింది. హటాతగా ఒక కామెడీ వచ్చి మా ఊర్లో ఇట్లనే ఒకాయన చ్చి పాము కలిస్తే తెల్లారిక చచ్చిపోయిందమ్మా అనేసరికి వాడు బిలబిలి ఏడుస్తున్నాడు విధంగా ఏ చావు రాలే కానీ వాడు ఇంప్లై చేసుకుంటుంది ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏమంది కాల్చి మొందు పెట్టిన ఆమె చెప్తుంది వాడు ఓ అని ఏడుస్తున్నాను నువ్వు ఉండవమ్మా నోరు మూసుకొని అంటే ఆమె వినదు ఇంకెవరో వచ్చి ఏం చెప్పారు మా ఊర్లో ఒకతనికి పాము కలిసింది. అతని మిరపకాయలు తినిపిస్తే తీయగా ఉన్నాయంట అతనికి వీళ్ళ మిరపకాయలు తీసుకరా వాడు తిని తీయగా ఉందని చెప్తున్నాడురా వాడికి తెలుస్తాలేదు ఉంది నాకు తీయగ అనిపిస్తుంది అంటే నేను చచ్చిపోతా నేను చచ్చిపోయిన తర్వాత ఏందో మాట్లాడుతున్నాడు. మనసు కకా వికలం అయిపోయింది. అందలో ఎవరో వచ్చి పక్కనే ఊర్లో ఒకాయన మంత్రిచ్చి ఆయన ఉంటాడు. అంటే కొంచెం మనసు కుదుట పడ్డది. తొందరపోయి తీసుకురాలంటే అప్పుడు ఇంత వెహికల్స్ లేవు ట్రాన్స్పోర్టేషన్ లేదు ఎవరిదో బొక్కు స్కూటర్ ఉంటే ఒక 25 కిలోమీటర్ ప్రయాణం చేస్తే ఆ మంత్రగాడు వచ్చాడు. మ్ వాడు రావాలంటే ఒక కండిషన్ ఒక క్వార్టర్ ఏపేయాలి అది రెడీ చేసి పెట్టారు ఫోల్డ్ గిం లేవు కదా ఇప్పుడు అంతా ఆ తర్వాత రాగానే ఈయన చూశడు కరిసింది బాం వాడు ఫుల్ సాటిస్ఫైడ్ ఆ తర్వాత అందరూ చేసి మంత్రగడ స్నానం చేసి ఒక బీడి తాగి మంత్రం వేసాడురా వేసి విషం పోయింది అన్నాడు అయిపోయింది కానీ రాత్రి తెల్లార దాకా పండుకోవద్దు పిల్లగాడు మేలుకొనే ఉండాలంటే టేప్ రికార్డు పెట్టారు గరాణం మూడు సాంగ్స్ పావురానికి పంజరానికి పాట అన్ని జాతర జాతర అయింది. అంత అయిపోయిన తర్వాత ఆ మంత్రగాడు భోజనం చేయాలి కదా మా పక్కింటి బ్రహ్మచారి అంకుల్ ఇంట్లో భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత మా అంకుల్ క్యూరియస్ ఎక్కువ ఆయన ఆల్రెడీ ఒక పెగ్ వేసినాడు మహానుభావుడు మరి మంత్రం పనిచేస్తది అంటే ఇసమఉన్న పాముకి మంత్రం పని చేయది అన్నాడు కానీ అతను నమ్ముతున్నందుకు పని చేస్తుంది సత్యం చెప్పాడు ఆయన ఇప్పుడు మాకు దూరం ఉన్నాం కాబట్టి వ అండర్స్టుడ్ వాడు ఇంపాక్ట్ అయినడు కాబట్టి వాడికి ఇప్పుడు అవి ఏమి నమ్మకానికి మరొక నమ్మకమే ఆధారం అంటే యు కెన్ ఎరాడికేట్ వన్ థాట్ విత్ అనదర్ థాట్ ఎవిల్ థాట్ విత్ గుడ్ థాట్ ఎవిల్ డడ్ విత్ గుడ్ డడ్ ఇది మనసు యొక్క పోకడ మ్ అయితే ఎవరైతే ఈ చెడు దృష్టి ఉంది లేదా చెడ్డ చూపు ఉంది అనుకుంటారో దాన్ని గనుక నమ్మితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎట్లా తీవ్రంగా ఉంటాయి వాడు నమ్ముతున్నాడు కాబట్టి భోజనం మానిస్తాడు. మనసులో ఆ దిగులు పట్టుకుంటది చింతిస్తాడు. దానివల్ల వాడి డే టు డే లైఫ్ లో ఒక డిస్టర్బెన్స్ ఏర్పడి వాడు మెల్లగా అనారోగ్యానికి పాలు కావచ్చు డిప్రెషన్ లోకి పోవచ్చు వాడికి ఏదో ఆర్డర్ రావల్సింది ఆర్డర్ రాకపోతే దానికి లింక్ పెట్టొచ్చు. ఉమ్ సో ఈ సింతసిస్ బ్యాడ్ సింతసిస్ వల్ల వాడు డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. మ్ అందుకని చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు దానికి సింపుల్ రెమిడీస్ కనుక్కున్నారు. ఒక రెమిడీ ఏంది ఉప్పు, మిరపకాయలు చేసి అది వేస్తారు. మీరు కూడా చూసే ఉంటారు చాలా సినిమాలు ఉంటాయి కదా లేకపోతే కాటుక బొట్టు పెడతారు. ఆ తర్వాత నిమ్మకాయ, పచ్చిమిర్చి రెండు మిక్స్ చేసి ఒక దారం కట్టి కడతారు. లేకపోతే ఒక రకమైన గింజ ఉంటది నల్ల గింజ ఆ నల్ల గింజలో బొక్క పెట్టి ఏదో మంత్రాలు చదువుతూ దారం కట్టి వాడి మెడలో కడుతారు నూనెని బొడ్డులో బొడ్డని నూనెలో నుంచి కడతారు బొడ్డుకు వాతలు పెడతారు. ఇవన్నీ ఎందుకు వాడి మనసులో ఉన్న ఆ అపనమ్మకాన్ని దూరం చేయడానికి అంతే దట్స్ దట్స్ ఆల్ సో ప్రపంచవ్యాప్తంగా ఇది ఉంది. ఇ తేలిగ పాడింటే విభూది కుంకుమ ఉండనే ఉంది. ఇలా విభూతి పెడతారు ఆ పెట్టడంిని నువ్వు నమ్మడం వల్ల దీన్ని వదిలి దీన్ని పట్టుకుంటావ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ఒక సాంప్రదాయానికి సంబంధించిన ఒక ఐడియాలా జరుకుందాం అయితే నేను ఆశ్చర్యపోయింది ఎప్పుడు పుచ్చారెడ్డి గారు కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటి ముందు వినాయకుడు విగ్రహం పెట్టాడు గూడ మీద అప్పుడు అడిగాది ఆయన ప్రాగ్నమెటిక్ పర్సన్ కదా మరి ఆయన ఎట్లా దృష్టి దోషం ఉంటది సో అంతకు ముందే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కొత్త కొత్త బిల్డింగ్ కడుతున్నారు అనుకో దానికి ఒక గుమ్మడికాయ కట్టి ఉంటది అవునా లేకపోతే ఇట్లా అట్ల ఒక బోర్డు ఉంటది కొమ్ములు గిమ్ములు ఉండి మన హీరోల ఫోటోలు పెట్టుకోవచ్చు చూడు అక్కడ మాత్రం గలీజ్ ఉండాలి ఫోటో అది పెట్టుకుంటారు. అంటే అందానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చే మనిషి అక్కడ మాత్రం అంద విహీనమైన లేకపోతే మూలలకి నిమ్మకాయలు మిరపకాయలు కలిసి వేలాడుతుంటాయి. