Sunday, September 25, 2022

లక్ష్యం - 2047 నాటికి భారతదేశాన్ని ము!స్లి@ దేశంగా మార్చడం మరియు దేశంలో ఇ!స్లామిక్/షరి!యా పాలనను స్థాపించడం..!

 వెన్ను జలదరించే వాస్తవాలు...

విజన్ 2047:
లక్ష్యం - 2047 నాటికి భారతదేశాన్ని ము!స్లి@ దేశంగా మార్చడం మరియు దేశంలో ఇ!స్లామిక్/షరి!యా పాలనను స్థాపించడం..!

ఇదే నిన్న.. కేంద్ర భద్రతా సంస్థలు.. దేశవ్యాప్త దాడులతో.. ఏ సంస్థకు చెందిన నేతలైతే అరెస్ట్ చేసిందో.. ఆ సంస్థ "PFI" తనకు, తన కార్యకర్తలకు నిర్దేశించుకున్న విజన్/ లక్ష్యం..!

అసలీ PFI అంటే ఏమిటి.. ఎక్కడిదీ సంస్థ.. దాని పుట్టుపూర్వోత్తరాలేంటి..?

క్రింద తెలుసుకుందాం..

PFI అనేది 2006 లో కేరళ కేంద్రంగా ఏర్పడిన ఒక ఇ!స్లామిక్ సంస్థ. నిజానికిది నిషేధిత ఇ!స్లామిక్ వేర్పాటువాద సంస్థ SIMI కి కొత్త పేరు.. పాత రూపం. తాజాగా వారు భారతదేశం అంతటా వ్యాపించి ఉన్నారు. దీనికి అనుబంధ సంస్థలే CFI- Campus Front of India (విద్యార్థి), SDPI (రాజకీయం), NWF - National Women Front (మహిళా).

PFI కార్యకర్తలు భారతదేశంలో జరిగిన అనేక హింసాత్మక నిరసనలు మరియు అల్లర్లకు మూలకారకులే గాక.. పలు హింసాత్మక ఘటనల్లో వీరి ప్రమేయం ఉందని ఋజువైంది.

ఐతే.. దిగ్భ్రాంతి కలిగించే అంశం.. జూలై 2022, ఫూల్వారీ షరీఫ్, బీహార్ లో బయటపడింది.

ఎలాగంటే.. కొంతమంది ము!స్లిం యువకులకు ఆయుధ శిక్షణ ఇస్తున్న కొంతమంది పీఎఫ్‌ఐ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా వారి నుంచి 8 పేజీల రహస్య పత్రం భద్రతా బలగాల చేతికి చిక్కింది.

ఆ పత్రాన్ని సాధారణ ప్రజలు.. ముఖ్యంగా హిందువులు చదివితే.. వెన్నుల్లో ఒణుకు పుడుతుంది. ఆ పత్రం ప్రభుత్వ భద్రతా ఏజెన్సీలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఐతే.. ఆ పత్రంలో (PFI విజన్ 2047 డాక్యుమెంట్) ఏముంది..?

ఆ డాక్యుమెంట్‌లో 4 సెక్షన్లు ఉన్నాయ్:

1. Vision (దార్శనికత)
2. భారతదేశంలో ము!స్లింల ప్రస్తుత పరిస్థితి
3. యాక్షన్ పాయింట్లు
4. కార్యాచరణ ప్రణాళిక

సెక్షన్ 1: విజన్

PFI యొక్క విజన్ ఏంటంటే.. 2047 నాటికి భారతదేశాన్ని ము!స్లిం దేశంగా మార్చడం మరియు దేశంలో ఇ!స్లామిక్/షరి!యా పాలనను స్థాపించడం.

సెక్షన్ 2: భారతదేశంలో ము!స్లింల ప్రస్తుత పరిస్థితి

దీనిపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న విషయాలన్నీ అబద్దాలు. కేవలం ము!స్లింలను ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి.. వారిలో దేశం పట్ల, హిందువుల పట్ల విద్వేషం పెంచేవి తప్ప వేరే ఇంకేం లేవు.

అసలైన విషయం సెక్షన్ మూడులో ఉంది. దీన్లో 2047 కల్లా భారత్‌లో ఇ!స్లామిక్ పాలన తేవడానికి కార్యాచరణ ప్రణాళికను పొందుపరిచారు. దీనిలో భాగంగా 4 చర్య తీసుకోదగిన పాయింట్లను ప్రస్తావించారు.

1. ఇబ్బందుల చిట్టా తయారీ
2. వీధుల్లో మందల సమీకరణ
3. ప్రతి ఇంటిలో PFI భావజాల వ్యాప్తి
4. కార్యకర్తల రిక్రూట్‌మెంట్ మరియు శిక్షణ

1. ఇబ్బందుల చిట్టా తయారీ: భారతదేశం నుండి ము!స్లింలను తరిమికొట్టి.. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని RSS  అనుకుంటుందనే భయాన్ని ము!స్లింలలో వ్యాపింప చేయడం.

2. వీధుల్లో మందల సమీకరణ: దీనిలో 3 పాయింట్లు ఉన్నాయ్..

