#Chhaavaa:- మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన #ఛత్రపతి *శివాజీ* మహారాజ్ కుమారుడు శివాజీ తర్వాత ఆయన వారసునిగా *శంభాజీ* మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు. #శంభాజీ మహారాజ్ అతని సలహాదారు *కవికలష్* లను ఔరంగజేబు సేనాని ముకర్రబ్ఖాన్ సంగమేశ్వర్ వద్ద *కుట్ర* చేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లూ, పేడ విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నిటినీ తనకు స్వాధీనం చేసి, #ఇస్లాంలోకి మారితే శంభాజీని #వదిలేస్తానని బేరం పెట్టాడు వెుఘల్ చక్రవర్తి. ఐతే..తన కంఠంలో ప్రాణం ఉండగా #మతంమారనంటూ శివుణ్ని కీర్తించాడు శంభాజీ. దాంతో వారిని నలభై రోజులపాటు జైల్లో ఉంచి #చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు, గోళ్లూ పీకారు. బతికుండగానే చర్మం వలిచారు. ఏం చేసినా మతం మారననీ ఒక్క కోటనూ స్వాధీనం #చేయననీ ధైర్యంగా చెప్పాడు. చివరకు మార్చి 11, 1689న అసువులు బాశాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. శంభాజీ శవాన్ని #ముక్కలుముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు. అక్కడికి దగ్గరలోని గ్రామస్థులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా #అంతిమసంస్కారాలు జరిపించారు. తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్టే శంభాజీని #ధర్మవీర్ గా గౌరవిస్తారు... ఇదీ #అసలు జరిగిన కథ నేడు విడుదల ఐన #Chhaava చిత్రం మాత్రమే కాదు మన చరిత్ర అందరు తప్పక చూడండి.తెలుసుకోండి భవిష్యత్ తరాలకు అలాంటి బానిసత్వం రాకుండా వీరులుగా తీర్చిదిద్దండి. ఛత్రపతి శాంభజి మహరాజ్ ను #Chhaava అంటే సింహం పిల్ల.🐅 ఔరంగజేబు క్రూరత్వం నికి లొంగని సింహం బిడ్డ శాంభజి మహరాజ్ కు రోజుకో అవయవం కోస్తూ ఉప్పు కారం అద్ధుతూ 45 రోజులు హింసించి హింసించి చంపాడు నీచుడు ఔరంగజేబ్ ... మన చత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ ని ... ముస్లింగా మారితే ప్రాణం తో పాటు.. సగం భారతదేశం ఇస్తా అన్నా మతం మారటానికి ఒప్పుకోలేదు శంభాజీ.... నా కంఠంలో ప్రాణమున్నంత వరకూ నేను హిందువునే అంటూ ప్రాణం వదిలిన మరాఠ యోధుడు *శంభాజీ* మహరాజ్.⚔️🚩⚔️ ధర్మం కోసం, దేశం కోసం... ఎంతో మంది.. ఇలా మన కోసం త్యాగం చేసారు..
👇👇👇
*వీరందరికీ కన్నీటి నివాళులు.*
🙏🙏😰🙏🙏
No comments:
Post a Comment