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీ సీన్లకి వెళ్తే కచ్చితంగా ఎంట్రన్స్ లో దానికి పూజలు కట్టరా చేయరు కానీ వినాయకుడు బొమ్మను ఏదో ఒకటి ఉంటది. సో బుచ్చారెడ్డి గారు ఈ ఏర్పాటు చేసినప్పుడు నేను అతన్ని అడిగాను సార్ నాకు తెలిసింది మీకు మూడు నమ్మకాలు లేవు ఉన్నాయా అని అడిగితే లేవు అన్నాడు ఆయన మరి బయట వినాయకుడి విగ్రహం వీధిపోటు అదిదది అన్నారు ఇవన్నీ ఉన్నాయని నమ్ముతున్నారు అంటే నమ్మడం లేదు కానీ ఒక రకంగా ఉన్నాయి అన్నాడు అది ఎట్లా ఉంది అని చిన్న ఎక్స్ప్లెయిన్ చేశడు అండ్ ఐ వాస్ కన్విన్స్డ్ అంటే పొద్దున అడిగినప్పుడు దృష్టి దోషం ఉందా అంటే ఉంది బట్ లేదు లేదని కూడా చెప్పాను ఎట్లా ఉంది అంటే మనిషికి ఉన్న ఒకానొక అలవాటు ఏంది అంటే దేన్నైనా ప్రత్యేకంగా చూడటం ఆ ప్రత్యేకంగా చూస్తున్నవాడు ఎటువంటి ఆలోచనతో చూస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఉదాహరణకి ఒక హీరోయిన్ని చూస్తున్నాం. అందరిని చూస్తున్నాం కానీ అక్కడ కూర్చున్న 1000 మంది ఏ ఆలోచనతో చూస్తున్నారో ఎవరికీ తెలియదు. అంటే దృష్టి కలుషితమైందా లేదా మనసు వల్ల ఒకడు అనుకోవచ్చు దీన్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవాలి. ఇంకోడు అనుకోవచ్చు దీనికి ఇక్కడికి ఇక్కడ ఏమనా చేయాలి అనుకుంటాడేమో తెలియదు. ఇంకోటి అనుకోవచ్చు నా పెండ్లా వచ్చి ఎందుకు లేదు ఇంకోటి అనుకోవచ్చు ఏదో అదృష్టం ఉంటే అట్లా ఉడుతాను ఇంకోటి అనుకోవచ్చు అసలు నా కూతురులాగా ఉంది. ఒక్కొక్కడు ఒకలాగా అనుకోవచ్చు కదా అందరూ నెగిటివ్ గా ఆలోచించారు అనుకో ఈ ఆలోచన యొక్క ప్రభావం కొంత పడే అవకాశం ఎందుకంటే అంతా తాటే చాలు వై మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు బాగుంటది. స్మశానానికి వెళ్లిస్తే కొంచెం అలజడిగా అయితది. నువ్వు మార్చుడికి పోయినావ అనుకో మార్చుడి కొంత డిస్టర్బ్ అయితది. ఎప్పుడైనా చచ్చిపోయిన డెడ్ బాడీలు అన్నీ ఒక కుప్ప కుప్ప చూసావ అనుకో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అంటే అది ఏమైంది నీ థాట్ ప్రాసెస్ కి డామేజ్ అయితది. బుచ్చా రెడ్డి గారు ఏమన్నారంటే అంత పెద్ద సీరియస్ మేటర్ కాదు గానీ ఎవరైనా ఒక 100 మంది నిన్నే చూస్తున్నారు అనుకో అప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటదా ఉండదా? ఉంటది. ఏ జంతువు అట్లా చూడదు. ఒకసారి ఓషో ఒక మాట చెప్పాడు గుర్రాలు పరిగెడుతుంటే మనుషులు చూస్తారు కానీ మనుషులు పరిగెడుతుంటే ఒక్క గుర్రమున చూస్తారు గుర్రాలకి ఏమ ఇంట్రెస్ట్ ఉంటదిరా మనుషులు పరిగెడితే ఏంది పాయలు పొంగుతే ఏంది అది గడ్డి వేసుకుంటూ కూర్చుంటారు మనిషికి ఎందుకో కొందటి మీద ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉంది అందులో ఏమేమ ఉంది శారీరక అందము అంద విహీనము కూడా రెండవది ఆస్తి ప్రాపర్టీ ఇవి ఉంది కదా మూడవది జ్ఞానం నాలెడ్జ్ ఈ మూడిటిని చూసి కుళ్లుకుంటాడు మనిషి తన దగ్గర జ్ఞానం లేదని కుళ్లుకుంటాడు తనకు ఆస్తి లేదని కుళ్లుకుంటాడు తనకు అందం లేదని కుళకుంటాడు. రెండవది ఈ మూడిటిని తన దగ్గర ఉన్నవి ఉంచుకొని వేరే వాడి దగ్గర తక్కువ ఉంటే కించపరిచేట్లు చూస్తాడు కూడా ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనిషిలో నేను వీడికంటే అందంగా ఉన్నానని వీడికంటే నాకే ఆస్తి బాగుందని అట్లాగే వాడికంటే నేనే అందంగా ఉన్నానని ఈ రెండు పొలారిటీస్ మధ్యన హ్యూమన్ మైండ్ ఎప్పుడు ఇన్ జనరల్ గా కొట్టు పెట్టాడు. ఇది అందరికీ వర్తిస్తది నాకు లేదు నా ముందు నా ఫ్రెండ్ అపర కోటీశ్వరుడైనా నేను వెళ్లి నా రూమ్లో పడుకొని నా పని చేసుకుంటా అదే ఒక్క థాట్ కూడా రాదు నాకు నాకంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తే అందానికి సంబంధించిన మూల నిర్వచనం నాకు అర్థమైంది అదేంది పోలిక వల్ల కనిపించే అందం వేరు అదర్వైస్ దేని అందం దానికి తద్వారా ఏది ఎలా ఉండాలో అలా ఉంది దాన్ని అంగీకరించిన అందం తప్ప నీవు అనుకున్నట్టు ఉంటే అందం ఉండడం కాదు ఇప్పుడు తెల్లగా పొడుగగా నాజుగ ఉంటే అందంగా ఉంటది అట్లా నీకు అనిపిస్తుంది. ఒక చిన్న జోక్ తెలుసరా బాబు ఒకతను పోలీస్ స్టేషన్ కి పోయి కేస్ పెట్టాడంట ఏమని కేస పెట్టాడు అంటే మా పక్కింటి అతను నన్ను హిప్పోపోటమస్ అని అన్నాడు. తెలుసా హిప్పోపోటమస్ అంటే నీటి గుర్రం గుర్రం అంటారు దాన్ని యక్చువల్గా నీటి గుర్రం దాని పేరు యక్చువల్లీ నీ ఇష్టం ఇద అనుకో సో హిప్పోపోటమస్ అన్నాడు నాకు చాలా బాధ ఉంది అందుకని కేసయంటే ఆబవియస్ గా అడుగుతాడు కదా ఏమ అడిగాడంటే ఎప్పుడన్నాడు సార్ అని అడిగాడు అంటే 22 ఇయర్స్ క్రితం అన్నాడు మొదటిసారి అన్నాడు ఈరోజు ఉదయం వరకు రోజు అంటున్నాడు నేను బయటికి రాగానే హేయ్ హిప్పోపమా గుడ్ మార్నింగ్ అంటే నేను అదేదో మంచి ఏమంటారు ప్రశంసా పూర్వకమైన ఒక సంకేతం అనుకొని నేను గుడ్ మార్నింగ్ సార్ అంటున్నా ఈరోజు ఉదయం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే హిప్పోపోటమస్ అంటే ఎట్లా ఉంటదో చూసినా ఎంత గలీజ్ ఉంటుందో చూసినా అంటే 22 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కేస్ పెట్టి అన్నాడు. సో అదేమిటో తెేలనంత వరకు ఏ సమస్య లేదు చూడు హిప్పోపోటమస్ ఎట్లా ఉంటదో చూడగానే మనసు పట్టుకుంది. ఇదే దోషం అండి చిన్నప్పటి నుంచి నువ్వు నమ్మావ అనుకో ఒకటి నల్లచీర కట్టుకున్న వాళ్ళు ఎదురుపడితే ఇది కలిపేవా పనులు ఆగిపోతాయి అని నువ్వు నమ్మితే అది నీకు దోషంగా క్రియేట్ అవుతది. చాలా మందికి ఉంటది ఇప్పుడు నల్లపిల్లి ఏం పాపం చేసింది చెప్పు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని శతాబ్దాల నుంచి దాన్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు నల్లపిల్లి ఎదురవస్తే పోరు ఒక్కసారి జంతువుని అడుగుతారా ఎలాంటి మనిషి వస్తే నువ్వు పోవాలి బయట ఉత్త ఏదో కాకుండా ఎవరనా భర్త చచ్చిపోయిన ఆవిడ ఎదురు వస్తే పోరు ఒకప్పుడు ఊర్లలో ఖాళీగా ఉండి టైం పాస్ కాక ఇట్లాంటివన్నీ పెట్టుకొని మనసుకి ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకునేవాళ్ళు ఇప్పుడున్న సమాజంలో అందరూ నార్మల్ గా ఉన్నారు ఎవరు ముత్తేదువా ఎవరు భర్త చనిపోయిన వాడు ఎవరికి ఐదు పెళ్లి లేని వాళ్ళకి తెలియదు. సో బుచ్చా రెడ్డి గారు ఏమన్నారంటే ఎక్కువమంది మనల్ని చూసినప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడతాం. మరి ఈ మూడు విషయాలు జ్ఞానము ఆ తర్వాత ఏమిటి ప్రాపర్టీ మూడోది అంద మూడు విషయాల్లోనే దోషాలు ఏర్పడుతున్నాయి. ఇది నా అబ్సర్వేషన్ అక్కడ చూసేది ఇల్లును కదా కాదు నువ్వు ఇంటిని అన్ని ఇళ్ళను చూసినట్టు