Monday, April 6, 2026

మానవులు కలియుగంలో పశువులతో సంభోగం చేస్తారు

మానవులు కలియుగంలో పశువులతో సంభోగం చేస్తారు

Author Name:B Spiritual Talks

Youtube Channel Url:https://www.youtube.com/@B_Spiritual_Talks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fH8GsjWICYs



Transcript:
(00:00) మానవులు కలియుగంలో మేకలు కుక్కలు మొదలైన పశువులతో సంభోగం చేస్తారు వావి వరసలు లేకుండా ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ శిక్ష ఉంటుంది వాళ్ళు ఇలా చేస్తారని వ్యాసుడు మొత్తం తెగ వర్ణించాడు అసలు ఈ పశు సంభోగం అడవిలో తపస్సు చేసుకుంటూ అసలు స్త్రీ తోటే సంబంధం లేకుండా తిరిగే వ్యాసుడు ఎలా కనిపెట్టాడు అంటారు పోనీ ఆయన ఏమైనా చూసాడా మానవులు ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారని అవి ఎప్పుడు మనకు చూపిస్తారు దిక్కుమాలని ఎలా తిరుగుతున్నారో వర్ణించలేకపోతున్నాం మనం అందులో ఆనాడు ఆయన రాసినవన్నీ కనబడుతున్నాయి ఆడవాళ్ళు ఆడవాళ్ళ మీద పడతారు మగవాళ్ళు మగవాళ్ళ మీద పడతాడు
(00:30) కృత్రిమంగా శరీరాన్ని సంతృప్తి పరుచుకుంటారు ఇలాంటివి రాసి రాసి వీళ్ళందరికీ నరకములు వస్తాయి అని వర్ణిస్తే అవన్నీ కళ్ళప్పుడు కళ్ళ వెంట చూడక్కర్లే తపస్సు శక్తితో కనిపెట్టారు కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కనిపెట్టారు ఒక లక్షల సంవత్సరాలు పక్కన పెట్టండి వ్యాసుడు కనీసం కొంతమంది అనడం ప్రకారం ద్వాపర యుగం చివరి పాదం అంటే 515 ఏళ్ల క్రితం రాసాడు అనుకుందాం భవిష్య పురాణంలో ఫలానా వంశంలో ఫలానా వాళ్ళు పుడతారు అని ఎలా రాశాడు అశోకుడు పుట్ట క్రితం అశోకుడు పుడతాడు నంద వంశం వస్తుంది అని రాశాడు ఆయన ఆయన పాతవాడు

No comments:

Post a Comment