2.1 ఐక్యత: ప్రతి ఇంటి నుండి కనీసం 1 సభ్యుణ్ణి సంస్థలో చేర్చండి. అది సాధ్యం కాకపోతే సోషల్ మీడియా ద్వారా మన లక్ష్యాన్ని/ సందేశాన్ని ఇంటింటికీ చేరేలా చూడండి.

2.2 జాగృతపరచండి: ము!స్లింలు ప్రమాదంలో ఉన్నారని  అవగాహన కల్పించండి. ఉద్యోగం, కుటుంబం ప్రాధాన్యత కాదు.. మనుగడ మన ప్రాధాన్యత అని వారికి తెలియజేయండి.

2.3 చర్చించండి: భారతదేశంలో ము!స్లింలు ప్రమాదంలో ఉన్నారని.. ఆర్‌ఎస్‌ఎస్ బ్రతకనివ్వదని.. వారిని నమ్మించండి. చర్చలు చేయడానికి.. సమాచారం చేరవేయడానికి అందుబాటులో ఉన్న వనరులను, ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించండి.

3 ప్రతి ఇంటిలో PFI - PFI ఉనికి, భావజాలం, లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రతి ఇంట్లో తెలియాలి.

4 రిక్రూట్‌మెంట్ మరియు శిక్షణ: యోగా పేరుతో యువకులకు శిక్షణాశిబిరాలు నిర్వహించి.. వాటిలో వారికి ఆయుధాలను ఉపయోగించడం, పేలుడు పదార్థాల తయారీ & వాడకంలో శిక్షణ ఇవ్వడం. శిక్షణలో పొందిన నైపుణ్యాలను హిందువులపై ప్రయోగించి.. శిక్షణా విధానాల ప్రభావాన్ని పరీక్షించండి.

ప్రణాళిక అమలు చేసే సమయానికల్లా.. RSS మరియు ఇతర హిందూ నాయకుల సమాచారాన్ని సేకరించే సమాచార విభాగాన్ని ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలి.

ఇక.. ఇప్పుడు PFI విజన్ 2047 డాక్యుమెంట్‌లోని అత్యంత భయంకరమైన సెక్షన్.. కార్యాచరణ ప్రణాళిక.

తమ విజన్ నెరవేరేలా చేసుకునేందుకు.. కార్యాచరణ ప్రణాళికను 4 దశల్లో ప్లాన్ చేసుకున్నారు.

ఈ 4 దశల గురించి డాక్యుమెంట్‌లో వివరంగా వ్రాసుకొన్నారు. 

దశ 1 : మరిగే కుండ

- ము!స్లింలలోని అన్ని వర్గాల నుండి కార్యకర్తలను నియమించుకోండి.. వారిని ఏకం చేయండి.
- మెజారిఎటీలే ఐనా పిరికివారైన హిందువులను.. మైనారిటీలైన ము!స్లింలు జయించగలరు.. అని కార్యకర్తలకు బ్రెయిన్‌వాష్ చేయండి.
- అ!ల్లానే ప్రపంచాన్ని సృష్టించాడని వారికి బ్రెయిన్‌వాష్ చేయండి. ము!స్లింలు ఉన్నది యుద్ధం చేయడానికే అనీ.. ప్రపంచంలో ఇ!స్లామ్‌ని స్థాపించడమే వారి ధ్యేయమని.. వారికి నూరిపోయండి.
- వారికి ఆయుధాలు మరియు పేలుడు పదార్థాల తయారీ/వాడకంలో శిక్షణ ఇచ్చి.. రా.. డ్లు, క.. త్తులు కూడా ఇవ్వండి
- భారతీయ గుర్తింపు కంటే ఇస్లామిక్ గుర్తింపే ఎక్కువ ప్రాధాన్యత అని వారు నమ్మేలా చేయండి
- RSS భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలనుకుంటుందని మళ్లీ మళ్లీ చెప్పండి.

దశ 2 : సెలెక్టివ్ వయొలెన్స్ 

- సెలెక్టివ్ వయొలెన్స్, సోషల్ మీడియా బెదిరింపుల ద్వారా హిందువులను భయపెట్టండి.
- అంబేద్కర్, రాజ్యాంగం, జాతీయ జెండాను రక్షణగా/ కవచంగా ఉపయోగించండి.
- హిందూ SC/ST, OBC లను చేరుకోండి. ఆర్‌ఎస్‌ఎస్ ఉన్నత తరగతికి చెందినదని.. వారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వ్యతిరేకమని చెప్పండి. వారిని మన వైపుకు తిప్పుకోండి.

- న్యాయవ్యవస్థ మరియు బ్యూరోక్రసీలో చొరబడండి.
- విదేశీ ము!స్లిం దేశాలతో అనుసంధానం ప్రారంభించండి

దశ 3 : పార్లమెంట్ మరియు అసెంబ్లీలపై ఆధిపత్యం సాధించండి.

- ముస్లింలు, SC, ST మరియు OBC లతో ఒక కూటమిని ఏర్పాటు చెయ్యండి. 50% ముస్లిం ఓట్లు మరియు 10% SC, ST, OBC ఓట్లతో కూటమిని నిర్మించండి.