చూడకుండా స్పెషల్ గా చూస్తావ అన్నమాట అది దోషం అంటే యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్పెషల్ ఇంపార్టెన్స్ అప్పుడు ఏమైతది నీ ఫస్ట్ దృష్టి వినాయకుడి మీద పడతది వినాయకుడు చూడగానే నీ మనసులో ఒక రకమైన భక్తి తరంగం వస్తది అక్కడి నుంచి నువ్వు ప్లెజెంట్ గా చూస్తావ ఇది చిన్న సైకలాజికల్గా జరుగుతది అంటే ఒక ఆర్డర్ ఇప్పుడు నువ్వు ఇంటిని చూసే బదులు నీ దృష్టి ఫస్ట్ దాని మీద పడ్డదండి ఇప్పుడు ఆర్ట్ లో కూడా ఫోకల్ పాయింట్ మీద ఒకటి ఉంటది. మనం పెయింటింగ్ వేసినప్పుడు హైలైట్ చేయాల్సిన అంశాన్ని హైలైట్ చేసి మిగతాదంతా సబ్ చేస్తాం. సేమ్ థింగ్ అప్లైస్ టు రియల్ లైఫ్ ఆల్సో అందుకని దృష్టి దోషం ఉన్నా లేకపోయినా ఎక్కువమంది చూశారనుకో అది ఒక నెగిటివ్ థాట్ క్రియేట్ చేయొచ్చు. మీకు తెలుసో తెలియదో నేను చూసాను కాబట్టి చెప్తున్నా చిన్నజీర స్వామి ఉంటాడు కదా అట్లాగా ఇప్పుడు ఎవరెవరైతే పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు జనాలు వచ్చి కలుస్తూ ఉంటారు. ఎంతో మంది కలుస్తారు కదా ఆ జనాలు ఎవరెవరు ఏ దృష్టితో కలుస్తున్నారో తెలియదు. మ్ అట్లాంటి వాళ్ళు వాళ్ళ గదిలోకి వెళ్ళే కంటే ముందు ఖచ్చితంగా దిష్టి తీస్తారు. మూఢాచారం కాదు అసలు వాళ్ళేం పట్టించుకోరు దాన్ని అంటే పాటని ఎందు చేయడం ఇప్పటివరకు ఎవరెవరు చూశారో అదంతా పోయింది ఊ బుష్ అని కింద వేసేస్తారు చిన్న గుమ్మడికాయ పాటలు కొట్టేస్తారు. ఇలా అందుబాటు లేకపోతే ఏదో చిన్న నిమ్మకాయనో ఏదో లేకపోతే ఇలా తిప్పేయడమో ఏదో చేస్తారు. అది ఒకరు చూసుకుంటారు కార్యక్రమం అట్లాగే ఒక చేజె ఉన్నాడు నాకు తెలిసినవాడు అపారమైనటువంటి మథమెటికల్ నాలెడ్జ్ ఉన్నవాడు వాడు చిన్న వయసులోనే గొప్ప గొప్ప సర్కస్ ఫీట్లు చేశడు. హి హాస్ గ్రేట్ మెమరీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంత ప్రొటెక్ట్ చేస్తారో నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావ్ వాడి జ్ఞానాన్ని చూసి అందరూ కొనుకుంటారు కదా అందుకని ఆ దోషం తగలకుండా వాడు ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ కి వెళ్ళినా బయటికి వెళ్ళినా కార్ ఎక్కి తిరిగి వచ్చినా ఫస్ట్ రాగానే దృష్టి తీస్తారు. అంటే ఇప్పటివరకు ఎవరెవరి మీద చూశారో ఆ దోషం నీ మీద లేదు అని తన మనసుని నమ్మించడానికి వచ్చిన చేష్ట చేస్తారు. అందుకని దృష్టి దేశం ఉందా లేదా అంటే ఈ విధంగా ఉంది. ఎగ్జాంపుల్ నువ్వు కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు దృష్టి తీస్తారు ఎందుకంటే అందరి దృష్టి నీ కొత్త బట్టల మీద పడతది. ఈ విషయం నేను నాకు చిన్నప్పటి నుంచి కొత్త బట్టలు ఎప్పుడు లేదు. అందుకే ఈ అవకాశం రాలేదు. నేను అంబగుడి దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎవరో నాకు వాళ్ళు కొనుక్కున్న షూ వాళ్ళకి సరిపోని కారణంగా నాకు ఇచ్చారు గిఫ్ట్ గా నాకు షూ వేసుకోవాలని ఒక విపరీతమైన ఆసక్తి. అప్పుడు మా ఇంటి బయట అత్త కూర్చొని ఉండది. నేను ఇట్లా షూ వేసుకొని బయటకి జమ్మని జంప్ చేసినట్ల చూడ చూసి ఏమో కొత్త షూ దిష్టి తాగుతది అంటే దిష్టి ఏం తాకదు అని పక్కనే బుడద గుంట ఉంటే దాంట్లో దూకి మొదట ముండా ఉడక షూ నాశనం చేసిన అన్నది నేను యాక్చువల్గా నాశనం చేసిన షూని కాదు ఆమె థాట్ని అంటే నాకు ఎప్పుడో ఇది రిజిస్టర్ అయింది ఈ విషయం ఇప్పుడు నాకఎందుకు దృష్టి దోషం లేదంటే నేను బెంజకార్ని ఎట్లా చూస్తున్నా మారుతిని అట్లే చూస్తా నేను స్పెషల్ గా చూసేది లేదు అందమైన అమ్మాయి ఎంతో మామూలు అమ్మాయి ఎంత అందరూ మనుషులే ప్రత్యేకంగా అందాన్ని చూడడం ఏమ లేదు. ఒకవేళ చూస్తే ఏదనా సబ్జెక్ట్ చూడడమే మనం ఆర్ట్ కోసమో లేకపోతే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ కావాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం వేరు మనసులో ఒకటి అనుకుంటూ చూడడం వేరేది కదా అంటే ఏదో ఇప్పుడు దీన్ని ఏమంటాంటే మానసిక వ్యభిచారం ఒకటి ఉంటది. అట్లా చూసేది లేదు. అంటే ఓన్లీ అందం మిషన్ లో ప్రాపర్టీ నాకు కొడుకు కట్టాడురా ఇక్కడఎక్కడ డబ్బు ఈ థాట్ చూసిన అందరూ అట్టే చూశారనుకో ఆ చూపు అనేది ఎదుటి వ్యక్తి గుర్తిస్తాడు. అంటారు కదా ఏంది అట్లా చూస్తున్నావ్ అని అడుగుతారు కదా ఒక్కోసారి దీన్ని ఏమంటారంటే గేజింగ్ అన్నమాట ఎవరో చెప్పాడు డాంకస్ గ్రేస్ స్టూపిడ్ పర్సన్ గేజ్ అని గ్రేస్ అంటేనేమో నవ్వులుతా ఉంటాయి. స్టూపిడ్ పర్సన్ ఎప్పుడు అందరికీ చూస్తా ఉంటాడు. కార్ వ కార్ ఎట్లా చూస్తాది. అమ్మాయి మొదటి అమ్మాయి పెద్ద బిల్డింగ్ అంటే వాడికి ఇంతసేపు పక్కోళ్ళ దగ్గర అది ఉందని కుళ్లుకోవడం తప్ప తన దగ్గర లేదని బాధపడడం తప్ప ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తెలియదు లేని దాన్ని సంపాదించడం తెలియదు. అది మనిషికి ఉన్న ఫిత్రత్ అది. సో ఈ దీనికి సంబంధించి రకరకాల పార్శ్వలు అంతే ఇప్పుడు చాలామంది చేతిలో ఉంటాయి నల్ల తాడు ఉంటది మెడలో ఒక రుద్రాక్ష ఉంటది ఇదంతా దేనికోసం అంటే నీ మనసుకి ఏదైనా అంటుకుంది అనుకో ఆ మనసుక అంటుకున్న ఆలోచనను తీయడానికి మళ్ళీ ఇంకొక మెకానిజం అవసరమైతది. అట్లా అందుకని నమ్మేవాడు జీవితకాలం ఆచరిస్తే మంచిది. లేదా నమ్మకం అవసరం లేదని తెలుసుకొని రియలైజేషన్ వచ్చిన ఓకే కానీ నమ్మి ఆ నమ్మకానికి అగైనస్ట్ గా వాడు ప్రవర్తిస్తే డామేజ్ అయితది. అట్లా దృష్టి దోషాలు ఉన్నాయి సర్ప దోషాలు ఉన్నాయి గ్రహ దోషాలు ఉన్నాయి కుజ దోషాలు ఉన్నాయి రకరకాల దోషాలు ఉన్నాయి ఇవి అనుకుంటే ఎన్ని అనుకుంటే అన్ని దోషాలు ఉన్నాయి అందుకని ఈ ఎవిల్ ఐ అన్నది ఓన్లీ ఇండియాకే పరిమితం కాదు ఇప్పుడు మా ఊర్లో లాస్ట్ మాట గఫూర్ సాబ్ అని ఉంటుంది గఫూర్ సాబ్ గఫూర్ హాస్పిటల్ లో ఉన్న జనాల కంటే 100 రెట్లు ఉంటాడు అక్కడ బండు వీళ్ళు కట్టుకొని ఆయన ఏం చేయడు మంత్రిస్తాడు ఆయనకు మంత్రం తెలుసు తేలుకాటుకి మంత్రం తెలుసు పాముకాటుకి మంత్రం తెలుసు కానీ భార్యని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియదు. ఇక దానికి మంత్రం లేదు. ఆయన ఇంకెవరు నేర్పోవాలి అప్పుడు హాస్పిటల్లో ఉంది అనవంత ముందే ఉంటారు ఎవరు వెళ్లి అడిగారు రిపోర్టర్ ఏ ఏ జంతువులు కాటేస్తే దానికి విరుగుల విషయం ఉందంటే అన్ని జంతువులకు ఉంది మనిషికి తప్ప సో ఇప్పుడు ఈ దృష్టి దోషం చూడు కుక్క ఎప్పుడు దేన్ని ప్రత్యేకంగా చూడొద్దు బెంజ్ కార్ని లేకపోతే ఒక సాధారణమైన కార్ని ఎందుకు కుక్కకుి తెలియదు కదా అది ఒకటే చూస్తది వీడు ఆపితే కాలు లేదని చేద్దాం అంతకు మించి దానికి పెద్ద ప్రణాళిక ఏమ కానీ మనిషి తన మనసులో ఉన్న సమాచారాన్ని ఆధారం చేసి నిరంతరం చూస్తాడు ప్లెజెంట్ గా చూడకుండా ఒక థాట్ తో కరెక్ట్ అయి చూస్తాడు చూడు స్పెషల్ అట్లా ఒకటేసారి ఇప్పుడు నువ్వే రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అందరూ నిన్ను స్పెషల్ గా చూశరునుకో అప్పుడు దృష్టి బ్రహ్మానందం గారు ఒక మాట చెప్పారు ఎవరు బ్రహ్మానందం ఆయనకి ఏదైనా అవార్డు ఇచ్చారనుకో సన్మానంలో అందరూ పొగిడారునుకో బ్రహ్మానందం అట్లా ఇట్లా పొగుతారు కదా ఆవిస్ అతను మహానుభావుడు అది అని అంటారు నోటికి ఏదో వస్తే వాగుతారు అవునో కాదు అని అనేస్తారు బ్రహ్మానందం గారు వెంటనే ఇంటికి వెళ్ళిపోయి అడ్డపంచి చుట్టుకొని అంగి వదిలేసి చాప వేసుకొని నేల మీద పడుకుంటాడు. ఎవరో అడిగారు ఎందుకు అట్లా అంటే వాళ్ళు అన్నవన్నీ నిజం అవునో కాదో విన్నది నేనే అవేవి సత్యము కాదు ఇదే నా రియాలిటీ అని నేను గుర్తించి నేను దాన్ని అట్లా చేస్తాను అట్లా ఒక గంట సేపు చాప మీద నేను అడ్డపంచ కట్టుకొని పడుకుంటే నా రియాలిటీ నాకు తెలుస్తుంది. ఓహో ఇది నేను అది కాదు నేను మళ్ళా జనజ పడతాను. అట్లా చాలా మంది మేధావులకు కూడా ఒక్కొక్కసారి మనసులు కొన్ని పట్టుకుంటాయి. అట్లాంటి టైంలో చిన్న దోష నివారణ చర్యలు చేస్తే ఉపశమనం జరుగుతది. ఓన్లీ ఎన్లైటన్డ్ బీయింగ్ కి మాత్రమే అవి ఉండవు కానీ ఎన్లైటన్ బీయింగ్ కూడా అందర అన్ని చేస్తారు. వాడు వలి పెట్ట అందుకని జనాన్ని ఇరుక్కున్నావా కొన్ని అంగీకరించాలి ఇప్పుడు ఎవడో వచ్చింది ఇచ్చిట తిప్పాడు తిప్పు తిప్పుకోండి. నేను బయట మన పార్క్ గేట్ ఉంది కదా దాని మీద ఒక బోర్డ్ రాద్దాం అంటే నాకు నిన్న నైట్ పడుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ థాట్ వచ్చింది అట్ట చేద్దాం అని అనుకుంటున్నా మార్కల్ పిన్తో రాయాలి దయచేసి గేటు వేయబడును గేటు వేయడం వల్ల లాభాలు ఇది ఎవరు రాయడు కదా నీ చేతులకు యోగా అవుతది అట్లా నీకు ఒక జాగరూకత ఎరుక వస్తది తర్వాత గేటు వేయడం వల్ల పుణ్యం వస్తది. అంటే ఇట్లా ఊరికి ఆలోచింపచేసి సరదా మాటలు ఒక ఐదారు రాద్దాం అని ఎందుకంటే నేను చెరుకురసం పట్ట దగ్గర చూసిన చెరుకు రసం తాగితే ఎన్ని లాభాలని రాశరు నేను వాని అడిగాను నువ్వు తాగుతావు భయ్యా అంటే ఎవడు తాగుతాడు భయ్యా మనం చాలా తాగుతా ఏనా ఆ మిషిన్ అమ్మేటోడు పెట్టిండు భయ్యా అవన్నీ మనకు తెలుసమ్మ నాకు తాత్పర్యం ఏంటంటే కొన్ని ఉన్నాయి లేవు నమ్మిన వాడికి ఉన్నాయి నమ్మని వాడికి లేవు నమ్మిన వాడికి దైవం ఉంది నమ్మిన వాడికి మూఢ నమ్మకాలు ఉన్నాయి నమ్మిన వాడికి శాస్త్రాలు ఉన్నాయి నమ్మిన వాడికి హోమాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి. నమ్మని వాడికి యదార్థాన్ని యదార్థంగా చూసిన ఎవరైనా చూస్తున్నారు అనుకో చూడని కానీ మనిషి ఏం చేస్తాడు చూస్తున్నప్పుడు ఏ ఎందుకట్లా చూస్తున్నావ అట్లా ఇంటరప్ట్ చే అట్లా అడగడంతోనే అటెన్షన్ పే చేయడంతోనే ఆ తాడని పట్టుకుంటారు. అంటే చాలా మంది పిచ్చి వేసిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏందంటే ఒకప్పుడు జెమినీతి లోగో వచ్చింది తెలుసా రెండు పుంగలు ఉండి ఆ పుంగ ఉండి ఆ పుంగలు ఇట్లా అది ఎర్లీ గ్రాఫిక్ అది మా ఇంటి దగ్గర ఒక ఆవిడకి పిచ్చి తీసింది. ఆమె పేరు ఎందుకు లేదు ఫస్ట్ అందరికి పిచ్చి చెప్తుంది ఇప్పుడు ఆమె వేరే సంగతి పిచ్చి తీసింది ఆమెకు అసలు ఆమెను కార్లో హైదరాబాద్ తీసుకపోతే కార్ ఎక్కియడానికి ఊరు సరిపోలేదు. ఎవరు ఎక్కించి అయిపోయారు. చేతులో డం పెడతది కార్ కాలు అడ్డం పెడతది. మొత్తం పెట్టిన తర్వాత దుంకుతది ఇటు చేస్త ఓ అసలు మూడు గంటలు ఒక డ్రామా నడిచింది ఏదైనా కార్లో ఎక్కించుకొని తీసుకపోయి సంగతి అసలు ఈమె పిచ్చి ఎందుకు లేసిందంటే నాకు ఒక చెప్పాడు నేను నమ్ముతున్న దాన్ని ఆ జెమినీ టీవీ లోబో జూమ్ ఇన్ అయ్యి ఇట్లా బొయ్యారం లాగా లోపటికి పోతుంది. ఆమె దగ్గర నుంచి చూసి లోపటికి వెళ్ళిపోయింది బయ్యారం ఆమె మైండ్ ఆ బుక్కలకి వెళ్ళట వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పిచ్చి లేదు అన్నాడు నేనైతే నమ్ముతున్నా ఆమెను అడుగుదాం అంటే నాకు అవకాశం రాలేదు సో ఇది సో ఇది మూఢ నమ్మకం అని అనడానికి లేదు ఓకేనా ట్రై సార్ ఇది నమ్మకం మూఢ నమ్మకం ఇస్ డిఫరెంట్ ఇది నమ్మకము రెండోది దీంట్లో కాస్త సామాజిక కోణం ఉంది కొంత సాంస్కృతిక ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది సో దీంతో పోరాడకుండా నువ్వు ఏదనా కొత్తిళ్లు కట్టుకున్నప్పుడు నువ్వు నమ్ముతలేవు కరెక్టే మీ ఇంట్లో వాళ్ళని నమ్మితే నిమ్మకాయ కట్టేసేయ్ డోంట్ ఫైట్ ఎందుకంటే ఇంకో మూడు మూలలు ఉన్నాయి అవి నీవు అనుకో ఇంతే నేను చెప్పాలి ఇప్పుడు కారా కడతారు కింద కొత్త కారికి ఎందుకో పాత కార్కి కట్టరు దాని మీద ఒక దృష్టే పడదు కదా సో ఏదైతే అందంగా ఉందో ఏదైతే కాస్ట్లీ ఉందో ఎక్కడైతే ఎక్కువ అపారమైన జ్ఞానం ఉందో దాని మీద మనిషి దృష్టి పడుతుంది అంటే మనిషికి ఇష్టం ఇంతే చెప్పాలనుకున్నది ప్రస్తుతానికి ఇంతే రీసన్స్ వయస్