- RSS మరియు SC, ST మరియు OBC ల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించండి

- లౌకిక పార్టీలన్నిటినీ అప్రతిష్ఠపాలు చేసి.. PFI మాత్రమే ముస్లింల తరఫున పోరాడే సంస్థ అని ప్రచారం చేయండి.

- క..త్తు!లు మరియు ఇతర ఆ..యుధా!లను నిల్వ చేయడం ప్రారంభించండి.

- యూనిఫారాలు మరియు క్రమశిక్షణతో కూడిన కవాతు ద్వారా PFI బలాన్ని అంచనా వేయడం ప్రారంభించండి.

- ము!స్లిం సమాజాన్ని రక్షించడానికి భౌతికంగా జోక్యం చేసుకోవడం మరియు ము!స్లింల ప్రయోజనాలకు ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తే దా..!డి చేయండి.

దశ 4: మార!ణహోమ@

- PFI  మాత్రమే ము!స్లి@ల ఏకైక ప్రతినిధిగా నిర్వివాదంగా నిలిచేందుకు.. అన్ని పార్టీలను పక్కనబెట్టాలి.
- 50% SC, ST, OBC ల విశ్వాసం పొందాలి.
- కేంద్రం మరియు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి.
- భారతదేశానికి PFI వ్యక్తి ప్రధాన మంత్రి కావాలి.
- PFI కార్యకర్తలు న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, సైన్యం మరియు పోలీసు విభాగాల్లోకి నేరుగా ప్రవేశించేలా చూడాలి.
- PFI ఆసక్తికి వ్యతిరేకంగా ఉన్న వారిని ని!ర్మూలి@చండి.
- భారత రాజ్యాంగాన్ని మార్చి కొత్త ష!రియా రాజ్యాంగాన్ని రూపొందించండి.
- మా!రణహోమ@ ప్రారంభించండి
- బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులందరినీ ని!ర్మూలి@చండి
- SC, ST, OBC ల వల్ల ప్రయోజనం లేదు. వారిని ఇ!స్లామ్‌కు మారమని చెప్పండి.. లేదంటే ని!ర్మూలించ@డి.
- ఇ!స్లాం యొక్క కీర్తిని తిరిగి నిలబెట్టండి.
- గజ్వా ఎ హింద్ పూర్తయింది

ఈ ప్రణాళిక గురించి ప్రభుత్వానికి జులై కంటే ముందే తెలుసు. దానిని, దాని వెనకున్న అన్ని శక్తులను గుర్తించడం మొదలెట్టి.. తన కార్యాచరణ ప్రణాళికను ఎప్పుడో మొదలుపెట్టి.. ఒక వ్యూహం ప్రకారం వీరిని చుట్టుముట్టి.. ఏకబిగిన ఒకే రోజు ఒకే సమయంలో అందరినీ ఉచ్చులో బిగించింది.

ప్రభుత్వ ప్రణాళికలో భాగంగానే.. ఆరెస్సెస్ చీఫ్ వారిని కలిసి ఆరెస్సెస్ ము!స్లింలకు వ్యతిరేకం కాదని.. PFI అజెండాను ఆదిలోనే తొక్కిపెట్టింది. అదే సమయంలో వారు ప్రభుత్వానికి సహకరించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని పరోక్షంగా సూచించడం జరిగింది. మోహన్ భగవత్ గారు చేసిన అనేక ప్రకటనలు దానిలో భాగమే.

బిజెపి SC, ST మరియు OBC లకు చేరువై వారిని PFI ఉచ్చులోకి పోనివ్వలేదు. మోడీ, షా, మోహన్ భగవత్ & దోవల్ లు చాలా తెలివిగా.. అత్యంత పకడ్బందీగా PFI కలను ఆదిలోనే చెదరగొట్టారు. 

PFI టర్కీ, చైనాల నుండి నిధులు.. పాకిస్తాన్ నుండి నైతిక మద్దతు పొందుతోంది. మోడీ, దోవల్, జైశంకర్ లు టర్కీని ట్రాప్ చేసి న్యూట్రలైజ్ చేశారు. 

బహుశా PFI ఏదైనా అంతర్యుద్ధం తరహా పరిస్థితిని సృష్టిస్తే దాన్ని ఎదుర్కోవడానికి అగ్నివీర్ పథకం తీసుకొచ్చారు.

ఐతే... ఎప్పటిలాగానే,  విజన్ 2047 వంటి పత్రాన్ని దేన్నీ తాము తయారు చేయలేదని, దానితో తమకు సంబంధం లేదని PFI ప్రకటించింది.

ధర్మహింసా తదైవచ  వాల్ నుండి...
(భారతదేశాన్ని నాశనం చేయడానికి ఇలాంటి కుట్రలు అనేక రకాలుగా, అనేక రూపాలలో జరుగుతూనే ఉండచ్చు. జాగురూకత కలిగి ఉండటమే దీనికి పరిష్కారం)

No comments:

Post a Comment