 🕉️ ఓం నమః శివాయ 🕉️ 

🙏 శివాయ గురవే నమః 🙏

లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము.

1. మొదటిది బ్రహ్మ కి గుర్తు
2. రెండవది విష్ణువు కి గుర్తు
3. మూడవది శంకరుడు కి గుర్తు

మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం.

1. పరమాత్ముని నామం సదా శివ,

2. సదా శివ అంటే
సదా - ఎల్లప్పుడూ , శివ అనగా కళ్యాణకారి " మంగళకారి " మరియు "శుభకారి"

3. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్య మూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు.

4. పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో (ముక్తిధామంలో) ఉంటారు.

5. పరమాత్మ - త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు,, శంకరులను కూడ సృష్టించినవాడు.

6. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము,
ఈ ముగ్గురు చేత మూడు కర్తవ్యాలను చేయించువాడు పరమాత్మడు

7. లింగం శబ్ధము లీనము అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని మరియు లక్షణములు చూపించేది అని
అర్థము. పరమాత్మ లక్షణములు చూపించేది కావునశివలింగం అని అంటారు .

8. ఓం నమః శివాయ అంటే
ఓం - నేను ఆత్మను
నమః - నమస్కారం
శివాయ -పరమాత్మడు
ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని అర్ధం.

🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏

గత జన్మ పాపాలు - నేటి ఖర్మలు..........!!

 🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀

గత జన్మ పాపాలు - నేటి ఖర్మలు..........!!
ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం.. ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్ధంతమే హిందూ మతానికి పునాది కూడా.

కర్మ సిద్దాంతము ప్రకారం.. జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.

మొత్తానికి పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం. పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టేయే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.

మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటీ..? వాటిని ఎలా నివారించుకోవాలి అనే  విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి.

గతజన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు. ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడమూ ఉన్నదని స్పష్టమవుతోంది. 

సాధారణ జ్యోతిష్యంవల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. నాడీగ్రంధాల నుంచి కూడా తెలుసుకోవచ్చు. కాని నాడీ గ్రంధాలు ఈ విషయాలలో స్పెషలైజుడ్ రీసెర్చి చేసినవి గనుక వాటి నుంచి ఈ వివరాలు బాగా తెలుస్తాయి. పూర్వ జన్మలో మానవులు చేసే పాపాలు, ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నింటిని పరిశీలిద్దాం.

గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేశాడు. ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి, పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.

గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలూ విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోతోంది. చేతిలో డబ్బులేదు. ముసలి వయసులో ఫుట్ పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది.

గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్ళి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్ గా కనిపిస్తున్నది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరటం లేదు. గట్టిరెమెడీలు చేస్తే గాని ఈ దోషం తొలగదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వ జన్మ ప్రభావం ఎదుర్కొంటున్నారు కనిపిస్తారు. వీరందరూ సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు  ఆగిపోతాయి. అయితే, సరియైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది. 

గత జన్మ పాపాలకు ప్రస్తుతం పూజలెందుకు?

పూర్వ జన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని అనుకుంటారు. అయితే, పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.

అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి. దోషాలు పోతాయి.🙏

J N RAO 🙏🙏🙏

☸️🍀☸️🍀☸️🍀☸️🍀🍀🍀🍀🌸
 *శ్రీ గురుభ్యోనమః* 

      *ఓం నమో భగవతే శ్రీ రమణాయ*
                      
*నేను ఎవరు ?*

*21.  ముక్తిని  గోరువానికి  తత్వముల  విచారణ  ఆవశ్యకమా ?*

*జ.*  ఊడ్చి  పారవేయవలసిన  చెత్తని  పరీక్షించుటవలన  ప్రయోజనం  ఎలా  లేదో,  అలాగే  తనను  ఎరుగవలసినవాడు  తనను  కప్పి  ఉంచిన  తత్వములను  అన్నింటిని  ప్రోగుచేసి  పారవేయక,  అవి  ఇన్ని  ఉన్నాయంటూ  లెక్కలు  కట్టుట  చేతను,  వాని  గుణములను  పరీక్షించుట  చేతను  లాభం  లేదు.  *ప్రపంచాన్ని  ఒక  స్వప్నంగా  తలచవలెను.*

            *"భగవాన్ శ్రీ రమణ మహర్షి"*
                        
🪷🙏🏻🪷🙏🏻🪷
 ☸️🔯 *బుద్ధం శ‌ర‌ణం గ‌చ్ఛామి* 🔯☸️

*బుద్ధ పూర్ణిమ*

ఐహిక అంశాల పట్ల విముఖుడై జ్ఞానోదయంతో మానవాళికి ఒక మార్గనిర్దేశం చేసిన మహోన్న తుడు బుద్ధుడు. అహింసయే పరమ ధర్మమని బోధించిన మహనీయుడు ఆయన. బుద్ధునికి మహాబోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినది క్రీస్తు పూర్వం 588లో. ఆయనకు జ్ఞానోదయమైన రోజు, బుద్ధ గయలో ఆయన నిర్వాణం, కుషి నగరంలో ఆయన పరినిర్వాణ (అంతిమ భవ బంధ విముక్తి) జరిగిన సందర్భాలను పురస్కరించుకుని బుద్ధ పూర్ణిమను పాటిస్తారు. వైశాఖ శుద్ధ పూర్ణిమను బుద్ధ పూర్ణిమగా పాటిస్తారు. దీనిని బుద్ధ జయంతిగా కూడా పేర్కొంటుంటారు. ఈ తిథి రోజున ఆయన నేపాల్‌లోని లుంబినిలో జన్మించారని చెబుతారు. చారిత్రకంగా చూస్తే చైనా యాత్రికులు ఫాహియాన్‌ వంటివారిరచనల్లో ఈ వేడుకల ప్రస్తావన కనిపి స్తుంది. బుద్ధ పూర్ణిమను వేర్వేరు దేశాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. నేపాల్‌లో దీనిని స్వన్య పున్హి అని, సింగపూర్‌లో దీనిని వెసాక్‌ అని, ఇండొనీషియాలో హరి వైసాక్‌ గాను పిలుస్తారు. థాయిలాండ్‌లో దీనిని విశాక్‌ బుచ్చగా పిలుస్తారు. బౌద్ధులు గుర్తించదగిన సంఖ్యలో ఉన్న ఆగ్నేయాసియా దేశాల్లో బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. అటువంటి దేశాలలో శ్రీలంక, వియత్నాం, టిబెట్‌, మయన్మార్‌, నేపాల్‌, భూటాన్‌, థాయిలాండ్‌, కొరియా, చైనా, కంబో డియా, జపాన్‌ ఉన్నాయి.

బౌద్ధులు ఈ పవిత్ర దినాన్ని ప్రశాంత చిత్తంతో, ఆత్మావలోకనం చేసుకుని బుద్ధుని బోధనలు మననం చేసుకుంటూ, ఆయన జీవితంలోని సంఘ టనలను తలచుకుంటూ, బౌద్ధారామాలను సంద ర్శించడం వంటి కార్యక్రమాలతో గడుపుతారు. అలాగే బౌద్ధ భిక్షువులకు ఆహారం అందజేయడం, బుద్ధుని విగ్రహాల ముందు అగరువత్తులు వెలి గించి, పూలు, పళ్లు సమర్పించడం వంటివి చేస్తారు. బౌద్ధులు ఈ రోజును పంచశీల సిద్ధాంతాలపై తమ విశ్వాసాన్ని మరోమారు గుర్తు చేసుకుని పునరంకిత మయ్యే రోజుగా పరిగణిస్తారు.

(పంచశీల అంటే ఇతరుల ప్రాణాలు తీయ కపోవడం, దొంగతనాలకు పాల్పడకపోవడం, అబ ద్ధాలాడకపోవడం, మత్తు పదార్థాలు సేవించకపో వడం, వివాహేతర సంబంధాలకు పాల్పడకపోవడం). అలాగే ధర్మ చక్రం ప్రవచించే అష్టాంగ మార్గాన్ని గర్తు చేసుకుం టారు. ఆ రోజున పలు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో సామూహిక ప్రార్థనలు, బౌద్ధ మత గ్రంధాల పఠనం, అందరూ కలిసి ధ్యానం చేయడం, పెద్దఎత్తున వస్తువులు పంచి పెట్ట్టడం, ఊరేగింపులు, బుద్ధ విగ్రహానికి పూజలు ఉంటాయి. వీటిలో భాగంగా ప్రత్యేక పూజలు, హారతులు బోధి వృక్షం మీద పాలు, సుగంధ జలం పోయడం, దీపాలు వెలిగించడం చేస్తారు.

మనదేశంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన బుద్ధ గయలోని మహా బోధి వృక్షాన్ని దర్శించుకునేం దుకు బుద్ధ పూర్ణిమ రోజున భక్తులు పె ద్ద ఎత్తున తరలివస్తారు. బుద్ధ గయలో 80 అడుగుల ఎత్తు బుద్ధుని విగ్రహం వద్ద్ద నుంచి ఊరేగింపు ప్రారంభ మవుతుంది. మహా బోధి కాంప్లెెక్స్‌ను రంగు రంగుల పతాకాలతో అలంకరిస్తారు. అలాగే బుద్ధుడు తన మొదటి బోధ వినిపించిన వారణాసి సమీపంలోని సార్నాథ్‌ మరో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. థాయిలాండ్‌, టిబెట్‌, భూటాన్‌, పలు ఇతర ప్రాంతాల నుంచి భిక్షకులు ఈ రోజున బుద్ధుని ఆశీస్సులకై ఇక్కడికి వస్తారు. ఒడిశాలోని ధవళగిరి కూడా బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు వైభవంగా జరిగే ప్రదేశాల్లో ఒకటి.

ఈ రోజు ముఖ్యంగా పాలు, బియ్యం కలిపి చేసిన పరమాన్నం వంటి పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ రోజ మాంసాహారాన్ని ముట్టరు సాధారణంగా తెల్లని దుస్తులు ధరించేందుకే ప్రాధాన్యతనిస్తారు. భారత్‌, ఇతర దేశాలలోని బౌద్ధులు ఈ రోజులు తమ ఇళ్లను, వీధులను రంగు రంగుల దీపాలతో అలంకరించుకుంటారు.

సనాతన ధర్మం విజ్ఞానం నుండి వినాశనం వైపు | SANATANA DHARMAM INVENTION INVASION SURVIVAL

సనాతన ధర్మం విజ్ఞానం నుండి వినాశనం వైపు | సనాతన ధర్మం ఆవిష్కరణ దండయాత్ర సర్వైవల్

https://youtu.be/ojmBTub73JI?si=SJx5BGHkZ_EXcmgz


అందరికీ నమస్కారం. ఈ మధ్య భారతదేశంలో ఎక్కువగా వింటున్న పేరు సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం హిందూ మతానికి సంబంధించింది మాత్రమే కాదు ఇట్ ఈస్ బియాండ్ దట్. భారతదేశాన్ని హిందుస్తాన్ అంటారు. ఆ పేరు ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. కానీ కర్మభూమి వేదభూమి అని ఎందుకు అంటారు భారతదేశంలో ఎందరో మహర్షులు ఋషులు పుట్టారు. వాళ్ళు మనుషులకు ఉపయోగపడే ఎన్నో రహస్యాలను కనిపెట్టారు. మనిషి ఏ పనిైనా భయంతోనో ఆశతోనో చేస్తాడు. మహర్షులు కనిపెట్టిన రహస్యాలకి భయాన్ని ఆశని మరియు భక్తిని రంగరించి ఎన్క్రిప్ట్ చేసి మనకి ఇచ్చారు. వాటిలో కొన్ని అంటేనా 1% ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా పేరు ఆది వెల్కమ్ టు హలో మిస్టర్ ఆదిస్ ఛానల్ సనాతన ధర్మం అంటే మొదటిగా గుర్తుకొచ్చేది ఆలయాలు విగ్రహారాధన మన మహర్షులు ఆలయాలు కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు ముఖ్యంగా మూడు పనుల కోసం మొదటిది ఆగమ శాస్త్రం ప్రకారం కట్టిన ఆలయాలు అంటే తిరుపతి ఇంద్రక్లాద్రి కాశీ లాంటి గొప్ప గొప్ప పేరున్న ఆలయాలు వీటిని పర్టికులర్ ప్లేస్ లోనే కడతారు. ఎక్కడైతే ఎర్త్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసెస్ లో వీటిని కడతారు. ప్రతి ఆలయంలోనూ ధ్వజస్తంభం మరియు మూడవ విరాట్ ప్రతిష్టించే ముందు కొన్ని రకాల ధాన్యాలు మరియు లోహాలతో కలిపిన సామాగ్రిని పెడతారు. అవి ఎలా వర్క్ అవుతాయో నేను చెప్తాను. మీరు గమనించినట్లయితే ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఇది ఆ చుట్టుపక్కల ఉన్న ఎర్త్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని మూలవిరాడికి పంపిస్తుంది. ఆ మూలవిరాట్ ఆ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఆ ఎమిట్ చేసిన ఎనర్జీని మనం డైరెక్ట్ గా తీసుకోలేంు కాబట్టి మన మహర్షులు బంగారు ఆభరణాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అందుకే మంగళసూత్రం లాకెట్స్ ఇలాంటివి. ఆ మూలవిరాట ఎమిట్ చేసిన ఎనర్జీ ఆ బంగారు లోహం ద్వారా మన బాడీ గ్రహిస్తుంది. మనం గుడికి వెళ్తే వింటా ఉంటాం కాసేపు కూర్చొని వెళ్దామని ఈ కాన్సెప్ట్ కూడా అట్లా వచ్చింది. మనం ఆ పాజిటివ్ ఎనర్జీని ఎక్కువసేపు గెయిన్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మిగిలిన రెండు పనులు ఏంటంటే మీరు గమనించినట్లయితే ఆలయంతో ఎండ అయ్యే మరో రెండు పదాలు వైద్యాలయం విద్యాలయం. ప్రతి గ్రామంలోన ఆలయాలు కట్టించి విద్యాబోధన వైద్య సహాయం చేస్తూ ఉండేవారు. సనాతన ధర్మంలో ఆలయాల సంప్రదాయం విగ్గలహారధన కోసం మాత్రమే కాదు విద్యాబోధనకి వైద్య సహాయానికి ఇంకా చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సన్నతనం ధనం ఉంటే గుర్తుకొచ్చే రెండో అంశం పురాణాలు. పుక్కిట ప్రణాళలు కదా కాదండి మన పూర్వీకులు క్వాంటం ఫిజిక్స్ పరంగా మెడికల్ పరంగా జియోగ్రాఫికల్ పరంగా చాలా చాలా అడ్వాన్స్ లెవెల్ లో ఉన్నారు. ఆల్రెడీ చెప్పాను కదా వాళ్ళు కనుక్కున్న రహస్యాలన్నీ మర్మంగా ఎన్క్రిప్ట్ చేసి మనకి ఇచ్చారు. మల్టీవర్స్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. మనం మార్వెల్లో చూస్తూనే ఉంటాం కదా మల్టీవర్స్ కాన్సెప్ట్ మన పురాణంలో చాలా చోట్ల ఉంది. మచ్చుకి రామాయణంలో ఒక పాట తీసుకొని చెప్తా రామావతార సమాప్తి అప్పుడు ఆంజనేయుడు ఉండే రామావతారం చాలించలేడు కాబట్టి తన చేతికి ఉన్న ఉంగరాన్ని పడేసి పోయిందని చెప్తాడు. ఆ ఉంగరాన్ని వెతుక్కుంటూ చాలా లోకాలు తిరిగి చివరికి నాగలోకం వస్తాడు హనుమంతుడు. అక్కడ ఉన్న వేల కోట్ల ఉంగరాలు చూసి ఆశ్చర్యపోతాడు. హనుమంతుని జరిగిన ప్రతి లోకంలోనూ నివసించే వాళ్ళు డిఫరెంట్ గా ఉన్నారు. మొదటిది మల్టీవర్స్ కాన్సెప్ట్ వచ్చింది. రెండోది నాగలోకంలో ఉన్న వేల కోట్ల ఉంగరాలు అంటే అన్ని సార్లు రాముడు పుట్టాడు అన్ని సార్లు రామాయణం జరిగింది. అన్ని సార్లు భూమి ఉద్భవించి మళ్ళీ విశ్వంలో కలిసిపోయింది. క్వాంటం ఫిజిక్స్ పరంగా మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్ లెవెల్ లో ఉన్నారో ఈ ఒక్కటి చెప్తే చాలదా నేను యాక్టర్ అవుదామని ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఈ ఇండస్ట్రీ కి వచ్చాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశాను కొన్ని వీడియోస్ లో యాక్ట్ చేశాను ప్రొడక్షన్ హౌసెస్ లో చేశాను. YouTube ఛానల్ స్టార్ట్ చేద్దాం అని సిక్స్ ఇయర్స్ గా అనుకుంటున్నాను కానీ చాలా కష్టాలు అవమానాలు సహాయాలు తర్వాత ఇప్పటికి కుదిరింది. సహాయం విలువ తెలిసినవన్నీ YouTube నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగం డబ్బు అవసరం ఉన్న వ్యక్తులకు గాని సంస్థలకు గాని ఇస్తాను. ఇది చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంచుతాను. ఇందులో నా స్వార్థం నా ఎదుగుదల అయితే మీ స్వార్థం ఎవరో ఒకరికి చేయుతుని ఇస్తుంది. ఇప్పుడు YouTube మీద వచ్చే ఆదాయమే నాకు ఆధారం. నేనేదో కొత్తగా చెప్తున్నా అని కానీ కొత్తగా ప్రెజెంటేషన్ చేశానని కానీ మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అదే నాకు బలం. అంతే కాదు ఎవ్రీ వీక్ మన సబ్స్క్రైబర్స్ లో ఒకళ్ళకి రీచార్జ్ చేయడం కానీ ఏదో ఒక గిఫ్ట్ గాని ఇస్తాను. టైం డైలేషన్ కాన్సెప్ట్ మీకు అందరికీ ఒక కథ తెలిసే ఉంటుంది. దేవలోకం మీద రాక్షసులు దాడి చేస్తూ ఉంటారు దేవుళ్ళు వాళ్ళని ఓడించలేక భూమిపై ఉన్న ఒక రాజు సహాయం తీసుకుంటారు. ఆ రాజుని ఒక పోర్టల్ ద్వారా దేవలోకానికి తీసుకువెళ్తారు. కొన్ని రోజులు యుద్ధం తర్వాత భూమి మీదకి తిరిగి వచ్చిన రాజు అక్కడున్న రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అతనికి తెలిసిందంతా మారిపోతుంది. చివరికి అతనికి తెలిసింది ఏంటంటే దేవలోకంలో ఒక రోజు భూమి మీద కొన్ని వందల సంవత్సరాలతో సమానం. అతను దేవలోకంలో కొన్ని రోజులు యుద్ధం చేసిన సమయానికి భూమిమీద కొన్ని వందల వేల సంవత్సరాలు దాటిపోయాయి. ఈ కాన్సెప్ట్ ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపిస్తుంది కదా ఆ ఇంట్రెస్ట్ అలా ఆ రైటర్ అండ్ డైరెక్టర్ ని చాలా పౌడేసాం కదా ఇలాంటి మైండ్ బిల్డింగ్ స్టోరీని ఎలా రాశారు ఎలా తీశారు అని ఆ స్టోరీని తలదన్నే కాన్సెప్ట్ మన భారతదేశ ఇతిహాసాలు పురాణాలు చాలానే ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు మెడికల్ వైస్ గా మాట్లాడుకుందాం. మహాభారతంలో ఒక పిండాన్ని 101 భాగాలుగా విభజించి కొండలో నెయ్యితో పాటు ఇతర పదార్థాలు కలిపి పిల్లల్ని పుట్టిస్తే ఎలా సాధ్యం అని అడిగారు. అదే ఇప్పుడు ఆక్టోజెనసిస్ సూర్యుడు కుంతి దేవిని తాగకుండా కరుణని ఇస్తే ఇది ఎలా అని కొట్టేసాం. అదే ఇప్పుడు ఐవఎఫ్ కాన్సెప్ట్ గర్భాన్ని ఒక స్త్రీ నుంచి ఇంకో స్త్రీకి ట్రాన్స్ఫర్ చేస్తే వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెప్తాడురా అన్నారు. అదే ఇప్పుడు కాస్ట్రేషనల్ సరోగసి ఎందుకండి పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయిని బ్లడ్ వర్క్ చేపించుకోమని అంటున్నారు. బికాజ్ బ్లడ్ లైన్స్ క్రాసింగ్ వల్ల పుట్టే పిల్లలకు కానీ ఫ్యూచర్ లో పార్ట్నర్స్ కి కానీ ప్రాబ్లం వస్తుందని మన పూర్వీకులకి ఎంత నాలెడ్జ్ లేకపోతే కొన్ని వేల సంవత్సరాల క్రితమే బ్లడ్ లైన్ క్రాసింగ్ వల్ల ఇలాంటి సిచువేషన్స్ వస్తాయి అవి రాకుండా చూసుకుందాం అని చెప్పి గోత్రాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గోత్రాలు ఆర్ నథింగ్ బట్ బ్లడ్ లైన్స్. ఇప్పుడు జియోగ్రాఫికల్ గా చూసుకుంటే హనుమాన్ చాలీసాలో సహస్ర యోజన పరమాణువున ఒక లైన్ ఉంటుంది. అంటే 1000 యోజనాల దూరంలో ఉన్న సూర్యుడు అని రీసెంట్ గా సైంటిస్ట్ అది ప్రూవ్ చేశారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్న వరాహస్వామి అవతార విగ్రహంలో గుండ్రంగా ఉన్న భూమి. ఇదే వరాహస్వామి కాన్సెప్ట్ లో భూమి సముద్రంలో దాచేసిన రాష్ట్ర కథ ఉంటుంది. భూమిని దాచేసింది వేరే గెలాక్సీలో ఇక్కడ మల్టీ గలాసీ కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఆలయాల కాన్సెప్ట్ అప్పుడు ఆల్రెడీ చెప్పాను ఎర్త్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న ప్లేస్ లోనే గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయని. అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకపోయినప్పటికీ మన పూర్వీక ఇదంతా చేశారు. అంతఎందుకండి ప్రతి నెల రెండు ఏకాదశలు వస్తాయి. దేవుడి పేరు చెప్పి మీరు ఫాస్టింగ్ చేయండి మంచి జరుగుతుంది అని చెప్తే చాలాసని కొట్టేస్తాం మనం రీసెంట్ గా జపాన్ లోని ఒక శాస్త్రవేత్త ఫాస్టింగ్ చేయడం ద్వారా క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయని ప్రూవ్ చేసి నోబెల్ బహుమతి పొందాడు. మన కోరికలు మనమే ఇవ్వాలి ఎన్ని అవార్డులు ఇవ్వాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలానే ఉండండి. 108 ప్రదక్షణాలు నడక మంచిదే. దేవాలయాల కొండపైన ట్రెక్కింగ్ ఉల్లాసం సనాతన ధర్మం ఇస్ నాట్ ఓన్లీ జై శ్రీరామ్. ఇట్ ఇస్ మచ్ మోర్ లార్జర్ దన్ జై శ్రీరామ్ మంత్రం ఇస్ నథింగ్ బట్ ఏ శబ్దం విత్ డిఫినట్ ఫ్రీక్వెన్సీ సౌండ్ హీలింగ్ మరి ఇంత గొప్ప సంప్రదాయానికి ఏమైంది వాట్ హాపెన్ భక్తి ఆర్ కిజీ హపెన్ బిఫోర్ గోయింగ్ టు దిస్ కాన్సెప్ట్ భారతదేశంలో దేవుడు మరియు కులాలు ఎలా పుట్టాయో ఒక లాజికల్ వేలో ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన భారతదేశంలో మెడిటేషన్ ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే మెడిటేషన్ లో చాలా లెవెల్స్ ఉంటాయి లైక్ కుండల్ని క్రియాయోగ ఇలా చాలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మెడిటేషన్ లో ఒక్కొక్క లెవెల్ అచీవ్ చేస్తూ ఉంటే మనలో ఒక్కొక్క పవర్ ఎవర్కనింగ్ అవుతుందని చెప్తారు. ఇప్పుడు మెడిటేషన్ ఆలోచిస్తే ఈ దేవుళ్ళని పిలవబడే వారు మెడిటేషన్ లో ఒక పీక్ లెవెల్ కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఏ డైమెన్షన్ లో అయినా ఉండగలరు సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంకి వెళ్ళగలరు పవర్ ఇవ్వగలరు తీసుకోగలరు దేవుడు ఏం చేస్తాడు అనుకుంటామో ప్రతి ఒక్కటి వీళ్ళు చేయగలరు. దేవుడు ఎలా పుట్టాడు అనేదానికి ఇదఒక థియరిటికల్ ఎక్స్ప్లనేషన్ వే మాత్రమే. మరి కులాలు ఎలా పుట్టాయి ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి ఒక్కొక్క పని ఒక్కొక్కలకి ఇస్తాం. అలాగే మనం నాగరికత నేర్చుకొని సమూహంగా బ్రతుకుతున్నప్పుడు సమాజంలో ఉన్న పనులను విభజించుకున్నాం. కొంతమంది వ్యవసాయం చేయాలని కొంతమంది కావలి కావాలని కొంతమంది రాజ్యం చూసుకోవాలని కొంతమంది కుండలు చేయాలని కొంతమంది చెప్పులు కొట్టాలని ప్రతి విభజనని ఒక పేరుతో పిలుచుకున్నారు అదే కులం కాలక్రమైన కొన్ని కులాల మనుషుల మధ్య ఆధిపత్య పోర వచ్చింది. అప్పుడే అగ్రకులాలు అంటరాని కులాలు వచ్చాయి. ఆర్యన్ ఇన్వేజన్ టైం లో ఈ కులాల విభజన జరిగిందని కూడా చెప్తా ఉంటారు. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ని నమ్మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఐదర్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ఆర్ సమూహ థియరీ. కులాల విభజన పుట్టుక మాత్రం కొన్నల వల్లనే జరిగింది. భారతదేశంపై గత 4వేల సంవత్సరాలుగా దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. కానీ సనాతన ధర్మంపై మేజర్ ఇంపాక్ట్ జరిగింది మాత్రం 12 సెంచురీలో జరిగిన టర్కీష్ ఇన్వేజన్ ఆఫ్ మొహమ్మద్ కర్ టర్కో ఆఫ్గాన్ మిలిటరీ జనరల్ అయిన బక్తియార్ ఖిల్జీ ఇస్లామిక్ డామినెన్స్ కోసం నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టేసాడు. అనంత విశ్వవిద్యాలయ గ్రంథాల్లో మన మహషులు కొన్ని వేల సంవత్సరాలుగా కనిపెట్టిన జ్ఞానం పొందుపరిచి ఉంది. యు నేమ్ ఇట్ ఇట్ వాస్ దేర్ ఇన్ ద యూనివర్సిటీ ఆ గ్రంధాలు మూడు నెలలు నిర్విరామంగా తగలబడుతూనే ఉంది. ఇది చాలా మేజర్ ఇంపాక్ట్ జస్ట్ ఒకసారి ఆలోచించండి ఆ గ్రంధాలు అనేవి ఇప్పుడు ఉంటే గనుక భారతదేశం అనేది ఏ రేంజ్ లో ఉండేదో ఆ తర్వాత సనాతన ధర్మానికి మేజర్ ఇంపాక్ట్ జరిగింది 14 సెంచరీ లో జరిగిన మొగల్ ఇన్వేషన్ బాబర్ అక్బర్ ఔరంగజేబ్ వీళ్ళంతా ఛత్రపతి శివాజీ, సంభాజీ టైం లో రజాకర్ మూమెంట్ లో జరిగింది చూసాం. వీళ్ళు ఇస్లామిక్ డామినెన్స్ కోసం మన హిందూ ఆలయాలను పడగొట్టే వాళ్ళు విగ్రహాలను నరికేసేవారు. వీళ్ళ ఒకటే కాన్సెప్ట్ కన్వర్ట్ ఆర్ డై మన భారతీయులని శారవకంగా చాలా హింసించారు. కొంతమంది ఇస్లామిక్ గా మారారు కొంతమంది ధర్మం కోసం పోరాడుతూ చనిపోయారు. ఆ తర్వాత మేజర్ ఇంపాక్ట్ యూరోపియన్ అండ్ బ్రిటిషర్స్ ఇన్వేషన్ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వీళ్ళు చూస్ చేసుకున్న పాత్ డిఫరెంట్. మన భారతీయుల్లో కులాల ఆధిపత్య ఆశ ఉన్నంతవరకు ఎవ్వరూ ఏం చేయలేరు. భారతీయుల్లో ఉన్న కులాల ఆధిపత్య పోర్ని వీళ్ళు చాలా బాగా క్యాస్ట్ చేసుకున్నారు. అగ్రకులాల వారు తక్కువ కులాల వారిని అంటరాని వాళ్ళగా చూసేవాళ్ళు వాళ్ళని అంటుకోకూడదని వాళ్ళని ఇళ్లలోకి రానివ్వకూడదని ఆలయ ప్రవేశం చేయకూడదని ఇలా చాలా ఆంక్షలు పెట్టేవారు. సరిగ్గా దీన్నే వాళ్ళు యూస్ చేసుకున్నారు. మా మతంలో ఎలాంటివి ఏవి లేవని మాతో పాటు చర్చిలకు రావచ్చు మాతో పాటు కూర్చోవచ్చు మాతో పాటు తినొచ్చు అని చెప్పి వాళ్ళని మార్చారు. నేను మా మతంలోకి వస్తే హెల్త్ వైస్ గా అండ్ ఫైనాన్షియల్ వైస్ గా మీకు ఎలాంటి సమస్యలు ఉండవు అన్ని మా దేవుడు తీరుస్తాడు అని చెప్పి చాలా మందిని కన్వర్ట్ చేశారు. భారతదేశంలో ఉన్న 80% ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ బ్లడ్ లైన్ ఆ మతంతో మొదలైంది కాదు. వీళ్ళు తాతల కాలంలోనో ముత్తాతల కాలంలోన హిందూ ధర్మం కోసం పోరాడని వారు ఖచ్చితంగా ఉంటారు. సో సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం భారతీయులుగా హిందువులుగా మన బాధ్యత. మన భారతదేశ మహాశులు హిందువులకు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉపయోగపడే రహస్యాలని కనిపెట్టారు. షో మీ ఏ కల్చర్ విచ్ హస్ దిస్ మచ్ ఆఫ్ వాస్ట్ నాలెడ్జ్ అండ్ వర్స్టీ ఆఫ్ వర్క్ ఫ్లో యస్ ఐ సెడ్ సనాతన ధర్మం అంటే నాట్ జస్ట్ ఓన్లీ జై శ్రీరామ్ ఇట్ ఇస్ మచ్ మోర్ లార్జర్ దన్ దట్ కులాల విభజన తర్వాత భారతీయులుగా మనం చేస్తున్న తప్పు మనం భారతీయులం హిందువులం సనాతన ధర్మ పరిరక్షణను మర్చిపోయి కేవలం కులాల ఆధిపత్య పోర్లోనే బతకడం. దీన్ని మిగిలిన మతాల వాళ్ళు చాలా బాగా వినియోగించుకున్నారు. ప్లీజ్ డోంట్ బ్రింగ్ సెక్యులరిజం హియర్ ఎవ్రీథింగ్ షుడ్ హావ్ సం లిమిట్. ఇప్పుడు భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీ అయ్యారు. సో కాల్డ్ సెక్యులరిజం కాంట్ స్టాప్ దిస్ మతం మార్చుకున్న వాళ్ళు ఎంతమంది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎటువంటి బాధలు లేకుండా బతుకుతున్నారు. ప్రతి మతంలోన కష్టాలు ఉంటాయి. కష్టాలు లేని జీవితం అబద్ధం దేవుడంటే నమ్మకం మంచి చేస్తే తిరిగి మనకి మంచే జరుగుతుందని దేవుడంటే మనస్తైర్యం నీ పని నువ్వు సక్రమంగా చేస్తే అంతా బాగుంటుందని దేవుడంటే భయం ఎవరికైనా హాని చేస్తే నీ కర్మ నిన్ను వదలదని అందుకే హిందూ దేవుళ్లు మనుషులాగా కష్టాలు పడ్డారు కర్మను అనుభవించారు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపమన్నారు. నిజమైన పురాణాలు చదవకుండా కనీసం వాటి గురించి తెలుసుకోకుండా మధ్యలో ఎవరో స్వలాభం కోసం మార్చిన పురాణాలు పట్టుకొని హిందూ ధర్మాన్ని దుర్భాషలాడే హిందువులు నాకు తెలుసు ఐ యమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ అదర్ రిలీజియన్ ఎక్స్ట్రమస్ బట్ ఐ యమ్ అఫ్రైడ్ ఆఫ్ ఏ నార్మల్ హిందూ హూ సింప్లీ సపరటైజస్ సనాతన ధర్మ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన మాస్టర్ దేవుడి పేరు కాకుండా ఓ మనిషి నీ ఆరోగ్యం బాగుంటుంది ఇదంతా కేవలం నీకోసం అని చెప్పుంటే ఇప్పటికి మన సనాతన ధర్మాన్ని మనం ఫాలో అవుతూ ఉండేవాళ్ళమేమో డియర్ హిందూస్ ఇట్ ఇస్ ఏ వేకప్ కాల్ ప్రొటెక్ట్ అవర్ ధర్మ నాట్ బికాజ్ ఆఫ్ ఓన్లీ అవర్ గాడ్స్ బట్ బికాuse్ ఆఫ్ ద ఇన్వెన్షన్స్ దట్ మేడ్ బై అవర్ ఆన్సిస్టర్స్ బికాuse్ ఆఫ్ ద రిచ్ కల్చర్ వ హాస్ ఇప్పటిదాకా వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ కులంపై మోజు క్యాన్సర్ తో సమానం మతంపై పరాకష్ట మరణానికి నాంది దేవుని గుడ్డిగా ఆరాధించడం కంటే అర్థం చేసుకొని ఆచరించడానికి ట్రై చేయండి. ప్రతి మతంలోనూ కులంలోన కాదు కేవలం మనిషిలో మాత్రమే మంచి చెడులు ఉంటాయి. జై హింద్. ఆ ఆ